AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social Studies 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సరైన వాటిని ఎంచుకోండి. (AS1)
ఎ) ఒక దేశానికి …………… ఉండాలని ప్రజాస్వామిక, జాతీయతావాద ఉద్యమాలు భావించాయి. (ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ, పైవన్నీ, పైవి ఏవీకావు)
జవాబు:
ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి ‘ఆర్థిక వ్యవస్థ.

బి) వివిధ దేశాలలో జాకోబిన్ క్లబ్బులను ………. ఏర్పాటు చేసింది. (రైతాంగం, రాచరికం, మధ్యతరగతి, సైన్యం)
జవాబు:
మధ్యతరగతి

సి) 18వ శతాబ్దం మధ్యకాలంలో భూమి ……………. కింద ఉండేది. దానిని ……………… ‘సాగు చేసేవాళ్ళు. (మధ్యతరగతి, సైన్యం, రాచరిక కుటుంబాలు, కౌలుదారులు)
జవాబు:
రాచరిక కుటుంబాలు, కౌలుదారులు.

ప్రశ్న 2.
18వ శతాబ్దపు మధ్యకాలం నాటి యూరప్ లోని ప్రజలలో భాష, జాతి మూలాలు, వాణిజ్య పద్ధతులలో గల పోలికలు, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
18వ శతాబ్దపు మధ్యకాలంలో యూరప్ లోని ప్రజలలో భాష, జాతి మూలాలు వాణిజ్య పద్ధతులలో పోలికలు, తేడాలు కూడా మనకు కనిపిస్తాయి.

పోలికలు :

  1. ప్రధానంగా ఈ ప్రాంతాలలో నియంతృత్వ రాచరికాలు ఉండేవి.
  2. కులీన, మధ్యతరగతి, సంపన్న వర్గాల అధీనంలో భూములు, ఎస్టేట్స్ ఉండేవి.
  3. ఈ ప్రాంతాలలో ఉమ్మడి సంస్కృతి, లేదా సామూహిక గుర్తింపు ఉండేది.
  4. పశ్చిమ ప్రాంతాలు, మధ్య యూరప్ లు మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే వాణిజ్య వర్గాలు ఏర్పడ్డాయి.
  5. శ్రామిక వర్గ ప్రజలు, మధ్యతరగతి, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులు, వృత్తి నిపుణులు ఏర్పడ్డారు.

తేడాలు :

  1. వీరంతా (యూరప్ లోని వారు) వేరు వేరు భాషలు మాట్లాడేవారు. టైరాల్, ఆస్ట్రియా, సుడెటె లాండ్, బొహీమియాలలో, ఆల్ఫైన్ ప్రాంతాలలో జర్మన్ భాష మాట్లాడేవారు.
  2. హంగరీలో సగం మంది జనాభా. మగ్యార్ మాట్లాడేవారు.
  3. గాలిసియాలో కులీనవర్గం వారు పోలిష్ భాష మాట్లాడేవారు.

వీరి మూలాలు కూడా వేరుగా ఉండేవి. సామ్రాజ్య పరిధిలో రైతాంగ ప్రజలు ఉండేవాళ్ళు. ఉత్తరానికి బొహీమియన్లు, స్లోవాకు, కార్నియోలాలో స్లోవీన్లు, దక్షిణానికి క్రొయాట్లు, తూర్పున ట్రాన్సిల్వేనియాలో రౌమన్లు ఈ తేడాల వల్ల రాజకీయ ఐక్యత అంత తేలికగా ఏర్పడదు.

వాణిజ్య పద్ధతులలో కూడా తేడా ఉంది. 18వ శతాబ్దంలో రెండవ భాగంలో ముందుగా ఇంగ్లాండ్ లో పారిశ్రామికీకరణ మొదలై వివిధ వాణిజ్య, వ్యాపారస్తులు లాభపడ్డారు. అయితే జర్మనీ, ఫ్రాన్స్ లో 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ వల్ల అంత ప్రగతి సాధించబడలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
“జాతీయ రాజ్యాలు ఏర్పడటంతో రాచరిక వర్గాల ఆధిపత్యం తగ్గి మధ్య తరగతి ప్రాభవం పెరిగింది” అన్న వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? కారణాలు ఇవ్వండి. (AS2)
జవాబు:
జాతీయ రాజ్యాలు ఏర్పడటం వల్ల రాచరిక వర్గాల ఆధిపత్యం తగ్గి మధ్య తరగతి ప్రాభవం పెరిగిందని నేను ఏకీభవిస్తాను.

రాచరిక వర్గాల వల్ల రైతాంగం పన్నులు కట్టలేక, చర్చి అధీనంలో పని చేయలేక, వారికి సేవలు చేయలేక నలిగి పోతుండేవారు. ఒక సం|| పంటలు సరిగా పండకపోయినా, లేదా ఆహార ధరలు పెరిగినా పల్లెల్లో, పట్టణాల్లో పేదరికం పెరిగిపోతుంది.

కొత్తగా ఏర్పడిన, మధ్య తరగతులు విదేశీ సముద్ర ప్రయాణం, వర్తక, వాణిజ్యాల ద్వారా అధికంగా ఆస్తులు సంపాదించారు. వీళ్ళకు వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులుగా ఉండటం అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది.

మధ్య తరగతి వర్గం ఫ్రెంచి విప్లవం నాటి నుంచి నియంత పాలనకు అంతం, చర్చి ప్రత్యేక హక్కులకు అంతం, రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా పరిగణింపబడసాగింది. మధ్యతరగతిలో మేధావి వర్గానికి చెందిన ఆచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కళాకారులు, రచయితలు, వాణిజ్యవేత్తలు, వారి వారి స్థాయిలలో రాచరిక ప్రాధాన్యత తగ్గించి ప్రజా చైతన్యం, విప్లవాలు ద్వారా మధ్య తరగతి ప్రాతినిధ్యం పెరిగింది.

ప్రశ్న 4.
మీరు చదివిన ఒక భారతదేశ జాతీయతావాదికి, మాజినికి మధ్య సంభాషణను ఊహించి రాయండి. (AS6)
జవాబు:
సంభాషణ

మాజిని : మాటలు, ఉపన్యాసాలు, చర్చల ద్వారా జాతీయ రాజ్యం ఏర్పరచలేము. ఏదో ఒకటి చేయాలి.

రూసో : విప్లవాలు, ఉద్యమ హింసల ద్వారా స్వాతంత్ర్యం పొందలేం ……… జాతి ఐక్యతను సాధించలేం ……. కాలమే నిర్ణయిస్తుంది.

మాజిని : ఎంతకాలమో కాలయాపన. ఏదో విప్లవ సంఘాలు, రహస్య పోరాటాల ద్వారానే ఐక్యత సాధించగలం.

రూసో : ప్రజా చైతన్యం రావడానికి కాలం పడుతుంది. ప్రజలలో మార్పు ద్వారా జాతీయతావాదం బలపడుతుంది. ముందుగా ప్రజలలో చైతన్య బావుటా ఎగురవేయాలి.

మాజిని : ఎంతకాలమో ఎగురలాటలు, గంతులు, జిమ్మిక్కులు, యుద్ధ వాతావరణం కల్పించాలి. రాచరిక, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి.

రూసో : దానికో మార్గం ఉంది ……………… ఆగాలి.

మాజిని : ఇంకా ఆగితే అధోగతే ……………….

రూసో : ఫ్రెంచి విప్లవం ఎలా సాధ్యమయ్యిందో, ఎలా ఫలితాలు సాధించాయో తెలుసు కదా!

మాజిని : అప్పటి పరిస్థితులు వేరు.

రూసో : ఉద్రేకాల వల్ల, యుద్ధాలు పరిష్కారం కావు.

మాజిని : ఇంకా ఏదో తేల్చుకోవాలి. వేలకొలది యువకులతో విప్లవ జ్వా లలు రగిలించాలి …….. విప్లవ జ్వాలలు రగిలించాలి …… రగిలించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 5.
సాంప్రదాయవాదులు, ఉదారవాదుల గురించి వివరించే వాక్యాలను గుర్తించండి. మన ప్రస్తుత నేపథ్యంలో వీటికి ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
1815లో నెపోలియన్ ఓడిపోయిన తరువాత యూరోపియన్ ప్రభుత్వాలలో సంప్రదాయవాదం చోటుచేసుకుంది. రాచరికం, చర్చి, సామాజిక తారతమ్యాలు, ఆస్తి, కుటుంబం వంటి సంప్రదాయ వ్యవస్థలను కాపాడాలని భావించారు. ఆధునిక సైన్యం, సమర్థ పరిపాలనా వ్యవస్థ, వృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితి, ఫ్యూడలిజం, బానిసత్వాల రద్దు ద్వారా యూరపులో నిరంకుశ రాచరికాలను బలోపేతం చేయవచ్చు అని వాళ్ళు భావించారు.
ఉదా : కుటుంబ సంప్రదాయం, స్థానిక ప్రభుత్వం ఏర్పాటు.

ఉదారవాదం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అన్న వాటికి ప్రతీకగా నిలిచింది. నియంత పాలనకు స్వస్తి చెప్పి, చర్చి ప్రత్యేక హక్కులను అంతం చేసి, రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా పరిగణింపబడింది. సాంప్రదాయ వాదులు నియంత్రించిన, పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యత నిచ్చింది.

ఉదా : వాక్ స్వాతంత్ర్యం, సమన్యాయపాలన.

ప్రశ్న 6.
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలలో జాతీయ రాజ్యాలు ఏర్పడటంలో తేడాలు, పోలికలు చూపించే పట్టికను తయారుచేయండి. (AS1)
జవాబు:
తేడాలు :

ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ
ఫ్రాన్స్ లో నిరంకుశ పాలనకు వ్యతి రేకంగా, అధిక పన్నులు, అభద్రతా భావం వల్ల, మధ్యతరగతి వర్గం చైత న్యంతో జాతీయ రాజ్యం ఏర్పడింది. జర్మనీలోని వివిధ ప్రాంతాలను సమాఖ్యగా ఏర్పరచి, ఎన్నికైన పార్లమెంట్ పాలనలో జాతీయ రాజ్యాంగం, రాజ్యస్థాపనకు కృషి. ఇటాలియన్ స్రామాజ్యం చెల్లాచెదురుగా ఉండేవి.
చదువుకున్న మధ్యతరగతి సంపన్న వర్గాలకు చెందిన ఉదారవాద జాతీయతా ఉదారవాదుల ప్రయత్నాన్ని రాచరిక, సైనిక శక్తులు అణచివేశాయి. ఇటాలియన్ ప్రజలు అధిక శాతం నిరక్షరాస్యులు.
వాదం విప్లవ భావాలతో కలవసాగాయి. జాకోబిన్ క్లబ్, రాబిన్ స్పియర్. బ్లెడ్ అండ్ ఐరన్ బిస్మార్క్, యంగ్ ఇటలీ మాజిని.
ఫ్రాన్స్ లో, జాతీయ రాజ్యం ప్రారంభం. ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా

పోలికలు :

ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ
తిరుగుబాట్ల ద్వారా, ఉద్యమాలు ద్వారా రాజ్యస్థాపన. ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
రాచరికం, గణతంత్రం. ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
ఆకలి, కష్టాలు, ఆవేదనలు, ఆక్రందనల నుంచి ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
జాతీయ రాజ్యాలు ఏర్పాటు ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
స్త్రీలకు ప్రాధాన్యం ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
యువకులలో రాజకీయ చైతన్యం ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా

ప్రశ్న 7.
1848 ఉదారవాదుల తిరుగుబాటు అంటే ఏమిటో వివరించండి. ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
చార్లెన్ X తదుపరి వరుసకి సోదరుడైన లూయీ ఫిలిప్ రాజు అయ్యాడు. 1830లో లాగానే 1848లో కూడా తిరుగుబాటు ఫ్రాన్స్ లో మొదలైంది. రాజ్యాంగబద్ద రాచరికంలో భాగంగా లూయీ ఫిలిప్ పరిపాలించాలి. సింహాసనాన్ని అధిష్టిస్తున్నప్పుడు అతడిని “పౌర రాజుగా” పేర్కొన్నారు. అతడి పట్టాభిషేకం దేవుని దయతోను, “జాతి కోరిక ప్రకారం” జరిగిందని అన్నారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఫిలిప్ తిరోగామి పంథా అవలంబించడం వల్ల 1848 నాటికి అతడి పాలనకు తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రజలు తిరగబడ్డారు. పలాయనం తప్పించి లూయీ ఫిలిప్ కి మరో దారి లేకుండా పోయింది. “గణతంత్రం వర్ధిల్లాలి” అన్న నినాదాలు వీధులలో మిన్నుముట్టాయి. ఫిలిప్ భయపడి ఇంగ్లాండ్ కు పారిపోయాడు. ఆ తదుపరి హింస కొనసాగింది. తిరుగుబాటుదారులను అంతిమంగా ప్రభుత్వ సైన్యాలు ఓడించి తీవ్ర శిక్షలు విధించాయి. ఉదారవాద ఉద్యమంలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు.

ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు :

  • వ్యక్తిగత స్వేచ్ఛ, చట్ట సమానత్వం.
  • రాజకీయంగా ప్రజామోదంతో ప్రభుత్వం అన్న భావన.
  • వ్యక్తిగత ఆస్తి హక్కుకు ప్రాధాన్యత.
  • రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వం.
  • సరుకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు.
  • సుంకాల సమాఖ్య లేదా జోల్వెరిన్ ఏర్పాటు.
  • రైలు మార్గాల అభివృద్ధితో ప్రగతి అధికం.
  • దేశ ఐక్యతకు తగ్గట్లు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కల్పన.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 8.
జర్మనీ ఏకీకృతమైన ప్రక్రియను క్లుప్తంగా వివరించండి. (AS1)
(లేదా)
జర్మనీ ఏకీకరణను వివరించండి.
జవాబు:
జర్మనీ మధ్యతరగతి వర్గాలలో జాతీయభావం అధికం. 1848లో వీళ్ళు జర్మనీలోని వివిధ ప్రాంతాలను సమాఖ్యగా ఏర్పరచి, ఎన్నికైన పార్లమెంట్ పాలనలో జాతీయ రాజ్యాంగం మలచటానికి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలను రాచరిక, సైనిక శక్తులు అణచివేశాయి. ఇందులో సైన్యానికి జంకర్లు అనే ప్రష్యా బడా, భూస్వాములు కూడా సహకరించారు. అప్పటి నుంచి జాతిని ఏకం చేసే ఉద్యమానికి ప్రష్యా నాయకత్వం వహించింది. ప్రష్యా సైన్యం, పాలనా యంత్రాంగం సహాయంతో ప్రష్యా ప్రధానమంత్రి ఒట్టోవాన్ బిస్మార్క్ ఈ ప్రక్రియకు సూత్రాధారిగా వ్యవహరించాడు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్ పై జరిగిన మూడు యుద్ధాలలో ప్రష్యా విజయం సాధించడంతో ఏకీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రష్యా రాజైన విలియం-I జర్మన్ చక్రవర్తిగా 1871లో ప్రకటింపబడ్డారు.

ప్రశ్న 9.
వియన్నా సమావేశం చేసిన మార్పులను యూరపు పటంలో చూపించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1

ప్రశ్న 10.
పేజీ నెం. 177లోని ‘ఆకలి కష్టాలు, ప్రజా తిరుగుబాటు’ శీర్షిక కింద ఉన్న మొదటి పేరాను చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
యూరపులో 1830లలో ఆకలి, కష్టాలు తత్ఫలితంగా ప్రజా తిరుగుబాటు .జరిగి ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. 194|| మొదటి సగంలో యూరప్ అంతటా జనాభా గణనీయంగా పెరిగింది. చాలా దేశాలలో పనుల కంటే పనిచేసే వాళ్లు ఎక్కువైనారు. పల్లె ప్రాంతాల నుండి పట్టణాలకు వలస వెళ్లి, మురికి వాడలలో నివసించి, దుర్భర జీవితం అనుభవించారు. పంటలు సరిగా పండకపోయినా, లేదా ఆహార ధరలు పెరిగినా పల్లెల్లో, పట్టణాల్లో పేదరికం పెరిగిపోయింది. తత్ఫలితంగా నిరసనలు పెల్లుబికి తిరుగుబాటుకు దారి తీసింది.

9th Class Social Studies 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.174

ప్రశ్న 1.
ఆయా దేశాలలో జాతీయతాభావం ఏర్పడడానికి నెపోలియన్ దాడులు ఎలా దోహదపడి ఉంటాయి?
జవాబు:
నెపోలియన్ దాడుల తర్వాత 1815లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయా దేశాలలో ప్రభుత్వాలలో నెపోలియన్ ద్వారా పదవీచ్యుతులైన రాచరికాలకు తిరిగి అధికారం కట్టబెట్టి యూరపులో కొత్త సంప్రదాయవాదాన్ని నెలకొల్పటం ప్రధాన ఉద్దేశ్యంగా వియన్నా సమావేశం ఏర్పాటైంది. నెపోలియన్ చేపట్టిన మార్పుల ద్వారా రాజ్యాధికారం మరింత బలోపేతం అయి, ఆయన దాడుల వలన జాతీయతాభావం పెరిగింది. ఆధునిక సైన్యం, సమర్థ పరిపాలనావ్యవస్థ, వృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితి, బానిసత్వాల రద్దు యూరప్లో రాచరికం తగ్గి, జాతీయతా భావాలు పెరిగాయి.

