AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం

10th Class Telugu 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ప్రశ్నలు – జవాబులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం 1
ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
పై చిత్రంలో రామలక్ష్మణులు, వారి యెదుట సుగ్రీవుడు, హనుమంతుడు, మరో ఇద్దరు వానర శ్రేష్ఠులు ఉన్నారు.

ప్రశ్న 2.
ఎవరెవరి మధ్య సంభాషణ ఎందుకు జరుగుతున్నదో చెప్పండి.
జవాబు:
రామలక్ష్మణులకూ, సుగ్రీవునికీ మధ్య వారు ఒకరితో ఒకరు స్నేహం చేసుకోడానికి సంభాషణ జరుగుతోంది. సీతమ్మ జాడను తెలిసికొనివస్తానని సుగ్రీవుడు రామునికి చెప్పాడు. సుగ్రీవుని అన్న వాలిని చంపి, కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవునికి పట్టం కడతానని, రాముడు సుగ్రీవునికి మాట ఇచ్చాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
‘సీత’ జాడ తెలుసుకున్నది ఎవరు? ఆయన ఏ మార్గంలో లంకకు చేరాడు?
జవాబు:
సీతమ్మ జాడను హనుమంతుడు తెలిసికొన్నాడు. హనుమంతుడు సముద్రంపై నుండి ఆకాశమార్గంలో ఎగిరి, లంకకు చేరాడు.

ఇవి చేయండి.

1. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.
జవాబు:
మీ ఉపాధ్యాయుల సహాయంతో పాఠంలోని పద్యాలను, రాగముతో, భావం తెలిసేలా చక్కగా చదవడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘కటకట……….. పోయన దగెగా’ – పద్యభావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
కవులు సామాన్యంగా సముద్రాన్ని భూమి అనే స్త్రీ ధరించిన వస్త్రంలా ఉందని ఉత్ప్రేక్షిస్తారు. ఇక్కడ లంక చుట్టూ సముద్రం ఆవరించి ఉండడం వల్ల కవి, ఆ సముద్రాన్ని, లంకా నగరం కోటగోడ చుట్టూ, శత్రువులు రాకుండా తవ్విన లోతైన కందకమేమో అన్నట్లు ఉందని ఉత్ప్రేక్షించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
పాఠానికి ‘సముద్రలంఘనం’ శీర్షిక సరిపోయిందా? ఏ విధంగానో తెలపండి.
జవాబు:
ఈ పాఠంలో మహేంద్రగిరి నుండి త్రికూట పర్వతం మీదికి హనుమంతుడు ఎగిరి వెళ్ళిన ఘట్టాన్ని కవి వర్ణించాడు. హనుమంతుడు ఎగిరినప్పుడు ఏమయ్యిందో ఈ పాఠంలో చెప్పాడు.

హనుమంతుడు ఎగిరే ముందు ఏమి చేశాడో, ఈ పాఠంలో ఉంది. సముద్రం మీద వెడుతున్న హనుమంతుడు బాణంలా దూసుకుపోయాడని చెప్పాడు. ఎగిరి వెళ్ళేటప్పుడు అతని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలిపోయి అది చూసేవారికి ఎలా కనిపించిందో కవి చెప్పాడు.

హనుమంతుడు మహేంద్రగిరి నుండి త్రికూటగిరికి దాటి వెళ్ళడం గురించి, ఈ పాఠంలో ఉంది. కాబట్టి ఈ పాఠానికి “సముద్రలంఘనం” అన్న పేరు చక్కగా సరిపోయింది.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది భావం వచ్చే పద్యపాదాలు గుర్తించి, సందర్భం వివరించండి.
అ) ప్రవాహ తరంగాలు ఆకాశాని కెగిశాయి.
జవాబు:
“ఝరీతరంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి పడి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు మహేంద్ర పర్వతంపై అడుగువేసి, ఎగరడంతో ఆ పర్వతం కంపించడంతో ఆ పర్వత శిఖరంపై గల సెలయేళ్ళ కెరటాలు అన్నీ, ఆకాశమునకు ఎగిరాయి అని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఆ) ఒకచోట నిలబడి దక్షిణం వైపు చూశాడు.
జవాబు:
“ఒక్కచో నిల్చి దక్షిణ దిక్కుఁజూచి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు సముద్రం మీదికి ఎగిరేటప్పుడు అతని వేగానికి పర్వత శిఖరాలు చలించాయి అనీ, హనుమంతుడు పర్వతాన్ని ఎక్కి అంతటా తిరిగాడనీ, ఒకచోట నిలబడి దక్షిణ దిశవైపు చూచాడనీ, కవి వర్ణించిన సందర్భంలోనిది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) ఒక గొప్పధ్వని పుట్టింది.
జవాబు:
“ఒక మహారవం బుదయింపన్”- అనే పద్యపాదం, పై అర్థాన్ని ఇస్తుంది. కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణం, గొప్ప ధ్వని వచ్చేలా, రాక్షసుల పట్టణం వైపు వేగంగా వెళ్ళిందని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఈ) బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్లున్నది.
జవాబు:
“బలిమందిరంబు వాకిలియొ యనఁగ” అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుని పిక్కల నుండి పుట్టిన గాలికి, సముద్ర జలం లోతుగా చీలింది. ఆ దృశ్యం ఆదిశేషుడు హనుమంతుని చూడ్డానికి వచ్చి తలుపులు తెరిచిన బలి చక్రవర్తి ఇంటివాకిలా? అన్నట్లు ఉందని కవి చెప్పిన సందర్భంలోనిది.

2. పాఠంలోని పద్యాలలో హనుమంతుని సముద్రలంఘనానికి సంబంధించిన వర్ణనలు ఉన్నాయి కదా! కవి కింది అంశాలను వేటితో పోల్చాడు? ఆ పద్యపాదాల కింద గీత గీయండి. చదవండి.

అ) హనుమంతుని అడుగులు
జవాబు:
అడుగులొత్తిన పట్లఁ బిడుగు మొత్తినయట్ల.

ఆ) హనుమంతుని చూపు
జవాబు:
భావిసేతు వచ్చుపడ లంకకడకును సూత్రపట్టుమాడ్కిఁ జూడ్కి వెలుఁగ

ఇ) హనుమంతుడు ఆకాశంలో ప్రయాణించడం ,
జవాబు:
విపరీతగతిన్ దోల దొరకొనెనొ, రవియిటు దేలం బెనుగాడితోడి తేరు

3. కింది పద్యం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాన్ని కుండలీకరణాలలో ( ) రాయండి.
తే॥ గీ॥ పవన తనయ నీ వర్గము, స్వర్ణసమము
వాయుపుత్ర నీ వేగము, వాయుసమము
అసుర వనమును కాల్చు నీ వగ్నిసమము
రామదూత నీ చరితము, రమ్యమయము.

అ) ఆంజనేయుని దేహకాంతి స్వర్ణసమం కదా ! స్వర్ణమంటే
i) వెండి
ii) ఇత్తడి
iii) బంగారం
iv) రాగి
జవాబు:
iii) బంగారం

ఆ) హనుమంతుని వేగం దీనితో సమానమైంది.
i) విమానంతో
ii) పక్షితో
iii) గరుడునితో
iv) వాయువుతో
జవాబు:
iv) వాయువుతో

ఇ) అసురులు ఎవరంటే
i) దేవతలు
ii) పాములు
iii) రాక్షసులు
iv) గంధర్వులు
జవాబు:
iii) రాక్షసులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఈ) రమ్యచరితుడైన హనుమంతుడు ఈ విధంగా ప్రసిద్ధుడు.
i) శివదూతగా
ii) ఇంద్రదూతగా
iii) బ్రహ్మదూతగా
iv) రామదూతగా
జవాబు:
iv) రామదూతగా

ఉ) అసురవనాన్ని కాల్చే సమయంలో హనుమ ఎలాంటివాడు?
i) అగ్ని
ii) వాయువు
iii) ఇంద్రుడు
iv) రాముడు
జవాబు:
i) అగ్ని

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అ) హనుమంతుడికి లంక ఎలా కనిపించింది?
జవాబు:
సహజంగా సముద్రం, భూదేవి నడుమునకు కట్టిన వస్త్రంలా శోభిస్తుంది. అటువంటి సముద్రం, లంక వైపుకు వచ్చి, దుష్టరాక్షసులున్న లంకా నగరం కోటకు, చుట్టూ త్రవ్విన కందకంలా ఇప్పుడు హనుమంతుడికి కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు ఎలా సిద్ధమై లంఘించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి సిద్ధమై, గట్టిగా కొండపై ఒత్తి అడుగులు వేశాడు. తన తోకను అటు ఇటూ తిప్పాడు. తన చేతితో కొండను బలంగా చరిచాడు. గట్టిగా సింహనాదం చేశాడు. వాయుదేవునిలా పర్వత శిఖరాలు కదిలేలా తన శరీరాన్ని పెంచాడు. కొండపైకి ఎక్కి అటూఇటూ తిరిగాడు. తరువాత ఒకచోట నిలబడి, దక్షిణ దిక్కు వైపు చూశాడు.

ఇ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు సమీపంలోని వారికి ఏమనిపించింది?
జవాబు:
హనుమంతుడు కొండను అణగదొక్కి ఆకాశంపైకి ఎగిరి, ప్రయాణిస్తూ ఉంటే, సమీపంలోని వారికి, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లు అనిపించింది.

ఈ) హనుమంతుడు లంకవైపు ఎలా ఎగిరాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి తన చేతులను నడుమునకు ఆనించి, తోకను ఆకాశ వీధిలోకి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చి, తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి లంఘించాడు. హనుమంతుడు అప్పుడు కొండ అనే విల్లు నుండి వెలువడిన బాణంలా లంక వైపుకు దూసుకుపోయాడు.

ఉ) మహావేగంతో వెడుతున్న హనుమంతుని చూసి దేవతలు ఏమనుకున్నారు?
జవాబు:
వాయుపుత్రుడైన హనుమంతుడు తన తోకతో పాటు ఎగరడం చూసి, దేవతలు “సూర్యుడు విపరీతమైన వేగంతో పెద్ద
కోడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ అటు వచ్చాడేమో” అనుకున్నారు.

5. కింది ప్రశ్నలకు ఐదేసి వాఠ్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమై అడుగులు వేసినపుడు పెద్దపెద్ద కొండలు బద్దలై, చెట్లు పెకిలింపబడి, ఏనుగులూ, సింహాలూ పరుగులు పెట్టాయి. కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని బలం ఎంతటిదో ఊహించి రాయండి.
జవాబు:
హనుమంతుని బలం వర్ణనా తీతం. అతడు కొండలను’ పిండి చేసేటంత బరువూ, శక్తి, బలం కలవాడు. అందుకే అతడు అడుగులు వేస్తే, పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. అతడు వాయుదేవుని అంత వేగం గలవాడు. అందుకే అతడు తోకను తిప్పితే, అక్కడి చెట్లు అన్నీ కూలిపోయి బయళ్ళు ఏర్పడ్డాయి. అతడు చేతితో గట్టిగా చరిస్తే ఏదో కర్రతో కొట్టినట్లు, క్రూర జంతువులు అన్నీ బెదరి పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే అక్కడి కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని కంఠధ్వని, మహా గంభీరమైనదని తెలుస్తోంది.

హనుమంతుడు మహా బలవంతుడు, శక్తిమంతుడు అయినందువల్లనే తాను ఒక్కడూ, నూరు యోజనాల సముద్రం దాటి వెళ్ళి లంకిణిని చంపి, అశోక వనాన్ని భగ్నం చేసి, లక్షల కొద్దీ రాక్షసులను చంపి, లంకను అగ్నితో కాల్చి, రావణునికి బుద్ధి చెప్పి, సీత జాడను తెలిసికొని రాముని వద్దకు తిరిగివచ్చాడు.

ఆ) వానర సైన్యంలో ఎంతోమంది వీరులుండగా సముద్రలంఘనానికి హనుమంతున్లే ఎన్నుకోడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
మిగిలిన వానరులలో కొందరు తాము నూరు యోజనాల దూరం ఎగిరి వెళ్ళలేమన్నారు. మరికొందరు ఎగిరి వెళ్ళినా, తిరిగి రాలేమన్నారు.

హనుమంతుడికి బ్రహ్మ శాపం వల్ల తన బలం తనకు తెలియదు. అతడు వాయుదేవుని పుత్రుడు. అతడు వాయుదేవునితో సమాన బలం గలవాడు. 10 వేల యోజనాల దూరం దాటగలవాడు. అదీగాక శ్రీరాముడు హనుమంతుని బలాన్ని ముందే గుర్తించి, హనుమంతుని చేతికే, సీతమ్మకు ఇమ్మని, తన ఉంగరాన్ని కూడా ఇచ్చాడు.

హనుమంతునివల్లే ఆ కార్యం నెరవేరుతుందని జాంబవంతుడు సలహా చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని వెళ్ళి రమ్మని ప్రోత్సహించాడు. ఈ కారణంగా హనుమంతుణే, సముద్రలంఘనానికి వానరులు ఎన్నుకున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టల ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించి పోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తప్పక సీత జాడను తెలిసికొని రాగలడని, ముందుగానే తన తోటి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ఈ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగరగా సమీపంలోని వారికి ఒక పెద్ద కొండ ఎగిరిందా! అని అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో రాయండి.
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ముందు తన శరీరాన్ని బాగా పెంచాడు. పర్వదినాలలో ఉప్పొంగే సముద్రుడిలా శరీరాన్ని పెంచాడు. అతడు పర్వతమంత శరీరాన్ని ధరించాడు. హనుమంతుడు సముద్రం మీద ఎగిరేటప్పుడు అతని నీడ, పదియోజనాల పొడవు, ముప్ఫైయోజనాల వెడల్పు ఉందని రామాయణంలో చెప్పబడి ఉంది. అంత గొప్ప శరీరం కల హనుమంతుడు చూసేవారికి తెక్కలున్న పర్వతం వలె కనిపించాడు.

అందుకే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఒక పెద్ద కొండ ఎగిరిందా అని ప్రక్కనున్న వాళ్ళకి అనిపించింది.

6. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు అక్కడి రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి అక్కడి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద్ర గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రాన్ని చూసి, చెవులు రిక్కించి, చేతులు నడుముకు ఆనించి, తన తోకను ఆకాశం వైపుకు పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, తాను నిలబడ్డ కొండను క్రిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు. అప్పుడు చూచేవాళ్ళకు పర్వతం ఎగురుతున్నట్లు అనిపించింది. బాణంలా ధ్వని చేసుకుంటూ అతడు వేగంగా సముద్రం మీంచి ఎగిరాడు.

హనుమంతుని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలి, రాముని కోప ప్రవాహం, లంకకు చేరడానికి తవ్విన కాలువలా కనిపించింది. ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలిలా కనిపించింది. సేతు నిర్మాణానికి త్రవ్విన పునాదిలా కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, కిందికి వంగి, తన చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, తన పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను కిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగురుతున్నట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచి పెట్టబడిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు కాడి ఉన్న తన రథాన్ని వేగంగా తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి, పాతాళంలో ఉన్న పాములకు ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా అది, రాముని క్రోధ రసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం వాకిలిలా కనిపించింది. ఆ విధంగా హనుమ త్రికూట పర్వత శిఖరం చేరాడు.

7. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.

1. హనుమంతుడి సముద్రలంఘనానికి ముందు వానరులందరూ మహేంద్రగిరికి చేరుకున్నారు. ఎవరు సముద్రాన్ని దాటగలరు? అనే చర్చ బయలుదేరింది. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు ఇతర వానరులు ఉన్నారు. వాళ్లు ఏమేమి మాట్లాడుకొని ఉంటారు? సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
మహేంద్రగిరి వద్ద హనుమంతుడు – జాంబవంతుడు – అంగదుడు
ఇతర వానరుల మధ్య సంభాషణ

అంగదుడు : వానరులారా ! మనలో ఎవరు సముద్రాన్ని దాటి, మా పినతండ్రి సుగ్రీవుని ప్రతిజ్ఞను నిలబెట్టగలరు? మీరు ఎంతెంత దూరం సముద్రం దాటగలరో చెప్పండి.

శరభుడు : యువరాజా ! నేను ముప్పై యోజనాల దూరం దాటగలను.

మైందుడు : యువరాజా ! నేను డెబ్బె యోజనాల దూరం వరకూ దాటగలను.

జాంబవంతుడు : మనము తప్పక రామకార్యం సాధించాలి. ఒకప్పుడు నాకు ఎగిరేందుకు మంచి బలం ఉండేది. నేనిప్పుడు ముసలివాణ్ణి అయ్యాను. నేను ఇప్పటికీ 100 యోజనాలు దూరం దాటగలను. కాని తిరిగి రాలేనేమో ? అంగదా ! నీవు నూరు యోజనాల దూరం దాటి తిరిగి వెళ్ళి రాగలవు. కాని యువరాజువైన నిన్ను మేము పంపగూడదు. నేను సరయిన వాణ్ణి మీకు చూపిస్తా.

అంగదుడు : తాతా ! జాంబవంతా ! మనలో సముద్రం దాటి తిరిగి రాగల వీరుణ్ణి మాకు చూపించు”.

జాంబవంతుడు : ఆంజనేయా ! నీవు రామ, సుగ్రీవులంతటి బలం కలవాడవు. నీవు చిన్నప్పుడే 300 యోజనాల దూరం ఎగిరి సూర్యుడిని చేరిన వాడవు. మన వానరులంతా దిగులుగా ఉన్నారు. నీవు సముద్రం దాటి తప్పక తిరిగి రాగలవు. వెళ్ళిరా ! నాయనా !

హనుమంతుడు : తాతా ! నీవు చెప్పినది నిజము. నేను గరుడునికి అనేక వేల పర్యాయాలు ప్రదక్షిణం చేయగలను. నేను సీతమ్మను చూడగలను. నేను వాయువుతో సమానుడిని. 10 వేల యోజనాలు దూరం వెళ్ళి రాగలను.

అంగదుడు : భేష్ ! ఆంజనేయా! నీవే మా విచారాన్ని తీర్చగలవు. నీవు సముద్రం దాటి వెళ్ళి సీతమ్మ జాడ తెలిసికొనిరా.

హనుమంతుడు : వానరులారా ! నన్ను దీవించండి.

జాంబవంతుడు : మంచిది నాయనా ! నీవు తప్పక కార్యం సాధిస్తావు. నీకు నా దీవెనలు. నాయనా వెంటనే బయలు దేరు.

హనుమంతుడు : మీరు ధైర్యంగా ఉండండి. నేను తప్పక కార్యం సాధించి వస్తా. మిత్రులారా ! సెలవు.
(లేదా)
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ, మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:

లేఖ

విశాఖపట్టణం,
x x x x x

 

మిత్రుడు ప్రసాదు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను. ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
యస్. ప్రసాదు,
S/O. యస్. రమణారావుగారు,
ఇంటి నెం. 2-6-15, గాంధీపురం, కాకినాడ,
తూ||గో॥జిల్లా, ఆం.ప్ర.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

మీ పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశంలో లేదా మరే ఇతర కార్యక్రమంలోనో హనుమంతుని ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించాలి. ఇందుకోసం కావలసిన సామాగ్రిని తయారుచేయండి.
ఉదా : కిరీటం, గద, తోక మొదలగునవి. కావాల్సిన వాక్యాలను రాయండి, అభ్యాసం చేయండి, ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థికృత్యం

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానారక పదాలను ఖాళీలలో రాయండి.

అ) హనుమంతుడు కొండకొమ్మున నిలబడ్డాడు, ఆ …….. న అతడు సూర్యగోళంలా ఉన్నాడు. (కూటాగ్రము)
ఆ) వివరములో సర్పముంది. ఆ ……………….. లో చేయిపెట్టకు. (రంధ్రము)
ఇ) హనుమంతుడెగిరితే ధూళి నభమునకు ఎగిసింది. అది ……………. అంతటా వ్యాపించింది. తర్వాత …………….. లోని సూర్యుని కూడా కమ్మేసింది. (ఉప్పరము, ఆకాశము)

2. కింది ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాసి సొంత వాక్యాలలో ప్రయోగించండి.

అ) సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు.
జవాబు:
సముద్రము (ప్ర) – సంద్రము (వి)
సొంతవాక్యాలు:
ఓడలు సంద్రంలో తిరుగుతుంటాయి.

ఆ) దక్షిణ దిశ యముని స్థానం.
జవాబు:
దిశ (ప్ర) – దెస (వి)
సొంతవాక్యాలు:
రాజుగారి కీర్తి దెసలందు వ్యాపించింది.

ఇ) మంచి గొనములు అలవరచుకోండి.
జవాబు:
గుణములు (ప్ర) – గొనములు (వి)
సొంతవాక్యాలు:
మంచి గుణములు కలవారిని అందరు గౌరవిస్తారు.

ఈ) నిముసమైనా వృథా చేయకు.
జవాబు:
నిమిషము(ప్ర) – నిముసము (వి)
సొంతవాక్యాలు:
విద్యార్థులు నిమిషం వృథా కాకుండా చదువుకోవాలి.

ఉ) అగ్గిలో చేయిపెడితే కాలుతుంది.
జవాబు:
అగ్ని (ప్ర) – అగ్గి (వి)
సొంతవాక్యాలు:
అగ్నిలో ఏ వస్తువు వేసినా తగలబడిపోతుంది.

3. కింద ఇచ్చిన పదాలకు వ్యుత్పత్త్యర్థాలను జతచేయండి.

పదంవ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం1. అపారమైన తీరం గలది.
ఆ) అమరుడు2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఇ) ఉదధి3. జూలు కలిగినది.
ఈ) ప్రభంజనం4. కర్మకారునిచే చేయబడినది.
ఉ) దానవులు5. ఉదకము దీని యందు ధరించబడును.
ఊ) కేసరి6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఋ) ధరాధరం7. మరణము లేనివారు.
ఋ) పారావారం8. ధరను ధరించునది.

జవాబు:

పదంవ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం4. కర్మకారునిచే చేయబడినది.
ఆ) అమరుడు7. మరణము లేనివారు.
ఇ) ఉదధి5. ఉదకము దీని యందు ధరించబడును.
ఈ) ప్రభంజనం6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఉ) దానవులు2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఊ) కేసరి3. జూలు కలిగినది.
ఋ) ధరాధరం8. ధరను ధరించునది.
ఋ) పారావారం1. అపారమైన తీరం గలది.

వ్యాకరణాంశాలు

సంధులు, సమాసాలు

1. కింది పదాలు విడదీసి సంధి పేరు రాయండి.
అ) హరియపుడు
జవాబు:
హరి + అపుడు . – – (హరి + య్ + అపుడు) – యడాగమం.

ఆ) కూటాగ్రవీధి
జవాబు:
కూట + అగ్రవీధి = (అ + అ = ఆ) – – సవర్ణదీర్ఘ సంధి

ఇ) పురాభిముఖుడు
జవాబు:
పుర + అభిముఖుడు = (అ + అ = ఆ) ‘ – సవర్ణదీర్ఘ సంధి

ఈ) అణగదొక్కి
జవాబు:
అణగన్ + తొక్కి = (‘త’ – ‘ద’ గా మారింది) – సరళాదేశ సంధి

ఉ) వాడుగొట్టె జ. వాడు + కొట్టి = (‘క’ – ‘K’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఊ) నీవుడక్కరివి
జవాబు:
నీవు + టక్కరివి : ‘ట’ – ‘డ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఋ) వారు వోరు
జవాబు:
వారు + పోరు = (‘ప’ – ‘వ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

బ) రారుగదా
జవాబు:
రారు + కదా = (‘క’ – ‘X’ గా మారింది) – గసడదవాదేశ సంధి

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

2) పాఠ్యాంశం నుండి షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణలు రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి.
ఉదా : కూటాగ్రము : కూటము యొక్క అగ్రము – షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:

సమాసములువిగ్రహవాక్యముసమాసనామము
1) తరంగ ఘటలుతరంగముల యొక్క ఘటలుషష్ఠీ తత్పురుష సమాసం
2) తమ తండ్రితమ యొక్క తండ్రిషష్ఠీ తత్పురుష సమాసం
3) కూటకోటులుకూటము యొక్క కోటులుషష్ఠీ తత్పురుష సమాసం
4) గాడ్పు కొడుకుగాడ్పు యొక్క కొడుకుషష్ఠీ తత్పురుష సమాసం
5) ధరణీ కటి తటముధరణి యొక్క కటి తటముషష్ఠీ తత్పురుష సమాసం
6) వప్ర పరిఘవప్రమునకు పరిఘషష్ఠీ తత్పురుష సమాసం
7) గాడ్పువేల్పుపట్టిగాడ్పువేల్పునకు పట్టిషష్ఠీ తత్పురుష సమాసం
8) ఏటిజోటి మగడుఏటి జోటి యొక్క మగడుషష్ఠీ తత్పురుష సమాసం
9) శ్రవణ ద్వంద్వంబుశ్రవణముల యొక్క ద్వంద్వముషష్ఠీ తత్పురుష సమాసం
10) కటిసీమకటి యొక్క సీమషష్ఠీ తత్పురుష సమాసం
11) నభీవీథినభస్సు యొక్క వీథిషష్ఠీ తత్పురుష సమాసం
12) పురాభిముఖంబుపురమునకు అభిముఖముషష్ఠీ తత్పురుష సమాసం
13) సురగరుడ దురవలోకముసురగరుడులకు దురవలోకముషష్ఠీ తత్పురుష సమాసం
14) కరువలి వేలుపు కొడుకుకరువలి వేలుపునకు కొడుకుషష్ఠీ తత్పురుష సమాసం
15) పవనజ జంఘపవనజ జంఘషష్ఠీ తత్పురుష సమాసం
16) పవనాశనకోటిపవనాశనుల యొక్క కోటిషష్ఠీ తత్పురుష సమాసం
17) రఘువరేణ్యుడురఘువంశజులలో వరేణ్యుడుషష్ఠీ తత్పురుష సమాసం
18) రఘువరేణ్య క్రోధరసమురఘువరేణ్యుని యొక్క క్రోధరసముషష్ఠీ తత్పురుష సమాసం
19) సేతుబంధముసేతువు యొక్క బంధముషష్ఠీ తత్పురుష సమాసం
20) బలిమందిరముబలి యొక్క మందిరముషష్ఠీ తత్పురుష సమాసం

అలంకారాలు :

శబ్దాలంకారాల్లో వృత్త్యనుప్రాస, అంత్యానుప్రాస లాంటివే మరికొన్ని ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.
1. ముక్తపదగ్రసం:
కింది పద్యాన్ని పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
కం. మన వేటికి నూతనమా !
తన మానినిఁ బ్రేమఁ దనకుఁ దక్కితి ననుమా
నను మానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే.

పై పద్యంలోని ప్రత్యేకతను గమనించారు కదా!

1) పద్యంలో మొదటి పాదం చివర ఉన్న తనమా అనే అక్షరాలు, రెండవపాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
2) రెండవ పాదము చివర ఉన్న ననుమా అనే మూడు అక్షరాలు, మూడవ పాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
3) మూడవ పాదము చివరన ఉన్న దనరం అనే మూడక్షరాలు, తిరిగి నాల్గవ పాదం మొదట ప్రయోగింపబడ్డాయి.
4) ఈ విధంగా ముందు పాదం చివర విడిచిపెట్టబడ్డ పదాలే, తరువాతి పాదాల మొదట తిరిగివచ్చాయి.

ముక్తపదగ్రస్త అలంకారం:

1) ఒక పద్యపాదంగాని, వాక్యంగాని ఏ పదంతో పూర్తి అవుతుందో, అదే పదంతో తర్వాత పాదం
(లేక)
వాక్యం మొదలవుతుంది. దీన్నే ‘ముక్తపదగ్రస్త అలంకారం’ అంటారు.

2. యమకము :
కింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.

అ) లేమా ! దనుజుల గెలువఁగలేమా
(లేమ’ అంటే స్త్రీ ; ‘గెలువగలేమా’ అంటే గెలవడానికి మేము ఇక్కడ లేమా (అంటే ఉన్నాం ‘ కదా!) అని భావము.

ఆ) ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది.
(‘తోరణం’ అంటే ద్వారానికి కట్టే అలంకారం ; ‘రణం’ అంటే యుద్ధము.

గమనిక :
పై రెండు ఉదాహరణములలోనూ, ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించబడింది. దీనినే ‘యమకాలంకారం’ అంటారు.

యమకము :
(వివరణ) రెండు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదములు, తిరిగి తిరిగి అర్థభేదంతో వస్తే అది ‘యమకాలంకారము’.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

3. లాటానుప్రాస: కింది కవితా భాగాలను/ వాక్యాలను చదవండి. ప్రత్యేకతను గమనించండి.

అ) హరి భజియించు హస్తములు హస్తములు.
గమనిక :
పై వాక్యంలో హస్తములు అనే పదము ఒకే ఆద్దంతో వరుసగా రెండుసార్లు వచ్చాయి.

ఇక్కడ హస్తములు అన్న పదం యొక్క అర్థము ఒకటే అయినా, వాటి తాత్పర్యము భేదముంది. అందులో ‘హస్తములు’ అనే మొదటి పదానికి ‘చేతులే’ అని భావము. ‘హస్తములు’ అనే రెండవసారి వచ్చిన దానిని, నిజమైన చేతులు అని భావము.

ఆ) చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ
గమనిక :
ఇక్కడ ఈ వాక్యంలో ‘సేవ’ అనే పదము రెండుసార్లు వచ్చింది. వాటి అర్థాలు సమానమే. కాని తాత్పర్యం వేరుగా ఉంటుంది.

అందులో మొదటి ‘సేవ’ అనే పదానికి, సేవించుట అని భావము. రెండవ ‘సేవ’ అనే పదానికి, ‘నిజమైన సేవ’ అని తాత్పర్యము.

పై రెండు సందర్భాల్లోనూ ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు. ఈ విధంగా ఒకే పదాన్ని, అర్థం ఒకటే అయినా తాత్పర్యభేదంతో ప్రయోగించడాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.

4 నుగాగమ సంధి:
కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.

అ) చేయునతడు
జవాబు:
చేయు + అతడు

ఆ) వచ్చునప్పుడు
జవాబు:
వచ్చు + అప్పుడు
గమనిక :
చేయు, వచ్చు అనే క్రియలకు చివర ‘ఉత్తు’ ఉంటుంది. అనగా హ్రస్వమైన ‘ఉ’ కారము ఉంది. వీటికి అచ్చు కలిసింది. అతడు, అప్పుడు అనే పదాల మొదట, ‘అ’ అనే అచ్చు ఉంది. ఆ విధంగా క్రియాపదాల చివరన ఉన్న ఉత్తుకు, అచ్చు పరమైతే, అప్పుడు ఆ రెండు పదాలలోనూ లేని ‘స్’ అనే హల్లు, కొత్తగా వస్తుంది. ఆ విధంగా కొత్తగా వచ్చిన ‘స్’ అనే హల్లును, ‘నుగాగమము’ అంటారు. ‘న్’ ఆగమంగా వచ్చింది. అంటే దేనినీ కొట్టివేయకుండా కొత్తగా వచ్చి చేరింది. దీనినే ‘నుగాగమ సంధి’ అంటారు.

నుగాగమ సంధి సూత్రం:
ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి, అచ్చు పరమైతే నుగాగమం వస్తుంది. కింది. ఉదాహరణలు విడదీసి, లక్షణాలు సరిచూడండి –

1. పోవునట్లు
జవాబు:
పోవు + అట్లు : ఇక్కడ ‘పోవు’ అనే క్రియ యొక్క చివర ‘ఉత్తు’ ఉంది. దానికి ‘అట్లు’ అన్న దానిలోని ‘అ’ అనే అచ్చు కలిసింది. నుగాగమ సంధి సూత్ర ప్రకారము, ‘పోవు’ అనే ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, అచ్చు పరమై నుగాగమం వచ్చింది.
ఉదా : పోవు + న్ + అట్లు = పోవునట్లు = నుగాగమ సంధి.

2. కలుగునప్పుడు
జవాబు:
కలుగు + అప్పుడు అని విడదీయండి.

ఇక్కడ ‘కలుగు’ అనేది, ఉత్తు చివర కల తద్ధర్మార్థక క్రియా విశేషణము, ఆ ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, “అప్పుడు” అనే శబ్దములోని ‘అ’ అనే అచ్చు పరమయ్యింది. నుగాగమము వచ్చింది.
ఉదా : కలుగు + న్ + అప్పుడు = కలుగునప్పుడు = (నుగాగమ సంధి)

పైన చెప్పిన సందర్భంలోనే గాక, మణికొన్ని స్థలాల్లో సైతమూ ‘సుగాగమం’ వస్తుంది. కింది పదాలను పరిశీలించండి.

అ) తళుకు + గజ్జెలు
1) నుగాగమ సంధి సూత్రము (2) : సమాసాలలో ఉదంతములైన స్త్రీ సమాలకు, పు, ంపులకు, పరుష సరళములు పరములైనప్పుడు నుగాగమం వస్తుంది.
ఉదా : తళుకు + న్ + గజ్జెలు (‘తళుకు’ అనే ఉదంత స్త్రీ సమ శబ్దానికి, సరళము పరమై నుగాగమం)

2) ద్రుతమునకు సరళ స్థిరములు పరములైనప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు.
ఉదా : 1) తళుకు గజ్జెలు (ద్రుత లోపము)
2) తళుకున్దజ్జెలు (సంశ్లేషము)

3) సూత్రము : వర్గయుక్సరళములు పరములైనప్పుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువును కనబడుతుంది.
ఉదా : తళుకుంగజ్జెలు (పూర్ణబిందువు)

పుంప్వాదేశ, నుగాగమ సంధులు:
ఆ) ఉన్నతము + గొడుగు
1) పుంప్వాదేశ సంధి సూత్రము : కర్మధారయములలో మువర్ణకమునకు పు, ంపులగు.
ఉదా : ఉన్నతంపు గొడుగు

2) నుగాగమ సంధి సూత్రము (3) : సమాసాలలో ఉదంతాలైన స్త్రీసమాలకు పు, ంపులకు, పరుష సరళాలు పరములైతే నుగాగమం వస్తుంది.
ఉదా : ఉన్నతపు + న్ + గొడుగు

అ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములయినప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు. .
ఉదా : ఉన్నతంపు గొడుగు (ద్రుతలోపము)

ఆ) వర్గయుక్సరళములు పరములైనపుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువు కనబడుతుంది.
ఉదా : ఉన్నతంపుం గొడుగు (ద్రుతమునకు పూర్ణ బిందువు)

అభ్యాసము : కింది ఉదాహరణలు పరిశీలించి, లక్షణాలు సరిచూడండి

1) సరసపున్దనము = (సరసము + తనము)
సూత్రము : 1) కర్మధారయములందు మువర్ణమునకు పుంపులగు
సరసపు + తనము = పుంప్వాదేశము

నుగాగమ సంధి సూత్రము (4) : ఉదంత స్త్రీ సమములకు, పుంపులకు, అదంత గుణవాచకములకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : సరసపు + న్ + తనము (పుంపులకు, తనము పరమై, నుగాగమం వచ్చింది)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
సరసపు + న్ + దనము (సరళాదేశము) .

ఆ) ద్రుతంబునకు సరళ స్థిరంబులు పరంబులగునపుడు లోప సంశ్లేషలు విభాషణగు
ఉదా : సరసపున్దనము (సంశ్లేషరూపము)

2) తెల్లన్దనము = తెల్ల + తనము
సూత్రము : ఉదంత స్త్రీ సమంబులకు, పుంపులకు, అదంత గుణవాచకంబులకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : తెల్ల + న్ + తనము (అదంత గుణవాచకమైన ‘తెల్ల’ శబ్దానికి తనము పరమైనందున, నుగాగమం)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు
ఉదా : తెల్ల + న్ + దనము (సరళాదేశము)

ఆ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములగునపుడు లోప సంశ్లేషలు విభాషనగు
ఉదా : తెల్లన్దనము (సంశ్లేష రూపము) షష్ఠీ తత్పురుష సమాసాల్లో నుగాగమ సంధి.
నుగాగమ సంధి (5)

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

6. కింది పదాలను విడదీసి, పరిశీలించండి.
అ) విధాతృనానతి – (విధాత యొక్క ఆనతి) = విధాతృ + ఆనతి
ఆ) రాజునాజ్ఞ – (రాజు యొక్క ఆజ్ఞ) = రాజు + ఆజ్ఞ
గమనిక :
1) పై సమాస పదాలకు విగ్రహవాక్యాలను పరిశీలిస్తే, అవి షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినవని తెలుస్తుంది.
2) పై రెండు ఉదాహరణలలోనూ సమాసాలలోని పూర్వపదాల చివర “ఋకారం”, “ఉత్తు” ఉన్నాయి.
3) షష్టీ సమాసపదాల్లో, ఉకార, ఋకారములకు అచ్చు పరమైతే నుగాగమము వస్తుంది.

నుగాగమ సంధి సూత్రము : షష్ఠీ సమాసము నందు, ఉకార ఋకారములకు అచ్చు పరమైనపుడు నుగాగమంబగు.
అ) విధాతృ + న్ + ఆనతి = విధాతృనానతి
ఆ) రాజు + న్ + ఆజ్ఞ = రాజునాష్ట్ర

పూర్వస్వరం స్థానంలో ‘ఋ’కారం, ఉత్తు ఉన్నాయి. వీటికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వచ్చింది. అంటే – షష్టీ తత్పురుషాల్లో ఉకారానికి, ఋకారానికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వస్తుంది.

అదనపు సమాచారము

సంధులు

1. ఎల్లెడలన్ = ఎల్ల + ఎడలన్ – అకారసంధి
2. ఎగసినట్లు = ఎగసిన + అట్ల – అకారసంధి
3. విప్పినయట్ల = విప్పిన + అట్ల – యడాగమ సంధి
4. కొట్టినయట్ల = కొట్టిన + అట్ల – యడాగమ సంధి
5. ఎగసినయట్ల = ఎగసిన + అట్ల – యడాగమ సంధి
6. మొత్తినయట్ల = మొత్తిన + అట్ల – యడాగమ సంధి
7. బిట్టూది = బిట్టు + ఊది – ఉత్వసంధి
8. గట్టెక్కి = గట్టు + ఎక్కి – ఉత్వసంధి
9. కెళ్లవుల కెల్లన్ = కెళవులకున్ + ఎల్లన్ – ఉకార వికల్ప సంధి
10. పాయవడు = పాయ + పడు – గసడదవాదేశ సంధి
11. అక్కొండ = ఆ + కొండ – త్రికసంధి
12. అచ్చెల్వ = ఆ + చెల్వ – త్రికసంధి
13. అయ్యుదధి = ఆ + ఉదధి – యడాగమ, త్రిక సంధులు
14. సూత్రపట్టు = సూత్రము + పట్టు – పడ్వాది మువర్ణలోప సంధి
15. దవాగ్ని = దవ + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
16. పురాభిముఖంబు = పుర + అభిముఖంబు – సవర్ణదీర్ఘ సంధి
17. పవనాశన కోటి = పవన + ఆశన కోటి – సవర్ణదీర్ఘ సంధి
18. బంధాను రూపంబు = బంధ + అనురూపంబు – సవర్ణదీర్ఘ సంధి
19. కూటాగ్రవీథి = కూట + అగ్రవీథి – సవర్ణదీర్ఘ సంధి
20. మహోపలములు = మహా + ఉపలములు – గుణసంధి
21. నభీవీథి = నభః + వీథి – విసర్గ సంధి
22. యశోవసనంబు = యశః + వసనంబు – విసర్గ సంధి
23. దిక్కుఁజూచి = దిక్కున్ + చూచి – సరళాదేశ సంధి
24. అరుగఁజూచి = అరుగన్ + చూచి – సరళాదేశ సంధి
25. అడంగఁ దొక్కి = అడంగన్ + త్రొక్కి – సరళాదేశ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. మహోపలములుగొప్పవైన ఉపలములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. బలుగానలుబలము గల కాననములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. దవాగ్నిదవము అనే అగ్ని తనసంభావన పూర్వపద కర్మధారయ సమాసం
4. మహావివరముగొప్పదైన వివరమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. క్రోధరసముక్రోధము అనే పేరు గల రసముసంభావన పూర్వపద కర్మధారయ సమాసం
6. నల్లని వల్వనల్లనైన వలువవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రకృతి – వికృతి

భిదురకము – పిడుగు
జంఘ – జంగ
నిమిషము – నిముసము
గుహ – గొబ
ఉపరి – ఉప్పరము
కార్యము – కర్జము
అగ్ని – అగ్గి
పుత్రుడు – బొట్టె
ఘట్టము – గట్టు
వీథి – వీది
యశము – అసము
రూపము – రూపు
బంధము – బందము
ఆశ – ఆస
త్వర – తొర
శరము – సరుడు
కుల్య – కాలువ
సముద్రము – సంద్రము
దిశ – దెస
గుణములు – గొనములు

పర్యాయపదాలు

1. తోక : పుచ్చము, లాంగూలము, వాలము
2. అంభోధి : సముద్రము, ఉదధి, పారావారము, ఏటిజోటి మగడు, అంబుధి, కడలి
3. కార్ముకం : విల్లు, ధనుస్సు, శరాసనం, సింగిణి
4. నింగి : ఆకాశం, మిన్ను, గగనము, నభము, ఉప్పరము
5. రవి : సూర్యుడు, దివాకరుడు, దినకరుడు, ప్రభాకరుడు
6. వల్వ : వస్త్రము, వలువ, పటము, వసనము
7. వివరం : రంధ్రము, బిలము, కలుగు
8. మందిరము : భవనము, గృహము, ఇల్లు, సదనము, ఆలయము
9. తేరు : రథము, అరదము, స్యందనము, శతాంగము
10. అమరులు : దేవతలు, సురలు, నిర్దరులు, గీర్వాణులు, త్రిదశులు, వేల్పులు
11. పవనజుడు : హనుమంతుడు, ఆంజనేయుడు, గాడ్పుపట్టి, కరువలి వేలుపు కొడుకు, గాడు వేల్పు పట్టి, హనుమ
12. హరి : వానరము, కోతి, మల్లు, కపి, మర్కటము
13. పవనము – : వాయువు, గాడ్పు, గాలి, అనిలము, ప్రభంజనము, సమీరము, కరువలి
14. శ్రవణము : చెవి, కర్ణము, శ్రుతి, శ్రోత్రము
15. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, నాన్న
16. కొండ : పర్వతము, గిరి, నగము, గట్టు, అద్రి
17. నభము . : ఆకాశము, మిన్ను, గగనము.

వ్యుత్వత్వరాలు

1. ధరాధరము : భూమిని ధరించునది – పర్వతము
2. తరంగము : దరిచేరినది – అల
3. కపి : చలించేది – కోతి
4. గాడ్పుకొడుకు : వాయువు యొక్క కొడుకు – హనుమంతుడు
5. పారావారము : అపారమైన తీరము గలది – సముద్రము
6. దానవులు : దనువు అనెడి స్త్రీ వల్ల పుట్టినవారు – రాక్షసులు
7. గాడ్పు వేల్పు పట్టి : వాయుదేవుని కొడుకు – హనుమంతుడు
8. ఏటిజోటి మగడు : నదీ కాంతకు భర్త – సముద్రుడు
9. అంబుధి : ఉదకములను ధరించునది – సముద్రము
10. హరి : 1. చీకటిని హరించేవాడు – సూర్యుడు
2. భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు – విష్ణుమూర్తి
3. గజాదులను హరించునది – సింహము
11. కార్ముకము : యుద్ధ కర్మ కొఱకు సమర్థమైనది – విల్లు
12. కరువలి వేల్పు కొడుకు : గాలిదేవుని పుత్రుడు – హనుమంతుడు
13. పవనజుడు : వాయువునకు పుట్టినవాడు – హనుమంతుడు
14. పవనాశనులు : గాలి ఆహారముగా కలవి – సర్పములు
15. ఉదధి : ఉదకములను ధరించునది – సముద్రము
16. ప్రభంజనుడు : వృక్షశాఖాదులను విరుగగొట్టేవాడు – వాయువు
17. కరి : కరము (తొండము) కలది – ఏనుగు
18. ఝరి : కాలక్రమమున స్వల్పమైపోవునది – ప్రవాహము

నానార్థాలు

1. వీధి : త్రోవ, వాడ, పంక్తి
2. హరి : విష్ణువు, సింహము, కిరణము, కోతి, పాము, గుఱ్ఱము
3. నిమిషము : టెప్పపాటు, తెప్ప వేసేటంత కాలము, పూవులు ముడుచుకొనడం
4. శరము : బాణము, నీరు, రెల్లు –
5. పురము : పట్టణము, ఇల్లు, శరీరము, మరణము
6. రవి : సూర్యుడు, జీవుడు, కొండ, జిల్లేడు చెట్టు
7. రసము : పాదరసము, శృంగారాది రసములు, విషము, బంగారు
8. బలి : గంధకము, ఒక చక్రవర్తి, కప్పము

కవి పరిచయం

పాఠ్యభాగం : ‘సముద్రలంఘనం’

దేనినుండి గ్రహింపబడింది : “రామాభ్యుదయము” ఆరవ ఆశ్వాసం నుండి.

కవి : అయ్యలరాజు రామభద్రుడు.

కాలం : రామభద్రుడు 16వ శతాబ్దివాడు.

ఏ ప్రాంతము వాడు : కడపజిల్లా ఒంటిమిట్ట ప్రాంతంవాడు.

ఎవరికి అంకితం : అయ్యలరాజు రామభద్రకవి, తన ‘రామాభ్యుదయ కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితం ఇచ్చాడు.

అష్టదిగ్గజకవి : రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్దానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు.

ఇతర రచన : ఈ కవి మరొక రచన, “సకల కథాసార సంగ్రహం”

రామాభ్యుదయ కావ్య విశిష్టత : రామాభ్యుదయ కావ్యం, ప్రబంధరీతిలో ఎనిమిది ఆశ్వాసాల కావ్యం. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ కావ్యంలో శ్రీరాముడి చరిత్ర ఉంది. రామాయణంలో ‘ఉత్తర కాండ’ను మాత్రం ఈ కవి వ్రాయలేదు.

బిరుదులు : ఈ కవికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, “ప్రతివాది మదగజపంచానన” అనే బిరుదులు ఉన్నాయి.

ఆ కవితా సామర్థ్యం : రామభద్రుని కవితా సామర్థ్యం అంతా చమత్కారంతో కూడినదని, ఆయన వర్ణనల ద్వారా వెల్లడి అవుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1

సీ|| అదుగు లొత్తినపట్లఁ బిదుగు మొత్తినయట్ల
బహుమహెపలములు పగిలి పడగం
దోఁక త్రిప్పినపట్ల మూఁక విప్పినయట్ల
బలుగాన లిలఁ గూలి బయలు గాఁగఁ
గేలం దట్టినపట్లఁ గోల గొట్టినయట్ల
గరికేసరాదులు గలంగి పఱవ
రంతు చూపినపట్ల వంతు మోపినయట్ల
గుహలు ప్రతిధ్వనుల్ గ్రుమ్మరింపఁ

తే.|| గంపితధరాధరాధిత్యకారరీత
రంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి
పడి తడిపి కార్యదాహవిభ్రాంతకపుల
యుల్లములతో దవాగ్నులంజల్లజేయ,
ప్రతిపదార్థం :
అడుగులు + ఒత్తినపట్లన్ = (హనుమంతుడు సముద్ర లంఘనం చేయడానికి) అడుగులు, నొక్కి పెట్టి వేసిన చోట
పిడుగు మొత్తినయట్ల = పిడుగు మీద పడిన విధంగా
బహుమహోపలములు; బహు = అనేకములైన
మహా + ఉపలములు = పెద్ద పెద్ద రాళ్ళు
పగిలి పడగన్ = ముక్కలై పడుచుండగా
తోక త్రిప్పినపట్లన్ = తన తోకను (హనుమంతుడు)
మూక విప్పినయట్లన్ = చెదరగొట్టినట్లుగా
బలుకానలు – పెద్ద పెద్ద అడవులు
ఇలఁగూలి (ఇలన్ + కూలి) = నేలపై కూలి
బయలుగాగన్ (బయలు + కాగన్) = ఆ ప్రదేశములు చెట్లు చేమలు లేని శూన్య ప్రదేశములు కాగా
కేలన్ = తన చేతితో
తట్టినపట్లన్ = తాకిన స్థలములలో
కోలన్ = కఱ్ఱతో
కొట్టినయట్లన్ – కొట్టిన విధంగా
కరి కేసరాదులు = ఏనుగులు, సింహాలు మొదలయిన
క్రూర జంతువులు

గమనిక :
‘కరి, కాసరారులు’ అని ఇక్కడ ఉండాలి. (శబ్ద రత్నాకరంలో ఇలానే ఉంది. (కాసర + అరులు) అనగా ఎనుబోతులకు శత్రువులయిన సింహాలు అని భావము. ‘కేసర’ + ఆదులు అన్న చోట, కేసర అంటే సింహము కాదు కేసరి అంటేనే సింహము)

కలగి, పఱవన్ = కలతపడి, పరుగెత్తి పోగా
రంతు చూపిన పట్లన్ = (హనుమ) సింహనాదము చేసిన చోట

గమనిక :
‘రంతు చూపుట’ అంటే సింహనాదము చేయడం అని సూర్యరామాంధ్ర నిఘంటువు).

వంతుమోపినయట్లన్ = పోటీ పడినట్లుగా
గుహలు = కొండ గుహలు
ప్రతిధ్వ నుల్ = ప్రతిధ్వనులను
క్రుమ్మరింపన్ = పోతపోయగా
కంపిత ధరాధరాధిత్యకాఝరీ తరంగ ఘటలు; కంపిత = కదల్పబడిన (హనుమంతుని పాదాల విన్యాసానికి కంపించిన)
ధరాధర = పర్వతము యొక్క
అధిత్యకా = ఎత్తైన నేలమీది
ఝరీ = సెలయేళ్ళ
యందలి = కెరటముల యొక్క
ఘటలు = సమూహములు;
ఎల్లెడలన్ (ఎల్ల + ఎడలన్) = అన్ని చోటులందును
ఉప్పరంబులు = ఆకాశమంత ఎత్తుకు
ఎగసిపడి = లేచిపడి
తడిపి = (ఆ ప్రదేశాలను) తడిపి
కార్యదాహ విభ్రాంత కపుల; కార్య దాహ = సీతాన్వేషణ కార్యము అనే అగ్నితో
విభ్రాంత = క్షోభపడిన
కపుల = వానరుల యొక్క
ఉల్లములతోన్ = మనస్సులతో పాటు
దవాగ్నులన్ = అక్కడనున్న దావాగ్నులను సైతము
చల్లఁజేయన్ (చల్లన్ + చేయన్) = చల్లపరచగా (చల్లార్చాయి)

భావం :
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, అడుగులు నొక్కిపెట్టి వేస్తున్నప్పుడు, పిడుగులు పడ్డట్లుగా పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. వేగంగా తన తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి, పెద్ద పెద్ద అడవులు సైతం చెదరగొట్టబడిన విధంగా చెట్లు లేని శూన్యప్రదేశములుగా ఏర్పడ్డాయి. చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు, ఏనుగులు, సింహాలు మొదలయిన క్రూర జంతువులు కలత చెంది, పరుగులు పెట్టాయి. హనుమంతుడు సింహనాదం చేసినప్పుడు, పోటీపడుతూ గుహలు ప్రతిధ్వనించాయి. అక్కడ కొండల కంపనాల వల్ల, కొండ నేలలపై ఉన్న సెలయేళ్ళ కెరటాలు, ఆకాశానికి అంటేటట్లు ఎగసిపడ్డాయి. అవి దావాగ్నులతోపాటు, రామకార్యము పూర్తి చేయాలని తపించిపోతున్న వానరుల మనస్సులలోని మంటలను సైతమూ చల్లార్చాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 2

తే॥గీ॥ | ఒడలు వడసిన తమతండ్రి వడువు దోప
రయమునకుఁ గూటకోటులన్నియుఁ జలింపఁ
బెరింగి గిరి గాడ్పుకొడు కెక్కి తిరిగి తిరిగి
యొక్క చో నిల్చి దక్షిణదిక్కుల జూచి.
ప్రతిపదార్థం :
ఒడలు వడసిన (ఒడలు + పడసిన) = శరీరమును ధరించిన
తన తండ్రి = తన తండ్రియైన వాయుదేవుని
యొక్క
వడువు = విధము
తోపన్ = కన్పడేటట్లుగా
రయమునకున్ = వేగానికి
కూటకోటులు = పర్వత శిఖరాలు
అన్నియున్ – అన్నియునూ
చలింపన్ = కదలగా
పెరిగి = పెద్ద రూపంతో పెరిగి
గిరిన్ = పర్వతమును
గాడ్పుకొడుకు = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
ఎక్కి = ఎక్కి
తిరిగి తిరిగి = అటూ ఇటూ దానిపై తిరిగి
ఒక్కచోస్ = ఒకచోట
నిల్చి = నిలబడి
దక్షిణ దిక్కున్ = దక్షిణ దిశను
చూచి = చూసి (చూశాడు)

భావం :
హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడా అనేటట్లు పర్వత శిఖరాలు అన్నీ కదలిపోయేటట్లు పెరిగి పర్వతము పైకెక్కి తిరిగి తిరిగి, ఒకచోట నిలబడి దక్షిణ దిక్కు వైపుకు చూశాడు.
అలంకారం : ఉత్ప్రేక్షాలంకారం

పద్యం -3

క॥ కటకట! ధరణీకటితట
పట మనిపించుకొనఁ గన్న పారావారం
బిటు వచ్చి కుటిలదానవ
పుటభేదనవప్రపరిఖపో యనఁ దగెఁగా
ప్రతిపదార్థం :
కటకట = అయ్యయ్యో !
ధరణీకటితట పటము; ధరణీ = భూదేవి యొక్క
కటితట = నడుమున (కట్టిన)
పటము = వస్త్రము
అనిపించుకొనన్ = అని చెప్పుకొనేటట్లు
కన్న = కనిపించేటటువంటి
పారావారంబు = సముద్రము
ఇటువచ్చి = ఇక్కడకు వచ్చి (ఈ లంకకు వచ్చి)
కుటిల = మోసగాడైన
దానవ = రాక్షస రాజైన రావణుని యొక్క
పుటభేదనవ = పట్టణమైన లంకకు
వప్ర పరిఖ పో = కోటగోడ చుట్టునూ ఉన్న, అగడ్త ఏమో
అనన్ = అనేటట్లుగా
తగెఁగా = తగినట్లు ఉన్నది కదా !

భావం:
అయ్యోయ్యో ! భూదేవి నడుమునకు కట్టిన వస్త్రమువలె శోభిల్లే సముద్రము, ఈ దిక్కునకు వచ్చి, ఈ దుష్ట రాక్షసుల పట్టణమైన లంకకు కందకము (అగడ్త) అనేటట్లు అమరి ఉన్నది కదా !

పద్యం -4

ఆ॥ గాడ్పు వేల్పుపట్టి గట్టెక్కి యుక్కునఁ
జూచె సూటి నేటి జోటిమగని
భావిసేతు వచ్చుపడ లంకకడకును
సూత్రపట్టుమాడ్కి జూద్కు వెలుఁగు
ప్రతిపదార్ధం :
గాడ్పు, వేల్పు పట్టి = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
గట్టెక్కి (గట్టు + ఎక్కి) = పర్వతమును ఎక్కి (మహేంద్రగిరిని ఎక్కి)
ఏటిజోటి మగనిస్; ఏటిజోటి = నదీ కాంతలకు (నదులు అనే స్త్రీలకు)
మగనిన్ = భర్తయైన సముద్రుని
భావి సేతువు = రాబోయే కాలంలో శ్రీరామునిచే కట్టబడే వారధి
అచ్చుపడన్ = ఏర్పడడానికి
లంకకడకును = లంకా నగరము వఱకూ
సూత్రపట్టుమాడ్కిన్ = తాడు (దారము) పట్టుకొన్న విధంగా
చూడ్కి = తన కంటి చూపు
వెలుగన్ = ప్రకాశింపగా
సూటిన్ = నిటారుగా (నిదానముగా)
ఉక్కునన్ = స్థిరముగా
చూచెన్ = చూచాడు

భావం :
వాయుదేవుని ముద్దుల కుమారుడైన హనుమంతుడు, కొండను ఎక్కి రాబోయే కాలంలో శ్రీరాముడు కట్టబోయే సేతువును ఏర్పాటు చేయడానికి కొలత తీసుకోడానికి పట్టుకొన్న దారమా అన్నట్లుగా, సూటిగా సముద్రుని చూచాడు.
అలంకారము : ఉత్ప్రేక్షాలంకారము

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 5 : కంఠస్థ పద్యం

మ|| | తన చూ పంబుధిమీఁదఁ జాచి శ్రవణద్వంద్వంబు రిక్కించి వం
చిన చంచద్భుజముల్ సముత్కటకటినీ మంబులన్ బూన్చి తోఁ
క నబోవీథికిఁ బెంచి యంపు లిజీయంగాఁ బెట్టి చిట్టూది గ్ర
క్కున నర్కొంద యడంగండ్రొక్కి పయికిం గుప్పించి లంఘించుచోవ్
ప్రతిపదార్థం :
తన చూపు = తన కంటి చూపును
అంబుధిమీదన్ = సముద్రంపై
చాచి = బాగా ప్రసరింపజేసి
శ్రవణ ద్వంద్వంబున్ = చెవుల జంటను (తన చెవులు రెండింటినీ)
రిక్కించి = నిక్కించి (నిక్కపొడిచేటట్లు చేసి)
వంచిన = కొంచెము వంచిన
చంచద్భుజముల్ (చంచత్ + భుజముల్) = కదలుతున్న చేతులను
సముత్కటకటిసీమంబులన్; సముత్కటి = మిక్కిలి విశాలమైన
కటీ సీమంబులన్ = మొలపై భాగములందు
పూన్చి = గట్టిగా ఉంచి
తోకన్ = తన తోకను
నభోవీథికిన్ = ఆకాశములోనికి
పెంచి = ఎత్తుగా పెంచి
అంఘ్రులు = పాదములు
ఇటీయంగాఁ బెట్టి (ఇటీయంగాన్ + పెట్టి) = బిగించి పెట్టి
బిట్టూది (బిట్టు + ఊది) = గట్టిగా గాలి పీల్చి
గ్రక్కునన్ = వెంటనే
ఆ క్కొండ (ఆ + కొండ) = ఆ మహేంద్ర పర్వతము
అడంగన్ = అణగి పోయేటట్లు
త్రొక్కి = కాళ్ళతో తొక్కిపెట్టి
పయికిన్ = ఆకాశములోనికి
కుప్పించి = ఎగిరి
లంఘించుచోన్ = దూకేటప్పుడు

భావం:
హనుమంతుడు తన కంటి చూపును సముద్రము వైపు ప్రసరింపజేశాడు. రెండు చెవులు రిక్కించి, వంగి కదలుతున్న చేతులను తన విశాలమైన నడుముపై ఆనించాడు, తోకను ఆకాశవీధికి పెంచి, తన రెండు పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చాడు. తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి దూకాడు.

పద్యం -6

కం॥ గిరి గ్రుంగంద్రొక్కి చెంగున
హరి నింగికి దాంటుగొనిన హరిహరి యవుడా
హరి యెగసినట్లు దోంచం
గిరి యెగానయట్లు తోఁచెం గౌళవుల కెల్లన్.
ప్రతిపదార్థం :
గిరిన్ = పర్వతమును (మహేంద్ర పర్వతాన్ని)
క్రుంగన్ = భూమిలోకి దిగిపోయేటట్లు
త్రొక్కి = త్రొక్కి
చెంగునన్ = ‘చెంగ్’ మనే ధ్వనితో
హరి = వానరుడయిన హనుమంతుడు
నింగికిన్ = ఆకాశములోకి
దాటుగొనినన్ = దూకగా
హరిహరి = ఆశ్చర్యము, ఆశ్చర్యము
అపుడు = ఆవేళ (ఆ సమయములో)
ఆ హరి = ఆ వానరుడైన ఆంజనేయుడు
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = పైకి ఎగిరినట్లు
తోచక = అనిపించక
కెళవులకున్ + ఎల్లన్ = దూరం నుండి చూసేవారు అందఱికీ
గిరి = పర్వతము
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = ఎగిరినట్లుగా
తోఁచెన్ = అనిపించింది (హనుమంతుడు పర్వతము అంత పరిమాణంలో ఉన్నాడని భావము)

భావం :
ఆంజనేయుడు ఆ విధంగా కొండను అణగదొక్కి, ఆకాశం పైకి ఎగిరినపుడు, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లుగా, దూరం నుండి చూసిన వారికి అనిపించింది.

పద్యం -7

కం॥ గిరికారు కనిర్గమై
హరిశర మపు దసురవరపురాభిముఖంబై
సురగరుదదురవలోక
త్వరతో అనె నొకమహారవం బుదయింపన్
ప్రతిపదార్థం :
గిరికార్ముక నిర్గతమై; గిరీకార్ముక = పర్వతము అనే ధనుస్సు నుండి
నిర్గతము + ఐ = వెలువడినదై
హరిశరము = వానరుడు అనే బాణం
అపుడు = అప్పుడు
అసురవరపురాభిముఖంబై; అసుర వర = రాక్షసరాజయిన రావణాసురుని
పుర = లంకా పట్టణానికి
అభిముఖంబు + ఐ = ఎదురై
సురగరుడదురవలోక త్వరతోన్; సుర = దేవతలకును
గరుడ = గరుడ పక్షులకును
దురవలోక = చూడశక్యముకాని
త్వరతోన్ = వేగముతో
ఒక మహారవంబు = ఒక గొప్ప ధ్వని
ఉదయింపన్ = పుట్టే విధంగా
చనెన్ = వెళ్ళింది

భావం :
కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణము, గొప్ప ధ్వనితో రాక్షస రాజైన రావణుని పట్టణమైన లంకానగరం వైపు వెళ్ళింది. అది దేవతలకు కాని, గరుడులకు కాని చూపునకు అందనంత వేగంతో దూసుకుపోయింది.

గమనిక :
పై పద్యంలో శ్లేషాలంకారము ఉంది. దీనికి మరో అర్థం, ఇలా చెప్పవచ్చు. గమనించండి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 8

కం|| వాలంబుఁ దానుఁ గరువలి
వేలుపుల గొడు కరుగం జూచి విపరీతగతిన్
దోల దొరఁకొనెనొ రవి యిటు
దేలం టెనుగాడితోదితే రని రమరుల్
ప్రతిపదార్థం :
కరువలివేలుపుఁ గొడుకు= వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
వాలంబున్ = తోకయునూ
తానున్ = తానునూ
అరుగఁజూచి; (అరుగన్ + చూచి) = వెడుతుండగా చూసి
అమరుల్ = దేవతలు
విపరీతగతిన్ = గొప్ప వేగముతో
రవి = సూర్యుడు
ఇటు = ఈ వైపు
తేలన్ = గాలిలో తేలేటట్లు
పెనుగాడితోడి; (పెను + కాడి తోడి) = పెద్దకాడితో ఉన్న (పెద్ద నాగలితో ఉన్న)
తేరు = రథమును
తోలన్ = తోలడానికి
దొరకొనెన్ = పూనుకున్నాడేమో
అనిరి = అన్నారు

భావం :
వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు, తోకతో ఎగరడం చూసిన దేవతలు, “సూర్యుడు చాలా వేగంతో పెద్దకాడి ఉన్న రథాన్ని నడిపిస్తూ, అలా వచ్చాడేమో” అనుకున్నారు.

పద్యం – 9

కం|| పవనణజంఘాసంభవ
పవనము వడింగదలిఁ బాయవడ నదంచి మహా
వివరమునకుం జారంబడి
పవనాశనకోటి నాశపణచి గమించెన్
ప్రతిపదార్థం :
పవనజ జంఘాసంభవ పవనము; పవనజ = వాయుపుత్రుడైన హనుమంతుని యొక్క
జంఘా = కాలి పిక్కల నుండి
సంభవ = పుట్టిన
పవనము = గాలి
వడిన్ = వేగంగా
కడలిన్ = సముద్రమును
పాయవడన్ (పాయ + పడన్) = చీలిపోయేటట్లు
అడచి = అణచి
మహా వివరమునకున్ = గొప్ప రంధ్రములోకి (గొప్ప కన్నములోకి)
చొరంబడి = ప్రవేశించి
పవనాశన కోటిన్ (పవన + అశన + కోటిన్) = గాలిని ఆహారంగా భుజించే పాముల గుంపును
ఆశపఱచి = అశపెట్టి (తమకు కావలసిన ఆహారము తమ దగ్గరకు వస్తోంది అన్న ఆశను కల్పించి)
గమించెన్ = వెళ్ళిపోయింది

భావం :
వాయుసుతుడైన హనుమంతుని కాలి పిక్కల నుండి పుట్టిన గాలి, వేగంగా సముద్రాన్ని చీలుస్తూ, లోతుకు ప్రవేశించింది. ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ గాలియే ఆహారం గల పాములకు, ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది. (హనుమంతుడు ఎగిరే ప్రదేశమంతా క్రింద సముద్రములో చీలి పాతాళలోకము కనబడుతోందని భావము.)

పద్యం – 10

సీ| | రఘువరేణ్యక్రోధరసము లంకకు ముట్టం
గ్రోవ్వారు కాలువ ద్రవ్వె ననంగ
నాగామి సేతుబంధానురూపంబుగాఁ
జేయు గుణావర్తమో యనంగ
నవయతో వసనంబు లవని కర్పించి య
చ్చెల్వ నల్లనివల్వ చించె ననఁగఁ
దనుఁ జూద శేషుందు తలుపులు దెఱచిన
బలిమందిరంబు వాకిలియొ యనంగ

తే॥॥ నొక నిమిష మాత్ర మప్పుదయ్యుదధి నడుమ
నుకువది తోంచె నదరంటం చి పఱచు
నలఘుణంఘా ప్రభంజనంబులఁ దనర్చి
యతండు వ్రాలెఁ ద్రికూటకూటాగ్రవీథి.
ప్రతిపదార్థం :
రఘువరేణ్యక్రోధరసము; రఘువరేణ్య = రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క
క్రోధరసము = కోపము అనే నీరు
లంకకున్ = లంకా పట్టణానికి
ముట్టన్ = చేరడానికై
క్రొవ్వారు = అందమైన
కాలువన్ = కాలువను
త్రవ్వెననగన్ (త్రవ్వెన్ + అనగన్) = త్రవ్వినారా అనేటట్లు
ఆగామి సేతుబంధాను రూపంబుగాన్; ఆగామి = రాబోయే కాలంలో కట్టబోయే
సేతుబంధ = వారధి నిర్మాణానికి
అనురూపంబుగాన్ = తగిన విధంగా
చేయు = చేసే
గుణావర్తమోయనంగన్ (గుణావర్తమో + అనంగన్) = పునాది గొయ్యియా అన్నట్లుగానూ
నవయశోవసనంబులన్; నవయశః = క్రొత్త కీర్తులు అనే
వసనంబులన్ = వస్త్రములను
అవనికిన్ = భూదేవికి
అర్పించి = ఇచ్చి
అచ్చెల్వ (ఆ + చెల్వ) = ఆ భూదేవి యొక్క
నల్లని వల్ప = నల్లని వస్త్రాలను (చీరను)
చించెననగన్ | = చింపివేసినాడా అనేటట్లునూ
తనున్ = తనను
చూడన్ = చూడ్డానికి
శేషుండు = ఆదిశేషుడు
తలుపులు దెఱచిన; (తలుపులు + తెఱచిన) = తలుపులు తెరచిన
బలిమందిరంబు = బలిచక్రవర్తి ఇంటి
వాకిలియొ యనంగన్ (వాకిలి + 1 + అనంగన్) = వాకిలియా అనే విధంగా
ఒక్క నిమిషము = ఒక క్షణ కాలము
అప్పుడు = అప్పుడు
అయ్యుదధినడుమన్ (ఆ + ఉదధి, నడుమన్) = ఆ సముద్రము యొక్క మధ్యలో
నఱకువడి = నఱకుడు పడినట్లు (తెగిన విధంగా, చీలినట్లు)
తోచెన్ = కనబడింది
అదరంటన్ = గాఢముగా
చలచిపఱచు = కొట్టి వెడుతున్న
జంఘా ప్రభంజనములన్; జంఘా = కాలి పిక్కల బల వేగముతో
ప్రభంజనములన్ = వేగంగా లేచిన పెను గాలులతో
తనర్చి = అతిశయించి
అతడు = ఆ హనుమంతుడు
త్రికూటకూటాగ్రవీధిన్; త్రికూట = త్రికూట పర్వతము యొక్క
కూట + అగ్రవీధిన్ = శిఖరము యొక్క పైభాగముపై
వ్రాలెన్ = వ్రాలాడు.

భావం :
శ్రీరాముని క్రోధరసము, లంకకు చేరేటట్లుగా కాలువ త్రవ్వినారా అనేటట్లును, రాబోయే కాలంలో నిర్మించే సేతు బంధనానికి అనుగుణంగా త్రవ్విన పునాది గొయ్యి, అనేటట్లును, క్రొత్తదైన కీర్తి వస్త్రాలను భూదేవికి అర్పించి, అంతకు ముందు ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చింపివేశాడా అన్నట్లును, హనుమంతుని చూడడానికై ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలియా అన్నట్లును, ఒక నిమిషము సముద్రము మధ్య చీలినట్లు కనబడింది. ఇలా గాఢంగా కొట్టివెడుతున్న పిక్కల బలవేగంతో లేచిన గాలులతో, అతిశయించి హనుమంతుడు, త్రికూట పర్వత శిఖరముపై వ్రాలాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 7th Lesson మా ప్రయత్నం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 7th Lesson మా ప్రయత్నం

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ఈ శతాబ్ది నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి శ్రీశ్రీ. వారి మహాప్రస్థానం ఆధునిక తెలుగు సాహిత్యంలో దీపస్తంభంగా నిలబడింది. అటువంటి ప్రసిద్ధ కవితాసంపుటికి ప్రఖ్యాత రచయిత చలం ‘యోగ్యతాపత్రం’ అనే పేరుతో గొప్ప ముందుమాట రాశాడు. ఆ పీఠికలోని ప్రతి వాక్యం సాహితీ అభిమానుల నాలుకల మీద నాట్యం చేసింది. అందులోని కొన్ని వాక్యాలను చూడండి!

“తన కవిత్వానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ అడిగితే,
కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం.”
“నెత్తురూ, కన్నీళ్ళూ కలిపి కొత్త టానిక్ తయారుచేశాడు
శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి.”

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరా ఏ విషయాన్ని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పీఠిక (ముందుమాట) గురించి పై పేరా తెలియజేస్తోంది.

ప్రశ్న 2.
శ్రీశ్రీ పుస్తకానికి ఎవరు ‘ముందుమాట’ రాశారు?
జవాబు:
శ్రీశ్రీ పుస్తకానికి చలం ‘ముందుమాట’ ను రాశారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 3.
ముందుమాట ఎందుకు రాస్తారు?
జవాబు:
ఒక పుస్తకంలోని విషయాన్ని సమీక్షిస్తూ ముందుమాట రాస్తారు. ఆ పుస్తకంలోని మంచి, చెడులను గూర్చి ముందుమాట రాస్తారు. పుస్తకంలోని కీలకమైన విషయాలను, ఆశయాలను, తాత్వికతను తెలియజేయడానికి ముందుమాట రాస్తారు.

ప్రశ్న 4.
‘చలం’ శ్రీ శ్రీ గురించి రాసిన వాక్యాలు చదివారు కదా ! దీన్నిబట్టి శ్రీశ్రీ కవిత్వం ఎలా ఉంటుందని భావిస్తున్నారు?
జవాబు:
శ్రీశ్రీ కవిత్వాన్ని ఎవరూ తూచలేరు. శ్రీశ్రీ కవిత్వం చాలా ఉన్నతమైనది. బరువైన భావాలతో ఉంటుంది. విప్లవాత్మకమైనది. దానిలో పీడితులు, అనాథలు, దోపిడీకి గురౌతున్నవారి బాధలు, కన్నీళ్ళు ఉంటాయి. కర్షక, కార్మిక వీరుల కష్టాలు ఉంటాయి. ప్రపంచంలో దగాపడినవారి గాథలు ఉంటాయి. శ్రామిక వర్గపు పోరాటాలు, బాధలు, కన్నీళ్ళు ఉంటాయి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

1. పాఠం ఆధారంగా కింది అంశాలపై మాట్లాడండి.
అ) ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చా? చర్చించండి.
జవాబు:
ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీలు ప్రభావితం చేశారు. అందుచేత ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చును.

ప్రపంచ వ్యాప్తంగా ఇరవయ్యో శతాబ్దంలో స్త్రీలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయాది రంగాలలో ప్రధాన పాత్ర వహించారు.

లుక్రేటియా మాట్, ఎలిజిబెత్ కేడీ స్టాండన్ అనే ఇద్దరు మహిళలు కలిసి 1848లో న్యూయార్క్ లో ‘స్త్రీల స్వాతంత్ర్య ప్రకటన’ రూపొందించారు.

1850లో లూసీస్టోన్ అనే మహిళ ‘జాతీయ స్త్రీల హక్కులు’ రూపొందించారు.

భారతదేశంలో రాజారామమోహనరాయ్ ‘సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాడు. మహాత్మాగాంధీ స్త్రీల అక్షరాస్యత, హక్కుల గురించి పోరాడాడు. 20వ శతాబ్దంలో ఎంతోమంది స్త్రీలు ఉపాధ్యాయినులు, నర్సులు, గుమస్తాలు, ఎయిర్ హోస్టెస్టు మొదలైన ఉద్యోగాలలో చేరారు.

మేరీక్యూరీ రేడియం, పొలోనియంలపై పరిశోధనలు చేసింది. ఆమె మొట్టమొదటి నోబెల్ బహుమతిని పొందిన మహిళ. రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తగా 20వ శతాబ్దపు చరిత్రలో ప్రథమస్థానంలో నిలిచింది.

మార్గరెట్ శాంగర్ కుటుంబ నియంత్రణ ఉద్యమం నడిపింది. స్త్రీలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కలిగించింది. స్త్రీ, శిశు సంక్షేమానికి కృషి చేసింది.

భారతదేశాన్ని 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఇందిరాగాంధీ ప్రపంచంలో 2వ మహిళా . ప్రధాని. తొలి మహిళా ప్రధాని సిరిమావో భండారు నాయకే (శ్రీలంక).

ఈ విధంగా అనేకమంది మహిళామణులు 20వ శతాబ్దాన్ని తమదిగా చేసుకొని చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు.

ఆ) మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో కింది వాటిలో ఏ అంశంపై ఏమేం మాట్లాడతారు?
1) బాలికా విద్య – ఆవశ్యకత
2) నీకు నచ్చిన మహిళ – గుణగణాలు
3) మహిళల సాధికారత – స్వావలంబన
4) పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?
జవాబు:
1) బాలికా విద్య – ఆవశ్యకత
“ఒక తల్లి విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్య నేర్చుకొంటుంది” అన్నారు విజ్ఞులు.

బాలికలు విద్య నేర్చుకొంటే సమాజానికి చాలా మంచిది. ఎందుకంటే సమాజంలో కుల, మతాలతో పనిలేకుండా వివక్షకు గురయ్యేది స్త్రీ. ఎటువంటి దురాచారానికైనా మొదట బలి అయ్యేది స్త్రీయే. సంసారానికి దిక్సూచి స్త్రీయే. అటువంటి స్త్రీ విద్యావంతురాలైతే ఆమె తనకు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంది. తన కుటుంబానికి, తనకు న్యాయం చేసుకొంటుంది. అందుచేత బాలికా విద్య ప్రోత్సహించ తగినది. బాలికా విద్య సంఘ సంస్కరణకు తొలిమెట్టు. “ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్” అన్నట్లుగా స్త్రీలకు విద్య నేర్పితే ఎంతటి ఉన్నత స్థానాలనైనా అధిరోహించ
గలుగుతారు.

2) నీకు నచ్చిన మహిళ – గుణగణాలు

కస్తూరిబా గాంధీ :
11 ఏప్రిల్ 1869లో పోర్బందర్ లో జన్మించింది. గోకుల్ దాస్, విరాజ్ కున్వెర్బా కపాడియా దంపతులకు జన్మించింది. 1882లో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ (మహాత్మాగాంధీ) తో వివాహమయ్యింది.

1897లో భర్తతో కలసి దక్షిణాఫ్రికాకు వెళ్ళింది. అక్కడ తన భర్తతో అనేక ఉద్యమాలలో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. భారతదేశం వచ్చాక, భర్తతో కలసి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొంది. ఇక్కడ కూడా అనేకసార్లు జైలుకు వెళ్ళింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పినా వినలేదు. భరతమాత దాస్యశృంఖలాలను ట్రెంచడానికి తన కృషి మానలేదు. దేశ ప్రజలను చైతన్యవంతులను చేసింది. దేశం కోసం అహర్నిశలూ కృషి చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యింది. ఆరోగ్యం ఇంకా క్షీణించింది. గుండె నొప్పి వచ్చింది. అయినా దేశసేవ మానలేదు. విశ్రాంతి తీసుకోలేదు. మాతృదేశ సేవలో చివరి నిమిషం వరకూ గడిపింది. 22-2-1944లో తుదిశ్వాస విడిచింది. భరతమాత ముద్దులపట్టిగా చరిత్రలో లిఖించబడిన నారీమణి కస్తూరిబా గాంధీ.
(సూచన : గ్రంథాలయం నుండి వివరాలు సేకరించి విద్యార్థులు తలొకరి గురించి మాట్లాడాలి.)

3) మహిళల సాధికారత – స్వావలంబన
మహిళలకు సాధికారత చదువు వలన మాత్రమే వస్తుంది. మహిళలకు సాధికారత వచ్చినట్లైతే దేశం పురోగమిస్తుంది. మహిళలకు విద్యా, ఉద్యోగ, ఆస్తి హక్కులను ప్రాథమిక హక్కులలో చేర్చాలి. స్వావలంబన అంటే తమకు తామే అభివృద్ధి చెందడం. తమ కాళ్ళపై తాము నిలబడడం. ప్రభుత్వం స్త్రీలకు విద్యా ప్రోత్సాహకాలు కల్పించాలి. వారి స్వావలంబనకు వడ్డీలు లేని ఋణాలు మంజూరు చేయాలి. ఆర్థికంగా పుంజుకొనే అవకాశం కల్పించాలి. రాజకీయ పదవులలో ఎక్కువగా మహిళలను నిలపాలి. మహిళలకు సాధికారత, స్వావలంబన కల్పిస్తే, ప్రపంచ దేశాలలో భారత్ అగ్రగామి అవుతుంది. అవినీతి అంతమవుతుంది.

4) పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?
పురుషులతో దీటుగా మహిళల ప్రగతి కొంతవరకే నిజం. విద్యారంగంలో మహిళలు, మగవారికి దీటుగానే కాదు, అధిగమించి తమ ఆధిక్యతను చాటుకొంటున్నారు. క్రీడలలో కూడా మగవారితో దీటుగా ఉంటున్నారు. ఉద్యోగాలలో కూడా మగవారికి దీటుగానే ఉంటున్నారు. కాని, ఎంత ప్రగతిని సాధించినా, ఎంత దీటుగా నిలబడినా మగవారి పెత్తనం తప్పదు. ఒక మహిళ పదవిని చేపట్టినా, ఆమె భర్త, అన్న, తండ్రి, కొడుకు ఎవరో ఒకరు పెత్తనం చెలాయిస్తారు. రాజకీయంగా ఒక మహిళ సర్పంచ్ గా ఎన్నికైనా పెత్తనం ఆమెది కాదు. ఆమె ఇంటి మగవారిదే. ఆమె అలంకార ప్రాయంగానే మిగిలిపోతోంది. పల్లెటూళ్ళలో ఇది మరీ ఎక్కువ.
ఈ విధానం మారినపుడే మహిళల ప్రగతి నిజమైన ప్రగతి అవుతుంది. లేకపోతే అదంతా బూటకపు ప్రగతే.

2. ఈ కింది వాక్యాలు పాఠ్యాంశంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాల్ని వివరించండి.

అ) సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్ అద్దినట్లు అద్దుతుంటారు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.

సందర్భం :
ఉద్యమాలు, చరిత్రలలో స్త్రీల పాత్ర గురించి రచయిత్రులు వివరిస్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ అలంకారానికి మాత్రమే రాశారు తప్ప, స్త్రీల గురించి పూర్తిగా రాయలేదు.

ఆ) ఊహలకూ, ఆలోచనలకూ లేని పరిమితులు పనిలో ఉన్నాయి.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.

సందర్భం :
రచయిత్రులు ‘మహిళావరణం’ పుస్తక రచనలో ఏర్పడిన ఇబ్బందులను వివరిస్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
సమాజంలో ప్రతిదాన్నీ మార్చటానికి సమాయత్తమైన స్త్రీల సమూహం ఇచ్చిన ప్రేరణ కలిగించిన ఊహలను, ఆలోచనలను పుస్తక రూపంలోకి తేవడంలో అనేక కారణాలు పరిమితులను ఏర్పరచాయి.

ఇ) శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు ఆ తర్వాతే… ఇదీ మన సమాజ విధానం.
జవాబు:
పరిచయం:
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.

సందర్భం :
రచయిత్రులు షావుకారు జానకి గారిని ఇంటర్వ్యూ చేసినపుడు ఆమె పలికిన వాక్యమిది.

భావం:
సినిమాలలో నటించిన హీరోలకిచ్చిన ప్రాధాన్యం, గౌరవం హీరోయిన్లకివ్వదు సమాజం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

3. కింది గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

50వ దశకపు రెండవ భాగం నుంచీ డెబ్బయవ దశాబ్దం వరకూ రచయిత్రులు ఒక వెల్లువలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఆచంట శారదాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, మాలతీ చందూర్, లత, శ్రీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, యద్దనపూడి సులోచనారాణి, ఆనందారామం , డి. కామేశ్వరి, బీనాదేవి మొదలైన రచయిత్రుల పేర్లు ఇంటింటా వినిపించే పేర్లయ్యాయి. రచయిత్రుల నవలలతో నవలా సాహిత్యానికి తెలుగులో విస్తృతమైన మార్కెట్ ఏర్పడింది. రచయితలు ఆడవారి పేర్లతో తమ రచనలను ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1980వ దశకం తెలుగు సాహిత్యంలో స్త్రీల దశాబ్దంగా చెప్పవచ్చు. నవలా సాహిత్యంలో అరవయ్యవ దశాబ్దంలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న రచయిత్రులు 80వ దశాబ్దంలో కవిత్వంలో, కథలలో తమ ముద్ర వేశారు. అంతవరకు కవిత్వం తమదనుకునే పురుషుల భ్రమలను బద్దలు కొట్టారు. కవిత్వం రాయడమేకాదు – అంతవరకు కవిత్వంలోకి రాని స్త్రీల అణచివేతలోని పలు కోణాలను తమ కవితావస్తువుగా స్వీకరించారు.

అ) తెలుగు సాహిత్యంలో రచయిత్రులు ఏ కాలంలో వెల్లువలా వచ్చారు?
జవాబు:
50వ దశకపు రెండవ భాగం నుంచీ డెబ్బెవ దశాబ్దం వరకూ రచయిత్రులు తెలుగు సాహిత్యంలో వెల్లువలా తెలుగు
సాహిత్యాన్ని ముంచెత్తారు.

ఆ) 80 వ దశకం స్త్రీల దశాబ్దమని ఎలా చెప్పగలవు?
జవాబు:
80వ దశకంలో స్త్రీలు నవలా సాహిత్యంతో బాటు కవిత్వం, కథలలో కూడా తమ ముద్ర వేశారు. స్త్రీల అణచివేతలోని పలుకోణాలను తమ కవితా వస్తువుగా స్వీకరించారు. అంతవరకు కవిత్వం తమదనుకొనే పురుషుల భ్రమలను బద్దలు కొట్టారు. కనుక 80వ దశకం స్త్రీల దశాబ్దమని చెప్పవచ్చును.

ఇ) స్త్రీవాద కవయిత్రులు సాధించిన విజయాలు ఏమిటి?
జవాబు:
‘నీలిమేఘాలు’ రెండవ ఉత్తమ స్త్రీ వాద కవితా సంకలన ప్రచురణ, ఓల్గా రచనలు, అనేకమంది స్త్రీవాద రచయిత్రుల ప్రవేశం మొదలైనవి స్త్రీవాద కవయిత్రులు సాధించిన విజయాలు.

ఈ) స్త్రీవాద సాహిత్యంలో ఏ వస్తువులు ప్రాధాన్యం వహించాయి?
జవాబు:
స్త్రీల శరీర రాజకీయాలు, కుటుంబ అణచివేత ప్రాధాన్యం వహించాయి.

ఉ) పై పేరాకు అర్థవంతమైన శీర్షికను పెట్టండి.
జవాబు:
రచయిత్రులు – కవయిత్రులు, స్త్రీవాదం, స్త్రీల దశాబ్దం.

సూచన : పై మూడింటిలో ఏదైనా శీర్షికగా పెట్టవచ్చును. పై పేరాలో ప్రధినంగా చర్చించిన విషయానికి సరిపోయే విధంగా ఏ శీర్షికమైనా పెట్టవచ్చును. ప్రతి విద్యార్థి వేరు వేరు శీర్షికలు పెట్టేలాగా ప్రోత్సహించాలి)

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అ) సంపాదకులు మహిళావరణం పుస్తకాన్ని ఎందుకు తీసుకురావాలనుకున్నారు?
జవాబు:
గత శతాబ్దపు చరిత్ర నిర్మాతలుగా స్త్రీలది తిరుగులేని స్థానమని రచయిత్రులకు అనిపించింది. ఐతే దానిని సాధికారికంగా, సోదాహరణంగా నిరూపించటానికి ఎంతో అధ్యయనం అవసరం. ఎంతో సమయం కూడా పడుతుంది. అంతకంటే ముందుగా ఈ శతాబ్దంలో భిన్న రంగాలలో కీలక స్థానాలలో కీలక సమయాలలో పనిచేసి, అక్కడ తమ ముద్ర వేసిన వందమంది స్త్రీల ఫోటోలతో, వారి సమాచారంతో ఒక పుస్తకం తీసుకురావాలని రచయిత్రులు భావించారు. అదే ‘మహిళావరణం’.

ఆ) మహిళావరణం రచయిత్రులు ఏఏ రంగాలకు చెందిన స్త్రీల వివరాలు సేకరించాలనుకున్నారు.
జవాబు:
మొదటిసారి చదువుకొన్న స్త్రీలు, మొదటగా వితంతు వివాహం చేసుకొనే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళేందుకు తెగించిన స్త్రీలు, నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి తొలిసారి అడుగిడిన స్త్రీలు, మొదటి తరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, నృత్య కళాకారిణులు, విద్యాధికులు
మొదలైన స్త్రీల వివరాలు సేకరించి మహిళావరణం పుస్తకంలో పొందుపరచాలని రచయిత్రులు భావించారు.

ఇ) మహోన్నతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులు పొందిన అనుభూతులు ఏంటి?
జవాబు:
మహోన్నతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులు చాలామంది స్త్రీలను కలిశారు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఉత్సాహంగా ఉండేవారు. వాళ్ళ అనుభవాలు వింటుంటే వారికి ఉద్వేగం కలిగేది. చరిత్రను వారు సంపాదకుల ముందుపరిచేవారు. సరిదె మాణిక్యాంబ గారు, అప్పుడు తమ కులం వారిని ఆడవద్దన్నారని, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారనీ, వారి వృత్తి, పొలాలు, జీవనం అన్నీ లాగేసుకొన్నారనీ చెప్పినప్పుడు సంపాదకులకు కళ్ళు చెమర్చాయి.

నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు. కానీ, తామూ కుటుంబ స్త్రీలమే కదా ! ఏ స్త్రీ అయినా కుటుంబం నుండి కాక, ఎక్కడ నుండి వస్తుందని పావలా శ్యామల గారు కోపంగా అడిగినప్పుడు పితృస్వామ్య వ్యవస్థ స్త్రీలను మర్యాద – అమర్యాద పరిధులలో బంధించి తనకనుకూలంగా మాత్రమే వాళ్ళ కదలికను నియంత్రించే విధానమంతా సంపాదకుల కళ్ళకు కట్టింది.

హీరోలకే శాల్యూట్ లని, హీరోయిన్లు ఆ తర్వాతే, చివరకు మిగిలేది హీరోగారి గొప్పతనమే అని షావుకారు జానకి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినపుడు సంపాదకులకు చరిత్రను తిరిగి రాయాలనే కోరిక బలంగా కలిగింది.

