AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

Practice the AP 8th Class Social Bits with Answers 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

కింది వాటికి సరియైన జవాబులు గురించండి.

1. దళితులు ‘ఆది ఆంధ్రులు’ అని చెప్పినవారు.
A) భాగ్యరెడ్డి వర్మ
B) నారాయణ గురు
C) అంబేద్కర్
D) కందుకూరి
జవాబు:
A) భాగ్యరెడ్డి వర్మ

2. ముంబైలో ‘శారదా సదన్’ ను స్థాపించినవారు.
A) సావిత్రీబాయి
B) రమాబాయి
C) శారదామాత
D) జ్యోతిబా పూలే
జవాబు:
B) రమాబాయి

3. MAO ………. లో స్థాపించబడింది.
A) లక్సో
B) ఆలీగఢ్
C) కాశ్మీర్
D) అలహాబాద్
జవాబు:
B) ఆలీగఢ్

4. రాజా రాంమోహనరాయ్ ఈ రాష్ట్రానికి చెందినవాడు.
A) గుజరాత్
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) బెంగాల్
జవాబు:
D) బెంగాల్

5. ఈ సంవత్సరంలో సతి అధికారికంగా నిషేధించబడింది.
A) 1821
B) 1820
C) 1829
D) 1825
జవాబు:
C) 1829

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

6. వీరు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు.
A) యూరోపియన్లు
B) అమెరికన్లు
C) ఆఫ్రికన్లు
D) చైనీయులు
జవాబు:
A) యూరోపియన్లు

7. కేశవసేన్ ఈయన శిష్యుడు.
A) దయానంద
B) వివేకానంద
C) నారాయణ గురు
D) రామకృష్ణ పరమహంస
జవాబు:
D) రామకృష్ణ పరమహంస

8. ఆర్యసమాజం ఏ సం||లో స్థాపించబడింది?
A) 1864
B) 1876
C) 1874
D) 1875
జవాబు:
D) 1875

9. ఆంధ్రదేశ ‘గద్య తిక్కన’ గా చెప్పబడినవారు
A) సరోజినీ నాయుడు
B) కందుకూరి వీరేశలింగం
C) భాగ్యరెడ్డి వర్మ
D) గురజాడ అప్పారావు
జవాబు:
B) కందుకూరి వీరేశలింగం

10. గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయం …….. లో కలదు.
A) హరిద్వార్
B) ఋషికేశ్
C) బద్రీనాథ్
D) ఢిల్లీ
జవాబు:
A) హరిద్వార్

11. అంబేద్కర్ చివరిదశలో స్వీకరించిన మతం
A) జైనమతం
B) క్రైస్తవ మతం
C) బౌద్దం
D) ఇస్లాం
జవాబు:
C) బౌద్దం

12. ధవళేశ్వరంలో పాఠశాలను స్థాపించిన సంస్కర్త
A) వీరేశలింగం
B) గురజాడ
C) కాళోజీ నారాయణరావు
D) భాగ్యరెడ్డి
జవాబు:
A) వీరేశలింగం

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

13. శాసనసభలలో దళిత అభ్యర్థులకు దళితులు వేరుగా ఓటు వేయాలని వాదించినవారు
A) గాంధీజీ
B) నెహ్రూ
C) రాజేంద్రప్రసాద్
D) అంబేద్కర్
జవాబు:
D) అంబేద్కర్

14. సర్ సయ్యద్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని స్థాపించిన సంవత్సరం
A) 1862
B) 1863
C) 1864
D) 1865
జవాబు:
C) 1864

15. వితంతు పునర్వివాహా చట్టాన్ని ఈ సంవత్సరంలో చేసారు.
A) 1855
B) 1856
C) 1857
D) 1858
జవాబు:
A) 1855

16. సత్యార్థ ప్రకాష్ గ్రంథాన్ని వ్రాసినవారు
A) స్వామి వివేకానంద
B) స్వామి దయానంద సరస్వతి
C) రామకృష్ణ పరమహంస
D) జ్యోతిబా పూలే
జవాబు:
B) స్వామి దయానంద సరస్వతి

17. బ్రహ్మసమాజ స్థాపకులు
A) రాజా రాంమోహన్ రాయ్
B) కేశవసేన్
C) దయానంద సరస్వతి
D) వివేకానంద
జవాబు:
A) రాజా రాంమోహన్ రాయ్

18. స్వామి వివేకానంద ఈయన శిష్యుడు.
A) స్వామి శ్రద్ధానంద
B) రామకృష్ణ పరమహంస
C) స్వామి దయానంద సరస్వతి
D) బి.ఆర్. అంబేద్కర్
జవాబు:
B) రామకృష్ణ పరమహంస

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

19. డా|| బి.ఆర్. అంబేద్కర్ జన్మించిన రాష్ట్రం
A) బీహార్
B) మధ్య ప్రదేశ్
C) ఒడిశా
D) మహారాష్ట్ర
జవాబు:
D) మహారాష్ట్ర

20. సునీత బాల సమాజాన్ని స్థాపించినవారు
A) టి.ఎస్. సదాలక్ష్మి
B) ఈశ్వరీబాయి
C) నారాయణ గురు
D) అరిగె రామస్వామి
జవాబు:
D) అరిగె రామస్వామి

21. హిందువులు, ముస్లింలలోని సనాతనత్వాన్ని విమర్శిస్తూ దేవుడు ఒక్కదేనని, మనుషులంతా సమానమని చాటినది
A) నాస్తికులు
B) భక్తి సాధువులు
C) అజీవకులు
D) పై వారందరూ
జవాబు:
B) భక్తి సాధువులు

22. క్రైస్తవులు మత ప్రచారానికి ఉపయోగించుకున్నవి
A) విద్యా సంస్థలు
B) ఆసుపత్రులు
C) పై రెండూ
D) ఏవీకావు
జవాబు:
C) పై రెండూ

23. అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యా న్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించి, వాటిచే ప్రభావితులైనందున వారిని క్రింది విధంగా పిలిచారు.
A) పాశ్చాత్య పండితులు
B) ప్రాచ్య పండితులు
C) దేశ పండితులు
D) విదేశీ పండితులు
జవాబు:
B) ప్రాచ్య పండితులు

24. రాజా రాంమోహనరాయ్ బెంగాల్ లో జన్మించిన సంవత్సరం
A) 1770
B) 1771
C) 1772
D) 1774
జవాబు:
C) 1772

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

25. రాజా రాంమోహన్ రాయ్ ప్రధాన భావనలు
A) దేవుడు ఒక్కడే
B) విగ్రహారాధన, బలులు ఇవ్వటం సరికాదు
C) పూజారుల అధికారాన్ని తిరస్కరించుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

26. రాజా రాంమోహన్ రాయ్ చే బ్రహ్మ సమాజం స్థాపించబడిన సంవత్సరం
A) 1825 2
B) 1826
C) 1827
D) 1828
జవాబు:
D) 1828

27. రాజా రాంమోహన్ రాయ్ బ్రిస్టల్ నగరంలో మరణించిన సంవత్సరం
A) 1830
B) 1831
C) 1832
D) 1833
జవాబు:
D) 1833

28. రాజా రాంమోహన్‌రాయ్ మరణానంతరం బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించినవారు
A) దేవేంద్రనాథ్ ఠాగూర్
B) కేశవ చంద్రసేన్
C) పై వారిద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరూ

29. కేశవసేన్ మహారాష్ట్రలో తిరుగుతూ ఉపన్యసించిన ఫలితంగా 1867లో బొంబాయిలో ఏర్పడినది
A) ప్రార్థనా సమాజం
B) ఆర్య సమాజం
C) రామకృష్ణ మిషన్
D) దివ్యజ్ఞాన సమాజం
జవాబు:
A) ప్రార్థనా సమాజం

30. ప్రార్థనా సమాజాన్ని స్థాపించినవారు
A) ఆర్.జి. భండార్కర్
B) ఎం.జి.రనడే
C) పై వారిద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరూ

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

31. ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది
A) వీరేశలింగం పంతులు
B) జంగారెడ్డి
C) భాగ్యవర్మ
D) చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు
జవాబు:
A) వీరేశలింగం పంతులు

32. రామకృష్ణ మఠాన్ని స్థాపించినది
A) స్వామి దయానంద సరస్వతి
B) స్వామి వివేకానంద
C) రామకృష్ణ పరమహంస
D) ఎవరూకాదు
జవాబు:
B) స్వామి వివేకానంద

33. వివేకానంద ఈ యూరోపియన్ భావాలను హిందూ మతస్థులు అవలంబించాలని కోరుకున్నాడు.
A) స్వేచ్ఛ
B) మహిళలపట్ల గౌరవం
C) పనితత్వం, సాంకేతిక విజ్ఞానం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

34. స్వామి దయానంద సరస్వతి ఒక సంఘ సంస్కర్త అతని కాలం
A) 1820 – 1880
B) 1824 – 1883
C) 1880 – 1903
D) 1857 – 1907
జవాబు:
B) 1824 – 1883

35. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించినవారు
A) రాజరాంమోహన్ రాయ్
B) దయానంద సరస్వతి
C) రామకృష్ణ పరమహంస
D) స్వామి వివేకానంద
జవాబు:
B) దయానంద సరస్వతి

36. దయానంద సరస్వతి వ్రాసిన పుస్తకం
A) సత్యార్థ ప్రకాశ్
B) ఋగ్వేద భాష్యం
C) పై రెండూ
D) కాదంబరి
జవాబు:
C) పై రెండూ

37. దయానంద సరస్వతి 1883లో మరణించిన తదుపరి అతని అనుచరులు స్థాపించినవి
A) జాతీయ విద్యాసంస్థలు
B) దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలలు
C) గురుకులాలు
D) న్యాయ విద్యాసంస్థలు
జవాబు:
B) దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలలు

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

38. మౌల్వీలచే తిరస్కరించబడినవి
A) ఆధునిక విజ్ఞాన శాస్త్రం
B) తత్వశాస్త్రం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

39. ముస్లింలకూ, బ్రిటిషు వాళ్లకూ మధ్య శత్రుత్వం అంతం కావాలని భావించినది.
A) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
B) ఫజల్ అలి
C) రహమ్మత్ అలి
D) అబ్దుల్ లతీఫ్
జవాబు:
A) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్

40. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు, ఆధునిక విద్యా వ్యాప్తికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చే స్థాపించబడిన ఉద్యమము
A) బ్రహ్మ సమాజం
B) ఆర్య సమాజం
C) దివ్యజ్ఞాన సమాజం
D) అలిగఢ్ ఉద్యమం
జవాబు:
D) అలిగఢ్ ఉద్యమం

41. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలిగఢ్ లో మహ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం
A) 1870
B) 1872
C) 1875
D) 1880
జవాబు:
C) 1875

42. భర్త శవంతోపాటు సజీవంగా భార్యను దహనం చేయటం
A) పతి
B) పత్కీ
C) సతి
D) పైవన్నీ
జవాబు:
C) సతి

43. 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేయబడిన సంవత్సరం
A) 1840
B) 1846
C) 1850
D) 1856
జవాబు:
B) 1846

44. 12 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేసిన సంవత్సరం
A) 1929
B) 1930
C) 1890
D) 1891
జవాబు:
D) 1891

45. 1929లో చేసిన ఈ చట్టం ద్వారా ఆడపిల్లల వివాహ వయస్సును 14 సంవత్సరాలకు పెంచారు.
A) సరస్వతి చట్టం
B) శారదా చట్టం
C) వివాహ పరిమితి చట్టం
D) విద్యా చట్టం
జవాబు:
B) శారదా చట్టం

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

46. ఈ సంవత్సరం నుండి ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలుగా వివాహ వయస్సును నిర్ణయించారు.
A) 1978
B) 1980
C) 1991
D) 1992
జవాబు:
A) 1978

47. మొదటి వితంతు పునర్వివాహం కలకత్తాలో జరిగిన సంవత్సరం
A) 1856
B) 1857
C) 1865
D) 1858
జవాబు:
A) 1856

48. బ్రిటిష్ పర్యవేక్షణలో నిజాం ప్రాంతంలో మహిళల అంశాల గురించి రాయటానికి మొహిబ్ హుస్సేన్ వంటి సంస్కర్తలు స్థాపించిన పత్రిక
A) ముల్లిం-ఎ-నిస్వాన్
B) షంషేర్
C) గోరా
D) రజాక్
జవాబు:
A) ముల్లిం-ఎ-నిస్వాన్

49. ఒక పురుషుడు అనేకమంది స్త్రీలను పెళ్లి చేసుకోటానికి వ్యతిరేకంగా పోరాడినవాడు
A) వివేకానందుడు
B) విద్యాసాగరుడు
C) రామకృష్ణ పరమహంస
D) దయానంద సరస్వతి
జవాబు:
B) విద్యాసాగరుడు

50. “మన దేశం ఎంతో సాంప్రదాయబద్ధమైనది, మొండి ‘స్వభావం కలది, అత్యంత పురాతన సంప్రదాయాలు, అలవాట్లకు ఇంకా అంటి పెట్టుకుని ఉంది” అన్నది
A) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
B) మొహిబ్ హుస్సేన్
C) అబ్దుల్ లతీఫ్
D) మహ్మద్ గయ్యూమ్
జవాబు:
B) మొహిబ్ హుస్సేన్

51. మహారాష్ట్రలో మహిళల హక్కులను సాధించటంలో ప్రధాన పాత్ర పోషించినవారు.
A) సావిత్రిబాయి పూలే
B) దుర్గాభాయ్ దేశ్ ముఖ్
C) సరోజినీ నాయుడు
D) ఎవరూ కాదు
జవాబు:
A) సావిత్రిబాయి పూలే

52. 1848లో పూనేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాలను స్థాపించి అందులో మొదటి ఉపాధ్యాయినిగా వీరిని చేశాడు.
A) దుర్గాభాయ్ దేశ్ ముఖ్
B) సరోజినీ నాయుడు
C) సావిత్రిబాయి పూలే
D) విజయలక్ష్మీ పండిట్
జవాబు:
C) సావిత్రిబాయి పూలే

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

53. ‘సత్య శోధక్ సమాజ్’ను స్థాపించినవారు
A) జ్యోతిబా పూలే
B) రాజా రాంమోహన్ రాయ్
C) గోపాలకృష్ణ గోఖలే
D) మదన్ మోహన్ మాలవ్య
జవాబు:
A) జ్యోతిబా పూలే

54. మహారాష్ట్రలో ప్లేగు మహమ్మారి బారిన పడిన ప్రజల కోసం అహర్నిశలు పని చేసినవారు
A) సావిత్రిబాయి
B) మీరాబాయి
C) తులసీబాయి
D) పై వారందరూ
జవాబు:
A) సావిత్రిబాయి

55. సావిత్రిబాయితో కలిసి పని చేసినవారు
A) మీరాబాయి
B) అహల్యబాయి
C) తారాబాయి
D) తులసీబాయి
జవాబు:
C) తారాబాయి

56. రమాబాయి జన్మించిన రాష్ట్రం
A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) గోవా
D) ఉత్తరప్రదేశ్
జవాబు:
B) మహారాష్ట్ర

57. పశువులతో ప్రవర్తించినట్లు పురుషులు, స్త్రీలతో ప్రవర్తిస్తారు అన్నది
A) తారాబోయి
B) రమాబాయి
C) సావిత్రిబాయి
D) తులసీబాయి
జవాబు:
B) రమాబాయి

58. ముస్లిం బాలికలకు పాట్నా, కోల్‌కతాలలో పాఠశాలలు ప్రారంభించినవారు
A) రమాబాయి
B) తారాబాయి
C) పై వారిద్దరూ
D) బేగం రోకియా సఖావత్ హుస్సేన్
జవాబు:
A) రమాబాయి

59. కింది కులాల పిల్లలకు చదువు చెప్పటంలో ప్రత్యేక పాత్ర పోషించినవారు
A) క్రైస్తవ మత ప్రచారకులు
B) ఇస్లాం మత పెద్దలు
C) పోట్లు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ

60. జ్యోతిబా పూలే జన్మించిన రాష్ట్రం
A) పశ్చిమ బెంగాల్
B) ఉత్తరప్రదేశ్
C) కర్ణాటక
D) మహారాష్ట్ర
జవాబు:
A) పశ్చిమ బెంగాల్

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

61. ‘సత్య శోధక్ సమాజ్’ యొక్క ప్రధాన సూత్రాలు
A) సత్యం
B) సమానత్వం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

62. జ్యోతిబా పూలే వ్రాసిన గ్రంథం
A) సలాం
B) గులాంగిరి
C) వందేమాతరం
D) అంటరానితనం
జవాబు:
B) గులాంగిరి

63. బ్రాహ్మణులు లేకుండా వివాహాలను, కర్మకాండలను నిర్వహించమని ‘నిమ్న’ కులాలకు పిలుపునిచ్చినవాడు
A) బి.ఆర్.అంబేద్కర్
B) జ్యోతిబా పూలే
C) మహాత్మాగాంధీ
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
B) జ్యోతిబా పూలే

64. మనుషులందరికీ “ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు” అన్న భావనను ప్రచారం చేసినది.
A) జ్యోతిబా పూలే
B) నారాయణ గురు
C) సుఖదేవ్
D) బి.ఆర్. అంబేద్కర్
జవాబు:
B) నారాయణ గురు

65. ఈఝవా కులస్థులను సారాయి కాయటం, జంతు బలులు వంటి వాటిని మానెయ్యమని పిలుపునిచ్చినది.
A) నారాయణ గురు
B) బి. ఆర్. అంబేద్కర్
C) జ్యోతిబా పూలే
D) సావిత్రిబాయి
జవాబు:
B) బి. ఆర్. అంబేద్కర్

66. గుడులు కట్టటం కంటే బాలలకు బదులు కట్టడం ఎంతో ముఖ్యమని చెప్పినవాడు
A) నారాయణ గురు
B) బి. ఆర్. అంబేద్కర్
C) సావిత్రిబాయి
D) జ్యోతిబా పూలే
జవాబు:
A) నారాయణ గురు

67. భారతదేశంలో కళాశాల విద్య పూర్తిచేసిన మొదటి దళితులలో ఒకరు
A) బి.ఆర్. అంబేద్కర్
B) నారాయణ గురు
C) జ్యోతిబా పూలే
D) ఎవరూ కాదు
జవాబు:
A) బి.ఆర్. అంబేద్కర్

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

68. దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్ళు ఉపయోగించుకునే హక్కుల కోసం బి. ఆర్. అంబేద్కర్ ఉద్యమాలు చేపట్టిన సంవత్సరం
A) 1920
B) 1927
C) 1930
D) 1932
జవాబు:
A) 1920

69. భారతదేశ రాజకీయ భవిష్యత్ అన్న అంశంపై 1932లో వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి ఆహ్వానించబడినది
A) నారాయణ గురు
B) బి.ఆర్. అంబేద్కర్
C) భాగ్యరెడ్డి వర్మ
D) జ్యోతిబా పూలే
జవాబు:
B) బి.ఆర్. అంబేద్కర్

70. అంటరాని కులాల వాళ్లకు ‘హరిజనులు’ అంటే ‘దేవుడి ప్రజలు’ అని పేరు పెట్టినది
A) బి.ఆర్. అంబేద్కర్
B) భాగ్యరెడ్డి వర్మ
C) మహాత్మాగాంధీ
D) అరిగె రామస్వామి
జవాబు:
B) భాగ్యరెడ్డి వర్మ

71. స్వతంత్ర భారతావనికి మొదటి న్యాయశాఖ మంత్రి
A) బి.ఆర్. అంబేద్కర్
B) ముత్తయ్య
C) రాజేంద్ర ప్రసాద్
D) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
జవాబు:
C) రాజేంద్ర ప్రసాద్

72. భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు
A) రాజేంద్ర ప్రసాద్
B) బి.ఆర్.అంబేద్కర్
C) బాబు జగజ్జీవన్ రామ్
D) జవహర్ లాల్ నెహ్రూ
జవాబు:
A) రాజేంద్ర ప్రసాద్

73. మహిళలకు విస్తృత సామాజిక, ఆర్థిక హక్కుల కోసం ఫోరాడినది
A) బి.ఆర్. అంబేద్కర్
B) రాజేంద్ర ప్రసాద్
C) బాబు జగజ్జీవన్ రామ్
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
B) రాజేంద్ర ప్రసాద్

74. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు
A) గోరటి వెంకయ్య
B) మ్యాదరి బాగయ్య
C) అరిగె రామస్వామి
D) నారాయణ గురు
జవాబు:
B) మ్యాదరి బాగయ్య

75. దళితులు “హిందూ సమాజానికి బయట ఉండడం కాకుండా ఆ సమాజంలో ఉండాలనేదే” ఈయన ముఖ్య ఉద్దేశ్యం
A) బి.ఆర్.అంబేద్కర్
B) నారాయణ గురు
C) భాగ్యరెడ్డి వర్మ
D) అరిగె రామస్వామి
జవాబు:
B) నారాయణ గురు

76. భాగ్యరెడ్డి వర్మ ‘జగన్ మిత్ర మండలి’ని ప్రారంభించిన సంవత్సరం
A) 1906
B) 1926
C) 1936
D) 1946
జవాబు:
A) 1906

77. దళితులు బౌద్ధమతాన్ని చేపట్టాలని ప్రోత్సహించినది
A) భాగ్యరెడ్డి వర్మ
B) మహాత్మాగాంధీ
C) అరిగె రామస్వామి
D) నారాయణ గురు
జవాబు:
A) భాగ్యరెడ్డి వర్మ

78. అచల సిద్ధాంతం, బ్రహ్మసమాల అనుచరుడు
A) భాగ్యరెడ్డి వర్మ
B) మహత్మాగాంధీ
C) అరిగె రామస్వామి
D) B.N. శర్మ
జవాబు:
C) అరిగె రామస్వామి

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

79. సునీత బాల సమాజాన్ని స్థాపించినది
A) ఈశ్వరీబాయి
B) T.N. సదాలక్ష్మీ
C) అరిగె రామస్వామి
D) భాగ్యరెడ్డి వర్మ
జవాబు:
C) అరిగె రామస్వామి

80. ఆది హిందు జాతీయోన్నతి సభను స్థాపించి, మద్యపానం, జోగిని వ్యవస్థ వంటివి మానమని దళితులను కోరినవి
A) భాగ్యరెడ్డి వర్మ
B) ఈశ్వరీబాయి
C) జ్యోతిబా పూలే
D) T.N. సదాలక్ష్మీ
జవాబు:
A) భాగ్యరెడ్డి వర్మ

81. సహాయ నిరాకరణ, సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళలను ప్రోత్సహించినది
A) గాంధీజీ
B) నెహ్రూ
C) పటేల్
D) భాగ్యరెడ్డి వర్మ
జవాబు:
A) గాంధీజీ

82. దళితులు మరియు గిరిజనుల పక్షాన నిలిచిన హైదరాబాద్ కు చెందిన యోధురాలు.
A) ఈశ్వరీబాయి
B) సావిత్రిబాయి
C) రమాబాయి
D) తులసీబాయి
జవాబు:
A) ఈశ్వరీబాయి

83. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసింది
A) ఈశ్వరీబాయి
B) సావిత్రిబాయి
C) రమాబాయి
D) తులసీబాయి
జవాబు:
A) ఈశ్వరీబాయి

84. ఈశ్వరీబాయి సికిందరాబాద్ నగరపాలక సంస్థకి కౌన్సిలర్ గా ఎన్నికైన సంవత్సరం
A) 1949
B) 1944
C) 1945
D) 1950
జవాబు:
D) 1950

85. ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా సేవ చేసినది
A) సావిత్రిబాయి
B) మీరాబాయి
C) ఈశ్వరీబాయి
D) తులసీబాయి
జవాబు:
C) ఈశ్వరీబాయి

86. ఆనాటి శాసనసభకు సభ్యురాలిగా, మంత్రిగా, డిప్యూటీ స్పికర్‌గా పనిచేసింది
A) సావిత్రిబాయి
B) ఈశ్వరీబాయి
C) T.N. సదాలక్ష్మీ
D) మీరాబాయి
జవాబు:
C) T.N. సదాలక్ష్మీ

87. ‘మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు, అన్న భావన ప్రచారం చేసినవారు
A) జ్యోతిబాపూలే
B) కందుకూరి వీరేశలింగం
C) స్వామి దయానంద సరస్వతి
D) నారాయణ గురు
జవాబు:
D) నారాయణ గురు

AP 8th Class Social Bits Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

88. ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించినది
A) కందుకూరి వీరేశలింగం
B) భాగ్యరెడ్డి వర్మ
C) జ్యోతిబాపులే
D) గిడుగు రామమూర్తి
జవాబు:
A) కందుకూరి వీరేశలింగం

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

Practice the AP 8th Class Social Bits with Answers 18th Lesson హక్కులు – అభివృద్ధి on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 18th Lesson హక్కులు – అభివృద్ధి

1. ‘బాయ్ కాట్’ అనగా నిరసనగా ఒక దేశానికి లేదా కంపెనీకి చెందిన వస్తువులను కొనటాన్ని, వాడకాన్ని నిలిపివేయడం. కింది ఏ చర్య బాయ్ కాట్ (బహిషరించడానికి) ఉదాహరణ?
A) బాల కార్మికులచే పని చేయిస్తున్న పరిశ్రమలో తయారైన దుస్తులను నిరాకరించడం
B) విద్యార్థి కులాన్ని ఆధారంగా పాఠశాలలో చేర్చుకొనుటకు నిరాకరించడం
C) వరద బాధితుల సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి నిరాకరించడం.
D) అన్ని మతాల ఆచారాలను, సాంప్రదాయాలను నిరాకరించడం.
జవాబు:
A) బాల కార్మికులచే పని చేయిస్తున్న పరిశ్రమలో తయారైన దుస్తులను నిరాకరించడం

2. జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ………
A) 21
B) 23
C) 22
D) 24
జవాబు:
A) 21

3. సమాచార చట్టాన్ని భారతదేశంలో తొలిసారి అమలు చేసిన రాష్ట్రం
A) ఆంధ్రప్రదేశ్
B) తమిళనాడు
C) రాజస్థాన్
D) కేరళ
జవాబు:
B) తమిళనాడు

4. ఉచిత నిర్భంద విద్య హక్కు చట్టం ఈ సంవత్సరాల మధ్య గల బాలలకు సంబంధించినది
A) 5-11
B) 5-10
C) 6-15
D) 6-14
జవాబు:
D) 6-14

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

కింది. వాటికి సరియైన జవాబులు గురించండి.

