AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 7 హరిశ్చంద్రుడు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 7th Lesson హరిశ్చంద్రుడు

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

బలి చక్రవర్తి గొప్పదాత. అతడు ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞవేదిక దగ్గర దానధర్మాలు చేస్తున్నాడు. వామనుడు దానం స్వీకరించడానికి వచ్చాడు.
బలి : ఏం కావాలి ?

వామనుడు : మూడడుగుల నేల.

బలి : తప్పక ఇస్తాను.

శుక్రాచార్యుడు : బలీ ! వద్దు ! వద్దు ! వచ్చినవాడు రాక్షసవిరోధి ! అతనికి దానం ఇస్తే నీకీ ప్రమాదం !

బలి : గురువర్యా ! నేను ఆడినమాట తప్పను. వామనా ! మూడడుగుల నేల గ్రహించు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
బలిని దానం ఇవ్వవద్దని ఎవరన్నారు? ఎందుకన్నారు?
జవాబు:
బలిని దానం ఇవ్వవద్దని శుక్రాచార్యుడు అన్నాడు. వచ్చినవాడు రాక్షసవిరోధి కాబట్టి దానం ఇవ్వవద్దని చెప్పాడు.

ప్రశ్న 2.
దానం ఇస్తే ఎవరికి ప్రమాదం?
జవాబు:
దానం ఇస్తే బలి చక్రవర్తికి ప్రమాదం.

ప్రశ్న 3.
బలి చక్రవర్తి గొప్పదనం ఏమిటి?
జవాబు:
బలి చక్రవర్తి తాను ఆడినమాట తప్పను అని చెప్పాడు. తాను అన్న మాటకు కట్టుబడి మూడడుగుల నేలను వామనునికి ధారపోశాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 4.
ఆడినమాట తప్పనివారి గురించి మీకు తెలుసా?
జవాబు:
బలి, శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు మొదలగువారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

అ) హరిశ్చంద్రుని గొప్పదనం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
హరిశ్చంద్రుడు అయోధ్య రాజధానిగా పాలించిన సూర్యవంశ చక్రవర్తి. సూర్యవంశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టినవాడు. గొప్పదాత. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. సముద్రమంత దయగలవాడు. సర్వశాస్త్రాలు తెలిసినవాడు. సత్యవాక్పరిపాలకుడు. ఆడినమాట తప్పనివాడు. వశిష్ఠుడు చెప్పినట్లు బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతము కుంగిపోయినా, ఆకాశం ఊడి కింద పడినా, సముద్రం ఎండినా, భూగోళం తలకిందులయినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.

ఆ) ద్విపద రూపంలోని ఈ పాఠాన్ని లయబద్ధంగా రాగంతో పాడండి.
జవాబు:
విద్యార్థి కృత్యము

ఇ) సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి “ముల్లోకాలలో బొంకనివారు ఎవరైనా ఉన్నారా ? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కానీ, గతకాలం వారిలో కానీ అసత్యమాడని వారున్నారా ? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా ?” అని త్రికాలజ్ఞులైన మునీశ్వరులను అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. కొంతమంది విన్నా విననట్లు ఊరుకున్నారు. అప్పుడు వశిష్ఠుడు అటువంటి ఉత్తమ లక్షణాలు కలవాడు హరిశ్చంద్రుడని సభలో ప్రకటించాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుని గొప్పదనం, గుణగణాలను గురించి దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

“దేవేంద్రా ! హరిశ్చంద్ర మహారాజు ఈ ప్రపంచంలో మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేసినవాడు. వినయ వివేకాలు గలవాడు. విద్యావంతుడు. కీర్తిశాలి. దయాసముద్రుడు. గాంభీర్యము గలవాడు. పుణ్యాత్ముడు. పండితులచే పొగడదగ్గవాడు. సర్వశాస్త్ర పండితుడు. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో పేరుపొందినవాడు. త్రిశంకుని పుత్రుడు. సత్యసంధుడు. సూర్యవంశీయుడు. అతడు ఆడి బొంకనివాడు. ఆదిశేషువు కూడా హరిశ్చంద్రుని గుణగణాలను కీర్తింపలేడు. అబద్ధం ఆయన నాలుక నుండి రాదు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరువు కుంగినా, ఆకాశం ఊడి కింద పడినా, భూగోళం తలకిందైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రమహారాజు మాత్రం ఆడినమాట తప్పడు.”

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది భావాలున్న ద్విపద పాదాలను పాఠంలో వెతికి రాయండి.

అ) హరిశ్చంద్రుడు వినయమే అలంకారంగా గలవాడు. వివేకం సంపదగా గలవాడు.
జవాబు:
వినయభూషణుఁడు వివేకసంపన్నుడు

ఆ) హరిశ్చంద్రుడు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు. నీతిగా పరిపాలన చేస్తాడు.
జవాబు:
నిత్యప్రసన్నుండు నీతిపాలకుడు.

ఇ) త్రిశంకుని కుమారుడు సత్యాన్నే పలికేవాడు.
జవాబు:
సత్యసంధుండు త్రిశంకునందనుఁడు

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పద్యం చదవండి. భావంలో ఖాళీలు ఉన్నాయి. పూరించండి.
నుతజల పూరితంబులగు నూతులు నూటిటికంటె సూనృత
వ్రత! యొక బావివేలు, మరి బావులు నూటిటికంటె నొక్క స
త్క్రతువది మేలు, తత్రతు శతంబున కంటె సుతుండుమేలు, త
త్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్

పై పద్యం శకుంతల దుష్యంతునితో చెప్పింది. సత్యవ్రతం యొక్క గొప్పదనాన్ని తెలిపే పద్యం ఇది.
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక …………….. మేలు. అలాంటి వందబావులకన్నా ఒక ……….. మేలు. అలాంటి వంద ………..ల కన్నా ఒక ………….. ఉండటం మేలు. అలాంటి వందమంది ……………… ఉండటం కన్నా ఒక ……….. మేలు.
జవాబు:
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక బావి మేలు. అలాంటి వందబావులకన్నా ఒక మంచియజ్ఞం మేలు. అలాంటి వంద మంచియజ్ఞముల కన్నా ఒక కుమారుడు ఉండటము మేలు. అలాంటి వందమంది కుమారులు ఉండటం కన్నా ఒక సత్యవాక్యం మేలు.

3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) హరిశ్చంద్రుని గుణగణాలను కవి ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశస్థుడు. నీతిపాలకుడు. నిత్య ప్రసన్నుడు. మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేస్తూ ఆనందించేవాడు. వినయ వివేక సంపన్నుడు. కీర్తిమంతుడు. ధనుర్విద్యావేత్త. కరుణాపయోనిధి. గంభీరుడు. పుణ్యాత్ముడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. పండితుల స్తోత్రములకు పాత్రుడు. శత్రుజన భయంకరుడు. షట్చక్రవర్తులలో ఒకడు. సత్యసంధుడు. త్రిశంకు మహారాజు యొక్క కుమారుడు. విజ్ఞాన నిధి. అబద్ధం ఎరుగనివాడు. రెండువేల నాలుకలు ఉన్న ఆదిశేషుడికి కూడా హరిశ్చంద్రుని గుణములను కీర్తించడం అసాధ్యము.

ఆ) హరిశ్చంద్రుని గొప్పతనం గురించి వశిష్ఠుడు ఎవరితో చెప్పాడు? ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి ఉన్న సమయంలో మూడులోకాలలో ఎవరైనా బొంకని వారున్నారా? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కాని, గతకాలం వారిలో కాని, అసత్యమాడని వారున్నారా? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా? అని అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వశిష్ఠుడు దేవేంద్రునితో హరిశ్చంద్రుని గొప్పతనం గురించి చెప్పాడు.

ఇ) హరిశ్చంద్రునికి ఉన్న విశిష్టతలు ఏవి?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశుడైన త్రిశంకుని కుమారుడు. సూర్యవంశమనే పాలసముద్రంలో పుట్టిన చంద్రుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. రెండు వేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలకిందులైనా హరిశ్చంద్రుడు మాత్రం ఆడినమాట తప్పడు- ఇవి అతనిలోని విశిష్టతలు.

ఈ) అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చని కవి వేటిని పేర్కొన్నాడు? వీటిని ఏ సందర్భంలో పేర్కొన్నాడు?
జవాబు:
అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చునని కవి ఈ కింది వాటిని పేర్కొన్నాడు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం కింద ఊడిపడినా, భూగోళం తలకిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్ర మహారాజు మాత్రం అబద్దమాడడని కవి చెప్పాడు.

ఎంతటి వైపరీత్యాలూ, అసాధారణాలు సంభవించినా హరిశ్చంద్రుడు అబద్ధమాడడని చెప్పే సందర్భంలో కవి వాటిని పేర్కొన్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

4. కింది వాక్యాలకు సమానార్థాన్నిచ్చే వాక్యాలు గుర్తించండి.

అ) హరిశ్చంద్రుడు వివేకసంపన్నుడు, వినయభూషణుడు.
i) హరిశ్చంద్రుడు కేవలం వివేకసంపన్నుడు.
ii) హరిశ్చంద్రుడు వినయభూషణుడే.
iii) హరిశ్చంద్రునికి వివేకసంపదకన్న వినయభూషణం అధికం.
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.
జవాబు:
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.

ఆ) మేరువు గ్రుంకినా, మిన్ను వ్రాలినా హరిశ్చంద్రుడు అసత్యం పలకడు.
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.
ii) మేరువు కుంగి, మిన్ను వాలినా, సత్యం పలుకుతాడు హరిశ్చంద్రుడు.
iii) మేరువు కుంగినా, మిన్ను వాలకున్నా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడడు.
iv) మేరువు కుంగినా మిన్ను వాలినా హరిశ్చంద్రుడు సత్యం పలకడు.
జవాబు:
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.

III. స్వీయరచన

1) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “హరిశ్చంద్రుణ్ణి షోడశ మహాదాన వినోది” అని వశిష్ఠుడు ఎందుకు అన్నాడు?
జవాబు:
పదహారు రకాల దానాలను చేస్తూ ఆనందించేవాడు షోడశ మహాదాన వినోది. హరిశ్చంద్రునికి ఇతరులకు దానం చేయడం వినోదం అన్నమాట. గో-భూ-తిల-హిరణ్య-రత్న-కన్యా-దాసీ-శయ్యా-గృహ-అగ్రహార-రథ-గజ-అశ్వభాగ-మహిషీ దానాలను షోడశ మహాదానాలు అంటారు. హరిశ్చంద్రుడు ఎవరికైనా, ఏదైనా ఇస్తానంటే తప్పక ఇస్తాడనీ, ఆడినమాట తప్పడనీ, దానగుణం అన్నది ఆయనకు ఒక వినోదక్రీడ వంటిదనీ చెప్పడానికే వశిష్ఠుడు హరిశ్చంద్రుని “షోడశ మహాదాన వినోది” అని చెప్పాడు.

ఆ) హరిశ్చంద్రునిలో మిమ్మల్ని ఆకట్టుకునే అంశాలేవి?
జవాబు:
హరిశ్చంద్రునిలోని షోడశ మహాదాన వినోదిత్వం, వినయభూషణత్వం, వివేక సంపన్నత, అపారమైన కరుణ, మహాజ్ఞాని కావడం, ధనుర్వేద విద్యాధికత, ధర్మతత్పరత, సత్యసంధత, ప్రియభాషణ, నిత్యప్రసన్నత, నీతిపాలకత అనే గుణాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇ) ‘హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు’ అని తెలుసుకున్నారు కదా ! ఆడినమాట తప్పనివారు ఎలా ఉంటారో రాయండి.
జవాబు:
ఆడిన మాట తప్పనివారు అంటే సత్యసంధులు. వారు ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడరు. సత్యవాక్యం గొప్పతనాన్ని వారు గుర్తించినవారు. భార్యను అమ్మవలసి వచ్చినా, తానే అమ్ముడుపోయినా హరిశ్చంద్రుడు అబద్ధమాడలేదు. వామనునికి మూడు అడుగుల నేల దానం చేస్తే బలిచక్రవర్తికే ప్రమాదం వస్తుంది అని ఆయన గురువు శుక్రుడు చెప్పినా బలి తాను అన్నమాటను తప్పలేదు. శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసాన్నే కోసి ఇచ్చి పావురాన్ని రక్షించాడు. ఆడినమాట తప్పనివారు బలి చక్రవర్తిలా, హరిశ్చంద్రునిలా, శిబిచక్రవర్తిలా ఉంటారు.

ఈ) ‘మిన్ను వ్రాలినా’ అని వశిష్ఠుడు హరిశ్చంద్రుని పరంగా ఉపయోగించాడు కదా ! ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
జవాబు:
‘మిన్ను వ్రాలటం’ అంటే ఆకాశం వంగిపోవటం అని అర్థం. ఆకాశం వంగిపోవటం అనేది సృష్టిలో ఎప్పుడూ జరగనిది. అందువలన ఎన్నటికీ జరగని విషయం అని చెప్పే సందర్భంలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగ సారాంశం సొంతమాటల్లో రాయండి.
(లేదా)
వశిష్ఠుడు వివరించిన ‘హరిశ్చంద్రుని సద్గుణాలేమిటో’ రాయండి.
(లేదా)
పర్వతాలు కుంగిన, ఆకాశం నేలమీద పడినా మాట తప్పనివాడైన హరిశ్చంద్రుడి గురించి కవి ఏ విధంగా వ్యక్తపరచారో రాయండి.
జవాబు:
దేవేంద్రుడు ఒక రోజు కొలువుదీర్చి ఉన్నాడు. ఆ సభలో వశిష్ఠ మహాముని హరిశ్చంద్రుని గుణగణాలను వర్ణించాడు.

“ఓ దేవేంద్రా! ఈ ప్రపంచంలో హరిశ్చంద్రుడు గొప్ప పరాక్రమవంతుడు. పదహారు రకాల దానాలు చేస్తూ వినోదిస్తూ ఉంటాడు. వినయం, వివేకం ఉన్నవాడు. గొప్ప కీర్తి, భాగ్యం కలవాడు. విలువిద్యా పండితుడు. దయాసముద్రుడు. పాపం చేయనివాడు. సర్వశాస్త్రార్థములు తెలిసినవాడు. మహాజ్ఞాని. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో మొదటివాడు. నీతిగలవాడు. త్రిశంకుని కుమారుడు. సూర్యవంశంలో పుట్టినవాడు. సత్యవాక్పరిపాలకుడు.

హరిశ్చంద్రుని గుణగణాలను ఆదిశేషుడు సైతం వర్ణించలేడు. హరిశ్చంద్రుడు సత్యసంధుడు. ఆయన పనులు ధర్మము. ఆయన మాట ప్రియము. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పు వాలినా, మేరువు కుంగినా, భూమి తలకిందులయినా, ఆకాశం కిందపడినా, సముద్రాలు ఇంకినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.” అని వశిష్ఠుడు చెప్పాడు.

ఆ) వివేక సంపన్నుడు, సత్యసంధుడు, విద్యాధికుడు, కరుణాపయోనిధి, విజ్ఞాననిధి అని హరిశ్చంద్రుణ్ణి కీర్తించారు కదా ! మన సమాజంలోని వ్యక్తులు అందరూ ఈ గుణాలతో ఉంటే ఈ సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
(లేదా)
సమాజంలో ఉన్న అందరూ హరిశ్చంద్రుడిలా ఉంటే మన సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:
సమాజం. అంటే ‘సంఘం’. మన సంఘంలో హరిశ్చంద్రుని వంటి గుణగణాలు గల వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. అందరూ హరిశ్చంద్రునిలా వివేకం కలిగి ఉండి, నిజమే మాట్లాడుతూ, దయ గలిగి, అందరూ విద్యావిజ్ఞానములు కలిగి ఉంటే చాలా బాగుంటుంది. అందరూ వివేకం గలవారు కాబట్టి తగవులూ, యుద్ధాలూ ఉండవు. అధర్మ ప్రవర్తనలూ, వాటికి శిక్షలూ, కోర్టులూ ఉండవు. అందరూ చదువుకున్నవారే కాబట్టి ప్రజలు సంస్కారం కలిగి న్యాయధర్మాలతో ఉంటారు.

మళ్ళీ కృతయుగం వచ్చినట్లు అవుతుంది. మనం అంతా స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది. అటువంటి మంచి కాలం రావాలని అందరూ కోరుకోవాలి. అందరూ హరిశ్చంద్రునివంటి గుణాలు గలవారు అయితే విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు అకారణంగా వారిని హింసించే ప్రమాదం లేకపోలేదు. కానీ చివరకు న్యాయం, ధర్మం జయిస్తాయి.

IV. పదజాలం

1. కింది పట్టికను పరిశీలించండి. అందులో హరిశ్చంద్రుని గుణగణాలకు సంబంధించిన పదాలున్నాయి. అయితే . ఒక్కొక్క పదం రెండుగా విడిపోయింది. వాటిని కలిపి రాయండి. ఆ పదాల ఆధారంగా సొంతవాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు 1

ఉదా : నీతినిధి – నీతికి నిధియైన సర్పంచ్ వల్ల గ్రామానికి మేలు జరుగుతుంది.
జవాబు:
పై పట్టికలోని పదాలు ఇవి :

  1. భాగ్యశాలి
  2. విజ్ఞాన నిధి
  3. బొంకనివాడు
  4. శరధిచంద్రుడు
  5. వినయభూషణుడు
  6. వివేక సంపన్నుడు
  7. కరుణాపయోనిధి
  8. నీతిపాలకుడు
  9. దాన వినోది
  10. సత్యసంధుడు

వాక్యప్రయోగములు:

1) భాగ్యశాలి : దానధర్మములు చేస్తే భాగ్యశాలి కీర్తి మరింత వృద్ధి అవుతుంది.

2) విజ్ఞాన నిధి : అబ్దుల్ కలాం గొప్ప ‘విజ్ఞాన నిధి’.

3) బొంకనివాడు : ప్రాణం పోయినా బొంకనివాడే యోగ్యుడు.

4) శరధిచంద్రుడు : శ్రీరాముడు సూర్యవంశ శరథి చంద్రుడు.

5) వినయభూషణుడు : ధర్మరాజు చక్రవర్తులలో వినయ భూషణుడు.

6) వివేక సంపన్నుడు : ఎంత విజ్ఞానం ఉన్నా వివేక సంపన్నుడు అయి ఉండాలి.

7) కరుణాపయోనిధి : శ్రీరాముడిని ‘కరుణాపయోనిధి’ అని రామదాసు కీర్తించాడు.

8) నీతిపాలకుడు : నీతిపాలకుడైన రాజు కీర్తి విస్తరిస్తుంది.

9) దాన వినోది : కర్ణుడు దానవినోదిగా పేరుపొందాడు.

10) సత్యసంధుడు : శిబి చక్రవర్తి సత్యసంధుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పదాలు చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాక్యంలో ప్రయోగించండి.

అ) అడవికి కంఠీరవం రాజు.
జవాబు:
కంఠీరవం = సింహము
వాక్యం :
మృగరాజు అయిన కంఠీరవం మిగిలిన జంతువులు చేసిన ప్రతిపాదనకు అంగీకరించింది.

ఆ) త్రిశంకు నందనుడు హరిశ్చంద్రుడు.
జవాబు:
నందనుడు = కుమారుడు
వాక్యం :
శ్రీరాముడు దశరథ నందనుడు.

ఇ) ఆంజనేయుడు శరధి దాటాడు.
జవాబు:
శరధి = సముద్రము
వాక్యం :
శ్రీరాముడు వానరుల సాయంతో శరధిపై సేతువు నిర్మించాడు.

ఈ) దేవతలకు రాజు సురేంద్రుడు.
జవాబు:
సురేంద్రుడు = దేవేంద్రుడు
వాక్యం :
గౌతముడు సురేంద్రుని శపించాడు.

ఉ) భానుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తున్నాడు.
జవాబు:
భానుడు = సూర్యుడు
వాక్యం :
భానుడు నిత్యము తూర్పున ఉదయిస్తాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3. కింది వాక్యాలు పరిశీలించండి. పర్యాయపదాలతో ఇలాంటి వాక్యాలు రాయండి.

అ) భానుకిరణాలు చీకట్లు పోగొడతాయి. ఆదిత్యుడు వెలుగుతో పాటు వేడిమినిస్తాడు. రవి మొక్కలకూ, జంతువులకూ ప్రాణాధారం. సూర్యుడు లేకపోతే ఈ సమస్తజీవులు ఉండవు.
జవాబు:
భానుడు – ఆదిత్యుడు, రవి, సూర్యుడు

ఆ) వానరులు లంకను చేరడానికి సముద్రాన్ని దాటాలి. ఇందుకోసం ఆ శరధి పై వారధి కట్టాలి. దీనికి నలుణ్ణి వినియోగించారు. నలుని నేతృత్వంలో వానరవీరుల సహాయంతో. అంబుధిపై వారధి తయారయింది. శ్రీరాముని వెంట వానరులు కడలి దాటి వెళ్ళారు. సంద్రంలో ఆ వారధి ఈనాటికీ కనిపిస్తుంది.
జవాబు:
సముద్రం – శరధి, అంబుధి, కడలి, సంద్రం

పై వాక్యాలను పోలిన మరికొన్ని వాక్యాలు :
జవాబు:
1) తల్లిదండ్రులు తమకు కొడుకు పుట్టినప్పుడు సంతోషిస్తారు. ‘పుత్రుడు‘ పున్నామ నరకం పోగొడతాడని, వృద్ధాప్యంలో సుతుడు ఆదుకుంటాడనీ అనుకుంటారు. కానీ ఈనాడు తనయుడు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. కుమారుడు తన భార్య చుట్టూ తిరుగుతున్నాడు.

2) నీవు కుక్కను పెంచుతావు. నాకు జాగిలము అంటే ఇష్టము కాదు. మా ఇంట్లో వెనుక శునకము ఉండేది. ఆ శ్వానము బిస్కట్లు తినేదికాదు.

3) నేను ఈశ్వరుడు అంటే ఇష్టపడతాను. మహేశ్వరుడు దయగలవాడు. శివుడు పార్వతిని పెళ్ళాడాడు. పార్వతికి కూడా శంకరుడు అంటే మక్కువ ఎక్కువ. ఈశ్వరుడు చంద్రశేఖరుడు. ఆయన త్రిలోచనుడు. గంగను ధరించి గంగాధరుడు అయ్యాడు.

4) ఈ రోజు మన ఉపాధ్యాయుడు రాడు. మన గురువు నగరానికి వెళ్ళాడు. మన అధ్యాపకుడు రేపు రావచ్చు. ఒజ్జ పాఠం విననిదే నాకు నిద్ర పట్టదు.

V. సృజనాత్మకత

* మహాభాగ్యశాలి, ధనుర్వేద విద్యాధికుడు, సర్వశాస్త్రార్థ కోవిదుడు, నీతిపాలకుడు, ధర్మపరాయణుడు, మహా సత్యవంతుడు అయిన హరిశ్చంద్రుని పాత్రకు ఏకపాత్రాభినయం తయారుచేయండి. ప్రదర్శించండి.
జవాబు:
ఏకపాత్రాభినయం

హరిశ్చంద్రుడు :
అయ్యో ! హతవిధీ ! ఎంత కష్టము ! ఆడినమాట తప్పనివాడనే ! అయోధ్యాపతినే ! త్రిశంకునందనుడినే! ధర్మమూ, సత్యమూ నాలుగు పాదాలా నడిపిస్తూ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నందుకా ఇంత కష్టము ! దైవమా! నీ లీలలు ఎవరికీ అర్థం కావు కదా !

(భార్యను అమ్మడానికి వేలం పెడుతూ)
అయ్యలారా ! ఈ దౌర్భాగ్యుడు హరిశ్చంద్రుడు, భార్యను అమ్ముకుంటున్నాడు. క్షమించండి. ఈమె పరమ పతివ్రతా శిరోమణి. ఎండ కన్నెరుగని ఇల్లాలు. ఆడి తప్పని హరిశ్చంద్ర మహారాజు భార్య. అయోధ్యా నగర చక్రవర్తి హరిశ్చంద్రుని సతీమణి. పూజ్య విశ్వామిత్రులకు బాకీపడిన సొమ్ముకై ఈ చంద్రమతిని వేలానికి పెడుతున్నా. కన్న తండ్రులారా ! ఈ అసూర్యం పశ్యను, మీ సొంతం చేసుకోండి.

(భార్యను అమ్మాడు. కాటికాపరిగా మారాడు)
అయ్యో ! చివరకు హరిశ్చంద్రుడు కాటికాపరి అయ్యాడు. ఎంత దౌర్భాగ్యము ? షోడశ మహాదానములు చేసిన చేయి. మహాపరాక్రమంతో శత్రువులను చీల్చి చెండాడిన చేతులివి – నేను దశదిశలా మారుమ్రోగిన కీర్తికెక్కిన చరిత్ర కలవాడిని. ధనుర్వేద పండితుడిని. పండిత స్తోత్రపాఠములు అందుకున్నవాడిని. షట్చక్రవర్తులలో గొప్పవాడిగా కీర్తికెక్కిన వాడిని. ఏమి నాకీ దుర్గతి ! హతవిధీ ! ఏమయ్యా ! నీ లీలలు !

ఏమైన నేమి ? ఈ హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు. బ్రహ్మ తలరాత తప్పుగాక ! ఆ సూర్యుడు తూర్పున అస్తమించుగాక ! మేరువే నేల కుంగిన కుంగుగాక ! ఆకాశం ఊడిపడుగాక ! భూమి తలక్రిందులగు గాక ! సప్త సముద్రములూ ఇంకుగాక ! నక్షత్రములు నేల రాలు గాక ! ఆడను గాక ఆడను. అబద్ధమాడను. దైవమా ! త్రికరణ
శుద్ధిగా నేను చెపుతున్న మాట ఇది. (కింద కూలి పడతాడు)

(లేదా)

* హరిశ్చంద్రుని గుణగణాలను తెలిపే విశేషణాలను తెలుసుకున్నారు కదా ! ఇలాంటి విశేషణాలను ఉపయోగించి ఎవరైనా ఒక గొప్ప నాయకుడి గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
(అటల్ బిహారీ వాజపేయి)
మన మాజీ భారత ప్రధానులలో “వాజపేయి” భారతీయ జనతా పార్టీ ప్రాభవానికీ, దేశ సౌభాగ్యానికి కృషి చేసిన మహోన్నతుడు. ఈయన నిత్య ప్రసన్నుడు. ముఖాన చెరగని చిరునవ్వు ఈయనకు అలంకారము. ఈయన నీతిపాలకుడు. నిరుపమ విజ్ఞాన నిధి. మహాకవి. అతులసత్కీర్తి. దురిత దూరుడు. బుధస్తోత్ర పాత్రుడు.

గొప్ప రాజకీయవేత్త. ఆడి తప్పనివాడు. అన్యాయాన్నీ, దుర్మార్గాన్ని సహింపనివాడు కళంక రహితుడు. వినయ భూషణుడు. వివేక సంపన్నుడు. భారతదేశ కీర్తిని దశదిశలా చాటిన మహోన్నత గుణశీలుడు.

ఈయన విద్యాధికుడు. సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు. విశ్వనాయకులలో వినుతి కెక్కినవాడు. ఇతడు కరుణాపయోనిధి. గాంభీర్యఘనుడు. సత్యసంధుడు. ఆడి తప్పని నాయకుడు. ఈయన తనువెల్లా సత్యము. ఈయన తలపెల్లా కరుణ. ఈయన పలుకెల్లా ప్రియము. ఈయన పనులెల్లా ధర్మము.

మన దేశ ప్రధానులలో చెరిగిపోని, వాడిపోని, సత్కీర్తిని సంపాదించిన న్యాయ ధర్మవేత్త ఈయనయే.

VI. ప్రశంస

* ఆడినమాట తప్పకుండా తను చేస్తున్న వృత్తిలో నిజాయితీపరులైన వారివల్ల ప్రజలకు కలిగే మేలును ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

రాజమహేంద్రవరం,
x x x x x x x

పత్రికా సంపాదకులు,
సాక్షి,
లబ్బీపేట,
విజయవాడ.
ఆర్యా,
విషయం : ప్రజల మేలు కోరే వారి పట్ల ప్రశంస.

నమస్కారములు.
నేను ఇటీవల కాలంలో కొంతమంది నిజాయితీపరులైన నాయకులను చూశాను. వారు ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నారు. ప్రజలు వారి వద్ద తమ సమస్యలను విన్నవించుకుంటారు. నాయకులు వెంటనే పరిష్కరిస్తామని మాట ఇస్తున్నారు. అలాగే నిజాయితీగా, ధర్మబద్ధంగా ఆ పనులను చేస్తున్నారు. అదే విధంగా దేశంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఇలాగే స్పందించి అందరికీ సహాయ సహకారాలు అందిస్తే దేశం బాగుపడుతుందని భావిస్తున్నాను. ఆడినమాట తప్పకుండా వృత్తిలో నిజాయితీపరులైన వారికి ఈ పత్రికా ముఖంగా అభినందనలను తెలుపకోరుచున్నాను.

మీ విశ్వసనీయుడు,
xxxxxx,
8వ తరగతి,
టాగూర్ ఉన్నత పాఠశాల,
రాజమహేంద్రవరం.
తూ.గో. జిల్లా.

చిరునామా :
సంపాదకులు,
సాక్షి, దిన పత్రిక,
లబ్బీపేట,
విజయవాడ.

VII. ప్రాజెక్టు పని

* సత్యం గొప్పతనం తెలుసుకున్నారు కదా ! సత్యాన్ని తెలిపే కథలను, పద్యాలను సేకరించండి. మీ పాఠశాలలో ప్రదర్శించండి.
జవాబు:
కథ :
( సత్యమేవ జయతే)
ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది.

ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక “పులిరాజా ! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేతదూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు” అన్నది దీనంగా ఆవు.

ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి “ఆహా ! ఏమి, మాయమాటలు. ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా ? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనకు నేం వెర్రిబాగుల నుంచి అనుమతులు అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికే చాసను కాను. ఒక చచ్చి తను కు బయలు ! ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలి గొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా ! ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి, ఆకలి తీర్చి రావాలని నా ఆశ” అన్నది ఆవు.

ఈ ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకొందామని ‘సరే’ అన్నది పులి. ఆవు ఇంటికిపోయి దూడకు కడుపునిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ “నాయనా ! బుద్ధిమంతురాలుగా మంచితనంతో జీవించు. తోటి వారితో స్నేహంగా ఉండు. ఎట్టి పరిస్థితులలోను అబద్దాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో” అని బిడ్డకు. మంచిబుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవుని చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది ! దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి.

నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.

పద్యాలు :

1. అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠవరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ ! వినురవేమ !

2. రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపపుదేశంబు సొరకు, పదిలము సుమతీ !

3. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద
సమధి గమము, సత్యంబుతో సరియుఁగావు
ఎఱుగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు
భారత – ఆది – 4 ఆ. 96 ప.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

(లేదా)

*హరిశ్చంద్రుని కథను చదివి అతని గొప్పతనాన్ని వర్ణించే వాక్యాలను చార్ట్ పై రాసి ప్రదర్శించండి.
జవాబు:
హరిశ్చంద్రుడు గుణగణాలు
హరిశ్చంద్రుడు – మహావిక్రమోన్నతుడు
హరిశ్చంద్రుడు – షోడశమహాదాన వినోది
హరిశ్చంద్రుడు – సత్యసంధుడు
హరిశ్చంద్రుడు – వినయ వివేక సంపన్నుడు
హరిశ్చంద్రుడు – సత్కీర్తి మహాభాగ్యశాలి
హరిశ్చంద్రుడు – ధనుర్వేద విద్యావిశారదుడు
హరిశ్చంద్రుడు – గాంభీర్యఘనుడు
హరిశ్చంద్రుడు – కరుణాపయోనిధి
హరిశ్చంద్రుడు – సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు
హరిశ్చంద్రుడు – షట్చక్రవర్తులలో మేటి
హరిశ్చంద్రుడు – నిరుపమ విజ్ఞాన నిధి
హరిశ్చంద్రుడు – గుణగణాలను ఆదిశేషుడు సైతం, ప్రశంసింపలేడు
హరిశ్చంద్రుడు – ఆడి తప్పనివాడు
హరిశ్చంద్రుడు – మేరువు క్రుంగినా, ధారుణి తలక్రిందయినా మాట తప్పని మహారాజు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది వాటిని పూరించండి.

సంధిపదం విసంధి సంధి పేరు
అ) అన్నదమ్ములు అన్న + తమ్ముడు + లు గసడదవాదేశ సంధి
ఆ) గుణములు వొగడ గుణములు + పొగడ గసడదవాదేశ సంధి
ఇ) విద్యాధికుడు విద్య + అధికుడు సవర్ణదీర్ఘ సంధి
ఈ) సురేంద్ర సుర + ఇంద్ర గుణసంధి
ఉ) తలపెల్ల తలపు + ఎల్ల గుణసంధి
ఊ) నల్ల గలువ నల్ల + కలువ గసడదవాదేశ సంధి
ఋ) వీడుదడి వీడు + తడిసె గసడదవాదేశ సంధి
ఋ) కొలుసేతులు కాలు + చేయి + లు గసడదవాదేశ సంధి

2) కింది పేరాలోని సంధి పదాలను గుర్తించి అవి ఏ సంధులో రాయండి.

విద్యార్థులందరూ ఆడుకుంటూండగా ఎగురుతున్న పక్షి కింద పడింది. ఆ పక్కనే ఉన్న వాళ్ళంతా దానివైపు పరుగెత్తారు. కాని పురుషోత్తముడనే పిల్లవాడు నీళ్ళు తీసుకువెళ్ళి ఆ పక్షి పైన చల్లాడు. అది తేరుకొని లేచి పైకెగిరి వెళ్ళింది. అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
పై పేరాలోని సంధులు :
విద్యార్థులు = విద్య + అర్థులు – సవర్ణదీర్ఘ సంధి
వాళ్ళంతా = వాళ్ళు + అంతా – ఉకారసంధి
పురుషోత్తముడు = పురుష + ఉత్తముడు – గుణసంధి
పైకెగిరి = పైకి + ఎగిరి – ఇత్వసంధి
విద్యార్థులందరూ = విద్యార్థులు + అందరూ – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3) అలంకారాలు :
అ) వృత్త్యనుప్రాసాలంకారం :
అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు.
1) అర్థాలంకారాలు
2) శబ్దాలంకారాలు

ఉపమాది అలంకారాలు అర్థాలంకారాలు. వీటి గురించి కింది తరగతులలో తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు కొన్ని శబ్దాలంకారాలను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను చదవండి.
1) “ఆమె కవతో వడిడి అడుగులతో గపను దాటింది”.
2) “చి చినుకులు పమని పడుతున్న వేళ”

మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.
ఈ విధంగా

ఒక హల్లును మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే వినసొంపుగా ఉంటుంది. శబ్దం ద్వారా సౌందర్యం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఈ విధంగా శబ్దానికి ప్రాముఖ్యం ఇచ్చే అలంకారాలలో వృత్త్యనుప్రాసాలంకారం ఒకటి.

మరికొన్ని ఉదాహరణలు చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకెళ్ళాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్షభక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా!

ఒక హల్లుగాని, రెండు, మూడు హల్లులు గాని, వేరుగా నైనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని “వ్యత్యనుప్రాస అలంకారం” అంటారు. “ప్రతిజ్ఞ” పాఠం చదవండి. వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన పదాలు/ వాక్యాలు గుర్తించండి.
జవాబు:
‘ప్రతిజ్ఞ’ పాఠంలోని వృత్త్యనుప్రాసాలంకారానికి చెందిన పదాలు / వాక్యాలు :

  1. పొలాల నన్నీ హలాల దున్నీ ఇలా తలంలో
  2. హేమం పిండగ – సౌఖ్యం నిండగ
  3. ఘర్మజలానికి, ధర్మజలానికి
  4. నిలో వనిలో కార్యానాలో
  5. నా వినిపించే నా విరుతించే నా వినిపించే నా విరచించే
  6. త్రిలోకాలలో త్రికాలాలలో
  7. బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ
  8. విలాపాగ్నులకు విషాదాశ్రులకు
  9. పరిష్కరించే, బహిష్కరించే – మొ||వి.

ఆ) ఛేకానుప్రాసాలంకారం :
కింది వాక్యం చదవండి.
నీకు వంద వందనాలు

పై వాక్యంలో ‘వంద’ అనే హల్లుల జంట వెంటవెంటనే అర్థభేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’నాలు – నమస్కారాలు అనే అర్థాన్నిస్తుంది. ఈ విధంగా – హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస అలంకారం’ అంటారు. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు:

  1. పాప సంహరుడు “హరుడు”
  2. మహాహీ భరము
  3. కందర్పదర్పము
  4. కానఁగాననమున ఘనము ఘనము

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

వారిధి : సముద్రం, అంబుధి, ఉదధి
భానుడు : సూర్యుడు, రవి, ప్రభాకరుడు\
ఘనము : మేఘము, పయోధరం
గిరి : పర్వతం, కొండ, అది
జిహ్వ : నాలుక, రసన, కకుత్తు
మిన్ను : ఆకాశం, గగనము, నభము
నందనుడు : కుమారుడు, పుత్రుడు, ఆత్మజుడు
కంఠీరవం : సింహం, కేసరి, పంచాస్యం
సురలు : దేవతలు, అనిమిషులు, నిర్జరులు
ధరణి : భూమి, వసుధ, అవని
బొంకు : అబద్దం, అసత్యం
రాజు : నృపతి, నరపతి, క్షితిపతి
నుతి : పొగడ్త, స్తోత్రము, స్తుతి
వారిజగర్భుడు : బ్రహ్మ, విధాత, విరించి

వ్యుత్పత్యర్థాలు

భానుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
వారిజగర్భుడు – పద్మము గర్భముగా కలవాడు (బ్రహ్మ)
వారిజము – నీటి నుండి పుట్టినది (పద్మం)
నందనుడు – సంతోషమును కలుగజేయువాడు (కుమారుడు)
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
శరధి – శరములకు (నీళ్ళకు) నిధి (సముద్రం)
రాజు – రంజింపచేయువాడు (నరపతి)
కంఠీరవం – కంఠంలో ధ్వని కలది (సింహం)

నానార్థాలు

రాజు = ప్రభువు, చంద్రుడు
బుద్ధుడు = పండితుడు, బుధగ్రహం, వేల్పు, వృద్ధుడు
గుణము = స్వభావం, దారము, వింటినారి
పాకం = వంట, పంట, కార్యపాకాలు
జిహ్వ = నాలుక, వాక్కు జ్వాల
నందనుడు = కొడుకు, సంతోష పెట్టువాడు
ధర్మం = పుణ్యం, న్యాయం, ఆచారం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
విద్యాధికుండు = విద్యా + అధికుండు – సవర్ణదీర్ఘ సంధి
శాస్త్రార్థం = శాస్త్ర + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
వారిజాప్తుడు = వారిజ + ఆప్తుడు – సవర్ణదీర్ఘ సంధి
వజ్రాయుధంబు = వజ్ర + ఆయుధంబు – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.
సురేంద్ర = సుర + ఇంద్ర – గుణసంధి
విక్రమోన్నతుడు = విక్రమ + ఉన్నతుడు – గుణసంధి
దేవేంద్ర = దేవ + ఇంద్ర – గుణసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
వానికైన = వానికిన్ + ఐన – ఇత్వసంధి
వినుతికెక్కిన = వినుతికిన్ + ఎక్కిన – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
తరమిడి = తరము + ఇడి – ఉత్వసంధి
తనువెల్ల = తనువు + ఎల్ల – ఉత్వసంధి
తలపెల్ల = తలపు + ఎల్ల – ఉత్వసంధి
మున్నెన్నన్ = మున్ను + ఎన్నన్ – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పురుషములకు గసడదవలు బహుళంబుగానుగు.
ధారదప్పిన = ధార + తప్పిన – గసడదవాదేశ సంధి
కాలుసేతులు = కాలు + చేతులు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
మహాదానం గొప్పదైన దానం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాభాగ్యం గొప్పదైన భాగ్యం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విద్యధికుండు విద్యచేత అధికుండు తృతీయా తత్పురుష సమాసం
వినయభూషణుడు వినయము చేత భూషణుడు తృతీయా తత్పురుష సమాసం
వివేక సంపన్నుడు వివేకము చేత సంపన్నుడు తృతీయా తత్పురుష సమాసం
బుధస్తోత్ర పాత్రుండు బుధస్తోత్రమునకు పాత్రుండు షష్ఠీ తత్పురుష సమాసం
శాస్త్రార్థము శాస్త్రముల యొక్క అర్థము షష్ఠీ తత్పురుష సమాసం
భానువంశం భానువు యొక్క వంశం షష్ఠీ తత్పురుష సమాసం
విజ్ఞాననిధి విజ్ఞానమునకు నిధి షష్ఠీ తత్పురుష సమాసం
రెండువేల నాల్కలు రెండు వేల సంఖ్య గల నాలుకలు ద్విగు సమాసం
సత్కీర్తి గొప్పదైన కీర్తి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విచారకోవిదుడు విచారమునందు కోవిదుడు సప్తమీ తత్పురుష సమాసం
వారిజగర్భుడు వారిజము గర్భము నందు కలవాడు బహున్రీహి సమాసం
రిపుగజము రిపువు అనే గజము రూపక సమాసం
వారిజాప్తుడు వారిజములకు ఆప్తుడు షష్ఠీ తత్పురుష సమాసం
దేవేంద్రుడు దేవతలకు ఇంద్రుడు షష్ఠీ తత్పురుష సమాసం
దురితదూరుడు దురితములను దూరం చేయువాడు తృతీయా తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

నిత్యము – నిచ్చలు
వంశము – వంగడము
అద్భుతము – అబ్బురము
విజ్ఞానము – విన్నానము
సత్యము – సత్తు
భాగ్యము – బాగేము
రాట్టు – ఱేడు
గుణము – గొనము
విద్య – విద్దె / విద్దియ
గర్వము – గరువము
శాస్త్రము – చట్టము
కీర్తి – కీరితి

కవి పరిచయం

పాఠము : ‘హరిశ్చంద్రుడు’

కవి : గౌరన

నివాసస్థలం : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం

దేని నుండి గ్రహించబడింది : గౌరన కవి రచించిన “హరిశ్చంద్రోపాఖ్యానం” అనే ద్విపద కావ్యం నుండి గ్రహించబడింది.

కవి కాలము : 15వ శతాబ్దానికి చెందినవాడు.

రచనలు :
1) హరిశ్చంద్రోపాఖ్యానం
2) నవనాథ చరిత్ర
3) సంస్కృతంలో ‘లక్షణ దీపిక’ రచించాడు.

బిరుదు :
సరస సాహిత్య విచక్షణుడు.

రచనాశైలి : మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అలరారుతుంది. అచ్చతెలుగు పలుకుబళ్ళు కవిత్వం నిండా రసగుళికల్లా జాలువారుతాయి. పదప్రయోగాలలో నైపుణ్యం అడుగడుగునా కనబడుతుంది.

ద్విపద పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1-2 పంక్తులు
నిరుపమ విజ్ఞాననిధి వశిష్ఠుండు
పురుహూతు తోడ నద్భుతముగాఁ బలికె
ప్రతిపదార్ధం :
నిరుపమ విజ్ఞాననిధి; నిరుపమ = సాటిలేని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = పాతర (ఆశ్రయమైన) ;
వశిష్ఠుండు = వశిష్ఠ మహర్షి
పురుహూతుతోడన్ = దేవేంద్రునితో (పెక్కు మందిచే పిలువబడువాడు పురుహూతుడు)
అద్భుతముగాన్ = ఆశ్చర్యకరముగా (వింతగా)
పలికెన్ = ఇలా చెప్పాడు

భావం :
సాటిలేని విజ్ఞాన నిధియైన వశిష్ఠ మహర్షి, ఆశ్చర్యం కలిగే విధంగా దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3వ పంక్తి నుండి 10వ పంక్తి వరకు
వినుము సురేంద్ర యీ విశ్వంబునందు
వినుతి కెక్కిన మహావిక్రమోన్నతుఁడు
వినయభూషణుఁడు వివేకసంపన్నుఁ
డతుల సత్కీర్తి మహాభాగ్యశాలి
వితత ధనుర్వేద విద్యాధికుండు
కరుణాపయోనిధి గాంభీర్యఘనుఁడు
దురితదూరుఁడు బుధస్తోత్రపాత్రుండు
ప్రతిపదార్ధం :
సురేంద్ర = ఓ దేవేంద్రా
వినుము = విను
ఈ విశ్వంబునందు = ఈ ప్రపంచంలో
వినుతికెక్కిన ; (వినుతికిన్ + ఎక్కిన) = ప్రసిద్ధి కెక్కిన
మహావిక్రమోన్నతుడు ; మహా = గొప్ప
విక్రమ = పరాక్రమం చేత
ఉన్నతుడు = గొప్పవాడు
తనరు = ప్రసిద్ధి పొందిన
షోడశ మహాదాన = పదహారు గొప్పదానములచే
వినోది = వినోదంగా ప్రొద్దుపుచ్చేవాడు
వినయ భూషణుడు = వినయమే అలంకారంగా గలవాడు
వివేక సంపన్నుడు = “మంచి చెడ్డలు తెలిసికోడం” అనే వివేకముతో కూడినవాడు
అతుల = పోలిక చెప్పడానికి వీలుకాని
సత్మీర్తి = మంచి కీర్తి గలవాడు
మహాభాగ్యశాలి = గొప్ప ఐశ్వర్యంచే ప్రకాశించేవాడు తనరు షోడశమహాదాన వినోది
వితత = విరివియైన (విస్తారమైన)
ధనుర్వేద విద్యా = ధనుర్వేద విద్య యందు (విలు విద్యలో)
అధికుండు = గొప్పవాడు
కరుణాపయోనిధి = దయకు సముద్రుని వంటివాడు
గాంభీర్యఘనుడు = మేఘము వలె గంభీరుడు
దురితదూరుడు = పాపానికి దూరంగా ఉండేవాడు (పుణ్యాత్ముడు)
బుధస్తోత్ర పాత్రుండు = పండితుల యొక్క ప్రశంసలకు యోగ్యుడు

భావం :
ఓ దేవేంద్రా ! ఈ ప్రపంచంలో మహా పరాక్రమ వంతుడు హరిశ్చంద్రుడు. అతడు పదహారు రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా కలవాడు. వివేకమే సంపదగా కలవాడు. సాటిలేని కీర్తి కలవాడు. గొప్ప భాగ్యవంతుడు. విస్తారమైన ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. దయకు సముద్రుని వంటివాడు. పుణ్యాత్ముడు పండితులను గౌరవించేవాడు.

విశేషాంశం :
షోడశమహాదానములు :
1. గోదానము 2. భూదానము 3. తిలదానము 4. హిరణ్యదానము 5. రత్నదానము 6. విద్యాదానము 7. కన్యాదానము 8. దాసీదానము 9. శయ్యాదానము 10. గృహదానము 11. అగ్రహార దానము 12. రథదానము 13. గజదానము నిధి 14. అశ్వదానము 15. ఛాగ (మేక) దానము 16. మహిష (దున్నపోతు) దానము.

11వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు
సర్వ శాస్త్రా విచారకోవిదుఁడు
గర్వితరిపుగజ కంఠీరవుండు
వరుస నార్వురు చక్రవర్తులలోనఁ
దరమిడి మున్నెన్నఁదగు చక్రవర్తి
నిత్యప్రసన్నుండు నీతిపాలకుఁడు
సత్యసంధుండు త్రిశంకు నందనుఁడు
నిరుపమ విజ్ఞాననిధి భానువంశ
శరధిచంద్రుఁడు హరిశ్చంద్రుఁడా రాజు
ప్రతిపదార్థం :
సర్వ శాస్త్రార్థ విచారకోవిదుఁడు; సర్వశాస్త్ర = అన్ని శాస్త్రముల
అర్థ = అర్థాన్ని
విచార = పరిశీలించడంలో
కోవిదుడు = పండితుడు
గర్వితరిపుగజ కంఠీరవుండు ; గర్విత = గర్వించిన
రిపు = శత్రువులు అనే
గజ = ఏనుగులకు
కంఠీరవుండు – సింహము వంటివాడు (శత్రువులను మర్ధించేవాడు)
వరుసన్ = వరుసగా
ఆర్వురు చక్రవర్తులలోన్ = ప్రసిద్ధులైన షట్ చక్రవర్తులలో
తరమిడి = తారతమ్యము ఎంచి
మున్ను = ముందుగా
ఎన్నదగు = లెక్కింపదగిన (గ్రహింపదగిన)
చక్రవర్తి = మహారాజు
నిత్య, ప్రసన్నుండు = ఎల్లప్పుడు నిర్మలమైనవాడు (నిత్య సంతుష్టుడు)
నీతిపాలకుఁడు = నీతివంతమైన పాలన చేసేవాడు
సత్యసంధుడు = సత్యమును పాటించేవాడు
త్రిశంకునందనుడు = త్రిశంకుమహారాజు కుమారుడు
నిరుపమ విజ్ఞాన నిధి ; నిరుపమ = పోలిక చెప్పరాని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = రాశి (సాటిలేని విజ్ఞానం కలవాడు)
భానువంశ శరధి చంద్రుడు ;
భానువంశ = సూర్య వంశము అనే
శరధి = సముద్రములో పుట్టిన
చంద్రుడు = చంద్రుని వంటివాడు
హరిశ్చంద్రుఁడా రాజు = హరిశ్చంద్రుడు అనే రాజు

భావం :
అన్ని శాస్త్రాల సారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిటి సింహం వంటివాడు. షట్చక్ర వర్తులలో ఒకడు. సత్యం వదలనివాడు. నీతిమంతమైన పాలన చేసేవాడు. గొప్ప జ్ఞాని. సత్యవాక్పరిపాలకుడు. సూర్యవంశస్థుడైన త్రిశంకుని కుమారుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. సూర్య వంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు.

విశేషాంశం :
షట్చక్రవర్తులు :
1) హరిశ్చంద్రుడు 2) నలుడు 3) పురుకుత్సుడు 4) పురూరవుడు 5) సగరుడు 6) కార్తవీర్యార్జునుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

19వ పంక్తి నుండి 26వ పంక్తి వరకు
పోండిమి మదిఁ దలపోసి చూచినను
వాఁడెపో బొంకనివాఁడు దేవేంద్ర
అల రెండువేల జిహ్వల వానికైనఁ
గొలఁదె హరిశ్చంద్రు గుణములు వొగడఁ
దను వెల్ల సత్యంబు తలఁ పెల్లఁగరుణ
పను లెల్ల ధర్మంబు పలు కెల్లఁ బ్రియము
బొంకు నాలుకకుఁ జేర్పుట కాని వావి
ప్రతిపదార్థం :
పోడిమిన్ = చక్కగా
మదిన్ = మనస్సులో
తలపోసి చూచినను = ఆలోచించి చూసినట్లయితే
దేవేంద్ర = ఓ దేవేంద్రా
బొంకనివాడు = అబద్దం ఆడనివాడు
వాడెపో = వాడే సుమా (ఆ హరిశ్చంద్రుడే)
అల = ప్రసిద్ధమైన
రెండువేల జిహ్వలవానికైనన్; = రెండువేల నాలుకలు గల ఆదిశేషునికైనా
హరిశ్చంద్రు = హరిశ్చంద్రుని యొక్క
గుణములు + పొగడన్ = గుణాలను పొగడుటకు
కొలదె; (కొలది + ఎ) = శక్యమా (కాదు)
తనువు + ఎల్లన్ = ఆయన శరీరమంతా
సత్యంబు = సత్యము
తలపు + ఎల్లన్ = హృదయము అంతా
కరుణ = జాలి, దయ
పనులు + ఎల్లన్ = ఆయన పనులు అన్నీ
ధర్మంబు = ధర్మము
పలుకు + ఎల్లన్ = మాట అంతయూ
ప్రియము = ఇంపుగా ఉంటుంది
బొంకు = అబద్ధము
నాలుకకున్ = నాలికవద్దకు
చేర్పుట = చేర్చడం
కాని = లేని
వాయి = నోరు

భావం :
ఓ దేవేంద్రా ! చక్కగా మనస్సులో ఆలోచించి ఆ రాజు చూస్తే హరిశ్చంద్రుడే అబద్ధం ఆడనివాడు. రెండువేలు నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మగుణం కలవాడు. ఆయన ఎప్పుడూ నిజాలే మాట్లాడతాడు. ఆబద్ధమనేది అతనికి తెలియదు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

27వ పంక్తి నుండి 33వ పంక్తి వరకు
యింక నన్నియుఁ జెప్ప నేమి కారణము
వారిజ గర్భుని వ్రాంత దప్పినను
వారిజాప్తుఁడు దూర్పువంకఁ గ్రుంకినను
మేరువు గ్రుంగిన మిన్ను వ్రాలినను
ధారుణీ చక్రంబు తలక్రిందు వడిన
వారిధు లింకిన వజ్రాయుధంబు
ధార దప్పిన మాటతప్పఁడా రాజు.
ప్రతిపదార్థం :
ఇంకన్ = ఇంకా
అన్నియున్ = అన్ని గుణాలనూ
చెప్పడన్ = చెప్పడానికి
ఏమి కారణము = కారణము ఏముంది (చెప్పడం ఎందుకు)
వారిజ గర్భుని = పద్మమున పుట్టిన బ్రహ్మ యొక్క
వ్రాత + తప్పి న = రాత తప్పినా
వారిజాప్తుడు = పద్మబంధువైన సూర్యుడు
తూర్పు వంకన్ = తూర్పు దిక్కున
క్రుంకినను = అస్తమించినా
మేరువు = మేరు పర్వతము
క్రుంగినన్ = భూమిలోకి దిగిపోయినా
మిన్ను = ఆకాశము
వ్రాలినను = ఊడి కిందపడినా
ధారుణీ చక్రంబు = భూమండలము
తలక్రిందు + పడినన్ = తలక్రిందులుగా పడినా
వారిధులు = సముద్రములు
ఇంకినన్ = ఎండిపోయినా
వజ్రాయుధంబు = దేవేంద్రుని వజ్రాయుధము
ధారతప్పినిన్ = పదును తగ్గినా
ఆరాజు = ఆ హరిశ్చంద్ర మహారాజు
మాట తప్పడు = ఆడిన మాట తప్పడు

భావం : ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలక్రిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు మాత్రము ఆడినమాట తప్పడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 6th Lesson ప్రకృతి ఒడిలో

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 1

ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:

  1. చిత్రంలో ఒక చెట్టు ఉంది. చెట్టు కింద పిల్లలు ఆడుతున్నారు.
  2. ఇద్దరు పిల్లలు కాలువలో కాగితం పడవలు వదలి పెడుతున్నారు.
  3. ఇద్దరు స్త్రీలు ఇంటికి కడవలతో నీరు తీసుకువెడుతున్నారు.
  4. పక్షులు గూళ్ళకు ఎగిరి వస్తున్నాయి.
  5. మూడు గుడిసెలు ఉన్నాయి.
  6. కాలువపై వంతెన ఉంది.
  7. ఆవులు, కుక్క పరుగు పెడుతున్నాయి.

ప్రశ్న 2.
ఏం జరుగుతూంది?
జవాబు:
చిత్రంలో వర్షం పడుతూ ఉంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

ప్రశ్న 3.
చిత్రంలోని పిల్లలు ఏం మాట్లాడుతుండవచ్చు? ఊహించి చెప్పండి.
జవాబు:

  1. చిత్రంలో పిల్లలు కొందరు కాగితపు పడవలు కాలువలో వేస్తూ, ఎదుటివారి పడవ కంటె తమ పడవ ముందుకు వేగంగా వెడుతూందని మాట్లాడుతూ ఉండవచ్చు.
  2. వర్షం వస్తుంది. ఇంటికి వేగంగా వెడదాం రండి అని ఒక బాలిక పక్కవారిని పిలుస్తూ ఉండవచ్చు.
  3. చెమ్మ చెక్క ఆడదాం రమ్మని బాలబాలికలు ఒకరిని ఒకరు పిలుస్తూ ఉండవచ్చు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మనం చేయలేనివి జంతువులు చేయగలిగేవి ఏవి? మాట్లాడండి.
జవాబు:

  1. మనిషి వినలేని ధ్వనులు కూడా కుక్కలకు వినిపిస్తాయి.
  2. చీకట్లో గాలిలోకి విసరిన వస్తువులలో, అది పురుగో, బంతో, కర్రో సులువుగా గ్రహించేశక్తి గబ్బిలాలకు ఉంది.
  3. ఆకారాలను బట్టి ఒకే పరిమాణంలో ఉన్న ఆకులూ, పురుగులు వంటి వాటిని, గబ్బిలాలు గుర్తించగలవు.
  4. తిమింగలాలకు, గబ్బిలాలకన్నా ఎక్కువగా ఇకోలొకేషన్ శక్తి, విశ్లేషణ శక్తి ఉన్నాయి.
  5. పాములూ, ఎలుకలూ మన కంటే ముందుగా భూకంపాలను గుర్తించగలవు.
  6. ఏనుగులు సునామీని 250 కి||మీ దూరంలో ఉండగానే గుర్తిస్తాయి.

ప్రశ్న 2.
శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? దీనివల్ల గతంతో పోలిస్తే, నేడు దేంట్లో ఏమి మార్పులు వచ్చాయి?
జవాబు:
శాస్త్రజ్ఞానం అన్ని రంగాలలోనూ అభివృద్ధి అయ్యింది. ముఖ్యంగా సమాచార రంగంలో, అణుశక్తి రంగంలో, విద్యుచ్ఛక్తి సాధనాల తయారీలో, కంప్యూటర్ రంగంలో, ఇంటర్నెట్ రంగంలో, ప్రయాణ సాధనాల్లో, ఎన్నో మార్పులు వచ్చాయి. వైద్య రంగంలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందడం వల్ల కేన్సర్, గుండెపోటు, మోకాలు మార్పిడి వంటి అసాధ్యమైన రోగాలకు చికిత్సలు సాధ్యమవుతున్నాయి. శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధనలు చేస్తున్నారు. రోదసీ విజ్ఞానంలో చంద్రుడి వద్దకు మనిషిని పంపగలుగుతున్నాము. విమానాలు, రైళ్ళు, బస్సులు, మోటారు సైకిళ్ళు వచ్చాయి.

ప్రశ్న 3.
నిత్యజీవితంలో మీరు గమనించిన ప్రకృతి వింతలను గురించి చెప్పండి.
జవాబు:
నేను గమనించిన ప్రకృతి వింతలు ఇవి.

  1. నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది.
  2. నీరు పల్లానికే ఎప్పుడూ ప్రవహిస్తుంది.
  3. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది.
  4. చలికి నీరు గడ్డకడుతుంది.
  5. చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
  6. గోడ మీద బల్లి జారిపోకుండా పాకుతుంది. ఇవన్నీ నేను గమనించిన ప్రకృతి వింతలు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది భావం వచ్చే పేరాలను గుర్తించండి. వాటికి పేరు పెట్టండి.
అ) ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది.
జవాబు:
పాఠంలో మొదటి పేరా ఈ భావాన్ని ఇస్తుంది. “కాటారం బడిలో ………….. ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో” ……… ఈ పేరాకు “ప్రకృతి అందాలు” అని పేరు పెట్టవచ్చు.

ఆ) మనం ఎన్నో విషయాలను తెలుసుకోడానికీ, పరిశీలించడానికి మనకున్న జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతున్నాయి.
జవాబు:
పాఠంలో 2వ పేరా పై భావాన్ని ఇస్తుంది. “ప్రకృతి రహస్యాలను …………. నీటిని మళ్ళించవచ్చు. ……… అనే పేరా, జ్ఞానేంద్రియాల గురించి చెపుతోంది. ఈ పేరాకు “ప్రకృతి ధర్మాలు – మానవుని గుర్తింపు” అని పేరు పెట్టవచ్చు.

ఇ) మానవుడు తనకున్న బలాలను, బలహీనతలను తెలుసుకున్నాడు. కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందక, ఎన్నో విషయాలను కనుక్కున్నాడు.
జవాబు:
పాఠంలో 66వ పేజీలోని 12వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు ఉన్న పేరా పై భావాన్ని ఇస్తుంది. “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు” – అనే పేరా పై భావాన్ని తెలుపుతుంది. ఈ పేరాకు “శాస్త్రజ్ఞులు – నూతన ఆవిష్కరణలు” – అని పేరు పెట్టవచ్చు.

ప్రశ్న 2.
జట్లు జట్లుగా కూర్చొని పాఠంలోని పేరాలను చదవండి. ఒక్కొక్క పేరాకు ఒక ప్రశ్నను తయారుచేయండి. అంటే అదే ప్రశ్నకు, పేరాలోని విషయం జవాబుగా రావాలి.
జవాబు:
1వ పేరా : “కాటారం బడిలో ………….. ఇలాంటివి కొన్ని చూద్దామా ?”
ప్రశ్న : ప్రకృతిలో కనిపించే అందాలను పేర్కొనండి.

2వ పేరా : “ప్రకృతి రహస్యాలను ……….. మళ్ళించవచ్చు”.
ప్రశ్న : ప్రకృతి ధర్మాలను మానవుడు తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాడు?

3వ పేరా : “ఆధునిక శాస్త్రవేత్త ………… తరంగాలు అంటారు”.
ప్రశ్న : శాస్త్రవేత్తలు కనుగొన్న జ్ఞాన సంపాదన గూర్చి తెలపండి.

4వ పేరా : కొన్ని పరిస్థితులలో ………. జిల్లు మంటుంది.
ప్రశ్న : శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు?

5వ పేరా : “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు”
ప్రశ్న : శాస్త్రజ్ఞులు జ్ఞాన సంపాదనకు కనుగొన్న సాధనాలను తెలపండి.

6వ పేరా : శాస్త్రజ్ఞానం …………. సిద్ధాంతంగా ఆమోదం పొందుతుంది.
ప్రశ్న : శాస్త్రజ్ఞానం ఎప్పుడు సిద్ధాంతంగా రూపొందుతుంది?

7వ పేరా : “దృష్టి, వినికిడి ………. గబ్బిలాల కన్నా ఎక్కువ”.
ప్రశ్న : “ఇంద్రియ జ్ఞానంలో కొన్ని జంతువులు మానవులను మించాయి” వివరించండి.

8వ పేరా : “ప్రకృతి వైపరీత్యాలను ……….. శాస్త్రజ్ఞులు నిరూపించారు”.
ప్రశ్న : ప్రకృతి వైపరీత్యాలను కనిపెట్టడంలో జంతువులలో గల ప్రత్యేకత ఎట్టిది?

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి ? వాటివల్ల మనం ఏం చేయగలుగుతున్నాం?
జవాబు:
ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి, మనిషికి ఉన్న మూలసాధనాలు జ్ఞానేంద్రియాలు. మనకు జ్ఞానం కలిగించే ఐదు ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలు అంటాము.

  1. కన్ను దృశ్య జ్ఞానాన్ని ఇస్తోంది.
  2. చెవి శ్రవణ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
  3. చర్మం స్పర్శ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
  4. ముక్కు వాసనను తెలియజేస్తుంది.
  5. నాలుక రుచిని తెలుపుతుంది.

ఆ) ఇంద్రియజ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
మనం ఇంద్రియ జ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్లనే, మనకు నేడు రేడియోలు వచ్చాయి. విద్యుచ్ఛక్తి వచ్చింది. ఆకాశంలోని నక్షత్రాలలో ఏ పదార్థాలు ఉన్నాయో తెలిశాయి. ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరించడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు. టెలిస్కోపులు, మైక్రోస్కోపులు, ఫోటోగ్రఫీ, ఎక్స్ రేలు, చీకట్లో చూడటానికి వీలైన సాధనాలూ, రాడార్ వంటి వాటిని కల్పించారు.

ఇ) చూపు, వినికిడి, వాసనలను తెలుసుకోవడం అన్నవాటి విషయంలో మనకు, జంతువులకు ఉండే తేడాలు ఏమిటి? దీని వలన మీరు ఏం గ్రహించారు?
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 2 AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 3

ఈ) ఈ పాఠంలోని మొదటి పేరాకు, మిగతా పేరాలకు మధ్య ఉన్న భేదమేమిటి?
జవాబు:
ఈ పాఠంలో మొదటి పేరా ప్రకృతిని వర్ణిస్తూ సాగింది. అది వర్ణనాత్మకంగా ఉంది. చిన్న సైజు అక్షరాలలో ఉంది. రెండవ పేరా నుండి శాస్త్ర విజ్ఞానం గురించి విశ్లేషణ ఉంది. కాబట్టి మిగిలిన పేరాలు విశ్లేషణాత్మకంగా సాగాయి. అవి పెద్ద టైపు అక్షరాలలో అచ్చయ్యా యి.

III. స్వీయరచన

1. ఈ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో మీ సొంతమాటలలో జవాబులు రాయండి.

అ) “ప్రకృతి రహస్యాలు అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు” దీని మీద మీ అభిప్రాయం ఐదు వాక్యాలలో రాయండి.
జవాబు:
మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అన్నవి జ్ఞానేంద్రియాలు. మనము ఏ విషయాన్ని గురించి తెలిసికోవాలని ఉన్నా, ఈ ఐదు ఇంద్రియాల వల్లనే సాధ్యం అవుతుంది. మనం కంటికి కనబడే కాంతి తరంగాల ద్వారానే వస్తువులను చూడగలం. చెవికి వినబడే ధ్వని తరంగాల ద్వారానే శబ్దాలు వినగలం. చర్మానికి తగిలిన స్పర్శ వల్లే అది వేడో, చలో గుర్తించగలం. నాలుకతో రుచి చూస్తేనే, పదార్థం రుచి తెలుస్తుంది. ముక్కుతో వాసన చూస్తేనే పరిమళం తెలు ,కోగలం.