సంపాదకులు 118 మంది మహోన్నత స్త్రీల సమాచారం సేకరిస్తూ, 118 సందర్భాల కంటే ఎక్కువ సార్లు ఉద్వేగానికి గురి అయ్యారు.

ఈ) మహిళావరణం పుస్తకంలోకి ఎంతో మంది స్త్రీలను తీసుకోవాలని ఉన్నా, కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
ఈ శతాబ్దంలో విశేష కృషి చేసి, చరిత్ర నిర్మాతలుగా ప్రసిద్ధికెక్కిన మహోన్నతులైన స్త్రీలను అందరినీ, ‘మహిళావరణం’ పుస్తకంలోకి తీసుకురావాలనుకున్నారు. అన్ని రంగాలలోకీ దృష్టి సారించాలనుకున్నారు. కానీ, ఆర్ధిక పరిస్థితులు సహకరించలేదు. కనీసం రెండు వందల మందినైనా చేర్చాలనుకొన్నారు. వీలుపడక 100 మందిని మాత్రమే చేర్చాలనుకొన్నారు. అయితే, ఆ సంఖ్య వారికి తృప్తినివ్వలేదు. అందుచేత 118 మందిని చేర్చారు.

ఆ 118 మందిని ఎంపిక చేయడం కూడా చాలా కష్టం. ప్రతి రంగంలో తమదంటూ ఒక ముద్రవేసిన వారిని ఎంచుకోవాలి. అంటే ఆ రంగంలో నిష్ణాతులైన వారిని ఎంచుకోవాలి. వారిలో కొందరు మరణించి ఉండవచ్చు. వారి వివరాలు సేకరించాలి. బ్రతికున్నవారితో మాట్లాడాలి. వారి మాటలు, ఫోటోలు రికార్డు చేయాలి. ఇంటర్వ్యూలు చేయాలంటే, మరణించినవారి విషయంలో కుదరదు. పుస్తకంలో విలువైన ఇంటర్వ్యూలకు చోటు చాలదు. అందువల్ల ఇంటర్వ్యూలు తీసుకొని, వేయకపోవడం బాగుండదు. ఇంతా శ్రమపడినా ఆర్థికంగా నిధులు లేవు. అందుచేత క్లుప్తత తప్పదు.

మొత్తం మీద సమయం లేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక, ఉత్సాహం ఉన్న కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేశారు.

ఉ) మహిళావరణం పుస్తకం ప్రచురణలో సంపాదకులకు సహాయపడిన వారెవరు?
జవాబు:
మహిళావరణం పుస్తకానికి ప్రతి దశలోనూ అనేకమంది తమ సహాయసహకారాలను సంపాదకులకు అందించారు. పుస్తక రూపకల్పనకు సంపాదకులు ఎందరినో సంప్రదించారు.

భరత్ భూషణ్ చాలా ఉత్సాహంగా ఫోటోలు తీశారు. అనారోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. జీవించిలేనివారి ఫోటోలను కూడా ఆయన సేకరించారు. ఆయన తను ఒప్పుకొన్న పనిని సంతృప్తిగా, సంతోషంగా పూర్తి చేశారు.

ఎస్.ఆర్. శంకరన్, అక్కినేని కుటుంబరావు గార్లు సంపాదకుల కంటే సీరియస్ గా ఆలోచించారు. ప్రతి సందర్భంలో సంపాదకులను తరచి, తరచి ప్రశ్నించి, మేము ఎంచుకొన్న వారిని గురించి ఎందుకు ఎంచుకొన్నారనీ, ఎంచుకోని వారిని ఎందుకు విడిచారని ప్రశ్నించారు. చక్కటి సలహాలిచ్చారు. నాగార్జున చక్కటి “గ్లోసరీ” తయారుచేశారు. చేకూరి రామారావు గారు భాషా విషయంలో సంపాదకులకు చక్కటి సలహాలనిచ్చారు. పుస్తకం విషయానికి తగినట్లు అందంగా, గంభీరంగా, హుందాగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దినవారు రాజ్ మోహన్ తేళ్ళ గారు. డిజైన్లో, ఆర్ట్ వర్క్ లో ఒక పరిపూర్ణత సాధించడానికి ఆయన చాలా శ్రమపడ్డారు. అనుకున్న సమయానికి పుస్తకాన్ని అందించడానికి రాజ్ మోహన్ విశేష కృషి చేశారు.

నీనా జాదవ్, కంచ రమాదేవి, భరత్ భూషణ్ తో పాటు వెళ్ళి జీవిత విశేషాలు సేకరించారు. అవి అన్నీ ఒక క్రమ పద్ధతిలో భద్రపరిచారు. పద్మిని, సుజాత, సుబ్బలక్ష్మి ఇంగ్లీషులో పుస్తకాన్ని కంప్యూటరు మీద కంపోజ్ చేశారు. బీనా కూడా చాలా పనుల బాధ్యత తీసుకొని, సంపాదకులకు వెసులుబాటు కల్పించింది.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” దీంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
“సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనేదానితో ఏకీభవిస్తాను. ఎందుకంటే –

స్త్రీని సాధారణంగా కుటుంబానికి అంటిపెట్టుకొని ఉండే వ్యక్తిగానే పరిగణిస్తారు. తండ్రి చాటున లేదా భర్త చాటున ఉండి ఉద్యమాలలో వారికి చేదోడు వాదోడుగా ఉన్నట్లుగానే స్త్రీలను చిత్రీకరించారు. చరిత్ర నిర్మాతలుగా పురుషులు కీర్తింపబడతారు. వారి సహాయకులుగా స్త్రీలను చరిత్రలో పేర్కొంటారు. కానీ, స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా రాయరు. అక్కడక్కడా కొందరిని పేర్కొన్నా, పెద్దగా పట్టించుకోరు. సమాజం ఏర్పరచిన అడ్డంకులను అధిగమించినా, గుర్తింపు లేదు. తమకోసం, దేశంకోసం, సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాలకు చరిత్ర గుర్తింపు నివ్వలేదు. స్త్రీలు పడిన సంఘర్షణలకూ, సాధించిన విజయాలకూ గుర్తింపు దొరకదు. చరిత్రలో వారి ఉనికి తునాతునకలైపోయింది.

మొత్తం సామాజికాభివృద్ధి క్రమంలో విడదీయలేని భాగంగా వారిని చూడకుండా వారి జీవిత కథలను విడిగా చరిత్రలో చూపుతారు. ఇలాంటి స్త్రీలు వేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మంది కూడా మన చరిత్ర పుస్తకాలలో కనిపించరు. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి స్త్రీలకు చరిత్రలో స్థానం లేదు. ఉన్న చరిత్ర స్త్రీల ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబించే చరిత్ర కాదనే విమర్శ ఉంది.

స్త్రీ విద్యను ప్రోత్సహించిన పురుషులకు చరిత్రలో స్థానం దక్కింది. కానీ, మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలకు చరిత్రలో స్థానం దక్కలేదు. వితంతు వివాహ్లాలకు నడుంకట్టిన పురుషులకు చరిత్రలో పెద్దపీట వేశారు కానీ, మొదటగా వితంతు వివాహం చేసుకొన్న స్త్రీలు చరిత్రలో కనబడరు. అలాగే ప్రతి ఉద్యమంలోనూ స్త్రీలను చరిత్రలో తక్కువగా చూపారు. కనుక “సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనే సంపాదకుల అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

“సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనే దానితో ఏకీభవించను. ఎందుకంటే –

చరిత్రలో ఎవరి గొప్పతనం వారిదే. చరిత్ర నిర్మాతలుగా ఎవరు ఉంటే వారినే పేర్కొంటారు తప్ప చరిత్రకారులకు పక్షపాతం ఉండదు.

చరిత్రలో మహాత్మాగాంధీకి ఎంత స్థానం ఉందో, కస్తూరిబా గాంధీకి కూడా చరిత్ర నిర్మాతగా అంత స్థానం దక్కింది. : కస్తూరిబా గాంధీని చరిత్ర నిర్మాతగా ప్రపంచం గౌరవించింది. ఆమెకు సమున్నత స్థానం ఇచ్చింది.

మదర్ థెరిసా కూడా తన సేవల ద్వారా సేవా రంగంలో అపూర్వమైన చరిత్ర సృష్టించింది. ఆమె తండ్రి పేరు మీద ఈ చరిత్రలో స్థానం సంపాదించలేదు. థెరిస్సాను చరిత్ర నిర్మాతగానే గుర్తించారు. గౌరవించారు. నేటికీ గౌరవిస్తున్నారు.

దానగుణంలో డొక్కా సీతమ్మ గారు (పి.గన్నవరం, తూ! గోదావరి జిల్లా) చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కారు. బ్రిటిషు ప్రభుత్వం కూడా ఆమెను గౌరవించింది. ఇందిరాగాంధీ కూడా తనకు తానుగానే చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కింది.

కల్పనా చావ్లా అంతరిక్ష పరిశోధనలలో తనకు తానే సాటి అనిపించుకొని చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధి కెక్కింది. శకుంతలాదేవి గణితశాస్త్రంలో చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధి కెక్కింది.

వ్యాపార రంగం, సినిమా రంగం, ఉద్యమాలు, విద్య, వైద్యం, ఎందులో చూసినా చరిత్ర నిర్మాతలుగా ప్రసిద్ధి కెక్కిన స్త్రీలు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినవారు కాదు వేలమంది ఉన్నారు.

కనుక “స్త్రీలకు చరిత్ర నిర్మాతలుగా తగిన గుర్తింపు దొరకదు” అనే సంపాదకుల అభిప్రాయంతో నేను ఏకీభవించను.

(సూచన: పై రెండు అభిప్రాయాలలో ఏ ఒక్క దినినైనా గ్రహించవచ్చును. రెండింటిని మాత్రం గ్రహించకూడదు.)

ఆ) రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నారా? ఎందుకు?
జవాబు:
రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం రచించిన ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్, ముగ్గురూ స్త్రీలే. ఈ పుస్తకంలో 118 మంది వివిధ రంగాలకు చెందిన మహోన్నతులైన స్త్రీలనే పేర్కొన్నారు. స్త్రీలు నడిపిన ఉద్యమాలు, స్త్రీల కొరకు స్త్రీలు చేసిన పోరాటాలు పేర్కొన్నారు. కనుక దీనికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నాను.

రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి, “మహిళావరణం” అనే పేరు సరిపోలేదు అని భావిస్తున్నాను ఎందుకంటేకేవలం మహిళల వలన కానీ, కేవలం పురుషుల వలన కానీ ఏ ఉద్యమాలూ నడవవు. నడిచినా విజయాన్ని సాధించలేవు. సమస్య మహిళలదైనా, పురుషులదైనా అందరూ కలసి ఉద్యమం చేస్తేనే విజయవంతమౌతుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రతి ఉద్యమంలోనూ మహిళలతోపాటు పురుషులు కూడా పాల్గొనే ఉంటారు. అంతెందుకు ? ఈ పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చిన దగ్గర నుండి పుస్తకం ప్రచురణ పూర్తయి చేతిలోకి వచ్చే వరకూ ఎంతమంది స్త్రీల, పురుషుల కష్టం ఉందో సంపాదకులే స్వయంగా రాశారు. కనుక ఈ పుస్తకానికి మహిళావరణం కాక వేరే పేరు పెట్టి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.
సూచన: పై అభిప్రాయాలు రెండూ పంచకూడదు. ఏ ఒక్క దినినైనా గ్రహించవచ్చును.)

ఇ) “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ !” అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకు పేర్కొన్నారు?
జవాబు:
అప్పుడు తమ కులంవారిని ఆడవద్దన్నారనీ, తర్వాత అన్ని కులాల వారిని ఆడమన్నారనీ సరిదె మాణిక్యాంబ గారు చెప్పారు. వారి వృత్తి, పొలాలు, జీవనం అన్నీ తీసేసుకున్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు అదే జీవనోపాధిగా అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు. అది తప్పు కాదా ? అని ఆమె ప్రశ్నించారు.

నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు. తామంతా కుటుంబ స్త్రీలం కామా ? ఏ స్త్రీయైనా కుటుంబంలోంచి కాకుండా ఎక్కడ నుండి వస్తుంది ? అని పితృస్వామ్య వ్యవస్థని నిలదీశారు పావలా శ్యామల గారు.

శాల్యూట్లన్నీ హీరోలకేనా ? హీరోయిన్లు పట్టరా ? హీరో గొప్పతనం ఉంటే సినిమాలు ఆడేస్తాయా ? అని షావుకారు జానకిగారు సినీ రంగంలోని పురుషాధిక్యతను ప్రశ్నించారు.

ఈ రకంగా ప్రతివాళ్ళు స్త్రీలను తక్కువగా చూసినందుకు చరిత్రను కడిగి పారేశారు. అందుచేతనే “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ” అని రచయిత్రులు పేర్కొన్నారు. వారి ఆవేశంలో అర్థముంది. వారి ప్రశ్నలో పరమార్ధముంది. వారు ప్రశ్నించిన తీరులో అంతరార్థముంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలను వివరించండి.
(లేదా)
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలను “మా ప్రయత్నం” పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
సామాజికంగా 20వ శతాబ్దంలో స్త్రీలు చాలా పెద్ద మార్పులు తెచ్చారు. నిజానికి ఈ శతాబ్దం స్త్రీలది అని చెప్పవచ్చును. అన్ని రంగాలలో స్త్రీలు చరిత్ర నిర్మాతలుగా ఉన్నారు. ప్రతి రంగంలో స్త్రీలు తమదంటూ ఒక ముద్రను వేశారు.

కొందరైతే చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు. సరిదె మాణిక్యాంబ గారు తమ కులం వారిని ఆడవద్దన్నందుకు ఆవేదన చెందారు. తర్వాత అన్ని కులాల వాళ్ళూ ఆడలేదా ? అని తీవ్రంగా ప్రశ్నించారు. నాటక రంగంలో తమను చిన్న చూపు చూసినందుకు పావలా శ్యామల గారు ఊరుకోలేదు. పితృస్వామ్య వ్యవస్థపై ధ్వజమెత్తారు. శాల్యూట్లన్నీ హీరోలకేనా? అంటూ షావుకారు జానకిగారు సినీ పరిశ్రమని కడిగి పారేశారు. ఈ విధంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు చరిత్రను ప్రశ్నించారు.

ఆయా రంగాలలో స్త్రీలు చేసిన కృషి, వాళ్ళు వేసిన ముద్ర, మొట్టమొదటిగా ఒక ప్రత్యేక రంగంలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సంక్లిష్ట సందర్భాలు, ప్రజలలో వారికున్న స్థానం, వీటిని . అన్నిటినీ పరిగణనలోకి తీసుకొంటే చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారు.

సమాజంలోని ప్రతిదాన్నీ మార్చటానికి స్త్రీలు చరిత్రలో సమాయత్తమయ్యారు. దేశంకోసం, తమకోసం, సంఘసంస్కరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. తాము ముందు వరుసలో ఉండి ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఎందరినో ప్రభావితులను చేశారు. స్త్రీలు రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి.

మొదట చదువుకొన్న స్త్రీ, మొదట వితంతు వివాహం చేసుకొన్న స్త్రీలే నిజమైన చరిత్ర నిర్మాతలు. ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళిన స్త్రీలు నిజమైన చరిత్ర నిర్మాతలు. నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలు నిజమైన చరిత్ర నిర్మాతలు.

అందువల్లనే చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలిగింది.

ఆ) “ఈ స్త్రీలందరూ ఈ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో తలచుకుంటే మా గుండెలు బరువెక్కాయి” అనడంలో పీఠికాకర్తల ఆంతర్యం ఏమిటి?
జవాబు:
చరిత్రకారులు స్త్రీలకు తగిన గుర్తింపు నివ్వలేదు. పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్యత స్త్రీలను తక్కువగానే చూసింది. అయినా స్త్రీలు వెనుకంజ వేయలేదు. స్త్రీల ఉద్యమాలు ఈ విషయాన్ని ప్రశ్నించాయి. విలువా, గుర్తింపూ లేకపోయినా స్త్రీలు దేశం కోసం, తమ కోసం ఉద్యమాలు చేశారు. ఎంతోమంది స్త్రీలు సమాజపు కట్టుబాట్లను ప్రశ్నించారు. సమాజాన్ని ఎదిరించి విద్యాభ్యాసం చేశారు. వితంతువులు పునర్వివాహాలు చేసుకొన్నారు. ఉద్యమాలలో తెగించి పాల్గొన్నారు. జైళ్ళకు :. వెళ్లడానికి కూడా భయపడలేదు. నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలకు వారి కుటుంబాల నుండీ, సమాజం నుండీ ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో ఊహించుకొంటేనే భయం వేస్తుంది. మొదటి తరం డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, నృత్య కళాకారిణులు మొదలైన వారంతా ఎన్నో బాధలు పడి ఉంటారు. ఎన్నో ఈసడింపులకు గురై ఉంటారు. ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొని ఉంటారు. ఇంకెన్నో సూటిపోటి మాటలను ధరించి ఉంటారు. ఎంతో ఆవేదన చెంది ఉంటారు. ఎన్నో కోల్పోయి ఉంటారు.

అయినా ధైర్యం కోల్పోలేదు. పట్టుదల వీడలేదు. సంస్కరణలను వదిలి పెట్టలేదు. ఉద్యమాలు ఆపలేదు. తమ కోసం, దేశం కోసం పరితపిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. ఉద్యమాలే ఊపిరిగా స్త్రీలు చేసిన సాహసాలు తలుచుకొంటే ఒళ్ళు పులకరిస్తుంది. వారు పడిన బాధలు ఊహించుకొంటే హృదయం ద్రవిస్తుంది.

అటువంటి చరిత్ర నిర్మాతలైన స్త్రీల బాధలను, అనుభూతులను వారి మాటలలోనే సంపాదకులు విన్నారు. సరిదె మాణిక్యాంబ గారు తమ కులం వారిని ఆడవద్దన్నపుడు ఆమెకు కలిగిన ఆవేదన, తర్వాత అన్ని కులాల వారూ ఆడినపుడెవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో రెట్టింపయింది. షావుకారు జానకిగారు ఎంత గొప్ప నటి అయినా హీరోలకే గౌరవాలు దక్కినపుడు ఆమె వేదన వర్ణనాతీతం. నాటక రంగంలో తమను తక్కువ చూపు చూసినందుకు పావలా శ్యామల గారి బాధను చెప్పడానికి మాటలు చాలవు.

అప్పటి కందుకూరి రాజ్యలక్ష్మి గారు వితంతు పునర్వివాహాల కోసం ఉద్యమించారు. స్త్రీ విద్యకోసం తపించారు. ఆమె నుండి మేకప్ రంగంలో స్త్రీలకు స్థానం కోసం పోరాడిన శోభాలత వరకూ అందరూ కొత్త వెలుగుల కోసం తాపత్రయపడిన వారే. అందరూ ఎంతో కొంత మూల్యం చెల్లించినవారే. అందుకే అవన్నీ స్వయంగా పరిశీలించిన సంపాదకుల హృదయాలు బాధతో బరువెక్కాయి. వారి మాటలలోని ఆంతర్యం అదే.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఒక ప్రముఖ స్త్రీవాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించదలచుకున్నారో ఆ ప్రశ్నల జాబితా రాయండి.
జవాబు:
నమస్కారాలండీ, మా పాఠశాల వార్షికోత్సవానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. మీ వంటి పెద్దవారు మా పాఠశాలకు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండీ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి, మా సందేహాలు తీర్చుకోవాలని, విద్యార్థులందరం కలిసి ఒక జాబితా రూపొందించాం. ఇవండీ ఆ ప్రశ్నలు –
ప్రశ్నల జాబితా:

  1. మీ పేరు మా అందరికీ తెలుసు. అయినా మీ నోటితో మీ పేరు వినాలని మా కుతూహలం. మీ పేరు చెప్పండి.
  2. మీదే ఊరండీ?
  3. మీ చిన్నతనంలో మీరే స్కూలులో చదివారు?
  4. అది ప్రభుత్వ పాఠశాలా? ప్రైవేటుదా?
  5. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీపై కోప్పడేవారా?
  6. మీరు అల్లరి చేసేవారా?
  7. ఎవరితోనైనా ఫైటింగులు చేసేవారా?
  8. మీరు ఎక్కడి వరకూ చదివారు? మీ విద్యావిశేషాలు చెప్పండి.
  9. స్త్రీవాద రచయిత్రిగా మీరు మారడానికి కారణాలేమిటి?
  10. మీరు స్త్రీవాద రచయిత్రిగా స్త్రీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలు చెబుతారు?
  11. స్త్రీవాద రచయిత్రుల వలన సమాజానికేమిటి ఉపయోగం?
  12. మీ రచనల పేర్లు చెప్పండి. వాటిలోని విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పండి.
  13. మీ భర్త గారూ, పిల్లలూ మిమ్మల్ని స్త్రీవాద విషయంలో ప్రోత్సహిస్తారా?
  14. ఇప్పుడు కూడా ఇంట్లో మగవారి మాటే చెల్లుతుంది కదా ! దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
  15. మీరు మాకిచ్చే సందేశం చెప్పండి.
  16. మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్త్రీవాద రచయిత్రులెవరు? ఎందుకు?
  17. మీరు మగవారి రచనలు చదువుతారా? చదవరా?
  18. మీ వంటి రచయిత్రి మా పాఠశాలకు వచ్చి, మా సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలండీ. నమస్కారమండీ.

ఆ) మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
(మహిళలే మహిని వేల్పులు )
మనలను తన కడుపులో పెట్టుకొని, నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మ ఒక స్త్రీ. ప్రతి స్త్రీలోనూ అమ్మనే చూడాలని రామకృష్ణ పరమహంస ఉద్బోధించారు. ఉపనిషత్తులు ‘మాతృదేవోభవ’ అని తల్లికి మొదటి స్థానం ఇచ్చి దైవంగా పూజించమన్నాయి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మొత్తం ప్రపంచంలోని ఏ భాషకు చెందిన సాహిత్యమైనా స్త్రీని గౌరవించమని బోధించింది. కానీ, స్త్రీని చిన్నచూపు చూడమని ఏ సాహిత్యమూ చెప్పలేదు. చెప్పకూడదు. చెప్పదు.

స్త్రీలను చిన్నచూపు చూడడం, ఆడపిల్ల కదా అని వివక్షతతో మాట్లాడడం కుసంస్కారానికి నిదర్శనం. ఆడపిల్లలకు చురుకుతనం ఎక్కువ ఉంటుంది. సహజసిద్ధంగానే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఓర్పు ఎక్కువ. నేర్పు ఎక్కువ. అటువంటి బాలికలను ప్రోత్సహించాలి. చదవించండి. వివక్షతకు గురి చేయకండి.

ఇప్పటి సినిమాల ప్రభావమో ఏమోకాని, స్త్రీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇది మన సమాజానికి సిగ్గుచేటు. ప్రపంచానికి ‘గీత’ ను బోధించిన భారతీయులు ‘గీత’ను దాటడం తగదు. ఎక్కడైనా స్త్రీలకు అన్యాయం జరుగుతుంటే తిరగబడండి. శత్రుదేశపు స్త్రీని కూడా తల్లిలాగ భావించిన శివాజీ మనకు ఆదర్శం. స్త్రీని దేవతగా భావిద్దాం . తల్లిగా, సోదరిగా గౌరవిద్దాం. మన సంస్కారాన్ని ప్రపంచమంతా చాటిద్దాం. ఎక్కడ స్త్రీలు ఆనందంగా ఉంటారో అక్కడ దేవతలు ఆనంద తాండవం చేస్తారు.

రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, జోన్ ఆఫ్ ఆర్క్, చాంద్ బీబీ వంటి వీరనారులు ఉద్భవించిన ఈ భూమిమీద పుట్టిన నీవు అబలవా ! సబలవా ! నిన్ను నీవు నిరూపించుకో! నువ్వు వేసే ప్రతి అడుగూ కావాలి దుర్మార్తులకు దడుపు. నిన్ను నువ్వే కాపాడుకో! తెగించు ! పోరాడు ! మేమున్నాం భయపడకు! నారీలోకపు విజయ పతాకం చేబూను! అందుకో ! జయజయ ధ్వానాలు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన మహిళల ఫోటోలను, జీవిత విశేషాలను సేకరించి, ఒక మోడల్ “మహిళావరణం”
పుస్తకాన్ని తయారుచేయండి. ప్రదర్శించండి.
జవాబు:
1. సుసన్నా అరుంధతీరాయ్ (రచయిత్రి – సంఘసంస్కర్త) :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 5
మొట్టమొదటిసారిగా తన రచన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి 1997 లో ‘బ్రిటన్ వారిచ్చే ‘బుకర్ ప్రైజ్’ ను గెలుచుకున్న భారతీయ మహిళ. 1961 నవంబరు 25న బెంగాల్ లో జన్మించి కేరళ, కొట్టాయంలోని ‘అయ్ మానమ్’ గ్రామంలో పెరిగింది. ‘ఆమె చాలామందికి స్ఫూర్తి ప్రదాత. చిన్నతనం నుండి బాలికగా, స్త్రీగా ఎన్నో ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి చేరింది. పేదలు, అణగారిన వర్గాల తరఫున గొంతెత్తి ‘అధికారం’ తో మాట్లాడాలంటే ఈమెకి ఈమే సాటి. 2004లో ఈమె సిడ్నీ అరుందరాయ్) శాంతి బహుమతిని కూడా గెలుచుకుంది.

2. శకుంతలాదేవి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 6
మానవ కంప్యూటర్ – గణితంలో ఎంత కష్టమైన సమస్యనైనా ఎటువంటి యంత్ర సహాయం లేకుండానే సాధించగలిగే అసమాన ప్రతిభ కలిగిన స్త్రీ. 1939 లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. చాలా దేశాలు ఈవిడ ప్రతిభను ప్రదర్శించడానికి తమ దేశాలకు ఆహ్వానించాయి. 1995లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈమె పేరును 26వ పేజీలో లిఖించారు.

3. అనిబిసెంట్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 7
లండన్లో జన్మించిన ఐరిష్ మహిళ. 1893 వ సం||లో భారతదేశానికి వచ్చారు. ఈమె ప్రఖ్యాతిగాంచిన విద్యావేత్త, జర్నలిస్టు, సోషల్ వర్కర్, మరియు ఆధ్యాత్మికవేత్త. ఈమె థియోసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం) ను స్థాపించారు. భారతదేశంలో స్వాతంత్ర్యపోరాట కాలంలో హోమ్ రూల్ లీగ్ ను ప్రారంభించారు. అంతేగాక, న్యూ ఇండియా’ కు సంపాదకత్వం వహించారు. భారతీయ బాలుర స్కౌట్ అసోసియేషను కూడా ప్రారంభించారు. 86 సం||ల వయస్సులో ఈమె మరణించారు.

4. కరణం మల్లేశ్వరి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 8
భారతదేశ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున మెడల్ సాధించిన తొలి మహిళ. 2000 సం||రం సిడ్నీ ఒలింపిక్స్ లో ఈమె పతకాన్ని సాధించింది. 1994 – 95 సం||రానికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును పొందింది. మహిళ అయివుండి పురుషులు ఎక్కువగా పాల్గొనే వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్ పతకం గెలవడమంటే ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి ఉంటుందో ఊహించండి.

5. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 9
మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి 1916 సెప్టెంబరు 16న మధురైలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో నైటింగేలని అంటారు. ఈమె 1954లో ‘పద్మభూషణ్’, 1974లో రామన్ మెగసెసె అవార్డు, 1975లో ‘పద్మ విభూషణ్’ లతో గౌరవించబడ్డారు. 1998లో ‘భారతరత్న’ అవార్డును కూడా పొందారు. మహిళలు అంతగా బయటకి రాని రోజుల్లోనే ఆమె సంగీత కచేరీలు చేశారు. 88 సం|| రాల వయసులో ఈమె మరణించారు.

6. ఇందిరాగాంధీ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 10
మొట్టమొదటి మహిళా ప్రధాని, అలహాబాదులో జన్మించారు. 13 సంవత్సరాల వయసులోనే ‘వానరసేన’ ను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీరురాలు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నపుడు బ్యాంకుల జాతీయీకరణ, బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ, 20 పాయింట్ ప్రోగామ్ మొదలైనవి అమలుచేశారు. ఆమె భారతరత్న పురస్కారాన్ని 1971లో పొందారు. 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ తన సొంత గార్డులచే కాల్చి చంపబడ్డారు. ఈమె తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మహిళ.

7. కల్పనాచావ్లా :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 11
జననం 1 – 7 – 1961, మరణం 1 – 2 – 2003. ఇండియన్ అమెరికన్ వ్యోమగామి. కొలంబియా స్పేస్ షటిల్ లో మరణించిన ఏడుగురు వ్యోమగాములలో ఈమె కూడా ఒకరు. ఈమెకు నాసా అనేక మెడల్స్ ఇచ్చింది. మరణం తథ్యమని తెలిసినా కూడా స్పేస్ షటిల్ లో ఆమె ప్రవర్తన, ధైర్యం చిరస్మరణీయం.

8. మేథాపాట్కర్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 12
ఈమె 1954 డిసెంబరు 1న జన్మించారు. సామాజికవేత్త. ప్రముఖ పర్యావరణవేత్త, ముంబై వాసి. ‘నర్మదా బచావో’ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. 1991లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును పొందారు.

9. తస్లీమా నస్క్రీన్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 13
ఈమె 1962 ఆగస్టు 25న బంగ్లాదేశ్ లో జన్మించారు. ప్రముఖ ఫెమినిస్టు. మతాలకతీతంగా స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వాలు ఉండాలని ‘అక్షర యుద్ధం’ చేస్తున్నారు. ఈమె వ్రాసిన ‘లజ్జ’ అనే పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. దీని మూలంగా ఆమె అనేక దాడులకు గురయింది. ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్ ను వదిలిపెట్టి ప్రవాసంలో జీవితాన్ని గుడుపుతున్నారు.

10. కిరణ్ బేడి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 14
ఈమె 1949 జూన్ 9న జన్మించారు. విశ్రాంత ఐ.పి.ఎస్ ఆఫీసరు. మొట్టమొదటి మహిళా ఆఫీసరు. 1994లో రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జన్మించారు. తన విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న మహిళ.

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు.
జవాబు:
స్త్రీ : 1) పడతి 2) వనిత 3) ముదిత

ఆ) అందరికీ ఒక పద్ధతి పాటించడమే బాగుంటుంది.
జవాబు:
పద్దతి : 1) విధానం 2) కరణి 3) చందము

ఇ) ఎన్నో అనుభవాలు స్మరణలోకి తెచ్చుకున్నాను.
జవాబు:
స్మరణ : 1) జ్ఞప్తి 2) గుర్తు 3) తలపు

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

2) ఈ పాఠంలో శబ్దాలంకారం ఉన్న వాక్యాలను గుర్తించి రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 1
జవాబు:
1) కొత్త సహస్రాబ్దంలోకీ, శతాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో గడిచిన
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 2
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 3

3) పాఠం ఆధారంగా కింది జాతీయాలు ఏ సందర్భాలలో వాడతారో వివరించండి.

అ) గుండెలు బరువెక్కడం :
జవాబు:
విపరీతమైన మానసిక బాధ కలిగినపుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : పేదల పాట్లు చూస్తే, ఎవరికైనా గుండెలు బరువెక్కడం సహజం.

ఆ) నీరు కారిపోవడం :
జవాబు:
పాడైపోవడం, నిరుత్సాహపడడం, ఆశలన్నీ అడుగంటిపోవడం వంటి సందర్భాలలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
కురుక్షేత్రంలో అర్జునుడు నీరు కారిపోవడం చూసి, కృష్ణుడు గీతోపదేశం చేశాడు.

ఇ) కనువిప్పు :
జవాబు:
‘జ్ఞానం’ కలగడం అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
గీతోపదేశంతో అర్జునుడికి కనువిప్పు కలిగింది.

ఈ) కాలధర్మం చెందడం :
జవాబు:
కాల ప్రవాహంలో ఏదైనా నశింపక తప్పదు. అలాగే ‘మరణించడం’ అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. .

సొంతవాక్యం :
ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలో కాలధర్మం చెందడం రోజూ జరుగుతోంది.

ఉ) తునాతునకలు :
జవాబు:
ముక్కముక్కలవడం, పూర్తిగా దెబ్బతినడం అనే సందర్భాలలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
ఈ మధ్య రోడ్డు ప్రమాదాలలో చాలా బస్సులు తునాతునకలయ్యాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

4) కింది పదాలను గురించి వివరించండి.
అ) సామాజిక మార్పు :
జవాబు:
సమాజంలో ఈ రోజు ఉన్న ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ధర్మాలు తర్వాత మారిపోవచ్చును. ఇలా సమాజంలో కలిగే మార్పును సామాజిక మార్పు అంటారు.

సొంతవాక్యం :
సామాజిక మార్పు వలన బాల్యవివాహాలు తగ్గాయి.

ఆ) విజయోత్సవం :
జవాబు:
విజయం లభించినందుకు చేసుకొనే పండుగ.

సొంతవాక్యం :
ఎన్నికలలో నెగ్గినవారు విజయోత్సవాలు చేసుకొన్నారు.

ఇ) సామాజికాభివృద్ధి :
జవాబు:
సమాజపరమైన అభివృద్ధి.

సొంతవాక్యం :
విద్య సామాజికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఈ) సాంస్కృతిక వారసత్వం :
జవాబు:
సంస్కృతి అంటే ఒక సమాజపు ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వినోదాలు మొ||నవి. సాంస్కృతికము అంటే సంస్కృతికి సంబంధించింది. సాంస్కృతిక వారసత్వం అంటే సంస్కృతికి సంబంధించిన వాటి కొనసాగింపు.

సొంతవాక్యం :
మన భారతీయ సాంస్కృతిక వారసత్వం కుటుంబ వ్యవస్థ.

ఉ) అగ్రతాంబూలం :
జవాబు:
ఒక రంగానికి చెందిన లేదా ఒక గ్రామానికి లేదా ఒక సమాజానికి చెందిన వారిలో ఉన్నతునిగా గుర్తించడం.

సొంతవాక్యం :
కవులలో కాళిదాసుదే అగ్రతాంబూలం.

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి.
ఉదా : మీరు రావద్దు నిషేధార్థక వాక్యం

అ) దయచేసి నన్ను కాపాడు. – ప్రార్ధనార్థక వాక్యం
ఆ) మీరు రావచ్చు. – అనుమత్యర్థక వాక్యం
ఇ) వారందరికి ఏమైంది? – ప్రశ్నార్థక వాక్యం
ఈ) నేను తప్పక వస్తాను. – నిశ్చయార్థక వాక్యం
ఉ) ఆహా ! ఎంత బాగుంది ! – ఆశ్చర్యార్థక వాక్యం
ఊ) వారు వెళ్ళవచ్చా? – సందేహార్థక వాక్యం

2. కింద ఇచ్చిన సంధులు – పదాల మధ్య సంబంధాన్ని గుర్తించి వాటిని జతచేసి, సూత్రాలు రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 4

3. కింద ఇచ్చిన సమాసాలు – పదాలు వేటికి ఏవి వర్తిస్తాయో గుర్తించి, ఆయా పదాలకు సంబంధించిన సమాసాలను, విగ్రహవాక్యాలు రాయండి.

సమాసం పేరుసమాస పదం
తృతీయా తత్పురుష సమాసంవితంతు వివాహం
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసంవిద్యాధికులు
షష్ఠీ తత్పురుష సమాసంగంగానది
ద్విగు సమాసంముప్పయి సంవత్సరాలు
ద్వంద్వ సమాసంస్త్రీ పురుషులు భారతదేశం

 

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) వితంతు వివాహంవితంతువు యొక్క వివాహంషష్ఠీ తత్పురుష సమాసం
2) విద్యా ధికులువిద్యచేత అధికులుతృతీయా తత్పురుష సమాసం
3) గంగానదిగంగ అను పేరు గల నదిసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
4) ముప్పయి సంవత్సరాలుముప్పయి అయిన సంవత్సరాలుద్విగు సమాసం
5) స్త్రీపురుషులుస్త్రీలును, పురుషులునుద్వంద్వ సమాసం
6) భారతదేశంభారత్ అనే పేరు గల దేశముసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

4. కింది ఉదాహరణలు ఏయే అలంకారాలకు చెందినవో గుర్తించండి. సమన్వయం రాయండి.

అ) సుదతీ నూతన మదనా!
మదనాగతురంగ పూర్ణమణిమయసదనా!
సదనామయ గజ రదనా!
రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా!
జవాబు:
ఈ పద్యంలో ‘ముక్తపదగ్రస్తము’ అనే అలంకారం ఉంది.

వివరణ :
పై పద్యంలోని మొదటి పాదం ‘మదనా’ తో పూర్తయింది. రెండవ పాదం ‘మదనా’ తో మొదలయింది. ఆ ‘సదనా’తో పూర్తయింది. మూడవ పాదం ‘సదనా’ తో ప్రారంభమయింది. ‘రదనా’ తో పూర్తయింది. నాలుగవ పాదం ‘రదనా’ తోనే ప్రారంభమయింది. సమన్వయం : మొదటి పాదం చివరి పదంతో రెండవ పాదం, రెండవ పాదం చివరి పదంతో మూడవ పాదం, మూడవ పాదం చివరి పదంతో నాల్గవ పాదం ప్రారంభమయ్యాయి. విడిచిన (ముక్త) పదాన్నే మళ్ళీ గ్రహించారు కనుక పై పద్యంలో ముక్తపదగ్రస్తాలంకారం ఉంది.

ఆ) మానవా! నీ ప్రయత్నం మానవా?
జవాబు:
దీనిలో యమకాలంకారం ఉంది.
వివరణ :
ఒకే పదం అర్థభేదంతో ప్రయోగిస్తే అది ‘యమకాలంకారం’ అంటారు. సమన్వయం : పై వాక్యంలో మొదట ప్రయోగించిన ‘మానవా!’ అనేది ‘మనిషీ’ అనే అర్థంలో ప్రయోగించబడింది. రెండవసారి ప్రయోగించిన ‘మానవా’ అనేది ‘విడిచిపెట్టవా’ అనే అర్థంలో ప్రయోగించబడింది. ఇలాగ ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించబడింది. కనుక అది యమకాలంకారం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ఇ) తండ్రి ! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి.
జవాబు:
దీనిలో లాటానుప్రాసాలంకారం కలదు.
వివరణ :
ఒకే పదం అర్థంలో భేదం లేకున్నా భావంలో తేడా ఉండేలా ప్రయోగిస్తే అది లాటానుప్రాసాలంకారం. సమన్వయం : పై వాక్యంలో ‘తండ్రి’ అనే పదం మూడు సార్లు ప్రయోగించబడింది. మూడు పదాలకు ‘నాన్న’ అనే అర్థం. కానీ, ‘తండ్రి తండ్రి’ అంటే ‘అటువంటి తండ్రి మాత్రమే నిజమైన తండ్రి’ అని భావం. అర్థంలో భేదం లేకపోయినా భావంలో భేదం ఉంది. కనుక అది లాటానుప్రాసాలంకారం.

5. కింది సమాస పదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అధ్యలూ భావ సమాసం

సమాస పదంవిగ్రహవాక్యంప్రథమ పదం
అ) ప్రతిదినముదినము, దినము(ప్రతి – అవ్యయం)
ఆ) యథాశక్తిశక్తిననుసరించి(యథా – అవ్యయం)
ఇ) ఆబాలగోపాలంబాలుడి నుండి గోపాలుడి వరకు(ఆబాల – అవ్యయం)
ఈ) మధ్యాహ్నంఅహ్నం యొక్క మధ్యభాగం(మధ్య – అవ్యయం)
ఉ) అనువర్షంవర్షముననుసరించి(అను – అవ్యయం)

(సూచన : కొందరు ‘మధ్యాహ్నం’ను ‘అహ్నము యొక్క మధ్యము’ అని విగ్రహవాక్యంతో ప్రథమా తత్పురుష సమాసంగా చెప్పారు.)

పైన పేర్కొన్న 5 సమాస పదాలలోనూ పూర్వపదాలైన ప్రతి, యథా, ఆబాల, మధ్య అనేవి అవ్యయాలు. లింగ, విభక్తి, వచనాలు లేనివి అవ్యయ పదాలు.

ఇటువంటి అవ్యయ భావంతో ఏర్పడిన సమాసాలు కనుక పైవి అవ్యయీభావ సమాసాలు.

6. కింది ఉదాహరణలకు విగ్రహవాక్యాలు రాయండి.

అ) అనుకూలం – కూలముననుసరించి – అవ్యయీభావ సమాసం
ఆ) యథామూలం – మూలమును అనుసరించి అవ్యయీభావ సమాసం
ఇ) ప్రతిమాసం – మాసం, మాసం అవ్యయీభావ సమాసం

అదనపు సమాచారము

సంధులు

అ) పాఠంలోని కొన్ని సంధులు
1) సహస్రాబ్దం = సహస్ర + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
2) శతాబ్దం = శత + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
3) సామాజికాభివృద్ధి = సామాజిక + అభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
4) సాధికారం = స + అధికారం – సవర్ణదీర్ఘ సంధి
5) విద్యాధికులు = విద్యా + అధికులు – సవర్ణదీర్ఘ సంధి
6) సోదాహరణం = స + ఉదాహరణం – గుణసంధి
7) విజయోత్సవం = విజయ + ఉత్సవం – గుణసంధి
8) జీవనోపాధి = జీవన + ఉపాధి – గుణసంధి
9) సంస్కరణోద్యమం = సంస్కరణ + ఉద్యమం – గుణసంధి
10) శతాబ్దపు చరిత్ర = శతాబ్దము + చరిత్ర – పుంప్వాదేశ సంధి
11) మొదటి తరపు డాక్టరు = మొదటితరము + డాక్టరు – పుంప్వాదేశ సంధి
12) ప్రవాహపు వేగం = ప్రవాహము + వేగం – పుంప్వాదేశ సంధి
13) అద్దినట్లు = అద్దిన + అటు – అత్వ సంధి
14) ఏముంటుంది = ఏమి + ఉంటుంది – ఇత్వ సంధి
15) గురయ్యారు = గురి + అయ్యారు – ఇత్వ సంధి
16) బరువెక్కాయి = బరువు + ఎక్కాయి – ఉత్వసంధి
17) గుర్తుంచుకుంటాం = గుర్తు + ఉంచుకుంటాం – ఉత్వసంధి
18) మేమంతా = మేము + అంత – ఉత్వసంధి
19) జగన్నాథ జగత్ + నాథ – అనునాసిక సంధి
20) ఆశ్చర్యపడతాం = ఆశ్చర్యము + పడతాం – పడ్వాది సంధి
21) తాపత్రయపడిన + తాపత్రయము + పడిన – పడ్వాది సంధి
22) మొట్టమొదటగా = మొదటగా + మొదటగా – ఆమ్రేడితద్విరుక్త -టకారాదేశసంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) ఆంధ్రదేశము‘ఆంధ్ర’ అనే పేరుగల దేశముసంభావనా పూర్వపద కర్మధారయం
2) స్థలకాలాలుస్థలమును, కాలమునుద్వంద్వ సమాసం
3) విద్యాధికులువిద్యచేత అధికులుతృతీయా తత్పురుష సమాసం
4) స్త్రీల శతాబ్దంస్త్రీల యొక్క శతాబ్దంషష్ఠీ తత్పురుష సమాసం
5) శతాబ్దపు చరిత్రశతాబ్దము యొక్క చరిత్రషష్ఠీ తత్పురుష సమాసం
6) జీవిత విధానంజీవితము యొక్క విధానంషష్ఠీ తత్పురుష సమాసం
7) రథచక్రాలురథము యొక్క చక్రాలుషష్ఠీ తత్పురుష సమాసం
8) చరిత్ర నిర్మాతచరిత్ర యొక్క నిర్మాతషష్ఠీ తత్పురుష సమాసం
9) భిన్నరంగాలుభిన్నములైన రంగాలువిశేషణ పూర్వపద కర్మధారయం
10) కీలకస్థానాలుకీలకమైన స్థానాలువిశేషణ పూర్వపద కర్మధారయం
11) ముఖ్యవివరాలుముఖ్యమైన వివరాలువిశేషణ పూర్వపద కర్మధారయం
12) సామాన్య స్త్రీలుసామాన్యులైన స్త్రీలువిశేషణ పూర్వపద కర్మధారయం
13) ప్రతికూల పరిస్థితులుప్రతికూలములైన పరిస్థితులువిశేషణ పూర్వపద కర్మధారయం
14) కొత్తకలలుకొత్తవైన కలలువిశేషణ పూర్వపద కర్మధారయం
15) ప్రతిరంగమురంగము, రంగముఅవ్యయీభావ సమాసం

పీఠిక రచయితుల పరిచయం

1) ఓల్గా :
ప్రముఖ రచయిత్రి. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం నిర్వహించారు. ఈమె పలు పురస్కారాలను, అవార్డులను అందుకొన్నారు. వీరి ‘స్వేచ్ఛ’ నవల ప్రసిద్ధి పొందింది.

2) వసంత కన్నబిరాన్ :
ఈమె మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు.

3) కల్పన కన్నబిరాన్ :
‘సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్ మెంట్’ (హైదరాబాద్) సంచాలకులుగా పనిచేస్తున్నారు. జెండర్ స్టడీస్, క్రిమినల్ లో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు.

కఠిన పదాలకు అర్థాలు

1వ పేరా

సహస్ర + అల్లం = వెయ్యి సంవత్సరాలు
పరామర్శ = చక్కని విచారణ
స్మరించుకోవడం = గుర్తు చేసుకోవడం
ఉత్సవం = పండుగ

2వ పేరా
రాణించిన = ఒప్పిన

3వ పేరా
సంఘర్షణ = రాపిడి
జగన్నాథ రథచక్రాలు = కాలగమనం (కాలం భగవత్స్వరూపం కనుక విష్ణువు రథచక్రాలు)
మూల్యం = వెల
గుండెలు బరువెక్కడం = చాలా బాధ కలగడం
ప్రేరణ = సిద్ధపరచడం

4వ పేరా
ప్రెసిడెన్సి = ఆధిపత్యము

అలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కాలాన్ని పరామర్శించడం అంటే ఏమిటి?
జవాబు:
పరామర్శ అంటే చక్కని విచారణ అని అర్థం. కాలాన్ని పరామర్శించడం అంటే కాలాన్ని చక్కగా విచారించడం. కాలం నాలుగు రకాలు.

  1. భూతకాలం,
  2. భవిషత్ కాలం,
  3. వర్తమాన కాలం,
  4. తద్దర్శకాలం

నాలుగు కాలాలలో స్త్రీల పరిస్థితి గురించి కూలం కషంగా విచారించడం. దానికి కారణాలు, పరిష్కారాలు అన్వేషించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా ఎలా చెప్పుకోవచ్చు?
జవాబు:
గడిచిన శతాబ్దంలో అంటే 20వ శతాబ్దంలో చాలా మంది స్త్రీలు అనేక రంగాలలో విజయాలు సాధించారు. రాజకీయ రంగంలో అనిబిసెంట్, మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ, సిరిమావో భండారు నాయకే మొదలైన వారు. అలాగే విద్యా, వైద్య, సేవా, పరిశోధనా, క్రీడా రంగాలలోనే గాక అనేక రంగాలలో ఆణిముత్యాల వంటి స్త్రీలు ఉన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాలలో స్త్రీలు పోటీపడి అభివృద్ధిని సాధించిన శతాబ్దం కనుక గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పుకోవచ్చును.

ప్రశ్న 3.
చరిత్ర ఎలా రూపుదిద్దుకుంటుంది ?
జవాబు:
చరిత్ర చాలా రకాలుగా రూపుదిద్దుకొంటుంది. ఒక ప్రాంతానికి చెందిన మానవుల సాంస్కృతిక రూప కల్పనను, అభివృద్ధిని బట్టి సాంస్కృతిక చరిత్ర రూపుదిద్దుకొంటుంది. మానవుల భాషా వికాసాన్ని భాషాచరిత్ర అంటారు. అలాగే రాజకీయ మార్పులను బట్టి రాజకీయ చరిత్ర ఏర్పడుతుంది. అంటే సామాజికంగా జరిగిన దానిని చరిత్ర అంటారు.

ప్రశ్న 4.
మూల్యం చెల్లించడమంటే అర్థం ఏమిటి?
జవాబు:
మూల్యం అంటే విలువ అని అర్థం. మూల్యం చెల్లించడమంటే విలువ చెల్లించడమని సామాన్యార్థం. ఒక వస్తువును తీసుకొన్నప్పుడు దానికి సమానమైన విలువ గల డబ్బు గాని, సరుకు గాని చెల్లించాలి. అంటే మనం కూడా దానితో సమాన విలువ గలది కోల్పోవాలి. అలాగే ఏదైనా చెడు పని చేస్తే దానికి సమానమైన పరపతిని కోల్పోతాం. అదే మూల్యం చెల్లించడమంటే.

ప్రశ్న 5.
‘సామాన్యుల సాహసం అసామాన్యమనిపించింది’ అని రచయిత్రులు అనడానికి కారణాలు ఏమిటి ?
జవాబు:
సాధారణంగా సామాన్యమైన స్త్రీ తన కుటుంబంతో సర్దుకుపోతుంది. పూర్వకాలపు స్త్రీ తన కుటుంబం గురించి తప్పు, తన గురించి, తన సుఖం గురించి ఆలోచించలేదు. ఇది సామాన్య స్త్రీల స్వభావం. వారేదైనా అందుకు భిన్నంగా ప్రవర్తించినా, ఆలోచించినా అనేక చికాకులు వారికి కలిగేవి. వాస్తవ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. అటువంటి ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ, కొత్త జీవిత విధానాలను కనుగొనాలంటే ఎంత కష్టం ? అటువంటి పరీక్షలకు నిలబడి, ఎదురొడ్డి తమ కలలను సాకారం చేసుకొన్న పూర్వకాలపు సామాన్య స్త్రీల సాహసం రచయిత్రులకు అసామాన్యమనిపించింది.

5వ పేరా
నిష్ణాతులు కాలధర్మం విపులము క్లుప్తం నీరు కారడం
= పూర్తిగా తెలిసినవారు = మరణం = సవిస్తరము = సంక్షిప్తం = నిరుత్సాహపడటం

6వ వరా
ఉద్వేగం = కలత నొందుట

9వ పేరా
తాపత్రయం = బాధ (ఆధ్యాత్మికం, అధిభౌతికం, అధిదైవికం అను మూడూ తాపత్రయం)

10వ పేరా
పితృస్వామ్యం = తండ్రికి అధికారంగల వ్యవస్థ
కళ్ళకు కట్టింది = బాగా అర్థమైంది

11వ పేరా
అనువైన = తగిన

12వ పేరా
వెసులుబాటు = తీరుబడి
అడుగు పెట్టడం = ప్రారంభించడం

14వ పేరా
గ్లోసరీ = సాంకేతిక పదముల నిఘంటువు, పదకోశం
అమూల్యమైన = విలువైన

అలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘ముద్రవేయడం’ అంటే ఏమిటి?
జవాబు:
ముద్ర అంటే ఒకదాన్ని శాశ్వతంగా ఉండేలా చేయడం. మానవ స్వభావాలు అనేక రకాలు. కొందరికి, కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలు సామాన్యులవైతే, అవి వారితోనే ఉంటాయి. వారి కుటుంబాల పైనే ఆ ఆశయాల ముద్రలు ఉంటాయి. అదే నాయకులవైతే, వాటి ముద్రలు సమాజంలో ఉంటాయి. ఏ రంగంలోనైనా, ఆ రంగంలో విశేష కృషి చేసినవారి ఆశయాలు, ఆలోచనలు కార్యరూపంలో శాశ్వతంగా ఉంటాయి. అంటే వారు ఆ రంగంలో తమదైన ముద్ర వేశారని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలగడమంటే ఏమిటి?
జవాబు:
సంస్కరణోద్యమం అనేది రథం. అది వేగంగా నడవాలంటే మార్పులు అనే చక్రాలు కావాలి. ఈ మార్పులు జరిగేటపుడు కొందరికి బాధ కలుగుతుంది. ఒకప్పుడు సమాజానికి తప్పుగా కనిపించింది, కొన్నాళ్ళకు ఒప్పుగా కనబడుతుంది. కానీ, ఆ తప్పుగా కనబడిన రోజులలో ఎంతోమంది బాధపడతారు. ఉదాహరణకు ఒకప్పుడు స్త్రీ సినిమాలలో నటించడం తప్పు. కానీ నేడు కాదు. ఆనాటి సంస్కరణోద్యమాలు దానిని తప్పు పట్టడం వలన ఎంతోమంది స్త్రీలు వేదన చెందారు. ఎన్నో కుటుంబాలు తీవ్రమైన మానసిక వ్యధను అనుభవించాయి. అదే సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలగడమంటే అర్థం.

ప్రశ్న 3.
“ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్రను మార్చటానికి” అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకన్నారు?
జవాబు:
కేవలం సంఘసంస్కరణ, చరిత్రను మార్చడం మగవారికే సాధ్యం అనుకొంటే పొరబాటు. అనేకమంది స్త్రీలు చరిత్రను మార్చటానికి ప్రశ్నించారని రచయిత్రుల ఉద్దేశం. కందుకూరి రాజ్యలక్ష్మిగారు స్త్రీ విద్య గురించి ఉద్యమించారు. బాల్య వివాహాలను ప్రతిఘటించారు. భర్త చనిపోయిన స్త్రీలకు మళ్ళీ వివాహాలు చేయాలని పోరాడారు. చేశారు. అలాగే ఎంతోమంది స్త్రీలు మార్పుకోసం పోరాడారు. తమ జీవితాలలో, సామాజిక జీవనరంగంలో కొత్త అర్థాలనూ, వెలుగులనూ సృష్టించాలని తాపత్రయపడ్డారు. కనుకనే “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్రను మార్చటానికి” అని స్త్రీల గురించి రచయిత్రులు అన్నారు.

ప్రశ్న 4.
కొత్త అర్థాలు, వెలుగుల సృష్టి ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
గతంలో సామాజికంగా స్త్రీల జీవితాలలో కొత్తదనం ఉండేది కాదు. అంటే స్త్రీలు కేవలం చాకిరీకి, పిల్లలను కనడానికే అని పూర్వకాలపు సమాజం భావించేది. కానీ విద్య, ఉద్యోగం మొదలైన వాటిలో అభివృద్ధిని సాధించి, స్త్రీలు తమ జీవితాలలో కొత్త అర్థాలను సాధించారు. అలా కొత్త అర్థాలు సాధించి తమ జీవితాలలో స్త్రీలు జ్ఞానజ్యోతులను వెలిగించుకున్నారు. ఆ జ్ఞానజ్యోతుల వెలుగులలో నూతన ఉత్తేజంతో జీవితాలను ఆనంద మయం చేసుకొంటున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 6th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 6th Lesson శతక మధురిమ

10th Class Telugu 6th Lesson శతక మధురిమ Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

రాజేశ్ : రవీ! బాగున్నావా!

రవి : బాగున్నాను రాజేశ్. నువ్వేం చేస్తున్నావు? మన చిన్ననాటి మిత్రులు ఎవరైనా కలుస్తున్నారా?

రాజేశ్ : ఆ! ఆ! అందరూ కలుస్తున్నారు. సంతోష్ లాయరైనాడు. భాను టీచరైనాడు. మధు వ్యాపారం చేస్తున్నాడు. సుభాష్ రాజకీయనేతగా ఎదిగాడు. ఇలా అందరూ ఒక్కో రంగంలో నీతి నిజాయితీలతో రాణిస్తున్నారు.

రవి : చిన్నప్పుడు మనం చదివిన చదువు, పొందిన జ్ఞానం ఊరికే పోతుందా? ఆ చదువుల ఫలితం, గురువుల దీవెనలు అన్నీ కలిస్తేనే మన అభివృద్ధి.

రాజేశ్ : ఔనౌను! ముఖ్యంగా శతక పద్యాలలోని నీతులు మన వ్యక్తిత్వానికి బాటలు వేశాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదూ!

రవి : బాగా చెప్పావు రాజేశ్! శతక పద్యాలు నేటికీ మార్గదర్శకాలు. మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా!

రాజేశ్ : నేర్పుతున్నాను. సరే రవీ! బస్సు వచ్చింది. మళ్ళీ కలుద్దాం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సంభాషణను బట్టి వారు ఎవరని భావిస్తున్నారు?
జవాబు:
సంభాషణను బట్టి వారు ఇద్దరూ చిన్ననాటి మిత్రులనీ, ఒకే బడిలో ఒకే తరగతిలో కలసి చదువుకున్నారని భావిస్తున్నాను.

ప్రశ్న 2.
వారి అభివృద్ధికి కారణాలేవి?
జవాబు:
చిన్నప్పుడు వారు చదివిన చదువు, అప్పుడు నేర్చుకున్న జ్ఞానం వారి అభివృద్ధికి కారణాలు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దుతాయి?
జవాబు:
శతక పద్యాల్లోని నీతులు (సూక్తులు) వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

ప్రశ్న 4.
ఏవి నేటి తరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు?
జవాబు:
‘శతక పద్యాలు’, నేటితరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

1. కింది అంశాల గూర్చి మాట్లాడండి.

అ) ఆచారం :
‘ఆచారము’ అంటే ఒక సంఘములోని సభ్యుల్లో సాంప్రదాయకంగా ఉన్న, ప్రామాణికమైన ప్రవర్తనా పద్దతి. నిషేధమే ఆచారానికి మూలం. ఆచారం, మానవజాతి యొక్క ప్రాచీనమైన వ్రాయబడని ధర్మశాస్త్రం. ఒక వ్యక్తి ఒక పనిని నిత్యమూ చేస్తే, అది ‘అలవాటు’. అదే జాతి పరంగానో, సంఘ పరంగానో చేస్తే, ‘ఆచారం’ అవుతుంది.

ఈ ఆచారాలు, జాతి జీవన విధానాన్ని తెలుపుతూ, ఆ జాతిని నైతికపతనం నుండి కాపాడవచ్చు. ఈ ఆచారాలు క్రమంగా తమ అంతశ్శక్తిని పోగొట్టుకొని, చెడు ఫలితాలకు దారి తీస్తున్నాయి.

ఆ) సత్కార్యం :
‘సత్కార్యం’ అంటే మంచి పని. ఏ పని చేస్తే సంఘం సంతోషిస్తుందో అది సత్కార్యం. వేదంలో చెప్పిన పని, ‘సత్కార్యం’ – ఒక పేదవాడిని ఆదరించి అన్నం పెడితే అది సత్కార్యం.

  1. దానాలు చేయడం
  2. గుడులు కట్టించడం
  3. ధర్మకార్యాలు చేయడం
  4. తోటలు నాటించడం
  5. ఒక బ్రాహ్మణుడికి పెండ్లి చేయించడం
  6. చెరువులు త్రవ్వించడం
  7. మంచి సంతానాన్ని కనడం – అనే వాటిని సత్కార్యాలని, వాటినే సప్తసంతానాలని అంటారు.

ఇ) న్యాయం:
న్యాయమునే ‘ధర్మము’ అని కూడా అంటారు. ఈ న్యాయము కాలానుగుణముగా మారుతుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క న్యాయపద్ధతి ఉంటుంది. ఈ న్యాయాన్ని కాపాడేవి న్యాయస్థానాలు. న్యాయస్థానాలు ఏది న్యాయమో, ఏది అన్యాయమో నిర్ణయిస్తాయి. లోకములోనూ, శాస్త్రమునందూ ప్రసిద్ధమైన ఒక దృష్టాంత వాక్యాన్ని “న్యాయము” అంటారు.

ఈ) దాస్యం :
‘దాస్యము’ అంటే సేవ. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సేవ చేస్తారు. ఇంట్లో అంట్లు, చెంబులు తోమి పాచి పని చేయడం కూడా ‘దాస్యమే’. కద్రువకు ఆమె సవతి వినత, దాస్యం చేసింది.

2. పాఠంలోని పద్యాలు ఆధారంగా కింది వాక్యాలకు తగిన పద్యపాదం గుర్తించండి.

అ) అనామకమై నశించడం
జవాబు:
‘నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు’.

ఆ) సముద్రాన్ని తియ్యగా మార్చడం
జవాబు:
‘తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబుం జిందు యత్నించు’.

ఇ) సముద్రంలో కాకిరెట్ట
జవాబు:
………………… అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి”

3. కింది పద్యాలను పాదభంగం లేకుండా పూరించండి.
సూచన : పధ్యంలో 4 పాదాలలోని ప్రతిపాదం పాఠ్యపుస్తకంలో ఎక్కడికి పూర్తయిందో అక్కడికే పూర్తవ్వాలి. రెండవ అక్షరం ప్రాస. ఆ ప్రాస ఒక అక్షరం పొల్లు ఉంటుంది. దానిని తదంతో గుర్తుపెట్టుకోవాలి. గణాలు కూడా గుర్తు పెట్టుకొంటే, రాసేటపుడు పాదభంగం రాదు.

అ) నీరము ………………… కొల్చువారికిన్
జవాబు:
ఉ|| నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చునా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
బౌరుష వృత్తులి టధము మధ్యము నుత్తము గొల్చువారికిన్.

ఆ) తన దేశంబు …………. భక్త చింతామణీ!
జవాబు:
మ|| తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్
తన దేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి, త
ద్ఘనతా వాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
ననుహౌ బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణీ!

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

4. కింది పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు, జనులకుఁ గలుషమడచు
కీర్తి ప్రకటించు, చిత్త విస్పూర్తి జేయు
సాధుసంగంబు సకలార్థ సాధకంబు.
ప్రశ్నలు :
అ) సూక్తి అంటే ఏమిటి?
జవాబు:
సూక్తి అంటే ‘మంచిమాట’.

ఆ) కీర్తి ఎలా వస్తుంది?
జవాబు:
సాధుసంగము వలన అనగా మంచివారితో స్నేహంగా ఉండడం వల్ల ‘కీర్తి’ వస్తుంది.

ఇ) సాధుసంగం వల్ల ఏం జరుగుతుంది?
జవాబు:
సాధుసంగం సకల ప్రయోజనాలనూ సాధించి పెడుతుంది.

ఈ) ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షికగా “సాధుసంగం” అనేది తగియుంటుంది.

సూచన:
పధ్యంలో దేని గురించి అధినంగా చెప్పారో అని శీర్షికగా పెట్టాలి, దేనికైనా సరే సుభాషితం , సూక్తి వంటి శీర్షికలు పెట్టి వచ్చును.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాత్యాల్లో జవాబులు రాయండి.

అ) కాలిన ఇనుముపై నీళ్ళు పడితే ఆవిరిగా మారుతాయని తెలుసుకదా! అలాగే, మనుషులు ఎవరిని చేరితే ఎలా అవుతారో. సోదాహరణంగా రాయండి.
జవాబు:
కాలిన ఇనుము మీద నీళ్ళు పడితే ఆవిరైపోయి, అవి పూర్తిగా నశిస్తాయి. ఆ నీళ్ళు తామరాకుపైన పడితే ముత్యాల్లా ప్రకాశిస్తాయి. ఆ నీళ్ళే సముద్రంలోని ముత్యపుచిప్పలో పడితే, ముత్యాల్లా మారతాయి. దీనిని బట్టి మనిషి అధములలో చేరితే అధముడు అవుతాడు. కాలిన ఇనుముపై నీళ్ళవలె, అతడు అనామకుడవుతాడు. మనిషి మధ్యములలో చేరితే, మధ్యముడు అవుతాడు. అపుడు తామరాకుపై నీరులా ముత్యమువలె కనిపిస్తాడు. మనిషి ఉత్తములతో చేరితే, ఉత్తముడు అవుతాడు. అపుడు ముత్యపు చిప్పలో పడిన నీరు వలె, ‘ముత్యము’ అవుతాడు.

ఆ) ధర్మవర్తనులను నిందించడం వల్ల ప్రయోజనం లేదు అనే విషయాన్ని సోదాహరణంగా రాయండి.
జవాబు:
ధర్మాన్ని పాటించే ధర్మవర్తనుడిని, ఒక నీచుడు మిక్కిలి హీనంగా నిందించినా, ఆ ధర్మవర్తనుడికి ఏ మాత్రమూ లోటురాదు. ఎందుకంటే అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణము చేస్తూ ఆ సముద్రములో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రము చేత ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే, ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు.

ఇ) “కరిరాజున్” అనే పద్యభావాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మూర్ఖులను అమృతధారలవంటి మాటలతో సమాధాన పరిచేవాడూ, మదపుటేనుగును తామర తూడునందలి దారములతో బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బ్రద్దలు చేయాలని యత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడూ, సమానులు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాత్యాల్లో జవాబులు రాయండి.

అ) సజ్జన లక్షణాలు పేర్కొనండి.
జవాబు:
సజ్జన లక్షణాలు : –

  1. మనిషి ఉత్తములతో స్నేహం చేయాలి. అలా చేస్తే ముత్యపు చిప్పలో ముత్యంలా అతడు శోభిస్తాడు.
  2. అమృత ధారల వంటి తియ్యటి మాటలతో, మూర్యుడికి బోధించడం మానుకోవాలి.
  3. తనకున్న దానితోనే అనాథలనూ, నిరుపేదలనూ ప్రేమతో లాలిస్తూ వారికి అన్నం పెట్టాలి.
  4. తన దేశాన్నీ, తన మతాన్నీ, భాషనూ, ఆచారాన్ని అభిమానించే బుద్ధి కలిగి ఉండాలి.
  5. ఇతరులు తనకు కీడు చేసినా, వారికి అపకారము చేయకుండా, ఉపకారమే చేయాలి.
  6. ధర్మవర్తనులను ఎప్పుడూ తాను నిందించకూడదు.
  7. పరద్రవ్యాన్ని ఆశించి, చెడు పనులు చేయకూడదు.
  8. వరదల్లో మునిగిపోయే పొలాన్ని దున్నకపోవడం, కరవు వచ్చినపుడు చుట్టాల ఇళ్ళకు వెళ్ళకపోవడం, రహస్యాన్ని ఇతరులకు వెల్లడించకపోవడం, పిరికివాడిని సేనానాయకునిగా చేయకపోవడం అనేవి సజ్జన లక్షణాలు.

ఆ) నైతిక విలువలంటే ఏమిటి? మీరు గమనించిన విలువల్ని పేర్కొనండి.
జవాబు:
‘నైతిక విలువలు’ అంటే నీతి శాస్త్రానికి సంబంధించిన విలువైన మంచి పద్ధతులు అని భావము. వీటినే ఆంగ్ల భాషలో ‘Moral Values’ అంటారు. అంటే అమూల్యమైన నీతులు అని అర్థము. మనిషి ఎలా నడచుకోవాలో నీతి శాస్త్రము చెపుతుంది. నీతి శాస్త్రంలో చెప్పిన, ధర్మశాస్త్రంలో చెప్పిన నీతులను పాటించడం, నైతిక విలువలను పాటించడం అంటారు.
నేను గమనించిన నైతిక విలువలు :

  1. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించడం.
  2. స్త్రీలను అందరినీ కన్నతల్లులవలె, సోదరీమణులవలె గౌరవించడం, ఆదరించడం.
  3. కులమత భేదాలను పాటించకుండా, తోటి విద్యార్థులనందరినీ సోదరులుగా, విద్యార్థినులను సోదరీమణులుగా ఆదరించాలి. గౌరవించాలి.
  4. మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన గ్రామాన్ని, పాఠశాలను, మనకు ఉన్న నీటి వసతులను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలి. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి.
  5. అహింసా మార్గాన్ని ఎప్పుడూ చేపట్టకూడదు. గాంధీజీ వలె ఒక చెంపపై కొడితే, రెండవ చెంప చూపాలి. జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి.
  6. మత్తుపదార్థాలు సేవించకపోవడం, చెడు అలవాట్లకు బానిసలు కాకపోవడం అనేవి మంచి నైతిక విలువలుగా నేను భావిస్తున్నాను.

3. కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) పేదలకు దానం చేయటం వల్ల మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

(మిత్రుడికి లేఖ)

తిరుపతి,
XXXXXX.

మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు,

ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం.

ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి.

పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను.

నీవు కూడా చెయ్యి.

ఇట్లు
నీ ప్రియ మిత్రుడు, / మిత్రురాలు,
సాయికుమార్. / శశికళ.

చిరునామా :
కె. శశిభూషణ్, / కె. కమల,
S/o వెంకటేష్, / D/o వెంకటేష్ఆ
ర్యాపురం, రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా,

(లేదా)

ఆ) పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి :

  1. శతక కవులకు సుస్వాగతం. తెలుగు భాషలో శతకాలు ఎన్ని రకాలో దయచేసి చెప్పండి.
  2. మన తెలుగులో మొదటి శతక కర్త ఎవరు?
  3. మకుటం అంటే ఏమిటి?
  4. మకుటం లేని శతకాలు మనకు ఉన్నాయా? ఉంటే అవి ఏవి?
  5. నీతి శతకాల ప్రత్యేకత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా వ్రాశారా?
  7. భక్తి శతకాల్లో దాశరథీ శతకం ప్రత్యేకత ఏమిటి?
  8. కాళహస్తీశ్వర శతకంలో భక్తి ఎక్కువా? రాజదూషణ ఎక్కువా?
  9. ‘సుమతీ శతకం’ ప్రత్యేకత ఏమిటి?
  10. కృష్ణ శతకాన్ని ఎవరు రచించారు?
  11. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  12. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
  13. ఛందోబద్ధం కాని తెలుగు శతకం ఏది?

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

పాఠశాల గ్రంథాలయంలో శతకపద్యాలున్న పుస్తకాలు తీసుకొని చదవండి. వాటిలో ఏవైనా ఐదు శతకపద్యాలను, వాటి భావాలను రాసి ప్రదర్శించండి.
జవాబు:
1) సుమతీ శతకం :
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

భావం :
పాముకు విషం తలలో ఉంటుంది. తేలుకు విషం తోకలో ఉంటుంది. దుర్మార్గుడికి మాత్రం తల, తోక అని కాకుండా నిలువెల్లా ఉంటుంది.

2) కృష్ణ శతకం :
దేవేంద్రు డలుక తోడను
వావిరిగా రాళ్ళవాన వడి గురియింపన్
గోవర్ధనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా !

భావం:
ఓ కృష్ణా ! దేవేంద్రుడు కోపంతో రాళ్ళవానను వేగంగా కురిపించాడు. అప్పుడు నీవు ఆవులను, గోపాలురను రక్షించడానికి మందరపర్వతాన్ని ఎత్తిపట్టుకున్నావు.

3) వేమన శతకం:
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడవడైన నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం :ఓ వేమనా ! గంగిగోవు పాలు గరిటెడు చాలు. గాడిదపాలు కుండెడు ఉంటే మాత్రం, ఏం ప్రయోజనం ఉంటుంది? భక్తితో పట్టెడు అన్నం పెడితే చాలు కదా !

4) కుమార శతకం:
ఆచార్యున కెదిరింపకు;
బ్రోచిన దొర నింద సేయబోకుము; కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా !

భావం:
కుమారా ! గురువు మాటకు ఎదురు చెప్పవద్దు. నిన్ను పోషించే యజమానిని నిందించకు. ఒంటరిగా కార్యమును గూర్చి ఆలోచింపకు. మంచి నడవడికను వదలిపెట్టకు.

5) గువ్వలచెన్నా శతకం ::
కలకొలది ధర్మ ముండిన
గలిగిన సిరి కదలకుండు, కాసారమునన్
గలజలము మడువులేమిని
గొలగల గట్టు తెగిపోదె గువ్వలచెన్నా !

భావం :
సిరిసంపదలకు తగినట్లుగా, దానధర్మాలు చేస్తే, ఆ సంపద పెరుగుతుంది. చెరువులోని నీటికి సరియైన వినియోగం లేకపోతే, గట్లు తెగిపోతాయి కదా !

III. భాషాంశాలు

పదజాలం

1) కింది పదాలకు అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : ఉత్తములు = గొప్పవారు
సొంతవాక్యం :
ఉత్తములు ధనిక, పేద భేదాలు చూపరు.

అ) ముష్కరుడు = దుష్టుడు
సొంతవాక్యం :
ఢిల్లీ నగరములో అత్యాచారాలు చేసే ముష్కరుల సంఖ్య పెరుగుతోంది.

ఆ) లాలన = బుజ్జగించడం
సొంతవాక్యం :
తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా లాలన చేయకూడదు.

ఇ) ఘనత = గొప్పతనము
సొంతవాక్యం : రామభక్తియే, కంచర్ల గోపన్న ఘనతకు ముఖ్యకారణము.

ఈ) మర్మము = రహస్యము
సొంతవాక్యం :
దేశమర్మములను విదేశ గూఢచారులకు ఎన్నడూ తెలుపరాదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

2) కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

అ) భాస్కరుడు : కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
ఆ) పయోనిధి : దీని యందు నీరు నిలిచియుంటుంది. (సముద్రము)
ఇ) దాశరథి : దశరథుని యొక్క కుమారుడు (రాముడు)

3) కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : ఈశ్వరుడు : 1) శివుడు 2) శంకరుడు.
వాక్య ప్రయోగము :
శివుడు కైలాసవాసి. ఆ శంకరుని “ఈశ్వరా! కాపాడు” అని వేడుకుంటే పాపాలు పోతాయి.

అ) లక్ష్మి : 1) కమల 2) హరిప్రియ 3) పద్మ 4) ఇందిర.
వాక్య ప్రయోగము :
‘కమల‘ వైకుంఠ నివాసిని. హరిప్రియను భక్తులు ‘పద్మ‘ అని, ‘ఇందిర‘ అని పిలుస్తారు.

ఆ) దేహం : 1) శరీరము 2) కాయము 3) గాత్రము.
వాక్య ప్రయోగము :
ఆమె శరీరము ఆహారము లేక ఎండిపోయింది. ఆ కాయమునకు బలమైన తిండి పెడితే, ఆ గాత్రము తిరిగి చక్కనవుతుంది.

ఇ) నీరము : 1) జలము 2) ఉదకము 3) పానీయము.
వాక్య ప్రయోగము :
ఆ గ్రామం చెరువులో జలము లేదు. ఉదకము కోసం గ్రామస్థులు నూయి తవ్వినా పానీయము పడలేదు.

ఈ) పయోనిధి : 1) సముద్రము 2) కడలి 3) సాగరము.
వాక్య ప్రయోగము :
జాలరులు వేటకు సముద్రము మీద పడవపై వెళ్ళారు. కడలిలో తరంగాలు హెచ్చుగా ఉండి ఆ పడవ సాగరములో మునిగిపోయింది.

4) కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి.

అ) మూర్ఖులకు నీతులు చెప్పడం వల్ల ఆ మొరకులకు లోకువ అవుతాము.
ఆ) సిరిని కురిపించు లచ్చిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీలక్ష్మిని పూజించాలి.
ఇ) న్యాయము తప్పి చరించరాదు. నాయమును కాపాడుట మన కర్తవ్యం.
జవాబు:
ప్రకృతి – వికృతి
అ) మూర్ఖులు – మొరకులు
ఆ) శ్రీ – సిరి
ఇ) న్యాయము – నాయము

వ్యాకరణాంశాలు

1. కింది సందర్భాలలో పునరుక్తమయిన హల్లులను పరిశీలించండి. అవి వృత్త్యనుప్రాస అలంకారాలవునో, కాదో చర్చించండి.

అ) నీ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము.
ఆ) అడిగెదనని కడువడిఁజను
నడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగున్.
ఇ) మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే.
ఈ) చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్.

వృత్త్యను ప్రాసాలంకారం :
‘లక్షణం’ : ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అక్షరాలు కాని, అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యను ప్రాసాలంకారం’ అంటారు. వృత్తి అంటే ఆవృత్తి; ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.

అ) “నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము”.
సమన్వయం :
పై వాక్యంలో, ‘క్ష’ అనే అక్షరం, మూడుసార్లు ఆవృత్తి చెందింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.

ఆ) ‘అడిగెదనని కడుడిఁజను
డిగినఁదను మగునుడుగడని నయుడుగున్’.
సమన్వయం :
పై పద్యపాదంలో ‘డ’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.

ఇ) ‘మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే’.
సమన్వయం :
పై వాక్యములో బిందు పూర్వక ‘ద’ కారము పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.

ఈ) చూరుకు, తేరుకు, మీరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్’.
సమన్వయం :
పై వాక్యములో, ‘ర’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాస’ అలంకారం ఉంది.

విసర్గ సంధి

2. సంస్కృత పదాల మధ్య ‘విసర్గ’ మీద తరచు సంధి జరుగుతూ ఉంటుంది. అది వేర్వేరు రూపాలుగా ఉండటం గమనిద్దాం.

కింది ఉదాహరణలు విడదీసి చూడండి..
అ) నమోనమః
ఆ) మనోహరం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం

1. పై సంస్కృత సంధి పదాలను విడదీస్తే, ఈ కింద చెప్పిన మార్పు జరిగిందని గుర్తింపగలం.
అ) నమః
ఆ) మనః + హరం
ఇ) పయః + నిధి
ఈ) వచః + నిచయం
సూత్రము :
అకారాంత పదాల విసర్గకు శషసలు, వర్గ ప్రథమ, ద్వితీయాక్షరాలు (క ఖ చ ఛట ఠ త థ ప ఫ లు) కాక మిగతా అక్షరాలు కలిస్తే, అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి, అకారం ‘ఓ’ కారంగా మారింది.

గమనిక :
ఈ ఉదాహరణలలో మొదటి పదాలు, అకారాంతాలుగా ఉన్నాయి. అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి, అకారం ‘ఓ’ కారంగా మారింది.
అ) నమోనమః
ఆ) మనోహరం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం

2. కింది పదాలు కలిపి, మార్పును గమనించండి.

అ) మనః + శాంతి = మనశ్శాంతి
ఆ) చతుః + షష్టి = చతుషష్టి
ఇ) నభః + సుమం = నభస్సుమం

గమనిక :
పై సంధి పదాలను కలుపగా, వరుసగా మనశ్శాంతి, చతుషష్టి, నభస్సుమం – అనే రూపాలు ఏర్పడ్డాయి. అంటే విసర్గ తరువాత ‘శ, ష, స’లు ఉంటే, విసర్గలు కూడా శషసలుగా మారి ద్విత్వాలుగా తయారవుతాయి.

3. కింది పదాలను విడదీయండి.
అ) ప్రాతఃకాలము = ప్రాతస్ + కాలము – ప్రాతఃకాలము
ఆ) తపఃఫలము = తపస్ + ఫలము – తపఃఫలము

గమనిక :
పై ఉదాహరణములలో సకారము (‘స్’) విసర్గగా ప్రయోగింపబడింది.
నమస్కారము, శ్రేయస్కరము, వనస్పతి మొదలయిన మాటలలో ‘స్’ కారము విసర్గగా మారలేదు.
1) శ్రేయస్ + కరము = శ్రేయస్కరమ
2) నమస్ + కారము = నమస్కారము
3) వనస్ + పతి = వనస్పతి మొ||నవి.

4. కింది పదాలను కలిపి, మార్పును గమనించండి.
ఉదా: అంతః + ఆత్మ = అంతరాత్మ

అ) దుః + అభిమానం = దురభిమానం
ఆ) చతుః + దిశలు = చతుర్దిశలు
ఇ) ఆశీః + వాదము + ఆశీర్వాదము
ఈ) పునః + ఆగమనం + పునరాగమనం
ఉ) అంతః + మథనం = అంతర్మథనం

గమనిక:
పై విసర్గ సంధులలో 1) అంతః, 2) దుః, 3) చతుః, 4) ఆశీః, 5) పునః మొదలయిన పదాలకు, వర్గ ప్రథమ, నమః ద్వితీయాక్షరాలు, శ, ష, స లు గాక, మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఫ(ర్)గా మారడం గమనించండి.

5. కింది పదాలు విడదీయండి.
ఉదా:
ధనుష్కోటి = ధనుః + కోటి (ధనుస్ + కోటి)

అ) నిష్ఫలము = నిః + ఫలము (నిస్ + ఫలము)
ఆ) దుష్కరము = దుః + కరము (దుస్ + కరము)
ఇస్ (ఇః), ఉస్ (ఉః)ల విసర్గకు క, ఖ, ప, ఫ లు కలిసినప్పుడు, విసర్గ (స్) ‘ష’ కారంగా మారుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

6. కింది పదాలు విడదీయండి.
ఉదా:
నిస్తేజము = నిః + తేజము
అ) దుశ్చేష్టితము = దుః + చేష్టితము
ఆ) ధనుష్టంకారము = ధనుః + టంకారము
ఇ) మనస్తాపము = మనః + తాపము
విసర్గకు చ, ఛలు పరమైతే ‘శ’ గా, ట, ఠ లు పరమైతే ‘ష’ గా, త, థ లు పరమైతే ‘స’ గా మారుతుంది.

7. పై ఉదాహరణలన్నీ పరిశీలించిన మీదట, విసరసంధి ఆఱు విధాలుగా ఏర్పడుతున్నదని తెలుస్తున్నది.

i) అకారాంత పదాల విసర్గకు, వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అనగా (క చట తప; ఖ, ఛ, ఠ, థ ఫ); శ, ష, సలు గాక, మిగతా అక్షరాలు కలిసినప్పుడు విసర్గ లోపించి ‘అ’ కారం ‘ఓ’ కారంగా మారుతుంది.
ii) విసర్గకు శ, ష, స లు పరమైనప్పుడు శ, ష, స లుగా మారుతుంది.
iii) విసర్గమీద క, ఖ, ప, ఫ లు వస్తే, విసరకు మార్పు రాదు (సంధి ఏర్పడదు).
iv) అంతః, దుః, చతుః, ఆశీః, పునః మొదలయిన పదాల విసర్గ, రేఫ (5) గా మారుతుంది.
v) ఇస్, ఉన్ల విసర్గకు, క, ఖ, ప, ఫలు పరమైతే, విసర్గ ‘ష’ కారంగా మారుతుంది.
vi) విసర్గకు చ, ఛలు పరమైతే ‘శ’ కారం; ట, ఠలు పరమైతే ‘ష’ కారం; త, థలు పరమైతే ‘స’ కారం వస్తాయి.

అదనపు సమాచారము

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి :

1) లవణాబ్ది = లవణ + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
2) సుధాధారానుకారోక్తులు = సుధాధారా + అనుకారోక్తులు – సవర్ణదీర్ఘ సంధి
3) దేహాత్మలు = దేహా + ఆత్మలు – సవర్ణదీర్ఘ సంధి
4) శ్రీకాళహస్తీశ్వరుడు = శ్రీకాళహస్తి + ఈశ్వరుడు – సవర్ణదీర్ఘ సంధి
5) హింసారంభకుండు = హింసా + ఆరంభకుడు – సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి:

1) ధారానుకారోక్తులు = ధారానుకార + ఉక్తులు – గుణ సంధి

3. జశ్వ సంధి:

1) ‘సదాచారము = సత్ + ఆచారము – జశ్వ సంధి

తెలుగు సంధులు

4. అత్వ సంధులు :

1) ఇచ్చినంతలో = ఇచ్చిన + అంతలో – అత్వ సంధి
2) ఊరకుండినన్ = ఊరక + ఉండినన్ – అత్వ సంధి
3) ఇడినందునన్ = ఇడిన + అందునన్ – అత్వ సంధి
4) వఱదైన = వఱద + ఐన – అత్వ సంధి

5. ఇత్వ సంధి:

1) అదెట్లు = అది +ఎట్లు – ఇత్వ సంధి

6. ఉత్వ సంధులు:

1) ముత్యమట్లు = ముత్యము + అట్లు – ఉత్వ సంధి
2) కాదని = కాదు + అని – ఉత్వ సంధి
3) కఱవైనను = కఱవు + ఐనను – ఉత్వ సంధి

7. యడాగమ సంధులు :
1) బుద్ధి యొసంగు = బుద్ధి + ఒసంగు – యడాగమ సంధి
2) రెట్టయిడు = రెట్ట + ఇడు – యడాగమ సంధి

8. త్రిక సంధులు :

1) అమ్మహాత్ముడు = ఆ + మహాత్ముడు – త్రిక సంధి
2) ఇద్దరణిన్ = ఈ + ధరణిన్ – త్రిక సంధి
3) ఎత్తెఱంగున = ఏ + తెఱంగున – త్రిక సంధి
4) అయ్యెడన్ = ఆ + ఎడన్ – యడాగమ త్రిక సంధులు

9. గసడదవాదేశ సంధులు :

1) జాతుల్సెప్పుట = జాతుల్ + చెప్పుట – గసడదవాదేశ సంధి
2) మర్మము సెప్పకు = మర్మము + చెప్పకు – గసడదవాదేశ సంధి
3) అపకారము సేయడు = అపకారము + చేయడు – గసడదవాదేశ సంధి
4) మణిత్వము గాంచు = మణిత్వము + కాంచు – గసడదవాదేశ సంధి

10. సరళాదేశ సంధులు (ద్రుతప్రకృతిక సంధులు) :

1) శుక్తిలోఁబడి = శుక్తిలోన్ + పడి – సరళాదేశ సంధి
2) ఉత్తముఁగొల్చు = ఉత్తమున్ + కొల్చు – సరళాదేశ సంధి
3) మధుకణంబుం జిందు = మధుకణంబున్ + చిందు – సరళాదేశ సంధి
4) మూర్ఖులఁదెల్పు = మూర్ఖులన్ + తెల్పు – సరళాదేశ సంధి
5) లాలనఁజేసి = లాలనన్ + చేసి – సరళాదేశ సంధి
6) లక్ష్మిఁబొందు = లక్ష్మి న్ + పొందు – సరళాదేశ సంధి
7) కీడుఁజేయగాన్ = కీడున్ + చేయగాన్ – సరళాదేశ సంధి
8) కవ్వముఁబట్టి = కవ్వమున్ – సరళాదేశ సంధి
9) తరువగఁజొచ్చు = తరువగన్ + చొచ్చు – సరళాదేశ సంధి

11. నుగాగమ సంధి:

1) తనర్చు నా నీరము = తనర్చు + ఆ నీరము – నుగాగమ సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) భక్త చింతామణిభక్తులకు చింతామణిషష్ఠీ తత్పురుష సమాసం
2) పరహితముపరులకు హితముషష్ఠీ తత్పురుష సమాసం
3) సుధాధారసుధయొక్క ధారషష్ఠీ తత్పురుష సమాసం
4) మధుకణంబుమధువు యొక్క కణముషష్ఠీ తత్పురుష సమాసం
5) తంతు సంతతులుతంతువుల యొక్క సంతతులుషష్ఠీ తత్పురుష సమాసం
6) కరిరాజుకరులకు రాజుషష్ఠీ తత్పురుష సమాసం
7) దయా పయోనిధిదయకు పయోనిధిషష్ఠీ తత్పురుష సమాసం
8) స్వ భాషతమ యొక్క భాషషష్ఠీ తత్పురుష సమాసం
9) కరుణాపయోనిధికరుణకు పయోనిధిషష్ఠీ తత్పురుష సమాసం
10) నళినీ దళ సంస్థితమునళినీ దళము నందు సంస్థితముసప్తమీ తత్పురుష సమాసం
11) లవణాబ్ధిలవణ సహితమైన అభివిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
12) చిక్కని పాలుచిక్కనైన పాలువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
13) ధర్మవర్తనధర్మమైన వర్తనవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
14) నీచ వాక్యములునీచమైన వాక్యములువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
15) తప్త లోహముతప్తమైన లోహమువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
16) ఉరువజ్రంబుగొప్పదైన వజ్రంబువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
17) పౌరుష వృత్తులుపురుషులకు సంబంధించిన వృత్తులువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
18) శిరీష పుష్పములుశిరీషము అనే పేరు గల పుష్పములుసంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
19) దీన దేహులుదీనమైన దేహము గలవారుబహుప్రీహి సమాసము
20) అనామకముపేరు లేనిదినజ్ బహుజొహి సమాసము

ప్రకృతి – వికృతులు

నీరమ్ – నీరు
మౌక్తికము – ముత్తియము
రాట్టు – రేడు
వజ్రమ్ – వజ్జిరము
పుష్పమ్ – పూవు
మూర్యుడు – మొఱకు
లక్ష్మి – లచ్చి
భాష – బాస
కార్యము – కర్ణము
రూపము – రూపు
శ్రీ – సిరి
యుగము – ఉగము
భీరుకుడు – పిటికి
యుగమ్ – ఉగము
హితమ్ – ఇతము
న్యాయము – నాయము
ధర్మము – దమ్మము
కాకము – కాకి

వ్యుత్పత్యర్థాలు

1. వజ్రము : అడ్డము లేకపోవునట్టిది (వజ్రము )
2. పుష్పము : వికసించేది (పుష్పము)
3. ధరణి : విశ్వమును ధరించేది (భూమి)
4. ఈశ్వరుడు : స్వభావముచేతనే ఐశ్వర్యము కలవాడు (శివుడు)
5. భాస్కరుడు : కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
6. పయోనిధి : దీనియందు నీరు నిలిచియుండునది (సముద్రము)
7. పయోధి : నీటికి ఆధారమైనది (సముద్రము)

పర్యాయపదాలు

1. పయోనిధి : పయోధి, జలనిధి, సముద్రము, ఉదధి.
2. లక్ష్మి : పద్మ, కమల, రమ, లచ్చి,
3. ఈశ్వరుడు : ఈశుడు, శివుడు, శంభువు, పినాకి, ముక్కంటి,
4. కరి : ఏనుగు, హస్తి, సామజము, ఇభము, దని.
5. కాకి : వాయసము, చిరజీవి, అరిష్టము.
6. నీరము : నీరు, జలము, ఉదకము.
7. పుష్పము : పూవు, ప్రసూనము, కుసుమము, సుమము, విరి.
8. ముత్యము : మౌక్తికము, పాణి, ముక్తాఫలము, ముత్తియము.
9. అబ్ది : సముద్రము, జలధి, ఉదధి, పారావారము.
10. ధరణి : భూమి, ధర, జగత్తు, జగము, క్షోణి, కాశ్యపి.
11. దేహం : శరీరము, కాయము, గాత్రము, వపువు.
12. సుధ : అమృతము, పీయూషము.
13. కఱవు : కాటకము, క్షామము.