5. MKSS ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది.
A) రాజస్థాన్
B) గుజరాత్
C) ఉత్తరప్రదేశ్
D) గోవా
జవాబు:
A) రాజస్థాన్

6. సమాచార హక్కు చట్టం ఈ సంవత్సరంలో జాతీయస్థాయిలో చేయబడింది.
A) 2002
B) 2005
C) 2009
D) 1995
జవాబు:
B) 2005

7. వీరికి ప్రభుత్వం వనరులు కేటాయించటం వారి ప్రాథమిక హక్కు
A) ప్రజలకు
B) ధనిక ప్రజలకు
C) పేద ప్రజలకు
D) విదేశీయులకు
జవాబు:
C) పేద ప్రజలకు

8. పేదలకు ఉద్దేశించిన పథకాలు వారికి చేరకపోవడానికి ప్రధాన కారణం
A) అవినీతి
B) వారి సంఖ్య
C) పథకాలు సరియైనవి కాకపోవడం
D) పైవేవీ కావు
జవాబు:
A) అవినీతి

9. గత 300 సం||లలో …….. మాదిరిగా ‘మానవ హకులు’ అన్న భావన ప్రపంచమంతా చోటుచేసుకుంది.
A) నియంతృత్వం
B) రాచరికం
C) సామ్యవాదం
D) ప్రజాస్వామ్యం
జవాబు:
D) ప్రజాస్వామ్యం

10. 86వ రాజ్యాంగ సవరణ ఈ సంవత్సరంలో జరిగింది.
A) 2000
B) 2005
C) 2002
D) 2012
జవాబు:
C) 2002

11. సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసే వీలు వీరికి ఉండదు.
A) ప్రభుత్వ శాఖలకు
B) రాజకీయ నాయకులకు
C) ఏజెంట్లకు
D) ప్రతిపక్షం వారికి
జవాబు:
A) ప్రభుత్వ శాఖలకు

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

12. ప్రాథమిక హక్కులు ప్రజలు పొందకపోతే వారు ఇక్కడకు వెళ్ళి వాటిని పొందవచ్చు.
A) అసెంబ్లీ
B) పార్లమెంట్
C) రాజభవన్
D) కోర్టు
జవాబు:
D) కోర్టు

13. దేశంలోని పిల్లలందరికి ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం చేయమని బ్రిటిషు వలస ప్రభుత్వాన్ని అడిగారు.
A) తిలక్
B) గాంధీ
C) నెహ్రూ
D) గోఖలే
జవాబు:
D) గోఖలే

14. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం ……..
A) 1954
B) 1964
C) 1945
D) 1956
జవాబు:
C) 1945

15. ప్రభుత్వ వ్యవస్థ చాలా పెద్దది
A) దృఢమైనది
B) రాజకీయమైనది
C) సంక్లిష్టమైనది
D) నమ్మకమైనది
జవాబు:
C) సంక్లిష్టమైనది

16. రెండు రకాల హక్కులు ముఖ్యమని అన్ని దేశాలు ఈ
A) 1991
B) 1993
C) 1995
D) 1997
జవాబు:
B) 1993

17. విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంట్ గుర్తించిన సంవత్సరం
A) 1995
B) 2000
C) 2001
D) 2002
జవాబు:
D) 2002

18. జనస్సున్ వాయి అంటే
A) ప్రాథమిక విచారణ
B) ప్రాథమిక సభ్యత్వం
C) ప్రజా విచారణ
D) ప్రజా చైతన్యం
జవాబు:
C) ప్రజా విచారణ

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

19. పిల్లలు ఈ భాషలో చదువు నేర్చుకోవాలి.
A) తెలుగు
B) ఇంగ్లీషు
C) జాతీయభాష
D) మాతృభాష
జవాబు:
D) మాతృభాష

20. గత 300 సం||లలో ప్రజాస్వామ్యం మాదిరిగా ఈ భావన ప్రపంచమంతటా చోటుచేసుకుంది.
A) ఆర్థిక హక్కులు
B) మానవ హక్కులు
C) బాలల హక్కులు
D) మహిళా హక్కులు
జవాబు:
B) మానవ హక్కులు

21. విద్యాహక్కు చట్టం ద్వారా ఈ సంవత్సరాల వారికి ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి.
A) 6-14 సం||లు
B) 3-14 సం||లు
C) 6-10 సం||లు
D) 11-14 సం||లు
జవాబు:
A) 6-14 సం||లు

22. అందరికీ …………. హక్కును ఇచ్చే చట్టం రూపుదిద్దుకునే క్రమంలో ఉంది.
A) గిరిజన హక్కుల చట్టం
B) ఉపాధి హామీ చట్టం
C) ఆహార
D) సమాచార
జవాబు:
C) ఆహార

23. అవినీతిని ఎదుర్కోవడానికి ఇది చాలా అవసరం.
A) సమాచారం
B) విద్య
C) ఉద్యోగం
D) ధైర్యం
జవాబు:
A) సమాచారం

24. మానవ హక్కులలో ప్రధానమైనవి
A) గౌరవప్రద జీవనం గడిపే హక్కు
B) స్వేచ్ఛ, స్వాతంత్ర్యపు హక్కు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

25. పేదరికం అనగా సంవత్సరంలో అంగీకరించాయి.
A) ఆకలిగొనటం, జీవనోపాధికి భూమి వంటి వనరులు, చదువు లేకపోవటం
B) లాభసాటి ఉపాధి లేకపోవడం, ఆరోగ్య సేవలు, విద్య, ఆహారం లేకపోవటం
C) తమ సమస్యలు వినిపించే అవకాశం లేకపోవటం, ప్రభుత్వ కార్యక్రమాలను, విధానాలను ప్రభావితం చేయలేకపోవటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

26. పనికి ఆహార పథకానికి సంబంధించిన సమాచారాన్ని రాజ్యస్థాన్లో అడిగిన సంస్థ
A) కిసాన్ శక్తి
B) మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన
C) అఖిల భారత కిసాన్ మజ్జూర్ యూనియన్
D) పైవన్నీ
జవాబు:
B) మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన

27. అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయటాన్ని తప్పనిసరి చేస్తూ రాజస్థాన్లో చట్టం చేయబడిన సంవత్సరం
A) 1990
B) 1992
C) 1993
D) 1995
జవాబు:
D) 1995

28. మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన ఏ పేరుతో సమావేశాలు నిర్వహించేది?
A) జన్ సునావాయి
B) జన్వాయి
C) వాయిజన్
D) వాయిస్ ఆఫ్ ది పీపుల్
జవాబు:
A) జన్ సునావాయి

29. చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలు అడిగే సమాచారానికి స్పందించే ఒక అధికారి ఉండాలి. అతనినే ఈ విధంగా పిలుస్తారు.
A) సమాచార అధికారి
B) సంతులిత అధికారి
C) ఆరోగ్య అధికారి
D) సంబంధిత శాఖాధికారి
జవాబు:
A) సమాచార అధికారి

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

30. ప్రజలు ఎవ్వరూ అడగకపోయినా ప్రతి ప్రభుత్వ కార్యాలయం తనంతట తాను కొంత సమాచారాన్ని ఈ హక్కు చట్టం కింద వెల్లడి చేయాలి.
A) స్వేచ్ఛా హక్కు
B) సమాచార హక్కు
C) సమానత్వపు హక్కు
D) స్వాతంత్ర్యపు హక్కు
జవాబు:
B) సమాచార హక్కు

31. ప్రజా ఉద్యమాలు వీటిని సాధించటానికి జరిగాయి.
A) ఉపాధి హక్కు
B) ఆహార హక్కు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

32. విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ
A) 80
B) 69
C) 74
D) 86
జవాబు:
D) 86

33. ఉచిత, నిర్బంధ విద్యను బాలల హక్కు చట్టంగా అంతిమంగా చేసిన సంవత్సరం
A) 2009
B) 2010
C) 2011
D) 2012
జవాబు:
A) 2009

34. విద్య పిల్లలకు ఈ విధంగా దోహదపడాలని ఉచిత, నిర్బంధ బాలల హక్కు చట్టం చెబుతుంది.
A) గుదిబండలాగా
B) సర్వతోముఖాభివృద్ధికి
C) నిరంకుశత్వంగా
D) హింసమ ప్రేరేపించే విధంగా
జవాబు:
B) సర్వతోముఖాభివృద్ధికి

35. చదువు పిల్లలను కేంద్రంగా చేసుకుని ఈ పద్దతుల ద్వారా సాగాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది.
A) కృత్యాల ద్వారా
B) అన్వేషణ, పరిశోధన
C) ఆవిష్కరణ
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

36. అధికారులపై పిల్లలు లేదా పెద్దవాళ్లు ఫిర్యాదు చేసే సందర్భం
A) పాఠశాలలు అందుబాటులో లేకపోయినప్పుడు
B) పాఠశాలల్లో బోధనకు తగినంతమంది టీచర్లు లేకపోయినప్పుడు
C) పిల్లలను కొట్టినా, భయభ్రాంతులను చేసినప్పుడు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

Practice the AP 8th Class Social Bits with Answers 17th Lesson పేదరికం – అవగాహన on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 17th Lesson పేదరికం – అవగాహన

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. అర్థశాస్త్ర రచయిత ……………..
A) కౌటిల్యుడు
B) బాణుడు
C) చంద్రగుప్తుడు
D) చరకుడు
జవాబు:
A) కౌటిల్యుడు

2. ‘పనికి హక్కు’ …………….. వ అధికరణంలో పొందుపరిచి ఉంది.
A) 40
B) 41
C) 39
D) 42
జవాబు:
B) 41

3. రోజువారీ పనులు చేయటానికి ……. కావాలి.
A) ధైర్యం
B) తెలివి
C) శక్తి
D) డబ్బు
జవాబు:
C) శక్తి

4. ……………. కార్డులున్నవారికి అతి తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు అందిస్తారు.
A) అంత్యోదయ
B) ఆధార్
C) తెల్ల
D) గులాబి
జవాబు:
A) అంత్యోదయ

5. ఒక చెంచా నూనె నుంచి …………….. కిలోకాలరీల శక్తి లభిస్తుంది.
A) 50
B) 90
C) 100
D) 150
జవాబు:
B) 90

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

6. భారతదేశంలో ఇప్పటికీ ……… కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు.
A) 70%
B) 80%
C) 75%
D) 50%
జవాబు:
D) 50%

7. భారత రాజ్యాంగంలోని ప్రభుత్వ విధానాలకు ………లో పని హక్కు పొందుపరిచి ఉంది.
A) ప్రాథమిక హక్కు
B) ఆదేశిక సూత్రాలు
C) పీఠిక
D) పైవేవీ కావు.
జవాబు:
A) ప్రాథమిక హక్కు

8. భారత ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను గుర్తించడానికి సర్వే చేయమని ………….. లను కోరింది.
A) పంచాయితీ
B) అధికారులు
C) నాయకులు
D) ప్రజలు
జవాబు:
A) పంచాయితీ

9. పట్టణ ప్రాంతాలలో ప్రతి ……. వ వంతు మన శరీరంలో కాలరీలు ఉన్న ఆహారం తీసుకుంట
A) 2/5
B) 1/5
C) 3/5
D) 4/5
జవాబు:
C) 3/5

10. …………… సగటున ప్రతిరోజూ 1624 కిలో కాలరీల ఆహారం తీసుకుంటున్నారు.
A) అత్యంత పేదలు
B) మధ్య తరగతివారు
C) ధనికులు
D) పేదలు
జవాబు:
A) అత్యంత పేదలు

11. భారత ప్రభుత్వం జాతీయ నమూనా సర్వేని ఏన్ని సం||లకు ఒకసారి నిర్వహిస్తుంది?
A) 3 సం||లకు
B) 4 సం||లకు
C) 6 సం||లకు
D) 10 సం||లకు
జవాబు:
B) 4 సం||లకు

12. BPL సర్వే ఆధారంగా ప్రభుత్వం జారీ చేసే కార్డులు
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
A) 3

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

13. రామాచారి వడ్రంగిగా పనిచేసే జిల్లా
A) కరీంనగర్
B) అదిలాబాద్
C) కృష్ణ
D) చిత్తూరు
జవాబు:
D) చిత్తూరు

14. భారతదేశంలో ఇప్పటికీ ఎంత శాతం ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు.
A) 30%
B) 40%
C) 50%
D) 60%
జవాబు:
C) 50%

15. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
A) 2000
B) 2003
C) 2004
D) 2005
జవాబు:
D) 2005

16. అరేరియా ఈ రాష్ట్రానికి చెందినవాడు.
A) ఆంధ్రప్రదేశ్
B) తెలంగాణ
C) ఉత్తరప్రదేశ్
D) బీహార్
జవాబు:
D) బీహార్

17. అత్యంత పేద కుటుంబాలకు ఇచ్చే కార్డులు
A) BPL కార్డులు
B) తెల్ల కార్డులు
C) అంత్యోదయ కార్డులు
D) పింక్ కార్డులు
జవాబు:
C) అంత్యోదయ కార్డులు

18. ఆర్థిక, సామాజిక హక్కులు కూడా ఈ హక్కులో భాగమే.
A) స్వేచ్ఛ
B) జీవించే
C) వాక్
D) ఆర్థిక
జవాబు:
B) జీవించే

19. పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా
A) పనిదొరకక పోవడం
B) అప్పులు
C) వర్షం పడకపోవడం
D) అధిక జనాభా
జవాబు:
A) పనిదొరకక పోవడం

20. పాఠ్యాంశంలో రామాచారి గారి ఊరిలో సన్నకారు రైతులకు రానురాను వ్యవసాయం చేయటం కష్టమై పోవడానికి గల కారణం
A) కాలువలు ఎండిపోవడం
B) బోరుబావులు తవ్వడానికి అధిక వ్యయం కావడం
C) విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనడానికి రైతులు అధిక వడ్డీలకు అప్పు చేయాల్సి రావడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

21. పాఠ్యాంశంలో రామాచారిగారి ఊరిలో పనిలేకపోవడం వల్ల ఊరి నుంచి పని వెతుక్కుంటూ వలసపోయినవారు
A) 250
B) 300
C) 350
D) 400
జవాబు:
A) 250

22. పాఠ్యాంశంలో పట్టణ మార్కెట్ లో బండి లాగుతూ పట్టణ మురికివాడలో ఉన్నది
A) రామయ్య
B) చంద్రయ్య
C) సూరయ్య
D) కనకయ్య
జవాబు:
B) చంద్రయ్య

23. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం
A) రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
B) శక్తి అంతా ఉడిగిపోతుంది.
C) తన వయస్సు కంటే ముసలివాళ్ళుగా కనిపిస్తారు.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

24. పల్లె ప్రాంతాలలో నివసించే వారికి ప్రతిరోజు ఎన్ని కిలొ కాలరీలు శక్తిని ఇచ్చే ఆహారం అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు?
A) 2,400
B) 2,100
C) 2,000
D) 2,500
జవాబు:
A) 2,400

25. పట్టణ ప్రాంతాలలో రోజువారి కావలసిన పోషకాహారంలో ఉండవలసిన కిలో కాలరీలు
A) 2,400
B) 2,100
C) 2,000
D) 1,900
జవాబు:
A) 2,400

26. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు ఎంత శాతం మంది కనీస కాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం లేదు?
A) 70%
B) 80%
C) 90%
D) 60%
జవాబు:
B) 80%

27. పేదవారికి ఎన్ని సంవత్సరాల క్రితం కంటే ప్రస్తుతం తక్కువ కాలరీలు అందుతున్నాయి?
A) 20 సం||లు
B) 22 సం||లు
C) 24 సం||లు
D) 25 సం||లు
జవాబు:
D) 25 సం||లు

28. తక్కువ ఆదాయం ఉండి, చాలా తక్కువ ఖర్చు చేయగలిగిన వాళ్లు సగటున ప్రతిరోజు తీసుకుంటున్న ఆహారంలో ఉన్న కిలో కాలరీలు
A) 1600
B) 1610
C) 1624
D) 1660
జవాబు:
C) 1624

29. 2004లో అత్యంత పేదలైన పాతిక శాతం ప్రజలలో ప్రతి వ్యక్తి నెలకి ప్రాథమికావసరాలపై చేస్తున్న ఖర్చు
A) 300 రూ||లు
B) 350 రూ॥లు
C) 340 రూ||లు
D) 320 రూ||లు
జవాబు:
C) 340 రూ||లు

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

30. పెద్దవాళ్ల యొక్క పోషకాహార విలువల లోపాన్ని తెలుసుకొనుటకు
A) శరీర పదార్థ సూచిక
B) శరీర ధార్మిక సూచిక
C) శరీర ధర్మ సూచిక
D) శరీర వర్గ సూచిక
జవాబు:
A) శరీర పదార్థ సూచిక

31. వ్యవసాయ పనులపై ఆధారపడిన వారిలో వీరు ఎక్కువ
A) సన్నకారు రైతులు
B) వ్యవసాయ కూలీలు
C) పై వారిద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరూ

32. భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య
A) సాగునీటి సమస్య
B) తక్కువ వడ్డీకి అప్పులు అందకపోవడం
C) నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందక చిన్న రైతులు ఇబ్బందిపడటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

33. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ కుటుంబాలలో భూమిలేని, తక్కువ భూమి ఉన్న కుటుంబాల శాతం
A) 30%
B) 40%
C) 50%
D) 60%
జవాబు:
B) 40%

34. మనదేశంలో సాధారణంగా సంవత్సరంలో వ్యవసాయ కూలీకి పని దొరికే రోజులు
A) 120 – 180 రోజులు
B) 180 – 220 రోజులు
C) 130 – 180 రోజులు
D) 220 – 240 రోజులు
జవాబు:
A) 120 – 180 రోజులు

35. “తన ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధి పరిమితులకు లోబడి ప్రతి వ్యక్తికి పనిహక్కు కల్పించటానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి” అని చెప్పే అధికరణం
A) 40
B) 41
C) 42
D) 43
జవాబు:
B) 41

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

36. “తన ధాన్యాగారంలో సగం మొత్తాన్ని రాజుగారు కష్ట కాలంలో ఉన్న గ్రామీణ ప్రజల కోసం ఉంచి మిగిలిన సగం సరుకు నిల్వ చేయాలి” అని తెలియజేసిన గ్రంథం
A) ఇండికా
B) రాజతరంగిణి
C) అర్థశాస్త్రం
D) నీతిసారం
జవాబు:
C) అర్థశాస్త్రం

37. చౌక ధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర ఉపయోగించే సూచిక నిత్యావసర వస్తువులు సరఫరా చేయటం.
A) ప్రజా సహకార వ్యవస్థ
B) ప్రజా పంపిణీ వ్యవస్థ
C) ప్రజా ఆరోగ్య వ్యవస్థ
D) ప్రజా వార్తా సంస్థ
జవాబు:
B) ప్రజా పంపిణీ వ్యవస్థ

38. P.D.S అనగా
A) Public Distribution System
B) Public Division System
C) Public Distribution Salinity
D) People Distribution System
జవాబు:
A) Public Distribution System

39. చౌక ధరల దుకాణాలు ప్రధానంగా పేదవాళ్లకే సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించిన సంవత్సరం
A) 1990
B) 1997
C) 2000
D) 2002
జవాబు:
B) 1997

40. అంత్యోదయ కార్డు ఉన్నవారికి నెలకి కుటుంబానికి ఇచ్చే ఆహారధాన్యాలు
A) 30 కిలోలు
B) 32 కిలోలు
C) 35 కిలోలు
D) 40 కిలోలు
జవాబు:
C) 35 కిలోలు

41. MGNREGA అనునది ఒక ………..
A) కేంద్ర పథకం
B) స్వచ్ఛంద సంస్థ
C) బ్యాంకు పేరు
D) రాష్ట్ర పథకం
జవాబు:
A) కేంద్ర పథకం

42. ఈ జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పది కుటుంబాలలో మూడు కుటుంబాలకు కూడా అంత్యోదయ, BPL కార్డులు లేవు.
A) 2002
B) 2001
C) 1999
D) 2004
జవాబు:
D) 2004

43. జీవించే హక్కును కల్పించిన అధికరణం
A) 20
B) 21
C) 22
D) 24
జవాబు:
B) 21

44. పేదరికం, ఆకలి నుంచి తప్పించుకోవాలంటే తప్పని సరిగా ఉండవలసిన హక్కులు
A) పనికి హక్కు
B) ఆహారానికి హక్కు
C) పై రెండూ
D) ఏవీకావు వాడుకోవాలి. ప్రతి సంవత్సరం పాత సరుకు వాడుకుని కొత్త
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

45. ఆహారానికి హక్కులో భాగమైనది
A) జీవనానికి హక్కు
B) మత స్వాతంత్ర్యపు హక్కు
C) స్వేచ్ఛా హక్కు
D) రాజ్యాంగ పరిహారపు హక్కు
జవాబు:
A) జీవనానికి హక్కు

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

Practice the AP 8th Class Social Bits with Answers 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు

1. భూదాన్ ఉద్యమాలు ఆచార్య వినోబాభావే ప్రారంభించిన తేది
A) 1-1- 1951
B) 18-4-1951
C) 1-5-1951
D) 1-12-1951
జవాబు:
B) 18-4-1951

2. ‘తెలంగాణా సౌయుధ రైతాంగ పోరాటం’ యొక్క
A) ఋణాల రద్దు
B) దున్నేవానికి భూమి
C) స్వయం సహాయక బృందాల ఏర్పాడు
D) నీటి పారుదల సౌకర్యాల కల్పన
జవాబు:
B) దున్నేవానికి భూమి

3. 19వ శతాబ్దం, జమీందారులు మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతులు చేసిన అనేక తిరుగుబాట్లకు సాక్ష్యంగా నిలిచింది. కింది వాటిలో అందుకు ఏది కారణమై ఉంటుంది?
A) అధిక భూమిశిస్తు, జమిందారుల దోపిడి ప్రధానమైన డిమాండు
B) ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం, సంఘసంస్కరణ ఉద్యమాలు
C) రైతులను ఆహారపంటల స్థానంలో వాణిజ్య పంటలను పండించమని ఒత్తిడి చేయడం.
D) హిందూ మరియు ముస్లిం రైతులను క్రైస్తవ మతానికి మారమనడం.
జవాబు:
A) అధిక భూమిశిస్తు, జమిందారుల దోపిడి ప్రధానమైన డిమాండు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