ప్రశ్న 2.
జాతీయతావాదం, జాతీయ రాజ్యాలు అన్న భావనలు ఎలా ఆవిర్భవించాయి?
జవాబు:
ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనం పంచుకుందామన్న భావం కలిగిన పౌరుల క్రియాశీల భాగస్వామ్యంపై ఆధారపడిన బలమైన దేశాలను ఏర్పాటు చేయటానికి జాతీయతావాద ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా పలు దేశాలతో కూడిన వంశపారంపర్య రాచరిక స్థానంలో యూరపులో జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
జాతీయతాభావం ఏర్పడటంలో భాష, జనాదరణ పొందిన సంప్రదాయాల ప్రాముఖ్యత గురించి చర్చించండి.
జవాబు:
జాతీయతాభావం ఏర్పడడంలో భాష, జనాదరణ పొందిన సంప్రదాయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. యూరపు ప్రాంతాలు నియంతృత్వ రాచరికాల కింద ఉండేవి. వాళ్ళ పాలనలో వివిధ రకాల ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళు తమకు ఒక ఉమ్మడి సంస్కృతి, లేదా సామూహిక గుర్తింపు ఉందని భావించే వాళ్ళు కాదు. వాళ్ళు తరచు వేరు వేరు భాషలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. జాతీయతాభావం ఏర్పడడానికి అంతా ఒకటై ముందుకు సాగారు. అదే విధంగా జనాదరణ పొందిన కుటుంబ సాంప్రదాయాలు, బానిసత్వాల రద్దు వంటి సాంప్రదాయాల వల్ల కూడా జాతీయతా భావం పెరిగింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం వంటివి జాతీయతా భావాన్ని మలచటంలో సహాయపడ్డాయి.

9th Class Social Textbook Page No.176

ప్రశ్న 4.
పాత రాజ్యాలు వ్యాపార, పరిశ్రమల ప్రగతిని ఏ విధంగా అడ్డుకున్నాయి?
జవాబు:
ఆర్థికరంగంలో స్వేచ్ఛా మార్కెట్లనూ, సరుకునూ, పెట్టుబడి కదలికలపై పాత రాజ్యాలు, వ్యాపార, పరిశ్రమల ప్రగతిని అడ్డుకున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి తనదైన ద్రవ్య విధానం, తూనికలు, కొలతలూ ఉండేవి. చాలా ప్రదేశాలలో తనిఖీలు, అధికంగా సుంకాలు వసూలు చేసేవారు. ప్రతీ ప్రాంతానికీ తనదైన తూనికలు, కొలతలు ఉండడం వల్ల సుంకం లెక్కించటానికి చాలా సమయం పట్టేది. తద్వారా వ్యాపార, పరిశ్రమల ప్రగతికి నిరోధకమయ్యెను.

ప్రశ్న 5.
ఆ దేశాలలో ఉదారవాద ప్రజాస్వామ్యం వ్యాపార, పరిశ్రమలకు ఏ విధంగా దోహదం చేసింది?
జవాబు:
ఉదారవాద ప్రజాస్వామ్యాలు వ్యాపార పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత నిచ్చాయి. కొత్తగా ఏర్పడిన మధ్య తరగతి వర్గం వర్తక, వాణిజ్యాల ద్వారా, సముద్రయానం ద్వారా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశాయి. రాచరిక వ్యవస్థలో గల ఇబ్బందులు తొలగించడానికి ఇవి కృషి చేశాయి. వస్తువులు, సరుకుల పెట్టుబడిపై ప్రభుత్వ పరిమితులను రద్దు చేశాయి. సరకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు చేయాలని ఈ వర్గాలు కోరాయి. తనిఖీ కేంద్రాలు రద్దు చేసి ద్రవ్య విధానాలను రెండుకి కుదించాయి. రైలు మార్గాలు అభివృద్ధి చేసి పరిశ్రమలను ప్రోత్సహించాయి.

ప్రశ్న 6.
మన దేశంలో ఉదారవాద, ప్రజాస్వామిక రాజకీయ విధానం ఉందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
మనదేశంలో ఉదారవాద, ప్రజాస్వామిక రాజకీయ విధానం ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ, సమన్యాయ పాలనతో పాటు, 18 సం||లు నిండిన స్త్రీ, పురుషులు కుల, మత, లింగ, పేద, ధనిక భేదం లేకుండా వయోజన ఓటు హక్కు కల్పించబడింది. 21 సం||లు నిండినవారు ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయవచ్చు. నిరంకుశ, నియంత పాలన మనదేశంలో లేదు. రాజ్యాంగం, పార్లమెంటు ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా మనదేశం పరిగణించబడింది.

ప్రశ్న 7.
మన ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి సంప్రదాయవాదం మంచిదనే వాళ్ళకీ, ఉదారవాద ప్రజాస్వామ్యం మంచిదనే వాళ్ళకీ మధ్య చర్చ నిర్వహించండి.
జవాబు:
సంప్రదాయవాదులు :
రాచరికమే మంచిది. రాజే ఉన్నతుడు, సామాజిక తారతమ్యాలే దేశాన్ని నడిపిస్తాయి.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
ప్రజలే ప్రభువులు. రాజ్యమంటే ప్రజలే…. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం మేం పని చేస్తున్నాం.

సంప్రదాయవాదులు :
చర్చి అధీనంలో హక్కులు ఉండి, పరిపాలనలో మేటిగా ఉంటాం. ఆస్తి, కుటుంబ సంప్రదాయాలకు విలువిస్తాం.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
చట్టం ముందు అందరూ సమానులే. వయోజనులకు ఓటు హక్కు కల్పించాము. వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం అందించాం.

సంప్రదాయవాదులు :
మధ్య తరగతి వారు ధనవంతులు కాకుండా, వాణిజ్య వ్యాపారాలను నివేదించాం. పత్రికల స్వేచ్ఛ, అభివృద్ధి నిరోధకం దానిని రూపుమాపాం.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
నిరంకుశ భావాలు సహించం. ఉద్యమాలు, విప్లవాల ద్వారా చైతన్యం తెస్తాం. సంప్రదాయ చీకటి దారుల్ని తెరిపించి, వెలుగునందిస్తాం.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 8.
అభిప్రాయ వ్యక్తీకరణ, విమర్శలకు వ్యక్తికి ఉన్న స్వేచ్ఛలను సంప్రదాయవాదం ఎందుకు హరిస్తుంది?
జవాబు:
సంప్రదాయవాదం అభిప్రాయ వ్యక్తీకరణకు వ్యక్తికి ఉన్న స్వేచ్ఛలను అడ్డుకుంటుంది. అభిప్రాయ వ్యక్తీకరణ, విమర్శల వలన సంప్రదాయవాదుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, వ్యక్తికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల వలన అభివృద్ధి కుంటుపడుతుందని, పత్రికా స్వేచ్చ వలన కూడా ప్రజలు చెడు మార్గంలో పయనిస్తారని భావించింది. కుటుంబ సాంప్రదాయాలు, సామాజిక తారతమ్యాలు దెబ్బతిని పరిపాలకుల మనుగడ దెబ్బ తింటుందని తలంచాయి.

9th Class Social Textbook Page No.178

ప్రశ్న 9.
ఎనిమిదవ తరగతిలో భారతీయ జాతీయతావాదులు దేశంలోని సాంప్రదాయ, జానపద కళల పునరుద్ధరణకు ప్రాధాన్యత నిచ్చారని మీరు చదివారు. ఇది ముఖ్యమని వాళ్ళు ఎందుకు భావించారు?
జవాబు:
ప్రజలలో ఐక్యత, విజ్ఞానం, అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల తరతరాలుగా బానిసత్వ బతుకుల్లా సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఆచారాల పరిరక్షణకు వారు తలంచారు. ప్రజలలో ఉన్న అమాయకత్వం, మూఢ నమ్మకాలు, అవగాహనాలేమి, అవినీతి, వారసత్వ రాజకీయాలలో ప్రజలను చైతన్యపరచడానికి ప్రభుత్వాలు అందించు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పథకాలు సామాన్యులకు, వెనుకబడిన వర్గాల వారికి చేరవేయటానికి, సాంప్రదాయ, జానపద ‘కళల పునరుద్దరణకు ప్రాధాన్యతనిచ్చారు. మన కళలు, సాంప్రదాయాలు, మన సంస్కృతికి, మన వారసత్వానికి ప్రతిబింబాలు. జానపద కళలు, సాంప్రదాయాలు మన జీవన ఆధారాలు కాబట్టి ముఖ్యమని తలంచారు.

9th Class Social Textbook Page No.180

ప్రశ్న 10.
చార్లెస్ X, లూయీ ఫిలిట్లు ఫ్రాన్స్ వదిలి ఎందుకు పారిపోవలసి వచ్చిందో వివరించండి.
జవాబు:
చార్లెస్ X :

  1. చార్లెస్ X విప్లవాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
  2. కులీనులకు, మత గురువులకు ప్రత్యేక హక్కులను పునరుద్ధరించటానికి ప్రయత్నించాడు.
  3. 1814 చార్టర్ ని పక్కకు పెట్టి తన ఇష్టమొచ్చినట్లు పరిపాలించసాగాడు.
  4. తిరుగుబాట్లు, విప్లవంతో వచ్చిన నిరసనలు ద్వారా ఇక ప్రాణం కాపాడుకోవడానికి ఫ్రాన్స్ ను వదలి పారిపోయాడు.

లూయీ ఫిలిప్ :
చార్లెస్ X కి వరుసకు సోదరుడైన లూయీ ఫిలిప్ రాజు అయ్యాడు. ప్రారంభంలో పౌర రాజుగా కీర్తింపబడినా, ఆ తరువాత

  1. గడుస్తున్న కొద్దీ అతడి ప్రభుత్వం తిరోగామి పంథాను అవలంబించింది.
  2. 1848 నాటికి అతడి పాలనపై తీవ్ర వ్యతిరేకత.
  3. శత్రువులు పెరిగిపోయారు.
  4. అతడు నియమించిన ముఖ్యమంత్రి ప్రజాదరణ కోల్పోవటంతో అతడిని తొలగించారు.
  5. రాజు సైనికులు జరిపిన కాల్పులలో ఇరవై ముగ్గురు చనిపోయారు.
  6. దాంతో ప్రజలు తిరగబడ్డారు.
  7. గణతంత్రం వర్ధిల్లాలి, అన్న నినాదాలు మిన్నంటాయి.
  8. దాంతో భయపడి ఫిలిప్ ఇంగ్లాండుకు పారిపోయాడు.

9th Class Social Textbook Page No.181

ప్రశ్న 11.
ఈ వ్యంగ్య చిత్రాన్ని వివరించండి. బిస్మార్క్ కి ఎన్నికైన పార్లమెంటు డిప్యూటీలకీ మధ్య సంబంధాన్ని ఇది ఎలా చూపిస్తోంది? ప్రజాస్వామిక ప్రక్రియల గురించి చిత్రకారుడు ఏం వ్యాఖ్యానించదలుచుకున్నాడు?
AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2
జవాబు:
ఈ చిత్రం బిస్మార్క్ వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది. బిస్మార్క్ విధానం క్రూరమైన బలప్రయోగం మీద ఆధారపడింది. జర్మనీ ఏకీకరణ ప్రసంగాలతోనూ, ఉత్సవాలతోను, పాటలతోను సాధ్యం కాదని, క్రూరమైన బలప్రయోగం ద్వారానే ఇది సాధ్యమవుతుందని బిస్మార్క్ నమ్మాడని చిత్రకారుడు వ్యంగ్యంగా చిత్రీకరించాడు.

బిస్మార్క్ విధానాలు ప్రజాస్వామిక ప్రక్రియలను అణచివేయడానికి దోహదపడ్డాయని చిత్రకారుని వ్యాఖ్యానం.

9th Class Social Textbook Page No.183

ప్రశ్న 12.
రాజు ఇమాన్యుయెల్-II కింద ఏకీకృతమైన ఇటలీ నిజమైన జాతీయ రాజ్యంగా మారిందా? మీ సమాధానానికి కారణాలు తెలపండి.
జవాబు:
ఇటలీ దీర్ఘకాలంగా రాజకీయంగా ముక్కలై ఉంది. అనేక వంశపారంపర్య రాజ్యాలలో, అనేక జాతులతో కూడిన హాట్స్ బర్గ్ సామ్రాజ్యంలో ఇటాలియన్లు చెల్లాచెదురై ఉన్నారు. 1831, 1848లోని విప్లవాలు విఫలం అవ్వటంతో యుద్ధం ద్వారా ఇటాలియన్ రాజ్యాలను ఒకటిగా చేసే బాధ్యత సార్డీనియా, పీడ్మాంట్ రాజు విక్టర్ ఇమాన్యుయెల్-II మీద పడింది. మాజిని, కవూర్, గారి బాల్డి నేతృత్వాలలో సాయుధ వలంటీర్ల తిరుగుబాటుతో, 1860లో వీళ్ళు దక్షిణ ఇటలీ నుండి సిసిలీస్ రాజ్యంలోకి చొచ్చుకుపోయి స్పానిష్ పాలకులను తరిమి కొట్టడానికి స్థానిక రైతాంగం మద్దతు కూడగట్టారు. 1861లో ఏకీకృత ఇటలీకి విక్టర్ ఇమాన్యుయెల్-II రాజుగా ప్రకటించారు.

కాని ఇటాలియన్ ప్రజానీకంలో అధిక శాతం నిరక్షరాస్యులు. వారికి ఉదారవాద, జాతీయతా భావజాలం తెలియకుండా ఉండిపోయారు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
18వ శతాబ్దపు మధ్యకాలపు (1815) పటాన్ని, ప్రస్తుత యూరపు పటంతో పోల్చి మీరు గమనించిన తేడాలను మీ నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:

  1. అప్పటి యూరప్ పటము నందు కనిపించెడి హనోవర్, బొహేమియా, బలేరియా ప్రాంతాలు నేడు జర్మనీలో అంతర్భాగాలు.
  2. ఆనాటి ప్రష్యా కూడా నేడు జర్మనీలో అంతర్భాగమే.
  3. సెర్బియా నేటి యుగోస్లావియాలో అంతర్భాగం.
  4. బల్గేరియా, రుమేనియా దేశాలు ప్రస్తుతం వేరు వేరు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి.
  5. పోలెండ్ స్వతంత్ర దేశంగా అవతరించినది.
  6. రష్యా కూడా ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా, బెలారస్ యుక్రయిన్ జార్జియా, ఆర్మేనియా, అజీత్ బైజాన్ వంటి స్వతంత్ర రిపబ్లిలుగా అవతరించినది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. ‘సేవా కార్యకలాపాలు’ అంటే ఏమిటి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి.
  2. సేవా కార్యకలాపాలు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.
  3. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.
  4. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.
    ఉదా : ఆసుపత్రిలో వైద్యులు చేసేది సేవ
    కిరాణాషాపులో వ్యాపారి చేసేది సేవ
    సంస్థలో అకౌంటెంట్ చేసేది సేవ
    వ్యా న్ డ్రైవర్ చేసేది సేవ
    బ్యాంకులు, రవాణా రంగాలు చేసేవి సేవలు.

ప్రశ్న 2.
ఏవైనా ఐదు సేవా కార్యకలాపాలమ రాసి, అవి ఎందుకు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాల కిందికి రావో కారణాలు తెలపండి. (AS1)
జవాబు:
ఐదు సేవా కార్యకలాపాలు
1. వైద్యం :
వైద్యులు ఆసుపత్రిలో రోగులను పరీక్షించి, మందులను సూచించి వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తారు.

2. వ్యాపారం :
వస్తువులను సూల్ సేల్ దుకాణాల నుండి కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడం.

3. అకౌంటెంట్ :
ఖాతాలను పరిశీలించడం, చెల్లింపులను రశీదులను సరిచూసుకుంటూ ఆ బిల్లులు, ఖాతాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో సరిచూడటం. ప్రతి యొక్క వ్యాపార సంస్థకు ఖాతాలను రాయడం, నిర్వహించడం.

4. డ్రైవర్ :
ఆటోలలో, వ్యా న్లలో ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం. సరకులను కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం.

5. ప్రభుత్వ పరిపాలన :
గ్రామాలు, నగర పంచాయతీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ పరిపాలన వర్గానికి చెందుతాయి.
ఉదా : పోలీసులు, గ్రామ పరిపాలనాధికారులు మొదలయినవారు.