నానార్థాలు

1. కరి : ఏనుగు, కోతి, ఎనిమిది, సాక్షి.
2. రాజు : ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు.
3. దళము : ఆకు, సేన, సగము, గుంపు.
4. ప్రభ : వెలుగు, పార్వతి, ప్రభల సంబరము, సూర్యుని భార్య.
5. సంతతి : కులము, సంతానము, పుత్ర పౌత్ర పారంపర్యము.
6. కణము : నీటిబొట్టు, బాణము, కొంచెము, నూక, కణత.
7. సుధ : అమృతము, సున్నము, ఇటుక, చెముడు మొక్క.
8. ఈశ్వరుడు : ప్రభువు, శివుడు, భర్త, భగవంతుడు.
9. లక్ష్మి : శ్రీదేవి, కలువ, పసుపు, ముత్యము, జమ్మిచెట్టు.
10. సాధనము : సాధించుట, ధనము, తపము, ఉపాయము.
11. పట్టు : గ్రహణము, అవకాశము, బంధుత్వము, పట్టుదల.
12. శ్రీ : లక్ష్మి, ఐశ్వర్యము, అలంకారము, విషము, సాలిపురుగు, ఒక రాగము.
13. యుగము : జంట, రెండు, బండికాడి, వయస్సు.
14. ద్రవ్యము : ధనము, ఇత్తడి, ఔషధము, లక్క.

కవయిత్రి, కపుల పరిచయం

1) కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి

రచించిన శతకం : సుభాషిత రత్నావళి

అనువాద శతకం : ఇది సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన శతకము. భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ‘సుభాషిత త్రిశతి’ అనే పేరున మూడు శతకాలు రచించాడు. వాటినే ఏనుగు లక్ష్మణకవి ‘సుభాషిత రత్నావళి’ అనే పేరున అనువదించాడు.

కాలము : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలము.

నివాసము : ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘పెద్దాడ’ గ్రామంలో నివసించారు.

ఇతర గ్రంథాలు :
1) రామేశ్వర మాహాత్మ్యం,
2) విశ్వామిత్ర చరిత్ర,
3) గంగా మాహాత్మ్యం,
4) రామవిలాసం,
అనేవి వీరి ప్రసిద్ధ రచనలు.

2) కవయిత్రి : తరిగొండ వెంగమాంబ

రచించిన శతకం : తరిగొండ నృసింహ శతకం

కాలం : ఈమె 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రి.

జన్మస్థలం : చిత్తూరు జిల్లా ‘తరిగొండ’ గ్రామము.

భక్తి జీవనం : ఈమె బాల్యము నుండి భగవద్భక్తురాలు.

రచనలు : ఈమె తరిగొండ నృసింహ శతకం, శివనాటకం, ‘నారసింహ (ఊహాచిత్రం) విలాసకథ’ అనే యక్షగానాలు, ‘రాజయోగామృతం’ అనే ద్విపద కావ్యం, శ్రీ వేంకటాచల మాహాత్మ్యం, అష్టాంగ యోగసారం, వాశిష్ఠ రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధి పొందింది.

3) కవి పేరు : వడ్డాది సుబ్బారాయ కవి (వసురాయకవి)

రచించిన శతకం : భక్తచింతామణి శతకం

కాలం : 20వ శతాబ్దం

ప్రసిద్ధి : వీరు “వసురాయకవి”గా ప్రసిద్ధులు.

ఉద్యోగం : రాజమహేంద్రవరంలోని ఫస్టుగ్రేడ్ కళాశాలలో ఆంథ్రోపన్యాసకులుగా పనిచేశారు.

భక్తచింతామణి శతకం : వీరు ‘హిందూ జన సంస్కారిణి’ అనే పత్రికలో మొదట “భక్త చింతామణి” పేర 80 పద్యాలు వ్రాశారు. తరువాత దాన్ని భక్తచింతామణి శతకంగా వీరు పూర్తిచేశారు.

రచనలు : వీరి ‘వేణీ సంహారము’ నాటకానువాదము చాలా ప్రసిద్ధి పొందింది. ‘ప్రబోధ చంద్రోదయం’ అనే మరో నాటకం, నందనందన శతకం, భగవత్కీర్తనలు- అనేవి వీరి ఇతర రచనలు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

4) కవి పేరు : మారద వెంకయ్య
ఈయనను మారన వెంకయ్య’ అని, ‘మారవి’ అని కూడా కొందరు అంటారు.

రచించిన శతకం : “భాస్కర శతకము”

కాలము : క్రీ.శ. 1650 – 1600 మధ్య కాలంలో ఇతడు జీవించి ఉంటాడని విమర్శకుల అభిప్రాయం.

భాస్కర శతకం విశిష్టత : సుమతీ శతకం, వేమన శతకం తరువాత మంచి ప్రచారంలో ఉన్న నీతి శతకాలలో ‘భాస్కర శతకం’ మొదటిది. ఇందులో పద్యాలు అకారాది క్రమంలో ఉన్నాయి. దృషాంత అలంకారం ప్రయోగించడం వల్ల భావపుషికి సాయపడుతుంది. దృషాంత పూర్వక నీతిబోధ హృదయంపై చెరగని గాఢముద్ర వేస్తుంది. ‘భాస్కర శతకము’ తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకము.

5) కవి పేరు : కంచర్ల గోపన్న

రచించిన శతకం : ‘దాశరథీ శతకం’. ఇది ‘దాశరథీ కరుణాపయోనిధీ’ అనే మకుటంతో రచింపబడింది.

కాలము : 17వ శతాబ్దానికి చెందిన కవి.

కంచర్ల గోపన్న విశిష్టత : ఈయనకు ‘రామదాసు’ అనే పేరు ఉంది. ఈయన భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు. సీతారామలక్ష్మణులకూ, హనుమంతునికీ ఆభరణాలు చేయించాడు. ఈయనను తానీషా గోలకొండ కోటలో బంధించాడు. ఈయన శ్రీరామునిపై అనేక కీర్తనలు వ్రాశాడు. అవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి. ఈయన శ్రీరామ భక్తాగ్రగణ్యుడు.

6) కవి పేరు : ధూర్జటి

రచించిన శతకం : ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’. ఇది శ్రీకాళహస్తీశ్వరా ! అనే మకుటంతో వ్రాయబడింది.

కాలము : క్రీ.శ. 16వ శతాబ్దము వాడు. ధూర్జటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవులలో ఒకడిగా ఉండి, అనేక సత్కారాలు పొందాడు.

ఇతర గ్రంథము : ఈయన “కాళహస్తి మాహాత్మ్యము” అనే కావ్యాన్ని ప్రబంధ శైలిలో వ్రాశాడు. ఈయన శుద్ధ శైవుడు. పరమ శివభక్తుడు. అపార మహిమగల కవి. రాజులనూ, రాజసేవనూ నిరసించాడు.

7) కవి పేరు : బద్దెన

శతకం పేరు : ‘సుమతీ శతకము’. ‘సుమతీ’ అనే మకుటంతో ఈ శతకం వ్రాయబడింది.

కాలము : 13వ శతాబ్దము

సుమతీ శతక విశిష్టత : సుమతీ శతక రచనా విధానం, లలితంగా ఉంటుంది. ఈ శతకం లలితమైన శబ్దాలతో, హృదయంగమైన శైలిలో సరళంగా ఉంటుంది. భావాలు సులభంగా పఠితుల మనస్సులకు హత్తుకొనేటట్లు ఈ శతకం ఉంటుంది. తరువాతి కాలంలో కందములలో వ్రాయబడ్డ శతకాలకు ఈ సుమతీ ‘శతకం’ ఆదర్శంగా నిలిచింది. ఆనాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని బద్దెన బోధించిన నీతులు అద్దముల వలె ప్రతిఫలిస్తున్నాయి.

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1 : కంఠస్థ పద్యం

ఉ॥ వీరము తప్తలోహమున నిల్చి యవాచకమై వశించు వా
వీరము ముత్యమట్లు వళివీదళ సంగీతమై తవర్చునా
నీరమె శక్తిలో(బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభవ్
బౌరుష వృత్తులి బ్లధము మధ్యము మత్తము గొల్చువారికిన్.
– ఏనుగు లక్ష్మణకవి
ప్రతిపదార్థం :
నీరము = నీరు
తప్తలోహమునన్ = కాల్చిన ఇనుము నందు
నిల్చి = నిలబడి
అనామకమై = పేరులేనిదై
నశించున్ = నశిస్తుంది
ఆ నీరము = ఆ నీరే
నళినీదళ సంస్థితమై ; నళినీదళ = తామర ఆకునందు
సంగీతము + ఐ = ఉన్నదై
ముత్యమట్లు (ముత్యము + ఆట్లు) = ముత్యమువలె
తనర్చున్ = అలరిస్తుంది (భాసిస్తుంది)
ఆ నీరము = ఆ నీరే
శుక్తిలోఁబడి (శుక్తిలోన్ + పడి) = ముత్యపు చిప్పలో పడి (సముద్రములోని ముత్యపు చిప్పలో పడినట్లయితే)
సమంచిత ప్రభన్; సమంచిత = మిక్కిలి ఒప్పిదమైన
ప్రభన్ = ప్రకాశముతో
మణిత్వమున్ = మణియొక్క రూపమును ; (మణి యొక్క స్వభావమును)
కాంచున్ = పొందుతుంది;
అధమున్ = అధముని (నీచుని)
మధ్యమున్ = మధ్యముని
ఉత్తమున్ = ఉత్తముడిని
కొల్చువారికిన్ = సేవించేవారికి
పౌరుష వృత్తులు ; పౌరుష = పురుషునకు సంబంధించిన
వృత్తులు = నడవడులు (బ్రతుకు తెరువులు)
ఇట్లు = ఈ విధంగానే ఉంటాయి.

భావం:
కాల్చిన ఇనుము మీద నీళ్ళుపడితే, ఆవిరైపోయి, పేరు లేకుండా పోతాయి. ఆ నీళ్ళే తామరాకు పైన పడితే, ముత్యమువలె కన్పిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలలో పడితే, మణులవలె (ముత్యములవలె) మారతాయి. అలాగే మనిషి అధముడిని సేవిస్తే, తాను కూడా అధముడు ఔతాడు. మధ్యముడిని సేవిస్తే, మధ్యముడు ఔతాడు. ఉత్తముడిని సేవిస్తే, తాను కూడా ఉత్తముడౌతాడు.

పద్యం – 2 : కంఠస్థ పద్యం

మ॥ కరిరాజువ్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు వాఁ
దురు వజ్రంబు శిరీష పుష్పములచే సహించు భేదింపఁదీ
పురచింపన్ లవణాఫ్రికన్ మధుకణంబుం ఇందు యత్నించు ని
ధరణిన్ మూర్ఖులఁ దెల్పువెవ్వడు సుధాధారామకారోక్తులన్
– ఏనుగు లక్ష్మణకవి
ప్రతిపదార్థం :
ఎవ్వడు = ఎవడు;
సుధాధారానుకారోక్తులన్; సుధాధారా = అమృత ధారలను
అనుకార = పోలునట్టి;
ఉక్తులన్ = మాటలతో
ఇద్దరణిన్ (ఈ + ధరణిన్) = ఈ భూమండలములో
మూర్చులన్ = మూర్ఖులను;
తెల్పున్ = స్పష్టపరుస్తాడో (సమాధాన పరుస్తాడో)
వాడు = వాడు
కరిరాజున్ = మదపు టేనుగును ;
బిసతంతు సంతతులచేన్ ; బిసతంతు = తామర తూడునందలి దారముల యొక్క
సంతతులచేన్ = సమూహముచే
కట్టన్ = కట్టడానికి
విజృంభించున్ = ప్రయత్నిస్తాడు
ఉరువజ్రంబున్ = గొప్ప వజ్రపుమణిని
శిరీషపుష్పములచేన్ = దిరిసెన పూవులతో
భేదింపన్ – బ్రద్దలు చేయడానికి
ఊహించున్ = ఆలోచిస్తాడు
లవణాభికిన్ (లవణ + అబ్ధికిన్) = ఉప్పు సముద్రానికి
తీపు రచింపన్ = తియ్యన చేయడానికి (తీయగా చేయడానికి)
మధుకణంబున్ = తేనె బొట్టును
చిందు యత్నించున్ = ఒలికించడానికి ప్రయత్నిస్తాడు

భావం:
మూర్ఖులను అమృతధారలవంటి మాటలతో సమాధాన పరిచేవాడూ, మదపుటేనుగును తామర తూడునందలి దారములతో బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బ్రలు చేయాలని యత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడూ, సమానులు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఉత్తమ లక్షణాలు ఏవి?
జవాబు:
తల్లిదండ్రులనూ, గురువులనూ, పెద్దలను గౌరవించడం, సత్యమునే మాట్లాడడం, సకాలంలో తనకు ఉన్న పనులు చేయడం, ధర్మమార్గాన్ని పాటించడం, బీదలనూ, అనాథులనూ ఆదుకోవడం, దానధర్మాలు చేయడం, చక్కగా చదువుకోవడం, తోటివారిపై కరుణ, జాలి కలిగియుండడం, తనకున్న దానిలో కొంత ప్రక్కవారికి ఇవ్వడం, మొదలైనవి ఉత్తమ లక్షణాలు.

ప్రశ్న 2.
మీకు తెలిసిన లోహాల పేర్లు చెప్పండి.
జవాబు:
ఇనుము, వెండి, బంగారము, ఇత్తడి, కంచు, రాగి, స్టెయిన్లెస్ స్టీలు, తగరము, సీవెండి మొదలైనవి నాకు తెలిసిన కొన్ని లోహాలు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
మూర్ఖుల స్వభావం ఎలాంటిది?
జవాబు:
మూర్యుడు మొండి పట్టుదల గలవాడు. అతడికి విషయము తెలియదు. ఇతరులు చెపితే అతడు వినడు. తెలియని వాడికి చెప్పవచ్చు. తెలిసినవాడికి మరింత సులభంగా చెప్పవచ్చు. కాని మూర్ఖుడికి చెప్పడం, ఎవరికీ శక్యం కాదు. ఇసుక నుండి నూనెను తీయగలము. ఎండమావిలో నీరు త్రాగగలము. కాని మూర్ఖుడి మనస్సును మాత్రం సంతోషపెట్టలేము.

ప్రశ్న 4.
‘ధరణి’ అనే పదానికి పర్యాయపదాలు చెప్పండి.
జవాబు:
భూమి, అచల, రస, విశ్వంభర, అనన్త, స్థిర, ధర, ధరిత్రి, ధరణి, క్షోణి, కాశ్యపి, క్షితి, సర్వంసహ, వసుమతి, వసుధ, ఉర్వి, వసుంధర, పృథివి, పృథ్వి, అవని, మేదిని, మహి, ఇల, విపుల, జగతి, రత్నగర్భ, భూత ధాత్రి, కుంభిని, క్షమ, పుడమి, నేల మొదలైనవి ధరణి అనే పదానికి పర్యాయపదములు.

పద్యం – 3 : కంఠస్థ పద్యం

ఉ॥పట్టుగ నీశ్వరుండు తన పాలిట మండిపుడిచ్చినంతలో
దిట్టక దీనదేహలమ దేటగ లాలవఁ జేసి, యన్నమున్
బెట్టు వివేకి మానసముఁ బెంపావరించుచు మారకుండినన్
గుట్టుగ లక్ష్మి(బొందుఁ; దరిగొండపృసింహ! దయాపయోనిధీ!
– తరిగొండ (తరికుండ) వెంగమాంబ
ప్రతిపదార్థం :
దయాపయోనిధీ = దయకు సముద్రుడవైన వాడా ! (సముద్రమంత గొప్ప దయ కలవాడా !)
తరిగొండ నృసింహ : తరిగొండ గ్రామంలో వెలసిన ఓ నృసింహ స్వామీ!
వివేకి = వివేకము గలవాడు
ఈశ్వరుండు = భగవంతుడు
పట్టుగన్ = దృఢముగా
తన పాలిటనుండి = తన పక్షమున ఉండి
ఇపుడు = ఈ జన్మములో
ఇచ్చినంతలోన్ = తనకు ప్రసాదించిన దానిలోనే
దీనదేహులను = దరిద్రులను
తిట్టక = నిందింపక (కసురుకోక)
దేటగన్ = ఇంపుగా (ఆప్యాయంగా)
లాలనఁజేసి = (దీనులను)లాలించి (బుజ్జగించి)
అన్నమున్ = అన్నాన్ని
పెట్టున్ = పెడతాడు
మానసమున్ = తన మనస్సును (అతడు)
పెంపొనరించుచున్ (పెంపు+ఒనరించుచున్) = ఆనందింపజేసికొంటూ (సంతోషపరచుకుంటూ)
ఊరకుండినన్ (ఊరక+ఉండినన్) = (తనకు ఇమ్మని ఏమీ) అడుగకుండా ఊరకున్నప్పటికీ
గుట్టుగన్ = రహస్యంగా
లక్ష్మిన్ = ఐశ్వర్యాన్ని
పొందున్ = పొందుతాడు

భావం :
ఓ దయా సముద్రుడా ! తరిగొండ నృసింహదేవా! వివేకి అయినవాడు, తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలోనే నిరుపేదలను కసరుకోక, ఆప్యాయతతో లాలిస్తూ వారికి అన్నము పెడతాడు. అతడు మనసులో ఆనందపడుతూ ఉంటే, అతడు తనకు పెట్టమని అడుగకపోయినా, లక్ష్మీదేవి రహస్యంగా అతడిని వచ్చి చేరుతుంది.

పద్యం – 4 : కంఠస్థ పద్యం

మ|| తన దేశంబు స్వభాష వైజమతమున్ ఆస్మత్సదాచారముల్
తన దేహాత్మల ఎత్తెలుంగువ పదా రావట్లు ప్రేమించి, త
దృవతావాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
నమవా బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణి!
– వడ్డాది సుబ్బరాయకవి
ప్రతిపదార్థం :
దేవా = ఓ దైవమా !
భక్త చింతామణీ = భక్తులకు చింతామణి రత్నంవలె కోరిన కోరికలను ఇచ్చేవాడా!
తన దేహాత్మలన్; (తన దేహ + ఆత్మలన్) తన దేహ = తన శరీరాన్ని
ఆత్మలన్ = ఆత్మలను
ఎత్తెఱంగునన్ (ఏ + తెలుంగునన్) – ఏ విధంగా మనిషి ప్రేమిస్తాడో,
అట్లు = ఆ విధంగానే
తన దేశంబున్ = తన దేశాన్ని
స్వభాషన్ = తన భాషను
నైజమతమున్ = తన మతాన్ని
అస్మత్ సదాచారముల్; అస్మత్ = తన యొక్క
సదాచారముల్, (సత్ + ఆచారముల్) = మంచి ఆచారములను
సదా = ఎల్లప్పుడునూ
తాను = తాను
ప్రేమించి = ప్రేమతో చూసి
తద్ఘనతా వాప్తికిన్; (తత్ +ఘనతా+అవాప్తికిన్) తత్ = ఆ దేశము, భాష, మతము సదాచారములు అనేవి
ఘనతా = గొప్పతనమును
అవాప్తికిన్ = పొందడానికి
సాధనంబులగు = సాధనములయిన
సత్కార్యములన్ = మంచి పనులను
చేయగాన్ = చేయడానికి
అనువౌ (అనువు+ఔ) = తగినటువంటి
బుద్దిన్ = బుద్ధిని
ప్రజకున్ = దేశప్రజలకు
ఒసంగుమీ = ఇమ్ము

భావం :
భక్తుల పాలిటి చింతామణి రత్నం వంటి వాడవైన ఓ స్వామీ ! ఎవరైనా తన శరీరాన్ని, ఆత్మనూ ఏవిధంగా అభిమానిస్తూ ఉంటారో, ఆవిధంగానే తన దేశాన్ని, తన భాషనూ, తన మతాన్ని, తన మంచి ఆచారాలనూ కూడా అభిమానించే టట్లు, వాటి ఔన్నత్యానికి సాధనాలయిన మంచి పనులను చేసేటట్లూ తగిన బుద్ధిని ప్రజలకు ప్రసాదించు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఎవరిని ఆదరించాలి? లక్ష్మి ఎప్పుడు వచ్చి చేరుతుంది?
జవాబు:
దీనులనూ, అనాథలనూ, కష్టములలో ఉన్నవారినీ మనం ఆదరించాలి. దీనులను ఆదరించి, వారికి అన్నము పెడితే లక్ష్మి తనంతట తానుగా మనలను వచ్చి చేరుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 2.
మంచి పనులకు అవసరమైన బుద్ది అనగా ఏమిటో వివరించండి.
జవాబు:
మంచి పనులకు అవసరమైన బుద్ధి, అంటే తన దేశాన్ని, తన మతాన్ని, తన భాషను, తన దేశ ప్రజలను ప్రేమించే మనస్తత్వం కలిగియుండడం. అలాగే ఇరుగుపొరుగు వారిపై జాలి, కరుణ, దయ, ఆర్థత కల్గియుండడం. ఇరుగు పొరుగు వారి కష్టసుఖాలలో తాము పాలు పంచుకోవాలి. తాను నమ్మిన దైవాన్ని పూజించాలి. తోటి ప్రజలను అన్నదమ్ములవలె అక్కాచెల్లెండ్రవలె, ఆదరించగలిగిన మనస్తత్వం ఉండాలి. ఉన్నంతలో తోటివారికి దానధర్మాలు చేయగలగాలి.

పద్యం – 5 : కంఠస్థ పద్యం

చం॥ ఉరుగుణవంతుఁ దొడ్లు తన కొండపకారము చేయునపుడుం
బరహితమే యొనర్చు వాక పట్టువ నైవను గీడుఁజేయగా
తెలుగదు; విక్కి మేకద యదెట్లనఁ గవ్వముఁబట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమివీయదె వెన్న భాస్కరా!
– మారద వెంకయ్య
ప్రతిపదార్థం :
భాస్కరా = ఓ సూర్య భగవానుడా !
ఒడ్లు = ఇతరులు
తనకున్ = తనకు
ఒండు = ఒక
అపకారము = కీడు
చేయునప్పుడున్ = చేస్తున్నప్పుడు కూడ
ఉరుగుణవంతుడు = గొప్ప గుణములు కలవాడు
పరహితమే (పరహితము + ఏ) = ఇతరులకు మేలునే
ఒనర్చున్ = చేస్తాడు
ఒక పట్టునన్+ఐనన్ = ఒక సమయమునందైనా ఎప్పుడైనా)
కీడున్ = కీడును
చేయఁగాన్ (చేయన్+కాన్) = చేయడానికి
ఎఱుగడు = తెలియదు
నిక్కమేకద = అది నిజమే కదా !
అదెట్లనన్ (అది+ఎట్లు+అనన్) = అది ఎలాగున అంటే
కవ్వమున్ పట్టి = కవ్వమును చేతితో పట్టుకొని
ఎంతయున్ = మిక్కిలిగా (అధికంగా)
తరువగఁ జొచ్చినన్ (తరువగన్+చొచ్చినన్) = (పెరుగును) చిలుకుతున్నా
పెరుగు = పెరుగు
తాలిమిన్ = ఓర్పుతో
వెన్నన్ = వెన్నను
ఈయదె (ఈయదు +ఎ)= ఇస్తుంది కదా !

భావం :
పెరుగును మానవులు కవ్వమును చేతపట్టి ఎంతగా చిలుకుతున్నప్పటికీ అది ఓర్చుకొని చిలుకుతున్న వారికి వెన్ననే ఇస్తుంది. అలాగే గుణవంతుడు తనకు ఇతరులు కీడు చేస్తున్నప్పటికీ వారికి అపకారము చేయకుండా తాను పరోప కారమే చేస్తాడు.

పద్యం – 6 : కంఠస్థ పద్యం

చం॥ స్థిరతర ధర్మవర్తనఁ బ్రసిద్దికి వెక్కివని నొక్కము
ష్కరుఁ డతి విచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం
గొంతవహింపఁ డయ్యెడ, వకుంఠిత పూర్ణ మధాపయోధిలో
వరుగుచుఁ గాకి రెట్ట యిడి వందున వేమి కొంత భాస్కరా!
– మారద వెంకయ్య
ప్రతిపదార్థం :
భాస్కరా = ఓ సూర్యుడా !
ఒక ముష్కరుడు = ఒక దుష్టుడు (నీచుడు)
స్థిరతర ధర్మవర్తనన్; స్థిరతర = మిక్కిలి స్థిరమైన
ధర్మవర్తనన్ = న్యాయ ప్రవర్తన చేత;
ప్రసిద్ధికి నెక్కినవానిన్ = పేరుపడిన వానిని
అతి నీచవాక్యములన్ = మిక్కిలి హీనములైన మాటల చేత
కాదని (కాదు + అని) = తిరస్కరించి
పల్కినన్ = మాట్లాడినా
అయ్యెడన్ (ఆ+ఎడన్) = ఆ సమయమందు
అమ్మహాత్ముడున్ (ఆ +మహాత్ముడున్) = ఆ గొప్పవాడును
కొఱతన్ = లోపమును
వహింపడు = పొందడు
ఎట్లనినన్ = ఎలాగునా అంటే
కాకి = కాకి
అరుగుచున్ = ఆకాశము నుండి ఎగిరివెడుతూ
అకుంఠిత పూర్ణసుధాపయోనిధిలోన్, అకుంఠిత = అడ్డులేని
పూర్ణ = నిండినదైన
సుధాపయోనిధిలోన్ = అమృతసముద్రములో
రెట్ట = మలము (పక్షిమలము)
ఇడినందునన్ = వేసినంత మాత్రముచేత
ఏమి కొఱంత – (ఆ సముద్రానికి వచ్చిన) లోపము ఏమిటి? (లోపమూ ఏమీ లేదు)

భావం:
ధర్మ ప్రవర్తనతో పేరుపొందిన మానవుడిని, ఒక నీచుడు, మిక్కిలి నీచమైన మాటలతో తిరస్కరించినంత మాత్రముచేత ఆ ధర్మాత్మునికి లోపము కలుగదు. అమృత సముద్రము మీదుగా ఎగిరివెళ్ళే కాకి ఆ సముద్రములో రెట్టవేసినంత మాత్రముచేత ఆ సముద్రమునకు ఏమియు లోపము రాదు కదా !
గమనిక : అలంకారము : దృష్టాంతాలంకారము

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనమేమిటి?
జవాబు:
ఇతరులకు మేలు చేస్తే మనకు భగవంతుడు మేలు చేస్తాడు. మనవల్ల మేలు పొందినవారు మనలను అవసర సమయాల్లో తమ ప్రాణాలు అడ్డువేసి కాపాడతారు. ఒకరికొకరు సాయం చేసుకుంటే దేశ ప్రజలంతా సుఖసౌఖ్యాలలో ఓలలాడతారు.

ప్రశ్న 2.
మహాత్ముల గుణాలు ఎటువంటివి?
జవాబు:
ఇతరులు తమకు అపకారము చేసినా మహాత్ములు మాత్రం ఉపకారమే చేస్తారు. వారు ఎప్పుడూ ఇతరులకు అపకారం తలపెట్టరు. సర్వకాల సర్వావస్థల యందూ మహాత్ములు తమ ధనమాన ప్రాణాలను పరహితము కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మహాత్ములు ప్రత్యుపకారమును కోరుకోరు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
తాలిమి వల్ల ఉపయోగమేమిటి?
జవాబు:
తాలిమి అంటే ఓర్పు. “ఓర్పు’ కవచము వంటిది. ఓర్పు మనకు . ఉన్నట్లయితే అది మన శరీరానికి మనము ధరించిన కవచమువలె మనల్ని కాపాడుతుంది. ఓర్పు అనేది మంచి గుణం. ఓర్పు ఉన్నవారికి శత్రువులు ఉండరు.

పద్యం – 7 : కంఠస్థ పద్యం

ఉ॥ చిక్కవిపాలపై మిసిమిఁ చెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి నీ విమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పశ్చిరంబువ సమాహిత దావ్యమనేటి దోయిటవ్
దక్కా నటంచు బుచ్చెదను దాశరథీ కరుణాపయోనిధీ !
– కంచర్ల గోపన్న
ప్రతిపదార్థం :
కరుణాపయోనిధీ = దయాసముద్రుడవైన
దాశరథీ = దశరథుని కుమారుడైన ఓ శ్రీరామచంద్రా !
చిక్కని పాలపైన్ = చిక్కనైన పాలమీద నున్న
మిసిమి చెందిన = మిసమిసలాడుతున్న
మీగడన్ = మీగడను
పంచదారతోన్ = పంచదారతో కలిపి
మెక్కిన భంగిన్ = తిన్న విధంగా; (తినే విధముగా)
నీ విమల మేచకరూప సుధారసంబున్; నీ = నీ యొక్క
విమల = అచ్చమైన
మేచక = నల్లని
రూప = ఆకారము అనే (నీలమేఘచ్ఛాయతో కూడిన రూపము అనే)
సుధారసంబున్ = అమృతరసమును;
నా = నాయొక్క
మక్కువ = ప్రేమ అనే
పళ్ళెరంబునన్ = భోజన పాత్రములో (పళ్ళెములో (కంచములో) ఉంచుకొని)
సమాహిత దాస్యము = శ్రద్ధతో కూడిన సేవ అనే
దోయిటన్ = దోసిలియందు
దక్కెను = చిక్కింది (లభించింది)
అటంచున్ = అనుకుంటూ
జుఱ్ఱెదను = జుఱ్ఱుతూ త్రాగుతాను (ఇష్టముతో తింటాను)

భావం :
దయాసముద్రుడవైన ఓ దశరథనందనా ! శ్రీరామా! చిక్కని పాలమీద మిసమిసలాడునట్టి మీగడను పంచదారతో కలిపి తిన్నవిధంగా, నీ నీలమేఘచ్ఛాయతో కూడిన రూపము అనే అమృతరసమును, ప్రేమ అనే పళ్ళెమందు ఉంచుకొని, శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిలి యందు పెట్టుకొని ఇష్టంగా జుజ్జుతూ త్రాగుతాను.

పద్యం – 8 : కంఠస్థ పద్యం

శా॥ జాతుల్పిప్పుట, సేవచేయుట మృషల్ సంధించుట వ్యాయామం
బ్యాతింబొందుట, కొండిగాడవుట, పాంపారంభకుండాట, మి
ధ్యా తాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు వారించి, యా
శ్రీ తా నెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా !
– ధూర్జటి
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా = ఓ శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరుగల స్వామి !
జాతుల్సెప్పుట; (జాతుల్ + చెప్పుట) = జాతకములు చెప్పడం;
సేవచేయుట = రాజులకుగాని, ఇతరులకు గాని సేవలు చేయుటయు
మృషల్ సంధించుట = అసత్యములు (అబద్దాలు) కల్పించడమూ
అన్యాయాపఖ్యాతిన్; (అన్యాయ + అపఖ్యాతిన్) – అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డ పేరును
పొందుట = పొందుటయూ
కొండెకాడవుట; (కొండెకాడు + అవుట) = చాడీలు చెప్పేవాడు కావడమూ
హింసారంభకుండౌట; (హింసా + ఆరంభకుడు + ఔట) = హింసా ప్రయత్నమునకు ఉపక్రమించుటయు
మిధ్యాతాత్పర్యములాడుట; (మిధ్యా తాత్పర్యములు+ఆడుట) = ఉన్నవీ, లేనివీ తలు మాట్లాడుటయు;
అన్నియున్ = పై చెప్పినవన్నియునూ
పరద్రవ్యంబున్ = ఇతరుల ధనమును
ఆశించి = కోరి చేయునట్టివే కదా !
ఆ శ్రీ = అలా సంపాదించిన లక్ష్మి (సంపద)
తాను = తాను
ఎన్ని యుగంబులు = ఎన్ని యుగాలపాటు
ఉండగలదో = సంపాదించిన వాడివద్ద ఉంటుందో (ఉండదుకదా!)

తాత్పర్యం :
శ్రీకాళహస్తీశ్వరా ! ప్రజలు పరధనమును కోరి, జాతకములు చెప్పడం, రాజుల సేవలు చేయడం, అన్యాయంగా అపఖ్యాతిని పొందడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ, లేనివీ మాట్లాడడం మొదలయిన పనులు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఇతరుల ద్రవ్యాన్ని ఆశించి చేసేవే. ఆ ద్రవ్యము మాత్రము ఎన్నాళ్ళు ఉంటుంది ? తాను కూడా శాశ్వతంగా బ్రతికి యుండడు కాబట్టి ఈ చెడుపనులు చేయడం నిరర్షకం.

పద్యం – 9

క॥ వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడ కేగకుమీ
పరులకు మర్మము పెప్పకు
పితికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!
– బద్దెన
ప్రతిపదార్థం :
సుమతీ = ఓ మంచి బుద్ధి కలవాడా !
వఱదైన; (వఱద + ఐన) = వజద వస్తే మునిగిపోయే
చేనున్ = పొలమును
దున్నకు = సేద్యానికి దున్నవద్దు
కఱవైనను; (కఱవు + ఐనను) = కఱవు వచ్చినట్లయితే
బంధుజనుల కడకున్ = చుట్టాల వద్దకు
ఏగకుమీ = వెళ్ళవద్దు
పరులకున్ = ఇతరులకు
మర్మము + చెప్పకు = (ఇంటి) రహస్యాన్ని చెప్పవద్దు
పిఱికికిన్ = పిఱికివాడికి
దళవాయితనమున్ = సైన్యాధిపత్యమును
పెట్టకు = కల్పించకు (ఇవ్వవద్దు)

భావం :
ఓ మంచిబుద్ధి కలవాడా ! వఱదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నవద్దు, కణవు వచ్చినపుడు బంధువుల ఇండ్లకు వెళ్ళవద్దు. రహస్యాన్ని ఇతరులకు చెప్పవద్దు. వీటికివాడికి సేనానాయకత్వమును ఇవ్వవద్దు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
భగవద్దర్శనం వలన కలిగే అనుభూతులు చెప్పండి.
జవాబు:
భగవంతుడిని దర్శనం చేసుకుంటే మన మనస్సులు సంతోషంతో నిండిపోతాయి. మన మనస్సులోని దుఃఖం తొలగిపోతుంది. మన కలతలన్నీ తీరిపోతాయి. ఆనందంతో మన కన్నుల వెంట ఆనందబాష్పాలు వస్తాయి. ఆనందంతో మన మనస్సులు తేలిఆడుతాయి. మన బాధలన్నీ పోయి, మనస్సు తేలిక పడుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 2.
జాతకాలను నమ్మవచ్చా? ఎందుకు?
జవాబు:
జాతకాలు చెప్పడం చాలా కాలంగా ఉంది. అదొక శాస్త్రము. సరైన పుట్టిన వేళ, నక్షత్రము, హోర తెలిస్తే, కొంతవఱకూ జాతకం చెప్పవచ్చు. కాని జాతకాలు అన్నీ నిజము కావు. జాతకములపై పిచ్చి పనికిరాదు. చక్కగా జ్యోతిశ్శాస్త్రం తెలిసిన పండితులు సైతమూ నేడు లేరు. కాబట్టి అదే పనిగా పెట్టిగా నేడు జాతకాలను నమ్మడం అవివేకం.

ప్రశ్న 3.
ఇంటి గుట్టు ఎవరికి, ఎందుకు చెప్పకూడదు?
జవాబు:
‘ఇంటి గుట్టు’ అంటే మన ఇంటిలోని రహస్యము. రహస్యమును ఎప్పుడూ ఇతరులకు చెప్పకూడదు. ‘ఇంటిగుట్టు లంకకు చేటు’ అన్న సామెత మనకు ఉంది. లంకాధిపతి తమ్ముడైన విభీషణుడు రాముడితో చేరి, లంకలోని రహస్యాలను రాముడికి చెప్పి రావణుడి పతనానికి కారణం అయ్యాడు. అందువల్లనే ఇంటి గుట్టును ఇతరులకు ఎప్పుడూ చెప్పరాదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 5th Lesson ధన్యుడు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 5th Lesson ధన్యుడు

10th Class Telugu 5th Lesson ధన్యుడు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

లఘుపతనతుండు మంథరునితో నిట్లనియె. “చెలితాఁడా! యీ మూషిక రాజును నీవు మిక్కిలి | సమ్మానింపుము. ఇతఁడు పుణ్యకరులలోపల ధురీణుఁడు, గుణరత్నాకరుఁడు, హిరణ్యకుఁ డనువాఁడు. ఈతని గుణములు శేషుఁడు సహితము వర్ణింపజాలఁడు. నే నేపాటివాడఁను” అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించెను. అంతట మంథరుఁడు హిరణ్యకుని మిక్కిలి సమ్మానించి యిట్లనియె. “హిరణ్యతా! నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి ? చెప్పుము” అని యడిగెను. హిరణ్యకుఁడిట్లనియె.

ఈ ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఇలాంటి శైలిలో ఉన్న పాఠాలను చదివారా? లేదా? (ఈ రూపంలో ఉన్న మీకు తెలిసిన పుస్తకాల పేర్లు చెప్పండి.)
జవాబు:
ఇలాంటి భాషతో ఉన్న పాఠాలను చదివాము. 7వ తరగతిలో ‘దురాశ పాఠమును చదివాము. అది పరవస్తు చిన్నయసూరి గారు రచించిన నీతిచంద్రిక లోనిది. 9వ తరగతిలో ‘స్వభాష’ పాఠం చదివాము. ఇది పానుగంటి గారి రచన.

పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు రచించిన సాక్షి వ్యాసాలు ఇటువంటి రచనే. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన సంధి, విగ్రహం ఇటువంటివే. అడవి బాపిరాజు గారు, కోలాంచల కవి, ఏనుగుల వీరాస్వామి, మధిర సుబ్బన్న దీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైన వారి రచనలు ఇట్టివే.

ప్రశ్న 2.
మంథరుడు ఎవరి వృత్తాంతాన్ని విన్నాడు?
జవాబు:
మంథరుడు హిరణ్యకుని వృత్తాంతాన్ని విన్నాడు. దానిని లఘుపతనకుడు చెప్పాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
హిరణ్యకుని నివాసమెక్కడ?
జవాబు:
హిరణ్యకుని నివాసము నిర్జన వనము.

ప్రశ్న 4.
హిరణ్యకుడు తన నివాసం గురించి ఏం చెప్పి ఉంటాడు?
జవాబు:
“హిరణ్యకా! నీవు నిర్జన వనము నందు వాసము చేయుటకు నిమిత్తమేమి? చెప్పుము” అని మంథరుడు అడిగిన దానిని బట్టి ఆ నిర్జన వనము హిరణ్యకుని నివాసము కాదని తెలుస్తోంది. అక్కడకు చేరకముందు హిరణ్యకునిది మంచి నివాసమే అయి ఉండును. అక్కడ ఏదో బాధ కలగడం వలన దాని మకాం నిర్జన వనానికి మారి ఉండును. బహుశా ఆ కారణాలన్నీ మంథరునితో చెప్పి ఉంటాడు.
(ఇంకా అనేక ప్రశ్నలడిగి పిల్లలందరిచేత మాట్లాడించాలి.)

1. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
చూడాకర్ణుని మాటలను బట్టి మీకర్ణమైన విషయమేమి? దానిపై మీ అభిప్రాయమేమిటో చెప్పండి.
జవాబు:
చూడాకర్ణుని మాటలను బట్టి ధనము కలవాడే బలవంతుడని తెలిసింది. ధనముగల వాడే పండితుడు. ధనము లేకపోతే బలహీనుడౌతాడు. ధనము ఉంటే బలం పెరుగుతుందని, ధనవంతునికి సాధ్యము కానిది లేదని తెలిసింది. అన్ని ‘ శుభములకు ధనమే మూలమని చూడాకరుని అభిప్రాయమని అతని మాటలను బట్టి తెలిసింది.

కేవలం ధనం ఉంటే గొప్పవాడు కాదని నా అభిప్రాయం. ఎంత ధనం ఉన్నా వివేకం లేకపోతే ప్రయోజనం లేదు. ఆ వివేకం రావాలంటే విద్య కావాలి. ‘విద్యా ధనం సర్వ ధన ప్రధానమ్’ అని ఆర్యోక్తి. అందుచేత విద్యను మించిన ధనం లేదు. మూర్యుడు తన ఇంటిలోనే గౌరవింపబడతాడు. ధనవంతుడు తన గ్రామంలోనే గౌరవింపబడతాడు. రాజు తన రాజ్యంలోనే గౌరవింపబడతాడు కానీ, విద్యావంతుడు భూమండలమంతా గౌరవింపబడతాడు. మంచి పనుల కోసం ధనాన్ని విడిచిపెట్టాలి. కాని, ధనం కోసం కీర్తిని, మంచి పనులను, విద్యను, వివేకాన్ని విడిచిపెట్టకూడదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 2.
“ఆహా! ధనలోభము సర్వయాపదలకు మూలము కదా!” ఈ విషయాన్ని సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
ధనం పట్ల పిసినిగొట్టుతనం అన్ని కష్టాలకు, ప్రమాదాలకు మూలమని దీని భావం.

సమర్థన:
ధనమును ఖర్చు పెట్టనిదే సౌఖ్యం దొరకదు. ధన సంపాదనే ధ్యేయంగా ఉంటే గౌరవం పోతుంది. కీర్తి పోతుంది. ఆరోగ్యం పాడవుతుంది. ధనం కోసం మంచి, చెడు మరచిపోతాము. స్నేహితులు, బంధువులు అందరినీ పోగొట్టుకుంటాము. విలువైన జీవితకాలంలో సంపాదించవలసిన జ్ఞానం సంపాదించలేము. అన్నిటినీ కోల్పోతాము. ధనం మాత్రమే మిగులుతుంది. అందుచేత ధనలోభం మంచిది కాదు.

వ్యతిరేకత :
ధనమును మితిమీరి ఖర్చు చేయడం దారిద్ర్యానికి దగ్గర దారి. ధనం లేకపోతే ఎవరూ పలకరించరు. సమాజంలో గౌరవస్థానం ఉండదు. హోదా ఉండదు. ధనం లేకపోతే ఏ పుణ్యకార్యాలు చేయలేము. దానధర్మాలకు ధనం కావాలి. పేదవాని కోపం పెదవికి చేటు. ధనవంతుని కోపం ధరణికే చేటు. ధనలోభం గలవారే ముందు తరాల వారికి కూడా సంపదను కూడబెట్టగలరు. ధనలోభం గలవారే లక్ష్మీపుత్రులు. సిరిసంపదలతో తులతూగుతారు. నచ్చిన ఆహారం తినగలరు. చక్కగా, విలాసవంతంగా బ్రతకగలరు. అనారోగ్యం వచ్చినా ఖరీదైన వైద్యం చేయించుకోగలరు. అందుకే “పశువుకు తిన్నది బలం. మనిషికి ఉన్నది బిలం” అన్నారు. కలిమి కలవాడే కలవాడు. లేనివాడు లేనివాడే కదా!

ప్రశ్న 3.
ఈ పాఠానికి పెట్టిన శీర్షికను విశ్లేషిస్తూ చెప్పండి.
జవాబు:
ఈ పాఠానికి ఉన్న శీర్షిక ‘ధన్యుడు’. ధన్యుడు ఎవరనేది పాఠ్య రచయిత స్పష్టంగా చెప్పాడు. ‘ఉదరముకయి పరుల గోఁజక ప్రాప్తిలాభమునకు సంతోషించువాఁడొక్కడు లోకమందు ధన్యుడు’ అని మూడవ పేరాలో హిరణ్యకుని చేత రచయిత (చిన్నయసూరి) చెప్పించాడు.

సన్న్యాసికి ధనం మీద వ్యామోహం ఉండకూడదు. కాని, చూడాకర్ణుడనే సన్న్యాసికి ధనమే గొప్పదనే భావం ఉంది. ధనహీనుని చేయడానికి హిరణ్యకుని బాధించాడు. అతని వేషం సన్న్యాసి వేషం, మనసు మాత్రం క్రూరమైనది.

హిరణ్యకుడు ధనం పోగుచేసినాడు. అది పోగానే జ్ఞానం కలిగింది. తన పొట్ట నింపుకోవడానికి ఇతరులను బాధించకూడదనే జ్ఞానం పొందాడు. ధన్యుడయ్యాడు.

ధన్యుడు కావాలంటే వేషం కాదు, ఆత్మ పరిశీలన కావాలి. ఆత్మ పరిశీలనతో తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి . అని చెప్పకుండానే పాత్రల ద్వారా, సన్నివేశాల ద్వారా నిరూపించిన ఈ పాఠానికి ‘ధన్యుడు’ అనే శీర్షిక చక్కగా సరిపోయింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 4.
ఈ కింది వాక్యాలు ఎవరు, ఎవరితో అన్నారో గుర్తించి రాయండి.

అ) “అనృత మాడుట కంటె మౌనము మేలు.”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.

సందర్భం :
చూడాకర్ణుని చేతిలో తన సర్వస్వము కోల్పోయిన హిరణ్యకుడు ఒక అడవిలో ఉండెను. తన గతమును మంథరునితో చెప్పుచున్న సందర్భంలో పలికిన వాక్యమిది. భావం : అసత్యము పలకడం కంటే మౌనంగా ఉండడం మంచిది.

ఆ) “దీని కేమైనను నిమిత్తము లేక మానదు.”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.

సందర్భం :
చంపకవతి అనే పట్టణంలోని చూడాకర్ణుని వద్దకు వీణాకర్ణుడు వచ్చాడు. మాటలలో చూడాకర్ణుడు తను చిలుకకొయ్య పై పెట్టిన ఆహారాన్ని హిరణ్యకుడు కాజేస్తున్న విషయం చెప్పాడు. ఒక ఎలుక చిలుక
కొయ్యపైకి ఎగరడానికి బలమైన కారణమేదో ఉండాలని వీణాకర్ణుడు పలికిన సందర్భంలోని వాక్యమిది.

భావం :
ఒక ఎలుక చిలుకకొయ్య అంత ఎత్తు ఎగరడానికి తప్పనిసరిగా ఏదో కారణం ఉంటుంది.

ఇ) “సత్సంగతి కంటే లోకమందు మేలేదియు లేదు.”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.

సందర్భం :
తన గతమును మంథరునితో హిరణ్యకుడు చెప్పాడు. తన సర్వస్వం కోల్పోయి అరణ్యానికి చేరానన్నాడు. ఆ నిర్జనారణ్యంలో లఘుపతనకునితో తనకు స్నేహం ఏర్పడడం తన అదృష్టమని చెప్తూ పలికిన వాక్యమిది.

భావం :
మంచివారితో స్నేహం కంటే మంచిదేదీ ఈ లోకంలో లేదు.

ప్రశ్న 5.
కింది పద్యాన్ని చదివి, భారాన్ని పూరించండి.
“ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైన దాఁ
జక్కనొనర్చుఁగారవు లసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జక్కగనీక తబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవడంగ జేసి తుదముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా!

భావం:
………………………. ఎంతటి పని ఐనా ……………………… ఆవుల మందను .. ……………… తన బాణాలతో ఆ బలమైన …………….. అర్జునుడే కదా!
జవాబు:
ఒక బలవంతుడు చాలు ఎంతటి పని అయినా చేయడానికి. కౌరవులనేకమంది పట్టిన ఆవుల మందను విడిపించాడు. వాడియైన , 5 బాణాలతో ఆ బలమైన సైన్యాన్ని బాధించి, విజయం సాధించినవాడు అర్జునుడే కదా !

II. వృశికరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) “సంసార విషవృక్షమునకు రెండు ఫలము లమృతతుల్యములు” పాఠాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని గురించి వివరించండి.
జవాబు:
సంసార విషవృక్షానికి రెండు ఫలాలు అమృతంతో సమానమైనవి. అవి :

  1. కావ్యమునందలి అమృతము వంటి మంచి విషయమును తెలుసుకొనడం.
  2. మంచివారితో స్నేహం.

ప్రస్తుత పాఠం పరిశీలించినట్లైతే హిరణ్యకుడు సంసారంపై వ్యామోహంతో చాలా సంపాదించి దాచాడు. అంటే సంసారమనే విషవృక్షానికి తనను తానే బఁ “ని చేసుకొన్నాడు. ఆ ధనమదంతో చూడాకర్ణుని ఆహారాన్ని చిలుక కొయ్యపైకి ఎగిరి కాజేసేవాడు. ఎంతో గర్వంతో బ్రతికాడు. ఆ సన్న్యాసిని ముప్పుతిప్పలు పెట్టాడు.

సంపాదించినదంతా పోయింది. చూడాకర్ణుడు ఎలుక కలుగును త్రవ్వి, దాని సంపదంతా హరించాడు. అప్పటితో హిరణ్యకుని ధన గర్వం తగ్గింది. వీణాకర్ణుని మాటలతో అజ్ఞానం పోయింది. ధనం కలవాడే బలవంతుడు. ధనం లేనివాడు మరణించినట్లే అని వీణాకర్ణుడు చెప్పాడు. దానితో పర ధనం మీద వ్యా మోహం విడిచిపెట్టి అడవికి చేరాడు. ఆ సన్న్యాసి చెప్పిన మంచిమాటలు కావ్యామృతం వంటివి.

రెండవ ఫలం సజ్జన స్నేహం. అది లఘుపతనకునితో స్నేహం. లఘుపతనకుని వంటి ఉత్తమునితో స్నేహం ఏర్పడింది. దానితో హిరణ్యకునికి పరిపూర్ణంగా జ్ఞానం కలిగింది. ఈ విధంగా హిరణ్యకుడు ధన్యుడయ్యాడు.

ఆ) “వివేకహీనుడైన ప్రభువును సేవించుటకంటె వనవాస ముత్తమం” – దీని ఔచిత్యాన్ని గురించి చర్చించండి.
జవాబు:
వివేకవంతుడైన ప్రభువు తన వారి గురించి ఆలోచిస్తాడు. తనను సేవించే వారి సౌఖ్యానికి ప్రాధాన్యం ఇస్తాడు. సేవకులకు సౌఖ్యాలు కల్పిస్తే నిరంతరం ప్రభువు సేవలో అప్రమత్తులై ఉంటారు.

వివేకహీనుడైన ప్రభువు తనగురించి ఆలోచిస్తాడు. తన సౌఖ్యమే చూసుకొంటాడు. తన సేవకులను పట్టించుకోడు. సేవకులకు జీతభత్యాలను సక్రమంగా ఇవ్వడు. దానితో అర్ధాకలి బ్రతుకులు తప్పవు. అర్ధాకలి భరించలేక డబ్బుకోసం తప్పులు చేయాలి. అంటే ప్రభు ద్రోహానికి పాల్పడాలి. అది మహాపాపం. మన శక్తియుక్తులన్నీ రాజు క్షేమానికి ఉపయోగపడాలి. కాని, వివేకహీనుడైన ప్రభువు విషయంలో అది సాధ్యం కాదు. అందుచేత అటువంటి ప్రభువు సేవను విడిచిపెట్టి వనవాసం చేయడం నయం. అడవిలో దుంపలు, పళ్ళు తింటూ దైవధ్యానం చేసుకొంటూ మునుల వలే జీవించడం మంచిది. వివేకహీనుడైన ప్రభువు రక్షించడు. అడవిలోనూ రక్షణ ఉండదు. కాని, వివేకహీనుడైన ప్రభువును సేవించలేక పాపాలు చేయాలి. అడవిలో అయితే పుణ్యం సంపాదించుకోవచ్చు. అందుచేత వివేకం లేని ప్రభువును సేవించడం కంటే వనవాసమే మంచిది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ఇ) చిన్నయసూరిని గూర్చిన విశేషాలు రాయండి.
జవాబు:

  1. పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
  2. ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
  3. చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు. ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ‘అర్థనాశం, మనస్తాపం, గృహమందలి దుశ్చరితం, వంచనం, పరాభవం’ – ఈ పదాల గురించి మీరు ఏరకంగా అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
జవాబు:
అర్థనాశం :
అర్థనాశం అంటే డబ్బు నశించిపోవడం, కష్టపడి సంపాదించినదంతా, తనకు, తనవారికి కాకుండా పోవడం. ‘ధన్యుడు’ కథలో హిరణ్యకుడు ఎంతో కష్టపడి, ఎన్నో రోజులు కూడబెట్టాడు. కూడబెట్టిన ధనమంతా తన కలుగులో దాచుకొన్నాడు. చూడాకర్ణుడు గునపంతో ఆ కలుగు తవ్వి ఆ సంపదంతా కొల్లగొట్టాడు. హిరణ్యకునికి అర్థనాశం కలిగింది.

మనస్తాపం :
మనసుకు బాధ కలగడం. చేయని తప్పుకు నిందమోపినా మనస్తాపం కలుగుతుంది. సంపదంతా పోయినా మనస్తాపం కలుగుతుంది. హిరణ్యకుని సంపదంతా పోవడం వలన మనస్తాపం కలిగింది.

గృహమందలి దుశ్చరితం :
మన ఇంట్లో అందరూ సమాజంలో మంచి పేరు తెచ్చుకొంటే ఆనందం. ఎవరైనా కొందరు చెడ్డ పేరు తెచ్చుకొంటే అది ఇంట్లో వారందరినీ బాధిస్తుంది. సమాజంలో ఆ ఇంటికి గౌరవం తగ్గుతుంది. అందరూ చులకనగా చూస్తారు. హిరణ్యకుని సంపద పోయాక అక్కడ ఉండలేక అడవికి వెళ్లిపోయింది.

వంచనం:
వంచనం అంటే మోసం. మనం మోసం చేయడం తప్పు. మోసపోవడం అవమానం. హిరణ్యకుడు రోజూ చూడాకర్ణుని వంచించి ఆహారం దొంగిలించాడు. తన సంపద పోయాక ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు.

పరాభవం :
పరాభవం అంటే అవమానం. పరాభవం జరిగితే ఎవరికీ చెప్పుకోకూడదు. చెప్పుకొంటే గౌరవం పోతుంది. ఈ పాఠంలో హిరణ్యకుని సంపదంతా చూడాకర్ణుడు కొల్లగొట్టాడు. అప్పుడు హిరణ్యకునికి విరక్తి కలిగింది. పరాభవం జరిగినచోట ఉండకూడదని అడవిలోకి మకాం మార్చాడు.

ఆ) మంథరుని మాటలను మీరు సమర్థిస్తారా? ఎందుకు?
జవాబు:
మంథరుడు “ధనము, యౌవనము, నిత్యములు కావనీ, జీవితం బుడగవంటిదనీ సత్యము” చెప్పాడు. ధనము ఏదో రకంగా పోవచ్చు. వయస్సు తరిగి పోయి, మరణం వస్తుంది. ప్రాణం, నీటిమీద బుడగలా ఎప్పుడయినా పోవచ్చు. ఇవన్నీ కఠోర సత్యములు.

అందువల్ల బుద్ధిమంతుడు ధనము, యౌవనము, ప్రాణము ఉన్నప్పుడే, ధర్మములు చేయాలి. లేకపోతే తరువాత బాధపడవలసి వస్తుంది. కాబట్టి మంథరుని మాటలను, నేను గట్టిగా సమర్థిస్తాను.

3. కింది అంశాలకు సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) చూడాకర్ణునికి, వీణాకర్ణునికి మధ్య జరిగిన మాటలను సంభాషణా రూపంలో రాయండి.
జవాబు:
చూడాకర్ణుడు : రండి, మిత్రమా ! వీణాకర్ణా! కూర్చోండి.

వీణాకర్ణుడు – : (కూర్చొని) ఏమిటి విశేషాలు?

చూడాకర్ణుడు : (గిలుక కల్బుతో నేలమీద కొడుతూ) ఏమున్నాయి. మీరు రావడమే విశేషం.

వీణాకర్ణుడు : అదేమిటి ? అలా నేలపై కొడుతున్నారెందుకు?

చూడాకర్ణుడు : ఎలుకను బెదిరించడానికి,

వీణాకర్ణుడు : మరి, పైకి చూస్తున్నారెందుకు?

చూడాకర్ణుడు : ప్రతిరోజూ చిలుకకొయ్యమీద దాచుకొన్న అన్నం ఒక ఎలుక తినేస్తోంది. దాని బాధ పడలేకపోతున్నాను.

వీణాకర్ణుడు : చిలుకకొయ్య ఎక్కడ? ఎలుక ఎక్కడ? అంత చిన్న ఎలుక అంత ఎత్తు ఎగురుతోందా? అయితే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.

చూడాకర్ణుడు : చాలాకాలం నుండీ ఎలుక ఒక కన్నంలో ఉంది. దానికి కారణం తెలియట్లేదు. తవ్వి చూస్తాను.

వీణాకర్ణుడు : ఏమైనా దొరికిందా?

చూడాకర్ణుడు : చూడండి! ఎంత ఆహారం దాచిందో. దీని బలమంతా ఈ సంపదే. ఈ సంపదంతా లాగేస్తాను.

వీణాకర్ణుడు : పూర్తిగా లాగేయండి. ఏదీ వదలకండి.

చూడాకర్ణుడు : చూడండి. పూర్తిగా ఖాళీ చేసేశాను. ఇంక దీని పని అయిపోయింది.

వీణాకర్ణుడు : ఆ ఎలుక చూడండి. ఎంత మెల్లిగా కదులుతోందో ! బక్కచిక్కిపోయింది కదా ! ఎందుకంటారండీ! అంతలా కృశించిపోయింది.

చూడాకర్ణుడు : ధనం కలవాడే బలవంతుడు. ధనం ఉన్నవాడే పండితుడు.

వీణాకర్ణుడు : ధనం లేకపోతే ఏమవుతుంది?

చూడాకర్ణుడు : ధనం లేకపోతే నిరంతరం బాధగా ఉంటుంది. ఆ బాధలో బుద్ది పనిచేయదు. బుర్ర పనిచేయకుంటే అన్ని పనులూ పాడవుతాయి. సమస్తం శూన్యమవుతుంది.

వీణాకర్ణుడు : దరిద్రం అంత బాధాకరమా?

చూడాకర్ణుడు : దారిద్ర్యం చాలా బాధాకరం. అంతకంటే మరణం మంచిది.

వీణాకర్ణుడు : ఇవి విని, ఎలుక వెళ్ళిపోతోందండోయ్.

చూడాకర్ణుడు : ఇంక ఆ ఎలుక రాదు. దాని పీడ నాకు విరగడయ్యింది. అందుకే ‘ఊరక రారు మహాత్ములు’ అన్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ఆ) ఈ కథను ఓ చిన్న నాటికగా రాయండి.
జవాబు:
పాత్రలు – చూడాకర్ణుడు, వీణాకర్ణుడు, లఘుపతనకుడు, మంథరుడు, హిరణ్యకుడు.

మంథరుడు : లఘుపతనకా ! మిత్రమా! ఎవరీ కొత్త మిత్రుడు?

లఘుపతనకుడు : స్నేహితుడా ! ఇతను చాలా పుణ్యాత్ముడు. చాలా గొప్పవాడు.

మంథరుడు : ఈ కొత్త మిత్రుని పేరు?

లఘుపతనకుడు : హిరణ్యకుడు. పేరుకు తగ్గట్టే బంగారంలాంటివాడు,

మంథరుడు .: నా స్నేహితుడికి స్నేహితుడవంటే నాకూ స్నేహితుడివే.

హిరణ్యకుడు : అలాగే ! మిత్రమా ! మన ముగ్గురమింక ప్రాణ స్నేహితులం.

మంథరుడు : నీ గురించి చెప్పలేదు. ఈ నిర్ణనవనంలో ఎందుకున్నావు?

హిరణ్యకుడు : అదొక పెద్ద కథ. నా జీవితం ఇప్పటికి కుదుటపడింది.

మంథరుడు : ఏఁ ఏమయ్యింది? మిత్రుని వద్ద దాపరికమా?

హిరణ్యకుడు : లేదు. లేదు. నిన్ను , నా గతంలోకి తీసుకువెళతాను. పద. (చూడాకర్ణుడు, వీణాకర్ణుడు ఉంటారు.)

చూడాకర్ణుడు : మిత్రమా! వీణాకర్ణా! రండి. రండి.

వీణాకర్ణుడు : ఈ చంపకవతీ నగరం వస్తే మిమ్మల్ని చూడందే వెళ్లలేను.

చూడాకర్ణుడు : ఏమిటి విశేషాలు?

వీణాకర్ణుడు : ఏవో మంచి విషయాలు చెబుతారనే వచ్చాను.

చూడాకర్ణుడు : (గిలుక కర్రతో నేలపై కొడుతూ, చిలుకకొయ్య వైపు చూస్తుంటాడు.)

వీణాకర్ణుడు : ఇదేమైనా ఆధ్యాత్మిక సాధనా?

చూడాకర్ణుడు : అదేమీ లేదు. నా తలరాత.

వీణాకర్ణుడు : అదేమిటి?

చూడాకర్ణుడు : ఏం చెప్పనండీ ! ఆ చిలుకకొయ్యపై ఉన్న భిక్షాన్న శేషాన్ని ఒక ఎలుక తినేస్తోంది.

వీణాకర్ణుడు : ఒక ఎలుక అంత ఎత్తు ఎగురుతోందంటే, తప్పకుండా దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.

చూడాకర్ణుడు : అది ఒక కన్నంలో ఉండి, నా ఆహారం దోచుకొంటోంది.

వీణాకర్ణుడు : ఆ కలుగులోనే దాని సంపద ఉంటుంది. తవ్వండి.

చూడాకర్ణుడు : (తవ్వినట్లు నటిస్తూ) అమ్మో ! అమ్మో ! ఎంత సంపద? తవ్వేకొలదీ వస్తోంది. ఇంక దీని పని అయిపోయింది. (ఇంతలో హిరణ్యకుడు కృశించి, మెల్లగా తిరుగుతుంటాడు.)

వీణాకర్ణుడు : పాపం! హిరణ్యకుని చూశారా? ఎంత నీరసపడ్డాడో!

చూడాకర్ణుడు : ధనము కలవాడే బలవంతుడు. ధనం కలవాడే పండితుడు. ధనమే సర్వ శ్రేయాలకు మూలం.

వీణాకర్ణుడు : మరి, ధనం లేకపోతే?

చూడాకర్ణుడు : (నవ్వుతూ) ధనం లేకపోతే నిరంతరం బాధ కలుగుతుంది. ఆ బాధతో వివేకం నశిస్తుంది. వివేకం లేకపోతే ఏ పనీ సాధించలేము. అందరూ దూరమౌతారు.

హిరణ్యకుడు : (ఆలోచిస్తూ తనలో) నిజమే ! ఈ బాధ ఎవరికీ చెప్పుకోలేను. ఈ అవమానం భరించలేను. అయినా ఇక్కడే ఉంటాను. మళ్ళీ సంపాదిస్తాను.

వీణాకర్ణుడు : అదుగోనండోయ్. ఆ ఎలుక మిమ్మల్ని వదల్లేదండోయ్.

చూడాకర్ణుడు : దీని అంతు చూస్తా. (ఎలుకపై కర్ర విసిరాడు)

హిరణ్యకుడు : (తనలో) అమ్మో! చచ్చాను. హమ్మయ్య తప్పించుకొన్నాను. ఇంక ఈ ధనవ్యామోహం వదిలేస్తా. నిర్జనవనానికి పోతాను. ఆ భగవంతుడే కాపాడుతాడు. (మంథరుడు, హిరణ్యకుడు అడవిలో ఉంటారు.)

మంథరుడు : కళ్లకు కట్టినట్లుగా మీ గతం చెప్పారు.

హిరణ్యకుడు : ఇప్పుడు మీ స్నేహంలో నాకది ఒక పీడకల.

లఘుపతనకుడు : మీ ఇద్దరూ నన్ను వదిలేశారు.

మంథరుడు, హిరణ్యకుడు : ప్రాణాలైనా వదుల్తాం కానీ, స్నేహాన్నీ, మంచి స్నేహితులనీ వదలలేం.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

పాఠశాల గ్రంథాలయంలో పంచతంత్ర కథల పుస్తకంలోని కథలను చదవండి. మీకు నచ్చిన కథను మీ సొంతమాటల్లో రాసి ప్రదర్శించండి.
జవాబు:
మితిమీరిన ఆశ (పంచతంత్ర కథ)
ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. సింహం, పులి వంటి జంతువులు వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తిని, అది జీవించేది.

ఒకరోజు ఒక వేటగాడు లేడిని చంపి, దాన్ని భుజాన వేసుకొని వస్తున్నాడు. ఇంతట్లో అతడికి ఒక పెద్ద అడవి పంది కనిపించింది. అతడు గురి చూసి పందిపై బాణం వేశాడు. బాణం గురి తప్పింది. పందికి గట్టి గాయం అయ్యింది. పంది కోపంతో వేటగాడిమీదికి దూకి, వాడిని చంపింది. పంది కూడా ప్రాణం విడిచింది. ఒక పాము పంది కాళ్ళ కిందపడి నలిగి చచ్చింది.

ఇంతలో ఆ దారినే వస్తూ నక్క చచ్చి పడియున్న మనిషినీ, పందినీ, పామునూ, లేడినీ చూసింది. ఒక్కసారిగా దానికి ఎంతో మాంసం దొరికింది. దానికి అసలే దురాశ గదా! వేటగాడి బాణంకు ఒక నరం బిగించి ఉంది. మిగిలిన మాంసం తరువాత తినవచ్చు. ముందు ఆ నరం తిందాము అనుకుంది నక్క.

నరాన్ని నక్క కొరికింది. బిగించిన ఆ నరం తెగి, ఊపుగా సాగి, నక్క గుండెను బలంగా తగిలింది. నక్క వెంటనే మరణించింది.

కథలోని నీతి : దురాశ దుఃఖానికి చేటు.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాలకు అర్థాన్ని మీ సొంత పదాల్లో రాయండి.

అ) బుద్ధిహీనత వల్ల సమస్తకార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.
జవాబు:
నిదాఘము అంటే వేసవికాలం. నదీ పూరములు అంటే నదులలోని నీటి ప్రవాహాలు, నిదాఘ నదీపూరములు అంటే మండువేసవిలో నదులలోని నీటి ప్రవాహాలు.

పని నెరవేరాలంటే వివేకం కావాలి. అంటే ఏది మంచో, ఏది చెడో తెలియాలి. వివేకం లేకపోతే అన్ని పనులూ వేసవిలో నదీ జలప్రవాహాలవలె ఆవిరైపోతాయి. అంటే పనులన్నీ పాడవుతాయి

ఆ) ధనమును బాసిన క్షణముననే లాతివాఁడగును.
జవాబు:
ధనము ఉంటే స్నేహితులు ఎక్కువవుతారు. అవసరమున్నా, లేకపోయినా అందరూ పలకరిస్తారు. ఇక బంధువులైతే ఏదో వంకతో వస్తారు. బంధువులు కానివారు కూడా ఆ ధనవంతుడు మావాడే అని చెప్పుకొంటారు. మా ఊరువాడు, మా జిల్లా వాడు, మా రాష్ట్రం వాడు, మా దేశం వాడే అని చెప్పుకొంటారు.

కాని ధనం పోతే ఎవ్వరూ పలకరించరు. పరిచయం లేనట్లు ఉంటారు. అందరికీ పరాయివాడు (లాతివాడు) అవుతాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ఇ) పరధనాపహరణము కంటె దిరియుట మంచిది.
జవాబు:
పరధనము పాము వంటిది. ఇతరుల వస్తువులను వేటినీ దొంగిలించకూడదు. మనకి ఉన్న దానితోటే తృప్తి పడాలి. ‘ లేకపోతే యాచించుట (తిరీయుట) మంచిది. అంటే పరధనాన్ని దొంగిలించడం మంచిది కాదు. అంతకంటె యాచన ద్వారా జీవించడం నయం.

ఈ) ఉదరమునకయి పరుల గోజక ప్రాప్త లాభమునకు సంతోషించు వాఁడొక్కడు లోకమందు ధన్యుడు.
జవాబు:
మన ఉదరము నింపుకోవడానికి అంటే మనం జీవించడం కోసం ఇతరులను పీడించకూడదు. దొరికిన దానితో సంతృప్తి పడుతూ ఆనందంగా జీవించేవాడే ధన్యుడు. అంటే సంతోషమనేది సంతృప్తిని బట్టి ఉంటుంది. కాని, సంపదని బట్టి ఉండదు.

2. కింది పదాలకు ప్రకృతి – వికృతులను పాఠం నుండి వెతికి ఆ వాక్యాలను రాయండి.
అ) బోనం : భోజనము
జవాబు:
అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో బెట్టి చిలుకకొయ్యమీద నుంచి నిద్రపోవును.

ఆ) శబ్దం : సద్గు
జవాబు:
నేను సద్దు చేయక దానిమీది కెగిరి ప్రతిదినమావంటకము భక్షించి పోవుచుండును.

ఇ) కర్షం : కార్యము
జవాబు:
బుద్దిహీనత వలన సమస్త కార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.

ఈ) గీము : గృహము
జవాబు:
పుత్ర, మిత్ర, విరహితుని గృహమును, మూర్చుని చిత్తమును శూన్యములు.

ఉ) గారవం : గౌరవము
జవాబు:
సేవా వృత్తి మానమును వలె, యాచనా వృత్తి సమస్త గౌరవమును హరించును.

ఊ) చట్టం : శాస్త్రము
జవాబు:
వాడే సర్వశాస్త్రములు చదివిన వాడు.

ఋ) దమ్మము : ధర్మము
జవాబు:
వాడే సర్వ ధర్మము లాచరించినవాడు.

ఋ) సంతసం : సంతోషము
జవాబు:
ఉదరముకయి పరుల గోజక ప్రాప్తి లాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు.

3. వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

అ) పుత్రుడు
జవాబు:
పున్నామ నరకము నుంచి రక్షించువాడు

ఆ) దేహి
జవాబు:
దేహాన్ని ధరించినవాడు

ఇ) ఈశ్వరుడు
జవాబు:
ఐశ్వర్యము ఉన్నవాడు

ఈ) మూషికము
జవాబు:
అన్నాదులను దొంగిలించునది

4. నానార్థాలు రాయండి.

అ) వివరము
జవాబు:
వివరణము, దూషణము

ఆ) వనము
జవాబు:
అడవి, నీరు, గుంపు

ఇ) ఫలము
జవాబు:
పండు, ప్రయోజనము, సంతానం

ఈ) అమృతము
జవాబు:
సోమరసము, వసనాభి, పరబ్రహ్మము

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

5. పర్యాయపదాలు రాయండి.

అ) జంతువు
జవాబు:
పశువు, జింక, అన్వేషణము

ఆ) మూర్ధము
జవాబు:
మస్తకము, శీర్షము, ఉత్తమాంగము

ఇ) బలము
జవాబు:
అంబ, బిరుదు, సత్తువ

ఈ) వివరము
జవాబు:
రంధ్రం, బిలం, కలుగు

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లోని సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీయండి. అవి ఏ సంధులో సూత్రయుక్తంగా తెల్పండి.

అ) అందుఁ జూడాకర్ణుఁడను పరివ్రాజకుఁడు గలడు.
సంధి పదాలు :

  1. అందుఁజూడాకర్ణుఁడు
  2. చూడాకర్ణుఁడను
  3. పరివ్రాజకుఁడు గలడు.

వివరణ :
సరళాదేశ సంధి

1) అందున్ + చూడాకర్ణుఁడు
సూత్రము 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

అందున్ + చూడాకర్ణుఁడు
సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.

అందుంజూడాకర్ణుఁడు (పూర్ణబిందు రూపం)
అందుఁజూడాకర్ణుఁడు (అర్ధబిందు రూపం)
అందున్టూడాకర్ణుఁడు (సంశ్లేష రూపం)
అందుజూడాకర్ణుఁడు (విభాష వలన మార్పు రాని రూపం)

2) చూడాకర్ణుఁడను
వివరణ : ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
చూడాకర్ణుఁడు + అను – (ఉ + అ = అ)

3) పరివ్రాజకుఁడు గలడు
వివరణ : గసడదవాదేశ సంధి
సూత్రము : ప్రథమ (డు, ము, వు, లు) మీది పరుషములకు (క, చ, ట, త, ప లకు) గ, స, డ, ద, వలు బహుళంబుగానగు.

పరివ్రాజకుఁడు + కలడు = పరివ్రాజకుఁడు గలడు.

ఆ) తడవులఁ బట్టి ఈ యెలుక విడువక వాసము చేయుచున్నది.
సంధి పదాలు :

  1. తడవులఁబట్టి
  2. ఈ యెలుక
  3. చేయుచున్నది

1) తడవులన్ + పట్టి
వివరణ : సరళాదేశ
సంధి సూత్రము 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
తడవులన్ + బట్టి

సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
తడవులంబట్టి (పూర్ణబిందు రూపం)
తడవులఁబట్టి (అరబిందు రూపం)
తడవులనబట్టి (సంశ్లేష రూపం)
తడవుల్బట్టి (విభాష వలన మార్పు రాని రూపం)

2) ఈ యెలుక
వివరణ : యడాగమం
ఈ + ఎలుక = ఈ యెలుక.
సూత్రము : సంధి లేనిచోట స్వరంబుకంటే పరమయిన స్వరమునకు యడాగమంబగు.

3) చేయుచున్నది
వివరణ : ఉత్వసంధి
చేయుచు + ఉన్నది = చేయుచున్నది.
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

పై వాక్యాలలో సరళాదేశ, గసడదవాదేశ, ఉత్వ సంధులు, యడాగమము ఉండటాన్ని గమనించారు కదా ! ఈ పాఠంలో సరళాదేశ, గసడదవాదేశ సంధి పదాలు ఇంకా ఏమేమున్నాయో గుర్తించి, సంధి సూత్రాలను రాయండి.

1. సరళాదేశ సంధి
సూత్రములు :

  1. ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
  2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

పాత్రలోఁబెట్టి = పాత్రలోన్ + పెట్టి
అడుగగాఁజూడాకర్ణుడు = అడుగగాన్ + చూడాకర్ణుడు
తడవులఁబట్టి = తడవులన్ + పట్టి
సంపాదించుకొనఁ జాలక = సంపాదించుకొనన్ + చాలక
ఉండగాఁజూచి = ఉండగాన్ + చూచి
పరులతోఁ జెప్పికోలును = పరులతోన్ + చెప్పికోలును
ప్రకాశింపఁజేయ = ప్రకాశింపన్ + చేయు
చేయఁదగదు = చేయన్ + తగదు
అపహరణము కంటెఁ దిరియుట = అపహరణము కంటెన్ + తిరియుట
వలనఁ దప్పిపోయినది = వలనన్ + తప్పిపోయినది
నన్నుఁ గఱ్ఱతో = నన్నున్ + కఱ్ఱతో
ఇంకఁదావు = ఇంకన్ + తావు
నన్నుఁ గాపాడకుండునా = నన్నున్ కాపాడకుండునా
వనములోఁ గాయగసరులు = వనములోన్ + కాయగసరులు

2) గసడదవాదేశ సంధి
సూత్రము :
ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.
పట్టణము గలదు = పట్టణము + కలదు
ధనము గలవాడె +ధనము + కలవాడె
మూలము గదా = మూలము + కదా
కాణాచి గాదు = కాణాచి + కాదు
మోఁదులు వడి = మోదులు + పడి

3) గసడదవాదేశ సంధి
సూత్రము :
ద్వంద్వంబునందు పదంబుపయి పరుషములకు గసడదవలగు.
పెట్టువోతలు = పెట్టు + పోత
కాయగసరులు = కాయ + కసరు

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను పేర్కొనండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
అ) ఉదా :
చంపకవతి పట్టణము
చంపకవతి అనే పేరుగల పట్టణముసంభావనా పూర్వపద కర్మధారయము
ఆ) మహాభాగ్యముగొప్పదైన భాగ్యమువిశేషణ పూర్వపద కర్మధారయము
ఇ) సేవావృత్తిసేవయే వృత్తిఅవధారణ కర్మధారయ సమాసం
ఈ) పదాబ్జములుఅబ్జముల వంటి పదములుఉపమాన ఉత్తరపద కర్మధారయము
ఉ) కలువకన్నులుకలువల వంటి కన్నులుఉపమాన పూర్వపద కర్మధారయము
ఊ) మామిడిగున్నగున్నయైన మామిడివిశేషణ ఉత్తరపద కర్మధారయము
ఎ) మృదుమధురముమృదువును, మధురమునువిశేషణ ఉభయపద కర్మధారయము

3. పుంప్వాదేశ సంధి
కింది పదాలు విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అచ్చపు పూలతోట = అచ్చము + పూలతోట
అ) నీలపు గండ్లు = నీలము + కండ్లు
ఆ) ముత్తెపుసరులు = ముత్తెము + సరులు
ఇ) సరసపుమాట = సరసము + మాట

పైనున్న అన్ని సంధులలోనూ మొదటి పదం విశేషణం, రెండవ పదం విశేష్యం (నామవాచకం). అంటే పైవన్నీ కర్మధారయ సమాసాలే కదా! సంధి జరిగినపుడు మొదటి పదంలో చివరగల ‘ము’ లోపించింది. దానికి బదులుగా ‘పు’ వచ్చింది. ఒక్కొక్కసారి పూర్ణబిందు పూర్వక పు (ంపు) కూడా రావచ్చును. ‘పు’, ‘ంపు’ ఆదేశమవ్వడాన్ని పుంప్వాదేశం అంటారు. అందుకే దీన్ని పుంప్వాదేశ సంధి అన్నారు.

దీనికి సూత్రము:
కర్మధారయంబున ‘ము’ వర్ణకమునకు పు, పులగు.
అ) సింగప్తుకొదమ = సింగము + కొదమ
ఆ) ముత్యపుచిప్ప = ముత్యము + చిప్ప
ఇ) కొంచపునరుడు = కొంచము + నరుడు

4. వచనంలో శైలీ భేదం :
కింది వాక్యాలు చదవండి. భేదాలు గమనించండి.

అ) ఆ పరివ్రాజకుడు సెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని.
ఆ) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
ఇ) ఆ సన్యాసి జెప్పింది యిని శానా దుక్కమొచ్చింది.

మొదటి వాక్యం , ప్రాచీన శైలిని తెలుపుతుంది. దీనినే ‘గ్రాంథికం’ అని కూడా అంటారు. ‘ధన్యుడు’ పాఠమంతా ఈ శైలిలోనే నడుస్తుంది.

రెండవ వాక్యం శిష్టవ్యవహార శైలిని అనుసరించి ఉంది. ఇది విద్యావంతులు ఉపయోగించేది.

మూడవ వాక్యం నిరక్షరాస్యులు ఉపయోగించే పద్ధతి. ఇది స్థానిక మాండలిక పదాలతో ఉంటుంది.

కాలాన్ననుసరించి, ప్రాంతాన్ననుసరించి, సందర్భాన్ని బట్టి భాషను ఉపయోగించే విధానంలో మార్పు ఉంటుంది. ఇది భాషలో వైవిధ్యమేగాని, గొప్ప, తక్కువ అనే సంకుచిత దృష్టికూడదు.

కనుక పై మూడూ అనుసరించ తగినవే. ఏదీ ఎక్కువా కాదు, ఏదీ తక్కువా కాదు దేని సొగసు దానిదే.

సాధారణంగా శిష్టవ్యవహారిక శైలినే చాలామంది ఈ రోజుల్లో రచయితలు ఉపయోగిస్తున్నారు. ఈ మార్పులలో ‘ంబు’, ‘ము’లు పోయి ‘0’ వస్తుంది.

ఉదా : కాలంబు, కాలము – ప్రాచీన గ్రాంథికం
కాలం – వ్యవహారికం
చూచి, వ్రాసి మొ||నవి – ప్రాచీన గ్రాంథికం
చూసి, రాసి మొ||నవి – వ్యవహారికం
యడాగమం, సరళాదేశాలు, గసడదవాదేశాలు – ప్రాచీన గ్రాంథికం
విసంధిచేయడం – వ్యవహారికం

కింది వాక్యాలను ఆధునిక వ్యవహార శైలిలోకి, స్థానిక మాండలిక శైలిలో మార్చండి.
గమనిక :
ఈ మార్పులు చేసేటప్పుడు ‘ము’ వర్ణాలు, బిందుపూర్వక ‘బు’ కారాలు (ంబు), యడాగమాలు, క్రియారూపాలు (చేయును, జరుగును, చూడుము ……… వంటివి మారడాన్ని) గమనించండి.

అ) వివేకహీనుడయిన ప్రభువును సేవించుట కంటె వనవాసముత్తమము.
జవాబు:
వ్యవహారికం :
వివేక హీనుడైన ప్రభువును సేవించడం కంటే వనవాసం ఉత్తమం.

ఆ) ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీఁదికెగిరి పాత్రమునందున్న యన్నము భక్షించి పోవుచున్నది.
జవాబు:
వ్యవహారికం :
ఎలుక ప్రతిదినం చిలక్కొయ్య మీకెగిరి పాత్రలోని అన్నం భక్షించి పోతోంది.

ఇ) బుద్ధిహీనత వలస సమస్త కార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.
జవాబు:
వ్యవహారికం : బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు నిదాఘ నదీపూరాలు లాగా వినాశమౌతాయి.

అదనపు సమాచారము

సంధులు

1) యాతనావహము = యాతనా + ఆవహము – సవర్ణదీర్ఘ సంధి
2) దైవానుకూల్యము = దెవ + ఆనుకూల్యము – సవర్ణదీర్ఘ సంధి
3) ధనాపహరణము = ధన + అపహరణము – సవర్ణదీర్ఘ సంధి
4) స్వాశ్రయము = స్వ + ఆశ్రయము – సవర్ణదీర్ఘ సంధి
5) సర్వాపదలు = సర్వ + ఆపదలు – సవర్ణదీర్ఘ సంధి
6) కర్మానురూపము = కర్మ + అనురూపము. – సవర్ణదీర్ఘ సంధి
7) శిలాంతరాళము = శిలా + అంతరాళము – సవర్ణదీర్ఘ సంధి
8) జీవనార్ధము = జీవన + అర్థము – సవర్ణదీర్ఘ సంధి
9) వచనామృతము = అమృతము – సవర్ణదీర్ఘ సంధి
10) శోకాగ్ని = శోక + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
11) చిరకాలోపార్జితము = చిరకాల + ఉపార్జితము – గుణసంధి
12) సత్వోత్సాహములు = సత్త్వ + ఉత్సాహములు – గుణసంధి
13) అతిసంచయేచ్చ = అతిసంచయ + ఇచ్ఛ – గుణసంధి
14) చెడగరపుబోడ = చెడగరము + బోడ – పుంప్వాదేశ సంధి
15) యావజ్జీవము = యావత్ + జీవము – శ్చుత్వసంధి
16) ఏమది = ఏమి + అది – ఇత్వ సంధి
17) ఏమయినను = ఏమి + అయినను – ఇత్వ సంధి
18) ప్రయాసపాటు = ప్రయాసము + పాటు – పడ్వాది సంధి
19) ఆయాసంపాటు = ఆయసము + పాటు – పడ్వాది సంధి

సమాసాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) సత్వోత్సాహములుసత్త్వమును, ఉత్సాహమునుద్వంద్వ సమాసం
2) జవసత్త్వములుజవమును, సత్త్వమునుద్వంద్వ సమాసం
3) బంధుమిత్రులుబంధువులును, మిత్రులునుద్వంద్వ సమాసం
4) పెట్టుబోతలుపెట్టు, పోతద్వంద్వ సమాసం
5) ధనహీనుడుధనముచేత హీనుడుతృతీయా తత్పురుష సమాసం
6) వివేకహీనుడువివేకముచే హీనుడుతృతీయా తత్పురుష సమాసం
7) దైవానుకూల్యముదైవము యొక్క అనుకూల్యముషష్ఠీ తత్పురుష సమాసం
8) కుసుమ స్తబకముకుసుమముల యొక్క స్తబకముషష్ఠీ తత్పురుష సమాసం
9) ధనాపహరణముధనము యొక్క అపహరణముషష్ఠీ తత్పురుష సమాసం
10) యమలోకముయముని యొక్క లోకముషష్ఠీ తత్పురుష సమాసం
11) శిలాంతరాళముశిల యొక్క అంతరాళముషష్ఠీ తత్పురుష సమాసం
12) అమృత తుల్యముఅమృతముతో తుల్యముతృతీయా తత్పురుష సమాసం
13) ధనలోభముధనమందు లోభముసప్తమీ తత్పురుష సమాసం
14) సజ్జన సంగతిసజ్జనుల యొక్క సంగతిషష్ఠీ తత్పురుష సమాసం
15) మహాభాగ్యముగొప్ప అయిన భాగ్యమువిశేషణ పూర్వపద కర్మధారయం
16) సర్వశ్రేయములుసర్వములయిన శ్రేయములువిశేషణ పూర్వపద కర్మధారయం
17) అనృతముఋతము కానిదినఇ్ తత్పురుష సమాసం
18) రెండు ఫలములురెండైన ఫలములుద్విగు సమాసం
19) మిత్రలాభముమిత్రుల వలన లాభముపంచమీ తత్పురుష
20) సంచయేచ్ఛసంచయమునందు ఇచ్చసప్తమీ తత్పురుష సమాసం

పర్యాయపదాలు

1) అమృతము : 1) సుధ 2) పీయూషము
2) భోజనము : 1) తిండి 2) ఆహారము 3) అశనము
3) ఎలుక : 1) మూషికం 2) ఆఖనికం 3) ఖనకం 4) ఎలక
4) బలము : 1) శక్తి 2) పరాక్రమము 3) పౌరుషము
5) సన్న్యాసి : 1) పరివ్రాజకుడు 2) భిక్షువు 3) బోడ 4) యతి
6) ధనము : 1) అర్థం 2) ద్రవ్యం 3) విత్తం 4) ధనం
7) గృహము : 1) ఇల్లు 2) భవనము 3) మందిరము
8) అన్నము : 1) వంటకం 2) కూడు 3) బువ్వ
9) బుద్ధి : 1) ప్రజ్ఞ 2) మతి 3) ప్రజ్ఞానం 4) మేధ 5) ధిషణ
10) స్నేహితుడు : 1) మిత్రుడు 2) చెలికాడు 3) మిత్రము

నానార్థాలు

1) వాసము : 1) వెదురు 2) బట్ట 3) ఇల్లు 4) కాపురం
2) నిమిత్తము : 1) కారణం 2) శకునము 3) గుటి
3) నామము : 1) పేరు 2) బొట్టు 3) ప్రాతిపదిక
4) ప్రభువు : 1) స్వామి 2) సమర్థుడు 3) అధిపుడు
5) ధర్మము : 1) న్యాయం 2) విల్లు 3) స్వభావం
6) ప్రాణము : 1) జీవుడు 2) గాలి 3) చైతన్యం
7) పుణ్యము : 1) సుకృతం 2) ఆకాశం 3) నీరు 4) పూవు
8) ఫలము : 1) పండు 2) ప్రయోజనం 3) సంతానం
9) వనము : 1) అడవి 2) నీరు 3) గుంపు
10) లోకము : 1) జనం 2) స్వర్గం వంటి లోకము 3) చూపు
11) మిత్రుడు : 1) స్నేహితుడు 2) సూర్యుడు
12) శాస్త్రము : 1) తర్కము మొదలయిన శాస్త్రములు 2) చట్టం 3) ఆజ్ఞ
13) ఆశ : 1) దిక్కు 2) కోరిక
14) ఉదరము : 1) కడుపు 2) నడుము 3) యుద్ధం
15) గృహము : 1) ఇల్లు 2) భార్య 3) గృహస్థాశ్రమం
16) జీవనము : 1) బ్రతుకుట 2) గాలి 3) నీరు
17) గౌరవము : 1) బరువు 2) గొప్పదనము 3) మన్నన, మర్యాద
18) బలము : 1) సత్తువ 2) సైన్యం 3) బలాత్కారం

వ్యుత్పత్తరాలు

1) సన్న్యా సి : సర్వమూ న్యాసం (వదలివేసిన) చేసినవాడు.
2) పరివ్రాజకుడు : అన్నింటినీ పరిత్యజించిపోయేవాడు (సన్న్యాసి)
3) మూషికము : అన్నాదులను దొంగిలించునది (ఎలుక)
4) నిదాఘము : దీనియందు జనము మిక్కిలి దహింపబడతారు (గ్రీష్మ ఋతువు
5) పుత్తుడు : పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు (కుమారుడు)
6) దేహి : దేహమును (శరీరాన్ని) ధరించినవాడు (మనిషి)
7) ఈశ్వరుడు : స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు (శివుడు)
8) మిత్రుడు : సర్వభూతముల యందు స్నేహయుక్తుడు (సూర్యుడు)
9) లఘుపతనకుడు : తేలికగా ఎగిరేది (కాకి)

రచయిత పరిచయం

రచయిత :
ఈ పాఠ్యాంశ రచయిత పేరు పరవస్తు చిన్నయసూరి. క్రీ.శ. 1809లో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ పెరంబుదూరులో జన్మించాడు. తల్లి శ్రీనివాసాంబ, తండ్రి వేంకట రామానుజాచార్యులు. చిన్నయసూరి మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితులుగా పని చేశారు.

