AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

SCERT AP 8th Class Social Study Material Pdf 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

8th Class Social Studies 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ. భారత జాతీయ కాంగ్రెస్ తొలిరోజుల్లో బొంబాయి ప్రజలు మాత్రమే పాల్గొనేవారు.
ఆ. దేశంలో వివిధ ప్రాంతాలలో భారత పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పసాగారు.
ఇ. మొదటి ప్రపంచ యుద్ధం తరవాత భారతదేశం ప్రజాస్వామిక దేశంగా మారుతుందని ఇక్కడి ప్రజలు ఆశించారు.
జవాబు:
అ. భారత జాతీయ కాంగ్రెస్ తొలిరోజుల్లో వివిధ రాష్ట్రాల మేధావులు పాల్గొనేవారు. ఆ
ఆ. స్వదేశీ ఉద్యమం వల్ల దేశంలో భారతీయ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహం లభించింది.
ఇ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశంలో సంస్కరణలు అమలు అవుతాయని ఇక్కడి ప్రజలు ఆశించారు.

ప్రశ్న 2.
భారత జాతీయ కాంగ్రెస్ మితవాద, అతివాద నాయకుల మధ్య అ) ప్రధాన కోరికలు ఆ) ప్రజల సమీకరణాల దృష్ట్యా జరిగే సంభాషణ ఊహించి రాయండి.
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం – లక్నో
మితవాదులు : ఇంపీరియల్ విధానసభలో మనవారికి మరికొంతమందికి ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుదాం.

అతివాదులు : అవకాశం అనేది మనది వారివ్వటమేమిటి, మనం పుచ్చుకోవడమేమిటి అసలు వారిని మనదేశం నుండి తరిమికొట్టాలి.

మితవాదులు : దానిని ఒప్పుకుందాం ! కాని వారు వదిలిపోయేదాకా మనం కాలం గడపాలిగా ! మన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనవారు అధికారంలో ఉండాలి. అందుకే దీనికి అనువుగా సివిల్ సర్వీసెస్ మన దేశంలోనే నిర్వహించాలని కోరుతున్నాం.

అతివాదులు : కోరికలు, విన్నపాలు, అర్జీలు, ఆందోళనలతో మనకు స్వాతంత్ర్యం రాదు. వీటివల్ల మనకు ప్రజల మద్దతు కూడా ఉండదు. మనమందరం కలుద్దాం. ఐక్యపోరాటం చేద్దాం. సమస్యను ప్రజల్లోకి తీసుకువెళదాం. వాళ్ళ మద్దతు కూడగడదాం ! బ్రిటిషువారిని తరిమికొడతాం.

మితవాదులు : సరే ! మా పంథాను, మీ పంథాను కలిపి ప్రజల పంథాగా మారుద్దాం ! వారితో చేతులు కలిపి స్వాతంత్ర్యాన్ని సాధిద్దాం !

అందరూ : “వందేమాతరం, వందేమాతరం”

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 3.
ఈ అధ్యాయం చదివిన తరవాత జాతీయోద్యమం తొలిదశలో ఎక్కువగా చదువుకున్న భారతీయులు పాల్గొన్నారని మరియమ్మ అభిప్రాయపడింది. వాళ్ల భావాలు చాలావరకు పాశ్చాత్య ప్రభావం వల్ల ఏర్పడ్డాయి అని కూడా అనుకుంటోంది. ఆమెతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
మరియమ్మతో నేను ఏకీభవిస్తాను.

కారణాలు :

  1. పెద్ద నగరాలలో ఆంగ్ల విద్యావ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకుంది
  2. వీరు పాత సామాజికవ్యవస్థలోని అన్యాయాలను, అసమానతలను ఎత్తి చూపారు.
  3. చదువుకున్న భారతీయులు బ్రిటిషు పాలన స్వభావాన్ని, భారతదేశం మీద దాని ప్రభావాన్ని అర్థం చేసుకుని, బ్రిటిషు విధానాలను తీవ్రంగా విమర్శించారు.
  4. వీరి విమర్శలు, ఉపన్యాసాలు విన్న తరువాతే సామాన్య ప్రజానీకం జాతీయోద్యమంలో అడుగిడింది.

ప్రశ్న 4.
భారతదేశంపై బ్రిటిషు పాలన ఆర్థిక ప్రభావాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? (AS1)
జవాబు:
భారతదేశంలో బ్రిటిషు పాలన ఆర్థిక ప్రభావాన్ని అర్థం చేసుకోకపోతే వనరుల తరలింపు ఎలా జరుగుతోందో అర్థం కాదు. మన చేతివృత్తులు ఎందుకు క్షీణిస్తున్నాయో తెలియదు. పేదరికానికి కారణాలు కానరావు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆర్థిక ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి.

ప్రశ్న 5.
‘స్వదేశీ’ అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు? దానివల్ల ప్రభావితమైన ముఖ్యమైన రంగాలు ఏమిటి? (AS1)
జవాబు:
‘స్వదేశీ’ అంటే ‘మనదేశంలో తయారయినవి లేదా మనదేశంలోనివి’ అని నేను అర్థం చేసుకున్నాను.

ఇది ప్రభావితం చేసిన ముఖ్యమైన రంగాలు :

  1. రాజకీయ రంగం
  2. సామాజికరంగం
  3. వ్యాపార రంగం (జాతీయ)
  4. పారిశ్రామికరంగం
  5. విదేశీ వ్యాపార రంగం
  6. ఆధ్యాత్మికరంగం
  7. విద్యారంగం
  8. సాంస్కృతికరంగం
  9. న్యాయరంగం

ప్రశ్న 6.
బెంగాల్ విభజనకు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఎలా స్పందించారు? (AS1)
జవాబు:
1903లో కర్ణన్ బెంగాల్ ను తూర్పు, పశ్చిమబెంగాల్ గా విభజించాలని చేసిన ప్రతిపాదన జాతీయ భావాలను పెద్ద ఎత్తున రగిల్చింది. బెంగాలీ ప్రజలను విడదీసి, జాతీయోద్యమాన్ని బలహీనపరిచే ప్రభుత్వ రాజకీయ కుట్రగా జాతీయవాదులు బెంగాల్ విభజనను నిరసించారు. కాని ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా 1905లో బెంగాల్ ను విభజించింది. దానికి నిరసనగా అనేక సమావేశాలు జరిగాయి. ఉప్పు, విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపు ఇచ్చారు. ఈ పిలుపుతో ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. దేశమంతటా ప్రధాన పట్టణాలు, నగరాలలో, బెంగాల్ మారుమూల ప్రాంతాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ, దహనం, విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల పికెటింగ్ వంటివి సర్వసాధారణమైపోయాయి. విదేశీ గాజులు వేసుకోటానికీ, విదేశీ వంట పాత్రలను ఉపయోగించటానికి మహిళలు నిరాకరించారు. విదేశీయుల బట్టలను ఉతకటానికి బట్టలు ఉతికే వాళ్లు నిరాకరించారు. విదేశీ పంచదార ఉన్న నైవేద్యాన్ని తీసుకోటానికి పూజారులు కూడా నిరాకరించారు. ప్రభుత్వ సంస్థలైన పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు వంటి వాటిని బహిష్కరించమని కూడా పిలుపునిచ్చారు. ప్రజలు స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. తమ తగాదాలను పరిష్కరించుకోటానికి సమాంతర న్యాయ స్థానాలను ఏర్పాటుచేశారు. ప్రజలు బెంగాలు విభజనకు ఈ విధంగా స్పందించారు.

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 7.
భారతదేశ పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
1. కలకత్తా (కోల్ కతా)
2. మద్రాసు (చెన్నై)
3. బొంబాయి (ముంబయి)
4. లక్నో
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 1

ప్రశ్న 8.
ప్రపంచ పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
1) బ్రిటన్ 2) ఫ్రాన్స్ 3) రష్యా 4) జర్మనీ
AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 2

ప్రశ్న 9.
మన దేశం కోసం తిలక్, భగత్ సింగ్, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు జీవితాలను త్యాగం చేశారు. వారు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేయకుండా ఉన్నట్లయితే ఏమి జరిగేది? (AS6)
జవాబు:
వీరి త్యాగమే లేకపోతే మనం ఇంకా బ్రిటిషు పాలనలో నరకయాతనలు పడుతూ, బానిస జీవితం గడుపుతూ ఉండేవాళ్లము.

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 10.
ఈ మధ్యకాలంలో మీ ప్రాంతంలో ఏవైనా ఉద్యమాలు జరిగాయా? అవి ఎందుకు జరిగాయి? (AS4)
జవాబు:
ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలని మా ప్రాంతీయులు ఉద్యమం చేసారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి, ప్రత్యేక యాసల పరిరక్షణ, వెనుకబాటుతనం నుండి బయటపడటం, సత్వర అభివృద్ధి, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు వంటి ప్రధాన డిమాండ్లతో ఈ ఉద్యమం సాగింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే ఆంధ్రప్రదేశ్ విభజన వద్దంటూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. అభివృద్ధి చెందిన హైదరాబాదును లక్ష్యంగా ఈ ఉద్యమం సాగింది.

8th Class Social Studies 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 InText Questions and Answers

8th Class Social Textbook Page No.122

ప్రశ్న 1.
మీ ఊళ్లో లేదా పట్టణంలో (ఒక కులం లేదా ఒక మతానికి సంబంధించికాక) మొత్తం అందరి సమస్యల గురించి మాట్లాడే ఏదైనా సంఘం గురించి తెలుసా? వాళ్లు ఏం చర్చిస్తారు? ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ల సలహాలు ఏమిటి? కొన్ని ఉదాహరణలను మీ తరగతిలో చర్చించండి.
జవాబు:
మా ఊళ్ళో అందరి సమస్యల గురించి మాట్లాడే సంఘం ఒకటుంది. అదే ‘మైత్రీ సంఘం’. దీనిలో అన్ని స్థాయిల నుండి, అన్ని రంగాల నుండి సభ్యులను నియమిస్తారు. వీరందరూ కలిసి గ్రామంలోని శాంతిభద్రతల వ్యవహారాలను పరిరక్షిస్తారు. ఏదైనా సమస్య వస్తే బాధితులతోను, దానికి కారణమైన వారితోనూ చర్చిస్తారు. పరిష్కారాలు సూచిస్తారు. దానిని వినక పోతే పోలీసు అధికారులకు తెలియచేస్తారు. పోలీసు వారినుండి తగిన న్యాయం, రక్షణ అందకపోతే వారిని కూడా ప్రశ్నిస్తారు. అందరికీ మేలు జరిగేలా చూస్తారు.

ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ళు చెప్పిన సలహా :
శత్రువు బలవంతుడు, మూర్ఖుడు అయినపుడు, వాడిని మంచి మాటలతో లొంగదీసుకుని మన మాట వినేలా చేయాలి. మనం బలం కూడగట్టుకుని, సమయం చూసి వాడిని బయటకు పంపాలి. అంతేకాని బలం తెలుసుకోక, సమయం కాని సమయంలో ఎదురు తిరిగితే మనమే వెనక్కి తగ్గాలి.
ఉదా :
తొలిరోజులలో కాంగ్రెస్ మేధావులకే పరిమితమైంది. రానురాను విద్యావంతులు, ప్రజలు దీనిలో చేరటంతో ఇది బలాన్ని పుంజుకుంది. రెండు ప్రపంచ యుద్ధాలతో బ్రిటిషు కొంచెం బలహీనమైంది. అదే సమయంలో మనం ఎక్కువ – ఎదురు తిరగటంతో స్వాతంత్ర్యం పొందాము. 1857లో బలంలేక, సరియైన సమయం కాక వెనుతిరిగాము.

8th Class Social Textbook Page No.124

ప్రశ్న 2.
భారతదేశంలో పేదరికం, కరవులకు బ్రిటిషు పాలకులు కారణమని తొలి జాతీయవాదులు ఎందుకు విశ్వసించారు? (Page No. 124)
జవాబు:
తొలి జాతీయవాదులు అందరూ విద్యావంతులు, మేధావులు. వారు బ్రిటిషు పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి పన్నులు, ఇతర మార్గాల ద్వారా బ్రిటిషు వాళ్ళు భారతదేశ సంపదను దోచుకుంటున్నారనీ, భారతదేశం నానాటికీ పేద దేశంగా మారుతోందని నిర్ధారించారు. దేశసంపదను బ్రిటన్‌కు తరలించారు. వారి వస్తువులను ఇక్కడ తక్కువ ధరలకు అమ్ముతూ స్వదేశీ పరిశ్రమలను కుంటుపరిచారు.

అధిక భూమిశిస్తు, ఆహారధాన్యాల ఎగుమతి వంటి బ్రిటిషు విధానాల వల్లనే కరువు, పేదరికం వంటి సమస్యలు ఎదురౌతున్నాయని అర్థం చేసుకున్నారు. అందువల్ల భారతదేశంలో పేదరికం, కరవులకు బ్రిటిషు పాలకులు కారణమని విశ్వసించారు.

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 3.
భారతదేశపు పురాతన రాజుల పాలనను తిరిగి స్థాపించాలని తొలి జాతీయవాదులు ఎందుకు అనుకోలేదు? బ్రిటిషు పాలన కంటే అది మెరుగ్గా ఉండేది కాదా?
జవాబు:
అది కచ్చితంగా మెరుగ్గా ఉండదు. కారణాలు:

  1. జాతీయవాదులు భారత జాతిని ఐక్యజాతిగా భావించారు. పురాతన రాజులు చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు.
  2. బ్రిటిషు వారి పాలన పెనం లాంటిది, రాజుల పాలన పొయ్యి లాంటిది.
  3. రాజులు చాలామంది విదేశీయులే. స్వదేశీ పాలన వీరి లక్ష్యం.

8th Class Social Textbook Page No.126

ప్రశ్న 4.
విదేశీ బట్టలు తగులబెడుతున్న దాంట్లో పాల్గొంటున్న విద్యార్థిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆరోజు ఏమి జరిగి ఉంటుంది? అప్పుడు మీ ఉద్వేగాలు ఎలా ఉంటాయో వివరించండి.
జవాబు:
నా పేరు శరత్ చంద్ర ఛటర్జీ. కలకత్తాలోని కళాశాలలో బి.ఎ. మొదటి సంవత్సరం చదువుతున్నాను. బ్రిటిషు వారు మన దేశాన్ని ఆక్రమించి, ఇన్నేళ్ళు పాలించటమే కాక ఇప్పుడు దీన్ని ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్ళూ భారతీయులందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవించారు. ఇక ఊరుకునేది లేదని మేము వారికి చెప్పదలిచాము. నాతోటి విద్యార్థులు, మా ఇరుగుపొరుగు వారు ఈ రోజు ‘విదేశీ వస్తువుల, దహనకాండ’ను జరపాలని నిశ్చయించుకున్నాము. . సమయం మధ్యాహ్నం 2 గంటలయింది. అప్పటి దాకా నిర్మానుష్యంగా ఉన్న మా వీధి కూడలి ఒక్కసారిగా జన కడలిగా మారింది. కూడలి మధ్యలో నిప్పు రాజేశాము. మా ఇళ్లల్లోని విదేశీ వస్త్రాలు, వస్తువులు ఒకటేమిటి అన్నీ తెచ్చి నిప్పుల్లో వేశాము. మంట ఆకాశాన్నంటింది. ‘వందేమాతరం’ నినాదం ‘ఓం’కారనాదంలా మ్రోగింది. మా కళ్ళమ్మట నీరు ఉప్పొంగి ఎగసింది. ఆ అగ్ని తన నాలుకలను నలుదిక్కులా చాచింది. ఆ కాంతి మా స్వాతంత్ర్యకాంక్షను ప్రపంచానికి తెలియచెప్పింది. ఆవేశంతో కూడిన మా ఆగ్రహం బ్రిటిషు వారి గుండెల్లో నగారాలు మోగించింది. మా ప్రాణాలు యిచ్చి అయినా సరే మా స్వరాజ్యాన్ని సాధిస్తామని ప్రమాణం చేశాము.
“వందేమాతరం”
“వందేమాతరం”.

ప్రశ్న 5.
ప్రజల న్యాయమైన కోరికలను అధికారులు ఒప్పుకోకపోతే ప్రజలు ఏం చేయాలి?
జవాబు:
కోరికలు న్యాయమైనవే కాక చట్టపరంగా కూడా అధికారులు చేయగలిగేలా ఉండాలి. అలాంటి కోరికలను అధికారులు ఒప్పుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా వారిని ఎదిరించి పోరాడి సాధించాలి.

8th Class Social Textbook Page No.127

ప్రశ్న 6.
ఆ సమయంలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, ఇతర దేశాలతో శాంతిని పునరుద్ధరించమని తమ ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు. అలా చేయడం సరైనదేనా? పెద్దఎతున ఉద్యమించారు. అలా చేయడం సరైనదేనా?
జవాబు:
సరైనదే. ఎందుకంటే, జర్మనీతో కాని, దాని మిత్రదేశాలతో కాని భారతదేశానికి ఎటువంటి వైరం లేదు. బ్రిటిషు వారినే మనం దేశం వదిలి పొమ్మంటుంటే, వారి కోసం ఇతరులతో యుద్ధం చేయడం హాస్యాస్పదం. కాబట్టి అలా చేయడం సరైనదే.

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 7.
మొదటి ప్రపంచ యుద్ధం గురించి, సామాన్య ప్రజలపై దాని ప్రభావం గురించి మరింత తెలుసుకోండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధం పెట్టుబడిదారులకు, కమ్యూనిస్టులకు మధ్య జరిగింది అని చెప్పవచ్చును. ఇది ఆరునెలలనుకున్నది. 5 ఏళ్ళు సాగింది. ప్రపంచంలోని ప్రజలందరూ దీనిలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లోనూ దాదాపు 1,00,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 65,00,000 మంది గాయపడ్డారు. 60,00,000 మంది కనబడకుండా పోయారు. లేదా యుద్ధ ఖైదీలయ్యారు. అందరికీ ఆహారం, ఆరోగ్యం కరువయ్యింది. ప్రపంచం మొత్తం అభద్రతా భావంతో అల్లల్లాడారు.

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకుల చిత్రాలను సేకరించి ఆల్బమ్ తయారుచేయండి. దానిపై ఒక నివేదిక తయారు చేసి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 3 AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 4

  1. భారతదేశంలో జాతీయోద్యమం ఒక చారిత్రాత్మక ఘటన.
  2. ఇది సమాజంలోని విభిన్న ప్రజలు, వర్గాలను ఒక్కతాటి కిందకు తెచ్చి బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా ఒక నూతన దేశ నిర్మాణానికి కృషి సలిపేలా చేసింది.
  3. 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో కొత్త చైతన్యానికి పునాదులు పడ్డాయి.
  4. చదువుకున్న భారతీయులు బ్రిటిషుపాలన స్వభావాన్ని అర్థం చేసుకుని బ్రిటిషువారి మీద పోరాడటానికి స్వాతంత్ర్యోద్యమంలో చేరడం జరిగింది.
  5. భారతదేశ సమస్యను చర్చించడానికి దాదాబాయ్ నౌరోజి, W.C. బెనర్జీ, ఫిరోజ్ షా మెహతాలాంటివారు కొన్ని సంఘాలను ఏర్పాటు చేసి, అన్ని కులాల, మతాల వారిని ఒక గొడుగు క్రిందకు తీసుకురావడానికి ఇది ప్రయత్నించాయి.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

SCERT AP 8th Class Social Study Material Pdf 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

8th Class Social Studies 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మొదటి ఎన్నికలు నిర్వహించటం ఎందుకు కష్టమయ్యింది? సాధ్యమైనన్ని కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ఎన్నికలకు ఏర్పాట్లు చేయటం చాలా పెద్ద, సంక్లిష్టమైన పని. ముందుగా అర్హులైన ఓటర్లను నమోదు చేయటానికి ఇంటింటికి సర్వే చేశారు.

రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు, స్వతంత్రులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తులను ఓటు వేయాల్సిన బ్యాలెట్ పెట్టెల పై అతికించారు. ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ బ్యాలెట్ పెట్టెలో ఓటరు బ్యాలెట్ పేపర్ ను వేయాలి. ఈ ఓటింగు ప్రక్రియ రహస్యంగా ఉంచటానికి తెరలు ఏర్పాటు చేశారు.

దేశ వ్యాప్తంగా 2,24,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25,00,000కు పైగా ఉక్కు బ్యాలెట్ పెట్టెలు చేశారు. సుమారు 62,00,00,000 బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ఇంచుమించు 10 లక్షల అధికారులు ఎన్నికలు పర్యవేక్షించారు. దేశం మొత్తం మీద 17,500 అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతిమంగా మొదటి లోక్ సభకు 489 సభ్యులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, చాలా క్రమశిక్షణతో నిర్వహించారు. హింసాత్మక ఘటనలు నామమాత్రంగా జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహించడం సంక్లిష్టమైన పని అయింది.

ప్రశ్న 2.
ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎందుకుండాలి? (AS1)
జవాబు:
ఎన్నికలల్లో గెలిచిన వ్యక్తులు ఈ దేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. వారి ఎన్నికను ఏ ఆకర్షణీయమైన అంశాలు లేదా ఒత్తిళ్ళు ప్రభావితం చేయరాదు. కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలి.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
క్రింది విషయాలలో వేటికి పార్లమెంటు చట్టాలు చేస్తుంది. వేటికి రాష్ట్ర శాసనసభలు చేస్తాయి. వీటికి రెండూ చేయవచ్చు: వ్యవసాయం, రైల్వేలు, గ్రామ ఆసుపత్రులు, పోలీసు, తంతి తపాలా, విద్యుత్తు, కర్మాగారాలు. (AS1)
జవాబు:

  1. వ్యవసాయం – రాష్ట్రం
  2. రైల్వేలు – కేంద్రం
  3. గ్రామ ఆసుపత్రులు – రాష్ట్రం
  4. పోలీసు – రాష్ట్రం
  5. తంతి తపాలా – కేంద్రం
  6. విద్యుత్తు – ఉమ్మడి జాబితా
  7. కర్మాగారాలు – ఉమ్మడి జాబితా

ప్రశ్న 4.
పార్లమెంటు రెండు సభలను పేర్కొనంది. కింది విషయాలలో రెండింటికీ మధ్య తేడాలు / పోలికలు చూపిస్తూ పట్టిక తయారు చేయండి. సభ్యత్వకాలం, సభ్యుల సంఖ్య, అధికారాలలో ఎక్కువ, తక్కువ, ఎన్నికయ్యే విధానం, రాష్ట్రపతికి ఎన్నికల్లో ఓటింగు. (AS3)
జవాబు:
పార్లమెంటులో లోకసభ, రాజ్యసభ అని రెండూ ఉంటాయి.

విషయాలు లోకసభ రాజ్య సభ
1) సభ్యత్వ కాలం 5 సం||లు 6 సం||లు
2) సభ్యుల సంఖ్య 545 250
3) అధికారంలో ఎక్కువ, తక్కువ ఎక్కువ తక్కువ
4) ఎన్నికయ్యే విధానం ప్రత్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక
5) రాష్ట్రపతికి ఎన్నికల్లో ఓటింగ్ ఎన్నికైన వారందరికీ ఉంటుంది ఎన్నికైన వారందరికీ ఉంటుంది.

ప్రశ్న 5.
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు? మీ టీచరు సహాయంతో చర్చించి దాని గురించి కొన్ని వాక్యాలు రాయండి. (AS1)
జవాబు:
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. దాంతో వారు భావస్వారూప్యం కలిగిన ఇతర పార్టీలను కలుపుకుని యునైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్ గా ఏర్పడి ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్లో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ కలదు.

ప్రశ్న 6.
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత ఎవరిది? (AS1)
జవాబు:
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటుది.

ప్రశ్న 7.
కింద ఇచ్చిన పట్టికలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. మీ టీచరుతో చర్చించి ఖాళీలను పూరించండి. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 2

ప్రశ్న 8.
ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఇంకా ఎక్కువ మహిళా అభ్యర్థులను పోటీకి నిలిపేలా చేయాలా? ఎందుకు? (AS1)
జవాబు:
అవును. ఎక్కువ మహిళా అభ్యర్థులను పోటీకి నిలపాలి. ఎందుకంటే చట్ట సభలలో మహిళలకు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, మానభంగాలు, వేదింపులు, సమాజం చూస్తున్న వివక్షతను ఎదిరించేందుకు ఎక్కువ మహిళా అభ్యర్ధులను నిలపాలి.

ప్రశ్న 9.
భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల పార్లమెంటు సభలలో మహిళల ప్రాతినిధ్యంపై జరిగిన అధ్యయనం ఇది. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 3
పై సమాచారం ఆధారంగా దిగువ అంశాలను విశ్లేషిస్తూ ఒక వ్యాసం రాయండి.
ఎ. మన చట్ట సభలలో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం ఉందా?
జవాబు:
లేదు.

బి. ప్రజాస్వామ్య భావనకు ప్రాతినిధ్య భావన ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:
ప్రజాస్వామ్యమంటే ప్రజల పరిపాలన అని అర్థం. అందుకే దీనికి వారి ప్రాతినిధ్య భావన ముఖ్యమైనది. ప్రజలు అంటే ప్రత్యేకించి ఏ ఒక్కరూ కారు. అందరూ అని అర్ధం.

సి. మీరు పార్లమెంటు సభ్యులైతే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కొన్ని దేశాలు పార్లమెంటులో మహిళలకు అధిక ప్రాతినిధ్యాన్ని ఎలా సాధించగలిగాయి?
జవాబు:
నేనే పార్లమెంటు సభ్యురాల్నైతే మహిళలకు రిజర్వేషన్లు కల్పించి దాని ద్వారా ఈ సమస్యను సాధిస్తాను. రాజకీయాలలో మహిళలను ప్రోత్సహించి అవకాశాలు కల్పించడమే దీనికి పరిష్కారం. కొన్ని దేశాలు పార్లమెంటులో మహిళలకు అధిక ప్రాతినిధ్యాన్ని ఈ విధంగానే సాధించగలిగాయి అని నేను భావిస్తున్నాను.

8th Class Social Studies 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం InText Questions and Answers

8th Class Social Textbook Page No.161

ప్రశ్న 1.
పార్లమెంటు చేసిన కొన్ని ముఖ్యమైన చట్టాలు, విధానాల గురించి తెలుసుకోండి. వాటి గురించి తరగతిలో వివరించండి. Page No. 161
జవాబు:
పార్లమెంటు చేసిన కొన్ని ముఖ్యమైన చట్టాలు :

  1. వరకట్న నిషేధ చట్టం – 2 1961
  2. తీవ్రవాద కలాపాల నిరోధ చట్టం – 2002 (POTA) మొదలైనవి.

చట్టాలు చేసే విధానం :
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 6

8th Class Social Textbook Page No.162

ప్రశ్న 2.
పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వంతో కూడుకున్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం వల్ల ప్రయోజనాలు ఏమిటి? Page No.162
జవాబు:
ప్రయోజనాలు : ఈ విధానంలో

  1. చట్టాలు చేయటం వేగవంతం మరియు తేలిక.
  2. అధికార విభజన జరుగుతుంది.
  3. ప్రధానమంత్రిని పదవి నుండి తప్పించే విధానం చాలా సులభతరం.
  4. జవాబుదారీతనం అధికంగా ఉంటుంది.

ప్రశ్న 3.
పార్లమెంటు చట్టాలు మాత్రం చేసి ప్రభుత్వాన్ని నియంత్రించకుండా ఉంటే సరిపోతుందా? తరగతిలో చర్చించండి.
జవాబు:
పార్లమెంటు చేసిన చట్టాలు సరిగ్గా అమలు జరగాలంటే ప్రభుత్వంపై నియంత్రణ ఉండాలి. లేనిచో వాటి అమలు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే తన చర్యలకు పార్లమెంటు ఆమోదాన్ని ప్రభుత్వం పొందాలని నియమం రూపొందించడమైనది.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
పార్లమెంటుకి కానీ, శాసనసభకు కానీ, జవాబుదారీ కానీ ఇతర ప్రభుత్వ రూపాలు ఉన్నాయేమో తెలుసుకోండి. Page No 162)
జవాబు:
రాచరికము, నిరంకుశత్వము మొదలైన ప్రభుత్వ రూపాలు పార్లమెంటుకి కానీ, శాసనసభకు కానీ, జవాబుదారీ కానీ వహించవు.

8th Class Social Textbook Page No.163, 164

ప్రశ్న 5.
క్రింది పటం మరియు పట్టిక చూసి కింది ప్రశ్నలకు సమాధానాలు యివ్వంది.
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 7
1. మీ రాష్ట్రంలో, పొరుగునున్న రెండు రాష్ట్రాలలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?
జవాబు:
మా రాష్ట్రంలో 25, తెలంగాణలో 17 ఒడిశా 21 నియోజక వర్గాలున్నాయి.

2. 30 కంటే ఎక్కువ లోకసభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలేవి?
జవాబు:
బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్.

3. చాలా రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
చాలా రాష్ట్రాలలో జనాభా ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి.

4. కొన్ని నియోజకవర్గ ప్రాంతాలు చిన్నగా ఉండగా, కొన్ని పెద్దగా ఎందుకున్నాయి?
జవాబు:
కొన్ని నియోజక వర్గాలు విస్తీర్ణంలో పెద్దవి, కొన్ని చిన్నవి.

5. షెడ్యూల్డు కులాలు, తెగలకు రిజర్వు చేసిన నియోజకవర్గాలు దేశమంతా సమంగా విస్తరించి ఉన్నాయా, లేదా కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయా?
జవాబు:
షెడ్యూల్ కులాలు దేశమంతా దాదాపు సమానంగా విస్తరించి ఉన్నాయి. షెడ్యూల్ తెగలు మాత్రం కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువగా ఉన్నాయి.

8th Class Social Textbook Page No.164

ప్రశ్న 6.
రాజ్యసభ, లోక్ సభల మధ్య మౌలిక తేడాలను గుర్తించండి.
జవాబు:

లోకసభ రాజ్య సభ
1) దీనిని దిగువసభ అని కూడా అంటారు. 1) దీనిని ఎగువసభ అని కూడా అంటారు.
2) దీంట్లో 545 సీట్లు ఉన్నాయి. 2) దీంట్లో 250 సీట్లు ఉన్నాయి.
3) ఈ సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకుంటారు. 3) కొంతమంది ఎన్నుకోబడతారు, కొంతమంది నియమించ బడతారు.
4) వీరి పదవీ కాలం 5 సం||లు 4) వీరి పదవీకాలం 6 సం||లు.
5) ఈ సభ 5 సం||ల కొకసారి రద్దయి తిరిగి ఎన్నుకోబడుతుంది. 5) ఇది నిరంతర సభ. ఇందులో సభ్యులు ప్రతి రెండు సం||ల కొకసారి 1/3 వంతు రిటైరై తిరిగి ఎన్నుకోబడతారు.

ప్రశ్న 7.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మేధావులు రాజ్యసభలో ఉంటారు కాబట్టి దానికి ఎక్కువ అధికారాలు ఉండాలని , అజహర్ భావిస్తాడు. రాజ్యసభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు కాబట్టి వాళ్లకి అంతకంటే ఎక్కువ అధికారాలు ఇవ్వగూడదని ముంతాజ్ అంటుంది. మీరు ఎవరి వైపున వాదిస్తారు? వీరి భావనలపై మీ అభిప్రాయమేమిటి?
జవాబు:
నేను యిరువురి వాదనలను సమర్థిస్తాను. మేధావుల ఆలోచనలు ఎల్లప్పుడూ సమర్థనీయమే. వారికి ఎక్కువ అధికారాలు ఉండాలని భావిస్తాను. అలాగే వారిని ప్రజలు నేరుగా ఎన్నుకోరన్న మాట కూడా యథార్థమే. కాబట్టి మేధావులనే ఎన్నికలలో ఓట్లేసి ప్రజలు గెలిపించుకోవాలని నా వాదన.

ప్రశ్న 8.
కింది చిత్రంలో పార్లమెంట్ ఒకవైపు, ప్రజలు మరోవైపు ఎందుకు ఉన్నారో ఊహించగలరా?
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 5
జవాబు:
ప్రజల సంఖ్య, పార్లమెంటు సభ్యుల సంఖ్య నిష్పత్తిలో ఉంటాయి. ప్రజల మద్దతు లేకపోతే పార్లమెంటు బలహీనమయి పైకి పోతుంది అని దీని అర్థం.

8th Class Social Textbook Page No.165

ప్రశ్న 9.
మీరు ఆ సమయంలో ఉండి ఉంటే పై వాదనలలో దేనితో ఏకీభవించి ఉండేవారు? అందరికీ ఓటు హక్కు ఉండి, ఎన్నికలు నిర్వహించటానికి భారతదేశం ప్రయత్నించటం సరైన ఆలోచన అనే భావించేవారా? కారణాలు ఇవ్వండి.
జవాబు:
నేను ఆ సమయంలో ఉండి ఉంటే ఆశాభావం వ్యక్తపరచిన వారితో ఏకీభవిస్తాను.

ఎలాంటి కార్యానికైనా ఏవో కొన్ని యిబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఏవో కొన్ని సమస్యలుంటాయని మనం మంచికి దూరం కారాదు. అందువలన నేను వారితోనే ఏకీభవిస్తాను. భారతదేశానికి ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నించడం సరైన ఆలోచనే అంటాను.