పైన పేర్కొన్న వారు అందిస్తున్న సేవలు రైతులు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమలలో పనిచేసే వారి పనులకు భిన్నంగా ఉన్నాయని మనం గమనించవచ్చు.
6. వీరు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు.

7. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.

8. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.

9. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 3.
దేశ సమగ్రాభివృద్ధికి సేవా కార్యకలాపాలు ఎలా తోడ్పడతాయి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం లేదా పరిశ్రమలలో తయారవుతున్నట్లు వస్తువును ఉత్పత్తి చేయవు.
  2. ఇవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకవసరమైన ఎన్నో సేవలను చేస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయం చలాయి.
  3. రవాణ సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన రంగాలు అభివృద్ధి చెందడం వలన వ్యవసాయక ఉత్పత్తులకు, పారిశ్రామిక ఉత్పత్తులకు ఉపయోగించడం మాత్రమేకాక వస్తువుల సరఫరాకు తగిన ఆర్థిక వనరులు అందించుటకు తద్వారా వాటి అభివృద్ధికి కారకాలు అవుతాయి.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  5. వారు ఎక్కువగా సేవాసంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. అభివృద్ధికి అది ఒక చిహ్నం.

ప్రశ్న 4.
వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు సేవలతో ఎలా ముడిపడి ఉన్నాయి? (AS1)
జవాబు:

  1. సేవలు అనేవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకు అనేకానేక అవసరాలకు ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయపడతాయి.
  2. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడంలో, వీటిని కొంతమంది వ్యక్తుల సమూహం కొని వినియోగదారులకు నేరుగా లేదా రైస్ మిల్లులు, నూనె మిల్లులు వంటి ఇతర ఉత్పత్తిదారులకు అమ్మడం జరుగుతుంది.
  3. ఇవి అన్నీ సేవాసంస్థలైన రవాణా, వాణిజ్య, కార్యకలాపాల ద్వారా జరుగుతాయి.
  4. పారిశ్రామిక కార్యకలాపాలకు పట్టణాలలో, నగరాలలోని సిమెంట్ వ్యాపారులకు రైల్వేల ద్వారా సిమెంట్ కర్మాగారాల నుండి సిమెంట్ సంచులు రవాణా కాకపోతే భవన నిర్మాణాలు ఎలా జరుగుతాయి?
  5. కావున వ్యవసాయక, పారిశ్రామిక కార్యకలాపాలన్నీ సేవలపైనే ఆధారపడి ఉన్నాయి.

ప్రశ్న 5.
సేవారంగం పెరుగుదల సుస్థిరమైనది మరియు అది భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుంది. ఈ వ్యాఖ్యతో నీవు ఏకీభవిస్తావా? విశదీకరించండి. (AS2)
జవాబు:

  1. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధికి ప్రోత్సాహమనేది ఎన్నో వ్యవస్థాపక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది.
  2. ఇది అవస్థాపన సౌకర్యాలు, ఇతర సేవల విస్తరణను కలిగి ఉంటుంది.
  3. రవాణా సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన విలువైన సేవల తరహాలోనే సేవా కార్యకలాపాల విలువ కూడా – పెరగాలని ఆశించడం సహజం.
  4. భారతదేశంలో ఉద్యోగాలు చేసే వారిలో 1/4వ వంతు సేవాకార్యకలాపాలే కలిగి ఉన్నారు.
  5. సేవాకలాపాల ఉద్యోగాలు ప్రజల జీవన స్థాయిలో పురోభివృద్ధికి ఒక కారణం.
  6. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  7. వారు ఎక్కువగా సేవా సంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.

అందువలన సేవారంగం సుస్థిర వృద్ధి భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 6.
సేవారంగం కార్యకలాపాలు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి? (AS1)
జవాబు:
సేవారంగ కార్యకలాపాలు ప్రాముఖ్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణాలు :

  1. మారుతున్న పరిస్థితులకనుగుణంగా సమాచార, సాంకేతిక విజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
  2. మానవ జీవితం యాంత్రికమైనది.
  3. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది.
  4. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరడానికి గాను, ఇంటర్నెట్, గ్లోబల్ విలేజ్ వంటి వాటి ద్వారా మానవ సమాజం చేరువైనది.
  5. అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోనికి వచ్చాయి.
  6. అనేక రకాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.

ప్రశ్న 7.
వ్యవసాయం, పరిశ్రమలు లేకుండా సేవా కార్యకలాపాలను ఒక స్థాయిని దాటి విస్తరించలేం. వివరించండి. (AS1)
జవాబు:

  1. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం, ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే తృతీయ రంగం సత్వర, సుస్థిర ప్రగతిని సాధిస్తుంది.
  2. ఆర్థిక వ్యవస్థ అనే ఇరుసుకు రెండు చక్రాల వంటివి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు. వీటి వలన ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది.
  3. ఉత్పాదక సామర్థ్యం. ఉన్న చోట సేవారంగం సుస్థిర ప్రగతి సాధిస్తుంది.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు పొందాలంటే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాలి. అప్పుడు వారి వినియోగ వ్యయంలో మార్పులు వచ్చి సేవాకార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం వంటి వాటిపై ” ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.
  5. అందువల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడం వల్ల సేవాకార్యకలాపాలు ఒకస్థాయిని దాటి విస్తరించగలవు.

ప్రశ్న 8.
భారతదేశంలో చదువుకున్నవారి నిరుద్యోగితను సేవారంగం ఎలా తగ్గించగలదు? (AS1)
జవాబు:

  1. సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు ,సేవారంగాన్ని ముందుకు నడిపిస్తుంది.
  2. వ్యాపార నిర్వహణలో పొరుగు సేవల ద్వారా కొత్త తరహా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతకు కల్పిస్తోంది.
  3. టెలికమ్యూనికేషన్ల అనుసంధానాన్ని ఉపయోగించుకొని ఉద్యోగులు తాము ఉన్న చోటునుండి ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా తమ సేవలను అందిస్తున్నారు.
  4. ప్రధాన నగరాలలో స్థాపించబడిన ఎన్నో ఐ.టి. సంస్థలు అత్యంత నిపుణులైన ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు అందిస్తున్నాయి. వారికి ఇతర దేశాల నుండి ప్రాజెక్టులు వస్తాయి.
  5. వినోద పరిశ్రమ, వార్తా ప్రసార సంస్థలు, కేబుల్ టెలివిజన్ ఛానల్ లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.
  6. పట్టణాలలో, నగరాలలో ఇంటర్ నేట్ కేఫీలు, పబ్లిక్ టెలిఫోన్ బూత్ లు సర్వసాధారణంగా కన్పిస్తాయి.
  7. సాధారణంగా వాణిజ్య ప్రకటనల రంగం కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చింది.

ప్రశ్న 9.
మీ ప్రాంతం నుండి ఎవరైనా పనివారు వలస వెళ్లారా? వారు ఎందుకు వలస వెళ్లారో కారణాలు తెలుసుకోండి. (AS3)
జవాబు:

  1. మా ప్రాంతం నుండి వలస వెళ్ళినవారు ఉన్నారు.
  2. వారు వివిధ రకాల పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  3. ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  4. అలాగే పనిపాటలు చేసుకునే వివిధ రకాల పనులు కోసం వలస వెళ్ళినారు.
  5. కూలి పనులు చేసుకునేవారు మా ప్రాంతంలో పని ఉన్నప్పుడు ఉండి పని లేని సమయంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి పనులు పూర్తయిన తదుపరి ప్రాంతానికి వస్తారు.

ప్రశ్న 10.
ఈ పాఠంలోని 9వ పేరా చదవండి (సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం….) ఈ కింది ప్రశ్నకు సమాధానం వ్రాయండి. వ్యవసాయం, పరిశ్రమలకు అవసరమైన, సేవా కార్యకలాపాలు ఏమిటి?
జవాబు:

  1. రోడ్లు, రైలు, జల, వాయు మార్గాలు అనగా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.
  2. వైద్య, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం
  3. గిడ్డంగి సౌకర్యాలను కల్పించడం.
  4. రుణ సదుపాయాలను కల్పించడం.
  5. వ్యాపార సౌకర్యాలను ఏర్పాటుచేయడం.

ప్రశ్న 11.
పేజీ నెం. 104లోని పటాన్ని పరిశీలించి భారతదేశ అవుట్ లైన్ పటంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులు గల నగరాలను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 2

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.97

ప్రశ్న 1.
ఈ కింద ఎనిమిది రకాల సేవా కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి. కొన్ని వివరాలు నింపి మిగిలినవి వదిలేయబడ్డాయి. మీ ఉపాధ్యాయుడితో చర్చించి ఆ ఖాళీలను పూరించండి.
జవాబు:
1. విద్య : సంస్థలు :
పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు ఈ కోవకు చెందుతాయి. ఈ సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పరిపాలన సిబ్బంది, వారి కార్యకలాపాలు సేవలను అందిస్తాయి.

2. ఆరోగ్య, వైద్య సేవలు :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ ఆసుపత్రులు, వివిధ రకాలైన వైద్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు మొ||నవి.

3. వర్తకం :
మన చుట్టూ చూస్తున్న వివిధ రకాల టోకు (సూల్ సేల్) చిల్లర వ్యాపార కార్యకలాపాలు, జాతీయ, అంతర్జాతీయ వ్యాపారం మొదలైనవి.

4. ప్రభుత్వ పరిపాలన :
గ్రామీణ, నగర పంచాయితీలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ ఈ . వర్గానికి చెందుతాయి. ఉదా: పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తులు, వివిధ ప్రభుత్వ విభాగాలలో చేస్తున్న వ్యక్తులు అంటే గ్రామ పరిపాలనాధికారులు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, తహసీల్దార్లు అన్ని రకాల న్యాయస్థానాలలో పనిచేయువారు, . అసిస్టెంట్లు, క్లలు, అకౌంటెంట్లు, టైపిస్టులు, ఫ్యూన్లు, డ్రైవర్లు మొదలగువారు.

5. రక్షణ రంగం :
త్రివిధ దళాలకు చెందిన సైనిక,నావిక, వైమానిక దళాలలో పనిచేయు వ్యక్తులు, వారి కార్యకలాపాలు ఈ కోవకు చెందుతాయి. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ పోలీసుల సేవల వంటివి కూడా వస్తాయి.

6. విత్త కార్యకలాపాలు :
బ్యాంకులు, వివిధ పొదుపు పథకాలు, తపాలా తంతి – వ్యవస్థ, జీవిత బీమా సంస్థ మొ||నవి.

7. వ్యక్తిగత సేవలు :
ఇళ్లలో పనిచేయు పనివారు, బట్టలు ఉతుకువారు, శుభ్రపరిచేవారు, అద్దకం సేవలు, క్షురకులు, బ్యూటీపార్లర్ నడిపేవారు, టైలరింగ్ పనివారు, ఫోటో, వీడియో స్టూడియోలో పనిచేయువారు.

8. ఇతర రకాల కార్యకలాలు :
వినోదం, సమాచార సాంకేతిక పరిశ్రమలు – చిత్ర నిర్మాణం, టీవీ సీరియళ్లలో పని చేయువారు. వార్తాపత్రికలు, టివి ఛానళ్లలో, వాణిజ్య ప్రకటన సంస్థలు, మీడియాలో పనిచేసేవారి పనులు కూడా సేవలకు చెందుతాయి.

9th Class Social Textbook Page No.100

ప్రశ్న 2.
1991 నుండి 2010 వరకు కొన్ని ప్రధాన తరగతులలో వివిధ సేవా కార్యకలాపాలలో పనిచేసే వారి సంఖ్యను (లక్షలలో) ఈ కింది పట్టిక చూపుతుంది. ఈ పట్టికను జాగ్రత్తగా చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 1
1) 2010 సంవత్సరంలో ఏ సేవా కార్యకలాపం అత్యధిక ఉద్యోగితను కల్పించింది?
జవాబు:
సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు.

2) గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరిగిందా లేదా తగ్గిందా? ఈ కాలంలో ఏ రకమైన ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది?
జవాబు:
గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గింది. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలగునవి మాత్రం 11.9 నుంచి 14.1 కి పెరిగాయి.

3) ప్రైవేటు సేవాకార్యకలాపాల్లో ప్రజలు ఎటువంటి ఉద్యోగాలను పొందగలిగారు?
జవాబు:
ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.

టోకు వర్తకం, చిల్లర వర్తకం, రవాణా గిడ్డంగులు, సమాచార రంగం, విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలైన వాటిల్లోనూ,

సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు వంటి అంశాలలో ఉద్యోగాలు పెరిగాయి.

4) ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలో కల్పిస్తున్న ఉద్యోగాలకు మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:

  1. టోకు వర్తకం, చిల్లర వర్తకం వంటి అంశాలలో ‘ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండగా
  2. రవాణా గిడ్డంగులు, సమాచార రంగం వంటి అంశాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉండి, ప్రైవేట్ ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి.
  3. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపార రంగాలలో ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కన్నా తక్కువగా ఉండగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైయివేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.
  4. సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవల రంగాలలో ప్రైవేట్ ఉద్యోగాలకన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.

9th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా?
జవాబు:

  1. మా అభిప్రాయం ఏమనగా వీటి వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయి.
  2. మొత్తం మీద చూస్తే నష్టాల కంటే లాభాలే ఎక్కువ అని అంటారు.
  3. అంతేకాక కాలక్రమంలో మొదట్లో నష్టపోయిన వాళ్లు కూడా లాభపడతారు.
  4. పెద్ద, మధ్యతరగతి రైతులు ప్రారంభంలో ఎక్కువ లాభపడతారని, చిన్న రైతులు లేదా భూమి లేని కూలీలు నష్టపోతారని పేర్కొంటారు.
  5. అయితే పెద్ద సూపర్ మార్కెట్ల కొనుగోళ్ల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది.
  6. దీని వల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి.

ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం చేపట్టే అంశాలు :

  1. ఆధునిక నిల్వ సౌకర్యాలను ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది.
  2. మార్కెట్ కొద్ది చేతులలో కేంద్రీకృతం కాకుండా చూస్తుంది.
  3. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎప్పటికప్పుడు తన పర్యవేక్షణలో పెడుతుంది.

9th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
భారతదేశంలో విదేశీ కంపెనీలు చిల్లర దుకాణాలను ఏర్పరచడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అవి భారతదేశంలో ఉపాధి కల్పనకు ఏ విధంగా దోహదం చేస్తాయి?
జవాబు:
భారతదేశంలో విదేశీ కంపెనీలు సరకులు అమ్మడానికి చిల్లర దుకాణాలను ప్రారంభించడం జరిగింది.

  1. కాలక్రమంలో ఈ విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
  2. సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో 20 – 40% వృథా అవుతున్నాయి.
  3. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తుల కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు.
  4. మెరుగైన నిల్వ సౌకర్యాల కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.
  5. వీటి వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి అవకాశాన్ని ఏర్పరచుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 5.
మీ ప్రాంతంలోని కొంతమంది చిల్లర వ్యాపారస్తులతో మాట్లాడండి. విదేశీ చిల్లర దుకాణాలపై వాళ్ల అభిప్రాయాలు గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:

  1. బహుళజాతి సంస్థలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వలన వారు తక్కువ రేటుకు అమ్మినప్పటికి వారికి నష్టాలు రావు.
  2. అందువల్ల చిన్న దుకాణదారులు అమ్మే రేట్లతో పోలిస్తే తక్కువ రేట్లకు అమ్ముతారు.
  3. దానితో వినియోగదారులు చిన్న దుకాణాదారుల వద్దకు వెళ్ళకుండా చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల షాపులకు వెళ్తారు.
  4. దానితో చిల్లర దుకాణదారులు తమ షాపులను మూసివేయాల్సి వస్తుంది.
  5. వాటిపై ఆధారపడినవారు ఉపాధిని కోల్పోతారు.
  6. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు.
  7. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాధి కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.

ప్రశ్న 6.
రెండు నిలువు వరుసలతో ఒక పట్టిక తయారు చేసి అందులో భారతదేశంలో విదేశీ కంపెనీల చిల్లర దుకాణాల వల్ల కలిగే లాభాలను, నష్టాలను పేర్కొనండి.
జవాబు:

లాభాలు నష్టాలు
1. పెద్ద సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ళ వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి. 1. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాది కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.
2. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తులు కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు. 2. విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరుకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
3. మెరుగైన నిల్వ సౌకర్యం కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. 3. నిల్వ సౌకర్యాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా వృథా అయ్యే శాతాన్ని సూపర్ మార్కెట్లు తగ్గిస్తాయనడంలో వాస్తవం లేదు.