రచనలు :
పద్యానికి నన్నయ, గద్యానికి చిన్నయ అని లోకోక్తి. ‘సూరి’ అనేది వీరి బిరుదు. సూరి అంటే పండితుడు అని అర్థం. అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం,
పరవస్తు చిన్నయసూరి శబ్దలక్షణసంగ్రహము బాలవ్యాకరణం, నీతిచంద్రిక మొదలైన గ్రంథాలు 1809 – 1882) రచించారు.

రచనా శైలి :
ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. గ్రాంథిక రచన. ఈయన వ్రాసిన బాలవ్యాకరణం ప్రామాణిక గ్రంథం. నీతిచంద్రిక – బాలవ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి. తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్లభాషలలో సూరి మంచి పండితుడు.

కఠిన పదాలకు అర్థాలు

సన్న్యాసి = కామ్యకర్మలను విడిచినవాడు
వాసము = నివాసము
తట్టు = కొట్టు
పరివ్రాజకుడు = సర్వమును విడిచి పెట్టినవాడు(సన్న్యాసి)
చిలుకకొయ్య = బట్టలు తగిలించుకొనుటకు గోడకు కొట్టబడిన చిలుక ఆకారపు కొయ్య (Hanger)
లాఁగ = రంధ్రము
మీదు = పైన
తడవు = చిరకాలము
ఉపద్రవము = విప్లవము
నిమిత్తము = కారణము
వివరము = రంధ్రము
గుద్దలి = గునపము
చిరకాలము = చాలా కాలం
ఆర్జితము = సంపాదింపబడినది
సత్యము = బలము
కృశించి = బక్కచిక్కి
శ్రేయము = శుభము
నిదానము = అసలు కారణము
తొంటి = మొదటి
జవము = వేగము

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

స్వజాతి = తన జాతి
అర్థ పరిహీనుడు = ధనము లేనివాడు, దరిద్రుడు
నిరంతరము = ఎల్లప్పుడు
ఖేదము = దుఃఖము
నిదాఘము = వేసవి
పూరము = జల ప్రవాహము
మేధ = తెలివి
మిత్రులు = స్నేహితులు
విరహితము = లేనిది
ఆపాతము = పడుట
యాతన = బాధ
ఆవహము = కూడినది
వేదన = బాధ
ఆకరము = చోటు
నామము = పేరు
వచోధోరణి = మాట్లాడే పద్ధతి
లాంతివాడు = రాయివాడు, అన్యుడు
ఖిన్నుడు = భేదము పొందినవాడు, బాధితుడు
యుక్తము = తగినది
వంచనము = మోసము
పరాభవము = అవమానము
అనుకూల్యము = అనుకూలమైనది
మానవంతుడు = పౌరుషం కలవాడు
స్తబకము = గుత్తి
మూరము = తల, శిరస్సు
యాచన = ముష్టి
గర్హితము = నిందింపబడినది
మ్రుక్కడి = అల్పము, అల్పుడు
తొఱుఁగుట = విడచుట
అనృతము = అసత్యము, అబద్ధము
అపహరణము = దొంగతనము
తిరియుట = బిచ్చమెత్తుట, యాచించుట
నింద్యము = నిందింపతగినది
నానావిధములు = అనేక విధాలు
విచారించి = ఆలోచించి
అర్ధసంగ్రహము = ధన సంపాదన
లోభము = పిసినిగొట్టుతనము
మోహము = అజ్ఞానము, వలపు
ఉత్పాదించును = పుట్టించును
జ్వలనము = అగ్ని
అనంతరము = తరువాత
వర్జనము = విడిచిపెట్టుట
దిగనాడుట = విడిచి పెట్టుట
ఉదరము = పొట్ట
పరులు = ఇతరులు
తత్ + తత్ + కర్మ + అనురూపము = ఆయా పనులకు తగినట్లుగా
గోఁజక = పీడింపక
దేహి = దేహము కలవాడు, మానవుడు
ప్రయాస = కష్టము, శ్రమ
నిరర్థకము = వృథా
తావు = స్థానము
కాణాచి = నిలయము
చెడగరపుబోడ (చెడగరము =క్రూరము) (బోడ = సన్యా సి) = క్రూరుడైన సన్యాసి
మోదులు = దెబ్బలు
విజన ప్రదేశము = జనులు లేని చోటు
అంతరాళము = లోపలి భాగము
శిల = రాయి
కసరు = పిందె (లేతకాయ)
పడియ = నీటిగుంట
సజ్జన సంగతి = సజ్జనులతో కలియుట
తుల్యము = సమానం
అమృత రసపానము = అమృత రసమును త్రాగుట

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఎక్కడి ఎలుక ? ఎక్కడి చిలుకకొయ్య? అనడంలో అంతరార్థం ఏమై ఉంటుంది?
జవాబు:
సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాల లోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాక లోకము (స్వర్గం) ఎక్కడ ?’ అని కూడా అంటారు.

ప్రశ్న 2.
“ధనము సర్వశ్రేయములకు నిదానము”. మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్య కార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
‘దారిద్ర్యము సర్వశూన్యము’ అనే మాటను బట్టి మీకేమర్థమయింది?
జవాబు:
దారిద్ర్యము అంటే బీదతనము. సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.

ప్రశ్న 4.
ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు. ఎట్లు?
జవాబు:
ఆశ అన్ని అనర్ధాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.

ప్రశ్న 5.
ధనహీనుడై నలుగురిలో నుండరాదు. ఎందుకు?
జవాబు:
ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండ కూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.

ప్రశ్న 6.
‘మనసు గట్టి పరచుకోవటం’ అంటే ఏమిటి?
జవాబు:
మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పెంచుకోవడం అంటే మనస్సును దృఢము చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 7.
‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమరమైంది?
జవాబు:
మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 4th Lesson వెన్నెల Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 4th Lesson వెన్నెల

10th Class Telugu 4th Lesson వెన్నెల Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ఈ కవిత చదవండి.
కొండకోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెడుతున్న
సెలయేరు
కాలుజారి లోయలో పడిపోయింది.
అది చూసి
ఆకులు చాటుచేసుకొని,
మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి.
ఇదంతా చూస్తున్న సూరీడు
పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ
పడమటి కొండల వెనక్కి
పడిపోయాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది?
జవాబు:
సూర్యాస్తమయాన్ని వర్ణిస్తున్నది. సూర్యాస్తమయంతో బాటు సెలయేరును, పూలమొగ్గలను కూడా వర్ణిస్తున్నది.

ప్రశ్న 2.
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే ఏమిటి?
జవాబు:
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే సూర్యాస్తమయం జరిగిందని సూచన.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం అంటే మీకేమని అర్థమయ్యింది?
జవాబు:
ప్రాణులకు జవసత్వాలను, ప్రకృతికి అందాలను, ఉత్సాహాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. సూర్యకాంతి సమస్త జీవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహారాన్ని అందిస్తుంది. ఆహారంతో కడుపు నిండితే ఆనందం కలుగుతుంది. ఆనందం వలన తుళ్ళుతూ, నవ్వుతూ ఉంటాం. దీనికి సంకేతంగానే సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం వర్ణించబడింది. అందుకే సూర్యాస్తమయ వర్ణనలో సెలయేరు కాలుజారి లోయలో పడిపోయిందని వర్ణించారు.

ప్రశ్న 4.
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలేవి?
జవాబు:
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వలన మనోవికాసం కలుగుతుంది. ఒక విషయానికి అనేక విషయాలతో కల అనుబంధం తెలుస్తుంది. ఈ కవితలో సూర్యాస్తమయ వర్ణనలో భాగంగా సెలయేరును, మొగ్గలను చాలా చక్కగా వర్ణించారు.

సూచన :
ఇదే విధంగా ఉపాధ్యాయుడు అనేక ప్రశ్నలు వేస్తూ, వారిచేత ఎక్కువగా మాట్లాడిస్తూ సమాధానాలు రాబట్టాలి.

అవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలో వెన్నెలను వర్ణించడం గమనించారు కదా ! ప్రకృతిలోని వివిధ సందర్భాలను వర్ణించడం వల్ల మీకు కలిగే అనుభూతులను తరగతిలో చరించండి.
జవాబు:
తెలతెలవారుతుంటే రకరకాల పక్షుల కిలకిలారావాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చల్లటి పైరగాలి శరీరానికి తగులుతుంటే ఆ హాయి గిలిగింతలు గొలుపుతుంది. చేలు, తోటలతో పచ్చగా ఉన్న పరిసరాలు చూస్తుంటే పరవశం కలుగుతుంది. పిల్ల కాలువలు, సెలయేళ్లు, నదులు, సముద్ర తీరాలలో ప్రొద్దుటే తిరగాలి. ఆ అందం వర్ణించలేము. హిమాలయ పర్వతాలను ఎంతోమంది మహాకవుల నుండి సామాన్యుల వరకు తనివితీరా దర్శించారు. వర్ణించారు.

సూర్యుడు పడమటికి వాలుతుంటే, అది ఒక అద్భుతమైన సుందర దృశ్యం. సూర్యాస్తమయాన్ని సముద్రతీరంలో చూస్తే చాలా బాగుంటుంది. ఎంతోమంది చిత్రకారుల కుంచెలకు పని కల్పిస్తున్న అద్భుత సన్నివేశాలెన్నో ప్రకృతిలో ఉన్నాయి.

ప్రశ్న 2.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వర్ణించండి.
జవాబు:
మాది కోనసీమలోని ఒక చిన్న గ్రామం. ఎటుచూసినా కొబ్బరి తోటలే. ఆ పచ్చని కొబ్బరాకులను చూస్తే భూమాత తన సౌభాగ్యానికి గర్వించి, స్వర్గానికి సవాలుగా ఎగరేసిన జెండాలలా కనిపిస్తాయి. సరిహద్దుల రక్షణకు, భారతదేశ బలపరాక్రమాలకు ప్రతీకలుగా నిలబడిన మన భారత సైన్యంలా కనిపిస్తాయి కొబ్బరిచెట్ల వరుసలు. ఉట్టిమీద దాచిన పాలు, పెరుగు, మిఠాయిలలా కనిపిస్తాయి కొబ్బరికాయలు.
( సూచన : ఇదే విధంగా ప్రతి విద్యార్థి తన సొంతమాటలలో నచ్చింది వర్ణించాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
ఎఱ్ఱన రాసిన కింది పద్యం చదవండి.

సీ|| కలఁడు మేదిని యందుఁ గలఁ డుదకంబులఁ
గలఁడు వాయువునందుఁ గలఁడు వహ్నిఁ
గలఁడు భానుని యందుఁ గలఁడు సోముని యందుఁ
గలఁ డంబరంబునఁ గలఁడు దిశలఁ
గలఁడు చరంబులఁ గలఁ డచరంబులఁ
గలఁడు బాహ్యంబున గలఁడు లోన
గలఁడు సారంబులఁ గలఁడు కాలంబులఁ
గలఁడు ధర్మంబులఁ గలడు క్రియలఁ

తే॥నీ॥ గలఁడు కలవాని యందును, గలఁడు లేని
వాని యందును, గలఁడెల్లవాని యందు
నింక వేయును నేల సర్వేశ్వరుండు .
కలఁడు నీయందు నాయందుఁ గలఁడు కలఁడు
(నృసింహపురాణం-పంచమాశ్వాసం-78)

అ) పై పద్యంలో చాలా సార్లు పునరుక్తమైన పదమేది?
జవాబు:
పై పద్యంలో ‘కలడు’ అనే పదం 22 సార్లు కలదు.

ఆ) పునరుక్తమైన పదం పలుకుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు కల్గిన అనుభూతిని చెప్పండి.
జవాబు:
‘కలడు’ అనే పద్యాన్ని ప్రతి పాదంలోను సుమారుగా 4 సార్లు ప్రయోగించారు. ఈ పద్యం ‘కలడు’ తో ప్రారంభమై’ ‘కలడు’ తోనే ముగిసింది. ‘కలడు’ అని అనేకసార్లు చెప్పారు అంటే తప్పనిసరిగా అది దైవం గురించే. దేవుడు ‘కలడు’ అని చెప్పాలంటే ప్రతి వస్తువును పరిశీలించి దైవతత్వాన్ని తెలుసుకొన్నవారికి మాత్రమే సాధ్యం. సృష్టిలోని ప్రతి వస్తువులోను పరమాత్మను సరిదర్శించాలి అని ఈ పద్యం చెబుతోంది. నాకైతే ఈ పద్యం వింటున్నప్పుడు దైవాన్ని సందర్శించినంత ఆనందం (బ్రహ్మానందం) కలిగింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ఇ) గీత గీసిన మాటల అర్థాలు తెలుసుకోండి.
జవాబు:
మేదిని = భూమి
ఉదకంబు = నీరు
వాయువు = గాలి
వహ్ని = అగ్ని
భానుడు = సూర్యుడు
సోముడు = చంద్రుడు
అంబరము = ఆకాశం
దిశలు = దిక్కులు
చరంబులు = కదిలేవి (జంతువులు, పక్షులు మొ||నవి.)
అచరంబులు = కదలనివి (పర్వతాలు, చెట్లు మొ||నవి.)
బాహ్యంబు = పై భాగము (కంటికి కనబడే భౌతిక వస్తువులు)
లోన = కంటికి కనబడనివి (ఆత్మ, మనస్సు, ప్రాణం మొ||నవి)
సారంబులు = సారవంతమైనవి
కాలంబులు = భూతభవిష్యద్వర్తమానాది సమయములు
ధర్మంబులు = నిర్దేశించబడిన స్వభావాలు
క్రియలు = పనులు
కలవాడు = ధనవంతుడు
లేనివాడు = పేదవాడు
నీయందు = ఎదుటి వానియందు
నాయందు = కర్తయందు
ఇప్పుడు పోతన రాసిన కింది పద్యం చదవండి.

మ|| | కలఁడంబోధిఁ గలండు గాలిఁ గలఁ డాకాశంబునన్ కుంభినిన్
గలఁ డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలఁ డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటన్
గలఁ డీశుండు గలండు తండ్రి ! వెదకంగా నేల నీయాయెడన్.

(శ్రీమదాంధ్ర మహాభాగవతం-సప్తమస్కంధం-78)

అ. ఎఱ్ఱన పద్యంలో మీరు గుర్తించిన పదాలకు ఈ పద్యంలో ఉన్న సమానార్థకాలేవి?
జవాబు:
ఎఱ్ఱన – పోతన
మేదిని – కుంభిని
ఉదకంబు – అంభోధి
వాయువు – గాలి
వహ్ని = అగ్ని
భానుడు – ఖద్యోతుడు
సోముడు – చంద్రుడు
అంబరము – ఆకాశం
దిశలు – దిశలు
బాహ్యంబు – త్రిమూర్తులు, త్రిలింగ వ్యక్తులు
ఎల్లవానియందు – అంతటన్
సర్వేశ్వరుడు – ఈశుండు
కాలంబులు – పగళ్ళు, నిశలు
వేయునునేల – ఈయాయెడన్

ఆ) రెండు పద్యాలను పోల్చి చూడండి.
జవాబు:
ఎఱ్ఱన ‘సీస పద్యం’లో రచించిన భావాన్ని పోతన ‘శార్దూలం’లో రచించాడు. ఎఱ్ఱన ప్రస్తావించిన వాటిని చాలా వరకు (13 పదాలు) పోతన ప్రస్తావించాడు. ఇద్దరు కవులూ ‘కలడు’ అనే పదంతోటే పద్యం ప్రారంభించారు. ‘కలడు’ అనేది ఎఱ్ఱన 22 సార్లు ప్రయోగించాడు. పోతన 9 సార్లే ప్రయోగించాడు. ఎఱ్ఱన చెప్పిన ధర్మాలు, క్రియలు, చరాచరాలు, ధనిక – పేద వంటివి పోతన వదిలేసి, అన్నిటికీ సరిపడు ఒకే పదం ‘ఓంకారం’ ప్రయోగించాడు. దైవం ఉండేది ఓంకారంలోనే. అందుకే దానిని ప్రస్తావించి పోతన తన భక్తిని చాటుకొన్నాడు.

4. పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి. .
జవాబు:

చ|| సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ
న్గరువపు సూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
సరసముగా నటింపఁగ నిశాసతి కిత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెర యన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదికటంబునన్.

 

చ| దెసలను కొమ్మ లొయ్య నతిబీర్ఘములైన తరంబులన్ బ్రియం
బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ బేర్చు నా
కస మను వీరి భూరుహము కాంతనిరంతర కారణా లస
త్కుసుమ చయంబు గోయుట యనఁ బ్రాణి సముత్సుకాకృతిన్.

 

చ|| వడిగొని చేతులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁ బు
ప్సోడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జలంగి పైఁ
బడు నెలడింటిదాఁటులకుఁ బండువులై నమసారభంబు లు
గడువుగ నుల్లసిల్లె ఘనకైరవషండము నిండు వెన్నెలన్.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

5. రెండో పద్యానికి ప్రతిపదార్థం ఈ కింద ఉన్నది. ఇదే విధంగా 5, 7 సంఖ్యగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
2వ పద్యం (సురుచిరతార …… పశ్చిమదిక్తటంబునన్.)
జవాబు:
ప్రతిపదార్ధం :
సురుచిర = చాలా అందమైన
తారకా = చుక్కల
కుసుమ = పూల (చే)
శోభి = మనోజ్ఞమైనదైన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలం (వేదిక) పై
కాలము + అన్ = కాలం అనే
గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు)
జతనంబున = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగా = చక్కగా (యుక్తంగా)
నటింపగ = నాట్యం చేయడానికి సిద్ధపడిన
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్త = కొత్తదైన
తోఁపున్ = ఎర్రని
పెన్ + తెర = పెద్ద తెర
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్ + తటంబునన్ = పడమటి తీరంలోని (పడమటి దిక్కున)
సాంధ్య = సంధ్య సంబంధించిన (సంధ్యాకాలపు)
నవ దీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది

5వ పద్యం (దెసలను ………… సముత్సుకాకృతిన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
ఆకసమను = ఆకాశమనెడు
పేరి = పేరుగల
భూరుహము = చెట్టున
దెసలను = దిక్కులనెడు
కొమ్మలు = కొమ్మలలో గల
తారకా = నక్షత్రాలనెడు
లసత్ = ప్రకాశించు
కుసుమచయంబున్ = పూల సమూహమును
కోయుటకు = త్రుంచుటకు
ఒకోయనన్ = కదా ! అనునట్లు
ఒయ్యన్ = వెంటనే
రజని + ఈశ్వరుడు = రాత్రికి ప్రభువైన చంద్రుడు
ప్రియంబు = ఇష్టము
ఎసగన్ = ఎక్కువ కాగా
ఊది = నిశ్శ్వాసించి(గాలిని ఊది)
నిక్కి = నిలబడి
నిరంతర = ఎల్లపుడు
కాంత = కాంతులతో
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
కరంబులన్ = చేతులతో (కిరణములతో)
సముత్సుకాకృతిన్ = మిక్కిలి ఉత్సాహమే రూపు దాల్చినట్లు
ప్రాకెన్ = ప్రాకెను

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

7వ పద్యం (వడిగొని తేకు ………… వెన్నెలన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
నిండు వెన్నెలన్ = పండు వెన్నెలలో
ఘన = గొప్పవైన
కైరవ షండము = కలువల సమూహం
వడిన్ = వేగంతో
కొని = పూని
ఱేకులు = పూల ఱేకులు
ఉప్పతిల = అతిశయించగా
వాలిన = కిందికి దిగిన (వాడిపోయిన)
కేసరముల్ = దిద్దులు
తలిర్పన్ = అతిశయించునట్లుగా
పుప్పొడి = పుప్పొడి యొక్క
తలము = పై భాగమును
ఎక్కి = అధిరోహించి
తేనియలు = మధువులు
పొంగి = ఉప్పొంగి
తరంగలుగాన్ = ప్రవాహాలుగా
చెలంగి = విజృంభించి
పైన్ = పైన
పడు = పడుచున్న
నెల = చంద్రుడు అనెడు
తేటి =తుమ్మెద
దాటులకున్ = కలయికలకు
పండువులై = (కనుల) పండువలవుతూ
ఉగ్గడువుగ = ఎక్కువగా
నవ సౌరభంబులు = క్రొత్త సువాసనలు
ఉల్లసిల్లె = ప్రకాశించెను.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “కాటుక గ్రుక్కినట్టి కరవటంబన జగదండఖండ మమరె” ఈ మాటలు కవి ఏ సందర్భంలో పేర్కొన్నాడో వివరించండి.
జవాబు:
ఈ మాటలు ఎఱ్ఱన రచించిన నృసింహపురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన ‘వెన్నెల’ అను పాఠంలోనిది. దిక్కులు, ఆకాశం, భూమిని చీకటి ఆక్రమించిన విధానాన్ని వివరిస్తున్న సందర్భంలో కవి ప్రయోగించిన మాటలివి. ఈ లోకమనెడు బ్రహ్మాండ భాగము కాటుక భరిణెలాగా ఉందని భావం.

ఆ) ఈ పాఠంలో కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాల నెన్నుకున్నాడో తెల్పండి.
జవాబు:
సూర్యాస్తమయాన్ని, పద్మాలు ముడుచుకొనడాన్ని కవి వర్ణించాడు. సాయంసంధ్యలో పడమటి వెలుగును వర్ణించాడు. చంద్రోదయాన్ని కూడా రమణీయంగా వర్ణించాడు. 3 పద్యాలలో, వెన్నెల వర్ణించడానికి ముందు అంశాలను వర్ణించాడు. తర్వాతి పద్యంలో చంద్రకాంతి వ్యాప్తిని వర్ణించాడు. ‘వెన్నెల’ దృశ్యం వర్ణించడానికి బలమైన పూర్వరంగం కళ్లకు కట్టినట్లు వర్ణించి వర్ణనకు మంచి పునాది వేశాడు. ప్రబంధములకు కావలసిన వర్ణనా నైపుణ్యమిదే. అందుకే ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనెడి బిరుదు కలిగింది. తర్వాతి కవులందరూ ఎఱ్ఱనలోని ఈ వర్ణనా క్రమ నైపుణ్యాన్ని అనుకరించారు.

2. క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పద్య భావాలను ఆధారంగా చేసుకొని పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
(లేదా)
తుమేదల బృందానికి పండుగ చేసిన వెన్నెల ఎలా విజృంభించిందో రాయండి.
మనోహరంగా, ధీరగంభీరంగా వెన్నెల ఎలా విస్తరించిందో రాయండి.
ఆబాల గోపాలానికి ఆత్మీయ బంధువైన చందమామ వెలుగైన వెన్నెల ఎలా విజృంభించిందో పాఠ్యభాగం ఆధారంగా వర్ణించండి.
జవాబు:
సూర్యాస్తమయమయ్యింది, పద్మం ముడుచుకొంది. పడమట సంధ్యారాగ కాంతి కనబడింది. చీకటి బాగా పెరిగి దిక్కులూ, భూమ్యాకాశాలూ కలిసిపోయి కాటుక నింపిన బరిణెలా విశ్వం కనిపించింది.

చంద్రోదయం :
చంద్రుడు ఉదయించాడు. వెన్నెల ప్రవాహం పాలసముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది. చంద్రబింబం ఆ పాలసముద్రంలో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి శయ్యలా, చంద్రుడిలోని మచ్చ ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువులా కనబడింది.

ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి. కలువ పూలలో తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి.

చంద్రకాంత శిలల వానలతో, చకోరాల రెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి, దిక్కులన్నింటినీ ముంచెత్తి వెన్నెల’ సముద్రంలా వ్యాపించింది. ఆ వెన్నెల అనే సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు.

ఆ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఈ పాఠంలోని వర్ణనల్లాగే మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని గాని, సన్నివేశాన్ని గాని, సమయాన్ని గాని వర్ణిస్తూ రాయండి.
ఉదా : సూర్యోదయం/ సూర్యాస్తమయం.
జవాబు:
సూర్యోదయం :
చీకటి అనే అజ్ఞానంలో తడబడుతూ అనేక అవలక్షణాలకు ఆలవాలమైన వానికి జ్ఞానం ప్రసాదించే సద్గురువులా సూర్యుడు తూర్పుతలుపు తీస్తున్నాడా అన్నట్లు వెలుగు రేఖలు వస్తున్నాయి. ఆ లేత వెలుగు సోకగానే లోకమంతా ఉత్సాహం ఉరకలేసింది. పక్షుల కిలకిలలు, లేగదూడల గెంతులు, అంబారవాలు, పిల్లల మేలుకొలుపులు, సంధ్యావందనాదులు, ఒకటేమిటి అప్పటి వరకు బద్దకంగా, నిస్తేజంగా నిద్రించిన యావత్ప్రపంచం దైనందిన క్రియలకు బయల్దేరింది. కొలనులలో తామరపూలు పరవశంతో తమ ఆప్తుని చూడటానికి రేకులనే కళ్లతో ఆత్రంగా నింగిని పరికిస్తున్నాయి. ఆ పూల అందాలను చూసి పరవశించిన తుమ్మెదలు ఝంకారం చేస్తూ తేనెల వేటకు ఉపక్రమించాయి.

రైతులు బద్దకం వదిలి నాగలి భుజాన వేసుకొని పొలాలకు బయల్దేరారు. మహిళలు కళ్ళాపి జల్లి వాకిట రంగ వల్లికలు తీరుస్తున్నారు. పిల్లలు పుస్తకాలు ముందేసుకొని ఆవులిస్తూ చదవడం మొదలుపెట్టారు.

లేత సూర్యకిరణ ప్రసారంతో చైతన్యం పెరిగిన జీవరాశి జీవనయాత్రకు నడుం బిగించింది.

సూర్యాస్తమయం :
నవ్వుతూ, తుళ్ళుతూ జీవితమంతా గడిపిన వ్యక్తిని వార్ధక్యం ఆవహించినట్లుగా, తుపాసులో సర్వం కోల్పోయిన వ్యక్తి జీవితంలాగా, వైభవం కోల్పోయిన చక్రవర్తిలాగా సూర్యుడు తన వేడిని, వాడిని ఉపసంహరించు కొంటున్నాడు. పక్షులు గబగబా గూళ్లకు చేరుకొంటున్నాయి. మేతకు వెళ్ళిన పశువులమందలు, ఇళ్లకు చేరుతున్నాయి. ఎక్కడి పనులక్కడ ఆపి, కర్షకులు తల పైన పచ్చగడ్డి మోపులతో ఇళ్లకు ప్రయాణమయ్యారు. నిషేధాజ్ఞలు జారీ అయినట్లు సూర్యుడు బెరుకుబెరుకుగా పడమటి కొండలలోకి పారిపోయాడు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబంలా ప్రపంచం కళా విహీనమయ్యింది. దరిద్రుడిని కష్టాలు ఆక్రమించినట్లుగా లోకాన్ని చీకటి ఆక్రమిస్తోంది. క్రూరత్వానికి, దుర్మార్గానికి, అన్ని పాపాలకు చిరునామా అయిన చీకటి దర్జాగా నవ్వుకొంటోంది. దండించే నాథుడు లేని లోకంలో అరాచకం ప్రబలినట్లుగా సూర్యుడు లేకపోవడంతో చీకటి విజృంభిస్తోంది, మూర్ఖుల ప్రేలాపనలతో సజ్జనులు మౌనం వహించినట్లుగా మెల్లగా పడమటి తలుపులు మూసుకొని సూర్యుడు చీకటిని చూడలేక నిష్క్రమించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ఆ) పాఠం ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలి గురించి 10 వాక్యాలు రాయండి.
జవాబు:
ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు గల ఎఱ్ఱన వర్ణనలు అద్భుతంగా చేస్తాడు. వర్ణనాంశానికి తగిన పదాలను, పద్యవృత్తాలను ఎన్నుకొంటాడు.

‘ఇను ససమాన తేజు’ అనే పద్యంలో సూర్యుని చూచినట్లు ‘భృంగ తారకాల’ను చూడలేని పద్మిని కళ్లుమూసుకొన్నట్లు పర్ణించాడు. దీనిని ‘చంపకమాల’ వృత్తంలో వర్ణించాడు. ‘చంపకము’ అంటే సంపెంగపువ్వు అని అర్థం. పద్యంలో ‘భృంగము’ అని పదం ప్రయోగించాడు. భృంగము అంటే తుమ్మెద అనే అర్థం. తుమ్మెద అన్ని పూలపైనా వాలుతుంది. తానీ సంపెంగపై వాలదు. సంపెంగ వాసనకు తుమ్మెదకు తలపోటు వచ్చి మరణిస్తుంది. ఆ విషయం అన్యాపదేశంగా చెప్పడానికే చంపకమాల వృత్తంలో చెప్పాడు, అంటే తుమ్మెదకు ప్రవేశం లేదని చెప్పే పద్యం కదా!

అలాగే పద్మిని అనేది కూడా ఒక జాతి స్త్రీ, పద్మినీజాతి స్త్రీ తన భర్తను తప్ప పరపురుషుల గూర్చి విసదు, చూడదు, ఇక్కడ తామర పువ్వు సూర్యుని తప్ప ఇతరులను (తుమ్మెదలను) చూడడానికి అంగీకరించక కళ్లు మూసుకొంది. అందుకే తామరకు ‘పద్మిని’ అని ప్రయోగించాడు.

(ఇదే విధంగా ప్రతి పద్యంలోనూ విశేషాలు ఉన్నాయి.)

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

‘నరసింహస్వామి కథ’ నేపథ్యంతో వచ్చిన గ్రంథాలు, వివరాలను ఈ కింది పట్టికలో రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 1

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి, వాటిని అర్థవంతంగా సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ. భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది.
జవాబు:
స్మితకాంతి = నవ్వుల వెలుగు
సొంతవాక్యం :
ముద్దులొలికే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కళకళలాడుతుంది.

ఆ. మేఘం దివి నుండి భువికి రాల్చిన చినుకుపూలే ఈ వర్షం.
జవాబు:
దివి = ఆకాశం
సొంతవాక్యం :
ఆకాశం నక్షత్రాలతో పెళ్ళి పందిరిలా శోభిల్లుతోంది.

ఇ. కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
జవాబు:
మిక్కుటము = ఎక్కువ
సొంతవాక్యం :
కోపం ఎక్కువైతే ఆరోగ్యం పొడవుతుంది.

ఈ. రజనీకరబింబం రాత్రిని పగలుగా మారుస్తున్నది.
జవాబు:
రజనీకరబింబం = చంద్రబింబం
సొంతవాక్యం :
పున్నమినాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

2) నిఘంటువు సాయంతో కింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి.’
అ. వెల్లి = ప్రవాహము, పరంపర
ఆ. కుండలి = పాము, నెమలి, వరుణుడు
ఇ. నిట్టవొడుచు = ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు

3) కింది మాటలకు పర్యాయపదాలు రాయండి.
అ. చాడ్పు = పగిది, విధము , వలె
ఆ. వెల్లి = ప్రోతస్సు, వెల్లువ, ప్రవాహము
ఇ. కైరవం = తెల్లకలువ, కుముదము, గార్దభము, చంద్రకాంతము, సృకము, సోమబంధువు
ఈ. కౌముది . . వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక
ఉ. చంద్రుడు = శశి, నెలవంక, అబారి
ఊ. తమస్సు/తమం = చీకటి, ధ్వాంతము, తిమిరము

4) కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి.
అ. సంధ్య – సంజ
ఆ. దిశ – దెస
ఇ. ధర్మము – దమ్మము
ఈ. రాత్రి – రాతిరి, రేయి
ఉ. నిశ – నిసి

5) కింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. అ, సంధ్య
అ. గరువము – గర్వము
ఆ. జతనము – యత్నము
ఇ. దెస – దిశ
ఈ. ‘చందురుడు – చంద్రుడు

వ్యాకరణాంశాలు

1. కింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి, వాటిని విడదీసి సూత్రాలు రాయండి.

అ) సవర్ణదీర్ఘ సంధి
సూత్రము :
అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరములయినచో వానికి దీర్ఘములు వచ్చును. పాఠంలో గుర్తించినవి.

రజని + ఈశ్వరుడు = రజనీశ్వరుడు – (ఇ + ఈ = ఈ)
కులిశ + ఆయుధుని = కులిశాయుధుని – (అ + ఆ = ఆ)
ఉత్సుక + ఆకృతిన్ = ఉత్సుతాకృతిన్ (అ + ఆ = ఆ)
చంద్రిక + అంభోధి = చంద్రికాంభోధి – (అ + అ = అ)

ఆ) గుణసంధి
సూత్రము :
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును. పాఠంలో గుర్తించినవి.
దివస + ఇంద్రు = దివసేంద్రు – (అ + ఇ = ఏ)
చంద్రకాంత + ఉపలంబుల = చంద్రకాంతో పలంబుల – (అ + ఉ = ఓ)
నుత + ఇందు = నుతేందు – (అ + ఇ = ఏ)

ఇ) ఉత్వసంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు పాఠంలో గుర్తించినవి.
పొమ్ము + అనన్ = పొమ్మనన్ – (ఉ + అ = అ)
మీలనము + ఒంద = మీలనమొంద – (ఉ + ఒ = ఒ)
తిలకము + అనగ = తిలకమనగ – (ఉ + అ = అ)
కుంభము + అనగ = కుంభమనగ – (ఉ + అ = అ)
దీపము + అనగ = దీపమనగ – (ఉ + అ = అ)
కబళము + అనగ = కబళమనగ – (ఉ + అ = అ)
చంద్రుడు + ఉదయించె = చంద్రుడుదయించె – (ఉ + ఉ = ఉ)
నిస్తంద్రుడు + అగుచు = నిస్తంద్రుడగుచు – (ఉ + అ = అ)
ఇట్లు – ఉదయించి = ఇట్లుదయించి – (ఉ + ఉ = ఉ)
దీర్ఘములు + ఐన = దీర్ఘములైన – (ఉ + ఐ = ఐ)
ప్రియంబు + ఎసగగ = ప్రియంబెనగగ – (ఉ + ఎ – ఎ)
ఈశ్వరుడు + ఉన్నతలీల = ఈశ్వరుడున్నతలీల – (ఉ + ఉ = ఉ)
ఆకసము + అను = ఆకసమను – (ఉ + అ = అ)
కోయుటకు = ఒకో = కోయుటకొకో – (ఉ + ఒ – ఒ)
కలంకము + అత్తటిన్ = కలంకమత్తణిన్ – (ఉ + అ = అ)
ఱేకులు + ఉప్పతిల = ఱేకులుప్పతిల – (ఉ + ఉ = ఉ)
తలము + ఎక్కి = తలమెక్కి (ఉ + ఎ = ఎ)
పండువులు + ఐ = పండువులె – (ఉ + ఐ = ఐ)
సౌరభంబులు + ఉగ్గడువుగ = సౌరభంబులుగడువుగ – (ఉ + ఉ = ఉ)
ఇట్లు + అతి = ఇట్లతి – (ఉ + అ = అ)

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

2. కింది పదాలు విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలు రాయండి.

అ) అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి.
సూత్రం :
ఇ, ఉ, ఋలకు అసవర్ణాచ్చులు పరమైన వానికి య,వ,రలు ఆదేశంగా వస్తాయి.

ఆ) వంటాముదము = వంట + ఆముదము – అత్వసంధి
సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగానగు.

ఇ) ఏమనిరి = ఏమి + అనిరి – ఇత్వసంధి
సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

ఈ) అవ్విధంబున = ఆ + విధంబున – త్రికసంధి
సూత్రం :

  1. ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
  2. త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
    ఆ + వ్విధంబున
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు’ డాచ్చికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు.
    అవ్విధంబున

3. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.

అ) నలుదెసలు – నాలుగైన దెసలు – ద్విగుసమాసం
లక్షణం : సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసం. నలు (నాల్గు) అనేది సంఖ్యావాచకమైన పూర్వపదం కనుక ఇది ద్విగు సమాసం.

ఆ) సూర్యచంద్రులు – సూర్యుడును, చంద్రుడును – ద్వంద్వ సమాసం లక్షణం : సమాసంలోని రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంటే అది ద్వంద్వ సమాసం.
సూర్యుడు, చంద్రుడు అనే రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంది కనుక ఇది ద్వంద్వ సమాసం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

4. కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి, సమన్వయం చేయండి.

అ) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొడిచె.
జవాబు:
ఈ పద్యపాదములందు రూపకాలంకారం ఉన్నది.

సమన్వయం :
ఇక్కడ వెన్నెల అనే సముద్రము నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడు అని చెప్పబడింది. పై పద్యపాదాల్లో ఉపమేయమైన వెన్నెలకు ఉపమానమైన సముద్రానికి అభేదం చెప్పబడింది. అందువల్ల ఇక్కడ రూపకాలంకారం ఉంది.

లక్షణం :
ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పినట్లయితే దానిని రూపకాలంకారం అంటారు.

5. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేసి చూడండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 2
లక్షణాలు:

  1. 4 పాదాలుంటాయి.
  2. ప్రతి పాదంలోను ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  3. యతి – 4వ గణం యొక్క మొదటి అక్షరం.
  4. ప్రాస నియమం కలదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 3

బొదలి పొదలి … అనే పద్యంలోని ‌రెండు పాదాలు పరిశీలించి లక్షణ సమన్వయం చేయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 4

పై పద్యపాదాల్లో ప్రతి పాదానికి ఐదు గణాలుంటాయి. కాని,
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 5

(‘హ’ గణాన్నే ‘గలం’ అనడం వాడుకలో ఉన్నది. ‘వ’ గణాన్ని ‘లగం’ అన్నట్లు.)
యతి ప్రాస, నియమాలు, తేటగీతికి సంబంధించినవే దీనికీ వర్తిస్తాయి.
లక్షణాలు :

  1. ఇది ఉపజాతి పద్యం. దీనికి 4 పాదాలుంటాయి.
  2. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
  3. 2, 4 పాదాల్లో ఐదూ సూర్యగణాలే ఉంటాయి.
  4. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి. యతిలేని చోట ప్రాసయతి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం పాటించనవసరం లేదు. న

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 6

మొదటి పాదం వలెనే 3వ పాదం ఉంది.
దీనిలో కూడా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు వరుసగా ఉన్నాయి.
రెండవ పాదం వలెనే 4వ పాదం ఉంది.
దీనిలో కూడా 5 సూర్యగణాలు వరుసగా ఉన్నాయి.
4 పాదాలలోనూ యతి 4వ గణం మొదటి అక్షరం.
1వ పాదం – పొ, పొం 2వ పాదం – మించి – ముంచి (ప్రాసయతి)
3వ పాదం – అ – అం 4వ పాదం – నీ – ని (ట్ట)

అదనపు సమాచారము

సంధులు

1) జగదండఖండము = జగత్ + అండఖండము – జశ్వసంధి
2) తదంతరము = తత్ + అంతరము జత్త్వసంధి
3) కాటుకగ్రుక్కిన = కాటుక + క్రుక్కిన – గసడదవాదేశ సంధి
4) నిట్టవొడిచే = నిట్ట + పొడిచే – గసడదవాదేశ సంధి
5) గ్రుక్కినట్టి = గ్రుక్కిన + అట్టి – అత్వసంధి
6) అత్తఱిన్ = ఆ = తఱిన్ – త్రికసంధి
7) గర్వంపుదాటులు = గర్వము + దాటులు – పుంప్వాదేశ సంధి
8) గరువపుసూత్రధారి = గరువము + సూత్రధారి – పుంప్వాదేశ సంధి
9) వేడ్క యొనర్చె = వేడ్క + ఒనర్చె – యడాగమ సంధి
10) లీలనమొందఁజేసె = లీలనమొందన్ + చేసె – సరళాదేశ సంధి
11) పెందెర = పెను + తెర – సరళాదేశ సంధి
12) నభోంగణము = నభః + అంగణము – విసర్గ సంధి
13) అంతరంగము = అంతః + అంగము , – విసర్గ సంధి
14) రంజనౌషధము = రంజన + ఔషధము వృద్ధి సంధి

సమాసాలు
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 7

ప్రకృతి – వికృతులు

1) సత్త్వము – సత్తువ
2) రాత్రి – రాతిరి, రేయి
3) యత్నము – జతనము
4) దిశ – దెస
5) ఆకాశము ఆకసము
6) స్రవణము – సోన
7) మాణిక్యము – మానికము
8) శంక – జంకు
9) విష్ణుడు – వెన్నుడు

పర్యాయపదాలు

1) కుసుమము : 1) సుమం 2) పుష్పం 3) పువ్వు
2) లలన : 1) సతి 2) స్త్రీ 3) ఇంతి
3) లోచనము : 1) నేత్రం 2) నయనం 3) కన్ను
4) చంద్రుడు : 1) రజనీశ్వరుడు 2) సుధాంశుడు 3) సోముడు
5) తోయధి : 1) అంభోధి 2) పయోనిధి 3) సముద్రం

నానార్థాలు

1) కరము : 1) చేయి 2) తొండం 3) కిరణం
2) తరంగము : 1) కెరటం 2) వస్త్రం 3) గుఱ్ఱపు దాటు
3) ఇనుడు : 1) సూర్యుడు 2) ప్రభువు

వ్యుత్పత్త్యర్థాలు

1) వనజాతము : నీటి నుండి పుట్టునది (పద్మం)
2) రజనీశ్వరుడు : రాత్రులకు ప్రభువు (చంద్రుడు)
3) రజనీకరుడు : రాత్రిని కలుగచేసేవాడు (చంద్రుడు)
4) పన్నగము : పాదములచే పోవనిది (పాము)
5) సుధాకరుడు : అమృతమయములైన కిరణాలు కలవాడు (చంద్రుడు)
6) భూరుహము : భూమి నుండి మొలచునది (చెట్టు)

కవి పరిచయం

కవిత్రయం :
సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించిన 18 పర్వాల మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అనే ముగ్గురు మహాకవులు తెలుగులోకి అనువదించారు. దీనిలో నన్నయ రెండున్నర పర్వాలు, తిక్కన 15 పర్వాలు, ఎఱ్ఱన అరణ్యపర్వశేషం (నన్నయ వదిలిన భాగం) రచించారు.

ఎఱ్ఱన :
పోతమాంబిక, సూరనార్యుల పుత్రుడు. 14వ శతాబ్దంలో ప్రథమార్ధంలో అంటే క్రీ.శ 1300-1360 సం||లలో ఎఱ్ఱన జీవించాడు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి.

ఎఱ్ఱన రచనలు :
అరణ్యపర్వశేషం, నృసింహపురాణం, రామాయణం, హరివంశం మొదలగు గ్రంథాలను రచించాడు. వీటిలో రామాయణం ప్రస్తుతం లభించడం లేదు. ‘రామాయణం’, ‘హరివంశం’లను ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. అరణ్యపర్వశేషాన్ని నన్నయ అంకితమిచ్చిన రాజరాజనరేంద్రునిపై గౌరవంతో ఆయనకే అంకితమిచ్చాడు. నృసింహపురాణాన్ని అహోోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు.

ఎఱ్ఱన వర్ణనలు :
ఎఱ్ఱన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలో వర్ణనాత్మకమైన కావ్యాలు రావడానికి ఎఱ్ఱన వర్ణనలే ప్రేరణ. ప్రబంధాలలోని అష్టాదశ (18) వర్ణనల్లోని చాలా వర్ణనలు నృసింహపురాణంలో కనిపిస్తాయి. ఎఱ్ఱన నృసింహపురాణ ప్రభావం పోతన మీద విశేషంగా ఉంది. పోతన భాగవతంలోని సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలో ఈ ప్రభావం కనిపిస్తుంది.

బిరుదులు :
ప్రబంధ వర్ణనలకు మొదటివాడు కనుక ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అను బిరుదు కలదు. శివభక్తుడగుటచేత ‘శంభుదాసుడు’ అను బిరుదు పొందాడు.

గురువు :
ఎఱ్ఱన గురువు గారి పేరు శంకరస్వామి,

అవగాహన – ప్రతి స్పందన

పద్యం -1
చ|| | ఇను ససమానతేజు దివసేంద్రుఁ గనుంగొనుమాడ్కిఁ జూడఁగాఁ
జన దొరు సల్పతేజు నను చాద్పునఁ జంచలభృంగతారకా
ఘన వనజాతలోచనము గ్రక్కున మీలన మొందఁజేసెఁబ
ద్మిని పతిభక్తి సత్త్వమున మేలిమికిం గుణి దానపొమ్మనన్.
ప్రతిపదార్థం :
అసమాన తేజున్ = సాటిలేని కాంతి గలవానిని
దివస + ఇంద్రున్ = పగటికి రాజును (అయిన)
ఇనున్ = సూర్యుని
కనున్ + కొనుమాడ్కిన్ = చూచునట్లుగా
పద్మిని = పద్మము (కమలము)
అల్పతేజుని = అల్పమైన తేజస్సు కలవానిని
ఒరున్ = ఇతరుని
చూడగాన్ = చూచుటకు
చనదు = ఒప్పదు
అను = అనెడు
చాడ్పునన్ = విధముగా
చంచల = చలించుచున్న
భృంగ = తుమ్మెదలనెడు
తారకా = తారకల యొక్క
ఘన = గొప్పదనమును (చూడక)
పతిభక్తి = భర్తపై ఇష్టం (సూర్యునిపై అభిమానము)
సత్త్వమున = బలమున
మేలిమికిన్ = గొప్పదనమునకు
గుటి = లక్ష్యము (ఉదాహరణ)
తాన = తానే (కమలమే)
పొమ్ము + అనన్ = పో అనగా (తాను మాత్రమే అనునట్లు)
గ్రక్కున = వెంటనే
వనజాత = కమలము
లోచనము = కన్నును
మీలన మొందన్ = మూసుకొనునట్లు
చేసెన్ = చేసెను

భావం :
పద్మము పతిభక్తిలో సాటిలేనిదా అనినట్లుండెను. అసమాన తేజస్సు కలవాడు, దినరాజు అయిన సూర్యుని చూచితిని. ఆ విధంగా అల్ప తేజస్సు గల ఇతరులను చూడను. చలించుచున్న తుమ్మెదలనెడు తారకలను చూడను అనునట్లుగా గొప్పవైన తన కన్నులను పద్మము వెంటనే మూసుకొన్నది.

పద్యం – 2: కంఠస్థ పద్యం

*చం. సురుచిరతారకాకుసుమశోభి సభాంగణభూమిఁ గాలను
పరువపు మాత్రధారి జతనంబున దికృతికోటి ముందటన్
సరసముగా నటింపగ విశానతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెరయన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్.
ప్రతిపదార్థం :
సురుచిర తారకాకుసుమ శోభి నభోంగణ భూమిన్; సురుచిర = చాలా అందమైన
తారకా = నక్షత్రాలనే (చుక్కలనే)
కుసుమ = పూలచే
శోభి = అలంకరింపబడిన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలంపై (వేదికపై)
కాలమన్ (కాలము + అన్) = కాలం అనే
గరువపు సూత్రధారి; గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు) (నాటకం ఆడించేవాడు)
జతనంబునన్ = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి ముందటన్; దికృతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగాన్ = చక్కగా (తగువిధంగా)
నటింపగన్ = నటించడానికి (నాట్యం చేయడానికి సిద్ధపడిన)
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి (అడ్డంగా)
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్తతోఁపుపెందెర; క్రొత్త = క్రొత్తదైన
తోఁపు= ఎర్రని రంగు గల (తోపు రంగు గల)
పెందెర (పెను + తెర) : పెద్ద తెర యేమో
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్తటంబునన్; పశ్చిమదిక్ = పడమటి దిక్కు యొక్క
తటంబునన్ = తీరంలోని
సాంధ్య నవదీధితి; సాంధ్య = సంధ్యకు సంబంధించిన (సంధ్యాకాలపు)
నవదీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది

భావం :
ప్రకాశించే చుక్కలనే పూవులతో అలంకరింపబడిన ఆకాశం అనే రంగస్థలం మీద, కాలం అనే గొప్ప సూత్రధారి (దర్శకుడు) ప్రయత్నం వల్ల, దిక్పాలకుల సమూహం ముందు, రాత్రి అనే స్త్రీ రసవంతముగా నాట్యం చేయడానికి రాగా, ఆమె ముందు పట్టుకొన్న లేత ఎరుపు రంగు (తోపు రంగు) తెర ఏమో అనేటట్లుగా, సంధ్యాకాలపు కొత్త కాంతి, పడమట దిక్కున ప్రకాశించింది.

విశేషం :
సంధ్యాకాలమయ్యింది. పడమటి దిక్కున ఆకాశం ఎఱుపురంగులో కనబడుతోంది. ఆకాశంలో నక్షత్రాలు వచ్చాయి. రాత్రి వస్తోంది. అది తన చీకటిని సర్వత్రా వ్యాపింపచేస్తుంది.

కవి సంధ్యాకాలం వెళ్ళిన తర్వాత జరిగిన మార్పుల్ని కాలము అనే సూత్రధారి ఆడించిన నాటక ప్రదర్శనగా ఊహించాడు.

  1. ఇక్కడ కాలము అనేది సూత్రధారుడు వలె ఉంది.
  2. సంధ్యాకాలంలో పడమటి దిక్కున కన్పించిన ఎజ్యని కాంతి, నాటకంలో కట్టిన ఎఱ్ఱని తోపురంగు తెరలా ఉంది.
  3. చుక్కలతో కూడిన ఆకాశం, పువ్వులతో అలంకరించిన నాట్య రంగస్థలంలా ఉంది.
  4. రాత్రి అనే స్త్రీ, ‘నర్తకి’ వలె ఉంది.

రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి రంగస్థలం మీద కట్టిన ఎల్లరంగుతోపు తెరవలె పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యాకాంతి కనబడింది.

కవి సంధ్యాకాలాన్ని పూర్వపు నాటక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అద్భుతంగా వర్ణించాడు.

పద్యం – 3
తే॥ | పొదలి యొందొండ దివియును భువియు దిశలుఁ
బొదివి కొనియుందు చీకటిప్రోవు వలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
(కరవటంబన జగదందఖండ మమరి.
ప్రతిపదార్థం :
పొదలి = వృద్ధి చెంది
దివియును = ఆకాశమును
భువియు = భూమియును
దిశలున్ = దిక్కులును
ఒండు + ఒండు + అ = ఒకదానితో ఒకటి
పొదివికొని + ఉండు = దగ్గరకు చేర్చుకొని ఉన్నటువంటి
చీకటిప్రోవు = చీకటి యొక్క కుప్ప
వలన = వలన
మిక్కుటంబుగన్ = ఎక్కువగా
కాటుకన్ = (నల్లని) అంజనమును
క్రుక్కినట్టి = నిండా కూరినటువంటి
కరవటంబు + అన : భరిణె అనునట్లు (కాటుక భరిణ వలె)
జగత్ = లోకమనెడు
అండఖండము – బ్రహ్మాండములోని భాగము
అమరె = ఏర్పడినది (ఉన్నది)

భావం :
ఆకాశం, భూమి, దిక్కులు, చీకటి ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి. చీకటి ఈ లోకము అనెడు బ్రహ్మాండ భాగం కాటుక భరిణలాగ ఉంది.

వచనం -4
అంత,
అంత = అంతట

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
రెండో పద్యంలో కవి దేనిని దేనితో పోల్చాడు? ఎందుకు?
జవాబు:
చుక్కలను పూలతో, ఆకాశమును వేదికతో, కాలమును సూత్రధారితో, దిక్పాలకులను రసజ్ఞులైన ప్రేక్షకులతో, రాత్రిని నాట్యకత్తెతో, పడమటి సంధ్య వెలుగును పరదాతో కవి పోల్చాడు.

ఎందుకంటే నక్షత్రాలకు పూలకు రాలే గుణం, అందగించే గుణం, ప్రకాశించే గుణం, ఆకర్షించే గుణం, అందీ అందనట్లు మురిపించే గుణం ఉంటుంది.

ఆకాశము-వేదిక విశాలమైనవి. అలంకరింప బడినవి. నటులకు తప్ప ఎవరికీ స్థానం లేనివి.

కాలానికి సూత్రధారికి పరిమితి లేదు. ఎవరైనా లోబడవలసిందే. ‘దిక్పాలకులు-ప్రేక్షకులు’, సాక్షులు. వేదిక చుట్టూ ఉండి చూస్తారు.

‘రాత్రి – నాట్యకత్తె’ తనవంతు పూర్తవగానే వెళ్ళిపోవాలి. వేదికంతా వీరి అధీనంలోనే ఉంటుంది.

“సంధ్య – పరదా’ పరిస్థితిని బట్టి వెలుగు-చీకటుల గతులు మార్చుకొంటాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
ఆకాశాన్ని కవి ఏమని వర్ణించాడు? రాత్రివేళ చుక్కలతో కూడిన ఆకాశాన్ని చూస్తే మీకెలా అన్పిస్తుంది?
జవాబు:
ఆకాశాన్ని కవి చక్కగా అలంకరింపబడిన వేదికతో పోల్చాడు. చుక్కలతో ఉన్న ఆకాశం-చుక్కల చీరలో, సంక్రాంతికి ముగ్గులు పెట్టడానికి గాను చుక్కలు పెట్టిన వాకిలిలా, పిండి వడియాలు పెట్టిన వస్త్రంలా, రేఖా గణితపు నల్లబల్లలాగా, వినాయకచవితికి కట్టే పాలవెల్లిలా, అనేక జంతువుల (మేషం, వృషభాది రాశులు) వలె, ఇంకా అనేక విధాల కనిపిస్తుంది.

పద్యం – 5 : కంఠస్థ పద్యం

*చ దెసలను కొమ్మ లొయ్య వతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం
వినఁగఁగ మాది విక్కి రణవీశ్వరుఁ డుప్పతలీలఁ బేర్చు నా
కన మమ పేరి భూరుహము శాంతనిరంతర తారకాలస
త్కుసుమ చయంబు గోయుటకొకో యవఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
ప్రతిపదార్ధం :
రజనీశ్వరుడు (రజనీ + ఈశ్వరుడు) = రాత్రికి ప్రభువైన చంద్రుడు
దెసలను (దెసలు + అను) = దిక్కులు అనే
కొమ్మలు = కొమ్మలను
ఒయ్యన్ = మెల్లగా
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
(అతిదీర్ఘములు + ఐన) కరంబులన్ = కిరణాలు అనే (తన) చేతులతో
ప్రియంబు + ఎసగగన్ = మిక్కిలి ప్రేమతో
ఊది = పట్టుకొని
నిక్కి = పైకి లేచి
ఉన్నత లీలన్ = ఎత్తయిన విధంగా
పేర్చు = అతిశయించిన (విస్తరించిన)
ఆకసము = ఆకాశం
అను పేరి = అనే పేరు గల
భూరుహము = చెట్టు యొక్క
కాంతనిరంతర తారకా లసత్కుసుమచయంబు; కాంత = ఇంపైన (మనోహరమైన)
నిరంతర = మిక్కిలి దగ్గరగా ఉన్న
తారకా = నక్షత్రాలు అనే
లసత్ = ప్రకాశిస్తున్న
కుసుమచయంబు = పుష్ప సమూహాన్ని
కోయుటకున్ + ఒకో + అనన్ = కోయడం కోసమా అన్నట్లుగా సముత్సుకాకృతిన్ (సముత్సుక + ఆకృతిన్)
సముత్సుక = మిక్కిలి ఆసక్తి గల
ఆకృతిన్ = ఆకారంతో
ప్రాకెన్ = (ఆకాశంలోకి) వ్యాపించాడు.

భావం:
చంద్రుడు, దిక్కులనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనే చేతులతో ఇష్టంగా పట్టుకొని, పైకి లేచి ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమా అన్నట్లుగా, మిక్కిలి ఆసక్తిగా ఆకాశంలోకి పాకాడు. (చంద్రుని కాంతి ఆకాశమంతా వ్యాపించిందని భావం)
అలంకారం :రూపకం, ఉత్ప్రేక్ష.

పద్యం – 6

ఉ॥ వెన్నెలవెళ్లి పాల్కడలి వేఁకదనంబునఁ బేర్చి దిక్కులున్
మిన్నును ముంప నందు రజనీకరబింబము కుందరీ భవ
త్పన్నగతల్పకల్పనము భంగిఁ దనర్చిం దదంతరంబునన్
వెన్ను నిభంగిఁ జూద్కులకు వేర్మయొనర్చెఁ గలంత మత్తజిన్.
ప్రతిపదార్థం :
వెన్నెల వెల్లి = వెన్నెల ప్రవాహమనెడు
పాల్కడలి = పాల సముద్రము
ప్రేకదనంబున = భారముతో
పేర్చి = ఏర్పరచి (ప్రసరింపచేసి)
దిక్కులున్ = దిశలును
మిన్నును = ఆకాశమును
ముంప నందు = ముంచగా
రజనీకర బింబము = చంద్రబింబం
కుండలీభవత్ = చుట్టలు చుట్టుకొనియున్న
పన్నగతల్ప = శేషపాన్పు
కల్పనము భంగి = కల్పింపబడిన విధముగా
తనర్చెన్ = ప్రకాశించెను
ఆ + తటిన్ = ఆ సమయంలో
తత్ = దాని (శేష పాన్పువంటి చంద్రుని)
అంతరంబునన్ = లోపల గల
కలంకము = మచ్చ
చూడ్కులకు = చూపులకు
వెన్నుని భంగి = విష్ణువు వలె
వేడ్క = వేడుకను
ఒనర్చెన్ = కలిగించెను

భావం :
వెన్నెల ప్రవాహం పాల సముద్రం లాగ ఉంది. అది అన్ని దిక్కులను, ఆకాశాన్ని ముంచెత్తుతోంది. ఆ సమయంలో చంద్రుడు చుట్టలు చుట్టుకొన్న ఆదిశేషువులాగ ఉన్నాడు. చంద్రునిలోని మచ్చ నల్లని విష్ణువు వలె ఉంది.

ఇది తెలుసుకోండి :
విష్ణువు నల్లగా ఉంటాడు. ఆయన పవ్వళించే శేషుడు తెల్లగా ఉంటాడు. శివుడు తెల్లగా ఉంటాడు. ఆయన మెడలో ధరించే వాసుకి నల్లగా ఉంటుంది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
“చంద్రోదయాన్ని” చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
జవాబు:
అమ్మ జోలపాటను గుర్తుకు తెస్తుంది. అమ్మ తినిపించిన గోరుముద్దలు గుర్తుకు వస్తాయి. పాలమీగడ, పెరుగుబిళ్ళ గుర్తుకు వస్తుంది. ఎలాగైనా చంద్రమండలం పైకి వెళ్ళి, అక్కడ ఏముందో చూడాలనిపిస్తుంది.

ప్రశ్న 2.
నిండు పున్నమినాడు చంద్రబింబాన్ని చూస్తే ఏమేమి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాము?
జవాబు:
ఆ వెన్నెలలో తనివితీరా ఆదుకోవాలనిపిస్తుంది. చంద్రుణ్ణి చూస్తూ పరుగెడితే మనకూడా చంద్రుడు వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఆకాశంలో పెద్ద మెర్క్యురీ లైటు ఉన్నట్లుగా అనిపిస్తుంది. చంద్రుడు చల్లని సూర్యుడిలా కనిపిస్తాడు. ఆ వెన్నెలలో చదువుకోగలనో లేదో చూడాలనిపిస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
పౌర్ణమి నాటి కలువలను చూస్తుంటే కలిగే ఆనందం ఎలా ఉంటుంది?
జవాబు:
పిండారబోసినట్లుగా తెల్లని వెన్నెలలో కలువలు ఉన్న కొలనును చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. సున్నితమైన రేకులతో ఉన్న కలువలను చేతితో తాకాలనిపిస్తుంది. వాటితో బుగ్గలపై రాసుకోవాలని పిస్తుంది. వాటిని కెమెరాతో ఫోటోలు తీసి దాచుకోవాలని పిస్తుంది. వీడియో తీసుకోవాలనిపిస్తుంది. వెన్నెలలో కలువలను చూస్తుంటే, చదువు-మార్కులు, ఆటలుపాటలు, అల్లరి-గిల్లికజ్జాలు, తిండి-నిద్ర ఏమీ గుర్తురానంత ఆనందం కలుగుతుంది.

ప్రశ్న 4.
‘రజనీకర బింబం’ అని కవి దేన్ని గురించి అన్నాడు?
జవాబు:
రజనీకర బింబం అని కవి చంద్రుని గురించి అన్నాడు. వెన్నెల పాలసముద్రంలా, చంద్రుడు పాలసముద్రంలోని ఆదిశేషునిలాగా, చంద్రునిలోని మచ్చ విష్ణువులాగా కనిపించిందని కవి అన్నాడు.

పద్యం – 7 : కంఠస్థ పద్యం

*చ వడిగొని చేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁబు
పాడి దలమెకి, తేనియలు పొంగి తరంగలుగా జెలంగి పైఁ
ఐదు నెలదేఁటిదాఁటులకు బండువులై నవసారభంబు లు
గ్గడుపున మల్ల సిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.
ప్రతిపదార్థం :
ఘనకైరవషండము: ఘన ఘన = గొప్పవైన
కైరవ = కలువ పూల యొక్క
షండము = సముదాయం
నిండు వెన్నెలన్ = ఆ నిండైన వెన్నెలలో
వడిగొని = వేగం కలిగి (వేగంగా)
ఱేకులు = (తమ) పూలరేకులు
ఉప్పతిలన్ = విచ్చుకొనగా
వాలిన = కిందికి వాలిన
కేసరముల్ = కింజల్కములు (తామరపువ్వు బొడ్డు చుట్టూ ఉండే అకరువులు)
తలిర్సన్ = తలఎత్తి కన్పడగా
పుప్పొడిన్ = పుప్పొడితో
దలమెక్కి = దళసరియయి (రేకులు దళసరి అయి)
తేనియలు = మకరందాలు
పొంగి = పొంగి
తరంగలుగాన్ = కెరటాలుగా
చెలంగి = విజృంభించి
పైఁబడు = తమపైన వాలేటటువంటి
ఎలతేటి = లేత తుమ్మెదల
దాఁటులకున్ = గుంపులకు
పండువులై = విందు చేసేవయి
నవసౌరభంబులు – క్రొత్త పరిమళాలు
ఉగ్గడువుగన్ = మిక్కిలి అధికంగా
ఉల్లసిల్లెన్ = బయలుదేరాయి

భావం :
ఆ నిండు వెన్నెలలో కలువల రేకులు బాగా విచ్చు కున్నాయి. వాలిన కేసరాలు తలలెత్తాయి. పుప్పొడితో రేకులు దళసరియై, తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. కలువలపై వాలే తుమ్మెదల గుంపులకు విందు చేస్తూ, కొత్త సువాసనలు అధికంగా బయలుదేరాయి.

అలంకారం : స్వభావోక్తి

పద్యం – 8

సీ॥ | కరఁగెడు నవచంద్రకాంతోపలంబుల
తఱచు సోనలఁ గడు దలముకొనుచుఁ
జటుల చకోరసంచయముల యెఱకల
గర్వంపుదాఁటులఁ గడలుకొనుచు
విరియు కైరవముల విపుల రంధ్రములపైఁ
దీవంబుగాఁ గ్రమ్మి త్రిప్పుకొనుచుఁ
గామినీజనముల కమనీయవిభ్రమ
స్మితకాంతిలహరుల మెందుకొనుచుఁ

ఆ॥వె॥ బొదలిపొదలి చదలఁ బొంగారి పొంగారి
మించి మించి దిశలు ముంచిముంచి
యభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొదిచె.
ప్రతిపదార్థం :
అభినుత = మిక్కిలి పొగడబడిన
ఇందు = చంద్రుని
చంద్రిక = వెన్నెల అనెడు
అంభోధి = సముద్రము
కరగెడు = కరుగుతున్న
నవ = క్రొత్తదైన
చంద్రకాంత = చంద్రకాంతములనెడు
ఉపలంబుల = ఱాళ్ళను
తఱచు = ఎక్కువగా
సోనలన్ = తుంపరలతో (అల్ప వర్షంతో)
కడు = ఎక్కువగా
తలముకొనుచున్ = తడుపుతూ
చటుల = చలించు
చకోరపక్షుల = చక్రవాక పక్షుల
సంచయముల = సమూహముల యొక్క
ఎఱకల = ఱెక్కల
గర్వంపుదాటులన్ = గర్వము గల కదలికలను
కడలుకొనుచు = అతిశయిస్తూ
విరియ = విరబూసిన
కైరవముల = కలువల
విపుల = ఎక్కువైన (అధికమైన)
రంధ్రముల పైన్ = రంధ్రాల మీద
తీవ్రంబుగాన్ = ఎక్కువగా
క్రమ్మి = ఆవరించి
త్రిప్పుకొనుచున్ = (తనవైపు) ఆకర్షిస్తూ
కామినీజనముల = స్త్రీల యొక్క
కమనీయ = అందమైన
విభ్రమ = అలంకారాదుల కాంతి
స్మిత = చిరునవ్వుల
కాంతిలహరుల = వెలుగు కెరటాలను
మెండుకొనుచున్ = ఎక్కువ చేస్తూ
పొదలి పొదలి = పెరిగి పెరిగి
చదలన్ = ఆకాశంలో
పొంగారి పొంగారి = పొంగిపొంగి (ఉప్పొంగి)
మించిమించి = బాగా అతిశయించి
దిశలు = దిక్కులు
ముంచిముంచి = బాగా మునుగునట్లు చేసి
నీటు + అ = మురిపముతో
నిట్టలముగ = అధికంగా
నిట్టవొడిచే = ఉప్పొంగెను.

భావం :
బాగా పొగడబడిన చంద్రకాంతి అనే సముద్రం ప్రపంచాన్ని ముంచింది. అది చాలా వ్యాపించింది. ఆకాశంలో ఉప్పొంగింది. దిక్కులు ముంచింది. చంద్రకాంత శిలలను తన ప్రవాహపు తుంపరలతో తడిపింది. చక్రవాక పక్షుల రెక్కల గర్వపు కదలికలను పెంచింది. విరబూస్తున్న కలువల రంధ్రాలపై వ్యాపించి తనవైపు ఆకర్షిస్తోంది. స్త్రీల అందమైన ఆభరణాల కాంతులను, వారి చిరునవ్వుల కాంతులను పెంచుతోంది.

వచనం -9

వ॥ ఇట్లతిమనోహర గంభీరధీరంబైన సుధాకర కాంతి
పూరంబు రాత్రి యను తలంపు దోఁవనీక తమంబను
నామంబును విననీక యవ్యక్తయను శంక నంకురింపనీక
లోచనంబులకు నమృత సేచనంబును, శరీరంబునకుఁ
జందనా సారంబును, నంతరంగంబునకు నానంద
తరంగంబును నగుచు విజృంభించిన సమయంబున
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా (పైన పేర్కొన్న విధంగా)
అతి మనోహర = చాలా అందమైన
గంభీర = గంభీరమైన (నిండైన)
ధీరంబు + ఐన = ధైర్యము కలిగిన (అన్నిచోట్ల వ్యాపించిన)
సుధాకర = చంద్రుని (అమృత కిరణుని)
కాంతి పూరంబు = కాంతి సమూహము
రాత్రి + అను = రేయి అనెడు
తలంపున్ = ఆలోచనను
తోపనీక = తోచనివ్వక
తమంబను = చీకటి అనెడు
నామంబును = పేరును
వినన్ + ఈక = విననివ్వక
అవ్యక్త + అను = పరమాత్మ అను
శంకన్ = అనుమానమును
అంకురింపనీక = పుట్టనివ్వక
లోచనంబులకు = కళ్లకు
అమృతసేచనంబును = అమృతాభిషేకమును
శరీరంబునకున్ = శరీరానికి
చందన + ఆసారంబును = గంధపు వర్షమును
అంతరంగంబునకును = ఆత్మకును (మనస్సునకు)
ఆనంద = ఆనందమనెడు
తరంగంబును = కెరటమును
అగుచు = అవుతూ
విజృంభించిన = అతిశయించిన
సమయంబున = సమయంలో

భావం :
ఈ విధంగా వెన్నెల చాలా అందంగా ఉంది. గంభీరంగా ఉంది. ధైర్యంగా ఉంది. ఆ వెన్నెల రాత్రి అనే ఆలోచన కూడా రానివ్వడం లేదు. చీకటి అనే పేరు కూడా విననివ్వడం లేదు. పరమాత్మ అనే ఆలోచన కూడా పుట్టనివ్వడం లేదు. కళ్లకు ఆ వెన్నెల అమృతాభిషేకం చేస్తోంది. శరీరానికి మంచి గంధంలాగ ఉంది. అంతరాత్మకు బ్రహ్మానంద ప్రవాహం లాగ ఉంది.

ఇది తెలుసుకోండి:
వెన్నెల మన కళ్లకు అందంగా కనిపిస్తూ, రాత్రి అనే ఆలోచన రానివ్వక అమృతాభిషేకం చేసింది. శరీరానికి గంభీరంగా కనిపిస్తూ, భయం కలిగించే చీకటి అనే పేరును విననివ్వక గంధపు వర్షమైంది. ఆత్మకు కావలసినంత ధైర్యంగా కనిపిస్తూ, దైవాన్ని స్మరించే స్థితిని దాటించి, బ్రహ్మానందాన్ని కల్గించింది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
వెన్నెలను చూసిన కలువలు ఎలా ప్రతిస్పందించాయి?
జవాబు:
పండు వెన్నెలలో కలువలు తమ రేకులు అతిశయించగా వాడిపోయిన కేసరాలు ప్రకాశించాయి. పుప్పొడి పైన తేనె పొంగి ప్రవహించింది, పైన పడుతున్న చంద్రుని కలయికలతో పరవశించే కలువలు కనులపండువగా ఆనందంతో, క్రొత్త సౌరభాలతో ప్రకాశించాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
చంద్రుడు తన వెన్నెలతో ప్రపంచానికి ఆహ్లాదాన్ని ఎలా కలిగించాడు?
జవాబు:
ఆకాశమనే వృక్షానికి దిక్కులనే కొమ్మలలో గల నక్షత్రాలనే పూలను కోయుటకు చంద్రుడు నిలబడి పొడవైన తన కిరణాల (చేతుల) తో ఉత్సాహంగా కనిపిస్తూ ప్రపంచానికి ఆనందం కలిగించాడు.

వెన్నెల అనే పాలసముద్రంలో చంద్రుడు ఆదిశేషుని లాగా కనిపించాడు. చంద్రునిలోని మచ్చ శ్రీమహా విష్ణువులాగా కన్పించి భక్తులకు కూడా ఆనందాన్ని కలిగించాడు.

వెన్నెల చంద్రకాంత శిలలకు, చక్రవాక పక్షులకు, కలువలకు, అందమైన స్త్రీలకు, సమస్త చరాచర జగత్తుకీ ఆనందం కలిగిస్తోంది.

ప్రపంచానికి రాత్రి అనే ఆలోచన రానివ్వక, చీకటి అనే పేరు కూడా వినపడనివ్వకుండా, పరమాత్మను కూడా స్మరింపనీయక అమితమైన బ్రహ్మానందాన్ని వెన్నెల కలిగిస్తోంది.

ప్రశ్న 3.
‘పొదలి పొదలి చదలఁ బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి’ అనే పాదంలోని పద సౌందర్యం గురించి చెప్పండి.
జవాబు:
పొదలి, పొంగారి, మించి, ముంచి అనే పదాలు వ్యవధానం లేకుండా ప్రయోగించడం వలన పద్య పాదానికి చాలా అందం వచ్చింది. ఈ శబ్దాలు ఈ పద్యపాదానికి అలంకారాలు. ఇది ఛేకానుప్రాసా
లంకారంతో శోభిస్తోంది.

ప్రశ్న 4.
‘మనోహర గంభీర ధీరంబైన సుధాకర కాంతి పూరంబు’ దీని భావం ఏమిటి?
జవాబు:
మనస్సును ఆకర్షించగల అందమైన, గంభీరమైన, ధైర్యము గలిగిన అమృత కిరణుడైన చంద్రుని కాంతి ప్రవాహము.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 3rd Lesson జానపదుని జాబు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 3rd Lesson జానపదుని జాబు

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ప్రియసఖా!
నీ లేఖ అందింది. పట్నం జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. నీది ఉత్తమమైన వాంఛ. ఒకచోటి జీవిత విధానంలో మరొకచోటి జీవిత విధానాన్ని నిత్యమూ పోల్చి తెలుసుకొంటూ ఉండాలి. మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ వాంఛ నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను. నీ పట్న జీవితం నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. నా జీవిత విధానాన్ని గురించి రాయడమంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడమన్నమాట. పల్లెటూళ్ళు, అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? విద్యుద్దీపాలతో, పంఖాలు ఉన్న మేడలలో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది? నీకుమా గ్రామ జీవితం అర్థం కావాలంటే, మా ఇంటికి ఒకసారి రా! ఈ పూరి గుడిసెలో ఒక్కరోజు ఉండు.

ఇటు,
నీ మిత్రుడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఉత్తరాన్ని ఎవరు, ఎవరికి రాసి ఉంటారు?
జవాబు:
పల్లెటూరులో నివసించే వ్యక్తి పట్నంలో నివసించే తన మిత్రునికి ఉత్తరం రాసి ఉంటాడు.

ప్రశ్న 2.
దేని గురించి రాశాడు?
జవాబు:
పట్నవాసపు జీవితాన్ని, పల్లెటూరి జీవితంతో పోల్చి రాశాడు. పల్లెటూరి జీవితంలోని బాధలు రాశాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 3.
లేఖను చదివారు కదా? మీరు ఏం గ్రహించారు?
జవాబు:
లేఖా రచయిత పల్లెటూరి వాడు. పేదవాడు. పట్నవాసంలో సుఖం ఉందని అతని భావన. పల్లెటూరి జీవితం, పట్నవాసపు జీవితం పరస్పర విరుద్ధమైనవని అతని భావం.

ప్రశ్న 4.
పల్లెటూళ్ళ, పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నారు?
జవాబు:
పల్లెటూరి జీవితంలో సుఖం తక్కువ. ఆధునిక సౌఖ్యాలు తక్కువగా ఉంటాయి. కానీ, మనుషుల మధ్య స్నేహం ఎక్కువ. కలిసిమెలిసి ఉంటారు. ఒకరి కష్టసుఖాలలో అందరూ పాలు పంచుకొంటారు. ఆడుతూ పాడుతూ పనిపాటలు చేసుకొంటారు. హాయిగా కబుర్లు చెప్పుకొంటారు. విశాలమైన ఇళ్ళు ఉంటాయి. అరుగులు ఉంటాయి. ఆ అరుగులపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటారు. స్వార్థం తక్కువ. చాలామంది వ్యవసాయంపైన జీవిస్తారు. పగలంతా శ్రమ పడతారు. రాత్రంతా హాయిగా నిద్రపోతారు. వాతావరణ కాలుష్యం ఉండదు. ప్రకృతిలో లీనమై జీవిస్తారు.

పట్టణాలలో జీవితాలు సుఖంగా ఉంటాయి. ఆధునిక సౌఖ్యాలు ఎక్కువ. కాని, ఎవరి స్వార్థం వారిది. ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. మాట్లాడుకోరు. సహాయ సహకారాలు ఉండవు. ఇరుకు గదులలో నివాసాలు. చాలామంది ఉద్యోగులే. మితిమీరిన కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలకు నిలయం. ప్రకృతితో సంబంధంలేని జీవితాలు. అంతా . తొందరే. విపరీతమైన రద్దీ, కంగారు, హడావుడి పరుగులు.

ప్రశ్న 5.
పల్లెటూళ్ళ గురించి మీకు తెల్సింది చెప్పండి.
జవాబు:
అమ్మ ఒడిలోని కమ్మదనం పల్లెటూర్లలో ఉంది. తెలుగు భాషలోని తీయదనం అక్కడే ఉంది. పక్షుల కిలకిలారావాలతో మెలుకువ వస్తుంది. చెట్ల సందులలోంచి సూర్యోదయం చూడముచ్చటగా ఉంటుంది. లేగదూడల గంతులు బాగుంటాయి. కబుర్లు చెప్పుకొంటూ పొలాలకు వెళ్ళే రైతులతో సందడిగా ఉంటుంది. పిల్లలు చదువుల కోసం స్కూళ్ళకు వెడతారు. ఒకటే అల్లరి, అరుపులు, గోలగోలగా ఉంటుంది.

సాయంత్రం అందరూ ఇళ్ళకు చేరతారు, స్నానాలు చేసి, భోజనాలు చేస్తారు. పిల్లల ఆటలు, పాటలు. పెద్దల కబుర్లు, వేళాకోళాలు, వెక్కిరింతలు, నవ్వులు. నిద్రకుపక్రమిస్తారు. కల్మషం లేని మనుషులు. కాలుష్యం లేని వాతావరణం. దొరికిన దానితో తృప్తి పడతారు. పెడతారు. తింటారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పల్లె గొప్పదా? పట్నం గొప్పదా? మీరైతే దేన్ని సమర్థిస్తూ మాట్లాడతారు? ఎందుకు?
జవాబు:
పల్లె గొప్పది :
స్నేహం ఎక్కువ. మనుషుల మధ్య చక్కటి అనుబంధాలు ఉంటాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కలసిమెలసి ఉంటారు. కష్టసుఖాలలో పాలుపంచుకొంటారు. కల్మషం ఉండదు. వాతావరణం కాలుష్యం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. రణగొణ ధ్వనులు ఉండవు. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. కమ్మటి గేదె పెరుగుతో అన్నం తినవచ్చు. తాజాకూరలు దొరుకుతాయి. ఎవర్ని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. పల్లె తల్లిలాంటిది. తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రతగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. పల్లెను నమ్మినవాడే తెలివైనవాడు. పల్లెటూరే భూలోకస్వర్గం.

పట్నం గొప్పది :
చదువుకు బాగుంటుంది. చాలా కాలేజీలు, స్కూళ్ళు, లైబ్రరీలు ఉంటాయి. చదువుకొనేందుకు చాలా అవకాశాలు ఉంటాయి.. సేద తీరడానికి పార్కులు ఉంటాయి. సినిమాహాళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు సర్కర్లు కూడా ఉంటాయి.

చదువుకొన్నాక మంచి ఉద్యోగానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిభ చూపిస్తే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కూడా వస్తుంది. హాయిగా, సుఖంగా జీవించవచ్చు. చక్కటి నివాసాలు ఉంటాయి. రోడ్లు కూడా బాగుంటాయి. 24 గంటలూ జనంతో కలకలలాడుతూ ఉంటుంది. ఏ వస్తువైనా దొరుకుతుంది. ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్ళాలన్నా వాహనాలు దొరుకుతాయి. భయం ఉండదు. పెళ్ళివారిల్లులా సందడిగా ఉంటుంది.

(సూచన : విద్యార్థులలో ఎవరికి ఏది ఇష్టమైతే దానిని గొప్పదిగా చెప్పవచ్చు. )

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 2.
గతంతో పోలిస్తే నేడు వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? తెల్సుకొని చర్చలో పాల్గొనండి.
జవాబు:
వ్యవసాయం చేయాలంటే ఓర్పు కావాలి. శారీరకంగా కష్టపడాలి. రాత్రనక, పగలనక కష్టపడాలి. చాలా బాధలుపడాలి.

కాని, ఇప్పటివారికి ఓర్పు తక్కువ. కష్టపడే తత్వం తగ్గింది. నిరంతరం శ్రమపడే స్వభావం లేదు. సుఖవాంఛ పెరిగింది. సులువుగా డబ్బు సంపాదించాలనే కోరిక పెరిగిపోయింది. పట్నవాసపు మోజు పెరిగింది. చదువుకొని, ఉద్యోగం చేయాలనే కోరిక పెరిగిపోయింది. వ్యవసాయంలో నష్టాలు కూడా కారణం. సరైన ధర రాదు. అప్పులతో బాధపడాలి. కూలిరేట్లు పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగిపోయాయి. సౌఖ్యం తక్కువ. కష్టం ఎక్కువ. అందుకే వ్యవసాయం చేయడానికి నేడు ఇష్టం చూపించటం లేదు.

ప్రశ్న 3.
కింది వాక్యాలు చదవండి. వీటిని ఏ సందర్భంలో ఎవరు అన్నారు?
అ) అన్నాయ్! ఈ లెక్క చెప్పి పడుకోకూడదా !
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “ జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : రచయితను నిద్రపొమ్మని వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు, ఆయన చెల్లెలు రచయితతో పలికిన వాక్యమిది.
భావం : రచయిత చెల్లెలు తనకు లెక్క చెప్పమని అడిగింది.

ఆ) “అయితే యీ రూపాయిని గుణించి అణాలు చేయి.”
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : రచయిత తన చెల్లికి లెక్క చెప్పే సందర్భంలో, రచయిత తల్లి, ఆయన చెల్లితో పలికిన వాక్యమిది.
భావం : రూపాయిని అణాలుగా చేయాలంటే పుస్తకాలు, తెలివి. అక్కర్లేదు. దుకాణం వద్దకు వెడితే వస్తుంది. ఆచరణలో ఉపయోగించే చదువు కావాలని భావం.

ఇ) “వరిచేలో నీరుపడ్డది, నీవు రావాలి.”
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : నిజజీవితానికి, చదువులకూ గల సంబంధం రచయిత ఆలోచిస్తున్న సందర్భంలో కోటయ్య రచయితతో పలికిన వాక్యమిది.
భావం : కోటయ్య వరిచేలో నీరు పడింది. రచయిత సహాయం కోరి వచ్చాడు.

4. (బోయి భీమన్న రాసిన “ధర్మం కోసం పోరాటం” లోని) కింది పేరా చదవండి. పేరాలోని కీలకమైన ఐదు పదాలను గుర్తించండి.

పనిచేస్తూ ఉంటే అనుభవం కలుగుతూ ఉంటుంది. అనుభవాన్ని మళ్ళీ ఆచరణలో పెడితే, పని మరింత చక్కగా సాగుతుంది. అప్పుడు అనుభవానికి మరింత పదునూ, కాంతి లభిస్తుంది. వాస్తవ జ్ఞాన సముపార్జన పద్ధతి ఇది. వాస్తవ జ్ఞానమే సరియైన జ్ఞానం. వాస్తవ జ్ఞానం ఎడతెగని పని ద్వారా, పరిశీలన ద్వారా లభిస్తుంది. వాస్తవ జ్ఞానం దేశకాల ప్రాంతానుగుణమై ఉంటుంది. దేశకాల ప్రాంతానుగుణంగా మారుతుంది. మన వస్త్రధారణ, వివాహాలు, పరిపాలన విధానాలు, ఈ విధంగా విభిన్న విషయాన్ని తీసుకొని మనం పరిశీలించినా, ఈ సత్యం కనిపిస్తుంది. మంచి చెడ్డలు, ఆచార వ్యవహారాలు, విధి విధానాలు అన్నీ దేశకాల ప్రాంతానుగుణంగా ఎలా మారిపోతున్నాయో స్పష్టమవుతుంది. మార్పుకు అతీతమైంది ఏదీ ఈ లోకంలో లేదు.
జవాబు:
కీలకపదాలు :
కీలకపదాలు అంటే ఆ పేరాకు ప్రాణం వంటి పదాలు. ఆ పదాలకు వ్యాఖ్యానము, విశ్లేషణ పేరాలో కనబడుతుంది. అంటే ఆ పదాలు లేకపోతే ఆ పేరాకు సమగ్రమైన విలువ ఉండదు. ఈ పేరాలోని కీలక పదాలు కింద ఉన్నాయి గమనించండి.
1) పని
2) అనుభవం
3) జ్ఞానం
4) పరిశీలన
5) మార్పు

పై పేరా ఆధారంగా కింది వాక్యాలలో ఏవి సరైనవో (✓) ద్వారా గుర్తించండి.

అ) అనుభవం వల్ల మన పనితీరు మెరుగుపడుతుంది. ( ✓ )
ఆ) ‘జ్ఞానం’ అనేది చదివితే, వింటే లభించేది. ( ✗ )
ఇ) వాస్తవ జ్ఞానం స్థిరంగా ఉండదు. అది కాలానుగుణంగా మారుతుంటుంది. ( ✓ )
ఈ) అనుభవం, పరిశీలన వల్ల వాస్తవ జ్ఞానం సిద్ధిస్తుంది. ( ✓ )
ఉ) మన ఆచార వ్యవహారాలు, విధి విధానాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. ( ✗ )

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

5. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) జానపదుని లేఖలో కవి ఏ ఏ విషయాలను గురించి రాశారు?
జవాబు:
పల్లెటూరి చమత్కారాలు వివరించాడు. సరదాగా జరిగే వాదప్రతివాదనలు వివరించాడు. మానవ మనస్తత్వం, చదువులను విశ్లేషించాడు. పొలం పనులలో సాధక బాధకాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.

ఆ) వ్యవసాయదారుల కష్టాన్ని కవి ఏమని వివరించారు?
జవాబు:
వ్యవసాయ కూలీలు, రైతులు అనేక కష్టాలుపడతారు. ముందు దుక్కి దున్నుతారు. విత్తనాలు చల్లుతారు. నీటి కొరకు పోటీపడతారు. కూలి గురించి పోటీపడతారు. ఆకుమడికి కాపలా కాస్తారు. రాత్రీ, పగలూ చేలోనే ఉంటారు. జెర్రులూ, తేళ్ళూ కుడతాయి. పాములు కరుస్తాయి. వానా, బురదా లెక్కచేయకుండా చేస్తారు. ఎరువులు వేస్తారు. కలుపు తీస్తారు. అన్ని జాగ్రత్తలతో పంట పండిస్తారు. పంటను ఎలుకలు, చిలుకలు తినేయకుండా కాపాడతారు. చివరకు ఆ పండిన ధాన్యం భూస్వామికి కొలిచి అప్పగిస్తారు. తమ కడుపులు కాల్చుకొంటారు. తమ కన్నీళ్ళు అలాగే ఉంటాయి. ఎంత రాతి గుండెనైనా కరిగించే కష్టాలు వారివి అని రచయిత తన లేఖలో వ్యవసాయదారుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.

ఇ) చదువుకొన్న వాళ్ళ గురించి, పట్టణవాసుల గురించి కవి ఏమని ప్రస్తావించారు?
జవాబు:
పట్టణంలో కాలం కచ్చితంగా పాటిస్తారు. పట్నం వాళ్ళు, పల్లెటూరి వాళ్ళు కష్టపడి సంపాదించిన దానిని తింటారు. ఎన్నో సుఖాలు అనుభవిస్తారు. ఆ సుఖాలన్నీ పల్లెటూరి వారు కష్టపడి సమకూర్చినవే.

ఈ) జానపదుడు తన పట్టణం మిత్రుణ్ణి పల్లెటూరుకు ఎందుకు రమ్మని ఆహ్వానించాడు?
జవాబు:
పల్లెటూరి వాళ్ళు పడే కష్టాన్ని చూడడానికి రమ్మన్నాడు. ఆ కష్టాలు తొలగిపోతే పల్లెటూళ్ళు, మానవ సంఘానికి ఇచ్చే ఆనందాన్ని అవగాహన చేసుకొనేందుకు రమ్మన్నాడు. పల్లెటూళ్లో దొరికే నారింజపళ్ళూ, వెలపళ్ళూ, కొబ్బరి కురిడీలూ మొదలైనవి తినడానికి రమ్మన్నాడు.

ఉ) బోయి భీమన్న గురించి సొంతమాటల్లో రాయండి.
(లేదా )
‘జానపదుని జాబు’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.
జవాబు:
బోయి భీమన్న 19 సెప్టెంబర్, 1911లో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారు. తన రచనల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేశారు. డా|| బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు,

జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మం కోసం పోరాటం మొదలైనవి 70కి పైగా రచనలు చేశారు. పాలేరు నాటకం చాలామంది జీవితాలను మార్చింది.

‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ రచనకు 1975లో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’, ‘గౌరవ డాక్టరేట్’ను ప్రదానం చేసింది. 1991లో రాజ్యలక్ష్మీ అవార్డు వచ్చింది.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “ఏమీ పని లేకపోవడమే బద్దకానికి కారణం” దీనిపై మీ అభిప్రాయం తెల్పండి.
జవాబు:
పని ఉంటే తిండి పైనా, నిద్రపైనా ధ్యాస ఉండదు. పని లేకపోతే ఏదైనా తినాలనిపిస్తుంది. తిండి ఎక్కువైతే నిద్ర వస్తుంది. నిద్ర ఎక్కువైతే మత్తుగా ఉంటుంది. ఆ మత్తునే బద్దకం అంటారు. బద్దకం అలవాటైతే, పని ఉన్నా చేయలేం. అందుచేత బద్దకం అలవాటు చేసుకోకూడదు. పని లేకపోతే ఏదైనా పని కల్పించుకొని చేయాలి.

ఆ) “కాలం చాలా విలువైంది” ఎందుకు?
జవాబు:
ధనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చును. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించవచ్చును. పరువు పోయినా, ప్రవర్తన మార్చుకొని, మంచి పనులు చేసి తిరిగి సంపాదించవచ్చును. కాని, కాలం గడిచిపోతే తిరిగి సంపాదించలేం. గడిచిపోయిన ఒక్క సెకను కూడా తిరిగిరాదు. బాల్యంలో సంపాదించవలసిన జ్ఞానం అప్పుడే సంపాదించాలి. చదువు, ఆటలు, పాటలు, ధనం, కీర్తి ఏదైనా సరే సకాలంలో సంపాదించాలి. కాలం గడిచిపోయాక బాధపడినా ప్రయోజనం లేదు. అందుకే కాలాన్ని వృథా చేయకూడదు. సక్రమంగా వినియోగించుకోవాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ఇ) చదువుకున్నవాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
సూచన : రచయిత అభిప్రాయంతో కీభవించవచ్చు. వికీభవించక పోవచ్చును. అందుచేత రెండు అభిప్రాయాలు ఇవ్వబడ్డాయి. మీకు నచ్చిన ఒక అభిప్రాయాన్నే గ్రహించండి.
జవాబు:
i) రచయిత అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే విద్యార్థులు కళాశాలలో, పాఠశాలలో, ఉన్నత విద్యలోనూ అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆ విద్యార్థులకు ఆ సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పిస్తోంది. దానికి ఖర్చయ్యేది ప్రభుత్వ ధనం. అంటే పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బు కదా ! మరి, పేద ప్రజల డబ్బుతో సదుపాయాలు పొంది, చదువుకొన్నవాళ్ళు పట్నాలకు వెడుతున్నారు. అక్కడ హాయిగా సుఖపడుతున్నారు. పల్లెటూర్ల వైపు కన్నెత్తి చూడరు. తమ అభివృద్ధికి కారకులైన సామాన్యులను పట్టించుకోరు. ధన సంపాదనలో మునిగిపోతారు.

ఉదాహరణకు ఒక డాక్టరు తయారవ్వాలంటే కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఆ డబ్బంతా ప్రజాధనమే. కాని, చదువు పూర్తయ్యాక పల్లెటూర్లో ఉండడానికి ఎవ్వరూ అంగీకరించరు. వైద్యశాలల్లో డాక్టర్లు లేక, మందులు లేక పల్లెటూరి రోగులు అనేక బాధలు పడుతున్నారు కదా ! చాలా వృత్తులు ఇలాగే ఉన్నాయి. అందుచేత రచయిత అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ సమర్థించతగినది.

ii) “చదువుకొన్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ, పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారు” అన్న రచయిత అభిప్రాయంతో ఏకీభవించను. ఎందుకంటే చదువుకొన్న వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేదలు ఉంటారు. దళితులు ఉంటారు. కూలిపని చేసుకొనే వారి కుటుంబాల నుండి వచ్చిన వారుంటారు. లేఖా రచయిత కూడా పేద దళిత వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. చదువుకొన్నవాడు.

అన్ని ఉద్యోగాలూ పట్నాలలోనే లేవు. ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీసు మొదలైన ఉద్యోగాలు పల్లెటూళ్ళలోనివే. పోలీసు వంటి ఉద్యోగం ప్రాణాలతో చెలగాటం కూడా. నిరంతరం ప్రమాదపుటంచున వారి జీవితాలు ఉంటాయి. అందర్నీ రక్షిస్తారు. కాని, వారికి రక్షణ లేదు.

చదువుకొన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగులు అందరూ పట్నాలలోనే లేరు. పల్లెటూళ్ళలోనూ ఉన్నారు. భయంకరమైన అడవులలో, కొండలలో కూడా ఉద్యోగులు ఉన్నారు. కనుక రచయిత అభిప్రాయంతో నేను ఎట్టి పరిస్థితులలోనూ ఏకీభవించను.

ఈ) “కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది” అని అనడంలో రచయిత ఉద్దేశం ఏమై ఉంటుంది?
(లేదా)
‘కష్టం ఒకళ్ళది ఫలితం మాత్రం మరొకళ్ళది’ అని రచయిత అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుందో “ జానపదుని జాబు” అనే పాఠం ఆధారంగా రాయండి. .
జవాబు:
పల్లెటూరి వాళ్ళు ఎంతో కష్టపడతారు. కూలిపని చేస్తారు. పస్తులు ఉంటారు. రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేస్తారు. రాత్రనక, పగలనక అనేక కష్ట నష్టాల కోర్చి పంటను పండిస్తారు. కంటికి రెప్పలా కాపాడతారు. కాని, పండించిన దానిలో ఎక్కువ భాగం ఆ పొలం సొంతదారునకు ఇవ్వాలి. వాళ్ళు కష్టపడకుండా తీసుకొంటారు. హాయిగా అనుభవిస్తారు.

ఈ విధానం మారాలని రచయిత ఉద్దేశం. దున్నేవానిదే భూమి కావాలనేది రచయిత ఉద్దేశం. పేదరికం పోవాలంటే, పేదలకు భూమిపై హక్కు ఉండాలనేది రచయిత ఉద్దేశం.

ఉ) “పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నవి” దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్నారు మహాకవి గుఱజాడ అప్పారావు అలాగే పల్లెటూళ్ళు అంటే, పల్లెటూళ్ళలోని మనుషులు అని అర్థం. పల్లెటూరిలో చాలామంది రైతులే ఉంటారు. వారు ఎండనక వాననక, పగలనక రాత్రనక చేలల్లో కష్టపడతారు. దుక్కి దున్నుతారు. నీరు పెడతారు. విత్తనాలు చల్లుతారు. చీడపీడల నివారణకు ఎరువులు వేస్తారు. కలుపుతీస్తారు. పంట పండిస్తారు. కుప్ప నూర్చుతారు. ఆ పండిన పంటంతా భూస్వామికి ఇస్తారు. తాము మాత్రం పస్తులుంటారు. వారికి కన్నీళ్ళే మిగులుతున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకూ తమ ఉనికిని, సంస్కృతిని, ఆత్మను కోల్పోతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? ఇవి కలకలలాడాలంటే మనం ఏం చేయాలి?
జవాబు:
పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉండాలంటే, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ‘దున్నేవాడిదే భూమి’ కావాలి. పండించిన పంటకు సరైన ధర రావాలి. ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. నీటి సదుపాయం ఉండాలి. రైతులకు జీవితబీమా ఉండాలి. అప్పుడు వ్యవసాయంపై జనానికి మక్కువ పెరుగుతుంది. పట్నపు వలసలు ఆగుతాయి. పల్లెలు కళకళలాడతాయి. పల్లెలు కళకళలాడితే ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది.

ఉనికి :
పల్లెటూళ్ళలో బ్రతుకు తెరువు లేక జనం పట్నాలకు వలసపోతున్నారు. జనం లేక పల్లెటూళ్ళు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి జనానికి పనులు లేవు. వ్యవసాయం చేసినా నష్టాలు తప్పడం లేదు. వారు కూడా పట్నాలకో, ఇతర దేశాలకో ‘పనికోసం’ వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. అందుకే ఉనికి కోల్పోతున్నాయి.

సంస్కృతి :
పల్లెటూరిలో చాలామంది వ్యవసాయదారులు ఉంటారు. ధాన్యపుగింజలకు లోటుండదు. తిండికి లోటు ఉండదు. అందుచేత ఎవరికైనా క్రొత్తవారికి కడుపునిండా తిండి పెట్టేవారు. ఆదరించేవారు, ఆప్యాయంగా పలకరించేవారు. పాడి పశువులుంటాయి. కనుక పాలు, పెరుగు, నెయ్యి సమృద్ధిగా ఉండేవి. ప్రతి ఇంటా ఇవి సమృద్ధిగా ఉండేవి. క్రొత్తవారికి ఉచితంగా ఇచ్చేవారు. ఇది పల్లెటూరి సంస్కృతి.

కాని వ్యవసాయంలో కన్నీరే మిగులుతోంది. పశుపోషణ తలకు మించిన భారమౌతోంది. అందుచేత పల్లెటూళ్ళు తమ సంస్కృతిని కోల్పోతున్నాయి. అసలే జనాలు లేరు. ఉన్నవారికి బాధలు. ఇక సంస్కృతి ఎలా నిలబెట్టుకొంటారు.

ఆత్మ :
పల్లెటూరికి ఆత్మ ఆత్మీయత. ఎవరినైనా ఆత్మీయంగా పలకరించడం పల్లెటూరి లక్షణం. కేవలం పలకరించడమే కాదు, వారి కష్ట సుఖాలలో పాల్గొనడం, పదిమందికీ పెట్టడం, గలగలా నవ్వడం, చకచకా పనులు చేయడం. కల్మషం, మోసం తెలియకపోవడం, ఇవన్నీ పల్లెటూరి లక్షణాలు.

కాని, పట్నవాసపు పోకడలు నేడు బాగా పెరిగిపోయాయి. అందుచేత ‘అమాయకత్వం’ స్థానంలో ‘మాయకత్వం’ వచ్చింది. మాయకత్వం ఉన్నచోట పై పేరాలో లక్షణాలేవీ ఉండవు. అందుచేతనే పల్లెటూరికి ‘ఆత్మ’ కూడా తొందరగా కనుమరుగవుతోంది.

పల్లెటూళ్ళు కళకళలాడాలంటే వాటి ఉనికి, సంస్కృతి, ఆత్మలను కాపాడాలి. కేవలం ఉపన్యాసాల వల్ల ఇవి సాధ్యం కావు. పట్టుదలతో కృషి చేయాలి. సమాజాన్ని పూర్తిగా సంస్కరించాలి.

ఆ) ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి.
(లేదా)
“పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది.” మీ అభిప్రాయం తెల్పండి.
(లేదా)
పల్లె జీవితంలోని అనుకూల అంశాలను వివరిస్తూ పది వాక్యాలలో ఒక వ్యాసం రాయండి.
జవాబు:
పల్లెటూళ్ళలో ట్రాఫిక్ సమస్యలు ఉండవు. రణగొణ ధ్వనులు ఉండవు. అందుచేత ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కర్మాగారాలుండవు. వాహనాల పొగ ఉండదు. అందుచేత కాలుష్యం ఉండదు. కాలుష్యం లేని నివాసమే స్వర్గం కదా ! జనాభా తక్కువ కనుక సమస్యలుండవు. ఇరుకు ఉండదు. చక్కగా పచ్చటి ప్రకృతి, ఎటుచూసినా వరిచేలు, జొన్నచేలు, మొక్కలు, చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది. హాయిగా అమ్మ ఒడిలోని కమ్మదనం అంతా పల్లెటూరి జీవితంలో అనుభవించవచ్చును.

ఎవర్ని పలకరించినా ఆప్యాయంగా మాట్లాడతారు. కష్ట సుఖాలలో చేదోడు వాదోడుగా ఉంటారు. దొంగల భయం ఉండదు. పక్షుల కిలకిలలతో రోజు ప్రారంభమౌతుంది. వెన్నెలలో ఆటలతో, కబుర్లతో, కథలతో, నవ్వులతో, నిద్రమంచం పైకి చేరతాం.

ఇంతకంటే సౌఖ్యవంతమైన జీవితం ఎక్కడా ఉండదు. అందుకే పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని కచ్చితంగా చెప్పవచ్చును.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) మీరు చూసిన పల్లెటూరులోని మనుష్యుల మధ్య సంబంధాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:

మసకపల్లి,
X X X XX

ప్రియమైన రాంబాబుకు,
సూరిబాబు వ్రాయునది.
ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. మొన్న వేసవి సెలవులలో నేను కోనసీమలోని ఆదుర్రు వెళ్లాను. అక్కడ చాలా బాగుంది. ఆ విశేషాలు రాస్తాను.

అమలాపురం డివిజన్లో మామిడికుదురు మండలంలోని గ్రామం ఆదుర్రు. ఊరంతా పచ్చటి పంటపొలాలు. ఎటుచూసినా తివాచీ పరచినట్లుగా కనిపిస్తాయి. అంతేకాకుండా కొబ్బరిచెట్లు చాలా ఉన్నాయి. బారులు తీరి నిలబడిన సైనికుల్లా ఉంటాయి. ఇంకా రకరకాల పూలమొక్కలు, చెట్లు ఉన్నాయి. అవి అన్నీ చూస్తుంటే అస్సలు సమయం తెలియదు. ఆ ఊర్లో నది ఉంది. దాని పేరు వైనతేయ నది. ఆ నది ఒడ్డున బౌద్ధస్థూపం ఉంది. ఎత్తుగా ఉంది. అక్కడ బుద్ధునికి సంబంధించినవి ఉన్నాయట. చాలా పెద్ద పెద్ద ఇటుకలున్నాయి. పెద్ద మట్టి చెట్టు ఉంది. దాని ఊడలతో ఉయ్యాల ఊగాము. భలే సరదాగా ఉంది. ఆ చెట్లపై ఎన్నో పక్షులున్నాయి. అవి చేసే గోల భలే తమాషాగా ఉంది.

అక్కడ ఎవరిని పలకరించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉపాధ్యాయులు నరసింహంగారు అనే పెద్దాయన ఆ ఊరు మొదట నిర్మింపబడిందని చెప్పారు. ‘ఆది ఊరు’ కనుక ఆదుర్రు అయింది అన్నారు. రెండు నెలల సెలవులు ఇట్టే అయిపోయాయి.

ఈసారి సెలవులకి మనిద్దరం కలసి వెళదాం. నువ్వెక్కడికైనా వెళ్ళావా? లేదా? రిప్లై రాయి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారములని చెప్పు. ఇక ఉంటాను మరి. టా…టా…

ఇట్లు
నీ స్నేహితుడు,
సూరిబాబు.

చిరునామా:
మంత్రి ప్రగడ రాంబాబు, 10వ తరగతి నెం. 12,
ఎస్.డి.వి.ఆర్.ఆర్. హైస్కూలు,
కోలంక, తాళ్ళరేవు (మండలం), తూ! గో|| జిల్లా,

ఆ) ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు, సూక్తులు రాయండి.
జవాబు:

1. నినాదాలు :2. సూక్తులు:
1) వలసలు మానండి, పల్లెలు నిలపండి.1) రైతు దేశానికి వెన్నెముక.
2) వ్యవసాయం చేద్దాం, ఆత్మగౌరవంతో జీవిద్దాం.2) పల్లెటూర్లే దేశానికి పట్టుగొమ్మలు.
3) అప్పుకు భయపడకు, ఆశను పెంచుకో.3) పల్లెను, తల్లిని కాపాడాలి.
4) పల్లెటూర్లే మనదేశ ధాన్యాగారాలు.4) అన్నం పెట్టే తల్లివంటిదే పల్లె,
5) పల్లెటూరిని, తల్లిని విడిచిపెట్టకు.5) పల్లెటూరులో జీవితం ప్రశాంతం.
6) పల్లెలు పచ్చగా ఉంటేనే మన బతుకులు పచ్చగా ఉంటాయి.
7) రణగొణ ధ్వనులు లేని పల్లెటూర్లు ప్రశాంతమైన పడకటిళ్ళు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

అందమైన పల్లెటూరు ఎలా ఉంటుందో ఊహించండి. ప్రకృతి శోభలతో అలరారే అలాంటి గ్రామసీమ చిత్రాన్ని సేకరించండి. దాన్ని వర్ణిస్తూ, వివరాలను రాసి ప్రదర్శించండి. మీ మిత్రులు కూడా ఇలాగే రాస్తారు కదా! వీటితో “అందమైన గ్రామ సీమలు” అనే పుస్తక సంకలనం చేయండి. దానికి ముఖచిత్రం కూడా గీయండి. విషయసూచిక, ముందు మాట రాసి ప్రదర్శించండి.
జవాబు:
( అందమైన గ్రామాలు (సంకలన గ్రంథం) )
ముఖచిత్రం :
ప్రతి వర్ణనలోని విషయం వచ్చేలా ఉండాలి. (అట్ట)

అట్టపైన :
గుబురుగా ఉన్న చెట్ల సందులలోంచి సూర్యోదయం. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు. పెంకుటిళ్ళు, పాకలు చిత్రించాలి. పొలం పనులకు వెళ్ళే స్త్రీ, పురుషులను చిత్రించాలి. గంతులేస్తున్న లేగదూడలను చిత్రించాలి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 4

III. భాషాంశాలు :

పదజాలం

1. కింది పదాలు చూడండి. వాటికి సంబంధించిన పదాలతో కలపండి.
ఉదా : రైల్వేస్టేషను, …………., ……….., చేరుకోడం.
జవాబు:
రైల్వే స్టేషను, టిక్కెట్టు, ప్రయాణం, చేరుకోడం.

అ) వర్షాకాలం, ………….., ………………… ధాన్యం.
జవాబు:
వర్షాకాలం, విత్తడం, నూర్చడం, ధాన్యం.

ఆ) మడిదున్నడం, …………., …………., పంట.
జవాబు:
మడిదున్నడం, నీరు పెట్టడం, వరినాటడం, పంట.

ఇ) పాఠశాల, …………, ………… జీవితంలో స్థిరపడడం.
జవాబు:
పాఠశాల, చదువు, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడం.

ఈ) లేఖ, ………….., ……………, చేరడం.
జవాబు:
లేఖ, విషయం , చిరునామా, చేరడం.

ఉ) పనిచేయడం, …….., ……., ఆనందంగా జీవించడం.
జవాబు:
పనిచేయడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఆనందంగా జీవించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

2. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) పొద్దస్తమానం
ఆ) చమత్కారం
ఇ) సాన్నిధ్యం
ఈ) కష్టఫలం
ఉ) కడుపులు మాడ్చుకొను
ఊ) అడుగున పడిపోవు

అ) పొద్దస్తమానం : పొద్దస్తమానం పనిచేస్తే, ‘రాత్రి బాగా నిద్ర పడుతుంది.
ఆ) చమత్కారం : చమత్కారంగా మాట్లాడే వారంటే నాకిష్టం.
ఇ) సాన్నిధ్యం : భక్తులు దేవుని సాన్నిధ్యంలో ఆనందపడతారు.
ఈ) కష్టఫలం ” : ఎవరి కష్టఫలం వారికి మధురంగా ఉంటుంది.
ఉ) కడుపులు మాడ్చుకొను : కొంతమంది కడుపులు మాడ్చుకొని పిల్లలను చదివిస్తారు.
ఊ) అడుగున పడిపోవు : జ్ఞానం విషయంలో అడుగున పడిపోవడం పనికిరాదు.

3. కింది పదాలు/ వాక్యాలను వివరించి రాయండి.

అ) పురిటిలోనే సంధి కొట్టడం :
సాధారణంగా ‘సంధి’ అనే వ్యాధి వచ్చినవారు బ్రతకరు. ఇది వృద్ధాప్యంలో వస్తుంది. ‘సంధి’ అంటే ‘మతి చలించడం’ అని చెప్పవచ్చును. ‘సంధి’ వచ్చినవారు సంబంధంలేని మాటలు మాట్లాడతారు. ఇది కూడా ఒకరకపు వాతరోగంగా ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.

పురిటిలో ఏ రకమైన వాతరోగమైనా రావచ్చును. కాని, ‘సంధి వాతరోగం’ రాదు. అటువంటిది పురిటి శిశువుకు ‘సంధి వాతం’ రావడం జరిగితే ఆ శిశువు బ్రతకదు.

అదే విధంగా ప్రారంభంలోనే పాడైపోయిన పని గురించి వివరించేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
చదువుదామని పుస్తకం తీయగానే కరెంటు పోవడంతో పురిటిలోనే సంధి కొట్టినట్లయింది ఈ రోజు చదువు.

ఆ) కలుపుతీయడం :
చేలలో వేసిన పంటతో బాటు అనవసరమైన మొక్కలు కూడా పెరుగుతాయి. ఈ అనవసరమైన మొక్కలను ‘కలుపు మొక్కలు’ అంటారు. చేనుకు వేసిన ఎరువును ఈ కలుపు మొక్కలు కూడా తీసుకొంటాయి. బాగా పెరుగుతాయి. వీటి వలన చేనుకు బలం తగ్గుతుంది. అందుచేత అనవసరమైన మొక్కలను (కలుపు మొక్కలను) పీకి, పారవేస్తారు. దీనినే కలుపు తీయడం అంటారు.

అలాగే సమాజంలో ఉంటూనే, సమాజాన్ని పాడుచేసేవారిని కూడా కలుపు మొక్కలు అంటారు.

సొంతవాక్యం :
1) చేలో కలుపు తీయడానికి నలుగురు కూలీలు కావాలి.
2) లంచగొండులైన కలుపు మొక్కలను ఏరిపారేస్తేనే సమాజం బాగుపడుతుంది.

ఇ) గ్రామోద్ధరణం :
గ్రామానికి ఉన్న సమస్యలను పరిష్కరించడాన్నే గ్రామోద్దరణం అంటారు. ఉదాహరణకు మురుగునీటి సమస్యను నివారించడం, విద్యుత్తు, ఆసుపత్రి, మంచినీరు మొదలైనవి కల్పించడం.

సొంతవాక్యం :
“గ్రామోద్ధరణమే దేశోద్ధరణం” అన్నారు గాంధీజీ.

ఈ) ఉన్నదంతా ఊడ్చుకపోవడం :
ఊడ్చుకపోవడం అంటే పూర్తిగా నాశనం కావడం. అధిక వర్షాలు, గాలివాన వంటి ఉపద్రవాలతో పంటలు నష్టపోగా, ఇంతలో వరదలు, ఉప్పెనలు వంటివి వచ్చి, పూర్తిగా పంటలు కొట్టుకుపోవడం వంటివి జరిగితే “ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని” అంటారు. పూర్తిగా నష్టం కలిగించిందని భావం.

వ్యాకరణాంశాలు

1. కింది. వాక్యాల్లోని సంధులను విడదీసి, సంధి సూత్రంతో సమన్వయం చేయండి.
అ) ఆహాహా! ఎంత వైపరీత్యము !
ఆ) జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూశావు ?
ఇ) అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
ఈ) వెన్నెల పట్టపగలును తలపిస్తున్నది.

సంధి పదాలు :
ఆహాహా, ఏమేమి, అక్కడక్కడ, వెన్నెల, పట్టపగలు, తలెత్తవచ్చు, తలపిస్తున్నది.
వివరణ :

ఆమ్రేడిత సంధి
సూత్రము : అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తఱచుగానగు.

సూచన : ఒక పదం రెండుసార్లు ఉచ్చరిస్తే, రెండవదానిని ఆమ్రేడితం అంటారు. ఇక్కడ అత్వ, ఇత్వ, ఉత్వ సంధులు చెప్పకూడదు. ఆమ్రేడిత సంధి మాత్రమే చెప్పాలి.
ఆహా + ఆహా ఆహాహా (ఆ + ఆ = ఆ)
ఏమి + ఏమి = ఏమేమి (ఇ + ఏ = ఏ)
అక్కడ + అక్కడ = అక్కడక్కడ (అ + అ = అ)

ఆమేడిత సంధి

సూత్రము :
ఆమ్రేడితము పరమగునపుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు. కడ, చివర, తుద, మొదలైనవి కణాదులు.
పగలు + పగలు = పట్టపగలు

ప్రాతాది సంధి
సూత్రము :
అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచో గానంబడియెడి.

వివరణ :
ప్రాతాదుల తొలియచ్చుమీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు – ఈ సూత్రం ద్వారా ప్రాతాదులలో . ‘వెల్ల’ అనే పదం లేకపోయినా పైన వ్రాసిన సూత్రం వలన ‘ల్ల’ కు లోపం వస్తుంది. వెల్ల + నైల = వెన్నెల

అత్వ సంధి
సూత్రము :
అత్తునకు సంధి బహుళంబుగానగు.
తల + ఎత్తవచ్చు . – తలెత్తవచ్చు (అ + ఎ = ఎ)

ఉత్వ సంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు.
తలపు + ఇస్తు + ఉన్నది = తలపిస్తున్నది – (ఉ + ఇ = ఇ, ఉ + ఉ = ఉ)

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

2. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) రాము పాఠం చదివాడు. రాము పాఠం అర్థం చేసుకున్నాడు.
జవాబు:
రాము పాఠం చదివి, అర్థం చేసుకున్నాడు.

ఆ) వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు. వైద్యుడు మందులు ఇస్తాడు.
జవాబు:
వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు.

ఇ) అక్క టీవీ చూస్తున్నది. అక్క నృత్యం చేస్తున్నది.
జవాబు:
అక్క టీవీ చూస్తూ, నృత్యం చేస్తున్నది.

3. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
అ) రామకృష్ణుడు గురువు. వివేకానందుడు శిష్యుడు.
జవాబు:
రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురుశిష్యులు.

ఆ) సీత సంగీతం నేర్చుకుంటున్నది. సీత నృత్యం నేర్చుకుంటున్నది.
జవాబు:
సీత సంగీతం మరియు నృత్యం నేర్చుకుంటున్నది.

ఇ) రంగారావుకు పాడటమంటే ఆసక్తి. రంగారావుకు వినడమంటే విరక్తి.
జవాబు:
రంగారావుకు పాడటమంటే ఆసక్తి మరియు వినడమంటే విరక్తి.

ఈ) శ్రీను బడికి వచ్చాడు. జాన్ రెడ్డి బడికి వచ్చాడు. హస్మత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీను, జాన్‌ రెడ్డి మరియు హస్మతలు బడికి వచ్చారు.

ఉ) ఆయన కవి. ఆయన గాయకుడు. ఆయన విద్యావేత్త.
జవాబు:
ఆయన కవి, గాయకుడు మరియు విద్యావేత్త. ప్రాతాది సంధి

4. కింద గీత గీసిన పదాలను విడదీయండి. మార్పులు గమనించండి.
అ) పూరెమ్మ అందంగా ఉన్నది.
ఆ) గురుశిష్యులు పూదోటకు వెళ్ళారు.
ఇ) రవికి పాల మీఁగడ అంటే చాలా ఇష్టం.
ఈ) కొలనులో కెందామరలు కొత్త శోభను వెదజల్లుతున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

సంధి జరిగిన తీరును గమనించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 1

అదనపు సమాచారము

సంధులు

1) నెచ్చెలి = నెఱ + చెలి – ప్రాతాది సంధి
2) మాయమ్మ = మా + అమ్మ – యడాగమ సంధి
3) మామయ్య = మామ + అయ్య – అత్వ సంధి
4) స్వార్థాన్ని = స్వ + అర్థాన్ని – సవర్ణదీర్ఘ సంధి
5) సంవత్సరాది = సంవత్సర + ఆది – సవర్ణదీర్ఘ సంధి
6) చైత్రారంభం = చైత్ర + ఆరంభం – సవర్ణదీర్ఘ సంధి
7) గ్రామోద్ధరణము = గ్రామ + ఉద్ధరణము – గుణసంధి
8) పట్నాలు = పట్నము + లు – లలనల సంధి
9) సౌఖ్యాలు = సౌఖ్యము + లు – లులనల సంధి
10) మనోహరము = మనః + హరము – విసర్గ సంధి
11) పల్లెటూరు = పల్లె + ఊరు – టుగాగమ సంధి

గమనిక : ‘పల్లె’ అన్నచోట ఉత్వం లేదు. ఎత్వం ఉంది. అయినా టుగాగమం వచ్చింది.

ప్రకృతి – వికృతి

ఆశ్చర్యము – అక్కజము, అచ్చెరువు
స్నేహము – నేస్తము, నెయ్యము
ఆలస్యము – ఆలసము
రాశులు – రాసులు
నిద్ర – నిద్దుర
నిత్యము – నిచ్చలు
సఖా – సకుడు
పక్షము – పక్క
హృదయము – ఎద, ఎడద
గర్భము – కడుపు

సమాసాలు 
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 2
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 3

రచయిత పరిచయం

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 5
నివాసం :
డా॥ బోయి భీమన్న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామవాసి. 19 సెప్టెంబర్, 1911లో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు.

భీమన్న మాట :
“ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు – పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు”, “ఈనాడు సాహిత్యమంటే కులం, మతం, వర్గం, ముఠా” అని తన కలం ద్వారా, గళం ద్వారా అనేకమార్లు వెలిబుచ్చారు.

భీమన్న బాట :
ఒకవైపు జాషువా, మరోవైపు శ్రీశ్రీ. ఇద్దరూ సాహిత్య చక్రవర్తులే, వారిద్దరి శైలి సాహితీ లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది. అయినా భీమన్న తన శైలితో ప్రకంపనలు పుట్టించారు. అనేక సాహితీ ప్రక్రియలతో బడుగుల, దళితుల జీవితాలు చిత్రించారు. చైతన్యం కలిగించారు.

భీమన్న పట్టు :
అస్పృశ్యత రాజ్యమేలుతున్న రోజులవి. ఎన్నో కష్టాలు, మరెన్నో అడ్డంకులు. అన్నీ అధిగమించాడు. విద్యనభ్యసించాడు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడయ్యాడు. తన కలం ద్వారా అస్పృశ్యతను రూపుమాపాలి అని ఆలోచించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. జర్నలిస్టుగా పనిచేశాడు. 1940-45 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు.

రచనలు :
తన 11వ ఏట రచనలు ప్రారంభించారు. గుడిసెలు కాలిపోతున్నాయ్, పాలేరు, జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మంకోసం పోరాటం మొ||నవి 70కి పైగా రచనలు చేశారు. ఈయన రచించిన ‘పాలేరు’ ఎంతోమంది పేదలు, దళితుల కుటుంబాలలో వెలుగులు నింపింది. ఎంతోమంది తమ పిల్లలను పాలేరు వృత్తి మాన్పించారు. పాఠశాలల్లో చేర్పించారు. ‘పాలేరు’ నాటక స్ఫూర్తితో విద్యనభ్యసించిన వారెందరో ఉన్నత స్థానాలను అధిష్ఠించారు.

అవార్డులు – రివార్డులు :
డా|| బోయి భీమన్నగారు రచించిన “గుడిసెలు కాలిపోతున్నాయ్” రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 1991లో చెన్నైలోని ‘రాజ్యలక్ష్మీ ఫౌండేషన్’ వారు ‘రాజ్యలక్ష్మి’ అవార్డుతో సత్కరించారు. 1978 నుండి 1984 వరకు రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా ఉన్నారు.

ఆస్తమయం :
విద్యావేత్త, సాహితీవేత్త, జర్నలిస్టు మొ॥ అనేకవిధాల బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారు. అటువంటి మహామనీషి అనారోగ్యంతో డిశంబర్ 16, 2005న స్వర్గస్తులయ్యారు.

కఠిన పదాలకు అర్థాలు

కరకట్టు = కరెక్ట్ (correct) – సరియైనది
నిరుద్యోగం = ఉద్యోగం లేకపోవడం దీపం బుడ్డి – చిన్నమూతి గల వెడల్పైన (దీపం) పాత్ర
అణా = 6 పైసలు (పాతకాలపు నాణెం)
దుకాణం = పచారీ కొట్టు
పక్షం = తరపు
సాన్నిధ్యం = దగ్గరగా ఉండడం
తర్కం = వాదన
మినపకుడుం = వాసెనపోలు (మినప పిండి, వరినూకతో కలిపి ఆవిరిపై ఉడికించే ఇడ్లీ వంటిది)
అయ్య = తండ్రి
అంతరం = తేడా
తట్టింది = తోచింది
గుణించి = లెక్కించి
దమ్మిడీ = 5 కాసుల నాణెము (లేక) రెండు కాసుల నాణెము (లేక) 4 పైసా
దేవుళ్ళాడటం = ప్రాధేయపడడం
కాళ్ళు పట్టుకోవడం = దీనంగా బ్రతిమాలడం
సఖా = స్నేహితుడా !
త్రిప్పలు = బాధలు
కట్టడి = ఆంక్ష
అధోగతి = హీనమైన స్థితి
చందం = విధం
చీమకుట్టిన చందం = కొద్దిపాటి బాధ కలిగినట్లు
తొలకరించడం = తొలిసారి వర్షం పడడం (ఆషాఢమాసంలోని జల్లులు)
జైలు = ధాన్యం కొలత
ఇనాందారు = భూమి కలవాడు
నానుట = బాగా తడిసిపోవడం
ఏడు = సంవత్సరం
పురిటిలోనే సంధి కొట్టడం = ప్రారంభంలోనే పని పాడవ్వడం
అర్థ హృదయుడు = దయగల మనస్సు కలవాడు
బోదె = చిన్నకాలువ
అంతర్వేది వెళ్ళగానే = మాఘశుద్ధ ఏకాదశికి అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, అది పూర్తవ్వగానే

ఇవి తెలుసుకోండి

1 దమ్మిడీ = ½ పైసా
3 దమ్మిడీలు = 1 కాని (లేదా) 1 డబ్బు
2 కానులు = 1 ఏగాని (లేదా) అర్ధణా
2 అర్ధణాలు = అణా (6 పైసలు)
2 అణాలు = బేడ
2 బేడలు= 1 పావలా
2 పావలాలు = అర్ధ రూపాయి
2 అర్ధ రూపాయిలు = 1 రూపాయి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
లేఖలు ఎప్పుడెప్పుడు రాస్తారు? ఎందుకు?
జవాబు:
సమాచారాన్ని ఇతరులకు తెలియజేయడానికి లేఖలు రాస్తారు. అనేక సందర్భాలలో లేఖలు రాస్తాం. పెండ్లి సమాచారాన్ని తెలియజేయడానికి శుభలేఖలు రాస్తాం. ఇళ్ళల్లో జరిగే శుభ, అశుభకార్యాల సమాచారం బంధుమిత్రులకు తెలియజేయడానికి లేఖలు రాస్తాం. మన ఇళ్ళలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించడానికి లేఖలు రాస్తాం.

వస్తువులు కొనడానికి, దూర ప్రాంతాలలోని దుకాణాలకు, కంపెనీలకు లేఖలు రాస్తాం. మనకు రావలసిన బాకీల వసూళ్ళకు కూడా లేఖలు రాస్తాం. కార్యాలయాలలో సమాచారం తెలుసుకునేందుకు లేఖలు రాస్తాం. కార్యాలయం నుండి మనకు కావలసిన కాగితాలు తీసుకునేందుకు లేఖలు రాస్తాం.

ప్రశ్న 2.
“అస్థిర భావం” అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
భావం అంటే మన ఆలోచనల ద్వారా ఏర్పడిన అభిప్రాయం. స్థిరభావం అంటే శాశ్వతమైన, కచ్చితమైన అభిప్రాయం. అస్థిర భావం అంటే శాశ్వతం కాని, కచ్చితం కాని అభిప్రాయం.
ప్రస్తుతం పాఠ్యాంశాన్ని బట్టి ఒక కచ్చితమైన ప్రణాళికతో కూడిన అభిప్రాయం లేనిదే అస్థిర భావం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 3.
మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగ పడతాయని భావిస్తున్నారా? ఎలా?
జవాబు:
మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగ పడతాయి. ఎందుకంటే పాఠ్యాంశంలోని ప్రతి అంశంపైనా సొంతంగా ఆలోచిస్తున్నాం. సొంత మాటలతో చెబుతున్నాం. విశ్లేషిస్తున్నాం. వ్యాఖ్యా నిస్తున్నాం. చర్చిస్తున్నాం. వాదప్రతివాదనలు చేస్తున్నాం. సొంతమాటలలోనే రాస్తున్నాం. ప్రతి సబ్జెక్టులోను ఇదే విధానం కొనసాగుతోంది. అందుచేత ఇప్పుడు మా తరగతి గది ఒక ప్రపంచపు నమూనా.

ఇదే విధానం డిగ్రీ వరకు కొనసాగితే మంచిది. అపుడు నిజజీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకూ భయపడం. మేమే ఆలోచించి పరిష్కరిస్తాం. పిల్లల అభిప్రాయాలకు, మాటలకు, విశ్లేషణలకు, వ్యాఖ్యానాలకు, చర్చలకు అవకాశం కల్పించే చదువులే దైనందిన జీవితంలో ఉపయోగపడతాయి.

ఉదాహరణకు ఈ పాఠంలో గ్రామాలలోని ‘పేదరికం’ గురించి తెలుసుకున్నాం. దాని నివారణా పాయాలు తరగతి గదిలో చర్చించాం. మా అభిప్రాయాలు, చర్చ మా పెద్దలకు చెప్పాం . గ్రామాలలో పేదలను కలుసుకొని వారి పేదరికానికి కారణాలు తెలుసు కొన్నాం. పరిష్కార మార్గాలు సూచించాం. అవి ఎంత వరకు సఫలం అయ్యాయో కొన్నాళ్ళు గడిచాక తెలుసు
కొంటాం. లోపాలుంటే సవరించుకొంటాం.

ప్రశ్న 4.
మీరు చదువు పూర్తయిన తరువాత ఏం చేస్తారు? ఏం కావాలనుకుంటున్నారు?
జవాబు:
(సూచన : పిల్లలందరూ వారి వారి అభిలాషలు చెప్పాలి. వారు ఎన్నుకొనే రంగాలు చెప్పనివ్వాలి.)
ఏ వృత్తి చేపట్టినా సమాజానికి ఉపయోగపడాలి. నీతిగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. లంచగొండితనం పనికిరాదు. సమర్థంగా పనిచేయాలి. ఆదర్శవంతంగా ఉండాలి.

ప్రశ్న 5.
ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం ఎందుకు పెరుగుతోంది?
జవాబు:
ప్రక్కవారిని పట్టించుకొనే తీరిక లేదు. స్నేహం చేయరు. ఆటలు లేవు. సామూహిక కార్యక్రమాలు లేవు. ఒకరి కష్ట సుఖాలలో వేరొకరు పాల్గొనడం లేదు.

నేను, నా కుటుంబం అనే భావం పెరిగింది. అందుచేతనే స్వార్థం పెరుగుతోంది. సుఖాలు అనుభవించాలనే కోరిక కూడా కారణం. ఒంటరిగా ఉంటే ఎక్కువ సుఖాలు అనుభవించవచ్చును అనే ఆలోచన. పైవన్నీ స్వార్థం పెరగడానికి కారణాలు.

ప్రశ్న 6.
“పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైంది.” దీనిపై మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
పల్లెటూరి జీవితం చాలా బాగుంటుంది. పక్షుల కిలకిలలతో మెలుకువ వస్తుంది. ఎటుచూసినా పచ్చని చెట్లు, వరి పొలాలు కన్పిస్తాయి. పిల్ల కాలువలలో చేపల మిలమిలలూ, ఉదయకాలపు లేత ఎండలో నీటి తళతళలూ, లేగదూడల గంతులు, పొలాలకు వెళ్ళే వారి హడావుడి, పిల్లల అల్లరి, నీటి బిందెలతో స్త్రీలు, చక్కటి వాతావరణం. కలుషితం కాని వాతావరణం. కల్మషం తెలియని మనుషుల పలకరింపులతో పల్లెటూరి జీవితం చక్కగా ఉంటుంది. ఎవరిని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. చక్కటి కథలు చెబుతారు.

ప్రశ్న 7.
‘కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది’ అంటే మీకేమి అర్థమైంది ? దీన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు?
జవాబు:
పగలనక, రాత్రనక చేనులో కష్టపడేవాడు రైతు. అతను అనేక కష్టనష్టాలకోర్చి పంటను పండిస్తాడు. రెక్కలు ముక్కలయ్యేలాగా పనిచేస్తాడు. చలిలో, మంచులో తడుస్తాడు. పంటను కంటికి రెప్పలాగా కాపాడతాడు. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొంటాడు. ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోడు. అంత కష్టపడి సంపాదించిన పంటనూ భూస్వామికి అప్పగించేస్తాడు. తను, తన కుటుంబం పస్తులుంటారు.

ఇల్లు కట్టే కూలీలు కూడా అంతే. ఎంతో కష్టపడి ఇల్లు కడతారు. చక్కటి మేడ కడతారు. వాళ్ళు మాత్రం పూరిగుడిసెల్లో ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు, కూలిపనులు చేసేవారి జీవితాలు అన్నీ ఇంతే, కష్టం వాళ్ళది, ఫలితం యజమానులది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 8.
చలిమంటలు వేసుకుంటూ, రైతులు కబుర్లు చెప్పు కొంటారు కదా! వాళ్ళు ఏఏ విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటారు? ఊహించండి.
జవాబు:
వ్యవసాయం గురించి చెప్పుకొంటారు. పొలం గట్ల గురించి చెప్పుకొంటారు. కూలిరేట్ల గురించి చెప్పు కొంటారు. దుక్కి టెద్దుల గురించి, వాటి అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొంటారు. పాడి పశువుల గురించి చెప్పుకొంటారు. పశుగ్రాసం, దాణా గురించి చెప్పుకొంటారు. పంట పండించడంలో పాట్లు, చీడ పీడలు, చేలగట్ల గురించి చెప్పుకొంటారు. పంటరేట్లు గురించి బాధపడతారు. అప్పుల గురించి వేదన పడతారు. అప్పులు తీరే మార్గాలు అన్వేషిస్తారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు పెట్టే బాధల గురించి చెప్పుకొంటారు. రాజకీయాలు, లోకాభిరామాయణం మాట్లాడుకొంటారు. అక్కడ అన్ని విషయాలు చెప్పుకొంటారు.

ప్రశ్న 9.
పల్లెటూళ్ళకు వెళితే మనం ఏ ఏ విషయాలు తెలుసు కోవచ్చు?
జవాబు:
మానవత్వం తెలుస్తుంది. స్నేహం విలువ తెలుస్తుంది. కలసిమెలసి ఉండడమెలాగో తెలుస్తుంది. పక్షుల కిలకిలలు, జంతువుల కలకలలు తెలుస్తాయి. పచ్చటి ప్రకృతికి దగ్గరగా ఉండవచ్చు. హాయిగా ఉండవచ్చు. కలుషితం కాని స్వచ్చమైన వాతావరణంలో జీవించ వచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నట్లు ఉంటుంది. అమ్మ జోలపాట వింటున్నట్లుంటుంది. తాత చెప్పే కథల మాధుర్యం తెలుస్తుంది. నాన్న తోడులోని భరోసా తెలుస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 2nd Lesson అమరావతి Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 2nd Lesson అమరావతి

10th Class Telugu 2nd Lesson అమరావతి Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

సీ॥ సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పల్కి
కరముల స్పృశియించు పురము నిలను
కృష్ణాతరంగిణీ కృతశుద్ధ పావన
గంభీరత నలరు కనక నగరి
బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో
పరమపావనమైన పురము భువిని
రాజాధిరాజుల రాజధానిగ వెల్గి
యాంధ్ర జాతికి వన్నె యమరపురము

తే॥గీ॥ తెలుగు వెలుగుల జిలుగులు చిలకరించి
కలుములవెలది నిలయమై బలిమిబెంచి
సకలసురల యాశీస్సుల సారమౌచు
విశ్వయవనికపై వెల్లు వీటిఁగనుడు

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పద్యములోని నగరం ఏ నది ఒడ్డున ఉంది?
జవాబు:
పై పద్యంలోని నగరం కృష్ణానది ఒడ్డున ఉంది.

ప్రశ్న 2.
పద్యంలో ఏ పట్టణం గురించి చెప్పారు?
జవాబు:
పద్యంలో అమరావతి పట్టణం గురించి చెప్పారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
పద్యంలోని పట్టణం ఏ భాషాప్రాంతంలో ఉండి ఉంటుంది?
జవాబు:
పద్యంలోని పట్టణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కృష్ణానదీ తీరంలో “ఆంధ్ర” భాషా ప్రాంతంలో ఉంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

1. ఈ కింది అంశాలను గురించి చర్చించండి.

అ) ఇప్పటివరకు మీరు ఏఏ నగరాలు చూశారు? మీరు చూసిన నగరాలలో మీకు నచ్చిన అంశాలను, నచ్చని అంశాలను తెలుపండి.
జవాబు:
నేను మా తాతగారితో మార్చి 2వ తేదీన విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకు చాలా నచ్చింది. మరునాడు మార్చి 3వ తేదీన కళాభారతికి వెళ్ళాము. అక్కడ సంగీత కచేరీ జరుగుతోంది.

కళాభారతిని 1991 మార్చి 3వ తేదీన స్థాపించారని మా తాతగారు చెప్పారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు సుసర్ల శంకర శాస్త్రిగారి కలలకు ప్రతీకగా కళాభారతి 11 మే, 1991న ప్రారంభించబడిందని కూడా మా తాతగారు చెప్పారు. ఇంకా కైలాసగిరి, రామకృష్ణా బీచ్, షిప్ యార్డు మొ||వి చూశాను. అన్నీ బాగున్నాయి.

కాని, రోడ్లన్నీ గతకులమయంగా ఉన్నాయి. మురికికాలువ కంపు కూడా ఎక్కువ. ట్రాఫిక్ చాలా ఎక్కువ. అది నాకు నచ్చలేదు.

నేను మా మావయ్యతో మేలో చెన్నై వెళ్ళాను.
చెన్నైలో మెరీనా బీచ్, గాంధీ బీచ్, ప్లానిటోరియం, జంతు ప్రదర్శన శాల, క్వీర్లాండ్, మహాబలిపురం మొదలైనవి చూశాను. చాలా బాగున్నాయి. కాని, ఎండ వేడి ఎక్కువ. ఆటోరేట్లు ఎక్కువ. అదే నాకు నచ్చలేదు.

నేను మా బావతో ఏప్రిల్ లో ఒకసారి విజయవాడ వెళ్ళాను.
అక్కడ కృష్ణానది, ప్రకాశం బ్యారేజి చాలా బాగున్నాయి. అక్కడ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నివసించిన ప్రాంతం చూశాను, చాలా పొంగిపోయేను.

కాని, జనాభా చాలా పెరిగి పోతున్నారు. కులాల పట్టింపు కొందరిలో కన్పించింది. అది నాకు నచ్చలేదు.

ముందు సంవత్సరం జూన్లో బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో ఎటుచూసినా పచ్చదనం, ఉద్యానవనాలు కనిపిస్తాయి. అందుకే దానిని భారతదేశపు ఉద్యానవనాల, నగరం అంటారట. లాల్ బాగ్, కబ్బన్ పాలు చాలా బాగున్నాయి. బెంగళూరులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.

కాని, రోడ్లపై రద్దీ ఎక్కువ. జీవన వ్యయం కూడా చాలా ఎక్కువ. సిటీ బస్సులు, ఎ.సి. బస్సులు కూడా ఎక్కువగా కనిపించాయి. వాటి చార్జీలు కూడా మామూలు బస్సుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది నాకు నచ్చలేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఆ) నగర నిర్మాణంలో ఏఏ మౌళిక వసతులు ఏర్పాటు చెయ్యాలి?
జవాబు:
నగర నిర్మాణంలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటుచేయాలి. మంచినీటి వసతి కల్పించాలి. భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం కలిగించాలి. జనాభాకు తగిన ఆసుపత్రులు నిర్మించాలి. విద్యా సదుపాయం కలిగించాలి. భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలి. మార్కెట్ యార్డులు నిర్మించాలి. పటిష్టమైన రోడ్లు ఉండాలి. రవాణా వ్యవస్థ ఉండాలి. నివసించడానికి, కార్యాలయాలకు ప్రమాణాలననుసరించి భవంతులు నిర్మించాలి. పార్కులు ఏర్పాటు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకు నిలబడే విధంగా నగర నిర్మాణం జరగాలి.

2. ఈ పాఠం ఆధారంగా కింది విషయాలను వివరించండి.
అ) శాతవాహనులు,
అ) భిక్షువు,
ఇ) చైత్యం,
ఈ) శిల్పకళ,
ఉ) ఆరామం
జవాబు:
అ) శాతవాహనులు :
క్రీ.పూ. 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులయ్యారు. శాతవాహన వంశస్థాపకుని సోదరుడు కన్హు (కృష్ణ) క్రీ.పూ. 207 నుండి క్రీ.పూ. 189 వరకు పాలించాడు.

కన్షుని వారసుడైన మొదటి శాతకర్ణి అశ్వమేధంతోబాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. శాతవాహన వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా పురాణాలలో ఉంది.

గౌతమీపుత్ర శాతకర్ణినే శాలివాహనుడు అంటారు. ఇతను శాతవాహనుల ప్రతిష్ఠను బాగా పెంచాడు. ఈయన గొప్ప హిందూ మతాభిమాని. 78లో విక్రమాదిత్యుని ఓడించి శాలివాహనయుగం లేదా శకయుగానికి నాంది పలికాడు. ఇప్పటికీ మారాఠీ ప్రజలు శాలివాహన యుగాన్నే అనుసరిస్తున్నారు. శాతవాహన చక్రవర్తులలో హాలుడు గాథా సప్తశతిని రచించి ప్రసిద్ధిపొందాడు.

శాతవాహనులు కట్టించిన కట్టడాలు, స్తూపాలు నేటికీ కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో ఉన్నాయి. అమరావతిలోని బౌద్ధస్తూపం చాలా ప్రసిద్ధిచెందింది. మహాయాన బౌద్ధం, ఆంధ్ర శిల్పకళ శాతవాహనుల వర్తక వాణిజ్యాల వలన ఆగ్నేయాసియాకు వ్యాపించాయి.

ఆ) భిక్షువు :
భిక్షువు అంటే యాచకుడు అని అర్థం. అంటే యాచన చేసి జీవించు సన్యాసి. భిక్షువుకు ఇల్లు, సంసారం మొదలైనవేమీ ఉండవు. కేవలం దైవ ధ్యానంతో సమయాన్ని గడుపుతాడు. తక్కువగా భుజిస్తాడు.

ఇ) చైత్యం :
చైత్యం అంటే బౌద్ధాలయం. ఈ బౌద్ధాలయంలో బౌద్ధ భిక్షువులు బుద్ధుని బోధనలను గూర్చి ఉపన్యాసాలు ఇస్తారు. ధ్యానం చేసుకొంటారు. బుద్ధుని ధర్మబోధనలను, జీవితాన్ని తెలియజేసే కీర్తనలు పాడతారు.

ఈ) శిల్పకళ :
శిల్పము అంటే రాతితో కాని, కర్రతో కాని, లోహాలతో కాని తయారుచేసే బొమ్మలు. ఆ బొమ్మలను తయారుచేయడంలో ప్రదర్శించే నైపుణ్యాన్ని శిల్పకళ అంటారు. శిల్పాలను రకరకాల ఆకారాలలో తయారుచేస్తారు. రకరకాల భంగిమలలో కూడా శిల్పాలను తయారుచేస్తారు.

ఉ) ఆరామం :
ఆరామం అంటే తోట, విహరించే ప్రాంతం లేదా విశ్రాంతి తీసుకొనే ప్రాంతం. బౌద్ధారామాలంటే బౌద్ధులు విశ్రాంతి తీసుకొనే ప్రాంతాలు.

3. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు తయారుచేయండి.

మా గ్రామానికి ప్రభుత్వం రవాణా సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం, తపాలా, టెలిఫోన్ సౌకర్యం కలిగించింది. ఒక గ్రంథాలయం కూడా ఉంది. సామూహిక టెలివిజన్ కార్యక్రమాలు చూసే అవకాశముంది. రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా ఉంది. మా గ్రామంలో ప్రతి ఇంట్లో చెట్లున్నాయి. మా గ్రామ మహిళామండలి, యువజన సంఘాలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. మా ఊరిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో అన్ని మతాలవాళ్ళూ కలిసి పాల్గొంటారు.
జవాబు:
ప్రశ్నలు:

  1. గ్రామానికి ఏయే సౌకర్యాలున్నాయి?
  2. గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న సంస్థలేవి?
  3. గ్రామంలోని దేవుడు పేరేమిటి?
  4. ఆ గ్రామంలో టెలివిజన్ ఉందా?
  5. పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) రాజధాని నగరమంటే ఏమిటి? రాజధాని నగరానికి, మామూలు నగరాలకు గల తేడా ఊహించి రాయండి.
(లేదా )
రాజధాని నగరానికి, మామూలు నగరాలకు తేడాలుంటాయి’ – సమర్థిస్తూ వివరించండి.
జవాబు:
ఒక రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ పరిపాలించే పాలక వ్యవస్థ కేంద్రీకృతమై ఉండే నగరాన్ని రాజధాని నగరం అంటారు.

రాజధాని నగరంమామూలు నగరం
1) అత్యున్నత స్థాయి పరిపాలకులు, అధికారులు నివాసం ఉంటారు.1) పాలకుల ప్రతినిధులు, క్రిందిస్థాయి అధికారులు ఉంటారు.
2) పరిపాలనా కార్యాలయాలు ఉంటాయి.2) చిన్న కార్యాలయాలు ఉంటాయి.
3) జనాభా చాలా ఎక్కువ ఉంటుంది.3) జనాభా కొంత తక్కువ ఉంటుంది.
4) సందర్శకుల సంఖ్య ఎక్కువ.4) సందర్శకుల సంఖ్య తక్కువ.
5) రాష్ట్రం లేదా దేశానికి నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉంటుంది.5) ఎక్కడైనా ఉంటుంది.
6) భద్రత ఎక్కువ.6) సామాన్యమైన భద్రత కలిగి ఉంటుంది.
7) విద్యా, వైద్య మొదలైన సదుపాయాలు ఆధునికంగా ఉంటాయి.7) సామాన్యమైన విద్యా, వైద్య సదుపాయాలుంటాయి.
8) రహదారులు పటిష్టంగా ఉంటాయి.8) రహదారులు సామాన్యంగా ఉంటాయి.

ఆ) వివిధ పరిపాలకుల ఆశయాలూ, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ఎలా ప్రభావం చూపాయి?
జవాబు:
అమరావతిని మొదట పాలించిన వారు శాతవాహనులు. వీరి ప్రభావం వల్ల హిందూ సంస్కృతి పరిఢవిల్లింది. క్రీ.పూ. 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులయ్యారు. మొదటి శాతకర్ణి యజ్ఞయాగాదులకు చాలా ధనం ఖర్చు పెట్టాడు. అశ్వమేధంతో పాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. ఈ విధంగా శాతవాహనుల వైదిక సంస్కృతి అమరావతిపై ప్రభావం చూపింది.

ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినుల హిందూమత సంస్కృతి సంప్రదాయాలు అమరావతిపై ప్రభావాన్ని చూపాయి. అమరేశ్వరాలయ ప్రతిష్ఠ అమరారామంగా విఖ్యాతి కలగడం జరిగింది.

కోట బేతరాజు పాలనలో ఓరుగల్లుతో కూడా సంబంధ బాంధవ్యాలేర్పడ్డాయి. ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, వంటి అనేక మంది పాలనలో ముస్లిం సంస్కృతి కూడా వేళ్ళూనుకొంది.

గౌతమబుద్ధుని సందర్శనతో బౌద్ధమతం, తర్వాతి కాలంలో జైనమత సంస్కృతి సంప్రదాయాలు అమరావతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఇ) ఆచార్య నాగార్జునుని గురించి మీకు తెలిసిన విషయాలను రాయండి.
జవాబు:
నాగార్జునుడు బౌద్ధ మతాచార్యుడు. శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. సుహృల్లేఖ, రత్నావళి అనే గ్రంథాలు వారి స్నేహబంధానికి గుర్తులు. ఆ గ్రంథాలలో ప్రకటించిన. భావాలు వారి ఆత్మీయతను తెలియజేస్తాయి. నాగార్జునుడు ధరణికోటలోనూ, నందికొండ ప్రాంతంలో గల బౌద్దారామాల్లో నివసించేవాడు. ఆయన విజయపురిలో శ్రీ పర్వత విద్యాపీఠం స్థాపించాడు. అక్కడ దేశ విదేశాల విద్యార్థులు విద్యార్జన చేసేవారు. ఆ విశ్వవిద్యాలయంలో 7700 మంది బౌద్ధ భిక్షువులుండేవారట. అక్కడ ఆచార్య బుద్ధ ఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ధర్మశాస్త్రం, రాజనీతి, సాహిత్యం మొదలైనవి బోధించేవారు.

ఈ) అమరావతిలోని శిల్పాల గొప్పతనమేమిటి?
జవాబు:
శరీరధర్మ శాస్త్రాన్ని అనుసరించి, శిల్పాలు, చిత్రాలు రూపొందించడం అనేది, ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం అయ్యింది. కాగా అమరావతిలో క్రీ.శ. మొదటి శతాబ్దిలోనే, శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపొందింది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు, శిల్పకళలోనూ ప్రదర్శింపబడడం, అమరావతి శిల్పాల విశిష్టత.

అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉన్నాయని పురావస్తు శాఖవారు గుర్తించారు. శిల్పకళా పరిశోధనలో మంచి నైపుణ్యం ఉన్న ఫెర్గూసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు, గొప్పగా ఉన్నాయని ఋజువు చేశాడు. అమరావతి శిల్పంలో ఆనందం, క్రోధం, విషాదం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి
భావాలు స్పష్టంగా కన్పిస్తాయి. గాంధార, మధుర, శిల్పకళ రీతులతో సమానంగా, అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది.

2. ఈ కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానం రాయండి.

అ) అమరావతి సాంస్కృతిక వైభవాన్ని వివరించండి.
జవాబు:
అమరావతిని అనేక మంది పరిపాలించారు. వారి విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందువల్లనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అంటారు.

అమరావతిలో బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలు, సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి.

అమరావతిని శాతవాహనులు తొలిసారిగా పాలించారు. వారు వైదిక సంప్రదాయాన్ని అనుసరించారు. యజ్ఞయాగాదులు చేశారు. దానితో అమరావతిలో వైదిక సంస్కృతి వెల్లివిరిసింది.

క్రీస్తు పూర్వం గౌతమబుద్ధుడు అమరావతిని సందర్శించాడు, దానితో అమరావతి పరమ పవిత్రమైంది. బౌద్ధమత సంస్కృతీ సంప్రదాయాలు కూడా అమరావతిలో నెలకొన్నాయి. తర్వాతి కాలంలో శైవమతం వ్యాపించింది. ఆ కాలంలోనే పంచారామాలలో ఒకటైన ‘అమరారామం ‘లో ‘అమరలింగేశ్వరాలయం’ ఏర్పడింది. శైవమత సంస్కృతి కూడా కలిసింది.

రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి దగ్గరలో వైకుంఠపురంలో వేంకటేశ్వరాలయం నిర్మించాడు. అది వైష్ణవ మత సంస్కృతికి సంకేతం.

ఇదే విధంగా జైన, ముస్లిం, క్రైస్తవ మత సంస్కృతులు కూడా అమరావతి సాంస్కృతిక వైభవంలో పాలుపంచుకొన్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఆ) రాజధానిగా వెలుగొందిన అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి.
జవాబు:
శాతవాహనుల రాజధానిగా క్రీస్తు పూర్వమే అద్భుతంగా అభివృద్ధి చెందిన మహానగరం అమరావతి. అశోకునికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉంది. మెగస్తనీసు తన ‘ఇండికా’ గ్రంథంలో అమరావతి గురించి ప్రస్తావించాడు.

ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు మొదలైన వారి పరిపాలనలో అమరావతి దినదినాభివృద్ధి చెందింది. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు కూడా అమరావతిని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అంటే సుమారు 1800 సంవత్సరాలు రాజధానిగా విరాజిల్లింది అమరావతి.

అమరావతిని రాజధానిగా చేసుకొని చాలామంది పరిపాలన సాగించారు. ఆయా ప్రభువుల పాలనలలో కాలానుగుణంగా అనేక మార్పులు పొందింది. అనేక మంది పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందుచేత అమరావతి ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన, క్రైస్తవ మత సంప్రదాయాలతో సర్వమత సమ్మిళిత నగరంగా అమరావతి రాజధానిగా వెలుగొందింది.

ఇ) “అమరావతీ నగర అపురూప శిల్పాలు …….” అనడంలోని ఔచిత్యాన్ని వివరించండి.
(లేదా)
“అమరావతీ నగర అపురూప శిల్పాలు” గురించి వ్యాసం రాయండి.
జవాబు:
అమరావతిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శిల్ప సంపద సృష్టించబడింది. అమరావతిలోని శిల్పకళా నైపుణ్యాన్ని చూసి, ‘ఫెర్గూసన్’ ఆశ్చర్యపడ్డాడు. ఫెర్గూసన్ శిల్పకళా నిపుణుడు. ప్రపంచంలోని అనేక రకాల శిల్పాలను పరిశోధించాడు. ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణికి చెందిన శిల్పాలుగా అమరావతీ శిల్పాలను ఋజువులతో నిరూపించాడు.

శరీరధర్మశాస్త్రాన్ననుసరించి శిల్పాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దిలో ప్రారంభమయింది. కాని, అమరావతిలో ఒకటవ శతాబ్దిలోనే ప్రదర్శించారు. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు అమరావతి శిల్పాలలో కనిపిస్తాయి.

ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు అమరావతీ శిల్పాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అమరావతీ శిల్పాలు గాంథార, మధుర శిల్పాలతో సమానంగా ప్రసిద్ధిచెందాయి.

అంతటి మహోన్నతమైన శిల్పాలు అమరావతిలో ఉన్నందువల్లనే ఒక సినీ కవి “అమరావతీ నగర అపురూప శిల్పాలు” అన్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

3. ఈకింది అంశాల గురించి సృజనాతకంగా/ప్రశంసిస్తూ రాయండి.
అ) అమరావతిలో అద్భుత శిల్పసంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

(లేఖ )

అమలాపురం,
x x x x x

గౌరవనీయులైన శిల్పిగారికి,
10వ తరగతి విద్యార్థిని సరళ నమస్కరించి వ్రాయు లేఖ.

అమరావతికి వేసవి సెలవులలో వెళ్ళాను. అక్కడ శిల్పాలు చూశాను. అద్భుతమైన మీ శిల్పకళా నైపుణ్యాన్ని అక్కడి సందర్శకులందరూ వేనోళ్ళ పొగుడుతున్నారు.

కోపం, ప్రేమ, ఆరాధన మొదలైన హావభావాలన్నీ ఆ శిల్పాలలో స్పష్టంగా కన్పించాయి. ఫెర్గూసన్ వంటి , గొప్ప పరిశోధకుని ప్రశంసలు అందుకొన్న మీరు చాలా గొప్పవారు.

మీ వంటి గొప్ప శిల్పులను కన్న ఆంధ్రమాత ధన్యురాలు. మళ్ళీ దసరా సెలవులలో మా స్నేహితులతో వస్తాను. మా పాఠ్యపుస్తకంలోని ‘అమరావతి’ పాఠంలో మీ శిల్ప నైపుణ్యం తెల్పారు. మీరు తయారుచేసిన శిల్పాల గొప్పతనాన్ని కూడా తెలుసుకొన్నాం.

నమస్కారాలతో,
కె. సరళ వ్రాలు.

చిరునామా :
శ్రీ. సి. రాజు, శిల్పి
అమరావతి,
నవ్యాంధ్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్.

(లేదా)
అమరావతి పాఠం చదివినప్పుడు మీకు కలిగిన అనుభూతిని వివరిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
కవిత :
మన అమరావతి
తరతరాల వైభవాల చిరునామా !
నవ్యాంధ్ర జాతి కలల సిరుల పంట
భావితరాల సౌభాగ్యాల ఖరారు నామా !
పెట్టుబడుల ప్రవాహాల నిలయమంట
అపురూప శిల్పకళా స్వరూపాల ఖజానా !
అదే మన అమరావతి
కృష్ణా తరంగిణీ పావన జమానా !
అదే అదే మన అజరామరమైన అమరావతి.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

అమరావతీ శిల్పాల చిత్రాలను సేకరించండి, ప్రదర్శించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి 1

III. భాషాంశాలు

పదజాలం

1. ఈ కింది పదాలకు అర్ధాలు గ్రహించండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : చేరువ = దగ్గర
సొంతవాక్యం : ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది.

అ) జగజేగీయమానం : లోకముచే మిక్కిలి కొనియాడబడినది.
సొంతవాక్యం : ఆగ్రాలోని తాజ్ మహల్ సౌందర్యము జగజేగీయమానమైనది.

ఆ) వైభవోపేతం = వైభవంతో కూడినది
సొంతవాక్యం : రాణివారి వైభవోపేతమైన క్రొత్త బంగళా, ప్రజలను బాగా ఆకర్షిస్తోంది.

ఇ) పునీతం = పవిత్రం
సొంతవాక్యం : గంగానదీ స్నానంతో, మా శరీరం పునీతం అయ్యింది.

ఈ) ముగ్గులు = మురిసిపోయినవారు
సొంతవాక్యం : తాజ్ సౌందర్యాన్ని చూసి యాత్రికులు నేటికీ ముగ్గులు అవుతున్నారు.

2. ఈ కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : కీర్తి : యశస్సు, ఖ్యాతి
1) మన ఆంధ్రప్రదేశ్ కీర్తిపతాకం వినువీథులలో రెపరెపలాడాలి.
2) ఎంతోమంది ఖ్యాతి గడించినవారు ఆంధ్రప్రదేశ్ యశస్సును పెంచినారు.

అ) కాణాచి : 1) నివాసం, 2) స్థావరం, 3) నెలవు, 4) బస

1) కాణాచి : ఆంధ్రప్రదేశ్ కళలకు కాణాచి.
2) నివాసం : మేరు పర్వతం దేవతల నివాసం.
3) స్థావరం : గిర్ అడవులు సింహాలకు స్థావరం.
4) నెలవు : వ్యవసాయం కష్టాలకు నెలవు.
5) బస : కైలాసం శివునికి బస.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఆ) శ్రేణి : 1) పరంపర, 2) పంక్తి, 3) వరుస

1) శ్రేణి : శ్రీరాముడు అత్యుత్తమ శ్రేణిలోని పరిపాలకుడు.
2) పరంపర : కవుల పరంపరలో మొదట లెక్కింపదగినవారు నన్నయగారు.
3) పంక్తి : భోజనాలకు పంక్తిలో కూర్చున్నారు.
4) వరుస : ప్రార్థనా సమావేశంలో విద్యార్థులు వరుసలలో నిలుచున్నారు.

ఇ) రాజు : 1) భూపాలుడు 2) జనపాలుడు 3) ప్రభువు 4) నృపాలుడు 5) ఏలిక

1. రాజు : అయోధ్య దేశానికి రాజు దశరథుడు.
2. భూపాలుడు : ప్రజల కష్టాలను భూపాలుడు తీర్చాలి.
3. జనపాలుడు : కరవు కాటకాలు రాకుండా జనపాలుడు నదులకు ఆనకట్టలు కట్టించాలి.
4. ప్రభువు : ప్రజలు ప్రభువులను గౌరవించాలి.
5. నృపాలుడు : మథిలా నగరానికి నృపాలుడు జనక మహారాజు.
6. ఏలిక : ఈ దేశానికి ఏలిక ధర్మాత్ముడు.

ఈ) పురము : 1) పురి 2) పట్టణము 3) నగరము

1. పురము : మీ పురములో కాయకూరలు చౌకగా దొరుకుతున్నాయి.
2. పురి : అయోధ్యాపురిలో ప్రజలు సుఖసంతోషాల్లో తేలిపోయేవారు.
3. పట్టణము : మీ పట్టణములో అన్ని వస్తువులూ కొరతగా ఉన్నాయి.
4. నగరము : మీ నగరములో పాడిపంటలకు లోటు లేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఉ) సందేహం : 1) సంశయము 2) శంక 3) అనుమానము

1. సందేహం : నీకు సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి.
2. సంశయము : ఈ సంశయములను మీ గురువులనడిగి తీర్చుకో.
3. శంక : ఈ విషయంలో నీకు శంక ఏమిటో చెప్పు.
4. అనుమానము : దేవుడు ఉన్నాడనే విషయంలో అనుమానము లేదు.

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో ఉన్న ‘అనునాసిక’, ‘పడ్వాది’ సంధుల పదాలను గుర్తించి విడదీయండి. సూత్రం రాయండి.

అ) ఎక్కడ కూర్చున్నది మరచిపోయి తన్మయులమై చూసేవాళ్ళం.
జవాబు:
తన్మయులమై : తత్ + మయులమై = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు ‘న’ గాని, ‘మ’ గాని, పరమైనపుడు, వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

ఆ) నీవు సందేహపడనవసరం లేదు.
జవాబు:
సందేహపడవలసిన = సందేహము + పడవలసిన = పడ్వాది సంధి
సూత్రము :
పడ్వాదులు పరమైనప్పుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువులు విభాషగా వస్తాయి.

ఇ) పురాణ వాజ్మయం చూసి భయపడకు. చదివి ఆనందపడు.
జవాబు:
1. వాజ్మమం = వాక్ + మయం (అనునాసిక సంధి)
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు, ‘న’గాని, ‘మ’గాని పరమైనపుడు వానికి అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

2. భయపడక = భయము + పడక (పడ్వాది సంధి) (మువర్ణలోప సంధి)
సూత్రము :
పడ్వాదులు పరమైనపుడు మువర్ణానికి లోపపూర్ణ బంధువులు విభాషగా వస్తాయి.

3. ఆనందపడు = ఆనందము + పడు = పడ్వాది సంధి
సూత్రము :
పడ్వాదులు పరమైనపుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువులు విభాషగా వస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఈ) సన్నుతి చేయి.
జవాబు:
సన్నుతి = సత్ + నుతి = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రమాక్షరాలకు, ‘న’గాని, ‘మ’గాని, పరమైనపుడు వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

ఉ) రాణ్మణి యుద్ధంలో భంగపడడు.
జవాబు:
రాణ్మణి = రాట్ + మణి = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు ‘న’గాని, ‘మ’గాని, పరమైనపుడు వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

2. కింది వాక్యాలను ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చండి.
అ) ‘నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను’, అని అమ్మతో అన్నాను.
జవాబు:
నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను. (పరోక్ష కథనం)

ఆ) ‘నీకివ్వాల్సింది ఏమీలేదు’, అని నాతో అతడన్నాడు.
జవాబు:
నాకివ్వాల్సింది ఏమీలేదని నాతో అతడన్నాడు. (పరోక్ష కథనం)

ఇ) సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
జవాబు:
“సుందరకాండ చదువు” అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. (ప్రత్యక్ష కథనం)

ఈ) వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని.
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికెళ్ళాడు” అని (ప్రత్యక్ష కథనం)

ఉ) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.
జవాబు:
అందరనుకుంటున్నారు “ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని (ప్రత్యక్ష కథనం)

3. అర్థాలంకారాల్లోని మరొక అలంకారాన్ని తెలుసుకుందాం.
ఉదా :
i) వాడు తాటిచెట్టంత పొడవు ఉన్నాడు.
ii) దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి

పై వాక్యాల్లో వాడి ఎత్తును, గోపురాల ఎత్తులను ఉన్న ఎత్తు కంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది కదా ! అంటే అతిశయంగా చెప్పడం అన్నమాట. ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు.

అతిశయోక్తి అలంకార లక్షణం : విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం.

కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
(కింది పద్యం సీత అశోకవనంలో హనుమంతుని విరాడ్రూపం చూసిన సందర్భంలోనిది.)

అ) కం. చుక్కలు తల పూవులుగా ,
నక్కజముగ మేనుబెంచి యంబర వీధిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నత్మస్థితిలోన్

భావము :
నక్షత్రాలు, తన తలలో ధరించిన పువ్వుల వలె కనబడే విధంగా ఆశ్చర్యం కలిగేటట్లు హనుమంతుడు తన శరీరాన్ని పెంచి ఆకాశవీధిలో గొప్పగా కనబడ్డాడు. అప్పుడు సీత చూచి ఆనందాన్ని పొందింది.

గమనిక :
హనుమంతుడు ఆకాశాన్ని తాకేలా, ఆకాశంలో నక్షత్రాలు ఆయన తలలోని పువ్వుల వలె కనబడ్డాయి అని అతిశయంగా చెప్పడం వల్ల ఇది “అతిశయోక్తి” అలంకారం.

ఆ) మా పొలంలో బంగారం పండింది.
గమనిక :
మంచి పంట పండింది అని చెప్పడానికి బదులు, బంగారం పండిందని అతిశయోక్తిగా చెప్పడం జరిగింది. అందువల్ల “అతిశయోక్తి అలంకారం”.

అదనపు సమాచారము

సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి:

1. విద్యాలయములు = విద్యా + ఆలయములు = సవర్ణదీర్ఘ సంధి
2. మహితాభిమానము = మహిత + అభిమానము = సవర్ణదీర్ఘ సంధి
3. మహావేశము = మహా + ఆవేశము = సవర్ణదీర్ఘ సంధి
4. నవ్యాంధ్ర = నవ్య + ఆంధ్ర = సవర్ణదీర్ఘ సంధి
5. శతాబ్ది = శత + అబ్ది = సవర్ణదీర్ఘ సంధి
6. శతాబ్దం = శత + అబ్దము = సవర్ణదీర్ఘ సంధి
7. కాలానుగుణంగా = కాల + అనుగుణంగా = సవర్ణదీర్ఘ సంధి
8. మతాచారాలు = మత + ఆచారాలు = సవర్ణదీర్ఘ సంధి
9. అమరారామం = అమర + ఆరామం = సవర్ణదీర్ఘ సంధి
10. మతాచార్యుడు = మత + ఆచార్యుడు = సవర్ణదీర్ఘ సంధి
11. బౌద్దారామాలు = బౌద్ధ + ఆరామాలు = సవర్ణదీర్ఘ సంధి
12. విద్యాలయం = విద్యా + ఆలయం = సవర్ణదీర్ఘ సంధి
13. విద్యార్థులు = విద్యా + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి
14. విద్యార్జన = విద్య + ఆర్జన = సవర్ణదీర్ఘ సంధి
15. బోధనాంశములు = బోధన + అంశములు = సవర్ణదీర్ఘ సంధి
16. మతానుయాయులు = మత + అనుయాయులు = సవర్ణదీర్ఘ సంధి
17. జ్ఞానార్జన = జ్ఞాన + ఆర్జన = సవర్ణదీర్ఘ సంధి
18. పంచారామాలు = పంచ + ఆరామం = సవర్ణదీర్ఘ సంధి
19. పట్టాభిషేకము = పట్ట + అభిషేకము = సవర్ణదీర్ఘ సంధి
20. చిరాయువు = చిర + ఆయువు = సవర్ణదీర్ఘ సంధి
21. అజరామరత్వము = అజర + అమరత్వము = సవర్ణదీర్ఘ సంధి
22. పరమావధి = పరమ + అవధి = సవర్ణదీర్ఘ సంధి
23. అశేషాంధ్రులు = అశేష + ఆంధ్రులు = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి :

24. అమరలింగేశ్వరస్వామి = అమరలింగ + ఈశ్వరస్వామి = గుణసంధి
25. వైభవోపేతము = వైభవ + ఉపేతము = గుణసంధి
26. మహోజ్జ్వలము = మహా + ఉజ్జ్వలము = గుణసంధి

3. యణాదేశ సంధి:

27. అత్యాధునికము = అతి + ఆధునికము = యణాదేశ సంధి
28. అత్యద్భుతము = అతి + అద్భుతము = యణాదేశ సంధి
29. అత్యున్నతశ్రేణి = అతి + ఉన్నత శ్రేణి = యణాదేశ సంధి

4. పుంప్వాదేశ సంధి :

30. రాష్ట్రపు రాజధాని = రాష్ట్రము + రాజధాని = పుంప్వాదేశ సంధి
31. సున్నపురాయి = సున్నము + రాయి = పుంప్వాదేశ సంధి

5. పడ్వాది సంధి:

32. భద్రపఱచిన = భద్రము + పఱచిన = పడ్వాదిసంధి (మువర్ణలోప సంధి)

6. జశ్వ సంధి :

33. తదనంతరము = తత్ + అనంతరము = జత్త్వసంధి

7. ఆమ్రేడిత సంధి :

34. చెల్లాచెదరు = చెదరు + చెదరు = ఆమ్రేడిత సంధి

సమాసాలు
AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి 2

వ్యుత్పత్యర్థాలు

1. హర్మ్యము : మనోహరముగా ఉండేది (మేడ)
2. చైత్యం : పాషాణాదులచే కట్టబడేది (బౌద్ధస్తూపం)
3. ఆరామం : ఇందులో క్రీడిస్తారు (ఉపవనము)
4. కవి : చాతుర్యంగా వర్ణించేవాడు (కవి)
5. అక్షతలు : క్షతము లేనివి (అక్షింతలు)
6. సాక్షి : ఏదేని ఒక కార్యాన్ని స్వయంగా చూసినవాడు
7. శరీరము : రోగాదులచే హింసింపబడి శిధిలమయ్యేది (దేహము)
8. విద్యార్థులు : విద్యలను కోరి వచ్చేవారు (శిష్యులు)

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ప్రకృతి – వికృతి

పట్టణము – పట్నము
అక్షతలు – అక్షింతలు
కవి – కయి
కీర్తి – కీరితి
యాత్ర – జాతర
భక్తులు – బత్తులు
ఫలక – పలక
విద్య – విద్దె
ద్వీపము – దిబ్బ
సాక్షి – సాకిరి
స్వామి – సామి
పర్వము – పబ్బము
ప్రాంతము – పొంత
రూపము – రూపు
విశ్వాసము – విసువాసము
వక్రము – వంపు
హృదయాలు – ఎడదలు
చిత్రము – చిత్తరువు

పర్యాయపదాలు

1. పట్టణము : నగరము, నగరి, పత్తనము, పురము, పురి, ప్రోలు
2. సన్న్యా సి : భిక్షువు, యతి, ముని, మౌని, పరివ్రాజకుడు
3. హృదయము : ఎడ, ఎడద, డెందము
4. పేరు : నామధేయము, ఆఖ్య, సంజ్ఞ, అభిధానము
5. గురువు : ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఒజ్జ, ఆచార్యుడు
6. దీపము : దివియ, దివ్వె, దివిటీ, తిల్లిక, దీపిక
7. రాజు : ఏవిక, ప్రభువు, రాయలు, టేడు, జనపాలుడు
8. కీర్తి : యశస్సు, యశము, పేరు, సమాఖ్య
9. కానుక : కానిక, బహుమతి, ఉపద, బహుమానము
10. యవనిక : తెర, పరదా, తిరస్కరిణి
11. గాథ : కథ, కథానిక, ఆఖ్యాయిక
12. ప్రభువు : . రాజు, ఏలిక, జేడు, భూపాలుడు
13. సంపద : సిరి, లచ్చి, విభూతి, ఐశ్వర్యము
14. శరీరము : కళేబరము, గాత్రము, తనువు, మెయి

నానార్థాలు

1. అవధి : హద్దు, కాలము, ఏకాగ్రత
2. ఇంద్రుడు : దేవేంద్రుడు, శ్రేష్ఠుడు, ప్రభువు, ఈశ్వరుడు
3. ఈశ్వరుండు : ప్రభువు, శివుడు, పరమాత్మ, భర్త
4. కవి : కావ్య కర్త, శుక్రుడు, వాల్మీకి, ఋషి, నీటికాకి
5. కళ : శిల్పము, అందము, వడ్డీ, చంద్రుడిలో 16వ భాగము, చదువు
6. గురువు : ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, తాత
7. చైత్యము : గుడి, భవనము, సభ, బౌద్ధాలయము, శిశువు
8. తీర్థము : పుణ్యోదకము, పుణ్యనది, ఘట్టము, పుణ్యక్షేత్రం
9. పేరు : నామము, ప్రసిద్ధి, భూషణము, పెద్దది
10. రాజు : ప్రభువు, క్షత్రియుడు, చంద్రుడు, ఇంద్రుడు
11. యాత్ర : జాతర, ముట్టడి, ఉత్సవము, పోవుట
12. శాసనము : రాజు దానము చేసిన భూమికి, వ్రాసియిచ్చే కవులు, ఆజ్ఞ, శాస్త్రము, అధికారము

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

కఠిన పదాలకు అర్థాలు

సంతతి = సంతానము
మహిత = గొప్పదైన
అభిమానము = ఆత్మగౌరవము
దివ్యము = శ్రేష్ఠమైనది
ఆముఖము = ప్రారంభము
స్ఫూర్తి = పరిపూర్ణత
తీవరించు = త్వరితపరచు
నవ్యము = క్రొత్తది
వైభవం = గొప్పతనము
ప్రబలం = ప్రసిద్ధి
వంశజులు = వంశములో జన్మించినవారు
వైభవ + ఉపేతము = వైభవోపేతము గొప్పతనముతో కూడినది

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
శాతవాహనులకంటే పూర్వమే అమరావతిని పరిపాలించిన రాజవంశాలేవి?
జవాబు:
శాతవాహనుల కంటే పూర్వమే ఆంధ్రదేశాన్ని కొన్ని రాజవంశాలు పరిపాలించాయి. వారిలో సమగోప, గోబధ, నరన, కంవాయల రాజవంశాలు ప్రముఖమైనవి.

ప్రశ్న 2.
అమరావతిని అభివృద్ధిపరచిన రాజవంశాలేవి?
జవాబు:
శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోటబేతరాజ వంశాలు అమరావతిని అభివృద్ధి పరిచారు.

ప్రశ్న 3.
అమరావతిపై ఏయే మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి?
జవాబు:
బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు అమరావతిపై కనిపిస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

స్పర్శ = తాకిడి
పునీతం = పవిత్రం
ధాతువు = వాతము మొదలైనవి. ఇవి 7 విధాలు : శుక్లము, శోణితము, మాంసము, ఎముక, చర్మము, చీము, మెదడు.
చైత్యం = బౌద్ధాలయము
ఆరామం = తోట (విశ్రాంతి కొరకు నిర్మించే కట్టడం)
ఆర్జన = సంపాదన
తీర్థంకరులు = జైనులు
అలరారడం = ప్రకాశించడం
పంచారామాలు = ఐదు శైవ క్షేత్రాలు –

  1. ద్రాక్షారామము
  2. భీమారామము
  3. సోమారామము
  4. అమరారామము
  5. కొమరారామము

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
బుద్ధుడి ధాతువుల మీద ఎలాంటి నిర్మాణం కట్టారు?
జవాబు:
బుద్ధుడి ధాతువుల మీద మహాచైత్యం నిర్మించారు. దాని చుట్టూ అద్భుతమైన కళాఖండాలున్నాయి. బుద్ధుని జీవిత గాథను చెక్కారు.

ప్రశ్న 2.
ఆచార్య నాగార్జునుణ్ణి గురించి చెప్పండి.
జవాబు:
నాగార్జునుడు బౌద్ధమతాచార్యుడు. శాతవాహనుల కుల గురువు. ఆయన ధరణికోట, నందికొండ ప్రాంతాలలో ఉన్న బౌద్ధారామాలలో నివసించేవాడు.

ప్రశ్న 3.
అమరావతి దగ్గరలోని వైకుంఠపురంలో ఏ ఆలయం ఉంది?
జవాబు:
వైకుంఠపురంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాడు.

ప్రశ్న 4.
అమరావతిని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరెవరు?
జవాబు:
క్రీ.శ. 640లో చైనా యాత్రికుడు హ్యూయత్సాంగ్ అమరావతి సందర్శించాడు. క్రీస్తు పూర్వంలో గ్రీకు రాయబారి మెగస్తనీసు అమరావతిని సందర్శించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

కాణాచి = ఆటపట్టు, నిలయం
స్తూపం = మట్టి మొదలగు వాని దిబ్బ
సమున్నతం = గొప్పదైన (ఎత్తైన)
కాలగర్భంలో కలిసిపోవడం = నశించిపోవడం
ప్రస్ఫుటం = వికసించునది (స్పష్టం)

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
దీపాల దిన్నె గురించి చెప్పండి.
జవాబు:
అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నపుడు అక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజూ అక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారట. అందువలన ఆ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. ఇది అమరావతి శివారు ప్రాంతంలో ఉంది. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని దీపాల దిన్నెపై చెక్కించాడు. ఈ విధంగా అనేకమంది శిల్పాలను చెక్కడానికి వితరణ ఇచ్చారు – వారి పేర్లు కూడా దీపాల దిన్నె వద్ద శాసనాలలో చెక్కారు.

ప్రశ్న 2.
అమరావతి శిల్పకళకు సంబంధించిన శిల్పాలు ఎక్కడెక్కడ లభించాయి?
జవాబు:
కొన్ని శిల్పాలు అమరావతి శివారు ప్రాంతంలో దీపాల దిన్నె వద్ద మెకంజీకి లభించాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని నాగార్జున కొండ, దంతగిరి, నేల కొండపల్లి, ధూళికట్ట, భట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో కొన్ని శిల్పాలు లభించాయి.

ప్రశ్న 3.
అమరావతి శిల్పాలలోని గొప్పతనం ఏమిటి?
జవాబు:
అమరావతిలో క్రీ.శ. మొదటి శతాబ్దిలోనే శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపొందింది. కేవలమూ చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు, శిల్పకళలోనూ చూపించడం, అమరావతి శిల్పాల విశిష్టత. శిల్పకళా పరిశోధనలో గొప్ప నైపుణ్యం కల ‘ఫెర్గూసన్’ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు, అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని ఋజువు చేశాడు. అమరావతి శిల్పంలో ఆనందము, క్రోధము, విషాదము, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు సుస్పష్టంగా కనిపిస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

చిరాయువు = దీర్ఘాయుర్దాయము కలది
అజరామరం = శాశ్వతం (ముసలితనం, మరణం లేని)
సంప్రోక్షణ = పరిశుద్ది చేయుట
అహర్నిశలు = పగలూ, రాత్రీ (ఎల్లప్పుడూ)
అశేషాంధ్రులు = మొత్తం ఆంధ్రులంతా
భాసిల్లు = ప్రకాశించు
ఆకాంక్ష = కోరిక

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
అమరావతి పేరులో చిరాయువును ఎలా నింపుకుంది?
జవాబు:
అమరావతి అంటే ‘చావు లేనిది’ అని అర్ధము. అమరులు అంటే దేవతలు. వారు చిరాయువు కలవారు. అమరావతి అనే పేరులో అమర శబ్దము చిరాయువు అనే అర్థాన్ని తెలుపుతుంది.

2. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకోవడానికి కారణమేమిటి?
జవాబు:
‘అమరావతి పేరులో చిరాయువును నింపుకొంది. వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లింది. నవ్యాంధ్రకు కేంద్ర బిందువు అమరావతి. అనేక మతాల సామరస్యం గల ప్రాంతం అమరావతి. పవిత్రమైన కృష్ణానదీ తీరంలో ఉన్న పరమపావనమైనది కనుకనే అమరావతిని నవ్యాంధ్రకు రాజధానిగా ఎంపిక చేసుకోవడం జరిగింది.

3. నవనగరాలు ఏవి?
జవాబు:
1. పర్యాటక నగరంగా ‘ఉండవల్లి’
2. ఆరోగ్య నగరంగా ‘కృష్ణయ్య పాలెం’
3. ఎలక్ట్రానిక్ నగరంగా ‘బేతపూడి’
4. విజ్ఞాన నగరంగా ‘శాఖమూరు’
5. విద్యానగరంగా ‘అయినవోలు’
6. పరిపాలనా నగరంగా ‘రాయపూడి’
7. న్యాయ నగరంగా ‘నేలపాడు’
8. క్రీడా నగరంగా ‘అబ్బరాజుపాలెం’
9. ఆర్థిక నగరంగా ‘ఉద్దండరాయపాలెం’
10. ఆధ్యాత్మిక నగరంగా “అనంతవరం పరిసరాలు”

కొత్త హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి. వీటినే నవనగరాలు అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 1st Lesson మాతృభావన Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 1st Lesson మాతృభావన

10th Class Telugu 1st Lesson మాతృభావన Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

తే. సర్వతీర్ధాంబువులకంటె సమధికంబు
పావనంబైన జనయిత్రి పాదజలము
వరతనూజున కఖిలదేవతల కంటె
జనని యెక్కుడు సన్నుతాచారనిరత

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న1.
“పావనంబైన జనయిత్రి పాదజలము” అంటే ఏమిటి?
జవాబు:
జనయిత్రి అంటే తల్లి. జన్మనిచ్చిన తల్లి సర్వదేవతల కంటే ఎక్కువ. అటువంటి తల్లి యొక్క పాదాలు కడిగిన నీరు చాలా పవిత్రమైనది. విష్ణువు పాదాల నుండి జన్మించింది గంగ. అది ఎంతో పవిత్రమైంది. అటువంటి పవిత్రత కలిగిందే తల్లి పాదాలు కడిగిన నీరు.