4. వెట్టి వంటిదే మరొకటి ………………
A) బేగార్
B) వేగార్
C) బేరూర్
D) మేరూర్
జవాబు:
A) బేగార్

5. భూ పరిమితి చట్టం ఈ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది.
A) 1976
B) 1975
C) 1977
D) 1978
జవాబు:
B) 1975

6. సర్వోదయ నాయకుడు ……..
A) గాంధీజీ
B) నేతాజీ
C) తిలక్
D) వినోబాభావే
జవాబు:
D) వినోబాభావే

7. వీరి కాలంలోని ఆందోళనలు రైతు కూలీల సమస్యలు, వారి కోరికలు, ఆశలపై దృష్టి కేంద్రీకరించాయి.
A) రాజుల
B) చక్రవర్తుల
C) బ్రిటిషు
D) మహమ్మదీయుల
జవాబు:
C) బ్రిటిషు

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

8. ‘ఖుదా కాస్త్’ అనగా ……………..
A) జమీందారుల భూములు
B) రైతుల భూములు
C) రాజుల భూములు
D) పేదల భూములు
జవాబు:
A) జమీందారుల భూములు

9. 1950 నాటికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉంది.
A) కర్ణాటక
B) మద్రాసు
C) మహారాష్ట్ర
D) ఒరిస్సా
జవాబు:
B) మద్రాసు

10. వెట్టిని నిర్మూలిస్తూ చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది.
A) 1927
B) 1928
C) 1929
D) 1930
జవాబు:
A) 1927

11. చల్లపల్లి జమీందారు ఈ కర్మాగారం కింద 2650 ఎకరాలు చూపించాడు.
A) వస్త్ర
B) ఇనుము-ఉక్కు
C)నూనెశుద్ది
D) పంచదార
జవాబు:
D) పంచదార

12. 1955లో …… ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేశారు.
A) దేవాలయాలు
B) కర్నూలు
C) హైదరాబాదు
D) కడప
జవాబు:
C) హైదరాబాదు

13. జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరంలో చేశాయి.
A) 1950
B) 1960
C) 1940
D) 1980
జవాబు:
A) 1950

14. సర్ఫ్-ఎ-ఖాస్ అనగా నిజాం యొక్క
A) భూమి
B) ఇల్లు
C) సొంతఆస్తి
D) గుర్రం
జవాబు:
C) సొంతఆస్తి

15. భూస్వాముల ఆదిపత్యం ఏన్ని రకాలుగా ఉండేది?
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
A) 3

16. భూదాన ఉద్యమం తరువాత కాలంలో ఈ ఉద్యమంగా మారింది.
A) పట్టణ ఉద్యమం
B) నగర ఉద్యమం
C) జిల్లా ఉద్యమం
D) గ్రామదాన ఉద్యమం
జవాబు:
D) గ్రామదాన ఉద్యమం

17. పోచంపల్లి ఈ జిల్లాలో ఉంది.
A) కరీంనగర్
B) నల్గొండ
C) ఆదిలాబాద్
D) ఖమ్మం
జవాబు:
B) నల్గొండ

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

18. భూ సంస్కరణ చట్టానికి సవరణ చేసిన సంవత్సరం …………
A) 1954
B) 1956
C) 1958
D) 1960
జవాబు:
A) 1954

19. 1950లో అమలులోకి వచ్చిన ఎస్టేట్ బిల్లు
A) మద్రాస్ ఎస్టేట్
B) హైదరాబాద్ ఎస్టేట్
C) కలకత్తా ఎస్టేట్
D) గోవా ఎస్టేట్
జవాబు:
A) మద్రాస్ ఎస్టేట్

20. స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో ఒకటి
A) ఒంటరితనం
B) మూఢ నమ్మకాలు
C) పేదరికం
D) అధిక జనాభా
జవాబు:
C) పేదరికం

21. భూదాన ఉద్యమం ప్రారంభం
A) 1951
B) 1952
C) 1953
D) 1954
జవాబు:
A) 1951

22. భూ పరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలుచేసిన రాష్ట్రం
A) బీహార్
B) మహారాష్ట్ర
C) కర్ణాటక
D) పశ్చిమబెంగాల్
జవాబు:
D) పశ్చిమబెంగాల్

23. హైదరాబాదు ఇనాం భూముల రద్దు చట్టం
A) 1955
B) 1956
C) 1957
D) 1958
జవాబు:
A) 1955

24. స్వాతంత్ర్యం వచ్చేనాటికి గ్రామీణ జనాభాలో పేదవారి జనాభా
A) 17.6 కోట్లు
B) 18.6 కోట్లు
C) 19.6 కోట్లు
D) 20.6 కోట్లు
జవాబు:
B) 18.6 కోట్లు

25. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గ్రామీణ పేదరికాన్ని అంతం చేయాలంటే తీసుకోవాల్సిన చర్య
A) జమీందారీ వ్యవస్థ లేదా భూస్వామ్య విధానాన్ని రద్దు చేయుట
B) ప్రభుత్వం పన్నులు తగ్గించుట
C) రైతు కూలీల సమస్యలు పరిష్కరించుట
D) దున్నేవానికే భూమి ఇవ్వడం
జవాబు:
A) జమీందారీ వ్యవస్థ లేదా భూస్వామ్య విధానాన్ని రద్దు చేయుట

26. భూస్వాముల ఆధిపత్యం క్రింది విధంగా ఉంది.
A) భూమి శిస్తు వసూలు
B) సాగు భూమిపై నియంత్రణ
C) అటవీ భూములు, బంజరు భూములపై నియంత్రణ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

27. జమీందారుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కౌలుదారులను భూయజమానులుగా ప్రకటించడం వలన ఎంత మంది కౌలుదారులు భూమికి హక్కుదారులు అయ్యారు?
A) 2 నుండి 2.5 కోట్ల మంది
B) 3 నుంచి 3.5 కోట్లమంది
C) 1 నుంచి 1.5 కోట్ల మంది
D) 5 నుంచి 5.5 కోట్లమంది
జవాబు:
A) 2 నుండి 2.5 కోట్ల మంది

28. నిజాం రాజ్యంలో స్వాతంత్ర్యానికి ముందే, వెట్టిచాకిరిని నిర్మూలిస్తూ చట్టం చేయబడిన సంవత్సరం
A) 1925
B) 1927
C) 1929
D) 1931
జవాబు:
B) 1927

29. హైదరాబాద్ స్టేట్లో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను రద్దు చేసిన సంవత్సరం
A) 1949 ఆగస్టు 15
B) 1950 ఆగస్టు 20
C) 1947 ఆగస్టు 15
D) 1950 సెప్టెంబర్ 2
జవాబు:
A) 1949 ఆగస్టు 15

30. హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
A) నిజాం ప్రభుత్వం
B) నిరంకుశ ప్రభుత్వం
C) హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వం
D) పైవన్నీ
జవాబు:
C) హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వం

31. అన్ని రకాల కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ కౌలుదారీ చట్టాన్ని చేసిన సంవత్సరం
A) 1940
B) 1950
C) 1960
D) 1970
జవాబు:
B) 1950

32. భూ కమతంపై పరిమితి లేకపోవటం వల్ల హైదరాబాద్ రాజ్యంలో వేలాది ఎకరాల సారవంతమైన భూములు దీని కింద భూస్వాముల అధీనంలోనే ఉండిపోయాయి.
A) ఖుద్ ఖాఫ్
B) ఖుదాయే ఖిద్ మత్ గార్స్
C) ఖైదామత్ గార్స్
D) ఇనాం
జవాబు:
A) ఖుద్ ఖాఫ్

33. వినోబాభావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించినది
A) 1951 జనవరి 1
B) 1951 ఏప్రిల్ 18
C) 1951 మే 1
D) 1951 డిసెంబర్ 1
జవాబు:
B) 1951 ఏప్రిల్ 18

34. వినోబాభావే చేపట్టిన భూధాన ఉద్యమంలో మొదటి సారిగా నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో పాల్గొన్న రైతు
A) V. రామచంద్రారెడ్డి
B) S. రామచంద్రారెడ్డి
C) మర్రి చెన్నారెడ్డి
D) కదిరి రామచంద్రారెడ్డి
జవాబు:
A) V. రామచంద్రారెడ్డి

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

35. భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి
A) మైసమ్మ
B) మైసయ్య
C) రంగమ్మ
D) రామయ్య
జవాబు:
B) మైసయ్య

36. భూదాన ఉద్యమంలో భాగంగా వినోబాభావే దేశ వ్యాప్తంగా దానంగా పొందిన మొత్తం భూమి
A) 40 లక్షల ఎకరాలు
B) 44 లక్షల ఎకరాలు
C) 50 లక్షల ఎకరాలు
D) 55 లక్షల ఎకరాలు
జవాబు:
B) 44 లక్షల ఎకరాలు

37. చల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద చూపించిన భూమి
A) 2000 ఎకరాలు
B) 2600 ఎకరాలు
C ) 2650 ఎకరాలు
D) 3000 ఎకరాలు
జవాబు:
C ) 2650 ఎకరాలు

38. 1955 – 56 భూ సంస్కరణలు పూర్తి అయిన తరవాత సగానికి పైగా రైతాంగ కుటుంబాలకు ఎన్ని ఎకరాల కంటే తక్కువ భూమి ఉందని తెలుస్తుంది?
A) 5 ఎకరాలు
B) 6 ఎకరాలు
C) 7 ఎకరాలు
D) 8 ఎకరాలు
జవాబు:
A) 5 ఎకరాలు

39. ఈ సంవత్సరం తరవాత 2వ దశ భూ సంస్కరణల కోసం చాలా రాష్ట్రాలలో భూ పరిమితి చట్టాలను చేశారు.
A) 1970
B) 1971
C) 1972
D) 1974
జవాబు:
C) 1972

40. భూ పరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ఆమోదించినది
A) సెప్టెంబర్ 1972
B) అక్టోబర్ 1972
C) నవంబర్ 1972
D) డిసెంబర్ 1972
జవాబు:
A) సెప్టెంబర్ 1972

41. ఆంధ్రప్రదేశ్ లో భూ పరిమితి చట్టం అమలులోకి వచ్చినది.
A) జనవరి 1975
B) ఫిబ్రవరి 1975
C) మార్చి 1975
D) ఏప్రిల్ 1975
జవాబు:
A) జనవరి 1975

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

42. భూ పరిమితి చట్టాన్ని అనుసరించి కుటుంబాన్ని ఒక యూనిట్ గా భావించగా ఆ యూనిట్ లోని సభ్యుల సంఖ్య
A) 4
B) 5
C) 6
D) 7
జవాబు:
B) 5

43. భూ పరిమితి చట్టం ప్రకారం ఒక కుటుంబానికి ఉండవలసిన నీటి వసతి గల భూమి
A) 10 – 15 ఎకరాలు
B) 10 – 17 ఎకరాలు
C) 10 – 27 ఎకరాలు
D) 10 – 30 ఎకరాలు
జవాబు:
C) 10 – 27 ఎకరాలు

44. భూ పరిమితి చట్టం ప్రకారం ఒక కుటుంబానికి ఉండవలసిన మెట్ట భూమి
A) 30 – 50 ఎకరాలు
B) 35 – 54 ఎకరాలు
C) 40 – 54 ఎకరాలు
D) 40 – 60 ఎకరాలు
జవాబు:
B) 35 – 54 ఎకరాలు

45. భూ పరిమితి చట్టం ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో మిగులు భూమిగా గుర్తించబడినది.
A) 7 లక్షల ఎకరాలు
B) 7.5 లక్షల ఎకరాలు
C) 8 లక్షల ఎకరాలు
D) 9 లక్షల ఎకరాలు
జవాబు:
C) 8 లక్షల ఎకరాలు

46. మిగులు భూమిగా ఉన్న 8 లక్షల ఎకరాల భూమిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి (ఎకరాలలో)
A) 6,00,000
B) 6,41,000
C) 6,22,000
D) 7,00,000
జవాబు:
B) 6,41,000

47. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 6,41,000 ఎకరాల భూమిలో 5,82,000 ఎకరాలను భూమిలేని పేద సన్నకారు రైతులకు ఎంతమందికి పంచిపెట్టారు?
A) 5,00,000
B) 5,40,000
C) 6,00,000
D) 6,40,000
జవాబు:
B) 5,40,000

48. భూ గరిష్ట పరిమితి చట్టం నుండి రక్షణ పొందటానికి భూస్వాములు చేసినది
A) తమ భూములను దగ్గర బంధువులు, స్నేహితులు, జీతగాళ్ల పేరుమీద బదిలీ చేశారు.
B) భార్యాభర్తలు విడిపోయినట్లు కోర్టుల ద్వారా ఉత్తుత్తి విడాకులు పొందారు.
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

49. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 12,94,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అందులోనుంచి 10,64,000 ఎకరాల భూమిని ఎన్ని కుటుంబాలకు పంచిపెట్టింది అనగా
A) 20,51,000
B) 25,51,000
C) 26,51,000
D) 27,51,000
జవాబు:
C) 26,51,000

AP 8th Class Social Bits Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

Practice the AP 8th Class Social Bits with Answers 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

1. E.I.R. అనగా
A) ఫస్ట్ ఇంటలెక్యువల్ రిపోర్ట్
B) ఫస్ట్ ఇంటరెస్ట్ రిపోర్ట్
C) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్
D) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిలివెస్ట్
జవాబు:
C) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్

2. కింది వాటిలో సివిల్ నేరానికి ఉదాహరణ
A) సూపర్ మార్కెట్ నుండి వస్తువులను దొంగలించడం
B) ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఎర్రలైటుకు నిలపక పోవడం
C) ఒప్పందంలో భాగంగా కార్మికునికి పని పూర్తి అయిన తరువాత డబ్బు నిరాకరించడం
D) సమ్మె సమయంలో ప్రభుత్వ ఆస్తిని నష్టపరచడం
జవాబు:
C) ఒప్పందంలో భాగంగా కార్మికునికి పని పూర్తి అయిన తరువాత డబ్బు నిరాకరించడం

3. న్యాయస్లానంలో ప్రభుత్వంలో తరపున వాదనలు చేపట్టువారు
A) న్యాయవాదులందరు
B) పబ్లిక్ ప్రాసిక్యూటర్
C) పోలీసు
D) అందరూ
జవాబు:
B) పబ్లిక్ ప్రాసిక్యూటర్

4. ఈ క్రింది కేసులను పరిశీలించండి.
ఎ) భూమి తగాదా
బి) ఆస్తి తగాదా
సి) ప్రజల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన పైన ఇచ్చిన కేసులలో సివిల్ కేసులను గుర్తించండి.
A) ఎ, బి, మాత్రమే
B) ఎ, సి మాత్రమే
C) ఎ, బి, సి
D) బి, సి మాత్రమే
జవాబు:
C) ఎ, బి, సి

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

5. బెయిలు పొందడానికి ……… లో హామీలు ఇవ్వాలి.
A) పోలీస్ స్టేషన్
B) లాకప్
C) జైలు
D) న్యాయస్థానం
జవాబు:
D) న్యాయస్థానం

6. ……… కేసులో ఇద్దరి వ్యక్తుల మధ్య ఒప్పందం ఉల్లంఘన జరుగుతుంది.
A) సివిల్
B) క్రిమినల్ మరియు సివిల్
C) క్రిమినల్
D) పైవేవీ కావు
జవాబు:
A) సివిల్

7. క్రిమినల్ కేసులను ఎవరు చేపడతారు?
A) న్యాయవాదులు
B) పోలీసులు
C) నిందితులు
D) పై వారందరూ
జవాబు:
B) పోలీసులు

8. పోలీస్ స్టేషనులో …. నివేదిక తయారుచేస్తారు.
A) S.I
B) C.I
C) రైటర్
D) హోంగార్డు
జవాబు:
C) రైటర్

9. క్రాంతి ……. ఇచ్చిన ధృవీకరణ పత్రంతో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషనుకు వెళ్ళాడు.
A) పోలీసు
B) డాక్టరు
C) సాంబ
D) రవి
జవాబు:
B) డాక్టరు

10. క్రిమినల్ నేరానికి ఒక ఉదాహరణ …..
A) లంచాలు ఇవ్వడం
B) ఆస్తి కాజేయడం
C) విడాకులు
D) అప్పు ఎగొట్టడం
జవాబు:
A) లంచాలు ఇవ్వడం

11. విచారణలో…… చెప్పింది పోలీసులు నమోదు చేస్తారు.
A) సాక్షులు
B) వాది
C) ప్రతివాది
D) న్యాయవాది
జవాబు:
A) సాక్షులు

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

12. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి రవిని …… లో నిర్బంధించారు.
A) గృహం
B) జైలు
C) లాకప్
D) గెస్ట్ హౌస్
జవాబు:
C) లాకప్

13. బెయిల్ ఇవ్వగలిగిన నేరాలలో ఎవరు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తారు?
A) S.H.
B) జడ్జి
C) మేజిస్ట్రేట్
D) లాయరు
జవాబు:
A) S.H.

14. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటే పోలీస్ స్టేషనులో …….. ఇవ్వాల్సి ఉంటుంది.
A) చిరునామా
B) వివరాలు
C) FIR
D) పైవేవీ కావు
జవాబు:
C) FIR

15. మనదేశంలో ఏన్ని స్థాయిలలో న్యాయస్థానాలున్నాయి?
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
A) 3

16. సాంబ, రవిల కేసు ఈ న్యాయస్థానంలో విచారించబడుతుంది.
A) సుప్రీంకోర్టు
B) హైకోర్టు
C) జిల్లా కోర్టు
D) జుడీషియల్ మేజిస్ట్రేట్
జవాబు:
D) జుడీషియల్ మేజిస్ట్రేట్

17. సాంబ కొడుకు
A) రవి
B) కృష్ణ
C) మురళి
D) క్రాంతి
జవాబు:
D) క్రాంతి

18. పోలీసులు ఈ శాఖకు చెందినవాళ్ళు.
A) న్యాయశాఖ
B) ఆర్థికశాఖ
C) కార్యనిర్వాహక శాఖ
D) శాసనశాఖ
జవాబు:
C) కార్యనిర్వాహక శాఖ

19. న్యాయమూర్తి ఆటలో …………
A) అంపైర్ వంటివాడు
B) క్రికెట్ కీపర్ వంటివాడు
C) బ్యాట్స్మన్
D) బౌలర్
జవాబు:
A) అంపైర్ వంటివాడు

20. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇక్కడ ఉంది.
A) కోల్‌కత
B) మద్రాస్
C) ఢిల్లీ
D) హైదరాబాద్
జవాబు:
C) ఢిల్లీ

21. చట్టాలను అమలు చేసేది
A) శాసన నిర్మాణశాఖ
B) కార్యనిర్వాహక శాఖ
C) న్యాయశాఖ
D) పైవన్నీ
జవాబు:
B) కార్యనిర్వాహక శాఖ

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

22. పాఠ్యాంశంలో రవి చేసేది
A) కిరాణా సరుకుల వ్యాపారం
B) ఇళ్ల స్థలాల వ్యాపారం
C) వడ్డీ వ్యాపారం
D) పొగాకు వ్యాపారం
జవాబు:
B) ఇళ్ల స్థలాల వ్యాపారం

23. పాఠ్యాంశంలో సాంబ చేసేపని
A) సహకార సంఘంలో నౌకరు
B) పరిశ్రమలో నౌకరు
C) కూరగాయల వ్యాపారి
D) చిల్లర కొట్టు వ్యాపారి
జవాబు:
A) సహకార సంఘంలో నౌకరు

24. పోలీసు స్టేషన్లో ఎవరికి ఫిర్యాదు చేయాలి?
A) పోలీసు
B) హెడ్ కానిస్టేబుల్ కు
C) పోలీస్ స్టేషన్ అధికారికి
D) సర్పంచ్‌కు
జవాబు:
C) పోలీస్ స్టేషన్ అధికారికి

25. ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం మేరకు రైటర్ తయారు చేసిన నివేదిక
A) తొలి సమాచార నివేదిక
B) మలి సమాచార నివేదిక
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) తొలి సమాచార నివేదిక

26 F.I.R అనగా
A) First Information Report
B) First Interest Report
C) First Intellectual Report
D) First Information Relevent
జవాబు:
A) First Information Report

27. నిందితుడిని శిక్షించే అధికారం గలవారు
A) పోలీసులు
B) న్యాయమూర్తి
C) శాసనసభ
D) శాసనమండలి
జవాబు:
B) న్యాయమూర్తి

28. పాఠ్యాంశంలో ‘సాంబ’ని రవి కొట్టినందులకు పెట్టే కేసు
A) సివిల్ కేసు
B) క్రిమినల్ కేసు
C) పై రెండూ
D) రాజ్యాంగ సంబంధమైనది
జవాబు:
B) క్రిమినల్ కేసు

29. ఆస్థి వివాదాలు ఈ విధమైన కేసుల కోవలోకి వస్తాయి.
A) సివిల్
B) క్రిమినల్
C) రాజ్యాంగ సంబంధమైన
D) ఏవీకావు
జవాబు:
A) సివిల్

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

30. బెయిలు పొందటానికి న్యాయస్థానంలో ఇవ్వవలసినవి
A) ఆస్తులు
B) పూచీకత్తుగా నిలబడే వ్యక్తి
C) బాండు
D) పై వాటిలో ఏదైనా కావచ్చు లేదా కొన్ని అయినా కావచ్చు
జవాబు:
D) పై వాటిలో ఏదైనా కావచ్చు లేదా కొన్ని అయినా కావచ్చు

31. న్యాయస్థానంలో ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధి
A) న్యాయవాది
B) ప్రభుత్వ న్యాయవాది
C) న్యాయమూర్తి
D) పైవారందరూ
జవాబు:
B) ప్రభుత్వ న్యాయవాది

32. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేది
A) దోషి
B) నిర్దోషి
C) రాష్ట్రపతి
D) చట్టం
జవాబు:
D) చట్టం

33. ప్రభుత్వం తరఫున సహాయంగా ఉండే న్యాయవాది.
A) సహాయాధికారి
B) సహాన్యాయవాది
C) సహాయ ప్రభుత్వ న్యాయవాది
D) పైవారందరూ
జవాబు:
C) సహాయ ప్రభుత్వ న్యాయవాది

34. ఆటలో అంపైర్ లాంటి వాడు
A) న్యాయవాది
B) ఫిర్యాది
C) పోలీస్
D) న్యాయమూర్తి
జవాబు:
D) న్యాయమూర్తి

35. రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం
A) కార్యనిర్వాహక వర్గం
B) శాసన నిర్మాణ వర్గం
C) కార్య నిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయటం
D) పోలీసులను నియంత్రించుట
జవాబు:
C) కార్య నిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయటం

36. జిల్లాస్థాయిలో శాంతి భద్రతల నిర్వహణాధికారి
A) కలెక్టర్
B) కలెక్టర్‌కు సహాయంగా జిల్లా స్థాయి ప్రభుత్వ పోలీసు అధికారి
C) ముఖ్య కార్యనిర్వహణాధికారి
D) విద్యా ధికారి
జవాబు:
B) కలెక్టర్‌కు సహాయంగా జిల్లా స్థాయి ప్రభుత్వ పోలీసు అధికారి

37. పోలీస్ శాఖ వీరి నియంత్రణలో రాష్ట్రంలో పనిచేస్తుంది.
A) ఆర్థిక
B) రక్షణ
C) హోం
D) వ్యవసాయ
జవాబు:
C) హోం

38. కింది స్థాయి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఎవరైనా అసంతృప్తి చెందితే పై న్యాయస్థానంలో చేసుకొనేది
A) అప్పీలు
B) అనుమతి
C) నిజనిర్ధారణ
D) ఏదీకాదు
జవాబు:
A) అప్పీలు

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

39. దేశంలో అత్యున్నత న్యాయస్థానం
A) సివిల్ కోర్టు
B) క్రిమినల్ కోర్టు
C) హైకోర్టు
D) సుప్రీంకోర్టు
జవాబు:
D) సుప్రీంకోర్టు

40. జిల్లాస్థాయిలో సివిల్ కేసులను విచారణ చేసే కోర్టు
A) సెషన్స్ కోర్టు
B) జిల్లా కోర్టు
C) డివిజన్ స్థాయి కోర్టు
D) హైకోర్టు
జవాబు:
B) జిల్లా కోర్టు