ప్రశ్న 7.
భారతదేశంలో మరిన్ని వైద్య విద్యాసంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఏమిటి?
జవాబు:

  1. భారతదేశం ఆరోగ్య రంగంలో 64 లక్షల వృత్తి సేవానిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది.
  2. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 10 లక్షల ఆరోగ్య సంబంధ వృత్తి సేవానిపుణుల కొరత ఉంది.
  3. 2011 లో భారతదేశంలో ప్రతి 10 వేల జనాభాకు ఆరుగురు డాక్టర్లు ఉన్నారు.
  4. అదే నర్సులు, మంత్రసానుల విషయానికొస్తే ప్రతి 10 వేలమందికి 13 మంది ఉన్నారు.
  5. డాక్టరు, జనాభా నిష్పత్తి భారతదేశంలో 0.5 : 1000 కాగా, థాయ్ లాండ్లో 0.3, శ్రీలంకలో 0.4, చైనాలో 1.6, ఇంగ్లాండ్లో 5.4, అమెరికాలో 5.5 గా ఉంది.
  6. దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో 20 లక్షల మంది నిపుణుల కొరత ఉంది.
  7. పునరావాస వృత్తి సంబంధిత వృత్తినిపుణులలో 18 లక్షల మంది కొరత ఉంది.
  8. ఆపరేషన్లో మత్తుమందుకు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  9. వివిధ ఆరోగ్య కార్యకర్తలు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  10. వైద్య పరీక్షల సాంకేతిక నిపుణులు 2.4 లక్షల మంది కొరత ఉంది.
  11. ఆపరేషన్ సంబంధిత ఆరోగ్య నిపుణులు – 2 లక్షల మంది కొరత ఉంది.
  12. కంటికి సంబంధించిన కార్యకర్తలు 1.3 లక్షల మంది కొరత ఉంది.

వృత్తి, విద్యా కళాశాలలు, పాఠశాలల కేటాయింపుల్లో అసమానతల వల్ల అన్ని ప్రాంతాలలో సమానంగా లేరు.

అందువల్ల వైద్య, విద్యా సంస్థలను నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 8.
కొత్త వైద్య విద్యా సంస్థలను ప్రభుత్వ రంగంలో నెలకొల్పవచ్చా లేక ప్రైవేట్ రంగంలోనా? ఎందుకు?
జవాబు:
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోను స్థాపించవచ్చు.

ఎందుకనగా :

  1. ప్రభుత్వరంగంలో స్థాపించడం వలన పేద, మధ్యతరగతికి చెందిన ప్రతిభగల విద్యార్థినీ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది.
  2. ప్రైవేట్ రంగంలో స్థాపించినప్పటికి కొన్ని సీట్లను ప్రతిభగల పేద విద్యార్థులకు కేటాయించడం వల్ల వారికి న్యాయం చేకూరుతుంది.
  3. ప్రభుత్వం పైన నిర్వహణ ఖర్చు ఉండదు. ఆర్థిక భారమూ పడదు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
ఎవరైనా ఏడుగురు వ్యక్తులను కలసి వారి ఏ రంగంలో పనిచేస్తున్నారో తెలుసుకోండి. వారి పని గురించి సంక్షిప్తంగా వ్రాయండి. లేదా పోస్టరు తయారుచేయండి. వారి నివాస ప్రాంతానికి వారి పనికి మధ్య ఎలాంటి సంబంధాన్ని చూసారు.
జవాబు:

వ్యక్తి పేరు చేసే పని యొక్క స్వభావం వ్యవసాయం/పరిశ్రమ/సేవలు
1. రామారావు ప్రభుత్వ డాక్టరు సేవలు
2. కార్తికేయ ప్రభుత్వ సీనియర్ అసిస్టెంట్ సేవలు
3. వేణుగోపాలరావు ప్రైవేటు డాక్టర్ సేవలు
4. ముకుందరావు ప్రైవేటు డాక్టర్ సేవలు
5. మీరాబాయి ప్రభుత్వ సీనియర్ నర్సు సేవలు
6. పాపారావు రైతు వ్యవసాయం
7. బుచ్చమ్మ కార్మికురాలు పరిశ్రమ

వైద్య నిపుణుల కొరత గురించి ప్రభుత్వ ప్రయివేటు వైద్యశాలలయందు పైన పేర్కొన్న వ్యక్తులతో మాట్లాడగా వారు క్రింది విషయాలను వెల్లడి చేశారు.
అవి :

  1. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో వైద్య నిపుణుల కొరత ఎంతైనా ఉంది.
  2. అనేక గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఇంకా డాక్టర్ అందుబాటులో లేడంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

SCERT AP 6th Class Social Study Material Pdf 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

6th Class Social 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గణ అంటే ఏమిటి? రాజులు పాలించిన రాజ్యాలకు వీటికి తేడాలు ఏమిటి?
జవాబు:
గిరిజన సమూహాలు పాలించిన ప్రాంతాన్ని ‘గణ’ అంటారు. సాధారణంగా గణ పరిపాలనా కొంతమంది సభ్యుల చేతిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమను ‘రాజ’ అని పిలుచుకునేవారు. ఉదా : వజ్జి
రాజ్యాలను రాజులు పరిపాలించేవారు. రాజువంశ పారంపర్యంగా వచ్చేవాడు. దీనినే రాజరికం అంటారు. పరిపాలనకు రాజు సర్వాధికారి. రాజుకి స్వంత సైన్యం ఉంటుంది. వీరు రాజు ఆజ్ఞలను పాటిస్తారు.

ప్రశ్న 2.
మహా జనపదాలలో రాజులు కోటలు ఎందుకు నిర్మించారు.?
జవాబు:
మహా జనపదాలలో రాజులు పెద్ద పెద్ద కోటలు నిర్మించారు. ఎందుకంటే :

  • శత్రు రాజ్యాల దాడుల నుండి తమ రాజ్యాన్ని కాపాడుకోటానికి
  • తమ సంపదను, అధికారాన్ని ప్రదర్శించడానికి
  • తమ ఖజానాను, (ధాన్యాగారాలను) రక్షించుకోవడానికి
  • తమ ప్రాంతమంతా సులభంగా, అందుబాటులో ఉండేందుకు.

ప్రశ్న 3.
నాటి మహాజన పదాల కాలంలో గ్రామ నిర్వహణకు, నేటి గ్రామాల నిర్వహణకు మధ్యగల తేడాలను తెలపండి.
జవాబు:
నాడు, నేడు కూడా గ్రామాల నిర్వహణ ఎన్నికైన వారిచే నిర్వహించబడింది, నిర్వహించబడుతోంది. అయితే ఆనాడు గ్రామానికి అధికారి రాజు. నేడు సర్పంచ్. నేడు గ్రామాలకు కావలసిన అవసరాలైన త్రాగునీరు, వీధిలైట్లు, లైబ్రరీ మొదలైన సౌకర్యాలు కలుగచేస్తారు. ఇంటి పన్ను మొదలైనవి వసూళ్ళు చేస్తారు. గ్రామానికి కావలసిన వసతుల కోసం పైస్థాయి వారితో మాట్లాడుతారు. కానీ నాటి గ్రామాల యొక్క నిర్వహణ, వీటితో పాటుగా గ్రామరక్షణ కూడా వారే చేసేవారు. గ్రామాధికారి పొలంలో సంవత్సరానికి ఒక రోజు గ్రామస్తులు ఉచితంగా పనిచేసేవారు. పన్నును ధన, వస్తు, జంతు రూపంలో కట్టేవారు. చివరగా చెప్పాలంటే నేటి నిర్వహణ ప్రజాస్వామికం, నాటి నిర్వహణ రాచరికం.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 4.
ప్రస్తుతం ప్రభుత్వం వృత్తి పనులవారి మీద ఏవిధంగా పన్నులు వేస్తుంది? మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ ఒకటేనా?
జవాబు:
ప్రస్తుతం ప్రభుత్వం స్వంతగా చేతివృత్తులవారి మీద ఎటువంటి పన్నులు వేయడం లేదు. కొన్ని కొన్ని వృత్తులు చేసేటువంటి (ఉదా : ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు) వారి మీద వృత్తి పన్ను ప్రతినెలా కొద్దిమొత్తం వారి జీతం నుండి మినహాయిస్తుంది. మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ వేరు వేరు.

ప్రశ్న 5.
ఏ ఆధారాల సహాయంతో నీవు మహాజనపదాల గురించి తెలుసుకున్నావు?
జవాబు:

  • మహాజనపదాల గ్రామాలు, పట్టణాల గురించి రెండు రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా గంగా లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించారు.
  • హస్తినాపుర (నేటి ఢిల్లీ), అత్రంజీ ఖేరా, కోశాంబి (అలహాబాద్ దగ్గర), పాటలీపుత్ర మొదలైనవి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు.
  • ఈ కాలానికి చెందిన పుస్తకాలు చాలా వరకూ మత సంబంధమైనవి. అవి మత సంబంధమైనవి అయినప్పటికీ ‘ కూడా అవి నాటి పట్టణాలు, గ్రామాలు, పాలకులు మరియు రాజుల గురించి తెలియపరిచాయి.
  • కొన్ని పుస్తకాలు సుదూర ప్రాంతాలయిన గ్రీకు వారిచే కూడా రాయబడ్డాయి.
  • ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరిడోటస్ చరిత్ర మొదలైనవి ఈ కాలంలో రాయబడిన కొన్ని ముఖ్య గ్రంథాలు.

ప్రశ్న 6.
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాల గురించి రాయండి.
జవాబు:
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాలు :

  • ఇనుప నాగలిని వినియోగించటం.
  • వరి నారు పోసే పద్ధతిని ప్రారంభించటం.
  • అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు మొ||నవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 7.
“మహాజనపదాలు పది తరాలలో అభివృద్ధి చెందాయి.” ఈ వ్యాఖ్యలతో నీవు ఏకీభవిస్తావా? నీ జవాబును సమర్థించుము.
జవాబు:
మహాజనపదాలు పదితరాలలో అభివృద్ధి చెందాయనే వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.

హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగ, యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నదీ లోయ అంటారు. ఈ మైదానంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత సారవంతమైనది. హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో వ్యవసాయం చేయుటకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ తెగలలో ముఖ్యమైనవి శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహి మొదలైన తెగలు. ఈ తెగలనే సంస్కృతంలో ‘జన’ అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు.

ఈ నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు. వారు ఇనుప ఉపకరణాల సహాయంతో అడవులను నరికి వేసి, భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని వరి మరియు ఇతర పంటలు పండించారు. అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలూ ఈ ప్రాంతాలలో అభివృద్ధి చెందాయి. బహుశా ఆ ప్రాంతాలలో వేర్వేరు తెగలకు చెందిన చాలామంది వ్యక్తులు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను “మహాజనపదాలు” లేదా ‘పెద్ద జనపదాలు’ పిలిచేవారు. మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి.

ప్రశ్న 8.
జనపదాల కాలం నాటి వృత్తి పనివారి పనితనాన్ని నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:
చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పనివారు ఉండేవారు. కమ్మర్లు, వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు (నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి)ను, వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిలవ ఉంచే పాత్రలను కుమ్మరి , బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామగ్రిని వడ్రంగులు, దుస్తులను నేతపనివారు తయారు చేసేవారు.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 1

మహాజనపదం కాలంలో వృత్తి కార్మికులు నాటి కుమ్మరులు మట్టి కుండలను తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వీటిని “పెయింటెడ్ గ్రేవేర్” అని పిలుస్తారు. ఆ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖా గణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి.

ప్రశ్న 9.
మహా జనపదాల కాలంలో పరిపాలకులచే వసూలు చేయబడిన పన్నులేవి?
జవాబు:

  • వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ‘భాగ’ అని పిలిచేవారు.
  • ప్రతీనెల ఒక రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకి చెల్లించేవారు.
  • వ్యాపారస్థులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు.
  • వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు.
  • ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి.
  • ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మహా జనపదాల కాలంలో పాలకుల ఎన్నిక, ప్రస్తుత రోజులలో ఎన్నికల విధానం కన్నా ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
మహా జనపదాల కాలంలో పాలకులు (రాజులు) ఒక కుటుంబ వంశపారంపర్యంగా చాలాకాలంపాటు పాలించేవారు. అంటె ఎక్కువ జనపదాలలో రాచరికం అమల్లో ఉంది. కొన్ని గణ రాజ్యాలలో మాత్రమే ఒకే పరిపాలకుడు కాక, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేలమంది కలసి పాలన చేసేవారు.

ప్రస్తుత రోజులలో పాలకుల ఎన్నిక విధానం ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరుగుతుంది. అంటే వయోజనులైన (18 సం||లు పైబడినవారు) వారు తమ ఓటుహక్కు ద్వారా పాలకులను ఎన్నుకుంటున్నారు.

ప్రశ్న 11.
ప్రస్తుత కాలంలో పంటలు పండించే విధానాలు మహాజనపదాల కాలంలో విధానాలతో ఏ విధంగా సరిపోతాయి?
జవాబు:

  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో ఇనప నాగలి వినియోగించడం జరిగింది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో వరి నారు పోసే పద్దతి. ఒకే విధంగా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో సాగునీటి సౌకర్యాల కల్పన ఒకేలా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో పాలకులు వ్యవసాయాభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 12.
మగధ బలమైన రాజ్యంగా ఆవిర్భవించడానికి తోడ్పడిన సహజ వనరుల పాత్రను ప్రశంసించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 2
మగధ రాజ్యం గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు, భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకొనేవారు. నదుల మీద సరకు రవాణా చేసేవారు. సైనికులను తరిలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించటానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారు. వీటన్నింటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజైన బింబిసారుడు, అతని కుమారుడు అజాత శత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ రాజు కోట నుండి విధంగా సహజ వనరులు మగధను బలమైన రాజ్యంగా ఆవిర్భవించటానికి బయలుదేరుట తోడ్పడినాయి.

ప్రశ్న 13.
భారతదేశ అవుట్ లైన్ పటములో పదహారు మహాజనపదాలను, వాటి రాజధానులను గుర్తించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 3

ప్రశ్న 14.
ఈ పాఠ్యాంశంలో నేర్చుకున్న కొత్త పదాలతో కింది పదబంధ ప్రహేళికను పూరించండి. మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 4
అడ్డం :
1. మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం.
2. వారణాసికి మరొక పేరు.
3. కౌశాంబి ఈ మహాజన పదానికి రాజధాని.
4. మహాభారతం ఈ మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది.
5. రైతులు పంట దిగుబడిలో 1/6 వంతుగా చెల్లించే పన్ను.
6. యజ్ఞాలు మరియు కుల వ్యవస్థని ఇవి ఖండిస్తున్నాయి.
7. ‘వజ్ర’లో ఈ రకమైన ప్రభుత్వం ఉన్నది.

నిలువు :
1. తూర్పు దిక్కున చిట్టచివరి మహాజనపదం
2. అవంతి రాజధాని నగరం.
3. నాగళ్ళు తయారు చేయడానికి రైతులు ఉపయోగించిన లోహం.
4. గోదావరీ నదీ తీరంలో కల మహాజనపదం.
5. గహపతులు నియమించుకున్న బానిసలు.
6. కుశివార ఈ రాజ్యానికి రాజధాని.
7. సూరసేనకి రాజధాని
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 5

6th Class Social Studies 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం InText Questions and Answers

6th Class Social Textbook Page No.75

ప్రశ్న 1.
1) భారతదేశ పటంలో గంగా, యుమునా నదులు ఏమైదానాల గుండా ప్రవహిస్తున్నాయో గుర్తించండి.
2) భారతదేశ పటంలో నవీన నగరాలైన ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, పాట్నాలను గుర్తించండి.
3) ఈ ప్రాంతం మీ గ్రామాలను పోలి ఉందా? కారణాలు తెల్పండి.
జవాబు:
1.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 6
2.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 7
3. ఈ ప్రాంతం మా గ్రామాలను పోలి లేదు. కారణం మా గ్రామం పీఠభూమి ప్రాంతంలో ఉంది. పై ప్రాంతం మైదాన ప్రాంతంలో ఉంది.

ప్రశ్న 2.
గంగా సింధు మైదానంలో మొదట్లో స్థిరపడ్డ తెగల పేర్లను మీ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
గంగా, సింధు మైదానంలో భరత, పురు, కురు, పాంచాల, యదు, తుర్వాస, శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహీ మొ॥న తెగలు మొదట్లో స్థిరపడ్డ తెగలు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 3.
‘జనపదం’ అంటే అర్థం ఏమిటి? మహాజనపదాలకు, వీటికి గల తేడా ఏమిటి?
జవాబు:
మొదట్లో వివిధ తెగలు గంగా – సింధూ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. ఈ తెగలనే సంస్కృతంలో “జన’ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలిచేవారు.

గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ‘మహా జనపదాలు’ లేదా ‘పెద్ద జనపదాలు’ అని పిలిచేవారు.