8th Class Social Textbook Page No.166

ప్రశ్న 10.
క్రింది వాటి అర్థాలను మీ టీచరుతో చర్చించండి.
1) అభ్యర్థి, 2) నియోజక వర్గం, 3) బ్యాలెట్, 4) ఈ.వి.ఎం, ‘5) ఎన్నికల ప్రచారం, 6) ఎన్నికల సంఘం, 7) ఓటర్ల జాబితా, 8) ఓటింగు విధానం, 9) స్వేచ్చగా స్వతంత్రంగా ఎన్నికలు.
జవాబు:
1) అభ్యర్థి : ఎన్నికలలో పోటీ చేసినవారు.

2) నియోజక వర్గం : రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను నియోజక వర్గాలుగా విభజిస్తారు.

3) బ్యా లెట్ : ఓటరు ఓటు వేసే ఎన్నికల గుర్తులున్న పేపరు.

4) ఈ.వి.ఎం : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషను.

5) ఎన్నికల ప్రచారం : ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి తనకు ఓటు వేయమని అభ్యర్థించడం.

6) ఎన్నికల సంఘం : ఎన్నికలను నిర్వహించు స్వతంత్ర ప్రతిపత్తి గల సంఘం.

7) ఓటర్ల జాబితా : ఒక నియోజక వర్గంలోని ఓటర్ల పేర్లు రాయబడ్డ జాబితా.

8) ఓటింగ్ విధానం : ఎన్నికల రోజున ఓటర్లు తమ పోలింగ్ బూత్ లలో ఓటు వేసే విధానం.

9) స్వేచ్చగా స్వతంత్రంగా ఎన్నికలు : ఓటర్లు ఎటువంటి ఒత్తిళ్ళకూ (ధన, కులత, రాజకీయాలకు) లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేసే విధానంతో కూడిన ఎన్నికలు.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 11.
ప్రస్తుతం ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నారో మీ తల్లిదండ్రులు, టీచర్లతో చర్చించండి.
జవాబు:
ప్రస్తుతం ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహిస్తున్నారు.
ఎన్నికలు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 4
పైన చెప్పిన పద్ధతిలో ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రశ్న 12.
మొదటి ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికల మధ్య తేడాలు రాయండి – బ్యాలెట్ పెట్టె, బ్యాలెట్ పత్రాలు, ఓటు హక్కు వయసు.
జవాబు:

అంశాలు మొదటి ఎన్నికలు ప్రస్తుత ఎన్నికలు
1. బ్యా లెట్ పెట్టె ఇనుప పెట్టెలను సీలు వేసి ఉపయోగించారు. పెట్టెలు లేవు. ఈ.వి.ఎం.లు ఉపయోగిస్తున్నారు.
2. బ్యాలెట్ పత్రాలు కాగితంపై గుర్తులు, పేర్లు ముద్రించి బ్యాలెట్ పత్రంగా ఉపయోగించేవారు. నేడు బ్యా లెట్ పత్రాలు లేవు. ఈ.వి.ఎం.లోనే ఓట్లు నమోదు అయి ఉంటాయి.
3. ఓటు హక్కు వయస్సు 21 సం||లు 18 సం||లు

ప్రశ్న 13.
మీ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులు ఎవరు? మీ రాష్ట్రం నుంచి, లేదా పొరుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన కొంతమంది లోక్ సభ సభ్యుల పేర్లు చెప్పండి. వాళ్లు ఏ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళో తెలుసుకోండి.
జవాబు:
మా ప్రాంతం నుంచి ఎన్నికైన లోకసభ సభ్యులు :
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 8

ప్రశ్న 14.
ప్రస్తుత రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తుల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. తెలుగుదేశం – సైకిలు గుర్తు
  2. వై.ఎస్.ఆర్. సి.పి. – ఫ్యాను గుర్తు
  3. తెలంగాణ రాష్ట్ర సమితి – కారు గుర్తు
  4. కాంగ్రెసు పార్టీ – హస్తం గుర్తు
  5. భారతీయ జనతా పార్టీ. – కమలం గుర్తు
  6. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ – ఏనుగు గుర్తు
  7. కమ్యూనిస్టులు – సుత్తి, కొడవలి / కంకి, కొడవలి

ప్రశ్న 15.
ఓటింగు రహస్యంగా ఎందుకుండాలి?
జవాబు:
ఓటర్ల ఆత్మస్టెర్యం స్థిరంగా ఉండాలంటే ఓటింగు రహస్యంగా ఉండాలి.

8th Class Social Textbook Page No.167

ప్రశ్న 16.
లోకసభకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి?
జవాబు:
లోక్ సభకు 2014 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 17.
ఎంతశాతం ఓటర్లు ఓటు వేశారో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇది మనకు ఏం చెబుతుంది?
జవాబు:
ఎంతశాతం ఓటర్లు ఓటువేశారో తెలుసుకోవడం వలన ఎంతమందికి వారు ఎన్నుకోబోయే ప్రభుత్వం యొక్క పని తీరు మీద నమ్మకం ఉందో తెలుస్తుంది. దీనివలన పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని వారు ఎవరు ఎక్కువగా ప్రభుత్వ పథకాలను ఆదరిస్తున్నారు మరియు వాటి వలన ఎంతమంది ప్రయోజనం పొందుతారో తెలుస్తుంది. ఓటువేసే వారు వారి అభ్యర్థులను గురించి ఆలోచిస్తున్నారో లేదో కూడా తెలుస్తుంది. ఎక్కువమంది అత్యున్నత కులస్తులైన ఉద్యోగస్తులు, సంపన్నులు, కులీనులుగా భావించేవారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉండేవారు ఓటువేయడానికి ఆసక్తి కనపరచరు. వారు ప్రభుత్వ పథకాల వలన తమకు ప్రయోజనం ఉండదని భావిస్తారు.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 18.
ఓటు ఉన్న వాళ్ళల్లో చాలా మంది తమ హక్కును ఎందుకు ఉపయోగించుకోవటం లేదు. కారణాలు ఏమై ఉండవచ్చో చర్చించండి.
జవాబు:
ఓటు ఉన్న వారు చాలామంది ఓటు పట్ల నిరాసక్తతతో ఉన్నారు అని చెప్పవచ్చు. ఎవరు గెలిచినా తమ స్థితి యింతే అని భావించి ఓటు వేయకపోయి ఉండవచ్చు.

ప్రశ్న 19.
మొదటి ఎన్నికల సమయంలో వివిధ వ్యక్తులు వ్యక్తపరచిన అభిప్రాయాలు ఏమిటి?
జవాబు:
వివిధ వ్యక్తులు వ్యక్తపరచిన అభిప్రాయాలు : “ఈ ఎన్నికలు ‘చీకటిలో ముందుకు దూకటం’ వంటిది. భారతదేశంలాంటి దేశానికి ఇది అనువైనది కాదు. భారతదేశం కుల ప్రాతిపదికన ఏర్పడిన సమాజం, అందరూ సమానమనే భావనను – అధికశాతం ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరపటం సాధ్యం కాదు,” అని కొంతమంది అన్నారు.

ఆశాభావం వ్యక్తపరచిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు, “బ్రిటిష్ వాళ్ళనుంచి విముక్తం చేయటానికి భారతీయులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని వాళ్ళనుకుంటున్నారు. అందరినీ సమానంగా చూసే సమాజం కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని వాళ్లు కోరుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరచాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోటానికి ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉండాలి” అని అన్నారు. ఇటువంటి వాళ్లకు ఎన్నికలు ‘విశ్వాసంతో కూడిన చర్య’ అవుతాయి.

8th Class Social Textbook Page No.168

ప్రశ్న 20.
1996 ఎన్నికల్లో నిరక్షరాస్యులు, పేదలు అయిన ప్రజల్లో 61 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఒక సర్వే ద్వారా తెలిసింది. అయితే పట్టభద్రులలో ఇది 53 శాతం మాత్రమే. ఈ తేడాకు కారణాలు ఏమై ఉంటాయి? చర్చించండి.
జవాబు:
ఎన్నికలలో నెగ్గిన వారు ఆ తర్వాత ప్రజలకు ఏమీ చేయటం లేదు. చాలావరకు మంత్రులు, ఎమ్.పి. లు వారి బంధుప్రీతిని చూపించి, అధికార దుర్వినియోగాన్ని చేస్తున్నారని పట్టభద్రుల భావన అయి వుండవచ్చు. ఆ నైరాశ్యమే ఈ తేడాకు కారణమై ఉండవచ్చు.

8th Class Social Textbook Page No.169

ప్రశ్న 21.
గత సం||రం చదివిన చట్టాలను గుర్తు చేసుకోండి. రాష్ట్ర శాసనసభలలో లేదా పార్లమెంటు గత సమావేశంలో చర్చించిన కొత్త చట్టాల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. పార్లమెంటు గత సమావేశంలో మహిళా కోర్టుల ఏర్పాటు బిల్లు.
  2. లైంగిక వేధింపులకు పాల్పడిన వారు మైనర్లు అయితే వారిలో పదహారు సం||రములు దాటిన వారిని జువెనైల్ కోర్టులు లేక, మామూలు క్రిమినల్ కోర్టులు విచారించే విషయమై బిల్లు.

ఈ రెండు విషయాలపై, ఇంకా యితర విషయాలపై పార్లమెంటు చర్చించింది.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 22.
తప్పు వాక్యాలను సరిచేయండి.
1) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఒకే రకం వ్యక్తులు ఎన్నుకుంటారు.
2) దేశంలో ప్రతి ఓటరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
3) రాష్ట్రపతి ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు పాల్గొంటారు.
4) అన్ని శాసనసభల సభ్యులు (ఢిల్లీ, పాండిచ్చేరిలతో సహా) రాజ్యసభ, లోకసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
జవాబు:
1) అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయసభల ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
2) దేశంలో ఓటువేసిన ప్రతి ఓటరు పరోక్షంగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
3) రాష్ట్రపతి ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు పాల్గొంటారు.
4) అన్ని శాసనసభల సభ్యులు రాజ్యసభ, లోకసభ సభ్యులు ఎన్నికైన వారు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

8th Class Social Textbook Page No.170

ప్రశ్న 23.
కింద పేర్కొన్న వారికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను సేకరించి ఆయా డబ్బాలలో అతికించండి.
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 9
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 11 a

ప్రశ్న 24.
ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు ? అంతకు ముందు ప్రధానమంత్రుల నుంచి కొంతమంది పేర్లు చెప్పండి.
జవాబు:
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతకు ముందు వారు –

  1. డా|| మన్మో హన్ సింగ్
  2. శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి
  3. శ్రీ రాజీవ్ గాంధీ
  4. శ్రీమతి ఇందిరాగాంధీ
  5. శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ
  6. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి

ప్రశ్న 25.
మీ రాష్ట్రం నుంచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ల పేర్లు చెప్పండి.
జవాబు:
మా రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్లు సుజనా చౌదరి, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ మరియు అశోక గజపతి రాజు.

ప్రశ్న 26.
కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను, కేంద్ర ప్రభుత్వంలో వాటి మంత్రులను పేర్కొనంది.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 11

8th Class Social Textbook Page No.170, 171

ప్రశ్న 27.
ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి ఈ కింది వాటిల్లో సరైనది ఏది?
1) రాష్ట్రపతి మద్దతు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
2) పార్లమెంటులో అధిక సీట్లు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
3) పార్లమెంటులో సగానికి పైగా సీట్లు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
4) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీని ఎన్నికల కమిషన్ ఎంపిక చేస్తుంది.
5) లోక్ సభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు.
జవాబు:
2) పార్లమెంటులో అధిక సీట్లు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

పట నైపుణ్యాలు

28. క్రింద ఈయబడిన పటమును గమనించి సమాధానములు రాయుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 12
1. మొత్తం నియోజక వర్గాలు ఎన్ని?
జవాబు:
543

2. SC, ST లలో ఏవి ఎక్కువగా ఉన్నాయి?
జవాబు:
SC ఎక్కువగా ఉన్నాయి.

3. SC ఎక్కడ తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు?
జవాబు:
ఈశాన్య ప్రాంతం

4. ST లు ఎక్కడ అస్సలు లేవని చెప్పవచ్చు?
జవాబు:
తమిళనాడు, కేరళ, కర్ణాటక.

ప్రాజెక్టు

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు రేడియో లేదా టెలివిజన్ లో వార్తలు విని లేదా దినపత్రికలు చదివి జరిగిన ఘటనల జాబితా తయారుచేయండి. పార్లమెంటులో చర్చ జరిగిన అంశంపై ఒక వ్యాసం రాయండి లేదా దానిని చర్చిస్తున్నప్పుడు పార్లమెంటులోని దృశ్యాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 13

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

SCERT AP 8th Class Social Study Material Pdf 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

8th Class Social Studies 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అధ్యాయంలోని ఒక్కొక్క భాగం ఆధారంగా చిన్న చిన్న ప్రశ్నలు తయారుచేసి ఒకరినొకరు అడగండి. సమాధానాలు సరిగానే ఉన్నాయేమో చూడండి. (AS4)
1. ‘ఖుదా ఖాన్’ అంటే ఏమిటి?
జవాబు:
‘ఖుద్ ఖాన్’ అంటే సొంతంగా సాగుచేసుకునే భూమి.

2. శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు, ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జవాబు:
1793లో కారన్‌వాలీస్ ప్రవేశపెట్టాడు.

3. జమీందారులు శిస్తు కట్టలేకపోతే ఏమి జరిగేది?
జవాబు:
వారు జమీని కోల్పోవలసి వచ్చేది.

4. సీడెడ్ జిల్లాలు అంటే ఏవి?
జవాబు:
బళ్లారి, అనంతపురం, కర్నూలు, కడప.

5. ప్రకాశం బ్యారేజీని నిర్మించినవారు ఎవరు?
జవాబు:
సర్ ఆర్థర్ కాటన్

6. రైత్వారీ శిస్తును ఎన్ని సంవత్సరాలను ఆధారం చేసుకుని నిర్ణయిస్తారు?
జవాబు:
20, 30 సంవత్సరాలు

7. అమెరికాలో అంతర్యుద్ధం ఎప్పుడు తలెత్తింది?
జవాబు:
1861

8. బలవంతంగా, డబ్బులు ఇవ్వకుండా చేయించుకునే పనిని ఏమంటారు?
జవాబు:
వెట్టిచాకిరి

9. జమీందారులు ఏ ఏ రూపాలలో రైతుల నుండి ఉచితంగా రాబడిని ఆశించేవారు?
జవాబు:
నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు మొ||నవి.

10. పాత భూస్వాములకు నష్టపరిహారంగా ఏమి చెల్లించేవాళ్ళు? (హైదరాబాదులో)
జవాబు:
‘రుసుం’ అనే వార్షిక మొత్తాన్ని చెల్లించేవాళ్ళు.

11. తీవ్రమైన కరవు ఏది?
జవాబు:
గంజాం కరవు

12. రైతాంగ ఉద్యమాలను రెండింటిని పేర్కొనండి.
జవాబు:
డెక్కన్ తిరుగుబాటు, రంపా ఫితూరీలు మొఫా పోరాటం మొ||నవి.

ప్రశ్న 2.
స్వాతంత్ర్యానికి ముందు కౌలు రైతుల పరిస్థితిని నేటి రైతుల పరిస్థితితో పోల్చండి. ఏయే తేడాలు, పోలికలు ఉన్నాయి? (AS1)
జవాబు:
తేడాలు :
ఆ రోజులలో రైతులు భూమి కౌలు చెల్లించలేక కొన్ని సందర్భాలలో భూములు వదిలి పారిపోయేవారు. కౌలు చెల్లించడానికి రైతు వడ్డీ వ్యాపారస్తుని వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చేది. చెల్లించలేని వారి నుండి భూమిని లాక్కునేవారు. శిస్తుకు 3 నుండి 7 రెట్లు కౌలు ఉండేది. నేటి రైతులు కౌలును సాంకేతికత ఆధారంగా నిర్ణయించి చెల్లిస్తారు. చెల్లించలేని పక్షంలో బ్యాంకుల నుండి అప్పు తీసుకుని చెల్లిస్తారు.

పోలికలు :
నాడు, నేడు కూడా కాలుదారుల పరిస్థితి దయనీయంగానే ఉంది. కౌలుకిచ్చిన రైతుల తరువాతి కాలంలో దాని అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కౌలుదారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 3.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జమీందారులు సాధారణంగా బ్రిటిషు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. కారణాలు ఏమై ఉంటాయో తెలియచేయండి. (AS1)
జవాబు:
కొంతమంది జమీందారులు వారు అనుసరించిన విధానాల వలన ప్రజలకు దూరమయ్యారు. బ్రిటిషు వారి ఆధ్వర్యంలో వీరు ఆస్తులు బాగా సంపాదించుకున్నారు. ఈ కారణాల వల్ల కొంతమంది జమీందారులు బ్రిటిషు ప్రభుత్వానికి మద్దతునిచ్చారు.

ప్రశ్న 4.
రైతాంగ జీవితాలలో వడ్డీ వ్యాపారస్తుల పాత్ర ఏమిటి? వాళ్ళకు బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఏ విధమైన మద్దతు లభించింది? (AS1)
జవాబు:
శిస్తులు కట్టడానికి రైతులు వడ్డీ వ్యాపారస్థుల నుంచి చాలాసార్లు అప్పులు చేయాల్సి వచ్చేది. అయితే వాళ్ళు సకాలంలో అప్పులు చెల్లించకపోతే వడ్డీ వ్యాపారస్తులు కోర్టుకు వెళ్ళి భూములు వేలం వేయించి తమ అప్పులు వసూలు చేసుకునే వాళ్ళు, శిస్తు వసూలుకు, బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల అనేక మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. తమ పట్టులోకి వచ్చే రైతుల సంఖ్య పెరుగుతుండటంతో వడ్డీ వ్యాపారస్తుల సంపద కూడా పెరుగుతూ వచ్చింది.

బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు వసూలు మీద చూపించిన శ్రద్ధ, రైతుల సంక్షేమంలో చూపించలేదు. వడ్డీ వ్యాపారస్థులకు ఈ విధంగా మద్దతు లభించినట్లయింది.

ప్రశ్న 5.
తెలంగాణ దొరలు, అవధ్ జమీందారుల మధ్య తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
తేడాలు :

  1. తెలంగాణ దొరలు నిజాం పాలనలో, అవధ్ జమీందారులు బ్రిటిష్ పాలనలో ఉండేవారు.
  2. దొరలు వసూలు చేసిన శిస్తును నిజాంకు చెల్లిస్తే, జమీందారులు బ్రిటిష్ వారికి చెల్లించేవారు.
  3. దొరలు మనుషుల్ని బానిసలుగా చూశారు. జమీందారులు కేవలం ఆర్థికంగానూ, శ్రమపరంగాను దోచుకున్నారు.

పోలికలు :

  1. ఇరువురూ రైతులను అక్రమంగా దోచుకున్నారు.
  2. అధిక మొత్తంలో భూములను కలిగి ఉన్నారు.
  3. వేరే వారి ఆధీనంలో ఉంటూనే స్వతంత్రంగా వ్యవహరించారు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 6.
వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటానికి బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వాళ్ళు ఆశించిన ఫలితాలు వచ్చాయా? మీ కారణాలు తెలియచేయండి. (AS1)
జవాబు:
వ్యవసాయాభివృద్ధికి బ్రిటిష్ వారు భారీ నీటి సాగు పథకాలలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వ విధి అని భావించారు. ఆనకట్టలు, కాలువలు నిర్మించారు. భూమికి చట్టబద్ధ యజమానులు ఎవరో నిర్ణయించారు. దిగుబడులు, ధరలు, మార్కెట్ పరిస్థితులు, సాగుచేసే పంటలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎకరాకు చెల్లించాల్సిన శిస్తుని నిర్ణయించారు. పంటల సాగు మొదలుకాక ముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనడానికి, పాత బావులు మరమ్మతు చేయటానికి, కొత్త బావులు తవ్వటానికి రైతులకు అప్పులు ఇప్పించారు. ఈ చర్యల వల్ల ఆ సంవత్సరం పంటలు బాగా పండి శిస్తు, వసూళ్ళు బాగా జరిగాయి. కాబట్టి వారు అనుసరించిన విధానం సరైనదేనని నేను చెప్పగలను.

ప్రశ్న 7.
రైత్వారీ వ్యవస్థ కూడా భూస్వామ్యానికి ఎలా దోహదం చేసింది? (AS1)
జవాబు:
రైత్వారీ ప్రాంతాలలో కూడా భూమిశిస్తుని చాలా ఎక్కువగా నిర్ణయించారు. జమీందారీ ప్రాంతాలలో మాదిరి కాకుండా దీనిని 20, 30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయిస్తారు. ఈ కాలం ముగిసిన తరవాత మారిన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని శిస్తును తిరిగి నిర్ణయించేవాళ్లు. భూమిశిస్తు చాలా ఎక్కువగా ఉండి మొదట్లో దానిని బలవంతంగా వసూలు చేయాల్సి వచ్చేది. అయితే కొంతకాలానికి భూమిశిస్తు కంటే ధరలు వేగంగా పెరగటంతో రైతులు’ తమ భూములను సాగు చేయడానికి కౌలుదారులకు ఇచ్చి వారినుంచి పంట వసూలు చేయటం సైతం లాభసాటిగా ఉండేది. అనతికాలంలోనే రైత్వారీ ప్రాంతాలలో కూడా భూస్వాములు ఏర్పడి తమ భూములను నిస్సహాయులైన కౌలుదారులకు అధిక మొత్తం కౌలుకు ఇవ్వసాగారు. ‘రైతులు’ ప్రభుత్వానికి చెల్లించే భూమిశిస్తు కంటే కౌలుదారులు మూడునుంచి ఏడు రెట్లు ఎక్కువ కౌలు చెల్లించేవాళ్ళు. (అంటే రైతు కొంత భూమికి వంద రూపాయలు భూమిశిస్తుగా ప్రభుత్వానికి చెల్లిస్తుంటే అదే భూమి నుంచి కౌలుగా 300 నుంచి 700 రూపాయలు కౌలుగా లభించేది. ) ఫలితంగా వాళ్లకు కూడా వ్యవసాయాన్ని మెరుగుపరచటానికి పెట్టుబడులు పెట్టడంలో ఆసక్తి లేకుండా పోయింది. ఎక్కువ మొత్తాలకు భూమిని కౌలుకు ఇవ్వటంపైనే దృష్టి పెట్టారు. ఈ విధంగా రైత్వారీ వ్యవస్థ కూడా భూస్వామ్యానికి దోహదం చేసింది.

ప్రశ్న 8.
బ్రిటిషు పాలనలో కరవులు ఎందుకు సంభవించాయి? అవి వరదలు లేక వర్షాలు పడకపోవటం వల్ల వచ్చాయని మీరు భావిస్తున్నారా? (AS1)
జవాబు:
కరవులు వరదలు, వర్షాలు పడకపోవడం వల్ల అతి తక్కువగా సంభవించాయి. అధిక శాతం కరవులు బ్రిటిషు వారి . నిరంకుశ విధానాల వల్ల తలెత్తేవి. ఇక్కడ ప్రజలకు తిండిలేని సమయంలో వారు ఆహారధాన్యాలను విదేశాలకి ఎగుమతి చేసేవారు. వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించినప్పుడు జోక్యం చేసుకునేవారు కాదు. వీరు ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువలన కరవులు సంభవించాయి.

ప్రశ్న 9.
పంటలు పండనప్పుడు కూడా కరవు రాకుండా ప్రభుత్వం ఎలా సహాయపడగలదు? (AS1)
జవాబు:

  1. ప్రభుత్వం తాను కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందించటం ద్వారా
  2. నీటి వసతులు కల్పించటం ద్వారా
  3. రైతుల ఋణాల చెల్లింపును వాయిదా వేయటం ద్వారా
  4. మిగులు పంటలను, ఎండబెట్టి నిలువచేయటం ద్వారా
    పంటలు పండనప్పుడు కరవు రాకుండా సాయపడగలదు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 10.
బ్రిటిషు ప్రభుత్వ విచారణ సంఘానికి ఒక వినతిపత్రాన్ని ఇవ్వబోతున్నారని ఊహించుకోండి; కౌలు రైతుల సమస్యలను పేర్కొంటూ ఒక వినతిపత్రాన్ని తయారుచేయండి. (AS6)
జవాబు:
వినతిపత్రం

అయ్యా !
భారతదేశంలో స్థానికులమైన మేము మా పొలాలకే అధిక కౌలు ఇవ్వాల్సిన పరిస్థితిని తలుచుకుని సిగ్గుపడుతూ మీకు ఈ విన్నపాలను అందిస్తున్నాము. రైతులు, భూస్వాములు, జమీందారులు మాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. తద్వారా మాకు నీటిపారుదల వసతులు, ఇతరములు ఏవీ అందడం లేదు. వసతులు లేకుండా మామూలు దిగుబడి కూడా మేము పొందలేకపోతున్నాము. మీరు అమలుపరిచే శిస్తు విధానాలు కూడా మాకు అనుసరణీయంగా లేవు. కౌలు రేట్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అవి శిస్తుకు ఏడు రెట్లుగా ఉన్నాయి. వడ్డీ వ్యాపారస్తులు మా పొలాలను, ఇండ్లను వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తమరు వీటినన్నింటిని దృష్టియందుంచుకుని మాకు తగిన మేలు చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము.

కృతజ్ఞతలతో ….

ఇట్లు
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం

ప్రశ్న 11.
భారతదేశ పటంలో ఈ కింది వానిని గుర్తించండి. (AS5)
1. గంజాం 2. అవధ్ 3. హైదరాబాద్ 4. గోదావరి నది
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు 1

ప్రశ్న 12.
“అంతులేని వసూళ్ళు, శిస్తులు, చెల్లింపులు” శీర్షిక కింద గల పేరాను చదివి కింది ప్రశ్నకు జవాబు రాయండి.

రకరకాల సాకులతో రైతుల నుంచి సాధ్యమైనంత డబ్బు వసూలు చేయటానికి జమీందారులు ప్రయత్నించారు. జమీందారు ఇంటికి నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు వంటివి రైతులు ఉచితంగా నిత్యం సరఫరా చేయాలి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉండేది. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవాళ్లు. ఒక్కొక్కరి కింద డజన్లు, వందల గ్రామాలు ఉండేవి. జమీందారుల ఆగడాలను ప్రతిఘటించటానికి రైతులు ప్రయత్నించేవాళ్లు.
ప్రస్తుత రోజులలో శిస్తును ఏ విధంగా చెల్లిస్తున్నారు? (AS2)
జవాబు:
ప్రస్తుత రోజులలో శిస్తును డబ్బు రూపేణా మాత్రమే చెల్లిస్తున్నారు.

8th Class Social Studies 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు InText Questions and Answers

8th Class Social Textbook Page No.111

ప్రశ్న 1.
మొఘల్ కాలంలో గ్రామాల్లోని భూములన్నీ జమీందారుల కింద ఉండేవా?
జవాబు:
మొఘలుల కాలంలో భూముల మీద శిస్తు వసూలు అధికారం జమీందారుల కింద ఉండేది. భూములు జమీందారుల కింద కొంత, రైతాంగం కింద కొంత, ఇతరుల కింద కొంత భూమి ఉండేది.

ప్రశ్న 2.
మొఘల్ ప్రభుత్వానికి జమీందారులు ఏం చేసేవాళ్లు, దానికి ప్రతిఫలంగా వాళ్లకు ఏం లభించేది?
జవాబు:
మొఘల్ చక్రవర్తుల పాలనలో రైతాంగం నుంచి జమీందారులు శిస్తు వసూలు చేసి మొఘల్ అధికారులకు అందచేసేవారు. శిస్తు వసూలు చేసినందుకు జమీందారులకు అందులో కొంత వాటా, ఒక్కొక్కసారి స్థానికంగా చిన్న చిన్న పన్నులు వసూలు చేసే అధికారం ఇవ్వబడినది.

8th Class Social Textbook Page No.112

ప్రశ్న 3.
స్వంతంగా వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లకు జమీందారులు ఏ విధంగానైనా సహాయపడి ఉంటారా? మీ సమాధానానికి – కారణాలు ఇవ్వండి.
జవాబు:
జమీందారులు మొఘలుల కాలంలో కొంతవరకు మధ్యవర్తులుగా వ్యవహరించి సహాయం చేశారని చెప్పవచ్చు. బ్రిటిష్ వారి కాలంలో వారు ఏమీ సాయం చేయలేదు. అలా చేసి ఉంటే వారు శిస్తు చెల్లించలేక జమీలు కోల్పోయేవారు కాదు. వీరి జమీలు వేలాల్లో ఇంకొకరికి పోయేవి కాదు. తరచూ జమీందారులు మారే వారు కాదు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 4.
జమీందారులు చిన్న కోటల్లాంటి ఇళ్లల్లో ఉంటూ, సైన్యాన్ని ఎందుకు కలిగి ఉండేవాళ్లు?
జవాబు:
జమీందారుల అజమాయిషీలో కొన్ని గ్రామాలుండేవి. వీరు ఆ గ్రామాల ప్రజలకు పైనున్న పాలకులకు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. వారికి చాలా ఆదాయం ఉండేది. వారి జమీ మొత్తానికి వాళ్ళు రాజుల్లాంటి వారు కాబట్టి చిన్నకోటల్లాంటి ఇంట్లో ఉండేవారు.

తమ జమీలోని గ్రామాల ప్రజలను దోపిడీలు, దాడుల నుండి కాపాడాలన్నా, భయట్టి శిస్తు వసూలు చేయాలన్నా వీరికి అంగబలం కావాలి. అందువల్ల సైన్యాన్ని కలిగి ఉండేవాళ్ళు.

8th Class Social Textbook Page No.113

ప్రశ్న 5.
అనేక తరాలుగా భూమిని సాగు చేస్తున్న రైతు స్థితిని ఈ మార్పులు ఎలా ప్రభావితం చేశాయి?
జవాబు:

  1. ఈ సెటిల్మెంట్ వల్ల రైతాంగం కాస్తా కౌలుదారులుగా మారిపోయింది.
  2. శిస్తు కంటే కౌలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల రైతులు ఆ మొత్తాలు చెల్లించలేక కొన్ని సందర్భాలలో భూమిని వదిలి పారిపోయేవారు.

రైతు స్థితిని ఈ మార్పులు పై విధంగా ప్రభావితం చేశాయి.

ప్రశ్న 6.
శిస్తుకు, కౌలుకు మధ్య తేడా ఏమిటి?
జవాబు:
శిస్తు :
వ్యక్తులు రైతులు తమ స్వంత భూమిలో పంట పండించి దానికిగాను జమిందార్లకు ప్రభుత్వానికి చెల్లించే దానిని శిస్తు అంటారు.

కౌలు :
వ్యక్తులు రైతులు ఇతరుల భూములను తీసుకుని పంట పండించుతారు. దీనికి గాను వారు భూమి యజమానికి చెల్లించే దానిని శిస్తు అంటారు.

ప్రశ్న 7.
శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతి ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం, జమీందారులు, రైతాంగాల్లో ఎవరు ఎక్కువ లాభపడ్డారు ? కారణాలు పేర్కొనండి.
జవాబు:
ఈ పద్ధతి ద్వారా జమీందారులు ఎక్కువ లాభపడ్డారు.

కారణాలు :

  1. బ్రిటిష్ వారికి కేవలం 10 శాతం మాత్రమే శిస్తు కట్టేవారు. ఇది ముందే నిర్ణయించబడినది. అధిక వసూళ్ళలో వారికి వాటా ఇవ్వలేదు.
  2. రైతాంగం ఎక్కువ శిస్తులను చెల్లించాల్సి వచ్చింది. శిస్తులు చెల్లించలేనివారు వారి. భూములను పోగొట్టుకునేవారు. వీరు మొత్తం కౌలుదారులుగా మారిపోయారు.

8th Class Social Textbook Page No.114

ప్రశ్న 8.
భూమి మీద ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా తమ ఆదాయాలను పెంచుకోవడం జమీందారులకు ఎలా సాధ్యమయ్యింది?
జవాబు:
మార్కెట్టులో ఆహారధాన్యాల ధరలు పెరుగుతుండటంతో సాగు మెల్లగా విస్తరించింది. దీనివల్ల పెట్టుబడులు లేకుండానే జమీందారుల ఆదాయం పెరిగింది.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 9.
బ్రిటిష్ పాలనను జమీందారులు సమర్థించారా, వ్యతిరేకించారా? మీ కారణాలు పేర్కొనండి.
జవాబు:
బ్రిటిష్ పాలనను జమీందారులు సమర్ధించారు.

కారణాలు:

  1. వీరు బ్రిటిష్ వారిని వ్యతిరేకించలేదు.
  2. బ్రిటిష్ వారు చెప్పినదానికన్నా ఎక్కువ శిస్తు వసూలు చేశారు.
  3. శిస్తు కట్టలేని వారిని నిర్దయగా తొలగించారు.
  4. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు.

ప్రశ్న 10.
బ్రిటిషు ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఉద్దేశాలు ఎందుకు నెరవేరలేదు?
జవాబు:

  1. జమీందారులు భూమిని అభివృద్ధిపరచలేదు.
  2. జమీందారులు ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు.
  3. శిస్తు చాలా ఎక్కువగా ఉండేది.
  4. పంట నష్టపోయినప్పుడు, కరవు సమయాలలోనూ ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు.
  5. కంపెనీ వేలం పాటల్లో జమీందారులను ఇట్టే మార్చేసేది.
  6. వచ్చిన జమీందారులు తాము సంపాదించుకోవడానికే చూశారు కానీ వ్యవస్థను కాపాడలేదు.
  7. భూస్వాములు వడ్డీ వ్యాపారస్తుల పాలుపడ్డారు.

ఈ కారణాలన్నింటి రీత్యా జమీందారీ వ్యవస్థ ఉద్దేశాలు నెరవేరలేదు.