41. జిల్లాస్థాయిలో క్రిమినల్ కేసులను విచారణ చేసే కోర్టు
A) జిల్లా కోర్టు
B) సెషన్స్ కోర్టు
C) అసిస్టెంట్ సెషన్స్ జడ్జి
D) జూనియర్ సివిల్ జడ్జి
జవాబు:
B) సెషన్స్ కోర్టు

42. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
A) జిల్లా కోర్టు
B) హైకోర్టు
C) సుప్రీంకోర్టు
D) పైవన్నీ
జవాబు:
B) హైకోర్టు

43. హైకోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకొనుటకు అవకాశం ఉన్న కోర్టు
A) జిల్లా కోర్టు
B) ఫస్టక్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు
C) సుప్రీంకోర్టు
D) సెషన్స్ కోర్టు
జవాబు:
C) సుప్రీంకోర్టు

44. పోలీసు ప్రధాన విధి
A) సాక్షులు చెప్పింది వింటారు
B) సాక్షులు చెప్పింది నమోదు చేస్తారు
C) కాలిపోయిన ఇళ్ల ఫోటోలు తీసుకుంటారు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

45. న్యాయమూర్తి ప్రధాన విధి
A) తీర్పు వెలువరిస్తారు
B) దాడికి గురైన మహిళలకు వైద్య పరీక్షలు చేయిస్తారు
C) న్యాయమైన విచారణ జరిపిస్తారు, నిందితులను కలుస్తారు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

Practice the AP 8th Class Social Bits with Answers 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

కింది పట్టికలో భారత ప్రభుత్వ వ్యవస్థ మరియు అమెరికా ప్రభుత్వ వ్యవస్థలను పోల్చడం జరిగింది. పట్టికను పరిశీలించి 1 మరియు 2 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 1

1. కింది వాటిలో భారత పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం కానిది
A) రాష్ట్రపతి రెండు పర్యాయాలు మాత్రమే పదవిలో కొనసాగవచ్చు.
B) రాష్ట్రపతి ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి
C) రాష్ట్రపతి ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడతాడు.
D) రాష్ట్రపతి చట్టసభలకు బాధ్యత వహించడు.
జవాబు:
B) రాష్ట్రపతి ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి

2. కింది వాటిలో భారత్ మరియు అమెరికా సమాఖ్యలలో ఉమ్మడిగా గల లక్షణం
A) రాష్ట్రపతి / అధ్యక్షుని అధికారాలు
B) రాష్ట్రపతి / అధ్యక్షుని పై మహాభియోగ తీర్మానం
C) చట్టసభలకు, జవాబుదారీగా వుండటం
D) రాష్ట్రపతి / అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ
జవాబు:
D) రాష్ట్రపతి / అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ

AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

3. భారతదేశ పాలనాధికారి
A) మంత్రిమండలి
B) ప్రధానమంత్రి
C) లోకసభ
D) రాజ్య సభ
జవాబు:
B) ప్రధానమంత్రి

4. భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి
A) ప్రణబ్ ముఖర్జీ
B) మహమ్మద్ హమీద్ అన్సారీ
C) రామనాథ్ కోవింద్
D) వెంకయ్యనాయుడు
జవాబు:
C) రామనాథ్ కోవింద్

5. కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క పాత్ర ఏమిటి?
A) దేశ వార్షిక బడ్జెట్ ను తయారుచేయడం
B) రక్షణ సామాగ్రి కొనుగోలుకు సిఫారసు చేయడం
C) ప్రభుత్వ వ్యయాలను పర్యవేక్షించడం
D) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కార్యకలా పాలను పర్యవేక్షించడం
జవాబు:
C) ప్రభుత్వ వ్యయాలను పర్యవేక్షించడం

6. ఆంధ్రప్రదేశ్ లోని లోక్ సభ స్థానాలు
A) 42
B) 545
C) 25
D) 175
జవాబు:
C) 25

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

7. ఈయన రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
A) ఉపరాష్ట్రపతి
B) రాష్ట్రపతి
C) ప్రధాని
D) గవర్నరు
జవాబు:
A) ఉపరాష్ట్రపతి

8. దీనికి ప్రత్యేక అధికారాలున్నాయి.
A) రాజ్యసభ
B) పార్లమెంటు
C) లోకసభ
D) శాసనమండలి
జవాబు:
C) లోకసభ

9. ………… దేశ పరిపాలనకు పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది.
A) రాజ్యాంగం
B) కాంగ్రెసు
C) బ్రిటిషు ప్రభుత్వం
D) న్యాయశాఖ
జవాబు:
A) రాజ్యాంగం

10. రాజ్యసభలో అత్యధికంగా గల సభ్యులు
A) 200
B) 230
C) 250
D) 260
జవాబు:
C) 250

11. ఏ సంవత్సరంలో పార్లమెంటు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది.
A) 1985
B) 1984
C) 1986
D) 1987
జవాబు:
C) 1986

12. లోకసభలో ఎన్ని సీట్లు ఉన్నాయి.
A) 525
B) 530
C) 585
D) 545
జవాబు:
D) 545

AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

13. లోకసభకు ఇప్పటి వరకూ ఎన్ని సార్లు ఎన్నికలు జరిగాయి?
A) 10
B) 8
C) 16
D) 15
జవాబు:
C) 16

14. కొత్త ఢిల్లీలో లోకసభ టీవి ఛానల్ ….. లో సమావేశాల సమయంలో జరిగే చర్చలను ప్రసారం చేస్తుంది
A) ప్రధానమంత్రి నివాసం
B) పార్లమెంటు భవనం
C) రాష్ట్రపతి నిలయం
D) స్పీకర్ నివాసం
జవాబు:
B) పార్లమెంటు భవనం

15. రెండు సభల మధ్య తేడాలున్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ………. సమావేశంలో తీసుకుంటారు.
A) పార్టీ
B) మంత్రివర్గ
C) ఉభయ సభల సంయుక్త
D) పైవేవీ కావు
జవాబు:
C) ఉభయ సభల సంయుక్త

16. పార్లమెంటులో చర్చలు జరుగుతున్నప్పుడు ఏ అంశాలపైన అయినా స్పష్టత కోసం ………. ప్రశ్నలు అడగవచ్చు.
A) ప్రెస్ వారు
B) విజిటర్లు
C) సభ్యులు
D) అందరూ
జవాబు:
C) సభ్యులు

17. భారతదేశంలో మొదటి ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
A) 1951-52
B) 1952-53
C) 1953-54
D) 1955-56
జవాబు:
A) 1951-52

18. చట్టాలు చేయవలసిన విషయాలను ఏన్ని రకాలుగా విభజించారు?
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3

19. పార్లమెంట్‌కు ఉన్న అధికారాలు
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
A) 2

20. మన ప్రసుత రాజకీయ జీవితాలలో ……. చాలా ముఖ్యమైనవి.
A) డబ్బు
B) అధికారం
C) ఎన్నికలు
D) భూములు
జవాబు:
C) ఎన్నికలు

AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

21. మొదటి లోకసభకు ఎన్నికైన సభ్యులు
A) 410
B) 450
C) 480
D) 489
జవాబు:
D) 489

22. అన్నింటికంటే ముఖ్యమైనది మంత్రి మండలిని నియంత్రించేది
A) లోకసభ
B) రాజ్యసభ
C) రాష్ట్రపతి
D) ప్రధానమంత్రి
జవాబు:
A) లోకసభ

23. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నియోజక వర్గాలు
A) 10
B) 15
C) 25
D) 19
జవాబు:
C) 25

24. అత్యధిక పార్లమెంట్ నియోజక వర్గాలున్న రాష్ట్రం
A) ఆంధ్రప్రదేశ్
B) ఉత్తరప్రదేశ్
C) మహారాష్ట్ర
D) బీహార్
జవాబు:
B) ఉత్తరప్రదేశ్

25. లోకసభకు పోటీ చేయు వ్యక్తికి ఉండవలసిన వయస్సు
A) 18
B) 20
C) 22
D) 25
జవాబు:
D) 25

26. 2014లో లోకసభ ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ నియోజక వర్గాల సంఖ్య
A) 500
B) 543
C) 555
D) 560
జవాబు:
B) 543

27. భారతదేశంలో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ
A) శాసనసభ
B) పార్లమెంటు
C) సుప్రీంకోర్టు
D) హైకోర్టు
జవాబు:
B) పార్లమెంటు

28. మన పార్లమెంటు భవనం ఉన్న ప్రదేశం
A) కొత్త ఢిల్లీ
B) పాత ఢిల్లీ
C) సిమ్లా
D) హైదరాబాద్
జవాబు:
A) కొత్త ఢిల్లీ

AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

29. ‘మన పార్లమెంటు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు’ అనే చట్టాన్ని చేసిన సంవత్సరం
A) 2008
B) 2009
C) 2010
D) 2012
జవాబు:
B) 2009

30. ప్రతి సంవత్సరం పార్లమెంటు ఆమోదం నిమిత్తం ప్రభుత్వం సమర్పించే నివేదిక
A) వార్షిక బడ్జెట్
B) వార్షిక నివేదిక
C) ఆర్థిక విత్తం
D) పైవేవీ కావు
జవాబు:
A) వార్షిక బడ్జెట్

31. రాజ్యసభ సభ్యుల కాలపరిమితి
A) 5 సం||లు
B) 6 సం||లు
C) 7 సం||లు
D) 9 సం||లు
జవాబు:
B) 6 సం||లు

32. రాజ్యసభ కాలపరిమితి
A) 5 సం||లు
B) 6 సం||లు
C) శాశ్వత సభ
D) పైవన్నీ
జవాబు:
C) శాశ్వత సభ

33. మంత్రిమండలిని నియంత్రించేది
A) లోకసభ
B) రాజ్యసభ
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) లోకసభ

34. మంత్రివర్గం పట్ల లోకసభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే
A) ప్రధానమంత్రి రాజీనామా చేయాలి.
B) పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలి.
C) ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాలి.
D) ఏదీకాదు
జవాబు:
C) ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాలి.

35. అత్యధిక లోకసభ సభ్యులను కల్గియున్న రాష్ట్రం
A) బీహార్
B) ఆంధ్రప్రదేశ్
C) పశ్చిమ బెంగాల్
D) ఉత్తరప్రదేశ్
జవాబు:
D) ఉత్తరప్రదేశ్

36. అత్యల్ప లోకసభ సభ్యులను కల్గియున్న రాష్ట్రం
A) మిజోరాం
B) నాగాలాండ్
C) సిక్కిం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

37. లోకసభ కాలపరిమితి
A) 5 సం|| లు
B) 6 సం॥లు
C) 7 సం||లు
D) 4 సం||లు
జవాబు:
A) 5 సం|| లు

38. లోకసభకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సంవత్సరం
A) 1951
B) 1951-52
C) 1953
D) 1954
జవాబు:
B) 1951-52

AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

39. లోకసభకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సమయంలో ఓటుహక్కు ఉన్నవారు
A) 17,30,00,000
B) 18,30,00,000
C) 19,30,00,000
D) 20,00,00,000
జవాబు:
A) 17,30,00,000

40. మొదటి సాధారణ ఎన్నికలను భారతదేశంలో “చీకటిలో ముందుకు దూకటం” వంటిదిగా అభివర్ణించటానికి కారణం
A) భారతీయ సమాజం కుల ప్రాతిపదికన ఏర్పడినది.
B) భారతీయ సమాజం మత ప్రాతిపదికన ఏర్పడినది.
C) భారతీయ సమాజం భాషా ప్రాతిపదికన ఏర్పడినది.
D) ఏదీకాదు
జవాబు:
A) భారతీయ సమాజం కుల ప్రాతిపదికన ఏర్పడినది.

41. దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేది
A) ఎన్నికల సంఘం
B) ఆర్థిక సంఘం
C) కంప్రోలర్ & ఆడిటర్ జనరల్
D) అటార్నీ జనరల్
జవాబు:
A) ఎన్నికల సంఘం

42. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య
A) 2,20,000
B) 2,24,000
C) 3,20,000
D) 3,24,000
జవాబు:
B) 2,24,000

43. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలలో ఎన్నికలను పర్యవేక్షించిన ఎన్నికల అధికారులు
A) 5 లక్షలు
B) 10 లక్షలు
C) 15 లక్షలు
D) 20 లక్షలు
జవాబు:
B) 10 లక్షలు

44. మొదటి సాధారణ ఎన్నికలలో ఓటుహక్కు ఉన్న మహిళలలో తమ ఓటు హక్కును ఉపయోగించుకున్న మహిళల శాతం
A) 20
B) 30
C) 40
D) 50
జవాబు:
C) 40

AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

45. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటుహక్కు
A) 58%
B) 66.4%
C) 59%
D) 60%
జవాబు:
B) 66.4%

46. 2014 సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన మొత్తం పార్టీల సంఖ్య
A) 400
B) 450
C) 464
D) 500
జవాబు:
C) 464

47. 2014 సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల శాతం
A) 89%
B) 11%
C) 91%
D) 9%
జవాబు:
B) 11%

48. 2014 సాధారణ ఎన్నికలకు నమోదయిన మొత్తం
A) 93,00,00,241
B) 83,00,00,000
C) 83,41,01,479
D) 83,14,10,974
జవాబు:
C) 83,41,01,479

49. కేంద్ర జాబితాకు చెందనది.
A) తపాలా
B) టెలిఫోను
C) దేశరక్షణ
D) వ్యవసాయం
జవాబు:
D) వ్యవసాయం

AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

50. రాష్ట్ర జాబితాకు చెందనిది
A) వ్యవసాయం
B) పోలీసు
C) వైద్య సేవలు
D) సైన్యం
జవాబు:
D) సైన్యం

51. ఉమ్మడి జాబితాకు చెందనది
A) విద్యుత్
B) కర్మాగారాలు లేదా పరిశ్రమలు
C) కార్మికులు
D) వైద్య సేవలు
జవాబు:
D) వైద్య సేవలు

52. రాష్ట్రపతిని ఎన్నుకునేది
A) అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు
B) పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు
C) రాష్ట్రాల విధాన పరిషత్ లకు ఎన్నికైన సభ్యులు
D) A, B లు
జవాబు:
D) A, B లు

53. రాజ్యసభ చైర్మన్
A) రాష్ట్రపతి
B) ఉపరాష్ట్రపతి
C) స్పీకర్
D) డిప్యూటీ స్పీకర్
జవాబు:
B) ఉపరాష్ట్రపతి

54. మంత్రివర్గ సభ్యులు ఎంపిక చేయబడేది ఉపయోగించుకున్న వారి శాతం
A) లోకసభ నుండి
B) రాజ్యసభ నుండి
C) ఉభయ సభల నుండి
D) ఏదీకాదు
జవాబు:
C) ఉభయ సభల నుండి

55. కార్యనిర్వాహక వర్గానికి అధిపతి
A) రాష్ట్రపతి
B) ప్రధానమంత్రి
C) మంత్రిమండలి
D) స్పీకర్
జవాబు:
A) రాష్ట్రపతి

56. భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ దేశాధిపతియైన ఈయన పేరుమీద తీసుకుంటారు.
A) ప్రధానమంత్రి
B) రాష్ట్రపతి
C) ఉపరాష్ట్రపతి ఓటర్ల సంఖ్య
D) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జవాబు:
B) రాష్ట్రపతి

57. ప్రధానమంత్రిని ఎన్నుకునేది
A) లోకసభ సభ్యులు
B) రాజ్యసభ సభ్యులు
C) ఉభయ సభల సభ్యులు
D) విధానసభ సభ్యులు
జవాబు:
A) లోకసభ సభ్యులు

58. ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గం
A) మంత్రివర్గం
B) ప్రధానమంత్రి
C) లోకసభ
D) రాజ్య సభ
జవాబు:
A) మంత్రివర్గం

59. మంత్రితో పాటు మంత్రిత్వ శాఖలో పనిచేసేది
A) కార్యదర్శి
B) సంయుక్త కార్యదర్శి
C) అధికార సిబ్బంది
D) పైవారందరూ
జవాబు:
D) పైవారందరూ

60. 1952 మొదటి సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన లోకసభ స్థానాల సంఖ్య
A) 300
B) 350
C) 364
D) 370
జవాబు:
C) 364

AP 8th Class Social Bits Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

61. 1952 మొదటి సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరవాత అత్యధిక సీట్లను గెలుచుకున్నది
A) భారతీయ జన సంఘ్
B) జనతాదళ్
C) కమ్యూనిస్టులు, మిత్రపార్టీలు
D) కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ
జవాబు:
C) కమ్యూనిస్టులు, మిత్రపార్టీలు

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

Practice the AP 8th Class Social Bits with Answers 13th Lesson భారత రాజ్యాంగం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 13th Lesson భారత రాజ్యాంగం

1. భారత రాజ్యాంగ ముసాయిదా రూపకర్త
A) మోతిలాల్ నెహ్రూ
B) జవహర్‌లాల్ నెహ్రూ
C) గాంధీజి
D) డా||బి. ఆర్. అంబేద్కర్
జవాబు:
D) డా||బి. ఆర్. అంబేద్కర్

2. భారతదేశంలో ప్రభుత్వం మత ప్రాతిపదికపై నడవదు. కనుక భారతదేశం ఒక …… రాజ్య ము
A) లౌకిక
B) ప్రజాస్వా మిక
C) గణతంత్ర
D) సామ్యవాద
జవాబు:
A) లౌకిక

3. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరుచేయటాన్ని ఏమంటారు?
A) సామ్యవాదం
B) లౌకికవాదం
C) ప్రజాస్వామ్యం
D) గణతంత్రం
జవాబు:
B) లౌకికవాదం

4. భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య
A) 299
B) 399
C) 499
D) 199
జవాబు:
A) 299

5. క్రింది వానిలో సమాఖ్య వ్యవస్థ లక్షణం కానిది?
A) రాష్ట్రాల కలయిక
B) అధికారాల విభజన
C) చట్ట సభలకు జవాబుదారీతనం
D) ఏకపౌరసత్వం
జవాబు:
D) ఏకపౌరసత్వం

6. ప్రజల ఆకాంక్షలు మరియు సమాజంలో మార్పుకోసం, భారత రాజ్యాంగాన్ని దానికి అనుగుణంగా మార్చ వచ్చునా?
A) లేదు, భారత రాజ్యాంగం పవిత్రమైన ప్రతిమార్పులు చేయడానికి వీలులేదు.
B) అవును, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భారత సుప్రీంకోర్టు మార్పు చేయవచ్చు.
C) అవును, భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ భాగాలైనా మార్చవచ్చు.
D) అవును, భారత పార్లమెంట్ భారత రాజ్యాంగానికి కొన్ని మార్పులు చేయవచ్చు.
జవాబు:
D) అవును, భారత పార్లమెంట్ భారత రాజ్యాంగానికి కొన్ని మార్పులు చేయవచ్చు.

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

7. ప్రజాస్వామ్యానికి సంబంధించి కింది వాక్యాలలో సత్యం
A) పౌరులు అపరిమిత వ్యక్తిగత హక్కులు కలిగి వుంటారు.
B) పౌరుల జీవితాలు ఒక వ్యక్తి ఆధీనంలో వుంటాయి.
C) పౌరులు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.
D) ఒక వ్యక్తుల చిన్న సమూహం పౌరులపై పూర్తి అధికారం కలిగి వుంటుంది.
జవాబు:
C) పౌరులు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.

8. ఈ క్రింది సంఘటనలను కాల క్రమంలో అమర్చంది.
ఎ) భారత రాజ్యాంగము పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడం
బి) భారత రాజ్యాంగము అమలులోకి రావడం
సి) భారతదేశం స్వాతంత్ర్యం పొందడం
A) ఎ, బి, సి
B) బి, ఎ, సి
C) సి, ఎ, బి
D) బి, సి, ఎ
జవాబు:
C) సి, ఎ, బి

9. ఈ క్రింది వాటిని పరిశీలించండి.
A) గణతంత్ర
B) లౌకిక
C) సర్వత్తాక
D) రాచరికం
పైన తెలిపిన ఏ మార్గదర్శక విలువలు వాటి అర్థాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి?
A) ఎ,బి,సి మాత్రమే
B) ఎ, బి, సి,డి
C) బి, సి మాత్రమే
D) బి, సి, డి మాత్రమే
జవాబు:
A) ఎ,బి,సి మాత్రమే

10. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ) భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
బి) భారత రాజ్యాంగ ముసాయిదా కమిటి అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ
A) ఎ మాత్రమే
B) బి మాత్రమే
C) ఎ మరియు బి
D) ఏదీకాదు
జవాబు:
A) ఎ మాత్రమే

11. సరైన వాక్యాన్ని గుర్తించండి.
A) ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని రాజ్యాంగం నిర్ణయిస్తుంది
B) ప్రజాస్వామిక ప్రభుత్వాలకు సాధారణంగా ఒక రాజ్యాంగం ఉంటుంది
C) భారతదేశం వంటి వైవిధ్యతతో కూడుకున్న దేశానికి రాజ్యాంగం తయారుచేయడం తేలికకాదు
D) అన్నీ సరైనవి
జవాబు:
D) అన్నీ సరైనవి

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

12. ప్రభుత్వం మొత్తానికి ……. అధినేత.
A) రాష్ట్రపతి
B) ప్రధానమంత్రి
C) స్పీకరు
D) పైవన్నీ
జవాబు:
A) రాష్ట్రపతి

13. విలువలు రాజ్యాంగ ….. లో ఉన్నాయి.
A) పీఠిక
B) 1వ అధ్యాయం
C) 2వ అధ్యాయం
D) 3వ అధ్యాయం
జవాబు:
A) పీఠిక

14. భారత రాజ్యాంగ సభలో మహిళలు ……… ఇంత మంది ఉన్నారు.
A) 13
B) 16
C) 15
D) 14
జవాబు:
C) 15

15. భారతదేశ మొదటి ప్రధాని …….
A) ఎల్.బి. శాస్త్రి
B) మోతీలాల్ నెహ్రూ
C) గాంధీజీ
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
D) జవహర్‌లాల్ నెహ్రూ

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

16. అందరికీ కొన్ని …. హక్కులు తప్పనిసరిగా ఉంటాయి.
A) బాలల
B) ప్రాథమిక
C) ఆస్తులపై
D) పైవేవీ కావు
జవాబు:
B) ప్రాథమిక

17. మన నాయకులు బ్రిటిషు వలస పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్నపుడు దేశ భవిష్యత్తు ……..గా ఉండాలని కోరుకున్నారు.
A) ప్రజాస్వామికం
B) రాచరికం
C) నియంతృత్వం
D) పైవేవీ కావు
జవాబు:
A) ప్రజాస్వామికం

18. రష్యా, …… లలో సోషలిస్టు విప్లవం భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక సమానతలతో రూపుదిద్దేలా స్ఫూర్తి నిచ్చింది.
A) ఫ్రాన్స్
B) చైనా
C) ఆఫ్ఘనిస్తాన్
D) కజకిస్థాన్
జవాబు:
A) ఫ్రాన్స్

19. మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన మరో 8 మంది కలిసి …… లో భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు.
A) 1948
B) 1949
C) 1928
D) 1938
జవాబు:
C) 1928

20. 1931లో….సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెసు ఒక తీర్మానం చేసింది.
A) లాహోర్
B) లక్నో
C) జైపూర్
D) కరాచి
జవాబు:
D) కరాచి

21. రాజ్యాంగ సభ చర్చలు …. రోజులు జరిగాయి.
A) 111 రోజులు
B) 112 రోజులు
C) 113 రోజులు
D) 114 రోజులు
జవాబు:
D) 114 రోజులు

22. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించిన సంవత్సరాలు
A) 200 సంవత్సరాలు
B) 250 సంవత్సరాలు
C) 300 సంవత్సరాలు
D) 350 సంవత్సరాలు
జవాబు:
A) 200 సంవత్సరాలు

23. రాజుల పాలన
A) ప్రజాస్వామ్యం
B) నియంతృత్వం
C) ఏక చత్రాధిపత్యం
D) రాచరికం
జవాబు:
D) రాచరికం

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

24. 2011 వరకు మన రాజ్యాంగానికి జరిగిన సవరణలు
A) 90
B) 92
C) 95
D) 97
జవాబు:
D) 97

25. రాజ్యాంగ సభ ఎన్నికలు
A) 1945
B) 1946
C) 1947
D) 1948
జవాబు:
B) 1946

26. భారత రాజ్యాంగ సభలో సభ్యులు
A) 200
B) 250
C) 280
D) 299
జవాబు:
D) 299

27. యంగ్ ఇండియా పత్రిక నిర్వాహకులు
A) సరోజిని నాయుడు
B) అంబేద్కర్
C) గాంధీజీ
D) నెహ్రూ
జవాబు:
C) గాంధీజీ

28. పార్లమెంట్ లో ఉన్న సభలు
A) 2
B) 3
C) 4
D) 1
జవాబు:
B) 3

29. మనదేశ ప్రజాస్వామ్యం స్థాయిలు
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3

30. బ్రిటిష్ ఇండియా ఎన్నికలు
A) 1935
B) 1936
C) 1937
D) 1938
జవాబు:
C) 1937

31. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్
A) బి.ఆర్. అంబేద్కర్
B) గాంధీజీ
C) బాబూ రాజేంద్రప్రసాద్
D) కృష్ణస్వామి అయ్యంగార్
జవాబు:
A) బి.ఆర్. అంబేద్కర్

32. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రజలు తమను తాము పరిపాలించుకొనే ప్రభుత్వం
A) కులీన పాలన
B) ప్రజాస్వామ్యం
C) రాజరికం
D) పైవన్నీ
జవాబు:
B) ప్రజాస్వామ్యం

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

33. మనం నమ్మిన మౌలిక సూత్రాలను, దేశాన్ని పరిపాలించే విధానాలను ఒకచోట పరచటమే
A) రాజ్యాంగం
B) నివేదిక
C) సారాంశం
D) సంక్లిష్ట రూపం
జవాబు:
A) రాజ్యాంగం

34. రాజ్యాంగంలో పేర్కొన్న అంశం
A) చట్టాలు ఎలా చేయాలి
B) చట్టాలను ఎలా మార్చాలి
C) ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి
D) పై అంశాలు అన్నీ ఉండేది.
జవాబు:
D) పై అంశాలు అన్నీ ఉండేది.