6th Class Social Textbook Page No.76

ప్రశ్న 4.
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలను ఒక పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలు :
మహాజనపదాలు – పట్టణాలు
1. కురు – ఇంద్రప్రస్తము
2. కోసల – శ్రీవస్తి
3. వజ్జి – వైశాలి
4. వత్స – కౌశోంబి
5. కాశి – వారణాశి
6. మగధ – రాజ గృహ
7. అంగ – చంప
8. మల్ల – కుశీనగరం
9. ఛేది – శోతిమతి
10. సూరసేన – మధుర
11. పాంచాల – అహిచ్ఛత్ర

6th Class Social Textbook Page No.77

ప్రశ్న 5.
క్రింది పటంలో నాటి ముఖ్యమైన జనపదాలు చూపబడ్డాయి. పటాన్ని చూసి కింది ఖాళీలను పూరించండి.
1. యమునానదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ……….. (కురు)
2. పాంచాల జనపదం ……………. నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. (గోమతి (ఉత్తర గంగా)
3. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం ………. (మధుర)
4. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం …….. (కాంభోజ)
5. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ……….. (అస్మక)
6. గాంధార జనపదం ………….. నదీ తీరాన నెలకొంది. (జీలం)

ప్రశ్న 6.
ఒక ప్రసిద్ధి చెందిన ఇతిహాసంలో ఈ జనపదాల గురించి ప్రస్తావన ఉంది. దాని గురించి తెలుసుకోండి.
జవాబు:
భారతదేశ ప్రసిద్ది ఇతిహాసమైన ‘మహాభారతంలో’ ఈ జనపదాల ప్రస్తావన ఉంది. ముఖ్యంగా ‘కురు’ (హస్తినాపురం) మహాజనపదం ప్రధాన కేంద్రంగా ఉంది.

6th Class Social Textbook Page No.78

ప్రశ్న 7.
నేడు వరిని ఏ విధంగా సేద్యం చేస్తున్నారు?
జవాబు:
నేడు వరిని క్రింది విధంగా సేద్యం చేస్తున్నారు.

  • మొదటగా భూమిని చదును చేసి, గట్లు కడతారు.
  • తర్వాత నీరు పెట్టి, దమ్ము చేస్తారు. (మెత్తగా చేస్తారు)
  • తర్వాత నాట్లు వేస్తారు (కొన్ని ప్రాంతాలలో వెద పెట్టడం జరుగుతుంది)
  • తర్వాత కలుపు తీయటం, పంటకు అవసరమైన ఎరువులు వేయటం జరుగుతుంది.
  • అవసరమనుకుంటే పురుగు మందులు చల్లటం జరుగుతుంది.
  • తర్వాత వరి కంకులు రావడం జరుగుతుంది. కంకులు ముదిరిన తర్వాత పొలంలోని నీరు తీసేస్తారు.
  • తర్వాత వరికోతలు చేపట్టి, కుప్ప పోస్తారు. తర్వాత నూర్పిడి చేస్తారు.
  • తూర్పార బట్టి వడ్లను వేరు చేస్తారు. (కొన్ని ప్రాంతాలలో వరికోత యంత్రం ద్వారానే ఇవన్నీ చేస్తున్నారు.)

6th Class Social Textbook Page No.79

ప్రశ్న 8.
నాటి గ్రామాలలో గృహపతులకు మరియు వృత్తి పనివారికి మధ్యగల సంబంధం గురించి వివరించండి.
జవాబు:
గృహపతికి అవసరమైన పనిముట్లను వృత్తిపనివారు తయారుచేసి ఇచ్చేవారు. ఈ ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వృత్తి పనివారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవటానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీసాయి.

6th Class Social Textbook Page No.80

ప్రశ్న 9.
నగరాలలోని ప్రజలకు ధాన్యం, పాలు, మాంసం మొదలైనవి అవసరం. నగరంలో వ్యవసాయం లేకుండా అంతమంది ప్రజలు వాటిని ఎలా పొందగలిగేవారు?
జవాబు:
నగరాలకు చుట్టుప్రక్కల గ్రామాలుంటాయి. ధాన్యం అక్కడి నుండి నగరాలలోని రైస్ మిల్లర్లు కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతారు. డైరీ ఫారాల ద్వారా పాలు సేకరించి, పాశ్చురైజేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధిచేసి, శీతలీకరించి ప్రజలకు సరఫరా జరుపుతారు. నగరాలలో కూడా పశువుల పెంపకం జరుగుతుంది. కాబట్టి మాంసం కూడా సులభంగానే లభ్యమవుతుంది.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మీరు ఎప్పుడైనా టీవిలో కాని, ఆ ప్రాంతాన్ని సందర్శించి కానీ ఒక కోటను చూసారా?
జవాబు:
చూసాను. టీవిలో రాజస్థాన్లోని (జైపూర్) కోటలను, హైదరాబాద్ లోని గోల్కొండ కోటను చూసాను. ప్రత్యక్షంగా కొండవీడు కోటను, వరంగల్ కోటను సందర్శించాను.

ప్రశ్న 11.
కోట చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు ఉంటాయి ? అవి వేటితో నిర్మింపబడి ఉంటాయి? వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ఎలా పొందేవారు?
జవాబు:

  • శత్రు దేశాల దాడుల నుండి రక్షణకై కోటచుట్టూ పెద్ద గోడలు ఉంటాయి. .
  • వీటిని పెద్ద పెద్ద కొండ రాళ్ళతో నిర్మింపబడి ఉంటాయి.
  • వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసేవారు.

ప్రశ్న 12.
మహాజన పదాలలో రాజులకు సైన్యం ఎందుకు అవసరం?
జవాబు:
మహాజన పదాల రాజులు వారి తెగను, రాజ్యాన్ని కాపాడాల్సి వచ్చేది. ఇతరుల దండయాత్రల నుండి వారిని రక్షించాల్సి వచ్చేది. అంతేగాక పన్నులు చెల్లించడానికి నిరాకరించేవారిని శిక్షించడానికి, ప్రజలు రాజు ఆజ్ఞలను పాటించేలా చూడటానికి కూడా సైనికులు అవసరం.

6th Class Social Textbook Page No.81

ప్రశ్న 13.
వేటాడేవారు, సేకరణ చేసేవారు రాజుకు ఏ రూపంలో పన్నులు చెల్లించేవారు?
జవాబు:
వేటాడేవారు, సేకరణ చేసేవారు అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు. అలాగే అటవీ ఉత్పత్తులైన కాయలు, పండ్లు, తేనె మొ|| న వాటిని కూడా బహుమతిగా ఇచ్చేవారు.

ప్రశ్న 14.
ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించినదానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వాళ్ళ జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
జవాబు:
ప్రతి ఒక్కరూ రాజ్యంలో తమ రక్షణ కొరకు ప్రభుత్వం తమకు కల్పించే సౌకర్యాలకు కొంత సొమ్మును చెల్లించాల్సి వస్తే అది సమంజసంగానే ఉంటుంది. కాని కష్టపడి సంపాదించిన దానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వారి జీవితాలపై దుష్ప్రభావాల్ని చూపిస్తుంది. దీనిని తప్పించుకోవడానికి ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 15.
వాళ్ళు పన్నులు చెల్లించటానికి ఎందుకు అంగీకరించి ఉంటారు? కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు ఏరకంగా ప్రయోజనం పొందారు?
జవాబు:
తమ జీవితాల రక్షణ కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం, తెగ వృద్ధి కోసం పన్నులు చెల్లించడానికి అంగీకరించి ఉంటారు. కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు తమ దృష్టిని పూర్తిగా తమ వ్యవసాయంపైన, వ్యాపారం పైనా పెట్టి ఉంటారు. తద్వారా వారు మంచి ఆదాయం పొంది ఉంటారు.

ప్రశ్న 16.
‘భాగ’ అంటే ఏమిటి? రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం కూడా ఇలా తీసుకుంటుందా?
జవాబు:
రాజులు వ్యవసాయం చేసే గృహపతుల నుండి పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనినే ‘భాగ’ అనేవారు. రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం ఇలా తీసుకోదు.

6th Class Social Textbook Page No.82

ప్రశ్న 17.
వృత్తి ఉత్పత్తులను, వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి మహాజవపదాల రాజులు ఎందుకు ఆసక్తి చూపారు?
జవాబు:
రాజ్యంలో పన్నుల రూపంలో ఆదాయం పెంచుకోవడానికి రాజులు మహాజనపదాలలోని వ్యాపారులను దూరదేశాలతో వ్యాపారం చేయవలసినదిగా ప్రోత్సహించారు. అలాగే చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులు పెంచాలని, స్వయం సమృద్ధి కొరకే కాక ఎక్కువ పన్నులు వారి నుండి వసూలు చేయుటకుగాను – (రాజులు) ప్రోత్సహించిరి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 18.
రాజులు విధించే పన్నుల వల్ల గ్రామపెద్దలు ఏ విధంగా లాభపడేవారు?
జవాబు:
వ్యాపారస్తుల నుండి తమ తరఫున పన్నులు వసూలు చేయాలని గ్రామపెద్దని రాజులు కోరేవారు. ఈ పన్నులు వసూలు చేసినందుకు గాను రాజు వీరికి కొంత శాతం ముట్టచెప్పేవారు. ఈ విధంగా రాజులు విధించే పన్నుల వల్ల గ్రామ పెద్దలు తమ అధికారం, సంపద పెంచుకుని లాభపడేవారు.

6th Class Social Textbook Page No.83

ప్రశ్న 19.
అక్కడ సహజ సంపదను ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాన్ని ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ గంగానదికి రెండువైపులా విస్తరించి ఉన్నది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగుచేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు, సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని వచ్చి యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుండి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారుచేసేవారు. వీటి కారణంగా మగధ రాజ్యంను బలమైన రాజ్యంగా మగధ రాజులు నిర్మించారు.

ప్రశ్న 20.
ప్రతి సహజ వనరులను గురించి, వాటిని ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాలు ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ రాజులు ఆ ప్రాంతంలోని సహజ వనరులను చక్కగా వినియోగించుకుని తమ సంపదను అధికారాన్ని పెంచుకున్నారు.

నదులు :
ఇచట ప్రవహించే నదులు ఈ ప్రాంతాన్ని సారవంతం చేసినవి. గృహపతులు తమ పంటలకు సమృద్ధిగా నీరు లభించుటవలన పంటలు బాగా పండించిరి. వస్తువులు మరియు సైన్యాన్ని రవాణా చేయడానికి ఇవి బాగా ఉపయోగపడినవి.

అడవులు :
మగధ చుట్టూ అడవులు గలవు. వీటిలోనుండి ఏనుగులను బంధించి తెచ్చి యుద్ధాలలో ఉపయోగపడే విధంగా శిక్షణ ఇచ్చేవారు. అడవులలో లభించే కలపనుపయోగించి కోటలను, రాజభవనాలను మరియు రథాలను నిర్మించేవారు.

ఇనుప ఖనిజం :
ఇనుప ఖనిజం నిల్వలు ఉండుట వలన వీటితో రాజులు యుద్ధాలకు అవసరమైన ఆయుధాలను మరియు వ్యవసాయ పనిముట్లు అయిన నాగటి కొర్రులు, కొడవళ్ళు మొదలగువాటిని తయారుచేశారు.

ఈ సహజ వనరులు మగధకు శక్తివంతమైన రాజ్యంగా ఎదగడానికి ఉపయోగపడినవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 21.
వజ్జి మహాజనపదంలోని గణతంత్ర ప్రభుత్వాన్ని (పాల్గొనే అవకాశం లేని వారిని) ప్రస్తుత గణతంత్ర రాజ్య అసెంబ్లీతో పోల్చండి.
జవాబు:

  • వట్టి మహాజన పదంలో ప్రస్తుత గణతంత్ర రాజ్యంలో వలే ఒకే పరిపాలకుడు ఒక పరిపాలకుల బృందం ఉండేది. అయితే మహిళలకు,
  • బానిసలకు, సేవకులకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు.
  • కాని ప్రస్తుత గణతంత్ర వ్యవస్థలో ఇటువంటి తారతమ్యాలు లేవు. అసలు బానిస వ్యవస్థీ లేదు.

ప్రాజెక్టు పని

పదహారు మహాజనపదాలకు సంబంధించిన సమాచారం సేకరించండి. భారతదేశ రాజకీయ పటం సహాయంతో అవి ప్రస్తుతం ఏయే రాష్ట్రాల పరిధిలో ఉన్నవో గుర్తించండి. ఆ వివరాలతో ఈ కింది పట్టికను నింపండి.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 8
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 9

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social Studies 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింద పేర్కొన్న వాక్యాలు ఏ దేశానికి సంబంధించినవో గుర్తించండి. (బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్) (AS1)
జవాబు:

  1. విప్లవం ద్వారా పార్లమెంటరీ వ్యవస్థ నెలకొల్పబడింది. – బ్రిటన్
  2. విప్లవం తరువాత కూడా రాజుకి పాలనలో కొంత పాత్ర ఉన్న దేశం – ఫ్రాన్స్
  3. ప్రజాస్వామ్యాన్ని స్థాపించటానికి మరొక దేశంతో యుద్ధం చేయవలసి వచ్చిన దేశం – అమెరికా
  4. హక్కుల చట్టాన్ని ఆమోదించారు. – అమెరికా
  5. రాచరికాన్ని కూలదోయటానికి రైతాంగం నాయకత్వం వహించింది. – ఫ్రాన్స్
  6. మానవ పౌరహక్కుల ప్రకటనను ఆమోదించారు. – ఫ్రాన్స్

ప్రశ్న 2.
కొత్త రూపాలలో ప్రభుత్వాలు ఏర్పడటం వెనుక సామాజిక మేధావుల ప్రధాన ఆలోచనలు ఏమిటి? అవి ప్రజాదరణను ఎలా పొందాయి? (AS1)
జవాబు:
అధిక పన్నులు, నిరంకుశ పాలనలతో ప్రజలు విసిగిపోయారు. ఆహార పదార్థాల కొరత, నిరంతరం కరవుకాటకాలు, సమాజంలో కొందరికే అధికారం, వారికే పాలనా బాధ్యతలు, అత్యున్నత అధికారం రాచవర్గీయులకు చెందడం, వారు ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకపోవడం, ఓటు హక్కు కల్పించకుండా చూడడం, చర్చి, మతాధికారులు, కులీనులు, ఆధ్వర్యంలో భూములు కేటాయించబడి ఉండడం, సమాజంలో 3 వ వర్గంగా లేదా మూడవ ఎస్టేట్ లో సభ్యులుగా ఉన్న న్యాయవాదులు, ఉపాధ్యాయులు, న్యాయస్థాన అధికారులు, కళాకారులు, రచయితలు ఆలోచించి, సామాజిక హోదా గలవారే దేశాన్ని మార్చగలరని, దేశాన్ని నడిపించగలరని తలంచారు. 90 శాతం ప్రజలు రైతాంగం మరియు సామాజిక మేథావి వర్గానికి చెందినవారు, వెనుకబడినవారు మరియు మహిళలున్నారు. వీరు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చగలరని, ప్రజల అవసరాలు, సంక్షేమం చూడగలరని ఆలోచించారు.

ప్రజలు కూడా రాజ్యా ధికారాలతో స్వేచ్ఛా, సమానత్వాలు, తగిన అవకాశాలు లేక పోవడం వల్ల సామాజిక మేధావుల ఆలోచనలతో వస్తున్న ప్రజా ప్రభుత్వాలు, పన్నులు లేని ప్రభుత్వాలు, సంక్షేమం చూసే నూతన అధికారం చూసి ఆనందించారు. ఆ విధంగా ప్రజాదరణ పొందింది.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
ఫ్రాన్స్ లో విప్లవ తిరుగుబాటులకు దారి తీసిన పరిస్థితులను వివరించండి. (AS1)
జవాబు:
1774లో ఫ్రాన్సు XVI లూయీ రాజుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఖజానా ఖాళీగా ఉంది. నిరంతర యుద్ధాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఆర్థిక వనరులు తగ్గాయి. విద్య, సైన్యం, న్యాయవ్యవస్థ ప్రభుత్వ కార్యాలయాల ఖర్చులు పెరిగాయి. దీనిని ఆసరాగా చేసుకొని అధిక పన్నులు విధించారు. ఫ్రాన్స్ లో మూడు ఎస్టేట్లు ఉండగా, మొదటి ఎస్టేట్ సభ్యులకు పన్ను విధించకుండా 90% ప్రాతినిధ్యం గల మూడవ ఎస్టేట్ పై పన్నులు విధించారు. రైతాంగం జీవనం దుర్భరంగా ఉండేది. వాళ్ళు ప్రభువుల పొలాల్లో, ఇళ్ళలో పనిచేయవలసి వచ్చేది. ఆహార కొరత వల్ల చాలామంది చనిపోయారు. దీనికి తోడు రూసో, జాక్వెస్, మాంటెస్క్యూ రచనలు ద్వారా సామాజిక చైతన్యం కల్గించి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పత్రికలు, పుస్తకాలు ప్రజలను మేల్కొలిపాయి. దీనికితోడు ఎస్టేట్స్ జనరల్ సమావేశంలో 3 వ ఎస్టేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించకపోవడం తదితర కారణాలతో ఫ్రాన్స్ లో విప్లవ తిరుగుబాటుకు కారణమైంది.