ఆ) శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాల హద్దులను తెలుసుకోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాలు గుర్తించలేని విషయాలను తెలుసుకోడానికి, సాధనాలు తయారుచేశారు. వారు మైక్రోస్కోపులు, టెలిస్కోపులు, రాడార్లు , ఎక్స్ రేలు, ఫొటోగ్రఫీ, చీకట్లో చూడగల సాధనాలు తయారుచేశారు. గామా కిరణాలు, రేడియోతరంగాలు వంటి వాటిని తయారుచేశారు.

2. ఈ కింది ప్రశ్నలకు పదివాక్యాలలో సొంతమాటలలో జవాబులు రాయండి.

అ) సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి రెండూ ఒకటేనా? కాదా? ఎందుకు?
జవాబు:
సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి ఒకటి కాదు. సాధారణ దృష్టి కలవాడు ప్రతి సంఘటనకూ వెనుక ఉన్న కారణాన్ని గూర్చి ఆలోచించడు. సూర్యుడు తూర్పు దిక్కులోనే ఎందుకు ఉదయిస్తున్నాడు ? ఆటలమ్మ ఎందుకు వచ్చింది ? అని శాస్త్ర దృష్టి కలవాడు ఆలోచిస్తాడు. వేంకటేశ్వరస్వామి కోపం వల్ల తలనొప్పి వచ్చిందంటే, శాస్త్ర దృష్టి కలవాడు అంగీకరించడు. శాస్త్ర దృష్టి కలవాడు మూఢనమ్మకాలను నమ్మడు. శాస్త్ర దృష్టితో విషయాన్ని పరీక్షించి చూచి, సత్యాన్నే నమ్ముతాడు.

ఆ) ప్రకృతి అందాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ప్రకృతి అందాలు :
భగవంతుడు ప్రకృతిలో ఎన్నో అందాలు సమకూర్చాడు. అందమైన సూర్యోదయం, ఆకాశంలో ఎర్రని సంధ్యారాగం, కోయిలల కూతలు, ఆకాశంలో పక్షుల బారులు, కొండలు, కోనలు, పచ్చని వనాలు, పూలతోటలు, ఆవులు, గేదెలు, అనేక రకాల జంతువులు ప్రకృతిలో ఉంటాయి.

వర్షం వచ్చే ముందు ఇంద్రధనుస్సు ఆకాశంలో కనబడుతుంది. వసంతం వస్తే చెట్లు అన్నీ చిగిర్చి పూలు పూస్తాయి. గాలికి కొమ్మలు రెపరెపలాడుతూ మనలను దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటాయి. కోకిలలు కుహూకుహూ అంటూ కూస్తాయి. చిలుకలు మాట్లాడుతాయి. సాయం సంధ్యలో ఆకాశంలో కుంకుమ అరబోసినట్లు ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను అందించిన దైవానికి మనం కృతజ్ఞతగా ఉండాలి.

IV. పదజాలం – వినియోగం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.

అ) శాస్త్ర దృష్టి మానవుడి కృషికి ఒక మార్గం చూపిస్తుంది. (త్రోవ)
ఆ) కొండలను పగలగొట్టినప్పుడు భూప్రకంపనలు వస్తాయి. (ఎక్కువ కదలికలు)
ఇ) ఎండమావులను చూసి నీరు అని భ్రమపడతాము. (భ్రాంతి)

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను ఎంపిక చేసుకొని వాటితో వాక్యాలు రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు.
i) కొందరికి పొగడ్తలు ఇష్టం ఉండవు.
ii) ప్రశంసలకు లొంగకపోవడం గొప్పవారి లక్షణం.

అ) బొమ్మలలో రకరకాల ఆకృతులు ఉంటాయి.
జవాబు:
i) నగరంలో పలురకాల ఆకారాల ఇండ్లు ఉంటాయి.
ii) మానవుల్లో రకరకాల రూపాలు గలవాళ్ళు ఉంటారు.

ఆ) బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది.
జవాబు:
i) విద్యార్థులు ఎల్లప్పుడు నిజం పలకాలి.
ii) మహాత్ములు సదా యథార్థం పలికి తీరుతారు.

ఇ) మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ.
జవాబు:
i) జ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం.
ii) మనం ఎల్లప్పుడు చక్షువును రక్షించుకోవాలి.

ఈ) మానవుని కంటే జంతువులు తొందరగా వాసనలను పసిగడతాయి.
జవాబు:
i) పశువులు మానవులకు ఉపకారం చేస్తాయి.
ii) మృగాలు అరణ్యంలో సంచరిస్తాయి.

ఉ) చైనాలో ఒకసారి కలుగులలోంచి ఎన్నో పాములు బయటకు వచ్చాయి.
జవాబు:
i) ఇంటిలోని రంధ్రం నుంచి సర్పము వచ్చింది.
ii) పొలంలోని బిలంలో ఫణి చేరింది.

3. కింద గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.
అ) పుష్పాలు సున్నితమైనవి.
ఆ) మన దమ్మం మనం పాటించాలి.
ఇ) శాస్త్రాన్ని అతిక్రమించగూడదు.
ఈ) కొందరికి చిత్తరువులు గీయడంలో నైపుణ్యం ఉంటుంది.
ఉ) ఎవరి ప్రాణం వారికి తీపి.

ప్రకృతి – వికృతి

పుష్పం – పూవు
శాస్త్రం – చట్టం
ప్రాణం – పానం
ధర్మం – దమ్మం
చిత్రము – చిత్తరువు

V. సృజనాత్మకత

ఈ కింది వాక్యాలు చదవండి.

1) “చప్పట్ల చప్పుడు విని, సీతాకోక చిలుకలు పైకి లేచాయి” – సాధారణ వాక్యం.

“ఆ చప్పట్ల ప్రకంపనలకు, ఆ పరిసరాలలో చెట్ల మీద ఉన్న రంగురంగుల సీతాకోకచిలకలు గుంపులు గుంపులుగా రెక్కలు రెపరెపలాడిస్తూ పైకి లేచాయి” – పై వాక్యాన్నే వర్ణిస్తూ రాసిన వాక్యం ఇది. వాక్యంలోని కర్త, కర్మ, క్రియ పదాలలో దేన్ని గురించి అయినా గొప్పగా / అందంగా వివరించేలా సరైన పదాలను జోడిస్తూ రాస్తే మామూలు వాక్యాలు కూడా వర్ణనాత్మక వాక్యాలుగా మారుతాయి. మీరు కూడా మీకు నచ్చిన కథను / సన్నివేశాన్ని / సంఘటనను లేదా ఏదైనా ఒక అంశాన్ని గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఆ గ్రామంలో అందం మాట వస్తే, అంతా వసంతసేన గురించే చెప్పుకొనేవారు. వసంతసేన ముఖం ముందు, చంద్రుడు వెలవెల పోయేవాడు. తోటలో పువ్వులు వసంతసేన ముఖాన్ని చూసి తెల్లపోయేవి. వసంతసేన ఆకుపచ్చ పట్టుచీర కట్టుకొని గుడికి రాజహంసలా వెడుతూంటే, ఆ గ్రామంలో పెద్దలూ, చిన్నలూ ఆమె కేసే కళ్ళు తిప్పకుండా చూసేవారు. వసంతసేన అందం ముందు అప్సరసలు కూడా దిగదుడుపే.

ఆ ఊరిలో హరిహరస్వామి ఆలయం ఉంది. వసంతసేనకు అమ్మమ్మ నృత్యగానాలలో మంచి శిక్షణను ఇప్పించింది. వసంతసేనకు వయస్సు రాగానే ఆమె అమ్మమ్మ రాగమాలిక దేవాలయంలో అరంగేట్రం చేయించింది. ఆ రోజు కోడెగారు పిల్లలంతా వసంత సేన కనుసన్నల కోసం పడిగాపులు కాశారు. ఆ సమయంలోనే దేవాలయానికి వచ్చిన ఆ దేశపు రాజు మదనసింహుడి దృష్టి వసంతసేన మీద పడింది. రాజు తన దృష్టిని వసంతసేన నుండి మరలించుకోలేకపోయాడు. వసంత సేన కూడా రాజును కన్ను ఆర్పకుండా చూసింది. ఆ తొలిచూపుల సమ్మేళన ముహూర్తం, వారి వివాహానికి నాంది పలికింది.

VI. ప్రశంస

1) భూమిమీద ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, మానవులు ……….. ఇలా ప్రతి ఒక్కదాంట్లో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మీ మిత్రులతో చర్చించి దేంట్లో ఏ ఏ గొప్పదనాలున్నాయో రాయండి.
జవాబు:
1) చెట్లు గొప్పదనం :
మనకు పనికిరాని కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు) వాయువును గ్రహించి, మనకు ప్రాణవాయువును ఇస్తాయి.

2) పక్షులు గొప్పదనం :
పక్షులకు గొప్ప దిశా జ్ఞానం ఉంటుంది. అవి ఎక్కడకు ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ గూటికి అవి వస్తాయి.

3) జంతువులు :
కొన్ని జంతువులు ప్రకృతి వైపరీత్యాలను మానవుల కంటే ముందే గుర్తిస్తాయి. దృష్టి, వినికిడి, వాసనలను పసిగట్టే విషయంలో జంతువులు మానవుని కన్నా ముందున్నాయి.

4) మానవులు :
మానవులు బుద్ధిజీవులు, మానవులకు ఆలోచనా శక్తి, వివేచనా శక్తి, నిర్ణయాత్మక శక్తి ఉంటాయి. జంతువులకు వివేచనా శక్తి ఉండదు.

ప్రాజెక్టు పని

* ప్రకృతిని గురించిన చిత్రాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 4

VII. భాషను గురించి తెలుసుకుందాం !

1) కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి.
ఉదా :
అందమైన = అందము + ఐన – ఉత్వ సంధి
(అ) సూక్ష్మమైన – సూక్ష్మము + ఐన – ఉత్వ సంధి
(ఆ) పైకెత్తు = పైకి + ఎత్తు – ఇత్వ సంధి
(ఇ) అయిందంటే = అయింది + అంటే – ఇత్వ సంధి

2) క్రింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఉదా :
మూడయిన రోజులు మూడు రోజులు
(అ) రెండయిన రోజులు – రెండు రోజులు
(ఆ) వజ్రమూ, వైఢూర్యమూ – వజ్రవైఢూర్యాలు
(ఇ) తల్లీ, బిడ్డా – తల్లీబిడ్డలు

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

3) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలను తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు.
పార్వతికి అభినందనలు తెలుపుతూ అందరిచేతా చప్పట్లు కొట్టబడ్డాయి.

అ) కర్తరి : జ్ఞానేంద్రియాలు మనిషికి అనుభవాలను కలిగిస్తాయి.
కర్మణి : జ్ఞానేంద్రియాలచేత మనిషికి అనుభవాలను కలిగింపజేస్తాయి.

ఆ) కర్తరి : చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
కర్మణి : చలిచేత నెయ్యి, నూనె పేరుకొనబడతాయి.

ఇ) కర్తరి : శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలను చేస్తుంది.
కర్మణి : శాస్త్రజ్ఞానముచేత కొన్ని ప్రతిపాదనలు చేయబడుతుంది.

4) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) కర్మణి : శాస్త్రజ్ఞులచేత అనేక వేల సాధనాలు కల్పించబడినవి.
కర్తరి : శాస్త్రజ్ఞులు అనేక సాధనాలను కల్పించారు.

ఆ) కర్మణి : ఈ ప్రతిపాదన శాస్త్రముచేత పరమ సత్యంగా పరిగణింపబడదు.
కర్తరి : ఈ ప్రతిపాదనను శాస్త్రము పరమసత్యంగా పరిగణిస్తుంది.

ఇ) కర్మ : అది సిద్ధాంతముగా ఆమోదము పొందబడుతుంది.
కర్తరి : అది సిద్ధాంతంగా ఆమోదం పొందింది.

5) తత్పురుష సమాసం.

1. మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా! కింది వాటిలో గీత గీసిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

అ) విద్యను అర్థించేవాళ్ళు = విద్యార్థులు – ద్వితీయా తత్పురుష సమాసం
ఆ) గుణాల చేత హీనుడు = గుణహీనుడు – తృతీయా తత్పురుష సమాసం
ఇ) సభ కొరకు భవనం = సభాభవనం – చతుర్థి తత్పురుష సమాసం
ఈ) దొంగ వల్ల భయం = దొంగభయము – పంచమీ తత్పురుష సమాసం
ఉ) రాముని యొక్క బాణం = రామబాణం – షష్ఠీ తత్పురుష సమాసం
ఊ) గురువులలో శ్రేష్ఠుడు = గురుశ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
ఋ) దేశము నందు భక్తి = దేశభక్తి – సప్తమీ తత్పురుష సమాసం

(పై వాక్యాల్లో వేర్వేరు విభక్తులను గమనించారు కదా!)
పై విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాయండి.

2. కింది సమాస పదాలను పరిశీలించి విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లను రాయండి.
ఉదా :
విద్యార్థి – విద్యను అర్థించేవాడు – ద్వితీయా తత్పురుష సమాసం

పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. ధనహీనుడు ధనము చేత హీనుడు ద్వితీయా తత్పురుష సమాసం
2. పొట్టకూడు పొట్ట కొరకు కూడు చతుర్థి తత్పురుష సమాసం
3. రాక్షసభయం రాక్షసుల వలన భయం పంచమీ తత్పురుష సమాసం
4. నాపుస్తకం నా యొక్క పుస్తకం షష్ఠీ తత్పురుష సమాసం
5. రాజశ్రేష్ఠుడు రాజుల యందు శ్రేష్ఠుడు సప్తమీ తత్పురుష సమాసం

3. అతిశయోక్తి అలంకారం
కింది వాక్యాన్ని చదవండి.

ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాం.

ఈ విధంగా గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి అలంకార’మంటారు.

అతిశయోక్తి అలంకారానికి సంబంధించిన కొన్ని వాక్యాలు రాయండి.
1) మా ఊర్లో పంటలు బంగారంలా పండుతాయి.
2) మా తోటలోని మామిడిపండ్లు అమృతం వలె ఉంటాయి.
3) మా అన్నయ్య తాటిచెట్టంత పొడవున్నాడు.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

ప్రశంస : పొగడ్త, అభినందన
కలుగు : రంధ్రం, బిలం
నిప్పు : అగ్ని, చిచ్చు
పార్వతి : గౌరి, ఉమ
ఆకాశం : నింగి, నభం
సముద్రం : జలధి, వారిధి
ఆమోదం : అంగీకారం, సమ్మతి
లోకం : విశ్వం, జగము
గాలి : వాయువు, మారుతం
తరంగము : భంగము, అల
నక్షత్రం : తార, చుక్క

వ్యుత్పత్యర్థాలు

అగ్ని : మండెడి స్వభావం కలది
జలధి : నీటిని ధరించునది
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది
ఉదధి : నీటిని ధరించునది

నానార్థాలు

అంబరం = గగనం, వస్త్రం, శూన్యం
వర్షం = వాన, సంవత్సరం
కన్ను = నేత్రం, బండి చక్రం
శక్తి = సామర్థ్యం, పార్వతి

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
జ్ఞానాభివృద్ధి = జ్ఞాన + అభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
ధనాశ = ధన + ఆశ – సవర్ణదీర్ఘ సంధి
నిజానందం = నిజ + ఆనందం – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
జ్ఞానేంద్రియం = జ్ఞాన + ఇంద్రియం – గుణసంధి
సర్వోన్నత = సర్వ + ఉన్నత – గుణసంధి

ఆమ్రేడిత సంధి :
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితంబు పరమగునపుడు సంధి తరచుగానగు.
అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు = ఆమ్రేడిత సంధి
ఔరౌర = ఔర + ఔర = ఆమ్రేడిత సంధి

లులనల సంధి :
సూత్రం : లు, ల, న లు పరమగునపుడు మువర్ణమునకు లోపమును, తత్పూర్వ స్వరమునకు దీర్ఘమును, బహుళముగా వచ్చును.
తరంగాలు = తరంగము + లు – లులనల సంధి
సముద్రాలు = సముద్రము + లు – లులనల సంధి
భూకంపాలు = భూకంపము + లు – లులనల సంధి
రహస్యాలు = రహస్యము + లు – లులనల సంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
ఊరెల్ల = ఊరు + ఎల్ల – ఉత్వసంధి
ముందున్నాయి = ముందు + ఉన్నాయి – ఉత్వసంధి
పరుగెత్తి = పరుగు + ఎత్తి – ఉత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ప్రార్థనా సమావేశం ప్రార్థన కొఱకు సమావేశం చతుర్థీ తత్పురుష సమాసం
భూకంపాలు భూమి యొక్క కంపాలు షష్ఠీ తత్పురుష సమాసం
ప్రకృతి రహస్యాలు ప్రకృతి యొక్క రహస్యాలు షష్ఠీ తత్పురుష సమాసం
ప్రకృతి ధర్మము ప్రకృతి యొక్క ధర్మము షష్ఠీ తత్పురుష సమాసం
శాస్త్ర ప్రతిపాదనలు శాస్త్రము నందు ప్రతిపాదనలు సప్తమీ తత్పురుష మాసం
కళాదృష్టి కళయందు దృష్టి సప్తమీ తత్పురుష సమాసం
ఇంద్రియజ్ఞానము ఇంద్రియముల యొక్క జ్ఞానము షష్ఠీ తత్పురుష సమాసం
కాంతి తరంగాలు కాంతి యొక్క తరంగాలు షష్ఠీ తత్పురుష సమాసం
అద్భుత ప్రాణులు అద్భుతమైన ప్రాణులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వంద సంవత్సరాలు వంద (100) సంఖ్యగల సంవత్సరాలు ద్విగు సమాసం
ఐదు కిలోమీటర్లు ఐదు (5) సంఖ్యగల కిలోమీటర్లు ద్విగు సమాసం
మూడు గంటలు మూడు (3) సంఖ్యగల గంటలు ద్విగు సమాసం

రచయిత పరిచయం

పాఠము పేరు : ‘ప్రకృతి ఒడిలో

రచయిత పేరు : కొడవటిగంటి కుటుంబరావుగారు

దేని నుండి గ్రహింపబడింది : రచయిత రాసిన “తాత్త్విక వ్యాసాల నుండి”

రచయిత జననం : అక్టోబరు 28, 1909 (28.10.1909)

మరణం : ఆగస్టు 17, 1980 (17.08.1980)

జన్మస్థలం : తెనాలి, గుంటూరు జిల్లా

రచనలు :
1) ‘జీవితం’, ‘చదువు’ – అనే నవలలు
2) ‘అద్దెకొంప’, ‘షావుకారు సుబ్బయ్య’ మొదలైన కథానికలు
3) సినిమా వ్యాసాలు
4) సైన్సు వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, తాత్త్విక వ్యాసాలు మొ||నవి.

కొత్త పదాలు – అర్థాలు

అంశము = విషయము
అభినందన = ప్రశంస, పొగడ్త
అన్వేషించు = వెదకు, పరిశీలించు
అక్కఱ = అవసరమైన పని
ఆమోదం = అంగీకారం
ఆస్వాదించు = అనుభవించు
ఆకృతులు = రూపాలు
ఆధునికము = క్రొత్తది
కలుగు = రంధ్రం, బొరియ
గండి = రంధ్రము, సందు
చలన చిత్రాలు = సినిమాలు
జ్ఞానేంద్రియాలు = జ్ఞానమును కల్గించే అవయవాలు. ఇవి ఐదు. 1) కన్ను 2) ముక్కు 3) చెవి 4) నాలుక 5) చర్మం

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

దృశ్యము = చూడదగినది, కనబడు వస్తువు
నిరూపించు = నిర్ణయించు
పసిగట్టుట = వాసన ద్వారా గుర్తించుట
పాటించు = ఆదరించు, కావించు
ప్రతిపాదించు = నిరూపించి తెలుపు
పరిమాణము = కొలత
ప్రకంపన = కదలిక
భ్రమలు = భ్రాంతి; లేనిది ఉన్నట్లుగా తోచడం
ఋజువు చేయు = నిరూపించు
విశ్లేషించు = విషయాన్ని విభజించి చూచు
వైపరీత్యము = విపరీతము
విధిగా = ఏర్పాటుగా (తప్పనిసరిగా)
సామ్యము = సాటి, పోలిక
శాస్త్రవేత్త = శాస్త్రం తెలిసినవాడు

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 5 ప్రతిజ్ఞ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 5th Lesson ప్రతిజ్ఞ

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ 1

ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు:
పై చిత్రంలో కుమ్మరివాడు కుండలను తయారుచేస్తున్నాడు. కమ్మరి కొలిమిలో ఇనుప పనిముట్లు తయారుచేస్తున్నాడు. రైతు ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. చేనేత కార్మికుడు మగ్గం నేస్తున్నాడు. ఒకామె కడవతో నీరు పట్టుకెడుతోంది. మరొకామె గంపతో సరుకులు తీసుకువెడుతోంది. పాలేరు గడ్డిమోపు మోస్తున్నాడు. కార్మికులు మరమ్మతుపని చేస్తున్నారు. జాలరి చెరువులో వల విసురుతున్నాడు.

ప్రశ్న 2.
ఆహారోత్పత్తి వెనుక ఉన్న కష్టాన్ని గురించి చెప్పండి.
జవాబు:
పంటలు పండించాలంటే, రైతులు ఎంతో కష్టపడాలి. ముందుగా పొలాల్ని నాగలితో దున్నాలి. చేనుకు నీరు పెట్టాలి. నారుమడి వేయాలి. నారును పెంచాలి. నారు తీసి పొలంలో నాటాలి. నీరు పెట్టాలి. కలుపు తీయాలి. పురుగు మందులు కొట్టాలి. ఎరువులు వేయాలి. చేను కోయాలి. ఆరబెట్టాలి. ధాన్యాన్ని నూర్చాలి. ధాన్యం ఎగురపోయాలి. సంచులలో ధాన్యం పోసి అమ్మాలి. దాన్ని మరల ద్వారా ఆడించాలి. ఇంత చేస్తే కాని బియ్యం, గోధుమ పిండి వంటివి మనకు లభించవు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
మనం వాడే ప్రతి వస్తువు తయారీ వెనుక ఉన్న శ్రమను గురించి చెప్పండి.
జవాబు:
మనం అనేక రకాల పనిముట్లు ఉపయోగిస్తాం. వాటి వెనుక ఎందరో కష్టజీవుల శ్రమ ఉంది. కమ్మరి కొలిమిలో ఇనుమును కాల్చి సమ్మెటపై బాది సాగదీసి కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం, పార, నాగలి కొట్టు వగైరా తయారుచేస్తాడు. కుమ్మరి కుండలు, వంట పాత్రలు చేస్తాడు. సాలె మగ్గంపై మనకు బట్టలు వేస్తాడు. వడ్రంగి, ఇళ్ళకు గుమ్మాలూ, తలుపులూ వగైరా చేస్తాడు. ఇంకా ఎందరో కార్మికులు కార్యానాలలో, యంత్రాల దగ్గర పనిచేసి మనం వాడుకొనే వస్తువులు తయారుచేస్తున్నారు. ఇలా మనం వాడుకొనే ప్రతి వస్తువు వెనుక కార్మికుల శ్రమ, కష్టం, కృషి ఉంది.

ప్రశ్న 4.
కర్షకుడు, కార్మికుడు లేకపోతే ఏమౌతుందో ఆలోచించి చెప్పండి.
జవాబు:
కర్షకుడు, కార్మికుడు వీరిద్దరూ దేశానికి వెన్నెముకలాంటివారు. కర్షకుడు లేకపోతే మనకు తిండిలేదు. కార్మికుడు లేకపోతే, మనం వాడుకోవడానికి ఏ రకమైన పనిముట్లు, నిత్యావసర వస్తువులు, సైకిళ్ళు, కార్లు, విమానాలు, రైళ్ళు కూడా ఉండవు. ప్రతి వస్తువు వెనుక కార్మికుని కష్టం దాగి ఉంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
కార్మికుల, కర్షకుల సౌభాగ్యం అంటే ఏమిటి ? మాట్లాడండి.
జవాబు:
కార్మికులు వారి శ్రమకు తగినట్టుగా ప్రతిఫలాన్ని పొందలేక బాధపడుతున్నారు. కర్షకులు కూడా ఎంతో శ్రమతో, చమటోడ్చి పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్నాడు.

వీరికి ‘సౌభాగ్యం’ అంటే వారికి చేతినిండా పని ఉండి వారు, వారి భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలగడం. పారిశ్రామిక కార్మికులకు యజమానులు శ్రమకు తగిన జీతాలు ఇవ్వడం, కార్మికుల పిల్లలకు విద్యాసదుపాయాలు కలుగజేయడం, కార్మికులకు వైద్యసదుపాయాలు కలుగజేయడం వంటి వాటిని వారి సౌభాగ్యంగా భావించాలి.

ఇక వ్యవసాయ కార్మికులకు సంవత్సరమంతటా పని ఉండదు. ఆ పని లేని రోజుల్లో కూడా వారి జీవితం సుఖంగా నడిచే ఏర్పాట్లు అనగా ‘పనికి ఆహార పథకం, రోజ్ గార్ పథకం’ వంటివి ఏర్పాటు చేయడం జరగాలి.

ప్రశ్న 2.
‘కర్షకుడు, కార్మికుడు’ చేస్తున్న సేవను గురించి చర్చించండి.
జవాబు:
కర్షకులు, విరామ మెరుగని కష్టజీవులు. మూడువందల అరవై రోజులూ శ్రమించి వ్యవసాయం పనులు చేసి, మనకు ఆహారానికి కావలసిన ఆహార ధాన్యాలను పండిస్తున్నారు. వారు పశువులను మేమే, మనకు కావలసిన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక కార్మికులు, మనకు కావలసిన నిత్యావసర వస్తువుల్నీ వ్యవసాయ పనిముట్లనూ ఉత్పత్తి చేస్తున్నారు. యంత్రాల ద్వారా వస్తువులు తయారవుతున్నా, అక్కడ కార్మికులు లేనిదే యంత్రాలు నడవవు. వస్తువులు ఉత్పత్తి కావు.

కార్మికులు, కర్షకులు తమ పనిని మానివేస్తే, మనకు తిండి ఉండదు. వాడుకోవడానికి వస్తువులు ఉండవు. మన సుఖజీవనానికి వారే ప్రాణాధారం అని గుర్తించాలి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, తాపీమేస్త్రీ ఇలా వీరందరూ పని చేయకపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
శ్రీశ్రీ రాసిన కవిత విన్నారు కదా ! ఇలాంటి కవితను ఆయన ఎందుకు రాసి ఉంటారు ? ఊహించి చెప్పండి.
జవాబు:
మానవ సుఖజీవనానికి కార్మికులు, కర్షకులే ప్రాణాధారమని, దేశ సౌభాగ్యం కోసం వారు ఎనలేని సేవలందిస్తున్నారని, సకల వృత్తులకు సమ ప్రాధాన్యం గలదని, శ్రమైక జీవనంలోనే మాధుర్యం నిండి ఉందని తెలపడానికి శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. కార్మికులూ, కర్షకులూ మానవ జీవిత గమనానికి అతిముఖ్యులని, వారు సౌఖ్యంగా జీవించేలా చూడవలసిన బాధ్యత ధనిక స్వాములపై ఉందనీ, సమాజంపై ఉందని చెప్పడానికే శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. రష్యాలో వచ్చిన కార్మిక విప్లవం ప్రభావంతో, స్పందించిన శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.

కేవలం రాజులూ, రాణులూ వారి ప్రేమ పురాణాలూ మాత్రమే కవితా వస్తువులు కావనీ, శరీర కష్టాన్ని తెలిపే గొడ్డలి, రంపం వంటి పనిముట్లు, వాటితో పనిచేసే కర్షక, కార్మికులు కూడా కవితా వస్తువులే అని, చెప్పడానికి అభ్యుదయ భావాలతో శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. పాఠం చదవండి. కింది పట్టికను పూరించండి. వృత్తులు

వృత్తులు వాడే పనిముట్లు
ఉదా : జాలరి పగ్గం
1. …………………… ……………………
2. …………………… ……………………
3. …………………… ……………………
4. …………………… ……………………

జవాబు:

వృత్తులు వాడే పనిముట్లు
ఉదా : జాలరి పగ్గం
1. సాలెలు మగ్గం
2. కుమ్మరి చక్రం
3. కమ్మరి కొలిమి
4. కంసాలి సుత్తి

2. కింది కవితను చదివి, నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.
పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు
సముద్రం ఎవడికాళ్ళకిందా మొరగదు
నేనింతా పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.
జవాబు:
ప్రశ్నలు:
1) ఎవరికీ వంగి సలాం చేయనిది ఏది?
2) ఎవడి కాళ్ళ కిందా మొరగనిది ఏది?
3) చివరికి నేను ఏమవుతాను?
4) కలమెత్తితే నాకు ఏమవుతుంది?

3. పాఠం చదవండి. పాఠంలో కొన్ని ప్రాసపదాలు ఉన్నాయి. వాటి కింద గీత గీయండి. చదవండి.
ఉదా : పొలాలనన్నీ – హలాలదున్నీ – హేమం పిండగ – సౌఖ్యం నిండగ
జవాబు:
పరిశ్రమించే – బలికావించే
కురిపించాలని – వర్ధిల్లాలని
కళ్యాణానికి – సౌభాగ్యానికి
వినుతించే విరుతించే
ఘర్మజలానికి – ధర్మజలానికి
పరిక్లమిస్తూపరిప్లవిస్తూ
సంధానిస్తూ – సంరావిస్తూ
నవీనగీతికి – నవీనరీతికి

4. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.
అ) రైతు తన జీవితాన్ని ఎందుకు ధారపోస్తున్నాడు?
జవాబు:
రైతు నాగలిని నమ్ముకొన్నవాడు. అతడు పొలాలకు తన జీవితాన్ని ధారపోసి భూమిలో బంగారుపంటలు పండించాలనీ, లోకానికి అంతా సౌఖ్యం నిండుగా ఉండాలనీ, పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు. తన బలాన్ని అంతా, నేల తల్లికి ధారపోస్తున్నాడు.

ఆ) శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని ఎవరికి సమర్పిస్తానన్నాడు?
జవాబు:
శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని, కార్మికుల కల్యాణానికీ, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తానన్నాడు. ముల్లోకాలలో, మూడు కాలాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని, తెలుపుతానన్నాడు. కష్టజీవులూ, కర్మవీరులూ అయిన కార్మికులకు, నిత్యమంగళం నిర్దేశిస్తానన్నాడు. వారికి స్వస్తి వాక్యములు పలుకుతానన్నాడు. స్వర్ణ వాద్యములు మ్రోగిస్తూ, ఆర్త జీవుల వేదనలే పునాదిగా, భావివేదములు లోకానికి వినిపిస్తానన్నాడు.

ఇ) శ్రీశ్రీ దేనికి ఖరీదు కట్టలేమన్నాడు?
జవాబు:
ఆరుగాలం శ్రమించి తమ బలాన్ని భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మజలానికి, ఖరీదు కట్టలేమన్నాడు. గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో పనిచేస్తూ, ధనవంతులైన యజమానులకు దాస్యం చేస్తూ, యంత్రాలతో పనిచేసే కార్మికుల కళ్ళల్లో కణ కణ మండే విలాపాగ్నులకూ, గల గలా తొణకే విషాదపు కన్నీళ్లకూ ఖరీదు కట్టలేమన్నాడు.

ఈ) కార్మిక వీరుల కన్నులను కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
కార్మిక వీరుల కన్నుల నిండా, కణ కణ మండే విలాపాగ్నులు ఉంటాయనీ, గల గలా ప్రవహించే దుఃఖపు కన్నీళ్ళు ఉంటాయనీ కవి వర్ణించాడు.

ఉ) శ్రీశ్రీ వేటిని పాటలుగా రాస్తానన్నాడు?
జవాబు:
లోకంలో జరిగే అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యములు, దౌర్జన్యములు, పరిష్కరించే, బహిష్కరించే – దారులు తీస్తాననీ, ఆ విషయాన్ని పాటలుగా రాస్తాననీ శ్రీ శ్రీ అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) కర్షకుల శ్రమను గురించి రాయండి.
జవాబు:
విరామమంటే తెలియని కష్టజీవి కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంటపొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేలు దున్నడం, నీరు పెట్టడం, గట్టు లంకలు కొట్టడం, తొరేలు వేయడం, నారుమళ్ళు పోయడం, నారు తీయడం, ఊడ్చడం, ఎరువులు వేయడం, పంట పండాక కోత కోయడం, మోపులు కట్టడం, ధాన్యం నూర్చడం, ఎగుర పోయడం, బస్తాలకు కట్టడం, బళ్ళపై ఇళ్ళకు చేర్చడం, వాటిని అమ్మడం – ఇలా కర్షకులు నిత్యం ఎంతో శ్రమపడతారు.

ఆ) కార్మికులంటే ఎవరు? వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఆలోచించి రాయండి.
జవాబు:
కార్మికులు అంటే చేతివృత్తుల వారు. అలాగే పరిశ్రమలలో యంత్రాల వద్ద పనిచేసే సహాయకులు. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే వారు రోజుకు 8 గంటలు పనిచేయాలి. భోజనానికి మాత్రం విరామం ఇస్తారు. వీరు పరిశ్రమల్లో రసాయనిక పదార్థాల గాలులను పీలుస్తూ, పరిశ్రమల ముడిపదార్థాలను యంత్రాల వద్దకు చేరుస్తూ, వాటిని ఎత్తుతూ కష్టపడాలి. సామాన్యంగా వీరికి ఆ వాతావరణం పడక అనారోగ్యం వస్తూ ఉంటుంది.

ఇళ్ళ వద్ద పనిచేసే కమ్మరి, కుమ్మరి, మేదరి వంటి వారు తమకు పని ఉన్నంత సేపూ పని చేస్తారు. తాపీ, వడ్రంగి, ఇనుప పనివారలు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు ఎండల్లో నిలబడి పనిచేయాలి.

ఇ) ప్రపంచమంతా భాగ్యంతో ఎప్పుడు వర్ధిల్లుతుంది?
జవాబు:
కర్షకులు, కార్మికులు సుఖసంతోషాలతో ఉంటే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది. సకాలంలో వర్షాలు కురిసి, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

పరిశ్రమలలో కార్మికులు సమ్మెలు, బండ్లు లేకుండా యజమానులతో సామరస్యంగా ఉండి మంచి ఉత్పత్తిని సాధిస్తే, ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

ప్రభుత్వమూ, పారిశ్రామికవేత్తలూ, కర్షకుల, కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి. వ్యవసాయ కూలీలకు 365 రోజులూ పని చూపించాలి. కార్మికులకూ, కర్షకులకూ పెన్షనులు ఏర్పాటు చేయాలి. కార్మిక, కర్షకుల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలు, స్కాలర్ షిప్పులూ ఇవ్వాలి. అప్పుడే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

ఈ) అభాగ్యులను, అనాథలను చూస్తే మీకేమనిపిస్తుందో రాయండి.
జవాబు:
అభాగ్యులను, అనాథలను చూస్తే, నాకు బాధ కలుగుతుంది. నా మిత్రులతో, నా తల్లిదండ్రులతో చెప్పి, వారికి సాయం చేద్దామనిపిస్తుంది. అభాగ్యులకు, అనాథలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తే బాగుండుననిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో చొరవ చూపితే మేలనిపిస్తుంది. ధనవంతులు అభాగ్యులు, అనాథల కన్నీళ్ళు తుడవాలనీ, వారికి అండగా నిలిచి ఆదుకోవాలని అనిపిస్తుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
జవాబు:
‘రైతు విరామ మెరుగని కష్టజీవి. ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని కోరేవాడు అతను. నాగలిని చేతపట్టి పొలాలను దున్ని బంగారాన్ని పండిస్తాడు. తన శరీరంలోని ప్రతి చెమట బొట్టును దేశానికే ధారపోయాలనుకుంటాడు. లోకానికి సుఖం కలిగేందుకు విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న రైతుల చెమటకు విలువ కట్టలేము.

కార్మికుడు ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. తమ నరాల చేతుల సత్తువతో, వరహాల వర్షం కురిపించాలని, ప్రపంచ సౌభాగ్యం కోసం, గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో కష్టపడుతూ, ధనవంతులకు దాస్యం చేసే కార్మికుల కళ్ళల్లో మండే దుఃఖాగ్నికి, కారే కన్నీళ్ళకూ ఖరీదు కట్టలేము.

కాబట్టి లోకంలో అన్యాయాలు, ఆకలి, బాధ, దరిద్రం, దౌర్జన్యం పోయే విధంగా పాటలు రాస్తాను. నా కొత్త కవిత్వం కార్మికుల, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తాను. ముల్లోకాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సాటిలేదని చెపుతూ కార్మికులకు స్వస్తి వాక్యాలు పలుకుతాను. బంగారు వాద్యాలు మ్రోగిస్తాను. ఆర్తుల జీవితం పునాదిగా, భావి వేదాలు లోకానికి చవిచూపిస్తాను.

వేలకొలదీ వృత్తుల చిహ్నాలే, నేను పలికే కొత్త పాటకూ, కొత్త రీతికీ, భావం, భాగ్యం, ప్రాణం, ఓంకారం” అంటున్నాడు శ్రీశ్రీ.

ఆ) మీ పరిసరాల్లో ఉన్న కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
(లేదా)
మీ పరిసరాల్లో ఉన్న ఎవరైనా ఇద్దరి కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
జవాబు:
మా పరిసరాలలో చాలా మంది కష్టజీవులు ఉన్నారు. వారు ఉదయం వేకువజామునే లేచి తమతమ వృత్తులలోనికి వెళతారు. వారు ప్రతిరోజూ ఎటువంటి. అవరోధాలు వచ్చినా తమ బ్రతుకును వెళ్ళదీస్తుంటారు. వారిలో కొందరు ఆటోరిక్షాలు నడుపుతూ జీవిస్తారు. కొందరు అద్దె టాక్సీలు నడుపుతారు. కొందరు దుకాణాల్లో పనిచేస్తారు. వారి ఆడవాళ్ళు పాచిపని, అంట్లు తోమడం వగైరా పనులు చేసి జీవిస్తారు.

అందులో మగవారు పగలంతా కష్టపడి పని చేయడంవల్ల, ఆ శ్రమ పోతుందనే భ్రాంతితో తాగుడుకు అలవాటు, పడ్డారు. తాగి చిందులు తొక్కుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు తిండి తిప్పలు లేక, పస్తులు పడుకుంటారు. ఇందులో కొందరు పొరుగూరు వెళ్ళి వ్యవసాయం పనులు చేస్తారు. ఆ పనులు అన్ని రోజులూ ఉండవు. కాబట్టి పనులు దొరకని రోజుల్లో వీరికి జీవితం నడవడం కష్టమవుతోంది.

వీరి పిల్లలు చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు. కొద్దిమంది కాన్వెంట్ లో చదువుతారు. అక్కడ ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉంటారు. వీరు అప్పులు తెచ్చుకొంటూ ఉంటారు. అప్పులు ఇచ్చినవాళ్ళు బాకీ తీర్చలేని వార్ని తిడుతూ ఉంటారు. దాంతో తగవులు వస్తూ ఉంటాయి.

3. విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు అనేకం. అటువంటి రైతుపడే కష్టాన్ని గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు ఇన్నీ అన్నీ అని చెప్పలేము. రైతు కష్టజీవి. విరామమంటే తెలియని శ్రామికుడు కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంట పొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేను దున్ని, నీరు పెట్టి, నారుమళ్ళు పోసి, నారు తీసి, నాటు వేసి, ఎరువులు చల్లి, కోత కోసి, మోపులు కట్టి, కుప్పవేసి, పంట నూర్చి, తూర్పార పట్టి, బస్తాల కెత్తి, ధాన్యం బస్తాల కెత్తి ఇంటికి చేర్చి, అమ్మడం మొదలైన పనులు కర్షకుల శ్రమను తెలుపుతాయి.

అందుకే శ్రీ.శ్రీ. “ఆరుగాలం శ్రమించి భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మ జలానికి ఖరీదు కట్టలేమ”న్నాడు.

రైతు నాగలిని నమ్ముకొన్నాడు. పొలాలకే తన జీవితాన్ని ధారపోసి, భూమిలో బంగారు పంటలు పండించాలనీ కోరుకుంటున్నాడు. లోకమంతా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు.

IV పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) మనం కష్టపడితే గాని ఘర్మజలం విలువ తెలియదు.
జవాబు:
ఘర్మజలం = చెమట
పరుగు పెడితే శరీరం అంతా ఘర్మజలంతో నిండుతుంది.

ఆ) జీవులెన్నో ధరిత్రి మీద జీవిస్తున్నాయి.
జవాబు:
ధరిత్రి = భూమి
ఈ పుణ్యధరిత్రి ఎందరో మహామహులకు కన్నతల్లి.

ఇ) సీత హేమా భరణాలు ధరించింది.
జవాబు:
హేమం = బంగారు
ఇటీవల కాలంలో హేమం ధర చుక్కలనంటుతోంది.

ఈ) జలం తాగితేనే దాహం తీరుతుంది.
జవాబు:
జలం = నీరు
కృష్ణానదిలోని జలం మురికి అయిపోతున్నది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2. కింది వాక్యాలు పరిశీలించండి.
అ) ఉగాది తెలుగువారి నూతన వర్మం.
ఆ) వర్షం పడుతుందని గొడుగు తీసుకువచ్చాను.

పై వాక్యాల్లో వర్షం అనే పదానికి సంవత్సరం, వాన అనే రెండు అర్థాలు ఉన్నట్లు తెలుస్తోంది కదా ! ఇలా ఒక మాటకు అనేక అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటారు.

కింది పదాలకు నానార్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.

ఇ) భూతం :
జవాబు:
భూతం (నానార్థాలు) : పిశాచము, జరిగిపోయిన కాలం, ప్రాణి

వాక్యప్రయోగములు :

  • నిన్ను బహుశః భూతం పట్టుకొంది. (పిశాచము)
  • ఈ విషయము నేటిది కాదు భూతమునకు సంబంధించినది. (జరిగిపోయిన కాలం)
  • పంచ భూతములలో వాయువు ముఖ్యమైనది.

ఈ) కరం :
జవాబు:
కరం : చెయ్యి, తొండము, మిక్కిలి, కిరణము

వాక్యప్రయోగములు :

  • నీ కరములు మురికిగా ఉన్నాయి. (చేతులు) .
  • ఏనుగు కరము సహాయంతో నీరు త్రాగుతుంది. (తొండము)
  • సూర్య కరములు నేడు తీక్షణముగా ఉన్నాయి. (కిరణములు)
  • వానికి తల్లిదండ్రులపై కరము ప్రియము. (మిక్కిలి)

3. కింది వాక్యాలను చదవండి.

బంగారం ధర బాగా పెరిగింది. అయినా ఆ పుత్తడి అంటే అందరికీ మక్కువే. కానీ మనసు బంగారమైతే ఈ స్వర్ణ మెందుకు?

పై వాక్యాల్లో బంగారం, పుత్తడి, స్వర్ణం అనే పదాలకు ఒకటే అర్థం అని గ్రహించారు కదా ! ఇలా ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) హలం ఆ) జగం ఇ) జలం – ఈ) ధ్వని ఉ) అగ్ని
జవాబు:
అ) హలం : నాగలి, లాంగలము, సీరము

వాక్యప్రయోగములు :

  • కర్షకుడు ఎప్పుడూ హలంను నమ్ముకుంటాడు.
  • నాగలితో పొలమును దున్ని పంటలను పండిస్తాడు.
  • రైతుకు అతిముఖ్యమైన పనిముట్టు సీరము.
  • ఇప్పుడు రైతులు లాంగలముతో దున్నడం మాని, ట్రాక్టర్లతో పొలాలను దున్నుతున్నారు.

ఆ) జగం : లోకము, జగత్తు, భువనము
వాక్యప్రయోగములు :

  • జగం అంతా మోసాల మయం.
  • లోకములో దైవభక్తులు ఎందరో ఉన్నారు.
  • జగత్తులో జిత్తులమారులు ఎక్కువయ్యారు.
  • ఈ విశ్వములో చతుర్దశ భువనములూ ఉన్నాయి.

ఇ) జలం : నీరు, ఉదకము, తోయము
వాక్యప్రయోగములు :

  • వేసవి రాగానే జలానికి కొరత ఏర్పడింది.
  • ఎక్కువగా నీరు తాగితే ఆరోగ్యం బాగుంటుంది.
  • గంగ ఉదకము మహాపవిత్రమైనది.
  • నీవు పాలల్లో తోయము ఎక్కువగా కలుపుతున్నావు.

ఈ) ధ్వని : శబ్దము, చప్పుడు, నాదము, నినాదము

వాక్యప్రయోగములు :

  • తరగతిలో పిల్లల ధ్వని వినబడడం లేదు.
  • నీ మోటారు సైకిలు ఎక్కువ శబ్దము చేస్తోంది.
  • నీవు చప్పుడు చేయకుండా కూర్చో.
  • గాన విద్వాంసుని నాదము మారుమ్రోగుతోంది.
  • కార్మికులు వ్యతిరేక నినాదములు ఇస్తున్నారు.

ఉ) అగ్ని : పావకుడు, వహ్ని, అనలము, దహనుడు

వాక్యప్రయోగములు :

  • పంచభూతాలలో అగ్ని ఒకటి.
  • ఇళ్ళన్నీ పావకుని విజృంభణంతో దగ్ధమయ్యాయి.
  • వహ్ని శిఖలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
  • అనిలుని ప్రేరేపణతో అనలము పెచ్చుమీరుతోంది.
  • పొయ్యిలో దహనుడు మండకపోతే, వంట పూర్తి కాదు.

4. గీత గీసిన పదాలకు వికృతులు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) శారీరకమైన పనులు చేయడానికి శక్తి అవసరం.
ఆ) కష్టపడితే జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇ) ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.
ఈ) ప్రాణమున్నంత వరకూ నిజాయితీగా బతకాలి.
జవాబు:
అ) ఆహారం మనకు సత్తి నిస్తుంది. శక్తి (ప్ర) – సత్తి (వి)
ఆ) ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో పేదల జీతాలు అతలాకుతలమవుతున్నాయి. జీవితం (ప్ర) – జీతం (వి)
ఇ) రాములవారి పాలనలో దమ్మం నాలుగుపాదాల నడిచింది. ధర్మం (ప్ర) – దమ్మం (వి)
ఈ) నేను పానం పోయినా అసత్యమాడను. ప్రాణము (ప్ర) – పానం (వి)

V. సృజనాత్మకత

* రైతు / కార్మికుడు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసుకొని అతని జీవనశైలిని ఆత్మకథగా రాయండి.
జవాబు:
నేను చిన్నరైతుని. నా పేరు రామయ్య. నాకు రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. నాకు పెళ్ళాం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాకు పొలం మీద వచ్చే ఆదాయం ఏ మూలకూ చాలదు. నా పిల్లలను చదివించలేకపోతున్నా. మా ఆవిడికి సరైన బట్టలు కొనలేకపోతున్నా. కడుపునిండా సరిపడ తిండి లేదు.

పక్క రైతు దగ్గర 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయాయి. అప్పులు దొరకటల్లేదు. తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నా. ఇల్లంతా వర్షం. నేయించుకోవడానికి డబ్బులు లేవు. పండిన ధాన్యం, కౌలు రైతుకు ఇచ్చాను. బాకీలు మిగిలాయి. నా పిల్లకూ, పిల్లవాడికీ పెళ్ళిళ్ళు చేయాలి. కట్నాలు ఇవ్వలేను. నా పిల్లవాడికి రైతుబిడ్డ అని, ఎవరూ పిల్లను ఇవ్వడంలేదు. కట్నం ఇవ్వలేనని మా పిల్లను ఎవరూ పెళ్ళి చేసుకోవడం లేదు.

రైతు గొప్పవాడని అందరూ అంటారు. చూస్తే నా బ్రతుకు ఇలా ఉంది. ఇవన్నీ చూశాక, నాతోటి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం అవుతోంది. ప్రభుత్వమే మా రైతులను ఆదుకోవాలి.

(లేదా)

* తన కవితలో శ్రీశ్రీ కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి అనే వాటిని ఆయా వృత్తులకు చిహ్నాలుగా పేర్కొన్నారు. వీటిలో మీకు నచ్చిన వస్తువును ఎన్నుకొని చిత్రం గీయండి. దాన్ని గురించి రాయండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ 2
ప్రక్క చిత్రంలో కుమ్మరి తన దగ్గర ఉన్న చక్రం(ఆవం)తో అందమైన కుండలను తయారుచేస్తున్నాడు. మొదట బంకమట్టి లేక ఎర్రమట్టిని తెచ్చి వాటిని బాగా కలిపి ముద్దగా చేస్తాడు. ఆ ముద్దను చక్రంపై పెట్టి తిప్పుతాడు. అప్పుడు ఆ మట్టిముద్ద అతని హస్తకళా నైపుణ్యంతో చక్కటి ఆకృతులను సంతరించుకుంటుంది. కుమ్మరి ఈ విధంగా కుండలు, ప్రమిదలు, పాలికలు, పూలకుండీలు మొదలగునవి తయారుచేస్తాడు. కానీ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆధునిక పరికరాలు వాడకం వైపు మొగ్గు చూపుతుండటంతో కుమ్మరి జీవితం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

VI. ప్రశంస

* శ్రీశ్రీ కవితా శైలి ఎలాంటిది ? ఆయన చేసిన పద ప్రయోగం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
“ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం”

అని కొత్తగా గళమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా, అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. “కష్టజీవి”కి ఇరువైపులా నిల్చేవాడే కవి అని కొత్త నిర్వచనం ఇచ్చిన కవి శ్రీశ్రీ. ఆకాశమార్గాన పయనించే తెలుగు కవితారథాన్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించి “అనితరసాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. భావకవిత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు.

కవితా శిల్పరచనలో ప్రవీణుడు శ్రీశ్రీ. ఈయన సారవంతమైన మహాభావ తరంగాల సంగమ స్థానము. శ్రీశ్రీ అక్షరాక్షర శిల్పి. ఈయన గేయరచనలో ఒక నవ్యత, పరాకాష్ట పొందిన లయ ఉన్నాయి. శ్రీశ్రీ యొక్క శబ్దాలంకారాలు, పదప్రయోగం విశిష్టమైనవి.

శ్రీశ్రీ కవితలో అంత్యానుప్రాసలు, అలవోకగా, అర్థవంతంగా సాగుతాయి. “హేమం పిండగ – సౌఖ్యం నిండగ”, “గనిలో, వనిలో, కార్యానాలో”, “పరిక్లమిస్తూ – పరిప్లవిస్తూ”, “విలాపాగ్నులకు – విషాదాశ్రులకు”, “బాటలు తీస్తూ – పాటలు వ్రాస్తూ”, “సంధానిస్తూ – సంరావిస్తూ”, “జాలరి పగ్గం – సాలెల మగ్గం”, “నా వినుతించే – నా విరుతించే, నా వినిపించే – నా విరచించే వంటి అనుప్రాసలు, పదప్రయోగం అర్థవంతంగా ఈ కవితలో ఉన్నాయి. అవి అద్భుతమైన లయతో, శ్రుతి మనోహరంగా ఉన్నాయి.

కార్మికుల శ్రమైక జీవన సౌందర్యానికి, వారి ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడని శ్రీశ్రీ యథార్థాన్ని చెప్పాడు. శ్రీశ్రీ ఆవేశంగా చెప్పేటప్పుడు సంస్కృత సమాసబంధుర శబ్దాలు ప్రయోగిస్తాడు. స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణ వాద్యములు సంరావిస్తూ, వ్యధార జీవిత యథార్ధ దృశ్యం, శ్రామిక లోకపు సౌభాగ్యానికి” వంటి సంస్కృత సమాసాలు అందుకు ఉదాహరణం.

శ్రీశ్రీ పదాలతో బంతులాటలాడతాడు. “దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ”, “త్రిలోకాలలో, త్రికాలాలలో,” “భావివేదముల, జీవనాదములు” వంటివి ఇందుకు ఉదాహరణలు.

శ్రీశ్రీ అన్యాయాలు, ఆకలి, వేదన, దరిద్రము పోయే మార్గంలో నవ్యకవిత్వం రాస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కార్మికుల వృత్తుల చిహ్నాలను తన కవితకు భావంగా, ప్రాణంగా, ప్రణవంగా స్వీకరించాడు.

సమాజాన్ని చైతన్యపరిచి, అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా వుండి, కొత్త తరానికి బాటలు వేసి, తనవాణిని జాతి జనులు పఠించే మంత్రంగా విరచించి, ప్రపంచ పీడిత జనానికి బాటసగా నిల్చి, వేమన, గురజాడల బాటలో నడిచి, తెలుగు కవిత్వంలో నిలువెత్తు సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి. సమాజకవి.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

(లేదా)

* మన గ్రామాల్లో, పట్టణాల్లో రకరకాల వృత్తుల వాళ్ళుంటారు. వాళ్ళంతా రెక్కల కష్టం మీద ఆధారపడ్డవాళ్ళే. వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. తాము చేస్తున్న పనిలో వాళ్ళు పొందే ఆనందాన్ని గమనించండి. వాళ్ళను ప్రశంసించండి. వాళ్ళను ఏ విధంగా అభినందించారో రాయండి.
జవాబు:
వృత్తి పని చేసే పెద్దలారా ! మీరు నిజంగా మన సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. మీకు ఈ వృత్తుల వల్ల వచ్చే సంపాదన మీ భార్యాబిడ్డలను పోషించడానికి సరిపోదు. అయినా మీరు మీ కులవృత్తులను కొనసాగిస్తున్నారు. గ్రామ, నగర సంస్కృతిని మీరు రక్షిస్తున్నారు.

మీ వడ్రంగులు వారి పని చేయకపోతే, ఇళ్ళకు తలుపులు, కిటికిలూ లేవు. మీ తాపీవారు ఇళ్ళు కట్టకపోతే, మాకు ఇళ్ళే లేవు. మీ రైతులు పంటలు పండించకపోతే మాకు తిండి లేదు.

మీ కమ్మర్లు కత్తులు, కొడవళ్ళు చేయకపోతే మాకు ఆ సాధనాలే ఉండేవి కావు. మీ కుమ్మర్లు ప్రమిదలు, కుండలు, పాలికలు తయారుచేయకపోతే దీపావళికి దీపాలు లేవు. పెళ్ళిళ్ళలో అయిరేణికుండలు లేవు. అంకురార్పణలకు పాలికలు లేవు.

మీరు కడుపులు మాడ్చుకుని, అర్ధాకలితో మీ తోటివారికి సాయం చేస్తున్నారు. మీకు నా అభినందనలు. మీరు మన దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. పెద్దలారా ! సెలవు.

ప్రాజెక్టు పని

* శ్రీశ్రీ రాసిన కవితలను / గీతాలను సేకరించండి.
వాటిలో ఏదైనా ఒకదాన్ని రాసి రాగ భావయుక్తంగా పాడి వినిపించండి
జవాబు:
శ్రీశ్రీ గేయము :
మహాప్రస్థానం

1. మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి

2. కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం

3. దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచీ
పేటలు కడచీ
కోటలన్నిటిని దాటండి
నదీనదాలూ
అడవులు, కొండలు,
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి

4. ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులారా ! చావండి
నెత్తురు మండే
శక్తులు నిండే
సైనికులారా ! రారండి
హరోం హరోం హర
హరహర హరహర
హరహర హరహర
హరోం హరా అని కదలండి
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది పదాలను విడదీసి, సంధుల పేర్లను రాయండి.

అ) విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి
ఆ) జగానికంతా = జగానికి + అంతా – ఇకారసంధి
ఇ) విలాపాగ్నులు = విలాప + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
ఈ) అనేకులింకా = అనేకులు + ఇంకా = ఉత్వసంధి
ఉ) విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు = సవర్ణదీర్ఘ సంధి

2) కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా కూర్చండి. సమాసాల పేర్లను రాయండి.

అ) ముగ్గురైన దేవతలు = ముగ్గురు దేవతలు – ద్విగు సమాసం
ఆ) రెండైన గంటలు = రెండు గంటలు – ద్విగు సమాసం

3) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో రాసి కారణాలు చర్చించండి.

అ) నాలుగు వేదాలు = నాలుగైన వేదాలు – ద్విగు సమాసం
ఆ) రెండు చేతులు = రెండైన చేతులు – ద్విగు సమాసం
ఇ) త్రికరణాలు = మూడైన కరణాలు – ద్విగు సమాసం
ఈ) కోటిరత్నాలు = కోటి సంఖ్య గల రత్నాలు – ద్విగు సమాసం
ఉ) ముప్ఫైరోజులు = ముప్ఫై అయిన రోజులు – ద్విగు సమాసం
ఊ) మూడు జిల్లాలు = మూడైన జిల్లాలు – ద్విగు సమాసం
ఋ) నూరుపద్యాలు = నూరైన పద్యాలు – ద్విగు సమాసం

పైన తెలిపిన విగ్రహవాక్యాలకు అన్నింటికి సంఖ్యావాచక విశేషణాలు పూర్వపదంలో ఉన్నాయి. కాబట్టి వీటిని ద్విగు సమాసాలు అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

4) ఈ కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) రుకియా బజారుకు వెళ్ళింది. రుకియా కూరగాయలు కొన్నది.
జవాబు:
రుకియా బజారుకి వెళ్ళి, కూరగాయలు కొన్నది.

ఆ) కృష్ణ బొబ్బిలి వెళ్ళాడు. కృష్ణ ఇల్లు కట్టాడు.
జవాబు:
కృష్ణ బొబ్బిలి వెళ్ళి, ఇల్లు కట్టాడు.

ఇ) తాతగారు ఇంటికి వచ్చారు. తాతగారు కాఫీ తాగారు.
జవాబు:
తాతగారు ఇంటికి వచ్చి, కాఫీ తాగారు.

ఈ) మాధురి తోటకి వెళ్ళింది. మాధురి పువ్వులు కోసింది.
జవాబు:
మాధురి తోటకి వెళ్ళి, పువ్వులు కోసింది.

ఉ) చిన్నా సినిమాకి వెళ్ళాడు. చిన్నా ఐస్ క్రీమ్ తిన్నాడు.
జవాబు:
చిన్నా సినిమాకి వెళ్ళి, ఐస్ క్రీమ్ తిన్నాడు.

5) కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా ? ఆజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా?
జవాబు:
ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా? చిన్నవాడా?

ఆ) జయ ఇంటికి వెళ్ళింది. విజయ బడికి వెళ్ళింది.
జవాబు:
జయ ఇంటికి, విజయ బడికి వెళ్ళారు.

ఇ) స్వప్న అన్నం తిన్నది. పద్మ పండ్లు తిన్నది.
జవాబు:
స్వప్న అన్నం, పద్మ పండ్లు తిన్నారు.

ఈ) రమ అందమైనది. రమ తెలివైనది.
జవాబు:
రమ అందమైనదీ, తెలివైనది.

ఉ) పావని సంగీతం నేర్చుకుంది. పావని నృత్యం నేర్చుకుంది.
జవాబు:
పావని సంగీతమూ, నృత్యమూ నేర్చుకుంది.

ఊ) రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
జవాబు:
రైలు వచ్చింది కాని చుట్టాలు రాలేదు.

6) కింది పేరా చదవండి. సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలను గుర్తించండి. రాయండి.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమబెంగాల్ లో జన్మించాడు. ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నారు. చదువు పూర్తయింది. ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు. ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు. ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలు స్థాపించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడు.
సామాన్య వాక్యాలు :

  • ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమ బెంగాల్ లో జన్మించాడు.
  • విద్య పూర్తయింది.
  • ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు.
  • ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు.
  • ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
  • వితంతు వివాహాలు ప్రోత్సహించాడు.

సంక్లిష్ట వాక్యాలు :

  • స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలను స్థాపించాడు.
  • అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడైనాడు.

సంయుక్త వాక్యాలు :

  • ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నాడు.
  • ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు.

7) గసడదవాదేశ సంధి :
అ) కింది పదాలను ఏ విధంగా విడదీశారో గమనించండి.
గొప్పవాడుగదా = గొప్పవాడు + కదా (డు + క)
కొలువుసేసి = కొలువు + చేసి (వు + చే)
వాడుడక్కరి = వాడు + టక్కరి (డు + ట)
నిజముదెలిసి = నిజము + తెలిసి (ము + తె)
పొలువోయక = పాలు + పోయక (లు + పో)

పై ఉదాహరణలు గమనించారు కదా ! పూర్వపదం చివర ప్రథమావిభక్తి ప్రత్యయాలున్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లున్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీది ప్రత్యయాలకు క, చ, ట, త, పలు పరమైతే వాటిస్థానంలో గ, స, డ, ద, వలు ఆదేశంగా వస్తాయి. అంటే –
క → ‘గ’ గా మారుతుంది
చ → ‘స’ గా మారుతుంది
ట → ‘డ’ గా మారుతుంది
త → ‘ద’ గా మారుతుంది
ప → ‘వ’ గా మారుతుంది.
(క చ ట త ప లకు గ స డ ద వలు ఆదేశంగా వస్తాయి.)
పాలు

కింది పదాలను విడదీసి రాయండి. వివరించండి.

అ) నిక్కముదప్పదు
నిక్కము + తప్పదు = నిక్కము దప్పదు (ము + త)

పూర్వ పదం చివర ‘ము’ అనే ప్రథమావిభక్తి ప్రత్యయము ఉన్నది. పరపదము మొదట ‘త’ అనేది పరమైనపుడు ‘ద’ అనే పదం వచ్చింది. త, దగా మారింది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ఆ) ప్రాణములుగల్లి – ప్రాణములు + కల్గి
ఇ) పొడగానరాక – పొడ + కానరాక
ఈ) నోరసూపు – నోరు + చూపు
ఉ) నీరుద్రావి – నీరు + త్రావి
ఊ) పాలుదాగి + తాగి

ద్వంద్వ సమాస పదాల విషయంలో కూడా గసడదవాదేశసంధి కనిపిస్తుంది.

ఆ) కింది పదాలను గమనించండి.

కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి → చేతు + లు
టక్కుడెక్కులు టక్కు + టెక్కు + లు
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు

పై పదాలు ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు.

ద్వంద్వ సమాసంలో కూర + కాయ అన్నప్పుడు ‘క’ స్థానంలో ‘గ’ వచ్చింది. ఈ విధంగా కచటతపలకు, గసడదవలు రావడాన్నే గసడదవాదేశం అంటారు. సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి. కింది పదాలను కలపండి.

అ) అక్క + చెల్లెలు = అక్కాచెల్లెలు
ఆ) అన్న + తమ్ముడు = అన్నాదమ్ములు

8. తత్పురుష సమాసం :
అ) కింది పదాలు చదవండి. వాటికి విగ్రహవాక్యాలు చూడండి.
అ) రాజభటుడు
ఆ) తిండిగింజలు
ఇ) పాపభీతి

‘రాజభటుడు’ లో ‘రాజు’ పూర్వపదం, “భటుడు” ఉత్తరపదం. అట్లే తిండిగింజలు – తిండి కొఱకు గింజలు – ‘తిండి’ పూర్వపదం ‘గింజలు’ ఉత్తరపదం. పాపభీతి – పాపం వల్ల భీతి – ‘పాపం’ పూర్వపదం, ‘భీతి’ ఉత్తర పదం.