8th Class Social Textbook Page No.115

ప్రశ్న 11.
బ్రిటిష్ పాలన ఆరంభంలో వ్యవసాయంలో ప్రభుత్వం ఏ విధమైన పెట్టుబడులు పెట్టింది? ఈ పనిని రైతులు స్వయంగా చేయగలిగి ఉండేవాళ్లా?
జవాబు:

  1. పంటల సాగు మొదలుకాక ముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనటానికి, పాత బావులు మరమ్మతు చేయటానికి, కొత్త బావులు తవ్వటానికి అప్పులు ఇప్పించారు.
  2. భారీ నీటిసాగు పథకాలలో పెట్టుబడులు పెట్టారు.
  3. కాలువలు నిర్మించారు.

ఇంత పెద్ద మొత్తాలను ఖర్చు పెట్టి రైతులు స్వయంగా చేయలేరు.

ప్రశ్న 12.
రైత్వారీ స్థిరీకరణను ప్రవేశపెట్టే కంటే ముందు పాలెగార్లను ఎందుకు ఓడించాల్సి వచ్చింది?
జవాబు:
పాలెగార్లు బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ సాయుధ అనుచరులను కలిగి ఉండేవారు. దోపిడీలు, దాడులు సాగించేవారు. వీరున్నంతకాలం భూమికి అసలు యజమానులెవరో గుర్తించడం కష్టం. వీరిని అణిచివేస్తే తప్ప రైత్వారీ స్థిరీకరణం కష్టం. అందువలన ముందు పాలెగార్లను ఓడించాల్సి వచ్చింది.

ప్రశ్న 13.
జమీందారులు చిన్న కోటల్లాంటి ఇళ్ళల్లో ఉంటూ సైన్యాన్ని ఎందుకు కలిగి ఉండేవాళ్ళు?
జవాబు:
జమీందారుల అజమాయిషీలో కొన్ని గ్రామాలుండేవి. వీరు ఆ గ్రామాల ప్రజలకు పైనున్న పాలకులకు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. వారికి చాలా ఆదాయం ఉండేది. వారి జమీ మొత్తానికి వాళ్ళు రాజుల్లాంటి వారు కాబట్టి చిన్నకోటల్లాంటి ఇంట్లో ఉండేవారు.

తమ జమీలోని గ్రామాల ప్రజలను దోపిడీలు, దాడుల నుండి కాపాడాలన్నా, భయ పెట్టి శిస్తు వసూలు చేయాలన్నా వీరికి అంగబలం కావాలి. అందువల్ల సైన్యాన్ని కలిగి ఉండేవాళ్ళు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 14.
‘శాశ్వత స్థిరీకరణ’ను ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున భూసర్వే చేపట్టలేదు. ‘రైత్వారీ స్థిరీకరణ’ సమయంలో ఇది ఎందుకు అవసరమయ్యిందని మీరు భావిస్తున్నారు?
జవాబు:
శాశ్వత స్థిరీకరణలో బ్రిటిషు వారు జమీందారులను మధ్యవర్తులుగా ఉంచి సరియైన ఆదాయాన్ని పొందలేకపోయారు. రైతులకు అభివృద్ధి కార్యక్రమాలు లేక కుంటుపడ్డారు. అందుకని అధిక ఆదాయం కోసం నేరుగా రైతుల నుండే శిస్తు వసూలు చేయాలని భావించారు. కాబట్టి పెద్ద ఎత్తున భూ సర్వే చేపట్టడం అవసరమయింది.

8th Class Social Textbook Page No.116

ప్రశ్న 15.
రైత్వారీ స్థిరీకరణ వల్ల రైతులు, భూస్వాములు, బ్రిటిష్ పాలకులలో ఎవరు లబ్ది పొందారు? మీ సమాధానానికి కారణాలు ఇవ్వండి.
జవాబు:
రైత్వారీ స్థిరీకరణ వల్ల భూస్వాములు ఎక్కువ లబ్ధి పొందారని చెప్పవచ్చు.

కారణాలు :

  1. రైత్వారీ ప్రాంతాలలో భూస్వాములు ఎక్కువ ఏర్పడ్డారు.
  2. వ్యవసాయం చేయడం కన్నా కౌలుకి ఇవ్వడం పైనే ఎక్కువ ఆసక్తి కనబర్చారు.

ప్రశ్న 16.
మీరు ఊహించిన దానినీ, వాస్తవంగా జరిగిన దానిని పోల్చండి. మీ అంచనాలు ఎంతవరకూ నిజమయ్యాయి?
జవాబు:
రైత్వారీ పద్ధతి వల్ల రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని భావించాను. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని భావించాను. కాని అవన్నీ తలకిందులయ్యాయి. రైతులు భూస్వాముల కింద, కౌలుదారులు కూలీల కింద మారిపోయారు.

ప్రశ్న 17.
వ్యవసాయాన్ని విస్తరించడంలో గానీ, మెరుగుపరచడంలో కానీ రైతులు పెట్టుబడులు ఎందుకు పెట్టలేదు?
జవాబు:
భూమిశిస్తు కంటే ధరలు వేగంగా పెరగటంతో రైతులు తమ భూములను సాగు చేయడానికి కౌలుదారులకు ఇచ్చి వారి నుంచి పంట వసూలు చేయడం లాభసాటిగా ఉండేది. అందువలన వారు వ్యవసాయాన్ని విస్తరింపచేయకుండా, మెరుగు పరచకుండా, పెట్టుబడులు పెట్టకుండా కౌలుకివ్వడం మీద దృష్టిపెట్టారు.

ప్రశ్న 18.
భూమిలేని కౌలు రైతుల స్థితిగతులను ఊహించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
భూమి ఉన్న కౌలు రైతులు తాము కౌలు తీసుకున్న భూమికి ఎక్కువ శిస్తు చెల్లించినా, కొంత లాభం వారి భూమి నుండి పొందుతారు. కాని భూమిలేని కౌలు రైతుల జీవితం దుర్భరం. వారు పండిన పంటకు ఎన్నో రెట్లు కౌలు చెల్లించాల్సి వస్తుంది. శిస్తు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయానికి మెరుగుపరచటానికి, పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి, వీలు ఉండదు. శిస్తు, కౌలు చెల్లింపులకు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తారు. వాటిని చెల్లించలేక ఆస్తులు వేలం వేయించుకుంటారు. ఇంత కష్టపడినా ధర నిర్ణయం వీరి ఆధీనంలో ఉండదు. ధర అంతర్జాతీయ మార్కెట్ ను అనుసరించి ఉంటుంది. ఇది వీరిని మరింత నష్టపరుస్తుంది. లాభం కోసం వాణిజ్య పంటలు పండిస్తే, అది ప్రజలకు ఆహార కొరత నేర్పరుస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత వీరు శిస్తును, కౌలును చెల్లించలేక ఊరు విడిచి పారిపోతారు. అలాగే ‘గంజాం కరవు’ వల్ల అనేకమంది మారిషస్, ఫిజిలాంటి ఇతర దూరప్రాంతాలకు కూలీలకు వలస వెళ్ళారు.

8th Class Social Textbook Page No.117

ప్రశ్న 19.
ఎగుమతి కోసం ఉత్పత్తి చేపట్టినందువల్ల అంతిమంగా ఎవరు లాభపడ్డారు? వాళ్లు ఏ విధంగా లాభపడ్డారు?
జవాబు:
ఎగుమతి కోసం ఉత్పత్తి చేపట్టినందువల్ల అంతిమంగా వడ్డీ వ్యాపారస్తులు లాభపడ్డారు. వీరు రైతులకు ఎక్కువ మొత్తాలను, అధిక వడ్డీలకు అప్పులిచ్చి లాభపడ్డారు.

ప్రశ్న 20.
భూమిశిస్తు వల్ల రైతుల భూములు ఏ విధంగా వడ్డీ వ్యాపారస్తులపరం చేయబడ్డాయి ? వడ్డీ వ్యాపారస్తులు ఆ భూమితో ఏమి చేసి ఉంటారు?
జవాబు:
భూమిశిస్తులు అధికం కావడంవల్ల రైతులు వాటిని కట్టలేక వడ్డీలకు అప్పులు తీసుకునేవారు. వాటిని చెల్లించలేక వారి భూముల్ని, ఆస్తుల్ని వేలం వేయించుకుని, అప్పులు తీర్చేవారు. ఈ విధంగా వడ్డీ వ్యాపారస్తులు అనేక ఆస్తులు సంపాదించుకుని లాభపడ్డారు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 21.
ప్రస్తుత కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా పెరిగి, పడిపోయిన సందర్భం గురించి విన్నారా ? దాని ప్రభావం రైతులపై ఎలా ఉంటుంది?
జవాబు:
గత కాలంలో బియ్యం, కందిపప్పు ధరలు అమాంతం పెరిగిపోయి, తర్వాత ప్రభుత్వంచే తగ్గించబడ్డాయి. రైతులు ఎక్కువ ఆదాయం వస్తుందని భావించి ఒక పంటను పండిస్తారు. దాని ధర పడిపోతే వారు దాని మీద పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందలేరు. వారికి ఆ సంవత్సరం ఆదాయం ఉండదు. వారు కోలుకోలేని దెబ్బతింటారు.

ప్రశ్న 22.
అధిక శిస్తు రేట్ల వల్ల భూస్వాములు, రైతులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే పనులను ఎందుకు చేపట్టలేకపోయారు?
జవాబు:
భూస్వాములు, రైతులు తమ పంటల మీద వచ్చే ఆదాయంలో అధిక శాతం శిస్తులు చెల్లించేవారు. కొంత వారి కుటుంబ జీవనానికి వాడుకునేవారు. ఇంక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే. పనులకు వారికి సొమ్ములెక్కడ ఉంటాయి. అందుకే వాటిని చేపట్టలేకపోయేవారు.

ప్రశ్న 23.
అమెరికాలో యుద్ధం వల్ల భారతదేశంలో ప్రత్తి ధరలు ఎందుకు పెరిగాయి?
జవాబు:
అమెరికా నుండి బ్రిటిష్ వారు ప్రతిని దిగుమతి చేసుకునేవారు. ఇది కారు చౌక రకం ప్రత్తి. అమెరికా అంతర్యుద్ధం వల్ల అక్కడి నుండి బ్రిటనకు ప్రత్తి లోటు ఏర్పడింది. అందువల్ల భారతదేశం నుండి ప్రత్తిని కొనుగోలు చేయటం మొదలు పెట్టారు. దానితో ప్రత్తికి గిరాకీ పెరిగి, ధరలు పెరిగాయి.

8th Class Social Textbook Page No.118

ప్రశ్న 24.
కౌలుదారులు ఉత్పత్తులను జమీందారులు ఏయే రూపాలలో కొల్లగొట్టేవారు?
జవాబు:

  1. జమీందారులు వాళ్ళ భూములలో రైతుల చేత బలవంతంగా ‘వెట్టి’ చేయించుకునేవారు.
  2. రకరకాల సాకులతో రైతుల నుంచి సాధ్యమైనంత డబ్బు వసూలు చేయటానికి జమీందారులు ప్రయత్నించారు.
  3. జమీందారు ఇంటికి నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు వంటివి సరఫరా చేయాల్సివచ్చింది.

ఈ విధంగా కౌలుదారుల ఉత్పత్తులను శ్రమరూపంలోనూ, ధనరూపంలోనూ, వస్తురూపంలోనూ కొల్లగొట్టారు.

ప్రశ్న 25.
గ్రామ కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తిదారుల జీవితాల్లో వస్తున్న మార్పుల గురించి చర్చించండి.
జవాబు:
గ్రామ కళాకారులు పూర్వం ప్రజల ఆదరణ, రాజుల, జమీందారుల అండ పొందేవారు. కాని ఇప్పుడు చాలావరకు ఈ కళలు అడుగంటి పోయాయి. సంప్రదాయ చేతివృత్తిదారులు తమ వృత్తులలో సంప్రదాయంతో పాటు సాంకేతికతను కూడా జోడిస్తున్నారు. ప్రజలలో వీరి ఉత్పత్తులకు ఆదరణ ఉన్నా, ధరలు ఎక్కువవ్వడం మూలంగా అంత గిరాకీ ఉండటం లేదు. దాంతో వీరి జీవితాలు దుర్భరంగా ఉంటున్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 26.
రైతులు తమ భూములపై పెట్టుబడులు పెట్టటానికి ఎందుకు ఆసక్తి చూపేవారు కాదు?
జవాబు:
రైతులు ఎంత పండించినా అది శిస్తుల కిందే పోయేది. అందుకని కౌలుకు ఇవ్వడానికి ఆసక్తి చూపేవారు. వచ్చిన కౌలును అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే వారికి జీవన వ్యయం ఉండదు. అందువలన వారు తమ భూములపై పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపేవారు కాదు. అంతేకాక వారు భూమిని అభివృద్ధిపరచిన వెంటనే జమీందారు కౌలును పెంచేస్తాడు లేదా దానిని వారి దగ్గర నుండి వెనుకకు లాక్కుంటాడు. భూమి మీద హక్కుల కోసం పోరాడతారని – జమీందారులు కూడా భయపడి అభివృద్ధి పనులు చేపట్టనిచ్చేవారు కారు.

8th Class Social Textbook Page No.119

ప్రశ్న 27.
నిజాం రాష్ట్రంలో శిస్తు వసూలు చేసేవాళ్ల పరిస్థితి ఎలా మారుతూ వచ్చింది?
జవాబు:
నిజాం రాష్ట్రంలో జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు వంటి మధ్య స్థాయి పెత్తందారులు చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉన్న ప్రాంతానికి వీళ్ళే స్వతంత్ర అధిపతులు. వీళ్ళు భూమిశిస్తు వసూలు చేసి అందులోంచి కొంత మొత్తం ‘పేష్ కష్’గా నిజాంకి చెల్లించి మిగిలిన సొమ్ము మొత్తం తాము ఉంచేసుకునేవాళ్ళు. తమ ప్రాంతాల పరిపాలనకు వాళ్ళే బాధ్యత వహించేవారు. ఈ పెద్ద భూస్వాములను దొరలని వ్యవహరించేవారు. వీళ్ళు ‘గడీ’లనే కోటల్లాంటి పెద్ద పెద్ద ఇళ్ళల్లో, పెద్ద సంఖ్యలో సేవకులు, సైనికులతో ఉండేవారు. గ్రామంలోని వడ్డీ వ్యాపారులు కూడా వీళ్ళే. గ్రామంలో తీర్పు వీళ్ళే చెప్పేవారు. అందరూ వీరి ఆదేశాలను పాటించాల్సివచ్చేది. ఆ విధంగా శిస్తు వసూలు చేసే వారి పరిస్థితి ఉన్నత స్థాయికి చేరింది.

ప్రశ్న 28.
దొరకు, మామూలు భూస్వామికి తేడా ఏమిటి?
జవాబు:
పెద్ద పెద్ద భూస్వాములను దొరలు అంటారు. వీరు గ్రామానికి పెద్ద దిక్కులు. అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు వీరికి ఉండేవి. అయితే భూస్వాములు ఈ దొరల అధికారానికి లోబడి పని చేసేవారు. భూస్వాములు దొరల మాటని విని తీరవలసిందే. అదే వీరిద్దరికీ తేడా.

ప్రశ్న 29.
వివిధ దోపిడీలలో రైతాంగం ‘వెట్టి’ని తీవ్రంగా ద్వేషించేవాళ్లు. కారణాలు పేర్కొనండి.
జవాబు:
వలస పాలనలో భూస్వాములు వారి స్వంత భూములలో రైతాంగంతో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునే వాళ్లు. దీనినే వెట్టి అంటారు. రోడ్ల మీద వెళ్ళే వాళ్ళను కూడా బలవంతంగా తీసుకొచ్చి వెట్టి చేయించేవారు.

  1. దీనివల్ల వారు తమ పొలాల్లో సరిగా పని చేయలేరు.
  2. వారికి ఎటువంటి ఆదాయం ఉండదు.
  3. ఇది రాక్షసత్వ చర్య అని చెప్పుకోవచ్చు.
    ఇందువలన రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించేవారు.

ప్రాజెక్టులు

ప్రశ్న 1.
అయిదుగురు విద్యార్థులతో ఒక బృందంగా ఏర్పడండి. గ్రామంలో అయిదుగురు పెద్దవాళ్ళను ఇంటర్వ్యూ చేసి బ్రిటిషు కాలంలో పరిసితులు ఎలా ఉండేవో తెలుసుకోండి. వీరిలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. కనీసం ఒకరు చేతివృత్తులకు చెందిన వాళ్లే ఉండాలి. వాళ్ళతో సుదీర్ఘంగా మాట్లాడి, వాళ్ళు చెప్పిన దాని ఆధారంగా ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
నివేదిక
బ్రిటిషువారు వారి స్వార్థం కోసం పనిచేసినా వారు భారతదేశంలో అభివృద్ధికి కారణమయ్యారు. కొంతమంది వారి పాలనను సమర్థించారు. కొంతమంది వ్యతిరేకించారు. భారతీయులు వీరి హయాంలో కొంతమంది అధికారాన్ని కొంత మంది హీనత్వాన్ని అనుభవించారు. మొత్తం మీద మనదేశంలో మనమే 2వ తరగతి పౌరులుగా చూడబడ్డాము. మహిళలకు విద్యావకాశాలు, స్వతంత్రత బ్రిటిషు వారి హయాంలో లభించాయి. బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాలు మొదలగునవి వీరి వలనే వచ్చాయని చెప్పవచ్చు. కాని చేతివృత్తులు అడుగంటి పోయాయి. వీరి యంత్రాల పరిచయం, వాడకం భారతదేశంలో చేతివృత్తులను క్షీణింపచేశాయి. అవి ఇప్పటివరకూ కోలుకోలేదంటే అతిశయోక్తి కాదు అని చెప్పవచ్చును. మొత్తం మీద బ్రిటిషు వారి పాలన మనకు మిశ్రమ ఫలితాలను కలుగచేసింది.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో సంభవించిన కరవుల గురించి తెలుసుకోండి. ఆ సమయంలో ప్రజలు ఏం చేశారు?
జవాబు:
మాది గుంటూరు జిల్లాలో మంగళగిరి. బ్రిటిషువారి కాలంలో మా ఊరిలో 1832లో ఒక ‘భయంకరమైన తుపాను వచ్చిందట. 1833లో కరవు విలయతాండవం చేసిందట. ఒంగోలు నుండి మచిలీపట్నం వరకు శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉండేవట. గుంటూరు జిల్లా 5 లక్షల మంది జనాభాలో 2 లక్షల మంది మరణించారు. బ్రిటిషు ఈస్టిండియా కంపెనీవారు దీని తీవ్రతను గమనించకపోవడంతో మృతులు ఎక్కువయ్యారు. దీనిని పెద్ద కరవు, డొక్కల – కరవు అని పిలుస్తారు. 20 సంవత్సరాలకి గాని ఈ ప్రాంతంలో పరిస్థితి ఒక కొలిక్కి రాలేదట. ఈ సమయంలో ప్రజలు ఆకలి భరించలేక ఒకరినొకరు చంపుకున్నారని చెబుతారు. చాలా మంది ఇతర ప్రాంతాలకు వలసపోయారు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 3.
మీ ప్రాంతం నుండి కువైట్, సౌదీ అరేబియా వంటి దూరప్రాంతాలకు వలస వెళ్ళిన కుటుంబాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మాది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది పాలెం గ్రామం. ఇది సఖినేటిపల్లి మండలంలో ఉన్నది. ఒకప్పుడు మా ప్రాంతంలోని చారంతా పొలాలలో పనిచేసుకుని జీవనం సాగించేవారు. కాని వీరిలో చాలామంది కువైట్, సౌదీ అరేబియాకు వలస వెళ్ళిపోయారు. అక్కడ వారు ఇంటిపనులు, కర్మాగారాల్లో పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాటితో ఇక్కడ ఆస్తులను సమకూర్చుకుంటున్నారు. నేడు మా ప్రాంతంలో అధిక సంపన్నులు కువైట్, సౌదీ వెళ్ళి సంపాదించుకున్న వారేనని చెప్పవచ్చును.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

SCERT AP 8th Class Social Study Material Pdf 13th Lesson భారత రాజ్యాంగం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 13th Lesson భారత రాజ్యాంగం

8th Class Social Studies 13th Lesson భారత రాజ్యాంగం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
‘దమన పురాన్ని’ పూజారులు, మంత్రులు రూపొందించిన నియమాల ఆధారంగా ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అతడు తన రాజ్యాన్ని పదహారు ప్రాంతాలుగా చేసి ఒక్కొక్క ప్రాంతానికి తన అధికారులను పరిపాలకులుగా నియమించాడు. ఇది ప్రజాస్వామిక దేశం అని చెప్పవచ్చా? ఇది రాజ్యాంగబద్ద దేశమా? మీ సమాధానాలకు కారణాలు ఇవ్వండి. (AS1)
జవాబు:
ఇది ప్రజాస్వామిక దేశం అని, రాజ్యాంగబద్ద దేశం అని చెప్పలేను.
కారణాలు:

  1. రాజు వంశపారంపర్యంగా పాలకుడు అయ్యాడు.
  2. పూజారులు, మంత్రులు ఎన్నుకొనబడినవారు కాదు.
  3. పాలకులుగా ఉన్న అధికారులు రాజుచే నియమించబడ్డవారు.

ప్రశ్న 2.
దిగువ ఉన్న వాక్యా లలో సరైనది ఏది? (AS1)
అ) ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని రాజ్యాంగం నిర్ణయిస్తుంది.
ఆ) ప్రజాస్వామిక ప్రభుత్వాలకు సాధారణంగా ఒక రాజ్యాంగం ఉంటుంది.
ఇ) భారతదేశం వంటి వైవిధ్యతతో కూడుకున్న దేశానికి రాజ్యాంగం తయారుచేయటం తేలిక కాదు.
ఈ) పైవన్నీ
జవాబు:
పైవన్నీ

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 3.
కింది నాయకులను రాజ్యాంగాన్ని రూపొందించటంలో వారి పాత్రతో జతపరచంది. (AS1)

Group – ‘A’ Group – ‘B’
1) మోతీలాల్ నెహ్రూ A) రాజ్యాంగసభ అధ్యక్షులు
2) బి. ఆర్. అంబేద్కర్ B) రాజ్యాంగ సభ సభ్యులు
3) రాజేంద్ర ప్రసాద్ C) డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్
4) సరోజినీ నాయుడు D) 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారుచేశారు

జవాబు:
1) D 2) C 3 A 4) B

ప్రశ్న 4.
నెహ్రూ ఉపన్యాసం నుంచి పొందుపరిచిన భాగాన్ని మరొకసారి చదివి ఈ దిగువ వాటికి సమాధానాలివ్వండి. (AS2)
అ) రాజ్యాంగ నిర్మాతలు ఏ ప్రతిజ్ఞ పూనాలని అతడు కోరాడు?
ఆ) “ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మనతరం మహానాయకుడు కలగన్నాడు”. అతడు ఎవరి గురించి చెబుతున్నాడు?
జవాబు:
అ) రాజ్యాంగ నిర్మాతలు నిరంతరం శ్రమిస్తామని ప్రతిజ్ఞ పూనాలని అతడు కోరాడు.
ఆ) అతడు గాంధీజీ గురించి చెబుతున్నాడు.

ప్రశ్న 5.
ఇక్కడ రాజ్యాంగంలోని కొన్ని మార్గదర్శక విలువలు, వాటి అర్థాలు ఉన్నాయి. వాటిని జతపరచండి. (AS1)

Group – ‘A’ Group – ‘B’
1) సర్వసత్తాక A) ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యతనివ్వదు.
2) గణతంత్ర B) నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారం ప్రజలకు ఉంటుంది.
3) సౌభ్రాతృత్వం C) దేశాధినేత ఎన్నికైన వ్యక్తి
4) లౌకిక D) ప్రజలు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మాదిరి మెలగాలి.

జవాబు:
1) B 2) C 3) D 4) A

ప్రశ్న 6.
భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచిన ముఖ్యమైన భావనలు ఏవి? (AS1)
జవాబు:
భారత రాజ్యాంగ ప్రవేశికలో న్యాయం, లౌకికతత్వం, గణతంత్రం, సామ్యవాదం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ముఖ్యమైన భావనలున్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 7.
‘చట్టం ముందు ప్రజలందరూ సమానమే’ దీనిని ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
“చట్టం ముందు ప్రజలందరూ సమానులే” – భారత రాజ్యాంగ ముఖ్యాంశాలలో ఇది ఒకటి. కుల, మత, ప్రాంత, లింగ, అక్షరాస్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా 18 సం||లు దాటిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 8.
కింది వాటిల్లో సరైన వాక్యాలను గుర్తించండి. (AS1)
జవాబు:
అ) శాసనసభల అధికారాలను రాజ్యాంగం నిర్వచిస్తుంది. ( ఒప్పు)
ఆ) ఎట్టి పరిస్థితులలోనూ రాజ్యాంగాన్ని మార్చటానికి లేదు. (తప్పు)
ఇ) పీఠికలో ఉన్న ఆదర్శాలు వ్యవస్థల నిర్మాణంలో వ్యక్తమవుతున్నాయి. (ఒప్పు)
ఈ) దేశం మొత్తానికి సంబంధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వస్థాయిలో చేస్తారు. (తప్పు)

ప్రశ్న 9.
సమన్యాయం ఏయే సందర్భాలలో కనబడుతుంది? ఉదాహరణలతో తెలపండి. (AS6)
జవాబు:
సమన్యాయం కనిపించే సందర్భాలు :

  1. పబ్లిక్ ట్రాన్స్పర్టులో ఎవరైనా ప్రయాణించవచ్చు.
  2. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఎవరైనా ప్రవేశం పొందవచ్చు.
  3. రహదారులు, పార్కులు వంటివాటిని ఎవరైనా ఉపయోగించవచ్చు.

8th Class Social Studies 13th Lesson భారత రాజ్యాంగం InText Questions and Answers

8th Class Social Textbook Page No.150

ప్రశ్న 1.
దేశానికి అయిదు లక్ష్యాలు రూపొందించమని మిమ్మల్ని, మీ సహచర విద్యార్థిని అడిగారు అనుకోండి. అవి ఏమై ఉంటాయి? వీటిని నిర్ణయించే ప్రక్రియ ఏది ? వాటిని చేరుకోవడానికి మీరేం చేస్తావు ? తరగతిలో మీ టీచరు సహాయంతో చర్చించండి.
జవాబు:

  1. అందరికీ విద్య
  2. అందరికీ ఆరోగ్యం
  3. ఆర్థికాభివృద్ధి
  4. శాంతి, సహజీవనం
  5. అహింస, అందరికీ అవకాశాలు

వాటిని చేరుకోవటానికి నేను ఈ విధంగా చేస్తాను :

ఈ లక్ష్యాల పట్ల అధికారులకు, పాలకులకు అవగాహన కల్పిస్తాను. ప్రజలకు శాంతి, అహింస, సహజీవనం పట్ల నమ్మకం కలిగిస్తాను. అందరూ వాటికి చేరుకునేలా సమాజంలో మార్పును తెస్తాను.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 2.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులు భారతదేశం రాజులు, రాణులతో పాలించబడాలని ఎందుకు కోరుకోలేదు? చర్చించండి.
జవాబు:
రాజులు, రాణులు అందరూ రాచరిక, నియంతృత్వ పద్ధతిలో పాలన చేశారు. భారతదేశంను అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి పాలించారు. విదేశీ దండయాత్రలను ఎదుర్కోలేకపోయారు.

స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులు జాతీయవాదులు. వీరు అఖండ భారతాన్ని గూర్చి కలలుగన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులలో పాలనను కోరుకున్నారు. ఈ కాబట్టి వీరు రాజులు, రాణుల పాలనను కోరుకోలేదు.

8th Class Social Textbook Page No.151

ప్రశ్న 3.
స్వాతంత్ర్యం వచ్చిన నాటికి మన దేశంలో ఉన్న అసమానతలు, వివక్షతలలో కొన్నింటిని పేర్కొనండి. /Page No. 151)
జవాబు:
అసమానతలు :

  1. ఆర్థిక అసమానతలు
  2. సాంఘిక అసమానతలు

వివక్షతలు :

  1. జాతి వివక్షత
  2. లింగ వివక్షత

ప్రశ్న 4.
ఇక్కడ జతలుగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. కొన్నింటిలో తప్పుడు సమాచారం ఉంది. వాటిని సరిచేయండి.
అ) నమూనా రాజ్యాంగ ప్రతిని రాశారు – మోతీలాల్ నెహ్రూ.
ఆ) నిరక్షరాస్యులు ఓటు చేయకూడదని నాయకులు అంగీకరించారు – సార్వజనీన వయోజన ఓటుహక్కు.
ఇ) రాష్ట్రాల శాసన సభలు – వలస పాలన చట్టాలను కొన్నింటిని రాజ్యాంగం తీసుకుంది.
ఈ) దేశ విభజన – చాలామంది చంపబడ్డారు. కాందిశీకులు చేయబడ్డారు.
ఉ) మహిళలకు ఓటు లేకుండా చేయటం – భారతదేశంలో సామాజిక సంస్కరణలకు కట్టుబడి ఉండటం.
జవాబు:
అ) నమూనా రాజ్యాంగ ప్రతిని మోతీలాల్, మరో 8 మంది భారత జాతీయ కాంగ్రెసుకు చెందినవారు కలిసి రాశారు.
ఆ) సార్వజనీన వయోజన ఓటుహక్కు అంటే లింగ, కుల, మత, జాతి, సంపద భేదం లేకుండా వయోజనులందరికీ ఓటు వేసే హక్కు
ఇ) రాష్ట్రాల శాసన సభలు – వలస పాలన చట్టాలను కొన్నింటిని రాజ్యాంగం తీసుకుంది.
ఈ) దేశ విభజన – చాలామంది చంపబడ్డారు, కాందిశీకులు చేయబడ్డారు.
ఉ) మహిళలకు ఓటు కల్పించడం – భారతదేశంలో సామాజిక సంస్కరణలకు కట్టుబడి ఉండటం.

ప్రశ్న 5.
స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఉన్న మీ తాత, అవ్వల నుంచి కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వృద్ధుల నుంచి కానీ అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో, సమాజ భవిష్యత్తు గురించి వాళ్లు ఏమి భావించారో తెలుసుకోండి.
జవాబు:
ఈ విషయం గురించి నేను మా ముత్తాతని అడిగి తెలుసుకున్నాను. ఆయన భావనని ఆయన నాకు పాట రూపంలో పాడి వినిపించారు.

“ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖ పడాలి నందనందనా || ఉందిలే ||

గాంధీ మహాత్ముడు కలగన్న రోజు
నెహ్రూ మహాత్ముడు మురిసిన రోజు || ఉందిలే ||

ఆ రోజెంతో దూరం లేదోరన్నయో
అదుగో చూడు ముందే వుంది రన్నయో ! ఉందిలే ||

పాడి పంటలు పండిన రోజు
మనిషి మనిషిగా బతికినరోజు || ఉందిలే ||

8th Class Social Textbook Page No.152

ప్రశ్న 6.
మన రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఏవేవి ఆలోచనలను, స్ఫూర్తిని ఇచ్చాయి?
జవాబు:
ముందుగా భారతదేశంలో వివిధ రకాల ప్రజలు మెరుగైన ప్రపంచాన్ని కోరుతూ చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చాయి. ఈ ప్రజలందరి కలలు నిజంచేసే భారతదేశాన్ని నిర్మించటం తమ పవిత్ర కర్తవ్యంగా భావించారు. మహాత్మాగాంధీ, ఇతర జాతీయ నాయకుల ఆలోచనలతో వాళ్లు ప్రభావితమయ్యారు.

రెండవది, ఫ్రెంచి విప్లవం ఆదర్శాలతో, బ్రిటన్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో, అమెరికాలో హక్కుల చట్టంతో . మన నాయకులలో అనేకమంది ప్రేరణ పొందారు. రష్యా, చైనాలలో సోషలిస్టు విప్లవం భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక సమానతలతో రూపుదిద్దేలా స్ఫూర్తినిచ్చింది. మన రాజ్యాంగాన్ని రూపొందించటంలో ఈ అంశాలన్నీ ప్రభావితం చేశాయి.

మూడవది, బ్రిటిషు వాళ్లు కూడా భారతదేశంలో ప్రజాస్వామిక పాలనకు కొన్ని సంస్థలను ప్రవేశపెట్టారు. అయితే ఎన్నికలలో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే ఓటు చేయగలిగేవాళ్లు. బ్రిటిషు వాళ్లు చాలా బలహీన శాసన సభలను ప్రవేశపెట్టారు. రాష్ట్రాల శాసనసభలకు, మంత్రివర్గాలకు బ్రిటిషు ఇండియా అంతటా 1937లో ఎన్నికలు జరిగాయి. ఇవి పూర్తిగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు కావు. అయితే ఈ శాసనసభలలో పొందిన అనుభవం దేశం తన సొంత శాసనసభలను నెలకొల్పటంలో సహాయపడింది. ఈ కారణం వల్లనే వలస చట్టాల నుంచి అనేక విధానాలను, సంస్థాగత వివరాలను భారత రాజ్యాంగం తనకు అనువుగా మలుచుకుంది.