ప్రశ్న 4.
విప్లవం వల్ల ఫ్రెంచి సమాజంలో ఏ వర్గాలు ప్రయోజనం పొందాయి? ఏ బృందాలు. అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది? విప్లవానంతర పరిణామాల వల్ల ఏ సామాజిక వర్గాలు నిరాశకు గురై ఉంటాయి? (AS1)
జవాబు:
ఫ్రెంచి విప్లవం వల్ల సమాజంలో చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు, రైతాంగం, చేతివృత్తుల కళాకారులు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు వీరు కాకుండా 18 వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించారు. విదేశీ సముద్ర వాణిజ్యం, సముద్ర వ్యాపారం, పట్టు, ఉన్ని వ్యాపారస్తులు మొదలగువారు, మహిళలు ప్రయోజనం పొందారు. మొదటి, రెండవ ఎస్టేట్‌ సభ్యులు మతాధిపతులు, కులీన వర్గంవారు అధికారాన్ని వదులుకున్నారు. విప్లవానంతర పరిణామం వల్ల మతగురువులు, చర్చి నిర్వాహకులు, రాజవంశీయులు, వంశపారంపర్య రాజులు, మతాధిపతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సంపన్న వర్గాలకు చెందినవారు, విలాసవంతమైన జీవితాలు కొనసాగించినవారు.

ప్రశ్న 5.
ప్రాథమిక హక్కుల అధ్యాయం పూర్తి చేసిన తరువాత, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఏ ప్రజాస్వామిక హక్కుల మూలాలు ఫ్రెంచి విప్లవంలో ఉన్నాయో జాబితా తయారుచేయండి.
జవాబు:
ప్రపంచంలోని అనేక రాజకీయ ఉద్యమాలకు, ఆదర్శాలకు, ప్రాథమిక హక్కులకు ఫ్రెంచి విప్లవ కాలంలో గల హక్కులు అనుసరణీయమైనాయి. వాటిలో ప్రధానంగా

  1. సమానత్వం హక్కు
  2. స్వేచ్ఛా, స్వాతంత్ర్యం హక్కు
  3. సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలు
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని నెరవేర్చేదని, దానిముందు పౌరులందరు సమానమనే విధానం. అదే మన దేశంలో గల సమ న్యాయపాలన.
  5. వాక్ స్వాతంత్ర్యం, జీవించే హక్కు.
  6. మానవులు స్వేచ్ఛాజీవులు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. మొదలగు ప్రజాస్వామిక హక్కుల మూలాలు ఫ్రెంచి విప్లవంలో ఉన్నాయి.

ప్రశ్న 6.
సార్వజనీన హక్కుల ప్రకటన వైరుధ్యాలతో కూడుకుని ఉందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? వివరించండి. (AS4)
జవాబు:
సార్వజనీన హక్కుల ప్రకటన వైరుధ్యాలతో కూడుకుని ఉంది. పరిపాలనా వ్యవస్థ ఖర్చులకి, ప్రజా సైన్యం నిర్వహించడానికి, పన్నులు విధించడం తప్పనిసరి చేయడం. ఆస్తుల నిష్పత్తిలో పౌరులందరకు వర్తింపజేయడం వైరుధ్యాలకు తావిస్తుంది. ఆస్తి పవిత్రమైన, ఉల్లంఘించగూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి దానిని తీసుకోకూడదని, అటువంటి సందర్భాలలో న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలనే దానికి వ్యతిరేకిస్తాను.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 7.
‘ప్రాతినిధ్యం లేకుండా పన్నులు లేవు’ అన్న నినాదాన్ని అమెరికా వలస రాష్ట్రాలు లేవనెత్తటానికి కారణాలు ఏమిటి? (AS1)
(లేదా)
“ప్రాతినిధ్యం లేనిదే పన్నులు లేవు” అనే నినాదాన్ని మీరు ఎలా అర్థం చేసుకొన్నారు?
జవాబు:
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలోని ప్రముఖ నినాదమేమనగా “ప్రాతినిధ్యం’ లేకుండా పన్ను చెల్లింపులేదు”.

ఇంగ్లాండ్ దేశం ఉత్తర అమెరికా తూర్పు తీరంలో 13 వలస రాష్ట్రాలను ఏర్పరిచింది. ఇంగ్లాండ్ నుంచి వ్యవసాయం, చిన్న కర్మాగారాలు, వ్యాపారం కోసం ఇంగ్లాండు నుంచి అధికులు వచ్చి వలస
రాష్ట్రాలలో లాభాలు ఆర్జించి స్థిరపడ్డారు. వలస రాష్ట్రాలకు సైతం చట్టాలు చేసే అధికారం, ప్రజలను నియంత్రించే అధికారం ఇంగ్లాండ్ లోని పార్లమెంట్ తీసుకుంది. కాని అక్కడి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసే వాళ్ళు కాదు. వలస రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఇంగ్లీషు వ్యాపారస్థులు, కర్మాగారాలకు లాభం కలిగించే చట్టాలను పార్లమెంట్ తరుచు చేస్తుండేది. దాంతో విసిగిపోయిన అమెరికా వలస ప్రాంతాలు “ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు” అన్న నినాదాన్ని లేవదీశారు.

ప్రశ్న 8.
మధ్య తరగతి అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు? అది యూరప్ లో ఎలా ఏర్పడింది? (AS1)
(లేదా)
“18వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నిటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించడం మొదలుపెట్టారు” – యూరప్లో మధ్యతరగతి ఆవిర్భావం గూర్చి వివరించండి.
జవాబు:
యూరప్లో 13 వ శతాబ్దం ప్రారంభంలో మధ్య తరగతి అంటే ప్రజలు సొంతనిర్ణయాలు తీసుకోక, స్వయంగా ఆలోచించక, మతగురువులు, చర్చి ఆధిపత్యంలో జీవనం సాగించేవారు. అత్యధిక రైతాంగం కట్టుబానిసలుగా జీవనం సాగించేవారు. యజమానుల ఆధీనంలో బందీగా వాళ్ళ పొలాల్లో, కర్మాగారాల్లో పనిచేయవలసి వచ్చేది. కాని 18వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించడం మొదలు పెట్టారు. రాను రాను విదేశీ సముద్ర వాణిజ్యం, ఉన్ని, పట్టువస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వాళ్ళు సంపన్నులయ్యారు. వ్యాపారస్తులు, వస్తు ఉత్పత్తిదారులే కాకుండా మూడవ ఎస్టేట్లో న్యాయవాదులు, పాలన యంత్రాంగ అధికారులు, వృత్తినిపుణులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ విద్యావంతులు.

ప్రశ్న 9.
యూరప్ పటంలో ఇంగ్లాండు, ఫ్రాన్స్, ప్రష్యా, స్పెయిన్, ఆస్ట్రియాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1

ప్రశ్న 10.
ఫ్రెంచి విప్లవం నందు మహిళలు నిర్వహించిన పాత్రను ఎలా అర్థం చేసుకోవచ్చు?
జవాబు:
ఫ్రెంచి విప్లవం నందు మహిళలు ప్రధాన పాత్రను పోషించారు. ఫ్రెంచి సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని ఘటనలలో మహిళలు మొదటి నుంచి క్రియాశీలక పాత్ర పోషించారు. తాము భాగస్వాములు కావటం ద్వారా తమ జీవితాలను మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా వత్తిడి తీసుకురావచ్చని వాళ్ళు ఆశించారు. పురుషులకు ఉన్న రాజకీయ హక్కులు మహిళలకు కూడా ఉండాలన్నది వాళ్ళ ప్రధాన కోరికలలో ఒకటి. తమను ప్రేక్షక పౌరులుగా చేయటంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని మహిళల పోరాటాలు ఫ్రెంచి విప్లవానికి నాంది అయింది.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 11.
పేజి నెం. 168లోని “భీతావహ పాలన” అనే శీర్షిక కింద ఉన్న పేరాను చదివి, దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ఫ్రెంచి పరిపాలనా కాలంలో విప్లవం అనంతరం ఫ్రాన్స్ లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టం భీతావహ పాలన. ఇది 1793-1794 మధ్యలో జరిగింది. ఈ కాలంలో రాబిస్పియర్ తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని ఈయన అనుసరించాడు. రిపబ్లిక్ కి శత్రువులుగా గుర్తించబడిన మతగురువులు, కులీనులు, రాజకీయ పార్టీ సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా వివిచారణలో నేరం రుజువైనచో “గిల్లెటిన్” ద్వారా చంపేసేవాళ్లు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి, ప్రభు నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. ఖరీదైన తెల్ల పిండి (మైదా) వాడటాన్ని నిషేధించారు. చర్చిలను – “సివేసి వాటి భవనాలను సైన్యానికి, ప్రభుత్వం కార్యాలయాలకు ఇచ్చారు. రాబిస్పియర్‌ను 1794 జులైలో దోషిగా తేల్చి, మరునాడే గిల్లెటిన్ ద్వారా చంపేశారు.

9th Class Social Studies 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.161

ప్రశ్న 1.
మన. నేపథ్యంలో రాజుల పార్టీ, పార్లమెంటరీ పార్టీల వ్యక్తుల మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
సంభాషణ

రాజుల పార్టీ : ఈ దేశాన్ని , ఈ సామ్రాజ్యాన్ని కాపాడేది, రక్షించేది మేమే. మేము లేకపోతే ఈ ప్రపంచ మనుగడే లేదు తెలుసా?

పార్లమెంటరీ పార్టీ : ప్రజల కోరికలను నెరవేర్చేది, ప్రజాభీష్టం మేరకు పాలన చేసేది మేమే. మేము ప్రజలను, కన్నబిడ్డలవలే పాలిస్తాము.

రాజుల పార్టీ : మా పార్టీ దేవుని కృషితో, సృష్టిలో భాగం. మేము దైవాంశ సంభూతులం. మేము దేవునికి మారుగా పరిపాలన చేస్తున్నాం.

పార్లమెంటరీ పార్టీ : ప్రజలకు మాట్లాడే హక్కులు ఇచ్చాము. . స్వేచ్ఛగా బ్రతికే హక్కులు అందించాము. నచ్చిన మతాన్ని స్వీకరించామని చెప్పాము. అందరికీ అన్ని సౌకర్యాలు అందించాము.

రాజుల పార్టీ : ఈ విశాల సామ్రాజ్యంలో హాయిగా బ్రతుకుతున్నాం. ఏ బాధలు వచ్చినా రమ్మన్నాం. మీ కష్టసుఖాలలో తోడుగా ఉంటామన్నాం.

పార్లమెంటరీ పార్టీ : ప్రజాస్వామ్యంలో మేమే మీకు అధిక అధికారాలు మేమిచ్చాము. కులమతాలు లేవన్నాము. చట్టం ముందు అందరూ సమానులే నన్నాం. మీ క్షేమమే మా భాగ్యం. మీ” సేవే ఆ దేవుని సేవ.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 2.
పౌరయుద్ధం వల్ల ఇంగ్లాండు ప్రజలపై, రాజుపై ఎటువంటి ప్రభావం పడింది?
జవాబు:
పౌరయుద్ధం అంటే ఒక దేశంలో జరిగే అంతర్యుద్ధం. పౌరయుద్ధం వల్ల పరిపాలన కుంటుపడింది. అధిక పన్నుల భారం మోయవలసి వచ్చింది. ప్రజల క్షేమ సమాచారం, సంక్షేమం మరచిపోవడం వల్ల తరుచుగా అంతర్యుద్ధం వల్ల ప్రజలు నరకయాతన అనుభవించారు. ఆకలితో, రోగాలు, జబ్బులతో ఆహార సమస్యలతో అనేకులు మరణించారు. . పౌర యుద్ధం వల్ల రాజులు తమ ఉనికినే కోల్పోయే దుస్థితి దాపురించింది. పదవులు కోల్పోయి, అధికారం దూరం అయి, బలవంతపు చావులు దాపురించాయి. విలాసవంతమైన జీవనం కాకుండా ప్రజల ఆగ్రహానికి బలై కోరి చావులు తెచ్చుకున్నారు.

9th Class Social Textbook Page No.163

ప్రశ్న 3.
కింద ఉన్న పటంలోని ఖాళీ డబ్బాలను వీటినుంచి అనువైన పదంతో నింపండి :
ఆహారం కోసం అల్లర్లు, మరణాల సంఖ్య పెరగటం, పెరుగుతున్న ఆహార ధరలు, చిక్కిన శరీరాలు, సామాజిక అశాంతి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2

9th Class Social Textbook Page No.168

ప్రశ్న 4.
(165 పేజీలోని చార్టుని చూడండి) 1791 రాజ్యాంగంలో ఫ్రెంచ్ సమాజంలో ఏ వర్గ ప్రజలు లాభపడి ఉంటారు? ఏ వర్గాలు అసంతృప్తి చెందడానికి అవకాశముంది?
జవాబు:
ఫ్రెంచి సమాజంలో లాభపడిన వర్గం ఓటు హక్కు కలిగిన సుమారు 50,000 మంది వీరి ద్వారా జాతీయ శాసనసభకు 745 మంది ఎన్నికై ఫ్రెంచ్ సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. రాజు, మంత్రులపై వీరికి నియంత్రణ ఉంటుంది. ప్రధానంగా మధ్య తరగతి వర్గం లాభపడింది. ఈ అదే విధంగా ఓటు హక్కు లేనివారు, అధికంగా పన్నులు చెల్లించలేనివారు, 25 సం||లు నిండని పౌరులు బాధపడ్డారు. దీని ద్వారా తక్కువ జనాభాగల ప్రాంతంలోని వారు ఎక్కువ లాభాన్ని పొందారు. అదే విధంగా ఎక్కువ జనాభా గలదే అయినా ఓటు లేకపోవడం వలన వారు చాలా నష్టపోయారు.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 5.
ఫ్రాన్స్ లోని ఘటనల ప్రభావం రాచరిక వ్యవస్థలైన ప్రష్యా, ఆస్ట్రియా – హంగర్తీ లేదా స్పెయిన్ వంటి పక్క దేశాలపై ఎలా ఉండి ఉంటుంది? ఫ్రాన్స్ లో జరుగుతున్న దానికి సంబంధించి వస్తున్న వార్తలకు ఆయాదేశాలలోని రాజులు, వ్యాపారస్తులు, రైతాంగం, కులీన వర్గాలు, మతనాయకుల స్పందన ఎలా ఉండి ఉంటుంది?
జవాబు:
ఫ్రాన్స్ లోని ఘటనలు, విప్లవ ప్రభావం, దాని నేపథ్యం రాచరిక వ్యవస్థలైన ప్రష్యా, ఆస్ట్రియా – హంగేరి, లేదా స్పెయిన్ వంటి ప్రక్కదేశాలు ఉలిక్కిపడేలా చేసింది. కులీన పాలనలతో, నిరంకుశ అధికారాలతో, మతాధికారుల నియంత్రణ గల రాచరిక రాజ్యాలు ఆందోళనలకు గురయ్యాయి. ప్రజాభీష్టం మేరకు, ప్రజల సంక్షేమ అవసరాల మేరకు, పరిపాలన జరగకపోతే ప్రజల ఆగ్రహానికి గురైతే రాజ్యాలు, పదవులు పోవడమే కాకుండా, ప్రజల చేతిలో మరణాలు సంభవించడం భయాందోళనలకు గురయ్యారు. రాజులు, కులీన వర్గాల మతనాయకుడు భయపడి తమ విధానంలో మార్పు అవసరం అని భావించగా, రైతాంగం, వ్యాపారస్థులు మాత్రం రాజులు, పరిపాలకులలో మార్పు తేవడానికి ఉద్యమాలు, విప్లవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావించారు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
అమెరికా, ఫ్రెంచి విప్లవాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తుల గురించి మరిన్ని వివరాలు సేకరించండి. వాళ్ళలో మీకు ఎవరు ఎక్కువగా నచ్చారు, ఎందుకు? ఆ వ్యక్తిపై ఒక పేరా రాయండి.
జవాబు:
అమెరికా, ఫ్రెంచి విప్లవాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులలో ప్రధానమైన వాళ్ళలో 13 వలస రాష్ట్రాలలో బ్రిటన్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా 1776 జూలై 4 న ఫిలడెల్ఫియాలో జరిగిన మూడవ కాంగ్రెస్ సమావేశంలో థామస్ జెఫర్సన్ రూపొందించిన స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించారు. “మానవులందరూ సమానులుగా సృష్టింపబడ్డారని” సృష్టికర్త ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆనందాన్ని అన్వేషించే హక్కులు వంటి కొన్ని హక్కులను ఇచ్చాడని పేర్కొంది. అమెరికా ప్రజలలో చైతన్యం నింపిన వారిలో థామస్ జెఫర్‌సన్ ఒకరు.