రాజభటుడుకు విగ్రహవాక్యం రాస్తే ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో ‘యొక్క’ అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడని చెప్పడానికి షష్ఠీవిభక్తి ప్రత్యయాన్ని వాడాం. ఇలా విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు :

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ
ప్రథమా తత్పురుష సమాసం డు,ము,వు, లు మధ్యాహ్నం – అహ్నము మధ్య భాగం
ద్వితీయా తత్పురుష సమాసం ని,ను,ల,కూర్చి, గుఱించి జలధరము – జలమును ధరించినది
తృతీయా తత్పురుష సమాసం చేత,చే, తోడ,తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
చతుర్టీ తత్పురుష సమాసం కొఱకు, కై వంటకట్టెలు వంట కొఱకు కట్టెలు
పంచమీ తత్పురుష సమాసం వలన, కంటె, పట్టి దొంగభయం – దొంగ వలన భయం
షష్ఠీ తత్పురుష సమాసం కి,కు, యొక్కలో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
సప్తమీ తత్పురుష సమాసం అందు,న దేశభక్తి – దేశమునందు భక్తి
నఞ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకార్థం అసత్యం – సత్యం కానిది

ఆ) కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.
అ) రాజపూజితుడు = రాజు చేత పూజితుడు (తృతీయా తత్పురుషం)
ఆ) ధనాశ = ధనము నందు ఆశ (సప్తమీ తత్పురుషం)
ఇ) పురజనులు = పురము నందలి జనులు (సప్తమీ తత్పురుషం)
ఈ) జటాధారి = జడలను ధరించువాడు (ద్వితీయా తత్పురుషం)
ఉ) భుజబలం = భుజము యొక్క బలం (షష్ఠీ తత్పురుషం)
ఊ) అగ్నిభయం = అగ్ని వలన భయం (పంచమీ తత్పురుషం)
ఋ) అన్యాయం న్యాయం కానిది. (నః తత్పురుషం)

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

బాట : దారి, మార్గం, పథం
స్వామి : ప్రభువు, దొర, యజమాని
కళ్యాణం : పెండ్లి, పరిణయం, ఉద్వాహం
హేమం : బంగారం, సువర్ణం, కాంచనం
జగం : లోకం, ప్రపంచం
ఖరీదు : మూల్యం , వెల
పాట : గీతం, గేయం
కాయం : శరీరం, దేహం, తనువు, మేను
దాస్యం : సేవ, ఊడిగం
ఇల : భూమి, ధరిత్రి, ధరణి

వ్యుత్పత్యర్థాలు

ధర్మము – ధరించబడేది.
అశ్రువులు – దుఃఖంతో కన్నుల నుండి కారే నీరు

నానార్థాలు

బలం – తావు, సామర్థ్యం, శక్యం
కాలం – సమయం, మరణం
భాగ్యం – అదృష్టం, సంపద
వర్షం – వాన, సంవత్సరం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.
విలాపాగ్నులు = విలాప + అగ్నులు – సవర్ణదీర్ఘ సంధి
విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు – సవర్ణదీర్ఘ సంధి
వృధార్తి = వృధ + ఆర్తి – సవర్ణదీర్ఘ సంధి

వృద్ధి సంధి
సూత్రం : ఆకారమునకు ఏ, ఐ లు పరమగునుపుడు ‘ఐ’ కారమును; ఓ, ఔలు పరమగునపుడు ‘ఔ కారమును ఏకాదేశమగును.
శ్రమైక – శ్రమ + ఏక – వృద్ధి సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి యగును.
సమానమైనది = సమానము + ఐనది – ఉత్వసంధి
జగత్తు అంతా = జగత్తుకు + అంతా – ఉత్వసంధి
చవులిస్తాను = చవులు + ఇస్తాను – ఉత్వసంధి
విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ఇత్వసంథి
సూత్రం : మధ్యమ పురుష క్రియలయందు ఇత్తునకు సంధియగు.
జగానికంత = జగానికి + అంతా – ఇత్వసంధి
వర్ధిల్లాలని = వర్ధిల్లాలి + అని – ఇత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
విషాదాశ్రువులు విషాదం అనే అశ్రువులు రూపక సమాసం
విలాపాగ్నులు విలాపం అనెడి అగ్నులు రూపక సమాసం
యంత్రభూతములు యంత్రములు అనెడి భూతములు రూపక సమాసం
ఘర్మజలము ఘర్మము అనెడి జలము రూపక సమాసం
సహస్రవృత్తులు సహస్త్ర సంఖ్య గల వృత్తులు ద్విగు సమాసం
నరాల బిగువు నరాల యొక్క బిగువు షష్ఠీ తత్పురుష సమాసం
కరాల నృత్యం కరాల యొక్క నృత్యం షష్ఠీ తత్పురుష సమాసం
కుమ్మరి చక్రం కుమ్మరి యొక్క చక్రం షష్ఠీ తత్పురుష సమాసం
సాలె మగ్గం సాలెల యొక్క మగ్గం షష్ఠీ తత్పురుష సమాసం
కార్మిక లోకం కార్మికుల యొక్క లోకం షష్ఠీ తత్పురుష సమాసం
వ్యధార్తి వ్యధతో ఆర్తి తృతీయా తత్పురుష సమాసం
నవ్యకవిత్వం నవ్యమైన కవిత్వం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భావివేదం భావియైన వేదం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సమస్త చిహ్నాలు సమస్తమైన చిహ్నాలు విశేషణ పూర్వనద కర్మధారయ సమాసం
నవీన గీతి నవీనమైన గీతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవీనరీతి నవీనమైన రీతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జీవన సౌందర్యం జీవనమందలి సౌందర్యం సప్తమీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

కష్టం – కస్తి
ప్రాణం – పానం
భాగ్యము – బాగెము
మంత్రం – జంత్రము
ఆకాశం – ఆకసం
అగ్ని – అగ్గి
రత్నము – రతనము
ప్రతిజ్ఞ – ప్రతిన
శ్రీ – సిరి
ధర్మము – దమ్మము

కవి పరిచయం

పూర్తి పేరు : శ్రీరంగం శ్రీనివాసరావు

జననం : 1910 వ సం||

జన్మస్థలం : విశాఖపట్టణం

తొలి రచన : పద్దెనిమిదేళ్ళ నాటికే “ప్రభవ” అనే భావకవితా సంపుటి.

మహాకవిగా : ఈయన రచించిన అభ్యుదయ కవితా సంపుటి ‘మహాప్రస్థానం’తో మహాకవి అయ్యారు.

విప్లవకవిగా : ఖడ్గసృష్టి, మరోప్రస్థానం గీతాలు రాశారు.

ఇతర రచనలు : మూడు యాభైలు పేరిట వ్యంగ్య కవితలు, కార్టూను కవితలు, 1+1= 1 లేక డిసెంబరు 31, 1999 పేరిట రేడియో నాటికలు.

రచనా శైలి : ‘చరమరాత్రి’ కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు. సృజనకు, ప్రతిభకు, తాత్త్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడు. నూతన పదప్రయోగాల మార్గదర్శకుడు.

కవితా వస్తువులు : కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలే శ్రీశ్రీ కవితావస్తువులు.

మరణం : 15-6-1983 వ సంవత్సరం

గేయాలు- అర్ధాలు- భావాలు

1వ గేయం

పొలాల నన్నీ,
హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం. ధరిత్రికి బలి కావించే,
కర్షకవీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ !
అర్థాలు :
పొలాల నన్నీ = అన్ని పొలాలనూ ; (భూములనూ)
హలాల దున్నీ = నాగళ్ళతో దున్ని
ఇలా, తలంలో = భూమి ప్రదేశంలో (భూమిపై)
హేమం, పిండగ = బంగారాన్ని పిండడానికి (బంగారు పంటలు పండించడానికి)
జగానికంతా = లోకాని కంతా
సౌఖ్యం నిండగ = నిండుగా సౌఖ్యం కలగడానికి
విరామ మెరుగక = విశ్రాంతి లేకుండా
పరిశ్రమించే = ఎక్కువగా శ్రమించి అలసిపోయే
బలం ధరిత్రికి = తన బలాన్ని భూమికి (ధారపోసే)
బలి కావించే = బలి ఇచ్చే
కర్షకవీరుల = రైతు వీరుల
కాయం నిండా = శరీరం నిండా
కాలువకట్టే = కాలువలా ప్రవహించే
ఘర్మజలానికి = చెమటకు
ఘర్మజలానికి = చెమట నీటికి
ఖరీదు లేదోయ్ – విలువ కట్టలేము

భావం :
విరామమే తెలియని కష్టజీవి రైతన్న. ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరేవాడు అతను. నాగలిని నమ్ముకొని జీవించే కష్టజీవి. పొలాలకు జీవితాన్ని ధారపోసి బంగారాన్ని పండిస్తాడు. ఈ రైతు శరీరమంతటినుంచి అంతటా స్రవించే చెమట ధర్మజలం. ఆ ధర్మజలానికి ఖరీదు కట్టలేము.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2వ గేయం

నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాలవర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని –
గనిలో, వనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనికస్వామికి దాస్యం చేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మికవీరుల కన్నుల నిండా
కణకణ మండే,
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్ !
అర్థాలు :
నరాల బిగువూ = (తన) నరముల బింకాన్నీ (సత్తువను)
కరాల సత్తువ = (తన) చేతుల బలమునూ
వరాలవర్షం కురిపించాలని = వరహాలు వర్షంగా కురిపించాలని (సిరులు కురిపించాలని)
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని = (తాను పండించిన పంటలతో) ప్రపంచంలో ఐశ్వర్యం వృద్ధి చెందాలని
గనిలో = గనులలో
వనిలో = అడవులలో
కార్ఖానాలో = కర్మాగారాలలో
పరిక్లమిస్తూ – ఎక్కువగా శ్రమిస్తూ
పరిప్లవిస్తూ = తేలియాడుతూ (గంతులు వేస్తూ) (పనిలో గాఢంగా నిమగ్నమవుతూ)
ధనికస్వామికి = ధనవంతుడైన యజమానికి
దాస్యం చేసే = బానిసత్వాన్ని చేసే
యంత్రభూతముల = దయ్యాలవంటి పరిశ్రమలలోని యంత్రముల
కోరలు తోమే = పళ్ళు తోమే (యంత్రముల మధ్య పనిచేసే)
కార్మిక వీరుల = వీరులైన కార్మికుల
కన్నుల నిండా = కండ్ల నిండుగా
కణకణ మండే = నిప్పుల్లా కణ కణమని మండే
విలాపాగ్నులకు (విలాప + అగ్నులకు) = దుఃఖముతో కూడిన మాటలనే అగ్నులకు
విషాదాశ్రులకు (విషాద + అశ్రులకు) = దుఃఖపుకన్నీళ్ళకు
ఖరీదు కట్టే = విలువను నిర్ణయింప గల
షరాబు లేడోయ్ = బంగారపు వ్యాపారి లేడు

భావం :
కార్మికుడు ఎప్పుడూ ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. దానికోసం తన శక్తినంతా పణంగా పెడుతున్నాడు. గనులలో కాని, అడవులలో కాని, కర్మాగారాలలో కాని అడుగడుగునా యజమానులకు సేవ చేయటానికి అంకితము అవుతున్నాడు. కార్మికుని జీవితం యంత్రాలలో చిక్కుకుపోయింది. కార్మిక వీరుల కష్టసుఖాలలో పాలు పంచుకునేవారు ఎవరూ లేరు. కార్మికుని దుఃఖానికి, అగ్నిగోళాల వంటి కళ్ళనుండి కారుతున్న కన్నీటికి ఖరీదు కట్టలేము.

3వ గేయం

కావున – లోకపుటన్యాయాలూ,
కాల్చే ఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కళ్యాణానికి,
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
అర్ధాలు :
కావున = కాబట్టి
లోకపుటన్యాయాలు (లోకము + అన్యాయాలు) = లోకంలో జరిగే అన్యాయాలు
కాల్చే ఆకలి = కడుపును మండించే ఆకలి
గలగల తొణకే – గల గల మని ధ్వని చేస్తూ పొంగే
కూల్చే వేదన = మనిషిని పడగొట్టే మానసిక బాధ
దారిద్య్రాలూ – దరిద్రములూ
దౌర్జన్యాలూ = దుర్మార్గాలూ
పరిష్కరించే = చక్కపెట్టే (పోగొట్టే)
బహిష్కరించే = వెలివేసే (పై చెప్పిన అన్యాయాలను దూరం చేసే)
బాటలు తీస్తూ = దారులు తొక్కుతూ
పాటలు వ్రాస్తూ = గేయాలు రాస్తూ
నాలో కదలే నవ్య కవిత్వం = నాలో నుండి వచ్చే కొత్త కవిత్వం
కార్మికలోకము + కల్యాణానికి = కార్మికుల శుభానికి
శ్రామికలోకము + సౌభాగ్యానికి = శ్రమించే రైతుల, కార్మికుల, పనివారల, మంగళానికి (వైభవానికి)
సమర్పణంగా = భక్తితో అర్పించడానికి
సమర్చనంగా = విశేషమైన పూజగా అందించడానికి
త్రిలోకాలలో = మూల్లోకాలలో (స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలలో)
త్రికాలలో = భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో
శ్రమైక జీవన సౌందర్యానికి = శ్రమించి బ్రతకడంలో గల అందానికి
సమానమైనది = సమానమైనది
లేనేలేదని = లేదని

భావం :
“ఈ లోకంలో జరిగే అన్యాయాలను, ఆకలిని వేదనను, దారిద్ర్యాన్ని, దౌర్జన్యాలను నిరసిస్తున్నాను. వాటిని పరిష్కరించాలని, బహిష్కరించాలని ఈ పాటలను రాస్తున్నాను. నాలో కదిలేది కొత్త కవితావేశం. ఇది కార్మికుల కళ్యాణానికి, శ్రామికుల సౌభాగ్యానికి అంకితం. ఎందుకంటే ముల్లోకాలలో ఈ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదు.” అని శ్రీశ్రీ చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

4వ గేయం

కష్టజీవులకు కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ –
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్ !
అర్థాలు :
కష్టజీవులకు = కష్టపడి జీవించే రైతులకూ, కార్మికులకూ, చేతివృత్తుల వారికీ
కర్మవీరులకు = కష్టపడి పట్టుదలతో పని చేసేవారికి
నిత్యమంగళం = నిత్యమూ శుభాన్ని
నిర్దేశిస్తూ = చూపిస్తూ
స్వస్తి వాక్యములు = మంగళ వాక్యములు (శుభము కలగాలని ఆశీర్వదించే వాక్యములు)
సంధానిస్తూ = కూరుస్తూ
స్వర్ణవాద్యములు = బంగారు వాయిద్యములు
సంరావిస్తూ = మ్రోగిస్తూ
వ్యధార జీవిత (వ్యధా + ఆర్త, జీవిత) = బాధచే పీడింపబడిన జీవితము యొక్క
యథార్థ దృశ్యం = నిజమైన దృశ్యము
పునాదిగా = మూలంగా
జనించబోయే = పుట్టబోయే
భావివేదముల = రాబోయే కాలంలోని వేదాల
జీవనాదములు = జీవధ్వనులు
జగత్తుకంతా = ప్రపంచానికంతా
చవులిస్తానోయ్ = రుచి చూపిస్తాను

భావం :
బంగారు వాద్యాలతో, స్వస్తి మంత్రాలతో, కష్ట జీవులకూ, కర్మవీరులకూ హారతులిస్తాను. శ్రామికుల బాధలు కళ్ళకు కట్టినట్లుగా రాబోయే తరాలవారికి చెప్తాను. నా మాటలు భావిభారత తరాలకు వేదాలు, జీవనాదాలు అంటాడు శ్రీశ్రీ.

5వ గేయం

కమ్మరి కొలిమి, కుమ్మరిచక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల, సమస్త చిహ్నలు-
నా వినుతించే పునాదిగా ఇక జనించబోయే
నా విరుతించే,
నా వినిపించే నవీనగీతికి,
నా విరచించే నవీనరీతికి,
భావం
భాగ్యం !
ప్రాణం !
ప్రణవం !
అర్థాలు :
కమ్మరి కొలిమి = ఇనుప పనిచేసే కమ్మరివాని కొలిమి (నిప్పు గుంట)
కుమ్మరి చక్రం = కుమ్మరి కుండల తయారీకి వాడే చక్రం
జాలరి పగ్గం = చేపలు పట్టేవాని వలతాడు
సాలెల మగ్గం = బట్టలు నేసేవాని మగ్గం
శరీర కష్టం స్ఫురింపజేసే = శరీర కష్టాన్ని తెలిపే
గొడ్డలి, రంపం = గొడ్డలి, రంపం
కొడవలి, నాగలి = కొడవలి, నాగలి వంటి
సహస్ర వృత్తుల = వేలకొలదీ వృత్తి పనివారల
సమస్త చిహ్నాలు = అన్ని గుర్తులూ
నా వినుతించే = నేను కొనియాడే
నా విరుతించే – నేను ధ్వనించే
నా వినిపించే నవీనగీతికి = నేను వినిపించే కొత్త పాటకు
నా విరచించే : నేను రచించే
నవీన రీతికి = కొత్త పద్ధతికి
భావం = భావము
భాగ్యం = భాగ్యము
ప్రాణం = ప్రాణము
ప్రణవం = ఓంకార నాదము

భావం :
ఈ దేశంలో శరీర కష్టం చేసేవారు చాలామంది ఉన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి మొదలైన పనిముట్లు వివిధ వృత్తులకు గుర్తులు. ఆ గుర్తులే నా కవితా వస్తువులు. నేను వారి కొరకే గీతాలు రాస్తాను. ఆ శ్రామికులు, కార్మికులు నా కవిత్వంలో నాయకులు. అదే భావం, భాగ్యం, నా కవితకు ప్రాణం, ఓంకారం.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 4 అజంతా చిత్రాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 4th Lesson అజంతా చిత్రాలు

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 1

ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
పై చిత్రంలో అంబర్ పేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు బస్సులో విహారయాత్రకు వెళ్ళడానికి బస్సు ఎక్కుతున్నారు. కొందరు పిల్లలు బస్సు ఎక్కారు. మరి కొందరు ఎక్కుతున్నారు. వారి ఉపాధ్యాయులూ, ఉపాధ్యాయినులూ దగ్గరుండి, పిల్లలను బస్సు ఎక్కిస్తున్నారు.

ప్రశ్న 2.
విహారయాత్ర అంటే ఏమిటి? ఎందుకు వెళతారు?
(లేదా)
యాత్రల వల్ల దేశాన్ని చూడవచ్చు, విజ్ఞానాన్ని సంపాదించవచ్చు – అని రచయిత అన్నారు కదా ! యాత్రల వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలేమిటి ?
జవాబు:
వినోదం ప్రధానంగా చేసుకొని, చేసే యాత్రను విహారయాత్ర అంటారు. పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. విజ్ఞానయాత్రల వలన మానసికోల్లాసంతోపాటు, విజ్ఞానం పెరుగుతుంది. ప్రసిద్ధమైన పరిశ్రమలు, ప్రాజెక్టులు, తీర్థయాత్ర స్థలములు, అందమైన దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ విహారాలు, శిల్పకళా క్షేత్రములు మొదలయిన వాటిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్నో చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది?
జవాబు:
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్ని చూసినపుడు మనసుకు ఆనందం కలుగుతుంది. ఆ దృశ్యము ఎప్పటికీ మరవకూడదని మన వెంట తెచ్చుకున్న కెమేరాలలో బంధిస్తాము. తరువాత అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉంటే మన , తిరిగిన ఆ ప్రదేశాలు అన్నీ గుర్తుకు వచ్చి, మనసుకు మధురానుభూతి కలుగుతుంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మీరు ఏదైనా ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళారా? ఆ ప్రదేశాన్ని గురించి చెప్పండి.
జవాబు:
మేము సంక్రాంతి సెలవులలో మా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మా తరగతిలోని విద్యార్థులమంతా కలసి ‘నాగార్జున సాగర్’ విహారయాత్రకు వెళ్ళాం. నాగార్జున సాగర్ చేరాక స్టీమర్ ద్వారా నాగార్జున కొండకు బయలుదేరాము. స్టీమర్ లో ప్రయాణిస్తున్నంత సేపు చల్లని గాలి, కనుచూపు మేర కృష్ణా నది, దూరంగా కొండలు మాలో సంతోషాన్ని నింపాయి. ఆ నాగార్జున కొండలో పూర్వం ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఉన్నట్లుగా ఇప్పటికీ ఆధారాలు కన్పిస్తున్నాయి. అక్కడ ఆచార్య నాగార్జునుడనే ఒక గొప్ప తత్త్వవేత్త, ఆయుర్వేద పండితుడు ఉండేవాడని మా ఉపాధ్యాయులు చెప్పారు. అంతేగాక అక్కడి మ్యూజియంలో ఉన్న బుద్ధుని పాలరాతి శిల్పాలను చూశాం. బౌద్ధమత విశిష్టతను గురించి తెలుసుకున్నాం. తర్వాత మేము నాగార్జున సాగర్ ఆనకట్ట వద్దకు చేరాం. జల విద్యుత్ తయారయ్యే విధానాన్ని స్వయంగా చూసి తెలుసుకున్నాం. తిరుగు ప్రయాణంలో ఎత్తిపోతల జలపాతాన్ని, మాచర్ల చెన్నకేశవాలయాన్ని, వీరభద్రాలయాన్ని చూశాం.
ఈ విహారయాత్ర మాలో ఆనందంతో పాటు విజ్ఞానాన్ని కూడా నింపింది.

ప్రశ్న 2.
పాఠంలోని ఒక అంశాన్ని గ్రహించి అది మీకు ఎందుకు నచ్చిందో చెప్పండి.
జవాబు:
ఈ పాఠంలో ఏడవ పేరా నాకు నచ్చింది. ఆ పేరాలో అజంతా గుహలలోకి ప్రవేశించే దారిని నార్లవారు వర్ణించారు. అక్కడ ప్రకృతి వర్ణన నాకు నచ్చింది. అక్కడ నాలుగువైపులా కొండలే ఉన్నాయట. ఇక కొండ పక్కన నది. ఆ నదిలో నీళ్ళు నీలంగా ఉన్నాయి. పైన ఆకాశము నీలమే. ఆ పక్కనే పచ్చని చెట్లు ఉన్నాయట. ఆ చెట్ల పూలు కమ్మని వాసనలను ఇస్తున్నాయి. నిజంగానే అక్కడికి వెళ్ళి చూస్తున్నట్లు నార్లవారు వర్ణించారు. వారు చెప్పినట్లు అది ఒక కలల లోకం. అది నిజంగానే భూలోకంలోని స్వర్గం. వారు చెప్పినట్లు అది నిజంగా మరో ప్రపంచం – అందుకే నాకు ఆ అంశం నచ్చింది.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
పాఠం చదువుతుంటే మీకు వచ్చిన ఆలోచనలను, అనుభూతిని వివరించండి.
జవాబు:
అజంతా గుహలు పాఠం చదువుతూ ఉంటే, పెద్ద అయ్యాక తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ గుహల అందాన్ని చూసి రావాలనిపించింది. అక్కడ బుద్ధుని చిత్రాలను, నెహ్రూగారిని సైతం ఆకర్షించిన అక్కడి అందమైన స్త్రీల చిత్రాలనూ చూడాలని అనిపించింది. ఆ కొండల వరుస గూర్చి చదువుతూ ఉంటే, నిజంగానే ఏదో కలలో కొండలమీద నేను తిరుగుతున్నట్టు అనిపించింది. అజంతా గుహల సౌందర్యాన్నీ, అక్కడి చిత్రాలనూ, తప్పక వీలయినంత త్వరలో మా కుటుంబ సభ్యులతో కలిసి చూద్దామని ఉంది.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. వర్ణనతో కూడి ఉన్న ఐదు వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి. చదివి వినిపించండి.
జవాబు:
1. మీ పైన నీలాకాశం, మిమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరే వరకు రెండు, మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగుపెడితే, దానికి అదే ఒక ప్రపంచం.

2. ఇటు కొండ-అటు కొండ, ముందు కొండ వెనుక కొండ-పైన కొండ, పక్కనే నది – నీలాకాశం – నీలాల నీళ్ళు – పచ్చని చెట్లు – కమ్మని తావులు, అది వేరే ప్రపంచం – అదొక స్వాప్నిక జగత్తు. భూలోక స్వర్గము.

3. రాళ్ళ గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ, నది పాడుకొనే పాటలను వింటూ, నది అంచు వెంట కాలినడకన, గుహలకు చేరాలి.

4. గుహలను సమీపిస్తూంటే ఇటు పచ్చని కొండ, అటు పచ్చని కొండ ఈ రెండు కొండల మధ్య వాఘోరా నది.

5. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ, 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది.

ప్రశ్న 2.
కింద సూచించిన పదాలతో మొదలయ్యే పేరాలు చదివి, సరిపోయే శీర్షికలను సూచించండి.

పేరా శీర్షిక
ఇటీవలనే …….. అవ్యక్తానుభూతి
వాఘోరానది పుట్టి ………. వ్యూపాయింట్ – మేజర్ గిల్
గుహల గోడలకు ………… శిథిలావస్థలో అజంతా చిత్రాలు
అజంతా గుహల నిర్మాణం ……….. సర్వోత్తమ కృషి
ఇక్కడ అందాలొలుకు ……….. అందాలొలుకు అజంతా స్త్రీలు

ప్రశ్న 3.
కింది పేరా చదివి పట్టికను పూరించండి.
అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలిన బౌద్ధ విహారాలు. మొత్తం 29లో మూడింటిని ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. ఇవి తప్ప మిగిలిన అన్నింటినీ చిత్రాలతో నింపివేశారు. కాని ఈనాడు పదమూడు గుహలలో మాత్రమే ఆ చిత్రాల శిథిలాలు కానవస్తున్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది ఒకటవ, రెండవ, తొమ్మిదవ, పదవ, పదహారవ, పదిహేడవ గుహలలోనే. అజంతా గుహలలోని కొన్ని చిత్రాలకు నకళ్ళు వేయించి హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లోని అజంతా పెవిలియన్లో భద్రపరిచారు.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 2

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అ) నార్ల వేంకటేశ్వరరావు గురించి రాయండి.
(లేదా)
అజంతా చిత్రాలు పాఠ్యభాగ రచయిత గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
నార్ల వేంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారి మాట (పద్య కావ్యం) మొదలైన గ్రంథాలను రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషిచేసిన మేధావి. ఈయన రచన సరళంగా సొగసైన భావాలతో సుందర శైలిలో నడుస్తుంది.

ఆ) అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి ? వాటి విశిష్టతను తెలపండి.
జవాబు:
అజంతా గుహలు జల్గామ్ కు దక్షిణంగా 35 మైళ్ళ దూరంలో, ఔరంగాబాదు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన ఉన్నాయి. అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ, అంతకు ముందుగాని, ఆ తర్వాత గాని అందుకోనంతటి మహోన్నత శిఖరాలను అందుకొంది. వాఘోరా నది పుట్టిన చోటుననే అజంతా గుహలున్నాయి. బౌద్ధభిక్షువులు అక్కడ చిత్రాలను చిత్రించారు. అజంతా గుహలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకొని వెడతాయని చెప్పి నెహ్రూ గారు అజంతా చిత్రకళను మెచ్చుకోవడం వాటి విశిష్టతను వెల్లడిస్తోంది.

ఇ) వాఘోరానది గురించి రాయండి.
జవాబు:
అజంతా గుహలు వాఘోరానది పుట్టిన చోటనే ఉన్నాయి. అజంతా గుహలను సమీపిస్తుంటే, రెండు వైపులా పచ్చని కొండలుంటాయి. ఆ రెండు కొండల మధ్య వాఘోరానది ఉంది. కొండలు అక్కడ ఎన్ని కనిపించినా, అవన్నీ ఒకే కొండ, ఆ కొండ చివర మెలికే వాఘోరానది జన్మస్థానం. కొండపైన ఏడు కొలనులు ఉన్నాయి. ఒక కొలను నుండి మరో కొలనులోకి ప్రవహిస్తూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దూకిన తరువాత కొండతో పాటు తాను కూడా మెలికలు తిరిగి, సమతల ప్రదేశానికి చేరి, కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, ‘తపతి’ నదిలో కలుస్తుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ఈ) నేడు అజంతా గుహలు ఏ స్థితిలో ఉన్నాయి?
జవాబు:
నేడు అజంతా గుహల గోడలు శిథిలావస్థలో ఉన్నాయి. గుహల గోడలకు మట్టి గిలాబా వేసి, దానిపై పలుచగా సున్నం పూసి తడి ఆరకముందే చిత్రాలను వేసినందువలన, అవి వానతేమకు పొడిపొడిగా వూడిపోయాయి. బందిపోటు దొంగలు పెట్టిన పొగకు కొన్ని చిత్రాలు మసిబారాయి. ఇటీవల కాలంలో కొంతమంది తమ కీర్తి సంపాదన కోసం గోళ్ళతో బొమ్మలపై తమ పేర్లను వ్రాసినారు. మరికొన్ని చిత్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. అజంతా గుహలు మొత్తం 29. వీటిలో మూడింటిని ప్రారంభించి, పూర్తిచేయకుండానే ఆపివేశారు. ఈనాడు 13 గుహల్లోనే చిత్రాల శిథిలాలు కనిపిస్తున్నాయి. 1, 2, 9, 10, 11, 17 గుహల్లోనే చెక్కుచెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలున్నాయి. మొత్తం మీద నూటికి ఒకటవ వంతో, రెండవ వంతో చిత్రాలు మాత్రమే అజంతా గుహలలో నేడు మిగిలాయి.

ఉ) అజంతా శిల్పాలలో ఏమేమి ప్రతిబింబిస్తాయి?
జవాబు:
అజంతా చిత్రాలు భారతీయ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక విశాల ప్రపంచాన్ని, ఆశ నిరాశలతో, రాగ విద్వేషాలతో, ప్రేమ ద్వేషాలతో, సంతోష విషాదాలతో, కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం, మనుష్యులకే కాక, పశుపక్ష్యాదుల జీవితాన్ని సయితం ఎంత పవిత్రం చేసిందో, తేజోవంతం చేసిందో అనేదాన్ని, ఈ అజంతా శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ప్రాచీన కాలంలోని భారత సాంఘిక వ్యవస్థ, ఏ రూపంలో ఉండేదో, ఆనాటి వృత్తులేవో, వ్యాసంగాలేవో, వినోదాలేవో తెలిసికోవాలనుకునేవారు అజంతా గుహలకు వెళ్ళి దర్శించాలి.

III. స్వీయరచన

1) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) మేజర్ గిల్ వేటకు వెళ్ళి తొలిసారిగా అజంతా గుహలను దర్శించినట్టు చదివారు కదా ! దీనివలన మనదేశానికి జరిగిన మేలు ఏమని భావిస్తున్నారో రాయండి.
జవాబు:
మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోయి, ఎదురుగుండా గుబురు చెట్ల సందు నుంచి సాహసించి కొండ దిగాడు. వాఘోరా నదిని దాటి కొండలపై నుంచి చూశాడు. అల్లంత దూరంలో మేజర్ గిల్, వ్యూపాయింట్ ని చూశాడు.

ఆనాడు మేజర్ గిల్ అజంతా గుహలను దర్శించి మనకు వాటిని గూర్చి తెలపడం వల్ల మనకు ఎంతో మేలు జరిగింది. ప్రాచీనకాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది ? అప్పటి వృత్తులేవి ? వ్యాసంగాలేవి ? ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఈ చిత్రాల వల్ల లభిస్తున్నాయి. ఒకప్పుడు మనదేశంలో రాణ్మందిరాలు, రాణులు, రాజులు వారి వేషభాషలూ ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చేవారో అజంతా చిత్రాల వలన మనం తెలుసుకోగలుగుతున్నాము.

ఆ) జవహర్ లాల్ నెహ్రూ “అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్నాడు. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడో రాయండి.
జవాబు:
అజంతా గుహలను, మన తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు దర్శించి, ఆ చిత్రాలను చూస్తే మన మనస్సు కలల ప్రపంచంలోకి వెడుతుంది అన్నారు.

అజంతా గుహల్లో అందమైన స్త్రీల చిత్రాలు అనేకం ఉన్నాయి. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు మొదలయిన అనేక స్త్రీల చిత్రాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న స్త్రీల చిత్రాలలో కొందరు స్త్రీలు కూర్చున్నారు. కొందరు నిలబడి ఉన్నారు. మరి కొందరు ముస్తాబు చేస్తున్నారు. కొందరు ఊరేగింపుగా వెడుతున్నారు. ఈ అజంతా స్త్రీల చిత్రాలు, ఎంతో పేరు పొందాయి. అలాగే అక్కడ బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చిత్రకారులు బుద్ధుని చిత్రాలను ఎంత శ్రద్ధతో అందంగా తీర్చిదిద్దారో, అంతే శ్రద్ధతో స్త్రీల చిత్రాలను సైతం, అందాలొలికేలా గీశారు.

అటువంటి అపురూప చిత్రాలను మనం కేవలం కలల్లోనే చూడగలం. వాస్తవిక లోకంలో చూడలేం. అందుకే నెహ్రూగారు, ఆ చిత్రాలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడతాయి అని ప్రశంసించారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ఇ) “ప్రాచీన కాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది? అప్పటి వృత్తులేవి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి” ఇలా అనడం వెనుక నార్ల వేంకటేశ్వరరావు గారి భావం ఏమై ఉంటుందో రాయండి.
జవాబు:
అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతున్నాయి. వాటి ద్వారా వివిధ భారతీయ జీవితాల్ని గురించి, సంస్కృతి గురించి, వారి వృత్తులు మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. అజంతా చిత్రాల ద్వారా మన ప్రాచీన సాంఘిక వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు.

ఆ అజంతా చిత్రాలలో ఒకప్పుడు మనదేశంలో రాజమందిరాలు ఏ విధంగా ఉండేవో, రాజులు, రాణులు వేషభాషలు ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చుకొనేవారో తెలుస్తుంది. రాజుల సైనిక బల నిర్మాణం, వారి ఆయుధాలు, ఎలా ఉండేవో ఆ చిత్రాల వల్ల తెలుసుకోవచ్చు. అక్కడ చిత్రాలలో మన భారత సాయుధ దళాలు సింహళ దండయాత్ర చేసిన నౌకాదళ చిత్రాలున్నాయి. వీరశివాజీ, రాజ్యానికై సముద్రాలు దాటి వెళ్ళిన భారతదేశ వ్యక్తుల చిత్రాలున్నాయి. పర్ష్యన్ రాయబారులకు దర్శనం ఇచ్చిన మన భారతీయ రాజుల చిత్రాలు ఉన్నాయి. అందువల్లనే, నార్లవారు అజంతా చిత్రాల ద్వారా ఆనాటి భారత సాంఘిక వ్యవస్థ రూపం వెల్లడి అవుతుందని చెప్పారు.

ఈ) “అజంతా గుహలను చూడడానికి రెండు కళ్ళు చాలవు” అని రచయిత అన్నాడు కదా ! ఇలా “రెండు కళ్ళు చాలవు” అనే మాటను ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు? కొన్నింటిని తెలపండి.
జవాబు:
ఎంత గొప్ప అందాన్ని అయినా, మనం మన రెండు కళ్ళతోనే చూడగలం. బాగా అందమైన వస్తువును ఎంత చూచినా, ఎంతగా చూచినా తృప్తి కలగదు. అలాంటప్పుడు ఆ అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదు అని అంటారు.

నార్ల వేంకటేశ్వరరావుగారు అజంతా చిత్రాల అందం చూడ్డానికి మనకు ఉన్న రెండు కళ్ళూ చాలవు అన్నారు. అలాగే కింది సందర్భాల్లో కూడా రెండు కళ్ళూ చాలలేదు అంటూ ఉంటాము.

1. వేంకటేశ్వరస్వామిని గుడిలో ఆభరణాలతో అలంకరించినపుడు ఆ సొగసులను చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలలేదని అంటాము.

2. చంటి పిల్లవాడిని చక్కగా అలంకరించి, తొట్టెలో వేసి ఊపుతాము. ఆ పిల్లవాడు బోసినవ్వులు నవ్వుతాడు. అప్పుడు కూడా, ఆ పిల్లవాడి బోసి నవ్వుల అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదని అంటాము.

3. పెళ్ళి దుస్తులలో ఆకర్షణీయమైన అలంకరణలతో ధగధగా మెరిసిపోయే వధూవరులను చూడటానికి రెండు కళ్ళూ చాలవు అంటాము.

4. అతిలోక సౌందర్యరాశి అయిన స్త్రీని వర్ణించే సందర్భాల్లో ఆమె అందం చూసేందుకు రెండు కళ్ళూ చాలవు అంటాము.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ప్రస్తుత పాఠ్యభాగం ద్వారా అజంతా గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
“అజంతా, మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్న నెహ్రూ మాటలను సమర్థిస్తూ అజంతా గొప్పదనాన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
అజంతా గుహలు “జల్గామ్”కు దక్షిణంగా, 35 మైళ్ళదూరంలో, “ఔరంగాబాద్’కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఈ గుహలు వాఘోరా నది పుట్టిన చోటుననే ఉన్నాయి. నాల్గు పక్కలా కొండలు, పచ్చని చెట్లు, నీలాకాశం, అదొక కలలలోకం, భూలోక స్వర్గం. ‘మేజర్ గిల్’ అనే మిలటరీ ఆఫీసర్, 1819లో వేటకు వెళ్ళి, ఈ గుహలను మొదటగా చూశాడు. 30 సంవత్సరాలు కష్టపడి ఎన్నో చిత్రాలను కాపీ చేసుకొని వాటిని అతడు ‘లండన్ క్రిస్టల్ ప్యాలెస్’లో పెట్టాడు.

ఈనాడు మిగిలిన అజంతా చిత్రాలు, నూటికి రెండు మాత్రమే. అన్ని చిత్రాలూ మిగిలి ఉంటే, అజంతా గుహలు చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలేవి కావు. అజంతా చిత్రాలలో సిద్ధార్థుని జాతక కథలే ఎక్కువ. జాతక కథలతో సంబంధం లేనివి కూడా ఉన్నాయి. ఆ కళా తపస్వులు, తమ కుంచెతో సౌందర్య సృష్టిని చేశారు.

అజంతా గుహలు మొత్తం 29. గుహల నిర్మాణం ప్రథమ శతాబ్దిలో మొదలై, ఏడవ శతాబ్ది వరకూ సాగింది. 14వ శతాబ్ది నాటి వరకూ మన అజంతా చిత్రాలంత అందమైన చిత్రాలు యూరప్ ఖండంలో లేనే లేవట. అజంతాలో ఎన్నో స్త్రీల అందమైన చిత్రాలున్నాయి. బుద్ధుని సుందర చిత్రాలున్నాయి.

అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది. ఇంత అందమైన చిత్రాలు, ఏ విదేశీ చిత్రకారుడూ గీయలేడు. ఈ అజంతా చిత్రాలు ప్రాచీన కాలంలో మన భారతీయ సాంఘిక వ్యవస్థ స్వరూపాన్ని తెలుపుతాయి. ఆనాటి రాజుల మందిరాలు, వారి వేషభాషలూ, సైనిక వ్యవస్థను గూర్చి తెలుపుతాయి.

“అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది” అని నెహ్రుగారిచే ప్రశంసించబడిన అజంతా గుహలను చిత్రకారులే కాదు భారతీయ సంస్కృతి, చరిత్ర, విజ్ఞానం మొదలైన విషయాల పట్ల శ్రద్ధాభక్తులు ఉన్న వారందరూ తప్పక దర్శించాలి.

ఆ) రచయిత అజంతా చూసి అక్కడి విశేషాలు రాశాడు కదా ! అలాగే మీరు చూసిన లేదా తెలుసుకొన్న ఒక దర్శనీయ స్థలానికి సంబంధించిన విషయాలు రాయండి.
(లేదా)
మనం కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో చాలా ప్రదేశాలకు వెళుతుంటాం. మీరు చూసిన / తెలుసుకొన్న పర్యాటక స్థలం గురించి రాయండి.
జవాబు:
నేను ఇటీవల మా కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌లో పర్యటించాను. రాజస్థాన్ రాజధాని జైపూర్. తొలుత డబుల్ డెక్కర్ బస్సులో బయలుదేరి నగరాన్ని సందర్శించాం.

ముందుగా 1799లో మహారాజు సవాయి ప్రతాప్ సింగ్ కట్టించిన హవామహల్ కు వెళ్లాం. నెమలిపింఛంలా కనిపించే ఈ భవనాన్ని పునాదులు లేకుండా నిర్మించారు. పగలు గులాబీ రంగులోనూ రాత్రి బంగారు వర్ణంలోనూ శోభిల్లే ఈ ఐదంతస్తుల భవనంలో 300 గదులు, 953 కిటికీలు ఉన్నాయి. తరవాత బిర్లాలు నిర్మించిన లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్లాం. దీనికి ఓ పక్కనే జైపూర్ కోట కనిపిస్తుంటుంది.

తరవాత రాజస్థాన్ సాంస్కృతిక వైభవాన్ని జీవన విధానాన్ని ప్రతిబింబించే సిటీ మ్యూజియానికి వెళ్లాం. విశాలమైన జైపూర్ నగరంలో అన్ని కట్టడాలకూ గులాబీరంగే. అందుకే దీన్ని ‘పింక్ సిటీ’ అని పిలుస్తారు. జైపూర్ కోటలోపల భవంతులు, గదులు…. నాటి రాజవైభవాన్ని కళ్ళకు కడతాయి. బలమైన శత్రుదాడుల్ని ఎదుర్కొన్నప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ ప్రాచీన కట్టడాల నిర్మాణశైలిని మెచ్చుకోకుండా ఉండలేం.

జలమహల్ గా ప్రాచుర్యం పొందిన చమేలీ బాగ్ ను కూడా సందర్శించాం. జైపూర్ నుంచి రాజస్థాన్ లో అతి పెద్ద రెండో పట్టణంగా పేరొందిన జోధ్ పూర్ కి వెళ్ళాం. నగరం నవీన రాజప్రాసాదాలకు నిలయం. కళాఖండాలకూ, తోలు వస్తువులకూ ప్రసిద్ధిచెందిన ఈ నగరం మొత్తం నీలం రంగులో ఉన్న భవంతులే. అందుకే దీనికి ‘బ్లూ సిటీ’ అని పేరు.

మేము జైసల్మేర్ ను కూడా సందర్శించాం. మహారాజ్ జైసాల్ సింగ్ 1156లో నిర్మించిన ఈ నగరం, మనదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం. పాకిస్థాన్ కి మనకీ మధ్య గీతలు గీసుకున్న పట్టణం ఇదే. ఈ నగరంలో ఎటు చూసినా బంగారు వర్ణంలో మెరిసే భవంతులే. అందుకే దీన్ని ‘గోల్డెన్ సిటీ’ అంటారు. ఈ రోజుకీ రాజప్రాసాదం ప్రాంగణంలో 400 కుటుంబాలు నివసించడం ఈ కోట ప్రత్యేకత.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలున్నాయి. రాజస్థాన్ యాత్ర ఒక గొప్ప అనుభవం. నాకు ఎన్నో అవ్యక్త మధురానుభూతులను కలిగించింది. ఈ యాత్ర ద్వారా నేను అనేక విజ్ఞానదాయకమైన విషయాలను తెలుసుకున్నాను.

IV. పదజాలం

1. కింది వాక్యాలలోని జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం కింద గీత గీయండి.

అ) అజంతా గుహలోని కుడ్యచిత్రాలు నేటికీ చెక్కుచెదరలేదు. .
i) చెదిరిపోలేదు
ii) ఏమీ పాడుకాలేదు
iii) చెక్కబడలేదు
iv) శిథిలం కాలేదు
జవాబు:
ii) ఏమీ పాడుకాలేదు

ఆ) దొంగలు అజంతా గుహల్లో తలదాచుకున్నారు.
i) తలను దాచుకున్నారు
ii) వస్తువులను దాచుకున్నారు
iii) ఆశ్రయం పొందారు
iv) నివసించారు
జవాబు:
iii) ఆశ్రయం పొందారు

ఇ) అజంతా చిత్రాలు భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.
i) కళ్ళకు కట్టుకున్నట్టు చూపుతున్నాయి
ii) కళ్ళముందు నిజంగా ఉన్నట్టు చూపుతున్నాయి
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి
iv) కళ్ళు చెదిరేట్టుగా ఉన్నాయి.
జవాబు:
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని మరో సందర్భానికి అన్వయించి వాక్యాలు తిరిగి రాయండి.

1. ఉదా : అనంతాకాశంలోని నక్షత్రాలను పరిశీలించి ఆ అనుభూతిని చెప్పగలమా?
మంచి కథను చదివితే గొప్ప అనుభూతి కలుగుతుంది.
జవాబు:
తాజ్ మహల్ ను సందర్శించినప్పుడు కలిగిన అనుభూతిని నేనెన్నటికీ మరువలేను.

అ. భారతీయ చిత్రకళ మహోన్నత శిఖరాలను అధిరోహించింది.
జవాబు:
సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రతిభ, మహోన్నత శిఖరాలను తాకింది.

ఆ. చెక్కడపు పని మేజర్ గిల్ దృష్టిని ఆకర్షించింది.
జవాబు:
అనాథశరణాలయ విద్యార్థుల ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇ. కాలగతిలో కొన్ని చిత్రాలు నశించాయి.
జవాబు:
అతడు తనకు కల్గిన దుఃఖాన్ని, కాలగతిలో మరచిపోయాడు.

ఈ. ఈ కుడ్యచిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు.
జవాబు:
విజయనగర చక్రవర్తుల గృహాలలోని కుడ్యచిత్రాలలో లక్ష్మీనారాయణుల విగ్రహాలున్నాయి.

3. కింది వాక్యాలలోని పర్యాయపదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి.
అ) హృదయాన్ని కదిలించే అనుభూతిని, ఆ ఎదలోని భావాలను సులభంగా వర్ణించలేం.
జవాబు:
హృదయం – ఎద

ఆ) వాఘోరానది కొండల చుట్టూ తిరుగుతూ ప్రవహించింది. ఆ వాహిని ప్రవహించే దృశ్యం మనోహరం.
జవాబు:
నది – వాహిని

ఇ) పడమటి గాలి సన్నగా వీస్తూంది. పశ్చిమ దిశ వైపు ఒక సుందరమైన తోట ఉంది.
జవాబు:
పడమర – పశ్చిమము

V. సృజనాత్మకత

* అజంతా చిత్రాల పాఠంలో అజంతా గుహల చరిత్ర, దాని విశేషాలూ చదివారు కదా ! అలాగే ప్రతి గ్రామానికీ ఒక చరిత్ర కానీ, విశేషం కానీ ఉండవచ్చు. మీ గ్రామానికి గల ప్రత్యేకతను లేదా మీకు దగ్గరలోని ఇతర గ్రామాల ప్రత్యేకతను వర్ణిస్తూ రాయండి. ఆ వివరాలతో ఒక బ్రోచర్ తయారుచేయండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లాలో అల్లవరంలోని ‘కొంగరగిరిపట్టణం’ – ఇది కోరుకొండ రాజధానిగా ‘కుమారగిరి రాయలు’ పరిపాలించినపుడు ఆయన పేర వెలసిన గ్రామం. ఇది సముద్ర తీరంలోని గ్రామం. ప్రక్కన బంగాళాఖాతం ఉంది. పూర్వం సముద్రంలో ప్రయాణించే ఓడలు ఇక్కడ ఆగేవి. ఇప్పటికీ దాన్ని ‘ఓడలరేవు’ అంటారు. ఈ గ్రామం గుండా రామలక్ష్మణులు ప్రయాణించారు. అందులో రాముడు ‘నత్తా రామేశ్వరం’ అనే ప్రాంతంలో ఈశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. రాముడు ప్రతిష్ఠించడం వల్ల దాన్ని రామేశ్వరం అని పిలుస్తారు. మహాశివరాత్రికి మా చుట్టుపట్ల పల్లె గ్రామాల ప్రజలు సముద్రంలో స్నానం చేసి రామేశ్వరునికి అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.

అలాగే లక్ష్మణుడు మా గ్రామంలోనే ఒక ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దాన్ని ‘లక్ష్మణేశ్వరం’ అని పిలుస్తారు. సంక్రాంతికి ధనుస్సమయంలో ప్రజలు లక్ష్మణేశ్వరునికి అభిషేకాదులు చేస్తారు. ఇక్కడ సంక్రాంతి, కనుమనాడు ప్రభలతీర్థం చాలా వేడుకగా జరుగుతుంది. మా గ్రామ ప్రజలంతా వేడుకగా ఆ తీర్థంలో పాల్గొంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు
(లేదా)
* చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల నుండి జలజల జాలువారే జలపాతాలు, పచ్చని ప్రకృతి శోభ, పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రదేశం ఎంతో సుమనోహరంగా ఉంది …….. ఇలా ఏదైనా ఒక ప్రాంతాన్ని వర్ణిస్తూ రాయండి.
జవాబు:
కోస్తా ప్రాంతములోని నెల్లూరు జిల్లాలో రావూరు ఒక చెప్పుకోదగిన తాలూకా. ఈ రావూరుకు సమీపంలో ఎత్తైన కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్య నుంచి ఒక దారి ఉంది. కొండల మధ్యదారి మలుపులు తిరిగి మెలికలుగా ఉంటుంది. కొండల పైకి వెళ్ళిన తరువాత ఒక సుప్రసిద్ధమైన క్షేత్రం ఉంటుంది. దీనినే “పెంచలకోన” అని కూడా అంటారు. ఈ కోనలో కొండల మధ్య నుండి ఒక జలపాతం జాలువారుతూ ఉంటుంది. చుట్టూ కంటికింపైన పచ్చదనం, పక్షుల కిలకిల రావాలతో ఆ కొండ ప్రాంతమంతా చాలా ఆహ్లాదంగా, రమణీయంగా ఉంటుంది. ఇక్కడి పెంచలకోనలో నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి సందర్శకుల సందడి ఎక్కువగా ఉంటుంది.

VI. ప్రశంస

* మీరు చూసిన ఒక దర్శనీయ స్థలాన్ని కొనియాడుతూ ‘నీవు కూడా తప్పక చూడవలసింది’గా తెలుపుతూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
x x x x x x x

ప్రియమైన స్నేహితుడు శ్రీనాథ్ కు,

నీ మిత్రుడు భరత్ సింహా వ్రాయునది. ఇక్కడ క్షేమము, అక్కడ క్షేమమని తలుస్తున్నాను. మేము ఇటీవల తీర్థయాత్రలకు వెళ్ళాము. అనేక ప్రదేశాలను దర్శించుకున్నాము. వాటిలో నాకు నచ్చినది కాణిపాక వరసిద్ధి వినాయకుల వారి ఆలయం. దాని గురించి ఈ లేఖలో వివరిస్తున్నాను.

ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని తిరుపతికి దగ్గరగా రేణిగుంట సమీపాన ఉన్నది. ఇందు గణపతి శిల ఆకారంలో ఉంటాడు. ఈ వినాయకుడు మొదట ఒక రాయేనట. ఊరికి దగ్గరలోని ఒక పాడుబడిన బావిలో వినాయకుని ఆకారంలో వెలిసినాడట. తరువాత ఆ శిలావిగ్రహం కొంచెం పెద్దదిగా అయిందట. అప్పుడే ఆ గ్రామ ప్రజలు అందరూ ఆ విగ్రహానికి ఒక గుడి కట్టించి పూజలు చేయటం ప్రారంభించారట. అప్పటి నుండి కాణిపాకం చాలా ప్రసిద్ధి చెందినదట. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరినట్లయితే తప్పక నెరవేరుతాయని ఇక్కడి ప్రజల యొక్క నమ్మకం. మా కుటుంబంలోని వారందరమూ ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము. చాలా ఆనందించాము. నీవు కూడా తప్పకుండా ఇటువంటి దర్శనీయ ప్రాంతాన్ని దర్శించవలెను. తిరిగి లేఖ వ్రాయుము. మీ అమ్మా, నాన్నగార్లకు నా నమస్కారాలు.

ఇట్లు
మీ మిత్రుడు,
భరత్ సింహా.

చిరునామా :
కె. శ్రీనాథ్,
S/O కె. వెంకటేశ్వర్లు,
డోర్ నెం. 8/64-7,
బ్రాడీపేట,
గుంటూరు.

ప్రాజెక్టు పని

1. మీ జిల్లాలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాల చిత్రాలు సేకరించండి. వీటి వివరాలు రాయండి. వీటన్నిటితో ఒక సంకలనం తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా.
దర్శనీయ స్థలాలు :

  1. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయము.
  2. ద్రాక్షారామం , సామర్లకోట భీమేశ్వరాలయాలు.
  3. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయము.
  4. రాజమండ్రి “గోదావరి కమ్ రైల్ బ్రిడ్జి”.
  5. కోనసీమ ప్రకృతి దృశ్యాలు.
  6. సముద్ర తీరం బీచు.
  7. రాజోలు తాలూకా ‘ఆదుర్రు’ బౌద్ధ స్తూపం – మొ||నవి.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 3

VII. భాషను గురించి తెలుసుకుందాం!

1) కింది వాక్యాలను పరిశీలించి, మార్పులను గమనించండి.
అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో భేదం ఉందని గమనించారు కదా !
రెండు వాక్యాల మధ్య భేదం ఏమిటి?

అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు – అనే ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి ప్రత్యయం చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం’ అంటారు.

ఆ) ఇక సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. – అనే రెండవ వాక్యంలో (i) కర్తకు తృతీయా విభక్తి ప్రత్యయం ఉంది. (ii) క్రియకు “బడు” చేరింది. (iii) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

వాక్యంలో క్రియకు ‘బడు’ చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని “కర్మణి వాక్యం” అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రామాయణం వాల్మీకి చేత రచించబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
శాంతి ప్రజలచేత కోరబడింది. (కర్మణి వాక్యం)

3) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నాచేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాన్ని చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను నేతాజీ చరిత్ర గ్రంథాన్ని రచించాను. (కర్తరి వాక్యం)

4) కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఉదా : నదిగట్టు నది యొక్క గట్టు షష్ఠీ తత్పురుష
అ) అజంతా స్త్రీలు అజంతా యొక్క స్త్రీలు షష్ఠీ తత్పురుష
ఆ) ప్రకృతి సౌందర్యం ప్రకృతి యొక్క సౌందర్యం షష్ఠీ తత్పురుష
ఇ) నదీ ప్రవాహం నది యొక్క ప్రవాహం షష్ఠీ తత్పురుష
ఈ) మానవ సమాజం మానవుల యొక్క సమాజం షష్ఠీ తత్పురుష

5) కింది విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాసి దాని పేరును తెలపండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) గుహల యొక్క గోడ గుహల గోడ షష్ఠీ తత్పురుష
ఆ) కొండ యొక్క మలుపు కొండ మలుపు షష్ఠీ తత్పురుష

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

సముద్రం : సాగరం, జలధి
నక్షత్రం : తార, చుక్క
పువ్వు : కుసుమం, సుమం
కెరటం : అల, తరంగం, భంగం
కన్ను : నేత్రం, నయనం, చక్షువు
స్త్రీ : మహిళ, వనిత, మగువ
తావి: పరిమళం, సువాసన, సుగంధం
ఆకాశం : గగనం, నింగి
పాట : గీతం, గేయం
కొండ : అద్రి, పర్వతం
నది : వాహిని, స్రవంతి, కూలంకష
చంద్రుడు : సోముడు, అమృతాంశుడు
నీరు : జలం, వారి, ఉదకం

వ్యుత్పత్యర్థాలు

మిత్రుడు : అన్ని ప్రాణుల యందు సమభావన కలవాడు (సూర్యుడు)
తార : దీనిచే నావికులు తరింతురు (చుక్క)
పక్షి : పక్షములు గలది (పిట్ట)
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది (సముద్రం)
మహీపాలుడు : భూమిని పాలించువాడు (రాజు)

నానార్థాలు

కోటి : నూరులక్షలు, అంచు, గుంపు
వర్షం : వాన, సంవత్సరం, మబ్బు
కన్ను : నేత్రం, బండి చక్రం
చిత్రం : బొమ్మ, ఆశ్చర్యం
దక్షిణ : దిక్కు సంభావన
తార : నక్షత్రం, వాలి భార్య, కంటిపాప, ఓంకారం
కుడ్యం : గోడ, పుంత
ఉత్తరం : జాబు, సమాధానం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకదేశమగును.
నీలాకాశం = నీల + ఆకాశం – సవర్ణదీర్ఘ సంధి
కళాభిజ్ఞులు = కళ + అభిజ్ఞులు – సవర్ణదీర్ఘ సంధి
చంద్రాకారం = చంద్ర ఆకారం – సవర్ణదీర్ఘ సంధి
శతాబ్దం = శత + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
సిద్ధార్థ = సిద్ధ + అర్థ – సవర్ణదీర్ఘ సంధి
న్యత్యాంగన = నృత్య + అంగన – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
మహోన్నత = మహా + ఉన్నత – గుణసంధి
గజేంద్రుడు = గజ + ఇంద్రుడు – గుణసంధి
సర్వోత్తమం = సర్వ + ఉత్తమం – గుణసంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
సులభమేమో = సులభము + ఏమో – ఉత్వ సంధి
అపారమైన = అపారము + ఐన – ఉత్వ సంధి
వచ్చినావని = వచ్చినావు + అని – ఉత్వ సంధి
మలుపులన్నీ = మలుపులు + అన్ని – ఉత్వ సంధి
లోతైనా = లోతు + ఐనా – ఉత్వ సంధి
చైత్యా లైతే = చైత్యాలు + ఐనా – ఉత్వ సంధి
అటొక = అటు + ఒక – ఉత్వ సంధి
పేరొందు = పేరు + ఒందు – ఉత్వ సంధి

ఆత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
నిలిచినప్పుడు = నిలిచిన + అప్పుడు – అత్వ సంధి
పోయినందున = పోయిన + అందున – అత్వ సంధి
అల్లంత = అల్ల + అంత – అత్వ సంధి
దక్కకుండు = దక్కక + ఉండు – అత్వ సంధి

ఇత్వగుంధి (అ):
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
దారైనా = దారి + ఐనా – ఇత్వ సంధి
అదొక = అది + ఒక – ఇత్వ సంధి

ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియా పదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
లేనట్టు = లేని + అట్టు – ఇత్వ సంధి
వచ్చేదట = వచ్చేది + అట – ఇత్వ సంధి
ఉండేదేమో = ఉండేది + ఏమో – ఇత్వ సంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, రలు ఆదేశమవుతాయి.
పక్ష్యాదులు = పక్షి + ఆదులు – యణాదేశ సంధి
ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం – యణాదేశ సంధి

పుంప్వాదేశ సంధి :
సూత్రం : కర్మధాయంలో మువర్ణకానికి పుంపులు అవుతాయి.
సముద్రపు అంచు = సముద్రపు + అంచు – పుంప్వాదేశ సంధి
చెక్కడపుపని = చెక్కడము + పని – పుంప్వాదేశ సంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
చెట్టుగాని = చెట్టు + కాని – గసడదవాదేశ సంధి
చరిత్రలుగా = చరిత్రలు + కా – గసడదవాదేశ సంధి
సరిగదా = సరి + కదా – గసడదవాదేశ సంధి

యడాగమ సంధి :
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
ఆయన యెత్తినట్లు = ఆయన + ఎత్తినట్లు – యడాగమ సంధి
తలయెత్తు = తల + ఎత్తు – యడాగమ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
వేషభాషలు వేషమును, భాషయును ద్వంద్వ సమాసం
భక్తిశ్రద్ధలు భక్తియును, శ్రద్ధయును ద్వంద్వ సమాసం
శ్రద్ధాభక్తులు శ్రద్ధయును, భక్తియును ద్వంద్వ సమాసం
ఆశనిరాశలు ఆశయును, నిరాశయును ద్వంద్వ సమాసం
ప్రకృతి సౌందర్యం ప్రకృతి యందలి గల సౌందర్యం సప్తమీ తత్పురుష సమాసం
అజంతా గుహలు అజంతా యొక్క గుహలు షష్ఠీ తత్పురుష సమాసం
రాణ్మందిరాలు రాణుల యొక్క మందిరాలు షష్ఠీ తత్పురుష సమాసం
రాజసభ రాజు యొక్క సభ షష్ఠీ తత్పురుష సమాసం
జీవిత చరిత్ర జీవితము యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం
చంద్రాకారం చంద్రుని యొక్క ఆకారం షష్ఠీ తత్పురుష సమాసం
– నదిగట్టు నది యొక్క గట్టు – షష్ఠీ తత్పురుష సమాసం
అగ్నిప్రమాదం అగ్ని వలన ప్రమాదం పంచమీ తుత్పురుష సమాసం
పచ్చని చెట్లు పచ్చనైన చెట్లు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శాశ్వత కీర్తి శాశ్వతమైన కీర్తి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అనంతాకాశం అనంతమైన ఆకాశం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముప్పది సంవత్సరాలు ముప్పదైన సంవత్సరాలు ద్విగు సమాసం
పదమూడు గుహలు పదమూడైన గుహలు ద్విగు సమాసం
వాఘోరానది వాఘోర అను పేరుగల నది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రకృతి – వికృతులు

హృదయం – ఎద, డెందము
ఆకాశం – ఆకసం
యాత్ర – జాతర
కథ – కత
పుష్పం – పూవు
చంద్రుడు – చందురుడు
దూరం – దవ్వు
సముద్రము – సంద్రము
రూపం – రూపు
గృహము – గీము
స్త్రీ – ఇంతి
దక్షిణం – దక్కినం

రచయిత పరిచయం

పాఠం పేరు : “అజంతా చిత్రాలు”

వ్యాస రచయిత : “నార్ల వేంకటేశ్వరరావు”

జననం, జన్మస్థలం : నార్ల వారు, 1908 డిశంబరు ఒకటవ తేదీన (1-12- 1908)న కృష్ణా జిల్లాలోని “కవుతరం” అనే గ్రామంలో జన్మించారు.

రచనలు :
1. “రష్యన్ కథలు” (అనువాద రచన)
2. “నరకంలో హరిశ్చంద్రుడు” (నాటకం)
3. “నార్లవారి మాట” (పద్యకావ్యం) మొదలయిన గ్రంథాలు రాశారు.

మేధావి : ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి.

రచనాశైలి : నార్లవారి రచన సరళమైన శబ్దాలతో సొగసైన భావాలతో సుందరశైలిలో సాగుతుంది.

కఠిన పదాలకు – అర్థాలు

దృశ్యము = కంటికి ఇంపయినది (చూడదగినది)
అనుభూతి = సుఖ దుఃఖాదులను పొందడం (ప్రత్యక్షజ్ఞానం)
అపారము = అధికమైనది (అవధిలేనిది)
బస్తీ = పట్టణము
దిశ్చక్రాన్ని = దిక్కుల యొక్క చక్రమును
నెత్తావులు (నెలు + తావులు) = నిండు పరిమళములు
తావులు = సువాసనలు
జగత్తు = లోకము
ఆదిలో = మొదటిలో
శిరోభాగము (శిరః + భాగము) = పై భాగము
వ్యవధి = గడువు
ఘట్టం = సమయం
పరికించు = చూచు
బయలు = స్థలము
అస్తిత్వాన్ని = ఉనికిని
సభ్యలోకం = ఉత్తమ సమాజం

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

విస్మరించింది = మరచింది
కుడ్యచిత్రాలు = గోడ బొమ్మలు
స్వాప్నిక జగత్తు = కలల లోకము
గాయనీమణులు = శ్రేష్ఠులైన పాటకత్తెలు
నృత్యాంగనలు = నాట్యం చేసే స్త్రీలు
అలౌకిక సుందర విగ్రహము = లోక సహజం కాని, అందమైన విగ్రహము
బౌద్ధచైత్యాలు = బౌద్ధస్తూపములు
కుడ్యాన్ని = గోడను
మట్టిగిలాబా = మట్టితో పూత
దగ్గము = కాలినది
రాగవిరాగాలు = అనురాగము, అనురాగం లేకపోవడం
కళాతపస్వులు = ఉత్తమ కళాకారులు
సౌందర్యసృష్టి = అందాన్ని సృష్టించడం
కళాభిజ్ఞులు (కళా + అభిజ్ఞులు) = కళలలో నేర్పరులు
తొణికిసలాడుతున్న = చిందుతున్న
విజాతీయ చిత్రకారులు = ఇతర జాతి చిత్రలేఖకులు
ప్రజాసాధకులు = ప్రజ్ఞను సాధించినవారు
వ్యాసంగము = ఎక్కువ కృషి
రాణ్మందిరాలు రాట్ + మందిరాలు = రాజమందిరాలు
వణిక్కులు = వర్తకులు
మహీపాలకులు = రాజులు
కారుణ్య సందేశం = దయతో కూడిన ఆజ్ఞ
పునీతం = పవిత్రము

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 3 నీతి పరిమళాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 3rd Lesson నీతి పరిమళాలు

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

1. మీకు తెలిసిన నీతి వాక్యా లు తెలపండి.
2. నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
3. వందకుపైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
4. మకుటం అంటే ఏమిటి?
5. మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
6. మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
7. మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
8. శతకాలలో కేవలం నీతిని బోధించేలే ఉంటాయా? వివరించండి.
9. ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మీకు తెలిసిన నీతివాక్యాలు తెల్పండి.
జవాబు:
1) ఖలునకు నిలువెల్ల విషము ఉంటుంది.
2) విద్యలేనివాడు వింతపశువు.
3) కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
4) సదౌష్టియె పాపములను చెఱచును.
5) పడతులు మర్యాదలేటిగి బ్రతుకవలెను.
6) చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
7) ఆలస్యంగా తింటే అమృతం కూడా విషం అవుతుంది.
8) ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.

ప్రశ్న 2.
నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
జవాబు:
నీతులను భర్తృహరి పది రకాలుగా విభజించారు –
1) మూర్ఖ పద్ధతి
2) విద్వత్పద్ధతి
3) మానశౌర్య పద్ధతి
4) అర్థ పద్ధతి
5) దుర్జన పద్ధతి
6) సుజన పద్ధతి
7) పరోపకార పద్ధతి
8) ధైర్య పద్ధతి
9) దైవ పద్ధతి
10) కర్మ పద్ధతి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను శతకం అంటారు.

ప్రశ్న 4.
మకుటం అంటే ఏమిటి?
జవాబు:
మకుటం అనగా పద్యం చివర ఉండేది. ఇది పదంగా కాని, అర్ధపాదంగా కాని, పాదంగా కాని, పాద ద్వయంగా కాని ఉండవచ్చు.

ప్రశ్న 5.
మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
జవాబు:
మకుటం పద్యరూపంలోగాని, గద్యరూపంలోగాని ఏ రకంగానైనా ఉండవచ్చు.

ప్రశ్న 6.
మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
జవాబు:
తెలుగులో పెక్కు నీతిశతకాలు ఉన్నాయి. తెలుగులో మొదటి నీతి శతకం బద్దెన రచించిన సుమతి శతకం. మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం చక్కని నీతి శతకం. అట్లే వేమన రచించిన ‘వేమన శతకం’ చక్కని నీతి పద్యాల సంకలనం. ఏనుగు లక్ష్మణకవి రచించిన సుభాషిత రత్నావళిలో చక్కని నీతిపద్యాలున్నాయి. ఇంకా ఫక్కి అప్పల నరసయ్య రచించిన కుమారీ శతకం, కుమార శతకం, జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి తెలుగుబాల పద్యాలు, నార్లవారి పద్యాలు, నాళం కృష్ణారావుగారి పద్యాలు మొదలైన అనేక నీతి శతకాలు తెలుగులో వచ్చాయి.