8th Class Social Textbook Page No.153

ప్రశ్న 7.
రాజ్యాంగ సభకు సభ్యులను నామినేట్ చేయటానికి రాజులను ఎందుకు అనుమతించారు?
జవాబు:
ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను గమనించి రాజ్యాంగం రాయడానికి, అన్ని ప్రాంతాల వారి ఉద్దేశాలను సమన్వయం చేయడానికి వీలుగా రాజులను అనుమతించారు.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 8.
మహిళా సభ్యులు చాలా తక్కువగా ఎందుకు ఉన్నారు? మహిళా సభ్యులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటే బాగుండేదా?
జవాబు:
నాడు మహిళలు, విద్యాధికులు, రాజకీయాలలో ఉన్నవారు చాలా తక్కువ. కాబట్టి మహిళా సభ్యులు తక్కువగా ఉన్నారు. దీంట్లో మహిళా సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండి ఉంటే, మహిళలు ఈనాటికీ 33% రిజర్వేషన్ల కోసం పోరాడాల్సిన అవసరం వచ్చేది కాదు.

8th Class Social Textbook Page No.154

ప్రశ్న 9.
ఉద్దేశాల తీర్మానంలోని ఏ మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది? దానికి మీ కారణాలను ఇవ్వండి. దీనిపై ఇతర విద్యార్థులకు వేరే అభిప్రాయాలు ఉన్నాయా?
జవాబు:
‘మానవాళి అంతట సంక్షేమం’ అనే మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది.

కారణాలు :
“మానవాళి సంక్షేమమే పృథ్వి సంక్షేమము”. ఇది బాగుంటే ప్రపంచశాంతి మొదలైనవి బాగుంటాయి.
దీనిపట్ల ఇతర విద్యార్ధులకు వేరే అభిప్రాయాలు లేవు.

8th Class Social Textbook Page No.155

ప్రశ్న 10.
భారత ప్రజలు రెండు ఉద్దేశాలు సాధిస్తామని నిర్ణయించారు (తీర్మానించారు) ఈ రెండూ ఏమిటి?
జవాబు:

  1. దేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయడం.
  2. ప్రజాస్వామ్యాన్ని అవలంబించడం.

ప్రశ్న 11.
ఈ ఉద్దేశాలు నెరవేరటానికి వాళ్లు ఏం చేశారు?
జవాబు:
ఈ ఉద్దేశాలు నెరవేరటానికి వారు పాలనను రాజ్యాంగం ద్వారా సాగించారు. రాజ్యాంగాన్ని ప్రతినిధుల ద్వారా రాసి, చట్టంగా చేశారు.

ప్రశ్న 12.
ఈ మూడింటిలో ఉన్న ఒకే భావనను గుర్తించండి. (జి నెం. 154, 155 లో ఉన్న మహాత్మాగాంధీ, డా||బి.ఆర్.అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ చెప్పిన మాటలు చదవండి)
జవాబు:
సమానత్వ భావన మూడింటిలోనూ ఉన్నది.

ప్రశ్న 13.
ఈ ఒకే భావాన్ని ముగ్గురు వేర్వేరుగా, ఏ విధంగా వ్యక్తపరిచారు?
జవాబు:
మహాత్మాగాంధీ : “ఉన్నతవర్గ, పేదవర్గ ప్రజలు లేని భారతదేశం కోసం”
దా॥ బి.ఆర్. అంబేద్కర్ : “సామాజిక, ఆర్థిక జీవితాలలో సమానత్వాన్ని ఎంతకాలం తిరస్కరించాలి?
జవహర్లాల్ నెహ్రూ : “అవకాశాలలో అసమానతలను అంతం చేయడం”.

ఇలా ఒకే భావాన్ని ముగ్గురూ వేర్వేరుగా వ్యక్తపరిచారు.

8th Class Social Textbook Page No.157

ప్రశ్న 14.
ఎన్నికైన పార్లమెంటు చట్టాలను ఎందుకు చేయాలి ? విద్యావంతులైన న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎందుకు చేయకూడదు?
జవాబు:
మన రాజ్యాంగం మనకు పార్లమెంటరీ, ప్రభుత్వ విధానాన్ని ఇచ్చింది. పార్లమెంటులో మనకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉంటారు. వీరు చేసే చట్టాలు ప్రజల అవసరాలను అనుసరించి ఉంటాయి. వాటిని న్యాయశాఖ సమీక్షిస్తుంది.

విద్యావంతులైన న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయపరమైన నియమ నిబంధనలు చేయగలరు. కానీ, చట్టాలు కాదు. వారు చేసే వాటికి ప్రజల మద్దతు ఉండదు. కాబట్టి వారు చట్టాలు చేయరాదు.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 15.
ప్రధానమంత్రి, మంత్రివర్గం తమ నిర్ణయాలకు పార్లమెంటు ఆమోదాన్ని ఎందుకు పొందాలి? పార్లమెంటు సభ్యులు అడిగే ప్రశ్నలకు వాళ్లు సమాధానాలు ఎందుకు చెప్పాలి? కేవలం రాష్ట్రపతికే జవాబుదారీగా ఉంటే మెరుగ్గా ఉంటుందా?
జవాబు:
ప్రధానమంత్రి, మంత్రివర్గం పార్లమెంటుకి జవాబుదారీగా ఉంటాయి. పార్లమెంటు సభ్యులు ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. కాబట్టి వారికి సమాధానాలు చెప్పాలి.

కేవలం రాష్ట్రపతికే జవాబుదారీగా ఉంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. కాబట్టి ప్రధానమంత్రి, మంత్రివర్గం తమ నిర్ణయాలకు పార్లమెంటు ఆమోదాన్ని పొందాలి.

8th Class Social Textbook Page No.158

ప్రశ్న 16.
కొన్ని దేశాలలో భిన్నమైన వ్యవస్థ ఉంది. మొత్తం దేశానికీ, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కటే చట్టాలు చేస్తుంది. ఇటువంటి విధానం భారతదేశానికి అనువైనదని భావిస్తున్నారా? తరగతిలో చర్చించండి.
జవాబు:
భారతదేశం అనేక భిన్నత్వాలున్న దేశం. అతి పెద్దది. ఇలాంటి కేంద్రీకృత ప్రభుత్వ విధానాలు ఇంత పెద్ద దేశానికి సరిపడవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి, ఆచారం ఉంటాయి. వాటి నన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని కేంద్రప్రభుత్వం చట్టాలు చేయలేదు. చేసినా అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండవు. కాబట్టి ఇటువంటి విధానం భారతదేశానికి అనువుగా ఉండదు.

ప్రశ్న 17.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు స్వతంత్రంగా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఎందుకు ఉండాలో చర్చించండి.
జవాబు:
రాజ్యాంగాన్ని సంరక్షించడానికి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు స్వతంత్రంగా ఉండాలి. లేదంటే వారి మీద ఒత్తిడి తీసుకువచ్చి న్యాయాన్ని పక్కత్రోవ పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు స్వతంత్రంగా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఉండాలి.

ప్రశ్న 18.
ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఎందుకు ఉండాలి?
జవాబు:
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఉండాలి.

ప్రశ్న 19.
రాజ్యాంగ పీఠికలో ఉపయోగించిన పదాలలో కల, హామీలలో ఏ అంశాలను గుర్తించారు? వాటి మధ్య సంబంధాన్ని సూచిస్తూ ఒక పటం తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం 1

ప్రశ్న 20.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయుము.

వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొంది. మనం నమ్మిన మౌలిక సూత్రాలను, దేశాన్ని పరిపాలించే విధానాలను, ఒక చోట పొందుపరచాలనుకున్నారు. వీటిని ‘భారత రాజ్యాంగం’ అనే పుస్తకంలో పొందుపరిచారు.

రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి. ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ల హక్కులు ఏమిటి వంటి నియమాలను కలిగి ఉంటుంది. అన్నిటికీ మించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.
అ) ఎవరి పాలన నుండి భారతదేశం విముక్తి పొందింది?
జవాబు:
వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందింది.

ఆ) మనం, నమ్మిన సిద్ధాంతాల్ని దేంట్లో పొందుపరిచారు?
జవాబు:
భారత రాజ్యాంగం అనే పుస్తకంలో పొందుపరిచారు.

ఇ) రాజ్యాంగం ఏమి కలిగి ఉంటుందో రెండు రాయండి.
జవాబు:
రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి మొదలైన నియమాలను కలిగి ఉంటుంది.

ఈ) దేశం దేనికి కృషి చేయాలి?
జవాబు:
రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 21.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

రాజ్యాంగ నిర్మాతల చిత్రాలలో ఒకరి చిత్రం లేకపోవటం మీలో కొందరు గమనించి ఉంటారు మహాత్మాగాంధీ. అతడు రాజ్యాంగసభలో సభ్యుడు కాదు. అయితే అతడి దృక్పథాన్ని అనుసరించిన సభ్యులు అనేకమంది ఉన్నారు. 1931లో ‘యంగ్ ఇండియా’ అన్న పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు.

భారతదేశాన్ని అన్నిరకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను. అత్యంత పేదలు ఇది తమ దేశమనీ, దాని నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని భావించే భారతదేశం కోసం, ఉన్నతవర్గ, నిమ్నవర్గ ప్రజలు లేని భారతదేశం కోసం. అన్ని మతాల వాళ్లు, జాతుల వాళ్లు సామరస్యంతో ఉండే భారతదేశం కోసం నేను కృషి చేస్తాను. ఇటువంటి భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శాపం ఉండవు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తి పడను. – మహాత్మా గాంధీ
అ) రాజ్యాంగ నిర్మాతలలో ఎవరి చిత్రం లేదు?
జవాబు:
మహాత్మాగాంధీ చిత్రం

ఆ) ఈ కల దేంట్లో రాయబడినది?
జవాబు:
1931లో ‘యంగ్ ఇండియా’ పత్రికలో రాయబడింది.

ఇ) ఇది ఎవరి కల?
జవాబు:
ఇది మహాత్మాగాంధీ కల.

ఈ) ఈ కలలో భవిష్యత్తులో ఏమి ఉండవు?
జవాబు:
భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శాపం ఉండవు.

ఉ) మహిళలకూ …………………….. హక్కులు ఉంటాయి.
జవాబు:
మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి.

పట నైపుణ్యాలు

ప్రశ్న 22.
మీకివ్వబడిన ప్రపంచపటం నందు ఈ కింది వాటిని గుర్తించండి.
1) ఇండియా
2) దక్షిణాఫ్రికా
3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం 2 AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం 3
జవాబు:
ఈ చిత్రం జనవరి 26 నాటి గణతంత్ర దినోత్సవ వేడుకలలో జరిగిన కవాతు. ఇందు ఎన్.సి.సి విద్యార్థులు ఉన్నారు. వీరు స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఎండలో కవాతు చేస్తున్నారు. వీరందరి ముఖాలలో చక్కటి ఆత్మస్టెర్యం కనబడుతూ ఉంది. దేనికైనా ఎదురుతిరిగి నిలబడతాం అనే తెగువ కనబడుతోంది.

ప్రశ్న 23.
భారత ప్రజలు రెండు ఉద్దేశాలు సాధిస్తామని నిర్ణయించారు. ఈ రెండూ ఏమిటి?
జవాబు:

  1. దేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయడం.
  2. ప్రజాస్వామ్యాన్ని అవలంబించడం.

ప్రశ్న 24.
అ) రాజ్యాంగ నిర్మాతలు ఏ ప్రతిజ్ఞ పూనాలని నెహ్రూ కోరారు?
ఆ) “ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మనతరం మహానాయకుడు కలగన్నాడు”. ఆయన ఎవరి గురించి చెబుతున్నారు?
జవాబు:
అ) రాజ్యాంగ నిర్మాతలు నిరంతరం శ్రమిస్తామని ప్రతిజ్ఞ పూనాలని ఆయన కోరారు.
ఆ) ఆయన గాంధీజీ గురించి చెబుతున్నారు

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 25.
రాజ్యాంగం ఏమి కలిగి ఉంటుందో రెండు రాయండి.
జవాబు:
రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి మొదలైన నియమాలను కలిగి ఉంటుంది.

ప్రశ్న 26.
దేశం దేనికి కృషి చేయాలి?
జవాబు:
రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.

ప్రశ్న 27.
రాజ్యాంగ సభకు సభ్యులను నామినేట్ చేయడానికి రాజులను ఎందుకు అనుమతించారు?
జవాబు:
ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను గమనించి రాజ్యాంగం రాయడానికి, అన్ని ప్రాంతాల వారి ఉద్దేశాలను సమన్వయం చేయడానికి వీలుగా రాజులను అనుమతించారు.

ప్రశ్న 28.
మహిళా సభ్యులు చాలా తక్కువగా ఎందుకున్నారు?
జవాబు:
నాడు మహిళలు, విద్యాధికులు, రాజకీయాలలో ఉన్నవారు చాలా తక్కువ. కాబట్టి మహిళా సభ్యులు తక్కువగా ఉన్నారు.

ప్రశ్న 29.
ఉద్దేశాల తీర్మానంలోని ఏ మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది?
జవాబు:
‘మానవాళి అంతట సంక్షేమం’ అనే మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది.

ప్రశ్న 30.
ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఎందుకుండాలి?
జవాబు:
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఉండాలి.

ప్రాజెక్టు

అమెరికా, భారతదేశం, దక్షిణాఫ్రికా దేశాల రాజ్యాంగాల పీఠికలను పోల్చండి.
అ) ఈ మూడు దేశాల పీఠికలో ఉన్న ఆదర్శాల జాబితా తయారుచేయండి.
ఆ) వీటి మధ్య కనీసం ఒక ప్రధానమైన తేడాను గుర్తించండి.
ఇ) ఈ మూడింటిలో గతాన్ని ఏది ప్రస్తావిస్తుంది?
ఈ) వీటిలో ఏది దేవుడిని ప్రస్తావించదు?
జవాబు: అ)
AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం 4

ఆ) తేడా : భారతదేశ రాజ్యాంగం ఇవ్వబడిన తేదీ ఇందులో రాయబడి ఉంది. మిగతా రెంటిలో తేదీ లేదు.
ఇ) దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగ పీఠిక గతాన్ని ప్రస్తావిస్తుంది.
ఈ) భారత రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం దేవుడిని ప్రస్తావించవు.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

SCERT AP 8th Class Social Study Material Pdf 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం

8th Class Social Studies 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరి చేయండి. (AS1)
అ) గ్రామీణ ప్రాంతాలలో చాలా వాటిల్లో అర్హులైన డాక్టర్లు ఉన్నారు. (తప్పు)
ఆ) ప్రభుత్వ ఆసుపత్రులలో కంటే ప్రైవేటు ఆసుపత్రులలో ఎక్కువ సేవలు అందుబాటులో ఉన్నాయి. ( ఒప్పు)
ఇ) ఆరోగ్య స్థితిని మెరుగుపరచటంలో పోషకాహారం దోహదం చేస్తుంది. ( ఒప్పు)
ఈ)డబ్బులు సంపాదించటానికి కొంతమంది డాక్టర్లు అనవసరమైన చికిత్సలు చేయవచ్చు. (ఒప్పు)
జవాబు:
అ) గ్రామీణ ప్రాంతాలలో చాలావాటిల్లో నాటువైద్యులున్నారు.

ప్రశ్న 2.
జయమ్మ ఈ కింది వాటిని ఉపయోగిస్తుంది. వీటిల్లో ఏవి మౌలిక ప్రజా సదుపాయాల కిందకు వస్తాయి? (AS1)
అ) బడికి స్కూటరు వేసుకుని వెళుతుంది.
ఆ) అంగన్‌వాడీకి తన బిడ్డను పంపుతుంది.
ఇ) ఇంట్లో టివి ఉంది.
ఈ) ఆమెకు మొబైల్ ఫోన్ ఉంది.
ఉ) పోస్టాఫీసు ద్వారా ఉత్తరం పంపిస్తుంది.
జవాబు:
ఆ) అంగన్వాడీకి తన బిడ్డను పంపుతుంది.
ఉ) పోస్టాఫీసు ద్వారా ఉత్తరం పంపిస్తుంది.

ప్రశ్న 3.
ఈ పాఠంలో ప్రజా ఆరోగ్యంలో ప్రభుత్వ పాత్ర గురించి చర్చించే వాక్యాలను గుర్తించండి. (AS3)
జవాబు:
స్వయం అభ్యసనం : విద్యార్థి స్వయంగా గుర్తించాలి.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 4.
ఈ పాఠంలో కింద వాటిల్లో ఏవి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలుగా భావిస్తున్నారో, ఏవి అటువంటి చర్యలు కాదని భావిస్తున్నారో రాయండి. మీ సమాధానానికి కారణాలు రాయండి. (AS1)
అ) క్షయ రోగులకు ఉచితంగా మందులు ఇస్తారు.
ఆ) కొన్ని గ్రామాలలో రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు.
ఇ) జలుబు, జ్వరం, వంటినొప్పులు వంటి వాటికి దుకాణదారులు మందులు అమ్ముతున్నారు.
ఈ) చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం ఆహార ధాన్యాలను అందిస్తోంది.
జవాబు:
అ, ఆ, ఈ – లో ఉన్న చర్యలు ప్రభుత్వం ప్రజలకు అందచేసేవి. ఇవి ఉచిత సేవలు. కాబట్టి ఇవి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలుగా భావిస్తున్నాను.

దుకాణదారులు మందులు అమ్మటం అనేది వారి వ్యాపారానికి సంబంధించినది. కాబట్టి ఇది అటువంటి చర్యకాదు.

ప్రశ్న 5.
ప్రియంవద ఒక ప్రైవేటు ఆసుపత్రి నడుపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కంటే ఇక్కడ ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. మండల ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యనారాయణ డాక్టరుగా పనిచేస్తున్నాడు. వాళ్లిద్దరి మధ్య వైద్య సేవలు ప్రజలకు అందటంపై జరిగే చర్చను ఊహించి రాయండి. (AS4)
జవాబు:
ప్రియంవద : హలో డాక్టర్ ! ఎలా ఉన్నారు?

సత్యనారాయణ : హాయ్ డాక్టర్ ! బాగున్నాను. మీరెక్కడ పని చేస్తున్నారు?

ప్రియంవద : నేను పట్టణంలో సొంత హాస్పిటలను నడుపుతున్నాను. మరి మీరు?

సత్యనారాయణ : నేను ఇక్కడ ప్రభుత్వ మండలాసుపత్రిలో పనిచేస్తున్నాను.

ప్రియంవద : అయ్యో ! అదేంటి? మన వాళ్ళందరూ సిటీలో సూపర్ స్పెషాలిటీలు ఏర్పాటుచేసి పనిచేస్తుంటే మీరేంటిలా?

సత్యనారాయణ : నాకెందుకో అవన్నీ నచ్చవండీ ! ఇక్కడే బాగుంటుంది.

ప్రియంవద : ఇదేంటండీ బాబూ – అక్కడ ఒక హాస్పటల్ లో పనిచేస్తూ నాలుగైదు చోట్ల విజిటింగ్ డాక్టరుగా కూడా పనిచేసుకోవచ్చు. కోరినంత ఆదాయం ఉంటుంది. పైగా అన్ని వసతులూ ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు, అంబులెన్లు, ఒకటేమిటి అన్ని రకాల అధునాతనమైనవి అందుబాటులో ఉంటాయి.

సత్యనారాయణ : ప్రియంవద గారూ ! క్షమించండి. నాకు ఈ ఉద్యోగమే ఇష్టం. ఇక్కడ పల్లెటూర్లలో అమాయక ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక నాటు వైద్యుల్ని నమ్ముకుంటున్నారు. వైద్య విద్య చదివింది వైద్యం చేయడానికే కదా ! అది ఎక్కడైతే ఏమిటి? ప్రభుత్వం వారిచ్చే జీతం నాకు, నా కుటుంబానికి సరిపోతుంది. వీరికి వ్యాధి నయమైన తరువాత వారి ముఖాల్లో కనిపించే ఆనందమే నాకు పదివేలు. అయినా మా ఆసుపత్రిలో కూడా పడకలతో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయి.

ప్రియంవద : క్షమించండి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజంగా మా ద్వారా కంటే మీ ద్వారానే ప్రజలకు ఎక్కువ వైద్య సేవలు అందుతున్నాయి. నేను కూడా ఇక నుండి వారానికి రెండుసార్లు ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్యం చేస్తాను.

సత్యనారాయణ : మంచిది, మీకు శుభం కలుగు గాక !

ప్రశ్న 6.
మందులు మాత్రమే ఇవ్వటం వల్ల ఆరోగ్యం సమకూరదు. ఈ అధ్యాయంలో ఆరోగ్యానికి సంబంధించి ఇతర అంశాలు (ఉదా : శుభ్రమైన తాగునీరు వంటివి) పేర్కొన్నారు. వాటన్నిటిని ఒక చోటకు తెచ్చి వాటి గురించి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
మందులు మాత్రమే ఇవ్వటం వల్ల ఆరోగ్యం సమకూరదు. తగిన పోషకాహారాన్ని అందించాలి. త్రాగునీటి సౌకర్యాలను కలిగించాలి. కొన్ని వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి. బాధితులకు ముందు ప్రథమచికిత్స అందించాలి. సరైన గృహ వసతి, శుభ్రమైన పరిసరాలు ఉండేలా చూడాలి. రక్షిత మంచినీరును అందించాలి. వీటన్నింటినీ అందిస్తేనే ఆరోగ్యం సమకూరుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వైద్యంపై పెట్టే ఖర్చులను కింది చిత్రం వివరిస్తుంది. పేదరికంలో ఉన్నవారిలో 65 శాతం దాకా ప్రజలు అప్పు చేయవలసి వస్తోంది. చిత్రంలో దీనికి రంగు వేయబడిన భాగాన్ని గుర్తించి, శాతాన్ని కూడా గుర్తించండి. పేదరికానికి ఎగువన ఉన్నవారిలో ఆసుపత్రి ఖర్చులో 45 శాతం వరకు తమ పొదుపులోంచి భరిస్తున్నారు. దీనిని కూడా పటంలో గుర్తించండి. పేదరికానికి ఎగువన ఉన్న వారిలో 35 శాతం మంది మాత్రమే అప్పుచేయాల్సి వస్తోంది. దీనిని, ఆ శాతాన్ని పటంలో గుర్తించండి.
కింద చూపించిన పట్టికల ఆధారంగా ఆసుపత్రి ఖర్చులు ఏ విధంగా సమకూర్చుకుంటున్నారో, అందులో సుమారుగా ఎంత శాతం ప్రజలు ఉన్నారో చెప్పండి. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం 2
పై విధంగా వారు ఆసుపత్రి ఖర్చులు సమకూర్చుకుంటున్నారు.

ప్రశ్న 8.
మీ ప్రాంతంలో ప్రభుత్వ ఆరోగ్య పథకాలపై సర్వే చేసి లబ్ది పొందుతున్న వారి జాబితా తయారుచేయండి. (AS3)
జవాబు:

  1. ఆరోగ్యశ్రీ పథకం – తెల్లకార్డులున్నవారికి
  2. E.S.I – కార్మిక, ఉద్యోగులకు, వారి కుటుంబాలకు
  3. ప్రభుత్వోద్యోగులకు రీయింబర్స్మెంట్ పథకం

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 9.
అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి మీ ప్రాంత ఆరోగ్య కార్యకర్తను ఏయే ప్రశ్నలు అడుగుతావు?
(లేదా)
అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి మీ ప్రాంతంలో ఆరోగ్యకార్యకర్తను అడగదగిన రెండు ప్రశ్నలను తయారుచేయండి.
జవాబు:
అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవడానికి ఆరోగ్య కార్యకర్తను అడిగే ప్రశ్నలు :

  1. అంటువ్యాధులు ఏవి? అంటువ్యాధులు రాకుండా పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలి?
  2. అంటువ్యాధులు రాకుండా ఎటువంటి శుభ్రతను పాటించాలి?
  3. అంటువ్యాధులు సోకకుండా ఆహారపు అలవాట్లలో ఎటువంటి మెలకువలు పాటించాలి?
  4. అంటువ్యాధులకు కారకాలైన జీవులేవి ? వాటి బారిన పడకుండా ఏమి చేయాలి?

ప్రశ్న 10.
“108 సేవలు” అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తుంది? (AS6)
జవాబు:
‘108 సేవలు’ అత్యవసర పరిస్థితులలో అందిస్తున్న సేవలు :

  1. 108 సేవలు అత్యవసర పరిస్థితులలో విశిష్టమైన సేవలందజేస్తున్నారు.
  2. ప్రమాదాలు జరిగినపుడు, విషజంతువులు పొడవటం వంటివి జరిగినపుడు, ప్రసవ సమయంలో 108 సేవలు అందజేస్తారు.
  3. వీరి సేవలు పొందడానికి ఉచితంగా కాల్ చేయవచ్చు.
  4. ఫోను చేసిన కొద్ది నిముషాలకే సంఘటనా స్థలానికి చేరుకుంటారు.
  5. ప్రథమ చికిత్స, ఆక్సిజన్ వంటి సదుపాయాలు ఈ వాహనంలో అందుబాటులో ఉన్నందున డాక్టరు వద్దకు వెళ్ళేవరకు ఇవి ఉపకరిస్తాయి.
  6. రోగి లేదా క్షతగాత్రుడు కోరిన వైద్యశాలకు తీసుకొనిపోవుదురు.
  7. ఈ సేవలకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
  8. త్వరితంగా ఆసుపత్రికి చేరుకోవచ్చు.

8th Class Social Studies 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం InText Questions and Answers

8th Class Social Textbook Page No.101

ప్రశ్న 1.
మలేరియా నివారణకు ఏ చర్యలు తీసుకోవాలి?
జవాబు:

  1. మలేరియా నివారణకు ముందు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  2. దోమ తెరను వాడాలి.
  3. ‘ఓడోమాస్’ లాంటి క్రీములను ఒంటికి రాయాలి.
  4. ఇంటిముందు మురికి కాలువలు, నీటి గుంటలు ఏర్పడి, నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  5. వేప, తులసి వంటి సమిధలను సేకరించి రోజూ రాత్రిపూట వాటితో ఇంటిలో పొగ వేయాలి.
  6. వాటంలో నీరు నిలువ వుండకుండా జాగ్రత్తపడాలి.
    పై చర్యలతో మలేరియాను చాలావరకు నివారించవచ్చు.

ప్రశ్న 2.
అంగన్‌వాడీలలో పిల్లలకు ఆహారం ఎందుకు ఇస్తున్నారు? మీ ప్రాంతంలోని అంగన్ వాడీలలో వాళ్ళకి తగినంత ఆహారం దొరుకుతోందా?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ 5 సం||ల లోపు పిల్లల్లో వయస్సుకు తగ్గ బరువులేని వాళ్ళు 33 శాతం మంది. వీరు పోషకాహార లోపం వలన ఇబ్బంది పడుతున్నారు. అందువలన ప్రభుత్వం వీరికి పోషకాహారం అందించడం కోసం అంగన్‌వాడీ కేంద్రాలను ఎంచుకుంది. వాటి ద్వారా 5 సం||లోపు ఉన్న పిల్లలకు ఆహారం అందిస్తుంది.

మా ఊరిలో 2 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీరు పిల్లలకు కలగలిసిన పిండి, సోయాపిండి, సోయాచిప్స్ మొదలైన వాటిని తగిన మోతాదులో అందిస్తున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 3.
మీరు పాఠశాలలో త్రాగేనీరు నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా?
జవాబు:
మా పాఠశాల నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నది. మా పాఠశాల పక్కనే నీళ్ళ ట్యాంకు ఉన్నది. దాని నుంచి శుభ్రపరచబడిన నీరు మా పాఠశాల ట్యాంకుకు వస్తుంది. దాని నుండి పంపుల్లో వచ్చే నీరు మేము తాగుతాము. మా ట్యాంకును నెలరోజులకొకసారి శుభ్రం చేసి బ్లీచింగ్ వేస్తారు.

ప్రశ్న 4.
గ్రామీణ ప్రాంతాలలో డాక్టర్లు పనిచేయటానికి ఇష్టపడక పోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. గ్రామీణ ప్రాంతాలు బాగా వెనుకబడి ఉండటం.
  2. అధిక సౌకర్యాలు లేకపోవడం.
  3. డాక్టర్లు ఆశించినంత ఆర్థిక లబ్ది చేకూరకపోవటం.
  4. పూర్తి వైద్యానికి కావలసిన వసతులు లేకపోవటం.
  5. పట్టణాలలో అయితే వారికి ప్రైవేటు ప్రాక్టీసు పెట్టుకోవచ్చన్న ఆశ ఉండటం. మొదలైనవి దీనికి కారణాలు.

8th Class Social Textbook Page No.103

ప్రశ్న 5.
ప్రభుత్వ ఆసుపత్రిలో కిరణ్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ? ఆ ఆసుపత్రి ఇంకా మెరుగ్గా ఎలా పని చేయవచ్చు? చర్చించండి.
జవాబు:

  1. ప్రభుత్వ ఆసుపత్రిలో కిరణ్ ఓపిక లేకపోయినా 3 గంటలు లైనులో నుంచోవాల్సి వచ్చింది.
  2. రక్తపరీక్ష లైనులో మరలా 2 గం||లు నుంచోవాల్సి వచ్చింది.
  3. పరీక్ష నివేదిక కోసం రెండు రోజులు వెళ్ళి మరలా లైనులో వేచి వుండాల్సి వచ్చింది.
  4. జ్వరం తగ్గడానికి, బడికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టింది.

ఈ ఆసుపత్రి ఇంకా బాగా పనిచేయవచ్చు. అనారోగ్యంతో వచ్చిన వారికి ఇంకా మెరుగైన వసతులు కల్పించవచ్చు. వారికి కూర్చునే సౌకర్యాలు కల్పించవచ్చు. అలాగే చేయవలసిన పరీక్షలు చేసి అదేరోజు నివేదికలు ఇవ్వవచ్చు.

ప్రశ్న 6.
ప్రైవేటు ఆసుపత్రులలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాం? తరగతిలో చర్చించండి.
జవాబు:
ప్రైవేటు ఆసుపత్రులలో సమస్యలు :

  1. ఇక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి.
  2. మందులకు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి.
  3. కొన్నిచోట్ల పేషెంట్ల తాలూకు వారికి అనవసరమైన ఒత్తిడి కలిగిస్తారు.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 7.
మీకు జబ్బు చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళతారు? మీరు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ అనుభవం ఆధారంగా ఒక పేరా రాయండి.
జవాబు:
ఒకసారి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. మా నాన్నగారు రైల్వేలో పనిచేయడం మూలంగా, నన్ను రైల్వే ఆసుపత్రిలో చేర్పించారు. నన్ను దాదాపు 10 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. రకరకాల రక్తపరీక్షలు చేశారు. అంతా బాగానే వైద్యం చేశారు. కాని ఏ విషయం మాతో చెప్పేవాళ్ళు కాదు. పేషెంట్లందరూ వారిచ్చిన బట్టలే వేసుకోవాల్సి వచ్చేది. ఇది నాకు నచ్చేది కాదు. ఎందుకో నాకు ఆ వాతావరణం నచ్చేదికాదు.

ప్రశ్న 8.
సరిత అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ? కారణాలు ఇవ్వండి.
జవాబు:
సరిత తన విలువైన సమయాన్ని కోల్పోలేదు. ఆసుపత్రిలో ఎటువంటి ఇబ్బంది పడలేదు. తక్కువ సమయంలోనే తన వ్యాధి నయమై బడికి వెళ్ళింది. అందుకే సరిత అంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

8th Class Social Textbook Page No.104

ప్రశ్న 8.
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు నాటువైద్యుల దగ్గరకు, వాళ్ళకు సరైన వైద్యం రాదని తెలిసీ ఎందుకు వెళుతుంటారు? మీ చర్చలో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. శిక్షణ పొందిన డాక్టర్లు పల్లెల్లో లేరు. ప్రజలకు ఇంజెక్షన్లపై నమ్మకం ఉంది. నాటు వైద్యులకు డబ్బులు తర్వాత కూడా ఇవ్వవచ్చు. వాళ్ళకు ధాన్యం, కోడి వంటి వాటి రూపంలో చెల్లింపులు చెల్లించవచ్చు.
జవాబు:
నాటువైద్యులు పెద్ద పెద్ద వైద్యాలు సరిగా చేయలేకపోయినా చిన్న చిన్న జ్వరాలు, వాంతులు, విరేచనాలు, దగ్గు లాంటి వాటికి చక్కగా వైద్యం చేయగలరు. వీరు RMP ట్రయినింగ్ అయి ఉంటారు. లేదా అంతకు ముందు ఎవరైనా పెద్ద డాక్టర్ల దగ్గర పనిచేసిన కంపౌండర్లు అయివుంటారు. ప్రజలకు కూడా మాత్రల మీద కన్నా ఇంజక్షన్ల మీద నమ్మకం ఎక్కువ. . ‘సూదిమందు’ను ఎక్కువ ఆశిస్తారు. చాలామంది పల్లెటూర్ల నాటువైద్యులు వీటిమీద అధికవ్యాపారం చేస్తారు. ఈ నాటువైద్యులు డబ్బులు నెలకోసారి, లేదా. వారికి ఆదాయం లభించే రోజులలోనే తీసుకుంటారు. అప్పటిదాకా అప్పులు పెడతారు. అలాగే వారు. వారి సేవలకు వస్తువులను కూడా తీసుకుంటారు. ఏది ఎలా ఉన్నా పల్లెటూరు. ప్రజలకు ఈ నాటువైద్యులు దేవుడితో సమానం. పెద్ద పెద్ద అనారోగ్యాలపుడు వీరే పట్టణాలలో ఉన్న పెద్ద డాక్టర్లకు పరిచయం కూడా చేస్తారు.