అదేవిధంగా ఫ్రెంచి విప్లవానికి నాంది పలికి అవినీతి, విలాసకర ప్రభువులు, చర్చి, మతాధికారులు, కులీనులపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, 90 శాతం గల రైతులు, చేతి వృత్తి కళాకారులు, కళాకారులు, మహిళలు, తత్వవేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు.

వీళ్ళలో నాకు బాగా నచ్చినవారు రూసో. సమజంలో ఏ వ్యక్తి పుట్టుకతో సామాజిక హోదా, హక్కులు కలిగిలేరని, స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు అనేక సంకెళ్ళతో బ్రతుకుతున్నాడన్నారు. అందరికీ స్వాతంత్ర్యం, సమాన చట్టాలు, సమాన అవకాశాలు ఆధారంగా ఏర్పడిన సమాజం కోసం కలలుకన్నాడు. రూసో ప్రజలు, వాళ్ళ ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఆధారపడిన ప్రభుత్వాన్ని ప్రతిపాదించాడు.

రూసో అభిప్రాయాలు, ఆలోచనలు పుస్తకాలు, వార్తా పత్రికల ద్వారా ఫ్రెంచి విప్లవంలో చైతన్య స్ఫూర్తిని రగిలించింది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 10th Lesson ధరలు – జీవనవ్యయం

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ధరలను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఏమిటి? (AS1)
జవాబు:

  1. ధరలను నియంత్రించకపోతే స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతి పనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేటు ఉద్యోగులు నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు.
  2. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ద్రవ్యోల్బణ కాలంలో కూడా ఈ వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికే వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వారి జీవన ప్రమాణాన్ని మరింత తగ్గించింది. ఇది వారిని ఇంకా పేదరికంలోనికి నెడుతుంది. అందువలన ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న 2.
వస్తువులను ఉత్పత్తి చేసేవారు, అమ్మేవారు ధరలను ఎలా నిర్ణయిస్తారు? (AS1)
జవాబు:
వస్తువులను ఉత్పత్తి చేసేవారు తమ వస్తువుల ఉత్పత్తికయ్యే వ్యయాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. మరియు వారి లాభాలను కొంత మేర కలుపుకుంటారు. ఆ వస్తువులను అమ్మేవారు వారి యొక్క లాభాలను కూడా కలుపుకుని వస్తువుల యొక్క ధరలను నిర్ణయిస్తారు.

పై విధంగా వస్తువులను ఉత్పత్తిదారులు, అమ్మకందారుల యొక్క లాభాలు మరియు ఉత్పత్తికయ్యే ఖర్చులను పరిగణన లోనికి తీసుకుని ధరలను నిర్ణయించడం జరుగుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 3.
జీవన వ్యయం, జీవన ప్రమాణానికి మధ్యగల తేడా ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన ప్రమాణం అనగా మానవుల కొనుగోలు శక్తి.
  2. జీవన వ్యయం అనగా మానవులు చేసే ఖర్చులు. 3. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతిపనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేట్ ఉద్యోగులు, నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ఈ ద్రవ్యోల్బణ కాలంలో కూడా వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికీ వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వలన వారి జీవన వ్యయం పెరిగి వారిని పేదరికంలోనికి నెట్టింది.

ప్రశ్న 4.
జీవన వ్యయంలో పెరుగుదల ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది? ఎందుకు? (AS4)
జవాబు:
జీవన వ్యయంలో పెరుగుదల ఈ క్రింది వారిపై ప్రభావం చూపుతుంది :

  1. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు
  2. రోజువారి వేతనదారులు
  3. చేతి పనివారు
  4. చిన్న అమ్మకందారులు
  5. చిన్న పరిశ్రమలలోని కార్మికులు
  6. తక్కువ ఆదాయం కలిగిన ప్రయివేట్ ఉద్యోగులు.

వీరి ఆదాయంలో మార్పు లేకపోవడం వలన జీవన వ్యయం పెరగడం వలన అప్పుల పాలవుతారు.

ప్రశ్న 5.
ద్రవ్యోల్బణ కాలంలో ఏ సమూహాలు ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయి? (AS4)
జవాబు:

  1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో, కొన్ని సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కరవు భత్యం (డి.ఎ)ను అదనంగా పొందుతారు.
  2. ధరలు ఒక శాతం వరకు పెరిగినప్పుడు వారి వేతనం కూడా పెరుగుతుంది.
  3. ఎందుకంటే ప్రభుత్వం వారికి డి.ఎ.ను చెల్లిస్తుంది.
  4. తద్వారా ద్రవ్యోల్బణంతో పాటు వారి ఆదాయం పెరుగుతుంది.
  5. వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు వారు అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా అధిక జీవన వ్యయంను రాబట్టుకుంటారు.
    ఉదా : పంచదార ధర పెరిగితే స్వీట్సు అమ్మేవారు ధరలను పెంచుతారు. టీ అమ్మేవారు కప్పు టీ – ధరను పెంచుతారు.
  6. డైక్లీనర్లు, కర్షకులు, లాయర్లు, డాక్టర్లు మొదలగు వివిధ సేవలను అందించే ప్రజలు ధరలు పెరిగినప్పుడు వారి ఫీజును కూడా పెంచుతారు.
  7. అధిక ధనవంతులు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపైన పెరిగిన ధరలు ప్రభావం చూపలేవు.

ప్రశ్న 6.
టోకు ధరల సూచిక (WPI), వినియోగదారుల ధరల సూచిక (CPI) కంటే ఏవిధంగా భిన్నమైనది? (AS1)
జవాబు:

  1. టోకు ధరల సూచికలో అన్ని వస్తువులు (ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులు) వస్తాయి.
  2. వినియోగదారుల ధరల సూచికలో వినియోగదారుల వస్తువుల ధరలు, చిల్లర ధరలు వస్తాయి.
  3. కావున ప్రధాన తేడా టోకు ధరల సూచికలోనే ఇమిడియున్నది. వినియోగదారుల ధరల సూచికలో ఆ తేడా లేదు.

ప్రశ్న 7.
ఆహార ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచికల మధ్యగల భేదమేమి? (AS1)
జవాబు:
ఆహార ధరల సూచికను.ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను అంచనా వేయుటకు ఉపయోగిస్తారు. దీనినే ఆహార ద్రవ్యోల్బణం అంటారు. ఆహార ధరల సూచికలో బియ్యం, గోధుమ, కూరగాయలు, పంచదార, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడే వంటనూనెల టోకు ధరలు ఉంటాయి.

కొన్నిసార్లు లాభార్జన ప్రధాన ఆశయంగా గల వ్యాపారస్తులు చాలా వస్తువులు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు అక్రమంగా పెంచుతారు.

వినియోగదారులైన శ్రామికుల వేతనంలో పెరుగుదల లేకుంటే వారు మార్కెట్లో వస్తువులను కొనలేరు. నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం, పాలు మొదలైన వాటి విషయంలో కొరత సంభవిస్తే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 8.
వినియోగదారుల ధరల సూచిక యొక్క ఉపయోగాలు ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన వ్యయంలో పెరుగుదలను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది.
  2. వినియోగదారులు ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగితే వాటిని నియంత్రించడానికి తగిన చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుంది.
  3. ప్రభుత్వం ఎగుమతి దిగుమతుల విధానం ద్వారా ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువుల ఎగుమతిని పూర్తిగా నిషేధిస్తుంది లేదా కొంత పరిమితిని విధిస్తుంది.
  4. ఏవైనా వస్తువులు కొరతగా ఉంటే ప్రభుత్వం ఇతర దేశాల నుంచి తెప్పించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.

ప్రశ్న 9.
వినియోగదారుల ధరల సూచికను లెక్కించుటకు ఐదు అంశాలను రాయండి. (AS1)
జవాబు:

  1. తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువు యొక్క ధరలను వ్రాయుట.
  2. ప్రతి నెల అంతే మొత్తంలో కొన్నారని ఊహించుకొంటే, కాని ఈ నెల ధరలు పెరగడం వలన అంతే మొత్తంలో వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగాయి.
  3. అంటే రోజువారీ వినియోగంలో రిటైల్ స్థాయిలోను లేదా చిల్లర వ్యాపారుల స్థాయిలోను ధరల తీరుతెన్నులను తెలిపే వినియోగదారుల సూచి.
  4. ఆర్థిక – గణాంకాల డైరెక్టరేట్ వివిధ మార్కెట్లలో ధరలను సేకరిస్తుంది.
  5. ఒక కుటుంబ బడ్జెట్ లోని ప్రాముఖ్యత గల వస్తువులపై చేసే ఖర్చును లెక్కించే విధంగానే వినియోగదారుల ధరల సూచికను కూడా లెక్కిస్తారు.
  6. గత నెలలో నాలుగు వస్తువుల సరాసరి ధరల స్థాయి 100. అది ఇప్పుడు 123. 3కి పెరిగింది. అంటే దీని అర్థం గత నెలతో పోలిస్తే ఇంట్లో వినియోగించుకొనే ఈ నాలుగు వస్తువుల ధరల స్థాయి ఈ నెలలో 23.3% పెరిగింది.

ప్రశ్న 10.
ధరల పాలనా యంత్రాంగం (APM), కనీస మద్దతు ధర (MSP) కంటే ఎలా భిన్నమైనది? (AS1)
జవాబు:
ధరల పాలనా యంత్రాంగం :
వస్తువులకు ధరలు పెరగకుండా నియంత్రిస్తుంది. వినియోగదారులకు వినియోగ వస్తువుల యొక్క ధరలను అందుబాటులో ఉంచుతుంది. అనగా వారి కొనుగోలు శక్తికి అనుకూలంగా వ్యవహరిస్తుంది.

కనీస మద్దతు ధర :
రైతులు పంటలు పండించటానికి అయిన ఖర్చులను వారి యొక్క శ్రమను పరిగణనలోకి తీసుకుని రైతులు నష్టపోకుండా వారు పండించిన ధాన్యానికి, ఇతర ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస ధరను ప్రకటించి కొనుగోలు చేస్తుంది.

ఆ విధంగా రెండు విభిన్న ధోరణులను కలిగి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 11.
‘ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ పాత్ర’ అనే శీర్షిక కింద గల 6వ పేరాను చదివి ఈ ప్రశ్నకు జవాబు రాయండి. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం (APM) ఎలా ప్రభావితం చేస్తుంది? చర్చించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభావితం చేస్తున్నది.
  2. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే వస్తువుల ధరలు మార్కెట్ లోని ధరల కన్నా తక్కువగా ఉంటాయి.
  3. వీటి ధరలలో తేడా లేదా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది.
  4. చౌక ధరల దుకాణాల నుండి పేద ప్రజలు వస్తువులను కొనడానికి వీలు కల్పించడమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్లో విచక్షణారహితంగా పెరగకుండా నియంత్రిస్తుంది.
  5. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలను నిరోధించి, వాటి ధరలను సహేతుకమైన స్థాయిలలో ఉంచడం, వాటి లభ్యతను సులభతరం చేయడం కోసం ప్రభుత్వమే ధరలను నిర్ణయించి, అవే ధరలకు మార్కెట్లో వస్తువులను విక్రయించాలని వ్యాపారస్తులను అదేశిస్తుంది.
  6. ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఎవరైతే పాటించరో వారిపై వివిధ చట్టాల ద్వారా జరిమానా విధిస్తుంది.
  7. కిరోసిన్, డీజిల్, LPG, CNG, PNG మొదలగు వాటికి ప్రభుత్వం కొంతమేర లేదా మొత్తంగా సబ్సిడీ ఇచ్చి ధరల పాలనా యంత్రాంగం ద్వారా విక్రయిస్తుంది.

ప్రశ్న 12.
మీ కుటుంబం వినియోగించే ఐదు రకాల వస్తువులను లేదా సేవలను తీసుకొని మీ కుటుంబానికి సంబంధించిన వినియోగదారుల ధరల సూచికను తయారుచేయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 1
వినియోగదారుల ధరల సూచికలను రాయండి. ………………. 100%
గత నెలతో పోలిస్తే మీ కుటుంబం మొత్తం ఖర్చులో ఎంత మార్పు వచ్చింది?
గత నెలలో 1630 రూపాయల వ్యయం జరగగా ఈ నెల 2020 వ్యయం జరిగింది.
అనగా 2020 – 1630 = 390 రూపాయలు తేడా వచ్చింది.
అనగా అవే వస్తువులకు అదే పరిమాణానికి అదనంగా 390 రూపాయలు చెల్లించవలసి వచ్చింది.

ప్రశ్న 13.
ఈ కింది వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. (AS1)
జవాబు:
అ. ద్రవ్యోల్బణం ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది. (తప్పు)
ఆ. ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిలోని మార్పు ఆ ద్రవ్యం విలువను తెలుపుతుంది. (ఒప్పు)
ఇ. జీవన వ్యయంలో వచ్చిన మార్పు పెన్షనర్ల జీవన ప్రమాణంపై ఎటువంటి ప్రభావం చూపదు. (తప్పు)
ఈ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఎ. ను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి వారు మినహాయింపు పొందుతారు. (ఒప్పు)
ఉ. వినియోగ వస్తువుల ధరలలో వచ్చిన మార్పులను మాత్రమే టోకు ధరల సూచిక లెక్కిస్తుంది. (ఒప్పు)

ప్రశ్న 14.
పారిశ్రామిక వస్తువుల టోకు ధరల సూచికలు ఈ కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. వీటి ద్వారా రేఖాపటం గీసి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. (AS3)
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 2
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 3
అ. గత కొన్ని సంవత్సరాలుగా ఏ వస్తువుల ధరలు నిలకడగా పెరుగుతున్నాయి?
జవాబు:
ఎరువులు, సిమెంట్, ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.

ఆ. నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు :

  1. నూలు వస్త్రం, ఎరువుల వాడకంలో ఒక్కసారిగా వేగవంతంగా మార్పురాదు.
  2. నూలు వస్త్రం, ఎరువుల ఉత్పత్తి కూడా ఒక్కసారిగా పడిపోదు.
  3. అందువలన నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరుగుతాయి.

ఇ. పై వస్తువుల విషయంలో ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుందా? ఎలా?
జవాబు:

  1. వస్తువుల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
  2. వస్తువుల కొరత ఏర్పడినపుడు విదేశాల నుండి దిగుమతి చేసుకుని వాటిని మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.
  3. ఎప్పుడైనా వ్యాపారులు అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

ప్రశ్న 15.
ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై సలహాలను సూచిస్తూ మీ తహశీల్దారుకు ఒక లేఖ రాయండి. (AS6)
జవాబు:

తహశీల్దారుకు ఉత్తరం

To:
తహశీల్దార్ వార్కి
సాలూరు.
విజయనగరం.

From:
టి. అప్పారావు
సాలూరు.
అయ్యా

విషయం : ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై తమ సహకారానికై సూచనలు.

పేద ప్రజల ఆహార భద్రతకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన పథకం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS – Public Distribution System). ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం , పంచదార, వంట నూనెలు సకాలంలో మాకు అందడం లేదు. ప్రతి నెల 1వ తేదీ నాటికి సరకులు డీలర్ల ద్వారా అందించేందుకు ముందు నెలాఖరు. నాటికి డి.డి.లు పూర్తి చేసి మొదటి వారానికి పంపిణీ జరిగేటట్లు చేయవలెను. చాలా మంది డీలర్లు అక్రమ నిల్వలను చీకటి మార్కెట్లో విక్రయిస్తున్నారు, నిరోధించగలరు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేయు సరకులు నాణ్యతగా ఉండడం లేదు. కొన్ని సందర్భాలలో అవి అనారోగ్యం తెచ్చి పెడుతున్నాయి.

పై సూచనలు, సలహాలు ప్రజలందరివిగా భావించి, వాటిని సరిదిద్ది ప్రజా పంపిణీ వ్యవస్థను దిగ్విజయం చేయ ప్రార్థన.

ఇట్లు
టి. అప్పారావు.

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం InText Questions and Answers

9th Class Social Textbook Page No.121

ప్రశ్న 1.
రేపు ఉపాధ్యాయ దినోత్సవం అనుకోండి. మీ తరగతిలోని విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుటకు, నీకు రూ. 200 ఇచ్చి స్వీట్లు, బిస్కెట్లు తెమ్మని మార్కెట్ కు పంపించారు అని అనుకుందాం. మార్కెట్లో ధరలను చూస్తే ఒక స్వీట్ ప్యాకెట్ ధర రూ. 60, బిస్కట్ ప్యాకెట్ ధర రూ. 20 ఉంది. నీవు రెండు స్వీట్ ప్యాకెట్లు కొన్నచో, మిగతా డబ్బులతో ఎన్ని బిస్కట్ ప్యాకెట్లు కొనగలవు? వాటికి ఎంత చెల్లించావు?
జవాబు:
మొత్తం తీసుకెళ్ళినది – రూ. 200
ఒక స్వీట్ ప్యాకెట్ ధర – రూ. 60
రెండు స్వీట్ ప్యాకెట్ల ధర – 2 × 60 = రూ. 120
బిస్కెట్ ప్యాకెట్ ధర – రూ. 20
రెండు స్వీట్ ప్యాకెట్లు కొనగా మిగిలినది – 200 – 120 = 80 రూపాయలు
80 రూపాయలకు ప్యాకెట్ 20 రూ. చొప్పున కొనగా నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి. అనగా
4 × 20 = 80 రూపాయలు
కావున 200 రూపాయలకు కొని తెచ్చినది.
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 4

ప్రశ్న 2.
నీవు పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత, మీ తరగతి విద్యార్థులు “ఎందుకు ఇన్ని తక్కువ ప్యాకెట్లు కొని తెచ్చావు ? ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావల్సింది.” అని అన్నారు.
జవాబు:
అప్పుడు నేను ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావడానికి నేను తీసుకెళ్ళిన 200 రూపాయలకు 2 స్వీట్ ప్యాకెట్లు మరియు 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి.
రేట్లు పెరిగాయి అని నేను పై వివరాలు తెలిపాను.