35. దేశ విభజన జరగడానికి ప్రధాన కారణం
A) కుల ఘర్షణలు
B) ప్రాంతీయ తత్వం
C) మత ఘర్షణలు
D) పైవన్నీ
జవాబు:
C) మత ఘర్షణలు

36. మన జాతీయోద్యమం యొక్క ప్రధాన లక్ష్యం
A) విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడటం
B) అసమానతలను రూపుమాపడం
C) దోపిడీని, వివక్షతను సమాజం నుంచి నిర్మూలించడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

37. జాతీయోద్యమ కాలంలో ప్రజలు వీటివల్ల చనిపోయారు.
A) పేదరికం
B) కరవు, కాటకాలు
C) అక్షరాస్యత స్థాయి తక్కువగా ఉండటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

38. స్వాతంత్ర్యం రాకముందు 1928లో వీరి అధ్యక్షతన భారతదేశ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది.
A) జవహర్లాల్ నెహ్రూ
B) మోతీలాల్ నెహ్రూ
C) బి.ఆర్.అంబేద్కర్
D) రాజేంద్ర ప్రసాద్
జవాబు:
B) మోతీలాల్ నెహ్రూ

39. 1931లో జరిగిన ఈ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది.
A) కలకత్తా
B) కరాచి
C) బొంబాయి
D) పూనా
జవాబు:
B) కరాచి

40. భారత జాతీయ నాయకులు ప్రేరణ పొందడానికి దోహదం చేసిన అంతర్జాతీయ సంఘటనలు
A) ఫ్రెంచి విప్లవ ఆదర్శాలు
B) బ్రిటన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
C) అమెరికా హక్కుల చట్టం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

41. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో రాష్ట్రాల శాసనసభలకు, మంత్రివర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగిన సంవత్సరం
A) 1935
B) 1936
C) 1937
D) 1940
జవాబు:
C) 1937

42. భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగిన
A) డిసెంబర్ 1946
B) డిసెంబర్ 1947
C) జులై 1946
D) జులై 1947
జవాబు:
A) డిసెంబర్ 1946

43. భారత రాజ్యాంగ సభ, భారత రాజ్యాంగాన్ని ఆమోదించినది
A) 1949 నవంబర్ 26
B) 1949 సెప్టెంబర్ 26
C) 1949 అక్టోబర్ 26
D) 1949 జనవరి 26
జవాబు:
A) 1949 నవంబర్ 26

44. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినది
A) 1949 నవంబర్ 26
B) 1950 జనవరి 26
C) 1947 ఆగస్టు 15
D) 1948 నవంబర్ 26
జవాబు:
B) 1950 జనవరి 26

45. భారతదేశంలో గణతంత్ర దినం
A) ఆగస్టు 15
B) జనవరి 9
C) జనవరి 26
D) నవంబర్ 1
జవాబు:
C) జనవరి 26

46. ప్రపంచ శాంతి కోసం, మానవాళి సంక్షేమం కోసం భారతదేశం పాటుపడటాన్నే ఈ విధంగా పిలుస్తారు.
A) ఆశయాల తీర్మానం
B) ఉద్దేశాల తీర్మానం
C) నిర్ణయాలు తీసుకోవడం
D) ప్రకటనల సారాంశం.
జవాబు:
B) ఉద్దేశాల తీర్మానం

47. రాజ్యాంగ సభలో మాట్లాడిన ప్రతి మాటను నమోదు చేసి భద్రపరచటాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) రాజ్యాంగ సవరణ
B) రాజ్యాంగ సభ
C) రాజ్యాంగ సభ చర్చలు
D) రాజ్యాంగం ఆమోదం
జవాబు:
C) రాజ్యాంగ సభ చర్చలు

48. గాంధీజీ రాజ్యాంగ సభ్యుడు కాకపోయినపటికీ 1931లో ఈ తన పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు.
A) హరిజన్
B) యంగ్ ఇండియా
C) అమృత్ బజార్ పత్రిక
D) సంజీవని
జవాబు:
B) యంగ్ ఇండియా

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

49. అసమానతలు లేని భారతదేశం అన్న కల ఉన్న రాజ్యాంగం నిర్మాత
A) అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్
B) బి.ఆర్.అంబేద్కర్
C) డి.పి. ఖైతాన్
D) సర్వసత్తాకం
జవాబు:
B) బి.ఆర్.అంబేద్కర్

50. భారత రాజకీయాల్లో ‘ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు సంవత్సరం ఒకే విలువ’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నాం అన్నది
A) రాజేంద్ర ప్రసాద్
B) జవహర్‌లాల్ నెహ్రూ
C) బి.ఆర్.అంబేద్కర్
D) సర్దార్ వల్లభభాయ్ పటేల్
జవాబు:
C) బి.ఆర్.అంబేద్కర్

51. భారతదేశానికి సేవ చేయటమంటే, అందులో ఉంటున్న కోట్లాది వ్యధార్తులకు సేవ చేయటమే అన్నది
A) రాజేంద్ర ప్రసాద్
B) జవహర్‌లాల్ నెహ్రూ
C) బి.ఆర్.అంబేద్కర్
D) దాదాభాయ్ నౌరోజి
జవాబు:
B) జవహర్‌లాల్ నెహ్రూ

52. “భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయటానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మాకు మేము ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాం అని” పేర్కొన్నది
A) పీఠిక
B) ప్రవేశిక
C) ప్రియాంబుల్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

53. ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అయ్యే రాజ్యము
A) ప్రజాస్వామ్యము
B) గణతంత్రము
C) సర్వసత్తాకము
D) సామ్యవాదము
జవాబు:
B) గణతంత్రము

54. అంతర్గత, విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోటానికి, చట్టాలు చేయటానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉండే రాజ్యము
A) ప్రజాస్వామ్యము
B) గణతంత్రము
C) సర్వసత్తాకము
D) సామ్యవాదము
జవాబు:
C) సర్వసత్తాకము

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

55. అన్ని రకాల అసమానతలను తగ్గించటానికి, అంతం చేయటానికి కృషి చేసే దేశము
A) ప్రజాస్వామ్యము
B) గణతంత్రము
C) సర్వసతాకము
D) సామ్యవాదము
జవాబు:
D) సామ్యవాదము

56. ఏ మతాన్ని – అనుసరించటానికైనా, ఏ మతాన్ని అనుసరించకపోవటానికైన ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉండే రాజ్యము
A) సామ్యవాదము
B) లౌకికతత్వం
C) ప్రజాస్వామ్యము
D) గణతంత్రము
జవాబు:
B) లౌకికతత్వం

57. ప్రజలందరికీ సమాన రాజకీయ హక్కులు ఉండే ప్రభుత్వం విధానం
A) సామ్యవాదం
B) లౌకికతత్వం
C) ప్రజాస్వామ్యం
D) గణతంత్రము
జవాబు:
C) ప్రజాస్వామ్యం

58. ప్రతి పౌరునికి వారికి చెందింది దక్కాలి, వారికి. ఏం చెందాలి అనేది నిర్ణయించటంలో వాళ్ల పుట్టుక, సంపద, నమ్మకాలు, హోదాలను బట్టి వివక్ష చూపించనిది
A) న్యాయం
B) సమానత్వం
C) లౌకికతత్వం
D) రాజేంద్ర ప్రసాద్
జవాబు:
A) న్యాయం

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

59. ప్రభుత్వ అవకాశాలన్నీ కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండటం
A) న్యాయం
B) సమానత్వం
C) లౌకికతత్వం
D) సర్వసత్తాకం
జవాబు:
B) సమానత్వం

60. పౌరులు వాళ్లు ఆలోచించే దానిమీద నియంత్రణ లేకపోవడమే
A) న్యాయం
B) సమానత్వం
C) స్వేచ్ఛ
D) సర్వసత్తాకం
జవాబు:
C) స్వేచ్ఛ

61. మన ప్రజాస్వామ్యం
A) పార్లమెంటరీ
B) అధ్యక్ష
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) పార్లమెంటరీ

62. రాష్ట్ర జాబితాకు చెందని అంశం
A) పోలీస్
B) రోడ్డు రవాణా
C) పాఠశాలలు
D) సైన్యం
జవాబు:
D) సైన్యం

63. లోకసభ సభ్యులను ఎన్నుకొనేది
A) ప్రజలు
B) ప్రభుత్వం
C) రాష్ట్రాలు
D) పైవన్నీ
జవాబు:
A) ప్రజలు

64. రాజ్యసభ సభ్యులను ఎన్నుకొనేది
A) ప్రజలు
B) ప్రభుత్వం
C) రాష్ట్ర శాసనసభలు
D) లోకసభ సభ్యులు
జవాబు:
C) రాష్ట్ర శాసనసభలు

65. మనదేశ ప్రజాస్వామ్యంలో ఉన్న అంచెలు
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3

66. రాజ్యాంగేతర సంస్థ
A) కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
B) ఎన్నికల సంఘం
C) న్యాయ వ్యవస్థ
D) నీతి ఆయోగ్
జవాబు:
D) నీతి ఆయోగ్

AP 8th Class Social Bits Chapter 13 భారత రాజ్యాంగం

67. రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలలో చూర్పులు తీసుకురావడాన్ని ఈ విధంగా పిలుస్తారు
A) రాజ్యాంగ సవరణ
B) రాజ్యాంగ ప్రేరణ
C) ప్రజల మార్పు
D) నిర్ణీత మార్పు
జవాబు:
A) రాజ్యాంగ సవరణ

AP 8th Class Social Bits Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

Practice the AP 8th Class Social Bits with Answers 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ

1. మనదేశంలో ఓటుహక్కు పొందాలంటే ఒక పౌరునికి ఉండాల్సిన కనీస వయస్సు
A) 18 సం||లు అంత కంటే ఎక్కువ
B) 21 సం||లు అంత కంటే ఎక్కువ
C) 20 సం||లు అంత కంటే ఎక్కువ
D) 25 సం||లు అంత కంటే ఎక్కువ
జవాబు:
A) 18 సం||లు అంత కంటే ఎక్కువ

2. ఎన్నికల్లో అనుచిత ప్రవర్తనగా దీనిని చెప్పవచ్చు.
A) ఎన్నికల ప్రచారం చేయటం
B) స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడం
C) వ్యక్తిగత దూషణలు ,చేయటం
D) అనుమతించిన ఖర్చు పెట్టడం
జవాబు:
D) అనుమతించిన ఖర్చు పెట్టడం

3. పోలింగ్ అధికారుల నియామకం, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు తర్వాత జరిగే ప్రక్రియ
A) తుది జాబితా ప్రకటన
B) ఫలితాల ప్రకటన
C) ప్రభుత్వ ఏర్పాటు
D) నామినేషన్ల ఉపసంహరణ
జవాబు:
B) ఫలితాల ప్రకటన

AP 8th Class Social Bits Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

4. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖామంత్రి
A) శ్రీ యనమల రామకృష్ణుడు
B) శ్రీ గంటా శ్రీనివాసరావు (2019 ఎన్నికల ముందు)
C) శ్రీ నారా లోకేష్
D) శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు
జవాబు:
B) శ్రీ గంటా శ్రీనివాసరావు (2019 ఎన్నికల ముందు)

AP 8th Class Social Bits Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 7

5. కిందివాటిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎవరు అర్హులు?
A) లావణ్య
B) టోని
C) కీర్తి
D) రఘు
జవాబు:
D) రఘు

6. కిందివారిలో ఎవరు లోకసభ ఎన్నికలలో పోటీ చేయవచ్చు?
A)టోని
B) శ్యామ్
C) కీర్తి
D) లావణ్య
జవాబు:
B) శ్యామ్

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

7. ఈ క్రింది వానిలో స్వతంత్ర వ్యవస్థ కానిది
A) ఎలక్షన్ కమీషన్
B) నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్
C) SC, ST కమీషన్
D) షా కమీషన్
జవాబు:
D) షా కమీషన్

8. ఓటరు దినోత్సవము జరుపుకునే తేదీ
A) జనవరి 26
B) జనవరి – 25
C) జనవరి – 2
D) జనవరి -1
జవాబు:
B) జనవరి – 25

9. ఎన్నికల సంఘం యొక్క అధికారి
A) రాష్ట్రపతి
B) ప్రధానమంత్రి
C) ప్రధాన ఎన్నికల అధికారి
D) గవర్నరు
జవాబు:
C) ప్రధాన ఎన్నికల అధికారి

10. భారతదేశంలో ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమీషనరు
A) T.N. శేషన్
B) ఓం ప్రకాష్ రావత్
C) V.S. రమాదేవి
D) R.K. త్రివేది
జవాబు:
B) ఓం ప్రకాష్ రావత్

11. క్రింది వానిలో సరియైన వాక్యం
i) ఎన్నికల సంఘంలో అధికారుల పదవీకాలం 6 సం||రాలు
ii) ఎన్నికల సంఘంలో అధికారుల పదవీ కాలం 65 సం||రాలు
iii) పై రెండిటిలో ఏదిముందు పూర్తయితే అది
A) i, ii & iii
B) i మాత్రమే
C) ii మాత్రమే
D) ఏదీకాదు
జవాబు:
A) i, ii & iii

AP 8th Class Social Bits Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

12. ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కావలసినవి
A) 4 అసెంబ్లీ సీట్లు / 3% పోలయిన ఓట్లు
B) 5 అసెంబ్లీ సీట్లు / 4% పోలయిన ఓట్లు
C) 3 అసెంబ్లీ సీట్లు / 3% పోలయిన ఓట్లు
D) 11 అసెంబ్లీ సీట్లు /4% పోలయిన ఓట్లు
జవాబు:
C) 3 అసెంబ్లీ సీట్లు / 3% పోలయిన ఓట్లు

13. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుటకు కావలసినవి
A) 10 M.P. సీట్లు / 4 రాష్ట్రాలు
B) 10 M.P. సీట్లు/ 5 రాష్ట్రాలు
C) 11 M.P. సీట్లు / 4 రాష్ట్రాలు
D) 11 M.P. సీట్లు / 5 రాష్ట్రాలు
జవాబు:
C) 11 M.P. సీట్లు / 4 రాష్ట్రాలు

14. పోలింగు బూతు అధికారి
A) రిటర్నింగ్ ఆఫీసర్
B) ప్రిసైడింగ్ ఆఫీసర్
C) అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్
D) కలెక్టర్
జవాబు:
B) ప్రిసైడింగ్ ఆఫీసర్

15. జిల్లా ముఖ్య ఎన్నికల కమీషనరు
A) జిల్లా జడ్జి
B) జిల్లా కలెక్టరు
C) జిల్లా విద్యాశాఖాధికారి
D) పై అందరూ
జవాబు:
B) జిల్లా కలెక్టరు

16. NOTA ప్రవేశపెట్టబడిన సంవత్సరం
A) 2014
B) 2015
C) 2016
D) 2013
జవాబు:
D) 2013

17. ఉప ఎన్నికలకు సంబంధించి సరియైన వాక్యము
A) ప్రతి 5 సం||రాలకొకసారి జరుగుతాయి
B) ఖాళీ అయిన నియోజక వర్గానికి జరిగే ఎన్నికలు
C) ప్రభుత్వం పడిపోతే, నిర్ణీత గడువుకు ముందే జరిగే ఎన్నికలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

18. పూర్తికాలం గడవక ముందే శాసనసభకు, లోకసభకు, ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ఈ ఎన్నికలు అంటారు.
A) సాధారణ ఎన్నికలు
B) అసాధారణ ఎన్నికలు
C) ఉప ఎన్నికలు
D) మధ్యంతర ఎన్నికలు
జవాబు:
D) మధ్యంతర ఎన్నికలు

19. ఇప్పటి వరకు జరిగిన లోకసభ ఎన్నికలు
A) 14
B) 15
C) 16
D) 17
జవాబు:
C) 16

20. ఒక నియోజక వర్గంలో ఎన్నికలను పర్యవేక్షించునది
A) ప్రిసైడింగ్ అధికారి
B) జిల్లా ఎన్నికల అధికారి
C) రిటర్నింగ్ ఆఫీసర్
D) రాష్ట్ర ఎన్నికల అధికారి
జవాబు:
C) రిటర్నింగ్ ఆఫీసర్

21. సార్వత్రిక వయోజన ఓటుహక్కు గురించి వివరించు రాజ్యాంగ అధికరణ
A) 322
B) 323
C) 324
D) 326
జవాబు:
D) 326

22. ఎన్నికల సంఘంకు సంబంధించి సరియైన వాక్యం
i) స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్ణీత కాలవ్యవధుల్లో దేశం ఎన్నికలను నిర్వహిస్తుంది.
ii) ఎన్నికల సంఘం ప్రధానమంత్రి ఆజ్ఞలను పాటిస్తుంది.
A) i మాత్రమే సత్యం
B) ii మాత్రమే సత్యం
C) i & ii సత్యం
D) i & ii అసత్యం
జవాబు:
A) i మాత్రమే సత్యం

23. ఓటుహక్కు కలిగిన ఓటర్ల సముదాయాన్ని ఇలా పిలుస్తారు.
A) ఎన్నికల సంఘం
B) ఎలక్టోరేట్
C) నియోజక వర్గం
D) ఏదీకాదు
జవాబు:
B) ఎలక్టోరేట్

24. క్రింది వానిలో సరియైన వాక్యం
i) 1988 సం||రానికి ముందు ఓటుహక్కు పొందటానికి కనీస వయస్సు 21 సం||రాలు.
ii) 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఓటుహక్కు పొందటానికి కనీస వయస్సు 18 సం||రాలు.
A) 1 మాత్రమే సత్యం
B) ii మాత్రమే సత్యం
C) i & ii సత్యం
D) i & ii అసత్యం
జవాబు:
C) i & ii సత్యం

25. క్రింది వానిలో సరియైన వాక్యం
i) జనవరి 26ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు.
ii) భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 సం||రాలు అయిన సందర్భంగా ప్రకటించారు.
A) i మాత్రమే సత్యం
B) ii మాత్రమే సత్యం
C) i & ii సత్యం
D) i & ii అసత్యం
జవాబు:
B) ii మాత్రమే సత్యం

26. పరోక్ష విధానంలో జరిగే ఎన్నికలకు ఉదాహరణ
A) రాష్ట్రపతి ఎన్నికలు
B) ఉపరాష్ట్రపతి ఎన్నికలు
C) శాసనమండలి సభ్యుల ఎన్నికలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

27. క్రింది వానిలో సరియైన వాక్యం
i) లోకసభలు 543 మంది సభ్యులుంటారు. వీరిని ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకుంటారు.
ii) రాజ్యసభలో 250 మంది సభ్యులుంటారు ,వీరిలో 238 మందిని ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకుంటారు.
A) i మాత్రమే సత్యం
B) ii మాత్రమే సత్యం
C) i & ii సత్యం
D) i & ii అసత్యం
జవాబు:
C) i & ii సత్యం

28. ఈ సం||రం నుండి ఏక సభ్య సంస్థగా ఉండే ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థగా మారింది.
A) 1988
B) 1989
C) 1990
D) 2010
జవాబు:
B) 1989

29. ఎన్నికల సంఘం నిర్మాణం, విధుల గురించి వివరించు రాజ్యాంగ అధికరణం
A) 15వ భాగంలోని 326వ నిబంధన
B) 16వ భాగంలోని 324వ నిబంధన
C) 15వ భాగంలోని 324వ నిబంధన
D) 16వ భాగంలోని 326వ నిబంధన
జవాబు:
C) 15వ భాగంలోని 324వ నిబంధన

30. విభజనాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు జరిగిన తేది
A) 31-1-2016
B) 31-1-2014
C) 2-6-2014
D) 2-6-2016
జవాబు:
A) 31-1-2016

31. T.N. శేషన్ భారతదేశపు ఎన్నవ ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు?
A) 9వ
B) 10వ
C) 8వ
D) 12వ
జవాబు:
B) 10వ

32. రాజకీయ పార్టీలు తమ విధి విధానాలను, ప్రాధాన్యత లను ఒక విధాన పత్రం ద్వారా ఎన్నికల ముందే ప్రజలకు దీని ద్వారా తెలియజేస్తాయి.
A) ప్రచారం ద్వారా
B) మ్యానిఫెస్టో ద్వారా
C) ప్రభుత్వం ద్వారా
D) పైవన్నీ
జవాబు:
B) మ్యానిఫెస్టో ద్వారా

33. EVM లను భారతదేశంలో మొట్టమొదటగా ప్రయోగాత్మకంగా వాడిన సం||రం.
A) 1989-90
B) 1990-91
C) 1991-92
D) 1992-93
జవాబు:
A) 1989-90

34. ఎన్నికల్లో ఓటింగ్ చేసిన తరువాత ఓటరు వేలిపై చెరిగిపోని సిరాతో గుర్తు పెట్టి పద్ధతి ఇందుకు ప్రవేశపెట్టారు.
A) ద్వంద్వ ఓటింగ్ నిరోధించేందుకు
B) ఓటరును గుర్తించేందుకు
C) అక్రమాలు నిరోధించేందుకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

35. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని అంశం
A) వ్యక్తిగత దూషణలకు పాల్పడడం
B) వృద్ధుల ఓటు, వారు చెప్పినవారు వేయటం
C) పోలింగు రోజున కూడా ప్రచారం చేసుకోవడం
D) ఓటర్లను ప్రలోభపెట్టడం చేయరాదు
జవాబు:
D) ఓటర్లను ప్రలోభపెట్టడం చేయరాదు

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

Practice the AP 8th Class Social Bits with Answers 11th Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 11th Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

1. ‘ఢిల్లీకి పదండి’ అనే నినాదం ఇచ్చినవారు
A) సుభాష్ చంద్రబోస్
B) జవహర్లాల్ నెహ్రూ
C) మహాత్మాగాంధీ
D) వల్లభభాయ్ పటేల్
జవాబు:
A) సుభాష్ చంద్రబోస్

2. కింది వానిని జతపరచండి.
a) చంపారన్ 1) బంకించంద్ర ఛటర్జీ
b) భారత జాతీయ సైన్యం 2) బాలగంగాధర్ తిలక్
c) హోంరూల్ ఉద్యమం 3) సుభాష్ చంద్రబోస్
d) వందేమాతరం 4) మహాత్మాగాంధీ
A) a-3 b-2 c-1 d-4
B) a-3 b-1 c-2 d-4
C) a-1 b-3 c-2 d-4
D) a-4 b-3 c-2 d-1
జవాబు:
D) a-4 b-3 c-2 d-1

3. “యంగ్ ఇండియా” పత్రికను ప్రారంభించినవారు?
A) అనిబిసెంట్
B) సురేంద్రనాథ్ బెనర్జీ
C) గాంధీజీ
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
C) గాంధీజీ

4. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం
A) 1905
B) 1911
C) 1920
D) 1930
జవాబు:
D) 1930

5. కింది చిత్రం 1919లో జరిగిన ఒక సంఘటనను తెలియజేస్తున్నది. ఆ సంఘటనలో బ్రిటీష్ అధికారి, సమావేశమైన నిరాయుధులైన ప్రజలను తుపాకులతో కాల్చమని ఆదేశించారు. దానిని గుర్తించండి.