ప్రశ్న 9.
ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్రింద ప్రతి గ్రామంలో ఏమేమి అందుబాటులో ఉండాలి?
జవాబు:
‘ఆశ’ కార్యకర్త, పోషకాహారం, టీకాలు వేసే సదుపాయం, బరువు తూచే యంత్రం మొదలైనవి అందుబాటులో ఉండాలి.

ప్రశ్న 10.
ప్రైవేటు ఆరోగ్య సేవలు అంటే అనేకం ఉండవచ్చు. మీ ప్రాంతంలో ఉన్న కొన్నింటిని ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
మాది హైద్రాబాద్ మహానగరం. ఇక్కడ అనేక రకాల ప్రైవేటు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అవి :
1) మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు :
ఇక్కడ అన్ని రకాల రోగాలకు వైద్యం చేయబడుతుంది.
ఉదా :
యశోద హాస్పిటల్, మొదట్లో ఇక్కడ హృద్రోగులకు మాత్రమే వైద్యం జరిగేది. కానీ ఇప్పుడు అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయి.

2) స్పెషల్ ఆసుపత్రులు :
ఇవి శరీరంలో ఏవో ఒక భాగానికి సంబంధించిన ఆసుపత్రులు,
ఉదా :
ఫెర్నాండెజ్ మెటర్నటి హాస్పిటల్, లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, యల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి మొ||వి.

3) ప్రైవేటు ఆసుపత్రులు :
ఇవి సాధారణంగా ఫ్యామిలీ ఆసుపత్రులయి ఉంటాయి. ఒకమాదిరి వైద్యాలకు కుటుంబీకులు ఇక్కడ వైద్యం చేయించుకుంటారు. ఈ డాక్టర్లు తక్కువ ఫీజుతో మంచి వైద్యం చేస్తారు.
ఉదా :
డా|| కిరణ్ M.B.B.S హాస్పిటల్.

4) మెడికల్ సెంటర్లు :
ఇవి R.M.P లచే నడుపబడుతుంటాయి. వీరు చిన్న చిన్న జ్వరాలు, విరేచనాలు, జలుబు, దగ్గు లాంటి వాటికి మాత్రమే వైద్యం చేస్తారు.
ఉదా :
స్టార్ మెడికల్ సెంటర్.

8th Class Social Textbook Page No.106

ప్రశ్న 11.
ఈ పాఠంలో వారు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలకు, ప్రజల ఆరోగ్యానికి మధ్య సంబంధాలను సూచించే వాక్యాల కింద గీతలు గీయండి. Page No. 106)
జవాబు:
స్వయం అభ్యసనం.
గమనిక : వీటికి సంబంధించిన వాక్యాల క్రింద విద్యార్థులు గీతలు గీయాలి.

8th Class Social Textbook Page No.108

ప్రశ్న 12.
మీ ఊరు లేదా పట్టణంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాల గురించి క్లుప్తంగా రాయండి. మీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?
జవాబు:
మా ఊరు కామారెడ్డి. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. ఇది ఒక పట్టణం. మా ఊర్లో ప్రభుత్వ ఆసుపత్రులు, మిషనరీ ఆసుపత్రి, అనేక ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. మిషనరీ ఆసుపత్రిలో కూడా ఒకప్పుడు చాలా బాగుండేదని, ఇప్పుడు కూడా పరవాలేదని, మా పెద్దలు అంటుంటారు. ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రం అన్ని సౌకర్యాలతో వైద్య సదుపాయాలు లభిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది వైద్యులు ఒక గ్రూపుగా కూడా ఏర్పడి వైద్యం చేస్తున్నారు. ఇక్కడ మేము అందరం కౌసల్య మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ను సందర్శించాము. ఈ, ఆసుపత్రి నాలుగు అంతస్తులు కల భవంతిలో ఉన్నది. హాస్పిటల్ నందు ఎక్స్ రే, రక్త పరీక్షలు చేయు సౌకర్యము కూడా కలదు. అత్యంతాధునిక ఆపరేషన్ థియేటర్ కలదు. డాక్టర్లుగారు ఎటువంటి సమయంలోనైనా రోగులకు అందుబాటులో ఉంటారని అందరూ చెప్పారు. ఆసుపత్రిలోని రూములు, ప్రాంగణం చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ఇక్కడ ఫీజు కూడా మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఎవరైనా ఆర్థికస్తోమత సరిలేని వారు వచ్చినప్పుడు వారికి ఉచితంగా కూడా వైద్యం చేస్తామని డాక్టరు గారు చెప్పారు. ఆస్పత్రిలోనే మెడికల్ షాపు ఉన్నది.

ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినవారు వారి విలువైన సమయాన్ని నష్టపోతున్నారు. అంతేకాక ఉద్యోగుల అలసత్వం, అత్యాశల వల్ల డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది.

ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ సొమ్ము ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కొంతమంది అయితే పూర్తిగా వైద్యంతో వ్యాపారమే చేస్తున్నారని చెప్పవచ్చును. మధ్యతరగతి వారికి, పేదవారికి ఈ వైద్యం అందని ద్రాక్ష అని చెప్పుకోవచ్చు.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 13.
మీ ప్రాంతంలో చిన్న పిల్లలకు టీకాలపై (రెండు సంవత్సరాలలోపు పిల్లలున్న కనీసం 5 కుటుంబాలలో) దిగువ ఇచ్చిన ప్రశ్నావళి ఆధారంగా ఒక చిన్న సర్వే చేపట్టండి.
అ) మీ పిల్లలకు టీకా కార్డు ఉందా?
ఆ) మీ పిల్లలకు ఎడమ చెయ్యిపై మచ్చ మిగిలే టీకా వేశారా? (వీలైతే మీరు స్వయంగా చూడండి.)
ఇ) నడుము కింద మీ పిల్లలకు టీకా వేశారా?
ఈ) మీ పిల్లలకు పోలియో చుక్కలు వేశారా? ఎన్ని సార్లు?
ఉ) తొమ్మిది నెలలప్పుడు మీ పిల్లలకు తొడ మీద టీకాతోపాటు ఒక చెంచా మందు ఇచ్చారా?
ఊ) మీ పిల్లలకు 18 నెలలప్పుడు (పిల్లలకు ఆ వయసు ఉంటే) ఏమైనా టీకా వేశారా? వాళ్లకి ఆ సమయంలో తాగటానికి కూడా ఏమైనా మందు ఇచ్చారా?

ప్రతి ప్రశ్నకు అవును/ కాదు (వర్తించే చోట) అని నింపి ఎన్ని దోసులో రాయండి. తెలియదు / వర్తించదు వంటి సమాధానాలతో నింపండి (ఉదాహరణకు ‘ఊ’ అన్న ప్రశ్నకు బిడ్డ వయసు ఒక సంవత్సరం అయితే సమాధానం వర్తించదు అవుతుంది). మీ ఫలితాలను చర్చించండి.
జవాబు:
శ్రీ సాయి – కనకదుర్గ గార్ల కుటుంబం : పాప పేరు – దీప, వయసు 2 సం||లు
అ – ఉంది ఆ – అవును ఇ – తొడమీద ఈ – 4 సార్లు ఉ – అవును – అవును ఊ – అవును

శ్రీ కృష్ణారావు – దుర్గాంబ గార్ల కుటుంబం : బాబు పేరు – బాబ్ది, వయసు 1 సం||
అ – ఉంది. ఆ – అవును ఇ – నడుము క్రింద ఈ – 4 సార్లు ఉ – అవును – అవును ఊ – వర్తించదు

శ్రీ మాధవరావు – రాజ్యలక్ష్మి గార్ల కుటుంబం : బాబు పేరు – బాబి, వయసు 6 నెలలు.
అ – ఉంది ఆ – అవును ఇ – నడుము క్రింద ఈ – 3 సార్లు ఉ – వర్తించదు ఊ – వర్తించదు

శ్రీ రాంబాబు – సుబ్బలక్ష్మి గార్ల కుటుంబం : పాప పేరు – సీత, వయసు 11 నెలలు.
అ – ఉంది. ఆ – అవును ఇ – నడుము క్రింద ఈ – 2 సార్లు ఉ – అవును ఊ – వర్తించదు

శ్రీ హనుమంతరావు – కామేశ్వరి గార్ల కుటుంబం : బాబు పేరు – వెంకట రమణ, వయసు 2 1/2 సం||లు
అ – ఉంది. ఆ – అవును ఇ – నడుము క్రింద ఈ – 5 సార్లు ఉ – అవును – అవును ఊ – అవును

ఈ వివరాలన్నీ పరిశీలించిన తరువాత ఈ కాలంలో తల్లిదండ్రులు బిడ్డ ఆరోగ్యాన్ని చాలా శ్రద్ధగా చూస్తున్నారని తెలుస్తోంది.

ప్రశ్న 14.
ప్రజా, ప్రైవేటు వైద్య సేవలలో అనేకం పట్టణాలలో ఉన్నాయి. 2003లో ఎంపిక చేసిన ప్రాంతాలలో చేపట్టిన నమూనా సర్వే ఆధారంగా అర్హులైన ప్రైవేటు డాక్టర్లలో ఎక్కువమంది (79 శాతం) పట్టణాలలో ఉంటున్నారని వెల్లడయ్యింది. కొంతమంది దాక్టర్లను గ్రామీణ ప్రాంతాల్లో నియమించినప్పటికీ ఉద్యోగాలకు సరిగా వెళ్లకపోవడం వల్ల వాళ్ల అందుబాటు నామమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితికి కారణాలను చర్చించండి. ఈ సమస్య గురించి మీ ప్రాంతంలో పెద్దవాళ్లతో మాట్లాడండి, దీనిని ఎలా పరిష్కరించవచ్చో చర్చించండి. Page No. 108)
జవాబు:
కారణాలు:

  1. వైద్య విద్య చాలా ఖర్చుతో కూడుకున్న విద్య.
  2. ఇంత ఖర్చు పెట్టి అభ్యసించిన వారు దానిని తిరిగి రాబట్టుకోవాలని చూస్తారు.
  3. దేశంలో నగరీకరణం ఎక్కువయింది. పల్లెల్లో జనాభా తగ్గారు.
  4. పట్టణంలో వైద్యానికి కావలసిన వసతులన్నీ వీరికి తక్కువ ధరకు లభిస్తాయి. ఉదా : రక్తనిధి నుండి ఒక లీటరు రక్తం సిటీలోని ఆసుపత్రికి తరలించడం తేలిక, అదే పల్లెటూరుకు పంపాలంటే అది చాలా కష్టమవుతుంది.
  5. రవాణా సౌకర్యాలు, గృహవసతి, తాగునీటి సౌకర్యాలు చాలా వరకు పల్లెల్లో నామమాత్రంగానే ఉంటాయి. ఈ కారణాల వలన ఈ పరిస్థితి వచ్చింది.

పరిష్కారాలు :

  1. వైద్య విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక స్పృహను కలిగించాలి.
  2. గ్రామాలలో నివసించే, గ్రామీణులు దేశానికి వెన్నెముక లాంటివారు అని చెప్పాలి.
  3. వారికి అవసరమైన, తగిన వసతులు కల్పించాలి.
  4. ఆర్థిక రూపేణా వారికి మంచి అవకాశాలు ఇవ్వాలి.

8th Class Social Textbook Page No.109

ప్రశ్న 15.
గర్భధారణలో సమస్యల వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో లక్షమంది మహిళలు చనిపోతున్నారు. తల్లి ఆరోగ్యం, పోషకాహారస్థాయి సరిగా ఉండకపోవటం, కాన్పు సమయంలో సరైన సేవలు అందించకపోవటం వల్ల శిశు మరణాలు – అధికంగా సంభవిస్తున్నాయి. పై పరిస్థితిలో 104, 108 సేవలు ఏమైనా మార్పులు తెచ్చాయా? చర్చించండి.
జవాబు:
104, 108 సేవలు మంచి మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. ప్రైవేటుగా అంబులెన్స్ ను అద్దెకు తీసుకోవాలంటే ఖర్చుతో కూడిన పని. అదే 108 అయితే అతి తక్కువ సమయంలో రోగి దగ్గరకు వచ్చి, వారికి కావలసిన అత్యవసర వైద్య సేవను (ఆక్సిజన్ లాంటివి) అందిస్తూనే ఆసుపత్రికి చేరుస్తుంది.

104 సేవలు పల్లెప్రాంతాల్లో ప్రజలను వైద్యం పట్ల చైతన్యం కలిగిస్తూ, రోగులకు వైద్యం కూడా అందిస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 16.
తెల్లకార్డు ఉన్న కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకంగా ఆరోగ్యశ్రీని మొదలుపెట్టారు. ఆసుపత్రిలో చేరాల్సిన వైద్యానికి అయ్యే ఖర్చులను దీని కింద చెల్లిస్తారు. ఈ పథకం కింద అనేక రకాల రోగాలకు వైద్యం చేయించుకోవచ్చు. చాలా ప్రైవేటు ఆసుపత్రులలో కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. మీ చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడి ఈ పథకం ఎంత బాగా పనిచేస్తోందో రాయండి.
జవాబు:
‘ఆరోగ్యశ్రీ’ అన్న పథకం నిజంగా పేదలకు చాలా ఉపయోగకరమైనది. మా నాన్నగారికి ఆరోగ్యం బాగోక ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించినపుడు, ఎంతోమంది ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్యం చేయించుకోవడం చూశాను. అంతేకాక వారికి తరువాతి కాలంలో మందులు ఉచితంగా ఇవ్వడం గమనించాను, అయితే ఇందులో ఇపుడు చాలా వ్యాధులకు వైద్యాన్ని మినహాయించేశారు. అందువలన ఇది ,అన్నివేళలా అందుబాటులో ఉండటం లేదని తెలిసింది.

ప్రశ్న 17.
మీ బడిలో పెట్టే మధ్యాహ్న భోజనంలో చెయ్యదగిన ముఖ్యమైన మార్పు ఏమిటి?
జవాబు:
మధ్యాహ్న భోజన పథకంలోని భోజనంలో ముందు ‘బియ్యం’ రకంను మార్చి మంచి బియ్యం ఇవ్వాలి. అవి నీరు ఎక్కువైతే సుద్దలాగానూ, తక్కువపోస్తే పలుకుగాను ఉంటాయి. సమానంగా పోస్తే అడుగంటిపోతుంది. కాబట్టి మంచి , బియ్యం ఇవ్వాలి.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు – రుతువులు

SCERT AP 8th Class Social Study Material Pdf 3rd Lesson భూ చలనాలు – రుతువులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 3rd Lesson భూ చలనాలు – రుతువులు

8th Class Social Studies 3rd Lesson భూ చలనాలు – రుతువులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో పండించే పంటలకు, కాలాలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా? పెద్దవాళ్ల తోటి, మిత్రుల తోటి చర్చించి దీని మీద చిన్న వ్యాసం రాయండి. (AS4)
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లాలోని “అంతర్వేదిపాలెం” అనే చిన్న గ్రామం. మా ప్రాంతంలో రైతులు మూడు పంటలు పండిస్తారు. ఋతుపవనాల కాలంలో వరి, జొన్న మొదలైన పంటలు పండిస్తారు. ఈ కాలం అక్టోబరు, నవంబరు నెలల వరకు ఉంటుంది. తరువాత నుండి అనగా శీతాకాలం నుండి రబీ పంట పండిస్తారు. దీనిలో కూడా కొందరు వరిని, కొందరు మినుము, పెసర, కందులు మొదలైన వాటిని పండిస్తారు. ఇది వేసవికాలం వరకు ఉంటుంది. దీని తరువాత ఖరీఫ్ మొదలయ్యే లోపు కూరగాయలు, పండ్లు పండిస్తారు. ఇంతేకాక సంవత్సరం పొడుగునా కొబ్బరిచెట్లు దిగుబడినిస్తాయి. ఈ కారణాల రీత్యా పంటలకు, కాలాలకు మధ్య సంబంధం ఉంది అని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 2.
శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్ మంచు కురవకపోవటానికి కారణం ఏమిటి? (AS1)
జవాబు:
గాలిలో ఉన్న నీరు గడ్డ కట్టాలంటే అక్కడ 0°C ఉష్ణోగ్రత లేదా ఇంకా తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. అప్పుడే ఆ నీరు గడ్డ కట్టి మంచుగా మారి కురుస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ 16.5° ఉత్తర అక్షాంశం నుండి 22°C- 25°C ఉత్తర అక్షాంశం మధ్యన (సుమారుగా) వ్యాపించి ఉన్నది. అంటే ఉష్ణమండల ప్రాంతంలో ఉంది. ఇక్కడ శీతాకాలంలో కూడా 15°C నుండి 30°C వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ పరిస్థితులలో నీరు మంచుగా మారలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో శీతాకాలంలో మంచు కురవదు.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు

ప్రశ్న 3.
మనకు వానాకాలం ఉంది. భూమి పరిభ్రమణానికీ, సూర్యుని కిరణాలు పడే తీరుకీ, వానాకాలానికీ మధ్య సంబంధం ఏమిటి? వానలు వేసవిలో పడతాయా, లేక శీతాకాలంలోనా, లేక రెండింటికీ మధ్యలోనా? (AS1)
జవాబు:
భూపరిభ్రమణం వలన కాలాలు, సూర్య కిరణాలు పడే తీరు వలన కాలాల్లో మార్పులు సంభవిస్తాయి. మనకి ఎండా కాలం వచ్చినపుడు ఇక్కడి ప్రాంతం మీద, సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అప్పుడు ఈ ప్రాంతంలోని గాలి వేడెక్కి పైకిపోతుంది. ఇందుమూలంగా ఇక్కడ వేసవికాలంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అప్పుడు హిందూ మహాసముద్రం మీద అధిక పీడన ప్రాంతం నుండి ఇక్కడకు గాలులు వీచి (ఋతుపవన) వర్షాన్నిస్తాయి. అంటే వేసవికాలం తరువాత వానలు పడతాయి. మరలా శీతాకాలం మొదట్లో ఈ ఋతుపవనాలు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు వర్షాన్నిస్తాయి.

ప్రశ్న 4.
మీ ప్రాంతంలో వివిధ నెలల్లో సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల సమాచారం సేకరించండి. (స్థానిక దినపత్రికల ద్వారా ఈ విషయం తెలుస్తుంది), ప్రతిరోజూ పగటి కాలం, రాత్రి కాలం ఎంతో అన్ని నెలలకూ లెక్కకట్టండి. దీంట్లో ఏమైనా ఒక పద్దతి కనపడుతోందా? (AS3)
జవాబు:
నేను సూర్యోదయ, సూర్యాస్తమయాలకు ఎంతో ప్రాముఖ్యమున్న కన్యాకుమారి, తమిళనాడుని ఈ ప్రాజెక్టుకు ఎంచుకున్నాను. ప్రతి నెలా మొదటి తేదీన సూర్యోదయ, సూర్యాస్తమయ వివరాలను సేకరించాను.
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 1

ఈ పట్టికను పరిశీలించిన తరువాత ఆగస్టు నెల నుండి జనవరి వరకు పగటి కాలం తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి నుండి జులై వరకు పెరుగుతూ వచ్చింది.

ఆగస్టు నుండి జనవరి వరకు రాత్రి పొద్దు ఎక్కువ.
ఫిబ్రవరి నుండి జులై వరకు పగటి పొద్దు ఎక్కువ.

ప్రశ్న 5.
భూ భ్రమణం గురించి మీ తల్లిదండ్రులకు లేదా తమ్ముడు, చెల్లెలికి వివరించండి. వాళ్లకు వచ్చిన అనుమానాలు, ప్రశ్నలు రాసుకోండి.
జవాబు:
భూ భ్రమణం గురించి నా తమ్ముడు, చెల్లెకి వివరించాను. వారు నన్ను ఈ క్రింది ప్రశ్నలు అడిగారు.

  1. భూమి అసలు ఎందుకు తిరుగుతుంది?
  2. భూమి ఎంత వేగంతో తిరుగుతుంది?
  3. భూమి తిరుగుతున్నట్లు మనకెందుకు తెలియటంలేదు?
  4. భూమి తిరుగుతోందని మనం ఎలా నిరూపించగలము?
  5. భూమి అక్షం ఎందుకు వంగి ఉంది?
  6. భూమి భ్రమించకపోతే ఏమి జరుగుతుంది? భూమిని ఎవరైనా తిప్పుతున్నారా?

ప్రశ్న 6.
భూమి తన చుట్టూ తాను తిరగకుండా, ఒక సంవత్సర కాలంలో సూర్యుడి చుట్టూ తిరుగుతోందని ఊహించుకోండి. దీని వల్ల వేరు వేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, కాలాల్లో ఎటువంటి మార్పు ఉంటుంది? (AS4)
జవాబు:
భూమి తన చుట్టూ తాను తిరగకపోతే సూర్యునికి ఎదురుగా ఉన్న భాగానికి ఎల్లప్పుడు కాంతి, వేడిమి లభిస్తాయి. మిగిలిన భాగం చీకటిలో, చలిగా ఉండిపోతుంది. సూర్యుని వైపు ఉన్న భాగం చాలా వేడెక్కిపోతుంది. ఈ పరిస్థితులలో భూమిపై జీవం ఉనికి దెబ్బ తింటుంది.

ప్రశ్న 7.
ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాల్లోని సమశీతోష్ణ మండలంలో ఒక్కొక్క దేశాన్ని గుర్తించండి. ఆ దేశాలలోని కాలాలను మీ ప్రాంతపు కాలాలతో పోల్చండి. మే-జూన్ నెలల్లో ఏ ప్రాంతం వేడిగా ఉంటుంది. డిసెంబరు – జనవరి నెలల్లో లేదా మార్చి సెప్టెంబరు నెలల్లో ఏ ప్రాంతం చలిగా ఉంటుంది? (AS5)
జవాబు:
నేను ఈ ప్రాజెక్టుకు ఉత్తర సమశీతోష్ణ మండలంలోని రష్యాను, దక్షిణ సమశీతోష్ణ మండలంలోని ఫాలాండ్ దీవులను ఎంచుకున్నాను.

రష్యాలోని మాస్కో:
ఈ ప్రాంతం 55.7517° ఉత్తర అక్షాంశం వద్ద ఉన్నది. ఇక్కడి ఉష్ణోగ్రతలు :
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 2

ఫా లాండ్ దీవులు :
ఈ ప్రాంతం 51° దక్షిణ అక్షాంశం నుండి 52°ల దక్షిణ అక్షాంశం వరకు వ్యాపించి ఉంది.
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 3

ఉత్తర సమశీతోష్ణ మండలంలో వేసవికాలంలో దక్షిణ ప్రాంతంలో శీతాకాలం ఉన్నది. ఉత్తరాన శీతాకాలం ఉన్నప్పుడు, దక్షిణాన వేసవికాలం ఉన్నది.

మా ప్రాంతం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. ఈ ప్రాంతం 16.5200° ఉత్తర అక్షాంశం దగ్గర ఉన్నది. ఇక్కడ ఏప్రిల్, మే నెలలలో అత్యధిక ఉష్ణంతో వేసవికాలం, డిసెంబరు, జనవరి నెలలలో శీతాకాలం ఏర్పడతాయి. ఇక్కడ ఆ ప్రాంతాల వేసవి ఉష్ణోగ్రతల కన్నా వేసవికాలంలోనూ, శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అయితే ఈ ప్రాంతాలు మూడింటిలోనూ కాలాలు హెచ్చు తగ్గులతో ఒకే విధంగా ఉన్నాయి.

ప్రశ్న 8.
భారతదేశంలోని ఆరు రుతువులు ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశంలోని ఆరు రుతువులు :

  1. వసంత రుతువు – మార్చి మధ్య నుండి మే మధ్య వరకు.
  2. గ్రీష్మ రుతువు – మే మధ్య నుండి జులై మధ్య వరకు.
  3. వర్ష రుతువు – జులై మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు.
  4. శరదృతువు – సెప్టెంబరు మధ్య నుండి నవంబరు మధ్య వరకు.
  5. హేమంత రుతువు – నవంబరు మధ్య నుండి జనవరి మధ్య వరకు.
  6. శిశిర రుతువు – జనవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు

ప్రశ్న 9.
ఈ పాఠంలోని మొదటి పేరాగ్రాఫ్ చదివి, కింది ప్రశ్నకు జవాబు రాయండి. అనేక చెట్లు, జంతువులతో కలిసి మనుషులు సహజీవనం చేస్తున్నారు.

కాలం గడుస్తున్న క్రమంలో మన పరిసరాల్లో నిరంతరం మార్పులు గమనిస్తూ ఉంటాం. మొక్కలు, చెట్లు పూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. జంతువుల ప్రవర్తనలో మార్పు ఉంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ చెట్లు ఆకులను రాల్చటం గమనించి ఉంటారు. కొంతకాలం బోసిగా ఉండి చెట్లు కొత్త చిగుళ్లు తొడుగుతాయి. మళ్లీ పూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. అదేవిధంగా సంవత్సరంలోని వివిధ కాలాల్లో వేరు వేరు రకాల పళ్లు, కూరగాయలు రావటం గమనించి ఉంటారు. కొన్ని నెలల్లో చాలా వేడిగా ఉంటుంది. మరి కొన్ని నెలల్లో చాలా చలిగా లేదా వానలు పడుతూ ఉంటుంది.
మానవ జీవితాన్ని రుతువులు ఎలా ప్రభావితం చేస్తాయి? (AS2)
జవాబు:
కాలంతోపాటు మనుషులు, జంతువుల ప్రవర్తనలోనూ, చెట్లలోను మార్పులు ఉంటాయి. ఉదా : ఎండాకాలంలో మనుషులు పల్చటి నేత వస్త్రాలు ధరిస్తారు. చలికాలంలో మందపాటి, ఊలు దుస్తులు ధరిస్తారు. చలికాలంలో చెట్టు ఆకులు రాలిస్తే, వర్షాకాలంలో పూస్తాయి, కాస్తాయి. ఆవులు వర్షంలో తడవడానికి ఇష్టపడవు. వేసవికాలంలో అధిక ఉష్టాన్ని భరించలేవు. ఈ విధంగా రుతువులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

8th Class Social Studies 3rd Lesson భూ చలనాలు – రుతువులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.33

ప్రశ్న 1.
మీరు గమనించిన ముఖ్యమైన కాలాలు, సంబంధాలు పోల్చండి.
జవాబు:
నేను గమనించిన ముఖ్యమైన కాలాలు ఎండాకాలం, వానాకాలం మరియు చలికాలం. ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది. వానాకాలం వానలు కురుస్తాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.

ప్రశ్న 2.
ప్రతి కాలంలో ఏం జరుగుతుందో వివరించండి – ఎంత వేడెక్కుతుంది, ఎంత వాన పడుతుంది, మొక్కలు, చెట్లు, . పశువులకు ఏమవుతుంది, తినటానికి ఏమి ఆహారం దొరుకుతుంది?
జవాబు:
ఎండాకాలం :
వాతావరణం చాలా వేడిగా (45°C వరకు) ఉంటుంది. ఈ కాలం చివరిలో అప్పుడప్పుడు జల్లులు పడతాయి. మొక్కలు, చెట్లు, మనుషులు, పశువులు కూడా నీడకి, చల్లదనానికి, ఆహారానికి, నీటికి అల్లాడుతారు. ఈ కాలంలో ప్రత్యేకించి పుచ్చకాయలు, మామిడిపళ్ళు, తాటిముంజలు దొరుకుతాయి.

వానాకాలం :
ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వేడి మాత్రం 35°C వరకు ఉంటుంది. మొక్కలు, చెట్లు . పచ్చగా కళకళలాడతాయి. పశువులు మేయడానికి పసిరిక దొరుకుతుంది. అవి కూడా పాలు ఎక్కువ ఇస్తాయి. చాలా రకాల కూరగాయలు, పుట్టగొడుగులు బాగా దొరుకుతాయి.

చలికాలం :
ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. వేడి 30°C వరకు ఉన్నా రాత్రిళ్ళు ఎక్కువ చలి ఉంటుంది. మొక్కలు, చెట్లు పూత తగ్గిపోతాయి. పశువులు కూడా వెచ్చదనం కోసం వెతుక్కుంటాయి. కాలిఫ్లవర్, టమాటా, ద్రాక్ష వంటివి ఎక్కువగా దొరుకుతాయి.

ప్రశ్న 3.
ప్రక్క చిత్రంలోని చెట్లను గమనించండి.
చిత్రాల్లో ఉన్నది ఒకే చెట్టా లేక వేరువేరు చెట్లా?
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 4
జవాబు:
చిత్రాల్లో ఉన్నది ఒకే చెట్టు.

ప్రశ్న 4.
ఈ చెట్లలో ఏమి తేడాలు గమనించారు?
జవాబు:

  1. మొదటి చెట్టు మంచుతో నిండి ఉంది.
  2. రెండవది పెద్ద ఆకులతో ఉంది.
  3. మూడవది చిగురులు తొడుగుతోంది.
  4. నాల్గవది ఆకులు రాలుస్తోంది.

ప్రశ్న 5.
కాలాలు భిన్నంగా ఉండే దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా మీ తరగతిలో ఉన్నారా ? అక్కడ ఏం జరుగుతుందో వాళ్లను వివరించమనండి.
జవాబు:
మా తరగతిలో ‘అచ్యుత్’ అనే విద్యార్థి డెహ్రాడూన్ నుండి వచ్చి చదువుకుంటున్నాడు. ఇక్కడ తన తాత, అమ్మమ్మల దగ్గర ఉంటున్నాడు. వాళ్ళ నాన్న, అమ్మ డెహ్రాడూన్లో ఉంటారు. అక్కడ కాలాలు మన ‘కన్నా చాలా భిన్నంగా ఉంటాయట. చలికాలం చాలా తీవ్రంగా ఉంటుందంట. అతనేం చెబుతాడో విందాము.

“నా పేరు అచ్యుత్, నేను హిమాలయాల పాదాల చెంత డెహ్రాడూన్లో ఉండేవాణ్ణి. అక్కడ ఎండాకాలం కొంచెం చెమటగా ఉండేది. ఎండ ఇక్కడి మీద కొద్ది తక్కువ. వానాకాలం వర్షాలు చాలా ఎక్కువగా పడతాయి. ఎంత పడినా కొండల్లో వర్షం తెలిసేది కాదు. కాని చెట్ల ఆకులన్నీ నీటి బొట్లతో కళకళలాడేవి.

ఇక చలికాలానికి వస్తే, అమ్మో ! చాలా చలి. ఏ పనికైనా వేడి నీళ్ళే వాడాల్సి వస్తుంది. మంచినీళ్ళు కూడా వేడిగానే తాగుతాం. పొద్దున్న 7/8 అయితే గాని వెలుతురు సరిగా ఉండదు. వంటి మీద ఇన్నర్లు, డ్రస్సులు, స్వెట్టర్లు, మఫ్లర్లు, టోపీలు, సాక్స్, గ్లోవ్స్ అన్నీ కచ్చితంగా ధరించాల్సిందే. కాని మా ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది.”

8th Class Social Textbook Page No.34

ప్రశ్న 6.
భూమధ్యరేఖకు మొత్తం ఉత్తరాన ఉన్న ఖండం ఏదైనా మీకు కనిపించిందా?
జవాబు:
కనిపించాయి. ఐరోపా, ఉత్తర అమెరికా.

AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు

ప్రశ్న 7.
భూమధ్యరేఖకు మొత్తం దక్షిణాన ఉన్న ఖండం ఏదైనా మీకు కనిపించిందా?
జవాబు:
కనిపించింది. అది ఆస్ట్రేలియా ఖండం

ప్రశ్న 8.
భూమధ్యరేఖకు ఉత్తరాన, దక్షిణాన విస్తరించిన ఖండం ఏదైనా మీకు కనిపించిందా?
జవాబు:
కనిపించింది. అది ఆసియా ఖండం

ప్రశ్న 9.
“అర్థరాత్రి సూర్యుడు ఉదయించే దేశం” అని ఏ దేశాన్ని అంటారో తెలుసుకుని దానిని గ్లోబు మీద గుర్తించండి. దాని రేఖాంశం తెలుసుకుని, ఆంధ్రప్రదేశ్ రేఖాంశంతో పోల్చండి.
జవాబు:
“అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం” అనటం కన్నా ‘అర్ధరాత్రి సూర్యుడి ప్రాంతం’ అనటం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర ధృవం దగ్గర ఉన్న దేశాలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. డెన్మార్క్ ఫిలాండ్, యూకన్ మరియు వాయవ్య ప్రాంతాలు నూనావత్ తో కలిపి కెనడా, ఐర్లాండ్, లావ్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్, ఉత్తర అమెరికాలోని అలాస్కా – ఇవన్నీ కూడా ‘అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశాలే.’ ఆంధ్రప్రదేశ్ 80° తూర్పు రేఖాంశం వద్ద ఉన్నది.
నార్వే : 5.3400° తూర్పు రేఖాంశం
స్వీడన్ : 15.7591° తూర్పు రేఖాంశం
ఐర్లాండ్ : 18.9720° తూర్పు రేఖాంశం
లాటౌండ్ : 23.25° తూర్పు రేఖాంశం నుండి 26.65° తూర్పు రేఖాంశం వరకు
డెన్మార్క్ : 12.5700 తూర్పు రేఖాంశం
ఫిలాండ్ : 24.7271° తూర్పు రేఖాంశం
అలాస్కా : 148.5569° పశ్చిమ రేఖాంశం
రష్యా : 55.0423° తూర్పు రేఖాంశం
యూకాన్ : 135.7667° పశ్చిమ రేఖాంశం
కెనడా : 86.4196° పశ్చిమ రేఖాంశం మొదలగునవి.

గ్లోబు మీద ఈ దేశాలను వ్యక్తిగతంగా గుర్తించండి.