ప్రశ్న2.
తల్లి పాదజలం దేనికంటే గొప్పదని తెలుసుకొన్నారు? ఎందువల్ల?
జవాబు:
తల్లి పాదజలం అన్ని తీర్థాలలోని (పుణ్యనదులలోని) నీటి కంటే పవిత్రమైనదని తెలుసుకొన్నాం. ఆ నదులలోని నీరు ఆ నదీ తీరాలలోని దైవం లేదా దైవాల పాదాలకు తగలడం వల్ల అవి పవిత్రమై పుణ్యనదులుగా లెక్కింపబడతాయి. కానీ, తల్లి సమస్త దేవతల కంటే ఎక్కువ కనుక తల్లి పాదాలు కడిగిన నీరు పుణ్యనదీ జలం కంటే గొప్పది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ప్రశ్న3.
కుమారునికి అన్నింటికంటే ఎవరు మిన్న? ఎందుకు?
జవాబు:
కుమారునికి అంటే సంతానమందరికీ అన్నింటికంటే తల్లి యొక్క పాదాలు కడిగిన నీరు పరమ పవిత్రమైనది. ఎందుకంటే తన కడుపులో 9 నెలలు మోసి, కని, పెంచి, పోషిస్తూ, రక్షించే తల్లి దైవం కంటే గొప్పది. దైవం కనబడడు. తల్లి కనబడే దైవం. అటువంటి తల్లి యొక్క పాదాలు కడిగిన నీరు దేవుడికి అభిషేకం చేసిన నీటికంటే పవిత్రమైనది.

ప్రశ్న4.
ఈ పద్యం ద్వారా తల్లికి గల స్థానమేమిటని గ్రహించారు?
జవాబు:
మన సంప్రదాయం, మన సంస్కృతి తల్లికి అత్యున్నత స్థానమిచ్చింది. ఈ పద్యం కూడా తల్లి యొక్క మహోన్నత స్థానం గుర్తుచేసింది. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ…….’ అని ఉపనిషత్తులు కూడా తల్లికి మొదటిస్థానం ఇచ్చాయి. దైవం కంటే గొప్పదైన తల్లికి నమస్కరించాలి. ఆమె పాదజలం సంతానానికి శిరోధార్యం అని ఈ పద్యం ద్వారా గ్రహించాము.

ప్రశ్న5.
“ప్రతి స్త్రీమూర్తీ మనకు తల్లితో సమానం” అని ఎందుకంటారు?
జవాబు:
స్త్రీ లేకపోతే సృష్టి లేదు. భగవంతుడు అందరి వద్దా ఉండలేడు కనుక తనకు మారుగా తల్లిని సృష్టించాడు. ప్రతి స్త్రీలోనూ తన తల్లిని చూసుకోగలిగినవాడే మహాత్ముడు. రామకృష్ణ పరమహంస తన భార్య శారదాదేవిలో కూడా తన తల్లిని, జగన్మాతను సందర్శించి పూజించాడు. అందుచేత ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలి. గౌరవించాలి. ఆదరించాలి.

ఆలోచించి చెప్పండి

ప్రశ్న1.
‘విజయగర్వంతో నీవు చేసిన పని సరికాదని’ అనే మాటలనుబట్టి శివాజీ ఎలాంటివాడని భావిస్తున్నారు?
జవాబు:
గర్వం ప్రమాదకరం. విజయగర్వం మరీ ప్రమాదకరం. విజయం వచ్చినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ విజయగర్వంతో చాలా తప్పులు చేసే అవకాశం ఉంది. కనుక శివాజీది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే స్వభావం అని తెలిసింది. విజయం సాధించిన ప్రతిసారీ ఆత్మవిమర్శ చేసుకొనేవాడు. వినయం పెంచుకొనేవాడు. శివాజీ గర్వం లేని వీరుడు.

ప్రశ్న2.
స్త్రీలపట్ల మర్యాదగా ప్రవర్తించడం అంటే ఏమిటి?
జవాబు:
స్త్రీలు శారీరకంగా, మానసికంగా సున్నితంగా ఉంటారు. వారి మనసు బాధపడేలా మాట్లాడకూడదు. కించపరచ కూడదు. వెకిలిగా ప్రవర్తించకూడదు. వారికి చట్టపరంగా సంక్రమించవలసిన హక్కులను పొందేలా చూడడం, సహాయం చేయడం, మన తల్లి, సోదరి పట్ల ఎలా ప్రవర్తిస్తామో ప్రతి స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మర్యాద.

ప్రశ్న3.
శివాజీ కోపానికి కారణమేమిటి ? కోపంలో శివాజీ ఎలా ఉన్నాడు?
జవాబు:
ఓడిపోయిన వీరుని సో దేవుడు బంధించి తెచ్చాడు. అతనితో బాటు అతని రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాడు. రాణివాసాన్ని బంధించి తేవడమే శివాజీ కోపానికి కారణమైంది.

కోపంలో శివాజీకి కళ్లు ఎఱ్ఱబడ్డాయి. పెదవులు అదిరాయి. బొమముడి కదుల్తోంది. హుంకరిస్తున్నాడు. గర్జిస్తున్నాడు. శివాజీని చూడడానికి కూడా రాజసభ జంకింది. అంటే ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు శివాజీ.

ప్రశ్న4.
“సరభసోత్సాహంబు కన్జప్పె” అంటే మీకేమర్థమైంది?
జవాబు:
సరభస ఉత్సాహము అంటే ఉవ్విళ్ళూరు ఉత్సాహం. అంటే ఒక విజయం సాధించినపుడు చాలా ఉత్సాహం వస్తుంది. కన్దప్పడము అంటే ఆ ఉత్సాహంలో సాధించిన విజయం తప్ప కళ్లకు ఏదీ కనబడదు. అంటే ఇతరుల బాధలు కానీ, తప్పులు కానీ, భయాలు కానీ, ఏవీ కళ్లకు కనబడవు- ఆ విజయం తప్ప.

ఆలోచించి చెప్పండి

ప్రశ్న1.
స్త్రీలను ఎవరితో పోల్చారు? ఎందుకు?
జవాబు:
స్త్రీలను సీత, సావిత్రి, అనసూయ, సుమతి మొదలైన పతివ్రతలతో పోల్చారు. స్త్రీలను దేవతావృక్షాలతో పోల్చారు. పతివ్రతా స్త్రీలు అగ్నిజ్వాలల వంటి వారన్నారు. ఎందుకంటే – రాముడు అగ్నిపరీక్ష చేశాడు. సీతాదేవి ఆ అగ్నిని పూలరాశిగా భావించింది. సీత యొక్క పవిత్రతకు అగ్ని కూడా చల్లబడింది. అంతటి మహాపతివ్రత సీత.

యమధర్మరాజును ప్రార్థించి, పోరాడి, మెప్పించి, తన భర్త సత్యవంతుని ప్రాణాలు తిరిగి తెచ్చింది సావిత్రి. యమధర్మాన్ని కూడా తన పాతివ్రత్య మహిమతో మార్చి తన భర్తను బ్రతికించుకొంది.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పసిపిల్లలుగా మార్చి జోలపాడింది అనసూయ. ఈమె అత్రి మహాముని భార్య.

సూర్యోదయం అయితే భర్త మరణిస్తాడని, భర్తకు మరణం రాకుంటకు సూర్యోదయాన్ని ఆపిన మహా పతివ్రత సుమతి.

దేవతావృక్షాలు కోరిన కోరికలు తీరుస్తాయి. అవి ఉన్నచోట అశాంతి, అనారోగ్యం, ముసలితనం వంటి బాధలు ఉండవు. స్త్రీలు ఉన్న ఇల్లు కళకళలాడుతుంది. అశాంతికి అవకాశం లేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ప్రశ్న2.
స్త్రీల పట్ల సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? దీనిపై మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
స్త్రీల పట్ల సమాజంలో గౌరవ భావమే ఉన్నది. కానీ,
సమాజంలో కొంతమంది స్త్రీలను చులకనగా చూస్తారు. చదువుకోనివారు, వివేకం లేనివారు, గౌరవం లేనివారు మాత్రమే స్త్రీలను తక్కువగా చూసే ప్రయత్నం చేస్తారు. స్త్రీలు బలహీనులనే భావం కూడా కొంతమందికి ఉంది. అది తప్పు.

ప్రశ్న3.
స్త్రీల వల్ల భారత కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతున్నాయనడానికి ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
స్త్రీల వలన ఏ దేశపు కీర్తి ప్రతిష్ఠలైనా పెరుగుతాయి. మన భారతదేశ స్త్రీలు అన్ని రంగాలలోనూ మగవారితో సమానంగా ఉన్నారు. యుద్ధరంగంలో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, చాంద్ బీబీ మొదలైనవారు శత్రువులను గడగడలాడించారు.

రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ, మీరాకుమార్, షీలాదీక్షిత్ మొదలైనవారు ధ్రువతారలు. రచనారంగంలో మొల్ల, రంగాజమ్మ మొదలైనవారు కావ్యాలు రాశారు.

మాలతీ చందూర్, యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి మొదలైనవారు నవలా రచయిత్రులుగా ఖ్యాతి గడించారు.

పి.టి. ఉష, అశ్వనీ నాచప్ప, కుంజరాణి, మిథాలీ రాజ్, కరణం మల్లీశ్వరి మొదలైనవారు క్రీడారంగంలో మణిపూసలు.

కస్తూరిబా గాంధీ, సరోజినీనాయుడు, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మొదలైనవారు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.

ప్రశ్న4.
“అనలజ్యోతుల………. సాగునే? ” అనే పద్యం ద్వారా మీకేమర్థమైంది?
జవాబు:
అగ్ని వంటి తేజస్సు కలవారు పతివ్రతలు, అంటే పుణ్యస్త్రీలు. తప్పుడు ఆలోచనలతో వారిని సమీపించడం కూడా తప్పు. అలా చేస్తే ఎంత గొప్పవారికైనా మరణం తప్పదు. నాశనం తప్పదు. వారి వంశం కూడా నిలబడదు.

రావణాసురుడు మహాభక్తుడు. గొప్ప పండితుడు. మహా బలవంతుడు, కానీ, సీతాదేవిని ఎత్తుకొని వచ్చాడు. తనను పెళ్ళి చేసుకోమని బాధించాడు. దాని ఫలితంగా రాముని చేతిలో మరణించాడు. యుద్ధంలో బంధువులు, స్నేహితులు అందరూ మరణించారు.

అంటే ఎంత గొప్పవారైనా స్త్రీని అవమానపరిస్తే నాశనం తప్పదని తెలిసింది.

ఆలోచించి చెప్పండి

ప్రశ్న1.
తల్లిగా గౌరవించడం అంటే ఏమిటి? ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది?
జవాబు:
తల్లిని మించిన దైవం లేదు. తల్లి ప్రత్యక్ష దైవం. తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని మోసి, కని, పెంచిన తల్లిని ఎంతగా గౌరవించినా తక్కువే. తల్లితో సమానంగా ప్రతి స్త్రీని గౌరవించాలి. ప్రతి స్త్రీలోనూ అమ్మను చూడాలి. అమ్మలోని కారుణ్యం చూడాలి. అదే, తల్లిగా గౌరవించడ
మంటే.

ప్రశ్న2.
సన్మార్గంలో నడవడం అంటే ఏమిటి? విద్యార్థులుగా మీరు చేయాల్సిన కొన్ని పనులను తెల్పండి.
జవాబు:
సన్మార్గం అంటే మంచి మార్గం. సన్మార్గంలో నడవడ మంటే చక్కని ప్రవర్తన కలిగి ఉండడం. “సాధించ వలసిన లక్ష్యమే కాదు. దానిని సాధించే మార్గం కూడా మంచిది కావాలి” అన్నాడు గాంధీజీ.. విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సంఘంలో చాలా చెడులు ఉన్నాయి. వాటిని సంస్కరించాలి. ప్రజలను చైతన్యపరచాలి.

చదువురాని వారికి చదవటం, రాయడం నేర్పాలి. సమాజంలో జరిగే అనేక మోసాలను గూర్చి చెప్పాలి. మన చట్టాలపై అవగాహన కల్గించాలి.

వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం తప్పని చెప్పాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పాలి. పరిశుభ్రత నేర్పాలి. మన గ్రామ, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ సమస్యలపై
అవగాహన కల్గించాలి. ఓటుహక్కు వినియోగం చెప్పాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ప్రశ్న3.
“స్త్రీ రత్నముల్ పూజ్య, లేయవమానంబు ఘటింపరాదు,” అంటే ఏమిటి ?
జవాబు:
స్త్రీలు గౌరవింపదగినవారు. పూజింపతగినవారు. వారికి ఏ అవమానం జరగకూడదు. స్త్రీలను గౌరవించడం మన సంస్కారం. అది మన సంస్కృతి. అది మన విధి. వారిని మన మాటలతో గాని, ప్రవర్తనతో గాని బాధ పెట్టకూడదు.

ప్రశ్న4.
“హితసూక్తిన్ బల్కి” అంటే ఏమిటి?
జవాబు:
సు + ఉక్తి – సూక్తి అంటే మంచి మాట. హితసూక్తి అంటే ఇష్టాన్ని కలిగించే మంచి మాట. అంటే మంచి మాట అయినా ఇతరులు బాధ పడేలాగా చెప్పకూడదు. వినేవారికి సంతోషం కలగాలి. శివాజీ స్త్రీని గౌరవించాడు. సత్కరించాడు. తన వారు చేసిన తప్పును క్షమించ మన్నాడు. శత్రువీరుడిని విడిచిపెట్టాడు. అపుడు ‘హితసూక్తి’ చెప్పాడు.

I. అవగాహన – ప్రతిస్పందన

1. కింది అంశాల గురించి చర్చించండి.

అ) “ప్రస్తుతం స్త్రీలపై జరిగే దాడులకు కారణాలు – నివారణోపాయాలు”
జవాబు:
కారణాలు:
ప్రస్తుత సమాజంలో గురువుల పట్ల, పెద్దలపట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవ భావన తగ్గుతోంది. కారణాలు ఏమైనా కావచ్చును. నైతికత కూడా లోపించింది. దైవభక్తి తగ్గింది. ‘పాపం’ అనే భావన, భయం తగ్గింది. స్త్రీల పట్ల, బలహీనుల పట్ల, వృద్ధుల పట్ల బాధ్యత తగింది. దీనికి కారణం ప్రధానంగా సినిమాలు. సినిమాలలో, టి.వీ సీరియళ్ళలో స్త్రీలను అసభ్యకరంగా, కేవలం విలాసవస్తువుగా చూపిస్తున్నారు. ప్రేమికులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. చెడు వ్యసనాలు కూడా మితిమీరి పోయాయి. రెచ్చగొట్టే ప్రవర్తనలు కూడా కారణం. మానవుని ఆలోచనా విధానం మారిపోయింది. చట్టాలన్నా కొందరికి భయం లేదు. అందుచేతనే స్త్రీలపై దాడులు పెరుగుతున్నాయి.

నివారణోపాయాలు :
చలనచిత్రాలలో స్త్రీని ఉన్నతంగా చూపించాలి. సాహిత్యంలో కూడా స్త్రీలను అంగాంగ వర్ణన చేయకూడదు. స్త్రీల పట్ల గౌరవం పెరిగే పాఠ్యాంశాలు పెట్టాలి. ఎవరైనా స్త్రీని కించపరుస్తున్నా, అవమానిస్తున్నా చూసీ చూడనట్లు వదలకూడదు. పిల్లలకు చిన్నతనం నుంచీ మంచి మంచి కథలు చెప్పాలి. స్త్రీని మాతృమూర్తిగా చూసే భావన పెంపొందాలి. ప్రేమికులు బహిరంగ ప్రదర్శనలు మానాలి. దుర్వ్యసనాలు నిరోధించాలి. సమాజాన్ని చైతన్యపరచాలి. స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. సమాజంలో సంస్కారం, నీతి పెంచాలి. స్త్రీలకు రక్షణ పెంచాలి. చట్టాలు కచ్చితంగా అమలుచేయాలి. విదేశీ విజ్ఞానం ఆర్జించాలి గాని విదేశీ సంస్కృతి, అలంకరణలు కాదు. స్త్రీలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. ధైర్యం పెంచుకోవాలి. ఒంటరిగా తిరగకూడదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ఆ) “కుటుంబం – సమాజం అభివృద్ధిలో స్త్రీల పాత్ర”
జవాబు:
వ్యక్తులు లేనిదే కుటుంబం లేదు. కుటుంబాలు లేనిదే సమాజం లేదు. వ్యక్తిని బట్టి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబాలను బట్టి సమాజం అభివృద్ధి చెందుతుంది.

కుటుంబమైనా, సమాజమైనా ఏర్పడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా స్త్రీలది కీలకపాత్ర. “ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతమౌతుంది” అన్నారు జవహర్‌లాల్ నెహ్రూ. కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యం, ఆలోచనలు, సంస్కారం అన్నీ స్త్రీల చేతిలోనే ఉంటాయి. – స్త్రీ విద్య దేశాభివృద్ధికి దిక్సూచి. దైవభక్తి, నైతికత, తెలివితేటలు, అంకిత భావన స్త్రీలకు ఎక్కువ. స్త్రీ తన కుటుంబం చల్లగా ఉండాలని, కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండాలని దైవాన్ని రోజూ కోరుకుంటుంది. స్త్రీ తన ప్రాధాన్యతను కోరుకోకుండానే కుటుంబ అభివృద్ధికి కష్టపడుతుంది.

అటువంటి స్త్రీల వలన కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని ఒక రచయిత అన్నమాట అక్షర సత్యం. “ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్” అన్నారు. ఆధునిక కవిగారు.

‘స్త్రీలకు మగవారి కంటె తెలివి, సాహసం ఎక్కువ” అని ఆర్యోక్తి.

అందుచేత స్త్రీ నిరంతర చైతన్యానికి గుర్తు. క్లిష్ట పరిస్థితులలో కూడా తల్లిగా, సోదరిగా, భార్యగా, ……….. అనేక విధాల విశ్వరూపం ధరించి స్త్రీ కుటుంబాన్ని, సమాజాన్ని అభివృద్ధి చేస్తోంది.

2. * గుర్తుగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.

పద్యం -1

శా॥ “ఆ-యేమీ ? ……….. మౌహిత్య మోర్వన్ జుమీ”
ప్రతిపదార్థం :
ఆ – యేమీ = (ఆశ్చర్యం, కోపం కలిపి) ఆ ఏమిటి ?
పుణ్య + ఆవాసమున్ = పుణ్యానికి నిలయమైన
ఒక = ఒక
రాణివాసమును = రాణివాసాన్ని
తెచ్చినావా = బందీగా తీసుకొచ్చావా?
ఏ హైందవుఁడు + ఐననూ = హైందవుడు ఎవడైనా
ఈ గతిన్ – = ఈ విధంగా
అమర్యాదన్ = మర్యాద తప్పి (మర్యాద లేకుండా)
ప్రవర్తించును + ఏ = ప్రవర్తిస్తాడా?
మా + ఆజ్ఞన్ = నా ఆజ్ఞను
గమనింపవు + ఓ = గమనించలేదా? (పట్టించుకోలేదా?)
మద + ఉన్మాదంబునన్ = గర్వం మత్తులో
రేఁగి = అతిశయించి
నీ = నీ యొక్క
ఆయుః + సూత్రములు = ప్రాణాలనే సూత్రాలు (దారాలు)
ఈవ = నీవే
త్రుంచుకొనెదు + ఓ : తెంచుకుంటావా?
ఔద్ధత్యము = ఈ తెగింపును (గర్వమును)
ఓర్వన్ + చుమీ = సహించను సుమా !

పద్యం -4

మ| శివరాజంతట …………….తప్పు సైరింపుమీ !
ప్రతిపదార్థం :
శివరాజు = శివాజీ మహారాజు
అంతటన్ = అప్పుడు
మేల్ముసుంగుఁదెరలోన్; మేల్ముసుంగు = సువాసినీ స్త్రీలు వేసుకొనే మేలు ముసుగు యొక్క (బురఖా)
జయ = (యుద్ధంలో) విజయం పొందిన
తెరలోన్ = తెరలోపల
స్నిగ్దాంబుదచ్ఛాయలోన్, (స్నిగ్ధ + అంబుద + ఛాయలోన్) = దట్టమైన
అంబుద = మేఘము యొక్క
ఛాయలోన్ = నీడలో (మాటున నున్న)
నవసౌదామినిన్ = కొత్త మెరుపు తీగను
పోలు = పోలినట్లు ఉన్న
ఆ, యవన కాంతారత్నమున్ = ఆ రత్నము వంటి యవనకాంతను (మహమ్మదీయ స్త్రీని)
భక్తి గౌరవముల్ = భక్తియునూ, గౌరవమునూ
పాఱగన్ + చూచి = స్ఫురించేటట్లు చూసి
పల్కెన్ = ఈ విధంగా అన్నాడు
వనితారత్నంబులు = రత్నముల వంటి స్త్రీలు (శ్రేష్ఠులైన స్త్రీలు)
ఈ = ఈ
భవ్య హైందవ భూ జంగమ పుణ్యదేవతలు; భవ్య = శుభప్రదమైన
హైందవ భూ = భారత భూమిపై
జంగమ = సంచరించే (తిరుగాడే)
పుణ్యదేవతలు = పుణ్యప్రదమైన దేవతల వంటివారు
మాతా! = అమ్మా
తప్పున్ = మా వారు చేసిన తప్పును
సైరింపుమీ = మన్నింపుము (క్షమింపుము)

పద్యం -6

మ|| అనలజ్యోతుల ………… దుశ్చారిత్రముల్ సాగునే?
ప్రతిపదార్థం :
అనల జ్యోతులన్ = అగ్ని జ్వా లల వంటి,
ఈ పతివ్రతలన్ – ఈ పతివ్రతలను
పాపాచారులై (పాప + ఆచారులు + ఐ) = అపచారం చేసేవారై
డాయు = కలిసే
భూజనులు + ఎల్లన్ = భూమి పైనున్న ప్రజలు అందరునూ
నిజ సంపదల్ = తమ సంపదలను
తొఱగి = వీడి (పోగొట్టుకొని)
అసద్వస్తులై (అసద్వస్తులు + ఐ) = సర్వ నాశనమైనవారై
పోరె = పోకుండా ఉంటారా?
విత్తనమే – విత్తనము (వారి వంశవృక్షం
యొక్క విత్తనం)
నిల్చునె = నిలుస్తుందా? (అనగా వంశం నిలుస్తుందా?)
మున్ను = పూర్వం
పులస్త్య బ్రహ్మ సంతానమున్ = పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడైన రావణుని గూర్చి
ఎఱుంగమై = మనకు తెలియదా?
హైందవ భూమిని – భారత భూమియందు
ఈ పగిది = ఇటువంటి
దుశ్చరిత్రముల్ = చెడు పనులు (దుశ్చర్యలు)
సాగునే = సాగుతాయా? (సాగవు)

పద్యం -8

శా॥ మా సర్దారుఁడు ………….. దాల్ని సారింపుమీ!
ప్రతిపదార్థం :
మా సర్దారుడు = మా సర్దార్ సోన్ దేవుడు బ
తొందరన్ బడి = తొందరపాటుపడి
అసన్మార్గంబునన్ (అసత్ + మార్గంబునన్) = తప్పుడు మార్గంలో
పోయెన్ = వెళ్ళాడు (పొరపాటున నిన్ను బంధించి తెచ్చాడు)
ఈ దోసంబున్ = ఈ దోషాన్ని
కని = చూచి
నొచ్చుకోకు = బాధపడకు
ఇప్పుడే = ఇప్పుడే
నినున్ = నిన్ను
నీ గృహంబున్ = నీ ఇంటిని (నీ ఇంటికి)
చేరున్ = చేరుస్తాను
నా సైన్యంబున్ = సైన్యాన్ని
తోడుగాన్ = నీకు సాయంగా
పనిచెదన్ = పంపిస్తాను
నా తల్లిగాన్ = నా యొక్క తల్లివలెనూ
తోడుగాన్ = నా తోడబుట్టిన సోదరిగానూ
దోసిళ్లన్ = (నా) అరచేతులపై
నడిపింతున్ = నడిపిస్తాను (నిన్ను కాలుక్రింద పెట్టకుండా నా అరచేతులపై సగౌరవంగా నడిపించి మీ ఇంటికి పంపిస్తాను)
నీ కనులయందున్ = నీ కళ్లల్లో
తాల్మిన్ = ఓర్పును
సారింపుమీ = ప్రసరింప చెయ్యి (చూపించుము)

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) శివాజీ కొలువులోని వారంతా నిశ్చేష్టులవడానికి కారణం ఏమిటి?
జవాబు:
సో దేవుడు విజయోత్సాహంతో ఉన్నాడు. ఓడిపోయిన వీరుని, అతని రాణివాసాన్ని బంధించి తీసుకొని వచ్చాడు. పుణ్యవాసమైన రాణివాసాన్ని బంధించి తెచ్చినందుకు శివాజీకి చాలా కోపం వచ్చింది. ఏ హిందువుడూ ఆ విధంగా ప్రవర్తించడన్నాడు. తన ఆజ్ఞ పట్టించుకోలేదని ఆగ్రహించాడు. సో దేవుడు తన ప్రాణాలు తానే పోగొట్టుకొంటున్నాడని హెచ్చరించాడు. గర్వాన్ని సహించనన్నాడు.

శివాజీ కళ్లు ఎఱ్ఱబారాయి. పెదవులు కోపంతో వణికాయి. కనుబొమ్మలు కదిలాయి. ఆయన హుంకరించాడు. కోపంతో గర్జించాడు. ఈ పరిస్థితికి శివాజీ కొలువులోని వారంతా భయపడ్డారు. నిశ్చేష్టులయ్యారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ఆ) సోన్ దేవుడు శివాజీని ఎలా శాంతపరిచాడు?
జవాబు:
సోన్ దేవుడు ఛత్రపతి శివాజీ ఆజ్ఞననుసరించి రాణివాసపు బంధనాలు తొలగించాడు. వారిని తీసుకొని వచ్చినందుకు తనను క్షమించమని కోరాడు. ఓడిపోయిన వీరుడిని తెచ్చే విజయోత్సాహం కళ్లకు క్రమ్మేసిందని అన్నాడు. చెడు ఆలోచన లేదన్నాడు. చక్రవర్తి పాదాల సాక్షిగా చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించే గర్వం లేదన్నాడు. ఈ మాటలు విన్న శివాజీ కొద్దిగా శాంతించాడు.

ఇ) భారతదేశ భాగ్య కల్పలతలని శివాజీ ఎవరిని, ఎలా కీర్తించాడు?
(లేదా)
భారతదేశ భాగ్య కల్పలతలుగా ఎవరెవరిని ఏ విధంగా శివాజీ ప్రస్తుతించాడో రాయండి.
జవాబు:
స్త్రీలను భారతదేశపు దేవతావృక్షాలని శివాజీ కీర్తించాడు. హరిహరబ్రహ్మలను చంటి పిల్లలుగా చేసిన అనసూయను కీర్తించాడు. యమధర్మరాజు పాశాన్ని తెంచి పతిప్రాణాలు కాపాడిన సావిత్రిని పావన చరిత్రగా నుతించాడు. అగ్నిని పూలరాశిగా భావించిన సీతామాతను సాధ్వీమతల్లిగా సన్నుతించాడు. భర్త ప్రాణాల కోసం సూర్యోదయాన్ని ఆపుచేసిన సుమతిని పుణ్యాలపంటగా ప్రశంసించాడు. పుట్టినింటికి, మెట్టినింటికి కీర్తి ప్రతిష్టలు పెంచే పుణ్యసతులను స్తుతించాడు.

ఈ) శివాజీ యవన కాంత పట్ల చూపిన ఆదరాభిమానాలు ఎటువంటివి?
జవాబు:
ఛత్రపతి శివాజీ మేలిముసుగులోని యవన కాంతను చూశాడు. భక్తి, గౌరవాలతో ఆమెతో మాట్లాడాడు. స్త్రీలు హిందూదేశ వాసులకు దేవతలు అన్నాడు. తల్లీ! తప్పు క్షమించు అని వేడుకొన్నాడు.

హరిహరబ్రహ్మలను పురిటి బిడ్డలుగా చేసిన అనసూయ మా భారతదేశపు గృహిణి అన్నాడు. యమధర్మరాజును ఎదిరించి పతి ప్రాణాలు సంపాదించిన సావిత్రి పావన చరిత్ర కలది అన్నాడు. అగ్నిని పూలరాశిగా భావించి నడయాడిన సీత మా సాధ్వీమతల్లి అన్నాడు. పతికోసం సూర్యోదయాన్ని ఆపిన సుమతి పుణ్యాలపంట అన్నాడు. పుట్టినింటికి, అత్తవారింటికి పేరు తెచ్చే స్త్రీలు దేవతావృక్షాల వంటివారన్నాడు.

స్త్రీలను బాధిస్తే మరణం, నాశనం తప్పదన్నాడు. రావణాసురుని ఉదాహరించాడు. నీవు నన్ను కనని తల్లినన్నాడు. ఇప్పుడే పుట్టింటి మర్యాదతో నీ ఇంటికి చేరుస్తానన్నాడు. బంధించబడిన ఆమె భర్తను కూడా విడిచిపెట్టాడు. ఇద్దరినీ సాదరంగా వారి ఇంటికి సాగనంపాడు.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) సో దేవుని మనస్తత్వాన్ని గురించి పాఠం ఆధారంగా సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రాణివాసాన్ని సో దేవుడు బంధించి తెచ్చినందుకు శివాజీ ఆగ్రహించాడు. వెంటనే వారిని విడిపించి తీసుకొని రమ్మని శివాజీ ఆజ్ఞాపించాడు. శివాజీ ఆజ్ఞానుసారం సో దేవుడు రాణివాసాన్ని వెంటనే బంధనాలు తొలగించి తీసుకొని వచ్చాడు.

దీనిని బట్టి శివాజీ ఆజ్ఞను వెంటనే అమలు జరిపే నమ్మినబంటు సో దేవుడని తెలుస్తోంది. ముందు వెనుకలు ఆలోచించకుండా రాజభక్తితో రాజాజ్ఞను అమలు జరిపే మనస్తత్వం కలవాడు సో దేవుడు. సో దేవునకు స్వామిభక్తి ఎక్కువ.

“దేవా! నన్ను మన్నించు. ఈ వీరుడిని బంధించిన విజయం నా కళ్లకు కప్పింది. చెడు ఆలోచన లేదు. తమ ఆజ్ఞను ఉల్లంఘించే గర్వం లేదు. మీ పాదాల సాక్షిగా కావాలని తప్పుచేయలేదు” అన్నాడు సో దేవుడు శివాజీతో.

పై మాటలను బట్టి తను తప్పుచేస్తే సో దేవుడు క్షమార్పణ కోరతాడు. ఆత్మ విమర్శ చేసుకొని తన తప్పునకు కారణం తెలుసుకొంటాడు. సిగ్గుపడకుండా దానిని చెబుతాడు. అహంకారం లేదు. గర్వం లేదు. నిజాయితీ కలవాడు. నిర్భయంగా నిజం చెబుతాడు. మంచి స్వభావం గల సైన్యాధికారి. కొంచెం తొందరపాటు గలవాడు. తనను తాను సరిచేసుకుంటాడు.

ఆ) శివాజీ రాజై ఉండీ తన వద్దకు బందీగా తెచ్చిన యవన కాంతతో “మాతా! తప్పు సైరింపుమీ!” అన్నాడు. దీనిమీద మీ అభిప్రాయాలేమిటి?
జవాబు:
శివాజీకి స్త్రీలంటే గౌరవం ఎక్కువ. స్త్రీలకు అవమానం జరిగితే సహించలేడు. దీనికి కారణం శివాజీ చిన్నతనం నుండి వినిన మంచి కథలు కావచ్చును. వాళ్ల అమ్మగారు పురాణ కథలు చెప్పి ఉండవచ్చును. మన భారతీయ సాహిత్యం చదివి ఉండవచ్చును. అందుచేతనే ఆ యవన కాంతను ‘అమ్మా!’ అని సంబోధించాడు. తను చదివిన ఉత్తమమైన సాహిత్యం అతనికి ఆ సంస్కారం నేర్పింది. అందుకే తను రాజునని కూడా మరచిపోయాడు. అహంకారం ప్రదర్శించలేదు. తన వలన తప్పు జరిగిందని తెలుసుకొన్నాడు. అందుకే క్షమార్పణ కోరాడు. అది శివాజీ ఉత్తమ సంస్కారానికి నిదర్శనం.

ఇ) మీ తోటి బాలికలను మీరెలా గౌరవిస్తారు?
జవాబు:
మా తోటి బాలికలను మాతో సమానంగా గౌరవిస్తాం. కలసి ఆడుకొంటాం. చదువుకొంటాం. అల్లరి చేస్తాం. పాఠాలు వింటాం. ఆడపిల్లలను అగౌరవించం. సహాయం చేస్తాం. మా అక్కచెల్లెళ్లలా భావిస్తాం. ఏ అమ్మాయిలోనైనా మా అక్కనో, చెల్లినో చూస్తాం. ఎవరైనా అమ్మాయిల్ని అగౌరవపరిస్తే సహించం. కించపరిస్తే ఊరుకోం. ఆకతాయిలెవరైనా అల్లరి పెడితే, అందరం కలిసి బుద్ధి చెబుతాం. అమ్మాయిలు ధైర్యంగా ఉండేలాగా చేస్తాం. వారికి అన్నదమ్ములు లాగా తోడు నీడ ఔతాం.

2. క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) మీ పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
(లేదా)
మీ పాఠంలో శివాజీ ప్రవర్తనను బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
(లేదా)
‘పరస్త్రీలను కన్నతల్లిలాగా చూడాలి’ అని సర్దారులను ఆదేశించిందెవరు? ఆ మహావీరుని యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
(లేదా)
పరస్త్రీని తల్లిగా భావించడమనేది మన సంప్రదాయం . ఆ సంప్రదాయాన్ని చక్రవర్తియైన శివాజీ కొనసాగించాడు కదా ! “మాతృభావన” పాఠం ఆధారంగా ఆయన వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
శివాజీ వ్యక్తిత్వము : వ్యక్తిత్వం అంటే, మాటలకూ చేతలకూ తేడా లేనితనం.
1) ధర్మమూర్తి :
శివాజీ ధర్మప్రభువు. ఇతడు శత్రు దుర్గాలపై దండయాత్రకు పోయినప్పుడు, అక్కడ స్త్రీలకు హాని చేయవద్దని తన సర్దారులను ఆజ్ఞాపించేవాడు.

2) తప్పు చేస్తే శిక్ష :
సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించినా, రాణివాస స్త్రీని బంధించాడని, అతడిపై కోపించి ప్రాణం తీస్తానని శివాజీ హెచ్చరించాడు.

3) పశ్చాత్తాపం కలవాడు :
యవనకాంతను విడిపించి, తన సర్దారు తప్పు చేశాడనీ, అందుకు తన్ను మన్నించమనీ కోరి, ఆమెను పూజించి మర్యాదగా ఆమెను ఇంటికి పంపాడు.

4) క్షమామూర్తి :
సో దేవుడు తాను కావాలని తప్పు చేయలేదనీ, కోటను జయించిన ఉత్సాహంతో తాను తప్పు చేశాననీ, తన్ను మన్నించమని కోరగా, శివాజీ అతడిని క్షమించి విడిచాడు.

5) స్త్రీలపై గౌరవం :
పతివ్రతలు భూలోకంలో తిరిగే పుణ్య దేవతలని శివాజీ భావన. పతివ్రతలు భారత భాగ్య కల్పలతలని శివాజీ మెచ్చుకున్నాడు. స్త్రీలు అగ్నిజ్వాలలవంటి వారని, అపచారం చేస్తే వారు నశిస్తారనీ శివాజీ నమ్మకం.

6) తప్పును సరిదిద్దడం :
ధర్మ ప్రభువైన శివాజీ, యవనకాంతను విడిపించి, ఆమెను గౌరవించి, తన సర్దారు చేసిన తప్పును సరిదిద్దాడు. శివాజీ ఈ విధంగా గొప్ప వ్యక్తిత్వం కలవాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ఆ) “స్త్రీ రత్నములు పూజ్యలు” అన్న శివాజీ మాటలను మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి.
జవాబు:
స్త్రీ రత్నములు అంటే ఉత్తమ స్త్రీలు. వారు పూజింపదగినవారు అని శివాజీ చెప్పాడు. ఆ మాట సత్యమైనది.
నా సొంత అనుభవాలు :
1) ఒకసారి గోదావరిలో స్నానం చేస్తున్నాను. నా పక్కన కళాశాల ఆడపిల్లలు కూడా స్నానాలు చేస్తున్నారు. ఆడపిల్లలను ఆ తడి బట్టలలో చూసి, కొందరు ఆకతాయిలు వారిని ఆటపట్టిస్తున్నారు. నేను వెంటనే వారితో తగవు పెట్టుకున్నాను. గట్టున ఉన్న పోలీసును పిలిచాను. అల్లరి పిల్లలు వెంటనే పారిపోయారు. కాలేజీ బాలికలు నన్ను గౌరవంగా చూశారు.

2) మా గ్రామంలో ఒక వితంతువు ఉంది. ఆమె చాలా మంచిది. ఆమెను గ్రామంలో కొందరు దుషులు మాటలతో వేధిస్తున్నారు. ఆమె తన గోడును మా అమ్మగారి దగ్గర చెప్పుకొని ఏడ్చేది. నేనూ మా అమ్మగారూ, ఆ విషయాన్ని మా నాన్నగార్కి చెప్పాం. మా నాన్నగారు ఆ గ్రామ సర్పంచి. విషయము మా నాన్నగారి దృష్టికి రాగానే, ఆయన అల్లరిచేస్తున్న వారిని గట్టిగా హెచ్చరించారు.

స్త్రీ రత్నాలు పూజ్యలన్న శివాజీ అభిప్రాయాన్ని మగవారు 70దరూ గ్రహించి నడచుకోవాలి.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) పాఠ్యాంశాన్ని “ఏకాంకిక” లేదా శివాజీ ఏకపాత్ర రూపంలో రాసి ప్రదర్శించండి.
జవాబు:
(స్త్రీ మూర్తి (ఏకాంకిక)
పాత్రలు – శివాజీ, సో దేవుడు, భటులు, శత్రువీరుడు, అతని భార్య.
దృశ్యం -సభ. (శివాజీ ఒంటరిగా కూర్చొని ఉంటాడు.)

శివాజీ : (తనలో) ఆహా! ఈ ప్రకృతి ఎంత బాగుంది? ఈ పైరగాలి అమ్మ పాడే జోలపాటలా హాయిగా ఉంది. ఈ రోజెందుకో చాలా ఆనందంగా ఉంది.

భటుడు : (ప్రవేశిస్తూ) రాజాధిరాజ! రాజమార్తాండ! మహారాజా! సార్వభౌమా! ఛత్రపతి గారికి జయము! జయము!’

శివాజీ : ఏమది?

భటుడు : ఆ ప్రభూ!

శివాజీ : ఊ…..

భటుడు : తమ ఆజ్ఞానుసారం కళ్యాణి దుర్గం జయించారు. శ్రీ సో దేవుడు గారు తమ దర్శనానికి వేచి ఉన్నారు.

శివాజీ : (నవ్వుతూ) చాలా మంచి మాట చెప్పావు. వెంటనే ప్రవేశపెట్టు.

సోన్ దేవుడు : జయము ! జయము ! మహారాజా!

శివాజీ : మన పౌరుషం రుచి చూపించారు. యుద్ధ విశేషాలు చెప్పండి. దుర్గం లొంగదీసుకోవడం కష్టమైందా? తొందరగా చెప్పండి.

సోన్ దేవుడు : మన బలగాలను చూసేసరికి ఆ సర్దారు ఠారెత్తిపోయాడు. అయినా గట్టిగా ప్రతిఘటించాడు.

శివాజీ : చివరకు మరణించాడా? లొంగిపోయాడా?

సోన్ దేవుడు : లొంగిపోయాడు.

శివాజీ : (పకపక నవ్వుతూ) శభాష్, ఇది నా కల. (మీసాలు మెలివేస్తూ) ఇక మనకు ఎదురు లేదు. ఇదిగో ఈ వజ్రాలహారం స్వీకరించండి.

సోన్ దేవుడు : మహా ప్రసాదం. మహారాజా! బందీలను ప్రవేశపెట్టమంటారా?

శివాజీ : బందీలా? అంటే సైన్యాన్ని కూడా బంధించారా?

సోన్ దేవుడు : ఆ సర్దారను, రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాం మహారాజా!

శివాజీ : (కోపంగా) ఆ … ఏమిటీ పుణ్యావాసమైన రాణివాసాన్ని బంధించి తెచ్చావా? ఏ భారతీయుడైనా ఇలా చేస్తాడా? మా ఆజ్ఞ లెక్కలేదా? నీ ప్రాణాలు నీవే పోగొట్టుకొంటావా? గర్వాన్ని సహించను.

సోన్ దేవుడు : అదికాదు ప్రభూ! నేను చెప్పేది వినండి దేవా!

శివాజీ : (చాలా కోపంతో) చేసినది చాలు. ఇప్పటికైనా వాళ్లను బంధ విముక్తులను చేసి, ప్రవేశ పెట్టండి.

సోన్ దేవుడు : (రాణిని ప్రవేశపెట్టి) ప్రభూ! నన్ను క్షమించండి. విజయోత్సాహంతో తప్పు చేశాను. ‘నాకు చెడు ఆలోచన లేదు. తమ ఆజ్ఞను ఉల్లంఘించే గర్వం లేదు. మీ పాదాల సాక్షిగా తప్పు చేయలేదు.

శివాజీ : (శాంతించి, రాణి వైపు తిరిగి) : అమ్మా! మాకు స్త్రీలు ఈ భూమిపై తిరిగే దేవతలు. తల్లీ! మా తప్పును మన్నించు.

రాణి : మీ తప్పు లేదు. స్త్రీగా పుట్టడం నేను చేసిన తప్పు.

శివాజీ : అలా అనకమ్మా! హరిహరబ్రహ్మలను పురిటిబిడ్డలను చేసిన అనసూయ మహా పతివ్రత. యమధర్మరాజును ఎదిరించి తన భర్త ప్రాణాలు తెచ్చిన సావిత్రి పావన చరిత్ర కలది. అగ్నిరాశిని పూలరాశిగా భావించిన సీత మహాసాధ్వి. భర్త జీవించడం కోసం సూర్యోదయం ఆపిన సుమతి పుణ్యాల పంట.

రాణి : అది పురాణ కాలం.

శివాజీ : అలాంటి వారు ఎంతోమంది భరతమాత బిడ్డలు ఇప్పటికీ ఉన్నారు. ఇటువంటి పుణ్యసతులు ఎంతోమంది పుట్టినింటికి, మెట్టినింటికి పేరు తెస్తున్నారు.

రాణి : ఎంత పేరు తెచ్చినా మాకు అవమానాలు తప్పడంలేదు.

శివాజీ : లేదమ్మా! స్త్రీలను అవమానించిన వారెవరికీ వంశం నిలబడదు. నాశనం తప్పదు. రావణాసురుడు నాశనం కాలేదా? నీవు నా తల్లివమ్మా! నిన్నూ, నీ భర్తనూ సగౌరవంగా పంపుతాను.

సర్దారు : మీరు మంచివారని విన్నాం. కానీ, ఇంతమంచి వారనుకోలేదు.

శివాజీ : పుణ్యస్త్రీల ఆశీస్సులే మా అభివృద్ధికి కారణం.

ఆ) ఈ పాఠం ఆధారంగా స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు /సూక్తులు రాయండి.
జవాబు:

నినాదాలు :సూక్తులు :
1) స్త్రీలకు రక్షణ కావాలి. స్త్రీలను బాధించే వారికి శిక్షలు పెరగాలి.1) తల్లిని మించిన దైవం లేదు.
2) మీ అమ్మ కూడా స్త్రీయే. ప్రతి స్త్రీ మీ అమ్మవంటిదే!2) తల్లి మొదటి గురువు.
3) అమ్మ లేకుంటే సృష్టిలేదు. అమ్మతనం లేకుంటే మనుగడ లేదు.3) స్త్రీ ఓర్పులో భూమాత వంటిది.
4) స్త్రీలను గౌరవించు, గౌరవంగా జీవించు.4) స్త్రీలకు జాలి ఎక్కువ.
5) స్త్రీల సంతోషం సంపదలకు స్వాగతం.5) స్త్రీ విద్య ప్రగతికి సోపానం.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

* స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిన సంస్కర్తల వివరాలు సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిన సంస్కర్తల వివరాలు :
1) రాజారామమోహన్ రాయ్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 13
ఇతడు భారతదేశంలో బెంగాలు రాష్ట్రంలో జన్మించాడు. ‘సతీసహగమనము’ అనే దురాచార నిర్మూలనకు కృషిచేసి, విలియం బెంటింక్ ద్వారా నిషేధ చట్టాన్ని చేయించాడు.

2) వీరేశలింగం పంతులు :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 14
విధవా పునర్వివాహములను ప్రోత్సహించాడు. స్త్రీలకు పాఠశాలలు ఏర్పాటు చేశాడు. స్త్రీలకు విద్యాభివృద్ధికై ‘సతీహితబోధిని’ పత్రిక స్థాపించాడు.

3) జ్యోతిరావుఫూలే :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 15
ఈయన పునా(పూణె)లో జన్మించాడు. స్త్రీ చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని భార్య సావిత్రికి చదువు చెప్పి, ఆమెను మొదటి పంతులమ్మను చేశాడు. తన సొంత డబ్బుతో ఆడపిల్లల కోసం బడి పెట్టాడు.

4) గురజాడ వెంకట అప్పారావు :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 16
ఈయన ఆంధ్రదేశంలో విజయనగరం జిల్లావాడు. సమాజంలో ఉన్న ‘కన్యాశుల్కం’ అనే దురాచారాన్ని పోగొట్టడానికి “కన్యాశుల్కం” అనే నాటకాన్ని రచించాడు.

5) కనుపర్తి వరలక్ష్మమ్మ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 17
ఈమె భర్త ప్రోత్సాహంతో “స్త్రీ హితైషిణీ మండలి”ని స్థాపించి, స్త్రీ విద్యను ప్రోత్సహించింది. స్త్రీలకు ఓటుహక్కు కోసం ప్రయత్నించింది.

6) దుర్గాబాయి దేశ్ ముఖ్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 18
ఈమె మద్రాసు, హైదరాబాదు నగరాలలో ఆంధ్ర మహిళాసభ ద్వారా స్త్రీలకు పాఠశాలలు, కళాశాలలు స్థాపించింది. స్త్రీలకు నర్సింగ్, కుట్టుపని వంటి వాటిలో శిక్షణ ఇప్పించింది.

(లేదా)

వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన స్త్రీల వివరాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
1) ఝాన్సీ లక్ష్మీబాయి : స్వాతంత్ర్య ఉద్యమంలో కత్తిపట్టి బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు కోల్పోయింది.

2) ఇందిరాగాంధీ : సుమారు 17 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసింది.

3) సునీతా విలియమ్స్ : భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు.

4) మార్గరెట్ థాచర్ : బ్రిటన్ ప్రధానమంత్రి.

5) శ్రీమతి భండారునాయకే : శ్రీలంక అధ్యక్షురాలు.

6) – సరోజినీ నాయుడు : స్వరాజ్య సమరంలో పాల్గొంది.

7) కల్పనా చావ్లా : అంతరిక్షంలో ఎగిరిన మహిళ

8) దుర్గాబాయి దేశ్ ముఖ్ : మహిళాభివృద్ధికి కృషి చేసింది.

9) సానియా మీర్జా గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి.

10) సైనానెహ్వాల్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.

11) సావిత్రీబాయి ఫూలే : స్త్రీలకు విద్య నేర్పడం – సమాజ సేవ.

12) కరణం మల్లేశ్వరి . : సుప్రసిద్ధ వెయిట్ లిఫ్టర్ (ఒలింపిక్ పతక గ్రహీత)

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పర్యాయపదాలకు సంబంధించిన పదాన్ని పాఠంలో గుర్తించి గడిలో రాయండి.

అ) …………… – ఆదేశము, ఆన, ఉత్తరువు, నిర్దేశము.
ఆ) …………… – అక్షి, చక్షువు, నేత్రము, నయనము.
ఇ) …………… – అగ్ని, వహ్ని, జ్వలనుడు.
ఈ) …………… – మగువ, కొమ్మ, ఇంతి, పడతి
జవాబు:
అ) ఆజ్ఞ
ఆ) కన్ను
ఇ) అనలము
ఈ) సతి

2. కింది ఆధారాలను బట్టి గళ్ళను పూరించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 1

అడ్డం :నిలువు :
1. సీతకు అగ్నిగుండం కూడా ఇలా ఉంటుంది (4)2. సోన్ దేవుడు దీన్ని బంధించాడనే శివాజీ కోపించింది (4)
4. ‘అంబుదం’ దీన్నే ఇలా కూడా అంటారు (2)6. రావణుని తాత (4)
3. శివాజీ గౌరవించిన కాంత వంశం (3)7. యవన కాంత స్వస్థలం (4)
5. సావిత్రి చరిత్ర విశేషణం (3)8. సోన్ దేవుని మదోన్మాదానికి కారణం (2)
6. పాపం కాదు పుణ్యానికి నిలయం (4)11. శివాజీని సో దేవుడు పిలిచినట్లు మీరూ పిలవండి (2)
9. కుడివైపు నుండి సీతకు మరో పేరు (3)13. శీర్షాసనం వేసిన త్వరితం, వేగం (2)
10. కుడివైపు నుండి శివాజీ కోపించిన సేనాని (4)
12. ఈ పాఠం కవి ఇంటి పేరు (4)
14. పాఠంలో శివాజీ తొలిపలుకు (1)

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 2

3. కింది ప్రకృతులకు సరైన వికృతులను జతపరచండి.
వికృతి

ప్రకృతివికృతి
అ) రాజ్జి1) ఆన
ఆ) ఆజ్ఞ2) రతనము
ఇ) ఛాయ3) బత్తి
ఈ) రత్నము4) రాణి
ఉ) భక్తి5) చాయ

జవాబు:

ప్రకృతివికృతి
అ) రాజ్జి4) రాణి
ఆ) ఆజ్ఞ1) ఆన
ఇ) ఛాయ5) చాయ
ఈ) రత్నము2) రతనము
ఉ) భక్తి3) బత్తి

4. ఈ కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు రాయండి.
శివుడు : సాధువుల హృదయాన శయనించి ఉండువాడు, మంగళప్రదుడు (ఈశ్వరుడు)
పతివ్రత : పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది (సాధ్వి)
పురంధి : గృహమును ధరించునది (గృహిణి)
అంగన : చక్కని అవయవముల అమరిక కలది (అందగత్తె)

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

5. ఈ కింది పదాలకు నానార్థాలు రాయండి.
వాసము : ఇల్లు, వస్త్రం
సూత్రము : నూలిపోగు, తీగె, త్రాడు
చరణము : పాదము, కిరణము, పద్యపాదము
హరి : యముడు, సింహము, ఇంద్రుడు
రత్నము : మణి, స్త్రీ, ముంత

6. కింది పదాల్లోని ప్రకృతి – వికృతి పదాలను వేరుచేసి రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 3

ప్రకృతివికృతి
గౌరవముగారవము
పుణ్యముపున్నెం
రాశిరాసి
అంబఅమ్మ
దోషముదోసము
బ్రహ్మబమ్మ
జ్యోతిజోతి
గృహముగీము
భాగ్యముబాగ్గెము

వ్యాకరణాంశాలు

1. కింది పదాలు పరిశీలించండి. వాటిలో సవర్ణదీర్ఘ గుణ, వృద్ధి సంధులున్నాయి. గుర్తించి, విడదీసి సూత్రాలు రాయండి.
అ) పుణ్యావాసము
ఆ) మదోన్మాదము
ఇ) స్నిగ్గాంబుద
ఈ) సరభసోత్సాహం
ఉ) గుణోద్ధత్యం
ఊ) రసైకస్థితి

అ) సవర్ణదీర్ఘ సంధి
సూత్రము ‘అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరములయినచో వానికి దీర్ఘములు వచ్చును.
అ) పుణ్యవాసము = పుణ్య + ఆవాసము – (అ + ఆ = ఆ)
ఇ) స్నిగ్లాంబుద = స్నిగ + అంబుద . (అ + అ = ఆ)

ఆ) గుణ సంధి –
సూత్రము ‘అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.
ఆ) మదోన్మాదము – మద + ఉన్మాదము – (అ + ఉ = ఓ)
ఈ) సరభసోత్సాహం = సరభస + ఉత్సాహం – (అ + ఉ = ఓ)

ఇ) వృద్ధి సంధి
సూత్రము అకారమునకు ఏ, ఐ లు పరమైన ‘ఐ’ కారం, ఓ, ఔ లు పరమైన ‘జై’ కారం ఆదేశమగును.
ఉ) గుణోద్ధత్యం – గుణ + ఔద్దత్యం – (అ + ఔ – ఔ)
ఊ) రసైకస్థితి : రస + ఏకసితి – (అ + ఏ = ఐ)

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

2. కింది పదాల్లో ఉత్వ, త్రిక, రుగాగమ, లులనల సంధులున్నాయి. పదాలు విడదీసి, సంధి జరిగిన తీరును చర్చించండి.
అ బంధమూడ్చి
ఆ) అవ్వారల
ఇ) భక్తురాలు
ఈ) బాలెంతరాలు
ఉ) గుణవంతురాలు
ఊ) దేశాల
ఋ) పుస్తకాలు
ఋా) సమయాన

ఉత్వ సంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు.
అ) బంధమూడ్చి = బంధము + ఊడ్చి – (ఉ + ఊ – ఊ)

త్రిక సంధి
సూత్రము :

  1. ఆ, ఈ, ఏ లు త్రికమనబడును – (ఆ + వారల)
  2. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు – (ఆ + వ్వారల)
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్చికమగు దీర్ఘమునకు హ్రస్వంబగు – (అవ్వారల)

ఆ) అవ్వారల = ఆ + వారల – త్రిక సంధి

రుగాగమ సంధి
సూత్రము :కర్మధారయము నందు తత్సమంబులకు ‘ఆలు’ ‘శబ్దం పరమగునపుడు అత్వంబునకు ఉత్వమును, – రుగాగమంబును అగును.
ఇ) భక్తురాలు : భక్త + ఆలు – భక్తురు(క్) + ఆలు
ఉ) గుణవంతురాలు – గుణవంత + ఆలు – గుణవంతురు(క్) + ఆలు

సూత్రము :పేదాది శబ్దములకు ‘ఆలు’ శబ్దం పరమగునపుడు రుగాగమంబగు.
ఈ) బాలెంతరాలు : బాలెంత + ఆలు – రుగాగమ సంధి

లు ల న ల సంధి
సూత్రము : లు ల న లు పరంబగునపుడు ఒకానొకచోట ముగాగమంబునకు లోపంబును, దాని పూర్వస్వరమునకు దీర్ఘమును విభాషనగు.
ఊ) దేశాల = దేశము + ల – (‘ము’ లోపం – దాని పూర్వపు ‘శ’ కు దీరం వచ్చింది.)
ఋ) పుస్తకాలు : పుస్తకము + లు – (‘ము’ లోపం – దాని పూర్వపు ‘క’ కు దీర్ఘం వచ్చింది.)
ఋా) సమయాన = సమయము + న – (‘ము’ లోపం – దాని పూర్వపు ‘య’ కు దీర్ఘం వచ్చింది.)

3. కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి. లక్షణాలను సరిచూసుకోండి. అ) అనుచున్ జేవుఱుమీజు కన్నుఁగవతో నాస్పందితోష్ఠంబుతో ఘన హుంకారముతో నటద్ర్భుకుటితో గర్జిల్లు నా భోలే శునిఁ జూడన్ ………
జవాబు:
ఈ పద్యపాదాలలో స్వభావోక్తి అలంకారం ఉంది. భానసలేశుని కోపాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణించారు కనుక ఇది స్వభావోక్తి అలంకారం.

4. కింది పద్యపాదాలకు గురులఘువులను గుర్తించి, గణవిభజనచేసి, అవి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి. లక్షణాలను చర్చించండి.

అ) ఆ – యేమీ యొక రాణివాసమును బుణ్యవాసమున్ దెచ్చినా
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 4
లక్షణాలు :

  1. ఈ పద్యపాదం ‘శార్దూలం’ వృత్తానికి చెందింది.
  2. యతి 13వ అక్షరం – ‘ఆ’ కు 13వ అక్షరమైన ‘జ్యా’ లో ‘య’ తో యతి.
  3. ప్రాస నియమం కలదు.
  4. 4 పాదాలుంటాయి.

ఆ) అనలజ్యోతుల నీ పతివ్రతలఁ బాపాచారులై డాయు భూ
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 5
లక్షణాలు :

  1. ఈ పద్యపాదం ‘మత్తేభం’ వృత్తానికి చెందింది.
  2. యతి 14వ అక్షరం – ‘అ’ కు 14వ అక్షరమైన ‘పాప + ఆచారులు’ లోని పరపదమైన ‘ఆచారులు’ లోని ‘ఆ’ తో యతి చెల్లినది.
  3. ప్రాస నియమం కలదు.
  4. 4 పాదాలుంటాయి.

5. కింది పదాలను విడదీయండి.
అ) వాజ్మయం = వాక్ + మయం – ‘క్’ స్థానంలో ‘ఙ’ వచ్చింది.
ఆ) రాణ్మహేంద్రవరం = రాట్ + మహేంద్రవరం – ‘ట్’ కు బదులుగా ‘ణ’ వచ్చింది.
ఇ) జగన్నాథుడు = జగత్ + నాథుడు – ‘త్’ కు బదులుగా ‘న’ వచ్చింది.

అంటే మొదటి పదంలోని కారం పోయి క వర్గ అనునాసికమైన (క, ఖ, గ, ఘ, ), ట కారం పోయి ట వర్గ అనునాసికమైన ‘ణ’ (ట, ఠ, డ, ఢ, ), ‘త’ కారం పోయి త వర్గ అనునాసికమైన ‘న’ (త, థ, ద, ధ, ) వచ్చాయి కదా! అలాగే మొదటి పదం చివర ‘చ’ కారం ఉంటే చ వర్గ అనునాసికమైన ‘ఞ’ (చ, ఛ, జ, ఝ, ), ‘ప’ కారం ఉంటే పవర్గ అనునాసికమైన ‘మ’ (ప, ఫ, బ, భ, ) వస్తాయి.

దీనిని సూత్రీకరిస్తే : క, చ, ట, త, ప వరాక్షరాలకు న, మ లు పరమైతే వాని వాని అనునాసికాక్షరాలు వికల్పంగా వస్తాయి. దీనినే ‘అనునాసిక సంధి’ అంటారు.

కింది పదాలను విడదీసి, అనునాసిక సంధి సూత్రంతో అన్వయించి చూడండి.
అ) తన్మయము
ఆ) రాణ్మణి
ఇ) మరున్నందనుడు
జవాబు:
అ) తన్మయము = తత్ + మయము . ‘త్’ కు బదులుగా ‘మ’ వచ్చింది.
ఆ) రాణ్మణి = రాట్ + మణి – ‘ట్’ కు బదులుగా ‘ణ’ వచ్చింది.
ఇ) మరున్నందనుడు = మరుత్ + నందనుడు – ‘త్’ కు బదులుగా ‘న’ వచ్చింది.
అంటే క, చ, ట, త, ప వర్గాక్షరాలకు న, మ లు పరమైతే వాని అనునాసికాక్షరాలు వికల్పంగా వచ్చును.

6. ఉపజాతి పద్యాల్లో తేటగీతి, ఆటవెలది పద్యాల లక్షణాలను తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు సీసపద్య లక్షణాలను పరిశీలిద్దాం.
తేటగీతి:

  1. ఇది ఉపజాతి పద్యం .
  2. దీనిలో 4 పాదాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోను వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి.
  4. 4వ గణం మొదటి అక్షరం యతి. ప్రాసయతి అయినా వేయవచ్చును.
  5. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 6

ఆటవెలది :

  1. ఇది ఉపజాతి పద్యం .
  2. దీనిలో 4 పాదాలు ఉంటాయి.
  3. 1వ పాదంలో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి.
  4. 3వ పాదంలో కూడా ఇలానే ఉంటాయి.
  5. 2వ పాదంలోను, 4వ పాదంలోను వరుసగా 5 సూర్యగణాలు ఉంటాయి.
  6. ప్రతి పాదంలోను యతి 4వ గణం మొదటి అక్షరం.
  7. ప్రాసయతిని అయినా వేయవచ్చును.
  8. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 7

సీసపద్యం :

సీసపద్యంలో ప్రతిపాదం రెండు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలో నాల్గేసి గణాల చొప్పున ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలుంటాయి. ఈ 8 గణాల్లో మొదటి ఆరు ఇంద్రగణాలు. చివరి రెండు సూర్యగణాలు. (పాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు, 2వ భాగంలో వరుసగా రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలుంటాయి.)
ఉదా :
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 8

లక్షణాలు :

  1. 4 పాదాలుంటాయి.
  2. ప్రతి పాదం 2 భాగాలుగా ఉంటుంది.
  3. మొదటి భాగంలో 4 గణాలుంటాయి. 2వ భాగంలో 4 గణాలుంటాయి.
  4. రెండు భాగాలలోను 3వ గణం మొదటి అక్షరం యతి. లేక ప్రాసయతి చెల్లుతుంది.
  5. మొదటి భాగంలో 4 ఇంద్రగణాలుంటాయి.
  6. 2వ భాగంలో 2 ఇంద్ర, 2 సూర్య గణాలుంటాయి.
  7. ప్రాస నియమం లేదు.
  8. 4 పాదాల (8 పాదభాగాలు) తర్వాత తేటగీతి గాని, ఆటవెలది గాని తప్పనిసరిగా ఉండాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

ఈ కింది పద్య పాదాన్ని గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి.

ధగధగ ద్దహనమధ్యము పూలరాసిగా
విహరించియున్న సాధ్వీమతల్లి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 9 AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 10

మీ పాఠంలోని 5వ పద్యం సీసం. ఆ పద్యం లక్షణాలు సరిచూడండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 10
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 11

అదనపు సమాచారము

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి:
1) భారతావని భారత + అవని – సవర్ణదీర్ఘ సంధి
2) దుశ్చరితాలోచన దుశ్చరిత + ఆలోచన – సవర్ణదీర్ఘ సంధి
3) పాపాచారులు = పాప + ఆచారులు – సవర్ణదీర్ఘ సంధి
4) భరతాంబ = భరత + అంబ – సవర్ణదీర్ఘ సంధి
5) మదీయాదర్శము = మదీయ + ఆదర్శము – సవర్ణదీర్ఘ సంధి
6) సూక్తి = సు + ఉక్తి – సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి :
7) బోన్ సలేశుడు = బోన్ సల + ఈశుడు – గుణసంధి
8) అజోల్లంఘన = ఆజ్ఞ + ఉల్లంఘన – గుణసంధి
9) ఉల్లంఘనోద్వృత్తి = ఉల్లంఘన + ఉద్వృతి – గుణసంధి

3. జశ్వ సంధి:
10) నటద్ర్భుకుటి = నటత్ + భ్రుకుటి – జత్త్వసంధి
11) భవదాజ్ఞ = భవత్ + ఆజ్ఞ – జత్త్వసంధి

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

4. అనునాసిక సంధి :
12) అసన్మార్గంబు = అసత్ + మార్గంబు – అనునాసిక సంధి

5. శ్చుత్వ సంధి:
13) దుశ్చరితము = దుస్ +చరితము – శ్చుత్వసంధి
14) దుశ్చరిత్రము = దుస్ + చారిత్రము – శ్చుత్వసంధి
15) అస్మచ్ఛబ్దము = అస్మత్ + శబ్దము – శ్చుత్వసంధి

తెలుగు సంధులు

1. అత్వ సంధి:
1) పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు – అత్వసంధి
2) మెట్టినిల్లు = మెట్టిన + ఇల్లు – అత్వసంధి

2. ఉత్వ సంధి:
3) తోడంపు = తోడు + అంపు – ఉత్వసంధి
4) పుయిలోడు = పుయిలు + ఓడు – ఉత్వసంధి

3. గసడదవాదేశ సంధి :
5) భాగ్యములు వోసి = భాగ్యములు + పోసి – గసడదవాదేశ సంధి
6) భిక్షగొన్న = భిక్ష + కొన్న – గసడదవాదేశ సంధి

4. నుగాగమ సంధి :
7) భగవానునుదయము= భగవాను + ఉదయము – నుగాగమ సంధి
8) కన్నుఁగవ = కన్ను + కవ (కన్ను + న్ + కవ) – నుగాగమ సంధి
9) ముసుంగుఁదెర = ముసుంగు + తెర (ముసుంగు + న్ + తెర) – నుగాగమ సంధి

AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన

5. యడాగమ సంధి:
10) మాయాజ్ఞ = మా + ఆజ్ఞ – యడాగమ సంధి
11) ఈ యాజ్ఞ = ఈ + ఆజ్ఞ – యడాగమ సంధి

సమాసాలు
AP SSC 10th Class Telugu Solutions Chapter 1 మాతృభావన 12

ప్రకృతి – వికృతి

జ్యోతి – జోతి
మర్యాద – మరియాద
రాట్టు – ఱేడు
ఈర్ష్య – ఈసు
రాశి – రాసి
బంధము – బందము
సూక్ష్మత – సుంత
బిక్ష – బిచ్చము, బికిరము
భక్తి – బత్తి
మణి – మిన్
భాగ్యము – బాగైం
రూపము – రూపు
ఛాయ – చాయ
భూమి – బూమి
పుత్రుడు – బొట్టె
రాజ్ఞి – రాణి
బ్రహ్మ – బమ్మ, బొమ్మ
దోషము – దోసము, దొసగు
పుణ్యము – పున్నెము
గృహము – గీము
భయము – పుయిలు
సూక్తి – సుద్ది
ద్వంద్వము – దొందము
ముఖము – మొగము
గౌరవము – గారవము
స్త్రీ – ఇంతి
రత్నము – రతనము
ఆజ్ఞ – ఆన
ఓష్ఠము – ఔడు

నానార్థాలు

1. బలము : సత్తువ, సేన, వాసన
2. తోడు : సహాయము, నీరువంటి వాటిని పైకి లాగడం, తోడబుట్టినవాడు
3. పాశము : తాడు, గుంపు, బాణము, ఆయుధము
4. పుణ్యము : ధర్మము, పవిత్రత, నీరు
5. సూత్రము : నూలిపోగు, తీగె, త్రాడు
6. బంధము : కట్ట, దారము, సంకెల, దేహము
7. రూపము : ఆకృతి, సౌందర్యము
8. చరణము : పాదము, కిరణము, పద్యపాదము
9. సంపద : ఐశ్వర్యము, సౌఖ్యము, లాభము, ధనము
10. ఛాయ : నీడ, పార్వతి, పోలిక
11. భిక్షము : బిచ్చము, కూలి, కొలువు
12. గౌరవము : బరువు, మన్నన, గొప్పతనము
18. సంతానము : బిడ్డ, కులము, వరుస
14. హరి : విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, గుఱ్ఱము, కోతి
15. దోసము : పాపము, తప్పు, లోపము
16. మర్యా ద : కట్టుబాటు, పొలిమేర, నడత, నిష్ఠ

పర్యాయపదాలు

1. తల్లి : జనయిత్రి, మాత, అమ్మ, జనని
2. ఆజ్ఞ : ఆదేశము, ఆన, ఉత్తరువు, ఆనతి, ఆజ్ఞప్తి
3. కన్ను : చక్షువు, నేత్రము, నయనము, అక్షి
4. పతివ్రత : సాధ్వి, పురంధి, పతిదేవత, సతి
5. దోషము : దోసము, దొసగు, తప్పు, అపరాధము
6. దేవతలు : అమరులు, వేల్పులు, విబుధులు, నిర్జరులు
7. అంబుధి : ఉదధి, పారావారము, కడలి, సముద్రము
8. హరి : విష్ణువు, చక్రి, నారాయణుడు, వైకుంఠుడు
9. బ్రహ్మ : పద్మభవుడు, చతుర్ముఖుడు, నలువ
10. కాంత : స్త్రీ, వనిత, చెలువ, మహిళ, ఇంతి, ఆడుది, యువతి
11. బిడ్డ : కొడుకు, శిశువు, బాలుడు
12. అంబుదము : మేఘము, మొగులు, అంభోదము, జలదము, ఘనము
13. అనలము : అగ్ని, దహనము, శుచి, వహ్ని
14. ముఖము : మొగము, ఆననము, వదనము, మోము
15. భూమి : ధరణి, అవని, ధర, పృథివి

వ్యుత్పత్త్యర్థాలు

1. అంబుదము : నీటినిచ్చునది (మేఘము)
2. పురంధి : గృహమును ధరించునది (ఇల్లాలు)
3. పతివ్రత : పతిని సేవించుటయే వ్రతముగా గలది (సాధ్వి)
4. జనని : సంతానమును ఉత్పత్తి చేయునది (తల్లి)
5. దహనము : కాల్చుటకు సాధనమైనది (అగ్ని)

కవి పరిచయం

పేరు : డా|| గడియారం వేంకటశేష శాస్త్రి

తల్లితండ్రి : తల్లి నరసమాంబ, తండ్రి రామయ్య, కడప జిల్లా, జమ్మలమడుగు తాలుకా
నెమళ్ళ దిన్నె గ్రామంలో 1894లో జన్మించారు. కడప మండలం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో తెలుగు పండితులుగా
పనిచేశారు. వీరు శతావధాని.

రచనలు : రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని కావ్యాలు, నాటకాలు రచించారు. ‘శ్రీ శివభారతం’ వీరికి చాలా పేరు తెచ్చిన కావ్యం. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర్యకాంక్షను అణువణువునా రగుల్కొల్పిన మహాకావ్యం ఇది. మురారి, పుష్పబాణ విలాసము, వాస్తు జంత్రి (అముద్రిత వచన రచన), మల్లికామారుతము, శ్రీనాథ కవితా సామ్రాజ్యము (విమర్శ), రఘునాథీయము అనే కావ్యాలు రచించారు.

బిరుదులు :
కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనేవి వారి బిరుదులు.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1 : కంఠస్థ పద్యం

శా॥ “ఆ యేమీ ? యొక రాణివాసమును బుణ్యవాసమున్ దెచ్చినా
వా? యే హైందవుఁడైన నీ గతి నమర్యాదన్ బ్రవర్తించునే?
మా యాజ్ఞన్ గమనింపవో ? జయ మదోన్మాదంబునన్ రేఁగి, నీ
యాయుస్సూత్రము లీవ క్రుంచుకొనేదో ? యౌధ్ధత్య మోర్వన్ జుమీ”
ప్రతిపదార్థం :
ఆ – యేమీ? = ఆ, ఏమిటీ? (ఆశ్చర్యం, కోపంతో)
పుణ్యవాసముల్ (పుణ్య + ఆవాసమున్) = పుణ్యానికి నిలయమైన
ఒక = ఒక
రాణివాసమును = అంతఃపురమును (మహారాణిని)
తెచ్చినావా? = బందీగా తీసుకొని వచ్చావా?
ఏ, హైందవుడు + ఐనన్ = ఏ హిందువైనా (భారతీయుడెవరైనా)
ఈ గతిన్ = ఈ విధంగా
అమర్యాదన్ ప్రవర్తించునే = గౌరవం లేకుండా
ప్రవర్తించును + ఏ = ప్రవర్తిస్తాడా? (ప్రవర్తించడు)
మా + ఆజ్ఞన్ = మా ఆజ్ఞను (రాజాజ్ఞను)
గమనింపవు + ఓ = పట్టించుకోవా?
జయ = జయం వలన
మద = గర్వంతో
ఉన్నాదంబునన్ = మితిమీరిన పిచ్చితనముతో
రేఁగి = విజృంభించి
నీ = నీ యొక్క
ఆయుస్సూత్రములు = ఆయుర్దాయపు నూలిపోగులు (ప్రాణాలు)
ఈవ త్రుంచుకొనెదు + ఓ = త్రెంచుకొంటావా?
ఔద్ధత్యము = గర్వంతో చేసే పనులను
ఓర్వన్ = సహించను
చుమీ = సుమా!

భావం :
“ఆ-ఏమిటీ? పుణ్యానికి నిలయమైన ఒక రాణి వాసాన్ని బంధించి తీసుకొనివచ్చావా? ఏ భారతీయుడైనా ఈ విధంగా గౌరవం లేకుండా ప్రవర్తిస్తాడా? రాజాజ్ఞను కూడా పట్టించుకోవా? జయం వలన గర్వంతో, మితిమీరిన పిచ్చితనంతో విజృంభిస్తావా? నీ ప్రాణాలు నీవే తెంచుకొంటావా? గర్వాన్ని సహించను సుమా !” అని శివాజీ, సో దేవునితో ఆగ్రహంగా అన్నాడు.

పద్యం – 2

మ|| | అనుచున్ జేవుజు మీ జు కన్నుఁగవతో నాస్పందితోష్ణంబుతో
ఘన హుంకారముతో నటద్భుకుటితో గర్జిల్లు నా భోసలే
శునిఁ జూదన్ బుయిలోడెఁ గొల్వు శివుఁడీసున్ గుత్తుకన్ మ్రింగి, బో
రన నవ్వారల బంధ మూడ్చి గొని తేరన్ బంచె సోన్ దేవునిన్
ప్రతిపదార్థం :
అనుచున్ = శివాజీ అలా హెచ్చరిస్తూ (ఆ విధంగా చెపుతూ)
జేవుఱుమీటు = జేగురు రంగును (ఎరుపు రంగును) అతిశయించే (జేగురు రంగు కంటే ఎఱ్ఱగా నున్న)
కన్నుఁగవతోన్ = కనుల జంటతో
ఆస్పందదోష్ఠంబుతోన్; ఆస్పందత్ = కొలదిగా కదులుతున్న
ఓష్ఠంబుతోన్ = పెదవితో
ఘనహుంకారముతోన్ = గొప్ప హుంకార ధ్వనితో
నటద్ర్భుకుటితోన్; నటత్ = నాట్యము చేయుచున్న (బాగా కదలి ఆడుచున్న)
భ్రుకుటీతోన్ = కనుబొమల ముడితో
గర్జీల్లు = గర్జిస్తున్న
ఆ ఫోన్సలేశునిన్ (ఆ ఫోన్సల + ఈశునిన్) = ఆభోంసల వంశ ప్రభువైన శివాజీని
చూడన్ = చూడ్డానికి
కొల్వు = రాజసభ
పుయిలోడెన్ = జంకింది (భయపడింది.) (నిశ్చేష్టులయ్యారు)
శివుడు = శివాజీ
ఈసున్ = (తన) కోపాన్ని
కుత్తుకన్ = గొంతుకలో
మ్రింగి = అణచుకొని
బోరనన్ = శీఘ్రముగా (ఇది ‘బోరునన్’) అని ఉండాలి.)
అవ్వారల = వారి యొక్క (కళ్యాణి సర్దారు యొక్క ఆతని అంతఃపురకాంత యొక్క
బంధమూడ్చి (బంధము + ఊడ్చి) – సంకెలలు తొలగించి,
కొనితేరన్ = తీసికొనిరావడానికి (సభలోకి తీసుకురావడానికి)
సోన్ దేవునిన్ = (తన సైన్యాధిపతియైన, వారిని బంధించి తెచ్చిన) సోన్ దేవుడిని
పంచెన్ = ఆజ్ఞాపించెను.

భావం:
అంటూ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, గొప్ప హుంకారముతో, కదలియాడే కనుబొమ్మల ముడితో, గర్జిస్తున్న ఆ ఫోన్సలేశుడైన శివాజీని చూడ్డానికి సభలోనివారు భయపడ్డారు. తరువాత శివాజీ తన కోపాన్ని గొంతుకలో అణచుకొని, వెంటనే వారి సంకెళ్లను తొలగించి, తీసుకొని రమ్మని, సో దేవుడిని ఆజ్ఞాపించాడు.

పద్యం – 3

మ|| | త్వరితుండై యతఁ డట్టులే నలిపి “దేవా! నన్ను మన్నింపు; మీ
సరదారున్ గొని తెచ్చుచో సరభసోత్సాహంబు కగ్గప్పె; దు
శృరితాలోచన లేదు, లేదు భవదాజా లంఘనోద్వృత్తి; మీ
చరణద్వంద్వమునాన” యంచు వినిపించన్, సుంత శాంతించుచున్
ప్రతిపదార్థం :
త్వరితుండు + ఐ = తొందర కలవాడై
అతడు = ఆసోన్ దేవుడు
అట్టులే = ఆ విధంగానే (శివాజీ చెప్పినట్లుగానే)
సలిపి = చెసి
దేవా = దేవా (శివాజీని దైవమా ! అని సంబోధించి)
నన్ను = నన్ను (సోన్ దేవుని)
మన్నింపుము = అపరాధమును క్షమింపుము
ఈ సరదారున్ = (ఓడిపోయిన) ఈ వీరుడిని
కొని తెచ్చుచో = తీసుకొని వచ్చేటపుడు
సరభస + ఉత్సాహంబు = ఉవ్విళ్ళూరు ఉత్సాహము
కన్దప్పె = కళ్లకు కమ్మేసింది
దుస్+చరిత + ఆలోచన = చెడు చేయాలనే తలంపు
లేదు = లేదు
మీ = తమ యొక్క
చరణద్వంద్వంబులు = పాదాలు
ఆన = సాక్షి (ఒట్టు)గా
భవత్ = తమ యొక్క
ఆజ్ఞ = ఆజ్ఞను
ఉల్లంఘన = అతిక్రమించాలనే
ఉద్వృత్తి = గర్వము
లేదు = లేదు
అంచు = అనుచు
వినిపించన్ = నివేదించగా
సుంత = కొద్దిగా
శాంతించుచున్ – శాంతిని పొందినవాడై (కోపం తగ్గినవాడై)

భావం :
శివాజీ ఆజ్ఞాపించిన పనిని సోదేవుడు తొందరగా చేశాడు. “దేవా! నన్ను మన్నించండి. ఓడిపోయిన ఈ వీరుడిని బంధించి తెచ్చేటప్పుడు ఉవ్విళ్ళూరు ఉత్సాహం కళ్లకు కమ్మేసింది. మీ పాదాల సాక్షిగా నాకు చెడు చేయాలనే ఆలోచన లేదు. తమ ఆజ్ఞను అతిక్రమించాలనే గర్వంలేదు.” అని నివేదించగా శివాజీ కొద్దిగా శాంతించాడు.

పద్యం – 4 : కంఠస్థ పద్యం

*మ|| శివరాజంతట మేల్ముసుంగుఁ దెరలో – స్నిగ్జాంబుదద్ఛాయలో
నవసౌదామినిఁ బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గా
రవముల్ వాజఁగఁ జూచి వల్కె “వనితారత్నంబు లీ భవ్యహైం
దవభూజంగమ పుణ్యదేవతలు; మాతా! తప్పు సైరింపుమీ !”
ప్రతిపదార్థం :
శివరాజు = శివాజీ మహారాజు
అంతటన = అప్పుడు
మేల్ముసుంగుఁదెరలోన్; మేల్ముసుంగు = సువాసినీ స్త్రీలు వేసుకొనే మేలు ముసుగు యొక్క (బురఖా)
తెరలోన్ = తెరలోపల
స్నిగ్దాంబుదచ్ఛాయలోస్, (స్నిగ్ధ+ అంబుద + ఛాయలోన్) స్నిగ్ధ = దట్టమైన
అంబుద = మేఘము యొక్క
ఛాయలోన్ = నీడలో (మాటున నున్న)
నవసౌదామినిన్ = కొత్త మెరుపు తీగను
పోలు = పోలినట్లు ఉన్న
ఆ, యవన కాంతారత్నమున్ = ఆ రత్నము వంటి యవనకాంతను (మహమ్మదీయ స్త్రీని)
భక్తి గౌరవముల్ = భక్తియునూ, గౌరవమునూ
పాఱగన్ + చూచి = స్ఫురించేటట్లు చూసి
పల్కెన్ = ఈ విధంగా అన్నాడు
వనితారత్నంబులు = రత్నముల వంటి స్త్రీలు (శ్రేష్ఠులైన స్త్రీలు)
ఈ = ఈ
భవ్య హైందవ భూ జంగమ పుణ్యదేవతలు; భవ్య = శుభప్రదమైన
హైందవ భూ = భారత భూమిపై
జంగమ = సంచరించే (తిరుగాడే)
పుణ్యదేవతలు = పుణ్యప్రదమైన దేవతల వంటివారు
మాతా! = అమ్మా
తప్పున్ = మా వారు చేసిన తప్పును
సైరింపుమీ = మన్నింపుము (క్షమింపుము)

భావం :
శివాజీ మహారాజు అప్పుడు మేలు ముసుగు తెరలో దట్టమైన నీలి మేఘం వెనుక ఉన్న మెరుపు తీగవంటి యవన కాంతను భక్తి గౌరవాలతో చూస్తూ ఇలా అన్నాడు. “స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్యదేవతలు. అమ్మా ! మా తప్పును మన్నింపుము.”

చారిత్రక విశేషం :
అబ్బాజీసో దేవుడు అనే శివాజీ యొక్క సైన్యాధిపతి ‘కళ్యాణి’ కోటను పట్టుకొన్నాడు. అక్కడ అతడు ఒక అందమైన అమ్మాయిని బందీగా పట్టుకొన్నాడు. ఆ అమ్మాయి కళ్యాణి కోటకు గవర్నరు (సర్దారు) అయిన మౌలానా అహమ్మదుకు కోడలు. ఆ అమ్మాయిని సో దేవుడు శివాజీకి బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు శివాజీ ఆ అమ్మాయితో “అమ్మా! నా తల్లి నీ అంత అందగత్తె అయి ఉన్నట్లయితే, నేను కూడా నీ అంత అందంగా కనబడేవాడిని” అని అన్నాడు. శివాజీ ఆ యవన కాంతను తన కూతురుగా ఆదరించాడు. ఆమెకు వస్త్రాలు ఇచ్చి, ఆమెను ఆమె ఇంటికి – బీజాపూరుకు పంపాడు. (ఇది చరిత్రలలో చెప్పబడింది)

పద్యం – 5

సీ॥ హరి హర బ్రహ్మలం బురిటిబిడ్డలం జేసి
జోలంబాడిన పురంద్రీలలామ,
యమధర్మరాజు పాశముం ద్రుంచి యదలించి
పతిభిక్ష గొన్న పావనచరిత్ర,
ధగధగ దహనమధ్యము పూలరాసిగా
విహరించియున్న సాధ్వీమతల్లి,
పతి నిమిత్తము సూర్యభగవానును దయంబు
నరికట్టి నిలుపు పుణ్యములవంట,
తే|| అట్టి యెందతో భరతాంబ యాఁదుబిద్ద
లమల పతిదేవతాత్వ భాగ్యములు వోసి
పుట్టినిలు మెట్టినిలుఁ బెంచు పుణ్యసతులు
గలరు, భారతావని భాగ్యకల్పలతలు
ప్రతిపదార్థం :
హరి హర బ్రహ్మలన్ = విష్ణువును, శివుని, బ్రహ్మను
పురిటి బిడ్డలన్ + చేసి = పసిపిల్లలుగా చేసి
జోలన్ = జోలపాటను
పాడిన = పాడినటువంటి
పురంధీలలామ = శ్రేష్ఠురాలైన గృహిణి (అనసూయ)
యమధర్మరాజు = మృత్యుదేవత యొక్క
పాశమున్ = త్రాడును
త్రుంచి = తెంచి
అదలించి = గద్దించి
పతిభిక్షన్ = భర్తను భిక్షగా
కొన్న = సంపాదించిన
పావన చరిత్ర = పవిత్రమైన చరిత్ర గలది; (సావిత్రి)
ధగధగత్ = ధగధగ మండుచున్న
దహన మధ్యము = చితి మధ్యభాగము
పూలరాసిగా = పూలకుప్ప వలె
విహరించియున్న = సంచరించి ఉన్నటువంటి
సాధ్వీమ తల్లి = శ్రేష్ఠురాలైన స్త్రీ (సీత)
పతి నిమిత్తము = పతి కొరకు
సూర్యభగవానుని = సూర్యదేవుని యొక్క
ఉదయంబును = ఉదయమును
అరికట్టి = నిరోధించి
నిలుపు = నిలిపిన
రతాంబ
పుణ్యముల పంట = తల్లిదండ్రుల పుణ్యఫలము (సుమతి)
అట్టి = అటువంటి
ఎందఱో = ఎంతోమంది
భరతాంబ = భరతమాత యొక్క
ఆఁడుబిడ్డలు = స్త్రీ సంతానం
అమల = స్వచ్చమైన
తిదేవతాత్వ = పతివ్రతా ధర్మమనెడు
భాగ్యములు + పోసి = సంపదలను ఇచ్చి
అట్టిన + ఇలున్ = పుట్టినింటిని
పెట్టిన + ఇలున్ = అత్తవారింటిని
పెంచు = అభివృద్ధి చేయు
భరత + అవని = భారతదేశము యొక్క
భాగ్య కల్పలతలు = సంపద అనెడు దేవతావృక్షాల వంటి
అణ్యసతులు = పుణ్యాత్ములైన స్త్రీలు
కలరు = ఉన్నారు

భావం :
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పసిపిల్లలుగా చేసి ద్రపుచ్చినది అనసూయ అను పేరు గల ఒక గృహిణి. దుమధర్మరాజు పాశమును కూడా ట్రెంచి, గద్దించి, పతి పాణాలు సాధించిన పవిత్రమైన చరిత్ర కలది సావిత్రి. నిప్పుల రాశి మధ్యను పూలరాశిగా సంచరించిన శ్రేష్ఠురాలైన స్త్రీ సీత. -తిప్రాణాలు కాపాడడానికి సూర్యోదయాన్ని నిలిపిన అణ్యాత్మురాలు సుమతి. అటువంటి భరతమాత సంతానమైన స్త్రీలు స్వచ్ఛమైన పతివ్రతలు. వారి పాతివ్రత్య మహిమతో అట్టింటిని, అత్తవారింటిని అభివృద్ధి చేస్తున్నారు. వారు ఈ కారతదేశపు సంపదలనెడు దేవతావృక్షాలు. అటువంటి అణ్యస్త్రీలు ఉన్నారు.

ఇవి తెలుసుకోండి

1. అనసూయ :
అత్రి మహాముని భార్య. ఈమెను పరీక్షించ డానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రయత్నించారు. వారిని ముగ్గురినీ పసిపిల్లలుగా మార్చింది. వారు కోరినట్లే లాలించింది. ఆమె పాతివ్రత్యానికి దేవతలు సంతోషించారు.

2. సావిత్రి :
సత్యవంతుని భార్య, ‘సత్యవంతుడు మరణిస్తాడు. యమధర్మరాజుని ప్రార్థించి, మెప్పించి, వరాలు పొంది, తన భర్త ప్రాణాలు తిరిగి తెచ్చి, భర్తను బ్రతికించిన మహా పతివ్రత సావిత్రి.

3. సుమతి :
కౌశికుడనే బ్రాహ్మణుని భార్య. అతడు కుష్టురోగి. అతని కోరికపై ఒకచోటుకు తీసుకొని వెడుతోంది. తట్టలో కూర్చోబెట్టుకొని, తలపై పెట్టుకొని, మోసుకొని వెడుతోంది. చీకటిలో అతని కాలు మాండవ్య మహామునికి తగిలింది. సూర్యోదయానికి మరణించాలని శపించాడు. సూర్యోదయం కాకూడదని ఆమె అంది. సూర్యోదయం ఆగిపోయింది.

4. దేవతావృక్షాలు :
కోరిన వస్తువులిచ్చెడు దేవతామ్మకాలు అయిదు. అవి :
1. మందారము,
2. పారిజాతము,
3.సంతానము,
4. కల్పవృక్షము,
5.హరిచందనము.