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 1
A) చౌరీచౌరా
B) జలియన్ వాలాబాగ్
C) దండియాత్ర
D) ఖేడా సత్యాగ్రహం
జవాబు:
B) జలియన్ వాలాబాగ్

భారతదేశ పటం పరిశీలించి 6, 7 ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 2

6. 1వ గుర్తుతో సూచించిన రాష్ట్రం ఈ క్రింది సంఘటనకు సంబంధించినది
A) జలియన్ వాలబాగ్ దురాంతరం
B) దండియాత్ర
C) తెబాగ ఉద్యమం
D) చీరాల – పేరాల ఉద్యమం
జవాబు:
B) దండియాత్ర

7. 2వ గుర్తుతో సూచించిన రాష్ట్రం ఈ క్రింది సంఘటనకు సంబంధించినది
A) జలియన్ వాలబాగ్ దురాంతరం
B) దండియాత్ర
C) తెబాగ ఉద్యమం
D) చీరాల – పేరాల ఉద్యమం
జవాబు:
D) చీరాల – పేరాల ఉద్యమం

8. “భారతదేశం అంటే ఇక్కడ నివసిస్తున్న హిందువులు, ముస్లింలు, ఇతర మతాల వాళ్ళందరిదీ” అని గాంధీ అనేవారు
ఎ) ఇది అవాస్తవం. ఈ దేశం అధిక సంఖ్యాకులైన హిందువులది మాత్రమే.
బి) ఇది వాస్తవం. ఈ ప్రదేశం ఈ దేశ పౌరులందరిదీ.
సి) ఇది అవాస్తవం. మైనారిటీ వర్గాలవారికే ఈ దేశంలో పాలనాధికారం ఉండాలి
డి) ఇది వాస్తవం అన్ని వర్గాలవారూ కలసిమెలసి జీవించాలి.
A) ఎ, బి
B) ఎ, సి
C) బి, సి
D) బి, డి
జవాబు:
D) బి, డి

9. సత్యాగ్రహం మరియు సహాయ నిరాకరణకు చెందిన ముఖ్య లక్షణం
A) ఆయుధాలతో ప్రజల తిరుగుబాటు చేయడం
B) సకాలంలో పన్నులు చెల్లించడం
C) ప్రజలు ప్రభుత్వ చట్టాల పట్ల సహాయ నిరాకరణ పాటించడం
D) ప్రజలు విదేశీ వస్త్రాలు ధరించడం
జవాబు:
C) ప్రజలు ప్రభుత్వ చట్టాల పట్ల సహాయ నిరాకరణ పాటించడం

10. “ఛలో ఢిల్లీ” (ఢిల్లీకి పదండి) అనే నినాదాన్ని ఇచ్చినది
A) మహాత్మాగాంధీ
B) సుభాష్ చంద్రబోస్
C) జవహర్ లాల్ నెహ్రూ
D) బాబూ రాజేంద్రప్రసాద్
జవాబు:
B) సుభాష్ చంద్రబోస్

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

11. రెండవ ప్రపంచ యుద్ధం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది.
A) 1934
B) 1936
C) 1938
D) 1939
జవాబు:
D) 1939

12. 1915లో ……. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు.
A) గాంధీజీ
B) నెహ్రూ
C) తిలక్
D) దాదాబాయి
జవాబు:
A) గాంధీజీ

13. ఈ సంవత్సరంలో చౌరీచౌరాలో రైతుల గుంపు పోలీసు స్టేషనుకు నిప్పు పెట్టింది.
A) 1922
B) 1920
C) 1917
D) 1915
జవాబు:
A) 1922

14. ప్రత్యేక ……. కావాలంటూ ముస్లింలీగ్ పట్టుబట్టింది.
A) బంగ్లాదేశ్
B) పాకిస్తాన్
C) హిందూస్థాన్
D) బెలూచిస్తాన్
జవాబు:
B) పాకిస్తాన్

15. 1929లో లాహోర్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు
A) భగత్ సింగ్
B) గాంధీజీ
C) సి.ఆర్. దాస్
D) నెహ్రూ
జవాబు:
D) నెహ్రూ

16. 1942లో భారత్ లో జరిగిన ఉద్యమం
A) సత్యాగ్రహం
B) సహాయనిరాకరణ
C) క్విట్ ఇండియా
D) శాసనోల్లంఘనం
జవాబు:
C) క్విట్ ఇండియా

17. ఆంధ్రా ప్రాంతంలో జాతీయతా కార్యక్రమాలకు …….. జిల్లా కేంద్రంగా మారింది.
A) విశాఖపట్నం
B) గుంటూరు
C) విజయనగరం
D) కృష్ణా
జవాబు:
B) గుంటూరు

18. గాంధీజీ అహ్మదాబాద్లో ………….. సం||లో నేత కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించాడు.
A) 1915
B) 1918
C) 1922
D) 1927
జవాబు:
B) 1918

19. బ్రిటన్ 1920లో కఠినమైన ఒప్పందాన్ని ….. పై రుద్దింది.
A) సౌదీ
B) రష్యా ప్రధాని
C) ఇటలీ
D) టర్కీ సుల్తాన్
జవాబు:
D) టర్కీ సుల్తాన్

20. 1944లో కోహిమాలో భారత జెండాను ఎగురవేసినవారు.
A) ఐ.ఎన్.ఏ
B) రాజ్ గురు
C) భగత్ సింగ్
D) సుఖదేవ్
జవాబు:
A) ఐ.ఎన్.ఏ

21. హిట్లర్ స్థాపించిన పార్టీలో
A) ఫాసిజం పార్టీ
B) నాజీ పార్టీ
C) కమ్యూనిజం
D) ఫెమినిజమ్
జవాబు:
B) నాజీ పార్టీ

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

22. సబర్మతీ ఆశ్రమం నుండి దండి వరకు నడిచిన దూరం
A) 375 కి.మీ.
B) 395 కి.మీ.
C) 399 కి.మీ.
D) 405 కి.మీ.
జవాబు:
A) 375 కి.మీ.

23. సహాయనిరాకరణ ఉద్యమం ఊపందుకున్న కాలం
A) 1916-18
B) 1920-21
C) 1921-22
D) 1922-24
జవాబు:
C) 1921-22

24. 1917లో జరిగిన ఆందోళన
A) నూలుమిల్లు ఆందోళన
B) చంసారన్ ఆందోళన
C) ఖేడా ఆందోళన
D) నీలిమందు ఆందోళన
జవాబు:
B) చంసారన్ ఆందోళన

25. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నిర్మించిన గ్రామం
A) ఆనందనగర్
B) గాంధీ నగర్
C) కృష్ణా నగర్
D) రాంనగర్
జవాబు:
D) రాంనగర్

26. స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటు పోళన
A) 1920
B) 1921
C) 1922
D) 1923
జవాబు:
A) 1920

27. సుభాష్ చంద్రబోస్ బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఇతని సహకారంతో ఏర్పాటు చేశాడు.
A) గాంధీజీ
B) తిలక్
C) రాస్ బిహారీ బోస్
D) భగత్ సింగ్
జవాబు:
C) రాస్ బిహారీ బోస్

28. భారత జాతీయ జెండాను కోహిమాలో ఎగురవేసినవారు
A) నెహ్రూ
B) రాజేంద్రప్రసాద్
C) అంబేద్కర్
D) సుభాష్ చంద్రబోస్
జవాబు:
D) సుభాష్ చంద్రబోస్

29. ప్రత్యక్ష కార్యాచరణ దినం
A) జనవరి 16
B) ఫిబ్రవరి 16
C) జూలై 16
D) ఆగష్టు 16
జవాబు:
D) ఆగష్టు 16

30. క్రిప్స్ మిషనను భారత దేశానికి పంపించిన సంవత్సరం
A) 1945
B) 1946
C) 1947
D) 1944
జవాబు:
A) 1945

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

31. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి
A) 1914
B) 1915
C) 1920
D) 1916
జవాబు:
B) 1915

32. గాంధీజీ మొదట చేపట్టిన సత్యాగ్రహం
A) చంపారన్
B) ఖేడా
C) పై రెండూ
D) అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె
జవాబు:
C) పై రెండూ

33. అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల సమ్మెను విజయవంతంగా గాంధీజీ నడిపిన సంవత్సరం
A) 1915
B) 1918
C) 1919
D) 1920
జవాబు:
B) 1918

34. క్రింది వాటిలో తప్పుగా జతపరచిన దానిని కనుక్కోండి
i) 1917 – చంపారన్ ఆందోళన
ii) 1918 – భేదా నిరసనలు
iii) 1918 – అహ్మదాబాద్-నూలు మిల్లు కార్మికుల
iv) 1919 – రౌలట్ చట్టం
A) i, ii లు
B) ii, iii లు
C) iii, iv లు
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు

35. రౌలట్ చట్టాన్ని నిరంకుశత్వ ‘రాక్షస’ చట్టమని విమర్శించినది
A) మహాత్మాగాంధీ
B) మహమ్మద్ అలీ జిన్నా
C) పైవారిద్దరు
D) ఎవరూ కాదు
జవాబు:
C) పైవారిద్దరు

36. 1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హళ్ పాటించి ఈ దినంగా నిర్వహించమని భారత ప్రజలకు గాంధీజీ పిలుపు నిచ్చాడు.
A) ఆత్మాభిమాన దినం
B) ప్రార్థన, గౌరవభంగ దినం
C) రక్షణ దినం
D) నిరశన దినం
జవాబు:
B) ప్రార్థన, గౌరవభంగ దినం

37. ముస్లిం లీగ్ ఏర్పాటైన సంవత్సరం
A) 1905
B) 1906
C) 1907
D) 1910
జవాబు:
B) 1906

38. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటుచేసింది
A) 1908
B) 1907
C) 1909
D) 1910
జవాబు:
C) 1909

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

39. హిందూ మహాసభ ఏర్పాటైన సంవత్సరం
A) 1910
B) 1912
C) 1914
D) 1915
జవాబు:
D) 1915

40. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో జరిగిన వచ్చిన సంవత్సరం మారణకాండకు కారకులు
A) కర్జన్
B) మన్రో
C) జనరల్ ‘O’ డయ్యర్
D) కారన్ వాలీస్
జవాబు:
C) జనరల్ ‘O’ డయ్యర్

41. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరశనగా రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారిచ్చిన ఈ బిరుదును త్యజించెను.
A) భాయ్ వుడ్
B) నైట్‌హుడ్
C) లీగ్ ఆఫ్ నేషన్
D) బ్రదర్ హుడ్
జవాబు:
B) నైట్‌హుడ్

42. టర్కీ సుల్తాన్ బిరుదు
A) ఫాదర్
B) గాడ్ ఫాదర్
C) ఖలీఫా
D) సర్
జవాబు:
C) ఖలీఫా

43. ఖిలాఫత్ ఆందోళన చేపట్టిన ప్రధాన నాయకుడు
A) మహామ్మద్ ఆలి
B) షాకత్ ఆలి
C) పై వారిద్దరు
D) ఎవరూ కాదు సమ్మె
జవాబు:
C) పై వారిద్దరు

44. 1920లో నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపబడినది.
A) జవహర్‌లాల్ నెహ్రూ
B) మహాత్మాగాంధీ
C) సుభాష్ చంద్రబోస్
D) సర్దార్ వల్లభభాయ్ పటేల్
జవాబు:
B) మహాత్మాగాంధీ

45. సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకున్న సంవత్సరం
A) 1921 – 22
B) 1922 – 23
C) 1923 – 24
D) 1924 – 25
జవాబు:
A) 1921 – 22

46. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా న్యాయవాద వృత్తిని వదిలినవారు
A) మోతిలాల్ నెహ్రూ
B) సి.ఆర్.దాస్
C) సి. రాజగోపాలాచారి
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు

47. ఖాదీ ఉద్యమాన్ని చేపట్టినది
A) నెహ్రూ
B) గాంధీ
C) పటేల్
D) బోస్
జవాబు:
B) గాంధీ

48. జాతీయతా కార్యక్రమాలకు కేంద్రంగా మారిన జిల్లా
A) కృష్ణా
B) గుంటూరు
C) నెల్లూరు
D) హైదరాబాద్
జవాబు:
B) గుంటూరు

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

49. సహాయ నిరాకరణోద్యమంలో చెప్పుకోదగినది
A) తెనాలి బాంబుకేసు
B) కాకినాడ దొమ్మికేసు
C) చీరాల – పేరాల ఉద్యమం
D) కోటప్పకొండ దుర్ఘటన
జవాబు:
C) చీరాల – పేరాల ఉద్యమం

50. చీరాల – పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు
A) మాడపాటి హనుమంతరావు
B) టంగుటూరి ప్రకాశం పంతులు
C) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
D) సరోజినీ నాయుడు
జవాబు:
C) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

51. చీరాల – పేరాల ప్రజలు ఊరు వదిలిపెట్టి పన్నులు చెల్లించకుండా ఊరిబయట ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసం
A) రాయనంపాడు
B) రాంనగర్
C) కృష్ణనగర్
D) వంకాయల నగర్
జవాబు:
B) రాంనగర్

52. “గాంధీజీ స్వరాజ్యం వస్తోంది. ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టం” అని ప్రకటించినది
A) గాంధీజీ
B) జవహర్‌లాల్ నెహ్రూ
C) సుభాష్ చంద్రబోస్
D) ప్రజలు
జవాబు:
D) ప్రజలు

53. అటవీ సత్యాగ్రహాలు జరిగిన జిల్లాలు
A) గుంటూరు
B) కడప
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

54. ఉత్తరప్రదేశ్ లోని ఈ ప్రాంతానికి చెందిన రైతులు ఒక పెద్ద ఉద్యమం చేసి కౌలుదార్లను అన్యాయంగా తొలగించటాన్ని ఆపివేయగలిగారు.
A) రాయఘడ్
B) చంద్రఘడ్
C) ప్రతాప్ గఢ్
D) కాన్పూర్
జవాబు:
C) ప్రతాప్ గఢ్

55. చౌరి చౌరా సంఘటన జరిగిన సంవత్సరం
A) 1920
B) 1921
C) 1922
D) 1923
జవాబు:
C) 1922

56. సహాయ నిరాకరణోద్యమం దీనికి నిరసనగా నిలిపి వేయబడినది.
A) సత్యం
B) అహింస
C) హింస
D) అసత్యం
జవాబు:
C) హింస

57. సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల తరువాత ఎన్నికలలో పోటీచేసి, విధాన సభలలోనికి ప్రవేశించి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయాలని వాదించినది
A) సి.ఆర్.దాస్
B) మోతీలాల్ నెహ్రూ
C) పై వారిద్దరు
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరు

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

58. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించబడిన సంవత్సరం
A) 1920
B) 1930
C) 1932
D) 1934
జవాబు:
B) 1930

59. 1920ల మధ్యకాలంలో చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు
A) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
B) భారత కమ్యూనిస్ట్ పార్టీ
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

60. సంపూర్ణ స్వరాజ్యం సాధించటం తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించిన సమావేశం
A) కాన్పూర్
B) కలకత్తా
C) బొంబాయి
D) లాహోర్
జవాబు:
D) లాహోర్

61. లాహోర్ సమావేశం జరిగిన సంవత్సరం
A) 1928
B) 1929
C) 1930
D) 1932
జవాబు:
B) 1929

62. సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించిన రోజు
A) ఫిబ్రవరి 1
B ) జనవరి 1
C) జనవరి 20
D) జనవరి 26
జవాబు:
D) జనవరి 26

63. దండి సత్యాగ్రహం ప్రారంభించబడినది
A) 1930 మార్చి 11
B) 1930 మార్చి 12
C) 1930 ఏప్రిల్ 18
D) 1930 ఏప్రిల్ 12
జవాబు:
B) 1930 మార్చి 12

64. గాంధీజీతోపాటు దండి సత్యాగ్రహంలో భాగంగా పాదయాత్రలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య
A) 72
B) 78
C) 62
D) 68
జవాబు:
B) 78

65. సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు గాంధీజీ పాదయాత్ర చేసిన దూరం
A) 200 కిలోమీటర్లు
B) 300 కిలోమీటర్లు
C) 375 కిలోమీటర్లు
D) 400 కిలోమీటర్లు
జవాబు:
C) 375 కిలోమీటర్లు

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

66. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించినది
A) 1930 ఏప్రిల్ 6
B) 1930 ఏప్రిల్ 12
C) 1930 ఏప్రిల్ 28
D) 1930 మే 1
జవాబు:
A) 1930 ఏప్రిల్ 6

67. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా చెరసాల పాలైన సత్యాగ్రహులు
A) 80,000
B) 90,000
C) 1,00,000
D) 1,20,000
జవాబు:
B) 90,000

68. శాసనోల్లంఘన ఉద్యమము యొక్క ప్రధాన ఫలితం
A) 1909 చట్టం
B) 1919 చట్టం
C) 1935 భారత ప్రభుత్వ చట్టం
D) 1950 చట్టం
జవాబు:
C) 1935 భారత ప్రభుత్వ చట్టం

69. భారతదేశంలో 1937లో జరిగిన ఎన్నికలలో 11 రాష్ట్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయబడ్డాయి?
A) 7
B) 8
C) 9
D) 10
జవాబు:
A) 7

70. 2వ ప్రపంచ యుద్ధ కాలం
A) 1939 – 45
B) 1936 – 42
C) 1935 – 45
D) 1950 – 52
జవాబు:
A) 1939 – 45

71. మిత్ర కూటమిలోని సభ్య దేశాల సంఖ్య
A) ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా
B) ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రియా
C) ఇంగ్లండ్, రష్యా, ఆస్ట్రియా
D) అమెరికా, జపాన్, రష్యా
జవాబు:
A) ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా

72. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా అణుబాంబులను ఈ నగరాలపై వేసినది.
A) హిరోషిమా
B) నాగసాకి
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

73. క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టబడిన సంవత్సరం
A) 1940
B) 1942
C) 1943
D) 1944
జవాబు:
B) 1942

74. చేయండి లేదా చావండి ఈ ఉద్యమకాలంలో ప్రధాన నినాదం
A) శాసనోల్లంఘన
B) సహాయ నిరాకరణోద్యమం
C) క్విట్ ఇండియా
D) స్వదేశీ ఉద్యమం
జవాబు:
C) క్విట్ ఇండియా

75. భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసిన సమావేశం
A) 1942 ఆగస్టు 8 బొంబాయి
B) 1943 ఆగస్టు 8 కలకత్తా
C) 1944 సెప్టెంబర్ 2 కాన్పూర్
D) 1945 జులై 7 లక్నో
జవాబు:
A) 1942 ఆగస్టు 8 బొంబాయి

76. 1942 ఆగస్టు 9 ఉదయానికే జైలు పాలైన కాంగ్రెస్ నాయకులు
A) గాంధీజీ, పటేల్
B) నెహ్రూ, మౌలానా అజాద్
C) ఆచార్య కృపలానీ, రాజేంద్ర ప్రసాద్
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు

77. 1942 – 44 మధ్యకాలంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలు
A) కాన్పూర్
B) మిడ్నాపూర్
C) కలకత్తా
D) బొంబాయి
జవాబు:
B) మిడ్నాపూర్

78. 1943 చివరి నాటికి జైలుపాలైన ప్రజలు
A) 80,000
B) 85,000
C) 90,000
D) 95,000
జవాబు:
C) 90,000

79. సుభాష్ చంద్రబోస్ వీరి సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.
A) రాస్ బిహారీ బోస్
B) భగత్ సింగ్
C) రాజ గురు
D) సుఖదేవ్
జవాబు:
A) రాస్ బిహారీ బోస్

80. 1944 మార్చి 18న సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదం
A) ఛలో ఢిల్లీ
B) ఢిల్లీకి పదండి
C) పై రెండూ
D) జై జవాన్
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

81. 1944 మార్చిలోనే భారత జెండాను ఎగురవేసిన ప్రాంతం
A) ఈటానగర్
B) ఇంఫాల్
C) కోహిమా
D) ఐజ్వాల్
జవాబు:
C) కోహిమా

82. బ్యాంకాక్ నుంచి టోక్యోకి విమాన ప్రయాణం చేస్తుండగా సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించాడని చెప్పే రోజు
A) 1945 ఆగస్టు 23
B) 1945 ఆగస్టు 25
C) 1945 ఆగస్టు 26
D) 1945 ఆగస్టు 7
జవాబు:
A) 1945 ఆగస్టు 23

83. దేశ వాయవ్య, తూర్పు ప్రాంతాలలో ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాలు కోరుతూ ముస్లిం లీగ్ తీర్మానం చేసినది
A) 1935
B) 1940
C) 1945
D) 1950
జవాబు:
B) 1940

84. ఈ సంవత్సరం నుంచి హిందువులకు భిన్నంగా ముస్లింలను ప్రత్యేక జాతిగా ముస్లిం లీగ్ పరిగణించసాగింది.
A) 1920
B) 1925
C) 1930
D) 1935
జవాబు:
C) 1930

85. ఈ సంవత్సరం తరవాత విప్లవవాద సంఘాలు తమ కార్యకలాపాలను ఊపందుకునేటట్లు చేసాయి.
A) 1930
B) 1940
C) 1950
D) 1960
జవాబు:
B) 1940

86. 1940లలో జరిగిన ఉద్యమాలలో వీరు క్రియాశీలంగా వ్యవహరించారు.
A) మలబారు కౌలు రైతులు
B) తెభాగా కౌలు రైతులు
C) తెలంగాణ వెట్టి కులాలు
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు

87. భారతదేశంలోని ముస్లింలకు ఏకైక ప్రతినిధినని చెప్పుకున్నది
A) భారత జాతీయ కాంగ్రెస్
B) ముస్లిం లీగ్
C) విశ్వ హిందూ పరిషత్
D) ఆల్ ఇండియా ముస్లిం పరిషత్
జవాబు:
B) ముస్లిం లీగ్

88. బ్రిటిషు మంత్రివర్గంలో సభ్యులు కానివారు
A) స్ట్రాఫర్డ్ క్రిప్స్
B) పెతిక్ లారెన్స్
C) అలెగ్జాండర్
D) ఫెడరల్ క్యాస్ట్రో
జవాబు:
D) ఫెడరల్ క్యాస్ట్రో

89. ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’గా ముస్లిం లీగ్ ప్రకటించినది
A) 1946 ఆగస్టు 15
B) 1946 ఆగస్టు 16
C) 1946 ఆగస్టు 20
D) 1946-ఆగస్టు 27
జవాబు:
B) 1946 ఆగస్టు 16

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

90. భారతదేశం స్వాతంత్ర్యం పొందినది
A) 1947 ఆగస్టు 15
B) 1947 ఆగస్టు 20
C) 1947 ఆగస్టు 27
D) 1947 ఆగస్టు 28
జవాబు:
A) 1947 ఆగస్టు 15

AP 8th Class Social Bits Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

Practice the AP 8th Class Social Bits with Answers 11th Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 11th Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

1. తొలి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిన నగరం
A) లక్నో
B) బొంబాయి
C) ఢిల్లీ
D) చెన్నై
జవాబు:
B) బొంబాయి

2. 1885 డిశంబర్‌లో జరిగిన తొలి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది
A) A.O. హ్యూం
B) తిలక్
C) గాంధీజి
D) డబ్ల్యు.సి.బెనర్జీ
జవాబు:
D) డబ్ల్యు.సి.బెనర్జీ

3. ఉప్పుసత్యాగ్రహం దీనికి సంబంధించినది
A) సహాయ నిరాకరణోద్యమము
B) శాసనోల్లంఘనోద్యమము
C) క్విట్ ఇండియా ఉద్యమము
D) వందేమాతరం ఉద్యమము
జవాబు:
B) శాసనోల్లంఘనోద్యమము

4. ముట్నూరి కృష్ణారావు స్థాపించిన పత్రిక
A) ఆంధ్రపత్రిక
B) ఈనాడు
C) కృష్ణాపత్రిక
D) ఆంధ్రభూమి
జవాబు:
A) ఆంధ్రపత్రిక