ప్రశ్న 10.
గ్లోబును చూసి భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న దేశాలను గుర్తించండి.
జవాబు:
ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, చిలీలను గ్లోబుపై వ్యక్తిగతంగా గుర్తించండి.

ఆసియా : ఇండోనేషియా, తూర్పు టైమర్, మాల్దీవులలో కొంతభాగం.

ఆఫ్రికా : అంగోలా, బోట్స్వా నా, బురుండి మొ||నవి.

యూరప్ : ఏమీ లేవు.

ఉత్తర అమెరికా : ఏమీ లేవు

దక్షిణ అమెరికా : అర్జెంటీనా, చిలీ, బొలీవియా

ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా, న్యూగినియా

ప్రశ్న 11.
కాలాల మాయాజాలానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ,మూడు ప్రశ్నలు రాయండి. వాటికి సమాధానాలు కనుక్కోటానికి ప్రయత్నిద్దాం.
1) కాలాలు ఏర్పడటానికి గల కారణమేమి?
జవాబు:
భూమి యొక్క అక్షం ఒంగి ఉండటము, భూపరిభ్రమణము దీనికి కారణము.

2) కాలాలు లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
భూమి మీద జీవం అంతరించిపోతుంది.

8th Class Social Textbook Page No.37

ప్రశ్న 12.
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది కానీ అక్షం వంగిలేదని ఊహించుకోండి. ఆంధ్రప్రదేశ్ కాలాల్లో మార్పులను అది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది?
ఇది ఈ పాఠం ప్రారంభంలో చూసిన చిత్రాల ఉత్తర ప్రాంతంలో కాలాల మార్పులను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
భూమి యొక్క అక్షం వంగి వుండకపోతే ఈ కింది విధంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండలంలో ఉన్నది. కాబట్టి సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అక్షం వంగి ఉండకపోవటం మూలంగా సంవత్సరమంతా ఇదే విధంగా ఉంటుంది. అందువలన ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరమంతా వేసవికాలమే ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వర్షాకాలం, శీతాకాలం తమ సమయాలను మార్చుకుంటాయి లేదా అసలు ఉండకపోవచ్చు. దాదాపుగా వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఒకే రోజులో రావడానికి అవకాశం ఉండవచ్చు లేదా అసలు ఉండకపోవచ్చు.

పాఠం ప్రారంభంలో చూసిన చిత్రాలు ఉత్తర ప్రాంతంలో ఒక్కో కాలంలో, ఒక్కోలా ఉన్నాయి. భూమి అక్షం ఒంగి ఉండనట్లయితే, అక్కడ ఎప్పుడూ చలి, గడ్డ కట్టిన మంచుతో కప్పబడి ఉండేది. అటువంటప్పుడు అక్కడ పొదలు, గడ్డి , తప్ప వృక్షాలు పెరిగే అవకాశమే ఉండదు.

8th Class Social Textbook Page No.38

ప్రశ్న 13.
ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండలంలో ఉందో, సమశీతోష్ణ మండలంలో ఉందో తెలుసుకోంది.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ సుమారుగా 12° ఉత్తర అక్షాంశం నుండి 19° ఉత్తర అక్షాంశం మధ్యలో వ్యాపించి ఉన్నది. అంటే ఇది ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నది.

ప్రశ్న 14.
ఏ నెలలోనైనా సూర్యుడి కిరణాలు ఆంధ్రప్రదేశ్ లో నిటారుగా పడతాయా? పడితే, ఏ నెలలో?
జవాబు:
పడతాయి. ఆంధ్రప్రదేశ్ లో సూర్యుని కిరణాలు మే నెలలో దాదాపు నిటారుగా పడతాయి.

ప్రశ్న 15.
ఢిల్లీ ఏ మండలంలో ఉందో తెలుసుకుని, శీతాకాలంలో అక్కడ మంచు కురుస్తుందేమో తెలుసుకోండి.
జవాబు:
ఢిల్లీ 28°22″ ఉత్తర అక్షాంశం నుండి 28°54″ ఉత్తర అక్షాంశం వరకు వ్యాపించి ఉన్నది. అంటే ఢిల్లీ సమశీతోష్ణ మండలంలో ఉన్నది. ఇక్కడ శీతాకాలం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి కానీ మంచు కురవదు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 16.
భూమధ్యరేఖ, కర్కటరేఖ, మకరరేఖ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాలను గీచి చూపండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 5

ప్రశ్న 17.
భూమి మీద మూడు ఉష్ణోగ్రతా మండలాలను చిత్రించి చూపండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 3 భూ చలనాలు - రుతువులు 6

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

AP State Syllabus AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management.

AP State Syllabus 8th Class Social Studies Important Questions 24th Lesson Disaster Management

Question 1.
What do you know about Tsunami?
Answer:

  1. A tsunami consists of a series of waves and the first wave may not be the largest. The danger from subsequent tsunami waves can last for several hours after the arrival of the first wave.
  2. Tsunami can move at 50 km per hour on coastal plain, faster than a person can run.

Question 2.
What is IWMP?
Answer:
The government is implementing Integrated Watershed Management Programme (IWMP) in drought prone areas to reduce the impact of droughts.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 3.
How was the disaster of ‘Budameru’ floods managed?
Answer:
The local government officials shifted the people to the schools and community halls in the area. They supplied food packets and drinking water. Some people donated bedsheets, old clothes to the needy. Thus the disaster was managed.

Question 4.
Have you ever observed any disaster in your locality? Explain.
Answer:
There is one ‘sponge dusters company’ in our area. There was a fire accident on some day evening. All the stock was burned within minutes. The workers also had small burns.

Question 5.
Write about the work of coastal tidal gauges.
Answer:
Coastal tidal gauges can stop tsunamis close to the shore, but they are useless in deep oceans.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 6.
What is the work of Tsunameters?
Answer:
They transmit warnings of buoys on the sea surface, which relay it to satellites.

Question 7.
Write about ‘Drought’.
Answer:
Drought is basically a disaster situation caused by lack of rainfall. The deficiency in rainfall is defined as meteorological drought.

Question 8.
Explain the types of disasters.
Answer:
Disasters can be categorised into various types based on the speed and origin/ cause.
A. Based on speed, a disaster can be termed as slow or rapid.

  1. Slow onset disaster: A disaster that prevails for many days, months or even years like drought, environmental degradation, pest infection, famine are some examples of a slow onset disaster.
  2. Rapid onset disaster: A disaster that is triggered by an instance causes shock. The impact of this disaster may be short lived or long-term. Earthquake, cyclone, flash floods, volcanic eruptions are some examples of rapid onset disasters.

B. Based on the cause, disaster can be natural or human induced.

  1. Natural disaster: A natural disaster is an event that is caused by nature and leads to human, material, economic and environmental losses. The types of natural disasters:
    1. Earthquakes
    2. Cyclones
    3. Floods
    4. Droughts
    5. Tsunamis
    6. Land slides
    7. Volcanoes etc.
  2. Human induced disasters: A serious disruption of normal life triggered by human- induced hazard causing human, material, economic and environmental losses, which exceed the ability of those affected to cope. Some examples are the 1984 Bhopal Gas tragedy, the 1997 Uphaar Cinema fire in Delhi, Rajdhani Express train derailment in 2002, Kumbakonam school fire tragedy in 2003, Jaipur serial blasts in 2008 etc.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 9.
What is disaster management?
Answer:
Disaster management covers the range of activities designed to maintain control over disasters/ emergency situations and to provide a framework for helping people to avoid, reduce the effects of, or recover from the impact of a disaster. These activities may be related to preparedness, mitigation, emergency response, relief and recovery (reconstruction and rehabilitation) and may be conducted before, during or after a disaster.

Question 10.
What measures should be taken before Tsunami?
Answer:

  1. Find out if your home, school, work place, or other frequently visited locations are in tsunami hazard prone areas.
  2. Plan evacuation routes from your home, school, work place or any other place you could be in where tsunamis present a risk.
  3. Practice your evacuation routes
  4. Have disaster supplies ready at hand.
  5. Discuss tsunamis with your family.

Question 11.
What do you know about Tsunami?
Answer:

  1. A tsunami consists of a series of waves and the first wave may not be the largest. The danger from subsequent tsunami waves can last for several hours after the arrival of the first wave.
  2. Tsunami can move at 50 km per hour on coastal plain, faster than a person can run.
  3. Tsunamis can occur at any time of day or night.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 12.
Write about ‘Drought’.
Answer:
Drought is basically a disaster situation caused by lack of rainfall. The deficiency in rainfall is defined as meteorological drought. While in a year, there may be normal rainfall, there might be a wide gap separating two consecutive spells of rain, resulting in crop failure which is termed as agricultural drought. Thus, the quantum as well as the distribution of rainfall are important.
Excess or deficient rainfall is determined by the percent variation from the average rainfall (of 70-100 years) as follows:
Excess + 20 percent or more of the average rainfall Normal + 19 percent to -19 percent of the average rainfall Deficient – 20 percent to -59 percent of the average rainfall Scanty – 60 percent or less of the average rainfall
Certain regions due to their geographical location are more likely to receive less rainfall. These are called ‘drought prone areas’.

Question 13.
What is the impact of drought?
Answer:
There is a sequential impact of drought:

  1. Scarcity of drinking water; fall in water-table.
  2. Decline in crop acreage.
  3. Fall in employment in the agricultural sector due to slowing down of agricultural activity.
  4. Fall in purchasing power of those engaged in agriculture.
  5. Scarcity of food grains.
  6. Scarcity of fodder.
  7. Loss of cattle life.
  8. Malnutrition, especially among children.
  9.  ill health and spread of diseases like diarrhoea, dysentery or cholera and opthalmia caused by starvation.
  10. Distress sale and mortgage of land, jewellery and personal property.
  11. Migration of people in search of employment.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 14.
What is IWMP? What is its main objective?
Answer:
The government is implementing Integrated Watershed Management Programme (IWMP) in drought prone areas to reduce the impact of droughts. The main objective is to strengthen the community and enable them to plan for proper utilisation of natural resources. Land use based on its capability helps in optimum use of land and water and can prevent misuse. The main activities include harvesting rain water in the fields, afforestation, promotion of crops/ trees that require less water and alternative livelihoods.

Question 15.
How can we cope with drought?
Answer:
Unlike sudden disasters drought being a slow onset disaster, gives us ample time for preparedness, response and mitigation. Monitoring and early warning enables timely action by decision makers at all levels. In areas that are normally affected by drought Government, Non-Governmental Organizations (NGOs), local officials and other key players have taken the initiative to bring in awareness on water conservation strategies etc.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 16.
How should we harvest rainwater in urban areas?
Answer:
Rainwater harvesting: In urban areas all rainwater as it falls over roofs of houses should be harvested. The easiest thing is to divert it into soak pits for recharging of groundwater. The rainwater may also be stored in sumps/ tanks which are built for this purpose. In certain places, with simple filtering, rain water can be the best source of drinking water.

Question 17.
Do you suggest any precautions to the people?
Answer:
Precautions:

  1. We should plan easy escape earlier.
  2. Our daily necessaries should be maintained in a bag.
  3. If the disaster is related to water, we should reach the highest and safest place in time.
  4. Dry food should be stored.
  5. Common and emergency medicines should be packed.
  6. We should help the needy people.

Question 18.
Have you ever observed any disaster in your locality? Explain.
Answer:
There is one ‘sponge dusters company’ in our area. There was a fire accident on one evening. All the stock was burned within minutes. The workers also had small burns. They met a loss of Rs. 3,50,000/- due to this accident.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 19.
Find whether you are a water saver or spender with the help of the following questionnaire. Check how much water you can save and whether you are a water hero or villain!

Activity User 1 (Litres) User 2 (Litres) Your Use (Litres)
Brushing Teeth Running tap water (19) Wet brush, Turn water off, rinse (2) 2
Cleaning vegetables Running tap water (11) Fill pan to clean vegetables (2) 2
Dish washing Running tap water (114) Wash and rinse in dishpan or sink (19) 20
Flushing Depends on tank size (20) Displacement bottles in the tank (15) 15
Shaving

Showering

Running tap water (18) Water running (95) Shaving mug (0.5)
Wet down,
soap down (15)

15

Washing car/ bike/ cycle
Washing clothes
Running hose (400/50/20)
Full cycle,
Bucket (40/20/10)
Short cycle, minimal

85

(with machine) Washing Floor top water level (227) Running hose for 5 min (200) water level (102) Buckets (40) 4
Washing hands and face Running tap water (8) Plug and fill basin (4) 5
Total 148

Total the water you use and check your ranking:

  • Eco Hero: <200 It.
  • Water saver: 201 – 400 It.
  • Water spender: 400 – 600 It.
  • Water villain: >601 It.

Answer:
I am in the rank of an Eco Hero.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 19.
Read the following passage and answer the given questions.

Detecting Tsunamis:

With the use of satellite technology, it is possible to provide nearly immediate warning of potentially tsuna-migenic earthquakes. Warning time depends upon the distance of the epicenter from the coast line. The warning includes predicted times at selected coastal communities where the tsunami could travel in a few hours.
Coastal tidal gauges can stop tsunamis close to the shore, but they are useless in deep oceans. Tsunami detectors, linked to land by submarine cables, are deployed 50 odd kms out at sea. ‘Tsunameters’ transmit warnings of buoys on the sea surface, which relay it to satellites.

1. What is the technology mentioned here?
Answer:
Satellite technology.

2. On what does the warning time depend?
Answer:
Warning time depends upon the distance of the epicenter from the coast line.

3. What does the warning include?
Answer:
The warning includes predicted times at selected coastal communities where the tsunami could travel in a few hours.

4. Write about the work of coastal tidal gauges.
Answer:
Coastal tidal gauges can stop tsunamis close to the shore, but they are useless in deep oceans.

5. What is the work of Tsunameters?
Answer:
They transmit warnings of buoys on the sea surface, which relay it to satellites.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 20.
Read the following para and answer the questions.
The Teachers and students are an integral part of the community and have an important role to play in being prepared for disasters. Students are effective carrier of messages to educate their parents and the community. Teachers have an important responsibility to guide the students in this regard.

1. What is the importance of teachers and students?
Answer:
The teachers and students are an integral part of the community and have an important role to play in being prepared for disasters.

2. How are the students called effective carriers?
Answer:
Students are effective carriers of messages to educate their parents and the community.

3. What is the responsibility of teachers?
Answer:
Teachers have an important responsibility to guide the students in this regard.

Question 21.
Read the paragraph ‘Watershed development’ (in text page no : 259) and then prepare two questions.
Answer:

  1. Who implements IWMP?
  2. Write any two alternative livelihoods.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

Question 22.
Observe the following map and answer the given questions.
AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management 1

1. Write the names of Tsunami affected areas.
Answer:
Alappuzha, Kollam, Kanyakurnari, Cuddlore, Nagapatnam, Chennai, Prakasam, Guntur, Krishna, West and East Godavari, Visakhapatnam, Vizianagaram, West Bengal, Coastal re-gion and Andaman Nicobar islands.

2. On which coast are these areas located?
Answer:
Many areas are in the east coast and some are on the south coast.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 24 Disaster Management

AP Board 8th Class Social Studies Important Questions Chapter 23 Sports: Nationalism and Commerce

AP State Syllabus AP Board 8th Class Social Studies Important Questions Chapter 23 Sports: Nationalism and Commerce.

AP State Syllabus 8th Class Social Studies Important Questions 23rd Lesson Sports: Nationalism and Commerce

Question 1.
What has been the relationship between the cricket and the idea of developing western culture?
Answer:
Cricket was invented in western country England. It was made popular in its colonial countries. Most of the changes were made by them only. So encouraging the cricket means the idea of developing western culture. This has been the relation.

Question 2.
What games do you play?
Answer:
Kho-kho, Volleyball and Badminton.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 23 Sports: Nationalism and Commerce

Question 3.
Think of some sports which only girls or only boys participate.
Answer:

  1. Sport of only girls: Thokkudu billa
  2. Sport of only boys: Marbles.

Question 4.
Appreciate the games and their supporters.
Answer:
Sports develop us mentally and physically. The government initiates various programmes for encouraging the children by recognizing their talent and interests at the school level. The government organises coaching classes to develop sports. For this, under the Ministry of Human Resources Development, the Department of Sports and Games trains the children to show their performance up to international levels. The skilled children are chosen and provided special training through sports councils. The government conducts Mandal, Division, District, State, Zonal and National level competitions. The winners are awarded with prizes and special coaches are appointed for their empowerment. These competitions are not organized for commercial purposes. They develop the cult towards sports and games aS well as international understanding, cultural development and universal brotherhood. Sports promote national integration in India, a multi cultural country.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 23 Sports: Nationalism and Commerce

Question 5.
Does a Nation’s prestige increase only by sports? Conduct a debate.
Answer:
Debate:
Ramya: Divya, do you know sports increases the prestige of the Nation!
Divya: May be, but other issues also should be considered for the increase of prestige of the Nation.
Ramya: What are those issues and why so ?
Divya: Because, the growth and development of the Nation not only depends on sports but on other issues like Education, IT, Business Management etc.
Ramya: Really!
Divya: Yes. Education is also important along with the sports.
Ramya: Ok. I agree with you.
Conclusion: A Nation’s prestige does not increase only by sports. It depends on so many issues.

Question 6.
Read the following passage and answer the questions that follow.

Cricket in India:

Cricket fans know that watching a match involves taking sides. In a Ranji Trophy match, when Delhi plays against Mumbai, the loyalty of spectators depends on which city they come from or support. When India plays against Australia, the spectators watching the match on television in Hyderabad or Chennai feel involved as Indians – they are moved by nationalist loyalties. But through the early history of Indian first class cricket, teams were not organised on geographical principles. It was not till 1932 that a national team was given the right to represent India in a Test match. So how were teams organised and, in the absence of regional or national teams, how did cricket fans choose sides?

1. What do the fans know?
Answer:
Cricket fans know that watching a match involves taking sides.

2. What is the Ranji Trophy connected to?
Answer:
It is connected to the cricket.

3. When did India get a chance in Test matches?
Answer:
In 1932.

4. Whom do the fans support?
Answer:
The fans support their regional players.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 23 Sports: Nationalism and Commerce

Question 7.
2. Read the following passages and answer the questions that follow.
7 should, however, be exceedingly surprised and even painfully surprised, if I were told your boys were devoid of all game. If you have national games, I would urge upon you that yours is an institution that should lead in reviving old games. I know that we have in India many indigenous games just as interesting and exciting as they are inexpensive, because the cost is practically next to nothing.

Speech at Mahindra College, 24 November 1927, The Collected Works of Mahatma Gandhi.

A sound body means one which bends itself to the spirit and is always a ready instrument at its service. Such bodies are not made, in my opinion, on the football field. They are made on cornfield and farms. I would urge you to think this over and you will find innumerable illustrations to prove my statements. Our colonial-born Indians are carried away with this football and cricket mania. These games may have their place under certain circum¬stances… Why do we not take the simple fact into consideration that the vast majority of mankind who are vigorous in body and mind are simple agriculturists and that they are strangers to these games…?
Letter to Lazarus, 17 April 1915. The Collected Works of Mahatma Gandhi, Vol.14.

1. Who gave the speech and where?
Answer:
It was given by Gandhiji at Mahindra College.

2. What games are there in our country?
Answer:
There are many traditional games in our country.

3. What is a sound body?
Answer:
A sound body means one which bends itself to the spirit and is always a ready instrument at its service.

4. Where are such bodies made?
Answer:
In cornfields and farms.

5. To whom was the letter written?
Answer:
To Lazarus.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 23 Sports: Nationalism and Commerce

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 4th Lesson ధృవ ప్రాంతాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 4th Lesson ధృవ ప్రాంతాలు

8th Class Social Studies 4th Lesson ధృవ ప్రాంతాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పుగా ఉన్న వాక్యాలను సరైన వాస్తవాలతో తిరిగి రాయండి. (AS1)
అ. జంతువుల శరీర భాగాలను కేవలం బట్టలకే ఉపయోగించేవారు.
జవాబు:
జంతువుల శరీర భాగాలను ఆహారానికి, ఇళ్ళ నిర్మాణానికి, బట్టలకి, ఆయుధాల తయారీకి ఉపయోగించేవారు.

ఆ. ఆహారంలో ప్రధాన భాగం కూరగాయలు.
జవాబు:
ఆహారంలో ప్రధాన భాగం జంతు మాంసము, చేపలు.

ఇ. టండ్రా ప్రాంత ప్రజల ఆదరణ పొందిన ఆటలకు వారి రోజువారీ జీవితాలతో సంబంధం ఉంది.
జవాబు:
సరియైన వాక్యం

ఈ. బయటి వాళ్లతో సంబంధాలు వాళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది.
జవాబు:
సరియైన వాక్యం

ప్రశ్న 2.
ఏడవ తరగతిలో మీరు భూమధ్యరేఖా ప్రాంతం గురించి చదివిన దాన్ని బట్టి ధృవ ప్రాంతంలో తేడాలు ఏమిటో చెప్పండి. (AS1)
జవాబు:

భూమధ్యరేఖా ప్రాంతం ధృవ ప్రాంతం
1. ఇది 07 నుండి 23½  ఉత్తర, దక్షిణ అక్షాంశముల మధ్య వ్యాపించి ఉంది. 1. ఇది 66½  ఉత్తర అక్షాంశం నుండి 90° ఉ|| అక్షాంశం వరకూ వ్యాపించి ఉన్నది.
2. ఇక్కడ సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. 2. సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి.
3. వీరికి 3 కాలాలు ఉంటాయి. 3. వీరికి 2 కాలాలు మాత్రమే ఉంటాయి.
4. వీరికి రాత్రి, పగలు ఒక రోజులో ఏర్పడతాయి. 4. వీరికి రాత్రి, పగలు 6 నెలల కొకసారి ఏర్పడతాయి.
5. వీరిది సంచార జీవనం. 5. వీరిది స్థిర జీవనం.
6. వీరికి బయటి ప్రపంచంతో సహచర్యం ఎక్కువ. 6. వీరికి బయట ప్రపంచంతో సహచర్యం తక్కువ.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 3.
టండ్రా ప్రాంత ప్రజల జీవితం అక్కడి వాతావరణం మీద ఎలా ఆధారపడి ఉంది? దిగువ అంశాలలో దీనిని వివరించండి. (AS1)
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 2

ప్రశ్న 4.
మీరు నివసిస్తున్న ప్రాంతానికీ, ఈ పాఠంలో మీరు చదివిన ప్రాంతానికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలోని శీర్షికల వారీగా తేడాలన్నింటినీ పేర్కొనండి. ఇప్పుడు మీ ప్రాంతంలోని, టండ్రా ప్రాంతంలోని వివరాలు, చిత్రాలతో ఒక గోడపత్రిక తయారు చేయండి. (AS6)
జవాబు:
గోడ పత్రిక (భూమధ్యరేఖా వాసులతో ధృవ వాసులు)

నేను నివసిస్తున్న ప్రాంతం
ఈ ప్రాంతం ఎక్కడ ఉంది?
పాఠంలో చదివిన ప్రాంతం
1. ఈ ప్రాంతం భూమధ్యరేఖకి, కర్కట రేఖకి మధ్యలో ఉన్నది. 1. ఈ ప్రాంతం ఆర్కిటిక్ వలయానికి, ఉత్తర ధృవానికి మధ్యలో ఉన్నది.
కాలాలు :
2. ఇక్కడ ప్రతిరోజూ రాత్రి, పగలు వస్తాయి. ఇక్కడ వేసవి, వర్ష, శీతాకాలాలు ఉన్నాయి.
2. ఇక్కడరాత్రి, పగలు 6 నెలల కొకసారి వస్తాయి. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం మాత్రమే ఉన్నాయి.
వేసవి :
3. ఇక్కడ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
3. ఇక్కడ వేసవిలో కూడా అల్ప ఉష్ణోగ్రతలే నమోదు అవుతాయి.
ప్రజలు :
4. ఇక్కడి ప్రజలు స్థిర నివాసాన్ని కలిగి, జీవితాన్ని గడుపుతారు.
4. వీరు సంచార జీవితాన్ని, అభద్రతతో కూడిన నమ్మకమైన జీవితాన్ని గడుపుతారు.
సామూహిక జీవనం :
5. ఇక్కడి ప్రజలు కుటుంబపరమైన జీవితాన్ని గడుపుతారు.
5. వీరు సామూహిక జీవితాన్ని గడుపుతారు.
వేట, చేపలు పట్టడం, ఆహారం :
6. ఈ ప్రాంతం వారు పండించిన ధాన్యం, కూరగాయలు ఉండటం అరుదు. అనేక వృత్తులు చేస్తారు.
6. వీరు వేటాడిన మాంసాన్ని, చేపలను తింటారు. కూరగాయలు, మాంసం, చేపలు తింటారు. ఆహారధాన్యాలు, ఆహార సేకరణే వారి వృత్తి.
ఆవాసం :
7. వీరు రకరకాల ఇళ్ళు, భవంతులు, గుడిసెలు, డేరాలలో నివసిస్తారు.
7. వీరు గుడారాలు, మంచు యిళ్ళు మొ||న వాటిలో నివసిస్తారు.
మతపరమైన నమ్మకాలు :
8. మతపరమైన విశ్వాసాలు, ఆత్మల పట్ల నమ్మకాల కలిగి ఉంటారు. పూజా విధానాలు కలిగి ఉన్నారు. అనేక రకాల మతాలు ఉన్నాయి.
8. మతం, ఆత్మలు, అతీత శక్తులు, ఆచారాలు వుంటాయి. సంబరాలు నిర్వహిస్తారు.
వినోదం :
9. ఆటలు, పాటలు, నృత్యాలు, విందులు, సినిమాలు ఎన్నో రకాలు.
9. నైపుణ్యానికి సంబంధించిన పోటీలు, ఆటలు, ఇతర ఆచారపరమైన ఆటలు ఉంటాయి. విందులు కూడా ఉంటాయి.
బయటి ప్రపంచంతో సంబంధాలు :
10. వీరికి ప్రపంచమంతా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి.
10. వీరికి ఎవరైనా తమ దగ్గరికి వస్తేనే వారితో సంబంధ బాంధవ్యాలుంటాయి.
బట్టలు, కళలు:
11. వీరు అధునాతనమైన వస్త్రాలను, తేలికైన వస్త్రాలను ధరిస్తారు.
11. వీరు మందపాటివి, ఊలువి ధరిస్తారు. జంతు చర్మాలను కూడా ధరిస్తారు.
వృక్షజాలం :
12. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, అడవులు కూడా ఉన్నాయి.
12. ఇక్కడ గడ్డి, పొదలు మాత్రమే ఉన్నాయి.

ప్రశ్న 5.
ఒక రోజు అంతా సూర్యుడు ఉండడనీ, మరొక రోజంతా సూర్యుడు అస్తమించడనీ ఊహించుకోండి. మీ రోజువారీ జీవితంలో ఎటువంటి మార్పులు చేస్తారు? వాటి గురించి క్లుప్తంగా రాయండి. (AS4)
జవాబు:
ఒక రోజంతా సూర్యుడు ఉండకపోతే తెల్లవారటం, చీకటిపడటం అనేది లేకుండా పోతుంది. తెల్లవారే సమయానికి అలవాటు ప్రకారం నిద్రలేచి ఇల్లంతా దీపాలు వేసి వెలుతురు చూసి పనులు చేసుకుంటాను. మా ప్రాంతమంతా యిదే విధంగా చేసి యధావిధిగా పనులు చేసుకుంటాము. పాఠశాలకు వెళ్ళి వస్తాను. చదువుకుని నిద్రపోతాను. సూర్యుడు అస్తమించనపుడు రాత్రి సమయానికి తలుపులు, కిటికీలు మూసివేసి యిల్లు చీకటి చేసుకుని నిద్రపోతాను.

ప్రశ్న 6.
మీ వద్ద గల అట్లాస్ సహాయంతో ఎస్కిమోకు చెందిన ఏవైనా ఐదు ప్రాంతాలను ప్రపంచ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 3

8th Class Social Studies 4th Lesson ధృవ ప్రాంతాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.40

ప్రశ్న 1.
ఈ ప్రాంతంలో ఏ ఏ ఖండాల భాగాలు ఉన్నాయి?
జవాబు:
ఈ ప్రాంతంలో ఉత్తర అమెరికా, ఐరోపా, రష్యాలలోని భాగాలు ఉన్నాయి.

ప్రశ్న 2.
భూమధ్యరేఖ నుండి దూరంగా వెళుతున్న కొద్దీ ఏమవుతుందో గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
భూమధ్యరేఖ నుండి దూరంగా వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

8th Class Social Textbook Page No.42

ప్రశ్న 3.
టండ్రాలోని వేసవి గురించి అయిదు విషయాలు చెప్పండి.
జవాబు:

  1. టండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు.
  2. మొదట్లో కొద్ది సేపటికే అస్తమిస్తాడు.
  3. మే నుండి జులై వరకు మూడు నెలల పాటు సూర్యుడు అస్తమించడు.
  4. సూర్యుడు ఎప్పుడూ నడినెత్తికి రాడు. క్షితిజానికి కొంచెం పైన మాత్రమే ఉంటాడు. కావున ఎక్కువ వేడి ఉండదు.
  5. వేసవి కాలంలో కూడా చలిగానే ఉన్నప్పటికీ, మంచు కరుగుతుంది. నదులు ప్రవహిస్తాయి. చెరువులు నీటితో నిండుతాయి.
  6. వేసవిలో యిక్కడి నిర్జన ప్రాంతాలలో రంగులు అలుముకుని సజీవంగా మారుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 4.
ఖాళీలను పూరించండి :
• సూర్యుడు ………………, నెలల్లో కనిపించడు.
• ఈ సమయంలో …………….. నీరు …………….. చెట్లు …………….
జవాబు:
• ఆగస్టు నుండి ఫిబ్రవరి;
• టండ్రాలలో, గడ్డకట్టి, మంచుతో కప్పబడి ఉంటాయి.

ప్రశ్న 5.
టంద్రా ప్రాంతంలోని ప్రజలకు చలికాలంలో కాంతి ఎలా లభిస్తుంది?
జవాబు:
ధృవ ప్రాంతంలో చలికాలంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఉండవు. అక్కడ ఉన్న మంచుపై నక్షత్రాల కాంతి ప్రతిఫలించి అనేక రంగులు కనిపిస్తాయి. ఇవి ధృవాల వద్ద చక్కని వెలుగునిస్తాయి. వీటిని ‘ధృవపు కాంతులు’ అని అంటారు. ఈ విధంగాను, నూనె, కొవ్వు దీపాలతోనూ వీరికి చలికాలంలో కాంతి లభిస్తుంది.

8th Class Social Textbook Page No.43

ప్రశ్న 6.
టండ్రా ప్రాంతంలో. అన్ని కాలాలలో మనుషులు నివసించకపోవటానికి కారణం ఏమిటి?
జవాబు:
టండ్రాలలో కాలాలు లేవు. ఎల్లప్పుడూ ఒకే రకమయిన వాతావరణం నెలకొని ఉంటుంది. ఉన్న రెండు కాలాలలో కూడా వేసవి నామమాత్రంగా ఉంటుంది. ఇక్కడ పంటలు పండవు. రుచికరమైన, రకరకాల ఆహార పదార్థాలు ఉండవు. చలికాలమంతా చీకటిగా, నిర్జనంగా, నిర్మానుష్యంగా మారిపోతుంది. వేసవికాలం కూడా కొద్దిపాటి ఉష్ణోగ్రతలే ఉంటాయి. అందువలన ఇక్కడ అన్ని కాలాలలో మనుషులు నివసించలేరు.

8th Class Social Textbook Page No.46

ప్రశ్న 7.
వాళ్ల పరిసరాల్లో దొరికే వనరులను ఇళ్లు కట్టుకోవటానికి ఎలా ఉపయోగించుకుంటారు?
జవాబు:

  1. వీరు జంతు చర్మాలను, చెక్కను గుడారాలు వేయడానికి ఉపయోగిస్తారు.
  2. దుంగలను, తిమింగలపు ప్రక్కటెముకలను ఉపయోగించి గుండ్రటి యిళ్ళు కడతారు.
  3. మంచును దట్టించి, ఇటుకలుగా తయారుచేసి వాటితో మంచు యిళ్ళను నిర్మిస్తారు.

ఈ విధంగా వారికి పరిసరాలలో దొరికే వనరులను ఇళ్లు కట్టుకోవటానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
టండ్రా వృక్షజాలం అని వేటిని అంటారు?
జవాబు:
టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి యిక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని ‘టండ్రా వృక్షజాలం’ అని అంటారు.

ప్రశ్న 9.
“ఎస్కిమో” అంటే ఏమిటి? వారి గురించి రాయండి.
జవాబు:
“ఎస్కిమో” అంటే మంచు బూట్ల వ్యక్తి అని అర్థం. ఎస్కిమోలు అని పిలువబడే వారిలో రెండు ప్రధాన బృందాలు ఉన్నాయి. అవి ఇన్యుయిట్, యుపిక్. వాళ్ళ భాషలో ఇన్యుయిట్ అంటే ‘అసలు ప్రజలు’ అని అర్థం. సైబీరియా నుండి వచ్చిన వాళ్ళ వారసులే ఎస్కిమోలు.

ప్రశ్న 10.
‘పర్మా ఫ్రాస్ట్’ అంటే ఏమిటి?
జవాబు:
చలి కారణంగా ధృవ ప్రాంతంలోని నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా శాశ్వతంగా ‘గడ్డ కట్టుకుని ఉంటుంది. దీనిని “పర్మా ఫ్రాస్ట్” అని అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 11.
సమాన్లు అని ఎవరిని అంటారు?
జవాబు:
ఎస్కిమోల ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అని అంటారు.