ప్రశ్న 7.
మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
జవాబు:

1) బద్దెన సుమతి శతకం
2) ఫక్కి అప్పల నరసయ్య కుమారీ శతకం, కుమార శతకం
3) వేమన వేమన శతకం
4) ఏనుగు లక్ష్మణకవి సుభాషిత రత్నావళి
5) గువ్వల చెన్నడు/పట్టాభిరామకవి గువ్వల చెన్న శతకం
6) మారద వెంకయ్య భాస్కర శతకం
7) కంచర్ల గోపన్న దాశరథీ శతకం

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 8.
శతకాలలో కేవలం నీతిని బోధించేవే ఉంటాయా? వివరించండి.
జవాబు:
శతకాలలో కేవలం నీతిని బోధించేవే కాకుండా భక్తిని బోధించేవి, వైరాగ్యాన్ని బోధించేవి, ధర్మాలను బోధించేవి, శృంగారాన్ని తెలిపేవి కూడా ఉంటాయి. తత్త్వ శతకాలు, అధిక్షేప శతకాలు, వ్యాజోక్తి శతకాలు మొదలైనవి కూడా ఉంటాయి.

ప్రశ్న 9.
ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?
జవాబు:

  1. గువ్వల చెన్న శతకం
  2. కుమార శతకం
  3. తెలుగు పూలు శతకం
  4. వేమన శతకం
  5. సుమతి శతకం
  6. నరసింహ శతకం
  7. కృష్ణ శతకం
  8. దాశరథీ శతకం
  9. కాళహస్తీశ్వర శతకం
  10. సుభాషిత రత్నావళి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను అర్థవంతంగా, రాగయుక్తంగా చదవండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

ప్రశ్న 2.
పద్యాల్లోని నీతిని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
1. గుణవంతుడు లోకానికి మేలు చేకూర్చే కార్యము ఎంత భారమైనా చేయడానికి సిద్ధపడతాడు.
2. ఉప్పులేని వంటలూ, రసజ్ఞత లేని చదువు వ్యర్థం.
3. సంస్కారవంతమైన మాటయే మనిషికి నిజమైన అలంకారం.
4. మానవుణ్ణి ఇంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి.
5. ఓర్పు కలవారు అన్ని పనుల్లోనూ సమర్థులు అవుతారు.
6. మానవులు రాజును ఆశ్రయించడం వ్యర్థం.
7. ఎదుటి వాడి బలాన్ని గుర్తించకుండా పోరాటం చేసేవాడు అవివేకి.
8. జీర్ణం కాని చదువు, తిండి చెరుపు చేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
‘చదువు జీర్ణం’ కావటాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో చెప్పండి.
జవాబు:
చదువు జీర్ణం అవడం అంటే చదివిన దాన్ని గ్రహించి ఆచరణలో పెట్టగలగడం. చదివిన విషయాన్ని ఆధారంగా చేసికొని దాని తరువాత విషయాలను నేర్చుకోగలగడం, చదివిన విషయం జ్ఞప్తిలో ఉంచుకోవడం – అని అర్థం చేసుకున్నాను.

II చదవడం, అవగాహన చేసుకోవడం

1. పాఠంలోని పదాల ఆధారంగా కింద తెలిపిన వాటిని వేటితో పోల్చారో రాయండి.
అ) రసజ్ఞత ఆ) అవివేకం ఇ) వాక్కు
జవాబు:
అ) రసజ్ఞత : కూరలో వేసే ‘ఉప్పు’ తో పోల్చారు.
ఆ) అవివేకం : ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగడం ‘అవివేకం’ అని చెప్పారు.
ఇ) వాక్కు : సంస్కారవంతమైన మాటను అలంకారంతో పోల్చారు.

2. కింద ఇచ్చిన భావానికి తగిన పద్యపాదం గుర్తించి రాయండి.
అ) గొప్పవారు లోకానికి మేలు జరిగే పనులను ఎంత కష్టమైనా చేస్తారు.
జవాబు:
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మేలనుకొని పూను

ఆ) పొట్టేలు కొండతో ఢీకొంటే, దాని తల పగులుతుంది.
జవాబు:
కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ దల ప్రక్కలగుఁగాక దాని కేమి

ఇ) తిన్నతిండి జీర్ణమైతే బలం కలుగుతుంది.
జవాబు:
తిండి జీర్ణమైన నిండు బలము

ఈ) రసజ్ఞత లేకపోతే గొప్పవాళ్ళు మెచ్చుకోరు.
జవాబు:
రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

3. సభారంజన శతకం’లో క్షమ అనే పదాన్ని ప్రతి పాదంలోనూ వాడటం కనిపిస్తున్నది కదా ! క్షమను ఏ ఏ అర్థాలలో ఉపయోగించారో చెప్పండి.
జవాబు:
మొదటి పాదంలో క్షమను “ఓరిమి” అనే అర్థంలోను,
రెండవ పాదంలో క్షమను “భూమి” అనే అర్థంలోను,
మూడవ పాదంలో క్షమను “సహనం” అనే అర్థంలోను
నాలుగవ పాదంలో క్షమను “సమర్థత” అనే అర్థంలోను వాడారు.

4. పాఠంలోని పద్యాలు ఆధారంగా తప్పు-ఒప్పులు గుర్తించండి.
అ) రత్నహారాలు మనిషికి నిజమైన అలంకారం. (తప్పు)
ఆ) ఉప్పులేని కూరైనా రుచిగా ఉంటుంది. (తప్పు)
ఇ) సూర్యుని పైకి దుమ్ము ఎత్తి పోస్తే అది పోసినవాడి మీదే పడుతుంది. (ఒప్పు)
ఈ) తిండి జీర్ణం కాకపోతే మనకు ఆరోగ్యం. (తప్పు)

5. పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) గొప్పవారి వల్ల ప్రజలకు కలిగే మేలు ఏమిటి?
జవాబు:
గొప్పవారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేటందుకే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారి నుండి ఎటువంటి లాభాలను ఆశించరు. లోకానికి మేలు కలిగించే పని ఎంతటి భారమైనప్పటికీ చేయడానికి పూనుకుంటారు.

ఆ) రాజులను ఎందుకు ఆశ్రయించకూడదని కవి భావించాడు?
జవాబు:
రాజులను ఆశ్రయించవలసిన పనిలేదని ధూర్జటి కవి, తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు
1) తినడానికి తిండి కావాలని అడిగితే ఎవరైనా భిక్షం పెడతారు.
2) నివసించడానికి కావలసివస్తే గుహలు ఉన్నాయి.
3) వస్త్రాలు కావాలంటే వీధుల్లో దొరుకుతాయి.
4) త్రాగడానికి నదుల్లో తియ్యని నీరు ఉంది.

కాబట్టి రాజులను కూటికీ, ఇంటికీ, బట్టకూ ఆశ్రయించనక్కరలేదని కవి చెప్పాడు.

ఇ) “ఎలాంటి చదువు వ్యర్థమని” మీరు తెలుసుకున్నారు?
జవాబు:
ఎంత చదువు చదివినా దానిలోని అంతరార్థాన్ని, రసజ్ఞతను గ్రహించలేని చదువు వ్యర్థమని తెలుసుకున్నాను.

ఈ) ఏవేవి అవివేకమైన పనులని ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు? వీటివల్ల కలిగే ఫలితాలు ఏమిటి?
జవాబు:
సూర్యుని మీద దుమ్మెత్తి పోయడం, పొట్టేలు కొండతో ఢీకొనడం, మిడతలు మంటపైకి ఎగిసిపడడం, వలలో చిక్కుకున్న చేప పొరలాడడం, అలాగే ఎదుటివాడి బలం తెలియకుండా వాడితో యుద్ధానికి దిగడం – అనే పనులు అవివేకమైన పనులని నేను తెలిసికొన్నాను.

వీటి వల్ల కలిగే ఫలితాలు :
సూర్యుడి మీద దుమ్మెత్తి పోస్తే, పోసినవాడి నెత్తిమీదే పడుతుంది. పొట్టేలు కొండతో ఢీకొంటే పొట్టేలు తల బద్దలౌతుంది. మిడతలు మంటపైకి దూకితో అవే మాడిపోతాయి. వలలో చిక్కిన చేప పొరలాడితే అది మరింతగా బందీ అవుతుంది. ఎదుటివాడి బలం తెలియకుండా పోరాటానికి దిగితే దిగినవాడే ఓడిపోతాడు.

ఉ) నిజమైన అలంకారం ఏది?
జవాబు:
బంగారు హారాలు ధరించడం, సిగలో పువ్వులు అలంకరించుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడటం, పన్నీటి ‘స్నానం, మొదలైనవి మానవుడికి అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే, పురుషుడికి నిజమైన అలంకారం.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ఊ) ఏ ఏ బలహీనతల వల్ల ఏవేవి ఎలా నశిస్తాయి?
జవాబు:
మానవుడు ఎన్నో బలహీనతలకు లోను అవుతున్నాడు. ఏనుగు తన దురదను పోగొట్టుకొనడానికి, చేప నోటి రుచిని ఆశించి, పాము రాగానికి వశపడి, జింక అందానికి బానిస అయి, తుమ్మెదలు పూల వాసనలకు మైమరచి బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క బలహీనత వల్ల నశించిపోతున్నాయి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి.
జవాబు:
‘పరోపకారార్థం ఇదం శరీరం’ అనగా ఇతరులకు మేలు చేయడం కోసమే ఈ శరీరం అని అర్థం. గొప్పవాళ్ళు అంటే, స్వార్థం విడిచి ఇతరులకు మేలు చేసేవారు. గొప్పవాళ్ళు కీర్తిని కోరుకుంటారు. స్వలాభాన్ని ఆశించరు. అటువంటి గొప్పవారు లోకానికి మేలు కలిగించే పని, అది ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటారు. ఆదిశేషుడు తాను గాలిని మాత్రమే పీలుస్తాడు. కానీ తన వేయిపడగల మీద పెద్ద భూభారాన్ని ఏ మాత్రం కదలకుండా మోస్తాడు. స్వార్థ రాహిత్యం , కీర్తికాంక్ష కారణంగా, గొప్పవాళ్ళు లోకహిత కార్యాలు చేస్తారు.

ఆ) వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు?
జవాబు:
సంస్కారవంతమైన వాక్కే, మనిషికి నిజమైన అలంకారం. బంగారు హారాలు ధరించడం, సిగలో పూలు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం, పన్నీటితో స్నానం చెయ్యడం మొదలైన పనులు, మానవుడికి అలంకారాలు కావు. ఒక్క పవిత్రమైన వాక్కే, మానవుని అలంకరిస్తుంది. వాక్కు అనే అలంకారమే నిజమైన మంచి అలంకారము. మిగిలిన కేయూరములు వంటి భూషణాలు అన్నీ నశించేవే.

ఇ) సమర్థులు అంటే ఎవరు ? సామర్థ్యం ఎలా వస్తుంది?
జవాబు:
ఎవరైతే ఓర్పుతో, సహనంతో అన్ని పనులను తమంత తాము నిర్వర్తించగలుగుతారో వారిని “సమర్థులు” అంటారు. ఎవరు ప్రయత్నం చేసి ఓరిమిని కాపాడుకుంటారో, వారే భూమిని కాపాడగలరు. అంటే క్షమాగుణం గల ప్రభువులే, రాజ్యమును రక్షింపగలరు. ఎవరిలో సహనగుణం నిశ్చలంగా ఉంటుందో వారే అన్ని పనుల్లోనూ సమర్థులై ఉంటారు. క్షమాగుణం గలవారే సమర్థులు. క్షమాగుణం వల్లనే సామర్థ్యం వస్తుంది.

ఈ) చదువును మంచికూరతో కవి ఎందుకు పోల్చాడు?
జవాబు:
చాలామంది చదువుకుంటారు. ఎంతో పాండిత్యాన్ని సంపాదిస్తారు. ఎంత చదువు చదివినా వారిలో కొంచెం రసజ్ఞత లేకపోతే ఆ చదువు వ్యర్థం. చదువును మంచికూరతో కవి పోల్చాడు. కూరలో తక్కిన దినుసులు అన్నీ వేసి చక్కగా నలభీమపాకం చేసినా, అందులో కొంచెం ఉప్పు వేయకపోతే ఆ కూర రుచిగా ఉండదు. అందుకే రసజ్ఞత లేని చదువుకు దృష్టాంతంగా ఉప్పులేని కూరను, కవి చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) మంచితనమంటే ఏమిటి? కొంతమందిలో మీరు గమనించిన మంచితనాన్ని గూర్చి రాయండి.
జవాబు:
ఎదుటివారిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా, ఇతరులకు తన చేతనైన సహాయం చేస్తూ, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించటాన్నే ‘మంచితనం’ అంటారు.

భారతంలో “సక్తుప్రస్థుడి” కథ ఉంది. కురుక్షేత్రంలో ‘సక్తుప్రస్థుడు’ అనే గృహస్థుడు ఉండేవాడు. ఆయనకు భార్య, కొడుకు, కోడలు ఉండేవారు. వారు ఆ పరిసరాల్లోని చేలల్లో తిరిగి, అక్కడ రాలిన ధాన్యం గింజలను ఏరి తెచ్చుకొని, వాటిని దంచి పిండి చేసికొని, దాన్ని వండుకొని సమంగా పంచుకొని తినేవారు.

ఒక రోజు వాళ్ళు తినడానికి సిద్ధంగా ఉండగా, ఒక ముసలివాడు ఆకలి అంటూ వచ్చాడు. వారు తమకు ఉన్నదంతా ఆ ముసలివాడికి తృప్తిగా పెట్టారు. ఆ వృద్దుడు సంతోషించాడు. సక్తుప్రస్తుడి కుటుంబం ఆకలితో ఉన్నా అతిథి ఆకలి తీర్చడమే ముఖ్యమని వారు భావించారు. అదే మంచితనం అని నా అభిప్రాయం.

ప్రస్తుత సమాజంలో నేను చాలా మందిలో ఈ మంచితనాన్ని గమనించాను. కొందరు తమ మంచితనంతో ఎదుటివారికి ధనరూపంలో సాయం చేస్తారు, వస్తురూపంలో సాయం చేస్తారు. కొందరు అనాథలైన పిల్లలను చేరదీసి వారి కోసం ఒక ట్రస్టును ఏర్పాటుచేసి దానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కొందరు వృద్ధులకు, పెద్దవారికి ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారిని చేరదీస్తున్నారు. ఇంకా అనేక మంది తమ మంచితనంతో పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శప్రాయమైన జీవనం సాగిస్తున్నారు.

ఆ) ‘సమర్థులకు క్షమ అవసరం’ వివరించండి.
జవాబు:
సమర్థులకు ‘ఓర్పు’ చాలా అవసరం. దీనికి భారత కథలో ధర్మరాజు చక్కని ఉదాహరణ. ధర్మరాజు గొప్ప పరాక్రమం గలవాడు. ఆయనకు కోపం వస్తే సప్త సముద్రాలూ ఏకం అవుతాయని కృష్ణుడు చెప్పాడు. ధర్మరాజుకు భీమార్జునుల వంటి తమ్ముళ్ళు ఉన్నారు. దుర్యోధనుడు ధర్మరాజుకు ఎన్నో ఆపదలు కల్గించాడు. ద్రౌపదిని అవమానించాడు. పాండవులను లక్క ఇంటిలో పెట్టి దహనం చేయాలని చూశాడు. వారిని అడవులకు పంపాడు. ఘోషయాత్ర పేరుతో వారిని అవమానించాలని చూశాడు. పాండవుల అజ్ఞాతవాసాన్ని భంగం చేయాలని విరాటుడి గోవులను పట్టించాడు. ఇన్ని చేసినా ధర్మరాజు క్షమాగుణంతో సహించాడు. కృష్ణుణ్ణి రాయబారిగా పంపాడు. విధిలేక యుద్ధం చేశాడు. జయించాడు. ఏకచ్ఛత్రాధిపతిగా రాజ్యం పాలించాడు.

దీనంతటికీ ధర్మరాజు క్షమాగుణమే కారణం.

IV. పదజాలం

1. కింది వాక్యాల్లో సమానమైన అర్థాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి, వాటి కింద గీతలు గీయండి.

అ) హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడితే అందరి చిత్రాలు సంతోషిస్తాయి.
జవాబు:
హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడిన అతని మాటలకి అందరి చిత్తాలు సంతోషిస్తాయి.
హృదయం, డెందము, ఎద, చిత్తము

ఆ) మిడుతలు చిచ్చుపైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
జవాబు:
మిడుతలు చిచ్చు పైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
చిచ్చు, వహ్ని, అగ్ని

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2. కింది పదాలకు వ్యతిరేకార్థకం రాసి, ఈ రెండు పదాలతోనూ సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
కీర్తి – అపకీర్తి
మంచిపనులు చేస్తే కీర్తి వస్తుంది. చెడ్డపనులు చేస్తే అపకీర్తి వస్తుంది.

అ) అహితం – హితం
అహితం చేకూర్చే మాటలు వినకూడదు. హితం చేకూర్చే మాటలే వినాలి.

ఆ) బాగుపడు – చెడిపోవు
కొందరు బాగా చదువుకొని బాగుపడతారు. మరికొందరు పెద్దల మాటలు వినకుండా చెడిపోతున్నారు.

ఇ) నిస్సారం – సారం
నా సారం గల మాటలు, నీకు నిస్సారంగా తోచాయి.

ఈ) ఫలం – నిష్ఫలం
మంచివానికి నీతి చెపితే ఫలం ఉంటుంది. కాని మూర్ఖునికి ఎన్ని నీతులు ఉపదేశించినా అది నిష్ఫలం అవుతుంది.

3. కింది పదాలు చదవండి. ఏవైనా రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
అ) చదువు
ఆ) చెడిపోవు
ఇ) హారాలు
ఈ) ధనం
ఉ) దుష్టుడు
ఊ) బలం
ఎ) మార్గం
ఏ) చంచల స్వభావం
ఉదా :
చదువు జీవితానికి మార్గం చూపుతుంది.
జవాబు:

  1. చదువు మనకు మార్గం చూపుతుంది.
  2. ధనం చంచల స్వభావం కలది.
  3. దుష్టుడు చెడిపోవుట తథ్యము.
  4. మనిషికి చదువు ధనంతో సమానం.
  5. దుష్టుడు మంచి మార్గంలో సంచరించడు.
  6. హారాలు, ధనం ఎప్పటికైనా పోయేవే.
  7. దుష్టుడు చంచల స్వభావం కలవాడు.
  8. ధనం, బలం ఉన్నవాడికి గర్వం వస్తుంది.

V. సృజనాత్మకత

* పాఠశాలలో పిల్లలకు ‘పద్యాలతోరణం’ అనే పోటీ పెట్టారు. ఈ పోటీలో పిల్లలందరూ పాల్గొనాలని తెలియజేయడానికి ప్రకటన రాయండి. ప్రకటనలో నిర్వహించే తేదీ, స్థలం, సమయం మొదలగు వివరాలు ఉండాలి.
జవాబు:

ప్రకటన

విజయవాడ నగరంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులందరకూ ఒక శుభవార్త. దివి. xxxxxవ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సత్యనారాయణపురం, మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో ‘పద్యాలతోరణం’ పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో నగరంలోని విద్యార్థినీ విద్యార్థులందరూ పాల్గొనవచ్చు. తెలుగు పద్యాలు మాత్రమే చదవాలి. విజేతలకు ‘ఆంధ్ర మహాభారతం’ పూర్తి సెట్ బహుమతిగా ఇవ్వబడుతుంది. పాల్గొనే బాలబాలికలు తాము ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నట్లు తమ ప్రధానోపాధ్యాయుల నుండి ధృవీకరణ పత్రం దాఖలు చేయాలి. పోటీలో పాల్గొనేందుకు రుసుము లేదు. పోటీ నియమాలు గంట ముందు తెలుపుతారు.

ఇట్లు,
రసభారతి కళాపీఠం, విజయవాడ.

x x x x x,
విజయవాడ.

VI. ప్రశంస

* పాఠంలోని పద్యాలలో మీ మనసుకు హత్తుకున్న పద్యాలను గురించి, మీ మిత్రులతో చర్చించండి. మీరు చర్చించిన విషయాలు పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
నేను, నా మిత్రులతో నేను చదివిన పద్యాలలో నుంచి కొన్నింటిని గూర్చి చర్చించాను. నాకు ‘చదువది ఎంత గలిగిన ….’ అనే పద్యంలోని విషయాలు, నీతి బాగా నచ్చాయని చెప్పాను. అలాగే ‘క్షమను కడఁక …..’ అనే పద్య సారము కూడా నాకు బాగా నచ్చిందని చెప్పాను. నా మిత్రుడు సాయి తనకు ‘ఊరూరం జనులెల్ల ….’ అనే పద్యం, దాని భావం బాగా నచ్చిందని చెప్పాడు. ఇంకొక మిత్రుడు ‘వనకరి చిక్కె ….’ అను పద్యసారం, ‘చదువు జీర్ణమైన …’ అను పద్యసారం బాగా నచ్చాయని చెప్పాడు. మేము ముగ్గురము ఈ పద్యాలలోని సారాన్ని, నీతిని ఎప్పటికీ మరువకుండా పాటించాలని నిర్ణయించుకున్నాము.

నాకు నచ్చిన పద్యములో చదువుకున్న విషయంలో ‘చదువది యెంతగల్గిన’ పద్యం ఎందుకు నచ్చిందంటే కవి చదువుకు వున్న ప్రాధాన్యతను చక్కగా చెప్పారు.

నా స్నేహితుడు సాయి తనకు ఊరూరం జనులెల్ల పద్యంలో కవి చెప్పిన నీతివాక్యాలు బాగా నచ్చాయని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తీర్చడానికి భగవంతుడు ఉన్నాడని చెప్పిన మాటలు బాగా నచ్చాయని చెప్పాడు.

ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పద్యాన్ని గురించి వివరంగా ‘చర్చించుకున్నాము.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

(లేదా)

* చక్కని నీతులు చెప్పిన శతకకవుల గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘శతకం’ అంటే నూరు పద్యాల చిన్న గ్రంథం. శతక పద్యాలకు సామాన్యంగా చివర మకుటం ఉంటుంది. శతకాలలో సుమతీ శతకం, వేమన శతకం, భాస్కర శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, కృష్ణ శతకం మొదలయిన శతకాలున్నాయి.

శతకకవులు నీతిని, భక్తిని, వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ గొప్ప శతకాలు రాశారు. వేమన శతకం, సుమతీ శతకాలలోని పద్యాలు రాని, తెలుగువాడుండడు. వేమన చెప్పిన “గంగిగోవుపాలు”, ‘ఉప్పు కప్పురంబు’, “తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు”, “నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు” వంటి పద్యాలు, గొప్ప జ్ఞానాన్ని బోధిస్తాయి. ఇక సుమతీ శతకకారుడు బద్దెన చెప్పిన ‘కనకపు సింహాసనమున’, “తన కోపమె తన శత్రువు”, “ఎప్పుడు సంపద కలిగిన”, “వినదగు నెవ్వరు సెప్పిన” మొదలైన కంద పద్యాలు, జీవితం అంతా గుర్తుంచుకోదగినవి. కృష్ణ శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం భక్తిని ప్రబోధించి వైరాగ్యాన్ని కల్గిస్తాయి. శేషప్పకవి రచించిన నరసింహ శతకం కూడా భక్తినీ, నీతిని బోధిస్తుంది. కుమార కుమారీ శతకాలు బాలబాలికలకు చక్కని నీతులనూ, ధర్మాలనూ, కర్తవ్యాన్ని బోధిస్తాయి. ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి సుభాషితాలను అనువదించి, మూడు గొప్ప శతకాలను తెలుగువారికి అందించాడు.

మన తెలుగు శతకకర్తలు మన తెలుగువారికీ తెలుగుభాషకూ మహోన్నతమైన సేవచేసి ధన్యులయ్యారు.

ప్రాజెక్టు పని

* శతకపద్యాలలో చెప్పిన నీతులకు సరిపోయే కథలను సేకరించి, వాటికి నీతిపద్యాలను జోడించి ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
ఉదా :
(నీతిపద్యాలు – కథలు)
1. సీ. దుష్టు సూర్యుని దెస దుమ్మెత్తి జల్లినఁ
దనపైనె పడుఁగాక దానికేమి
కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ
దల ప్రక్కలగుఁగాక దాని కేమి
మిడతలు చిచ్చుపై వడి నెంతయెగసినఁ
దామె పొక్కెడుఁ గాక దానికేమి
వలఁ బడ్డ మీ నెంత వడి దాఁక బొరలిన
దనుఁజుట్టు కొనుఁగాక దానికేమి

తే.గీ. యెదిరి సత్త్వంబు తన సత్త్వమెఱుఁగలేక
పోరువాఁడెందున వివేకబుద్ధి యండ్రు
కలిత లక్ష్మీశ, సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ ! (వేంకటేశ శతకం)

2. బలవంతులకు గుణపాఠం

అనగనగా ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో చాలా చీమలు నివసిస్తూ ఉండేవి. వాటిల్లో కొన్ని చీమలు కలిసి పెద్ద పుట్టను నిర్మించుకున్నాయి. అందులోనే జీవించసాగాయి. కొన్నాళ్ళకు ఆ పుట్టలో పెద్దపాము ప్రవేశించింది. దానితో చీమలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చీమలు కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని ఆ పుట్టలో దాచి పెట్టుకున్నాయి. అదంతా ఆ పామువలన పాడైపోతున్నది. తనకు బలం ఉన్నది గదా ! అని పాము గర్వంతో ప్రవర్తిస్తున్నది.

చీమలు ఆలోచించాయి. “తాము కలిసికట్టుగా దాడిచేస్తే పాము ఏమీ చేయలేదు” అని అనుకున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తమతోటి చీమలకు తమ బాధను తెలుపుకున్నాయి. దానితో అవి అన్నీ కలసి వచ్చాయి. పెద్ద దండు తయారయ్యింది. అదను చూసి అన్నీ కలిసి పాము మీద దాడి చేశాయి. చీమల గుంపులో పాము కూరుకుపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయురాలయ్యింది పాము. ఊపిరాడక కొంత సేపటికి ప్రాణాలు కోల్పోయింది. చీమలకు పాము పీడ విరగడయ్యింది.

నీతి : బలహీనులు అందరూ కలిస్తే బలవంతుల గర్వం అణగక తప్పదు.

VII. భాషను గురించి తెలుసుకుందాం!

1) కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
అ) చాలకున్న = చాలక + ఉన్న – (అ + ఉ) – (ఉత్వసంధి)
ఆ) అదేమిటి = అది + ఏమిటి – (ఇ + ఏ) – (ఇత్వసంధి)
ఇ) వెళ్ళాలని = వెళ్ళాలి + అని – (ఇ + అ) – (ఇత్వసంధి)
ఈ) ఒకింత = ఒక + ఇంత -(అ + ఇ) – (అత్వసంధి)

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2) కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరం కింద గీత గీయండి.
పూచెను, వచ్చెను, తినెను, చూచెన్, ఉండెన్

పై పదాలను గమనిస్తే, పదాల చివర ‘ను’, ‘న్’లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉన్నది.

ఈ ‘న’ కారాన్ని ద్రుతం అంటారు. ఈ చివరన ‘న’ కారం గల పదాలను ద్రుతప్రకృతికాలు అంటారు. పూచేను, వచ్చెను, చూచెన్ మొదలైనవి ద్రుతప్రకృతికాలే.

మరికొన్ని ద్రుతప్రకృతికాలను రాయండి.
కాచెను, వ్రాసెను, తినెను, త్రాగెన్, చదివెన్ మొదలగునవి.

3) కింది వాటిని గమనించండి.
ఉదా :
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు

అభ్యాసం :
పైన తెల్పిన ఉదాహరణల్లాగా కింది వాటిని వివరించండి.
1) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
2) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
మొదటి ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘క’ పరమైతే, దానికి ఆదేశం (దాని స్థానంలో) ‘గ’ వచ్చింది.

రెండవ ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘చూ’ పరమైతే దానికి ఆదేశంగా ‘జూ’ వచ్చింది. అలాగే ‘ట’ కు ‘డ’, ‘క’ కు ‘గ’, ‘చ’ కు ‘జ’ ఆదేశంగా వచ్చా యి.
అంటే
‘క’ కు – గ ; ‘చ’ కు + జ ; ‘ట’ కు – డ;

గమనిక :
1) ‘క, చ, ట, త, ప’ లకు ‘పరుషాలు’ అని పేరు.
2) ‘గ, జ, డ, ద, బ, లకు ‘సరళాలు ‘ అని పేరు.
పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే, ద్రుత ప్రకృతిక సంధి లేక సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉండాలి.

1. సూత్రం :
ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి.
గమనిక :
కింది ఉదాహరణలు చూడండి.

పూచెఁగలువలు – ద్రుతం అరసున్న (C) గా మారింది.
ఉదా :
పూచెను + కలువలు
1) పూచెంగలువలు – ద్రుతం పూర్ణబిందువుగా (0) గా మారింది.
2) పూచెన్గలువలు – ద్రుతం సంశ్లేషగా మారింది అంటే ద్రుతం మీది హల్లుతో కలిసింది.
3) పూచెనుగలువలు – ద్రుతం ఏ మార్పూ చెందకుండా ఉంది.

పై ఉదాహరణల ఆధారంగా, ద్రుత ప్రకృతిక సంధి జరిగిన తీరును సూత్రీకరిస్తే ఇలా ఉంటుంది.

2. సూత్రం :
ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. అనగా ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

ఛందస్సు :

1) ఒకే అక్షర గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.

2) రెండు అక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువు, లఘువులుంటాయి. ఇవి నాలుగు రకాలు
అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.

ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిసి గణంగా ఏర్పడితే, అది ‘లగం’ లేదా ‘వ’ గణం అని అంటారు.

ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.

ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.

అభ్యాసం :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.

3) మూడు అక్షరాల గణాలు :
మూడేసి అక్షరాలు గల గణాలు ఎనిమిది. పట్టికలో చూడండి, మరికొన్ని పదాలు రాయండి.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

కరి : ఏనుగు, హస్తి, గజము, ఇభము
భూరి : బంగారం, హేమం, సువర్ణం
మిత్రుడు : స్నేహితుడు, సఖుడు, చెలికాడు
పుష్పము : పూవు, సుమము, కుసుమము
ధనము : సంపద, ఐశ్వర్యము, డబ్బు
కొండ : అద్రి, పర్వతం, నగము
భాస్కరుడు : రవి, సూర్యుడు, ప్రభాకరుడు
మర్త్యుడు : మానవుడు, నరుడు
వాణి : వాక్కు మాట
జలము : నీరు, వారి, ఉదకము
లక్ష్మి : శ్రీ, రమ, కమలాలయ

వ్యుత్పత్యర్థాలు

కేశము – శిరస్సున ఉండేది. (వెంట్రుక)
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
భాస్కరుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
కరి – తొండము గలది (ఏనుగు)
దాశరథి – దశరథుని కుమారుడు (శ్రీరాముడు)
మిత్రుడు – సర్వప్రాణులందు సమభావన కలవాడు (సూర్యుడు)
మర్త్యుడు – మరమున (భూ లోకమున) పుట్టినవాడు (నరుడు)

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

నానార్థాలు

ఎద = హృదయం, భయం
ఫలము = పండు, ప్రయోజనం
గుణము = స్వభావము, అల్లెత్రాడు
అమృతం = పాలు, నీరు, సుధ
మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
సుధ = అమృతం, పాలు, నీరు
చీరము = వస్త్రము, గోచి, రేఖ
రాజు = ప్రభువు, చంద్రుడు
శ్రీ = సంపద, లక్ష్మి, సాలెపురుగు
సత్త్వము = బలము, సామర్థ్యము, శక్యము
ఇనుడు = సూర్యుడు, ప్రభువు, పోషకుడు
కోటి = సమూహం, వందలక్షలు, అగ్రభాగం
చవి = రుచి, సౌఖ్యము, దీవి

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
భూరిమయాంగద = భూరిమయ + అంగద – సవర్ణదీర్ఘ సంధి
లక్ష్మీశ = లక్ష్మి + ఈశ – సవర్ణదీర్ఘ సంధి
జలాభిషేకం = జల + అభిషేకం – సవర్ణదీర్ఘ సంధి
శీతామృత = శీత + అమృత – సవర్ణదీర్ఘ సంధి
కాళహస్తిశ్వర = కాళహస్తి + ఈశ్వర – సవర్ణదీర్ఘ సంధి
చీరానీకం = చీర + నీకం – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.
వేంకటేశ = వేంకట + ఈశ – గుణసంధి
వీధులందు = వీధులు + అందు -గుణసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.
సంయుతులెవ్వరు = సంయుతులు + ఎవ్వరు – ఉత్వసంధి
భారమైన = భారము + ఐన – ఉత్వసంధి
జనులెల్ల = జనులు + ఎల్ల – ఉత్వసంధి

సరళాదేశ సంధి
సూత్రం :1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందుసంశ్లేషలు విభాషనగు.
తనఁజుట్టు = తనన్ + చుట్టు – సరళాదేశ సంధి
కీర్తిఁగోరు = కీర్తిన్ + గోరు – సరళాదేశ సంధి

ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.
ఊరూర = ఊరు + ఊరు – ఆమ్రేడిత సంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
చాలకున్న = చాలక + ఉన్న – అత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఘనగుణము ఘనమైన గుణము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పవిత్రవాణి పవిత్రమైన వాణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సుభూషణము మంచిదైన భూషణము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సర్వ కార్యములు సమస్తములైన కార్యములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మంచికూర మంచిదైన కూర విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మృదు పుష్పము మృదువైన పుష్పము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
లోకహితం లోకము కొరకు హితం చతుర్థి తత్పురుష సమాసం
గుణసంయుతుడు గుణములతో సంయుతుడు తృతీయా తత్పురుష సమాసం
జలాభిషేకము జలముతో అభిషేకము తృతీయా తత్పురుష సమాసం
లక్ష్మిశ లక్ష్మికి ఈశుడు షష్ఠీ తత్పురుష సమాసం
సహస్ర ముఖములు సహస్ర సంఖ్యగల ముఖములు ద్విగు సమాసం
వాగ్భూషణము వాక్కు అనెడి భూషణము రూపక సమాసం
కేశపాశము కేశముల యొక్క పాశము షష్ఠీ తత్పురుష సమాసం
నలపాకము నలుని యొక్క పాకము షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

పుష్పం – పూవు
కార్యం – కర్జం
శ్రీ – సిరి
లక్ష్మి – లచ్చి
రాజు – రాట్టు
కార్యం – కర్జము
గుణము – గొనము
చరిత్ర – చరిత
గౌరవం – గారవం
ముఖం – మొగము
వీధి – వీది
కీర్తి – కీరితి

శతక కవుల పరిచయం

కవుల పేర్లు కాలం శతకం
మారద వెంకయ్య 17వ శతాబ్ది భాస్కర శతకం
మూలం – భర్తృహరి 7వ శతాబ్ది సుభాషిత త్రిశతి
అనువాదం-ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్ది సుభాషిత రత్నావళి
కంచర్ల గోపన్న (రామదాసు) 17వ శతాబ్ది దాశరథీ శతకం
మూలం – నీలకంఠ దీక్షితులు 17వ శతాబ్ది సభారంజన శతకం
అనువాదం -ఏలూరిపాటి అనంతరామయ్య 20వ శతాబ్ది
ధూర్జటి 16వ శతాబ్ది శ్రీకాళహస్తీశ్వర శతకం
తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు 16వ శతాబ్ది వేంకటేశ శతకం
కొండూరు వీర రాఘవాచార్యులు 20వ శతాబ్ది మిత్ర సాహఠి

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తిఁ గోరు నా
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మణి మహాభరమైన ధరిత్రి భాస్కరా !
(భాస్కర శతకం)
ప్రతిపదార్థాలు:
భాస్క రా = సూర్య భగవానుడా !
కీర్తిన్ = యశమును
కోరు = అపేక్షించునట్టి
ఆ ఘనగుణశాలి = ఆ గొప్ప గుణములచే ఒప్పువాడు
తనకున్ = తనకు
ఫలంబు = లాభము
లేదు + అని = లేదని
ఎదన్ = మనస్సులో
తలపోయడు = ఆలోచింపడు
లోకహిత కార్యము; లోక = లోకమునకు
హిత = మేలయిన
కార్యము = పని
మిక్కిలి భారము + ఐనన్ = చాలా కష్టమైనా
మేలు = మంచిది అని
అనుకొని = భావించి
పూనున్ = ప్రయత్నిస్తాడు
శేషుడు = ఆదిశేషుడు
సహస్రముఖంబులన్ = (తన) వేయినోళ్ళతోనూ
గాలి = గాలిని
క్రోలి = పీల్చి (మేసి)
తాన్ = తాను
మహాభరము = మిక్కిలి బరువు
ఐన = అయిన
ధరిత్రిన్ = భూమిని
అనిశమున్ = ఎల్ల కాలమును
మోవడే (మోవడు + ఏ) : మోయడం లేదా ! (మోస్తున్నాడు)

భావం :
భాస్కరా ! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతను గ్రహించే శక్తి లేనప్పుడు ఆ చదువు వ్యర్ధము. దాన్ని గుణవంతులు ఎవరూ మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి నలపాకంగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా !

నీతి : గుణవంతుడు ఎపుడూ లోకానికి మేలు జరిగే పనులు చేస్తాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2వ పద్యము – (కంఠస్థ పద్యం)

*చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా!
(భాస్కర శతకం)
ప్రతిపదార్థాలు:
భాస్కరా = ఓ సూర్య భగవానుడా !
చదువు = చదువు
అది = అది
ఎంత కల్గినన్ = ఎంత ఉన్నప్పటికీ
రసజ్ఞత = అందులోని సారాన్నీ, మనోజ్ఞతనూ గ్రహించే నేర్పు
ఇంచుక = కొంచెము
చాలకున్నన్ (చాలక + ఉన్నన్) : లేకపోతే
ఆ చదువు = ఆ పాండిత్యము
నిరర్ధకంబు = పనికిమాలినది అవుతుంది
ఎచ్చటన్ = ఎక్కడైనా
గుణసంయుతులు = మంచి గుణములు గలవారు
ఎవ్వరు = ఎవరూ
మెచ్చరు = ఆ చదువును మెచ్చుకోరు
(ఎట్లన) = (అదెలా గంటే)
మంచికూరన్ = మంచి కూరను
నలపాకము = నల చక్రవర్తి చేసే పాకము వంటి పాకమును
చేసినన్ = చేసినప్పటికీ
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = చక్కని రుచిని పుట్టించే
ఉప్పు లేక = ఉప్పు లేకపోతే
రుచి = (ఆ కూరకు) రుచి
పుట్టగన్ + నేర్చును + అటయ్య = కలుగుతుందా ? (కలుగదు)

భావం :
భాస్కరా ! కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభాలు కావాలని ఆశించడు. లోకానికి మేలు జరిగే పని ఎంత భారమైనా ఆ పనిని చేయడానికి పూనుకుంటాడు. సర్పరాజయిన ఆదిశేషుడు తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని ఎప్పుడూ మోస్తున్నాడు కదా !

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

3వ పద్యము (కంఠస్థ పద్యం)

*ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్
(సుభాషిత రత్నావళి)
ప్రతిపదార్థాలు:
మర్త్యులకున్ = మానవులకు
భూరిమయాంగద తారహారముల్ ; భూరిమయ = బంగారు వికారమైన
అంగద = కేయూరములునూ
తారహారముల్ = ముత్యాల హారాలునూ
భూషలు + కావు = అలంకారములు కావు
భూషిత కేశపాశ ………. జలాభిషేకముల్; భూషిత = అలంకరింపబడిన
కేశపాశ = వెంట్రుకల సమూహమునూ
మృదుపుష్ప = మంచి పుష్పములునూ
సుగంధ, జల + అభిషేకముల్ సుగంధ జల = మంచి వాసనగల నీటితో (పన్నీటితో)
అభిషేకముల్ = స్నానములునూ
భూషలు + గావు = అలంకారములు కావు
పూరుషునిన్ = మనుష్యుని
పవిత్రవాణి = పవిత్రమైన వాక్కు
భూషితున్ + చేయున్ = అలంకరిస్తుంది
వాగ్భూషణమే ; వాక్ + భూషణము + ఏ= వాక్కు అనెడి అలంకారమే
సుభూషణము = మంచి అలంకారము
భూషణముల్ = మిగిలిన అలంకారములు
అన్నియున్ = అన్నీ
నశియించున్ = నశిస్తాయి.

భావం :
బంగారు ఆభరణాలు ధరించడం, కొప్పులో పువ్వులు పెట్టుకోవటం, సుగంధ ద్రవ్యాలను వాడటం, పన్నీరుతో స్నానాలు చేయటం మొదలైనవి మానవులకు నిజమైన అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు అన్నీ నశించిపోయేవే.

4వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికిఁజిక్కెఁజిల్వ గనువేదురుఁ జెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ వైదుసా
ధనముల నీవె గావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ ! (దాశరథీ శతకం)
ప్రతిపదార్థాలు :
దాశరథీ = దశరథుని పుత్రుడవైన రామా!
కరుణాపయోనిధీ ! = కరుణకు సముద్రము వంటివాడా!
వనకరి = అడవి ఏనుగు
మైనసకున్ = శరీరపు దురదకు (దేహము నందలి చాపల్యమునకు)
చిక్కెన్ = చిక్కుపడింది
మీను = చేప
వాచవికిన్ = నోటివాపిరితనమునకు ; (నోటి రుచికి) గాలమునందు గుచ్చిన ఎఱ్ఱ రుచికి
బిల్వ = పాము
తాన్ = తాను
వినికికిన్ = వినడానికి (పాములవాడు ఊదే స్వరాన్ని వినడానికి)
చిక్కెన్ = చిక్కుపడుతుంది
లేళ్ళు = లేళ్ళు
కనువేదురున్ = కంటి పిచ్చిని
చెందున్ = పొందుతాయి (చక్షురింద్రియానికి లోనయి చిక్కువడుతాయి)
తేటి = తుమ్మెద
తావిలో = వాసనలో
మనికిన్ = ఉండడం చేత
నశించెన్ = నశించింది
ఇరుమూటిని = ఐదింటినీ (ఐదు ఇంద్రియాలనూ)
గెల్వన్ = జయించడానికి
తరమా = శక్యమా
ఐదు సాధనములన్ = పంచవిధములైన ఉపాయాల చేత
నీవె = నీవే
కావదగున్ = రక్షించాలి

భావం :
తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి రుచిని ఆశించి చేప, రాగానికి లొంగి పాము, అందానికి బానిసయై జింక, పూల వాసనలకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణీ ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను ఎలా బయటపడగలను? ఓ రామా ! కరుణా సాగరా ! నీవే నన్ను కాపాడాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

5వ పద్యము – (కంఠస్థ పద్యం)

*ఆ.వె. క్షమను కడఁక నెవరు గాపాడుకొందులో
క్షమను చిరము వారు కావ గలరు
కదలకుండ నెవరికడ క్షమయుండునో
సర్వకార్యములకు క్షములు వారు
(సభారంజన శతకం)
ప్రతిపదార్థాలు :
ఎవరు = ఎవరు
కడకన్ = ప్రయత్నంతో
క్షమను = ఓర్పును (ఓరిమిని)
కాపాడుకుందురో = కాపాడుకుంటారో
వారు = వారు
క్షమను = భూమిని
చిరము = చాలాకాలము
కావగలరు = రక్షింపగలరు
కదలకుండ = నిశ్చలంగా
దుమ్ము = ధూళిని (దుమ్మును)
ఎత్తి = పైకి ఎత్తి
చల్లినన్ = చల్లితే
తనపైనే = తన మీదనే
పడుగాక = పడుతుంది కాని
దానికేమి = దానికిన్ + ఏమి = సూర్యునికి ఏమవుతుంది?
కొండతోన్ = కొండతో (పర్వతంతో)
తగరు = పొట్టేలు
ఢీకొని = ఎదుర్కొని
ఎంత తాకినన్ = ఎంతగా పోరాడినా
తల = పొట్టేలు తల
ప్రక్కలు + అగున్ + కాక = ముక్కలు ఔతుంది కాని
దానికిన్ + ఏమి = ఆ కొండకు ఏమవుతుంది? (ఏమీకాదు)
మిడతలు = ‘మిడతలు’ అనే ఎగిరే పురుగులు
చిచ్చుపై = నిప్పుపై
వడిన్ = వేగంగా
ఎంత + ఎగసినన్ = ఎంతగా ఎగిరినా (వ్యాపించినా)
తామె (తాము + ఎ) = తామే (మిడతవే మాడిపోతాయి)
పొక్కెడున్ + కాక = పరితపిస్తాయి కాని
దానికిన్ + ఏమి = ఆ నిప్పుకు ఏమి బాధ ఉంటుంది?
వలన్ + పడ్డ = వలలో చిక్కుపడిన
మీను = చేప
ఎంత వడిదాక = ఎంత సేపటి వరకు
పొరలిన = అటునిటూ దొర్లినా
చుట్టుకొనున్ + కాక = చుట్టుకుపోతుంది కాని
దానికేమి (దానికిన్ + ఏమి) : ఆవలకు ఏమౌతుంది? (ఏమీకాదు)
ఎదిరిసత్త్వంబు = ఎదుటి వాడి బలము
తన సత్త్వము = తన బలము
ఎఱుగలేక = తెలిసికోలేక
పోరువాడు = యుద్ధానికి దిగేవాడు
అవివేకబుద్ధి = వివేకములేని బుద్ధిగలవాడని
= అంటారు

భావం :
ఓ వేంకటేశ్వరా ! నీవు లక్ష్మీ సమేతుడవు. లోకమంతటా నిండియున్నవాడవు. కోటి సూర్యుల తేజస్సు కలవాడవు. లోకంలో ఎవరైనా దుర్మార్గుడై సూర్యుని మీద దుమ్మెత్తి పోస్తే అది వాడి మీదే పడుతుంది. కొండతో పొట్టేలు ఢీకొంటే దాని తలే బద్దలౌతుంది. మిడతల గుంపు మంటలపైకి ఎగిసిపడితే అవే మాడిపోతాయి. వలలో చిక్కుకున్న చేప ఎంత పొరలాడినా మరింతగా బందీ అవుతుంది. ఇలా ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

8వ పద్యము

ఆ.వె. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
తిండి జీర్ణమైన నిండు బలము
చెఱుపు గూర్చు రెండు జీర్ణముల్ గాకున్న
విశ్వహితచరిత్ర వినర మిత్ర -(మిత్ర సాహఠి)
ప్రతిపదార్థాలు :
మిత్ర = లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! (స్నేహితుడా !)
విను = ఒక మాట విను
చదువు = చదువు
జీర్ణమైన (జీర్ణము + ఐన) = జీర్ణించుకుంటే (ఆకళింపు చేసుకుంటే)
స్వాంతంబు = మనస్సు
పండును = పరిపక్వము అవుతుంది
తిండి = తిన్న తిండి
జీర్ణమైన (జీర్ణము + ఐన)= జీర్ణించుకుంటే = తనను
బలము, నిండున్ = బలం, అతిశయిస్తుంది
జీర్ణముల్ + కాకున్నన్ = జీర్ణములు కాకపోతే (ఒంట బట్టకపోతే)
రెండు = చదివిన చదువు, తిన్న తిండి అనే రెండూ కూడా
చెఱుపు = కీడు
కూర్చున్ = కలిగిస్తాయి

భావం :
లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! ఒక మాట విను. చదివిన చదువును జీర్ణించుకుంటే మనస్సు పరిపక్వమవుతుంది. తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఆ రెండూ జీర్ణం కాకపోతే చెరుపు చేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు

8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
ఇంట్లో తాతగారు, మనవరాలికి పుస్తకం చూసి, పాఠం చెబుతున్నారు. మనవడు తాతగారితో ఆడుకుంటున్నాడు. తాతగారి అబ్బాయి, తాతగారి కోడలికి ఇంటి పనులలో సాయం చేస్తున్నాడు. వాళ్ళు తమ ఇంటి విశేషాల గురించి మాట్లాడుతున్నారు.

ప్రశ్న 2.
రెండవ చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
రెండవ చిత్రంలో ఇంటి యజమాని లోపలకు వచ్చే వేళకు, అతని భార్య సోఫాలో కూర్చుని, టి.వి. చూస్తోంది. వారి పిల్లవాడు కంప్యూటర్ లో ఆటలు ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పుస్తకాల సంచి ఒక ప్రక్కన పడవేశాడు. వాళ్ళు టి.వి.లో చూస్తున్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?
జవాబు:
మా కుటుంబంలో నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య ఉంటాము.

ప్రశ్న 4.
మీ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
మా ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ముందు పూలమొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలు ఉన్నాయి. మా నాన్నగారు హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు. మా అమ్మగారు గృహిణి. నేను జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని. మా అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మా నాన్నగారు పొరుగూరు స్కూలుకు బండిమీద వెళ్ళాలి. మా అమ్మ మా అందరికీ వంట చేసి పెట్టాలి. నేనూ అన్నయ్యా ఇంటి పనులలో సహాయం చేస్తాము.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
కుటుంబం ఎలా ఉండాలి? మీ కుటుంబం గురించి చెప్పండి.
జవాబు:
“ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం ఒక హరివిల్లులా, అంటే ఇంద్రధనుస్సులా ఉండాలి. ఆ హరివిల్లులో తల్లి, తండ్రి, పిల్లలు, తాతయ్య నాన్నమ్మలు ఒక భాగం. అప్పుడు ఆనందం తాండవిస్తుంది. కుటుంబం అనే భావన తియ్యనిది. ఆ మాట గుర్తుకు రాగానే, ఏదో తియ్యని, తెలియని హాయి కలగాలి. తీపి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి.

మా ఇంట్లో అమ్మా, నాన్న, నేనూ, మా అన్నయ్య కలిసి ఉంటాము.

ప్రశ్న 2.
మీకు తెలిసిన సమష్టి కుటుంబాన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
మా చిన్న తాతగారు పల్లెటూళ్ళో ఉంటారు. వారి ఇంట్లో తాతగారు, మామ్మ, బాబాయి, పిన్ని ఉంటారు. మా బాబాయికి ఒక ఆడపిల్ల, ఒక అబ్బాయి ఉన్నారు. ఆడపిల్ల ఇంటరు చదువుతోంది. పిల్లవాడు 8వ తరగతి చదువుతున్నాడు.

వాళ్ళు ఆరుగురే కలిసి ఉంటారు. వారికి వ్యవసాయం ఉంది. పాడి పశువులు ఉన్నాయి. కొబ్బరి తోటలున్నాయి. – మా తాతగారు, బాబాయి పౌరోహిత్యం చేసి సంపాదిస్తారు. అందరూ కలిసి అన్ని పనులూ చేసుకుంటారు.

వారిది పెద్ద ఇల్లు, పెద్ద ఖాళీస్థలం. వారి ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. నాలుగు గేదెలను పెంచుతారు. కావలసిన పాలు వాడుకొని, మిగిలినవి అమ్ముతారు. వారి జీవితం ఆనందంగా సాగుతోంది.

ఒకరి అవసరానికి మరొకరు సంతోషంగా సాయపడతారు. వారిది చక్కని సమష్టి కుటుంబం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
కుటుంబంలో ‘మన’ అనే భావన లేకపోతే ఎలా ఉంటుంది?
జవాబు:
కుటుంబంలో ‘మన’ అనే భావన కుటుంబ సభ్యులందరికీ ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి, కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. అందరూ సంపాదిస్తారు. ఒకరి అవసరాలకు మరొకరు సాయపడతారు.

‘మన’ అనే భావన లేకపోతే సమష్టి కుటుంబం అనేది సక్రమంగా నడువదు. స్వార్థపరత్వం పెరుగుతుంది. పరస్పరం పోటీ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, తగవులు వస్తాయి. అప్పుడు అందరూ కలసిమెలసి ఉండలేరు. ఎవరిమట్టుకు వార్కి తమకు, తమ పిల్లలకు అనే భావనలు వస్తాయి.

II. చవదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది పదాలను పాఠంలో గుర్తించండి. ఆ వాక్యాలను చదవండి. వాటి గురించి చెప్పండి.

ఆశ్రమధర్మాలు, గృహస్థాశ్రమం, జీవితపథం, గార్హస్య జీవితం, సమాజ స్థితిగతులు, సంఘీభావం, సమష్టి వ్యవస్థ, ఆర్థిక స్వాతంత్ర్యం, విశ్వసనీయత, సమగ్రత.
జవాబు:
ఆశ్రమధర్మాలు :
‘గృహస్థాశ్రమ ధర్మం ద్వారా ఇతర ఆశ్రమధర్మాలు సక్రమంగా కొనసాగుతాయి. ” ఆశ్రమాలు నాలుగు రకాలు –
1. బ్రహ్మచర్యాశ్రమం
2. గృహస్థాశ్రమం
3. వాసప్రస్థాశ్రమం
4. సన్యాసాశ్రమం

గృహస్థాశ్రమం :- “అంతేగాక, ఆనాటి సమాజంలో ఉన్న నాలుగు ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.”

గృహస్థాశ్రమం అంటే పెళ్ళి చేసుకొని భార్యాబిడ్డలతో సంసారం చేసుకుంటూ, సుఖంగా జీవించే కాలం.

జీవితపథం :
“ఈ విధమైన జీవన విధానం వల్ల జీవితపథ నిర్దేశం జరిగేది”

జీవితపథం అంటే జీవనమార్గం. అంటే ఎలా జీవించాలో తెలిపే పూర్గం. పెద్దలను చూసి వారిలాగే పిల్లలు జీవించే పద్ధతి.

గార్హస్య జీవితం :
“అందుకే ‘గార్హస్థ జీవితం’ అతిసుందరమని వారి భావన.”

గార్హస్య జీవితం అంటే, పెళ్ళి చేసుకొని పిల్లలతో సుఖంగా జీవించడం. అతిథులకు, అభ్యాగతులకు కావలసిన సదుపాయాలు చేయడం, తల్లిదండ్రులను సేవించుకుంటూ దైవారాధన చేయడం.

సమాజ స్థితిగతులు :
“సమాజ స్థితిగతులనూ, ఆచారవ్యవహారాలనూ, సంస్కృతి సంప్రదాయాలనూ పిల్లలు ప్రత్యక్షంగా విని ఆకళింపు చేసుకోనేవారు.”

సమాజ స్థితిగతులు అంటే, సంఘంలోని నేటి పరిస్థితులు, మంచి చెడ్డలు.

సంఘీభావం :
“ఈ సంఘీభావమే, దేశానికి వెన్నెముక అయ్యింది. ”

సంఘీభావం అంటే సంఘంలో ఉండే ప్రజలంతా ఏకమై తామంతా ఒకటే అన్న భావం. కలిసిమెలసి కష్టసుఖాలు పంచుకోవడం.

సమష్టి వ్యవస్థ :
“మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.”

‘సమష్టివ్యవస్థ’ అంటే కలసిమెలసి జీవించడం. – రామాయణంలో రాముని సోదరులు, లక్ష్మణభరతశత్రుఘ్నులు రామునితోనే కలసి ఉన్నారు. అలాగే పాండవులూ, కౌరవులూ సోదరులంతా సమష్టి కుటుంబంగానే జీవించారు.

ఆర్థిక స్వాతంత్ర్యం :
“ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛలకు భంగం కలగకుండా … ఒక కొత్త కుటుంబవ్యవస్థ రూపుదిద్దుకోవాలి.”

‘ఆర్థిక స్వాతంత్ర్యం’ అంటే డబ్బును స్వేచ్ఛగా వాడుకొనే హక్కు కలిగియుండడం, తనకు కావలసిన ధనాన్ని తాను ఇతరులను అడగకుండానే ఖర్చు పెట్టుకోగలగడం.

విశ్వసనీయత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘విశ్వసనీయత’ అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం. కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా ముఖ్యం. కుటుంబం చక్కగా నడవడానికి కావలసిన వాటిలో విశ్వసనీయత ఒకటి.

సమగ్రత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూల స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘సమగ్రత’ అంటే ‘సంపూర్ణత’ – సమష్టి కుటుంబానికి కావలసిన మూడింటిలో ‘సమగ్రత’ ఒకటి.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. పాఠం చదివి సరైన సమాధానాలను గుర్తించండి.
1) ఇల్లు అంటే ఇలా ఉండాలి.
అ) అందమైన భవనం
ఆ) అంతస్తుల భవనం
ఇ) ప్రేమానురాగాల నిలయం
ఈ) ఇవేవీ లేనిది
జవాబు:
ఇ) ప్రేమానురాగాల నిలయం

2) వేదకాలం అంటే
అ) రామాయణ భారతాల తరువాతికాలం
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం
ఇ) రామాయణ భారతాల ముందుకాలం
ఈ) కలియుగ కాలం
జవాబు:
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం

3) ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది.
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం
ఆ) భార్యకే ఎక్కువ ప్రాధాన్యం
ఇ) భర్తకే ఎక్కువ ప్రాధాన్యం
ఈ) పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం
జవాబు:
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం

4) సంస్కృతి సంప్రదాయాలు ఎలా అలవడతాయి?
అ) కుటుంబం ద్వారా
ఆ) సమాజం ద్వారా
ఇ) పాఠశాల ద్వారా
ఈ) వీటన్నిటి ద్వారా
జవాబు:
అ) కుటుంబం ద్వారా

5) “అందరి సుఖంలో నా సుఖం ఉంది” దీనిలో ఏ భావన ఉంది?
అ) స్వార్థ భావన
ఆ) నిస్స్వా ర్థ భావన
ఇ) విశాల భావన
ఈ) సంకుచిత భావన
జవాబు:
ఆ) నిస్స్వా ర్థ భావన

3. కింది ప్రశ్నలకు పాఠం చదివి జవాబులు రాయండి.

అ) కుటుంబమంటే ఏమిటి?
జవాబు:
ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన ‘ సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం అనేది ఒక హరివిల్లు. ఆ హరివిల్లులో అమ్మానాన్నలు, పిల్లలతో పాటు తాతయ్య నానమ్మలు ఒక భాగం. అలాంటి కుటుంబం అందంగా ఉండి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఇల్లే ఇలలో స్వర్గం అవుతుంది. సమాజానికి కుటుంబం వెన్నెముక వంటిది.

ఆ) భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు? ఎందుకు?
జవాబు:
కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైనది. గౌరవప్రదమైనది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. “ఇంటికి దీపం ఇల్లాలు” అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు.

పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ, సంతానాన్ని కనడం, గృహస్థాశ్రమ నిర్వహణ అనే వాటిలో స్త్రీకే ప్రాధాన్యం. అందువల్లే మన సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఇచ్చారు.

ఇ) వృష్టి కుటుంబం అంటే ఏమిటి? ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి?
జవాబు:
‘వ్యష్టి కుటుంబం’ అంటే భార్యాభర్తలూ, పిల్లలు మాత్రమే ఉన్న చిన్న కుటుంబం. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటి పైనే, ‘వ్యష్టి కుటుంబం’ ఆధారపడి వుంటుంది. వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయించుకొనే అధికారం లభిస్తాయి.

ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడంవల్ల, స్వార్థం పెరిగిపోవడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. చిన్న కుటుంబం అనే భావం బలపడింది. అందువల్లనే వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి.

ఈ) కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలేమిటి?
జవాబు:
1) విశ్వసనీయత 2) సమగ్రత 3) ఏకత అనే మూడు మూల స్తంభాల మీదనే మన కుటుంబవ్యవస్థ ఆధారపడి ఉంది. ‘అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే మన జీవితం’ అనే త్యాగ భావన, భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.

ఉ) తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సిందేమిటి?
జవాబు:
తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా, ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారం వంటి గుణాలు ఇవ్వాలి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి.
జవాబు:
దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక. మంచి కుటుంబం, మంచి సమాజం నుంచి మంచి దేశం ఏర్పడుతుంది. దేశం అంటే చక్కని కుటుంబాల సమాహారమే. కుటుంబాలు అన్నీ చక్కగా సిరిసంపదలతో ఉంటే, దేశం బాగా ఉన్నట్లే. కుటుంబ వ్యవస్థ వల్లే, దేశీయ జీవన సంస్కృతులు నిలుస్తున్నాయి. కాబట్టి దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక.

ఆ) “అసలు కంటే వడ్డీయే ముద్దు” ఈ సామెతను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబాలలో ఎప్పుడూ ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవటం జరుగుతుంది. శుభకార్యాలకు ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉంటారు. అందరూ పెద్దవారి పట్ల భయభక్తులతో ఉంటారు. పిల్లలు ఏదైనా అల్లరి చేసినపుడు తల్లిదండ్రులు మందలించిన వెంటనే వారు తమ అమ్మమ్మ, నాయనమ్మల చెంత చేరతారు. వారు పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకొని ముద్దాడతారు.

అందుకే “అసలు కంటె వడ్డీ ముద్దు” అనే సామెత పుట్టింది. అసలు అంటే తమకు పుట్టిన పిల్లలు, వడ్డీ అంటే తమ పిల్లలకు పుట్టిన పిల్లలన్నమాట. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా, ఎక్కువ వడ్డీ ఇచ్చేవాళ్ళకే అప్పునిస్తారు. వాళ్ళకు అసలు కంటే వడ్డీయే ముద్దు ” తాము ఇచ్చిన అసలు అప్పు తీసుకున్నవాడు తీర్చగలడా? లేదా? అని కూడా చూడకుండా, వడ్డీపై ప్రేమతో వడ్డీ ఎక్కువ ఇస్తానన్నవాడికే వాళ్ళు అప్పు ఇస్తారు. అలాగే కుటుంబంలో పెద్దలు, కన్న పిల్లల కంటె, మనవల్నే ఎక్కువగా లాలిస్తారు అని భావం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ఇ) ‘కలిసి ఉంటే కలదు సుఖం’ దీన్ని వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం చిన్న కుటుంబాలలో ఉండదు. చిన్న కుటుంబంలో సభ్యులందరూ సంతోషాలను, బాధలను ఒకరివి ఒకరు పరస్పరం పంచుకోలేరు. కుటుంబం అనే హరివిల్లులో అమ్మా నాన్నలు, పిల్లలతోపాటు తాతయ్య, నాన్నమ్మ కూడా కలిసి ఉంటే ఆనందం వెల్లివిరుస్తుంది. కలిసి ఉంటే పిల్లలకు మన సమాజ స్థితిగతులు, ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. వారు కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే కోరుకుంటారు. కలసిమెలసి తిరిగినపుడే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోగలరు. అలాగే ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా, సందడిగా ఉంటుంది. మన అనే బంధం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు సంఘీభావంతో మెలుగుతారు. స్వార్థపరతకు తావు తక్కువగా ఉంటుంది. సత్ సాంప్రదాయాలు, కుటుంబపరమైన వారసత్వ భావనలు తరువాతి తరం వారికి అందుతాయి.

ఈ) యాంత్రిక జీవనం అంటే ఏమిటి?
జవాబు:
‘యాంత్రిక జీవనం’ అంటే మన జీవన విధానంలో మనం నిత్యం చేసుకొనే పనులకు యంత్రాలను ఉపయోగించడం. ఇప్పుడు వ్యష్టి కుటుంబ పద్దతిలో తమ పనులు తామొక్కరే పూర్తి చేసుకోలేకపోతున్నారు. అందువల్ల యంత్రశక్తి వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది.

నేడు బట్టలు నేయడం, నూనెలు తీయడం వంటివి లేవు. బట్టలు ఉతకటానికి, పిండి రుబ్బటానికి, నగల తయారీకి, నీళ్ళు తోడడానికి, పొలం దున్నటానికి, చెప్పులు కుట్టడానికి, గిన్నెలు కడగటానికి, కడిగిన చేతులు ఆరటానికి కూడా యంత్రశక్తినే వాడుతున్నారు. యంత్రశక్తి వాడటం వల్ల మనిషి బద్ధకస్తుడౌతున్నాడు. చలాకీతనాన్ని పోగొట్టుకొని రోగాలపాలు అవుతున్నాడు. ఈ యాంత్రిక జీవన విధానం వల్ల అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి.

ఉ) పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు, తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ, ఇంట్లో పెద్దల నుండి ప్రేమానురాగాలు, నీతి, చక్కని నడవడి నేర్చుకుంటారు. వారు చక్కగా చదువుకొని, బాధ్యతతో పెరిగి పెద్దవారవుతారు. దేశ పౌరులుగా తమ తల్లిదండ్రుల పట్ల, దేశంపట్ల, సంఘం పట్ల, మంచి బాధ్యతతో క్రమశిక్షణ గలిగి, దేశభక్తితో నడచుకుంటారు. దేశపౌరులుగా తమ విధులను నెరవేరుస్తారు. ఈ విధంగా పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఉపయోగపడుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) సమష్టి కుటుంబానికీ, వ్యష్టి కుటుంబానికీ మధ్య వ్యత్యాసమేమిటి? దాని పరిణామాలెలా ఉన్నాయి?
జవాబు:
సమష్టి కుటుంబంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇంట్లో సభ్యులందరూ కలిసి ఉంటారు. సమష్టి కుటుంబంలో కష్టసుఖాల్ని అందరితో పంచుకొంటారు. ఆ విధంగా వారికి ఓదార్పు లభిస్తుంది.