5. ‘వందేమాతరం’ గీత రచయిత
A) ఆనంద్ మోహటోస్
B) రవీంద్రనాథ్ ఠాగూర్
C) బంకించంద్ర ఛటర్జీ
D) బాల గంగాధర్ తిలక్
జవాబు:
C) బంకించంద్ర ఛటర్జీ

AP 8th Class Social Bits Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

6. క్రింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి.
1) భారత జాతీయ కాంగ్రెసు స్థాపన 1885
2) సిపాయిల తిరుగుబాటు 1857
3) వందేమాతరం ఉద్యమం 1905
4) మొదటి ప్రపంచ యుద్ధం 1914
A) 2, 1, 3, 4
B) 3, 4, 1, 2
C) 1, 3, 2, 4
D) 4, 1, 2, 3
జవాబు:
A) 2, 1, 3, 4

7. ఈ క్రింది జాతీయ నాయకులలో అతివాదిని గుర్తించుము?
A) W.C. బెనర్జీ
B) బాల గంగాధర తిలక్
C) దాదాబాయ్ నౌరోజీ
D) సుబ్రమణ్య అయ్యర్
జవాబు:
B) బాల గంగాధర తిలక్

8. ఈ క్రింది ఇవ్వబడిన చారిత్రక సంఘటనలను అవి జరిగిన క్రమములో గుర్తించండి.
ఎ) వందేమాతరం ఉద్యమం.
బి) రష్యా విప్లవం
సి) భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
A) ఎ, బి, సి
B) బి, సి, ఎ
C) సి, ఎ, బి
D) ఎ, సి, బి
జవాబు:
C) సి, ఎ, బి

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

9. మొదటి ప్రపంచ యుద్ధం ఎన్ని సం||లు జరిగింది?
A) 5
B) 6
C) 7
D) 8
జవాబు:
A) 5

10. బెంగాలు విభజన ప్రతిపాదన జరిగిన సంవత్సరం
A) 1900
B) 1901
C) 1903
D) 1905
జవాబు:
C) 1903

11. ఈస్ట్ ఇండియా అసోసియేషనను 1866లో లండన్లో స్థాపించినవారు.
A) నౌరోజీ
B) లాల్
C) గాంధీ
D) బాల్
జవాబు:
A) నౌరోజీ

12. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ ……… గా చీలింది.
A) 4
B) 3
C) 2
D) 1
జవాబు:
C) 2

AP 8th Class Social Bits Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

13. తొలి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిన నగరం
A) ఢిల్లీ
B) లక్నో
C) చెన్నై
D) బొంబాయి
జవాబు:
D) బొంబాయి

14. పెద్ద నగరాలలో …………… విద్యావ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకోసాగింది.
A) ప్రాచీన
B) ఆంగ్ల
C) సంస్కృత
D) పైవేవీ కావు
జవాబు:
B) ఆంగ్ల

15. నౌరోజి బ్రిటిషు పరిపాలన ……….. ను అధ్యయనం చేశారు.
A) మత ప్రభావం
B) ఆర్థిక ప్రభావం
C) సామాజిక ప్రభావం
D) పైవేవీ కావు
జవాబు:
C) సామాజిక ప్రభావం

16. ……………కు చెందిన కాదంబరీ గంగూలి మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి.
A) తిరుపతి
B) హైదరాబాదు
C) చెన్నై
D) కలకత్తా
జవాబు:
D) కలకత్తా

17. …………… లో వివిధ స్థానిక సంస్థలు కాంగ్రెస్ కు 436 ప్రతినిధులను ఎన్నుకున్నాయి.
A) 1876
B) 1866
C) 1854
D) 1886
జవాబు:
D) 1886

18. బొంబాయికి చెందిన జంషెడ్డీటాటా బీహార్ లో ………. కర్మాగారం స్థాపించాడు.
A) ఇనుము-ఉక్కు
B) అణు
C) సిమెంటు
D) వస్త్ర
జవాబు:
A) ఇనుము-ఉక్కు

19. ఇతను అతివాద నాయకుడు
A) దాదాబాయి నౌరోజీ
B) గోఖలే
C) బాలగంగాధర్ తిలక్
D) ఆర్. సి. దత్
జవాబు:
C) బాలగంగాధర్ తిలక్

20. లక్నో ఒప్పందం ద్వారా కాంగ్రెస్లో రెండు వర్గాలు తిరిగి ఐక్యమయిన సంవత్సరం.
A) 1914
B) 1915
C) 1916
D) 1917
జవాబు:
C) 1916

21. బ్రిటిష్ ఆగ్రహానికి గురైన పత్రిక
A) ఆంధ్ర పత్రిక
B) కృష్ణా పత్రిక
C) ఆంధ్రప్రభ
D) కేసరి
జవాబు:
B) కృష్ణా పత్రిక

22. స్వదేశీ ఉద్యమం ప్రారంభం
A) 1901
B) 1902
C) 1903
D) 1904
జవాబు:
C) 1903

AP 8th Class Social Bits Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

23. భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కువ ప్రజాదరణ పొందిన సంవత్సరం
A) 1886
B) 1885
C) 1896
D) 1892
జవాబు:
A) 1886

24. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
A) 1882
B) 1883
C) 1884
D) 1885
జవాబు:
D) 1885

25. భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ఈ ఉద్యమం వల్ల లాభపడింది.
A) క్విట్ ఇండియా ఉద్యమం
B) సంపూర్ణ సత్యాగ్రహం
C) ఉప్పు సత్యాగ్రహం
D) స్వదేశీ ఉద్యమం
జవాబు:
D) స్వదేశీ ఉద్యమం

26. మొదటి ప్రపంచ యుద్ధంలో అంతిమంగా ఓడిన దేశం
A) జపాన్
B) ఇటలీ
C) జర్మనీ
D) చైనా
జవాబు:
C) జర్మనీ

27. స్వతంత్ర్య ఉద్యమానికి కేంద్ర బిందువైన ప్రాంతం
A) ఆంధ్రా ప్రాంతం
B) మద్రాస్
C) బొంబాయి
D) బెంగాల్
జవాబు:
D) బెంగాల్

28. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా విషాద దినంగా పాటించే రోజు
A) జనవరి 16
B) మార్చి 16
C) సెప్టెంబర్ 16
D) అక్టోబర్ 16
జవాబు:
D) అక్టోబర్ 16

29. మితవాద కాలంలో
A) 10 సం||
B) 15 సం||
C) 20 సం||
D) 25 సం||
జవాబు:
C) 20 సం||

30. బ్రిటిష్ పాలనను దేశ వ్యాప్తంగా వ్యతిరేకించిన మొదటి తిరుగుబాటు
A) రంపా తిరుగుబాటు
B) మెయై తిరుగుబాటు
C) 1857 తిరుగుబాటు
D) పైవన్నీ
జవాబు:
C) 1857 తిరుగుబాటు

31. కలకత్తా, మద్రాసు, బొంబాయి వంటి పెద్ద నగరాలలో ఆంగ్ల విద్యావ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దు కోసాగిన శతాబ్దం
A) 18
B) 19
C) 20
D) 21
జవాబు:
B) 19

32. భారతదేశంలో కొత్త చైతన్యానికి పునాదులు పడిన శతాబ్దం
A) 18వ శతాబ్దపు ద్వితీయార్ధం
B) 19వ శతాబ్దపు ప్రథమార్ధం
C) 19వ శతాబ్దపు ద్వితీయార్ధం
D) 20వ శతాబ్దపు ప్రథమార్ధం
జవాబు:
C) 19వ శతాబ్దపు ద్వితీయార్ధం

AP 8th Class Social Bits Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

33. భారతదేశ సమస్యను చర్చించడానికి దాదాబాయ్ నౌరోజి లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం
A) 1860
B) 1865
C) 1866
D) 1870
జవాబు:
C) 1866

34. సురేంద్రనాథ్ బెనర్జీ, జస్టిస్ ఎం.జి.రనడే, బద్రుద్దీన్ త్యాబ్ది, కె.సి.తెలంగ్, జి.సుబ్రహ్మణ్యం లాంటి వాళ్లు కలకత్తా, పూనా, బొంబాయి, మద్రాసు వంటి నగరాలలో వివిధ సంఘాలను ఈ సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పాటు చేశారు.
A) 1860 – 1880
B) 1866 – 1885
C) 1870 – 1880
D) 1860 – 1885
జవాబు:
B) 1866 – 1885

35. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో మితవాద దశగా ప్రసిద్ధి చెందిన కాలం
A) 1885 – 1905
B) 1905 – 1919
C) 1919 – 1947
D) పైవన్నీ
జవాబు:
A) 1885 – 1905

36. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం 1885 డిసెంబర్ లో బొంబాయిలో జరగగా దానికి అధ్యక్షత వహించిన వారు
A) A.O. హ్యూమ్
B) ఉమేశ్ చంద్ర బెనర్జీ
C) దాదాభాయ్ నౌరోజి
D) మహాత్మాగాంధీ
జవాబు:
B) ఉమేశ్ చంద్ర బెనర్జీ

37. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య
A) 70
B) 72
C) 73
D) 74
జవాబు:
B) 72

38. మితవాద దశలోని ప్రముఖ నాయకులు
A) దాదాభాయ్ నౌరోజి, ఫిరోజ్ షా మెహతా
B) బద్రుద్దీన్ త్యాబ్ది, డబ్ల్యు.సి.బెనర్జీ
C) సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్రదత్
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు

39. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులు
A) W.C. బెనర్జీ
B) మహాత్మాగాంధీ
C) దాదాభాయ్ నౌరోజి
D) A.O. హ్యూమ్
జవాబు:
D) A.O. హ్యూమ్

40. భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం
A) వివిధ ప్రాంతాల రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనగలిగే విధంగా చూడడం
B) పాలకుల పట్ల భారతీయులకు ఉన్న సమస్యలు దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరించటానికి, హక్కులు సాధించటానికి పోరాటాలు చేయుట
C) ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రభుత్వాలకు అర్జీలు రాయుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

41. 1886లో కాంగ్రెస్ కు వివిధ స్థానిక సంస్థలు ఎన్నుకున్న ప్రతినిధుల సంఖ్య
A) 400
B) 420
C) 430
D) 436
జవాబు:
D) 436

AP 8th Class Social Bits Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

42. భారత జాతీయ కాంగ్రెస్లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా ఎన్నిక కాబడినవారు
A) సరోజినీ నాయుడు
B) విజయలక్ష్మీ పండిట్
C) పై వారిద్దరూ
D) కాదంబరి గంగూలి
జవాబు:
D) కాదంబరి గంగూలి

43. మితవాదుల ప్రధాన కోరిక
A) ఇంపీరియల్ విధాన సభలలో మరింత మందికి ప్రాతినిధ్యం ఉండాలి
B) సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలోనే నిర్వహించాలి
C) ఉన్నత ఉద్యోగాలలో భారతీయులను నియమించాలి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

44. బ్రిటిషు పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసినవారు
A) దాదాబాయ్ నౌరోజి
B) ఆర్.సి.దత్
C) మహాదేవ్ గోవింద రనడే
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు

45. భారత జాతీయ కాంగ్రెస్ ఈ సమస్యలపై తీర్మానాలు చేసింది.
A) ఉప్పుపై పన్ను
B) విదేశాలలో భారతీయ కూలీలతో వ్యవహరిస్తున్న తీరు
C) అటవీశాఖ జోక్యం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

46. మితవాద నాయకులు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి దోహదం చేసిన అంశాలు
A) ఉపన్యాసాలు
B) సమావేశాలు
C) యాత్రలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

47. భారత జాతీయ కాంగ్రెస్ చేపట్టిన స్వాతంత్ర్యోద్యమంలో అతివాద దశ లేదా స్వదేశీ ఉద్యమంగా పేర్కొనబడిన కాలం
A) 1885 – 1905
B) 1905 – 1920
C) 1920 – 1947
D) 1947 – 1950
జవాబు:
B) 1905 – 1920

48. దేశంలో మొదటిసారిగా పట్టణ, పల్లె ప్రజలలో అధిక భాగం మహిళలు, విద్యార్థులు రాజకీయాలలో చురుకుగా పాల్గొన్న దశ
A) మితవాద
B) అతివాద
C) గాంధీయుగం
D) పైవన్నీ
జవాబు:
B) అతివాద

49. బెంగాలను తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విభజించాలని కర్జన్ ప్రతిపాదన చేసిన సంవత్సరం
A) 1900
B) 1902
C) 1903
D) 1905
జవాబు:
C) 1903

50. బెంగాలను విభజించిన సంవత్సరం
A) 1905
B) 1909
C) 1919
D) 1935
జవాబు:
A) 1905

AP 8th Class Social Bits Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

51. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం
A) స్వదేశీ ఉద్యమం
B) స్వపరిపాలన ఉద్యమం
C) సహాయ నిరాకరణోద్యమం
D) శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు:
A) స్వదేశీ ఉద్యమం

52. భారతీయ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఉద్యమం
A) స్వదేశీ ఉద్యమం
B) స్వపరిపాలన ఉద్యమం
C) సహాయ నిరాకరణోద్యమం
D) శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు:
A) స్వదేశీ ఉద్యమం

53. ఈ ఉద్యమం ఫలితంగా ప్రఫుల్ల చంద్ర రే (పి.సి.రే)కి చెందిన బెంగాల్ కెమికల్ వర్క్స్ కు మంచి ఆదరణ లభించింది.
A) స్వపరిపాలన ఉద్యమం
B) స్వదేశీ ఉద్యమం
C) సహాయ నిరాకరణోద్యమం
D) శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు:
B) స్వదేశీ ఉద్యమం

54. “స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను” అనే నినాదాన్ని ఇచ్చినవారు
A) బాలగంగాధర్ తిలక్
B) బిపిన్ చంద్రపాల్
C) లాలాలజపతి రాయ్
D) మహాత్మాగాంధీ
జవాబు:
A) బాలగంగాధర్ తిలక్

55. మితవాద యుగాన్ని “భిక్షం అడుక్కోవటం”గా అభివర్ణించినది
A) బాలగంగాధర్ తిలక్
B) బిపిన్ చంద్రపాల్
C) లాలాలజపతి రాయ్
D) మహాత్మాగాంధీ
జవాబు:
D) మహాత్మాగాంధీ

56. కాంగ్రెస్ రెండుగా చీలిన సమావేశం
A) సూరత్ సమావేశం
B) లక్నో సమావేశం
C) బొంబాయి సమావేశం
D) కలకత్తా సమావేశం
జవాబు:
A) సూరత్ సమావేశం

AP 8th Class Social Bits Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

57. సూరత్ సమావేశం జరిగిన సంవత్సరం
A) 1906
B) 1907
C) 1909
D) 1911
జవాబు:
B) 1907

58. బెంగాల్ విభజింపబడిన 1905 అక్టోబర్ 16ను ఈ దినంగా పాటించారు.
A) సంతాప
B) విషాద
C) అవమానించబడిన
D) పైవన్నీ
జవాబు:
B) విషాద

59. స్వదేశీ ఉద్యమానికి మరో పేరు
A) వందేమాతర ఉద్యమం
B) శాసనోల్లంఘన ఉద్యమం
C) స్వపరిపాలన ఉద్యమం
D) ఏదీకాదు
జవాబు:
A) వందేమాతర ఉద్యమం

60. కృష్ణా పత్రికను 1902లో మచిలీపట్నంలో స్థాపించినది
A) రఘుపతి వెంకటరత్నం నాయుడు
B) ముట్నూరి కృష్ణారావు
C) కందుకూరి వీరేశలింగం పంతులు
D) సరోజినీ నాయుడు
జవాబు:
B) ముట్నూరి కృష్ణారావు

61. ముట్నూరి కృష్ణారావు మరణించిన సంవత్సరం
A) 1905
B) 1940
C) 1945
D) 1947
జవాబు:
C) 1945

62. భారతదేశ స్వాతంత్ర్యోద్యమం అన్ని దశలలో ఉద్యమ భావాలను విస్తృతంగా ప్రచారం చేసిన పత్రిక
A) ది హిందూ
B) కృష్ణా పత్రిక
C) ఆంధ్రభూమి
D) ఈనాడు
జవాబు:
B) కృష్ణా పత్రిక

AP 8th Class Social Bits Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

63. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన విధానం
A) పన్నులు పెంచటం
B) సైన్యానికి కావలసిన ఆహారం, ఇతర వస్తువుల ఎగుమతికి బ్రిటన్ పూనుకోవటం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

Practice the AP 8th Class Social Bits with Answers 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

1. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన ,గవర్నరు జనరల్ :
A) కారన్ వాలిస్
B) మన్రో
C) హేస్టింగ్స్
D) డలౌసీ
జవాబు:
A) కారన్ వాలిస్

2. ఈ క్రింది చిత్రంలోని ఆనకట్ట దీనికి సంబంధించినది
A) ధవళేశ్వరం
B) ప్రకాశం బ్యారేజ్
C) గాంధీ సాగర్
D) పైవేవి కావు
జవాబు:
B) ప్రకాశం బ్యారేజ్

3. ఖుదా కాస్తే అనగా
A) జమీందారుల నివాసాలు
B) జమీందారుల సొంతభూమి
C) కౌలు రైతుల భూమి
D) జమీందారులు వసూలు చేసే శిస్తు
జవాబు:
B) జమీందారుల సొంతభూమి

4. కాటన్ దొరను ప్రజలు ఆరాధిస్తారు. ఎందుకంటే?
A) రైతులకి ఋణమాఫీ చేయటంవల్ల
B) రైత్వారి పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల
C) గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించటం వల్ల
D) నదుల అనుసంధానం చేయటంవల్ల
జవాబు:
C) గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించటం వల్ల

5. కారన్ వాలీస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ప్రవేశ పెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందాన్ని నీవు ఎలా అర్థం చేసుకున్నావు?
A) ఇది రైతాంగానికి మేలు చేసింది
B) జమిందార్లు వేలంలో అంగీకరించిన శిస్తూనే వసూలు చేసారు.
C) ఇది రైతాంగాన్ని కౌలుదార్లుగా మార్చింది.
D) జమిందారులు భూమిని అభివృద్ధి పరిచారు.
జవాబు:
C) ఇది రైతాంగాన్ని కౌలుదార్లుగా మార్చింది.

6. 1793లో భారతదేశంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు
A) కారన్ వాలీస్
B) విలియం బెంటింక్
C) వారన్ హేస్టింగ్స్
D) డస్ట్రోసీ
జవాబు:
A) కారన్ వాలీస్

AP 8th Class Social Bits Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

7. బ్రిటీష్ వారు నాలుగు జిల్లాలను నిజాం నుండి పొందారు. వీటిని సీడెడ్ జిల్లాలు అంటారు. వాటిలో మూడు కర్నూలు, కడప, అనంతపురం ఐతే నాల్గవది
A) బళ్ళారి
B) నెల్లూరు
C) మైసూర్
D) చిత్తురు
జవాబు:
A) బళ్ళారి

8. ఈ క్రింది వాటిని పరిశీలించండి.
ఎ) ధవళేశ్వరం ఆనకట్ట
బి) కర్నూలు – కడప కాలవు
సి) ప్రకాశం బ్యారేజి
పైన తెలిపిన సాగునీటి పథకాలలో బ్రిటిషు వారిపాలనాకాలంలో నిర్మించినవి ఏవి?
A) ఎ, బి, మాత్రమే.
B) ఎ. సి మాత్రమే
C) బి, సి మాత్రమే
D) ఎ, బి, సి
జవాబు:
D) ఎ, బి, సి

9. ఆంధ్రప్రదేశ్ డెల్టా ప్రాంతాల ప్రజలు సర్ ఆర్థర్ కాటను గొప్ప ప్రేమ, గౌరవాలతో గుర్తు పెట్టుకుంటారు.
A) అవును, ఆయన నిర్మించిన ఆనకట్టలు ఆ ప్రాంతానికి సంపద తెచ్చి పెట్టాయి.
B) లేదు. అతని ఉద్యోగ ధర్మం మాత్రమే. అతనికి ప్రత్యేక మర్యాద చూపవలసిన పనిలేదు.
C) అతను ఆంగ్లేయుడు, అతని ప్రశంసించకూడదు.
D) అతను అంత ప్రత్యేకమైన వ్యక్తి కాదు.
జవాబు:
A) అవును, ఆయన నిర్మించిన ఆనకట్టలు ఆ ప్రాంతానికి సంపద తెచ్చి పెట్టాయి.

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

10. శాశ్వతశిస్తు ఒప్పందంలో జమీందారుల వాటా
A) 10
B) 15
C) 20
D) 50
జవాబు:
A) 10

11. అవధ్ ఈ రాష్ట్రంలోనిది.
A) మధ్య ప్రదేశ్
B) ఉత్తరప్రదేశ్
C) తెలంగాణ
D) హర్యానా
జవాబు:
B) ఉత్తరప్రదేశ్

12. అమెరికా అంతర్యుద్ధం ఈ సంవత్సరంలో ముగిసింది.
A) 1861
B) 1863
C) 1864
D) 1865
జవాబు:
D) 1865

13. నిజాం సొంత జాగీరును ……. అంటారు.
A) సర్ఫ్-ఎ-అమీన్
B) సర్ఫ్-ఎ-జమీనా
C) సర్ఫ్-ఎ-ఖాస్
D) సర్ఫ్-ఎ-ఖుదా
జవాబు:
C) సర్ఫ్-ఎ-ఖాస్

AP 8th Class Social Bits Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

14. గంజాం రైతులను బికారులుగా మార్చిన పంట
A) వరి
B) గోధుమ
C) ప్రతి
D) చెరకు
జవాబు:
C) ప్రతి

15. కెసి కాలువ అంటే
A) కర్నూలు, కడప కాలువ
B) చిత్తరంజన్ దాస్ కాలువ
C) కర్నూలు, చిత్తూరు కాలువ
D) ఖమ్మం , కడప కాలువ
జవాబు:
A) కర్నూలు, కడప కాలువ

16. భూమిశిస్తు విధానం ……ను ప్రోత్సహించాలి.
A) రాజుల
B) పరిశ్రమల
C) కార్మికుల
D) వ్యవసాయాన్ని
జవాబు:
D) వ్యవసాయాన్ని

17. 1800 నవంబరులో రాయలసీమ ప్రధాన కలెక్టరు
A) కారన్‌వాలీస్
B) వెల్లస్లీ
C) డూప్లే
D) మన్రో
జవాబు:
D) మన్రో

18. ఈ సంవత్సరంలో ధవలేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్ట నిర్మాణం చేసారు.
A) 1549
B) 1649
C) 1749
D) 1849
జవాబు:
D) 1849

19. రైత్వారీ అంటే
A) రైతులకు సాగుహక్కు
B) రైతులకు భూమిశిస్తు
C) రైతులకు ఆదాయం
D) రైతులకు అప్పు
జవాబు:
A) రైతులకు సాగుహక్కు

20. 1861 లో అంతర్యుద్ధం మొదలైన దేశం
A) ఇంగ్లండ్
B) పాకిస్తాన్
C) అమెరికా
D) చైనా
జవాబు:
C) అమెరికా

21. ఉత్తరప్రదేశ్ లోని అవధ్ లో ఉద్యమాలు జరిగిన సంవత్సరం
A) 1920-22
B) 1922-24
C) 1924-26
D) 1928-30
జవాబు:
A) 1920-22

22. సాగునీటి సౌకర్యాలు లేని ఈ ప్రాంతంలో కరవులు తరచు సంభవిస్తాయి.
A) ఉత్తర కోస్తా
B) రాయలసీమ
C) ఆంధ్రా ప్రాంతం
D) సీడెడ్ ప్రాంతం
జవాబు:
B) రాయలసీమ

AP 8th Class Social Bits Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

23. కర్నూలు – కడప (కె.సి. కెనాల్) కాలువ నిర్మాణం
A) 1650
B) 1750
C) 1857
D) 1950
జవాబు:
C) 1857

24. మొఘల్ చక్రవర్తుల పాలనలో రైతాంగం నుంచి వీరు శిస్తు వసూలు చేసి మొషుల్ అధికారులకు అందచేసేవారు.
A) కౌలుదార్లు
B) జమీందార్లు
C) భూస్వాములు
D) గుత్తేదార్లు
జవాబు:
B) జమీందార్లు

25. జమీందారులకు ఉన్న సొంత భూములు ఈ విధంగా పిలువబడ్డాయి.
A) ఇనాంలు
B) ఖుదార్లు
C) ఖిదమత్ గార్స్
D) పైవేవీ కావు
జవాబు:
B) ఖుదార్లు