ప్రశ్న 12.
ఎస్కిమోలు సంబరాలు ఎప్పుడు చేసుకుంటారు?
జవాబు:
ఎస్కిమోలు సంబరాలు, జనన-మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతి బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు.

ప్రశ్న 13.
వాళ్ళ ఇళ్ళ నిర్మాణాన్ని వాతావరణం ఎలా ప్రభావితం చేస్తోంది?
జవాబు:
వేసవిలో చాలా మంది ఎస్కిమోలు జంతు చర్మాలతో చేసిన గుడారాలలో నివసిస్తారు. చెక్క చట్రాల మీద జంతు చర్మాలను కప్పి గుడారాలను తయారు చేస్తారు. కొన్ని చోట్ల దుంగలు, తిమింగలపు పక్కటెముకలతో గుండ్రటి యిళ్ళు కడతారు. నేలలో చిన్న గొయ్యి తవ్వి, దాని పైన గుండ్రటి కప్పు వేసి గడ్డి కట్టిన మట్టితో కప్పుతారు. కొన్నిచోట్ల రాతి పలకలతో యిళ్ళు కడతారు. కొంతమంది పొడిమంచును దట్టించి ఇటుకల మాదిరి చేసి గుండ్రటి పైకప్పు కడతారు. మంచు బల్లలు నిర్మించి వాటిని పడకకి, బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. వీరు మంచుతో కప్పబడిన నేలపై ఉండటం మూలంగా వీరు స్థిర నివాసం ఏర్పరుచుకోలేరు. కాబట్టి వీరి వాతావరణం వీరి ఇళ్ళ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.48

ప్రశ్న 14.
బయట వాళ్ళతో ఏర్పడిన సంబంధాల కారణంగా టండ్రా ప్రాంత వాసుల జీవితాలు మెరుగయ్యాయా, పాడయ్యాయా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
బయట వాళ్ళతో ఏర్పడిన సంబంధాల కారణంగా టండ్రా ప్రాంత వాసుల జీవితాలు వృద్ధికి, పతనానికి గురి అయ్యాయి అని చెప్పవచ్చు.

ఎస్కిమోలు, బయటివాళ్ల మధ్య సంబంధాన్ని ‘వృద్ధి, పతనం’ అంటారు. అలలు, అలలుగా బయటనుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొంతకాలం పాటు సంపద, విద్య, ఉపాధి సమకూరాయి. ఆ తరవాత పేదరికం, ఎస్కిమోలు చెల్లాచెదురు కావడం వంటి విపత్తులు పరిణమించాయి. వృద్ధి దశలు : తిమింగిలాల వేట (1859 – 1910), జంతువుల వెంట్రుకల ఆధునిక వ్యాపారం (1925 – 1950), రక్షణకై సైనిక శిబిరాల నిర్మాణం (1950ల మధ్యకాలం), పట్టణాల నిర్మాణం (1960 ల మధ్యకాలం), చమురు అన్వేషణ, అభివృద్ధి (1970లు).

పైన పేర్కొన్న ఒకొక్కదాని వల్ల ఎస్కిమోలకు భిన్న సామాజిక, ఆర్థిక శక్తులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఎవరూ వెళ్లటానికి వీలులేకుండా ఉన్న ఉత్తర ప్రాంతాలు ఇప్పుడు విమానయానం, జాతీయ రహదారులు, శక్తిమంతమైన ఓడలు, సాటిలైట్ ప్రసారాల కారణంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా ఎస్కిమోల జీవన విధానంపై తీవ్రమైన వత్తిడి ఏర్పడింది.

ప్రశ్న 15.
ఈ పాఠంలోని చిత్రాలను చూడండి. ఎస్కిమోల బట్టలలో, వేటాడే విధానాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
జవాబు:
పురాతన కాలం వారు ముతకవి, బాగా బరువైనవి తక్కువ పదును పెట్టిన వస్త్రాలను ధరించారు. జంతువుల కొమ్ములతోనూ, బరిసెలతోను సూదిగా తయారు చేసిన వాటితోనూ, వేటాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలం వారు డిజైన్లు వేసిన దుస్తులను ధరించారు. టోపీలు కూడా అందంగా డిజైన్లు చేయబడ్డాయి. పాత ఆయుధాల స్థానంలోకి తుపాకీలు వచ్చాయని తెలుస్తోంది.

పట నైపుణ్యాలు

ప్రశ్న 16.
ఈ క్రింద నీయబడిన ప్రపంచపటంలో ధృవ ప్రాంతంలో ఏవేని 5 దేశాలను గుర్తించుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 8

ప్రశ్న 17.
గ్లోబు నమూనాను గీచి, ఆర్కిటిక్ వలయాన్ని, రెండు ధృవాలను, భూమధ్యరేఖను గీచి చూపించుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 9

AP Board 8th Class Social Studies Important Questions Chapter 22 Film and Print Media

AP State Syllabus AP Board 8th Class Social Studies Important Questions Chapter 22 Film and Print Media.

AP State Syllabus 8th Class Social Studies Important Questions 22nd Lesson Film and Print Media

Question 1.
What are the similarities in a stage play and a film?
Answer:

  1. Both give entertainment.
  2. Both have actors.
  3. Both are encouraged by the people.

Question 2.
With the help of your teacher discuss the changes in the livelihood opportunities from play to films.
Answer:
The persons who have good voice were encouraged as stage artists. But in films, their physical beauty was also taken for consideration. The stage artists made a beeline to the studios for a chance in films. Those who have chances in this field are settled well. Some have lost their wealth also.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 22 Film and Print Media

Question 3.
Do you think any story or poem in your language textbook could be made into a small film? Can you think of various people you will need in making a film based on that?
Answer:
Yes. It could be made into a small film.
Producer, Director, Editor, Cameraman, Actors, Actresses, Junior artists, Singers, Musicians and other technicians are needed for this.

Question 4.
Ask your parents about the plays during their childhood.
Answer:
Bhuvana Vijayam, Chintamani, Kanyashulkam, Rakta Kanneeru etc., are the most popular plays in those days.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 22 Film and Print Media

Question 5.
List at least two more films which tell about the freedom struggle.
Answer:
Bharatheeyudu, Mangal Pandey and Bhagath Singh.

Question 6.
What were the various forms of entertainment?
Answer:
Folk art forms, folk dances, classical dances, music, dramas etc.

Question 7.
When was ‘The Peking Gazette’ started?
Answer:
The Peking Gazette’ was started in the year 618.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 22 Film and Print Media

Question 8.
Appreciate the cinema ‘Alluri Seetharamaraju’.
Answer:
“Alluri Seetharamaraju was filmed in 1974. The British passed the Forest Act in 1882 and were denying the tribals free movement in the forest and Podu cultivation. Raju led the tribals in protesting against the British harassment and raided several police stations, popular as Rampa Rebellion of 1922. They fought the British both with their traditional weapons and arms captured during the raids. The British deployed a company of Assam Rifles under Rutherford and ultimately killed Raju and all the tribal leaders including Ghantam Dora. The film apart from being a big commercial success won the National Best Lyric award for the song ‘Telugu Veera Levara’ by Srirangam Srinivasarao, popularly known as Sri Sri.

Question 9.
Is cinema knowledge giving or life spoiling? Conduct a debate.
Answer:
Student A: According to me movies are awesome and give as great fun.
Student B: In my opinion films are corrupting the truth.
Student: No, I don’t agree with this. Movies are good or bad according to oneself. It is ourselves who can extract good or bad morals from a movie.
Movies have become an integral part of life in today’s world. We cannot take this part out of our lives. It is teachers and parents who should guide the youth on which type of movies are to be seen and which are not.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 22 Film and Print Media

Question 10.
Look at a News Paper and classify how the pages have been organised? What type of images and photograhs are used? How much space is given for advertisment? What issues are covered in the editorial?
Answer:
Photographs of:

  1. Political
  2. Accidental
  3. Meetings
  4. Films etc.

40% to 60% of the space is given to the ads.
Political issues are covered in the editorial.

Question 11.
Read the following para and answer the questions.

Cinema – form of entertainment:

Before the cinema ‘ were various forms of entertainment like folk an forms, folk dances, classical dances, music, dramas etc. But gradually, cinema became the major form of entertainment. The songs from films have a popularity of their own. Earlier radio and now television broadcast these songs independent of the movie. The actors have a following in the public and fan clubs have emerged. Popular dialogues from films have become a part of daily life. The style and dresses of the actors and actresses are imitated by the people. With the advent of TV, one need not go to a theatre to watch a movie. There are dedicated channels and time slots for telecasting films, songs, news about film industry etc.

1. What were the various forms of entertainment?
Answer:
Folk art forms, folk dances, classical dances, music, dramas etc.

2. Which have popularity?
Answer:
The songs from films have a popularity of their own.

3. Which broadcast songs?
Answer:
Radio and TV broadcast songs.

4. Which have become part of daily life?
Answer:
Popular dialogues from films have become part of daily life.

5. What are imitated by the people?
Answer:
The style and dresses of the actors and actresses are imitated by the people.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 22 Film and Print Media

Question 12.
Read the following para and answer the questions.

Cinema and freedom movement:

Rangaiah is visibly excited even now when he talks about the films Mala Pilla and Ryhtu Bidda released in 1938 and 1939. Mala Pilla is a film about untouchability and about entry of dalits into the temple. The protagonist is Chowdarayya, a Gandhian, who preaches to the upper caste to mend their ways and exhorts the dalits to give up drinking and get educated. The priest’s son falls in love with a dalit girl. The priest’s wife, who is caught in a fire, is saved by a dalit, and that is when the priest realises that there should be no untouchability. The dalits are given entry into the temple and the marriage of the priest’s son and the dalit girl is blessed.

1. Who was Rangaiah?
Answer:
He was a character in the lesson.

2. What were the two cinemas?
Answer:
Malapilla and Rythu bidda.

3. What was Mala Pilla about?
Answer:
Mala Pilla was about untouchability and about entry of dalits into the temple.

4. Who was Gandhian?
Answer:
Chowdarayya

5. Who falls in love?
Answer:
The priest’s son falls in love.

AP Board 8th Class Social Studies Important Questions Chapter 22 Film and Print Media

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

SCERT AP Board 8th Class Social Solutions 2nd Lesson Energy from the Sun Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Studies Solutions 2nd Lesson Energy from the Sun

8th Class Social Studies 2nd Lesson Energy from the Sun Textbook Questions and Answers

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 1.
Correct the false statements.
a) If a place is closer to sea, irrespective of its distance from equator, it will always be cooler.
Answer:
True

b) As you go up higher from the earth, it becomes warmer because sun is closer to you.
Answer:
False.
Correction: As you go up higher from the earth, it becomes cooler, because the temperature decreases at the rate of 6°C for every ascent of 1000 metres.

c) Sun heats the air first and then the earth.
Answer:
False.
Correction: Sun heats the earth first and then the air.

d) Global warming is related to oxygen.
Answer:
False.
Correction: Global warming is related to carbon-di-oxide.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 2.
What’s the difference between the highest temperatue in Table 2 and the lowest temperature in Table 1?

Table 1

Month Maximum°C Minimum °C
Jan 30 17
Feb 33 19
Mar 37 22
Apr 39 26
May 39 26
Jun 35 25
Jul 33 24
Aug 33 24
Sep 33 23
Oct 32 23
Nov 30 20
Dec 29 18

Table – 2

Month Maximum°C Minimum °C
Jan 32 19
Feb 32 21
Mar 32 23
Apr 33 25
May 33 26
Jun 30 24
Jul 29 24
Aug 28 24
Sep 29 24
Oct 32 24
Nov 33 22
Dec 32 21

Answer:
The highest temperature in Table 2 = 33°C
The lowest temperature in Table 1 = 17°C
The difference = 16°C

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 3.
Suppose, the temperature in Moscow was – 8°C at 10 AM on 6 December. Twenty-four hours later it was 12°C higher. What was the temperature at 10 AM on 7 December?
Answer:
The temperature was 4°C.

Question 4.
Delhi and Mumbai are both situated on plains and their height above sea level is less than 300 metres. Why is there so much difference in their monthly average temperatures? In which months are the average temperatures in these two cities most similar? Can you explain?
Answer:
Mumbai experiences moderate climate while Delhi experiences extreme climate. This is because Mumbai’s coastal nature and tropical location ensures moderate temperature throughout the year. Delhi’s distance from the sea gives it an extreme type of climate.
The average temperatures in these two cities are more similar in the months of August and September.

Question 5.
Given below are the average monthly minimum and maximum temperatures of Jodhpur. Make a line graph of them. Which are the hottest and coldest months of the year?
Table: Average Monthly Maximum Temperatures in Jodhpur, Rajasthan (°C).

Month Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
Minimum 09 12 17 22 27 29 27 25 24 20 14 11
Maximum 25 28 33 38 42 40 36 33 35 36 31 27

Answer:
a) April, May and June are the hottest months in the year.
b) December, January and February are the coldest months in the year.
AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 1

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 6.
Given here are the average maximum temperatures of three places: A, B, and C. Make graphs of them. What can you guess about each place by looking at the Table and graphs?

Place Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
A 23 26 33 38 41 39 34 33 33 33 29 25
B -3 1 6 12 17 21 25 24 21 14 8 2
C 31 32 33 32 32 29 29 29 30 30 30 31

Answer:
A and C are in hot regions and B is in cold region.
AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 2

Question 7.
Give three possible explanations for the differences between the average temperatures in Thiruvananthapuram and Shimla in January.
Answer:

  1. Tiruvananthapuram is situated on sea coast.
  2. Shimla is on high altitude.
  3. Tiruvananthapuram is near to the equator and Shimla is far away from the equator.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 8.
Between Bhopal, Delhi, Mumbai and Shimla, which two places show a similar temperature pattern? How can you explain the similarity between these two places?
Answer:
Bhopal and Delhi show a similar temperature pattern. This is because these two are far away from the sea.

Question 9.
Look at the graph of Minimum – Maximum temperature given below and answer the questions below.
AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 3a) What is the average highest temperature in July?
Answer:
28°C

b) How warm does it usually get in December?
Answer:
26°C

c) How cool does it usually get in June?
Answer:
20°C

d) Is there a bigger difference between night and day temperature in May or in August?
Answer:
In the month of May

e) When is summer?
Answer:
March, April and May months.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 10.
Nithin says thermal power is better to use, but Padmaja says that Solar Energy is better. Which of them do you support? Why?
(OR)
How is solar energy better than thermal power?
Answer:
Solar energy is better than thermal power because solar energy is clean, breath-takingly abundant and is a responsible renewable resource to meet much of the world’s energy needs, as well as a fundamental need of our body for vitamin D.

Question 11.
Read the para under the title “Height and Temperature” and comment on it.

At the peak of summer some people go from the plains to hilly places such as Ooty or Shimla to avoid the heat. Even in the summer months, the temperatures are low on high hills. The highest parts of a mountain generally have the lowest temperatures. Temperatures decreases with elevation (height).

Answer:
The temperature decreases with altitude. On an average, the temperature decreases by 3.5°F for every 1000 ft of altitude (6.5°C for every 1000 metres).
Additional information: The lapse rate depends on, if the air is dry or moist – in dry air, the temperature decreases more quickly, in moist air more slowly.

8th Class Social Studies 2nd Lesson Energy from the Sun InText Questions and Answers

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 1.
Can you point out the difference between insolation and radiation? (Textbook Page No. 19)
Answer:
Insolation: The radiation received on the surface of a body is called insolation.
AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 4Radiation: When a body gives out energy it is called radiation.

Question 2.
What will happen if the atmosphere gets more polluted with smoke and duct? (Textbook Page No. 19)
Answer:
Some amount of solar rays are absorbed or reflected away by smoke or dust in the atmosphere. If the atmosphere gets more polluted with smoke and dust, it may absorb more heat. As a result the temperatures on the earth may raise. If it reflects more, there will not be heat on the earth. Both are dangerous to ‘the life’ on ‘the earth’.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 3.
Can you tell why there is difference in heating of land and water? (Textbook Page No. 21)
Answer:
The water is transparent and lets energy pass through. On the other land, the sun heats up only the top layer of the land. This is because the land is solid. A solid is opaque and does not let energy through. This is the difference in heating of land and water.

Question 4.
a) Where will the rays fall more slanting – in Japan or North Pole? (Textbook Page No. 20)
Answer:
In North pole.

b) Where will Sun’s rays fall more intensively, in Andhra Pradesh or Rajasthan?
Answer:
In Andhra Pradesh.

c) If the Earth is flat and not curved, then which will get more heat – Japan or the Equator, or both equally?
Answer:
Both equally,

d) Look at the globe and say which countries wifi be hotter and which will be cooler?
Answer:

  1. Australia, Indonesia, Philippines, Cambodia, India, Chile, Brazil, Sudan, Uganda, etc. -hotter.
  2. North America, Iceland, Scandinavia and Russia, etc. – cooler.

Question 5.
To get an idea of other temperatures, measure and note the temperature of the following things. Before you start measuring, guess the temperature of each one. (Textbook Page No. 23)

Thing Temperature, °C
Guess Measurement
Water in bucket
Ice
Giass of cold water
Warm bath water

Answer:

Thing Temperature, °C
Guess Measurement
Water in bucket 25°C 35°C
Ice 0°C 0°C
Glass of cold water 15°C 10°C
Warm bath water 70°C 76°C

Question 6.
It is safer and advisable to use thermometers that have a scale of -10°C to 110°C. Using such a thermometer, also measure and note the temperature of boiling water and hot tea. (Textbook Page No. 23)
Answer:

  1. Temperature of boiling water: 100°C
  2. Temperature of hot tea: 95°C,

Question 7.
Look at the number line below, you can see how + and – numbers are marked. (Textbook Page No. 24)
AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 13
a) Which temperature is greater: 5°C or -5°C?
Answer:
5°C

b) At which of these two temperatures will we feel colder?
Answer:
-5°C

c) How many degrees difference is there between -5° and 5°?
Answer:
10°C

d) Write in short form each of the following temperatures:
i) 88 degrees below zero, Celsius
Answer:
-88°C
ii) 38 degrees above freezing, Celsius
Answer:
38°C
iii) 32 degrees below freezing, Celsius
Answer:
-32°C

e) Did you note the temperature in your classroom today? 88 degrees below zero Celsius is how many degrees lower than the temperature you measured?
Answer:
Classroom temperature = 28°C It is 116°C low.

f) The temperature of a normal human body is 37°C. How much hotter than normal body temperature is 50°C?
Answer:
13°C

g) How much colder than the normal body temperature is -5°C?
Answer:
42°C

h) Arrange the following temperatures from the highest to the lowest:
12°C, -16°C, 29°C, 0°C, – 4°C.
Answer:
29°C, 12°C, 0°C, -4°C – 16°C.

i) At which of the above temperatures will we feel hottest?
Answer:
At 29°C

j) At which of the above temperatures will we feel coldest?
Answer:
At -16°C.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 8.
Have you been to places that have different climate than where you live? Describe it in the class. (Textbook Page No. 18)
Answer:
I live in Vijayawada It is very hot place. I have been to Ooty during last vacation. It is a hill station in Tamilnadu. It is situated on Nilgiri hills. I went from Vijayawada to Coimbatore and there to Ooty. It is ‘queen of hill stations. It is too cool as it is situated on high altitude. There I stayed in a hotel opposite to ‘Horse Race Course’. There I visited Dodabetta peak, Love Dale, Wildlife Sanctuary, Botanical Gardens, Emerald lake etc., in Ooty. There I enjoyed the cold in summer. I took a resolution on the 1st January of this year that I would visit Ooty often in my life. I love the memories of my trip.

Question 9.
Table 1: (Average monthly temperature of Ananthapuram)

Month Maximum,°C Minimum, °C
Jan 30 17
Feb 33 19
Mar 37 22
Apr 39 26
May 39 26
Jun 35 25
Jul 33 24
Aug 33 24
Sep 33 23
Oct 32 23
Nov 30 20
Dec 29 18

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 5
Use the data in the Table 1 and plot the average minimum monthly temperatures for Ananthapuram on the same graph paper in which the graph of maximum temperatures is drawn for your understanding. The first two months have already been done for you in the Graph 1.
AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 6
Look at the data and the graph and answer the following questions about Ananthapuram:
a) How cold does it usually get in November in Ananthapuram?
Answer:
20°C

b) Which month has the highest maximum temperature in Ananthapuram?
Answer:
April and May, 39°C

c) What is the difference between the highest maximum temperature and the lowest maximum temperature in the year?
Answer:
22°C.

d) Which three months are the hottest in Ananthapuram?
Answer:
March, April and May.

e) Which three months are the coldest?
Answer:
December, January and February

f) What is the average maximum temperature in January in Ananthapuram?
Answer:
30°C

g) From June through December, the average minimum monthly temperature keeps falling in Ananthapuram. Does the average maximum monthly temperature also keep falling?
Answer:
Yes, It is also falling.

h) What is the difference between the maximum and minimum temperature in May?
Answer:
13°C

i) What is the difference between the maximum and minimum temperature in August?
Answer:
9°C

j) Based on your answers to the above two questions, is there a larger difference between the maximum and minimum temperatures in the summer or in rainy season in Ananthapuram?
Answer:
There is not much variation.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 10.
Table 2: (Average monthly temperature)

Month Maximum,°C Minimum, °C
Jan 32 19
Feb 32 21
Mar 32 23
Apr 33 25
May 33 26
Jun 30 24
Jul 29 24
Aug 28 24
Sep 29 24
Oct 32 24
Nov 33 22
Dec 32 21

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 7
The average of maximum and minimum monthly temperatures are plotted on the Graph 2.
a) Which month has the lowest minimum temperature in Visakhapatnam? How much is it?
Answer:
In the month of January; It is 19°C.

b) Which is the hottest month in Visakhapatnam? How much was the average maximum temperature for that month?
Answer:
April, May and November months are too hot; 33°C.

c) Compare the temperatures of Ananthapuram and Visakhapatnam to answer the following:
i) In January, which place is colder?
Answer:
Ananthapuram
ii) In June, which place is hotter?
Answer:
Ananthapuram
iii) In which place, Ananthapuram and Visakhapatnam does the temperature remain more or less the same throughout the year?
Answer:
Visakhapatnam

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 11.
Observe the following graphs.
AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 8AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 12
Now answer the following questions.
a) Can you think of any other reason for this state of temperature?
Answer:
Due to altitude, mean sea level, etc. the state of temperature differs.

b) What will happen if the inversion occurs?
Answer:
When inversion occurs cold air underlies warmer air.

c) How many metres higher than Delhi is Shimla?
Answer:
Shimla is 1900 metres higher than Delhi.

d) Based on the difference in elevation, calculate the likely difference in temperature between the two places.
Answer:
Approximately 12°C.

e) Which month has the highest maximum temperature in Shimla? How much is the temperature?
Answer:
May month, it is 22°C.

f) Which month has the highest maximum temperature in Deihi? How much is it?
Answer:
May month. It is 40°C.

g) In September, the average maximum temperature in Shimla is ———–°C while in Delhi, it is ———–°C.
Answer:
17°C, 34°C.

h) Which is colder: Delhi in January or Shimla in July?
Answer:
Delhi in January is colder.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 12.
Sometimes, especially in mornings of winters, coal temperatures are found near the ground. You can see dew drops on the grass due to condensation. The cooler temperatures near the ground level are due to less amount of insolation received due to the shorter days and excessive radiation due to the longer nights. This is known as inversion. (Textbook Page No. 28)
a) Can you think of any other reason for this state of temperature?
Answer:
I find no other reason.

b) What will happen if the inversion occurs?
Answer:
When inversion occurs cold air underlies warmer air.

Question 13.
Observe the following graph.
AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 10
a) Which of the three places shown in the graph is located near to the Equator?
Answer:
Singapore

b) What is the average yearly temperature in that place?
Answer:
27.8°C

c) Does it usually get much warmer in the summer than in the winter there?
Answer:
No, there is slight difference.

d) Is summer in Vladivostok warmer than the winter in Singapore?
Answer:
No, there is much difference.

e) Does it usually get warmer in July in Singapore or in Shanghai?
Answer:
Singapore

f) Which of the three places on the graph has the most extreme climate?
Answer:
Vladivostok

g) What is the warmest month in Shanghai?
Answer:
July and August

h) What is the average yearly temperature there?
Answer:
15.3°C

i) Which month has the lowest average maximum temperature in this place?
Answer:
January and February.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 14.
Use the maps in your Atlas to find out the latitude and the average temperature in January of each of the following places: The first one has already been done for you.

Place Lat. Temp, in January
Vijayawada, A.P. 17° N between 20 and 22.5° C
Agra, U.P.
Madurai, T.N
Nagpur, M.H

a) According to this map, there is no place in India that has an average January temperature higher than 30°C. (Remember, this is the average. There may be some January days in some places that do get hotter than 30°C.)
Look at the map and find out which parts of India usually have the highest average temperature (in January).
b) If you look north from this place on the map, is the average January temperature higher or lower?
Answer:

Place Lat. Temp, in January
Vijayawada, A.P. 17°N between 20 and 22.5° C
Agra, U.P. 27°N 22.3°C- 8°C
Madurai, T.N 9.93°N 30°C – 20°C
Nagpur, MH 21 °N 28°C – 12°C

a) Southern parts of India have the highest average temperature.
b) It is lower.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 15.
Why is the North cooler in winter? (Textbook Page No. 30)
Look at the following table, it shows sunrise and sunset in different cities in India on 10th January.

Place Sunrise Sunset
Visakhapatnam, A.P. 6:29 5:38
Agra, U.P. 7:09 5:42
Madurai, T.N. 6:37 6:12
Nagpur, MH 6:53 5:48
Hyderabad, T.S. 6:49 5:58
Kohima, Nagaland 6:02 4:40

Answer the questions below:
a) In which of these six cities does the sun rise first?
Answer:
Kohima (Nagaland)

b) In which of these cities does the sun set last?
Answer:
Madurai.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 16.
Find out the locations of Singapore, Shanghai and Vladivostok on the following picture of the globe.
Answer:
AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun 11

Project work
Question 1.
You know that the Sun is the source of heat on the Earth. But why do you think the heat varies from morning to night or from season to season and from place to place? We are listing some variations here. Try to think a reason for it and discuss in the class before you proceed to read this chapter. (Textbook Page No. 18)

  1. Cool in the early morning and warmer in the afternoon.
  2. Warm in summer and cool in winter.
  3. Cool on hill tops and warm in the plains.
  4. Warm in Equatorial region and cold in Polar region.

Answer:
The heat on the earth varies from morning to night or from season to season and from place to place. The reasons are latitude, altitude, distance from the sea, ocean currents, mountain barriers, air masses and prevailing wind system.
Reason 1: In the morning the Sun’s rays are slanting on a particular place. In the afternoon they are straight on the same place. This is due to rotation.

Reason 2: During the summer the Sun’s rays hit the earth at a steep angle. The light does not spread out as much, thus increasing the amount of energy hitting any given spot. Also the long day light hours allow the earth plenty of time to reach warm temperatures. This is due to revolution.

Reason 3: The average rate of decrease of the temperature of normal air with the increase in height. It is equal to 6°C/km. (Normal Lapse Rate)

Reason 4: The Sun’s rays fall straight on the equatorial region and starting on the poles.
This is due to curvature of the earth.

AP Board 8th Class Social Studies Solutions Chapter 2 Energy from the Sun

Question 2.
Measure the temperature for a week in different months throughout the year. You will be able to see the temperature differences that occur between the summer, winter, monsoon, and other seasons. (Textbook Page No. 23)
a) For the next week, measure the air temperature each day at the same time and place (Remember to choose a place that Is in the shade). Each day before you measure, write down your guess. Keep your record in a separate notebook.
Place: ———–
Time: ———–
Month: ———–

Date Air Temperature, °C
Guess Measurement

b) Record the temperature every day for one week for few months.
c) Calculate the weekly average temperatures.
d) Discuss the variations between different weeks.
Answer:
Place: Bengaluru
Time: 12 Noon
Month: January

Air Temperature, °C
Date Guess Measurement
18.1.2016 28°C 29°C
19.1.2016 27°C 30°C
20.1.2016 29°C 30°C
21.1.2016 29°C 30 C
22.1.2016 28°C 30°C
23.1.2016 27°C 30°C
24.1.2016 28°C 30°C

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

SCERT AP 8th Class Social Study Material Pdf 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ

8th Class Social Studies 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాక్యాలను మీరు అంగీకరిస్తారా ? అంగీకరించటానికీ, అంగీకరించకపోటానికి కారణాలను పేర్కొనండి. (AS1)
a) అడవులను సంరక్షించటానికి వ్యక్తిగత ఆస్తి అన్న భావన ముఖ్యమైనది.
b) అడవులన్నింటినీ మనుషులు కాపాడాలి. …
c) గత కొద్ది శతాబ్దాలుగా భూమి మీద నివసిస్తున్న ప్రజలు తమ జీవనోపాధికి అడవులపై ఆధారపడటం తగ్గింది.
జవాబు:
a) ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. నాది అన్నభావనే ఎవరినైనా నడిపిస్తుంది. ఆ భావన గిరిజనులలో పోగొట్టడం మూలంగానే 200 ఏళ్ళ నుంచి అడవులు తగ్గిపోయాయి.

b) అవును, నేను ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. అడవులనన్నింటినీ మనుషులు కాపాడాలి. ఎందుకంటే అడవుల వలన సకల మానవాళీ లబ్ధి పొందుతోంది. అవి లేకపోతే మానవాళి మనుగడే లేదు.

C) ఈ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకి అనేక రకాలైన ఇతర ఉద్యోగ, వ్యాపార అవకాశాలు భూమి మీద లభిస్తున్నాయి. కాబట్టి వీరు అడవుల మీద జీవనోపాధికి ఆధారపడటం తగ్గించారు.

ప్రశ్న 2.
గత కొన్ని శతాబ్దాలలో అటవీ వినియోగంలో వచ్చిన ప్రధాన మార్పులతో ఒక పట్టిక తయారు చేయండి. గత తరగతుల పాఠ్య పుస్తకాలు చూడాల్సిన అవసరం రావచ్చు. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 1
జవాబు:

అంశం గిరిజన జీవనంపై ప్రభావం అడవిపై ప్రభావం
వ్యవసాయ ఆవిర్భావం వ్యవసాయ ఆవిర్భావం మూలంగా గిరిజనులు తమ సాంప్రదాయ ఆహారాన్ని మార్చి, పంటలు పండించి తినటం అలవాటు చేసుకున్నారు. దుంపలు, పళ్ళు, తేనె మొదలైన సహజ ఆహారాలకు దూరమౌతున్నారు. దీని మూలంగా వీరు అడవిని నరికి చదును చేసి వ్యవసాయం చేస్తున్నారు. 4, 5 సం||రాల తర్వాత వేరే చోటికి వెళ్ళి అక్కడ కూడా యిదే విధంగా చేస్తారు. ఆ ప్రాంతాల్లో చెట్లు మొలిచి పెద్దవిగా ఎదగాలంటే చాలా ఏళ్ళు పడుతుంది.
వలసపాలకుల రాక వలసపాలకులు అడవులపై వీరికి ఉన్న హక్కులన్నీ, లాక్కున్నారు. వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వీరు నిరాశ్రయులయ్యారు. కూలీలుగా మారారు. వీరు అభద్రతా భావనకు గురి అయ్యారు. అడవులు అటవీశాఖ ఆధ్వర్యంలోనికి వెళ్ళి పోయాయి, రక్షిత, రిజర్వు అడవులుగా వర్గీకరించబడ్డాయి. వీటి మీద ఆదాయం ప్రభుత్వం ఆ తీసుకునేది. తన బిడ్డలైన గిరిజనులను దూరం చేసుకున్నాయి. ప్రభుత్వ వినియోగం పెరిగింది.
ప్రభుత్వ నియమాలు స్వతంత్ర్యం తరువాత కూడా వీరి పరిస్థితులు మారటానికి ప్రభుత్వం ఏమి చేయలేదు. బ్రిటిషు విధానాన్నే అవలంబించారు. ఈ విధానాల కారణంగా వారి బ్రతుకులు ఇంకా అధ్వాన్నంగా తయారయ్యాయి. 1988లో జాతీయ అటవీ విధానాన్ని, ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ప్రకటించి అడవుల పరిరక్షణకు. గిరిజనులను, అటవీ శాఖను బాధ్యులను చేశారు. పులుల అభయారణ్యాలు ఏర్పడ్డాయి. అటవీ హక్కుల చట్టం 2006 వల్ల గిరిజనులకి వారి హక్కులు, వారి భూములు వారికి వచ్చాయి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 3.
పైన ఇచ్చిన వాటి ఆధారంగా, లేదా అడవుల గురించి మీకు తెలిసిన దానిని బట్టి మీరు నివసిస్తున్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న అడవిని ఈ దిగువ అంశాలలో వివరించండి. (AS4)
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 2
జవాబు:
మాది మారేడుమిల్లి గ్రామం. మా అడవి ఈ విధంగా ఉంటుంది.

చెట్ల సాంద్రత కనిపించే చెట్లు చెట్ల ప్రత్యేక అంశాలు
ఎకరాకు 650 నుండి750 చెట్ల వరకూ ఉన్నాయి. 1. వెలగ 1) ఈ కాయలు తినడానికి, పచ్చడికి ఉపయోగిస్తారు.
2. తునికి 2) ఈ ఆకులను బీడీలు చుట్టటానికి ఉపయోగిస్తారు.
3. వేప 3) శక్తి రూపం, వ్యాధి నిరోధక శక్తి కలిగినది.
4. ఉసిరి 4) ఔషధ విలువలు కలిగినది.
5. టేకు 5) గట్టికలప, గృహ వినియోగానికి
6. బూరుగు 6) దూది తీయడానికి

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్-అడవులు పటాన్ని పరిశీలించి ఏ జిల్లా జిల్లాల్లో అత్యధికంగా అడవులచే ఆవరించబడి ఉన్నాయో పేర్కొనండి. (AS5)
జవాబు:
తూర్పు గోదావరి, విశాఖపట్నం, కడప, కర్నూలు, శ్రీకాకుళం మరియు ప్రకాశం జిల్లాలు అత్యధికంగా అడవులచే ఆవరించబడి ఉన్నాయి.