ప్రతి పనిలోనూ సహాయ సహకారాలు, సూచనలూ లభిస్తాయి. ఒకరికి ఒకరు, చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఆనందాలను అందరూ పంచుకొంటారు. పిల్లలు పెద్దల ఆలనాపాలనలో వాళ్ళ కమ్మని కబుర్లతో, కథలతో ఆరోగ్యంగా పెరుగుతారు. ఇంట్లో అందరికీ పెద్దలపట్ల భయభక్తులుంటాయి. తల్లిదండ్రుల సేవ, భగవంతుని సేవగా భావిస్తారు. ఈ జీవన విధానం వల్ల జీవిత మార్గం నిర్దేశింపబడుతుంది. పిల్లలు సమాజ స్థితిగతులనూ, ఆచార వ్యవహారాలనూ సంస్కృతీ సంప్రదాయాలనూ ప్రత్యక్షంగా ఏని, అర్థం చేసుకుంటారు.

కాని, ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం ఉండదు. స్వార్థం పెరిగిపోతుంది. అందువల్ల మార్పులు వచ్చాయి. చిన్నకుటుంబం అన్న భావన బలపడి వ్యష్టి కుటుంబవ్యవస్థగా మారింది.

ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటిపైనే, వృష్టి కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. ఈ

కాని వ్యష్టి కుటుంబంవల్ల, వారసత్వ భావనలు అందవు. దేశీయ సాంస్కృతిక జీవన సంప్రదాయాలు నిలువవు. పిల్లలకు కంప్యూటర్లే ఆటపాటలవుతాయి. భావాలు సంకుచితమై, అనుభూతులు లోపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై తగిన శ్రద్ధ చూపడం లేదు. అది, పిల్లల మనస్తత్వంపై విపరీత ప్రభావాన్ని చూపుతోంది. పెద్దవారు, వృద్ధాశ్రమాల్లో చేరవలసి వస్తోంది. యంత్రశక్తి వినియోగం పెరిగిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరేగా మెలుగుతున్నారు.

ఆ) కుటుంబవ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి?
జవాబు:
ఉమ్మడి కుటుంబం, వృష్టి కుటుంబం మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం రాని ఏడంగా, ఆధిపత్యాల పోరులేని విధంగా, ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రంగా గల ఒక కొత్త కుటుంబ వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలి.

ఏ కుటుంబంలో ఉన్నప్పటికీ కుటుంబ భావనలు, పిల్లలకు వివరించి చెప్పాలి. పెద్దల బలాన్ని పొందాలి. బలగాన్ని పెంపొందించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. మానవ శక్తి, యుక్తి నైపుణ్యాలు మన వారసత్వ సంపదను పెంచేలా ఉపయోగపడాలి. సమస్యలను పరస్పరం ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి. బాధ్యతలు పంచుకోవడం వల్ల యజమాని భారం తగ్గుతుంది. యంత్రశక్తి మీద ఆధారపడి బద్ధకస్తులు కాకూడదు.

కుటుంబ సభ్యులు సుఖాల్నీ, సంతోషాల్నీ, కష్టాల్నీ, బాధల్నీ పరస్పరం పంచుకోవాలి. ఆర్థిక సంబంధాలు, వ్యక్తిగత స్వార్థం, హక్కులు కంటె, మన బాధ్యతలు, మానవ సంబంధాలు ముఖ్యమనీ, అవి మన మనుగడకు ఆధారమనీ తెలుసుకోవాలి.

మనం చేసే పని ఏదయినా, మన సంస్కృతిని, వారసత్వాన్ని, దేశ ఔన్నత్యాన్నీ, ఇబ్బడి ముబ్బడిగా పెంచి, వారసులను ఉత్తేజితులను చేసే విధంగా ఉండాలి. అందుకు సమష్టి లేదా వ్యష్టి కుటుంబ వ్యవస్థలు దోహదం చేయాలి. ‘ఇల్లే ఇలలో స్వర్గం’ అని గుర్తించాలి. సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబ వ్యవస్థకై అందరూ కృషి చేయాలి.

IV. పదజాలం

1. కింది పదాలకు సాధారణ అర్థాలు ఉంటాయి. కాని పాఠంలో ఏ అర్థంలో ఉపయోగించారో వివరించండి.
( అ) పునాది ఆ) పెద్దమలుపు ఇ) అవధానం ఈ) మరుగునపడిపోవడం ఉ) కనుమరుగవడం )

ఆ) పునాది :
పిల్లల సమస్త సద్గుణాలకూ, గుర్గుణాలకూ ఇల్లే పునాది అన్నారు. అంటే ఇక్కడ మూలస్తంభం అనే అర్థంలో ఈ పునాడి పదాన్ని ఉపయోగించారు.

ఆ) పెద్దమలుపు :
నాగరికత మారిన తరువాత మానవుడు గుహల నుంచి గృహంలోకి మారాడు. అదే ఒక పెద్ద మలుపు అనే సందర్భంలో ఇది వాడారు. పెద్ద మలుపు అంటే పెద్ద మార్పు.

ఇ) అవధానం :
ఉమ్మడి కుటుంబాలలో పిల్లలందరికి ఒకేసారి భోజనాలు వడ్డించటం స్త్రీలకు అవధానం అవుతున్నది అని చెప్పు సందర్భంలో వాడతారు.
అవధానం = ఒకేసారి అన్నిటికి సమాధానాలు చెప్పటం

ఈ) మరుగునపడిపోవడం :
వ్యక్తి ప్రాధాన్యత పెరిగి సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది మరుగున పడిపోయింది అని చెప్పు సందర్భంలో వాడారు.
మరుగునపడిపోవడం = కనిపించకుండా మాయమైపోవడం

ఉ) కనుమరుగవడం :
సద్గుణాలకూ, దుర్గుణాలకూ ఇల్లే పునాది, కాని ఈ ఇల్లే ఇప్పుడు కనపడకుండా పోతోంది అనే సందర్భంలో వాడారు.
కనుమరుగవటం = కనిపించకుండా పోవడం

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది జంట పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) తల్లి-తండ్రి
జవాబు:
తల్లిదండ్రులు మనకు దైవాంశ సంభూతులు.

ఆ) ప్రేమ-అనురాగం
జవాబు:
వృద్ధాప్యంలో మనము పెద్దవారిపట్ల ప్రేమ-అనురాగాలు కలిగి ఉండాలి.

ఇ) అమ్మమ్మ-నాన్నమ్మ
జవాబు:
మేము ప్రతి పండుగరోజు అమ్మమ్మ-నాన్నమ్మలతో కలిసి ఆనందంగా గడుపుతాము.

ఈ) అందం – ఆనందం
జవాబు:
ఇంటి పెరట్లో పూల మొక్కలు పూస్తూ ఉంటే, అదే ‘అందం – ఆనందం’.

ఉ) అవస్థ – వ్యవస్థ
జవాబు:
మన అవస్థలు మారాలంటే, మన కుటుంబ వ్యవస్థలో మార్పులు రావాలి.

ఊ) హక్కులు – బాధ్యతలు
జవాబు:
ప్రతివ్యక్తి, తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలిసికోవాలి.

3. కింది మాటలకు వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు గళ్ళల్లో ఉన్నాయి. వాటిని వెతికి, వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 2
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 3

అ. సహాయత × నిస్సహాయత
ఎందరో అనాథలు తమను పట్టించుకొనేవారు లేక నిస్సహాయతతో కాలం గడుపుచున్నారు.

ఆ. ఐక్యత × అనైక్యత
భారతీయ రాజుల అనైక్యత వల్లనే బ్రిటిష్ వారు మనదేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు.

ఇ. సమానత్వం × అసమానత్వం
ప్రపంచ దేశాల మధ్య ఆర్థికంగా అసమానత్వం ఉంది.

ఈ. ఉత్సాహం × నిరుత్సాహం
కొంతమంది ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు.

ఉ. ప్రాధాన్యం × అప్రాధాన్యం
మనం అప్రాధాన్య విషయాలపై సమయాన్ని వృథా చేయరాదు.

V. సృజనాత్మకత

* వేసవి సెలవుల్లో మీరు మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంటికి తిరిగి వచ్చాక మీ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు అఖిల్ కు,

నీ స్నేహితుడు వ్రాయు ఉత్తరం. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు కూడా అలాగే ఉంటావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా ఉత్తరం వ్రాయుట ఏమనగా నేను ఇటీవల వేసవి సెలవులలో మీ ఇంటికి వచ్చాను కదా ! అప్పుడు మీ కుటుంబంలోని వారందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను మీలో ఒకరిగా చూశారు. ముఖ్యంగా మీ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు నన్ను ఆదరించిన విధానం నాకు చాలా నచ్చింది. నన్ను దిగుడు బావి దగ్గరకు తీసుకువెళ్ళి మీ మామయ్య చక్కగా 15 రోజులు ఈత నేర్పించారు. అలాగే మీ మామయ్య వాళ్ళ పిల్లలు, మనం కలిసి క్రికెట్, కబడ్డీ మొదలగు ఆటలు చక్కగా ఆడుకున్నాము. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియచేయవలసినదిగా కోరుకుంటున్నాను. ఈసారి వేసవి సెలవులకు నీవు మా ఊరికి తప్పక రావాలి.

ఇట్లు,
మీ మిత్రుడు,
అఖిలేశ్వర్.

చిరునామా :
బి. అఖిల్,
S/0 బి. రంగనాథం,
7-8-63, 8/4,
నైనవరం, పశ్చిమగోదావరి జిల్లా.

(లేదా)
* తాతయ్య, నాన్నమ్మ, అమ్మానాన్నలు, పిల్లలూ అంతా కలిసి ఉంటేనే కుటుంబం అంటారు. కాని నేటికాలంలో ఎంతోమంది వృద్ధులను, వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని ప్రజలందరికీ తెలియజేయడానికి కరపత్రం తయారుచేయండి.
(లేదా)
వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం మంచిది కాదని తెలియజేస్తూ ప్రజలందరికీ తెలియజేయడానికి “కరపత్రం” తయారు చేయండి.
జవాబు:
కన్నవారిని కళ్ళల్లో పెట్టి చూసుకుందాం

సోదరసోదరీమణులారా! ఒక చిన్న విన్నపం. మనం ఇలా పెరిగి పెద్దవారమై, విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తూ, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, సుఖంగా ఉండడానికి వెనుక కారణం ఎవరో, ఒకసారి ఆలోచించండి. గట్టిగా ఆలోచిస్తే, మనలను చేతులు పట్టుకు నడిపించి, బడిలో చేర్పించి, చదువులు చెప్పించి, గోరుముద్దలు తినిపించి, అవసరానికి ఆదుకొని, మనకోసం వారి సుఖ సంతోషాలన్నీ త్యాగం చేసిన, మన తల్లిదండ్రులే అని, మీకు గుర్తు వస్తుంది.

ఈ మధ్య చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అక్కడ తిండి పెడతారు. వినోదాలు కూడా ఉండవచ్చు. కానీ అక్కడ తమ పిల్లలతో మనవలతో, కోడళ్ళతో తిరిగిన సుఖ సంతోషాలు, మమతానురాగాలు మన తల్లిదండ్రులకు దొరకవు. తమ పిల్లలు తమను పట్టించుకోవడంలేదనే బెంగతో, వారు క్రుంగిపోతారు.

మీ పిల్లలకు మంచి పురాణ కథలు చెప్పి ఆదరంగా చేరదీసే తాతామామ్మలు వారికి దొరకరు. కనుక మిమ్మల్ని కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఆదరించండి. మీ ఇంట్లోనే వీరిని ఉంచుకోండి. నిరాదరణకు గురిచేసి, వృద్ధాశ్రమాలకు పంపకండి. మరువకండి. లేదా మీకు మీ పెద్దల గతే, అని గుర్తుంచుకోండి.
ఇట్లు,
జె.ఎమ్.ఎస్.యువజన చైతన్య సమితి.

VI. ప్రశంస

మీరు చూసిన లేదా మీకు తెలిసిన ఒక మంచి కుటుంబాన్ని గురించి మీ భావనలను తెలుపుతూ మీ స్నేహితుడికి/ తాతయ్యకు ఉత్తరం రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నేను క్షేమం, నీవు కూడా క్షేమమని తలుస్తాను. నేను ఇటీవల సెలవులలో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ మా అమ్మమ్మ కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబం. నాకు అలాగే అందరూ కలిసి ఉండటం చాలా నచ్చింది. అక్కడ అందరూ పెద్దవారి మాటను అనుసరించి నడచుకుంటున్నారు. పెద్దల మాటలకు బాగా గౌరవం ఇస్తున్నారు. అలాగే పిల్లలపై పెద్దవారు చూపే ప్రేమాభిమానాలు, వారి మధ్యగల అనురాగాలు నాకు బాగా నచ్చాయి. అక్కడ నేను వారందరి మధ్య సంతోషంగా గడిపాను. నీవు కూడా మీ తాతయ్య వాళ్ళింటికి వెళ్ళావు కదా ! అక్కడి విషయాలు వివరిస్తూ లేఖ వ్రాయవలెను. ఉమ్మడి కుటుంబం వలన కలిగే ప్రయోజనాలు మనము మన స్నేహితులందరికి తెలియజేయాలి. అమ్మ, నాన్నగార్లకు నా నమస్కారాలు తెలుపవలెను.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజేష్,

చిరునామా :
కె.రాకేష్,
S/o కె. రామ్మూర్తి,
9/83-78-6,
తోట్లవారి వీధి,
వైజాగ్.

ప్రాజెక్టు పని

* ఈనాటి మానవ సంబంధాలపై వార్తా పత్రికల్లో అనేక వార్తలు, కథనాలు వస్తుంటాయి. వాటిని సేకరించి తరగతిలో వినిపించండి.
జవాబు:
వార్తలు :
1. 90 ఏళ్ళ వయస్సున్న అన్నపూర్ణమ్మను ఇద్దరు కొడుకులు ఇంటి నుండి పంపివేశారు. అన్నపూర్ణమ్మ చెట్టు కింద ఉంటోంది. గ్రామస్థులు పెట్టింది తింటోంది.

2. భుజంగరావు తన తలిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఆ తల్లిదండ్రులు మనమల కోసం బెంగపెట్టుకున్నారు. అతని భార్య మాత్రం అత్తామామల రాకకు ఒప్పుకోలేదు.

VII. భాషాంశాలు

1) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.
ఉదా :
శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది.
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది.

అ. మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది.
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది.

ఆ. శ్రీనిధి జడవేసుకుంది. శ్రీనిధి పూలు పెట్టుకుంది.
జవాబు:
శ్రీనిధి జడవేసుకుని, పూలు పెట్టుకుంది.

ఇ. మాధవి పాఠం చదివింది. మాధవి పద్యం చెప్పింది.
జవాబు:
మాధవి పాఠం చదివి, పద్యం చెప్పింది.

ఈ. శివాని కళాశాలకు వెళ్ళింది. శివాని పాటల పోటీలో పాల్గొన్నది.
జవాబు:
శివాని కళాశాలకు వెళ్ళి, పాటల పోటీలో పాల్గొన్నది.

ఉ. నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు.
జవాబు:
నారాయణ అన్నం తిని, నీళ్ళు తాగుతాడు.

ఊ. సుమంత్ పోటీలకు వెళ్ళాడు. సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.
జవాబు:
సుమంత్ పోటీలకు వెళ్ళి, మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2) కింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా రాయండి.
ఉదా :
శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు.
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు.

అ. కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు.
జవాబు:
కందుకూరి రచనలు చేశాడు. కందుకూరి సంఘ సంస్కరణ చేశాడు.

ఆ. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెస్తాడు.
జవాబు:
రంగడు అడవికి వెళ్తాడు. రంగడు కట్టెలు తెస్తాడు.

ఇ. నీలిమ టి.వి. చూసి నిద్రపోయింది.
జవాబు:
నీలిమ టి.వి. చూసింది. నీలిమ నిద్రపోయింది.

ఈ. రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది.
జవాబు:
రజియా పాట పాడుతున్నది. రజియా ఆడుకుంటున్నది.

3) సంయుక్త వాక్యం
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది.
విమల తెలివైనది, అందమైనది.
“ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం” అంటారు.

4) సంయుక్త వాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మార్పులను గమనించండి.
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది – రెండు నామపదాల్లో ఒకటి లోపించడం.

ఆ) అజిత అక్క శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది.

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించడం.

మరికొన్ని సంయుక్త వాక్యాలను రాయండి.

  1. ఆయనా, ఈయనా పెద్దవాళ్ళు.
  2. రవి కవిత్వమూ, కథలూ రాస్తాడు.
  3. అంబేద్కర్ కార్యవాది, క్రియాశీలి.
  4. శ్రీనిధి, రామూ బుద్ధిమంతులు.
  5. రాజా, గోపాలు అన్నాదమ్ములు.
  6. సీత యోగ్యురాలు, బుద్ధిమంతురాలు.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అమ్మ : మాత, జనని, తల్లి
వివాహం : వివాహం, పరిణయం, ఉద్వాహం
స్వర్గం : త్రిదివం, నాకం, దివి
స్త్రీ : పడతి, స్త్రీ, ఇంతి
పక్షి : పిట్ట, పులుగు, విహంగం
వ్యవసాయం : సేద్యం, కృషి
సౌరభం : సువాసన, పరిమళం, తావి
నాన్న : జనకుడు, పిత, తండ్రి
ఇల : భూమి, వసుధ, ధరణి
పథం : దారి, మార్గం, త్రోవ
గృహం : ఇల్లు, సదనం, నికేతనం
భార్య : ఇల్లాలు, సతి, కులస్త్రీ

వ్యుత్పత్యర్థాలు

ఇతిహాసం – ఇలా జరిగిందని చెప్పేది (చరిత్ర)
మానవుడు – మనువు వల్ల పుట్టినవాడు (నరుడు)
పక్షి – పక్షములు కలది (పిట్ట)

నానార్థాలు

తాత = తండ్రి, తండ్రి తండ్రి, తల్లితండ్రి, బ్రహ్మ
గుణం = స్వభావం, అల్లెత్రాడు, ప్రయోజనం
వేదం = వెలివి, వివరణం
పాలు = క్షీరం, భాగం, సమీపం
సౌరభం = సువాసన, కుంకుమ, పువ్వు
వ్యవసాయం = కృషి, ప్రయత్నం , పరిశ్రమ
కాలం = సమయం, మరణం, నలుపు
దక్షిణం = ఒక దిక్కు సంభావన
ధర్మం = న్యాయం, ఆచారం, యజ్ఞం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకదేశమగును.

గృహస్థాశ్రమం = గృహస్థ + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
స్వావలంబన = స్వ + అవలంబన – సవర్ణదీర్ఘ సంధి
దేవాలయం = దేవ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
వృద్ధాశ్రమం = వృద + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
నిర్ణయాధికారం = నిర్ణయ + అధికారం – సవర్ణదీర్ఘ సంధి
కాలానుగుణం = కాల + అనుగుణం – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
పరోపకారం = పర + ఉపకారం – గుణసంధి
భావోద్వేగాలు = భావ + ఉద్వేగాలు – గుణసంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశమగును.
అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి
అత్యున్నత = అతి + ఉన్నత – యణాదేశ సంధి
ప్రత్యక్షం = ప్రతి + అక్షం – యణాదేశ సంధి

వృద్ధి సంధి :
సూత్రం : అకారమునకు ఏ, ఐలు పరమగునపుడు ఐ కారమును, ఓ, ఔలు పరమగునపుడు ఔ కొరమును ఏకాదేశమగును.
మమైక = మమ + ఏక = వృద్ధి సంధి
దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం – వృద్ధిసంధి

అత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
అమ్మమ్మ = అమ్మ + అమ్మ – అత్వసంధి
నాన్నమ్మ = . నాన్న + అమ్మ – అత్వసంధి
తాతయ్య = – తాత + అయ్య – అత్వసంధి
పెద్దయిన = పెద్ద + అయిన = అత్వసంధి

ఇత్వసంధి (అ) :
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
మరెక్కడ = మరి + ఎక్కడ – ఇత్వసంధి
మనయ్యేది = పని + అయ్యేది – ఇత్వసంధి
ఏదైనా = ఏది + ఐనా – ఇత్వసంధి

ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
సాగిపోయిందని = సాగిపోయింది + అని – ఇత్వసంధి
ఉండేవని = ఉండేవి + అని – ఇత్వసంధి
ఉండేదని = ఉండేది + అని – ఇత్వసంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
ఆకాశమంత =ఆకాశము + అంత – ఉత్వ సంధి
ఇల్లు + అంటే – ఉత్వసంధి
ఇల్లంటే = ఇల్లాలు = ఇల్లు – ఉత్వసంధి
వెన్నెముక = వెన్ను + ఎముక – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అక్కాచెల్లెళ్ళు అక్కయును, చెల్లెలును ద్వంద్వ సమాసం
తల్లిదండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
రామాయణ భారతాలు రామాయణమును, భారతమును ద్వంద్వ సమాసం
ప్రేమానురాగాలు ప్రేమయును, అనురాగమును ద్వంద్వ సమాసం
సిరిసంపదలు సిరియును, సంపదయును ద్వంద్వ సమాసం
స్త్రీ, పురుషులు స్త్రీయును, పురుషుడును ద్వంద్వ సమాసం
సహాయసహకారాలు సహాయమును, సహకారమును ద్వంద్వ సమాసం
ఆచార వ్యవహారాలు ఆచారమును, వ్యవహారమును ద్వంద్వ సమాసం
భారతదేశం భారతము అను పేరుగల దేశము సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఆశ్రమధర్మాలు ఆశ్రమము యొక్క ధర్మాలు షష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ వ్యవస్థ కుటుంబము యొక్క వ్యవస్థ షష్ఠీ తత్పురుష సమాసం
జీవనవిధానం జీవనము యొక్క విధానం షష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ జీవనం కుటుంబము యొక్క జీవనం షష్ఠీ తత్పురుష సమాసం
మంత్రశక్తి మంత్రము యొక్క శక్తి షష్ఠీ తత్పురుష సమాసం
మనోభావాలు మనస్సు యొక్క భావాలు షష్ఠీ తత్పురుష సమాసం
రైతు కుటుంబాలు రైతుల యొక్క కుటుంబాలు షష్ఠీ తత్పురుష సమాసం
మంచి సమాజం మంచిదైన సమాజం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చిన్నపిల్లలు చిన్నవైన పిల్లలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఉన్నతశ్రేణి ఉన్నతమైన శ్రేణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మధురక్షణాలు మధురమైన క్షణాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాథమిక లక్షణం ప్రాథమికమైన లక్షణం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రత్యక్షము అక్షము యొక్క సమూహము అవ్యయీభావ సమాసం
శ్రామికవర్గం శ్రామికుల యొక్క వర్గం షష్ఠీ తత్పురుష సమాసం
దుర్గుణములు దుష్టములైన గుణములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సద్గుణములు మంచివైన గుణములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆత్మీయబంధం ఆత్మీయమైన బంధము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కొత్తధోరణులు కొత్తవైన ధోరణులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నాలుగు గోడలు నాలుగు సంఖ్య గల గోడలు ద్విగు సమాసం

ప్రకృతి – వికృతులు

పక్షి – పక్కి
ఆకాశం – ఆకసం
కార్యం – కర్ణం
సహజం – సాజము
వృద్ధ – పెద్ద
గర్వం – గరువము
శాస్త్రము – చట్టము
మర్యాద – మరియాద
నియమం – నేమం
గుణం – గొనం
విజ్ఞానం – విన్నానం
యంత్రం – జంత్రము
స్తంభము – కంబము
దీపము – దివ్వె
చరిత్ర – చారిత
స్త్రీ – ఇంతి
శాస్త్రం – చట్టం
రూపం – రూపు
అద్భుతము – అబ్బురము
గృహము – గీము
సంతోషం – సంతసము
ధర్మము – దమ్మము
దక్షిణం – దక్కనం
సుఖం – సుకం
త్యాగం – చాగం
స్తంభం – కంబం
భాష – బాస

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

పదాలు – అర్దాలు

లోగిలి = ಇಲ್ಲು
ఆమోదయోగ్యము = అంగీకారమునకు తగినది
వ్యవస్థ = ఏర్పాటు
ప్రాతిపదిక = మూలము
త్యాగభావన = విడిచిపెడుతున్నామనే ఊహ
కీలకము = ప్రధాన మర్మము
పునరుత్పత్తి = తిరిగి పుట్టించుట
విచక్షణ = మంచిచెడుల బేరీజు
సంస్కృతి = నాగరికత
సౌరభం = సువాసన
మక్కువ = ఇష్టము
వివేచన = మంచి చెడులను విమర్శించి తెలిసికోవడం
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
నియమబద్ధం = నియమములతో కూడినది
నానుడి = సామెత
గృహస్థ + ఆశ్రమం = భార్యాభర్తలు పిల్లలతో తల్లిదండ్రులతో నివాసం
గార్హస్థ్య జీవితం = గృహస్తుగా జీవించడం
ఆలనా పాలనా = వినడం, కాపాడడం
జీవితపథ నిర్దేశం = జీవించే మార్గాన్ని చెప్పడం
ఆకళింపుచేసుకొను = అర్ధం చేసికొను
అవధానం = ఏకాగ్రత
అక్కర = అవసరం
స్వార్థపరత = తన బాగే చూసుకోవడం
తావు = స్థలము

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

సంఘీభావం = ఐకమత్యం
ఇతిహాసాలు = భారత రామాయణాలు (పరంపరగా చెప్పుకొనే పూర్వకథలు)
నమూనా = మాదిరి
స్వార్థం = స్వప్రయోజనం
అనివార్యము = నివారింపశక్యము కానిది
జీవన సరణి = జీవించే పద్ధతి
అనూహ్యము = ఊహింపరానిది
ధోరణులు = పద్దతులు
స్వావలంబన = తనపై తాను ఆధారపడడం
సంకుచితము = ముడుచుకున్నది
అనుభూతి = సుఖదుఃఖాదులను పొందడం
కనుమరుగు = కంటికి కనబడకుండా పోవుట
కేర్ టేకింగ్ సెంటర్లు = జాగ్రత్త తీసికొనే కేంద్రాలు
నేపథ్యం = తెరవెనుక ఉన్నది
అధిగమించి = దాటి
మనుగడ = జీవనం
విచ్ఛిన్నం = నాశనం
ఇబ్బడి ముబ్బడి = రెట్టింపు, మూడురెట్లు

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 1 అమ్మకోసం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 1st Lesson అమ్మకోసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

ఆ.వె. తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా? గిట్టదా?
విశ్వదాభిరామ! వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కవి ఈ పద్యాన్ని ఎవరి గురించి చెప్పారు?
జవాబు:
కవి ఈ పద్యాన్ని తల్లిదండ్రులపై దయలేని కొడుకుల గురించి చెప్పారు.

ప్రశ్న 2.
చెదలతో ఎవరిని పోల్చారు?
జవాబు:
చెదలతో తల్లిదండ్రులపై దయలేని కొడుకులను పోల్చారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 3.
మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవచేసిన వారి గురించి మీకు తెలుసా?
జవాబు:
మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవచేసిన వారు యజ్ఞదత్తుడు, పాండురంగడు మొ||గువారు. రామాయణంలో ‘యజ్ఞదత్తుడు’ అనే మునికుమారుడు గుడ్డివారైన తన తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉండేవాడు. వారిని కావడిలో పెట్టి మోసుకుంటూ తీర్థయాత్రలకు తీసుకొని వెళ్ళేవాడు. వారికి కందమూల ఫలాలు తెచ్చి ఇచ్చి వారి కడుపు నింపేవాడు. అతని తండ్రి వైశ్యుడు. తల్లి శూద్ర స్త్రీ. వారు ఋషిదంపతులు. వారికి ఒకసారి నదీజలాన్ని తెచ్చి వారి దాహాన్ని తీర్చడానికి, యజ్ఞదత్తుడు, సరయూ నదికి వెళ్ళి, కలశాన్ని నదిలో ముంచాడు. నదిలో కలశం ముంచిన చప్పుడు విని, ఏనుగు నీరు త్రాగడానికి వచ్చిందని భావించి దశరథుడు ‘శబ్దభేది’
బాణంతో కొట్టాడు. ఆ బాణం దెబ్బతిని, యజ్ఞదత్తుడు మరణించాడు. తల్లిదండ్రులకు సేవచేసిన వారిలో ఈ యజ్ఞదత్తుడు ప్రసిద్ధుడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఎందుకు?
జవాబు:
“మాతృదేవోభవ, పితృదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు దైవ సమానులు. వారు మనకు జన్మనిచ్చినవారు. తల్లిదండ్రులు కష్టాల్లో ఉంటే పిల్లలు తమ సమస్తాన్ని సమర్పించి, వారిని ఆదుకోవాలి. వారికి సేవచేయాలి. వారు మనలను పెంచి పెద్దచేసి చదువు చెప్పిస్తారు. మన అభివృద్ధికై వారు ఎంతో కష్టపడ్డారు. మనకు కావలసినవి సమకూరుస్తారు. వారు వృద్ధులయినపుడు వారిని పిల్లలు చక్కగా సేవించాలి. తల్లిదండ్రులను ఆదరించడం, దైవ సేవచేయడం వంటిది అని గుర్తించాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
నేటికాలంలో తల్లిదండ్రులపట్ల పిల్లల వైఖరి ఎలా వుంది? దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:
నేటి కాలంలో మానవ సంబంధాలు సరిగా ఉండడం లేదు. అందరిలోనూ స్వార్థం పెరిగిపోయింది. కని, పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రుల్ని కొంతమంది పిల్లలు ఆదరించడం లేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని మాత్రం అనుభవిస్తున్నారు. వారు కట్టించిన ఇళ్ళల్లో హాయిగా నివసిస్తున్నారు. కాని శక్తి ఉడిగి, మూలనపడిన తల్లిదండ్రులను ఆదరంగా చూడడంలేదు. తిండి పెట్టడం లేదు. వారి మాటకు గౌరవం ఇవ్వడం లేదు. కనీసం తమ పిల్లలను, తాతామామ్మల వద్దకు పంపడం లేదు. తాము తమ తల్లిదండ్రులను ఆదరించకపోతే, తిరిగి తమ పిల్లలు తమను అలాగే చూస్తారని వారు గ్రహించడం లేదు. . తల్లిదండ్రుల పట్ల, పిల్లల వైఖరికి వారి స్వార్థమే కారణం. తాము సంపాదించినదంతా, తమ భార్యాబిడ్డల సౌఖ్యానికే ఖర్చు చేయాలనే తాపత్రయమే, దీనికి ముఖ్య కారణం.

ప్రశ్న 3.
పాఠంలో ఏయే పద్యాలు మీకు నచ్చాయి? ఎందువల్ల?
జవాబు:
నాకు ఈ పాఠంలో మొదటి పద్యం, తొమ్మిదవ పద్యం, పదమూడవ పద్యం బాగా నచ్చాయి.

మొదటి పద్యంలో గరుత్మంతుడు తల్లితో తనకు గల బలాన్ని వివరించి చెప్పాడు. తాను దాస్యవృత్తిని ఎందుకు చేయవలసి వచ్చిందని తల్లిని అడిగాడు. తన దాస్యాన్ని వదిలించుకొని, స్వేచ్ఛగా జీవించాలనే గరుడుని కోరిక, నాకు నచ్చింది.

తొమ్మిదవ పద్యంలో, గరుత్మంతుడు నిప్పుల తోకచుక్కల సమూహంలా, తన రెక్కల గాలితో మేఘాల్ని చెదరగొట్టి, అమృతాన్ని రక్షించేవారు భయపడేటట్లు మనోవేగంతో వెళ్ళాడని, నన్నయ కవి చెప్పినది అక్షరరమ్యతతో చెవికి ఇంపుగా ఉంది. గరుత్మంతుని శక్తియుక్తులు నాకు ఆశ్చర్యం కల్గించాయి. దాస్యం నుండి స్వాతంత్ర్యం పొందాలనే కోరిక, నాకెంతగానో ఆనందాన్ని ఇచ్చింది.

అమృతాన్ని నాగులకు తెచ్చి ఇచ్చి, సూర్య, వాయు, చంద్రాగ్నుల సాక్షిగా, తల్లి దాస్యం తీరిందని చెప్పిన గరుడుని మాటను, తల్లి దాస్యం తొలగిపోవడంతో అతనికి కల్గిన ఆనందాన్ని పదమూడవ పద్యం ఎంతో చక్కగా తెలుపుతోంది.

II చదవడం, అవగాహన చేసుకోడం

ప్రశ్న 1.
అమృతం తేవడానికి వెళుతున్న గరుత్మంతుణ్ణి వర్ణించిన పద్యం ఏది? ఆ పద్యాన్ని, దాని భావాన్ని రాయండి.
పద్యం :
వితతోల్కాశనిపుంజ మొక్కొ యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం ఖైదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.

భావం :
పక్షిరాజు మనో వేగంతో బయలుదేరాడు. అప్పుడతడు నిప్పుకణాలతో కూడిన తోకచుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదులుతూ ఉన్నప్పుడు అతని రెక్కల గాలివల్ల మేఘాలు దూదిపింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతమున్న చోటుకు వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
1, 9 పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి. ప్రతిపదార్థం అంటే పద్యంలోని ప్రతి ఒక్క పదానికి అర్థం రాయడం. ప్రతిపదార్థం రాయడంలో అన్వయక్రమం సాధించేందుకు పదాలవరస మార్చి రాయడం, పదాల మధ్య సంబంధం కోసం అక్కడక్కడా ప్రత్యయాలు చేర్చడం జరుగుతుంది.

ఉదాహరణ
చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు – సంతసంబునన్
ప్రతిపదార్థం :
నీవు = గరుత్మంతుడివైన నీవు
అమిత = అధికమైన
పరాక్రమంబును = శౌర్యమూ
రయంబును = వేగమూ,
లావును = బలమూ
కల్గు = ఉన్న
ఖేచర + ఉత్తముడవు = పక్షి శ్రేష్ఠుడివి;
నీది + అయిన = నీ (యొక్క)
దాస్యము = బానిసత్వాన్ని
పాపికొనంగ = పోగొట్టుకునేందుకు
నీకున్ = నీకు
చిత్తము = ఇష్టము (కోరిక)
కలదు + ఏని = ఉన్నట్లైతే
మాకున్ = ఉరగులమైన మాకు
భూరి = గొప్పదైన
భుజదర్పము = భుజగర్వము
శక్తియున్ = బలము
ఏర్పడంగ = ప్రకటితమయ్యేటట్లు
అమృతమున్ = అమృతాన్ని
తెచ్చి +ఇమ్ము = తెచ్చి ఇయ్యి
అనినన్ = అని పలుకగా,
ఆ+విహగ+ఇంద్రుడు = పక్షి శ్రేష్ఠుడైన ఆ గరుత్మంతుడు
సంతసంబునన్ = సంతోషంతో (ఇలా అన్నాడు……..)

1వ పద్యము

ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్దియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
ప్రతిపదార్థం :
పయోరుహాననా (పయోరుహ + ఆననా) = పద్మము వంటి ముఖము కలదానా !
ఆయత క్షతుండహతిన్;
ఆయత = పెద్దవయిన
పక్ష = టెక్కలయొక్కయు
తుండ = ముక్కు యొక్కయు
హతిన్ = దెబ్బలచేత
అక్కులశైలము లెల్లన్;
ఆ + కులశైలములు + ఎల్లన్ = ఆ కులపర్వతాలు అన్నింటినీ
నుగ్గుగాన్ + చేయు = పొడిగా చేయగల
మహాబలంబును (మహత్ + బలంబును) = గొప్ప బలాన్నీ
ప్రసిద్ధియున్ = ప్రఖ్యాతియూ
కల, నాకున్ = పొందిన నాకు
ఈ పనిన్ = ఈ పనిని (ఈ దాస్యాన్ని)
పాయక = మానకుండా
వీపునందున్ = వీపు మీద
అవడు + పాములన్ = నీచములయిన పాములను
మోవను = మోయడానికిన్నీ
వారికిన్ = ఆ పాములకు
పనుల్ + చేయను = పనులు చేయడానికి (సేవలు చేయడానికిన్నీ)
ఏమి, కారణము = కారణము ఏమిటో
నాకున్ = నాకు
చెప్పుము = చెప్పుము

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

9వ పద్యము

మ. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.
ప్రతిపదార్థం :
వితతోల్కాశనిపుంజము + ఒక్కొ
వితత = విరివిగా గల
ఉల్క = మండే నిప్పుకణాల యొక్కయు,
అశని = పిడుగుల యొక్కయు
పుంజము + ఒక్కొ = సమూహమా
అనగా = అనేటట్లుగా
విన్వీథి (విన్ + వీథి) = ఆకాశమార్గంలో
విక్షిప్తపక్షతివాతాహతిన్; విక్షిప్త = విదల్చబడిన
పక్షతి = రెక్కల యొక్క
వాత = గాలి యొక్క
ఆహతిన్ = దెబ్బల చేత
తూలి = అటునిటు కదలి
పాఱెన్ = పరుగెత్తాడు.
వారిద, ప్రతతుల్ : మబ్బుల యొక్క సముదాయాలు
తూలశకలాకారంబులు + ఐ; తూల = దూది యొక్క
శకల = పింజల యొక్క
ఆకారంబులు + ఐ = రూపములు కలవై
చాల్పడి = వరుసకట్టి
నల్గడన్ (నల్ + కడన్) – = నాల్గువైపులా
చెదరగా = చెదరిపోగా
మనోవేగుడై (మనః + వేగుడు + ఐ) = మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడై
పతగేంద్రుండు (పతగ + ఇంద్రుండు) – పక్షులకు ఇంద్రుడయిన గరుత్మంతుడు
అమృతాంతికంబునకున్ (అమృత + అంతికంబునకున్) = అమృతం దగ్గరకు
తత్ పాలుర్ = ఆ అమృత రక్షకులు
భయంబు + అందగన్ = భయపడగా

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

3. పాఠంలోని కింది పద్యపాదాలకు సమానార్థక వాక్యాంశాలను గుర్తించండి.
i) అనిమిషనాథ సుగుప్తమయిన యమృతము
అ) అనిమిషనాథునికి ఇష్టమైన అమృతం
ఆ) ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం
ఇ) ఇంద్రునికి అయిష్టమైన అమృతం
ఈ) ఇంద్రుడు దాచి కాపాడుతూ ఉంచిన అమృతం
జవాబు:
ఈ) ఇంద్రుడు దాచి కాపాడుతూ ఉంచిన అమృతం

ii) ఆయత పక్షతుండ
అ) ఆయన పక్షి శ్రేష్ఠుడు
ఆ) ఆయన పక్షపాతి
ఇ) పెద్ద రెక్కలున్న వాణ్ణి
ఈ) పెద్ద పక్షిని నేను
జవాబు:
ఇ) పెద్ద రెక్కలున్న వాణ్ణి

iii) నీయట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే?
అ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉండనా?
ఆ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొందాను కనుక ఇక దాసిగా ఉంటాను.
ఇ) నీవంటి గొప్పకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉన్నాను.
ఈ) నీ వంటి గొప్పకుమారుణ్ణి పొందినా దాసిగానే ఉంటాను.
జవాబు:
అ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉండనా?

4. కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో ఏ సందర్భంలో అన్నారో రాయండి.
అ) మా యీ దాస్యము వాయు నుపాయము సేయుండు.
జవాబు:
ఈ మాటలు గరుడుడు కద్రువ పుత్రులతో అన్నాడు.

గరుత్మంతుడు తమ దాస్యమునకు కారణాన్ని తల్లి వల్ల తెలిసికొన్నాడు. తరువాత గరుత్మంతుడు కద్రువ పుత్రుల వద్దకు వచ్చి, వారికి ఏమి కావాలన్నా తెచ్చి యిస్తానని చెప్పి తమ దాస్యము పోయే ఉపాయం చెప్పమని వారిని అడిగిన సందర్భంలోనిది.

ఆ) నీ కతమున నా దాస్యము ప్రాకటముగఁ బాయునని
జవాబు:
ఈ మాటలు వినత తన కుమారుడు గరుత్మంతునితో అన్నది.

మనం ఎందుకు కద్రువకూ, ఆమె పుత్రులకూ దాస్యం చేయవలసి వచ్చిందని గరుత్మంతుడు తల్లి వినతను అగిగాడు. అప్పుడు వినత తాను కద్రువతో వేసిన పందెములో ఓడిపోవడం వల్ల దాసీత్వము వచ్చిందని చెప్పింది. ఆ దాసీత్వము గరుత్మంతుని కారణంగానే పోతుందని వినత గరుత్మంతుడికి చెప్పిన సందర్భంలోనిది.

ఇ) నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జిత్తము గలదేని
జవాబు:
ఈ మాటలు కద్రువ పుత్రులు గరుత్మంతునితో అన్నారు.

తనకూ తన తల్లికీ దాస్యం పోయే ఉపాయం చెప్పండని గరుత్మంతుడు కద్రువ పుత్రులను అడిగినప్పుడు, కద్రువ పుత్రులు గరుత్మంతునికి చెప్పిన మాటల సందర్భంలోనిది.

ఈ) దినకరపవనాగ్ని తుహినదీప్తుల కరిగాన్
జవాబు:
ఈ మాటలు గరుత్మంతుడు, కద్రువ పుత్రులతో అన్నాడు.

గరుత్మంతుడు దేవతలను జయించి, అమృతాన్ని తెచ్చి కద్రువ పుత్రులకు ఇచ్చాడు. ఆ తరువాత సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు సాక్షిగా తమ దాస్యము పోయిందని, గరుత్మంతుడు కద్రువ పుత్రులతో చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

5. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.
అ) గరుడుడు తల్లిని ఏమని ప్రశ్నించాడు?
జవాబు:
ఓ తల్లీ ! విశాలమైన నా రెక్కలతో, వాడి అయిన ముక్కుతో కులపర్వతాలు అన్నింటిని పిండిగా చేయగలిగిన గొప్ప బలం, కీర్తి గలిగిన నేను, ఈ నీచులైన పాములను ఎప్పుడూ వీపు మీద మోయడానికి, వాటికి సేవలు చేయటానికి కారణము ఏమిటో చెప్పమని ప్రశ్నించాడు.

ఆ) కద్రువ కుమారులను గరుడుడు ఏమడిగాడు? దానికి వాళ్ళేమన్నారు?
జవాబు:
కద్రువ కుమారులను గరుడుడు నా తల్లికి, నాకు దాస్యం పోవడానికి ఆలోచన చేయండి, దీనికోసం మీకు ఇష్టమైనదేదో ఆజ్ఞాపించండి. దేవతలను లోబరుచుకొని అయినా దాన్ని సాధిస్తాను అని అడిగాడు.

“నీవు అంతులేని పరాక్రమం, వేగం, బలం కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం ఉంటే, నీ భుజబలం సామర్థ్యమూ తెలిసేలా, మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి” – అని కద్రువపుత్రులు, గరుత్మంతునితో చెప్పారు.

ఇ) అమృతాన్ని ఎవరు, ఎలా రక్షిస్తున్నారు?
జవాబు:
అమృతం దేవేంద్రుడి రక్షణలో ఉంది. కాపలాదార్లు అమృతాన్ని రక్షిస్తున్నారు. ఇంకా అమృతాన్ని భయంకరమైన రెండు సర్పాలు రక్షిస్తున్నాయి. ఆ పాములు ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. వాటి ముఖాలు కోపాన్ని వెలిగ్రక్కుతున్నాయి. ఆ పాముల చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి.

ఈ) అమృతం తెచ్చిన గరుడుడు కద్రువ కుమారులతో ఏమని చెప్పాడు?
జవాబు:
అమృతం తెచ్చిన గరుడుడు కద్రువ కుమారులతో “నేను దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు, సాక్షులు. దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది” అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఎంతో కష్టమైనప్పటికీ, దాస్యవిముక్తి కోసం గరుడుడు అమృతం తెచ్చాడు కదా ! అయితే దాస్యవిముక్తికి లేదా స్వేచ్ఛకు ఉన్న గొప్పతనం ఏమిటో వివరించండి.
జవాబు:
బానిసత్వం నుండి విడిపించుకొని స్వేచ్ఛగా జీవించడమే దాస్యవిముక్తి. గరుత్మంతుడు తన తల్లికీ, తనకూ దాస్యం పోడానికి ఎంతో కష్టపడి, దేవేంద్రుని ఎదిరించి, అమృతం తెచ్చియిచ్చాడు. మన భారతమాత దాస్య బంధాన్ని విడిపించి, స్వతంత్రం పొందడానికి, మన దేశ నాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. జైళ్ళలో మగ్గిపోయారు. ఒకరికి సేవచేస్తూ, బానిసత్వంలో పడి ఉండడం, నరకంతో సమానం. స్వేచ్ఛా జీవితం అనుభవిస్తూ, తనకు లభ్యమయిన అన్న పానీయాలను తీసుకొని, కడుపునింపుకోవడం స్వర్గంతో సమానం.

ఆ) వినత తన విముక్తి కోసం కొడుకు మీద ఆశపెట్టుకుంది కదా ! నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల వల్ల ఏమి ఆశిస్తున్నారు?
జవాబు:
నేటి తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటూ, బాగా సంపాదించాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు చక్కని పెళ్ళి సంబంధాలు రావాలనీ మంచి కోడళ్ళూ, అల్లుళ్ళూ తమకు దొరకాలనీ కోరుకుంటున్నారు.

తమకు వృద్ధాప్యం వచ్చాక, తమ పిల్లలు తమను ప్రేమగా ఆదరంగా చూడాలని కోరుకుంటున్నారు. చివరి రోజులో పిల్లలు తమకు ఆసరాగా నిలిచి, తమకు దగ్గరగా ఉండి, కావలసిన సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నారు.

ఇ) మీరు మీ తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయపడుతున్నారు? ఇంకా వాళ్ళకు ఏ విధంగా సహకారం అందించాలని అనుకుంటున్నారు?
జవాబు:
నేను మా తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాను. నా సెలవు రోజుల్లో మా నాన్నగారితో పొలం పనులకు వెడతాను. సాయం చేస్తాను. మా అమ్మగారికి ఇంట్లో పనుల్లో సాయం చేస్తాను. కిరాణాకొట్టు నుండి సరకులు తెచ్చిపెడతాను. రేషను సరకులు తెస్తాను. విద్యుచ్ఛక్తి బిల్లులు కడతాను. వారం వారం, ఇల్లు శుభ్రం చేస్తాను.

నేను పెద్దయ్యాక మా తల్లిదండ్రులను మా ఇంటిలో మాతోనే ఉంచుకొని వారిని కంటికి రెప్పలా చూసుకుంటాను.

వృద్ధాప్యదశలో కలిగే కోరికలను నా శక్తిమేర తీర్చాలనుకుంటున్నాను. వారికి కావలసిన సదుపాయాలను అన్నింటిని సమకూరుస్తాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ఈ) యోగ్యులైన పిల్లల వల్ల తల్లిదండ్రులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
(లేదా)
గరుత్మంతుడి లాంటి గొప్ప కొడుకులు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
గరుత్మంతుడి లాంటి గొప్ప కుమారులున్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. సమర్థులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తారు. గరుత్మంతుడు సమర్థుడు. బలవంతుడు. కొండల్ని పిండి చేయగలడు. అందువల్లనే తమ దాస్య కారణాన్ని తల్లి నుండి అడిగి తెలుసుకొన్నాడు. అంతేకాక కద్రువ పుత్రుల వద్దకు వెళ్ళి తన తల్లి దాస్య విముక్తి కోసం వారడిగినది తెచ్చి ఇచ్చాడు.

పిల్లలు యోగ్యులైతే వారు తల్లిదండ్రులకు, అన్ని విధాలా సాయం చేస్తారు. తమ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉండి, వారికి కావలసిన సమస్త సదుపాయాలు, తమ శక్తిమేరకు సమకూరుస్తారు. తల్లిదండ్రులకు వైద్యసదుపాయాలు ఏర్పాటు చేస్తారు. తమకు తీరిక దొరికినప్పుడు తల్లిదండ్రుల వద్ద కూర్చుండి, ఇష్టాగోష్టిగా మాట్లాడి, వారి కష్టసుఖాల్ని తెలుసుకుంటారు. తల్లిదండ్రులు హాయిగా మనవలతో కాలక్షేపం చేసేలా ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల సలహాలను తాము తీసుకొని, సంసారాన్ని చక్కగా నడుపుకుంటారు. యోగ్యులైన పిల్లల వలన తల్లిదండ్రులు సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవనం గడుపుతారు.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “సమర్థులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తారు”- ఈ వాక్యాన్ని సమర్థిస్తూ సొంతమాటలలో రాయండి.
(లేదా)
“సమర్ధులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలను తొలగిస్తారు” ఈ మాటలను గరుత్మంతుడు ఎలా నిజం చేశాడో రాయండి. (S.A. I – 2019-207)
జవాబు:
కొన్ని పేద, మధ్య తరగతి కుటుంబాలలో తల్లిదండ్రులు తమకు ఆర్థికస్తోమత లేకపోయినా తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆశిస్తారు. తామెన్ని వ్యయప్రయాసలు, కష్టనష్టాలకు అయినా ఓర్చి వారికి పెద్ద చదువులు చెప్పిస్తారు. అటువంటి కుటుంబాలకు చెందిన కొందరు సమర్థులైన పిల్లలు తమ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని, తాపత్రయాన్ని గుర్తించి, చక్కగా చదువుకొని ఉన్నత స్థానానికెదిగి, మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వారు తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడమే కాక, వారికి అన్ని విధాలా తోడ్పాటు నందిస్తూ, శ్రద్ధాసక్తులతో గౌరవిస్తూ, వారి సలహాలను పాటిస్తూ, వారి కోర్కెలను తీరుస్తూ ఉత్తమ జీవనం సాగిస్తారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడానికి వారు శాయశక్తులా కృషి చేస్తారు.

మన పాఠంలో గరుత్మంతుడు సమర్థుడు. బలవంతుడు. కొండల్ని పిండి చేయగలడు. అందువల్లనే తమ దాస్య కారణాన్ని తల్లి నుండి అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు. కద్రువ పుత్రుల వద్దకు వెళ్ళి “మీకు ఇష్టమైనదేదో చెప్పండి. దేవతలనైనా జయించి తెస్తాను’ అని అన్నాడు. అలా అనడానికి అతనికి గల సమర్థత, శక్తి సామర్థ్యాలు కారణం.

మాట అనడమేకాదు, తన రెక్కల గాలితో దుమ్మును రేపి అమృతాన్ని రక్షించే పాములకు కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. అమృతాన్ని కద్రూ పుత్రులకు తెచ్చి ఇచ్చి తమ దాస్యాన్ని పోగొట్టుకున్నాడు.

దీనిని బట్టి సమర్థులైన కొడుకులు, తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తారని చెప్పగలం.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ఆ) ఈ పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని ఏ విధంగా పోగొట్టాడో రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అని ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వలన వేయిమంది కుమారులు కలిగారు. వారే కర్కోటకాది సర్పాలు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టారు. అనూరుడు, సూర్యుని రథసారథి. వినత ఒక పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయింది. తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ కుమారులకు సేవలు చేస్తూ ఉండేవాడు.

మహాశక్తిమంతుడైన గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు. తన తల్లిని మనము ఎల్లపుడూ నీచమైన పాములను వీపు మీద మోయడానికి కారణం చెప్పమని అడిగాడు.

వినత తన సనతి అయిన కద్రువతో పందెంలో ఓడిపోయి దాసీతనం పొందిన విషయాన్ని కొడుకుతో స్పష్టంగా చెప్పింది. గరుడుని వంటి యోగ్యుడైన పుత్రుని పొంది దాసీగానే ఉండాలా అని ప్రశ్నించింది.

తల్లికి దాస్యవిముక్తి చేయటం కోసం గరుత్మంతుడు పాములతో ‘మీకు ఇష్టమైనది ఆజ్ఞాపించండి, దాన్ని సాధిస్తాను’ అని చెప్పాడు.

అప్పుడు కద్రువ కుమారులు జాలిపడి గరుత్మంతుడితో ‘నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా మాకు దేవేంద్రుని వద్ద వున్న అమృతాన్ని తెచ్చి ఇవ్వు” అన్నారు.

గరుడుడు తల్లి ఆశీస్సులతో అమృతం తేనటానికి వెళ్ళాడు. తన రాకతో అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్న చోటుకు వెళ్ళాడు.

అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు సర్పాలు ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. గరుడుడు తన రెక్కలవల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కిపట్టాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు.

దాన్ని పాములకు చూపించి “దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు సాక్షులు – దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది” అన్నాడు.

IV. పదజాలం – వినియోగం

1. కింది పేరా చదవండి. పేరాలో గీత గీసిన పదాలకు ఒక్కొక్క దానికి మూడు సమానార్థక పదాలు పేరా కింద ఉన్నాయి. వాటిలో నుంచి సరైన పదాలను ఎంపిక చేసి రాయండి.

నభమున దట్టమైన వారిదములు విస్తరించాయి. ఉరుములు మెరుపులతో పాటు కులిశములు రాలాయి. దీనితో విపినంలో ఉండే వృక్షాలు కూలిపోయాయి. పన్నగాలన్నీ పుట్టలలోనికి దూరాయి. మబ్బులు వీడగానే పతంగుడు మళ్ళీ దర్శన మిచ్చాడు.

(ఆకాశం, పాము, పిడుగు, మేఘం, సూర్యుడు, అడవి, అరణ్యం, రవి, మబ్బు, అశని, ఫణి, గగనం, వనం, సర్పము, నిర్ఘాతము, అభ్రము, భానుడు, అంబరం.)
సమానార్థక పదాలు :
1. నభము = ఆకాశం, గగనం, అంబరం
2. వారిదము = మేఘం, మబ్బు, అభ్రము
3. కులిశము = పిడుగు, అశని, నిర్ఘాతం
4. వివినము = అడవి, అరణ్యం, వనం
5. పన్నగము = పాము, సర్పం, ఫణి
6. పతంగుడు = భానుడు, సూర్యుడు, రవి

2. కింది పదాలకు అర్థాలు రాయండి, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అమితం, పరాక్రమం, దాస్యం, సత్పుత్రుడు, ప్రసిద్ధి, విముక్తి

1) అమితము = అంతులేని
సముద్రంలో అమితమైన జలరాశులు ఉన్నాయి.

2) పరాక్రమం = గొప్పశక్తి
అశోకుడు కళింగయుద్ధంలో గొప్ప పరాక్రమం చూపాడు.

3) దాస్యం = బానిసత్వం
ఆంగ్లేయుల పాలనలో భారతీయులు దాస్యంలో నలిగిపోయారు.

4) సత్పుత్రుడు = మంచి కుమారుడు
దశరథునికి శ్రీరాముడు సత్పుత్రుడు.

5) ప్రసిద్ధి = ఖ్యాతి
కొండపల్లి కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచింది.

6) విముక్తి = స్వేచ్ఛ
భారతీయులకు ఆంగ్లేయుల నుంచి 1947లో విముక్తి లభించింది.

V. సృజనాత్మకత

* పాఠం ఆధారంగా గరుడునికీ, కద్రువ కుమారులకూ మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
గరుత్మంతుడు : అన్నలారా! మీరు నాకు ఒక ఉపకారం చేయండి.

కద్రువ కుమారులు : గరుత్మంతుడా! నీవు దాసీపుత్రుడవు. మాకు బానిసవు.

గరుత్మంతుడు : అవును. నా తల్లికీ, నాకూ దాస్యం పోవడానికి, ఏదైనా మీరు ఉపాయం చెప్పండి.

కద్రువ కుమారులు : మరి మాకు ఇష్టమైన పని చేస్తావా?

గరుత్మంతుడు : సరే! తప్పక చేస్తాను, మీకు ఇష్టమైన పని ఏమిటో ఆజ్ఞాపించండి.

కద్రువ కుమారులు : నీవు శక్తికలవాడవే, కాని, దేవతలను లొంగదీయగలవా?

గరుత్మంతుడు : లొంగదీసుకొని మీ కిష్టమైనది తప్పక తెస్తా!

కద్రువ కుమారులు : నీవు అంతులేని పరాక్రమం, వేగం కల పక్షి రాజువి. మరి మీ దాస్యం పోవాలంటే ఓ పని చేయాలి.

గరుత్మంతుడు : తప్పక చేస్తా. అదేమిటో చెప్పండి. నేను మాటతప్పను.

కద్రువ కుమారులు : అయితే నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా దేవతలను జయించి మాకు అమృతాన్ని తెచ్చి ఇవ్వు.

గరుత్మంతుడు : సరే, అన్నలారా! నేను తప్పక స్వర్గం నుంచి అమృతం తెచ్చి, మీ కిచ్చి దాస్య విముక్తి పొందుతా. (గరుడుడు అమృతం తెచ్చాడు.)

గరుత్మంతుడు : అన్నలారా! ఇదిగో అమృతం. దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చాను. సూర్యచంద్రాగ్నులు సాక్షిగా మా తల్లి దాస్యం పోయింది.

కద్రువ కుమారులు : సరే, నీవూ, నీతల్లి దాస్య విముక్తులయ్యారు. వెళ్ళండి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

VI. ప్రశంస

* పొరుగూరిలో మీకు మంచి స్నేహితుడున్నాడు. ఆ మిత్రుడు అనారోగ్యంతో ఉన్న తండ్రికి సేవలు చేస్తూ తల్లిదండ్రుల అభిమానం పొందాడని తెలుసుకున్నారు. అతణ్ణి ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు నిరంజన్‌కు,

నీ మిత్రుడు రాయు లేఖ ఏమనగా ఇక్కడ నేను క్షేమము. అక్కడ నీవు ఎలా ఉన్నావు ? నిన్న నీవు వ్రాసిన ఉత్తరం అందింది. అది చదివి నేను చాలా సంతోషించాను. మీ నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదని, నీవు మీ నాన్నగారికి ఇంటివద్ద సేవలు చేస్తున్నావని తెలిపావు. ఇది చాలా ఆనందించవలసిన విషయం. తల్లిదండ్రులు మనకు దైవ సమానులు. వారికి సేవచేయటం మన బాధ్యత. “తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టలోని చెదలు” వంటి వాడని, వేమన్న అన్నాడు. నీవంటి పుత్రుని కన్నందుకు మీ తల్లిదండ్రులు ధన్యులు. నీకు అభినందనలు.

ఇట్లు,
నీ మిత్రుడు,
ఎస్. శశికాంత్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
విజయవాడ.

చిరునామా :
జి. నిరంజన్,
S/o జి.వెంకటేశ్వర్లు,
డోర్.నెం. 4/87,
రామాలయం వీధి,
గుంటూరు.

ప్రాజెక్టు పని

* “కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్నపనులు” వంటి పద్యాలు “అమ్మను మించిన దైవం లేదు” వంటి సూక్తులు కొన్నింటిని సేకరించి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
పద్యాలు :
1. పుత్రోత్సాహంబు తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !

2. ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుఁ దెలుప నేరకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నఁ బడెడు మాడ్కిఁ దిరుగు మేలమిఁ గుమారా!

3. తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్న మాట సత్యమెఱుఁగుం గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా !

సూక్తులు :
1. తల్లిదండ్రులు ప్రత్యక్షదైవాలు.
2. అమ్మ ప్రేమకు మారుపేరు – అమ్మ మనసు పూలతేరు.
3. తల్లిదండ్రులను పూజింపుము.
4. తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన వాటికి ప్రతిఫలం ఈ సృష్టిలోనే లేదు. – వాల్మీకి

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. సమాపక, అసమాపక క్రియలు

(అ) కింది క్రియాపదాలను చదవండి.
తిని, చూసి, వండి, విని, చూస్తే, చేస్తూ, వింటే, ఆడుతూ

పై క్రియలలో పని పూర్తికాలేదని తెలుస్తుంది. ఇలా పని పూర్తికాని క్రియలను అసమాపక క్రియలని అంటారు. అట్లే తిన్నాడు, చదివాడు, చూశాడు, వండింది, విన్నది, చేస్తాడు మొదలగు క్రియాపదాల వల్ల పని పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇలా పూర్తి అయిన క్రియలను సమాపక క్రియలు అంటారు.

(ఆ) కింది వాక్యాలు చదవండి. సమాపక, అసమాపక క్రియాపదాల కింద గీత గీయండి.
* రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు.
* గీత వంట చేసి అందరికి వడ్డించి తాను తిని నిద్రపోయింది.
* రజని నిద్ర లేచి స్నానంచేసి పూజచేసి అన్నం తిని బడికి వచ్చింది.

సమాపక క్రియలు అసమాపక క్రియలు
వెళ్ళాడు తిని
నిద్రపోయింది చేసి
వచ్చింది వడ్డించి
లేచి

2. సామాన్య వాక్యాలు
అ) రాజు అన్నం తిన్నాడు.
ఆ) గోపి పరీక్ష రాశాడు.
ఇ) గీత బడికి వెళ్ళింది.

పై వాక్యాలు గమనించండి. ఆ వాక్యాల్లోని తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు.

ప్రతి వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంది. అలా ఒకే ఒక సమాపకక్రియ ఉంటే ఆ వాక్యాలను సామాన్య వాక్యాలు అని అంటారు. కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
ఢిల్లీ దేశ రాజధాని

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

3. సంక్లిష్ట వాక్యాలు

గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
పై వాక్యాలలో గీత నామవాచకం. గీత మొదటి వాక్యంలో ఉన్నందువల్ల రెండో వాక్యంలో పునరుక్తమైన నామవాచకం తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.

గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది.
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్రలేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడిపండ్లు తెచ్చాడు.
జవాబు:
రవి ఊరికి వెళ్ళి, మామిడిపండ్లు తెచ్చాడు.

కింది సంక్లిష్ట వాక్యాల్ని సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
అ) తాత భారతం చదివి నిద్రపోయాడు.
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు.

ఆ) చెట్లు పూతపూసి కాయలు కాస్తాయి.
జవాబు:
చెట్లు పూత పూసాయి. చెట్లు కాయలు కాస్తాయి.

ఇ) రాము నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు.
జవాబు:
రాము నడుచుకుంటూ వెళ్ళాడు. రాము తన ఊరు చేరుకున్నాడు.

4. కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి.

అ) ఔరౌర = ఔర + ఔర – ఆమ్రేడిత సంధి
ఆ) దధ్యోదనము = దధి + ఓదనము – యణాదేశ సంధి
ఇ) ప్రథమైక – ప్రథమ + ఏక – వృద్ధి సంధి
ఈ) చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
ఉ) అత్యుగము = అతి + ఉగ్రము – యణాదేశ సంధి

5. కింద పదాలను కలిపి సంధుల పేర్లను రాయండి. సంధి సూత్రాలు తెల్పండి.

అ) మొదట + మొదట = మొట్టమొదట = ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రము :
ఆమ్రేడితం పరంగా ఉంటే, ‘కడ’ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకూ ‘ట్ట’ వస్తుంది.

ఆ) దేవ + ఐశ్వర్యం = దేవైశ్వర్యం = వృద్ధిసంధి
సూత్రము :
అకారమునకు ఏ, ఐలు పరమైనపుడు ఐ కారమూ, ఓ, ఔ లు పరమయితే ఔ కారమూ ఏకాదేశంగా వస్తాయి.

ఇ) దేశ + ఔన్నత్యం = దేశాన్నత్యం = వృద్ధి సంధి
సూత్రము :
అకారమునకు ఏ, ఐలు పరమైనపుడు ఐ కారమూ, ఓ, ఔ లు పరమయితే ఔఔ కారమూ ఏకాదేశంగా వస్తాయి.

ఈ) కడ + కడ . = కట్టకడ – ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రము :
ఆమ్రేడితం పరంబగునపుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంబులకు ద్విరుక్తటకారంబగు.

ఉ) అతి + ఉగ్ర = అత్యుగ్ర = యణాదేశ సంధి
సూత్రము :
ఇ, ఉ, ఋ లకు అవసవర్ణమైన అచ్చులు పరమైతే, య, వ రలు ఆదేశంబగు.

6. ఆమ్రేడిత సంధి :
ఏడో తరగతిలో ఆమ్రేడిత సంధిని గురించి కొంత నేర్చుకొన్నాం గదా ! ఆమ్రేడిత సంధికి సంబంధించిన మరో సూత్రాన్ని తెలుసుకుందాం.
ఔర + ఔర = ఔరౌర (ఆమ్రేడిత సంధి)
ఆహా + ఆహా = ఆహాహా (ఆమ్రేడిత సంధి)
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. అయితే –
1. పగలు + పగలు = పట్టపగలు
2. చివర + చివర = చిట్టచివర
3. కడ + కడ = కట్టకడ

పై పదాలు పరిశీలిస్తే ఇవీ ఆమ్రేడితమున్న రూపాలే. కాని పై సూత్రం ఇక్కడ వర్తించడం లేదు.

పగలు + పగలు = పట్టపగలు అవుతుంది. అంటే “ప” తర్వాత ఉన్న ‘గలు’ ఉన్న అక్షరాలకు బదులుగా ‘ట్ట” వచ్చింది. ‘మీ’ వచ్చి పట్టపగలు అయింది.

చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘ఋ’ వచ్చి చిట్టచివర అయింది.
కడ + కడ అన్నపుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి కట్టకడ అయింది.