26. జమీందారులకు ఉన్న పార్వాలు
A) శిస్తు వసూలు చేయటం
B) భూమి కలిగి ఉండటం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

27. భారతదేశంలో బ్రిటిష్ వాళ్లు తమ ఆదాయం పెంచుకోవడానికి ఈ శిస్తును పెంచారు.
A) పుల్లరిపన్ను
B) ఆస్తిపన్ను
C) భూమిశిస్తు
D) గణాచారిపన్ను
జవాబు:
C) భూమిశిస్తు

28. భారతదేశం నుండి ఇంగ్లండు ఎగుమతి చేసిన వ్యవసాయ ఉత్పత్తులు
A) ప్రత్తి, నీలిమందు
B) చెరకు, గోధుమ
C) A, B లు
D) ఏవీకావు
జవాబు:
C) A, B లు

29. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టినది
A) వారన్ హేస్టింగ్స్
B) కారన్ వాలీస్
C) బెంటింక్
D) వెల్లస్లీ
జవాబు:
B) కారన్ వాలీస్

30. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడిన సంవత్సరం
A) 1790
B) 1791
C) 1792
D) 1793
జవాబు:
D) 1793

AP 8th Class Social Bits Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

31. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి వల్ల జమీందారులు భూమి శిస్తు కాకుండా దీనిని వసూలు చేశారు.
A) వేలం వేయగా వచ్చినది
B) కౌలు
C) పండిన పంట
D) ఏదీకాదు
జవాబు:
B) కౌలు

32. మార్కెట్టులో ఆహారధాన్యాల ధరలు పెరుగుతుండటంతో సాగు మెల్లగా విస్తరింపబడిన సంవత్సరం
A) 1800
B) 1810
C) 1820
D) 1840
జవాబు:
C) 1820

33. సీడెడ్ జిల్లాలు అనగా
A) బళ్లారి, అనంతపురం
B) కడప
C) కర్నూలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

34. సీడెడ్ జిల్లాలకు మరో పేరు
A) రాళ్ళసీమ
B) కర్ణాటకం
C) రాయలసీమ
D) ఏదీకాదు
జవాబు:
C) రాయలసీమ

35. రాయలసీమ జిల్లాలకు కలెక్టర్ గా థామస్ మన్రో వచ్చిన సంవత్సరం
A) 1700
B) 1800
C) 1900
D) 1850
జవాబు:
B) 1800

36. ఉత్తర భారతదేశంలో మాదిరి దక్షిణాదిన జమీందారులు లేరని గుర్తించినది
A) బెంటింక్
B) థామస్ మన్రో
C) వెల్లస్లీ
D) రాబర్ట్ క్లైవ్
జవాబు:
B) థామస్ మన్రో

37. రైతుల ప్రాముఖ్యతను గుర్తించిన థామస్ మన్రో రైత్వారీ
స్థిరీకరణను ఈ భారతదేశ ప్రాంతాలలో ప్రవేశపెట్టాడు.
A) దక్షిణ భారతదేశం
B) పశ్చిమ భారతదేశం
C) పై రెండూ
D) ఉత్తర భారతదేశం
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

38. రైత్వారీ అనగా
A) రైతు
B) రైతులకు సాగుహక్కు
C) భూమిశిస్తు
D) పైవన్నీ
జవాబు:
B) రైతులకు సాగుహక్కు

39. పంటలసాగు మొదలు కాకముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనడానికి, పాత బావులు మరమ్మతు చేయడానికి , కొత్త బావులు తవ్వడానికి రైతులకు మన్రో అప్పులు ఇప్పించడం ప్రారంభించిన సంవత్సరం
A) 1801 – 02
B) 1802 – 03
C) 1803 – 04
D) 1804 – 05
జవాబు:
A) 1801 – 02

40. సర్ ఆర్ధర్ కాటన్ అవిశ్రాంత కృషి వల్ల ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయిన సంవత్సరం
A) 1840
B) 1845
C) 1849
D) 1850
జవాబు:
C) 1849

41. గోదావరి జిల్లాలో తీవ్రమైన కరవు వచ్చిన సంవత్సరం
A) 1800
B) 1830
C) 1833
D) 1836
జవాబు:
C) 1833

42. విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట కట్టిన సంవత్సరం
A) 1850
B) 1852
C) 1853
D) 1854
జవాబు:
D) 1854

43. రైతులు ప్రభుత్వానికి చెల్లించే భూమి శిస్తు కంటే కౌలుదారులు ఎన్ని రెట్లు ఎక్కువ కౌలు చెల్లించేవారు?
A) 2 నుంచి 5
B) 3 నుంచి 7
C) 4 నుంచి 8
D) 5 నుంచి 9
జవాబు:
B) 3 నుంచి 7

44. రైతులు ఊరు విడిచి పారిపోవడానికి ప్రధాన కారణం
A) భూమి శిస్తు గణనీయంగా పెంచుట
B) అత్యాచారాలు జరుపుట
C) కఠిన శిక్షలు విధించుట
D) దొంగతనాలు జరుగుట
జవాబు:
A) భూమి శిస్తు గణనీయంగా పెంచుట

45. బ్రిటిష్ వారు పెట్టిన భూమి శిస్తు విధానం వల్ల
A) రైతులు అప్పులు పాలగుట
B) రైతులు అధిక వృద్ధిని సాధించుట
C) రైతులు అధిక పంటలు పండించుట
D) ఏదీకాదు
జవాబు:
A) రైతులు అప్పులు పాలగుట

46. అమెరికాలో అంతర్యుద్ధం తలెత్తిన సంవత్సరం
A) 1860
B) 1861
C) 1862
D) 1863
జవాబు:
B) 1861

AP 8th Class Social Bits Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

47. అమెరికాలో అంతర్యుద్ధం ముగిసిన సంవత్సరం
A) 1865
B) 1867
C) 1873
D) 1877
జవాబు:
A) 1865

48. అమెరికాలో అంతర్యుద్ధం ప్రభావం భారతదేశం మీద చూపిన విధము
A) ప్రత్తికి గిరాకి తగ్గుట
B) ప్రత్తికి గిరాకి పెరుగుట
C) వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుట
D) వ్యవసాయ ఉతతుల ఎగుమతులు యదావిదిగా ఉండుట
జవాబు:
A) ప్రత్తికి గిరాకి తగ్గుట

49. ప్రత్తికి డిమాండ్ తగ్గడం వల్ల
A) రైతులు బికారులుగా మారారు.
B) ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది.
C) కరవు తాండవించింది.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

50. వలస పాలనలో భూస్వాములు వారి సొంత భూముల రైతాంగంతో బలవంతంగా, డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడం
A) గడీలు
B) దొరలు
C) భూస్వాములు
D) పెత్తందారులు
జవాబు:
A) గడీలు

51. వెట్టి వాళ్ళ దీన స్థితి ఈ సంవత్సరపు నివేదిక ఆధారంగా తెలుస్తుంది.
A) 1800
B) 1870
C) 1878
D) 1880
జవాబు:
C) 1878

52. జమీందారుల ఇంటికి రైతులు నిత్యం ఉచితంగా సరఫరా చేయవలసినవి
A) నెయ్యి, పాలు
B) కూరగాయలు, బెల్లం
C) గడ్డి, పిడకలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

53. రైతులు తమ భూములు బాగుచేసుకుంటే తమ హక్కుల కోసం పోరాడతారన్న భయంతో కూడా ఆ పనులు చేయకుండా వాళ్లకు అడ్డుపడేవారు
A) రైతులు
B) భూస్వాములు
C) జమీందార్లు
D) కూలీలు
జవాబు:
C) జమీందార్లు

54. జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు వంటి వాళ్లు తాము వసూలు చేసిన భూమిశిస్తులో కొంత భాగాన్ని నిజాంకు చెల్లించేవారు. నిజాంకు చెల్లించే వాటాను ఈ విధంగా పిలుస్తారు.
A) హిందుకుష్
B) పేష్కష్
C) ఇనాం
D) అడంగల్
జవాబు:
B) పేష్కష్

55. హైదరాబాద్ రాష్ట్రంలో 6535 గ్రామాలతో 1500 జాగీర్లు, 497 గ్రామాలతో ఉన్న సంస్థానాల సంఖ్య
A) 10
B) 12
C) 13
D) 14
జవాబు:
D) 14

56. 19వ శతాబ్దపు తొలి సగంలో హైదరాబాద్ నిజాం వీరి ద్వారా సాధ్యమైనంత, ఎక్కువ భూమిశిస్తు వసూలు చేయటానికి ప్రయత్నించారు.
A) కుద్రముఖ్
B) దేశ్ ముఖ్
C) పట్వారీ
D) పటేల్
జవాబు:
B) దేశ్ ముఖ్

57. నిజాం పాలనలోని పెద్ద పెద్ద భూస్వాములను ఈ విధంగా వ్యవహరించేవారు.
A) వెట్టి
B) బలవంతపు చాకిరి
C) సేవలు పొందడం
D) ఏదీకాదు
జవాబు:
B) బలవంతపు చాకిరి

58. ఆంధ్ర ప్రాంతం కూడా తీవ్ర కరవులతో కుదేలయ్యిన శతాబ్దం
A) 19
B) 20
C) A, B లు
D) ఏవీకావు
జవాబు:
C) A, B లు

AP 8th Class Social Bits Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

59. గంజాం ప్రాంతంలో తీవ్రమైన కరవు సంభవించినది
A) 1865 – 66
B) 1867 – 68
C) 1869 – 70
D) 1870 – 71
జవాబు:
A) 1865 – 66

AP 8th Class Social Bits Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

Practice the AP 8th Class Social Bits with Answers 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం

1. మెరుగైన పోషకాహారం ఉంటే :
A) రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది
B) రోగాలు తక్కువగా ఉంటాయి
C) మంచి ఆరోగ్యం ఉంటుంది
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. ఒక PHCని ఎంతమంది జనాభాకు ఏర్పాటు చేస్తారు?
A) 29,000
B) 25,000
C) 36,000
D) 30,000
జవాబు:
D) 30,000

3. ప్రజా సదుపాయాలను కల్పించవలసిన బాధ్యత
A) ప్రభుత్వానిది
B) ప్రజలందరిది
C) ధనవంతులది
D) విద్యార్థులది
జవాబు:
A) ప్రభుత్వానిది

4. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య పథకం
A) ఆరోగ్య శ్రీ
B) స్వచ్ఛ సర్వేక్షణ్
C) ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన
D) ఆయుష్మాన్ భవ
జవాబు:
D) ఆయుష్మాన్ భవ

5. బస్సు ప్రమాదంలో చాలామందికి గాయాలయ్యాయి.
A) 108
B) 104
C) 111
D) 102
జవాబు:
A) 108

6. ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించి ఒక ……… ఆరోగ్య కార్యకర్త ఉంటుంది.
A) సుఖీభవ
B) ఆశ
C) దీపు
D) చైతన్య
జవాబు:
B) ఆశ

AP 8th Class Social Bits Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

7. వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పెరగడం వలన ప్రభుత్వాలకు ప్రజారోగ్య సేవలపై పెట్టే ఖర్చు
A) తగ్గుతుంది
B) పెరుగుతుంది
C) మార్పు ఉండదు
D) పరిశుభ్రతకు ప్రజా ఆరోగ్యం సేవలపై పెట్టే ఖర్చుకు సంబంధం లేదు
జవాబు:
A) తగ్గుతుంది

8. మన రాష్ట్రంలో ఎంతమందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి) అందుబాటులో ఉంది.
A) 20,000
B) 25,000
C) 30,000
D) 35,000
జవాబు:
C) 30,000

9. ప్రజా సదుపాయాల కల్పన ప్రధానంగా వీరి బాధ్యత మీరు ఫోన్ చేయవలసిన నెంబర్
A) ప్రభుత్వం
B) ప్రజలు
C) రాజకీయ నాయకులు
D) స్వచ్ఛంద సంస్థలు
జవాబు:
A) ప్రభుత్వం

10. “భారతదేశంలో ప్రైవేటు వైద్య సేవలు విస్తరిస్తుండగా, ప్రజా వైద్య సేవలు విస్తరించడం లేదు”
A) కాదు. ఇది అవాస్తవం
B) అవును. ఇది వాస్తవం. 104, 108 ద్వారా ప్రజల వద్దకు వైద్య సేవలను ప్రభుత్వం తీసుకు వెళుతుంది
C) ప్రభుత్వం కల్పించే వైద్య సదుపాయాలు ప్రజలకు అవసరం లేదు.
D) ప్రైవేటు వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందుతున్నాయి.
జవాబు:
B) అవును. ఇది వాస్తవం. 104, 108 ద్వారా ప్రజల వద్దకు వైద్య సేవలను ప్రభుత్వం తీసుకు వెళుతుంది

11. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య భీమా పథకం
A) ఆరోగ్య శ్రీ
B) ఆరోగ్య మిత్ర
C) జీవన మిత్ర
D) అన్నీ సరైనవి
జవాబు:
D) అన్నీ సరైనవి

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. ప్రతి సంవత్సరం సుమారు ….. డాక్టర్లు ఉత్తీర్ణులవుతున్నారు.
A) 15,000
B) 20,000
C) 10,000
D) 50,000
జవాబు:
D) 50,000

2. భారతదేశం మందుల ఉత్పత్తిలో ……….. స్థానాన్ని ఆక్రమించింది.
A) 2
B) 4
C) 5
D) 6
జవాబు:
B) 4

3. ……. స్థాయిలో ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలు చేసే ‘ఆశ వర్కరు’ ఉంటారు.
A) గ్రామ
B) మండల
C) జిల్లాపరిషత్
D) జిల్లా
జవాబు:
A) గ్రామ

4. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ………… పడకలు ఉంటాయి.
A) 30
B) 50
C) 80
D) 100
జవాబు:
B) 50

5. మురికి గుంటలలో ………… పెరుగుతాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రజలు అవి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
A) క్రూరమృగాలు
B) ఈగలు
C) దోమలు
D) పశువులు
జవాబు:
C) దోమలు

6. ఔషధాల తయారీలో ప్రపంచంలో భారతదేశ స్థానం.
A) 2వ
B) 3వ
C) 4వ
D) 5వ
జవాబు:
C) 4వ

7. ఆరోగ్య వసతులను ఇన్ని రకాలుగా విభజించవచ్చును.
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
A) 2

8. ఒక ఆరోగ్య ఉపకేంద్రం క్రింద ఇంతమంది ప్రజలు ఉంటారు.
A) 3000
B) 4000
C) 5000
D) 6000
జవాబు:
C) 5000

9. ప్రజావైద్య సేవలు ఉపయోగించే టోల్ ఫ్రీ నంబర్
A) 104, 108
B) 102, 110
C) 101, 107
D) 103, 120
జవాబు:
A) 104, 108

10. దేశ జనాభాలో ………….. శాతం మంది మాత్రమే జబ్బు పడినపుడు మందులు కొనగలరు.
A) 40
B) 30
C) 20
D) 10
జవాబు:
C) 20

AP 8th Class Social Bits Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

11. ఆంధ్రప్రదేశ్ లో వయస్సుకు తగ్గ బరువులేని వాళ్ళు ఇన్ని సంవత్సరాల లోపు వాళ్ళు.
A) 5 సంవత్సరాల లోపు
B) 10 సంవత్సరాల లోపు
C) 15 సంవత్సరాల లోపు
D) 20 సంవత్సరాల లోపు
జవాబు:
A) 5 సంవత్సరాల లోపు

12. ఆయుర్వేద, హోమియోపతి, యునాని మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తున్నవారు.
A) ఎయిడ్స్ శాఖ
B) ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
C) ఆయుష్ శాఖ
D) ఏదీకాదు
జవాబు:
C) ఆయుష్ శాఖ

13. ……………….. అందరికీ అందుబాటులో ఉంచాలి.
A) డబ్బులు
B) బస్సులు
C) మందులు
D) పరికరాలు
జవాబు:
C) మందులు

14. థమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేవి.
A) మండలస్థాయిలో
B) గ్రామస్థాయిలో
C) జిల్లాస్థాయిలో
D) రాష్ట్రస్థాయిలో
జవాబు:
A) మండలస్థాయిలో

15. ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
A) 1- 2
B) 2 – 3
C) 3 -4
D) 4 – 5
జవాబు:
D) 4 – 5

16. భారతదేశంలో 1950లో ఉన్న ఆసుపత్రులు
A) 2717
B) 2828
C) 2929
D) 3030
జవాబు:
A) 2717

17. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చేది
A) ప్రజలు
B) ప్రభుత్వం
C) భూస్వాములు
D) పెట్టుబడిదారులు
జవాబు:
B) ప్రభుత్వం

18. రోగాలను నివారించటానికి, వైద్యం చేయటానికి అవసరమయ్యేవి
A) ఆరోగ్య కేంద్రాలు
B) రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు
C) అంబులెన్స్ సదుపాయాలు, రక్తనిధి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

19. వైద్యశాస్త్రం గణనీయమైన ప్రగతిని ఈ రంగాలలో సాధించింది.
A) సాంకేతిక విజ్ఞానం
B) చికిత్సా విధానం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

20. ప్రపంచంలోకెల్లా వైద్య కళాశాలలు అధికంగా ఉన్న దేశం
A) చైనా
B) భారత్
C) అమెరికా
D) ఫ్రాన్స్
జవాబు:
B) భారత్

21. భారతదేశంలో ప్రతి సంవత్సరం అర్హత పొందుతున్న డాక్టర్ల సంఖ్య
A) 10,000
B) 15,000
C) 20,000
D) 25,000
జవాబు:
B) 15,000

22. 1991 నాటికి భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య
A) 11,000
B) 11,174
C) 11,274
D) 11,374
జవాబు:
B) 11,174

23. 2000 సంవత్సరం నాటికి భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య
A) 18,218
B ) 19,140
C) 20,150
D) 21, 150
జవాబు:
A) 18,218

AP 8th Class Social Bits Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

24. గ్రామ స్థాయిలో ఆరోగ్య అంశాలకు సంబంధించిన అధికారి
A) ఆశ కార్యకర్త
B) ఆరోగ్య కార్యకర్త
C) ప్రజా ఆరోగ్య అధికారి
D) పైవారందరు
జవాబు:
A) ఆశ కార్యకర్త

25. ASHA అనగా
A) Accredated Social Health Activist
B) Accredated Social Health Association
C) Accredated Service Health Academy
D) Accredated Service Health Activist
జవాబు:
A) Accredated Social Health Activist

26. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద ఉండే జనాభా
A) 20,000
B) 25,000
C) 30,000
D) 35,000
జవాబు:
C) 30,000

27. 30 పడకల ఆసుపత్రి ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉంటుంది అనగా
A) 2- 3
B) 3 – 4
C) 4 – 5
D) 5 – 6
జవాబు:
C) 4 – 5

28. డివిజన్ స్థాయిలో ఉండే ఆసుపత్రిలో ఉండే పడకల
A) 50
B) 100
C) 150
D) 200
జవాబు:
B) 100

29. ప్రజా ఆరోగ్య వ్యవస్థ ముఖ్య ఉద్దేశం
A) పేదలకు వైద్య సేవలు అందించటం
B) క్షయ, మలేరియా, కామెర్లు, కలరా, విరేచనాలు, చికున్ గున్యా వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టడం
C) నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందించటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

30. R.M.Pలు అనగా
A) గ్రామీణ ప్రాంతాలలో నమోదుచేసుకున్న వైద్య సేవకులు
B) గ్రామీణ ప్రాంతాలలో ఉన్న డాక్టర్లు
C) గ్రామీణ ప్రాంతాలలో ఉండే వైద్య విద్యార్థులు
D) ఎవరూ కాదు
జవాబు:
A) గ్రామీణ ప్రాంతాలలో నమోదుచేసుకున్న వైద్య సేవకులు

31. దీర్ఘకాలిక వ్యాధులచే ఇబ్బందిపడే ప్రజలకు వైద్యం కొరకు దీని ద్వారా నాణ్యమైన వైద్యసేవలు పొందవచ్చును.
A) వైద్య విద్య
B) ఆరోగ్య బీమా
C) ఆరోగ్య సదుపాయం
D) ఆరోగ్య రక్షణ
జవాబు:
B) ఆరోగ్య బీమా

32. అత్యవసర సమయాల్లో ఫోన్ చేయగానే చేరుకొని ప్రథమ చికిత్స అందించి తదుపరి వైద్య సేవల నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి చేర్చేది
A) 100
C) 104
D) 108
B) 101
జవాబు:
D) 108

33. వాహనంలో ఆరోగ్య సిబ్బంది మందులతో సహా ప్రతి గ్రామానికి నెలనెలా వెళ్లి ఆరోగ్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందించేది
A) 101
B) 103
C) 104
D) 108
జవాబు:
C) 104

AP 8th Class Social Bits Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

34. దేశ జనాభాలో జబ్బు పడినపుడు అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నవారి శాతం
A) 10
B) 20
C) 30
D) 40
జవాబు:
B) 20

35. మనదేశంలో ఏదైనా జబ్బు లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరినవాళ్లలో వైద్య ఖర్చుల కోసం తమకున్న దాంట్లో ఎంతో కొంత అమ్ముకోవాల్సి వస్తున్న వారి శాతం
A) 20
B) 30
C) 40
D) 50
జవాబు:
C) 40

36. మనదేశంలో ప్రతిరోజూ నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్న జనాభా
A) 1500
B) 1600
C) 1700
D) 1800
జవాబు:
B) 1600

37. మౌలిక సదుపాయానికి చెందినది.
A) ఆరోగ్య సేవలు
B) పారిశుద్ధ్యం
C) విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

38. ప్రవేటు కంపెనీల ప్రధాన ఉద్దేశం
A) సేవా దృక్పథం
B) లాభార్జన
C) ధర స్థిరీకరణ
D) ఏదీకాదు
జవాబు:
B) లాభార్జన

39. భారత రాజ్యాంగం జీవించే హక్కును ప్రజలందరికి వయస్సుకు తగ్గ బరువు లేనివారు ఉన్నారు?
A) అందరికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం
B) ఆత్మన్యూనతా భావనకు లోనుకాకుండా ఉండటం
C) అందరికి సమాన అవకాశాలు కల్పించడం
D) పైవన్నీ
జవాబు:
A) అందరికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం

AP 8th Class Social Bits Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

40. ఆరోగ్యకరమైన జీవనానికి కావాల్సినవి
A) ఆహారం
B) రక్షిత మంచినీరు
C) పారిశుద్ధ్యం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

41. మనమందరం ఆరోగ్యంగా ఉండటానికి, రోజువారీ పనులు చేయడానికి, రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరికి శరీరంలో ఉండాల్సిన పదార్థం
A) నీరు
B) నూనెలు
C) కొవ్వు
D) పిండి పదార్థాలు
జవాబు:
C) కొవ్వు

42. తినటానికి ఆహారం దొరుకుతుంది కానీ సరిపడేటంత దొరకదు ఇలాంటి పరిస్థితిని ఈ విధంగా పిలుస్తారు.
A) కనిపించే ఆకలి
B) కనపడని ఆకలి
C) అధిక ఆకలి
D) ఏదీకాదు
జవాబు:
B) కనపడని ఆకలి

43. BMI అనగా
A) శరీర పదార్థ సూచిక
B) శరీర ధర్మ సూచిక
C) శరీర స్వభావ సూచిక
D) శరీరాకృతి సూచిక
జవాబు:
A) శరీర పదార్థ సూచిక

44. రోగ నిరోధక శక్తిని పెంపొందించేది
A) మెరుగైన పోషకాహారం
B) మెరుగైన పిండిపదార్థం
C) మెరుగైన నీరు
D) ఏదీకాదు
జవాబు:
A) మెరుగైన పోషకాహారం

45. ఆంధ్రప్రదేశ్ లో అయిదు సంవత్సరాలలోపు పిల్లల్లో వయస్సుకు తగ్గ బరువులేని వాళ్ల శాతం
A) 30
B) 33
C) 36
D) 39
జవాబు:
B) 33

46. ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఎంత శాతం మంది కల్పించటానికి కారణం
A) 30
B) 33
C) 31
D) 25
జవాబు:
C) 31

AP 8th Class Social Bits Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

47. ఆంధ్రప్రదేశ్ లో ఎంత శాతం పురుషులు పోషకాహార లోపానికి గురవుతున్నారు?
A) 20
B) 25
C) 30
D) 35
జవాబు:
B) 25