ప్రశ్న 5.
ఒక పాఠశాలలో కొంత మంది విద్యార్థులు ‘వనమహోత్సవ కార్యక్రమం’లో పాల్గొని కొన్ని మొక్కలు నాటారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? (AS6)
జవాబు:
దీనికి నేను చాలా ఆనందిస్తాను. చిన్న వయస్సు విద్యార్థులు దీనికి అలవాటు పడితే దేశభవిష్యత్తు చాలా బాగుంటుంది. అయితే మొక్కలు నాటడమే కాక వాటిని సక్రమంగా పెరిగేలా కూడా బాధ్యత తీసుకోవాలి. అపుడే ఇది ఫలవంతమౌతుంది.

ప్రశ్న 6.
“ఆంధ్రప్రదేశ్ లో అడవులు” శీర్షిక కిందగల పేరాను చదివి క్రింది ప్రశ్నకు జవాబు రాయండి.
మన రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ అభివృద్ధికై నీవు సూచించే సలహాలు ఏవి? (AS2)
జవాబు:

  1. సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి.
  2. పూడ్చి వేసిన గనుల ప్రాంతంలో మొక్కలను పెంచాలి.
  3. అడవులలోని ఖాళీ ప్రదేశాలలో చెట్లను పెంచాలి.
  4. గృహావసరాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి.
  5. ఆక్రమణదారులకు అడ్డుకట్ట వేయాలి.
  6. సామాన్య ప్రజలలో అడవుల ఆవశ్యకత పట్ల అవగాహనను కలిగించాలి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 7.
ఈ పాఠంలో ఇచ్చిన వివిధ రకాలైన అడవుల చిత్రాలలో ఉన్న ప్రదేశాలను మీ దగ్గరున్న అట్లా లో గుర్తించండి. వాటి మధ్య ఉన్న పోలికలు, భేదాలను నీవు గుర్తించగలవా? (AS5)
జవాబు:
పాఠంలో ఇచ్చిన చిత్రాలలో క్రింది అడవుల గురించి పేర్కొనబడింది.

  1. పశ్చిమ కనుమలలోని అనైముడిలోని సతతహరిత అడవులు
  2. హిమాలయాలలోని గుల్ మాలో మంచుతో నిండిన దేవదారు చెట్ల అడవి.
  3. ఛత్తీస్ గఢ్ లోని టేకు అడవులు.
  4. రాయలసీమలోని పొద అడవులు.
  5. తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ మడ అడవులు.

పైన పేర్కొన్న అడవులు గల ప్రదేశాలను అట్లా లో గుర్తించగలను. వాటి మధ్య ఉన్న పోలికలు, భేదాలను కూడా గుర్తించగలను.

ప్రశ్న 8.
సతత హరిత అడవులకు, ఆకురాల్చే అడవులకు గల తేడాలేవి?
జవాబు:

సతత హరిత అడవులు ఆకురాల్చే అడవులు
1) చాలా ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖ ప్రాంతాలు, కేరళ, అండమాన్లలో ఎల్లప్పుడూ పచ్చగా ఉండే సతత హరిత అడవులుఉంటాయి. 1) కొన్ని నెలల పాటు మాత్రమే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి.
2) ఈ ప్రాంత చెట్లు ఆకులు రాల్చి తిరిగి చిగురించేందుకు పట్టేకాలం తక్కువ 2) బాగా వేడిగా ఉండే నెలల్లో ఇవి ఆకులను రాల్చి వర్షాకాలంలో తిరిగి చిగురిస్తాయి. మన రాష్ట్రంలో ఈ అడవులు మాత్రమే ఉన్నవి.
3) హిమాలయ ప్రాంతంలో మంచు కురిసే ప్రాంతంలో దేవదారు వంటి వృక్షాలు పెరుగుతాయి. 3) ఈ అడవులు మన రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోనూ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోనూ ఉన్నాయి.

ప్రశ్న 9.
పేజీ నెం. 59లో ఉన్న చిత్రాలను పరిశీలించి ఒక వ్యాఖ్య రాయండి. (AS2)
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 3
జవాబు:
అడవులలో జంతువులతో కలిసి జీవించిన మానవుడు వ్యవసాయానికై మైదాన ప్రాంతానికి వచ్చాడు. అయితే మానవ సంతతి (జనాభా) విపరీతంగా పెరగటంతో తన పూర్వపు నివాసాలైన అడవులను నాశనం చేసి నిర్మాణాలు చేపట్టి, జంతువులు నివసించేందుకు చోటులేకుండా చేశాడు. జీవ వైవిధ్యానికి తావులేకుండా చేసి తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాడు. ఆ

ప్రశ్న 10.
అటవీ హక్కుల చట్టం 2006 సారాంశాన్ని వివరించండి. (AS1)
జవాబు:

  1. అటవీ హక్కుల చట్టం 2006లోని మార్పులకు వ్యతిరేకంగా గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. పోరాడుతూ వచ్చారు.
  2. వీళ్ల తరఫున అనేక స్వచ్ఛంద సంస్థలు నిలబడి అడవులపై గిరిజనుల హక్కుల కోసం జాతీయస్థాయి ప్రచార ఉద్యమాన్ని చేపట్టాయి.
  3. సుదీర్ఘ చర్చల తరవాత 2006లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని చేసింది.
  4. గిరిజనులకు చెందిన అడవులలో వాళ్లకు సంప్రదాయంగా వస్తున్న హక్కులను తిరస్కరించి గత రెండు వందల సంవత్సరాలుగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశామని మొదటిసారి అంగీకరించారు.
  5. గిరిజనుల హక్కులు పునరుద్ధరించకుండా అడవులను సంరక్షించటం అసాధ్యమని కూడా గుర్తించారు.
  6. ఈ కొత్త చట్టం చేయటానికి మూడు ప్రధాన కారణాలను అది పేర్కొంది. అవి :
    i) మొదటిది, అడవులను సంరక్షించటమే కాకుండా అదే సమయంలో అటవీ వాసులకు జీవనోపాధినీ, ఆహార భద్రతను కల్పించాల్సి ఉండడం.
    ii) రెండవది, అడవుల సుస్థిరత, మనుగడలలో అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలుగా సాగుచేస్తున్న భూములపై, నివాస ప్రాంతాలపై హక్కులను వలసపాలనలో, స్వతంత్రం వచ్చిన తరవాత కూడా గుర్తించకపోవటం వల్ల జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేయాల్సి ఉండడం.
    iii) మూడవది, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల (ఆనకట్టలు, పులుల అభయారణ్యాలు వంటివి) నిర్వాసితులైన వారితో సహా అటవీ వాసుల భూమి హక్కులు, అడవిలోకి వెళ్ళే హక్కుల విషయంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభద్రతను పరిష్కరించాల్సి ఉండటం.
  7. ఈ చట్టం వల్ల అటవీ వాసులకు, సంప్రదాయంగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్లకు అడవులపై తమ హక్కులు తిరిగి లభించాయి, సాగుచేస్తున్న భూములకు పట్టాలు వచ్చాయి.
  8. ఈ చట్టాన్ని సరిగా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమేరకు సరిదిద్దవచ్చు.

8th Class Social Studies 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ InText Questions and Answers

8th Class Social Textbook Page No.49

ప్రశ్న 1.
గత తరగతులలో వారు అదవుల గురించి, అక్కడ నివసిస్తున్న ప్రజల గురించి చదివారు. అవి గుర్తు తెచ్చుకుని అటవీ ప్రజల గురించి మాట్లాడండి.
జవాబు:
“అందరికీ నమస్కారం. అడవులు భూమి మీద జీవానికి ప్రాణ ప్రదాతలు. ఎక్కడైనా అడవులు ఆ దేశ విస్తీర్ణంలో 33% ఆక్రమించి ఉండాలి. కాని భారతదేశంలో కేవలం 24% మాత్రమే ఆవరించి ఉన్నాయి. ఈ సంఖ్యలు మనం ఎంత ప్రమాదంలో ఉన్నాయో సూచిస్తున్నాయి. అడవి బిడ్డలైన గిరిజనులలో దాదాపు 60% పైన అడవులలోనే నివసిస్తున్నారు. వారి జీవన విధానం ప్రకృతి ననుసరించి సాగుతుంది. వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మతపరమైన కార్యక్రమాలు, సమూహాలు, వ్యవసాయం ఒకటి కాదు, అన్నీ వారిని మిగతా ప్రపంచీకులతో భిన్నంగా నిలబెడతాయి. వారి మనుగడ సవ్యంగా సాగితేనే, ప్రపంచం సవ్యంగా నడుస్తుంది. కాబట్టి అడవుల అభివృద్ధికి అందరూ సహకరించండి. కృతజ్ఞతలు, నమస్తే”.

ప్రశ్న 2.
తరగతిలో ప్రతి ఒక్కరూ అడవి చిత్రం గీసి, వాటిని పోల్చండి.
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 5
జవాబు:
అన్ని చిత్రాలను పోల్చండి :
కొన్ని చిత్రాలలో అడవులు దట్టంగాను, క్రింద నేల కూడా కనబడకుండా తీగలు అల్లుకుని పోయి ఉన్నాయి. కొన్ని చిత్రాలలో అడవులలో చెట్లు దూరం దూరంగా మధ్యలో ఖాళీ నేల కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చిత్రాలలో అడవులు అక్కడక్కడా చెట్లు మధ్యలో మైదానాలు లాగా ఉన్నాయి.

ప్రశ్న 3.
మీలో కొంతమందికి దగ్గరలోని అడవి తెలిసే ఉంటుంది – అక్కడి చెట్లు, మొక్కలు, జంతువులు, రాళ్లు, వంకలు, పక్షులు, పురుగులు చూసి ఉంటారు. ఇవి తెలిసిన వాళ్లని వాటి గురించి వివరించమనండి, అక్కడ ఏం చేస్తారో చెప్పమనండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి. మా ఊరే ఒక అడవి. మా ఊరు ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఇక్కడ వెదురు, రావి, వేప, ఉసిరి, టేకు, సాలు మొ॥న వృక్షాలు అధికంగా ఉన్నాయి. కాఫీ, రబ్బరు మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ కౄర మృగాలు కూడా ఉన్నాయని మా పెద్దలు చెబుతారు. ఇక్కడ రకరకాల పిట్టలు, రంగు రంగుల పురుగులు మాకు కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతాన్ని చూడటానికి అనేక మంది ఇక్కడకు వస్తారు. ఆనందంగా చూసి వెళతారు. మేము ఇక్కడ దొరికే దుంపలు, పళ్ళు, తేనె తింటాము. వాటిని తీసుకుని వెళ్ళి పట్నాలలో అమ్మి డబ్బు సంపాదిస్తాము. ఎలుగుబంటి వెంట్రుకలు, మూలికలు కూడా అమ్మి మాకు కావలసిన సొమ్ములను సంపాదించుకుంటాము.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 4.
కట్టెపుల్లలు, ఆకులు, పళ్లు లేదా దుంపలు సేకరించటానికి మీరు ఎప్పుడైనా అడవికి వెళ్లారా? దాని గురించి తరగతిలో వివరించండి. మీ ప్రాంతంలో అడవినుంచి ప్రజలు సేకరించే వస్తువుల జాబితా తయారు చేయండి. అలా సేకరించిన వాటిని ఏమి చేస్తారు?
జవాబు:
మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం, శృంగవృక్షం గ్రామం. మా నాన్నగారు రామచంద్రరావుగారు ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఒకసారి మా యింట్లో చండీ హోమం తలపెట్టారు. దానికి కావలసిన సమిధలు సేకరించడానికి నేను, మా స్నేహితులు కలిసి మా దగ్గరలోని అడవికి వెళ్ళాము. రావి, మారేడు, నేరేడు సమిధల్ని సేకరించాము. అడవిలోపలికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది. మా ప్రాంతం వారు తేనె, మూలికలు, అనేక రకాల బెరళ్ళు, ఉసిరి, జిగురు, కుంకుళ్ళు, చింతపండు మొదలైనవి సేకరిస్తారు. అవి వారి అవసరాలకు ఉంచుకుని మిగతావి చుట్టు ప్రక్కల వారికి అమ్ముతారు.

ప్రశ్న 5.
మన జానపద కథలు, పురాణాలు పలుమార్లు అడవులను పేర్కొంటాయి. అటువంటి కథ ఏదైనా తరగతిలో చెప్పండి.
జవాబు:
మన పురాణాలలో ప్రఖ్యాతి గాంచినవి రామాయణ, మహాభారతాలు. ఈ రెండూ వనవాసాల్ని గురించి చెబుతున్నాయి. ఇది రామాయణానికి సంబంధించినది. రామునికి పట్టాభిషేకం ప్రకటించగానే, ఆయనకి మారుటి తల్లి అయినటువంటి ‘కైక’, 14 ఏళ్ళు అరణ్యవాసం శిక్ష ఆయనకి వేస్తుంది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా వనవాసానికి వెళతారు. ఆ అడవి మధ్య భారతదేశంలో చత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో విస్తరించి ఉన్నటువంటి అడవి. దండనకు ఉపయోగపడింది కాబట్టి దీనిని దండకారణ్యమని కూడా అన్నారు. అయితే ఈ అరణ్యవాసమే లోకకళ్యాణానికి దారి తీసింది. రావణుడు సీత నెత్తుకుపోవడం, రాముడు రావణున్ని చంపడం ఇవన్నీ ఈ అరణ్యవాసం మూలంగానే జరిగాయి.

ప్రశ్న 6.
అనేక అడవులను ప్రజలు పవిత్రంగా భావించి పూజిస్తారు. దేవుళ్లు, దేవతలు నివసించే ప్రాంతాలుగా కొన్ని అడవులు ప్రఖ్యాతిగాంచాయి. వాటి గురించి తెలుసుకుని తరగతి గదిలో చెప్పండి.
జవాబు:
వాపరయుగం తరువాత కలియుగం ప్రారంభం అయ్యే సమయంలో మునులు, ఋషులు అందరూ కలిసి బ్రహ్మదేవుని ప్రార్థించారట – కలియుగంలో ‘కలి’ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేము తపస్సు చేసుకోవడానికి మంచి ప్రదేశాన్ని చూపించండని అడిగారట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక పవిత్ర చక్రాన్ని తీసుకుని భూలోకం మీదకు విసిరాడట. అది ఉత్తరాన గోమతీ నదీ తీరంలో పాంచాల, కోసల (ప్రస్తుతం సీతాపూర్, U.P) ప్రాంతాల మధ్యలో పడిందట. ఆ ప్రాంతంలో వారిని తపస్సు చేసుకోమని బ్రహ్మ చెప్పాడట. అదే నేటి నైమిశారణ్యం చాలా పవిత్ర భూమి. భారతదేశంలో సూతుడు, శౌనకాది మహామునులకు చెప్పిన పురాణాలన్నీ ఇక్కడ చెప్పబడినవే. ఇది ఋషుల యజ్ఞయాగాదులతోనూ, తపోబలంతోను శక్తివంతమైన అడవి. మనం కూడా ఒకసారి చూసి వద్దాం రండి.

8th Class Social Textbook Page No.50

ప్రశ్న 7.
అడవి అంటే ఏమిటి? అడవిని అనేక రకాలుగా నిర్వచించవచ్చు. అడవికి నిర్వచనం రాయండి. వీటిని తరగతిలో చర్చించి అధిక శాతం విద్యార్థులకు సరైనవిగా అనిపించే అంశాలను రాయండి.
జవాబు:
చెట్లతో ఉన్న విశాలమైన భూ భాగాన్ని అడవి అని అంటారు.

నిర్వచనం :

  1. ఒక స్థలం యొక్క పరిసరాలు అన్ని వైపులా చెట్లతో ఆవరించబడి ఉంటే దానిని అడవి అంటారు.
  2. పర్యావరణాన్ని అనేక రకాల చెట్లతో ప్రభావితం చేసే ప్రాంతంను అడవి అంటారు.

విద్యార్థులకు సరియైనవిగా అనిపించే అంశాలు :

  1. స్థలం : చాలా పెద్దదై ఉండాలి.
  2. చెట్లు : అంత పెద్ద స్థలం ఒకే రకమైనగాని, అనేక రకాలయిన చెట్లతో ఆవరించబడియుండాలి.
  3. పర్యావరణాన్ని ప్రభావితం చేయటం : అడవుల వలన పర్యావరణం నిజంగానే ప్రభావితం అవుతుంది.

ప్రశ్న 8.
అడవి నేపథ్యంలో క్రింది చిత్రానికి ఒక వ్యాఖ్యానం రాయంది.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 6
వ్యాఖ్యానం:
“ముందు అడుగేస్తే నుయ్యి,
వెనుకడుగేస్తే గొయ్యి.”
“హద్దు మీరిన వినియోగం,
శూన్యమవును భవితవ్యం”

8th Class Social Textbook Page No.51

ప్రశ్న 9.
అడవులు ఉండటం ముఖ్యమా ? అడవులన్నింటినీ నరికివేసి వ్యవసాయానికి, గనుల తవ్వకానికి, కర్మాగారాల నిర్మాణానికి, మనుషుల నివాసానికి ఉపయోగిస్తే ఏమవుతుంది ? అడవులు లేకుండా మనం జీవించలేమా ? మీ తరగతిలో చర్చించండి.
జవాబు:
మానవులు, వృక్షాలు పరస్పర ఆధారితాలు. అడవులు లేకుండా మనుషులు జీవించలేరు. మనం వదిలిన CO2 వృక్షాలు, వృక్షాలు వదిలిన O2 మనము పీల్చుకుని జీవిస్తున్నాము. భూమి మీద 1/3వ వంతు వృక్షాలు, లేదా అడవులు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమౌతుంది లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మన జీవనానికి అవరోధం ఏర్పడుతుంది.

ప్రశ్న 10.
ఈ ఊరికి, పట్టణానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం ఏది ? ఈ ప్రాంతం వ్యవసాయ భూమిగా, గనులుగా, నివాస , ప్రాంతంగా మారకుండా ఇంకా చెట్లతో ఎందుకు ఉందో తెలుసుకోండి?
జవాబు:
మాది మారేడుమిల్లి గ్రామం. ఇది కొండపైన ఉన్నది. తూ.గో జిల్లాలోనిది. రంపచోడవరం అడవి ప్రాంతం కూడా మాకు చాలా దగ్గర. ఇవి రెండూ అటవీ ప్రాంతాలే. ఇది బ్రిటిషువారి హయాంలో కూడా స్వతంత్రంగానే నిలిచింది. గిరిజనుల హయాంలోనే చాలా వరకూ ఉంది. ఈ ప్రాంతంలో ఎటువంటి ఖనిజాలు బయల్పడలేదు. త్రవ్వకాలు జరుపబడలేదు. దీని భౌగోళిక పరిస్థితి, చారిత్రక అంశాల రీత్యా ఇది చెట్లతో నిండి అడవిగానే మిగిలిపోయింది.

8th Class Social Textbook Page No.54

ప్రశ్న 11.
సముద్ర తీరంలోని ప్రత్యేక పరిస్థితులను మడ చెట్లు ఎలా మలుచుకున్నాయో కనుక్కోండి.
జవాబు:
మడ అడవులు సముద్రతీర ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఉప్పునీటికి, సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి. సముద్ర అలలు ఈ ప్రాంతాలను రోజులో కొన్ని గంటల పాటు ముంచెత్తి తరువాత వెనక్కి తగ్గుతాయి. అంటే కొన్ని గం||ల పాటు ఉప్పునీటితోనూ, కొన్ని గంటల పాటు నీళ్ళు లేకుండానూ ఉంటుంది. ఇటువంటి క్లిష్టపరిస్థితులలో బతకటానికి ఈ చెట్లు కొన్ని ప్రత్యేక అంశాలను అలవరుచుకున్నాయి. ఇవి కొమ్మల నుండి గొట్టాలవంటి అమరిక కలిగిన వేర్లవంటి వాటిని కలిగి ఉండి అవి నేలలో పాతుకొనిపోయి ఉంటాయి. వీటి ద్వారా ఇవి నీటిని, వాటికి కావలసిన గాలిని పీల్చుకుంటాయి. అలలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక ఉప్పును వేర్ల దగ్గరే అడ్డగిస్తాయి. వీటి ఆకులలో ఉప్పును విసర్జించే గ్రంథులు ఉన్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 12.
నైజీరియాలోని భూమధ్యరేఖా ప్రాంత అడవుల గురించి చదివింది గుర్తుండి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని అడవులకూ, భూమధ్యరేఖా ప్రాంతపు అడవులకు ముఖ్యమైన తేడాలు ఏమిటి?
జవాబు:

భూమధ్యరేఖా ప్రాంతపు అడవులు ఆంధ్రప్రదేశ్ అడవులు
1) ఇవి భూమధ్యరేఖకు యిరువైపులా వ్యాపించి, ఉన్నాయి. 1) ఇవి భూమధ్యరేఖకి ఉత్తరాన మాత్రమే ఉన్నాయి.
2) ఇవి చాలా దట్టమైనవి. 2) ఇవి కొన్ని దట్టమైనవి, కొన్ని చాలా పలుచనివి.
3) ఇవి తడి, చిత్తడి నేలలో ఉంటాయి. 3) ఇవి ఎక్కువ కాలం పొడిగా ఉండే నేలలో ఉంటాయి.
4) అనేక రకాల వృక్షాలు పెరుగుతాయి. 4) చాలా తక్కువ రకాల వృక్షాలు ఉంటాయి.
5) ఇవి రవాణా సౌకర్యాలకు అనువుగా ఉండవు. 5) వీటిలో చాలా వరకు ప్రయాణం చేయడానికి, రవాణా సౌకర్యాలకు అనువుగా ఉంటాయి.

ప్రశ్న 13.
“మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వంద చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతు ఉంది” …… ఈ పరిస్థితి సరైనదేనా? తరగతిలో చర్చించండి.
జవాబు:
ఈ పరిస్థితి సరియైనది కాదు. దీనివలన మన రాష్ట్రంలో జీవ వైవిధ్యం అడుగంటిపోతుంది. వర్షాలు తగ్గిపోతాయి. ఉపరితల సారం కొట్టుకుపోతుంది. యింకా అనేక కారణాల వలన యిది విషమ పరిస్థితి అని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.56

ప్రశ్న 14.
a) అడవులను ప్రజలు ఉపయోగించుకుంటూ, వాటిని సంరక్షించడం సాధ్యమేనా?
b) చెట్లను కొట్టి, మార్కెట్టులో అమ్మి డబ్బు చేసుకోవచ్చని ఎవరైనా ఆశపెట్టి ఉంటే వాళ్ళు ఏమి చేసి ఉండేవాళ్ళు?
జవాబు:
a) సాధ్యమే. మన ప్రస్తుత సమాజంలో తోటలున్నవారు వాటి కాయలను, పళ్ళను అమ్ముకుని సంరక్షించుకున్నట్లే వీటిని సంరక్షించవచ్చు.

b) వారు కచ్చితంగా దీనిని వ్యతిరేకిస్తారు. వారు వారి అవసరాలకి కొమ్మో, రెమ్మో నరుకుతారేమో కాని ఎవరెంత ఆశచూపినా చెట్లు మాత్రం నరికి ఉండే వారు కాదు. ఎందుకంటే అడవి వారికి ఇల్లు వంటిది. ఉన్న యింటినే ఎవరూ కూలదోసుకోరు కదా !

8th Class Social Textbook Page No.57

ప్రశ్న 15.
నీలగిరి చెట్లు, తేయాకు తోటలకూ, అడవికీ మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా ? తరగతిలో చర్చించండి.
జవాబు:
అడవిలో ఉండే చెట్లు చాలా పొడవుగా ఉండి, పై భాగంలో దాని పొడవు ఎంత ఉందో దాదాపు అంత చుట్టుకొలతతో గుబురుగా కొమ్మలు, రెమ్మలు ఉండాలి. నీలగిరి చెట్లు పొడవుగానే ఉంటాయి కానీ, పై భాగంలో గుబురుగా ఉండవు. తేయాకు తోటల్లో మొక్కలు చాలా ఎత్తు పెరుగుతాయి కాని వాటిని ఎత్తు పెరగనివ్వరు. 3, 4 అడుగుల ఎత్తు పెరిగిన ‘వెంటనే కత్తిరిస్తారు. అంత కంటే ఎత్తు పెరిగితే అవి ఆకులు కోయటానికి అందక, పనికి రాకుండా పోతాయి. కాబట్టి ఈ మూడింటికీ మధ్య ఈ తేడాలు ఉన్నాయి.
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 4

8th Class Social Textbook Page No.58

ప్రశ్న 16.
అడవిని గిరిజనులు రక్షించడానికీ, అటవీ అధికారులు రక్షించడానికీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
అడవి గిరిజనులకు అమ్మ వంటిది. వారి జననం, జీవితం, మరణం అన్నీ ఆ అడవి తల్లి ఒడిలోనే. వారికి, అడవికి మధ్య తేడాను వారు భావించరు. కాబట్టి అడవికి వారు ఎటువంటి ముప్పు వాటిల్లనివ్వరు. చివరికి వారు చేసే వ్యవసాయంలో కూడా నేలను ఎక్కువ దున్నితే, నేల వదులయి మట్టి కొట్టుకు పోతుందని, అక్కడక్కడ గుంటలు చేసి దాంట్లో విత్తనాలు వేస్తారు.

అటవీ అధికారులు ఉద్యోగరీత్యా ఏవో ప్రాంతాల నుండి అక్కడకు వస్తారు. వారికి ఆ ప్రాంతంపై అభిమానం కాని, ప్రాణాలొడి దానిని రక్షించాలనే భావం కాని సాధారణంగా ఉండవు. వీరికి గిరిజనులపై విశ్వాసం కూడా ఉండదు. ఇవే అడవిని గిరిజనులు రక్షించటానికీ, అటవీ అధికారులు రక్షించడానికీ మధ్య తేడాలు.

ప్రశ్న 17.
ఏ పద్ధతి అనుసరించి ఉంటే బాగుండేదో తరగతిలో చర్చించండి.
జవాబు:
ప్రభుత్వం గిరిజన ప్రజలను తమ సాంప్రదాయ పద్ధతిలో జీవించనిచ్చి ఉంటే బాగుండి ఉండేదని మేము భావిస్తున్నాము. వారిని అడవుల నుండి వేరుచేసి అడవులకు, వారికి కూడా ద్రోహం చేసినట్లయింది. అంతేగాక వలస పాలకుల పాలనను అనుసరించినట్లయింది అని మేము భావిస్తున్నాము.

ప్రశ్న 18.
గత 200 సంవత్సరాలలో అడవులు తగ్గిపోతూ ఉండటానికి కారణాల జాబితా తయారు చేయండి. దీనికి పోడు వ్యవసాయం కూడా ఒక కారణమా ? మీ వాదనలు పేర్కొనండి.
జవాబు:
అడవులు తగ్గిపోవడానికి కారణాలు :

  1. వ్యవసాయం పెరుగుదల
  2. పశువులను మేపటం
  3. పెద్ద పెద్ద ప్రాజెక్టులు
  4. వంట చెరుకు, గృహవినియోగం కోసం ఎక్కువ ఉపయోగించడం
  5. పేపరు తయారీ
  6. గనుల త్రవ్వకం
  7. నూనె, గ్యాసు వెలికితీత
  8. కార్చిచ్చులు మొ||నవి.

దీనిలో పోడు వ్యవసాయం కూడా కొంత కారణమని చెప్పవచ్చు. పూర్వం గిరిజనులు అడవిపై ఆధారపడి జీవనం సాగించేవారు. వీరు కూడా ఎక్కువ శాతం ‘పోడు’ మీద ఆధారపడేసరికి అడవులు వ్యవసాయ భూములుగా మారుతున్నాయి. వీటిలో మళ్ళీ చెట్లు పెరగాలంటే దానికి చాలా ఏళ్ళు పడుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 19.
ప్రభుత్వం విధించిన భూమి శిస్తును గిరిజనులు కట్టలేకపోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
బ్రిటిషు వారు ఒక్క కలంపోటుతో గిరిజనుల హక్కులను నేలరాసి, ఈ భూమిని వ్యవసాయానికి, జమిందార్లకు, రైతులకు ఇచ్చి ఆదాయాన్ని పొందాలనుకున్నారు. ఏ హక్కులు లేని గిరిజనులు కూలీలైనారు. గిరిజనులు పొందిన భూములకు శిస్తులు చెల్లించాల్సి వచ్చేది. ఇవి కట్టడానికి వారి దగ్గర సొమ్ములుండవు. కారణం గిరిజనులు వారి రోజు వారీ గ్రాసాన్నీ చూసుకునే వారు తప్ప దాచుకోవడం, మదుపు చేయడం లాంటి అవకాశాలు, అవసరాలు వారికుండేవి కావు – కాబట్టి వారు ఈ శిస్తులను చెల్లించలేకపోయేవారు.

8th Class Social Textbook Page No.60

ప్రశ్న 20.
గత 200 సంవత్సరాలుగా గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ఈ చట్టం ఎంతవరకు తీరుస్తుంది?
జవాబు:
చట్టం చేయటం వలన మాత్రమే గిరిజనులకు జరిగిన అన్యాయం తీరదు. దానిని సరిగా అమలు జరిగేలా పరిస్థితులు ఉంటేనే మనం మార్పును చూడగలం.

ప్రశ్న 21.
సి.ఎఫ్. ఎమ్, ఇతర సామాజిక అటవీ పథకాలకు సంబంధించి మీ పెద్ద వాళ్ళ అనుభవాలను తెలుసుకోండి.
జవాబు:
అటవీ విధానాలను బ్రిటిషు వారి కాలంలోనే ప్రవేశపెట్టారు. 1882లో మద్రాసు ప్రెసిడెన్సీలో మద్రాసు అటవీ చట్టాన్ని ప్రవేశపెట్టి దాని తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టంగా మార్చారు. 1915లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1956, 1967, 1970, 1971లలో ఆంధ్రప్రదేశ్ అటవీ విధానాలను తయారుచేస్తారు. చివరికి భారతదేశం 1990లో ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ప్రకటించింది. 1993లో ఆంధ్రప్రదేశ్ అటవీ విధానాన్ని ప్రకటిస్తూ దానినే సి.ఎఫ్.ఎమ్ గా పేరు మార్చింది. అయితే 1990 తర్వాత వచ్చినవన్నీ ప్రభుత్వం, గిరిజనులు ఇద్దరూ అడవులను పరిరక్షించవలసినదిగా చెప్పాయి. వీటన్నిటి లోటుపాట్లను సవరిస్తూ, 2006లో చేసిన అటవీ చట్టం గిరిజనులకు పూర్వపు హక్కులను పునరుద్ధరింపచేసింది. హక్కులు, చట్టాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నపుడే విజయవంతం అవుతాయి. లేకుంటే పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి’ అక్కడే అన్నట్లు ఉంటుంది. ఇంతేగాక 1976లో సామాజిక అడవుల పెంపకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అడవుల పైనున్న ఒత్తిడిని తగ్గించి అన్ని రకాల ఖాళీ నేలలలో చెట్లను పెంచడమే దీని ముఖ్యోద్దేశం.

8th Class Social Textbook Page No.61

ప్రశ్న 22.
ఈ విషయాన్ని తరగతిలో చర్చించండి – గిరిజన ప్రజలకు జరిగిన అన్యాయాలను సరిచేయడానికి ఇదే సరియైన మార్గమా? అడవులను కాపాడటంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? దీనికి ఏ యితర చర్యలు చేపట్టాలి
జవాబు:
గిరిజన ప్రజలకు జరిగిన అన్యాయాలను సరిచేయడానికి ఇది సరియైన మార్గమని నేను విశ్వసిస్తున్నాను. అడవిలో పుట్టి పెరిగిన వారే అడవిని రక్షించగలరు. అయితే వాటిని గిరిజనులు వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా చూడాల్సిన అవసరం ఉంది. వారికి కావలసిన కనీస అవసరాలకు కొంత ప్రభుత్వం మార్గం చూపించగలిగితే వారు ఎటువంటి వ్యతిరేక చర్యలకు పోకుండా ఉండే అవకాశం ఉంటుంది.

పట నైపుణ్యాలు

ప్రశ్న 23.
మీకీయబడిన భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:

  1. హిమాలయా ఆల్ఫైన్ అడవులు
  2. కేరళ అడవులు
  3. శ్రీకాకుళం
  4. పశ్చిమ కనుమలలోని అనైముడిలోని అడవులు
  5. దండకారణ్యం

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 7

8th Class Social Textbook Page No.54

ప్రశ్న 24.
ఆంధ్రప్రదేశ్ లో అడవులను చూపించే పటం చూడండి. మీ జిల్లాలో అడవులు ఉన్నాయా ? ఉంటే, అవి ఎటువంటి అడవులు?
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 9
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ. మాకు 20 కి||మీల దూరంలో ‘కోరింగ సాంక్చువరీ’ ఉన్నది. దాని దగ్గర మడ అడవులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు వెనుకజలాలున్నాయి. ఈ ప్రాంతంలోనే ఈ మడ అడవులు ఉన్నాయి.