ఇప్పుడు కింది వాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్టయెదురు
కొన + కొన = కొట్టకొన
మొదట + మొదట = మొట్టమొదట

ఆమ్రేడితం పరంగా ఉంటే కడ మొదలైన శబ్దాలు మొదటి అచ్చుమీద అన్ని అక్షరాలకు ‘మీ’ వస్తుండడం గమనించాం కదా ! అలానే మరిన్ని ఉదాహరణలను గమనించండి.
బయలు + బయలు = బట్టబయలు – మొదటి ‘యలు’ స్థానంలో ‘మీ’ వచ్చి, బట్టబయలు అయింది.
తుద + తుద = తుట్టతుద – మొదటి ‘ద’ స్థానంలో ‘ఓ’ వచ్చి, తుట్టతుద అయింది.
నడుమ + నడుమ = నట్టనడుమ – మొదటి ‘డుమ’ స్థానంలో ‘మీ’ వచ్చి, నట్టనడుమగా మారింది.

పై ఉదాహరణల ఆధారంగా సూత్రం తయారుచేద్దాం.

ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది. కింది పదాలను కలిపి రాయండి. ఏం మార్పు జరిగిందో రాయండి.
పిడుగు + పిడుగు = పిట్టపిడుగు – మొదటి ‘డుగు’ స్థానంలో ‘ఋ’ వచ్చి, పిట్టపిడుగు అయింది.
బయలు + బయలు = బట్టబయలు – మొదటి ‘యలు’ స్థానంలో ‘మీ’ వచ్చి బట్టబయలుగా మారింది.

చదవండి – ఆనందించండి

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం 1

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

తల్లి : మాత, జనని, అంబ
కొడుకు : వస్త్రము, కుమారుడు, తనయుడు
అభీష్టం : కోరిక, వాంఛ, ఈప్సితం
గుప్తము : రహస్యం, గోప్యము, గుట్టుగ
అమరులు : దేవతలు, సురలు, నిర్దరులు
శైలం : పర్వతం, కొంగ, అద్రి, నగము
వృష్టి : వాన, వృద్ధి
ఖగము : పక్షి, పులుగు, విహంగము
పాము : పవనాశనము, పన్నగము, భుజంగము
అగ్ని : వహ్ని, జ్వలనము, చిచ్చు
అమృతం : పీయుషం, సుధ, కంజము
గగనం : ఆకాశం, నింగి, నభము
పవనాశం : పాము, సర్పం, ఫణి
దినకరుడు : సూర్యుడు, రవి, ఆదిత్యుడు

వ్యుత్పత్యరాలు

ఉరగము – పొట్టతో పాకేది (పాము)
ఇతిహాసం – ఇలా జరిగిందని చెప్పేది (చరిత్ర)
అనిమిషులు – రెప్పపాటు లేనివారు (దేవతలు)
అమృతం – మరణమును పొందిపనిది (సుధ)
దినకరుడు – దినాన్ని ఏర్పరిచేవాడు (సూర్యుడు)
నందనుడు – సంతోషమును కలిగించువాడు (పుత్రుడు)
పుత్రుడు – పున్నామ నరకం నుండి రక్షించువాడు (కుమారుడు)
వైనతేయుడు – వినత యొక్క కొడుకు (గరుత్మంతుడు)
అనిమిషనాథుడు – అనిమిషులకు నాథుడు (ఇంద్రుడు)
భేఛరము – ఆకాశమున సంచరించునది (పక్షి)

నానార్థాలు

పక్షము = రెక్క పదిహేను రోజులకాలం, ఒకభాగం, వరుస
తుండము = పక్షి ముక్కు, నోరు, ఖండం
ఖగము = పక్షి, బాణం, సూర్యుడు, గాలి
కుశ = తాడు, దర్భ, ఒక ద్వీపం
ఉల్క = నిప్పుకణం, బూడిద
లావు = బలము, సామర్థ్యము, శక్యము
అర్థం = ధనం, శబ్దార్థము సగభాగం
రయము = వేగము, వెల్లువ
అనలం = అగ్ని, కృత్తిక, నల్లకోడి, మూడు అంకె
అనిమిషం = చేప, దేవత
అరుణం = ఎరువు, కాంతి, కుష్ఠురోగం, బంగారం
అశని = వజ్రము, పిడుగు
గగనం = ఆకాశం, శస్త్రం, శూన్యము
వారి = నీరు, సరస్వతి, కుండ

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రకృతి – వికృతులు

పక్షి – పక్కి
అగ్ని – అగ్గి
శక్తి – సత్తి
దృష్ఠి – దిస్టి
ముక్తి – ముత్తి
హృదయం – ఎద
దాస్యము – దాసము
సంతోషం – సంతసం
దుఃఖము – దూకల
వీధి – వీది
పుత్రుడు – బొద్దె
పక్షం – పక్కం
కులము – కొలము
ముఖము – మొగము
కథ – కత

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.

అమృతాంశుడు = అమృత + అంశుడు – సవర్ణదీర్ఘ సంధి
అభీష్టములు = అభి = ఇష్టములు – సవర్ణదీర్ఘ సంధి
విషాగ్ని = విష + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
పవనాగ్ని = పవన + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
కుంశాభిరక్ష = కులశ – అభిరక్ష – సవర్ణదీర్ఘ సంధి
దారుణాక్షములు = దారుణ + అక్షములు – సవర్ణదీర్ఘ సంధి
అమృతాంతికము = అమృత + అంతికము – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.

ఖగేంద్ర = ఖగ + ఇంద్ర – గుణసంధి
ఖేచరోత్తమ = ఖేచర + ఉత్తమ – గుణసంధి
వితతోల్కాశ = వితత + ఉల్కాస – గుణసంధి
గగనోన్ముఖుడు = గగన + ఉన్ముఖుడు – గుణసంధి
పతాగేంద్రుడు = పతాగ + ఇంద్రుడు – గుణసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.

పనులెల్ల = పనులు + ఎల్ల – ఉత్వసంధి
ముఖ్యులెల్ల = ముఖ్యులు + ఎల్ల – ఉత్వసంధి ఇట్లని
ఇట్లునియె = ఇట్లు + అనియె – ఉత్వసంధి
శైలములెల్ల = శైలములు + ఎల్ల – ఉత్వసంధి

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట సర్వంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

అనియడిగిన = అని + అడిగిన – యడాగమ సంధి
నీయట్టి = నీ + అట్టి – యడాగమ సంధి
చేకొనియైన = చేకొని + ఐన – యడాగమ సంధి
ఏయది = ఏ + అది – యడాగమ సంధి
తెచ్చియిమ్ము = తెచ్చి + ఇమ్ము – యడాగమ సంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగును.
తల్లికిట్లనియె = తల్లికి + ఇట్లనియె – ఇత్వసంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉన్నంత = ఉన్న + అంత – అత్వసంధి

త్రికసంధి
సూత్రం : 1. ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములనబడును.
2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు.

అవ్విహగేంద్రుడు = ఆ + విహగేంద్రుడు – త్రికసంధి
అమ్మారుండు = ఆ + మారుండు – త్రికసంధి

అత్మసంది
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉన్నంత = ఉన్న + అంత -అత్వసంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.

కారణము సెప్పుడు = కారణము + చెప్పుము -గసడదవాదేశ సంధి
దాస్యమువాయు = దాస్యము + పాయు – గసడదవాదేశ సంధి
అమృతంబుదెచ్చి = అమృతంబు + తెచ్చి – గసడదవాదేశ సంధి
ఉపాయము సేయంగ = ఉపాయము + చేయంగ – గసడదవాదేశ సంధి

సరళాదేశ సంధి
సూత్రం :
1. ద్రుతప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందుసంశ్లేషలు విభాషనగు.
నుగ్గుగాఁజేయు = నుగ్గుగాన్ + చేయు – సరళాదేశ సంధి
గరుడునింబదరి = గరుడునిన్ + పదరి – సరళాదేశ సంధి

ఆమ్రేడిత సంధి
సూత్రం : 1) అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.
పట్టపగలు = పగలు + పగలు – ఆమ్రేడిత సంధి
చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత సంధి
కట్టకడ = కడ + కడ . – ఆమ్రేడిత సంధి

2) ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీది అన్ని వర్ణాలకు ద్విరుక్తటకారం వస్తుంది.
నట్టనడుమ = నడుమ + నడుమ – ఆమ్రేడిత సంధి
బట్టబయలు = బయలు + బయలు – ఆమ్రేడిత సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
వినతాసుతుడు వినత యొక్క సుతుడు షష్ఠీ తత్పురుష సమాసం
పయోరుహానన పయోరుహము వంటి ఆననము కలది బహుప్రీహి సమాసం
భుజదర్పము భుజముల యొక్క దర్పము షష్ఠీ తత్పురుష సమాసం
జననీదాస్యము జనని యొక్క దాస్యము షష్ఠీ తత్పురుష సమాసం
కులిశక్షతి కులిశము యొక్క క్షతి షష్ఠీ తత్పురుష సమాసం
మారుతజవము మారుతము యొక్క జవము షష్ఠీ తత్పురుష సమాసం
ఖగేంద్రుడు ఖగములలో ఇంద్రుడు షష్ఠీ తత్పురుష సమాసం
ఖేచరోత్తముడు ఖేచరులలో ఉత్తముడు షష్ఠీ తత్పురుష సమాసం
విహగేంద్రుడు విహగములలో ఇంద్రుడు షష్ఠీ తత్పురుష సమాసం
అమృతహరణము అమృతము యొక్క హరణము షష్ఠీ తత్పురుష సమాసం
పక్ష్మయుగ్మము పక్ష్మముల యొక్క యుగ్మము షష్ఠీ తత్పురుష సమాసం
గగనోన్ముఖుడు గగనమునకు ఉన్ముఖుడు షష్ఠీ తత్పురుష సమాసం
తల్లిదీవెనలు తల్లి యొక్క దీవెనలు షష్ఠీ తత్పురుష సమాసం
శోక స్థితి శోకము యొక్క స్థితి షష్ఠీ తత్పురుష సమాసం
అనిమిషనాథుడు అనిమిషులకు నాథుడు షష్ఠీ తత్పురుష సమాసం
ఉగ్రభుంజగములు ఉగ్రములైన భుజంగములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహావృష్టి గొప్పదైన వృష్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాబలము గొప్పదైన బలము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అమితపరాక్రమము అమితమైన పరాక్రమము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అమృతాంశుడు అమృతమయమైన కిరణములు కలవాడు బహుబ్లిహి సమాసం
గగనగది గగనము నందు గది సప్తమీ తత్పురుష సమాసం
తల్లిదండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
సత్పుత్రుడు ఉత్తముడైన పుత్రుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విషాగ్ని విషము అనెడి అగ్ని రూపక సమాసం
దాస్యవిముక్తులు దాస్యము నుందు విముక్తులు పంచమీ తత్పురుష సమాసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం కవి పరిచయం

కవి : నన్నయ.

కాలం : 11వ శతాబ్దం

బిరుదులు : ఆదికవి, వాగనుశాసనుడు

నన్నయ కవితాలక్షణాలు : అక్షరరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తినిధిత్వం నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు.

ఎవరి ఆస్థాన కవి : తూర్పు చాళుక్యరాజు రాజరాజనరేంద్రుని ఆస్థానకవి.

కవిత్రయకవి : సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని తెనిగించిన ముగ్గురు కవులనూ ‘కవిత్రయము’ అంటారు. వారిలో ‘నన్నయ’ మొదటివాడు.

వ్యాకరణ రచన ఆ: నన్నయ, ‘ఆంధ్రశబ్దచింతామణి’ అనే తెలుగు వ్యాకరణ గ్రంథం రచించాడు.

భారత రచన : నన్నయ, ఆంధ్రమహాభారతంలో ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వము 4వ ఆశ్వాసంలోని 142 వ పద్యం వరకు ఆంద్రీకరించాడు.

ఇతర రచనలు : చాముండికా విలాసము, ఇంద్ర విజయము.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యము – (కంఠస్థ పద్యం)

*ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
ప్రతిపదార్థాలు:
పయోరుహాననా (పయోరుహ + ఆననా) = పద్మము వంటి ముఖము కలదానా !
ఆయత పక్షతుండతుండహతిన్; ఆయత = పెద్దవయిన
పక్ష = ఱెక్కల యొక్కయు
తుండ = ముక్కు యొక్కయు
హతిన్ = దెబ్బలచేత
అక్కులశైలము లెల్లన్, ఆ + కులశైలములు + ఎల్లన్ = ఆ కులపర్వతాలు అన్నింటినీ,
నుగ్గుగాన్ + చేయు = పొడిగా చేయగల
మహాబలంబును (మహత్ + బలంబును) = గొప్ప బలాన్నీ
ప్రసిద్ధియున్ = ప్రఖ్యాతియూ
కల నాకున్ = పొందిన నాకు
ఈ పనిన్ = ఈ పనిని (ఈ దాస్యాన్ని)
పాయక = మానకుండా
వీపునందున్ = వీపు మీద
అవడు + పాములన్ = నీచములయిన పాములను
మోవను = మోయడానికిన్నీ
వారికిన్ = ఆ పాములకు
పనుల్ + చేయను = పనులు చేయడానికి (సేవలు చేయడానికిన్నీ)
ఏమి, కారణము = కారణము ఏమిటో
నాకున్ = నాకు
చెప్పుము = చెప్పుము

భావం :
పద్మము వంటి ముఖము కల ఓ తల్లీ ! కులపర్వతాలను అన్నింటినీ నా విశాలమైన టెక్కలతోనూ వాడియైన ముక్కుతోనూ దెబ్బతీసి వాటిని పొడిగా చేయగల గొప్పబలమూ, ప్రసిద్ధి నాకు ఉన్నాయి. అటువంటి నాకు మానకుండా దాస్యము చేస్తూ, ఈ నీచమైన పాములను నా వీపుపై మోస్తూ వీటికి సేవలు చేయడానికి గల కారణము ఏమిటో చెప్పు.

విశేషాంశాలు :
కులపర్వతాలు ఏడు –
1) మహేంద్రం
2) మలయం
3) సహ్యం
4) శుక్తిమంతం
5) గంధమాదనం
6) వింధ్యం
7) పారియాత్రం

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

2 వచనము

వ. అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన
దాసీత్వంబును, జెప్పి యిట్లనియె.
ప్రతిపదార్థాలు :
అని = అనిన
అడిగిన = గరుత్మంతుడు అడుగగ
వినత = గరుత్మంతుని తల్లి వినత
తనకున్ = తనకు
కద్రువతోడ = తన సవితియైన కద్రువతో
పన్నిదంబునన్ = పందెమువల్ల
ఐన = ఏర్పడిన
దాసీత్వంబును = దాసీతనాన్ని గూర్చి
చెప్పి = కుమారుడైన గరుత్మంతు నకు చెప్పి
ఇట్లు + అనియె = ఇలా అన్నది

భావం :
అని గరుడుడు అడుగగా, వినత తన సవతియైన కద్రువతో పందెంలో తాను ఓడిపోయినందువల్ల కలిగిన దాసీతనాన్ని గురించి కొడుకుతో చెప్పి ఇలా అంది.

3వ పద్యము

కం. నీ కతమున నా దాస్యము
ప్రాకటముగఁ బాయు ననిన పలు కెడలోనం
జేకొని, యూఐడి నిర్గత
శోక స్థితి నున్నదానఁ జూనె ఖగేంద్రా !
ప్రతిపదార్థాలు :
ఖగేంద్రా (ఖగ + ఇంద్రా!) = ఓ పక్షిరాజా ! (గరుత్మంతుడా !)
నీ కతమునన్ = నీ కారణంగా
నా దాస్యము = నా దాసీతనము
ప్రాకటముగన్ = ప్రసిద్ధముగా (అందరికీ తెలిసేటట్లుగా)
పాయున్ = పోతుంది
అనిన = అని అనూరుడు చెప్పిన
పలుకు = మాట
ఎదలోనన్ = (నా) మనస్సులో
చేకొని = గ్రహించి (ఉంచుకొని)
ఊఱడి = ఓదార్పును పొంది
నిర్గతశోక స్థితిన్ = పోయిన దుఃఖముగల స్థితిలో (దుఃఖం లేకుండా)
ఉన్నదానన్ + చూవె = ఉన్నాను సుమా !

భావం :
ఓ పక్షి శ్రేష్ఠుడా ! కుమారా ! నీ కారణంగా నా దాసీతనము పోతుందని అనూరుడు చెప్పిన మాటను మనస్సులో ఉంచుకొని, బాధను విడచి, దుఃఖము లేనిదాననై ఉన్నాను సుమా !

4 వచనము

వ. ‘కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రుల యిడుములు వాయుట యెందునుం గలయది గావున నీయట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే,’ యనిన విని వైనతేయుండు దద్దయు దుఃఖితుండై, యొక్కనాఁడు కాద్రవేయుల కిట్లనియె.
ప్రతిపదార్థాలు:
కొడుకులు = కుమారులు
సమర్థులు + ఐనన్ = శక్తి కలవారయితే
తల్లిదండ్రుల = తల్లిదండ్రుల యొక్క
ఇడుములు = కష్టాలు
పాయుట = పోవటం
ఎందునున్ + కల + అది = ఎక్కడనైనా ఉన్నదే
కావునన్ = అందువల్ల
నీయట్టి (నీ + అట్టి) = నీవంటి
సత్పుత్రున్ (సత్ + పుత్రన్) = మంచి కుమారుణ్ణి
పడసియున్ = పొందికూడా
దాసినై (దాసిని + ఐ) = దాస్యము చేసే దానినై
ఉండుదానను + ఏ = ఉంటానా?
అనినన్ = అని వినత చెప్పగా
విని = విని
వైనతేయుండు = వినత కుమారుడైన గరుత్మంతుడు
తద్దయున్ = మిక్కిలి (ఎక్కువగా)
దుఃఖితుండు + ఐ = దుఃఖం పొందినవాడై
కాద్రవేయులకున్ = కద్రువ కుమారులయిన పాములకు
ఇట్లు + అనియె = ఇలా చెప్పాడు

భావం :
“కొడుకులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగిపోవడం సహజమే. కాబట్టి నీవంటి యోగ్యుడైన కుమారుణ్ణి పొంది, నేను ఇంకా దాసీగానే ఉండలా?” అనగానే గరుడుడు దుఃఖించి, కద్రువ పుత్రులైన పాములతో ఇలా అన్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

5వ పద్యము

కం. మా యీ దాస్యము వాయు ను
పాయము సేయుండు, నన్నుఁ బనుపుం డిష్టం
బేయది దానిన తెత్తు న
జేయుఁడనై యమరవరులఁ జేకొనియైనన్.
ప్రతిపదార్థాలు:
మా + ఈ, దాస్యము = మా తల్లియైన వినతకూ, నాకూ గల ఈ బానిసతనము
పాయు + ఉపాయము = పోయే ఆలోచనను (ఉపాయాన్ని)
చేయుండు = చెయ్యండి; (చెప్పండి)
నన్నున్ = నన్ను
పనుపుండు = ఆజ్ఞాపించండి (పంపించండి)
ఇష్టంబు + ఏ + అది = మీరు ఏది కోరుకుంటారో
దానిన్ + అ = దాన్నే
అమరవరులన్ = శ్రేష్ఠులయిన దేవతలను
చేకొని + ఐనన్ = లోబరచుకొనియైనా
అజేయుడనై = జయింపబడనివాడనై (ఓడింపబడనివాడనై)
తెత్తున్ = తెస్తాను (తెచ్చి ఇస్తాను)

భావం :
నా తల్లి యొక్క, నా యొక్క దాస్యము పోవటానికి ఉపాయము చెప్పండి. నన్ను ఆజ్ఞాపించండి. శ్రేష్ఠులయిన దేవతలను లోబరచుకొని అయినా మీకు ఇష్టమైన దానిని అజేయుడనై తెస్తాను.

6 వచనము

వ. అనిన నయ్యురగులు కరుణించి గరుడుని కిట్లనిరి.
ప్రతిపదార్థాలు:
అనినన్ = అట్లు గరుత్మంతుడు చెప్పగా
అయ్యురగులు; (ఆ + ఉరగులు) = ఆ పాములు
కరుణించి = జాలిపడి
గరుడునకున్ + ఇట్లు + అనిరి = గరుత్మంతునితో ఇలా చెప్పారు.

భావం :
అని గరుడుడు అడుగగా, ఆ నాగులు జాలిపడి గరుత్మంతునితో ఇలా చెప్పారు.

7వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు సంతసంబునన్
ప్రతిపదార్థాలు :
నీవు = నీవు
అమిత పరాక్రమంబును = అంతులేని విక్రమాన్ని
రయంబును = వేగాన్నీ
లావునూ = బలాన్నీ
కల్గు = కలిగిన (ఉన్న)
ఖేచరోత్తముడవు (ఖేచర + ఉత్తముడవు) = పక్షులలో గొప్పవాడవు (పక్షి శ్రేష్ఠుడవు)
నీదయిన (నీది + అయిన) = నీకు కలిగిన
దాస్యమున్ = బానిసత్వమును
పాపికొనంగన్ = పోగొట్టుకొనటానికి
నీకున్ = నీకు
చిత్తము = మనస్సు (అభిప్రాయము)
కలదు + ఏనిన్ = ఉన్నట్లయితే
భూరి = అధికమైన
భుజదర్పము = నీ భుజాల యొక్క గర్వమున్నూ
శక్తియున్ = నీ సామర్థ్యమునూ
ఏర్పడంగన్ = స్పష్టమయ్యేటట్లు
మాకున్ = మాకు
అమృతమున్ = అమృతమును
తెచ్చి, ఇమ్ము + అనినన్ = తీసుకొనివచ్చి ఇమ్మని పాములు చెప్పగా
అవ్విహ గేంద్రుడు (ఆ + విహగ + ఇంద్రుడు) = ఆ పక్షిశ్రేష్ఠుడైన గరుత్మంతుడు
సంతసంబునన్ = సంతోషముతో (తెలిసేటట్లు)

భావం :
“నీవు అంతులేని పరాక్రమాన్నీ, వేగాన్నీ, బలాన్ని కలిగిన పక్షి శ్రేష్ఠుడవు. నీకు కలిగిన దాస్యము పొగొట్టుకొనాలనే అభిప్రాయము నీకు ఉన్నట్లయితే, నీ యొక్క గొప్ప భుజబలగర్వమునూ, శక్తియూ తెలిసేటట్లు
మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్ము” అని పాములు చెప్పగా, ఆ పక్షి శ్రేష్ఠుడు సంతోషించాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

8 వచనము

వ. ‘అట్ల చేయుదు, నమృతంబు దెచ్చి మీ కిచ్చి, యేనునుం,
దల్లియు దాస్యంబువలన విముక్తుల మగువార’ మని నొడివి,
తద్వృత్తాంతం బంతయుం దల్లికిం జెప్పి ‘యమృతహరణార్థం బరిగెద
నని మ్రొక్కి, తల్లి దీవనలు గైకొని గమనోన్ముఖుండై ….
ప్రతిపదార్థాలు:
అట్ల (అట్ల + అ) = ఆ విధంగానే
చేయుదన్ = చేస్తాను
తెచ్చి = తీసుకొని వచ్చి
మీకిచ్చి (మీకున్ + ఇచ్చి) = నాకు ఇచ్చి
ఏనునున్ = నేనూ
తల్లియున్ = మా అమ్మ వినతయూ
దాస్యమువలనన్ = బానిసత్వము నుండి
విముక్తులము + అగువారము = విడువబడిన వారము అవుతాము
అని, నొడివి = అని చెప్పి
తద్వృత్తాంతము (తత్ + వృత్తాంతము) = ఆ విషయం
అంతయున్ = అంతయు
తల్లికిన్ = తల్లియైన వినతకు
చెప్పి = చెప్పి
అమృతహరణ + అర్థంబు = అమృతాన్ని హరించే నిమిత్తం
అరిగెదన్ = వెడలుతాను
అని = అని
మ్రొక్కి = నమస్కరించి
తల్లి దీవనలు = తల్లి ఆశీస్సులు
కైకొని = స్వీకరించి
అమృతంబు = అమృతము
గమనోన్ముఖుండై గమన = వెళ్ళడానికి
ఉన్ముఖుండు + ఐ = సిద్ధమైనవాడై

భావం :
“అలాగే చేస్తాను. స్వర్గం నుంచి అమృతం తెచ్చి, మీకు ఇచ్చి, నేనూ, మా తల్లి వినతా, దాస్యం నుంచి విముక్తి పొందుతాం” అని పలికి, ఆ విషయమంతా తల్లికి చెప్పి, “అమృతం తేవడానికి వెడుతున్నాను” అని చెప్పి నమస్కరించి, తల్లి ఆశీస్సులు పొంది, వెళ్ళడానికి సిద్ధమై……

9వ పద్యము (కంఠస్థ పద్యం)

*మ. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతిఁదూలి, తూల శకలాకారంబుఁ లై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.
ప్రతిపదార్థాలు :
వితతోల్కాశనిపుంజము + ఒక్కొ వితత = విరివిగా గల
ఉల్క = మండే నిప్పుకణాల యొక్కయు
అశని = పిడుగుల యొక్కయు
పుంజము + ఒక్కొ = సమూహమా
అనగా = అనేటట్లుగా
విన్వీథి (విన్ + వీథి) = ఆకాశమార్గంలో
విక్షిప్తపక్షతివాతాహతిన్; విక్షిప్త = విదల్చబడిన
పక్షతి = రెక్కలయొక్క
వాత = గాలియొక్క
ఆహతిన్ = దెబ్బల చేత
తూలి = అటునిటు కదలి
వారిద, ప్రతతుల్ = మబ్బుల యొక్క సముదాయాలు
తూలశకలాకారంబులు + ఐ; తూల = దూదియొక్క
శకల = పింజల యొక్క
ఆకారంబులు + ఐ = రూపములు కలవై
చాల్పడి = వరుసకట్టి
నల్గడన్ (నల్ + కడన్) = నాల్గువైపులా
చెదరగా = చెదరిపోగా
మనోవేగుడై (మనః + వేగుడు + ఐ) = మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడై
పతగేంద్రుండు (పతగ + ఇంద్రుండు) = పక్షులకు ఇంద్రుడయిన గరుత్మంతుడు
అమృతాంతికంబునకున్ (అమృత + అంతికంబునకున్) = అమృతం దగ్గరకు
తత్ పాలుర్ = ఆ అమృత రక్షకులు
భయంబు + అందగన్ = భయపడగా
పాఱెన్ = పరుగెత్తాడు

భావం :
పక్షి రాజు మనోవేగంతో బయలుదేరాడు. అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోక చుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదలుతూ ఉన్నప్పుడు, అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా, గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్నచోటికి వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

10వచనము
వ. అంత,
అప్పుడు

11వ పద్యము

ఉ. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుదు
ల్కారుణ దారుణాక్షములునై, నిజదృష్టి విషాగ్ని నన్యులం
జేరఁగనీక యేర్చుచుఁ బ్రసిద్ధముగా నమృతంబు చుట్టు ర
క్షారతి నున్న యుగభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్.
ప్రతిపదార్థాలు:
ఘోర, వికార, సన్నిహిత, కోపముఖంబులు; ఘోర = భయంకరాలయి
వికార = వికారంతో
సన్నిహిత = కూడిన
కోప = కోపము కల
ముఖంబులు = నోళ్ళు కలవీ
దీప్త విద్యుదుల్కారుణ దారుణాక్షములునై; దీప్త = వెలుగుతున్న
విద్యుత్ = మెఱపులవలె
ఉల్క = నిప్పులవలె
అరుణ = ఎఱ్ఱనైన
దారుణ = భయంకరాలయిన
అక్షములును + ఐ = కన్నులు కలవై
నిజదృష్టి విషాగ్నిన్; నిజ = తనయొక్క
దృష్ఠి = చూపుల నుండి ప్రసరించే
విష = విషము అనే
అగ్నిన్ = అగ్నితో
అన్యులన్ = ఇతరులను
చేరగన్ + ఈక = దగ్గరకు రానీయకుండా
ఏర్చుచున్ = దహిస్తూ (మండిస్తూ)
ప్రసిద్ధముగాన్ = ప్రకటమయ్యేటట్లు
అమృతంబు = అమృతము యొక్క
చుట్టు = చుట్టునూ
రక్షారతిన్; రక్షా = రక్షించడంలోని
రతిన్ = ఆసక్తితో
ఉన్న = ఉన్నటువంటి
ఉగ్ర భుజగంబులన్; ఉగ్ర = భయంకరమైన
భుజగంబులన్ = పాములను
రెంటిని = రెండింటిని
కాంచి = చూచి
చెచ్చెరన్ = వెంటనే

భావం :
అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు పాములను గరుత్మంతుడు చూశాడు. అవి ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. ఆ పాముల ముఖాలు కోపాన్ని వెలిగ్రక్కు తున్నాయి. వాటి చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

12 వచనము

వ. అయ్యురగంబులం దనపక్షరజోవృష్టి నంధంబులం జేసి, వాని శిరంబులు దొక్కి, పరాక్రమం బెసంగ నమృతంబు గొని, గరుడుండు గగనంబున కెగసి…. యురగుల యొద్దకు వచ్చి, మరకతహరితం బైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి, యురగులకుం జూపి యిట్లనియె.
ప్రతిపదార్థాలు:
అయ్యురగంబులన్ (ఆ + ఉరగంబులన్) = ఆ అమృతాన్ని రక్షిస్తున్న పాములు రెంటినీ
తన = తన యొక్క
పక్షరజోవృష్టిన్; పక్ష = రెక్కల వలన ఏర్పడిన
రజః + వృష్టిన్ = దుమ్ము యొక్క వర్షంతో
అంధంబులన్ = గ్రుడ్డివాటినిగ చేసి
వాని = ఆ పాముల
శిరంబులు = తలలు
తొక్కి = తొక్కి
పరాక్రమంబు = పరాక్రమం
ఎసంగన్ = ఎక్కువకాగా
అమృతంబు = అమృతం
కొని = తీసుకొని
గరుడుండు = గరుత్మంతుడు
గగనంబునకున్ = ఆకాశానికి
ఎగసి = ఎగిరి
ఉరగుల + యొద్దకున్ = పాముల వద్దకు
వచ్చి = వచ్చి
మరకతహరితంబు + ఐన మరకత = మరకత మణులవలె
హరితంబు + ఐన = ఆకుపచ్చనైన
కుశాస్తరణంబునన్ (కుశ + ఆస్తరణంబునన్) – దర్భల పరుపు మీద
అమృతకలశంబు = అమృత కలశపాత్రను
నిలిపి = ఉంచి
ఉరగులకున్ = పాములకు
చూపి = చూపించి
ఇట్లు + అనియెన్ = ఇలా అన్నాడు

భావం :
గరుడుడు తన రెక్కల వల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి పట్టాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. కద్రువ కుమారుల దగ్గరకు వచ్చాడు. మరకత మణుల వలె పచ్చగా ఉన్న దర్భల పరుపుపై అమృతం ఉన్న పాత్రను పెట్టాడు. దాన్ని పాములకు చూపించి ఇట్లా పలికాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

13వ పద్యము

కం. అనిమిషనాథ సుగుప్త మ
యిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి, నస్మ
జ్జననీదాస్యము వాసెను,
దినకరపవనాగ్నితుహినదీప్తుల కరిగాన్
ప్రతిపదార్థాలు:
అనిమిషనాథసుగుప్తము + అయిన; అనిమిష = దేవతలకు
నాథ = రాజయిన ఇంద్రుడిచేత
సుగుప్తము + ఐన = బాగుగా రక్షింపబడిన
అమృతము = అమృతము
తెచ్చి = తీసుకువచ్చి
మీకున్ = మీకు
ఇచ్చితిన్ = ఇచ్చాను
అస్మజ్జననీ దాస్యము అస్మత్ = నా యొక్క
జననీ = తల్లి అయిన వినత యొక్క
దాస్యము = దాసితనం
దినకరపవనాగ్ని తుహినదీప్తులు + అ; దినకర = సూర్యుడు
పవన = వాయువు
అగ్ని = అగ్నిదేవుడు
తుహిన దీప్తులు + అ = మంచు కిరణాలు గల చంద్రుడు అనే వారు
కరిగాన్ (కరి + కాన్) = సాక్షిగా
పాసెన్ = తొలగింది (పోయింది)

భావం :
దేవేంద్రుడి చేత బాగా రక్షింపబడిన అమృతాన్ని తెచ్చి, మీకు ఇచ్చివేశాను. సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు అనే వాళ్ళు సాక్షులుగా, నా తల్లి అయిన వినత యొక్క దాసీతనం పోయింది.

AP Board 8th Class Telugu Important Questions and Answers

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Telugu Important Questions and Answers are part of AP Board 8th Class Textbook Solutions.

Students can also read AP Board 8th Class Telugu Solutions for exam preparation.

AP State Board Syllabus 8th Class Telugu Important Questions and Answers

AP Board 8th Class Hindi शब्दकोश

AP State Syllabus AP Board 8th Class Hindi Textbook Solutions शब्दकोश Questions and Answers.

AP State Syllabus 8th Class Hindi शब्दकोश

अंतरिक्ष = అంతరిక్షము, space (अंतरिक्ष में कृतिम उपग्रह भेजे जाते हैं।)
अनिवार्य = తప్పనిసరిగా, compulsory (सबके लिए शिक्षा अनिवार्य है।)
अवशेष = అవశేషము, remnant (हड़प्पा में प्राचीन सभ्यता के अवशेष मिले।)
असर = ప్రభావము, effect (अच्छी संगत का अच्छा असर पड़ता है।)
आक्रमण = ఆక్రమణ, attack (औरंगजेब ने गोलकोंडा पर आक्रमण किया ।)
आज़ाद = స్వతంత్రమైన, independent (भारत आज़ाद देश है।)
आटा = పిండి, flour (आटे से रोटी बनायी जाती है।)
आरक्षण = ఆరక్షితము, reservation (रेलवे स्टेशन में आरक्षण खिड़की होती है।)
आयोजन = ఏర్పాటు, arrangement (सरकार पोलियो अभियान का आयोजन करती है।)
इंतज़ार = నిరీక్షణ, awaiting (पिता जी मेरा इंतज़ार कर रहे हैं।)
इमारत = విశాలమైన భవనము, mansion (शहर में बड़ी इमारतें होती हैं।)
इस्तेमाल = ఉపయోగము, asaksvuse (समय का अच्छा इस्तेमाल करना चाहिए।)
उधार = ఋణము, loan (हमें उधार नहीं करना चाहिए।)
उपकरण = పనిముట్టు, equipment (कारीगर उपकरणों की सहायता से काम करता है।)
कामयाब = సఫలీకృతుడైన, successful (कामयाब व्यक्ति मेहनत करना नहीं छोड़ता है।)

AP Board 8th Class Hindi शब्दकोश

काया = శరీరము, body (मनुष्य की काया बार – बार नहीं मिलती है।)
किनारा = ఒడ్డు, bank (हैदराबाद मूसी नदी के किनारे है।)
कुम्हार = కుమ్మరి, potter (कुम्हार मिट्टी के बर्तन बनाता है।)
कुल्हाड़ी = గొడ్డలి, an axe (लुहार कुल्हाड़ी बनाता है।)
कृत्रिम = కృత్రిమమైన, artificial (भारत ने कई कृत्रिम उपग्रह छोड़े हैं।)
खतरा = అపాయం, danger (बिजली से खतरा होता है। बचकर रहो ।)
खुरपी = దోకుడుపార, a weading instrument (खुरपी से घांस निकाली जाती है।)
गहराई = లోతు, depth (समुद्र की गहराई अधिक होती है।)
गुणी = సద్గుణ సంపన్నుడు, virtuous (तेनाली रामकृष्णा गुणी व्यक्ति थे ।)
गेहूँ = గోధుమలు, wheat (गेहूँ से आटा बनता है।)
चतुर = చతురుడు, తెలివైన, clever (बीरबल चतुर थे।)
जल्दबाज़ी = తొందరపాటు, hasty (जल्दबाज़ी से काम नहीं करना चाहिए।)
जासूस = గూఢచారి, detective (जासूस रहस्यों का पता लगाता है।)
जुलाहा = సాలెవాడు, weaver (जुलाहा कपड़ा बुनता है।)
झेलना = అనుభవించుట, to suffer (दुखों को झेलना और आगे बढ़ना साहसी का लक्षण है।)
तय = నిర్ణయింపబడిన, decided (विल्मा ने तय कर लिया कि उसे तेज़ धावक बनना है।)
तबियत = ఆరోగ్యము, health. (पानी में बहुत भीगने से तबियत खराब हो जाती है।)
तरल = తడి పదార్ధము, wet thing (पानी तरल पदार्थ है।)
थकान = అలసట, fatigue (बहुत काम करने पर थकान होती है।)
दर्पण = అద్దము, mirror (दर्पण में देखा जाता है।)
दरबार = సభ, courtyard (राजा दरबार में बैठे हैं।)
दाखिला = ప్రవేశము, admission (रामू को पाठशाला में दाखिला मिल गया।)
दुर्गम = పోశక్యముకాని, కఠినమైన, inaccessible (साहसी लोग दुर्गम कार्यों को भी सुगम कर लेते हैं।)
धावक = పరుగెత్తేవాడు, runner (पी.टी. उषा तेज़ धावक है।)
नज़र = దృష్టి, sight (शिकारी की नज़र तेज़ होती है।)
नभ = ఆకాశము, sky (नभ में तारे चमक रहे हैं।)
निकट = సమీపము, nearby (राजू की पाठशाला घर के निकट है।)
निदान = పరిష్కారము, diagnosis (हर समस्या का निदान होता है।)
निवेदन = ప్రార్థన, request (हमें हमेशा विनम्रता से निवेदन करना चाहिए।)
परिणाम = ఫలితము, consequence (अच्छा पढ़ने पर परिणाम भी अच्छा प्राप्त होता है।)
परिवहन = రవాణా, transportation (ए.पी.एस.आर.टी.सी. परिवहन व्यवस्था है।)
पुलकित = మిక్కిలి సంతోషము, over joyed (अच्छे अंक प्राप्त करने पर माता-पिता पुलकित होते हैं।)
पोशाक = గణవేషము, school uniform (सरकार बच्चों को पोशाक देती है।)
प्रचार-प्रसार = ప్రచార ప్రసారములు, propaganda (गाँधीजी ने हिंदी का प्रचार-प्रसार किया ।)

AP Board 8th Class Hindi शब्दकोश

प्रतियोगिता = పోటి, competition (छात्र खेल प्रतियोगिता में भाग लेते हैं।)
प्रशिक्षण = శిక్షణ, training (अध्यापकों को प्रशिक्षण दिया जा रहा है।)
फावड़ा = పార, spade (माली फावडे से घांस निकालता है।)
फुलझड़ियाँ = కాకరపువ్వత్తి, sparkles (दिवाली में फुलझड़ियाँ जलायी जाती हैं।)
बाँस = వెదురు, bamboo (बँसोर बाँस से टोकरी आदि सामान बनाता है।)
बँसोर = మేదరివాడు, basket-maker (बँसोर बाँस से टोकरी आदि सामान बनाता है।)
बरामदा = ప్రాంగణము, varandah (माँ घर के बरामदे में बैठी है।)
बिसात __= చదరంగఫలకము, chess board (शतरंज की बिसात पर खेला जाता है।)
बेमिसाल = పోల్చలేని, unparalleled (देश की शान बढ़ाने के लिए बेमिसाल काम करना चाहिए।)
बेहद = అంతులేని, unlimited (माँ अपने पुत्र को बेहद प्यार करती है।)
बोझ = బరువు, burden (छात्र को अधिक बोझ वाला काम नहीं देना चाहिए।)
भीड़ = గుంపు, crowd (कुंभ मेला में बहुत भीड़ होती है।)
भौगोलिक = భౌగోళికమైన, geographical (वृक्ष हमारी भौगोलिक संपदा है।)
मटका = పెద్ద మట్టికుండ, big mud pot (मिट्टी से मटका बनाया जाता है।)
मरम्मत = మరమ్మతు, repair (टूटी हुई चीज़ों की मरम्मत करवानी चाहिए।)
यश = కీర్తి, fame (दुनिया भर में भारत का यश फैला हुआ है।)
लहर = అల, wave. (समुद्र की लहरें ऊँची होती हैं।)
लाड़= గారాబము, affection (माता-पिता बच्चों को लाड़ करते हैं।)
लायक = సరియైనవాడు, fit (हमें लायक बनना चाहिए।)
लुहार = కమ్మరి, blacksmith (लुहार लोहे का काम करता है।)
विलंब = ఆలస్యము, delay (अच्छे काम में विलंब नहीं करना चाहिए।)
विचलित = చంచలమైన, fickle (बुरे काम से मन विचलित हो उठता है।)
विपत्ति = కష్టము, disaster (विपत्ति में धैर्य नहीं खोना चाहिए।)
शतरंज = చదరంగం, chess (विश्वनाथन आनंद शतरंज के खिलाड़ी हैं।)
शिकायत = పిర్యాదు, a complaint (किसी को शिकायत का मौका नहीं देना चाहिए।)
शिकार = వేట, hunt (शिकारी शिकार करता है।)
शीघ्र = త్వరగా, quickly (रेल की तुलना में हवाई जहाज़ शीघ्र पहुँचता है।)
संग्रहालय = ప్రదర్శనశాల, museum (संग्रहालय में वस्तुओं का संग्रह किया जाता है।)
संचार = ప్రసారము, communication (टेलीफ़ोन संचार उपकरण है।)
संतुलन = సరితూకము, balance (भोजन में सभी विटामिनों का संतुलन होना चाहिए।)
संसद = పార్లమెంటు, parliament (भारत का संसद नई दिल्ली में है।)
सिंचाई . = నీటిపారుదల, irrigation (नदियों के जल से सिंचाई की जाती है।)
सपना = కల, a dream (राजा ने सपना देखा ।)
समर्थक = సమర్థించేవాడు, supporter (गाँधी जी अहिंसा के समर्थक थे।)

AP Board 8th Class Hindi शब्दकोश

सफ़र = ఆ ప్రయాణము, journey (कम सामान के साथ सफ़र करना चाहिए।)
सहारा = ఆధారము, support (हमें अपने माता-पिता का सहारा बनाना चाहिए।)
साबित = నిరూపించుట, to prove (ग़लत काम को सही साबित नहीं करना चाहिए।)
सैकड़ा = వందలాది, several hundreds (हर दिन सैकड़ों लोग रेल में यात्रा करते हैं।)
सौरमंडल = సౌరమండలము, solar system (सौरमंडल में अनेक तारे हैं।)
सिवाय = తప్ప, except (मीरा श्रीकृष्ण के सिवाय किसी दूसरे का ध्यान नहीं करती थी)
सीमित = పరిమితి, limited (ज्ञान सीमित नहीं होता।)
हॅड़ी = చిన్న మట్టిపాత్ర, small earthen pot (कुम्हार हँडी बनाता है ।)
हथकरघा = మగ్గము, handicraft (जुलाहे के काम को हथकरघा भी कहते हैं।)
हथौड़ा = పెద్దసుత్తి, a big hammer (हथौड़े से पत्थर तोड़ा जाता है।)
हिसाब = లెక్కింపు, counting (हमें समय के हिसाब से काम करना चाहिए।)
हैरान = గాబరపడుట, rattle (जातरा में लोगों की भीड़ देखकर मैं हैरान रह गया)

AP Board 8th Class Hindi निबंध लेखन

AP State Syllabus AP Board 8th Class Hindi Textbook Solutions निबंध लेखन Questions and Answers.

AP State Syllabus 8th Class Hindi निबंध लेखन

1. पुस्तकालय (ग्रन्थालय)(గ్రంథాలయము)

ग्रन्थालय में अनेक प्रकार की पुस्तकें रखी जाती हैं। कुछ पुस्तकों से केवल मनोविनोद होता है। कुछ पुस्तकों को पढ़ने से ज्ञान प्राप्त होता है। पुस्तकें अच्छे मित्र के समान जीवन भर काम आती हैं।

साधारणतया पुस्तकालय में सभी दैनिक पित्रकाओं के साथ कई विशेष पत्रिकाएँ और बडे-बडे ग्रन्थों के साथ सभी आवश्यक किताबें इतिहास, भूगोल विज्ञान आदि किताबों के अतिरिक्त, कहानियाँ, उपन्यास, नाटक आदि किताबों का इन्तज़ाम होता है। जो लोग इन सब किताबों को खरीदकर नहीं पढ़ सकते हैं, उनके लिए ग्रन्थालय अत्यन्त लाभदायक है।

हमारे देश में तंजावूर के सरस्वती ग्रन्थालय अत्यन्त महत्व का है। ऐसे ग्रन्थालय देश में कई स्थानों पर स्थापित करने की अत्यन्त आवश्यकता है। साधारणतः हर एक गाँव में छोटे-छोटे ग्रन्थालयों के होने की अत्यंत आवश्यकता है।

2. समाचार-पत्र (వార్తాపత్రిక)

आजकल दुनियाँ में समाचार पत्रों का महत्वपूर्ण स्थान है। इनसे हमें संसार के सभी प्रातों के समाचारों के अतिरिक्त राजनैतिक टीका-टिप्पणी, अच्छे-अच्छे लेख, वस्तुओं के भाव कई प्रकार के विज्ञापन और सिनेमा संबंधी सचित्र विज्ञान आदि प्रकाशित होते हैं। संसार के सभी प्रांतों के समाचार शीघ्र ही पहुँचाते हैं।
समाचार पत्र कई प्रकार के होते हैं। इनमें दैनिक पत्रों की बड़ी माँग होती है। इसके अलावा साप्ताहिक, मासिक और पाक्षिक पत्र भी देश की विभिन्न भाषाओं में निकलते हैं। दैनिक पत्रों में राजनीति, समाज और विज्ञापन संबंधी सुन्दर लेख प्रकाशित होते हैं। सुन्दर कहानियाँ और धारावाहिक उपन्यास भी प्रकाशित होते रहते हैं। आजकल व्यापार, अर्थशात्र, सिनेमा आदि क्षेत्रों में विशेष पत्र, पत्रिकाएँ भी निकली हैं। मन बहलाव और ज्ञान -विज्ञान के लिये ये समाचार पत्र बहुत उपयोगी सिद्ध होते हैं।

AP Board 8th Class Hindi निबंध लेखन

3. सिनेमा से लाभ और हानि (సినిమా లాభ నష్టములు)

सिनेमा या चलन-चित्र से हमें कई लाभ हैं। एक गरीब आदमी घूम फिरकर संसार के सभी सुन्दर दृश्य नहीं देख सकता । लेकिन इनके द्वारा आसानी से थोडा समय और थोडे पैसों से देख सकता है। हम काम करते-करते थक जाते हैं। इसलिए मनोरंजन के बिना अपने काम अधिक समय तक नहीं कर सकते हैं। थोडे से मनोरंजन से हम में स्फूर्ति आती है और काम करने का नया उत्साह पैदा होता है। इन चलन चित्रों से हम बहुत विषय सीख सकते हैं। कई चलनचित्रों के द्वारा राष्ट्रीय भाषाओं का प्रचार भी हो रहा है। देश भक्ति संबन्धी कई प्रकार के दृश्य दिखाये जा रहे हैं। इसके ज़रिए समाज सुधार का काम आसानी से हो सकता है। समाज के दुराचार दिखाकर उनको दूर करने का प्रयत्न किया जा सकता है। ___ सिनेमाओं से बहुत हानियाँ भी हैं। पैसा कमाने के उद्देश्य से आजकल के निर्माता उत्तम चित्र नहीं बनाते । ताकि दुष्परिणामों का असर युवकों पर पड़ता है और वे बिगडे जा रहे हैं। सिनेमाओं को अधिक देखने से आँखों के रोग बढ जाते हैं।

4. विद्यार्थी जीवन (విద్యార్థి జీవితము)

जो बालक विद्या का आर्जन करता है उसे विद्यार्थी कहते हैं। जो विद्यार्थी महान व्यक्तियों से अच्छी बातों को सीखना चाहता है। वही आदर्श विद्यार्थी बन सकता है। आदर्श विद्यार्थी को अपने हृदय में सेवा का भाव रखना चाहिए। उसको अच्छे गुणों को लेना चाहिये। उसको विनम्र और आज्ञाकारी बनना चाहिए। उसको शांतचित्त से अपने गुरु के उपदेशों को सुनना चाहिए। उसको सरलता और सादगी की ओर ध्यान देना चाहिए। उसको स्वच्छ पवित्र जीवन बिताना चाहिए। उसको स्वावलंबी बनना चाहिये। उसको अपने कर्तव्य को निभाना चाहिए। उसको समाज और देश का उपकार करना चाहिए। महापुरुषों की जीवनियों से प्रेरणा लेनी चाहिए । उसको समय का सदुपयोग करना चाहिये। आदर्श विद्यार्थी को सच्चा और सदाचारी बनना चाहिए।

5. किसी राष्ट्रीय त्योहार (पन्द्रह अगस्त) (జాతీయ పండగ) (ఆగష్టు 15)

हमारे भारत में कई तरह के त्योहार मनाये जाते हैं। जैसे दीपावली, दशहरा,क्रिसमस, रमज़ान आदि। इनके अतिरिक्त कुछ ऐसे त्योहार हैं जिनका राष्ट्रीय महत्व होता है। उन त्योहारों को सभी धर्मों के लोग समान रूप से मनाते हैं। भारत का गणतंत्र दिवस, अगस्त पन्द्रह का स्वतंत्र दिवस आदि राष्ट्रीय त्योहार है।

हमारे स्कूल में इस वर्ष अगस्त पन्द्रह का स्वतंत्र दिवस बड़े धूम-धाम से मनाया गया । विद्यालय में सर्वत्र रंग-बिरंगे झण्डे फहराये गये। सब लडके प्रातःकाल की प्रार्थना के लिए निकल पड़े । आठ बजे राष्ट्रीय झण्डे की वंदना की गयी । स्काऊट तथा एन. सी. सी. संबन्धी विन्यास हुए। इस अवसर पर खेल-कूद की प्रतियोगिताएं हुयी। विजेताओं को पुरस्कार बाँटी गयीं। दोपहर को सभा हुई। हमारे प्रधानाध्यापक महोदय और अन्य अध्यापक महोदयों ने राष्ट्रीय त्योहारों के महत्व एवं विद्यार्थियों में देशभक्ति और सेवा की भावनाएँ जागृत की हैं। इन त्योहारों से हमारे नेता और उनकी कुर्बानियों की याद बनी रहती है।

6. राष्ट्रभाषा हिन्दी (జాతీయబాష హిందీ)

भारत एक विशाल देश है। इसमें अनेक राज्य हैं। प्रत्येक राज्य की अपनी प्रादेशिक भाषा होती हैं। . राज्य की सीमा के अंदर प्रादेशिक भाषा में काम चलता हैं। परंतु राज्यों के बीच में व्यवहार करने के लिए एक सामान्य संपर्क भाषा की आवश्यकता है। देश की प्रादेशिक भाषाओं में जिसे अधिक लोग बोलते और समझते हैं वही देश की राष्ट्र भाषा बन सकती है। इन सभी गुणों के होने के कारण प्राचीन संस्कृति और सभ्यता से पूर्ण होने के कारण हिन्दी भाषा राष्ट्रभाषा घोषित की गयी है।

इसलिए देश के करोड़ों लोगों से बोली जानेवाली हिन्दी को हमारे संविधान ने राष्ट्रभाषा घोषित की अंतर प्रांतीय और अखिल भारतीय व्यवहारों के लिए हिन्दी का उपयोग किया जाता है। प्रत्येक राज्य में वहाँ की प्रादेशिक भाषा, राज्यभाषा बनी ।

AP Board 8th Class Hindi निबंध लेखन

7. समय का मूल्य (సమయము యొక్క విలువ)

हमारे जीवन में जो समय बीत गया है फिर नहीं आयेगा। जो समय का मूल्य नहीं जातने हैं, वे समय का दुरुपयोग करते हैं। जो बचपन में पढाई से जी चुरा लेते हैं उन्हें आगे चलकर पछताना पड़ता है। जो समय का सदुपयोग करते हैं, वे जीवन में उन्नति अवश्य पाते हैं। जो सुस्त रहते हैं वे समय का दुरुपयोग करते हैं और आज का काम कल पर डालते रहते हैं, समय का महत्व नहीं जानते हैं। जो समय का महत्व जानते हैं वे समय का सदुपयोग करते हैं। महात्मा गाँधीजी समय के बडे पाबन्द थे।

छात्रों को समय पालन की बड़ी आवश्यकता है उन्हें व्यायाम, अध्ययन सैर सपाटे आदि के लिए समय निश्चित कर लेना चाहिए। समय निश्चित करना पर्याप्त नहीं है। नियमपूर्वक उसका पालन करना अत्यन्य आवश्यक है। बचपन से समय पालन करना अत्यंत आवश्यक है। जो समय पालन का अच्छा अभ्यास करते हैं, वे आगे चलकर अपने जीवन में सफलता प्राप्त करते हैं।

8. व्यायाम से लाभ (వ్యాయామం వలన లాభాలు)

व्यायाम से बहुत लाभ हैं। व्यायाम शक्ति देने वाला है और सफलता का साधन भी है। इसीलिए व्यायाम स्वास्थ्य और सफलता की कुंजी कहलाता है। नियम के अनुसार व्यायाम करेंगे तो हमेशा नीरोग रहते हैं। तंदुरुस्ती बनी रहती है।

व्यायाम करने की बहुत रीतियाँ हैं। कुस्ती लडना, कसरत करना, खेलना-कूदना, दन्ड-बैठक आदि व्यायाम के भेद माने जाते हैं। टहलना और घूमना भी एक प्रकार का व्यायाम है। व्यायाम करने से श्वासक्रिया खूब होती है। उससे शरीर का रक्त शुद्ध होता है। शुद्ध रक्त से स्वास्थ्य बना रहता है और जल्दी कोई बीमारी नहीं होती । व्यायाम करने से पाचन शक्ति बढती है और शरीर में स्फूर्ति आती है।

9.जनवरी 26 (జనవరి 26)

जनवरी को गणतंत्र दिवस कहते हैं। 1950 में इसी दिन पहले-पहल स्वतंत्र भारत का नया संविधान बनाया गया था । उसकी यादगार में इस दिन सारे देश में आनंद और उत्साह से मनाते हैं क्योंकि 26 जनवरी को ही देश को पूर्ण स्वाधीन की शपथ ली गयी थी। इसके पहले “स्वाधीनता दिवस” नाम से मनाया जा रहा था ।

यह गणतंत्र दिवस सारे भारत में बड़ी धूम-धाम से मनाया जाता है। लेकिन हमारी राजधानी दिल्ली में इसकी शोभा निराली होती है। इस दिन सभी को छुट्टी मिलती है। बाज़ार बन्द रहते हैं। दिल्ली में जल, स्थल और वायुसेना के टुकड़ियाँ राष्ट्रपति को वंदना करती है। इस समारोह को देखने के लिए दूर-दूर से लोग दिल्ली पहुँचते हैं।

इस दिन राष्ट्रपति सजधजकर अभिवादन स्वीकार करते हैं। प्रधान मंत्री राष्ट्रपति का स्वागत करते हैं।

10. दूरदर्शन (టేలివిజన్)

दूरदर्शन को ‘टेलिविज़न’ भी कहते हैं। “टेली”का अर्थ है दूर और “विज़न” का अर्थ है प्रतिबिंब जिस यन्त्र की सहायता से दूर-दूर के दृश्यों का प्रतिबिंब हम घर बैठे देख सकते हैं उसे दूरदर्शन कहते हैं। देखने में यह रेडियो जैसा होता है। इसमें एक परदा लगा रहता है। परदे पर सारे दृश्य दिखायी देते हैं। फ़िल्म और नाटक भी देख सकते हैं। इसमें दृश्य और ध्वनि दोनों का समन्वय प्रसार किया जाता है। इन्हें प्रसारित करने का साधन रेडियो स्टेशन के समान होता है । इसकी महानता का श्रेय महान वैज्ञानिक डॉ. भाभा के प्रयत्नों से हैं।

दूरदर्शन से बहुत लाभ हैं। व्यापार, सामाजिक कार्य, वाद-विवाद, खेल, कृषि विज्ञान, नृत्य आदि इसके द्वारा दिखाये जा सकते हैं। दिन -ब-दिन इसकी माँग बढ़ रही है। अब गाँवों में भी इसका प्रसार अच्छी तरह हो रही है। इसके सुधार में वैज्ञानिक रात – दिन काम कर रहे हैं।

11. पाठशाला में रवेलों का महत्व (పాఠశాలలో ఆటలు గొప్పదనం)

विद्या का उद्देश्य बालक का सर्वतोमुखी विकास करना है। याने शारीरिक, मानसिक, बौद्धिक और आध्यात्मिक | पाठ्य पुस्तकों के द्वारा विद्यार्थी का मानसिक, बौद्धिक और आध्यात्मिक उन्नति होती है। मगर शारीरिक रूप से उसे मज़बूत बनाने के लिए व्यायाम की ज़रूरत है। व्यायाम का दूसरा रूप ही खेल है। इसलिए पाठशाला में खोलों का आयोजन किया गया है। खेल सिखाने के लिए विशेष अध्यापकों को नियुक्त भी किया गया है।

कबड्डी, खो-खो, वालीबॉल, हॉकी, टेनिस, टेन्नीकाइट, बैडमेंटन आदि तरह-तरह के खेल खेलाये जाते हैं। इससे विद्यार्थी मज़बूत बनते हैं। उत्साह बढ़ता है। खून साफ़ होता है। पढ़ाई में मन लगा सकता है।

अगर विद्यार्थी बलहीन और बीमारग्रस्त होता है, तो वह पढ़ाई में मन लगा नहीं सकता है। वह पढ़ाई में सब बच्चों से पीछे पड़ जाता है। स्वस्थ शरीर में स्वस्थ मन का वास होता है। इस उक्ति को दृष्टि में रखकर ही पाठशाला में खेलों के लिए स्थान दिया गया है। खेलों का बड़ा महत्व है। खेलों से छात्रों में होड का भाव बढ़ता है। हर विषय में प्रथम रहने का भाव बढ़ जाता है।

AP Board 8th Class Hindi निबंध लेखन

12. बाल दिवस (బాలల దినోత్సవం)

पंडित जवाहरलाल नेहरू भारत के प्रथम प्रधान मंत्री थे। वे आधुनिक भारत के निर्माता हैं। वे बच्चों से बहुत प्यार करते थे । बच्चे भी बड़े प्यार से उनको चाचा नेहरू कहते थे। उनका जन्म नवंबर 14 को हुआ था। इसलिए हर साल नवंबर 14 को बाल दिवस मनाया जाता है। इस दिन स्कूलों को छुट्टी दी जाती है।

बाल दिवस के दिन बच्चों को प्रोत्साहित करने के लिए अनेक कार्यक्रम आयोजित किये जाते हैं। स्कूलों में बच्चों के लिए लेखन, भाषण, चित्रकला आदि में प्रतियोगिता होती है । विजेताओं को पुरस्कार दिये जाते हैं। बच्चों से संबंधित फ़िल्मों का प्रदर्शन किया जाता है। बच्चों में मिठाइयाँ बाँटी जाती हैं।

नेहरूजी के जीवन से संबंधित कुछ कार्यक्रम भी होते हैं। नेहरूजी की सेवाओं की याद करते हैं। कहींकहीं स्वस्थ और सुंदर बालकों को पुरस्कार देते हैं । कुछ शहरों में गरीब बच्चों को कपडे, मिठाइयाँ आदि बाँटते हैं।

13. मध्यपान निषेध (మద్యపాన నిషేధం)

प्रस्तावना :
मनुष्य सामाजिक प्राणी है। इस संसार में उसे अनेक कष्टों का सामना करना पडता है। दुःख भी भोगना पडता है। उन्हें भूलने के लिए अनेक उपाय करता है। मनोरंजन के साधन भी इसी उद्देश्य से बने हुए हैं। मद्य या नशे का सेवन भी इसी उद्देश्य से किया जाता है। नशे के सेवन से वह सामान्य स्थिति को कुछ समय तक भूल जाता है। उसे कुछ समय तक एक प्रकार की शांति का अनुभव होता है। लेकिन यह बुरी आदत है। इसकी आदत होने पर अधिक से अधिक सेवन करता रहता है। इसलिए तबीयत खराब होकर जीवन को नष्ट कर लेता है। सामाजिक दृष्टि से यह हानिकारक माना जाता है।

विषय विश्लेषण :
संसार में मद्यपान संबंधी अनेक चीजें हैं। उनके उपयोग से मनुष्य नाश हो जाता है। शराब, भंग, अफीम, तंबाकू आदि बुहत सी वस्तुएँ विनाशकारक हैं। इनके व्यापार से बडा लाभ होता है और सरकार का कोश भी भर जाता है। इस आदत के वशीभूत होने पर उसे छोडना असंभव होता है।

उपसंहार :
मद्यपान की आदत से जुआ और वेश्यागमन में बन्दी होकर जीवन को दुःखमय कर ले रहे हैं। अतः सरकार का कर्तव्य है कि मद्यपान निषेध में काठिन्यता दिखाकर निषेध करने की अत्यंत आवश्यकता है। इससे गरीब लोगों की बडी सहायता होती है। उनका जीवन सुखमय बन सकता है।

14. राष्ट्रभाषा हिन्दी (జాతీయబాష హిందీ)

प्रस्तावना :
भारत एक विशाल देश है। इसमें अनेक राज्य हैं। प्रत्येक राज्य की अपनी प्रादेशिक भाषा होती है। राज्य के अंदर प्रादेशिक भाषा में काम चलता है। परंतु राज्यों के बीच व्यवहार के लिए एक संपर्क भाषा की आवश्यकता है। सारे देश के काम जिस भाषा में चलाये जाते हैं, उसे राष्ट्रभाषा कहते हैं। राष्ट्रभाषा के ये गुण होते हैं।

  1. वह देश के अधिकांश लोगों से बोली और समझी जाती है।
  2. उसमें प्राचीन साहित्य होता है।
  3. उसमें देश की सभ्यता और संस्कृति झलकती है।

हमारे देश में अनेक प्रादेशिक भाषाएँ हैं। जैसे – हिन्दी, बंगाली, उडिया, मराठी, तेलुगु, तमिल, कन्नड आदि। इनमें अकेली हिन्दी राष्ट्रभाषा बनने योग्य है। उसे देश के अधिकांश लोग बोलते और समझते हैं। उसमें प्राचीन साहित्य है। तुलसी, सूरदास, जयशंकर प्रसाद जैसे श्रेष्ठ कवियों की रचनाएँ मिलती हैं। उसमें हमारे देश की सभ्यता और संस्कृति झलकती है। यह संस्कृत गर्भित भाषा है। इसी कारण हमारे संविधान में हिन्दी राष्ट्रभाषा बनायी गयी। सरकारी काम – काज हिन्दी में हो रहे हैं। हिन्दी भाषा की लिपि देवनागरी लिपि है। इस लिपि की यह सुलभ विशेषता है कि – इसमें जो लिखा जाता है वही पढ़ा जाता है।

उपसंहार :
भारतीय अखंडता और एकता के लिए हिन्दी का प्रचार और प्रसार अत्यंत अनिवार्य है। हर एक भारतीय को हिन्दी सीखने की अत्यंत आवश्यकता है। इसके द्वारा ही सभी प्रान्तों में एकता बढ़ सकती है। और आपस में मित्रता भी बढ़ सकती है।

AP Board 8th Class Hindi निबंध लेखन

15. कंप्यूटर (కంప్యూటర్)

प्रस्तावना :
यह विज्ञान का युग है। कुछ वर्ष पहले संसार के सामने एक नया आविष्कार आया उसे अंग्रेज़ी में कम्प्यूटर और हिन्दी में संगणक कहते हैं।

भूमिका (लाभ) :
आज के युग को हम कम्प्यूटर युग कह सकते हैं। आजकल हर क्षेत्र में इसका ज़ोरदार उपयोग और प्रयोग हो रहा है। चाहे व्यापारिक क्षेत्र हो, राजनैतिक क्षेत्र हो, यहाँ तक कि विद्या, वैद्य और संशोधन के क्षेत्र में भी ये बडे सहायकारी हो गये हैं। इसे हिन्दी में “संगणक” कहते हैं। गणना, गुणना आदि यह आसानी से कर सकता है। मनुष्य की बौद्धिक शक्ति की बचत के लिए इसका निर्माण हुआ है। आधुनिक कम्प्यूटर के निर्माण में चार्लस बाबेज और डॉ. होवर्ड एकन का नाम मशहूर हैं।

विषय प्रवेश :
परीक्षा पत्र तैयार करना, उनकी जाँच करना – इसके सहारे आजकल पूरा किया जा रहा है। जिस काम के लिए सैकड़ों लोग काम करते हैं, उस काम को यह अकेला कर सकता है। हम जिस समस्या का परिष्कार नहीं कर पाते हैं, उसे यह आसानी से सुलझा सकता है।

विश्लेषण :
चिकित्सा के क्षेत्र में भी इसका उपयोग बडे पैमाने पर हो रहा है। इसके द्वारा यह सिद्ध हो गया कि – ” सब तरह के काम यह कर सकता है।”

उपसंहार :
इसकी प्रगति दिन – ब – दिन हो रही है। रॉकेटों के प्रयोग, खगोल के अनुसंधान में इसके ज़रिये कई प्रयोग हो रहे हैं। यह वैज्ञानिकों के लिए एक वरदान है। हर छात्र को इसका प्रयोग करना सीखना है। इसके द्वारा देश की अभिवृद्धि अवश्य हो सकती है। लेकिन बेरोज़गारी बढने की संभावना है।

16.आदर्श नेता (ఆదర్శ ఆదర్శ నాయకుడు)