పద్యం – 6 : కంఠస్థ పద్యం

*మ | అనలజ్యోతుల నీ పతివ్రతలఁ బాపాచారులై దాయు భూ
జనులెల్లన్ నిజసంపదల్ దొలుంగి యస్తద్వసులై పోరి? వి
శనమే నిల్చునా ? మున్నెఱుంగమె పులస్త బ్రహ్మసంతాన? మో
జననీ! హైందవ భూమి నీ పగిది దుశ్చరిత్రముల్ సాగునే?
ప్రతిపదార్థం :
అనల జ్యోతులన్ – అగ్ని జ్వా లల వంటి
ఈ పతివ్రతలన్ = ఈ పతివ్రతలను
పాపాచారులై (పాప + ఆచారులు + ఐ) = అపచారం చేసేవారై
డాయు = కలిసే
భూజనులు + ఎల్లన్ = భూమిపైనున్న ప్రజలు అందరునూ
నిజ సంపదల్ = తమ సంపదలను
తొఱగి = వీడి (పోగొట్టుకొని)
అసద్వస్తులై (అసద్వస్తులు + ఐ) = సర్వ నాశనమైనవారై
పోరె = పోకుండా ఉంటారా?
విత్తనమే = విత్తనము (వారి వంశవృక్షం యొక్క విత్తనం)
నిల్చునె = నిలుస్తుందా ? (అనగా వంశం నిలుస్తుందా?)
మున్ను = పూర్వం
పులస్త్రబ్రహ్మ సంతానమున్ = పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడైన రావణుని గూర్చి
ఎఱుంగమై = మనకు తెలియదా?
హైందవ భూమిని = భారత భూమియందు
ఈ పగిది = ఇటువంటి
దుశ్చారిత్రముల్ = చెడు పనులు (దుశ్చర్యలు)
సాగునే = సాగుతాయా? (సాగవు)

భావం :
ఓ తల్లీ ! అగ్ని జ్వా లల వంటి పతివ్రతల పట్ల అపచారం చేసేవారు, తమ సంపదలు పోగొట్టుకొని, సర్వ నాశనం కారా? అసలు వారి వంశం నిలుస్తుందా? (విత్తనంతో సైతంగా నశించదా?) పులస్తబ్రహ్న సంతానమైన రావణాసురుని పతనం గురించి మనకు తెలియదా? భారతభూమిపై ఇటువంటి దుశ్చర్యలు సాగుతాయా? (సాగవు)

పద్యం -7

తే|| యవన పుణ్యాంగనామణి వగుదుగాక
హైందవులపూజ తల్లియట్లందరాదె?
నీదురూపము నాయందు లేద యైనం
గనని తల్లివిగా నిన్ను గారవింతు
ప్రతిపదార్థం :
యవన = యవన జాతికి చెందిన
పుణ్య + అంగనా మణివి = శ్రేష్ఠమైన పుణ్యస్త్రీవి
అగుదుగాక = అయిన దానివి
తల్లి + అట్లు = మా యొక్క తల్లివలె
హైందవుల = హిందూదేశ వాసుల యొక్క
పూజ = పూజను
అందరాదె = స్వీకరించరాదా ! (స్వీకరించు)
నీదు రూపము = నీ పోలిక
నా + అందు = నాలో
లేదు + ఆ = లేదు
ఐనన్ = ఐనప్పటికీ
కనని = నాకు జన్మనీయని
తల్లివిగా = నా తల్లిగా
నిన్ను = నిన్ను
గారవింతు = గౌరవిస్తాను

భావం:
యవన జాతికి చెందిన పుణ్యస్త్రీవి. అయినా హిందువుల పూజలను మా తల్లివలె స్వీకరించు. నీ పోలిక నాలో లేదు. అయినా నాకు జన్మనివ్వని తల్లిగా నిన్ను గౌరవిస్తాను.

పద్యం – 8: కంఠస్థ పద్యం

*శా॥ మా సర్దారుడు తొందరన్ బడి యసన్మార్గంబునన్ బోయి, నీ
దోసంబున్ గని నొచ్చుకోకు, నినుఁ జేరున్ నీ గృహం బిప్పుడే,
నా సైన్యంబును దోడుగాఁ బనిచెదన్, నాతల్లిగాఁ దోడుగా
దోసిళ్లన్ నడిపింతు; నీ కనులయందున్ దాల్ని సారింపుమీ!
ప్రతిపదార్థం :
మా సర్దారుడు = మా సర్దార్ సో దేవుడు
తొందరన్ బడి = తొందరపాటుపడి
అసన్మార్గంబునన్ = తప్పుడు మార్గంలో
(అసత్ + మార్గంబునన్) పోయెన్ = వెళ్ళాడు. (పొరపాటున నిన్ను బంధించి తెచ్చాడు)
ఈ దోసంబున్ = ఈ దోషాన్ని
కని = చూచి
నొచ్చుకోకు = బాధపడకు
ఇప్పుడే = ఇప్పుడే
నినున్ = నిన్ను
నీ గృహంబున్ = నీ ఇంటిని (నీ ఇంటికి)
చేరున్ = చేరుస్తాను
నా సైన్యంబున్ = నా సైన్యాన్ని
తోడుగాస్ = నీకు సాయంగా
పనిచెదన్ = పంపిస్తాను
నా తల్లిగాన్ = నా యొక్క తల్లివలెనూ
తోడుగాన్ = నా తోడబుట్టిన సోదరిగానూ
దోసిళ్లన్ = (నా) అరచేతులపై
నడిపింతున్ = నడిపిస్తాను (నిన్ను కాలుక్రింద పెట్టకుండా నా అరచేతులపై సగౌరవంగా నడిపించి మీ ఇంటికి పంపిస్తాను)
నీ కనులయందున్ = నీ కళ్లల్లో
తాల్మిన్ = ఓర్పును
సారింపుమా = ప్రసరింప చేయుము. (చూపించుము)

భావం :
మా సర్దారు తొందరపడి తప్పు మార్గంలో నడిచాడు. ఈ దోషాన్ని చూచి బాధపడకు. నిన్ను నీ ఇంటికి ఇప్పుడే చేరుస్తాను. నా సైన్యాన్ని నీకు తోడుగా పంపిస్తాను. నిన్ను నా కన్నులలో ఓరిమిని చూపు. నన్ను సహించి క్షమించు.

పద్యం – 9

మ|| అని కొందాడి, పతివ్రతా హిత సపర్యాధుర్యుందాతండు యా
వన కాంతామణి కరసత్కృతు లొనర్పన్ వేసి, చేసేతఁ జి
క్కిన సర్దారుని గారవించి హితసూక్తిన్ బల్కి బీజాపురం
బునకున్ బోవిదే – వారితోఁ దనబలంబుల్ కొన్ని వాదంపుచున్.
ప్రతిపదార్ధం :
అని = పై విధంగా పలికి
కొండాడి = స్తుతించి
పతివ్రతా = పతివ్రతల యొక్క
హిత = ఇష్టమునకు
సపర్యా = పూజ అనెడు
ధుర్యుడు = భారము వహించువాడు
ఆతండు = ఆ శివాజీ
యావన = యవన సంబంధమైన
కాంతామణికి = శ్రేష్ఠురాలైన ఆ స్త్రీకి
అర్హ = తగినటువంటి
సత్కృతులు = గౌరవాదరాలు
ఒనర్పన్ = అతిశయించునట్లు
చేసి = చేసి
చేత + చేత = చేతులారా
చిక్కిన = తనకు బందీ అయిన
సర్దారుని గారవించి = గౌరవించి
హిత = మంచిని కల్గించే
సు + ఉక్తిన్ – మంచి మాటను
పల్కి = చెప్పి
తన బలంబుల్ = తన సైన్యము
కొన్ని = కొంత
వారితో = ఆ యవన దంపతులతో
తోడు + అంపుచున్ – సహాయంగా పంపుతూ
బీజాపురంబునకున్ = బీజాపూర్‌కు
పోన్ + విడా : పోవుటకు విడిచిపెట్టెను.

భావం :
శివాజీ పై విధంగా ఆ యవనకాంతను స్తుతించాడు. పతివ్రతల ఇష్టానికి తగినట్లు పూజించాడు. ఆ యవనకాంతకు తగిన గౌరవ మర్యాదలు చేశాడు. తనకు చిక్కిన వీరుడైన ఆమె భర్తను గౌరవించాడు. మంచి మాటలు చెప్పాడు. వారికి సహాయంగా తన సైన్యం కొంత పంపాడు. వారిని బీజాపూర్ వెళ్ళడానికి విడిచి పెట్టాడు.

పద్యం – 10

శివరా అంతట సోనదేవుమొగమై సీరత్నముల్ పూజ్య, లే
యవమానంబు ఘటింపరా, దిది మదీయాదర్శ మస్మచ్చమూ
ధవు లీయాజ్ఞ నవశ్య మోమవలె; నీతాత్పర్యమున్ జూచి, లో
కువ చేకూరమి నెంచి, నీయెద దొసంగు బ్లేమి భావించితిన్”
(అని వాక్రుచ్చెను.)
ప్రతిపదార్ధం :
అంతట = అంతలో
శివరాజు = ఛత్రపతి శివాజీ
సోనదేవు మొగమై = సో దేవును వైపు తిరిగి
స్త్రీ రత్నముల్ = శ్రేష్ఠులైన స్త్రీలు
పూజ్యులు = పూజింప తగినవారు
ఏ అవమానంబు = ఏ విధమైన అవమానమును
ఘటింపరాదు = జరుగరాదు
ఇది = ఈ పద్దతి
మదీయ = నా యొక్క
ఆదర్శము = ఆశయము
అస్మ త్ = నా యొక్క
చమూధవులు = సైన్యాధికారులు
ఈ + ఆజ్ఞను = ఈ ఉత్తర్వును
అవశ్యము = తప్పనిసరిగా
ఓమవలె = రక్షించాలి
నీ తాత్పర్యమున్ = నీ భావమును
చూచి = పరిశీలించి
లోకువ = తక్కువ
చేకూరమిన్ = కలుగపోవుటను
ఎంచి = పరిశీలించి
నీ + ఎడ = నీ పట్ల
దొసంగుల్ + లేమి = తప్పులు లేకపోవుటను
భావించితిన్ = గ్రహించితిని

భావం :
అపుడు ఛత్రపతి శివాజీ సో దేవుని వైపు తిరిగి, “స్త్రీలు పూజ్యనీయులు. వారికి ఏ అవమానం జరగకూడదు. ఇది నా ఆశయం. మన సైన్యాధికారులందరూ ఈ ఆజ్ఞను రక్షించాలి. నీ భావం గ్రహించాను. మమ్ము తక్కువ చేయక పోవుటను తెలుసుకొన్నాను. నీ తప్పు లేదని గ్రహించాను” అన్నాడు.

AP SSC 10th Class Hindi शब्दकोश

AP State Board Syllabus AP SSC 10th Class Hindi Textbook Solutions शब्दकोश Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Hindi शब्दकोश

अजीब = విచిత్రమైన, amazing (संसार में अजीब घटनाएँ घटती हैं।)
अमोलक = అమూల్య మైన, priceless (प्रकृति एक अमोलक धन है।)
उन्मूलन = నిర్మూలన, abolishment (कुरीतियों का उन्मूलन करना चाहिए।)
उलझन = సమస్య, trouble (साहसी व्यक्ति उलझन से नहीं घबराता |)
ओजस्वी = ఉత్సాహపరిచేలా, energetic (दिनकर जी की कविताएँ ओजस्वी होती हैं।)
क्रंदन = ఏడ్చుట, weaping (अकाल के कारण किसान क्रंदन करने लगे।)
कचोट = బాధ, pinch (गरीबों के प्रति गाँधीजी के हृदय में कचोट रही।)
क्लेश = కష్టములు, problems (हमें हँसते हुए क्लेश का सामना करना चाहिए।)
कारगर = ప్రయోజనకరమైన, useful (देश में प्रौढ़ शिक्षा कारगर सिद्ध हुई।)
कुहासा = మంచు, fog (‘सरदी के दिनों में चारों ओर कुहासा छा जाता है।)
घन = మబ్బులు, cloud (मोर घन को देखकर नाचने लगे।)
जिज्ञासा = తెలుసుకోవాలనే కోరిక, curiosity (बालकों में जानने की जिज्ञासा होती है।)
टापू = చిన్న దీది, Island (दिविसीमा कृष्णा नदी में स्थित एक टापू है।)
तम = చీకటి, darkness (दीपक की रोशनी रात के तम को दूर करती है।)
तबाही = ధ్వంసం, destruction (सुनामी के कारण राज्य में तबाही मच गयी।)
तथ्य = సరియైన, accurate (गाँधीजी आजीवन तथ्य के मार्ग पर चले।)
दादुर = కప్ప, frog (वर्षा ऋतु में दादुर की टर्र – टर्र सुनायी देती है।)
धवल = తెల్లని, milky (बर्फ से ढके हिमालय धवल दिखायी देते हैं।)

AP SSC 10th Class Hindi शब्दकोश

नफ़रत = అసహ్యము, hate (हमें किसी से नफ़रत नहीं करनी चाहिए।)
नींव = పునాది, foundation (नेहरूजी ने नागार्जुन सागर बाँध की नींव डाली।)
न्यस्त = వ్యాపించిన, spread (प्रकृति सुंदरता से न्यस्त है।)
पावन-धाम = పవిత్ర దేశము, holy place (विद्यालय एक पावन धाम है।)
बास = సువాసన, fragrance (फूलों में बास होती है।)
भ्रष्टाचार = అవినీతి, corruption (भ्रष्टाचार को जड़ से मिटाना चाहिए।)
भिश्ती = మేస్త్రీ, mason (भिश्ती दीवार बनाता है।)
भेंट = కానుక, gift (जन्मदिन के अवसर पर भेंट दिये जाते हैं।)

AP SSC 10th Class Hindi शब्दकोश

मटमैला = వెలసిపోయినట్లుగా, fade (कपड़ा मटमैला हो गया है।)
मूक = మౌనము, silent (हमें अन्याय के समय मूक नहीं रहना चाहिए।)
रज = మట్టి, dust (वर्षा का पानी रज को बहा ले जाता है।)
रौनक़ = మెరుపు, charm (ईद के दिन चारों ओर रौनक़ छा जाती है।)
वारि = నీరు, water (वारि ही जीवन का आधार है।)
विनीत = వినయము, humble (सज्जन विनीत होते हैं।)
संचित = సమకూర్చుట, collect (हमें विद्या धन संचित करना चाहिए।)
संशोधन = సవరణ, amendment (समय – समय पर क़ानून में संशोधन हो रहे हैं।)
सरित्पति = సముద్రము, sea (नदियाँ सरित्पति में जाकर मिलती हैं।)
साक्षात्कार = పరిచయ కార్యక్రమము, interview (छात्रों ने राष्ट्रपति का साक्षात्कार लिया।)
ह्रास = పతనము, destroy (युद्धों से ह्रास होता है।)

AP SSC 10th Class Hindi निबंध लेखन

AP State Board Syllabus AP SSC 10th Class Hindi Textbook Solutions निबंध लेखन Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Hindi निबंध लेखन

1. समाचार पत्र

क) प्रस्तावना :
समाचार पत्र आधुनिक जीवन का अंग बन गया है। एक दिन भी समाचार पत्र न आए तो जीवन नीरस लगने लग जाता है। एक समाचार पत्र विविध विषयों पर ढेर सारी रोचक, ज्ञानवर्धक तथा लाभदायक सामग्री उपलब्ध करवाता है।

ख) समाचार पत्रों का प्रकाशन :
समाचार पत्र भी अपने आप में आश्चर्य की चीज़ है। देश विदेश की सारी खबरें कागज़ के कुछ पत्रों में सिमटकर सुबह होते ही आपके घर पहुँच जाएँ, यह कोई कम हैरानी की बात नहीं है। भारत में छपने वाली एक अंग्रेजी अखबार में साठ से लेकर सौ पन्नों वाली पुस्तक के बराबर सामग्री होती है। इतनी सारी सामग्री का एक दिन में ठीक और साफ़-सुथरा प्रकाशन कोई सरल कार्य नहीं है। यदि समाचार पत्रों के प्रकाशन का कार्य नियमित और सचारु न हो तो समाचार पत्रों का एक दिन की छोटी-सी अवधि में प्रकाशन असंभव हो जाए। सामग्री तो तैयार होती नहीं। उसे बाहर से प्राप्त करके संपादित और संकलित किया जाता है।

ग) विविध प्रकार के समाचार :
आप यह जानना चाहते हैं कि देश-विदेश में क्या घटा है तो आप समाचारों के संबंधित समाचार पत्र का पहला पृष्ठ पढ़ लीजिये। आपको राजनीति, युद्ध, व्यापार तथा खेलों से संबंधित खबरें सविस्तार मिल जाएँगी। खूबसूरत बात यह है कि ये समाचार पूर्ण ईमानदारी से प्रस्तुत किये जाते हैं। इन समाचारों को बढ़ा-चढ़ाकर प्रस्तुत नहीं किया जाता। आप राजनीति तथा अन्य सामाजिक विषयों पर संपादक अथवा दूसरे प्रसिद्ध पत्रकारों के विचार जानना चाहते हैं तो इनमें लेखों से संबंधित समाचार पत्र का पृष्ठ पढ़िए। कई लोग सुबह उठते ही अपनी राशि देखना चाहते हैं। लोगों की इस ज़रूरत को ध्यान में रखते हुए समाचार पत्र में राशिफल छापते हैं। कुछ लोग इसे अंधविश्वास मानते हैं और इसमें विश्वास नहीं करते।

घ) समाचार पत्र और विज्ञापन :
समाचार पत्र लोगों की एक आवश्यकता बन गयी है। अब अधिकतर शादी-विवाह समाचार पत्र के माध्यम से हो रहे हैं। दोनों कहीं न कहीं विद्यामान तो हैं किन्तु उनका परस्पर संपर्क नहीं हो रहा। समाचार पत्र उनमें मेल कराने की महत्वपूर्ण भूमिका निभाता है। आप मकान बेचना चाहते हैं अथवा खरीदना या फिर किराये पर लेना चाहते हैं तो समाचार पत्र की सहायता लीजिए। यही, नहीं, समाचार पत्रों में शिक्षा, नौकरी और व्यापार से संबन्धित ढेर सारे विज्ञापन छपते हैं, जिन्हें देखकर बड़ी संख्या में लोग लाभान्वित होते हैं।

ङ) विशेष अतिरिक्त समाचार :
लगभग सभी समाचार पत्रों में रविवार वाले दिन अतिरिक्त सामग्री छपती है। इसे रविवारीय परिशिष्ट कहते हैं। इसमें कविता, कहानी, पहेली तथा अन्य रोचक सामग्री छपती है। इनमें बच्चों तथा स्त्रियों के लिए भी अलग से सामग्री होती है। गर्मियाँ शुरू हो गई हैं। आप तय नहीं कर पाये कि इस बार कौन-से पर्वत स्थल पर जाया जाए। आप को पता नहीं कि कौनसा स्थल अच्छा है और कहाँ-कहाँ पर्याटकों के लिए कौन – सी सुविधाएँ उपलब्ध हैं। इन सबकी जानकारी उन दिनों के समाचार पत्रों में अनिवार्य रूप से मिलेगी ही। आपको आध्यात्मिक सत्संग पर जाना है अथवा आपको फ़िल्म देखनी है अथवा कोई दूसरा मनोरंजन चाहिए, विस्तृतः जानकारी के लिए आप समाचार पत्र देखिए। समाचार पत्र दैनिक, मासिक, पाक्षिक तथा साप्ताहिक होते हैं। महानगरों में समाचार पत्र सायंकाल को भी निकलते हैं। इतनी ढेर सारी रोचक और उपयोगी सामग्री की कीमत पाँच से दस रुपये तक होती है। समाचार पत्र आधुनिक युग का वरदान है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

2. पशु सुरक्षा का महत्व

प्रस्तावना :
भगवान की सृष्टि में पशुओं का विशेष महत्व है। पशु – पक्षी ही प्रकृति की शोभा बढानेवाले हैं। समृद्धिदायक होते हैं। पशु के द्वारा ही मानव जीवन सुखी होता है। इस कारण पशु – सुरक्षा के महत्व पर अधिक ध्यान देना चाहिए।

प्राचीन काल में गोधन या गायों का अत्यंत महत्व है। जिसके पास अधिक गायें होती हैं, वही अधिक धनवान या महान कहलाता है। तब घोडे, बैल, हाथी आदि जानवर सवारी का काम आते थे। अब ये काम यंत्रों की सहायता से संपन्न हो रहे हैं।

विषय विश्लेषण :
गाय, बकरी आदि कई पशु दूध देते हैं। दूध से मानव जीवन का पोषण होता है। दूध का मानव जीवन में सर्वश्रेष्ठ स्थान है। इससे कई प्रकार के पदार्थ बनाते हैं। खासकर बचपन में सभी शिशुओं के लिए दूध की अत्यंत आवश्यकता है। दूसरा इनके गोबर से खाद बनती है। पैदावर अधिक होती है। अब भी बैल खेत जोतते हैं। मज़बूत बैलों से अच्छी खेती होती है। बैल गाडी खींचते हैं। किसानों का अनाज घर और बाज़ार पहुँचाते हैं। घोडे भी खेती के काम में आते हैं। घोडा गाडी खींचता है। उस पर सवारी करते हैं। बहुत से लोग कई पशुओं का मांस खाते हैं। चमडे से चप्पल और जूते बनाते हैं। कुछ जानवरों से ऊन मिलता है।

उपसंहार :
हमारे देश में गाय, बैल, बकरी, भेड, भैंस, घोडा, सुअर आदि पशुओं को पालते हैं। लेकिन उनके पालन – पोषण में अधिक श्रद्धा नहीं दिखाते हैं। उनको चाहिए कि पशु सुरक्षा के महत्व पर अधिक ध्यान दें। उनको पौष्टिक आहार दें। उनके रोगों की चिकित्सा करवाएँ। रहने, खाने – पीने आदि विषय में सफ़ाई का ध्यान दें। पहले से ही पशुओं की संतान पर अधिक ध्यान देने से मानव को बहुत लाभ होता है। इनसे खूब व्यापार होता है। सभी पशु मानव जीवन में अत्यंत उपयोगी हैं। वे मानव के मित्र कहलाते हैं।

3. प्रिय नेता

प्रधानमंत्री इन्दिरा गाँधी विश्व की महानतम महिला थीं। इनका जन्म इलाहाबाद आनन्द भवन में 19 नवंबर सन् 1917 में हुआ था। उस समय इनके पिता पं. जवाहरलाल नेहरू महात्मा गाँधी के साथ देश के स्वतंत्रता संग्राम में संलग्न थे। आनंद भवन उन दिनों स्वतंत्रता सेनानियों का गढ़ बना हुआ था।

इन्दिरा जब नन्हीं सी थी तो देश के महान नेताओं की गोद में खेलने का अवसर उसे मिला। जब यह नन्हीं बालिका केवल चार वर्ष की थी तभी मेज़ पर खडे होकर अंग्रेजों के खिलाफ़ भाषण दी थी। जिसे भारत के बड़े -बड़े नेता सुन और हँसकर उस पर स्नेह की वर्षा बरसाई । इंदिरा का जन्म जब आनंद भवन में हुआ तो भारत कोकिल सरोजिनी नायुडू ने पं. जवहारलाल को एक बधाई संदेश भेजकर कहा था – “कमला की कोख से भारत की नयी आत्मा उत्पन्न हुई है।”

महात्मा गाँधी तथा देश के बड़े – बड़े नेताओं के सम्पर्क में आने से इंदिरा की राजनीति में गहरी पैठ होने लगी थी। स्वतंत्रता के समय इलाहाबाद में बच्चों की एक स्वयं सेवी संस्था बनी थी जिसका नाम वानर सेना रखा गया था। इस सेना के लगभग साठ हज़ार सदस्य थे। इंदिरा जब सात वर्ष की थी तभी वानर सेना की सदस्य बनी और बारह वर्ष की आयु में उसकी नेता चुनी गयी।

वानर सेना ने अंग्रेज़ सरकार की नाक में दम कर रखा था। इस सेना का काम जुलूस निकालना, इन्कलाब के नारे लगाना, काँग्रेस के नेताओं के संदेश जनता तक पहुँचाना और पोस्टर चिपकाना होता था।

स्वतंत्रता आंदोलन में नेहरू परिवार व्यस्त रहने के कारण इंदिरा की प्रारम्भिक शिक्षा की व्यवस्था घर पर ही होती रही। बाद में उन्हें स्विटजरलैंड तथा भारत में शान्तिनिकेतन में शिक्षा पाने का अवसर मिला। इंदिरा को आक्सफोर्ड युनिवर्सिटी में भी प्रवेश मिला था। किन्तु अस्वस्थता एवं दूसरा महायुद्ध शुरू हो जाने के कारण वहाँ की शिक्षा पूरी न हो सकी।

सन् 1942 में इंदिरा गाँधी का विवाह फिरोज़ गाँधी से हुआ। स्वतंत्रता आंदोलन में भाग लेने के कारण इन दोनों को गिरफ्तार कर लिया गया और तेरह मास जेल की सज़ा हुई।

सन् 1947 में भारत स्वतंत्र हुआ और काँग्रेस की सरकार बनी। पं. जवाहरलाल नेहरू प्रथम प्रधानमंत्री बने। सन् 1955 में आप काँग्रेस कार्यसमिति की सदस्य बनी और सन् 1959 में काँग्रेस की अध्यक्ष चुनी गयी। 14 जनवरी 1966 को इंदिरा गाँधी ने भारत के प्रधानमंत्री का पद भार सँभाला। उसके बाद उन्होंने राष्ट्र की प्रगति के लिए अनेक महत्वपूर्ण कदम उठाये। जैसे – बैंकों का राष्ट्रीयकरण, रूस से संधि, पाकिस्तान से युद्ध, राजाओं के प्रिवीपर्स की समाप्ति, बीस सूत्री कार्यक्रम आदि। भारत की प्रगति के लिए इंदिरा गाँधी ने रात – दिन कार्य किया।

भारत को प्रधानमंत्री इंदिरा गाँधी से भारी आशाएँ थीं। परन्तु 31 अक्तूबर 1984 को प्रातः 9 बजकर 15 मिनट पर इनके ही दो सुरक्षाकर्मचारियों ने इनको गोलियों से छलनी कर दिया। उस दिन विश्वशांति और भारत की प्रगति के लिए सर्वस्व निछावर करनेवाली प्रधानमंत्री इदिरा गाँधी के निधन पर सारा संसार शोकमग्न हो गया।

4. हरियाली और सफ़ाई

प्रस्तावना :
मानव को जीने के लिये हरियाली और सफ़ाई की अत्यंत आवश्यकता है। हरियाली और सफ़ाई की उपेक्षा करने से मानव का जीवन दुःखमय तथा अस्वस्थ बन सकता है। मानव को स्वस्थ तथा आनंदमय जीवन बिताने के लिए इन दोनों की ओर ध्यान देना चहिए।

विषय विश्लेषण – हरियाली :
हरियाली मन को तथा आँखों को सुख पहुँचाती है। हरे-भरे खेत देखने से या हरेभरे पेड देखने से हम अपने आपको भूल जाते हैं। यह हरियाली देखने के लिए हमको कहीं भी जाना पडता है। मगर कुछ मेहनत करके हम यह हरियाली अपने आसपास भी पा सकते हैं। हम अपने चारों ओर कुछ पेड-पौधे लगाकर हरियाली बढा सकते हैं। पहले ही जो पेड-पौधे लग चुके हैं, उनको न काटना चाहिये। धरती को हमेशा हरा-भरा रखना है। यह हरियाली बढाने से हमको आक्सिजन मिलता है। हरियाली बढ़ाने का अर्थ होता है कि पेड-पौधों को बढाना। इससे इतने लाभ हैं कि हम बता नहीं सकते।

सफाई :
सफ़ाई का अर्थ होता है कि स्वच्छता।

सफ़ाई के बारे में सोचते वक्त हमको तन की सफ़ाई के बारे में, घर की सफ़ाई के बारे में तथा आसपास की सफ़ाई के बारे में भी सोचना चाहिए।

तन की सफ़ाई तो हमारे हाथों में है। घर की तथा आसपास की सफ़ाई का प्रभाव हमारे ऊपर पड़ता है। इसलिये हमें हमेशा घर की तथा आसपास के प्रदेशों को साफ़ रखना है। सफ़ाई का पालन करने के उपाय ये हैं

  • सबसे पहले गन्दगी न फैलाएँ।
  • फैली हुई गन्दगी को साफ़ करें।
  • कूडा-कचरा जहाँ-तहाँ न फेंकें।

हमारे बुजुर्ग यह बताते हैं कि जहाँ सफ़ाई रहती है वहाँ लक्ष्मी का आगमन होता है।

उपसंहार :
इस प्रकार हम इन नियमों का पालन करने से अपनी आयु को बढ़ा सकते हैं।
एक नारा हमको मालूम ही है –
“वृक्षो रक्षति रक्षितः”
“घर की सफ़ाई, सबकी भलाई”।

5. आधुनिक विज्ञान की प्रगति

प्रस्तावना :
आज का युग विज्ञान का है। विज्ञान ने प्रकृति को जीत लिया है। मानव जीवन में क्रांतिकारी परिवर्तन लाया है। दिन-ब-दिन विज्ञान में नये-नये आविष्कार हो रहे हैं। इनका सदुपयोग करने से मानव कल्याण होगा। दुर्विनियोग करने से बहुत नष्ट यानी मानव विनाश होगा।

विज्ञान से ये लाभ हैं –

  • मोटर, रेल, जहाज़, हवाई जहाज़ मोबईल, फ़ोन, कम्प्यूटर आदि विज्ञान के वरदान हैं। इनकी सहायता से कुछ ही घंटों में सुदूर प्रांतों को जा सकते हैं।
  • समाचार पत्र, रेडियो, टेलिविज़न आदि विज्ञान के आविष्कार हैं। ये लोगों को मनोरंजन के साथ-साथ ज्ञान प्रदान करते हैं।
  • बिजली हमारे दैनिक जीवन के लिए अत्यंत आवश्यक है। बिजली के बिना जीवन की कल्पना भी नहीं की जा सकती।
  • बढ़ती हुई जनसंख्या के लिए आवश्यक आहार पदार्थों की उत्पत्ति में सहायक है।
  • नित्य जीवन की आवश्यकताओं की पूर्ति में सहायकारी है। लोगों के जीवन को सरल तथा सुगम बनाया है।
  • रोगों को दूर करने के लिए कई प्रकार की दवाओं और अनेक प्रकार के उपकरणों का आविष्कार किया है।
  • विज्ञान ने अंधों को आँख, बधिरों को कान और गूगों को ज़बान भी दी है।

विज्ञान से कई नष्ट भी हैं –

  • विज्ञान ने अणुबम, उदजन बम, मेगटन बम आदि अणु अस्त्रों का आविष्कार किया। इनके कारण विश्व में युद्ध और अशांति का वातावरण है।
  • मनुष्य आलसी, तार्किक और स्वार्थी बन गया है।

उपसंहार :
उसका सदुपयोग करेंगे तो वह कल्याणकारी ही होगा। आज दिन-ब-दिन, नये-नये आविष्कार हो रहे हैं। इनसे हमें अत्यंत लाभ है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

6. वृक्षारोपण

हमारी संस्कृति वन – प्रधान है। ऋवेद, जो हमारी सनातन शक्ति का मूल है, वन – देवियों की अर्चना करता है। मनुस्मृति में वृक्ष विच्छेदक को बड़ा पापी माना गया है। – “जो आदमी वृक्षों को नष्ट करता है, उसे दण्ड दिया जायें।” तालाबों, सड़कों या सीमा के पास के वृक्षों का काटना, गुरुतर अपराध था। उसके लिए दण्ड भी बड़ा कड़ा रहता था। उसमें कहा गया है कि जो वृक्षारोपण करता है, वह तीस हज़ार पितरों का उद्धार करता है। अग्निपुराण भी वृक्ष – पूजा पर ज़ोर देता है। वृक्षों का रोपण स्नेहपूर्वक और उनका पालन – पुत्रवत करना चाहिए।

पुत्र और तरु में भी भेद है, क्योंकि पुत्र को हम स्वार्थ के कारण जन्म देते हैं। परन्तु तरु – पुत्र को तो हम परमार्थ के लिए ही बनाते हैं। ऋषि – मुनियों की तरह हमें वृनों की पूजा करनी चाहिए, क्योंकि वृक्ष तो द्वेषवर्जित हैं। जो छेदन करते हैं, उन्हें भी वृक्ष छाया, पुष्प और फल देते हैं। इसीलिए जो विद्वान पुरुष हैं, उनको वृक्षों का रोपण करना चाहिए और उन्हें जल से सींचना चाहिए।

हम स्वर्ग की बातें क्या करें। हम वृक्षारोपण करके यहाँ ही स्वर्ग क्यों न बनायें। इतिहास में महान सम्राट अशोक ने कहा है – “रास्ते पर मैने वट – वृक्ष रोप दिये हैं, जिनसे मानवों और पशुओं को छाया मिल सकती है। आम्र वृक्षों के समूह भी लगा दिये।” आज प्रभुत्व सम्पन्न भारत ने इस महाराजर्षि के राज्य – चिह्न ले लिये हैं। 23 सौ वर्ष पूर्व उन्होंने देश में जैसी एकता स्थापित की थी, वैसी ही हमने भी प्राप्त कर ली है। क्या हम उनके इस सन्देश को नहीं सुनेंगे? हम सन्देश को सुनकर निश्चय ही ऐसा प्रबन्ध करेंगे, जिससे भारत के भावी प्रजा जन कह सकें कि हमने भी हर रास्ते पर वृक्ष लगाये थे, जो मानवों और पशुओं को छाया देते हैं।

हमारी संस्कृति में जो सुन्दरतम और सर्वश्रेष्ठ है, उसका उद्भव सरस्वती के तट के वनों में हुआ। नैमिषारण्य के वन में शौनक मुनि ने हमको महाभारत की कथा सुनायी – “महाभारत जो भारतीय आत्मशक्ति का स्रोत है। हमारे अनेक तपोवना में ही ऋषि – मुनि वास करते थे, आजीवन अपने संस्कार, आत्म – संयम और भावनाओं को सुदृढ बनाते थे।

हमारे जीवन का उत्साह वृन्दावन के साथ लिपटा हुआ है। वृन्दावन को हम कैसे भुला सकते हैं? वहीं कृष्ण भगवान ने यमुना – तट पर नर्तन करते हुए डालियों और पुष्पों के ताल के साथ अपनी वेणु बजायी। उनकी ध्वनि आज भी हमारे कानों में सुनायी देती है।

हमें पूर्वजों की ज्वलन्त संस्कृति मिली है, लेकिन हम उसके योग्य नहीं रहे। हम अपने वनों को काट डालते हैं। हम वृक्षों का आरोपण करना भूल गये। वृक्ष – पूजा का हमारे जीवन में स्थान नहीं रहा। हमारी स्त्रियों में से शकुन्तला की आत्मा चली गयी है। शकुन्तला वृक्षों को पानी दिये बिना आप पानी ग्रहण नहीं करती थी। आभूषण प्रिय होते हुए भी वह यह सोचकर पल्लवों को नहीं तोड़ती थीं कि इससे वृक्षों को दुःख होगा।

पार्वती ने देवदारु को पुत्र के समान समझकर, माँ के दूध के समान पानी पिलाकर बडा किया।

मंजरित वृक्षों का सौंदर्य हम नहीं भूल सकते। हम नहीं भूल सकते भव्य वृक्षों का अद्भुत गौरव, वृद्ध ऋषियों के समान जगत – कल्याण में ही जीवन – साफल्य समझने वाले बनों को। यदि प्रत्येक पुरुष और स्त्री वृक्षों के महत्व को समझे और पुत्रवत उनका परिपालन करे तो भारत का हर नगर हर गाँव जीवनोल्लास से ओत – प्रोत हो जाएगा।

7. स्वतंत्रता दिवस

प्रस्तावना :
भारत सैकड़ों वर्ष अंग्रेजों के अधीन में रहा। गाँधीजी, नेहरूजी, नेताजी, वल्लभ भाई पटेल आदि नेता अंग्रेजों के विरुद्ध लड़े। उनके अथक परिश्रम से ता. 15 – 08 – 1947 को भारत आज़ाद हो गया। उस दिन सारे देश में प्रथम स्वतंत्रता दिवस मनाया गया।

विषय विश्लेषण :
नेहरूजी ने दिल्ली में लाल किले पर ता. 15-08-1947 को राष्ट्रीय झंडा फहराया। उन्होंने जाति को संदेश दिया। स्वतंत्रता समर में मरे हुए लोगों को श्रद्धांजलि अर्पित की। उस दिन देश के सरकारी कार्यालयों, शिक्षा संस्थाओं और अन्य प्रमुख स्थानों में हमारा राष्ट्रीय झंडा फहराया गया। वंदेमातरम और जनगणमन गीत गाये। सभाओं का आयोजन किया गया । प्रमुख लोगों से भाषण दिये गये। इस तरह के कार्यक्रम आज तक हम मनाते आ रहे हैं। यह राष्ट्रीय त्यौहार है, क्योंकि इसमें पूरे देश के लोग अपने धर्म, अपनी जाति आदि को भूलकर आनंद के साथ भाग लेते हैं। हर साल अगस्त 15 को स्वतंत्रता दिवस मनाया जाता है। उपसंहार : हमारे स्कूल में स्वतंत्रता दिवस बडी धूमधाम से मनाया जाता है। हमारा स्कूल रंग – बिरंगे कागज़ों से सजाया जाता है। सुबह आठ बजे राष्ट्रीय झंडे की वंदना की जाती है। राष्ट्रीय गीत गाये जाते हैं। हमारे प्रधानाध्यापक स्वतंत्रता दिवस का महत्व बताते हैं। हम अपने नेताओं के त्याग की याद करते हैं। हम अपने राष्ट्रीय झंडे के गौरव की रक्षा के लिए अपना सर्वस्व त्याग करने की प्रतिज्ञा लेते हैं।

8. कृत्रिम उपग्रह

प्रस्तावना (भूमिका) :
ग्रहों की परिक्रमा करने वाले आकाशीय पिंडों को उपग्रह कहते हैं। कृत्रिम उपग्रह तो मानव द्वारा बनाये गये ऐसे यंत्र हैं, जो धरती के चारों ओर निरंतर घूमते रहते हैं।

विषय विश्लेषण :
अंतरिक्ष के रहस्यों का अध्ययन करने के लिए सर्वप्रथम रूस ने 1957 में स्पुतनिक -1 कृत्रिम उपग्रह को अंतरिक्ष में छोडा था। भारत ने अपना पहला उपग्रह “आर्यभट्ट’ को 1975 में अंतरिक्ष में छोड़ा था। दूसरा भास्कर – 1 को 1979 को छोड़ा था। इसके बाद भारत ने रोहिणी, एप्पल और भास्कर – 2 को भी छोडा था। उन उपग्रहों को अंतरिक्ष में रॉकेटों की सहायता से भेजा जाता है। ये धरती की परिक्रमा करने लगते हैं। परिक्रमा करनेवाले मार्ग को उपग्रह की कक्षा कहते हैं। इन कृत्रिम उपग्रहों से हमें बहुत कुछ प्रगति करने का अवसर मिला। धरती एवं अंतरिक्ष के बारे में जानकारी प्राप्त हुई है।

निष्कर्ष :
अनेक प्रकार की वैज्ञानिक खोजों के लिए कृत्रिम उपग्रहों का निर्माण किया गया। ये कई प्रकार के होते हैं। वैज्ञानिक उपग्रह, मौसमी उपग्रह, भू – प्रेक्षण उपग्रह, संचार उपग्रह आदि। वैज्ञानिक उपग्रह, वैज्ञानिक प्रयोगों के लिए और रक्षा उपग्रह सैनिकों की रक्षा के लिए काम आते हैं। मौसम उपग्रह से मौसमी जानकारी प्राप्त करते हैं। भू – प्रेक्षण से भू संपदा, खनिज संपदा, वन, फसल, जल आदि की खोज होती है। संचार उपग्रहों से टेलिफ़ोन और टेलिविज़न संदेश भेजे जाते हैं और पाये जाते हैं। आजकल के सभी वैज्ञानिक विषय कृत्रिम – उपग्रहों पर आधारित होकर चल रहे हैं।

9. संस्कृति का महत्व

प्रस्तावना :
संस्कृति का अर्थ है नागरिकता या संस्कार किसी भी देश के आचार-विचार, रीति-रिवाज़, वेशभूषा, ललितकलाएँ, सामाजिक, धार्मिक, नैतिक विषयों का सम्मिलित रूप ही संस्कृति कहलाती है। संस्कृति का संबंध भूत, वर्तमान और भविष्य से होता है।

विषय विश्लेषण :
हर एक देश के लिए संस्कृति का अत्यंत महत्वपूर्ण स्थान होता है। भारतीय संस्कृति केवल आर्य या हिन्दू संस्कृति ही नहीं। वह महान संस्कृति है। हमारे भारत में अनेक धर्म और अनेक भाषाएँ हैं। अनेक देशों से आकर बसे हुए लोग हैं। वे अनेक प्रकार के लोग हैं। किन्तु भारतीय संस्कृति में एक बहुत बडी चीज़ है, जो अन्य देशों में बहुत कम पायी जाती है। भारतीय संस्कृति समन्वयात्मक है। वह सारे भारत की एक ही है। अखंड है। अविभाज्य है। इसमें विशाल धर्म-कुटुंब बनाने की क्षमता है। सूफ़ीमत, कबीर पंथ, ब्रह्मसमाज तथा आगरबानी संप्रदाय में भारत की संस्कृति का समन्वयात्मक रूप देख सकते हैं। अनेक संस्कृतियों को आत्मसात करने से भारतीय संस्कृति सबसे आगे है। यह बडी उदार संस्कृति है। अनेक संस्कृतियों को अपने में मिला लिया। मानवता का अन्तिम कल्याण ही भारतीय संस्कृति का आदर्श है। भिन्नत्व में एकत्व भारतीय संस्कृति की सबसे बड़ी विशेषता है।

उपसंहार :
भारतीय संस्कृति महान है। इससे ही दुनिया में शांति की स्थापना हो सकती है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

10.बकारा का समस्या

प्रस्तावना :
जब काम करनेवालों की अधिकता और काम की कमी होती है तब बेकारी की समस्या पैदा होती है। भारत पर सदियों तक विदेशी शासन के कारण यह समस्या बढ़ती गयी है।

विषय विश्लेषण :
शिक्षित व्यक्ति बेकारी में नाम लिख पाता है। उसे काम नहीं मिलता तो मन को बडा दुख होता है। उसे विरक्त होकर आत्महत्या करलेने का निर्णय लेने की नौबत आती है। काम-दिखाऊ कार्यालय में नाम लिखाने के बाद भी उसको कभी कोई रास्ता नहीं मिल रहा है। इस कारण बेकारी की समस्या बढती चा रही है।

समस्याएँ :
अंग्रेज़ी शिक्षाप्रणाली में पढकर निकलनेवालों को नौकरी नहीं मिलती तो बेकार रह जाते हैं। शिक्षितों के लिए नौकरी के सिवा कोई दूसरा काम न आने के कारण ही यह बेकारी बढ़ती जाती है। इस प्रकार हम जान सकते हैं कि वर्तमान शिक्षा प्रणाली और बेकारी के बीच गहरा संबंध है। ग्रामीण भी किसी कला-कुशलता के अभाव में नौकरी के लिए दौडने लगते हैं। इस तरह बेकारी बढ़ रही है और दूसरी ओर खेतों में काम करनेवालों की संख्या भी कम हो रही है। वैज्ञानिक प्रगति और मशीनों के प्रयोग की वृद्धि ने भी इस समस्या को बढादिया है। इन कारणों से अमीर करोडपति और सामान्य लोग गरीब बन रहे हैं।

कर्तव्य :
सरकार को कुटीर उद्योगों को प्रोत्साहन देकर बेकारी को दूर करने का प्रयत्न करना चाहिए। कृषि कार्य में स्पर्धा उत्पन्न करनी चाहिए। शिक्षा प्रणाली में सरलता, व्यावहारिकता और आध्यात्मिकता को स्थान देना चाहिए।

उपसंहार :
सरकार का कर्तव्य है कि ऊपर के सभी उपायों को काम में लायेंगे तो बेकारी की समस्या हल हो सकती है। समाज में सुख-शांति बढ़ सकती हैं।

11. रक्तदान का महत्व

भूमिका :
रक्त का अर्थ है खून या लहू। दान का अर्थ है दूसरों को देना। इसलिए रक्तदान का अर्थ हुआ खून को देना। दान कई तरह के होते हैं – जैसे अन्नदान, कन्यादान, श्रमदान, नेत्रदान आदि। इनमें रक्तदान सर्वश्रेष्ठ माना जाता है। कारण यह है कि दिये हुए रक्त से एक घायल या रक्तहीन बीमार व्यक्ति को नया जीवन मिलता है। रक्तहीन आदमी का जीवन भाररूप होता है। इसलिए हम रक्तदान को सर्वश्रेष्ठ दान मानते हैं।

रक्तदान की आवश्यकता :
रक्तदान का महान उद्देश्य रक्तहीन आदमी को रक्त देकर उसे जिलाना है। आदमी को रक्त की ज़रूरत तब होती है जब वह किसी दुर्घटना में घायल होता है या उसे रक्तहीनता की बीमारी हो, जिसे ‘एनीमिया’ कहते हैं।

रक्तदान की प्रक्रिया :
रक्त देने का इच्छुक (Blood Donor) पहले किसी ‘रक्त बैंक में जाकर एक आवेदन – पत्र भरता है। उसमें यह अपने रक्त के वर्ग के बारे में बताता है और अपने परिवार का पूरा इतिहास भी देता है। यदि रक्त देनेवाला किसी रोग का रोगी हो या उसके परिवार में कोई भयंकर रोगी हो तो उसका रक्त नहीं लिया जाता। आजकल एइड्स (AIDS) की जाँच भी करते हैं। इन सभी जाँचों के बाद रक्त बैंकवाले उसे एक निश्चित तारीख पर उपस्थित होने को कहते हैं।

रक्तदान की प्रेरणा :
रक्तदान की आवश्यकता पर समाचार-पत्र, आकाशवाणी, दूरदर्शन आदि माध्यमों के द्वारा खूब प्रचार किया जाता है। आजकल स्कूल-कॉलेज के युवक-युवतियाँ, लायन्स क्लब के सदस्य और राजनैतिक दलों के सदस्य रक्तदान के लिए “कैंपों” का संगठन करते हैं। इनमें हज़ारों की संख्या में लोग रक्तदान करते हैं।

उपसंहार :
रक्तदान सभी दानों में श्रेष्ठ है। रक्त दान न करने वाला आदमी देश के लिए भारस्वरूप होता है। उसका जीना और मरना दोनों बराबर है। इसलिए हम हज़ारों की संख्या में रक्तदान करें और ज़रूरत मंद रोगियों को मरण से बचायें।

12. ऐतिहासिक स्थलों की सुरक्षा

प्रस्तावना :
इतिहास से संबद्ध प्राचीन इमारतें, भवन, किला, महल आदि को ऐतिहासिक स्थल कहते हैं। भारत एक सुविशाल और प्राचीन देश है। यहाँ कई ऐतिहासिक स्थल हैं। दिल्ली, आग्रा, जयपुर, हैदराबाद, बुद्ध गया आदि कई सैकड़ों स्थल भारत में हैं।

विषय :
ये सब हमारे देश के इतिहास के जीवंत प्रमाण हैं। इनके द्वारा उस समय के लोगों के भवन निर्माण कला का परिचय हमें होता है। प्राचीन काल के लोगों के औजार, वस्त्र और घर की सामग्री आदि के द्वारा हमारी संस्कृति का परिचय प्राप्त होता है। विजयवाडे के मोगलराजपुरम की गुहाएँ, अजंता, एलोरा की गुहाएँ आदि भी ऐसे ऐतिहासिक स्थल हैं।

विश्लेषण :
कुछ लोग ऐसे स्थलों से कीमती चीजें चुराकर अधिक पैसा कमाना चाहते हैं। इससे हमें नुकसान होता है। कुछ लोग इन जगहों को अनैतिक कार्य करने के लिए केन्द्र बनाते हैं। इससे वे नष्ट हो जायेंगे। इसलिए इनकी सुरक्षा करना चाहिए। हर नागरिक का कर्तव्य यह है कि – “इनकी सुरक्षा अपनी संपत्ति के जैसा करना चाहिए।” ये भूत और वर्तमान के लिए प्रमाण होंगे। भविष्य के लोग इनसे इतिहास का जानकारी रखते हैं।

AP SSC 10th Class Hindi निबंध लेखन

13. सत्तर वर्षों के भारत स्वातंत्र्य स्वर्णोत्सव

भूमिका :
हमारा भारत सैकडों वर्ष अंग्रेज़ों के अधीन में रहने के बाद गाँधी, नेहरू, नेताजी, पटेल आदि नेताओं के त्याग फल से 15 – 8-1947 को आज़ाद हुआ।

विषय विश्लेषण :
अंक 15-08-1947 को आजादी प्राप्त होकर सत्तर वर्ष पूरा हो गया। इसके उपलक्ष्य में सारा भारत पुलकित होकर प्रजातंत्र पालन में सत्तरवाँ स्वातंत्र्य स्वर्ण महोत्सव मना रहा है। अगस्त 2019 को तिरहत्तर वर्ष बीत जायेंगे। इस कारण अगस्त 2018 से अगस्त 2019 तक ये उत्सव मनाये गये।

सारे भारत में ये स्वर्णोत्सव बड़े धूमधाम से मनाये गये। सभी तरह के लोगों ने, जातियों ने आपस में मिल – जुलकर मनाये हैं, सरकारी और सभी प्रकार के संस्थाओं ने, विद्यालय और सभी कार्यालयों ने उत्सव खूब मनाये हैं। अनेक कार्यक्रम का निर्वाह किया गया है। तिरहत्तर वर्षों में भारत ने जो प्रगति पायी है, सबका विवरण बताया गया है। सांस्कृतिक कार्यक्रमों के साथ सभी विद्यालयों और महाविद्यालयों में विद्यार्थियों के बीच निबंध रचना और भाषण संबंधी सभाओं (होड) का निर्वाह करके प्रचार किया गया है। इस विषय में सभी जिलाओं ने और मंडलों ने प्रत्येक रूप से व्यवहार करके कार्यक्रमों को सफल बनाया है।

उपसंहार :
देश की अखंडता और स्वतंत्रता बनाये रखने की प्रतिज्ञा और कर्तव्य पालन यह उत्सव याद दिलाता है।

14. हम सब एक हैं।

प्रस्तावना :
भगवान ने सब प्राणियों को समान रूप से सृष्टि की है। कर्म के अनुसार जन्म प्राप्त होते रहते हैं। लेकिन सब प्राणियों में मानव जन्म सर्वोत्तम है। इसको बार – बार प्राप्त करना मुश्किल है। इसलिए इस जन्म में हमें जानना चाहिए कि हस सब एक है। सभी में परमात्मा है।

विषय विश्लेषण :
भूमंडल में अनेक देश हैं। अनेक प्रान्त हैं। अनेक लोग हैं। अनेक जातियाँ हैं। अनेक भाषाएँ हैं। संस्कृति, कलाएँ, सामाजिक, धार्मिक, नैतिक विषयों में भी फरक है। आचार – व्यवहार और रंग – बिरंगों में फरक है, फिर भी हम सब लोग एक है। भगवान ने सभी को समान रूप से सब कुछ दिया है। उसके पाने में हम में मत – भेद होते हैं, सभी मनुष्यों के तन, मन, खून और अंग एक ही प्रकार के हैं। लेकिन हमारी आदतों के कारण विविध रूप में दिखाई देते हैं। जिसमें परोपकार की भावना होती है, उसे सभी में परमात्मा दिखाई पडता है। वह सभी को एक ही मानता है, संपत्ति, शक्ति, बुद्धि, उदारता सभी भावनाओंवाले और सभी मत, सभी जाति के लोग एक ही है। जीवन मार्ग, धार्मिक मार्ग, अध्यात्मिक मार्ग और राजनैतिक मार्ग अनेक हैं। भाषाएँ अनेक हैं। रीतियाँ अनेक हैं। आकार अनेक हैं। लेकिन हम सब एक है।

उपसंहार :
सभी में एकता की भावना होती तो देश में सुख – शांति बढ़जाती है। हिंसा भाव छोड देते हैं।

15. पुस्तकालय

प्रस्तावना :
पढ़ने के लिए जिस स्थान पर पुस्तकों का संग्रह होता है, उसे पुस्तकालय कहते हैं। भारत में मुम्बई, कलकत्ता , चेन्नै, दिल्ली, हैदाराबाद आदि शहरों में अच्छे पुस्तकालय हैं। तंजाऊर का सरस्वती ग्रंथालय अत्यंत महत्व का है। मानव जीवन में पुस्तकालय का अत्यंत महत्वपूर्ण स्थान है।

विषय विश्लेषण : पुस्तकालय चार प्रकार के हैं।

  1. व्यक्तिगत पुस्तकालय
  2. सार्वजनिक पुस्तकालय
  3. शिक्षा – संस्थाओं के पुस्तकालय
  4. चलते – फिरते पुस्तकालय

पुस्तकों को पढ़ने की रुचि तथा खरीदने की शक्ति रखनेवाले व्यक्तिगत पुस्तकालयों का संचालन करते हैं। इतिहास, पुराण, नाटक, कहानी, उपन्यास, जीवनचरित्र आदि सभी तरह के ग्रंथ सार्वजनिक पुस्तकालयों में मिलते हैं। इनमें सभी लोग अपनी पसंद की पुस्तकें पढ़ सकते हैं। नियत शुल्क देकर सदस्य होने पर पुस्तकें घर ले जा सकते हैं। शिक्षा संस्थाओं के पुस्तकालयों से केवल तत्संबंधी विद्यार्थी ही लाभ पा सकते हैं। देहातों तथा शहरों के विभिन्न प्रांतों के लोगों को पुस्तकें पहुँचाने में चलते – फिरते पुस्तकालय बहुत सहायक हैं। इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ – साथ ज्ञान – विज्ञान की भी वृद्धि होती है।

पुस्तकें पढ़ने से ये लाभ हैं :
इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ – साथ ज्ञान – विज्ञान की भी वृद्धि होती है।

  1. अशिक्षा दूर होती है।
  2. बुद्धि का विकास होता है।
  3. कुभावनाएँ दूर होती हैं।

विभिन्न देशों की सामाजिक, राजनीतिक, धार्मिक और आर्थिक परिस्थितियों का परिचय मिलता है।

उपसंहार :
पुस्तकालय हमारा सच्चा मित्र है। इसकी रक्षा करना हमारा कर्तव्य है। इसलिए पुस्तकों को गंदा करना, पन्ने फाडना नहीं चाहिए। अच्छी पुस्तकें सच्चे मित्र के समान हमारे जीवन भर काम आती है। ये सच्चे गुरु की तरह ज्ञान और मोक्ष दायक भी हैं।

16. विद्यार्थी जीवन

प्रस्तावना :
विद्यार्थी का अर्थ है विद्या सीखनेवाला। इसलिए विद्यार्थी अवस्था में विद्या सीखते जीवन बिताना या । ज्ञानार्जन करना उसका परम कर्तव्य है। उत्तम विद्यार्थी ही आदर्श विद्यार्थी कहलाता है।

विषय विश्लेषण :
जो बालक विद्या का आर्जन करता है उसे विद्यार्थी कहते हैं। हर विद्यार्थी को महान व्यक्तियों से अच्छी बातों को सीखना चाहिये। तब वह आदर्श विद्यार्थी बन सकता है। आदर्श विद्यार्थी को अपने हृदय में सेवा का भाव रखना चाहिए। उसको अच्छे गुणों को लेना चाहिए। उसको विनम्र और आज्ञाकारी बनना चाहिये। उसे शांत चित्त से अपने गुरु के उपदेशों को सुनना चाहिये। उसको स्वावलंबी बनना चाहिये। उसको अपने कर्तव्य को निभाना चाहिये। उसको समाज और देश का उपकार करना चाहिये। उसको महापुरुषों की जीवनियों से प्रेरणा लेनी चाहिये। उसको समय का सदुपयोग करना चाहिये। आदर्श विद्यार्थी को सदाचारी बनना चाहिये।

उपसंहार :
विद्यार्थी दुष्ट लोगों को पकड़ने में सरकार की सहायता कर सकते हैं। भारत स्काउट, जूनियर रेडक्रास आदि संस्थाओं में वे भाग ले सकते हैं। उनका धर्म है कि वे हमेशा मानव की सेवा करते रहे। अपने देश की सच्ची सेवा भी करनी है। मानव जीवन में विद्यार्थी जीवन ही अत्यंत महत्तर और आनंददायक जीवन है। अच्छी पुस्तकें पढनी चाहिए, जिससे चरित्रवान बन सकते हैं। आज का आदर्श विद्यार्थी ही कल का आदर्श नेता, अच्छा नागरिक बन जाता है। इस कारण देश और समाज के लिए आदर्श विद्यार्थियों की अत्यंत आवश्यकता है। हर एक विद्यार्थी को आदर्श विद्यार्थी बनने की आवश्यकता है।

17. संक्रांति (पोंगल)

प्रस्तावना :
संक्रांति भारत का एक प्रसिद्ध त्यौहार है। संक्रांति को ही दक्षिण भारत के लोग “पोंगल” कहते हैं। इस त्यौहार का संबंध सूर्य भगवान से है। सूर्य भगवान इस दिन दक्षिणायन से उत्तरायन को चलता है। इस कारण इसको ‘उत्तरायन’ भी कहते हैं। यह त्यौहार हर साल जनवरी 13, 14, तारीखों में आता है।

विषय :
सूर्य भगवान की कृपा से खूब फसलें होती हैं। इसलिए कृतज्ञ किसान नयी फसल से सूर्य भगवान को पोंगल बनाकर पोंगल के दिन भेंट चढ़ाते हैं। बन्धु मित्रों से मिलकर खुशी मनाते हैं।

यह त्यौहार तीन दिन मनाया जाता है। पहले दिन को भोगी कहते हैं। दूसरे दिन को संक्रांति मनाते हैं और तीसरे दिन को कनुमा कहते हैं। त्यौहार के सिलसिले में सभी रिश्तेदार अपने घर आते हैं। सिर स्नान करके नये कपडे पहनते हैं। तरह – तरह के पकवान बनाकर खाते हैं। मिष्ठान्न खाते हैं। आंध्र के लोगों के विशेष पकवान जैसे हल्दी भात, दही भात, बोब्बट्लू, आवडा आदि बनाते और खाते हैं।

इस त्यौहार की तैयारी एक महीने के पहले से ही होती है। घर और मकान साफ़ किये जाते हैं। दीवार पर चूना पोता जाता है।

उपसंहार :
त्यौहार के समय किसान लोग बैलों की, गायों की पूजा करते हैं। गाँव – गाँव में कोलाहल मच जाता है। मुर्गों की होड, भेडों की भिडाई आदि होते हैं। सब लोग आनंद – प्रमोद के साथ त्यौहार मनाते हैं। इसे ‘पेद्द पंडुगा” भी कहते हैं। आंध्रा के लोगों के लिए यह एक खास त्यौहार है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

18. जनसंख्या की समस्या

भारतवर्ष की सबसे बड़ी समस्या है – जनसंख्या -वृद्धि | भारत की आबादी 120 करोड़ का आंकड़ा पार कर चुकी है। तेजी से बढ़ती जनसंख्या का पहला कारण है – अनपढ़ता | दूसरा कारण है – अंधविश्वास। अधिकतर लोग बच्चों को भगवान की देन मानते हैं। इसलिए वे परिवार नियोजन को अपनाना नहीं चाहते। लड़का- लड़की में भेदभाव करने से भी जनसंख्या बढ़ती है। तेजी से बढ़ती जनसंख्या के कारण पर्यावरण – प्रदूषण की गंभीर समस्या आज हमारे सामने खड़ी है। कृषि-योग्य भूमि का क्षम हो रहा है। वनों की अंधाधुंध कटाई हो रही हैं। बेकारी बढ़ रही है। परिणाम स्वरूप लूट, हत्या, अपहरण जैसी वारदातें बढ़ रही हैं। लोगों को बेहतर स्वास्थ्य सेवाओं का लाभ नहीं मिल रहा। जनसंख्या- नियंत्रण के लिए सरकार को चाहिए कि वह परिवार – नियोजन कार्यक्रम को गति दे । सरकार को चाहिए कि इस दिशा में कठोरता से नियम लागू करे अन्यथा आने वाली पीढ़ी को भारी संकट का सामना करना पड़ सकता है।

19. नदियों से लाभ

भूमिका :
सब प्राणियों के लिए पानी की अत्यंत आवश्यकता है। बिना पानी के कोई जीवित नहीं रह सकता। केवल पीने के लिए ही नहीं मानव के हर एक काम के लिए पानी की अत्यंत आवश्यकता है। इसलिए पानी का अत्यंत महत्व है।

विषय विश्लेषण :
खूब वर्षा होने पर बाढ़ आती है। साधारणतः नदियाँ पहाडों से निकलकर समुद्र में मिल जाती हैं। नदियों से कई प्रयोजन हैं। नदी जहाँ ऊँचे प्रदेश से गिरती है, वहाँ जल प्राप्त का निर्माण होता है। बाँध बनाकर पानी को इकट्ठा करके खेतों की सिंचाई करते हैं। वहाँ बिजली उत्पन्न की जाती है। नहरों के द्वारा सभी प्रांतों को पानी पहुँचाया जाता है। नदियों में नावें चलती हैं, जिससे व्यापार होता है। इनमें मछलियाँ मिलती हैं। इनको बहुत लोग खाते हैं। नदी का पानी सब लोग पीते हैं। इसमें स्नान करते हैं। कपडे धोते हैं। गंगा, यमुना, गोदावरी, कृष्णा, कावेरी आदि भारत की प्रमुख और पवित्र नदियाँ हैं। सभी नदियों पर बाँध बनवाकर करोडों एकड ज़मीन खेती के काम में लायी गयी है। भारतीय लोग नदियों की पूजा करते हैं। नदियाँ ही सृष्टि में प्रमुख स्थान रखती हैं। सभी प्राणियों और जड – चेतन के लिए आधार – मात्र है।

उपसंहार :
नदियाँ केवल मानव के लिए ही उपयोग नहीं, सृष्टि के सभी प्राणियों के लिए जीवनाधार है।

20. हिन्दी दिवस

प्रस्तावना :
भारत हमारा एक विशाल और महान देश है। यहाँ अनेक भाषाएँ बोली जाती हैं। ऐसी हालत में जन साधारण को आपस में कार्य करने और एक दूसरे को समझने एक शक्तिशाली भाषा की आवश्यकता है। देश । के अधिकांश लोगों से बोली जानेवाली और समृद्ध साहित्यवाली आसान भाषा ही राष्ट्र भाषा बन सकती है। हिन्दी में ये सभी गुण विद्यमान हैं। ख़ासकर हिन्दी साहित्य का करीब एक हज़ार वर्ष का इतिहास है। सूरदास, तुलसी, भारतेन्दु हरिश्चंद्र, महावीर प्रसाद द्विवेदी आदि महान साहित्यकारों ने अपनी रचनाओं से हिन्दी को समृद्ध किया है।

महत्व :
स्वतंत्र भारत की राष्ट्र भाषा बनने का सौभाग्य हिन्दी को मिला है। यह जनता की सेविका है। सारी जनता को एक सूत्र में बांधने की शक्ति रखती है। सन् 14 सितंबर 1949 हिन्दी को राष्ट्रभाषा का पद दिया गया हैं। तब से हिन्दी प्रचार के विषय में केंद्रीय और प्रांतीय सरकार दोनों अधिक कार्यरत हैं। हिन्दी एक सजीव भाषा है। इस पर अन्य कई भाषाओं का गहरा प्रभाव है। खासकर स्वतंत्रता संग्राम के वक्त समूल भारत जाति को एकत्रित करने में हिन्दी का सशक्त योगदान प्रशंसनीय रहा ।

भारत में हर साल सितंबर 14 को हिन्दी दिवस मनाया जाता है। विद्यालयों में हिन्दी दिवस के सिलसिले में गीत, नाटक, निबंध आदि भाषा संबंधी प्रतियोगिताएँ संपन्न की जाती हैं। प्रतियोगिताओं में प्रतिभा दिखानेवाले छात्रों को पुरस्कार दिये जाते हैं। खासकर हिन्दी भाषा की मधुरता का आनंद लेते हैं। हम प्रण करते हैं कि शक्ति भर राष्ट्र भाषा के प्रचार व प्रसार में अपना हाथ बँटाएँगे।

उपसंहार :
सभी भारतीय भाषाओं में हिन्दी का महत्व अधिक है। ऐसी महान भाषा की उन्नति और प्रचार में सबको अपना कर्तव्य निभाना चाहिए।

21. अगर मैं पंछी होता, तो …..

प्रस्तावना :
ईश्वर की बनायी इस अद्वितीय सृष्टि में पंछी भी एक उत्तम प्राणी है। पंछी को ही हम पक्षी, विहंग कहते हैं। पंछी परमात्मा का प्रतीक है। पंछी आत्मा का स्वरूप भी माना जाता है। उपनिषदों में आत्मा और परमात्मा दोनों को भी पक्षी के स्वरूप माना गया।

विषय विश्लेषण :
पंछी (पक्षी) स्वेच्छा से उड़नेवाला निर्बाध प्राणी है। आत्मनिर्भरता का यह सच्चा प्रतीक है। यह सदा उपकारी ही रहा है। प्रकृति में अनेक प्रकार के पंछी पाये जाते हैं। हर पंछी अपना विशेष महत्व रखता है। चाहे कितना भी कष्ट या नष्ट का सामना करना पडे वह कभी विचलित नहीं होता। धैर्य के साथ जीवन यापन करता रहता है। सदा संतुष्ट रहनेवाला आदर्श प्राणी है।

महत्व :
आत्मनिर्भर पंछी का जीवन मेरे लिए आदर्शमय है। अगर मैं पंछी होता तो उसी की तरह अपना एक मकान (घोंसला) खुद बना लेता और परिवार की रक्षा करते जी जान लगाकर पालन – पोषण करता। परिवार के सदस्यों से प्रेमपूर्ण व्यवहार करते उनमें उत्तम गुणों को पनपने का सफल प्रयत्न करता। किसी अत्याचारी या दुराचारी को मैं अपने या अपने परिवारवालों की ओर ताकने नहीं देता। मानव समाज की तरह धान्य, संपत्ति आदि छिपाने की ज़रूरत नहीं होती। झूठ बोलने की, स्वार्थ से किसी को धोखा देने की, हानि करने की बात ही न उठती। अपने और अपने परिवार के सदस्यों के पेट भरने दूर – दूर प्रांतों में जाकर दाना – दान ले आता। सदा सब की सहायता करने में तन मन लगा देता। ऐसा करके अपना जीवन सार्थक बना लेता।

उपसंहार :
अगर मैं पंछी होता तो मेरे परिवार को रक्षा करूँगा। फंसल उगाने में किसनों को मदद करूँगा।

22. “मानव सभ्यता के विकास में कम्प्यूटर का महत्त्व”..

प्रस्तावना :
यह विज्ञान का युग है। कुछ वर्ष पहले संसार के सामने एक नया आविष्कार आया उसे अंग्रेज़ी में कम्प्यूटर और हिन्दी में संगणक कहते हैं।

भूमिका (लाभ) :
आज के युग को हम कम्प्यूटर युग कह सकते हैं। आजकल हर क्षेत्र में इसका ज़ोरदार उपयोग और प्रयोग हो रहा है। चाहे व्यापारिक क्षेत्र हो, राजनैतिक क्षेत्र हो, यहाँ तक कि विद्या, वैद्य और संशोधन के क्षेत्र में भी ये बडे सहायकारी हो गये हैं। इसे हिन्दी में “संगणक” कहते हैं। गणना, गुणना आदि यह आसानी से कर सकता है। मनुष्य की बौद्धिक शक्ति की बचत के लिए इसका निर्माण हुआ है। आधुनिक कम्प्यूटर के निर्माण में चार्लस बाबेज और डॉ. होवर्ड एकन का नाम मशहूर हैं।

विषय प्रवेश :
परीक्षा पत्र तैयार करना, उनकी जाँच करना – इसके सहारे आजकल पूरा किया जा रहा है। जिस काम के लिए सैकड़ों लोग काम करते हैं, उस काम को यह अकेला कर सकता है। हम जिस समस्या का परिष्कार नहीं कर पाते हैं, उसे यह आसानी से सुलझा सकता है।

विश्लेषण :
चिकित्सा के क्षेत्र में भी इसका उपयोग बड़े पैमाने पर हो रहा है। इसके द्वारा यह सिद्ध हो गया कि – ” सब तरह के काम यह कर सकता है।”

उपसंहार :
इसकी प्रगति दिन – ब – दिन हो रही है। रॉकेटों के प्रयोग, खगोल के अनुसंधान में इसके ज़रिये कई प्रयोग हो रहे हैं। यह वैज्ञानिकों के लिए एक वरदान है। हर छात्र को इसका प्रयोग करना सीखना है। इसके द्वारा देश की अभिवृद्धि अवश्य हो सकती है। लेकिन बेरोज़गारी बढ़ने की संभावना है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

23. किसी त्यौहार का वर्णन

भूमिका :
दीवाली हिन्दुओं का प्रमुख त्यौहार है। मेरा प्रिय त्यौहार दीवाली है। बच्चे-बूढ़े, स्त्री-पुरुष, धनिकगरीब सबके लिए यह प्रिय त्यौहार है। यह पर्व आश्विन अमावस्या को मनाया जाता है।

दीवाली का अर्थ होता है दीपों की पंक्ति। यह वास्तव में पाँच त्यौहारों का समूह – रूप है।

विषय :
नरक चतुर्दशी के बारे में एक कथा प्रचलित है। प्राचीन काल में नरकासुर नामक एक राक्षस रहता था। वह बडा दुष्ट था। वह लोगों को बहुत सताता था। लोगों में त्राहि-त्राहि मच गयी। लोगों की प्रार्थना सुनकर भगवान श्री कृष्ण ने सत्यभामा के साथ नरकासुर पर आक्रमण किया। सत्यभामा ने नरकासुर को मार डाला। इस पर लोगों ने दीप जलाकर अपनी खुशियाँ प्रकट की।

विश्लेषण :
दीवाली के संबंध में अनेक कथाएँ हैं। एक कथा इस प्रकार है – “रावण-वध के बाद जब राम अयोध्या लौटे तो पुरजनों ने उनके स्वागत में दीवाली का आयोजन किया”। यह बड़ा आनंददायक पर्व है। दीवाली के दिन लोग तडकें उठते हैं। अभ्यंगन स्नान करके नये कपडे पहनते हैं। शाम को दीपों की पूजा और लक्ष्मी की पूजा करते हैं। बच्चे पटाखें, फुलझडियाँ आदि जलाते हैं। लोग मिठाइयाँ खाते हैं। मारवाडी लोग इस दिन से नये साल का आरंभ मानते हैं। हिन्दु लोग लक्ष्मी की पूजा करते हैं। सभी मंदिर जाते हैं। खासकर व्यापारी लोग अपने पुराने हिसाब ठीक करके नये हिसाब शुरू करते हैं। यह खासकर हिन्दुओं का त्यौहार है। सफ़ाई का त्यौहार है। अन्धकार पर प्रकाश और पाप पर पुण्य की विजय साधना का त्यौहार है।

उपसंहार :
यह त्यौहार भारत भर में मनाया जाता है। खासकर यह बच्चों का त्यौहार है। बच्चों के आनंद का ठिकाना नहीं होता है। दीवाली के दिन सर्वत्र प्रसन्नता ही प्रसन्नता दिखाई देती है।

24. स्वास्थ्य के लिए स्वच्छता की ज़रूरत है

क) भूमिका
ख) सफ़ाई का महत्व
ग) सार्वजनिक स्थलों की सफाई
घ) उपसंहार

क) भूमिका :
मैं एक दिन टहलने निकला था, मैंने देखा कि एक सज्जन रास्ते पर पान थूक रहे थे। एक अन्य सज्जन ने अपनी आधी सिगरेट बुझाकर रास्ते पर फेंक दी थी। कुछ ऐसे लोग भी देखे जो भेल, चाट, चुडवा, आदि खाकर जूठे दाने और गंदे कागज़ इधर-उधर फेंक रहे थे। इससे मुझे काफ़ी खेद हुआ, और मेरा मन भी काफ़ी दुखी हुआ। मैं सोचने लगा कि लोगों की यह आदत पता नहीं कब जायेगी।

ख) सफ़ाई का महत्व :
हमारा अनुभव है कि, अपने कपडे साफ़ हो और शरीर स्वच्छ हो तो मन अत्यंत प्रसन्न रहता है। स्वच्छता से ही पवित्रता रखी जा सकती है। अतः प्रत्येक व्यक्ति को यथा संभव हर जगह स्वच्छता रखनी चाहिए। इससे हमारा स्वास्थ्य बना रहता है। घर का कचरा और सडकों तथा गलियों की गंदगी देखकर मन खराब हो जाता है। साफ़ मकान में रहने और साफ़ – सुथरी सडकों पर चलने से हमारा स्वास्थ्य अच्छा बना रहता है और मन भी प्रफुल्लित रहता है। सचमुच स्वच्छता से ही जीवन सुखी बन सकता है।

ग) सार्वजनिक स्थलों की सफाई :
प्रायः घर का कचरा बाहर फेंककर लोग निश्चिन्त हो जाते हैं। यह बहुत अनुचित बात है। सडक बगीचे समुद्र तट, प्राणी – संग्रहालय, रेलवे स्टेशन आदि प्रत्येक सार्वजनिक स्थल पर स्वच्छता रखना अनिवार्य है। इससे जल और वायु दोनों प्रदूषित नहीं होते हैं। अपने गाँव और शहर को स्वच्छ रखने में हर व्यक्ति को अपना सहयोग देना चाहिए।

घ) उपसंहार :
इधर- उधर कचरा फेंकने वाले लोग भले नागरिक नहीं कहे जा सकते। कचरा फेंकने के लिए जगह-जगह पर डिब्बे रखे जायें तो लोग डिब्बों में ही कचरा फेंकने की आदत डालेंगे। सफ़ाई का जितना महत्व है, उतनी ही सफ़ाई रखने के तरीकों की शिक्षा भी ज़रूरी है। बच्चों को बचपन से ही सफ़ाई के पाठ सिखाने चाहिए। इससे पानी से, वायु से फैलने वाली बीमारियाँ नहीं फैलेंगी।

25. यदि मैं प्रधानमंत्री होता तो …..

प्रस्तावना :
प्रधानमंत्री का पद एक साधारण पद नहीं है। यह देश का शासन चलाने का प्रधान और मुख्य पद है। लोकसभा में बहुमत प्राप्त पार्टी का नेता हमारे देश का प्रधानमंत्री बनता है।

उद्देश्य :
यदि मैं प्रधानमंत्री होता तो उस पद के द्वारा देश और समाज का काया पलट देना चाहूँगा। मेरे सामने कई सपने हैं। उनके लिए एक प्रणाली तैयार करके, उसके अनुसार काम करते हुए, समाज में उन्नति लाऊँगा। विषय : आज हमारे देश में भाषा भेद, जाति भेद, वर्ग भेद, प्रान्त भेद आदि फैल रहे हैं। पहले इनको दूर करके सबके दिलों में “भारत एक है” – इस भावना को जगाने की कोशिश करूँगा। देश को आर्थिक और सांस्कृतिक रूप से आगे ले जाने की कोशिश करूँगा।

किसानों को साक्षर बनाऊँगा। उन्हें सस्ते दामों में बीज, उपकरण आदि पहुँचाऊँगा। सहकारी समितियाँ बनाकर, उनसे कम सूद में ऋण प्राप्त करने की व्यवस्था करूँगा। अनेक मिल, कारखानों का निर्माण करके, जो बेरोज़गारी हैं, उसे दूर करने का प्रयत्न करूँगा।

स्कूलों, कॉलेजों और विश्व विद्यालयों की संख्या बढ़ाकर, देश के सब लडके – लडकियों को साक्षर बनाऊँगा। गाँवों को जोड़ने के लिए पक्की सडकें बनाऊँगा। गाँव की उन्नति के लिए आवश्यक योजनाएँ बनाकर, उनको अमल करूँगा। गाँवों की उन्नति में ही देश की उन्नति निर्भर है।

नदियों पर बाँध बनाकर, उनका पानी पूरी तरह उपयोग में लाऊँगा। समाज में जो भेद भाव हैं, उनको दूर करूँगा। आसपास के देशों से मित्रता भाव बढाऊँगा। विश्व के प्रमुख देशों की कतार में भारत को भी बिठाने की कोशिश करूँगा। मैं अपने तन, मन, धन से देश को प्रगति के पथ पर ले जाने की कोशिश करूँगा, लोगों ने मुझ पर जो ज़िम्मेदारी रखी है, उसको सुचारू रूप से निभाऊँगा। उपसंहार : प्रधानमंत्री बनना सामान्य विषय नहीं है, अगर मैं प्रधानमंत्री बना तो ये सभी कार्य करूँगा।

26. आदर्श विद्यार्थी

जो विद्या (प्राप्त करता है) का आर्जन करता है, चाहता है, वह विद्यार्थी है जो विद्यार्थी उत्तम गुणों का पालन करता है, उसे आदर्श विद्यार्थी कहते हैं। अध्ययनकाल विद्यार्थी के भावी जीवन के लिए महत्वपूर्ण होता है। विद्यार्थी इस जीवनकाल में उत्तम गुणों को अपनायेगा तो उसका भविष्य उज्ज्वल होगा।

सबसे पहले आदर्श विद्यार्थी को नम्र होना चाहिए। नम्रता ही विद्यार्थी का आभूषण है। अपने माता-पिता के प्रति और अपने अध्यापकों के प्रति उसका आचरण सदैव विनम्र होना चाहिए। कहा गया है ‘विद्या ददाति विनयम्’ अर्थात् विद्या विनय प्रदान करती है विद्यार्थी को आज्ञाकारी होना चाहिए। बड़ों की आज्ञा का पालन करना, विद्यार्थी का प्रथम कर्तव्य है। वास्तव में जो आज्ञा का पालन करता है। यही अनुशासन है। विद्यार्थी को अनुशासन प्रिय होना चाहिए। अनुशासन से विद्यार्थी में शिष्टता तथा शालीनता के गुण आते हैं।

आदर्श विद्यार्थी को समय का सदुपयोग करना चाहिए। समय की महत्ता जानकर विद्यार्थी को अपने जीवन में लक्ष्य की ओर बढ़ना चाहिए। विद्यार्थी के जीवन का प्रमुख लक्ष्य विद्याध्ययन है। इस कारण इसे अपना सारा … समय अध्ययन में लगाना चाहिए। वर्ग में पढ़ाये गये विषयों को ध्यानपूर्वक सुनकर उन्हें स्मरण तथा मनन करने का प्रयत्न करना चाहिए। विद्यार्थी को अपने व्यक्तिगत स्वार्थों को त्यागकर सदैव परिश्रम करना चाहिए। उसे जिज्ञासु होना चाहिए। नये विषयों की जानकारी के लिए प्रयत्नशील होना चाहिए।

आज विद्यार्थियों की स्थिति ठीक नहीं है। वे अपने कर्तव्य को भूलते जा रहे हैं और आये दिन बुरे गुणों का शिकार बनते जा रहे हैं। अनुशासन तो उनके जीवन में नहीं के बराबर है। नम्रता उनसे कोसों दूर है। वे अपने अध्यापक की हँसी उड़ाते हैं और परीक्षा के समय उन्हें पीटने को प्रस्तुत होते हैं। गुरु के प्रति आदर जताना वे अपना अपमान समझने लगे हैं। अपना बहुमूल्य समय वे सिनेमा देखने में सैर-सपाटे में मजाक में और व्यर्थ की बातों में बरबाद करते हैं। हर बात के लिए आज के विद्यार्थी आन्दोलन मचाने तथा तोड़फोड़ की बात करते हैं। विद्या सीखने की ओर उनका ध्यान कम रहता है। अपने शारीरिक सुखों के लिए अनैतिक कार्यों को करने के लिए वे पीछे भी नहीं हटते।

विद्यार्थी अपने भावी जीवन को उज्ज्वल बनाना चाहें तो उनमें नम्रता अनुशासन की भावना, समय के सदुपयोग का ज्ञान और अध्ययन के प्रति रुचि आदि का होना आवश्यक है, तभी वह आदर्श विद्यार्थी कहलाता है। आदर्श विद्यार्थी ही देश का सच्चा नागरिक सिद्ध होगा। उन्हीं के कंधों पर देश का भविष्य निर्भर है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

27. पर्यावरण और प्रदूषण …

प्रस्तावना :
पर्यावरण का अर्थ है वातावरण। पर्यावरण हर प्राणी का रक्षाकवच है। पर्यावरण के संतुलन से . मानव का स्वास्थ्य अच्छा रहता है। विश्व भर की प्राणियों के जीवन पर्यावरण की स्थिति पर निर्भर रहते हैं। आजकल ऐसा महत्वपूर्ण पर्यावरण बिगडता जा रहा है। पर्यावरण में भूमि, वायु, जल, ध्वनि नामक चार प्रकार । के प्रदूषण फैल रहे हैं। इन प्रदूषणों के कारण पर्यावरण का संतुलन बिगडता जा रहा है।

विषय विश्लेषण :
भूमि पर रहनेवाली हर प्राणी को जीने प्राणवायु (आक्सिजन) की आवश्यकता होती है। यह प्राणवायु हमें पेड – पौधों के हरे – भरे पत्तों से ही मिलता है। इन दिनों पेड – पौधों को बेफ़िक्र काट रहे हैं। वास्तव में पेड – पौधे ही पर्यावरण को संतुलन रखने में काम आते हैं। ऐसे पेड – पौधों को काटने से पर्यावरण का संतुलन तेज़ी से बिगडता जा रहा है । हमारे चारों ओर के कल – कारखानों से धुआँ निकलता है। इससे वायु प्रदूषण बढ़ रहा है। कूडे – कचरे को नदी – नालों में बहा देने से जल प्रदूषण हो रहा है। वायु – जल प्रदूषणों के कारण कई बीमारियाँ फैल रही हैं।

नष्ट :
पर्यावरण के असंतुलन से मौसम समय पर नहीं आता। इससे वर्षा भी ठीक समय पर नहीं होती। वर्षा के न होने के कारण अकाल पडता है। कहीं अतिवृष्टि और कहीं अनावृष्टि की हालत भी आती है।

ऐसे प्रदूषण को यथा शक्ति दूर करना हम सबका कर्तव्य है। इसके लिए हम सब यह वचन लें और प्रयत्न करें – गंदगी न फैलाएँ, कूडा – कचरा नदी नालों में न बहायें, उनको सदा साफ़ रखें , पेड़ों को न काटें। साथ ही नये पेड – पौधे लगाकर पृथ्वी की हरियाली बढायें। वाहनों का धुआँ कम करें। ऐसा करने से ही पर्यावरण को प्रदूषित होने से बचा सकते हैं।

28. व्यायाम या किस रत) का महत्व

प्रस्तावना :
महाकवि कालिदास का कथन है – “शरीर माद्य खलु धर्म साधतम्”। इसका अर्थ है – धर्म साधन शरीर के द्वारा ही होता है। मानव अनेक सत्कार्य करता रहता है। अतः धार्मिक कार्यक्रमों के लिए सामाजिक सेवा के लिए तथा आत्मोद्धार के लिए शरीर की आवश्यकता बहुत है। अतः हर एक को स्वस्थ रहने व्यायाम की बडी आवश्यकता है।

उद्देश्य :
शरीर के दृढ और स्वस्थ होने पर ही कोई काम कर सकते हैं। शारीरिक स्वास्थ्य के कारण मानसिक उल्लास के साथ आत्मीय आनंद भी प्राप्त होता है। अतः हर एक को स्वस्थ रहने का प्रयत्न करना चाहिए। इसके लिए व्यायाम की बडी ज़रूरत है। व्यायाम के अनेक भेद हैं। विभिन्न प्रकार के योगासन, बैठक, दौडना, घूमना, प्राणायाम, कुश्ती, तैरना आदि सभी व्यायाम के अंतर्गत ही आते हैं। विद्यार्थी जीवन में ही व्यायाम करना बहुत आवश्यक है।

लाभ :
व्यायाम से शरीर सदा सक्रिय बना रहता है। रक्त संचार खूब होता है। रक्त के मलिन पदार्थ बाहर चले जाते हैं। पाचन शक्ति बढ़ती है। सारे इंद्रिय अपने – अपने काम ठीक करते रहते हैं। व्यायामशील आदमी आत्मविश्वासी और निडर होकर स्वावलंबी होता है।

नष्ट : व्यायाम तो अनिवार्य रूप से करना है। लेकिन व्यायाम करते समय अपनी आयु का ध्यान रखना चाहिए। व्यक्ति और व्यक्ति में व्यायाम का स्तर बदलता रहता है। इसका ध्यान नहीं है तो लाभ की अपेक्षा नष्ट ही अधिक होगा। उपसंहार : सब लोगों को व्यायाम प्रिय होना चाहिए। व्यायाम से व्यक्ति स्वस्थ बनकर अपना आयु प्रमाण बढा सकता है। अतः व्यायामशील व्यक्ति का जीवन सदा अच्छा और सुखमय होता है।

29. स्वच्छ भारत आभयान

भूमिका :
स्वच्छ भारत अभियान को स्वच्छ भारत मिशन और स्वच्छता अभियान भी कहा जाता है। यह एक राष्ट्रीय स्तर का अभियान है। यह भारत सरकार द्वारा 2 अक्तूबर, 2014 को महात्मा गाँधी जी की 145 वें जन्म दिवस के अवसर पर शुरू किया गया था। प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा भारत में सफाई के उद्देश्य को पूरा करने के लिए अमल में लाया गया है। यह एक राजनीति मुक्त और देश भक्ति से प्रेरित अभियान है। राष्ट्रपिता महात्मा गाँधीजी के सपने को साकार करनेवाला यह अभियान है।

उद्देश्य :
इस अभियान का उद्देश्य भारत के सभी ग्रामीण और शहरी क्षेत्रों को साफ़ -सुथरा, स्वच्छ रखना है। खुले में शौच समाप्त करना, अस्वास्थ्यकर शौचालयों को फ्लश शौचालयों में परिवर्तित करना, ठोस और तरल कचरे का पुनः उपयोग, लोगों को सफाई के प्रति जागरूक करना, अच्छी आदतों के लिए प्रेरित करना, शहरी और ग्रामीण क्षेत्रों में सफाई व्यवस्था को अनुकूल बनाना, भारत में निवेश के लिए रुचि रखनेवाले सभी निजी क्षेत्रों के लिए अनुकूल वातावरण प्रदान करना आदि हैं।

प्रभाव :
स्वच्छ भारत बहुत प्रभावशाली और फलप्रद अभियान है। प्रधानमंत्री मोदी जी की प्रेरणा से इस के आरंभ पर लगभग 30 लाख स्कूलों और कॉलेजों के छात्रों और सरकारी कर्मचारियों ने भाग लिया। प्रधानमंत्री जी ने नौ हस्तियों के नामों की घोषणा की । उनसे अपने क्षेत्र में सफाई अभियान को बढाने और आम जनता को उससे जुडने के लिए प्रेरित करने को कहा। हम भारतीय इसे एक चुनौती के रूप में लें और इसे सफल बनाने अपना पूरा प्रयास जारी रखें। स्वच्छ भारत प्राप्त होने तक इस मिशन की कार्यवाही निरंतर चलती रहनी चाहिए। भौतिक, मानसिक, सामाजिक और बौद्धिक कल्याण के लिए भारतीय लोगों में इसका एहसास होना अत्यंत आवश्यक है।

उपसंहार :
स्वच्छ भारत यह शक्तिशाली अभियान है। इसे बापू जी की 150 वीं पुण्यतिथि (2 अक्तूबर 2019) तक पूरा करने का लक्ष्य है। अपने अथक प्रयत्नों से “स्वच्छता भगवान की ओर अगला कदम है’ कहावत को साकार करके दिखायेंगे। तभी विश्व में भारत का अपना महत्वपूर्ण स्थान अक्षुण्ण रह सकेगा।

30. राष्ट्रभाषा हिन्दी

प्रस्तावना :
भारत एक विशाल देश है। इसमें अनेक राज्य हैं। प्रत्येक राज्य की अपनी प्रादेशिक भाषा होती है। राज्य के अंदर प्रादेशिक भाषा में काम चलता है। परंतु राज्यों के बीच व्यवहार के लिए एक संपर्क भाषा की आवश्यकता है। सारे देश के काम जिस भाषा में चलाये जाते हैं, उसे राष्ट्रभाषा कहते हैं। राष्ट्रभाषा के ये गुण होते हैं।

  1. वह देश के अधिकांश लोगों से बोली और समझी जाती है।
  2. उसमें प्राचीन साहित्य होता है।
  3. उसमें देश की सभ्यता और संस्कृति झलकती है।

हमारे देश में अनेक प्रादेशिक भाषाएँ हैं। जैसे – हिन्दी, बंगाली, उडिया, मराठी, तेलुगु, तमिल, कन्नड आदि। इनमें अकेली हिन्दी राष्ट्रभाषा बनने योग्य है। उसे देश के अधिकांश लोग बोलते और समझते हैं। उसमें प्राचीन साहित्य है। तुलसी, सूरदास, जयशंकर प्रसाद जैसे श्रेष्ठ कवियों की रचनाएँ मिलती हैं। उसमें हमारे देश की सभ्यता और संस्कृति झलकती है। यह संस्कृत गर्भित भाषा है। इसी कारण हमारे संविधान में हिन्दी . राष्ट्रभाषा बनायी गयी। सरकारी काम – काज हिन्दी में हो रहे हैं। हिन्दी भाषा की लिपि देवनागरी लिपि है। इस लिपि की यह सुलभ विशेषता है कि – इसमें जो लिखा जाता है वही पढ़ा जाता है।

उपसंहार :
भारतीय अखंडता और एकता के लिए हिन्दी का प्रचार और प्रसार अत्यंत अनिवार्य है। हर एक भारतीय को हिन्दी सीखने की अत्यंत आवश्यकता है। इसके द्वारा ही सभी प्रान्तों में एकता बढ़ सकती है। और आपस में मित्रता भी बढ़ सकती है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

31. शिक्षक दिवस (अध्यापक दिवस)

“गुल गोविंद दोऊँ खडे, काके लागौं पाँय।
बलिहारी गुल आपने, गोविंद दियो बताय”।

प्रस्तावना :
कबीर के इस दोहे से गुरु की महानता का परिचय हमें मिलता है। गुरु का दूसरा नाम ही शिक्षक और अध्यापक है। गुरु तो अज्ञान को मिटाकर ज्ञान प्रदान करनेवाले हैं। आज विद्यार्थी जगत में शिक्षक दिवस का अत्यंत महत्वपूर्ण स्थान है।

उद्देश्य (महत्व) :
हमारी परंपरा के अनुसार माता – पिता के बाद गुरु का नाम आदर के साथ लिया जाता है। “मातृ देवोभव, पितृ देवोभव, आचार्य देवोभव” इसका अर्थ है गरु का स्थान ईश्वर से भी बड़ा होता है। गुरु ही हमारे भविष्य के निर्माता और हमें ज्ञानी बनाकर अच्छा जीवन जीने के योग्य बनाते हैं। अनुशासनयुक्त, उत्तम नागरिक बनने की सहायता करते हैं। ऐसे महान गुरु (शिक्षक) को ध्यान में रखते शिक्षक दिवस भारत में 5 सितंबर को मना रहे हैं। शिक्षा के क्षेत्र में यह महत्वपूर्ण दिवस है। ऐसे महत्वपूर्ण दिवस हमारे भारत के राष्ट्रपति डॉ. सर्वेपल्लि राधाकृष्णन के जन्म दिन के शुभ अवसर पर मना रहे हैं।

डॉ. राधाकृष्णन बचपन से बहुत परिश्रम करके उन्नत शिखर पहुँच गये हैं। गरीब ब्राह्मण परिवार में पैदा होकर अपनी बौद्धिक शक्ति स्मरण शक्ति और विद्वत्ता से वे इतने महान बन सके। वे सफल अध्यापक थे। , अध्यापक पद के वे एक आभूषण हैं। ऐसे महान व्यक्ति की जन्म तिथि को शिक्षक दिवस के रूप में मनाकर हम सब उनको याद कर लेते हैं। शिक्षा प्रणाली में राधाकृष्णन ने नये-नये सिद्धांत प्रस्तुत किये हैं। वे ही आजकल शिक्षा प्रणाली के नियम बन गये हैं।

उस दिन कई कार्यक्रम आयोजित किये जाते हैं। विद्यार्थी अपने शिक्षकों को आदर के साथ सम्मानित करते हैं। गुरुजनों के प्रति अपनी श्रद्धा दिखाते हैं। इसी दिन राष्ट्र सरकार भी उत्तम शिक्षकों को सम्मानित करती है।

32. यदि मैं मुख्यमंत्री होता ….