प्रस्तावना :
गाँधीजी भारत के सभी लोगों के लिए भी आदर्श नेता थे। उन्होंने लोगों को सादगी जीवन बिताने का उपदेश दिया। स्वयं आचरण में रखकर, हर कार्य उन्होंने दूसरों को मार्गदर्शन किया। नेहरू, पटेल आदि महान नेता उनके आदर्श पर ही चले हैं। महात्मा गाँधीजी मेरे अत्यंत प्रिय नेता हैं।

जीवन परिचय :
गाँधीजी का जन्म गुजरात के पोरबन्दर में हुआ। बैरिस्टर पढकर उन्होंने वकालत शुरू की। दक्षिण अफ्रीका में उनको जिन मुसीबतों का सामना करना पड़ा। उनके कारण वे आज़ादी की लड़ाई में कूद पडे। असहयोग आन्दोलन, नमक सत्याग्रह, भारत छोडो आदि आन्दोलनों के ज़रिए लोगों में जागरूकता लायी। अंग्रेजों के विरुद्ध लडने के लिए लोगों को तैयार किया। वे अहिंसावादी थे। समय का पालन करनेवाले महान पुरुषों में प्रमुख थे। उनके महान सत्याग्रहों से प्रभावित होकर अंग्रेज़ भारत छोडकर चले गये। अगस्त 15,1947 को भारत आज़ाद हुआ। महात्मा गाँधीजी के सतत प्रयत्न से यह संपन्न हुआ।

उपसंहार :
गाँधीजी की मृत्यु नाथुरां गाड्से के द्वारा 30 – 1 – 1948 को बिरला भवन में हुई। गाँधीजी का जीवन, चरित्र आदि का प्रभाव मेरे ऊपर पड़ा है। वे हमारे लिए आदर्श नेता ही नहीं, महान प्रिय नेता भी हैं।

AP Board 8th Class Hindi निबंध लेखन

17. पंड (వృక్షాలు)

मानव जीवन में पेडों का महत्वपूर्ण स्थान हैं। पेड को पादप, वृक्ष, और तरु भी कहते हैं। पेडों से हमें कई लाभ मिलते हैं। जैसे :

  • पेड हमें फूल – फल देते हैं। पेड हमें छाया देते हैं।
  • पेड पक्षियों का आवास स्थान है। पेड पर्यावरण में संतुलन लाते है।
  • पेडों से हमें औषधियाँ मिलती है। पेड़ वर्षा देते है।
  • पेडों से हमें आक्सिजन मिलता है।
  • पेड जब सूख जाते हैं। तब उन से हम मेज़, कुर्सियाँ, दरवाजे, नावें आदि बनाते हैं।
  • पेड पृथ्वी को गरमी से बचाते हैं। पेडों के कारण ऋतुएँ समय पर आते हैं। इसलिए कहा जाता है कि वृक्षो रक्षिति रक्षितः। यदि वृक्षों को हम रक्षा करें तो वे हमारी रक्षा करते हैं।

18. दीवाली (దీపావళి)

दीपावली एक राष्ट्रीय त्योहार है। यह किसी न किसी रूप में भारत भर में मनाया जाता है। दीपावली हिन्दुओं का प्रमुख त्योहार है। यह दक्षिण भारत में आश्विन मास की अमावस्या को मनाया जाता है। यह अन्धकार पर प्रकाश डालनेवाला त्योहार है। इस त्योहार के संबन्ध में एक कहानी प्रसिद्ध है कि प्राचीनकाल में नरकासुर नामक एक क्रूर राक्षस रहता था । वह सभी को बहुत सताता था। बहुत स्त्रियों को कारागार में बन्दकर दिया था। लोगों में त्राहि-त्राहि मच गई । सभी लोगों ने जाकर भगवान कृष्ण से प्रार्थना की हैं कि उस राक्षस को मारकर हमारी रक्षा कीजिए। श्रीकृष्ण ने सत्यभामा समेत जाकर नरकासुर को युद्ध में मार डाला। उस दिन की याद में लोग हर साल दीवाली मनाते हैं। उस दिन लोग घरों को साफ़ करके घर-घर में दीप जलाकर खुशी मनाते हैं। बच्चे नये कपडे पहनकर पटाखे आदि छोडते हैं। पकवान खाते हैं। बन्धु लोग आते हैं। मंदिर में जाकर भगवान की पूजा करते हैं। खासकर लक्ष्मी की पूजा करते हैं। उस दिन से व्यापारी लोग पुराने हिसाब ठीक करके नये हिसाब शुरू करते हैं।

19. पर्यावरण और प्रदूषण (వాతావరణ కాలుష్యము)

पर्यावरण याने वातावरण है। पर्यावरण में संतुलन होना चाहिए। नहीं तो हमें कई हानियाँ होती हैं। पशु, पक्षी और हम सब मनुष्य हवा में से आक्सीजन लेते हैं और कार्बन-डाइ-आक्सइड छोडते हैं। यह इसी रूप में पर्यावरण में फैलता है। पेड-पौधों की सहायता से पर्यावरण संतुलित हो जाता है।

पर्यावरण के असंतुलन से मौसम समय पर नहीं आता और वर्षा नियमित रूप से नहीं होते । वर्षा हुई भी तो कहीं अतिवृष्टि कहीं अल्पवृष्टि होती है।

पर्यावरण के प्रदूषण को रोकने में हम सब सहयोग दे सकते हैं। सबसे पहले तो हम गंदगी न फैलाएँ। अपने आसपास की नालियों को साफ़ रखें। कूडा – कचरा जहाँ-तहाँ न फेंकें। जंगल के वृक्ष न काटें। हमारे यहाँ पेड लगाना पुण्य कार्य माना गया है।

पर्यावरण हमारा रक्षा कवच है। हमारे स्वस्थ जीवन का आधार साफ़-सुथरा पर्यावरण ही है। पर्यावरण की रक्षा के लिए हमें उपर्युक्त कामों को करना चाहिए।

20. वृक्ष हमारे साथी (వృక్షాలు మన మిత్రులు)

प्रस्तावना :
वृक्ष या पेड हमारे साथी हैं। जीवन की राह में वे हमारी मदद करते ही रहते हैं। वे न केवल हमारे साथी हैं, बल्कि पशु-पक्षी के भी साथी हैं। वृक्ष महान होते हैं। उन्हीं के नीचे सिध्दार्थ ने ज्ञान प्राप्त कर लिया है। वे मानव समाज के अनादि से मित्र हैं। प्रकृति की शोभा इनसे ही बढ़ती है। वृक्ष हमारे साथी हैं। वे सदा हमें अपनी छाया प्रदान करके लाभ पहुंचाते हैं।
1) मानव को फूल, फल और छाया देते हैं। ईधन देते हैं।
2) अनेक प्रकार की उपयोगी चीजें इनसे मिलती हैं।

विश्लेषण :
जैसे दरवाज़े, कुर्सियाँ, गाडियाँ इत्यादि।
4) अपनी हरियाली से पर्यावरण को संतुलित रखते हैं।
5) प्राणवायु प्रदान करते हैं। गृह निर्माण में काम आते हैं।

उपसंहार :
हमें वृक्षारोपण को बनाये रखना चाहिए। वृक्षों का संरक्षण करना चाहिए। वृक्षों की पूजा करनी चाहिए क्योंकि वे हमारे साथी हैं। हम इनकी रक्षा करें तो वे हमारी रक्षा करेंगे।

AP Board 8th Class Hindi निबंध लेखन

21. आधुनिक विज्ञान की प्रगति (ఆధునిక విజ్ఞాన ప్రగతి)

प्रस्तावना :
आज का युग विज्ञान का है। विज्ञान ने प्रकृति को जीत लिया है। मानव जीवन में क्रांतिकारी परिवर्तन लाया है। दिन-ब-दिन विज्ञान में नये-नये आविष्कार हो रहे हैं। इनका सदुपयोग करने से मानव कल्याण होगा। दुर्विनियोग करने से बहुत नष्ट यानी मानव विनाश होगा।
विज्ञान से ये लाभ हैं –

  1. मोटर, रेल, जहाज़, हवाई जहाज़ आदि विज्ञान के वरदान हैं। इनकी सहायता से कुछ ही घंटों में सुदूर प्रांतों को जा सकते हैं।
  2. समाचार पत्र, रेडियो, टेलिविज़न आदि विज्ञान के आविष्कार हैं। ये लोगों को मनोरंजन के साथ-साथ ज्ञान प्रदान करते हैं।
  3. बिजली हमारे दैनिक जीवन के लिए अत्यंत आवश्यक है। बिजली के बिना जीवन की कल्पना भी नहीं की जा सकती।
  4. बढ़ती हुई जनसंख्या के लिए आवश्यक आहार पदार्थों की उत्पत्ति में सहायक है।
  5. नित्य जीवन की आवश्यकताओं की पूर्ति में सहायकारी है। लोगों के जीवन को सरल तथा सुगम बनाया है।
  6. रोगों को दूर करने के लिए कई प्रकार की दवाओं और अनेक प्रकार के उपकरणों का आविष्कार . किया है।
  7. विज्ञान ने अंधों को आँख, बधिरों को कान और गूगों को ज़बान भी दी है।

विज्ञान से कई नष्ट भी हैं –

  1. विज्ञान ने अणुबम, उदजन बम, मेगटन बम आदि अणु अस्त्रों का आविष्कार किया। इनके कारण विश्व में युद्ध और अशांति का वातावरण है।
  2. मनुष्य आलसी, तार्किक और स्वार्थी बन गया है। उपसंहार : उसका सदुपयोग करेंगे तो वह कल्याणकारी ही होगा। आज दिन-ब-दिन, नये-नये आविष्कार हो रहे हैं। इनसे हमें अत्यंत लाभ है।

22. कृत्रिम उपग्रह (కృత్రిమ ఉపగ్రహం)

प्रस्तावना (भूमिका) :
ग्रहों की परिक्रमा करने वाले आकाशीय पिंडों को उपग्रह कहते हैं। कृत्रिम उपग्रह तो मानव द्वारा बनाये गये ऐसे यंत्र हैं, जो धरती के चारों ओर निरंतर घूमते रहते हैं।

विषय विश्लेषण :
अंतरिक्ष के रहस्यों का अध्ययन करने के लिए सर्वप्रथम रूस ने 1957 में स्पुतनिक -1 कृत्रिम उपग्रह को अंतरिक्ष में छोडा था। भारत ने अपना पहला उपग्रह ‘आर्यभट्ट’ को 1975 में अंतरिक्ष में छोडा था। दूसरा भास्कर – 1 को 1979 को छोड़ा था। इसके बाद भारत ने रोहिणी, एप्पल और भास्कर – 2 को भी छोडा था। उन उपग्रहों को अंतरिक्ष में रॉकेटों की सहायता से भेजा जाता है। ये धरती की परिक्रमा करने लगते हैं। परिक्रमा करनेवाले मार्ग को उपग्रह की कक्षा कहते हैं। इन कृत्रिम उपग्रहों से हमें बहुत कुछ प्रगति करने का अवसर मिला। धरती एवं अंतरिक्ष के बारे में जानकारी प्राप्त हुई है।

निष्कर्ष :
अनेक प्रकार की वैज्ञानिक खोजों के लिए कृत्रिम उपग्रहों का निर्माण किया गया। ये कई प्रकार के होते हैं। वैज्ञानिक उपग्रह, मौसमी उपग्रह, भू – प्रेक्षण उपग्रह, संचार उपग्रह आदि। वैज्ञानिक उपग्रह, वैज्ञानिक प्रयोगों के लिए और रक्षा उपग्रह सैनिकों की रक्षा के लिए काम आते हैं। मौसम उपग्रह से मौसमी जानकारी प्राप्त करते हैं। भू – प्रेक्षण से भू संपदा, खनिज संपदा, वन, फसल, जल आदि की खोज होती है। संचार उपग्रहों से टेलिफ़ोन और टेलिविज़न संदेश भेजे जाते हैं और पाये जाते हैं। आजकल के सभी वैज्ञानिक विषय कृत्रिम – उपग्रहों पर आधारित होकर चल रहे हैं।

AP Board 8th Class Hindi पत्र लेखन

AP State Syllabus AP Board 8th Class Hindi Textbook Solutions पत्र लेखन Questions and Answers.

AP State Syllabus 8th Class Hindi पत्र लेखन

1. अपने भाई के विवाह में भाग लेने के लिए पाँच दिन की छुट्टी माँगते हुए कक्षाध्यापक के नाम छुट्टी पत्र लिखिए।
उत्तर:

आलमूरु,
दि. x x x x x

सेवा में,
श्री कक्षाध्यापक जी,
आठवीं कक्षा,
यस. यस. हाईस्कूल, आलमूरु।
महोदय,

सादर प्रणाम ।

सेवा में निवेदन है कि मेरे भाई का विवाह अगले सोमवार अमलापुरम में होनेवाला है । मुझे उस विवाह में सम्मिलित होना चाहिए। इसलिए मैं पाठशाला में नहीं आ सकती । कृपया आप मुझे पाँच दिन की छुट्टी देने की कृपा करें।

आपकी आज्ञाकारी छात्रा,
पि. ज्योति,
आठवीं कक्षा,
क्रम संख्या – 1919.

AP Board 8th Class Hindi पत्र लेखन

2. अपनी पाठशाला में मनाये गये वार्षिकोत्सव का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

तेनाली,
दि. x x x x x

प्रिय मित्र,

मैं यहाँ कुशल हूँ। आशा है कि वहाँ तुम कुशल हो । मैं अपने स्कूल के वार्षिकोत्सव का वर्णन कर रहा हूँ।

दिनांक x x x x को हमारे स्कूल का वार्षिकोत्सव बडे धूम-धाम से मनाया गया । उस दिन स्कूल और सभा मंडप रंग – बिरंगे काग़ज़ से सजाये गये। फाटक पर “सुस्वागतम” टाँगी गयी। शाम के पाँच बजे सभा आरंभ हुई । बहुत से लोग वार्षिकोत्सव देखने आये। हमारे प्रधानाध्यापक अध्यक्ष बने। शिक्षा मंत्री ने मुख्य अतिथि के रूप में भाषण दिया । विद्यार्थियों से कार्यक्रम संपन्न हुए। विजेताओं को पुरस्कार दिये गये। राष्ट्रीय गीत के साथ सभा समाप्त हुई।

तुम्हारे माँ-बाप को मेरे नमस्कार बताओ | पत्र की प्रतीक्षा में।

तुम्हारा प्रिय मित्र,
के. अमरनाथ,
आठवीं कक्षा,
अनुक्रमांक – 46.

पता :
यस. मनीष लाल,
आठवीं कक्षा ‘ए’,
श्री सिद्धार्था हाईस्कूल, राजमहेन्द्री – 2.

 

3. बिजली की अच्छी व्यवस्था के लिए अधिकारियों को पत्र लिखिए।
उत्तर:

अमलापुरम
दि. x x x x x

प्रेषक :
सि.हेच. कोंडलराव ( अध्यापक)
जि.प. हाईस्कूल, अमलापुरम।

सेवा में,
असिस्टेन्ट इंजनीयर (आपरेषन्स)
अमलापुरम सब स्टेशन, अमलापुरम।

प्रिय महाशय,

आपकी सेवा में नम्र निवेदन है कि हमारे नगर में बिजली की सप्लाई अच्छी तरह नहीं हैं। हर रोज़ घंटों बिजली नहीं रहती । इससे ग्राहकों को बड़ी मुसीबत होती है। टी.वी. के कार्यक्रम नहीं देख पाते। विद्या, परीक्षा की अच्छी तैयारी नहीं कर पाते । सब तरह के लोगों को कठिनाइयों का सामना करना पड़ रहा है। इसलिए आप बिजली की सप्लाई ठीक तरह से करवाने की कृपा करें।

भवदीय,
नं. xxx,

पता:
असिस्टेन्ट इंजनीयर
अमलापुरम सब स्टेशन,
अमलापुरम (मंडल), पू.गो. ज़िला – 533 201.

4. किसी प्रसिद्ध स्थान के बारे में वर्णन करते हुए मित्र को पत्र लिखिए।
उत्तर:

विशाखपट्टणम,
दि. x x x x x

प्रेषक :
ऐ.सत्य सूर्य श्रीनिवास,
आठवीं कक्षा, नं. 444,
जि.प. हाईस्कूल, विशाखपट्टणम |

प्रिय मित्र,

मैं यहाँ सकुशल हूँ। हमारी परीक्षाएँ इसी महीने में शुरू होगी । मैं मन लगाकर खूब पढ़ रहा हूँ। पिछले सप्ताह अपने स्कूल के कुछ छात्रों के साथ तिरुपति देखने गया । हम रेल गाड़ी से गये। हमारे साथ हमारे दो अध्यापक भी आये। हम सब तिरुपति के देवस्थान की धर्मशाला में ठहरे | भगवान बालाजी के दर्शन करके हम आनंद विभोर हो गये।

वहाँ पर हम दो दिन रहे। तिरुपति में हमने कोदंडराम स्वामी का मंदिर, गोविंदराज स्वामी का मंदिर पापनाशनम, आकाशगंगा आदि देखें । उसके बाद मंगापुरम तथा श्री वेंकटेश्वर विश्वविद्यालय भी देखें। पिताजी को मेरे प्रणाम,

प्रिय मित्र,
ए. सत्य सूर्य श्रीनिवास।

पता :
के. रामप्रसाद,
हाईस्कूल रोड, अमलापुरम।

5. आवश्यक पुस्तकें खरीदने केलिए पैसे माँगते हुए पिता के नाम पत्र लिखिए।
उत्तर:

ताडिकोंडा,
दि. x x x x x

पूज्य पिताजी,
सादर प्रणाम।

मैं यहाँ कुशल हूँ। सोचता हूँ कि आप सब वहाँ सकुशल हैं। मैं अच्छी तरह पढ रहा हूँ। परीक्षाओं के लिए खूब तैयारी कर रहा हूँ। मुझे यहाँ कुछ आवश्यक किताबें खरीदनी हैं। इसलिए ₹ 500/- एम. ओ द्वारा भेजने की कृपा करें। माताजी को मेरे प्रणाम कहना।

आपका आज्ञाकारी पुत्र,
XXXX.

पता :
के. रवि,
3 – 6 – 31/3,
एस.बी.ए. वीधि,
रेपल्ले।

AP Board 8th Class Hindi पत्र लेखन

6. आपके नगर में पुस्तक प्रदर्शनी लगी हुई है। उसे देख आने के लिए एक दिन की छुट्टी माँगते हुए कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

विनुकोंडा,
दि. x x x x x

सेवा में,
श्री कक्षाध्यापक जी,
आठवीं कक्षा,
जड. पी. हाईस्कूल,
विनुकोंडा।

सादर प्रणाम,

मैं आप की पाठशाला में आठवीं कक्षा पढ़ रहा हूँ। अपने नगर में पुस्तक प्रदर्शनी लगी हुई है। मैं कल इसे देखने जाना चाहता हूँ। इसलिए कृपया कल x x x x को सिर्फ एक दिन की छुट्टी देने प्रार्थना कर रहा हूँ।
धन्यवाद सहित,

आपका
आज्ञाकारी छात्र
x x x x x

7. ग्रीष्मावकाश व्यतीत करने के विषय का वर्णन करते हुए अपने मित्र के नाम पत्र लिखिये।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x

प्रिय मित्र,

साइ कुमार,
यहाँ मैं सकुशल हूँ। बहुत दिनों से तुम्हारा पत्र मुझे नहीं मिला | इस साल मैं ने ग्रीष्मावकाश बेंगलूर में बिताया | उस शहर के मल्लेश्वरम में हमारी माताजी रहती हैं। गरमी के मौसम में बेंगलूर का वातावरण ठंडा रहता है। वहाँ पेडों की हरियाली आँखों को आराम देती है।

बेंगलूर सचमुच एक सुन्दर नगर है। सुन्दर मकान, साफ़-सुथरी सडकें और सुहाने बाग बगीचे नगर की शोभा बढ़ाते हैं। मैं रोज़ वहाँ के लाल बाग में घूमने जाता हूँ। सिटी मार्केट में अच्छा बाज़ार लगता है। वहाँ पर कई रेशम के कारखाने हैं।

पिताजी का पत्र पाकर मुझे वहाँ से आ जाना पड़ा | बेंगलूर छोडकर आते हुए मुझे चिंता हुई । अपने माता-पिता से मेरे नमस्कार कहो।

तुम्हारा मित्र,
ऐ.यस.वी. प्रसाद।

पता:
यस. साइ कुमार,
पिता : विजय, सीतम्मधारा,
विशाखपट्टणम – 13.

8. अपने सहपाठियों के साथ आप किसी ऐतिहासिक नगर गये। उसका वर्णन करते हुए अपने छोटे भाई को पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय छोटे भाई,
आशीश,

तुम्हारा पत्र अभी मिला, पढकर खुश हुआ क्योंकि घर के समाचार प्राप्त हुए हैं। तुम जानते हो कि हम कुछ विद्यार्थी इस महीने की पहली तारीख को कश्मीर की यात्रा पर गये । हम विजयवाडा से तमिलनाडु एक्सप्रेस से दिल्ली गये। दिल्ली में दो दिन ठहरे । वहाँ से हम जम्मू तक रेल से गये। जम्मूतावी से हम सब श्रीनगर पहुंचे। रास्ते के दृश्य अत्यंत मनोहर हैं। हम श्रीनगर में एक होटल में ठहरे।। मौसम बडा सुहावना था । वहाँ पर हमने डलझील, शंकराचार्य मंदिर, निशांत बाग, शालिमार बाग आदि देखें। बाकी बातें घर आकर सुनाऊँगा।

तुम्हारा प्यारा भाई,
आर.यस.कुमार,
आठवीं कक्षा ‘ए’
जि.प.हाईस्कूल,
विजयवाडा ।

पता :
आर. रामाराव,
पिता : गोपालराव, .
गाँधीनगर, काकिनाडा।

AP Board 8th Class Hindi पत्र लेखन

9. आपके नगर में वैज्ञानिक प्रदर्शनी लगी हुई है। उसे देख आने के लिए एक दिन की छुट्टी माँगते हुए कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

गुंटूर,
दि. x x x x x

सेवा में,
श्री कक्षाध्यापक जी,
आठवीं कक्षा,
मुन्सिपल हाईस्कूल,
गुंटूर।

सादर प्रणाम

मैं आपकी पाठशाला में आठवीं कक्षा पढ़ रहा हूँ! गुंटूर नगर में गुंटाग्रौड्स में एक वैज्ञानिक प्रदर्शनी चली रही है।

मैं भी कल उस प्रदर्शनी देखने जाना चाहता हूँ। इसलिए आप मुझे कल एक दिन की छुट्टी देने प्रार्थना कर रहा हूँ।
धन्यवाद,

आपका,
आज्ञाकारी छात्र
x x x x x x

10. किसी ऐतिहासिक स्थान का वर्णन करते हुए अपने मित्र के नाम पत्र लिखिए|
उत्तर:

विजयवाडा,
दि. xxxxx

प्यारे मित्र श्रीनिवास,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ सकुशल हो।

मुख्यतः मैं ऐतिहासिक यात्रा पर हैदराबाद जाकर कल ही लौट आया हूँ। हैदराबाद एक ऐतिहासिक नगर है। हैदराबाद तेलंगाणा की राजधानी नगर भी हैं। हम हैदराबाद में चारमीनार, नेहरू जुलाजिकल पार्क, गोलकोंडा, उस्मानिया विश्वविद्यालय, शासन सभा भावन, चौमहल्ला पैलेस, बेगमपेट विमान केंद्र, एन.टी.आर, गार्डेन्स आदि देख लिये।

मैं आशा करता हूँ कि तुम भी हैदराबाद आगामी छुट्टियों में देख सकते हो।
बड़ों को मेरा नमस्कार,

तुम्हारे प्यारे मित्र,
वेणु गोपाल,
विजयवाडा।

पता :
के. कुमार,
पिता : के. मल्लेश,
घर नंबर 20-30-40
विष्णालयम वीधि,
दाचेपल्लि।
गुंटूर जिला।

11. हिन्दी सीखने की आवश्यकता पर जोर देते हुए अपने दोस्त (मित्र) के नाम पत्र लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x

प्रिय मित्र,

सुरेश कुमार, तुम्हारा पत्र पाकर मैं बहुत खुश हुआ । मैं अगले फरवरी में हिन्दी विशारद परीक्षा में बैठने की तैयारी कर रहा हूँ। हिन्दी सीखने में बहुत आसानी भाषा है। वह हमारे भारत की राष्ट्र भाषा है। देश भर में असंख्य लोग यह भाषा समझते और बोलते हैं। अगर हम उत्तर भारत में कही भी जाएँ तो हिन्दी की उपयोगिता समझ में आयेगी। वहाँ अंग्रेज़ी या किसी भी दूसरी भाषा से काम नहीं चलता | हिन्दी नहीं जानते तो हम वहाँ एक अजनबी रह जायेंगे। इसलिए तुमसे भी मेरा अनुरोध है कि तुम भी हिन्दी सीख लो। आशा है कि तुम समय-समय पर पत्र लिखा करोगे।

तुम्हारा,
प्रिय मित्र,
ऐ.श्रीनिवास

पता:
सुरेश कुमार,
आठवीं कक्षा ‘बी’,
जि.प्र.प.हाईस्कूल,
काकिनाडा।

12. तुम्हारे देखे हुए प्रदर्शिनी का वर्णन करते हुए मित्र को पत्र लिखिए।
उत्तर:

विलसा,
दि. x x x x x

प्रिय मित्र साई,

मैं यहाँ. कुशल हूँ। तुम भी कुशल समझता हूँ। आजकल विजयवाडा में एक बड़ी – भारी औद्योगिक प्रदर्शिनी चल रही है। मैंने उसे देखा है उस प्रदर्शिनी के बारे में तुम्हें कुछ बताना चाहता हूँ।

इस प्रदर्शिनी में सैकड़ों की दूकानें, खिलौने की दूकानें हैं। इनके साथ खेतीबारी के संबंधित यंत्र और औजारों की प्रदर्शिनी भी हो रही है। बच्चों को आनंद देनेवाली ‘बच्चों की रेल गाडी’ है। घूमनेवाली बडी ‘जैन्टवील’ है। हवाई जहाज़, रॉकेट और ऊँट हैं। उन पर बैठकर सफ़र कर सकते हैं। रेल विभाग, तार विभाग के जो स्टाल हैं वे बडे आकर्षक हैं और अन्य कई आकर्षणीय विभाग हैं।

परीक्षा के समाप्त होते ही तुम यहाँ चले आओ। तुमको भी मैं ये सब दिखाऊँगा। तुम्हारे माता-पिता से मेरा नमस्कार कहना ।

तुम्हारा प्रिय मित्र,
x x x x

पता:
यस.यस.साई,
आठवीं कक्षा,
जि.प्र.प.हाईस्कूल,
अमलापुरम, पू.गो. ज़िला।

13. तुम्हारे गाँव में सफ़ाई ठीक नहीं हैं । स्वास्थ्य अधिकारी के नाम पत्र लिखिए।
उत्तर:

उरवकोंडा,
दि. x x x x x

प्रेषक:
साईबाबा यस,
S/o. लालशाह,
मैंनेजर, स्टेट बैंक आफ इंडिया,
उरवकोंडा।

सेवा में,
श्रीमान् स्वास्थ्य अधिकारी,
पंचायत कार्यालय,
उरवकोंडा।

मान्य महोदय,

आपकी सेवा में नम्र निवेदन है कि “कुछ महीनों से हमारे गाँव में सफ़ाई ठीक ढंग से नहीं हो रही है। सड़कों पर कूडा-करकट जमा रहता है। नालों का गंदा पानी सड़कों पर बहता है। उनको साफ़ करने की ठीक व्यवस्था नहीं है। इसलिए मच्छर खूब बढ़ गये हैं। कई लोग मलेरिया के शिकार बन रहे हैं। इसलिए मैं आपसे प्रार्थना करता हूँ कि हर रोज़ सफ़ाई करने की अच्छी व्यवस्था की जाय”|

भवदीय,
नं. x x x x

पता:
स्वास्थ्य अधिकारी,
पंचायत कार्यालय,
उरवकोंडा।

AP Board 8th Class Hindi पत्र लेखन

14. तुम्हारे पिताजी की बदली हुई है। टी.सी., सी.सी., यस.सी. के लिए प्रधानाध्यापक जी को पत्र लिखिए।
उत्तर:

आलमूरु,
दि. x x x x x

आदरणीय प्रधानाध्यापक जी,

मैं आठवीं कक्षा (बी) का विद्यार्थी हूँ। मेरा नंबर 42 है। मेरे पिताजी की बदली नेल्लूर को हुई है। इसलिए मेरे टी.सी. (Transfer Certificate) (सी.सी.) (Conduct Certificate) और एस.सी. (Study Certificate) यथाशीघ्र दिलाने की कृपा करें। मैं नेल्लूर की पाठशाला में भर्ती होना चाहता हूँ।

आपका विनम्र विद्यार्थी,
नं. – 142
पी. ज्योति,
आठवीं कक्षा ‘बी’.

पता:
श्रीमान् प्रधानाध्यापक जी,
यस.यस. हाईस्कूल, आलमूरु।

15. विहार यात्रा पर जाने के लिए पैसे व अनुमति माँगते हुए पिता जी के नाम पत्र लिखिए।
उत्तर:

गुडिवाडा,
दि. x x x x x

पूज्य पिताजी,
सादर प्रणाम,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि आप भी वहाँ सकुशल है। मैं यहाँ अच्छी तरह पढ़ रहा हूँ।

हाँ, पिताजी, हमारी पाठशाला के आठवीं कक्षा के सारे छात्र विहार यात्रा पर जाने वाले हैं। आप कृपया मुझे भी जाने की अनुमति देते हुए इस के लिए ₹ 500/- भेजने की प्रार्थना कर रहा हूँ।
माता जी को मेरा नमस्कार,
धन्यवाद सहित,

आपका
आज्ञाकारी पुत्र,
पी. बसवन्ना,
गुडिवाडा।

पता :
पी. रमणय्या
घर – 20 – 15 – 10,
तिरुपतम्मा मंदिर वीधि,
इंचपेट, विजयवाडा।

16. अपने मामा के विवाह में जाने के लिए तीन दिन की छुट्टी माँगते हुए प्रधानाधापक के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

सेवा में,
श्री प्रधानाधापक जी,
हिंदु हाईस्कूल,
विजयवाडा।

सादर प्रणाम,

मैं आपकी पाठशाला में आठवीं कक्षा पढ़ रहा हूँ। ता. xxxx को मेरे मामा की शादी तिरुपति में होनेवाली है। इसलिए इस में भाग लेने के लिए मुझे कृपया तीन दिन ता. xxxxx से xxxx तक छुट्टी देने की प्रार्थना। धन्यवाद सहित,

आपका
आज्ञाकारी छात्र,
संजय. के,
आठवीं कक्षा

17. ‘दशहरे’ का महत्व बताते हुए छोटे भाई को पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय भाई श्रीकर,
आशिष

मैं यहाँ कुशल हूँ। आशा है कि आप सब सकुशल हैं। एक हफ्ते के पहले मैं दशहरे की छुट्टियाँ बिताने यहाँ आया। यहाँ ‘दशहरा’ बडे धूमधाम से मनाया जाता है। यहाँ का कनकदुर्गा मंदिर प्रसिद्ध है। हर रोज़ कनकदुर्गा के नये – नये अलंकार किये जाते हैं। दशहरे के समय दूर – दूर से कई यात्री आते हैं। वे कृष्णा नदी में स्नान करते हैं। दुर्गा माता का दर्शन करते हैं। रात के समय मंदिर रंग बिरंगे विद्युत दीपों से सजाया जाता है। उस समय की शोभा निराली होती है।

विजयवाडे में गाँधी पहाड पर नक्षत्रशाला भी है। तुम दशहरे की छुट्टियों में यहाँ आओ। हम दोनों बडे आनंद के साथ समय बिता सकेंगे। माता – पिता को मेरे प्रणाम कहना | पत्र की प्रतीक्षा में।

तुम्हारा बड़ा भाई,
x x x x x

पता:
चिरंजीवि श्रीकर,
दसवी कक्षा,
एस.एस. हाई स्कूल,
आलमूरु, पू.गो. जिला

18. बीमार बहन को धीरज बंधाते हुए पत्र लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x

प्यारी बहन सुशी को,
आशीर्वाद।

मैं यहाँ अच्छी तरह पढ़ रहा हूँ। आज ही घर से पत्र आया है कि तुम्हारी तबीयत ठीक नहीं है। अस्पताल में पाँच दिन रहकर घर आयी हो। इस समाचार से मैं दुखी हूँ। लेकिन क्या करेंगे? जीवन में सुख – दुख को समान रूप से भोगना पडता है। तुम समय पर दवा लेने से और डॉक्टर साहब के ‘कहने के अनुसार नियम पालन करने से जल्दी ही चंगी हो जाओगी। स्वस्थ होकर जल्दी स्कूल • जाओगी। इसकी चिंता न करना। खुशी से रहो। तुम्हारी बीमारी दूर हो जोएगी। माँ – बाप को प्रणाम। छोटे बाई को प्यार।

तुम्हारा बड़ा भाई,
x x x x

पता :
श्री. सुशी,
पिता. पि. रामय्या जी,
गाँधीनगर,
काकिनाडा।

19. कल रात से आपको बुखार है। दो दिन की छुट्टी माँगते हुए कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

तेनाली,
दि. x x x x x

सेवा में,
श्री कक्षाध्यापक जी,
मुन्सिपल बाईस हाईस्कूल,
तेनाली।

सादर प्रणाम,

मैं आपकी पाठशाला में आठवीं कक्षा पढ़ रहा हूँ। मुझे कल रात से बुखार आया। डाक्टरों ने दो दिन आराम लेने की सलाह दी। इसलिए कृपया मुझे ता. xxxx और xxxxx दो दिन छुट्टी देने के लिए प्रार्थना कर रहा हूँ।

धन्यवाद सहित,

आप का आज्ञाकारी छात्र,
के. रमण
आठवीं कक्षा,

20. अपने द्वारा की गई शैक्षिक यात्रा का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

जग्गय्यपेट,
दि. x x x x x

प्यारे मित्र रामु,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ सकुशल हो।

मेरी पाठशाला की ओर से एक शैक्षणिक यात्रा पर हम हैदराबाद गये। हैदराबाद से हम कल ही लौट आये।

हैदराबाद भाग्यनगर है। यह तेलंगाणा की राजधानी है। यह बडा देखने लायक नगर है। हम हैदराबाद में एक सप्ताह ठहरे। . हम हैदराबाद में चारमीनार, गोलकोंडा, नेहरू जुलाजिकल पार्क, सालरजंग म्यूजियम, बिर्लामंदिर, बेगमपेट विमान केंद्र, शासन सभा भवन, हाईकोर्ट भवन उस्मानिया विश्व विद्यालय आदि देखें।

मैं आशा करता हूँ कि तुम भी हैदराबाद आगामी छुट्टियों में अवश्य देखते हो।
बडों को मेरा नसस्कार,

तुम्हारे प्यारे मित्र,
मधुसूदन,
जग्गयपेट।

पता :
टी. रामू,
पिता : गोपीनाथ
घरनंबर: 40-40-26,
शिवालयम वीधि,
कर्नूला।

AP Board 8th Class Hindi पत्र लेखन

21. अपने परिवार के साथ पुस्तक प्रदर्शनी देखने जाना है। अनुमति माँगते हुए कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

माचा
दि. x x x x x

सेवा में,
श्री कक्षाध्यापक जी,
आठवीं कक्षा,
जड. पी. हाईस्कूल,
माचर्ला

सादर प्रणाम,

मैं अपनी पाठशाला में आठवीं कक्षा पढ़ रहा हूँ। मेरा नाम के. राजेश है। मैं अपने परिवार के साथ कल गुंटूर पुस्तक प्रदर्शनी देखने जा रहा हूँ। इसलिए मैं कल x x x x को छुट्टी देते मुझे अनुमति देने की प्रार्थना।

आपका आज्ञाकारी छात्र,
के. राजेश,
आठवीं कक्षा,
जि.प. हाईस्कूल,
माचर्ला।

22. मनपसंद त्यौहार का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

गुडिवाडा,
दि. x x x x x

प्यारे मित्र गणेश,
मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ सकुशल हो।

मैं अब की बार इस पत्र में मन पसंद त्यौहार ‘दीवाली’ का वर्णन कर रहा हूँ।

दीवाली हिंदुओं का प्रमुख त्यौहार है। यह हर साल आश्वयुजमास के अमावास्या को मनाया जाता है। इस दिन लोग बहुत सबेरे ही उठते हैं। सिरोस्नान करते हैं। नये – नये वस्त्र पहनते हैं। अच्छे – अच्छे ‘पकवान बनाते हैं।

इस दिन लोग धन की देवी लक्ष्मी की पूजा करते हैं। बच्चे इस दिन बड़ी खुशियाँ मनाते हैं। शाम को घरों में सड़कों पर, मंदिरों में दीप जलाते हैं। नरकासुर नामक राक्षस को श्रीकृष्ण सत्यभामा समेत युद्ध करके मार डाला। इस उपलक्ष्य में भी दीवाली मानते हैं। रात को अतिशबाजी होती है। पटाखें जलाते हैं। खुशियाँ मनाते हैं।
माता – पिता को मेरा नमस्कार बताना।

तुम्हारे प्यारे मित्र,
के. सतीष

पता :
पि. गणेश,
पिता : गोपाल राव
गाँधीनगर, काकिनाडा।

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

AP State Syllabus AP Board 8th Class Hindi Textbook Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम‌‌ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

8th Class Hindi Chapter 12 बढ़ते‌ ‌क़दम‌‌ Textbook Questions and Answers

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम 1
प्रश्न 1.
‌चित्र‌ ‌में‌ ‌दिखायी‌ ‌दे‌ ‌रहे‌ ‌महापुरुष‌ ‌का‌ ‌नाम‌ ‌बताओ।‌
उत्तर:
‌चित्र‌ ‌में‌ ‌दिखायी‌ ‌दे‌ ‌रहे‌ ‌महापुरुष‌ ‌का‌ ‌नाम‌ ‌महात्मा‌ ‌गाँधीजी‌ ‌हैं।‌

‌प्रश्न 2.
‌वे‌ ‌क्या‌ ‌कर‌ ‌रहे‌ ‌हैं‌ ‌?
उत्तर:
‌वे‌ ‌डायरी‌ ‌लिख‌ ‌रहे‌ ‌हैं।

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

प्रश्न 3.
‌तुम्हें‌ ‌लिखना‌ ‌कैसा‌ ‌लगता‌ ‌है‌‌?‌ ‌अपने‌ ‌शब्दों‌ ‌में‌ ‌बताओ।
उत्तर:
‌मुझे‌ ‌लिखना‌ ‌बहुत‌ ‌अच्छा‌ ‌लगता‌ ‌है।‌ ‌मैं‌ ‌पढ़ने‌ ‌से‌ ‌लिखना‌ ‌ही‌ ‌अधिक‌ ‌पसंद‌ ‌करता‌ ‌हूँ।‌‌

सुनो‌ ‌-‌ ‌बोलो‌‌

प्रश्न 1.
‌‌इस‌ ‌डायरी‌ ‌की‌ ‌घटनाओं‌ ‌के‌ ‌आधार‌ ‌पर‌ ‌बताओ‌ ‌समीना‌ ‌कैसी‌ ‌लडकी‌ ‌है?‌
उत्तर:

  1. समीना‌ ‌हर‌ ‌दिन‌ ‌स्कूल‌ ‌जानेवाली‌ ‌और‌ ‌समय‌ ‌पालन‌ ‌करनेवाली‌ ‌लडकी‌ ‌है।‌‌
  2. ‌समीना‌ ‌माता‌ ‌की‌ ‌सेवा‌ ‌और‌ ‌दीदी‌ ‌को‌ ‌काम‌ ‌में‌ ‌सहायता‌ ‌करनेवाली‌ ‌लडकी‌ ‌है।‌
  3. ‌समीना‌ ‌कक्षा‌ ‌में‌ ‌पाठ‌ ‌ध्यान‌ ‌से‌ ‌सुननेवाली‌ ‌लडकी‌ ‌है।
  4. समीना‌ ‌को‌ ‌हर‌ ‌दिन‌ ‌डायरी‌ ‌लिखने‌ ‌की‌ ‌आदत‌ ‌है।‌‌
  5. ‌समीना‌ ‌न‌ ‌समझ‌ ‌विषय‌ ‌के‌ ‌बारे‌ ‌में‌ ‌पूछनेवाली‌ ‌लडकी‌ ‌है।‌

प्रश्न 2.
‌‌समीना‌ ‌के‌ ‌पाठशाला‌ ‌न‌ ‌जाने‌ ‌के‌ ‌क्या‌ ‌कारण‌ ‌हो‌ ‌सकते‌ ‌हैं‌‌?‌
उत्तर:
समीना‌ ‌पाठशाला‌ ‌न‌ ‌जाने‌ ‌के‌ ‌कारण‌ ‌ये‌ ‌हो‌ ‌सकते‌ ‌हैं‌ ‌कि‌ ‌”अपनी‌ ‌माँ‌ ‌की‌ ‌तबीयत‌ ‌ठीक‌ ‌न‌ ‌रहना‌ ‌और‌ ‌काम‌‌ में‌ ‌अपनी‌ ‌दीदी‌ ‌की‌ ‌सहायता‌ ‌करने‌ ‌के‌ ‌लिए‌ ‌रुक‌ ‌जाना”|‌

प्रश्न 3.
‌तुम‌ ‌अपनी‌ ‌पाठशाला‌ ‌में‌ ‌क्या‌ ‌-‌ ‌क्या‌ ‌करते‌ ‌हो?
उत्तर:
मैं‌ ‌अपनी‌ ‌पाठशाला‌ ‌में‌ ‌जाते‌ ‌ही‌ ‌प्रार्थना‌ ‌गीत‌ ‌के‌ ‌बाद‌ ‌पढना‌ ‌शुरू‌ ‌करती‌ ‌हूँ।‌ ‌अध्यापक‌ ‌जो‌ ‌पाठ‌ ‌पढ़ाते‌ ‌हैं‌ ‌उन्हें‌‌ ध्यान‌ ‌से‌ ‌सुनता‌ ‌हूँ।‌ ‌मध्याह्न‌ ‌भोजन‌ ‌के‌ ‌बाद‌ ‌फिर‌ ‌कक्षा‌ ‌में‌ ‌हाज़िर‌ ‌होता‌ ‌हूँ।‌ ‌शाम‌ ‌को‌ ‌कुछ‌ ‌समय‌ ‌पाठशाला‌‌ में‌ ‌ही‌ ‌खेलता‌ ‌हूँ।‌ ‌कभी-कभी‌ ‌विशेष‌ ‌समयों‌ ‌पर‌ ‌साथियों‌ ‌के‌ ‌साथ‌ ‌कक्षा‌ ‌को‌ ‌सजाने‌ ‌में‌ ‌भाग‌ ‌लेता‌ ‌हूँ।

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

प्रश्न 4.
‌समीना‌ ‌की‌ ‌कक्षा‌ ‌में‌ ‌और‌ ‌तुम्हारी‌ ‌कक्षा‌ ‌में‌ ‌क्या‌ ‌अंतर‌ ‌है?‌ ‌बताओ।
उत्तर:
समीना‌ ‌की‌ ‌कक्षा‌ ‌में‌ ‌और‌ ‌मेरी‌ ‌कक्षा‌ ‌में‌ ‌एक‌ ‌ही‌ ‌अंतर‌ ‌है‌ ‌बाकी‌ ‌सब‌ ‌समान‌ ‌हैं।‌ ‌अंतर‌ ‌यह‌ ‌है‌ ‌कि‌ ‌मेरी‌ ‌कक्षा‌‌ में‌ ‌केवल‌ ‌लडकियाँ‌ ‌हैं‌ ‌लेकिन‌ ‌समीना‌ ‌की‌ ‌कक्षा‌ ‌में‌ ‌लडकियों‌ ‌के‌ ‌साथ-साथ‌ ‌लडके‌ ‌भी‌ ‌हैं।‌

प्रश्न 5.
इस‌ ‌पाठ‌ ‌को‌ ‌अपने‌ ‌शब्दों‌ ‌में‌ ‌बताओ।‌
उत्तर:
यह‌ ‌पाठ‌ ‌समीना‌ ‌की‌ ‌डायरी‌ ‌है।‌ ‌समीना‌ ‌अपनी‌ ‌डायरी‌ ‌में‌ ‌हर‌ ‌रोज़‌ ‌घटनेवाली‌ ‌घटनाओं‌ ‌के‌ ‌बारे‌ ‌में‌ ‌लिखती‌‌ रहती‌ ‌हैं।‌ ‌20‌ ‌सितंबर,‌ ‌2012‌ ‌गुरुवार‌ ‌के‌ ‌दिन‌ ‌अपनी‌ ‌डायरी‌ ‌में‌ ‌इस‌ ‌प्रकार‌ ‌लिखी‌ ‌कि‌ ‌”माँ‌ ‌की‌ ‌तबीयत‌ ‌ठीक‌ ‌न‌ ‌होने‌ ‌के‌ ‌कारण‌ ‌वह‌ ‌एक‌ ‌हफ़ते‌ ‌से‌ ‌पाठशाला‌ ‌नहीं‌ ‌गयी‌ ‌थी।‌ ‌एक‌ ‌दिन‌ ‌माँ‌ ‌समीना‌ ‌उठने‌ ‌के‌ ‌पहले‌ ‌ही‌ ‌काम‌ ‌पर‌ ‌निकल‌ ‌चुकी‌ ‌थी‌ ‌।‌ ‌इसीलिए‌ ‌समीना‌ ‌उस‌ ‌दिन‌ ‌पाठशाला‌ ‌जाने‌ ‌के‌ ‌लिए‌ ‌सोचने‌ ‌लगी‌ ‌।‌ ‌लेकिन‌ ‌दीदी‌ ‌के‌ ‌अनुरोध‌ ‌से‌ ‌वह‌ ‌काम‌ ‌में‌ ‌दीदी‌ ‌की‌ ‌सहायता‌ ‌करने‌ ‌के‌ ‌लिए‌ ‌घर‌ ‌में‌ ‌ही‌ ‌रह‌ ‌जाती‌ ‌है‌ ‌।‌ ‌वह‌ ‌घर‌ ‌में‌‌ रहकर‌ ‌स्कूल‌ ‌के‌ ‌बारे‌ ‌में‌ ‌और‌ ‌अपने‌ ‌दोस्तों‌ ‌के‌ ‌बारे‌ ‌में‌ ‌सोचती‌ ‌रहती‌ ‌हैं।‌

21‌ ‌सितंबर,‌ ‌2012‌ ‌शुक्रवार‌ ‌को‌ ‌इस‌ ‌प्रकार‌ ‌लिखी‌ ‌थी‌ ‌कि‌ ‌वह‌ ‌स्कूल‌ ‌जाने‌ ‌के‌ ‌लिए‌ ‌निकली‌ ‌तो‌ ‌हल्का‌ ‌बारिश‌ ‌होने‌ ‌से‌ ‌देर‌ ‌हो‌ ‌गयी।‌ ‌थोडी‌ ‌देर‌ ‌से‌ ‌पाठशाला‌ ‌जाने‌ ‌से‌ ‌सभी‌ ‌अपने‌ ‌-‌ ‌अपने‌ ‌काम‌ ‌में‌ ‌लग‌ ‌जाते‌ ‌हैं।‌ ‌लोमडी‌ ‌की‌ ‌कहानी‌ ‌लिखनी‌ ‌थी‌ ‌।‌ ‌गैर‌ ‌हाज़िरी‌ ‌के‌ ‌कारण‌ ‌समीना‌ ‌को‌ ‌समझ‌ ‌में‌ ‌नहीं‌ ‌आता‌ ‌कि‌ ‌क्या‌ ‌करना‌ ‌है।‌ ‌अध्यापिका‌ ‌से‌ ‌पूछने‌ ‌पर‌ ‌वह‌ ‌उससे‌ ‌स्कूल‌ ‌न‌ ‌आने‌ ‌का‌ ‌कारण‌ ‌पूछकर‌ ‌हर‌ ‌दिन‌ ‌पाठशाला‌ ‌आने‌ ‌के‌ ‌लिए‌ ‌समझाती‌ ‌है‌ ‌और‌ ‌पाठ‌ ‌पढने‌ ‌को‌ ‌कहती‌ ‌है‌ ‌इस‌ ‌प्रकार‌ ‌दिन‌ ‌बीत‌ ‌जाता‌ ‌है।।‌‌

22‌ ‌सितंबर,‌ ‌2012‌ ‌शनिवार‌ ‌को‌ ‌इस‌ ‌प्रकार‌ ‌लिखी‌ ‌कि‌ ‌समीना‌ ‌पाठशाला‌ ‌समय‌ ‌पर‌ ‌पहुँची।‌ ‌पाठशाला‌ ‌समिति‌ ‌की‌ ‌बैठक‌ ‌में‌ ‌प्रधान‌ ‌अध्यापक‌ ‌और‌ ‌सरपंच‌ ‌बारी-बारी‌ ‌से‌ ‌बातें‌ ‌की।‌ ‌प्रधान‌ ‌अध्यापकजी‌ ‌ने‌ ‌बताया‌ ‌कि‌ ‌01‌ ‌अप्रैल,‌ ‌2010‌ ‌से‌ ‌बच्चों‌ ‌के‌ ‌लिए‌ ‌शिक्षा‌ ‌का‌ ‌अधिकार‌ ‌कानून‌ ‌अमल‌ ‌में‌ ‌ला‌ ‌रही‌ ‌है‌ ‌।‌ ‌इसके‌ ‌अन्तर्गत‌ ‌6‌ ‌से‌ ‌14‌ ‌वर्ष‌ ‌के‌ ‌सभी‌ ‌बच्चों‌ ‌को‌ ‌निशुल्क‌ ‌और‌ ‌अनिवार्य‌ ‌रूप‌ ‌से‌ ‌शिक्षा‌ ‌पाने‌ ‌का‌ ‌अधिकार‌ ‌है‌ ‌।‌ ‌और‌ ‌उन्हें‌ ‌एक‌ ‌पैसा‌ ‌भी‌ ‌खर्च‌ ‌करने‌ ‌की‌ ‌ज़रूरत‌ ‌नहीं‌ ‌है।‌ ‌तब‌ ‌समीना‌ ‌प्रधानाध्यापक‌ ‌से‌ ‌सरकार‌ ‌बच्चों‌ ‌के‌ ‌लिए‌ ‌देने‌ ‌की‌ ‌सुविधाओं‌ ‌के‌ ‌बारे‌ ‌में‌ ‌पूछने‌ ‌पर‌ ‌प्रधानाध्यापक‌ ‌प्रशंसा‌ ‌करके‌ ‌समाधान‌ ‌देते‌ ‌हैं‌ ‌कि‌ ‌सरकार‌ ‌पौष्टिक‌ ‌भोजन,‌ ‌बालिका‌ ‌शिक्षा,‌ ‌पेयजल‌ ‌की‌ ‌सुविधा,‌ ‌खेल‌ ‌सामग्री,‌ ‌खेल‌ ‌का‌ ‌मैदान,‌ ‌पोषाक,‌ ‌निशुल्क‌ ‌पाठ्यपुस्तकें‌ ‌और‌ ‌विविध‌ ‌प्रकार‌ ‌के‌ ‌प्रोत्साहन‌ ‌आदि‌ ‌दे‌ ‌रही‌ ‌हैं‌ ‌।‌ ‌सरकार‌ ‌चाहती‌ ‌है‌ ‌कि‌ ‌भारत‌ ‌का‌ ‌हर‌ ‌नागरिक‌ ‌पढा‌ ‌-‌ ‌लिखा‌ ‌बनें‌ ‌|‌ ‌सौ‌ ‌प्रतिशत‌ ‌साक्षरता‌ ‌दर‌ ‌प्राप्त‌ ‌करें।‌ ‌सरकार‌ ‌का‌ ‌नारा‌ ‌यह‌ ‌है‌ ‌कि‌ ‌”सब‌ ‌पढ़े‌ ‌-‌ ‌सब‌ ‌बढ़े।”‌ ‌इस‌ ‌प्रकार‌ ‌समीना‌ ‌अपनी‌ ‌डायरी‌ ‌में‌ ‌रोज़‌ ‌होनेवाले‌ ‌कार्यक्रम‌ ‌लिखती‌ ‌है।‌‌

पढ़ो‌‌

अ)‌ ‌नीचे‌ ‌दिये‌ ‌गये‌ ‌वाक्य‌ ‌पढ़ो।‌ ‌इनके‌ ‌अर्थवाले‌ ‌वाक्य‌ ‌पाठ‌ ‌में‌ ‌रेखांकित‌ ‌करो।
AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम 2
प्रश्न 1.
मैं‌ ‌अपने‌ ‌मित्रों‌ ‌से‌ ‌मिलना‌ ‌चाहती‌ ‌हूँ।‌
उत्तर:
‌फिर‌ ‌ममता,‌ ‌रवि,‌ ‌शमीम‌ ‌से‌ ‌भी‌ ‌तो‌ ‌कई‌ ‌दिनों‌ ‌से‌ ‌नहीं‌ ‌मिली।

प्रश्न 2.
‌भय‌ ‌के‌ ‌कारण‌ ‌पूछ‌ ‌न‌ ‌सकी।
उत्तर:
‌पहले‌ ‌डर‌ ‌के‌ ‌मारे‌ ‌पूछा‌ ‌नहीं।‌

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

प्रश्न 3.
सरपंच‌ ‌ने‌ ‌हमसे‌ ‌बात‌ ‌की।
उत्तर:
प्रधानाध्यापक‌ ‌जी‌ ‌और‌ ‌सरपंच‌ ‌जी‌ ‌ने‌ ‌बारी-बारी‌ ‌हमसे‌ ‌बातचीत‌ ‌की।‌

आ)‌ ‌नीचे‌ ‌दिये‌ ‌गये‌ ‌वाक्य‌ ‌पढ़ो।‌ ‌इनमें‌‌
गलत‌ ‌शब्द‌ ‌पहचानो‌ ‌और‌ ‌वाक्य‌ ‌सही‌ ‌करो।‌
AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम 3
प्रश्न 1.
‌आज‌ ‌मैं‌ ‌पाठशाला‌ ‌खेलना‌ ‌चाहती‌ ‌है।‌
उत्तर:
आज‌ ‌मैं‌ ‌पाठशाला‌ ‌जाना‌ ‌चाहती‌ ‌हूँ।

प्रश्न 2.
‌जब‌ ‌समय‌ ‌देखा‌ ‌तो‌ ‌बस‌ ‌बज‌ ‌चुके‌ ‌थे।‌
उत्तर:
जब‌ ‌समय‌ ‌देखा‌ ‌तो‌ ‌दस‌ ‌बज‌ ‌चुके‌ ‌थे।‌‌

प्रश्न 3.
‌सब‌ ‌अपने‌ ‌-‌ ‌अपने‌ ‌नाम‌ ‌में‌ ‌लग‌ ‌चुके‌ ‌थे।‌
उत्तर:
‌सब‌ ‌अपने‌ ‌-‌ ‌अपने‌ ‌काम‌ ‌में‌ ‌लग‌ ‌चुके‌ ‌थे।‌

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

प्रश्न 4.
कहानी‌ ‌बढ़ने‌ ‌को‌ ‌कहा।‌
उत्तर:
‌कहानी‌ ‌लिखने‌ ‌को‌ ‌कहा।‌

प्रश्न 5.
‌सरकार‌ ‌का‌ ‌तारा‌ ‌है‌ ‌-‌ ‌”सब‌ ‌पढ़ें‌ ‌-‌ ‌सब‌ ‌बढ़ें”।‌
उत्तर:
‌सरकार‌ ‌का‌ ‌नारा‌ ‌है‌ ‌-‌ ‌”सब‌ ‌पढ़ें‌ ‌-‌ ‌सब‌ ‌बढ़ें|‌

इ)‌ ‌नीचे‌ ‌दी‌ ‌गयी‌ ‌सूचना‌ ‌के‌ ‌आधार‌ ‌पर‌ ‌अनुच्छेद‌ ‌बनाओ।‌
AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम 4
‌नाम‌ ‌:‌ ‌समीना‌‌
आयु‌‌ :‌ ‌तेरह‌ ‌वर्ष‌‌
कक्षा‌‌ :‌ ‌आठवीं‌
‌निवास‌ ‌:‌ ‌गांधी‌ ‌वीधि,‌ ‌पार्वतीपुरम,‌ ‌विजयनगरम‌
उत्तर:
‌तेरह‌ ‌वर्ष‌ ‌आयु‌ ‌की‌ ‌समीना‌ ‌आठवीं‌ ‌कक्षा‌ ‌पढ़ती‌ ‌है।‌ ‌वह‌ ‌विजयनगरम‌ ‌के‌ ‌पार्वतीपुरम‌ ‌नामक‌ ‌गाँव‌ ‌में‌ ‌गाँधी‌‌ वीधि‌ ‌में‌ ‌रहती‌ ‌है।‌

ई)‌ ‌नीचे‌ ‌दिये‌ ‌गये‌ ‌प्रश्नों‌ ‌के‌ ‌उत्तर‌ ‌लिखो।
प्रश्न 1.
समीना‌ ‌के‌ ‌दोस्तों‌ ‌के‌ ‌नाम‌ ‌बताओ‌ ‌।‌
उत्तर:
समीना‌ ‌के‌ ‌दोस्तों‌ ‌के‌ ‌नाम‌ ‌ममता,‌ ‌शमीम,‌ ‌श्याम,‌ ‌सायना,‌ ‌रवि‌ ‌और‌ ‌इरफ़ान।

प्रश्न 2.
दीदी‌ ‌ने‌ ‌उसे‌ ‌क्या‌ ‌कहा?‌
उत्तर:
‌दीदी‌ ‌ने‌ ‌कहा‌ ‌कि‌ ‌माँ‌ ‌की‌ ‌बीमारी‌ ‌के‌ ‌बाद‌ ‌आज‌ ‌काम‌ ‌पर‌ ‌जाने‌ ‌का‌ ‌उनका‌ ‌पहला‌ ‌दिन‌ ‌है‌ ‌इसलिए‌ ‌तू‌ ‌यहाँ‌‌ रहकर‌ ‌मेरी‌ ‌मदद‌ ‌कर।‌

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

प्रश्न 3.
अध्यापिका‌ ‌जी‌ ‌ने‌ ‌रवि‌ ‌और‌ ‌इरफ़ान‌ ‌को‌ ‌क्यों‌ ‌डाँटा?‌
उत्तर:
‌रवि‌ ‌और‌ ‌इरफ़ान‌ ‌एक‌ ‌दूसरे‌ ‌के‌ ‌बाल‌ ‌खींचने‌ ‌से‌ ‌अध्यापिकाजी‌ ‌ने‌ ‌उन्हें‌ ‌डाँटा।‌‌

लिखो

अ)‌ ‌नीचे‌ ‌दिये‌ ‌गये‌ ‌प्रश्नों‌ ‌के‌ ‌उत्तर‌ ‌लिखो।‌
प्रश्न 1.
‌समीना‌ ‌के‌ ‌घर‌ ‌की‌ ‌स्थिति‌ ‌कैसी‌ ‌थी?
उत्तर:
‌समीना‌ ‌के‌ ‌घर‌ ‌की‌ ‌स्थिति‌ ‌ऐसी‌ ‌है‌ ‌कि‌ ‌माँ‌ ‌एक‌ ‌सप्ताह‌ ‌से‌ ‌बीमार‌ ‌पडी‌ ‌है।‌ ‌उनकी‌ ‌सेवा‌ ‌करने‌ ‌के‌ ‌लिए‌ ‌समीना‌ ‘पाठशाला‌ ‌नहीं‌ ‌गयी।‌ ‌घर‌ ‌में‌ ‌दीदी‌ ‌है।‌ ‌दीदी‌ ‌के‌ ‌कहने‌ ‌पर‌ ‌उनकी‌ ‌सहायता‌ ‌करने‌ ‌के‌ ‌लिए‌ ‌और‌ ‌एक‌ ‌दिन‌‌ वह‌ ‌पाठशाला‌ ‌नहीं‌ ‌गयी।‌

प्रश्न 2.
‌समीना‌ ‌अध्यापक‌ ‌से‌ ‌डर‌ ‌रही‌ ‌थी।‌ ‌क्यों?
उत्तर:
‌‌जब‌ ‌समीना‌ ‌एक‌ ‌सप्ताह‌ ‌के‌ ‌बाद‌ ‌स्कूल‌ ‌गई‌ ‌तब‌ ‌स्कूल‌ ‌में‌ ‌लोमडी‌ ‌की‌ ‌कहानी‌ ‌लिखनी‌ ‌थी‌ ‌।‌ ‌उसे‌ ‌तो‌ ‌कुछ‌‌ भी‌ ‌समझ‌ ‌में‌ ‌नहीं‌ ‌आया।‌ ‌समीना‌ ‌इस‌ ‌प्रकार‌ ‌सोचती‌ ‌है‌ ‌कि‌ ‌अगर‌ ‌वह‌ ‌कहानी‌ ‌के‌ ‌बारे‌ ‌में‌ ‌पूछे‌ ‌तो‌ ‌अध्यापिका‌‌ डाँटेगी।‌ ‌इसलिए‌ ‌वह‌ ‌डर‌ ‌रही‌ ‌थी।

प्रश्न 3.
‌’सब‌ ‌पढ़ें‌ ‌-‌ ‌सब‌ ‌बढ़ें’‌ ‌इस‌ ‌नारे‌ ‌से‌ ‌तुम‌ ‌क्या‌ ‌समझते‌ ‌हो‌?‌‌
उत्तर:
‌‌”सब‌ ‌पढ़ें‌ ‌-‌ ‌सब‌ ‌बढ़ें’‌ ‌का‌ ‌अर्थ‌ ‌है‌ ‌सभी‌ ‌लोगों‌ ‌को‌ ‌खूब‌ ‌पढ़कर‌ ‌आगे‌ ‌बढ़ना‌ ‌चाहिए।‌ ‌देश‌ ‌को‌ ‌उन्नति‌ ‌के‌‌ पथ‌ ‌पर‌ ‌ले‌ ‌जाना‌ ‌चाहिए।‌

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

आ)‌ ‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌ने‌ ‌बच्चों‌ ‌को‌ ‌क्या‌ ‌बताया‌ ‌होगा?
उत्तर:
‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌ने‌ ‌बच्चों‌ ‌को‌ ‌यह‌ ‌बताया‌ ‌कि‌ ‌भारत‌ ‌सरकार‌ ‌01‌ ‌अप्रैल,‌ ‌2010‌ ‌से‌ ‌बच्चों‌ ‌के‌ ‌लिए‌ ‌शिक्षा‌ ‌का‌‌ अधिकार‌ ‌कानून‌ ‌अमल‌ ‌में‌ ‌ला‌ ‌रही‌ ‌है।‌ ‌इस‌ ‌कानून‌ ‌के‌ ‌अनुसार‌ ‌6‌ ‌से‌ ‌14‌ ‌वर्ष‌ ‌के‌ ‌सभी‌ ‌बच्चों‌ ‌को‌ ‌निशुल्क‌ ‌और‌ ‌अनिवार्य‌ ‌रूप‌ ‌से‌ ‌शिक्षा‌ ‌पाने‌ ‌का‌ ‌अधिकार‌ ‌है।‌ ‌उन्हें‌ ‌अपनी‌ ‌पढ़ाई‌ ‌के‌ ‌लिए‌ ‌एक‌ ‌पैसा‌ ‌भी‌ ‌खर्च‌ ‌नहीं‌ ‌करना‌ ‌होगा।‌ ‌सायना‌ ‌ने‌ ‌प्रधानाध्यापक‌ ‌से‌ ‌पूछा‌ ‌कि‌ ‌सरकार‌ ‌हमारे‌ ‌लिए‌ ‌और‌ ‌क्या‌ ‌सुविधाएँ‌ ‌दे‌ ‌रही‌ ‌है?‌ ‌उन्होंने‌ ‌जवाब‌ ‌दिया‌ ‌कि‌ ‌सरकार‌ ‌पौष्टिक‌ ‌भोजन,‌ ‌बालिका‌ ‌शिक्षा,‌ ‌पेयजल‌ ‌की‌ ‌सुविधा,‌ ‌खेल‌ ‌सामग्री,‌ ‌खेल‌ ‌का‌ ‌मैदान,‌ ‌पोषाक,‌ ‌निशल्क‌ ‌पाठ्य‌ ‌पुस्तकें‌ ‌विविध‌ ‌प्रकार‌ ‌की‌ ‌सुविधाएँ‌ ‌प्रोत्साहन‌ ‌आदि‌ ‌दे‌ ‌रही‌ ‌है।‌‌

शब्द‌ ‌भंडार‌‌

अ)‌ ‌नीचे‌ ‌दिये‌ ‌गये‌ ‌शब्दों‌ ‌के‌ ‌वचन‌ ‌बदलो‌ ‌|‌ ‌वाक्य‌ ‌प्रयोग‌ ‌करो।‌‌

कहानी मुझे‌ ‌पंचतत्र‌ ‌की‌ ‌कहानियाँ‌ ‌पसंद‌ ‌है।‌
छुट्टी ‌दशहरे‌ ‌की‌ ‌छुट्टियों‌ ‌में‌ ‌मैं‌ ‌हैदराबाद‌ ‌ज़रूर‌ ‌आऊँगा।‌‌
खुशी सभी‌ ‌लोगों‌ ‌के‌ ‌चेहरों‌ ‌पर‌ ‌खुशियाँ‌ ‌फैल‌ ‌गयीं।‌
ताली‌ ‌सभी‌ ‌छात्र‌ ‌तालियाँ‌ ‌बजाने‌ ‌लगे।
समिति‌‌ ‌हमारे‌ ‌पाठशाला‌ ‌में‌ ‌कई‌ ‌समितियाँ‌ ‌हैं।‌

आ)‌ ‌वाक्य‌ ‌पढ़ो।‌ ‌रेखांकित‌ ‌शब्द‌ ‌के‌ ‌समानार्थक‌ ‌शब्द‌ ‌से‌ ‌वाक्य‌ ‌फिर‌ ‌से‌ ‌लिखो।‌‌
जैसे‌ ‌-‌ ‌मैं‌ ‌पाठशाला‌ ‌गयी।‌ ‌उत्तर‌ ‌-‌ ‌मैं‌ ‌विद्यालय‌ ‌गयी।‌
प्रश्न 1.
आज‌ ‌माँ‌ ‌की‌ ‌तबीयत‌ ‌कुछ‌ ‌ठीक‌ ‌है।
उत्तर:
आज‌ ‌माँ‌ ‌की‌ ‌आरोग्य‌ ‌कुछ‌ ‌ठीक‌ ‌है।‌

प्रश्न 2.
बारिश‌ ‌रुकने‌ ‌तक‌ ‌देर‌ ‌हो‌ ‌गयी।‌
उत्तर:
वर्षा‌ ‌रुकने‌ ‌तक‌ ‌देर‌ ‌हो‌ ‌गयी।‌‌

प्रश्न 3.
पहले‌ ‌डर‌ ‌के‌ ‌मारे‌ ‌पूछा‌ ‌नहीं।
उत्तर:
पहले‌ ‌भय‌ ‌के‌ ‌मारे‌ ‌पुछा‌ ‌नहीं।

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

इ)‌ ‌पाठ‌ ‌में‌ ‌समीना‌ ‌के‌ ‌दोस्तों‌ ‌के‌ ‌नाम‌ ‌दिये‌ ‌गये‌ ‌हैं।‌ ‌तुम‌ ‌अपने‌ ‌दोस्तों‌ ‌के‌ ‌नाम‌ ‌लिखो।‌
उत्तर:
मुझे‌ ‌भी‌ ‌समीना‌ ‌की‌ ‌तरह‌ ‌कई‌ ‌दोस्त‌ ‌हैं।‌ ‌उनमें‌ ‌रषीदा,‌ ‌लक्ष्मी,‌ ‌राघवम्मा,‌ ‌वीर‌ ‌राघवम्मा,‌ ‌सुमलता,‌ ‌निर्मला,‌‌ मंगादेवी‌ ‌और‌ ‌कल्याणी‌ ‌मुख्य‌ ‌हैं।‌‌

सृजनात्मक‌ ‌अभिव्यक्ति‌‌

अ)‌ ‌अभी‌ ‌तुमने‌ ‌समीना‌ ‌की‌ ‌डायरी‌ ‌पढ़ी।‌ ‌डायरी‌ ‌की‌ ‌घटनाएँ‌ ‌बताते‌ ‌हुए‌ ‌मित्र‌ ‌को‌ ‌पत्र‌ ‌लिखो।‌‌
उत्तर:

पोन्नूरु,‌‌
x‌‌ x‌‌ x‌‌ x‌‌ x‌‌

प्रिय‌ ‌मित्र‌ ‌राघव,‌‌
मैं‌ ‌ने‌ ‌कल‌ ‌समीना‌ ‌की‌ ‌डायरी‌ ‌पढा‌ ‌|‌ ‌उसमें‌ ‌लिखा‌ ‌है‌ ‌कि‌ ‌समीना‌ ‌की‌ ‌माँ‌ ‌की‌ ‌तबीयत‌ ‌ठीक‌ ‌न‌ ‌होने‌ ‌के‌ ‌कारण‌ ‌एक‌ ‌हफ़ते‌ ‌से‌ ‌वह‌ ‌पाठशाला‌ ‌नहीं‌ ‌जाती‌ ‌है‌ ‌हफ़ते‌ ‌के‌ ‌बाद‌ ‌अगले‌ ‌दिन‌ ‌भी‌ ‌उसकी‌ ‌दीदी‌ ‌के‌ ‌अनुरोध‌ ‌ से‌ ‌पाठशाला‌ ‌नहीं‌ ‌जाती‌ ‌हैं।।‌ ‌उसके‌ ‌के‌ ‌बाद‌ ‌दूसरे‌ ‌दिन‌ ‌हल्का‌ ‌पानी‌ ‌बरसने‌ ‌से‌ ‌पाठशाला‌ ‌को‌ ‌देर‌ ‌से‌ ‌जाती‌ ‌है।‌ ‌पाठशाला‌ ‌में‌ ‌लोमडी‌ ‌की‌ ‌कहानी‌ ‌वह‌ ‌लिख‌ ‌न‌ ‌पाई‌ ‌लेकिन‌ ‌श्याम‌ ‌और‌ ‌सायना‌ ‌उत्तर‌ ‌पुस्तिका‌ ‌में‌ ‌लिख‌ ‌चुके‌ ‌थे।‌ ‌रवि‌ ‌और‌ ‌इरफ़ान‌ ‌एक‌ ‌दूसरे‌ ‌के‌ ‌बाल‌ ‌खींचने‌ ‌से‌ ‌अध्यापिका‌ ‌जी‌ ‌उन्हें‌ ‌डाँटती‌ ‌हैं।‌ ‌प्रधानाध्यापक‌ ‌एवं‌ ‌सर्पच‌ ‌शिक्षा‌ ‌का‌ ‌अधिकार‌ ‌कानून‌ ‌के‌ ‌बारे‌ ‌में‌ ‌जो‌ ‌विषय‌ ‌बताये‌ ‌उन्हें‌ ‌भी‌ ‌समीना‌ ‌अपने‌ ‌डायरी‌ ‌में‌ ‌लिखी‌ ‌थी।‌ ‌सरकार‌ ‌बच्चों‌ ‌के‌ ‌पढ़ाई‌ ‌के‌ ‌लिए‌ ‌कई‌ ‌प्रकार‌ ‌की‌ ‌सुविधाएँ‌ ‌दे‌ ‌रही‌ ‌है।‌ ‌भारत‌ ‌का‌ ‌हर‌ ‌बच्चा‌ ‌शिक्षित‌ ‌होकर‌ ‌अच्छा‌ ‌नागरिक‌ ‌बने‌ ‌तो‌ ‌हमारे‌ ‌महापुरुषों‌ ‌के‌ ‌सपने‌ ‌साकार‌ ‌होंगे।‌ ‌तुम्हारे‌ ‌माता‌ ‌-‌ ‌पिता‌ ‌को‌ ‌मेरा‌ ‌प्रणाम‌ ‌|‌ ‌तुरंत‌ ‌जवाब‌ ‌लिखो।‌‌

तुम्हारा‌ ‌मित्र,‌‌
x‌‌ x‌‌ x‌‌ x‌‌ x‌‌

प्रशंसा‌‌

अ)‌ ‌डायरी‌ ‌लिखना‌ ‌अच्छी‌ ‌आदत‌ ‌है,‌ ‌इस‌ ‌पर‌ ‌अपने‌ ‌विचार‌ ‌बताओ।‌
उत्तर:
डायरी‌ ‌लिखना‌ ‌अच्छी‌ ‌आदत‌ ‌है।‌ ‌दिन‌ ‌में‌ ‌घटी‌ ‌सभी‌ ‌घटनाओं‌ ‌के‌ ‌बारे‌ ‌में‌ ‌सूक्ष्म‌ ‌रूप‌ ‌से‌ ‌डायरी‌ ‌में‌ ‌लिखते‌‌ हैं।‌ ‌इससे‌ ‌हमें‌ ‌यह‌ ‌जानकारी‌ ‌मिलती‌ ‌है‌ ‌हम‌ ‌किस‌ ‌दिन‌ ‌क्या‌ ‌किये‌ ‌हैं।‌ ‌देश‌ ‌के‌ ‌महान‌ ‌लोग‌ ‌जो‌ ‌भी‌ ‌हुए‌ ‌वे‌ ‌सभी‌ ‌डायरी‌ ‌लिखने‌ ‌का‌ ‌आदत‌ ‌रखते‌ ‌थे।‌ ‌डायरी‌ ‌लिखने‌ ‌से‌ ‌हर‌ ‌दिन‌ ‌हमने‌ ‌क्या‌ ‌कार्य‌ ‌किये‌ ‌हैं,‌ ‌उनमें‌ ‌अच्छे‌ ‌कितने‌ ‌हैं‌ ‌बुरे‌ ‌कितने‌ ‌हैं।‌ ‌इसका‌ ‌आत्म‌ ‌विश्लेषण‌ ‌कर‌ ‌सकते‌ ‌हैं।‌ ‌हमारे‌ ‌व्यवहार‌ ‌में‌ ‌परिवर्तन‌ ‌ला‌ ‌सकते‌ ‌हैं।‌ ‌मुख्य‌ ‌विषय,‌ ‌तिथि‌ ‌उसमें‌ ‌लिख‌ ‌सकते‌ ‌हैं।‌ ‌उस‌ ‌साल‌ ‌घटी‌ ‌सभी‌ ‌घटनाओं‌ ‌को‌ ‌हम‌ ‌जब‌ ‌चाहे‌ ‌तब‌ ‌पढ़‌ ‌सकते‌ ‌हैं।‌‌

परियोजना‌ ‌कार्य‌‌

अ)‌ ‌अपनी‌ ‌पाठशाला‌ ‌के‌ ‌पुस्तकालय‌ ‌से‌ ‌किसी‌ ‌महापुरुष‌ ‌की‌ ‌डायरी‌ ‌के‌ ‌बारे‌ ‌में‌ ‌पढ़ो।‌ ‌लिखो।‌
उत्तर:
‌हमारी‌ ‌पाठशाला‌ ‌के‌ ‌पुस्तकालय‌ ‌से‌ ‌”गाँधीजी‌ ‌की‌ ‌आत्मकथा’‌ ‌नामक‌ ‌एक‌ ‌किताब‌ ‌मिली‌ ‌है।‌ ‌उसमें‌ ‌’मेरा‌‌ छात्र‌ ‌जीवन”‌ ‌एक‌ ‌है।‌ ‌इसमें‌ ‌गाँधीजी‌ ‌के‌ ‌छात्र‌ ‌जीवन‌ ‌के‌ ‌कुछ‌ ‌अंश‌ ‌वर्णित‌ ‌हैं।‌ ‌बचपन‌ ‌में‌ ‌गाँधीजी‌ ‌का‌ ‌मन‌ ‌व्यायाम‌ ‌में,‌ ‌खेल‌ ‌में,‌ ‌क्रिकेट‌ ‌में‌ ‌नहीं‌ ‌लगता‌ ‌था।‌ ‌इसका‌ ‌एक‌ ‌कारण‌ ‌गाँधीजी‌ ‌का‌ ‌झेंपूपन‌ ‌था।‌ ‌लेकिन‌ ‌अब‌ ‌बडे‌ ‌होने‌ ‌के‌ ‌बाद‌ ‌गाँधीजी‌ ‌बहुत‌ ‌पछताते‌ ‌थे।‌ ‌और‌ ‌इस‌ ‌प्रकार‌ ‌कहते‌ ‌थे‌ ‌कि‌ ‌”अब‌ ‌मैं‌ ‌देखता‌ ‌हूँ‌ ‌कि‌ ‌कसरत‌ ‌की‌ ‌ओर‌ ‌वह‌ ‌अरुचि‌ ‌मेरी‌ ‌भूल‌ ‌थी।‌ ‌उस‌ ‌समय‌ ‌मेरे‌ ‌गलत‌ ‌विचार‌ ‌थे‌ ‌कि‌ ‌कसरत‌ ‌का‌ ‌शिक्षा‌ ‌से‌ ‌कोई‌ ‌संबंध‌ ‌नहीं‌ ‌है।बाद‌ ‌में‌ ‌मैंने‌ ‌समझा‌ ‌कि‌ ‌व्यायाम‌ ‌और‌ ‌शारीरिक‌ ‌शिक्षा‌ ‌के‌ ‌लिए‌ ‌भी‌ ‌विद्याध्ययन‌ ‌में‌ ‌उतना‌ ‌ही‌ ‌स्थान‌ ‌होना‌ ‌चाहिए‌ ‌जितना‌ ‌मानसिक‌ ‌शिक्षा‌ ‌को‌ ‌है।‌ ‌इस‌ ‌प्रकार‌ ‌गाँधीजी‌ ‌’मेरा‌ ‌छात्र‌ ‌-‌ ‌जीवन’‌ ‌नामक‌ ‌आत्म‌ ‌कथा‌‌ में‌ ‌व्यायाम‌ ‌के‌ ‌संबंध‌ ‌में‌ ‌अपने‌ ‌विचार‌ ‌व्यक्त‌ ‌किए‌ ‌हैं।‌

भाषा‌ ‌की‌ ‌बात‌‌

अ)‌ ‌नीचे‌ ‌दिया‌ ‌गया‌ ‌अनुच्छेद‌ ‌पढ़ो।‌‌
एक‌ ‌सप्ताह‌ ‌से‌ ‌मैं‌ ‌पाठशाला‌ ‌नहीं‌ ‌गयी‌ ‌थी‌ ‌-‌ ‌माँ‌ ‌का‌ ‌काम‌ ‌जो‌ ‌करना‌ ‌पड़ता‌ ‌था‌ ‌।‌ ‌आज‌ ‌मैं‌ ‌पाठशाला‌ ‌जाना‌ ‌चाहती‌ ‌थी।‌ ‌पता‌ ‌नहीं‌ ‌गुरूजी‌ ‌ने‌ ‌क्या-क्या‌ ‌पढ़ा‌ ‌दिया‌ ‌होगा?‌ ‌और‌ ‌फिर‌ ‌ममता,‌ ‌रवि,‌ ‌शमीम‌ ‌से‌ ‌भी‌ ‌तो‌ ‌कई‌ ‌दिनों‌ ‌से‌ ‌नहीं‌ ‌मिली।‌ ‌पर‌ ‌दीदी‌ ‌ने‌ ‌कहा‌ ‌कि‌ ‌माँ‌ ‌की‌ ‌बीमारी‌ ‌के‌ ‌बाद‌ ‌आज‌ ‌काम‌ ‌पर‌ ‌जाने‌ ‌का‌ ‌उनका‌ ‌पहला‌ ‌दिन‌ ‌है।‌ ‌इसलिए‌ ‌तू‌ ‌यहीं‌ ‌रहकर‌ ‌मेरी‌ ‌मदद‌ ‌कर।‌ ‌वैसे‌ ‌तो‌ ‌मैं‌ ‌दीदी‌ ‌की‌ ‌सहायता‌ ‌हमेशा‌ ‌करती‌ ‌हूँ।‌ ‌जो‌ ‌भी‌ ‌हो‌ ‌काम‌ ‌ज़्यादा‌ ‌होने‌ ‌के‌ ‌कारण‌ ‌आज‌ ‌मैं‌ ‌स्कूल‌ ‌नहीं‌ ‌जा‌ ‌पायी।‌ ‌काम‌ ‌करते‌ ‌-‌ ‌करते‌ ‌दिन‌ ‌कैसे‌ ‌गुज़र‌ ‌गया,‌ ‌इसका‌ ‌पता‌ ‌ही‌ ‌नहीं‌ ‌चला।‌‌

ऊपर‌ ‌दिये‌ ‌अनुच्छेद‌ ‌में‌ ‌आज,‌ ‌यहीं,‌ ‌वैसे‌ ‌और‌ ‌ज़्यादा‌ ‌जैसे‌ ‌क्रिया‌ ‌-‌ ‌विशेषण‌ ‌के‌ ‌भेदों‌ ‌के‌ ‌उदाहरण‌ ‌हैं।‌ ‌क्रिया-विशेषण‌ ‌के‌ ‌चार‌ ‌भेद‌ ‌हैं‌ ‌-‌‌
1.‌ ‌स्थानवाचक‌ ‌क्रिया‌ ‌-‌ ‌विशेषण‌ ‌:‌
जो‌ ‌क्रिया‌ ‌की‌ ‌स्थान‌ ‌संबंधी‌ ‌विशेषता‌ ‌प्रकट‌ ‌करते‌ ‌हैं,‌ ‌उसे‌‌ स्थानवाचक‌ ‌क्रिया-विशेषण‌ ‌कहते‌ ‌हैं।‌‌
उदा‌ ‌:‌ ‌रामू‌ ‌यहाँ‌ ‌बैठता‌ ‌है।‌

2.‌ ‌कालवाचक‌ ‌क्रिया‌ ‌-‌ ‌विशेषण‌ ‌:
‌जो‌ ‌क्रिया‌ ‌के‌ ‌होने‌ ‌का‌ ‌समय‌ ‌बतायें,‌ ‌उसे‌ ‌कालवाचक‌ ‌क्रिया‌‌ विशेषण‌ ‌कहते‌ ‌हैं।‌
‌उदा‌ ‌:‌ ‌रामू‌ ‌आज‌ ‌आता‌ ‌है।

3.‌ ‌परिमाणवाचक‌ ‌क्रिया‌ ‌-‌ ‌विशेषणः‌
जो‌ ‌क्रिया‌ ‌के‌ ‌परिमाण‌ ‌को‌ ‌प्रकट‌ ‌करें,‌ ‌उसे‌ ‌परिमाणवाचक‌‌ क्रिया‌ ‌-‌ ‌विशेषण‌ ‌कहते‌ ‌हैं।‌
उदा‌ ‌:‌ ‌रामू‌ ‌बहुत‌ ‌खेलता‌ ‌है।‌

4.‌ ‌रीतिवाचक‌ ‌क्रिया‌ ‌-‌ ‌विशेषण‌ ‌:‌
जो‌ ‌क्रिया‌ ‌के‌ ‌रीति‌ ‌का‌ ‌संकेत‌ ‌करें,‌ ‌उसे‌ ‌रीतिवाचक‌ ‌क्रिया‌‌ विशेषण‌ ‌कहते‌ ‌हैं।‌
उदा‌ ‌:‌ ‌रामू‌ ‌ऐसा‌ ‌खेलता‌ ‌है।‌‌

आ)‌ ‌क्रिया‌ ‌-‌ ‌विशेषण‌ ‌भेदों‌ ‌के‌ ‌उदाहरणों‌ ‌का‌ ‌प्रयोग‌ ‌करते‌ ‌हुए‌ ‌पाँच‌ ‌वाक्य‌ ‌लिखो।‌‌
AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम 5
उदा‌ ‌:‌ ‌वहाँ‌ ‌लड़का‌ ‌बात‌ ‌कर‌ ‌रहा‌ ‌है।
‌वैसे‌ ‌तुम्हें‌ ‌जाना‌ ‌चाहिए।‌‌
आज‌ ‌का‌ ‌काम‌ ‌कल‌ ‌पर‌ ‌नहीं‌ ‌टालना‌ ‌चाहिए।
उत्तर:

  1. छह‌ ‌बजे‌ ‌मैं‌ ‌आपका‌ ‌सम्मान‌ ‌करता‌ ‌हूँ।‌ ‌(कालवाचक)‌‌
  2. लडका‌ ‌ऊपर‌ ‌खेलता‌ ‌है।‌ ‌(स्थानवाचक)‌
  3. तुम‌ ‌ज़्यादा‌ ‌खाते‌ ‌हो।‌ ‌(परिमाणवाचक)
  4. ‌शेर‌ ‌ज़ोर‌ ‌से‌ ‌गरजा।‌ ‌(रीतिवाचक)‌
  5. यहाँ‌ ‌बच्चे‌ ‌खेलते‌ ‌हैं।‌ ‌(स्थानवाचक)‌‌

बढ़ते‌ ‌क़दम Summary in English

This‌ ‌lesson‌ ‌is‌ ‌taken‌ ‌from‌ ‌the‌ ‌diary‌ ‌of‌ ‌a‌ ‌girl‌ ‌named‌ ‌Sameena.‌ ‌She‌ ‌writes‌ ‌her‌ ‌day-to-day‌ ‌activities‌ ‌in‌ ‌her‌ ‌diary.

‌20‌ ‌September‌ ‌2012,‌ ‌Thursday‌‌
Thave‌ ‌been‌ ‌absent‌ ‌to‌ ‌school‌ ‌for‌ ‌a‌ ‌week‌ ‌on‌ ‌account‌ ‌of‌ ‌my‌ ‌mother’s‌ ‌ill‌ ‌health.‌ ‌Today‌ ‌she‌ ‌is‌ ‌feeling‌ ‌a‌ ‌bit‌ ‌well‌ ‌and‌ ‌so‌ ‌I‌ ‌wanted‌ ‌to‌ ‌go‌ ‌to‌ ‌school.‌ ‌But‌ ‌on‌ ‌my‌ ‌elder‌ ‌sister’s‌ ‌request‌ ‌I‌ ‌had‌ ‌to‌ ‌stay‌ ‌at‌ ‌home‌ ‌to‌ ‌help‌ ‌her.‌ ‌Staying‌ ‌indoors‌ ‌I‌ ‌am‌ ‌thinking‌ ‌about‌ ‌my‌ ‌friends.

‌21‌ ‌September‌ ‌2012,‌ ‌Friday‌‌
When‌ ‌I‌ ‌started‌ ‌to‌ ‌go‌ ‌to‌ ‌school,‌ ‌it‌ ‌rained‌ ‌slightly‌ ‌and‌ ‌so‌ ‌I‌ ‌went‌ ‌to‌ ‌school‌ ‌late.‌ ‌Because‌ ‌of‌ ‌my‌ ‌delay,‌ ‌everybody‌ ‌were‌ ‌busy‌ ‌involving‌ ‌in‌ ‌their‌ ‌respective‌ ‌works.‌ ‌We‌ ‌were‌ ‌asked‌ ‌to‌ ‌write‌ ‌a‌ ‌story‌ ‌on‌ ‌fox.‌ ‌As‌ ‌I‌ ‌have‌ ‌been‌ ‌absent‌ ‌to‌ ‌school,‌ ‌I‌ ‌didn’t‌ ‌know‌ ‌what‌ ‌to‌ ‌do.‌ ‌I‌ ‌told‌ ‌our‌ ‌teacher‌ ‌that‌ ‌I‌ ‌was‌ ‌not‌ ‌able‌ ‌to‌ ‌write.‌ ‌Then‌ ‌the‌ ‌teacher‌ ‌asked‌ ‌me‌ ‌why‌ ‌i‌ ‌had‌ ‌been‌ ‌absent.‌ ‌She‌ ‌told‌ ‌me‌ ‌to‌ ‌attend‌ ‌the‌ ‌classes‌ ‌regularly‌ ‌and‌ ‌wanted‌ ‌me‌ ‌to‌ ‌read‌ ‌the‌ ‌lesson.‌ ‌Thus‌ ‌the‌ ‌second‌ ‌day‌ ‌passed.

22‌ ‌September‌ ‌2012,‌ ‌Saturday‌‌
I‌ ‌went‌ ‌to‌ ‌school.‌ ‌Our‌ ‌Headmaster‌ ‌and‌ ‌Sarpanch‌ ‌gave‌ ‌their‌ ‌speeches‌ ‌in‌ ‌our‌ ‌school‌ ‌associations‌ ‌meeting.‌ ‌Our‌ ‌headmaster’s‌ ‌speech‌ ‌went‌ ‌on‌ ‌as‌ ‌follows.‌ ‌”Our‌ ‌Indian‌ ‌government‌ ‌has‌ ‌been‌ ‌implementing‌ ‌Right‌ ‌for‌ ‌Education‌ ‌Act‌ ‌for‌ ‌children‌ ‌since‌ ‌01‌ ‌April‌ ‌2010.‌ ‌In‌ ‌accordance‌ ‌with‌ ‌the‌ ‌Act‌ ‌the‌ ‌children‌ ‌between‌ ‌the‌ ‌age‌ ‌of‌ ‌6‌ ‌and‌ ‌14‌ ‌have‌ ‌the‌ ‌right‌ ‌for‌ ‌education‌ ‌in‌ ‌the‌ ‌form‌ ‌of‌ compulsory‌ ‌and‌ ‌free‌ ‌education‌ ‌and‌ ‌we‌ ‌need‌ ‌not‌ ‌expend‌ ‌anything‌ ‌on‌ ‌education”.‌ ‌I‌ ‌asked‌ ‌our‌ ‌headmaster‌ ‌what‌ ‌facilities‌ ‌our‌ ‌government‌ ‌was‌ ‌providing.‌ ‌He‌ ‌replied‌ ‌“Our‌ ‌government‌ ‌is‌ ‌providing‌ ‌us‌ ‌with‌ ‌nutritious‌ ‌food,‌ ‌girl‌ ‌education,‌ ‌drinking‌ ‌water,‌ ‌sports‌ ‌kit,‌ ‌playground,‌ ‌uniform,‌ ‌free‌ ‌textbooks‌ ‌and‌ ‌other‌ ‌facilities.‌ ‌The‌ ‌government‌ ‌is‌ ‌trying‌ ‌to‌ ‌make‌ ‌everyone‌ ‌literate.‌ ‌When‌ ‌all‌ ‌the‌ ‌children‌ ‌are‌ ‌educated‌ ‌and‌ ‌become‌ ‌good‌ ‌citizens,‌ ‌they‌ ‌only‌ ‌our‌ ‌great‌ ‌personalities’‌ ‌dreams‌ ‌would‌ ‌be‌ ‌fulfilled”.‌

Today‌ ‌I‌ ‌felt‌ ‌very‌ ‌happy.‌ ‌I‌ ‌returned‌ ‌home‌ ‌and‌ ‌told‌ ‌my‌ ‌parents‌ ‌and‌ ‌sister‌ ‌about‌ ‌our‌ ‌headmaster’s‌ ‌speech.‌‌

अर्यग्राह्यता‌ ‌-प्रतिकिया‌ ‌।‌‌

पठित‌ ‌-‌ ‌गद्यांश

‌नीचे‌ ‌दिये‌ ‌गये‌ ‌गद्यांश‌ ‌को‌ ‌पढ़कर‌ ‌प्रश्नों‌ ‌के‌ ‌उत्तर‌ ‌एक‌ ‌वाक्य‌ ‌में‌ ‌लिखिए।‌‌

1. ‌सरकार‌ ‌चाहती‌ ‌है‌ ‌कि‌ ‌भारत‌ ‌का‌ ‌हर‌ ‌नागरिक‌ ‌पढ़ा‌ ‌-‌ ‌लिखा‌ ‌बनें।‌ ‌सौ‌ ‌प्रतिशत‌ ‌साक्षरता‌ ‌दर‌ ‌प्राप्त‌ ‌करें।‌ ‌सरकार‌ ‌का‌ ‌नारा‌ ‌है‌ ‌-‌ ‌’सब‌ ‌पढ़ें‌ ‌-‌ ‌सब‌ ‌बढ़े।’‌ ‌जिस‌ ‌दिन‌ ‌भारत‌ ‌का‌ ‌हर‌ ‌बच्चा‌ ‌शिक्षित‌ ‌होकर‌ ‌अच्छा‌ ‌नागरिक‌ ‌बनेगा,‌ ‌उसी‌ ‌दिन‌ ‌हमारे‌ ‌महापुरुषों‌ ‌के‌ ‌सपने‌ ‌साकार‌ ‌होंगे।‌ ‌जयहिंदो”‌‌ प्रधानाध्यापक‌ ‌जी‌ ‌की‌ ‌बातें‌ ‌सुनकर‌ ‌हम‌ ‌सबने‌ ‌तालियाँ‌ ‌बजायीं।‌ ‌आज‌ ‌मैं‌ ‌बहुत‌ ‌खुश‌ ‌थी।‌‌
प्रश्न‌‌ :
1.‌ ‌सरकार‌ ‌क्या‌ ‌चाहती‌ ‌है‌?‌
उत्तर:
सरकार‌ ‌चाहती‌ ‌है‌ ‌कि‌ ‌भारत‌ ‌का‌ ‌हर‌ ‌नागरिक‌‌ पढ़ा‌ ‌-‌ ‌लिखा‌ ‌बनें।‌ ‌सौ‌ ‌प्रतिशत‌ ‌साक्षरता‌ ‌दर‌‌ प्राप्त‌ ‌करें।‌

2.‌ ‌सरकार‌ ‌का‌ ‌नारा‌ ‌क्या‌ ‌है?
उत्तर:
सरकार‌ ‌का‌ ‌नारा‌ ‌है‌ ‌-‌ ‌’सब‌ ‌पढ़ें‌ ‌-‌ ‌सब‌ ‌बढ़ें।”

3.‌ ‌हमारे‌ ‌महापुरुषों‌ ‌के‌ ‌सपने‌ ‌कब‌ ‌साकार‌ ‌होंगे?‌‌
उत्तर:
‌जिस‌ ‌दिन‌ ‌भारत‌ ‌का‌ ‌हर‌ ‌बच्चा‌ ‌शिक्षित‌ ‌होकर‌‌ अच्छा‌ ‌नागरिक‌ ‌बनेगा,‌ ‌उसी‌ ‌दिन‌ ‌हमारे‌‌ माहपुरुषों‌ ‌के‌ ‌सपने‌ ‌साकार‌ ‌होंगे।

4.‌ ‌”साक्षरता”‌ ‌शब्द‌ ‌का‌ ‌विलोम‌ ‌क्या‌ ‌है?‌‌
उत्तर:
‌साक्षरता‌ ‌शब्द‌ ‌का‌ ‌विलोम‌ ‌है‌ ‌”निरक्षरता”

5.‌ ‌उपर्युक्त‌ ‌यह‌ ‌गद्यांश‌ ‌किस‌ ‌पाठ‌ ‌से‌ ‌दिया‌ ‌गया‌ ‌है?‌‌
उत्तर:
उपर्युक्त‌ ‌यह‌ ‌गद्यांश‌ ‌”बढ़ते‌ ‌क़दम”‌ ‌पाठ‌ ‌से‌‌ दिया‌ ‌गया‌ ‌है।

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

2. 20‌ ‌सितंबर,‌ ‌2012‌‌
गुरुवार‌‌
आज‌ ‌माँ‌ ‌की‌ ‌तबीयत‌ ‌कुछ‌ ‌ठीक‌ ‌है।‌ ‌सुबह‌ ‌जब‌ ‌मैं‌ ‌उठी‌ ‌तो‌ ‌देखा‌ ‌कि‌ ‌वे‌ ‌काम‌ ‌पर‌ ‌निकल‌ ‌चुकी‌‌ थीं।‌ ‌एक‌ ‌सप्ताह‌ ‌से‌ ‌मैं‌ ‌पाठशाला‌ ‌नहीं‌ ‌गयी‌ ‌थी‌ ‌-‌ ‌माँ‌ ‌का‌ ‌काम‌ ‌जो‌ ‌करना‌ ‌पड़ता‌ ‌था‌ ‌।‌ ‌आज‌ ‌मैं‌ ‌|‌ ‌पाठशाला‌ ‌जाना‌ ‌चाहती‌ ‌थी।‌ ‌पता‌ ‌नहीं‌ ‌गुरुजी‌ ‌ने‌ ‌क्या‌ ‌-‌ ‌क्या‌ ‌पढ़ा‌ ‌दिया‌ ‌होगा‌ ‌?‌ ‌और‌ ‌फिर‌‌ ममता,‌ ‌रवि,‌ ‌शमीम‌ ‌से‌ ‌भी‌ ‌तो‌ ‌कई‌ ‌दिनों‌ ‌से‌ ‌नहीं‌ ‌मिली।‌
प्रश्न‌‌ :
1.‌ ‌‌माँ ‌की‌ ‌तबीयत‌ ‌कैसी‌ ‌है?
उत्तर:
‌‌माँ ‌ की‌ ‌तबीयत‌ ‌कुछ‌ ‌ठीक‌ ‌है।‌‌

2.‌ ‌समीना‌ ‌कई‌ ‌दिनों‌ ‌से‌ ‌किनसे‌ ‌नहीं‌ ‌मिली‌?‌‌
उत्तर:
‌समीना‌ ‌कई‌ ‌दिनों‌ ‌से‌ ‌ममता,‌ ‌रवि,‌ ‌शमीम‌ ‌से नहीं‌ ‌मिली।‌

3.‌ ‌समीना‌ ‌कितने‌ ‌दिनों‌ ‌से‌ ‌पाठशाला‌ ‌नहीं‌ ‌गयी‌?
उत्तर:
समीना‌ ‌एक‌ ‌सप्ताह‌ ‌से‌ ‌पाठशाला‌ ‌नहीं‌ ‌गयी।‌

4.‌ ‌समीना‌ ‌कहाँ‌ ‌जाना‌ ‌चाहती‌ ‌थी‌?
उत्तर:
‌समीना‌ ‌पाठशाला‌ ‌जाना‌ ‌चाहती‌ ‌थी।‌

5.‌ ‌किस‌ ‌बात‌ ‌का‌ ‌पता‌ ‌नहीं‌ ‌है?‌‌
उत्तर:
‌इस‌ ‌बात‌ ‌का‌ ‌पता‌ ‌नहीं‌ ‌है‌ ‌कि‌ ‌गुरुजी‌ ‌ने‌ ‌क्या‌ ‌-‌‌ क्या‌ ‌पढा‌ ‌दिया‌ ‌होगा।

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

3. 21‌ ‌सितंबर,‌ ‌2012‌‌
शुक्रवार‌
आज‌ ‌जब‌ ‌मैं‌ ‌स्कूल‌ ‌के‌ ‌लिए‌ ‌निकली‌ ‌तो‌ ‌हल्का‌ ‌-‌ ‌हल्का‌ ‌पानी‌ ‌गिर‌ ‌रहा‌ ‌था‌ ‌।‌ ‌बारिश‌ ‌रुकने‌ ‌तक‌ ‌देर‌ ‌हो‌ ‌गयी।‌ ‌समय‌ ‌देखा‌ ‌तो‌ ‌दस‌ ‌बज‌ ‌चुके‌ ‌थे।‌ ‌मैं‌ ‌बैग‌ ‌लेकर‌ ‌पाठशाला‌ ‌की‌ ‌ओर‌ ‌भागी।‌ ‌फिर‌ ‌भी‌ ‌देर‌ ‌हो‌ ‌गयी।‌ ‌सब‌ ‌अपने‌ ‌-‌ ‌अपने‌ ‌काम‌ ‌में‌ ‌लग‌ ‌चुके।‌‌
प्रश्न‌‌ :
1.‌ ‌उपर्युक्त‌ ‌दैनिकी‌ ‌के‌ ‌अंश‌ ‌किस‌ ‌दिन‌ ‌के‌ ‌हैं?‌
उत्तर:
उपर्युक्त‌ ‌दैनिकी‌ ‌के‌ ‌अंश‌ ‌21‌ ‌सितंबर,‌ ‌2012‌‌ शुक्रवार‌ ‌दिन‌ ‌के‌ ‌हैं।‌

2.‌ ‌पानी‌ ‌कैसे‌ ‌गिर‌ ‌रहा‌ ‌था‌?
उत्तर:
हल्का‌ ‌-‌ ‌हल्का‌ ‌पानी‌ ‌गिर‌ ‌रहा‌ ‌था।‌

3.‌ ‌समय‌ ‌कितना‌ ‌बज‌ ‌चुका‌ ‌था‌?‌‌
उत्तर:
समय‌ ‌दस‌ ‌बज‌ ‌चुके‌ ‌थे।‌

4.‌ ‌बैग‌ ‌लेकर‌ ‌पाठशाला‌ ‌की‌ ‌ओर‌ ‌कौन‌ ‌भागी‌?‌‌
उत्तर:
‌समीना‌ ‌बैग‌ ‌लेकर‌ ‌पाठशाला‌ ‌की‌ ‌ओर‌ ‌भागी।‌‌

5.‌ ‌सब‌ ‌किसमें‌ ‌लग‌ ‌चुके‌?‌‌
उत्तर:
सब‌ ‌अपने-अपने‌ ‌काम‌ ‌में‌ ‌लग‌ ‌चुके।

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

4.‌ ‌आज‌ ‌मैं‌ ‌पाठशाला‌ ‌समय‌ ‌पर‌ ‌पहुँच‌ ‌गयी।‌ ‌पाठशाला‌ ‌में‌ ‌पाठशाला‌ ‌समिति‌ ‌की‌ ‌बैठक‌ ‌थी।‌ ‌सरपंच‌‌ जी‌ ‌भी‌ ‌आये‌ ‌थे।‌ ‌हम‌ ‌सब‌ ‌को‌ ‌बरामदे‌ ‌में‌ ‌बिठाया‌ ‌गया।‌ ‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌और‌ ‌सरपंच‌ ‌जी‌ ‌ने‌ ‌बारी‌ -‌ ‌बारी‌ ‌हमसे‌ ‌बातचीत‌ ‌की।‌ ‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌ने‌ ‌बताया‌ ‌कि‌ ‌भारत‌ ‌सरकार‌ ‌बच्चों‌ ‌के‌ ‌लिए‌ ‌शिक्षा‌‌ का‌ ‌अधिकार‌ ‌कानून‌ ‌1‌ ‌अप्रैल,‌ ‌2010‌ ‌से‌ ‌अमल‌ ‌कर‌ ‌रही‌ ‌है।‌
‌प्रश्न‌‌ :
1.‌ ‌पाठशाला‌ ‌में‌ ‌किसकी‌ ‌बैठक‌ ‌थी‌?‌
उत्तर:
पाठशाला‌ ‌में‌ ‌पाठशाला‌ ‌समिति‌ ‌की‌ ‌बैठक‌ ‌थी।

2.‌ ‌बारी‌ ‌-‌ ‌बारी‌ ‌बातचीत‌ ‌किसने‌ ‌की‌?‌‌
उत्तर:
‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌ओर‌ ‌सरपंच‌ ‌जी‌ ‌ने‌ ‌बारी‌ ‌-‌‌ बारी‌ ‌बातचीत‌ ‌की।

3.‌ ‌शिक्षा‌ ‌का‌ ‌अधिकार‌ ‌कानून‌ ‌कबसे‌ ‌अमल‌ ‌कर‌ ‌रही‌ ‌है?‌‌
उत्तर:
शिक्षा‌ ‌का‌ ‌अधिकार‌ ‌कानून‌ ‌1‌ ‌अप्रैल,‌ ‌2010‌ ‌से‌ अमल‌ ‌कर‌ ‌रही‌ ‌है।‌

4.‌ ‌बच्चों‌ ‌को‌ ‌कहाँ‌ ‌बिठाया‌ ‌गया‌?
उत्तर:
बच्चों‌ ‌को‌ ‌बरामदे‌ ‌में‌ ‌बिठाया‌ ‌गया।‌‌

‌5.‌ ‌“पाठशाला”‌ ‌का‌ ‌पर्यायवाची‌ ‌शब्द‌ ‌पहचानिए।‌
उत्तर:
पाठशाला‌ ‌का‌ ‌पर्यायवाची‌ ‌शब्द‌ ‌है “‌विद्यालय”।

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

5. प्रधानाध्यापक‌ ‌जी‌ ‌ने‌ ‌बताया‌ ‌कि‌ ‌भारत‌ ‌सरकार‌ ‌बच्चों‌ ‌के‌ ‌लिए‌ ‌शिक्षा‌ ‌का‌ ‌अधिकार‌ ‌कानून‌ ‌1‌ ‌अप्रैल‌ ‌2010‌ ‌से‌ ‌अमल‌ ‌कर‌ ‌रही‌ ‌है।‌ ‌इस‌ ‌कानून‌ ‌के‌ ‌अनुसार‌ ‌6‌ ‌से‌ ‌14‌ ‌वर्ष‌ ‌के‌ ‌सभी‌ ‌बच्चों‌ ‌को‌ ‌निशुल्क‌ ‌और‌ ‌अनिवार्य‌ ‌रूप‌ ‌से‌ ‌शिक्षा‌ ‌पाने‌ ‌का‌ ‌अधिकार‌ ‌है।‌ ‌उन्हें‌ ‌अपनी‌ ‌पढाई‌ ‌के‌ ‌लिए‌ ‌एक‌ ‌पैसा‌ ‌भी‌ ‌खर्च‌ ‌नहीं‌ ‌करना‌ ‌होगा।‌ ‌भारत‌ ‌सरकार‌ ‌हर‌ ‌बच्चे‌ ‌के‌ ‌चेहरे‌ ‌पर‌ ‌खुशी‌ ‌देखना‌ ‌चाहती‌ ‌है।‌ ‌तभी‌ ‌सायना‌ ‌ने‌ ‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌से‌ ‌पूछा‌ ‌-‌ ‌”सरकार‌ ‌हमारे‌ ‌लिए‌ ‌और‌ ‌क्या‌ ‌सुविधाएँ‌ ‌दे‌ ‌रही‌ ‌है?”‌ ‌तो‌ ‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌ने‌ ‌उसके‌ ‌प्रश्न‌ ‌की‌ ‌प्रशंसा‌ ‌की‌ ‌।‌‌
प्रश्न‌ :
1.‌ ‌भारत‌ ‌सरकार‌ ‌क्या‌ ‌देखना‌ ‌चाहती‌ ‌है?‌
उत्तर:
भारत‌ ‌सरकार‌ ‌हर‌ ‌बच्चे‌ ‌के‌ ‌चेहरे‌ ‌पर‌ ‌खुशी‌‌ देखना‌ ‌चाहती‌ ‌है।‌

2.‌ ‌निशुल्क‌ ‌शिक्षा‌ ‌पाने‌ ‌का‌ ‌अधिकार‌ ‌किन्हें‌ ‌है?‌‌
उत्तर:
6‌ ‌से‌ ‌14‌ ‌वर्ष‌ ‌के‌ ‌सभी‌ ‌बच्चों‌ ‌को‌ ‌निशुल्क‌ ‌और‌‌ अनिवार्य‌ ‌रूप‌ ‌से‌ ‌शिक्षा‌ ‌पाने‌ ‌का‌ ‌अधिकार‌ ‌है।‌

3.‌ ‌सायना‌ ‌ने‌ ‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌से‌ ‌क्या‌ ‌पूछा‌?‌
उत्तर:
‌सायना‌ ‌ने‌ ‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌से‌ ‌पूछा,‌ ‌”सरकार‌ ‌हमारे‌ ‌लिए‌ ‌क्या‌ ‌सुविधाएँ‌ ‌दे‌ ‌रही‌ ‌है‌ ‌?”‌

4.‌ ‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌ने‌ ‌किसके‌ ‌प्रश्न‌ ‌की‌ ‌प्रशंसा‌ ‌की‌?‌‌
उत्तर:
‌प्रधानाध्यापक‌ ‌जी‌ ‌ने‌ ‌सायना‌ ‌के‌ ‌प्रश्न‌ ‌की‌ ‌प्रशंसा‌‌ की।

5.‌ ‌उपर्युक्त‌ ‌गद्यांश‌ ‌किस‌ ‌पाठ‌ ‌से‌ ‌दिया‌ ‌गया‌ ‌है?‌‌
उत्तर:
उपर्युक्त‌ ‌गद्यांश‌ ‌”बढ़ते‌ ‌क़दम”‌ ‌पाठ‌ ‌से‌ ‌दिया‌‌ गया‌ ‌है।

अपठित‌ ‌-‌ ‌गद्यांश

निम्न‌ ‌लिखित‌ ‌गद्यांश‌ ‌पढ़कर‌ ‌दिये‌ ‌गये‌ ‌प्रश्नों‌ ‌के‌ ‌उत्तर‌ ‌विकल्पों‌ ‌में‌ ‌से‌ ‌चुनकर‌ ‌लिखिए।‌‌

1. शिवाजी‌ ‌एक‌ ‌महान‌ ‌हिन्दू‌ ‌राजा‌ ‌थे।‌ ‌वे‌ ‌सुयोग्य‌ ‌शासक‌ ‌भी‌ ‌थे।‌ ‌उन्होंने‌ ‌अपने‌ ‌राज्य‌ ‌को‌ ‌कई‌ ‌सूबों‌ ‌में‌ ‌बाँटा‌ ‌।‌ ‌वे‌ ‌’चौथ’‌ ‌के‌ ‌नाम‌ ‌से‌ ‌’कर’‌ ‌वसूल‌ ‌करते‌ ‌थे।‌ ‌उनका‌ ‌सैनिक‌ ‌बल‌ ‌देखकर‌ ‌औरंगजेब‌ ‌शिवाजी‌ ‌से‌ ‌डरते‌ ‌थे।‌ ‌जब‌ ‌तक‌ ‌शिवाजी‌ ‌जैसे‌ ‌वीर‌ ‌इस‌ ‌देश‌ ‌में‌ ‌थे,‌ ‌तब‌ ‌तक‌ ‌कोई‌ ‌शत्रु‌ ‌भारत‌ ‌की‌ ‌ओर‌ ‌आँख‌ ‌तक‌ ‌|‌ ‌नहीं‌ ‌उठाते‌ ‌थे।‌‌
प्रश्न‌ ‌:‌
1.‌ ‌सुयोग्य‌ ‌शासक‌ ‌कौन‌ ‌थे‌?
A)‌ ‌शिवाजी‌‌
B)‌ ‌ब्रह्माजी‌
C)‌ ‌तोडरमल‌‌
D)‌ ‌तात्या‌‌
उत्तर:
A)‌ ‌शिवाजी‌‌

2.‌ ‌शिवाजी‌ ‌किस‌ ‌नाम‌ ‌से‌ ‌कर‌ ‌वसूल‌ ‌करते‌ ‌थे‌?
A)‌ ‌सवा‌‌
B)‌ ‌चौथ‌
C)‌ ‌जिजिया‌‌
D)‌ ‌लिडिया‌‌
उत्तर:
B)‌ ‌चौथ‌

3.‌ ‌औरंगजेब‌ ‌शिवाजी‌ ‌से‌ ‌क्यों‌ ‌डरते‌ ‌थे‌?‌‌
A)‌ ‌सैनिक‌ ‌बल‌ ‌देखकर‌
B)‌ ‌शिवाजी‌ ‌के‌ ‌शारीरिक‌ ‌बल‌ ‌देखकर‌
C)‌ ‌शिवाजी‌ ‌की‌ ‌संपत्ति‌ ‌देखकर‌‌
‌D)‌ ‌इन‌ ‌सब‌ ‌कारणों‌ ‌से‌‌
उत्तर:
A)‌ ‌सैनिक‌ ‌बल‌ ‌देखकर‌

4.‌ ‌शिवाजी‌ ‌अपने‌ ‌राज्य‌ ‌को‌ ‌क्या‌ ‌किया‌?‌
A)‌ ‌टुकडे‌ ‌-‌ ‌टुकडे‌
B)‌ ‌सूबों‌ ‌में‌ ‌बाँटा‌
‌c)‌ ‌राज्यों‌ ‌में‌ ‌बाँटा‌
D)‌ ‌मंडलों‌ ‌में‌ ‌बाँटा‌
उत्तर:
B)‌ ‌सूबों‌ ‌में‌ ‌बाँटा‌

5.‌ ‌शिवाजी‌ ‌कौन‌ ‌थे‌?
‌A)‌ ‌एक‌ ‌महान‌ ‌मुगल‌ ‌राजा‌‌
B)‌ ‌एक‌ ‌महान‌ ‌गुलामी‌ ‌राजा‌
‌C)‌ ‌एक‌ ‌महान‌ ‌हिंदू‌ ‌राजा‌‌
D)‌ ‌एक‌ ‌महान‌ ‌गुप्त‌ ‌राजा‌
उत्तर:
‌C)‌ ‌एक‌ ‌महान‌ ‌हिंदू‌ ‌राजा‌‌

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

2.‌ ‌देश‌ ‌को‌ ‌स्वाधीनता‌ ‌मिल‌ ‌जाने‌ ‌से‌ ‌यह‌ ‌नहीं‌ ‌समझना‌ ‌चाहिए‌ ‌कि‌ ‌अब‌ ‌देशभक्ति‌ ‌की‌‌ आवश्यकता‌ ‌नहीं‌ ‌रही‌ ‌या‌ ‌अब‌ ‌देशभक्तों‌ ‌को‌ ‌करने‌ ‌के‌ ‌लिए‌ ‌कुछ‌ ‌कार्य‌ ‌शेष‌ ‌नहीं‌ ‌हैं।‌ ‌वस्तुत:‌ ‌ऐसा‌ ‌समय‌ ‌कभी‌ ‌नहीं‌ ‌आ‌ ‌सकता,‌ ‌जब‌ ‌कि‌ ‌देशभक्त‌ ‌को‌ ‌करने‌ ‌के‌ ‌लिए‌ ‌कुछ‌ ‌शेष‌ ‌न‌ ‌रहे।‌ ‌क्योंकि‌ ‌देशभक्ति‌ ‌का‌ ‌कार्य‌ ‌केवल‌ ‌विदेशी‌ ‌शासन‌ ‌या‌ ‌आक्रमण‌ ‌के‌ ‌विरुद्ध‌ ‌लड़ना‌ ‌ही‌ ‌नहीं‌ ‌है,‌ ‌अपितु‌ ‌देश‌ ‌की‌ ‌दशा‌ ‌सुधारने‌ ‌के‌ ‌लिए‌ ‌अशिक्षा,‌ ‌गरीबी‌ ‌और‌ ‌सामाजिक‌ ‌विषमता‌ ‌के‌ ‌विरुद्ध‌ ‌लड़ना‌ ‌भी‌ ‌है।‌ ‌सभी‌ ‌देशों‌ ‌में‌ ‌सदा‌ ‌कुछ‌ ‌न‌ ‌कुछ‌ ‌त्रुटियाँ‌ ‌और‌ ‌अभाव‌‌ अवश्य‌ ‌होते‌ ‌हैं,‌ ‌जिन्हें‌ ‌दूर‌ ‌करने‌ ‌के‌ ‌लिए‌ ‌देशभक्त‌ ‌कार्य‌ ‌कर‌ ‌सकता‌ ‌है।‌
प्रश्न‌ ‌:‌
1.‌ ‌देश‌ ‌की‌ ‌दशा‌ ‌सुधारने‌ ‌के‌ ‌लिए‌ ‌किसके‌ ‌विरुद्ध‌ ‌लडना‌ ‌है?‌‌
A)‌ ‌गरीबी‌ ‌और‌ ‌सामाजिक‌ ‌विषमता‌ ‌के‌ ‌विरुद्ध‌
B)‌ ‌जाति‌ ‌-‌ ‌पाँति‌ ‌के‌ ‌विरुद्ध‌
C)‌ ‌हिंसा‌ ‌के‌ ‌विरुद्ध‌‌
D)‌ ‌इन‌ ‌सबके‌ ‌विरुद्ध‌
उत्तर:
A)‌ ‌गरीबी‌ ‌और‌ ‌सामाजिक‌ ‌विषमता‌ ‌के‌ ‌विरुद्ध‌

2.‌ ‌देश‌ ‌को‌ ‌स्वाधीनता‌ ‌मिल‌ ‌जाने‌ ‌से‌ ‌क्या‌ ‌नहीं‌ ‌समझना‌ ‌चाहिए?‌‌
A)‌ ‌आंदोलन‌ ‌चलाने‌ ‌की‌ ‌आवश्यकता‌ ‌नहीं‌
‌B)‌ ‌देश‌ ‌भक्ति‌ ‌की‌ ‌आवश्यकता‌ ‌नहीं‌‌
C)‌ ‌विद्रोह‌ ‌करने‌ ‌की‌ ‌आवश्यकता‌ ‌नहीं‌
‌D)‌ ‌ये‌ ‌सब‌
उत्तर:
‌B)‌ ‌देश‌ ‌भक्ति‌ ‌की‌ ‌आवश्यकता‌ ‌नहीं‌‌

3.‌ ‌अशिक्षा,‌ ‌गरीबी‌ ‌और‌ ‌सामाजिक‌ ‌विषमता‌ ‌के‌ ‌विरुद्ध‌ ‌लड़ना‌ ‌किसका‌ ‌कार्य‌ ‌है?‌‌
A)‌ ‌सैनिकों‌ ‌का‌
‌B)‌ ‌वैमानिक‌ ‌दलों‌ ‌का‌
‌C)‌ ‌देश‌ ‌भक्त‌ ‌का‌
D)‌ ‌इन‌ ‌सबका‌
उत्तर:
‌C)‌ ‌देश‌ ‌भक्त‌ ‌का‌

4.‌ ‌देश‌ ‌भक्त‌ ‌किन्हें‌ ‌दूर‌ ‌करने‌ ‌के‌ ‌लिए‌ ‌कार्य‌ ‌करता‌ ‌है?
A)‌ ‌त्रुटियाँ‌ ‌एवं‌ ‌अभाव‌
B)‌ ‌आंदोलन‌
C)‌ ‌क्रांति‌
D)‌ ‌हिंसा‌
उत्तर:
A)‌ ‌त्रुटियाँ‌ ‌एवं‌ ‌अभाव‌

5.‌ ‌उपर्युक्त‌ ‌अनुच्छेद‌ ‌के‌ ‌लिए‌ ‌उपयुक्त‌ ‌शीर्षक‌ ‌चुनिए।
‌A)‌ ‌देश‌ ‌की‌ ‌स्वाधीनता‌‌
B)‌ ‌देश‌ ‌भक्त‌ ‌के‌ ‌कार्य‌
‌C)‌ ‌देश‌ ‌प्रेम‌‌
D)‌ ‌देश‌ ‌द्रोह‌‌
उत्तर:
B)‌ ‌देश‌ ‌भक्त‌ ‌के‌ ‌कार्य‌

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

3.‌ ‌एक‌ ‌दिन‌ ‌की‌ ‌बात‌ ‌है।‌ ‌रामदास‌ ‌अपने‌ ‌कमरे‌ ‌में‌ ‌आराम‌ ‌कर‌ ‌रहा‌ ‌था‌ ‌कि‌ ‌इतने‌ ‌में‌ ‌दो‌‌ तीन‌ ‌ठवाले‌ ‌दौड़ते‌ ‌हुए‌ ‌उसके‌ ‌पास‌ ‌आये‌ ‌और‌ ‌कहा‌ ‌-‌ ‌”टीले‌ ‌की‌ ‌बाई‌ ‌ओर,‌ ‌नाले‌ ‌के‌ ‌पास‌ ‌की‌ ‌झड़ियों‌ ‌में‌ ‌बाघ‌ ‌छिपा‌ ‌हुआ‌ ‌है।‌ ‌रामदास‌ ‌ने‌ ‌तुरंत‌ ‌बंदूक‌ ‌थाम‌ ‌ली‌ ‌और‌ ‌कारतूस‌ ‌लेकर‌ ‌टीले‌ ‌की‌ ‌ओर‌ ‌चल‌ ‌पड़ा।‌ ‌रामदास‌ ‌ने‌ ‌देखा‌ ‌कि‌ ‌झाड़ियों‌ ‌में‌ ‌बाघ‌ ‌छिपा‌ ‌हुआ‌ ‌है।‌ ‌तुरंत‌ ‌रामदास‌ ‌ने‌ ‌उस‌ ‌पर‌ ‌गोली‌ ‌चलायी।‌ ‌गोली‌ ‌बाघ‌ ‌के‌ ‌माथे‌ ‌पर‌ ‌जा‌ ‌लगी,‌ ‌वह‌ ‌चित‌ ‌गिर‌ ‌पड़ा‌‌ और‌ ‌उसी‌ ‌समय‌ ‌वह‌ ‌मर‌ ‌गया।‌
प्रश्न‌ ‌:‌‌
1.‌ ‌बाघ‌ ‌कहाँ‌ ‌छिपा‌ ‌हुआ‌ ‌है?‌
A)‌ ‌नदी‌ ‌में‌‌
B)‌ ‌झाड़ियों‌ ‌में‌
C)‌ ‌गुफ़ा‌ ‌में‌
D)‌ ‌कमरे‌ ‌में‌
उत्तर:
B)‌ ‌झाड़ियों‌ ‌में‌

2.‌ ‌अपने‌ ‌कमरे‌ ‌में‌ ‌कौन‌ ‌लेटे‌ ‌आराम‌ ‌कर‌ ‌रहा‌ ‌था‌?‌
A)‌ ‌बाघ‌‌
B)‌ ‌ग्वाला
C)‌ ‌रामदास‌
D)‌ ‌प्रेमदास‌
उत्तर:
C)‌ ‌रामदास‌

‌3.‌ ‌गोली‌ ‌कहाँ‌ ‌जा‌ ‌लगी‌?
A)‌ ‌बाघ‌ ‌के‌ ‌माथे‌ ‌पर‌
B)‌ ‌बाघ‌ ‌के‌ ‌पेट‌ ‌में‌
C)‌ ‌बाघ‌ ‌के‌ ‌पीठ‌ ‌में‌
D)‌ ‌बाघ‌ ‌के‌ ‌मुख‌ ‌पर‌‌
उत्तर:
A)‌ ‌बाघ‌ ‌के‌ ‌माथे‌ ‌पर‌

4.‌ ‌कितने‌ ‌ग्वाले‌ ‌दौडते‌ ‌हुए‌ ‌रामदास‌ ‌के‌ ‌पास‌ ‌आये‌?‌
A)‌ ‌दो‌
B)‌ ‌तीन‌
C)‌ ‌चार‌‌
D)‌ ‌दो‌ ‌-‌ ‌तीन‌
उत्तर:
D)‌ ‌दो‌ ‌-‌ ‌तीन‌

5.‌ ‌उपर्युक्त‌ ‌अनुच्छेद‌ ‌में‌ ‌बाघ‌ ‌को‌ ‌मारने‌ ‌वाले‌ ‌कौन‌ ‌थे‌?
A)‌ ‌रामदास‌
B)‌ ‌किशोरदास‌
C)‌ ‌श्यामदास‌
D)‌ ‌ये‌ ‌सब‌
उत्तर:
A)‌ ‌रामदास‌

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

4. ‌सरदार‌ ‌सुजानसिंह‌ ‌देवगढ‌ ‌रियासत‌ ‌के‌ ‌दीवान‌ ‌थे।‌ ‌राजा‌ ‌भी‌ ‌अपने‌ ‌इस‌ ‌नीतिकुशल‌ ‌दीवान‌ ‌का‌ ‌आदर‌‌ करते‌ ‌थे।‌ ‌चालीस‌ ‌वर्ष‌ ‌तक‌ ‌सेवा‌ ‌करने‌ ‌के‌ ‌बाद‌ ‌एक‌ ‌दिन‌ ‌सुजानसिंह‌ ‌ने‌ ‌राजा‌ ‌के‌ ‌पास‌ ‌आकर‌ ‌प्रार्थना‌ ‌की‌ ‌-‌ ‌मुझे‌ ‌सेवानिवृत्ति‌ ‌देने‌ ‌की‌ ‌कृपा‌ ‌करें।‌ ‌यह‌ ‌सुनकर‌ ‌राजा‌ ‌ने‌ ‌नये‌ ‌दीवान‌ ‌चुनने‌ ‌का‌ ‌भार‌ ‌सुजानसिंह‌‌ को‌ ‌ही‌ ‌सौंप‌ ‌दिया।‌
प्रश्न‌ ‌:‌
‌1.‌ ‌सुजान‌ ‌सिंह‌ ‌कौन‌ ‌था‌?
A)‌ ‌राजा‌‌
B)‌ ‌दीवान‌
C)‌ ‌सैनिक‌
D)‌ ‌सेवक‌
उत्तर:
B)‌ ‌दीवान‌

2.‌ ‌सुजानसिंह‌ ‌ने‌ ‌कितने‌ ‌वर्ष‌ ‌तक‌ ‌सेवा‌ ‌की‌?‌
A)‌ ‌सौ‌‌
B)‌ ‌चौबीस‌
C)‌ ‌चालीस‌
D)‌ ‌पचास‌
उत्तर:
C)‌ ‌चालीस‌

3.‌ ‌सेवा‌ ‌निवृत्ति‌ ‌देने‌ ‌की‌ ‌बात‌ ‌किसने‌ ‌कही‌?‌
A)‌ ‌दीवान‌‌
B)‌ ‌राजा‌ ‌ने‌
C)‌ ‌सुजान‌ ‌सिंह‌ ‌ने‌
D)‌ ‌सैनिक‌ ‌ने‌
उत्तर:
C)‌ ‌सुजान‌ ‌सिंह‌ ‌ने‌

‌4.‌ ‌नये‌ ‌दीवान‌ ‌चुनने‌ ‌का‌ ‌भार‌ ‌सुजानसिंह‌ ‌को‌ ‌किसने‌ ‌सौंपा‌?
A)‌ ‌दीवान‌ ‌ने‌‌
B)‌ ‌राजा‌ ‌ने‌
C)‌ ‌सैनिक‌ ‌ने‌
D)‌ ‌सेवक‌ ‌ने‌
उत्तर:
B)‌ ‌राजा‌ ‌ने‌

5.‌ ‌सुजानसिंह‌ ‌किस‌ ‌रियासत‌ ‌के‌ ‌दीवान‌ ‌थे‌?‌‌
A)‌ ‌रायगढ‌‌
B)‌ ‌सिंहगढ
C)‌ ‌देवगढ‌
D)‌ ‌पारसगढ‌
उत्तर:
C)‌ ‌देवगढ‌

AP Board 8th Class Hindi Solutions Chapter 12 बढ़ते‌ ‌क़दम

5. अब‌ ‌उतनी‌ ‌मज़बूत‌ ‌इमारतें‌ ‌नहीं‌ ‌बनतीं,‌ ‌जितनी‌ ‌प्राचीन‌ ‌काल‌ ‌में‌ ‌बनती‌ ‌थीं।‌ ‌इसका‌ ‌कारण‌ ‌शायद‌ ‌यह‌ ‌है‌ ‌कि‌ ‌इमारतों‌ ‌में‌ ‌छिपने‌ ‌से‌ ‌दुश्मनों‌ ‌से‌ ‌बचाव‌ ‌नहीं‌ ‌हो‌ ‌सकता।‌ ‌हवाई‌ ‌जहाज़‌ ‌से‌ ‌गोले‌ ‌बरसाकर‌ ‌मज़बूत‌ ‌से‌ ‌मज़बूत‌ ‌किले‌ ‌तोडे‌ ‌जा‌ ‌सकते‌ ‌हैं।‌ ‌इसलिए‌ ‌आजकल‌ ‌के‌ ‌लोग‌ ‌इन‌ ‌चीज़ों‌ ‌को‌ ‌फ़िजूल‌ ‌समझते‌ ‌हैं।‌ ‌मकबरे‌ ‌वगैरह‌ ‌बनाने‌ ‌का‌ ‌रिवाज़‌ ‌भी‌ ‌उड़ता‌ ‌जा‌ ‌रहा‌ ‌है।‌ ‌अगर‌ ‌आजकल‌ ‌कोई‌ ‌राजा‌ ‌पिरामिड़‌ ‌जैसी‌ ‌चीज़े‌ ‌बनाना‌ ‌शुरु‌ ‌करे,‌ ‌तो‌ ‌लोग‌ ‌उसे‌ ‌पागल‌ ‌कहेंगे।‌‌
प्रश्न‌ ‌:
1.‌ ‌प्राचीन‌ ‌काल‌ ‌के‌ ‌इमारतें‌ ‌कैसी‌ ‌थीं‌?‌
A‌ ‌मजबूत‌‌
B)‌ ‌हल्की‌‌
C)‌ ‌पतली‌‌
D)‌ ‌नाजूक
उत्तर:
A‌ ‌मजबूत‌‌

2.‌ ‌हवाई‌ ‌जहाज़‌ ‌से‌ ‌गोले‌ ‌बरसाकर‌ ‌क्या‌ ‌किये‌ ‌जा‌ ‌सकते‌ ‌हैं?‌
A)‌ ‌किले‌ ‌बनाये‌ ‌जा‌ ‌सकते‌ ‌हैं।‌‌
B)‌ ‌किले‌ ‌तोडे‌ ‌जा‌ ‌सकते‌ ‌हैं‌
‌C)‌ ‌किलों‌ ‌पर‌ ‌आक्रमण‌ ‌किया‌ ‌जा‌ ‌सकता‌ ‌है‌
D)‌ ‌कुछ‌ ‌नहीं‌ ‌किया‌ ‌जा‌ ‌सकता।‌
उत्तर:
B)‌ ‌किले‌ ‌तोडे‌ ‌जा‌ ‌सकते‌ ‌हैं‌

3.‌ ‌आज‌ ‌कल‌ ‌के‌ ‌लोग‌ ‌इन‌ ‌चीज़ों‌ ‌को‌ ‌क्या‌ ‌समझते‌ ‌हैं?‌‌
A)‌ ‌फिजूल‌
B)‌ ‌मंजिल‌
‌C)‌ ‌मंजूर‌‌
D)‌ ‌कुछ‌ ‌नहीं‌
उत्तर:
A)‌ ‌फिजूल‌

4.‌ ‌इन्हें‌ ‌बनाने‌ ‌का‌ ‌रिवाज़‌ ‌उडता‌ ‌जा‌ ‌रहा‌ ‌है?‌
A)‌ ‌पिरमिड‌‌
B)‌ ‌दीवारें‌
C)‌ ‌मकबरे‌
‌D)‌ ‌किले‌
उत्तर:
C)‌ ‌मकबरे‌

5.‌ ‌लोग‌ ‌किसे‌ ‌पागल‌ ‌कहेंगे‌?‌
A)‌ ‌राजा‌ ‌लोग‌ ‌किले‌ ‌बनाने‌ ‌को‌‌
B)‌ ‌जनता‌ ‌पाठशालाएँ‌ ‌बनाये‌ ‌तो‌
‌C)‌ ‌राजा‌ ‌लोग‌ ‌कंदक‌ ‌बनाएँ‌ ‌तो‌‌
D)‌ ‌राजा‌ ‌लोग‌ ‌पिरमिड‌ ‌बनाएँ‌ ‌तो‌
उत्तर:
D)‌ ‌राजा‌ ‌लोग‌ ‌पिरमिड‌ ‌बनाएँ‌ ‌तो‌