प्रस्तावना :
मुख्यमंत्री का पद एक साधारण पद नहीं है। यह राष्ट्र का शासन चलाने का प्रधान और मुख्य पद है।

उद्देश्य :
यदि मैं मुख्यमंत्री होता तो उस पद के द्वारा राष्ट्र और समाज का काया पलट देना चाहूँगा। मेरे सामने कई सपने हैं। उनके लिए एक प्रणाली तैयारी करके, उसके अनुसार काम करते हुए, समाज में उन्नति लाऊँगा।

विषय :
सबके दिलों में “हम सब एक हैं” – इस भावना को जगाने की कोशिश करूँगा। राष्ट्र को आर्थिक और सांस्कृतिक रूप से आगे ले जाने की कोशिश करूँगा। किसानों को साक्षर बनाऊँगा। उन्हें सस्ते दामों में बीज, उपकरण आदि पहुँचाऊँगा। सहकारी समितियाँ बनाकर, उनसे कम सूद में ऋण प्राप्त करने की व्यवस्था करूँगा। अनेक मिल, कारखानों का निर्माण करके, जो बेरोज़गारी हैं, उसे दूर करने का प्रयत्न करूँगा।

स्कूलों, कॉलेजों और विश्व विद्यालयों की संख्या बढ़ाकर, राष्ट्र के सब लडके – लडकियों को साक्षर बनाऊँगा।

गाँवों को जोड़ने के लिए पक्की सडकें बनाऊँगा। गाँव की उन्नति के लिए आवश्यक योजनाएँ बनाकर, उनको अमल करूँगा। गाँवों की उन्नति में ही राष्ट्र की और देश की उन्नति निर्भर है।

नदियों पर बाँध बनाकर, उनका पानी पूरी तरह उपयोग में लाऊँगा। समाज में जो भेद भाव हैं, उनको दूर करूँगा। आसपास के देशों से मित्रता भाव बढाऊँगा। विश्व के प्रमुख राष्ट्र की कतार में भारत को भी बिठाने की कोशिश करूँगा। मैं अपने तन, मन, धन से देश को प्रगति के पथ पर ले जाने की कोशिश करूँगा, लोगों ने मुझ पर जो ज़िम्मेदारी रखी है, उसको सुचारू रूप से निभाऊँगा।

उपसंहार :
मुख्यमंत्री बनना सामान्य विषय नहीं है, अगर मैं मुख्यमंत्री बना तो ये सभी कार्य करूँगा।

33. दूरदर्शन

प्रस्तावना :
मानव को मनोरंजन की भी ज़रूरत होती है। मानव शारीरिक काम या मानसिक काम करके थक जाने के बाद कुछ आराम पाना चाहता है। आराम पाने वाले साधनों में खेलना, गाना, कहानी सुनना, सिनेमा या नाटक देखना, मित्रों से मिलकर खुशी मनाना कुछ प्रमुख साधन हैं। आजकल मानव को मनोरंजन देनेवाले साधनों में दूरदर्शन का प्रमुख स्थान है।

विषय विश्लेषण :
दूरदर्शन ग्रीक भाषा का शब्द है। दूरदर्शन को टी.वी. भी कहते हैं। टी.वी. यानी टेलीविज़न है। टेली का अर्थ है दूर तथा विज़न का अर्थ होता है प्रतिबिंब। दूरदर्शन का अर्थ होता है कि दूर के दृश्यों को हम जहाँ चाहे वहाँ एक वैज्ञानिक साधन के द्वारा देख सकना। दूरदर्शन की भी अपनी कहानी है। पहले-पहले इसको बनाने के लिये जॉन एल. बेयर्ड ने सोचा है। उसके बाद जर्मन के वैज्ञानिक पाल निपकौ ने बेयर्ड के प्रयोगों को आगे बढाया। क्यांबेल, स्विंटन आदि कई वैज्ञानिकों के लगातार परिश्रम से दूरदर्शन को 1927 में एक अच्छा रूप मिला।

लाभ :
इस दूरदर्शन से कई लाभ हैं। मानसिक उत्साह बढानेवाले साधनों में आजकल इसका प्रमुख स्थान है। आजकल हमारे देश में सौ प्रतिशत जनता दूरदर्शन की प्रसारण सीमा में है। आजकल इसके द्वारा हर एक विषय का प्रसार हो रहा है। विद्यार्थियों के लिए उपयोगी शिक्षा कार्यक्रम भी प्रसारित किये जा रहे हैं। इसके द्वारा हम समाचार, सिनेमा, नाटक आदि मनोरंजन कार्यक्रम भी सुन और देख सकते हैं।

नष्ट :
इसे लगातार देखने से आँखों की ज्योति भी मंद पडती है। दैनिक कामकाज छोडके इसमें लीन न होना चाहिए। छात्रों को पढाई छोडकर ज्यादा समय इसके सामने बिताना नहीं चाहिये। दूरदर्शन के प्रसारणों का सदुपयोग करके नियमित रूप से देखने से मानव-जीवन सुखमय होता है।

34. मानव जीवन में जल का महत्वपूर्ण स्थान है

जल हमारे लिए अत्यंत आवश्यक घटक है। यह प्रकृति का अनमोल उपहार है। जल के बिना हमारा जीवन संभव नहीं है। ऐसा माना जाता है कि जल ही जीवन है। यह अमृत समान है।

मनुष्य के साथ – साथ पशु – पक्षी, पेड – पौधे सभी के लिए अत्यंत आवश्यक है। सब का जीवन जल पर निर्भर है। दैनिक जीवन के लिए बहुत आवश्यक हैं। पानी, पीना, नहाना, भोजन करना, कपडे धोना, फसलें पैदा करना आदि के लिए जल बहुत महत्वपूर्ण है। जल के बिना हमारे जीवन की कल्पना करना कठिन है।

जल समुद्र, नदी, तालाब, पोखर, कुआँ, नहर इत्यादि में पाया जाता है। आजकल हर जगह पानी की बर्बादी हो रही है। जल प्रदूषित हो रहा है। जल की कमी के कारण हमें फसलों की उपज कम होती है। अनाज के दाम बढ जाते हैं। पर्यावरण को काफी नुकसान होता है। पीने का पानी महंगा बन जायेगा। इसलिए हम सब को –

  • जल को दूषित नहीं करना चाहिए।
  • ज़मीन में जल का स्तर बनाये रखना चाहिए।
  • पानी को बचाये रखना है।
  • जल संरक्षण करना चाहिए।
  • बरसात के पानी को इकट्टा करना चाहिए।
  • पानी के रख – रखाव के लिए तालाब आदि बनाना चाहिए।
  • पानी का इस्तेमाल कम से कम मात्रा में करना चाहिए।
  • स्वच्छ पानी का महत्व जानना चाहिए।
  • पानी को पानी की तरह नहीं बहाना चाहिए।

AP SSC 10th Class Hindi निबंध लेखन

35. पुस्तकें ज्ञान के भंडार हैं

प्रस्तावना :
पढ़ने के लिए जिस स्थान पर पुस्तकों का संग्रह होता है, उसे पुस्तकालय कहते हैं। भारत में मुम्बई, कलकत्ता , चेन्नै, दिल्ली, हैदाराबाद आदि शहरों में अच्छे पुस्तकालय हैं। तंजाऊर का सरस्वती ग्रंथालय अत्यंत महत्व का है। मानव जीवन में पुस्तकालय का अत्यंत महत्वपूर्ण स्थान है।

विषय विश्लेषण : पुस्तकालय चार प्रकार के हैं।

  1. व्यक्तिगत पुस्तकालय
  2. सार्वजनिक पुस्तकालय
  3. शिक्षा – संस्थाओं के पुस्तकालय
  4. चलते – फिरते पुस्तकालय

पुस्तकों को पढ़ने की रुचि तथा खरीदने की शक्ति रखनेवाले व्यक्तिगत पुस्तकालयों का संचालन करते हैं। इतिहास, पुराण, नाटक, कहानी, उपन्यास, जीवनचरित्र आदि सभी तरह के ग्रंथ सार्वजनिक पुस्तकालयों में मिलते हैं। इनमें सभी लोग अपनी पसंद की पुस्तकें पढ़ सकते हैं। नियत शुल्क देकर सदस्य होने पर पुस्तकें घर ले जा सकते हैं। शिक्षा संस्थाओं के पुस्तकालयों से केवल तत्संबंधी विद्यार्थी ही लाभ पा सकते हैं। देहातों तथा शहरों के विभिन्न प्रांतों के लोगों को पुस्तकें पहुँचाने में चलते – फिरते पुस्तकालय बहुत सहायक हैं। इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ – साथ ज्ञान – विज्ञान की भी वृद्धि होती है।

पुस्तकें पढ़ने से ये लाभ हैं :
इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ – साथ ज्ञान – विज्ञान की भी वृद्धि होती है।

  1. अशिक्षा दूर होती है।
  2. बुद्धि का विकास होता है।
  3. कुभावनाएँ दूर होती हैं।

विभिन्न देशों की सामाजिक, राजनीतिक, धार्मिक और आर्थिक परिस्थितियों का परिचय मिलता है।

उपसंहार :
पुस्तकालय हमारा सच्चा मित्र है। इसकी रक्षा करना हमारा कर्तव्य है। इसलिए पुस्तकों को गंदा करना, पन्ने फाडना नहीं चाहिए। अच्छी पुस्तकें सच्चे मित्र के समान हमारे जीवन भर काम आती है। ये सच्चे गुरु की तरह ज्ञान और मोक्ष दायक भी हैं।

36. विद्यार्थी जीवन में नैतिक शिक्षा

आजकल समाज में जहाँ देखो वहाँ नैतिक मूल्यों का पतन हो रहा है। देश के हर क्षेत्र में अर्थात् राजनीतिक, धार्मिक, सामाजिक क्षेत्र में भ्रष्टाचार, रिश्वतखोरी, अन्याय, अत्याचार, आदि दिखायी दे रहे हैं। इन सबका एक मात्र कारण है नैतिक मूल्यों का पतन एवं ह्रास।

प्राचीन ज़माने में पाठशाला शिक्षा में विद्यार्थियों के लिए नैतिक शिक्षा प्रदान की जाती थी, लेकिन आजकल विद्यार्थियों के लिए नैतिक शिक्षा का अभाव है। केवल यांत्रिक रूप से शिक्षा दी जा रही है। आजकल शिक्षा का उद्देश्य केवल अंक प्राप्त करना ही है।

नैतिक शिक्षा के कारण ही समाज में परोपकार की भावना, भाईचारे की भावना, आपसी सद्भावना, सहृदयता, उदारता, प्रेम, दया, ममता, समता, त्याग, इन्सानियत आदि भावनाएँ जागृत होंगे।

इसलिए विद्यार्थी जीवन में ही हर विद्यार्थी नैतिक शिक्षा को अपनाना चाहिए। सरकार को भी पाठशालाओं में नैतिक शिक्षा की प्रधानता देनी चाहिए। नैतिक शिक्षा से संबंधित पाठ्य प्रणाली बनानी चाहिए। हर सप्ताह में एक कालांश देकर नीति कहानियाँ और अनेक नैतिक विषयों को बनाना चाहिए। जिनसे विद्यार्थी उन्हें ग्रहण करके निज जीवन में भी नैतिक मूल्यों का पालन करेंगे। माँ – बाप की सेवा करेंगे। अतिथियों और गुरुजनों का आदर करेंगे।

37. आदर्श नेता

प्रस्तावना :
गाँधीजी भारत के सभी लोगों के लिए भी आदर्श नेता थे। उन्होंने लोगों को सादगी जीवन बिताने का उपदेश दिया। स्वयं आचरण में रखकर, हर कार्य उन्होंने दूसरों को मार्गदर्शन किया। नेहरू, पटेल आदि महान नेता उनके आदर्श पर ही चले हैं। महात्मा गाँधीजी मेरे अत्यंत प्रिय नेता हैं।

जीवन परिचय :
गाँधीजी का जन्म गुजरात के पोरबन्दर में हुआ। बैरिस्टर पढकर उन्होंने वकालत शुरू की। दक्षिण अफ्रीका में उनको जिन मुसीबतों का सामना करना पड़ा। उनके कारण वे आज़ादी की लड़ाई में कूद पडे। असहयोग आन्दोलन, नमक सत्याग्रह, भारत छोडो आदि आन्दोलनों के ज़रिए लोगों में जागरूकता लायी। अंग्रेजों के विरुद्ध लडने के लिए लोगों को तैयार किया। वे अहिंसावादी थे। समय का पालन करनेवाले महान पुरुषों में प्रमुख थे। उनके महान सत्याग्रहों से प्रभावित होकर अंग्रेज़ भारत छोडकर चले गये। अगस्त 15,1947 को भारत आज़ाद हुआ। महात्मा गाँधीजी के सतत प्रयत्न से यह संपन्न हुआ।

उपसंहार :
गाँधीजी की मृत्यु नाथुरां गाड्से के द्वारा 30 – 1 – 1948 को बिरला भवन में हुई। गाँधीजी का जीवन, चरित्र आदि का प्रभाव मेरे ऊपर पड़ा है। वे हमारे लिए आदर्श नेता ही नहीं, महान प्रिय नेता भी हैं।

38. मोबाइल फ़ोन

आजकल के यान्त्रिक युग में मानव को सुख – सुविधा प्रदान करनेवाले अनेक साधनों में ‘मोबाइल फ़ोन’ प्रमुख है। इसे सेलफ़ोन और हाथ फ़ोन भी बुलाया जाता है। यह बिना तारों के लंबी दूरी का इलेक्ट्रानिक उपकरण है। इसके ज़रिये विश्व के जिस देश में या प्रांत में स्थित लोगों से जब चाहे तब बोलने की सुविधा है। इसे विशेष स्टेशनों के नेटवर्क के आधार पर मोबाइलविशेष आवाज़ या डेटा संचार के लिए उपयोग करते हैं। वर्तमान मोबाइल फ़ोन में एस.एम.एस. इंटरनेट, रोमिंग, ब्लूटूथ, कैमरा, तस्वीरें, वीडियो भेजने और प्राप्त करने की अनेक सुविधाएँ हैं। हमारे भारत देश में सन् 1985 में दिल्ली में मोबाइल सेवाएँ आरंभ हुई हैं। मोबाइल फ़ोन के आविष्कार से देश और विदेशों की दूरी कम हुयी। यह सभी वर्गों के लिए बहुत उपयोगी सिद्ध हुआ है। इससे हमें समय, धन, तथा श्रम की बचत होती है। आपात् स्थिति में यह बहुत काम आनेवाला होता है।

इससे मिलनेवाली सुविधाएँ

  • हम इसे अपने साथ जहाँ चाहे वहाँ ले जा सकते हैं। सब आवश्यक खबरें प्राप्त कर सकते हैं।
  • दुर्घटनाओं के होने पर पुलिस व आंबुलेन्स को तुरंत बुला सकते हैं।
  • इसके ज़रिए मनोविनोद के लिए संगीत, गीत सुन सकते हैं और अनेक खेल खेल सकते हैं।
  • इसमें संगणक और फ़ोन बुक भी होते हैं।
  • सारे विश्व के लोगों से इंटरनेट द्वारा संबन्ध रख सकते हैं और बातचीत कर सकते हैं।
  • वीडियो कान्फरेन्स कर सकते हैं।
  • दोस्त और परिवारवालों से संपर्क कर सकते हैं।
  • बहुत काम कर सकते हैं। आये ई मेइल्स देख सकते हैं।
  • अपने पॉकेट में रखकर कहीं भी जा सकते हैं।
  • फ़ोन में स्थित कैमरा से चित्र निकाल सकते हैं। और उन्हें तुरंत भेज सकते हैं।

असुविधाएँ :
अनेक सुविधाओं के होने के बावजूद मोबाइल फ़ोन संबंधी अनेक असुविधाएँ भी हैं, वे हैं

  • मोबाइल फ़ोन कीमती होते हैं। अधिक समय सुनते रहने से सुनने की शक्ति घटती जाती है।
  • गाडी या मोटर कार आदि चलाते समय इसके उपयोग करने से अनेक दुर्घटनाएं हो सकती हैं।
  • बूढे और बड़े लोगों के लिए इस्तेमाल करने में धिक्कत हो सकती है।
  • मित्रों व परिवार के सदस्यों के साथ बातें करते ही रहने से अनेक आवश्यक काम बिगड सकते हैं।
  • कुर्ते और पतलून के पॉकेटों में रखने से रोगों के शिकार बनने की संभावना है।

इस तरह हम देखते हैं कि मोबाइल फ़ोन से अनेक सुविधाओं के मिलने पर भी कुछ असुविधाएँ भी हैं। अतः उसका इस्तेमाल सही रूप से करके अपने आवश्यक मुख्य कार्यों को संपन्न करना हमारा मुख्य कर्तव्य है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

39. इंटरनेट से लाभ अथवा हानि

भूमिका :
आज का युग विज्ञान का युग है। वैज्ञानिक उपलब्धियों ने मानव जीवन को एक नयी दिशा प्रदान की है। इंटरनेट संचार का सबसे सरल, तेज़ और सस्ता माध्यम है। कम्प्यूटर के आविष्कार के कारण ही इंटरनेट अस्तित्व में आया। इसका प्रयोग साफ्टवेर माध्यम से किया जाता है। इसका जन्म दाता अमेरिका माना जाता है। इंटरनेट टेलीफोन की लाइनों, उपग्रहों और प्रकाशकीय केबुल द्वारा कम्प्यूटर से जुडा होता है। इसके द्वारा विश्व का समस्त जानकारी एक जगह से दूसरी पढी जा सकती है। इसकी विशेषताओं के कारण ही इसका प्रयोग दिन प्रतिदिन बढ रहा है।

विशेषताः
इंटरनेट तो ज्ञान का अतुलनीय भंडार है। इंटरनेट में संदेश ई – मेल के माध्यम से भेजा जाता है। इसमें विभिन्न लिखित पत्र, चित्र आदि होते हैं। सूचनाएँ एकत्र करने के लिए भी इसका इस्तेमाल किया जाता है। आज हम “इंटरनेट के माध्यम से हज़ारों वेब साईट देख सकते हैं।

लाभ :
इंटरनेट पर बहुत संभावनाएँ उपलब्ध हैं। खासकर छात्रों के लिए यह बहुत आवश्यक है। किसी भी क्षेत्र से जुडी आवश्यक जानकारी यहाँ से प्राप्त होती है। विभिन्न देशों में फैले अपने कार्यालयों का संज्ञालन एक ही जगह पर इंटरनेट के माध्यम से किया जा सकता है। इंटरनेट असीम सूचनाओं का भंडार, सस्ता, शीघ्रता से पहुँचनेवाला है और मनोरंजन से भरपूर है। नौकरियों की भी बहुत अच्छी संभावनाएँ इसमें मौजूद हैं।

हानि :
कुछ असमाजिक तत्वों द्वारा इंटरनेट का दुरूपयोग किया जा रहा है। कुछ लोग वायरस के द्वारा महत्वपूर्ण वेबसाइटों को नुकसान पहुँचाने का प्रयास कर रहे हैं। कम्प्यूटर को हैक करके महत्वपूर्ण जानकारियाँ प्राप्त करते हैं। कई हेकरों द्वारा बैंकों में सेंघ लगाई जाती है। यह देश की अर्थ व्यवस्था और उसकी सुरक्षा के लिए घातक सिद्ध हो सकती है। इस तरह के अपराधिक मामलों को निबटाने विभिन्न देश कार्यरत हैं।

उपसंहार :
कुछ साइबर क्रमों के होने पर भी इंटरनेट का महत्व घटता नहीं जा सकता है। आज के युग की । सबसे महत्वपूर्ण आवश्यकता है यह भारत में इसका प्रचार – प्रसार तीव्र गति से बढ रहा है।

40. बटा बचाआ – बटा पढाआ

बेटी बचाओ – बेटी पढ़ाओ एक नई योजना है। जो देश की बेटियों के लिए चलायी गयी है। बेटी बचाओ – बेटी पढ़ाओ योजना का उद्घोष स्वयं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 22 जनवरी 2015 को पानीपत हरियाणा में किया।

भारत देश में जन संख्या तो बड़ी तादात में फैल रही है। लेकिन दुर्भाग्य की बात है कि इस बढ़ती हुई जनसंख्या में लडकियों का अनुपात कम होता जा रहा है। वर्ष 2001 में की गयी गणना के अनुसार प्रति 1000 लडकों में 927 लडकियाँ थी जो आंकडागिरकर 2011 में 918 हो गया।

आधुनिकीकरण के साथ – साथ जहाँ विचारों में भी आधुनिकता आनी चाहिए वहाँ इस तरह के अपराध बढ़ रहे हैं। आगर इसी तरह वर्ष दर वर्ष लडकियों की संख्या होती रही तो एक दिन देश अपने आप ही नष्ट होने की स्थिति में होगा।

कन्या भ्रूण हत्या को रोकना, बेटियों की सुरक्षा के लिए इस योजना को शुरू किया गया है। आये दिन छेड़-छाड बलात्कार जैसे घिनौने अपराध बढ़ रहे हैं। इनको भी नियंत्रित करने हेतु इस योजना को शुरु किया गया है।

41. राष्ट्रीय एकता

प्रस्तावना :
किसी भी देश की उन्नति के लिए देश में बसे रहे नागरिकों में राष्ट्रीय एकता की भावना कूट कूटकर भरी होनी चाहिए। राष्ट्रीय एकता का मतलब यह है कि भारत के अलग – अलग जगहों में रहनेवाले और अलग – अलग धर्मों का अनुसरण करनेवाले लोग आपस में मिलजुलकर रहना।

विषय विस्तार :
किसी देश में या वहाँ के लोगों में राष्ट्रीय एकता की कमी होगी तो लोगों के बीच सहयोग की भावना नहीं रहेगी। सभी लोग एक-दूसरे से लडेंगे, भ्रष्टाचार करेंगे और एक-दूसरे का नुकसान करने में लगे रहेंगे। इससे लोगों को ही नहीं। देश को भी नुकसान होगा। जब लोगों के बीच राष्ट्रीय एकता की भावना होगी तो वह एक-दूसरे का सम्मान करेंगे और लोग मिलकर काम करेंगे और एक-दूसरे की मदद भी करेंगे।

राष्ट्रीय एकता से लाभ :
राष्ट्रीय एकता की वजह से ही गरीब लोगों को अच्छी शिक्षा और विभिन्न तरह का मदद मिल सकता है। इसके कारण पूरे समाज का विकास हो सकता है। राष्ट्रीय एकता के कारण देश के हर क्षेत्र में विकास संभव है। अगर राष्ट्रीय एकता मज़बूत हो तो देश के सारे संसाधन राष्ट्रीय विकास की ओर लगेगा। लोगों के बीच सम्मान की भावना बढ़ेगी और एक-दूसरे के प्रति प्रेम और सहयोग की भावना बढ़ेगी। हमारे देश में भारत की लोह पुरुष कहे जानेवाले सरदार वल्लभ भाई पटेल के जन्म दिवस के उपलक्ष्य में राष्ट्रीय एकता दिवस मनाया जाता है।

सरदार वल्लभ भाई पटेल द्वारा देश को हमेशा एकजुट करने के लिए अनेक प्रयास किये गये। इन्हीं के कार्यों को याद करते हुये उन्हें श्रद्धांजलि अर्पित करने के लिए इस दिन को राष्ट्रीय एकता दिवस के रूप में मनाने का फैसला किया गया।

उपसंहार :
अनेकता में एकता यही भारत की विशेषता है। “अमरावती हो या अमृतसर सारा देश अपना घर’ मानकर “भिन्न भाषा, भिन्न वेश-भारत हमारा एक देश” कहते हुये देश की एकता के लिए हम सब को मिलकर काम करना जरूरी है।

AP SSC 10th Class Hindi निबंध लेखन

42. राष्ट्रभाषा हिंदी का महत्व

राष्ट्रभाषा हिंदी का महत्व :
यह हम सभी जानते हैं कि अनुच्छेद 343 (1) के तहत हिन्दी को 14 सितंबर, 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है। तब से हम हर वर्ष से 14 सितंबर को हिन्दी दिवस मनाते हैं।

भारत के अलग – अलग प्रांतों में अलग – अलग भाषाएँ बोली जाती हैं। हमें भारत के सभी प्रांतों से जुडने के लिए एक भाषा की आवश्यकता होती है। सारे भारतवासी जानते हैं कि वैसी भाषा हिन्दी है जो सारे भारतीयों को एकता के सूत्र में बाँधती है। आज केवल न भारत में बल्कि भारत के अलावा बंग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिज़ी, गुयाना, सूरीनाम, त्रिनिडाड एवं टुबेगो, दक्षिण अफ्रिका, बहरीन, कुवैत, ओमान, कत्तर, सौदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिन्दी की माँग बढती ही जा रही है। विदेशों में भी हिन्दी की रचनाएँ लिखी जा रही है। जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है। विदेशों में भारतीयों से आपसी व्यवहार का भी विशेष योगदान है। विदेश भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिन्दी सीख रहे हैं। इस तरह हिन्दी की माँग विश्व भर में बढती जा रही है। इसलिए विदेशी संस्थाएँ भी हिन्दी के प्रचार- प्रसार में जुट गई है।

पाँच नारे :

  • हिंदी है देश की भाषा, हिंदी सबसे उत्तम भाषा।
  • हिंदी का सम्मान , राष्ट्र का सम्मान।
  • हिंदी जोड़ने वाली भाषा है, तोड़ने वाली नहीं।
  • हिंदी हमारी शान है, देश का मान है।
  • हिंदी हैं हम, हिंदुस्तान हैं हमारा।

43. खेलों का महत्व

भूमिका :
स्वस्थ शरीर में स्वस्थ मस्तिष्क का निवास होता है। स्वस्थ शरीर के लिए खेलकूद की ज़रूरत है। हमारे गाँवों में बच्चे कबड्डी खेलते हैं। इस खेल के लिए पैसों का खर्चा नहीं होता। इसके अतिरिक्त इसे खेलने से अच्छा व्यायाम होता है। आजकल क्रिकेट लोकप्रिय खेल है। इसी प्रकार हॉकी, फुटबॉल, वालीबॉल आदि खेले जाते हैं। ये खर्चीले हैं। हाईजम्प, लान्ग जम्प, दौड़ना आदि से भी अच्छा व्यायाम होता है।
खेलकूद से अनेक लाभ हैं :

  • सहयोग की भावना बढ़ती है।
  • आत्मनिर्भरता बढ़ती है।
  • अनुशासन की वृद्धि होती है।
  • कर्तव्य-भावना बढ़ती है।
  • स्वास्थ्य लाभ होता है।
  • मनोरंजन होता है।

इसलिए विद्यार्थियों को खेलकूद में भाग लेना चाहिए। खासकर पाठशाला में खेलों का अधिक महत्व होता है।

उपसंहार :
खेल सारी दुनियाँ में व्याप्त हो गये हैं। इनसे तन्दुरुस्ती के साथ सुख जीवन संभव है। बच्चों को इसका महत्व जानकर तरह-तरह के खेल खेलने चाहिए। आज कल अच्छे खिलाडियों को इज्ज़त के साथ धन भी प्राप्त हो रहा है। इन सभी कारणों से हमारे जीवन में खेलकूद का अत्यंत महत्व होता है।

AP SSC 10th Class Hindi पत्र लेखन

AP State Board Syllabus AP SSC 10th Class Hindi Textbook Solutions पत्र लेखन Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Hindi पत्र लेखन

1. चार दिन की छुट्टी माँगते हुए कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

स्थान : ……….
दि. xxxxx

सेवा में
कक्षाध्यापक जी,
सरकारी उन्नत पाठशाला,
स्थान : …………
महोदय,

मैं दसवीं कक्षा, अ – कक्ष्य में पढनेवाला छात्र हूँ। मेरी क्रम संख्या : ……. है। मेरे बडे भाई का विवाह …… दिनांक को होनेवाला है। घर पर सगे – संबंधी आए हुए हैं। मुझे पिताजी की सहायता करनी है। इसलिए कृपया मुझे चार दिन ……….. से ……… तक छुट्टी देने की कृपा कीजिए।
धन्यवाद।

आपका विनम्र छात्र,
x x x x x

2. जिला शिक्षा अधिकारी को पत्र लिखकर बताइए कि विद्यालय आरंभ में सारे पुस्तकें पाठशाला को पहुँच गई है। इस पर बधाई और प्रशंसा करते हुए पत्र लिखिए ।
उत्तर:

प्रशंसा पत्र

विजयवाडा,
दि. xxxxx

प्रेषक :
नाम : xxxxx
कक्षा : xxxxx
पाठशाला का नाम : xxxxx
सेवा में,
पिला शिक्षा अधिकारी,
कृष्णा जिला,
मान्य महोदय,
आप से विनम्र निवेदन है – कि गत वर्ष कि तुलना में इस वर्ष हमारे पाठशाला को पाठ्य पुस्तकें मार्च के महीने में ही आगये हैं । इससे हम सब छात्र – छात्राएँ बेहद खुश हैं । आपको बधाई देना चाहते हैं कि – आप हम बच्चों के लिए अधिक श्रम करके, कठिनाईयों को सहकर भी हमारे लिए पाठ्य पुस्तकों का प्रबंध सही समय पर किये हैं।
इस श्रेष्ठ कार्य के लिए हम सब आपके आभारी व्यक्त करते हैं ।

आपका विश्वास भाजन
नाम : xxxxx
कक्षा : xxxxx
पाठशाला का नाम : xxxxx

AP SSC 10th Class Hindi पत्र लेखन

3. तुम अपने साथियों के साथ उल्लास यात्रा पर जाना चाहते हो। अपने पिताजी को पत्र लिखकर पाँच सौ रुपये मँगाओ और अनुमति माँगो।
उत्तर:

विजयवाडा,
दि. xxxxx

पूज्य पिताजी,
सादर प्रणाम,

मैं यहाँ कुशल हूँ। आशा है कि वहाँ आप कुशल हैं। मैं अच्छी तरह पढ़ रहा हूँ।

अगले सप्ताह हमारी कक्षा के सभी विद्यार्थी तिरुपति की विहार यात्रा करनेवाले हैं। हमारे दो अध्यापक भी साथ आ रहे हैं। हम बालाजी के दर्शन करने के बाद मद्रास भी जाना चाहते हैं। मैं भी आपकी अनुमति पाकर उनके साथ जाना चाहता हूँ। इसलिए पाँच सौ रुपये एम.ओ. करने की कृपा कीजिए। माताजी को मेरे प्रणाम। जल्दी अनुमति प्रदान करें।

आपका प्रिय पुत्र,
xxxxx

पता:
ए. रामाराव,
डो. नं. 9-1 – 132,
जगन्नाथपुरम,
काकिनाडा, पू.गो. जिला

4. मित्र के कक्षा में प्रथम स्थान प्राप्त करने पर उसे बधाई – पत्र लिखिए।
उत्तर:

तेनाली,
दि: x x x x x

प्रिय मित्र दिनेश,
सप्रेम नमस्ते।

कल तुम्हारा पत्र मिला। पढ़कर मन खुशी से उछल पड़ा। मुझे तुम पर पूर्ण विश्वास था कि तुम कक्षा में प्रथम आओगे लेकिन तुमने पूरे विद्यालय में प्रथम स्थान प्राप्त कर मेरी प्रसन्नता चौगुनी बढ़ा दी है। मेरे हर्ष की कोई सीमा नहीं है। मेरी हार्दिक बधाई स्वीकार करो। तुम्हारी इस उपलब्धि ने मेरा सिर गौरव से ऊँचा कर दिया है। ईश्वर करे तुम्हे इसी तरह जीवन की प्रत्येक परीक्षा में प्रथम स्थान प्राप्त करने का सौभाग्य मिलता रहे। एक बार फिर हार्दिक बधाई स्वीकार करो। अपने माता – पिता को मेरा सादर प्रण कहना न भूलना।

तुम्हारा प्रिय मित्र
x x x x

5. आपके यहाँ दशहरे का उत्सव धूमधाम से मनाया जाता है। मित्र को अपने यहाँ आने का निमंत्रण देते हुए पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय मित्र प्रसाद,

मैं यहाँ कुशल हूँ। एक हफ्ते के पहले मैं दशहरे की छुट्टियाँ बिताने यहाँ आया। यहाँ दशहरा त्यौहार बड़े धूमधाम से मनाया जाता है। यहाँ का कनकदुर्गा मंदिर प्रसिद्ध है। हर रोज़ माँ कनकदुर्गा के नये – नये अलंकरण किये जाते हैं। दशहरे के समय दूर – दूर से कई श्रद्धालु भक्त आते हैं। वे कृष्णा नदी में स्नान करते हैं। दुर्गा माता के दर्शन करते हैं। रात के समय मंदिर बत्तियों से सजाया जाता है। उस समय की शोभा देखने लायक होती है।

विजयवाडे में गाँधी पहाड पर प्लॉनेटोरियम भी है। तुम दशहरे की छुट्टियों में यहाँ आओ। हम दोनों बड़े आनंद के साथ, समय बिता सकेंगे।

तुम्हारा,
x x x x x

पता:
पी. प्रसादराव,
दसवीं कक्षा (बी),
जिला परिषद हाई स्कूल,
गाँधीनगर, श्रीकाकुलमा

AP SSC 10th Class Hindi पत्र लेखन

6. अपने मित्र को पत्र लिखकर आपके देखे हुए किसी भी मैच का वर्णन कीजिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय मित्र श्रीनु।

मैं यहाँ कुशल हूँ। तुम भी कुशल होंगे। वार्षिक परीक्षा के लिए अच्छी तैयारी कर रहा हूँ। तुम्हारी पढाई कैसी चल रही है? मैं ने कल ही यहाँ एक क्रिकेट मैच देखा था। उसका वर्णन कर रहा हूँ।

इंदिरा गाँधी स्टेडियम में एक दिन का अंतर्राष्ट्रीय क्रिकेट मैच चला। उसे देखने हज़ारों लोग आये थे। मैं अपने मित्रों के साथ मैच देखने गया।

ऑस्ट्रेलिया और इंडिया के बीच खेल चला। भोजन विराम तक खेल बहुत अच्छा था। खिलाडी एक से बढकर एक निपुण थे। विराट कोह्ली हमारे देश के कप्तान थे। उन्होंने सिक्का उछालकर खेल शुरू किया। उन्होंने दो ओवर में बारह रन करके लोगों को चकित कर दिया। पचास रन के बाद वे आऊट हो गये।। दिनेश कार्तिक पूरे चार सिक्सर मारकर आगे बढे। पैंसठ रन करके आऊट हो गये। इंडिया ने तीन विकेट खोकर 216 रन बनाए। भोजन विराम के बाद ऑस्ट्रेलिया ने खेल शुरू किया। शाम के साढे पाँच बजे तक सबके सब खिलाडी आऊट हो गये। वे केवल दो सौ रन कर सकें। इस तरह भारत की जीत हुई। मैं खुशी से घर वापस आया।

तुम भी अपने देखे किसी खेल का वर्णन करते हुए पत्र लिखना। माता – पिता को मेरा नमस्कार कहना। पत्र की प्रतीक्षा में।

तुम्हारा प्रिय मित्र,
x x x x x x

पता :
आर. सुदर्शन,
दसवीं कक्षा,
जि.प. हाई स्कूल, काकिनाडा।

7. बीमार मित्र से मिलने जाने के लिए विद्यालय से एक दिन की छुट्टी चाहिए। वर्ग – अध्यापक को पत्र लिखकर प्रार्थना कीजिए।
उत्तर:

तेनालि,
दि. x x x x x

सेवा में,
श्री वर्ग – अध्यापक,
दसवीं कक्षा ‘ए’
श्री सिद्धार्था हाईस्कूल,
तेनालि, (पू.गो. जिला)
पूज्य अध्यापक महोदय,

सादर प्रणाम,

सेवा में निवेदन है कि मेरे मित्र सुधाकर कल दोपहर से बहुत बीमार है। मुझे ज्ञात हुआ कि अस्पताल में भर्ती किया गया है। उसे मिलने अमलापुरम जाना है। अतः दि. x x x x x को एक दिन की छुट्टी देने की कृपा करें। आशा करता हूँ कि ज़रूर मंजूर करेंगे।
सधन्यवाद।

आपका विनम्र छात्र,
x x x xx
दसवीं कक्षा ‘ए’

8. अपने मित्र को पत्र लिखिए। अपने देखे हुए प्रदर्शिनी का वर्णन कीजिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय मित्र रमेश,

मैं यहाँ कुशल हूँ। तुम भी वहाँ कुशल होगे। मैं अच्छी तरह पढ़ रहा हूँ। मैं ने विजयवाडे में एक बडी प्रदर्शिनी देखी है। इसमें केन्द्र और राज्य सरकार संबंधी औद्योगिक उन्नति दिखाने के लिए प्रदर्शिनी चली है। लोग हज़ारों की संख्या में देखने आये हैं। मैं भी देखने गया। रात के समय बिजली की बत्तियाँ चकाचौंध करती हैं। यहाँ मनोरंजन के कई साधन हैं। बडा झूला, बच्चों की रेल गाडी, मोटर कार, ऊँट की सवारी, घुडसवार, चक्कर काटनेवाला हवाई – जहाज़ आदि हैं। कपडे की दूकानें और खिलौनौ की दूकानें भी हैं। लोग यहाँ से तरह – तरह की चीजें खरीदकर ले जा रहे हैं। कभी तुम भी पत्र लिखा करो। माता – पिता को मेरे प्रणाम।

तुम्हारा प्रिय मित्र,
xxxxx

पता:
जे. रमेश,
दसवीं कक्षा,
जि.प्र.प. हाई स्कूल,
विजयनगरम।

9. अपने मित्र को पत्र लिखकर अपनी भावी योजनाओं के बारे में लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x

प्यारी लक्ष्मी,

मैं यहाँ कुशल हूँ। आशा है तुम भी वहाँ सकुशल हो। मैं यहाँ अच्छी तरह पढ़ रही हूँ। आशा करती हूँ कि प्रथम श्रेणी आएगी। बाद में कॉलेज में भर्ती होकर पढ़ना चाहती हूँ। अध्यापिका बनकर पाठ पढ़ाने की मेरी इच्छा है। अध्यापन कार्य भी एक सेवा कार्य है। इसके द्वारा समाज अवश्य सुधर सकता है। तुम्हारे पत्र की प्रतीक्षा में।

तुम्हारी सहेली,
x x x x x

पता :
के. लक्ष्मी,
गाँधी नगर,
विजयवाडा – 3

10. अपने मित्र को पोंगल की छुट्टियों में आने का आमंत्रण देते हुए पत्र लिखिए।
उत्तर:

चेन्नई,
दि. x x x x x

प्रिय मित्र,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ कुशल हो। अगले हफ्ते से हमारी पोंगल की छुट्टियाँ शुरू हो जायेंगी। मैं इस पत्र के द्वारा मुख्य रूप से तुम्हें आमंत्रित कर रहा हूँ। हमारे नगर में पोंगल का उत्सव बडे धूमधाम से मनाया जायेगा। यहाँ विशेष मेला और सांस्कृतिक कार्यक्रमों का आयोजन होगा। यहाँ नहीं हमारे नगर में देखने लायक स्थान अनेक हैं। इसलिए तुम ज़रूर आना।

तुम्हारे माँ – बाप से मेरे प्रणाम कहो। तुम्हारे भाई को मेरे आशीर्वाद कहना । तेरे आगमन की प्रतीक्षा करता हूँ।

तुम्हारा प्रिय मित्र,
x x x x x

पता :
आर. सुरेश कुमार,
दसवीं कक्षा ‘डी’,
नलन्दा विद्यालय,
एन. आर. पेटा, गूडूरु।

11. अपने मित्र को पत्र लिखकर आपने ग्रीष्मकाल की छुट्टियाँ कैसे बितायीं इसके संबन्ध में बताइए।
उत्तर:

भीमवरम,
दि. x x x x x

प्रिय मित्र मोहन,

मैं यहाँ कुशल हूँ। गर्मी की छुट्टियाँ मैं ने कैसे बितायीं? अब तुम को बता रहा हूँ।

परीक्षाओं के बाद मैं ने विजयवाडे में ही एक सप्ताह तक आराम किया। गुंटूर और एलूरु में हमारे रिश्तेदार हैं। उनके यहाँ मैं ने दस दिन बिताये। मेरे भाई हैदराबाद में सचिवालय में काम करते हैं। मैं उनके यहाँ गया। बाकी छुट्टियाँ मैं ने वहीं बितायीं। हैदराबाद एक बडा नगर है। वह शिक्षा, संस्कृति तथा वाणिज्य का बडा केंद्र है। यहाँ अनेक विश्वविद्यालय हैं। मैं ने सालारजंग म्यूज़ियम्, बिरला मंदिर, नेहरू जुआलाजिकल पार्क, गोलकोंडा किला आदि देखें।

यहाँ मैं ने बडे आनंद के साथ समय बिताया। इसे मैं कभी नहीं भूल सकता। तुमने छुट्टियाँ कैसे बितायीं? तुरंत पत्र लिखो।

तुम्हारा प्रिय मित्र,
x x x x

पता :
यन. मोहन राव,
एन. अप्पाराव का पुत्र,
ट्राक्टर मेकानिक,
सत्तेनपल्लि।

AP SSC 10th Class Hindi पत्र लेखन

12. “दशहरे’ का महत्व बताते हुए छोटे भाई को पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय भाई श्रीकर,
आशिष

मैं यहाँ कुशल हूँ। आशा है कि आप सब सकुशल हैं। एक हफ्ते के पहले मैं दशहरे की छुट्टियाँ बिताने यहाँ आया। यहाँ ‘दशहरा’ बडे धूमधाम से मनाया जाता है। यहाँ का कनकदुर्गा मंदिर प्रसिद्ध है। हर रोज़ कनकदुर्गा के नये – नये अलंकार किये जाते हैं। दशहरे के समय दूर – दूर से कई यात्री आते हैं। वे कृष्णा नदी में स्नान करते हैं। दुर्गा माता का दर्शन करते हैं। रात के समय मंदिर रंग बिरंगे विद्युत दीपों से सजाया जाता है। उस समय की शोभा निराली होती है।

विजयवाडे में गाँधी पहाड पर नक्षत्रशाला भी है। तुम दशहरे की छुट्टियों में यहाँ आओ। हम दोनों बडे आनंद के साथ समय बिता सकेंगे। माता – पिता को मेरे प्रणाम कहना | पत्र की प्रतीक्षा में।

तुम्हारा बड़ा भाई,
x x x x x

पता :
चिरंजीवि श्रीकर,
दसवीं कक्षा,
एस.एस. हाई स्कूल,
आलमूरु, पू.गो. जिला।

13. बीमार बहन को धीरज बंधाते हुए पत्र लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. xxxxx

प्यारी बहन सुशी को,

आशीर्वाद।

मैं यहाँ अच्छी तरह पढ़ रहा हूँ। आज ही घर से पत्र आया है कि तुम्हारी तबीयत ठीक नहीं है। अस्पताल में पाँच दिन रहकर घर आयी हो। इस समाचार से मैं दुखी हूँ! लेकिन क्या करेंगे? जीवन में सुख – दुख को समान रूप से भोगना पडता है। तुम समय पर दवा लेने से और डॉक्टर साहब के कहने के अनुसार नियम पालन करने से जल्दी ही चंगी हो जाओगी। स्वस्थ होकर जल्दी स्कूल जाओगी। इसकी चिंता न करना। खुशी से रहो। तुम्हारी बीमारी दूर हो जोएगी। माँ – बाप को प्रणाम। छोटे बाई को प्यार।

तुम्हारा बड़ा भाई,
x x x x x

पता :
श्री. सुशी,
पिता. पि. रामय्या जी,
गाँधीनगर,
काकिनाडा।

14. संक्रांति का महत्व बताते हुए छोटी बहन को पत्र लिखिए।
उत्तर:

राजमहेंद्रवरम,
दि. x x x x x

प्यारी छोटी बहन सरिता,

आशीर्वाद।

कल तुम्हारा पत्र मिला। मुझे बडी खुशी हुई। वहाँ सब कुशल समझता हूँ। तुमने संक्रांति के बारे में जानने की इच्छा प्रकट की है। मैं यहाँ उसका महत्व तुम्हें समझाती हूँ।

संक्रांति हमारा एक बडा त्यौहार है। यह तीन दिनों का त्यौहार है। पहले दिन को भोगी कहते हैं। दूसरे दिन संक्रांति और तीसरे दिन को कनुमा कहते हैं। यह त्यौहार हर जनवरी महीने में आता है। इस सिलसिले में सभी बन्धु लोग अपने घर आते हैं। पकवान बनाते हैं। नये कपडे पहनते हैं। किसान लोग अनाज घर लाते हैं। गायों, बैलों और हलों की पूजा करते हैं। सारे गाँव में कोलाहल सा बना रहता है। मुर्गों की होड, भेडियों की भिडाई आदि होते हैं। सब लोग आनंद – प्रमोद के साथ त्यौहार मनाते हैं।

माता – पिता से मेरे प्रणाम कहना। उत्तर की प्रतीक्षा में –

तुम्हारी बड़ी बहन,
x x x x

पता:
के. सरिता,
पिता – रामाराव,
2-3/127, बंदर रोड,
गुडिवाडा।

15. अपनी पाठशाला के वार्षिकोत्सव का वर्णन करते हुए अपने मित्र के नाम पर पत्र लिखो।
उत्तर:

मानेपल्ली,
x x x x

प्रिय मित्र रामु,

मैं यहाँ कुशल हूँ! समझता हूँ तुम वहाँ कुशल रहे हो। तुम्हारे यहाँ से पत्र पाकर कई दिन हो गये हैं। इस पत्र के मिलते ही जवाब लिखना।

हमारी पाठशाला में दि. x x x x और दि. x x x x को वार्षिकोत्सव मनाया गया है। उसके बारे में पत्र में लिख रहा हूँ।

वार्षिकोत्सव के पहले दिन शाम को सार्वजनिक सभा हुई। उसमें हमारे नगर के नगर पालिका के मेयर और अन्य गण्यमान्य लोग पधारे हैं। हमारे प्रधानाध्यापक जी ने उनका स्वागत और सम्मान किया । मेयर ने अपने भाषण में छात्रों को अच्छी तरह पढ़कर, सुनागरिक बनने का संदेश दिया। प्रधानाध्यापक जी ने छात्रों को पुरस्कार दिलवा दिये। सभा के विसर्जित होने के बाद छात्रों ने नाटक नाटिकाओं का प्रदर्शन दिया। गीत और संगीत का आयोजन हुआ। रात दस बजे सभा का समापन राष्ट्रगान के साथ हुआ।

दूसरे दिन शाम को शारीरिक विन्यासों का प्रदर्शन हुआ। स्थानीय MLA यम यल ए महोदय जी ने अध्यक्ष का आसन ग्रहण किया। वन्देमातरम गीत से सभा का आरंभ हुआ। मुख्य अतिथि महोदय ने छात्रों से अनुशासन का पालन करने का, उसके ज़रिए जीवन में उन्नति पाने का संदेश दिया। रात नौ बजे सभा की समाप्ति हुयी।

तुम भी अपनी पाठशाला में मनाये गये वार्षिकोत्सव का वर्णन करते हुए पत्र ज़रूर लिखो। तुम्हारे माता – पिता से मेरे प्रणाम कहना।

तुम्हारा प्यारा दोस्त,
x x x x

पता :
आर. रामु,
दसवीं कक्षा,
कार्पोरेशन हाई स्कूल,
गुन्टूरु।

AP SSC 10th Class Hindi पत्र लेखन

16. अपने भाई की शादी में शामिल होने के लिए अनुमति माँगते हुए अपने कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रेषक :
क्र. सं. xxxx
दसवीं कक्षा,
शारदा हाई स्कूल,
विजयवाडा।

पूज्य महोदय,

सादर प्रणाम। सेवा में निवेदन है कि मेरे भाई की शादी कल तिरुमला में होनेवाली है। मैं भी उस शादी में शामिल होना चाहता हूँ। इसलिए आपसे विनती है कि मुझे शादी में जाने की अनुमति दीजिए।

सधन्यवाद,

आपका आज्ञाकारी छात्र,
क्र.सं. x x x.
दसवीं बी.

17. नौकरी के लिए आवेदन – पत्र
उत्तर:

गुंटूर
दि: x x x x x

प्रेषक
आलोक कुमार गुप्ता,
18/16 जेम्स स्ट्रीट,
गुंटूर।
सेवा में,
प्रधानाचार्य जी,
डि.ए.वी हाई स्कूल,
गुंटूर।

महोदय,

विषय : आपके द्वारा ‘स्वतंत्र वार्ता’ में प्रकाशित विज्ञापन के प्रत्युत्तर में हिंदी अध्यापक के पद हेतु अपना आवेदन – पत्र भेज रहा हूँ। मेरा व्यक्तिगत विवरण निम्नलिखित है ।
नाम : ……………
पिता का नाम : …………
जन्म तिथि : ……………….
शैक्षणिक योग्यता : ………..

  1. मैंने माध्यमिक शिक्षा बोर्ड से दसवीं की परीक्षा में 72% अंक प्राप्तकर उत्तीर्ण की है।
  2. माध्यमिक शिक्षा बोर्ड से बारहवीं की परीक्षा में 76% अंक प्राप्तकर उत्तीर्ण की है।
  3. उस्मानिया विश्वविद्यालय से बी.ए. की परीक्षा में 72% अंक प्राप्त कर उत्तीर्ण की है।
  4. आइ.ए.एस.ई (IASE) से बी.एड की परीक्षा में 75% अंक प्राप्त कर उत्तीर्ण की है।

मैं आपको विश्वास दिलाता हूँ कि यदि आपकी चयन समिति ने मुझे यह अवसर प्रदान किया तो निश्चित ही मैं आपकी उम्मीदों पर खरा उतरूँगा और अपनी पूरी निष्ठा व लगन के साथ काम करूँगा।

धन्यवाद सहित।

भवदीय
आलोक कुमार गुप्ता
पता : x x x x

18. तुम्हारी साइकिल चोरी हो गयी। थानेदार के नाम शिकायती पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रेषक :
दसवीं कक्षा,
सी.वी. आर. जी. एम. हैस्कूल,
विजयवाडा।
सेवा में,
श्री सब इन्स्पेक्टर साहब | श्री थानेदार जी,
टू टाउन पुलिस थाना,
विजयवाडा।

पूज्य महोदय,

निवेदन है कि कल शाम मैं अपनी साइकिल “नवोदया बुक स्टाल” के सामने रखकर, किताब खरीदने अंदर गया। मैं उसे ताला लगाना भूल गया। किताब खरीदकर बाहर आकर देखा तो वहाँ मेरी साइकिल नहीं थी। मैं ने इधर -उधर पूछताछ की। लेकिन उसका पता नहीं चला। मैं ने उसे पिछले महीने में ही खरीदी है। वह काले रंग की और हीरो कंपनी की है। उसका नंबर 2114623 है।

मैं एक गरीब छात्र हूँ। इसलिए आप उसका पता लगाकर मुझे दिलवाने की कृपा करें।

धन्यवाद,

आपका विश्वसनीय,
दसवीं कक्षा,
x x x x x,

पता :
श्री सब इन्स्पेक्टर साहब /श्री थानेदार जी,
टू टाउन पुलिस थाना,
विजयवाडा।

AP SSC 10th Class Hindi पत्र लेखन

19. जन्मदिन मनाने के लिये पैसे माँगते हुए अपने पिता के नाम पर एक पत्र लिखिए|
उत्तर:

विजयवाडा,
x x x x x

पूज्य पिताजी,

सादर नमस्कार। मैं यहाँ कुशल हूँ और आशा करता हूँ कि आप सब वहाँ सकुशल हैं।

मेरी पढाई अच्छी चल रही है। सारी परीक्षाओं में मुझे ही प्रथम स्थान मिल रहा है। मेरी तबीयत भी ठीक है। इस महीने में (15 तारीख) मेरा जन्म दिन है। मित्रों से मिलकर जन्म दिन मनाना चाहता हूँ। अतः ₹ 500 मुझे यथाशीघ्र भेजने की कृपा करें।

माताजी को मेरे प्रणाम और बहन गीतिका को मेरे आशीश कहना।

आपना आज्ञाकारी पुत्र,
x x x x

पता :
जी. मोहन राव,
घ.न. 1-3-16/4,
मासिसपेट,
तेनालि।

20. पुस्तकें खरीदने के लिए रुपये माँगते हुए अपने पिताजी के नाम पत्र लिखिए।
(या)
परीक्षा शुल्क चुकाकर, कुछ पुस्तकें खरीदने के लिए पैसे माँगते हुए पिताजी को पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
x x x x x

पूज्य पिताजी, सादर प्रणाम,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि आप सब वहाँ सकुशल हो। मैं अच्छी तरह पढ रहा हूँ। परीक्षाएँ अच्छी तरह लिख रहा हूँ। अच्छे अंक भी मिलेंगे। मुझे यहाँ कुछ आवश्यक किताबें खरीदनी है। इसलिए पत्र पाते ही ₹ 500 एम.ओ. करने की कृपा कीजिए। माताजी को मेरे प्रणाम कहना। भाई राजेश को आशीशा

आपका आज्ञाकारी पुत्र,
x x x x

पता :
वी. माधवराव,
घ.नं. 3-18-74/6,
मंदिरवीधि, तिरुपति।

21. हिन्दी सीखने की आवश्यकता के बारे में छोटे भाई के नाम पर पत्र लिखिए|
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रिय छोटा भाई सुरेश कुमार,

तुम्हारा पत्र पाकर मैं बहुत खुश हुआ। मैं अगली फरवरी में हिन्दी विशारद परीक्षा देने की तैयारी कर रहा हूँ। हिन्दी भाषा सीखने में बहुत आसान है। यह भारत की राष्ट्रभाषा है। देश भर में असंख्य लोग यह भाषा समझते और बोलते हैं। इसलिए तुमसे मेरा अनुरोध है कि तुम भी हिन्दी सीख लो, क्योंकि हिन्दी हमारी राष्ट्रभाषा और राजभाषा है। हिन्दी भाषा के सीखने से भारत के सभी लोगों से अच्छी तरह बातचीत कर सकते हैं।

तुम्हारा भाई
x x x x

पता :
सुरेश कुमार, पी.
पी. नारायण का पुत्र,
घ.न. 4-12-8
ब्राडीपेट, गुंटूरु।

22. बीमारी (बुखार) के कारण पाँच दिन की छुट्टी माँगते हुए कक्षाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

आर्मूर,
दि : xxxx

सेवा में,
श्री कक्षाध्यापक जी,
दसवीं कक्षा,
यस. यस. हाईस्कूल,आर्मूर।
महोदय,
सादर प्रणाम ।

सेवा में निवेदन है कि मेरी तबीयत ठीक नहीं है। बहुत तेज़ बुखार है। इसलिए मैं पाठशाला में नहीं आ सकती । कृपया आप मुझे दि : xxx से x x x तक पाँच दिन की छुट्टी देने की कृपा करें।

आपकी आज्ञाकारी छात्रा,
x x x x,
दसवीं कक्षा,
क्रम संख्या x x x x

23. किसी कॉलेज में प्रवेश हेतु प्राचार्य के नाम पत्र लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x

प्रेषक :
x x x x
पिता – रामय्या,
पो. अग्रहारम,
अलमापुरम।
सेवा में,
प्राचार्य महोदय,
एस .के.बी.आर. कॉलेज, अमलापुरम।

महोदय,

सेवा में निवेदन है कि “मैं ने मार्च 2018 में एस.एस.सी. परीक्षा पहली श्रेणी में उत्तीर्ण की है। मुझे 75% प्रतिशत अंक मिले हैं। मैं विनम्र तथा अच्छा विद्यार्थी हूँ। मुझे मन लगाकर पढने की इच्छा है। मुझे बाई.पी.सी. से बडी लगन है। आपकी कॉलेज में पढाई अच्छी की जाती है। प्रतिष्ठित संस्थान है। अतः मैं आपके कॉलेज में बाई. पी.सी.ग्रूप लेकर इंटरमीडियट पढना चाहता हूँ। कृपया मुझे प्रवेश दिलवा दीजिए।

आपका विनम्र छात्र,
x x x x

24. किसी पुस्तक – विक्रेता के नाम पर एक पत्र लिखिए। आवश्यक पुस्तकें माँगते हुए किसी पुस्तक विक्रेता के नाम पर एक पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x xx

प्रेषक :
नंबर,
दसवीं कक्षा,
गाँधीजी मुनिसिपल हाई स्कूल,
विजयवाडा।

सेवा में :
व्यवस्थापक,
द.भा.हिं. प्रचार सभा,
अमलापुरम |

प्रिय महोदय,

निम्नलिखित पुस्तकें ऊपर दिये गये मेरे पते पर वी.पी.पी.के ज़रिए शीघ्र भेजने की कृपा करें आपके नियमानुसार ₹. 150 अग्रिम भेज रहा हूँ। यथा नियम उचित कमीशन भी दीजिए। सभी किताबें जल्दी भेजिये। निम्नलिखित सूचना के अनुसार सभी किताबें भेज सकते हैं।

आवश्यक किताबें :
AP SSC 10th Class Hindi पत्र लेखन 1

आपका,
x x x x

AP SSC 10th Class Hindi पत्र लेखन

25. तुम्हारी साइकिल चोरी हो गयी। थानेदार के नाम शिकायती पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रेषक :
दसवीं कक्षा,
सी.वी. आर. जी. एम. हैस्कूल,
विजयवाडा।
सेवा में,
श्री सब इन्स्पेक्टर साहब | श्री थानेदार जी,
टू टाउन पुलिस थाना,
विजयवाडा।

पूज्य महोदय,

निवेदन है कि कल शाम मैं अपनी साइकिल “नवोदया बुक स्टाल” के सामने रखकर, किताब खरीदने अंदर गया। मैं उसे ताला लगाना भूल गया। किताब खरीदकर बाहर आकर देखा तो वहाँ मेरी साइकिल नहीं थी। मैं ने इधर -उधर पूछताछ की। लेकिन उसका पता नहीं चला। मैं ने उसे पिछले महीने में ही खरीदी है। वह काले रंग की और हीरो कंपनी की है। उसका नंबर 2114623 है। मैं एक गरीब छात्र हूँ। इसलिए आप उसका पता लगाकर मुझे दिलवाने की कृपा करें।

धन्यवाद,

आपका विश्वसनीय,
दसवीं कक्षा,
x x x x x.

पता:
श्री सब इन्स्पेक्टर साहब /श्री थानेदार जी,
टू टाउन पुलिस थाना,
विजयवाडा।

26. पाठशाला में बालदिवस मनाया गया है। इसका वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

अमलापुरम,
दि. x x x x x.

प्रिय मित्र प्रशांत,

सप्रेम नमस्कार,

मैं यहाँ कुशल हूँ। आशा है कि तुम भी वहाँ कुशलपूर्वक हो । मेरी पढाई खूब चल रही है। हर साल 14 नवंबर को चाचा नेहरू का जन्म दिन बाल दिवस के रूप में मनाया जाता है। हमारी पाठशाला में उस दिन बाल दिवस बडे वैभव से मनाया गया है। उस दिन सेबेरे ही पाठशाला के सब विद्यार्थी और अध्यापक हाज़िर हुए हैं। प्रार्थना के बाद प्रधान अध्यापक जी ने नेहरू जी के महान गुणों पर प्रकाश डाला।

कुछ अध्यापक और छात्र नेहरूजी के व्यक्तित्व का परिचय दिया। अनेक नृत्य – गान हुए। विभिन्न प्रतियोगिताओं में प्रतिभा दिखाये। छात्रों को पुरस्कार दिये गये। सबने भारत के सच्चे नागरिक बनने की प्रतिज्ञा की | सब में मिठाइयाँ बाँटी गयीं। राष्ट्रीय गान के साथ सभा समाप्त हुयी। तुम्हारे माँ – बाप को मेरे प्रणाम कहना।

तुम्हारा प्रिय मित्र,
x x x x x.

पता :
जी. साइप्रशांत,
कक्षा दसवीं
केंद्रीय विद्यालय,
विजयवाडा।

27. अपनी पाठशाला में मनाये गये ‘वनम् – मनम्’ कार्यक्रम का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

गुंटूर,
दि. x x x x

प्रिय मित्र,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ कुशल हो। मैं इस पत्र में हमारी पाठशाला में मनाये गये ‘वनम् – मनम्’ कार्यक्रम के बारे में लिख रहा हूँ।

‘वनम् – मनम्’ राज्य स्तरीय कार्यक्रम है। इसे आंध्रप्रदेश राज्य सरकार में जुलाई 1, 2017 को आरंभ किया । यह एक करोड पौधे लगाने का बृहद कार्यक्रम है। अधिक से अधिक वृक्षारोपण और पानी का सदुपयोग इसका उद्देश्य है।

हम लोग भी अपनी पाठशाला के फाटक के दोनों ओर, खेल मैदान के चारों ओर पेय जल स्थान आदि पर पौधों को लगाया। वर्षा का पानी पूर्ण रूप से उपयोगी बनें और व्यर्थ न हों।

इस कार्यक्रम में हमारे स्थानीय विधायक भी शामिल हुए थे। उन्होंने पानी का सदुपयोग और पेड लगाने की आवश्यकता का संदेश दिया।

तुम भी अपनी पाठशाला में मनाये गये ‘वनम् – मनम्’ कार्यक्रम का वर्णन करते हुए पत्र लिखो। तुम्हारे माता – पिता को मेरे नमस्कार।

तुम्हारा मित्र
x x x x

पता :
वी. श्रीरमण
दसवीं कक्षा,
जड.पी. हाईस्कूल,
नुन्ना, विजयवाडा।

28. विश्व पुस्तक प्रदर्शनी में जाने के लिए दो दिन की अनुमति माँगते हुए प्रधानाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

रामचंद्रापुरम,
दि. x x x x

सेवा में,
प्रधानाध्यापक जी,
नगर पालिका हाईस्कूल,
कोत्तपेट, गुंटुर।

महोदय,

सादर प्रणाम । मैं दसवीं कक्षा अंग्रेजी माध्यम का छात्र हूँ। मेरी क्रम संख्या 18 है।

हमारे शहर से अस्सी किलोमीटर दूरी पर स्थित नगर में विश्व पुस्तक प्रदर्शनी लगी हुई है। मुझे पता चला कि उस प्रदर्शनी में सभी प्रकार की पुस्तकें उपलब्ध हैं। यह प्रदर्शनी केवल दस दिन के लिए
आयोजित है। मैं उसे देखना चाहता हूँ। अपनी मनपसंद पुस्तकें खरीदना चाहता हूँ। कल हमारे परिवार के सभी सदस्य उस प्रदर्शनी को देखने जा रहे हैं।

कृपया मुझे उस प्रदर्शनी में जाने के लिए दो दिन की अनुमति / छुट्टी देने की कृपा करें।

धन्यवाद

आपका आज्ञाकारी छात्र,
x x x x

29. अपने मुहल्ले में सफ़ाई का ठीक प्रबंध नहीं है। शिकायत करते हुए नगर – निगम के प्रधान के नाम पर पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्रेषक :
x x x x
पिता – विनय कुमार,
मैनेजर,
स्टेट बैंक आफ़ इंडिया,
बैंक कॉलनी,
विजयवाडा।
सेवा में
स्वास्थ्य अधिकारी,
विजयवाडा नगर निगम कार्यालय, विजयवाडा।
मान्य महोदय,

सादर प्रणाम।

आपकी सेवा में नम्र निवेदन है कि “कुछ महीनों से हमारे कॉलनी में सफ़ाई ठीक ढंग से नहीं हो रही है। सड़कों पर कूडा – करकट जमा हुआ है। नालों का पानी सडकों पर बहता है। सफ़ाई की व्यवस्था नहीं है। इसलिए मच्छर खूब बढ गये हैं। कई लोग मलेरिया के शिकार बनते जा रहे हैं। इसलिए मैं आपसे प्रार्थना करता हूँ कि सफ़ाई कराने के आवश्यक कदम उठाएँ।

भवदीय,
x x x x

AP SSC 10th Class Hindi पत्र लेखन

30. किसी एक शैक्षणिक यात्रा का वर्णन करते हुए अपने मित्र के नाम पत्र लिखिए|
(या)
आप अपनी पाठशाला की ओर से विहार – यात्रा पर गए हैं। इसका वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
दि. x x x x x

प्यारे मित्र वेणु,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ सकुशल हो। कुछ दिनों के पहले हमारी पाठशाला के दसवीं कक्षा के छात्र शैक्षणिक यात्रा के लिए वरंगल गये। उनके साथ मैं भी गया। हम कुल मिलाकर साठ छात्र इस शैक्षणिक यात्रा पर गये। हमारे समाज शास्त्र के अध्यापक और प्रधानाध्यापक भी हमारे साथ आये। हम वरंगल में दस दिन ठहरे।

वरंगल देखने लायक नगर है। यह तेलंगाणा राज्य का एक जिला है। जिला केंद्र है वरंगल। वरंगल बहुत देखने लायक नगर है। वरंगल के पास ही हनुमकोंडा है। हम यहाँ हज़ार स्तंभ देवालय, जुलाजिकल पार्क, अंबेड्कर की मूर्ति, पद्माक्षी मंदिर, सिद्धेश्वर मंदिर, काकतीय जू पार्क, मल्लिकार्जुनस्वामी मंदिर, श्री विद्या सरस्वती शनि मंदिर, गोविंदराजुलु गुट्टा, इस्कान मंदिर, काकतीय विश्व विद्यालय, नेशनल इन्स्टिट्यूट आफ़ टेकनालजी, अरोरा डिग्री कॉलेज, भद्रकाली मंदिर, रामप्पा मंदिर, वरंगल किला, पाकाला लेक (झील), एकशिला वॉटर फ़ाल और एकशिला बाल पार्क, एटूरु नागारम, खूनख्वार जंतुशाला, काकतीय रॉक गार्डेन, वरंगल विमान केंद्र, रामगुंडम विमान केंद्र, हकिपेट एयर फ़ोर्स स्टेशन, इन्स्टिट्यूट काकतीय म्यूजिकल गार्डेन, ऐनवोल मल्लन्ना मंदिर, रामन्न पेट, वरंगल, कोमटिपल्लि, काजीपेट नगर रेल्वे स्टेश्न, काजीपेट जंक्शन आदि रेल्वे स्टेशन भी हम ने देखें।

मैं आशा करता हूँ कि तुम भी आगामी छुट्टियों में वरंगल अवश्य देखते हो।
तुम्हारे माँ – बाप को मेरा नमस्कार |

तुम्हारे प्यारे मित्र,
x x x x x
विजयवाडा

पता:
के. के. माधव
पिता. के. वेणुगोपाल,
घर.न. 10-3-48
श्रीकृष्ण मंदिर वीथि,
विनुकोंडा।

31. छात्रवृत्ति के लिए प्रधानाध्यापक को प्रार्थना पत्र लिखिए।
उत्तर:

विजयवाड़ा,
ता. x x x x x

प्रेषक :
x x x x
पिता रामय्या,
वन टौन,
विजयावाडा।
सेवा में,
प्रचार्य महोदय
यस.के.बी.आर कॉलज,
आदरणीय महोदय,

सविनय निवेदन यह है कि मैं दसवीं कक्षा का विधार्थी हूँ। मुझे 92% प्रतिशत अंक मिले हैं। मैं एक गरीब परिवार का सदस्य हूँ। ऐसे में आगे शिक्षा जारी रखन मेरे लिए कठिन हैं। मैं आपके विध्यालय में ही पढ़ाई जारी रखना चाहता हूँ।

मैं न केवल एक अच्छा विद्यार्थी हूँ बल्कि जूनियर फुटबॉल टीम का कैप्ठन भी हूँ। मैं आपका सदा आभारी रहुँगा। मुझे उम्मीद है आप मुझे निराशा नहीं करेगे और मुझे छात्रवृत्ति प्रदान करेंगे।
धन्यवाद सहति

आपका विनम्र छात्र,
नं. x x x x x

पता :
प्राचार्य जी
एस.के.बी. आर. कॉलेज,
आर.के.पुरम,
विशाखपट्टणमा

32. भारी वर्षा के कारण नगर की सफाई सुचारु रूप से नहीं हो पा रही है। इसकी शिकायत करते हुए कमीशनर के नाम पत्र लिखिए।
उत्तर:

पोन्नुरू,
x x x x x

प्रेषक
x x x x
x x x x
जीबी.सी. रोड
पोन्नुरु।
सेवा में
क्षीमन कमीशनर,
नगर निगम कार्यालय,
पोन्नूरु।
महोदय,

निवेदन है कि भारी वर्षा के कारण कई दिनों से नगर की सफाई ठीक तरह से नहीं हो रही . है। इसलिए सभी सड़कें गंदगी से भरी पड़ी है। नगर की बस्तियाँ भी चलने – फिरने लायक नहीं रह गयी हैं। मच्छरों की संख्या भी बढ़ गयी है। गलियों से बदबू निकल रही है। इस कारण अनेक प्रकार की बीमारियाँ फैलने की आशांका है। अतः आपसे प्रार्थना है कि शीघ्र ही नगर की रक्षा करने के लिए आवश्यक कदम उठएँ।
पूर्ण सहयोग की आशा में।

सधन्यवाद।

आपका,
x x x x

पता :
आर. सुरेश कुमार,
दसवीं कक्षा ‘डी’,
नलन्दा विद्यालय,
मकंम्मा तोटा, करीमनगर।

33. अपने सहपाठियों के साथ आप ऐतिहासिक नगर गये। उसका वर्णन करते हुए अपने छोटे भाई/मित्र को पत्र लिखिए। (प्रेक्षणीय स्थान की यात्रा का वर्णन)
उत्तर:

भद्राचलं,
ता. x x x x x

प्रिय भाई चैतन्य प्रिय मित्र

आशीश,

गर्मी की छुट्टियों में मैं अपने सहपाठियों के साथ हैदराबाद देखने गया था। हम सब बस में गये थे। यात्रा की विशेषताएँ लिख रहा हूँ। हैदराबाद एक सुन्दर नगर है। यहाँ चारमीनार, गोलकोंडा किला, म्यूज़ियम, बिर्ला मंदिर आदि दर्शनीय स्थान हैं। यह व्यापार का बडा केन्द्र है। यह हमारी राजधानी है। इसको भाग्य नगर भी कहते हैं। अब यह भारत का एक महानगर बन गया है। यहाँ के सालारजंग म्यूज़ियम, नक्षत्रशाला, नेहरू प्राणी संग्रहालय आदि भी देखने लायक हैं। विधान सभा भवन, पब्लिक गार्डेन्स, फ़िल्मी स्टूडियोस आदि भी हमने देखे हैं। हमारी यात्रा आनंददायक और विज्ञानदायक होकर सफल रही। तुम भी अवश्य हैदराबाद देखने जाओ। माता-पिता को प्रणाम कह देना।

तुम्हारा बडा भाई/प्रिय मित्र,
x x x x x

पता :
चैतन्य,
घर का नंबर 9/269,
नकरेकल, नलगोंडा।

34. अपने भाई के जन्मदिन पर अपने मित्र को आमंत्रित करते हुए निमंत्रण पत्र लिखिए।
उत्तर:

चेन्नई,
x x x x x

प्रिय मित्र,

मैं यहाँ कुशल हूँ। आशा करता हूँ कि तुम भी वहाँ कुशल हो। अगले हफ्ते x x x x x को मेरे भाई का जन्मदिन है। मैं इस पत्र के द्वारा मुख्य रूप से तुम्हे आमंत्रित कर रहा हूँ। जन्मदिन का उत्सव बडे धूम – धाम से मनाया जायेगा। आप सबके आगमन से, विशेष रूप से तुम्हारे आने से मुझे बहुत खुशी होगी।

तुम्हारे माँ – बाप से मेरे प्रणाम कहो। तुम्हारे भाई को मेरे आशीर्वाद कहना । तेरे आगमन की प्रतीक्षा करता हूँ।

तुम्हारा प्रिय मित्र,
x x x x

पता:
आर. सुरेश कुमार,
दसवीं कक्षा ‘डी’,
नलन्दा विद्यालय,
मकंम्मा तोटा,
करीमनगर।

AP SSC 10th Class Hindi पत्र लेखन

35. किसी ऐतिहासिक स्थान का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
(या)
अपने यहाँ मनाये गये किसी पर्व का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
x x x x x

प्रिय मित्र हरि,

मैं यहाँ कुशल हूँ। समझता हूँ कि तुम भी कुशल हो। मैं ऐतिहासिक स्थल हैदराबाद की यात्रा कर के कल ही वापस आया। अपनी यात्रा के बारे में कुछ बातें लिख रहा हूँ। ध्यान से पढो। हम रेल से हैदराबाद गये, एक होटल में ठहरे। हैदराबाद एक सुन्दर नगर है। यहाँ चारमीनार, गोलकोंडा किला, म्यूज़ियम, बिर्लामंदिर आदि दर्शनीय स्थान देखे हैं। यहाँ के सालारजंग म्यूज़ियम, नक्षत्रशाला, नेहरू प्राणी संग्रहालय आदि भी देखने लायक हैं। विधान सभा भवन, पब्लिक गार्डेन्स, फ़िल्मी स्टूडियोस आदि भी हमने देखे हैं। हाईकोर्ट और अनेक सरकारी कार्यलय भी हमने देखे हैं। हमारी यात्रा आनंद और विज्ञानदायक होकर सफल रही। तुम भी एक बार जाकर देखो, माँ – बाप को प्रणाम।

तुम्हारा प्यारा मित्र,
नं. 56972.

पता :
वि. हरि,
दसवीं कक्षा,
जि.प. हाईस्कूल,
करिमनगर।

36. अपनी पाठशाला में मनाये गये स्वतंत्रता दिवस (राष्ट्रीय पर्व) का वर्णन करते हुए अपने मित्र के नाम पत्र लिखिए।
उत्तर:

करीमनगर,
ता. x x x x x

प्रिय मित्र साई,

मैं यहाँ कुशल हूँ। आशा है कि वहाँ तुम भी कुशल हो। यहाँ मैं हमारे स्कूल में मनाये गये स्वतंत्रता दिवस का वर्णन कर रहा हूँ।

पंद्रह अगस्त को हमारे स्कूल में स्वतंत्रता दिवस मनाया गया। उस दिन स्कूल और सभा मंडप रंग – बिरंगे कागज़ों से सजाये गये। उस दिन सबेरे तिरंगा झंडा फहराया गया। मेयर साहब ने भाषण दिया। सबको मिठाइयाँ बाँटी गयीं। शाम को विद्यार्थियों से सांस्कृतिक कार्यक्रम संपन्न हुये। खेलकूद में विजयी विद्यार्थियों को पुरस्कार दिये गये। राष्ट्रीय गीत के साथ सभा समाप्त हुई। तुम्हारे माँ – बाप को मेरे नमस्कार तुम्हारे छोटे भाई को मेरा आशीर्वाद।

तुम्हारा प्रिय मित्र,
x x x x

पता :
यस. यस. साई,
जि.प. हाईस्कूल,
मेदक, मेदक ज़िला।

37. नगर निगम अधिकारी को अपने मोहल्ले की सफ़ाई के लिए पत्र लिखिए।
उत्तर:

चौटुप्पल,
x x x x x

प्रेषक
x x x x
1-5-214, श्री नगर,
वरंगल।
सेवा में
श्री कमीशनर,
वरंगल नगर निगम,
वरंगल ।

महोदय,

नमस्कार

मैं वरंगल के हनुमान पेट मोहल्ले का वासी हूँ। आपकी सेवा में नम्र निवेदन है कि कुछ महीनों से हमारे नगर में सफाई ठीक ढंग से नहीं हो रही है । सडकों पर कूडा – करकट जमा हुआ है । नालों का पानी सडकों पर बहता है । उनको साफ़ करने की ठीक व्यवस्था नहीं है । इसलिए मच्छर खूब बढ़ गये हैं । कई लोग मलेरिया के शिकार बन गये हैं । इसलिए मैं आपसे प्रार्थना करता हूँ कि हर रोज़ सफ़ाई करने के आवश्यक कदम उठाएँ । मैं पूर्ण सहयोग की आशा में …………

आपका,
x x x x

38. अधिक वर्षा के कारण राज्य के किसानों की फसल नष्ट हो गयी है। मुख्य – मंत्री को पत्र लिखकर किसानों की आर्थिक सहायता करने की प्रार्थना कीजिये।
उत्तर:

करीमनगर,
ता. x x x x x

सेवा में
माननीय मुख्यमंत्री जी,
तेलंगाणा राज्यविभाग,
हेदराबाद।

निवेदन है कि पिछले हफ्ते से हो रही बारिश से राज्य भर के कई इलाकों में किसानों पर आफ़त आ गई। बेमौसमी बारिश से फसलों को भारी नुक्सान हुआ। फसल काटने का वक्त होने से किसान काटने की तैयारी में थे। लेकिन बारिश ने किसानों की सारी मेहनत पर पानी फेर दिया। आज धरती पुत्र अपना माथा पकडकर रो रहा है। तेलंगाणा कृषि विभाग से मैं प्रार्थना करता हूँ कि जल्दि से जल्दि सरकारी स्तर पर इसका आकलन तैयारकर उनकी दशा सुधारने की दिशा में आर्थिक सहायता करें।
धन्यवाद,

आपका विनम्र
तेलंगाणा राज्य नागरिक
हैदराबाद।

39. रास्ता चलने वाली अकेली महिला को देखकर सोने के आभूषण छीनने वालों से सुरक्षा करने की प्रार्थना करते हुए पुलिस अधिकारी को पत्र लिखिए।
उत्तर:

वरंगल,
x x x x

प्रेषकः
के. मोहनराव,
दसवीं, कक्षा,
मोडल हाईस्कूल,
वरंगल।
सेवा में,
श्री पुलीस अधिकारी
(सब इन्स्पेक्टर साहब)
टू तउन पुलीस थाना,
वरंगल।
पूज्य महोदय,

मैं अंबेडकर कॉलनी का निवासी हूँ। पिछले कुछ दिनों से हमारी कॉलनी में रास्ता चलने वाली , अकेली महिला को देख कर सोने के आभूषण छीन कर भाग जाने वाले चोर अधिक हो गये हैं। इसलिए मैं आप से सविनय पूर्वक निवेदन करता हूँ कि आप तुरंत पुलीस पेट्रोलिंग की व्यवस्था करें तथा चोरों से अकेले चलनेवाली महिलाओं की सुरक्षा करें।
तुरंत उचित करवाई के लिए प्रार्थना।
धन्यवाद सहित,

आपका,
विश्वसनीय,
के. मोहनराव,
वरंगल।

AP SSC 10th Class Hindi पत्र लेखन

40. नगर में बढ़ती हुई चोरी की घटनाओं पर चिंता व्यक्त करते हुए पुलिस कमिश्नर को पत्र लिखकर . पुलिस व्यवस्था बढ़ाने की माँग कीजिए।
उत्तर:

खाजीपेट,
x x x x

प्रेषकः
जी. साई प्रशाँत,
दसवीं कक्षा,
शारदा हाई स्कूल, खाजीपेट।
सेवा में,
श्री पुलीस कमीशनर जी, खाजीपेट।

मान्य महोदय,
सादर प्रणाम,

मैं अंबेड्कर कॉलनी का निवासी हूँ। पिछले कुछ दिनों से हमारी कॉलनी में चोरियाँ बढ़ गयी हैं। रात के समय बंद घरों में घुसकर धन, आभूषण लूट रहे हैं। पुलिस चौकसी है। पर नहीं के बराबर है। इन चोरियों से लोग हैरान हैं। इसलिए मैं आप से सविनय पूर्वक निवेदन करता हूँ कि आप इस विषय पर ध्यान देकर पुलिस व्यवस्था बढाने की कृपा करें। ताकि चोरियों से लोगों की संपत्ति की रक्षा होगी।

यथाशीघ्र आवश्यक कार्रवाई के लिए प्रार्थना ।

धन्यवाद सहित,

आपका,
विश्वसनीय,
जी. साई प्रशांत
खाजीपेट

41. मामा की शादी में जाने के लिए तीन दिन की छुट्टी माँगते हुए प्रधानाध्यापक के नाम पत्र लिखिए।
उत्तर:

विजयवाडा,
ता. x x x x x

सेवा में
श्री प्रधानाध्यापक जी,
हिंदु हाईस्कूल, विजयवाडा।
सादर प्रणाम,

मैं आप की पाठशाला में दसवीं कक्षा पढ़ रहा हूँ। ता. ………. को मेरे मामा की शादी तिरुपति में होनेवाली है। इसलिए कृपया मुझे तीन दिन ता. ……… से …………. तक मैं भी शादी में भाग लेने के लिए छुट्टी देने की प्रार्थना!
धन्यवाद सहित,

आपका
आज्ञाकारी छात्र,
भुवनेश,
दसवीं कक्षा।

AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

Students can go through AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics to understand and remember the concepts easily.

AP State Syllabus SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

→ Statistics is a branch of mathematics which deals with collection, organisation, presentation, analysis and interpretation of numerical data.

→ Data is a collection of actual information which is used to make logical inferences.

→ Arithmetic Mean of raw data:
The Arithmetic Mean (A.M.) of a raw data viz. x1, x2, x3, ……., xn is the sum of values of all observations divided by the number of observations.
Arithmetic Mean (A.M.) = AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 1
Eg.: Sita secured 23, 24, 24, 22 and 20 marks in a test. Her mean marks are
A.M. = \(\frac{23+24+24+22+20}{5}\) = \(\frac{113}{5}\) = 22.6

AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

→ A.M. by direct method:
Let x1, x2, x3, ……., xn be observations with respective frequencies f1, f2, ……, fn
i.e., x1 occurs for f1 times, x2 occurs for f2 times, ….., xn occurs for fn times.
AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 2

→ For a grouped data, it is assumed that the frequency of each class interval is centered around its mid-point and the A.M. is given by A.M. = \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{x}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)

→ A.M. by deviation method, \(\overline{\mathbf{x}}=\mathbf{a}+\frac{\Sigma \mathbf{f}_{\mathbf{i}} \mathbf{d}_{\mathbf{i}}}{\Sigma \mathbf{f}_{\mathbf{i}}}\)
where, a – assumed mean
di – deviation = xi – a.
Step – 1: Choose ‘a’ from the central values.
Step – 2: Obtain di by subtracting a from xi.
Step – 3: Multiply fi and di.
Step – 4: Find ∑fidi and ∑fi .
Step – 5: Find \(\overline{\mathbf{x}}=\mathbf{a}+\frac{\Sigma \mathbf{f}_{\mathbf{i}} \mathbf{d}_{\mathbf{i}}}{\Sigma \mathbf{f}_{\mathbf{i}}}\)

→ A.M. by step-deviation method:
AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 5
Step – 1: Choose ‘a’ from mid values.
Step – 2: Obtain ui = \(\frac{x_{i}-a}{h}\).
Step – 3: Multiply fi and ui.
Step – 4: Find Efiui and Sfi.
Step – 5: Find \(\overline{\mathrm{x}}=\mathrm{a}+\left(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{u}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\right) \times \mathrm{h}\)

AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

→ Mode : Mode is the size of variable which occurs most frequently.

→ Mode of a grouped data:
AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 3
Where, l – lower boundary of the modal class,
h – size of the modal class interval,
f1 – frequency of modal class.
f0 – frequency of the class preceding the modal class.
f2 – frequency of the class succeeding the modal class.

→ Median: Median is defined as the measure of the central items when they are in descending or ascending order of magnitude.

→ Median for a grouped data:
AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics 4
where,
l – lower boundary of median class,
n – number of observations.
cf – cumulative frequency of class preceding the median class.
f – frequency of median class.
h – size of the median class.

→ Cumulative frequency curve or an ogive:
First we prepare the cumulative frequency table, then the cumulative frequencies are plotted against the upper or lower limits of the corresponding class intervals. By joining the points the curve so obtained is called a cumulative frequency or ogive.
Ogives are of two types.

  1. Less than ogive: Plot the points with the upper limits of the classes as abscissa and the corresponding less than cumulative frequencies as ordinates. The points are joined by free hand smooth curve to give less than cumulative frequency curve or the less than ogive. It is a rising curve.
  2. Greater than ogive: Plot the points with the lower limits of the classes as abscissa and the corresponding greater than cumulative frequencies as ordinates. Join the points by a free hand smooth curve to get the greater than ogive. It is a falling curve.

When the points are joined by straight lines, the figure obtained is called cumulative frequency polygon.

AP SSC 10th Class Maths Notes Chapter 14 Statistics

→ Median can be obtained from cumulative frequency curve: From \(\frac{n}{2}\) frequency draw a line parallel to X-axis cutting the curve at a point. From this point draw a perpendicular to the axis. The point at which the perpendicular meets the X – axis determines the median.

Less than type and greater than type curves intersects at a point. From this point of intersection if we draw a perpendicular on the X-axis then this cuts X-axis at some point. This point gives the median.