ప్రశ్న 3.
అందుకుగాను, నీవు స్వీట్లు బిస్కెట్ ప్యాకెట్ల ధరల గురించి చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. మీ తరగతిలో ఒకరు ఈ విధంగా అన్నారు. “గత సంవత్సరం మనం స్వీటు ప్యాకెట్‌కు రూ. 30, బిస్కెట్ ప్యాకెట్‌కు రూ. 10 చెల్లించాం కదా.”
జవాబు:
గత సంవత్సరం ధరలతో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు రెట్టింపు అయ్యాయి. అందువలన 2 స్వీట్ ప్యాకెట్లు, 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. కారణం రేట్లు రెట్టింపు కావడమే.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 4.
గత సంవత్సర కాలంలో ఏమి జరిగింది? రెండు వస్తువుల ధరలు పెరిగాయి. కావున రూ. 200 తో అవే వస్తువులను తక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది.
జవాబు:
గత సంవత్సరంలో వస్తువుల రేట్లు తక్కువగా ఉన్నాయి.
ఈ సంవత్సరం వస్తువుల రేట్లు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి.
అందువలన తక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
ఒకవేళ మీ ఉపాధ్యాయులు, ఈ సంవత్సరం 5 స్వీట్స్, 5 బిస్కెట్ ప్యాకెట్లు కొనమంటే, వాటి కోసం మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది?
జవాబు:

  1. 5 ప్యాకెట్ల స్వీట్స్ కోసం = రూ. 5 × 60 = 300 రూపాయలు
  2. 5 ప్యాకెట్ల బిస్కెట్స్ కోసం = రూ. 5 × 20 = 100 రూపాయలు
  3. నీవు చెల్లించాల్సిన మొత్తం = రూ. 400 రూపాయలు
  4. గత సంవత్సరంతో పోలిస్తే ఎంత ఎక్కువ మీరు చెల్లించాల్సి ఉంటుంది?

గత సంవత్సరం చెల్లించినది :
5 స్వీట్ ప్యాకెట్ల రేటు = 5 × 30 = 150 రూపాయలు
5 బిస్కెట్ ప్యాకెట్ల రేటు = 5 × 10 = 50 రూపాయలు
మొత్తం = 200 రూపాయలు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 200 రూపాయలు
అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

డబ్బుతో మనం వాస్తవంగా కొనగలిగిన వస్తుసేవల సంఖ్యను ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో వాస్తవ ఆదాయం, ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది. పై ఉదాహరణను బట్టి గత సంవత్సరం ఇవే వస్తువులు ఐదు చొప్పున కేవలం రూ. 200 మాత్రమే చెల్లించారు. కాని ఇప్పుడు మీరు అదే వస్తువులను కొనడానికి . ‘ ఎక్కువ చెల్లించాలి, కాబట్టి మీరు ఈ రెండు రకాల వస్తువులను తక్కువగా కొనుగోలు చెయ్యాల్సి వస్తుంది.

  • గత సంవత్సరం రూ. 200 = 5 స్వీట్ ప్యాకెట్లు + 5 బిస్కెట్ ప్యాకెట్లు
  • ఈ సంవత్సరం రూ. 200 = 2 స్వీట్ ప్యాకెట్లు + 4 బిస్కెట్ ప్యాకెట్లు
  • మరో రకంగా చెప్పాలంటే రూ. 200 లతో చేసే కొనుగోలు శక్తి లేదా డబ్బు విలువ పడిపోయింది. కాబట్టి మీరు అదే డబ్బుతో తక్కువ వస్తువులనే కొనగలిగారు. ఎందుకంటే వాటి ధరలు పెరిగాయి.

9th Class Social Textbook Page No.123

* ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ కుటుంబం ఉపయోగించే కొన్ని వస్తువుల లేదా సేవల పేర్లను రాయండి.
ప్రస్తుతం వాటి ధరలను, గత సంవత్సరం అవే వస్తువుల ధరలను పరిశీలించండి. వాటి మధ్య గల తేడా ఏమిటి? . దీనికిగాను మీ తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి.

వాటి మధ్యగల తేడా :
వస్తువుల రేటు గత సంవత్సరపు రేట్లతో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి.

కారణం :
ద్రవ్యం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం రేటు పెరగడం, జనాభా పెరగడం, వస్తూత్పత్తి వనరులు జనాభా పెరిగినంత వేగంగా పెరగక పోవడం.

9th Class Social Textbook Page No.126

ప్రశ్న 1.
2005-06లో వరి ధర రూ. 20 కిలో కొంటే 2011లో ఎంత చెల్లించాలి?
2005-06లో కిలో వరి. బియ్యం – 20 రూపాయలు.
2011లో కిలో వరి బియ్యం – 40 రూపాయలు.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 2.
ఏ సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి?
జవాబు:
2006-07 సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి.

ప్రశ్న 3.
ప్రత్తి ధరలో ఎంత శాతం పెరుగుదల ఉంది?
జవాబు:
100 శాతం పెరుగుదల ఉంది.

ప్రశ్న 4.
ఏ వస్తువు ధర హెచ్చు, తగ్గులు లేకుండా నిలకడగా ఉంది?
జవాబు:
వంటనూనెలు

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

SCERT AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 4th Lesson Questions and Answers కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కొన్ని దారాలను మాత్రమే మనము కృత్రిమ దారాలు అని ఎందుకంటాం? వివరించండి. (AS1)
జవాబు:

  1. నైలాన్, రేయాన్, అక్టోలిక్ మరియు పాలిస్టర్ వంటి కొన్ని దారాలను కృత్రిమ దారాలు అంటారు.
  2. పెట్రో రసాయనాలను ఎన్నో రసాయనిక ప్రక్రియలకు గురిచేయడం ద్వారా ఏర్పడే దారాలను కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. కృత్రిమ దారాలు అన్నీ పాలిమర్లు.
  3. నైలాన్ అనేది బొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడిన కృత్రిమ దారం.
  4. రేయాన్ సెల్యులోజ్ తయారుచేయబడ్డ ఒక కృత్రిమ పట్టుదారం.
  5. అక్టోలిక్ అనేది నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపురాయి నుండి తయారయ్యే కృత్రిమ ఉన్ని.

ప్రశ్న 2.
వివిధ పదార్థాలను నిలువ చేయడానికి ప్లాస్టిక్ పాత్రలను వాడడానికి గల కారణాలు చెప్పండి. (AS1)
(లేదా)
ప్లాస్టిక్ లను వాడటం వల్ల అనేక హానికర ప్రభావాలు ఉన్నప్పటికీ మనం ప్లాస్టిక్ లను వినియోగిస్తున్నాము. ఆ ప్లాస్టిక్స్ వలన లాభాలేమిటి ?
జవాబు:

  1. ప్లాస్టిక్ నీరు మరియు ఇతర రసాయనాలతో చర్య జరుపదు.
  2. పదార్థాలను క్షయం చేయదు.
  3. ప్లాస్టిక్ చాలా తేలికైనది, దృఢమైనది, మన్నికైనది.
  4. ప్లాస్టిక్ పరిమాణంలోను, విభిన్న రూపాలలోకి మలచగలిగేదిగా ఉంటుంది.
  5. ప్లాస్టిక్ వస్తువులు లోహాల కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
  6. ప్లాస్టికు ఉష్ణబంధక మరియు విద్యుత్ బంధక పదార్థాలు.
  7. ప్లాస్టిక్ లను వివిధ రంగులలో తయారుచేసుకోవచ్చును.
    పై కారణాల వలన ప్లాస్టిక్ పాత్రలను వస్తువులను భద్రపరచుకొనేందుకు వాడుతారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 3.
ఈ క్రింది వానిలో ఏ ఏ పదార్థాలను రీసైక్లింగ్ చేయగలమో, వేటిని చేయలేమో వీడదీయండి. (AS1)
ప్లాస్టిక్ బొమ్మలు, విద్యుత్ స్విచ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, బాల్‌ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, ప్లాస్టిక్ పాత్రలు, కుక్కర్ పిడులు, ప్లాస్టిక్ సీసాలు, పాలిథీన్ సంచులు, పాత్రలు, పళ్ళుతోముకునే బ్రష్ లు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బకెట్లు మొదలగునవి.
జవాబు:

రీసైక్లింగ్ చేయగల పదార్థాలు రీసైక్లింగ్ చేయలేని పదార్థాలు
ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ బకెట్లు విద్యుత్ స్విచ్ లు, బాల్ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, కుక్కర్ పిడులు, పళ్ళుతోముకునే  బ్రష్ లు, ప్లాస్టిక్ ప్లేట్లు, పాలిథీన్ సంచులు.

ప్రశ్న 4.
ఎలక్ట్రిక్ స్విచ్ లు థర్మోప్లాస్టిక్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది? (AS1)
జవాబు:
విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గుల వలన ఎలక్ట్రిక్ స్వి లో ఉష్ణం ఏర్పడుతుంది. థర్మోప్లాస్టిక్ తో తయారుచేసిన ఎలక్ట్రిక్ స్వి లు అయితే ఈ ఉష్ణానికి కరిగిపోతాయి.

ప్రశ్న 5.
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కన్నా “ధర్మోప్లాస్టిక్ కు ప్రకృతి నేస్తాలు”. నీవేమి చెబుతావు? ఎందుకు? (AS1)
జవాబు:
థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ల కన్నా “థర్మోప్లాస్టికు ప్రకృతి నేస్తాలు” ఈ వాక్యాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే

  1. విరిగిపోయిన, వాడలేని, పాతబడిన థర్మోప్లాస్టిక్ ను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, రీసైకిల్ చేసి తిరిగి కొత్త వస్తువులను తయారుచేయవచ్చును.
  2. థర్మోప్లాస్టిక్ వస్తువులను ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ (Reuse) వాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం.
  3. పట్టణాలలోని ఘన వ్యర్థాలలో ఎక్కువ భాగం థర్మోప్లాస్టిక్ వస్తువులే ఉంటాయి. వాటినుండి సేకరించిన వ్యర్థాలను వివిధ పద్ధతుల ద్వారా విద్యుత్, ఉష్ణం, కంపోస్ట్, ఇంధనాల వంటి వివిధ రూపాలలోనికి మార్చి, ఈ వ్యర్థాలను తిరిగి వనరులుగా ఉపయోగిస్తాం.

ప్రశ్న 6.
కింది వాటిని వివరించండి. (AS1)
ఎ) మిశ్రణం
బి) జీవ విచ్ఛిన్నం చెందడం
సి) రీసైక్లింగ్
డి) వియోగం చెందడం
జవాబు:
ఎ) మిశ్రణం :

  1. ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు.
  2. టెర్లిన్ ను, నూలుతో మిశ్రణం చేస్తే టెరికాట్ ఏర్పడుతుంది. ఇది సౌకర్యవంతంగా, నలిగిపోనిదిగా ఉంటుంది.
  3. టెర్లిన్, ఊన్నితో మిశ్రణం చెందితే టెరిడోల్ ఏర్పడుతుంది.
  4. టెర్లిన్, సిల్క్ తో మిశ్రణం చెందితే టెరిసిల్క్ ఏర్పడుతుంది.

బి) జీవ విచ్చిన్నం చెందడం :

  1. సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందడం అంటారు.
  2. పండ్లు, కూరగాయలు, చనిపోయిన జీవులు జీవ విచ్ఛిన్నం చెందుతాయి.

సి) రీసైక్లింగ్ :

  1. విరిగిపోయి వాడలేని, పాతబడిన ప్లాస్టిక్ లను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా కొత్త వస్తువులను తయారుచేయుటను రీసైక్లింగ్ అంటారు.
  2. PET (కోడ్-1), PS (కోడ్-6) మరియు HDPE (కోడ్-B) లను రీసైకిల్ చేస్తారు.

డి) వియోగం చెందడం :

  1. కొన్ని పదార్థాలు నీరు, సూర్య కాంతి, ఆక్సిజన్ సమక్షంలో ఉంచినపుడు సూక్ష్మభాగాలుగా విడగొట్టబడతాయి. ఈ సూక్ష్మభాగాలు బ్యాక్టీరియా చేత మరల విభజింపబడే ప్రక్రియనే వియోగం చెందడం అంటారు.
  2. వియోగం చెందడానికి కావలసిన సమయాన్ని బట్టి ఆ పదార్థం జీవ విచ్ఛినం చెందిందా, చెందలేదా నిర్ణయించవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

7. జతపరచండి. (AS1)

1) పాలిస్టర్ ఎ) వంటసామాగ్రి
2) PET బి) కృత్రిమ పట్టు
3) రేయాన్ సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
4) నైలాన్ డి) ఎలక్ట్రిక్ స్వి చు
5) మెలమిన్ ఇ) చిహ్నం
6) పాలిథీన్ ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
7) బేకలైట్ జి) అన్ని దారాలకన్నా దృఢమైనది

జవాబు:

1) పాలిస్టర్ ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
2) PET ఇ) చిహ్నం
3) రేయాన్ బి) కృత్రిమ పట్టు
4) నైలాన్ జి) అన్ని దారాలకన్నా దృఢమైనది
5) మెలమిన్ ఎ) వంటసామాగ్రి
6) పాలిథీన్ సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
7) బేకలైట్ డి) ఎలక్ట్రిక్ స్వి చు

8. ఖాళీలను పూరించండి. (AS1)

i) కృత్రిమ దారాలను …………………….. అని కూడా పిలుస్తాం.
జవాబు:
మానవ నిర్మిత దారాలు

ii) కృత్రిమ దారాలను ………………… పదార్థాల నుండి సంశ్లేషిస్తారు.
జవాబు:
పెట్రోలియం ముడి

iii) కృత్రిమ దారం లాగే ప్లాస్టిక్ కూడా ………
జవాబు:
పాలిమర్

iv) బట్టలపై లేబిళ్లు ……….
ఎ) చట్ట ప్రకారం అవసరం
బి) దారము రకాన్ని గుర్తించడానికి
సి) ఎ, బి లు రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎ, బి లు రెండూ

v) రేయావ్ దీనితో తయారవుతుంది.
ఎ) నేలబొగ్గు
బి) ఆక్సిజన్
సి) నార
డి) సెల్యులోజ్
జవాబు:
డి) సెల్యులోజ్

vi) పట్టుదారము యొక్క నునుపైన తలము కాంతిని శోషిస్తుంది.
ఎ) అవును
బి) కాదు
సి) చెప్పలేము
జవాబు:
ఎ) అవును

ప్రశ్న 9.
రీసైక్లింగ్ ప్రక్రియను మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఇది ఎలా ఉపయోగకరమైనదో ఉదాహరణతో తెల్పండి. (AS1)
జవాబు:
రీసైక్లింగ్ ప్రక్రియను ప్లాస్టిక్ లో మరియు లోహాలలో ఉపయోగిస్తారు.

ఉదాహరణలు :

  1. (PET చిహ్నం-1 గలవి) వాడిన లేదా పాడయిన శీతలపానీయాలు, నీటి మరియు పండ్ల రసాల సీసాలు మరియు ట్రేలను రీసైక్లింగ్ చేసి వాహనాల పరికరాలను, ఫ్యూజ్ బాక్స్ లను, బంపరను, తలుపుల ఫ్రేములను, కుర్చీలను మరియు టేబులను తయారు చేస్తారు.
  2. HDPE చిహ్నం -2 గలవి) వాడిన లేదా పాడయిన బొమ్మలు, విద్యుత్ బంధక పరికరాలు, పాత్రలు, కుర్చీలు, సీసాలు మొదలగునవి రీసైక్లింగ్ చేసి పెన్నులు, పాటైల్స్, డ్రైనేజి పైపులు మొదలగునవి తయారు చేస్తారు.
  3. (PP చిహ్నం-6 గలవి) వాడినవి లేదా పాడయిపోయిన దువ్వెనలు, ఇంటికప్పులు, TV క్యారి కంటైనర్లు, CD కేసులు, డిస్పోజబుల్ ప్లేట్స్, కప్పులు, కోడిగ్రుడ్డు కేసులు మొదలగునవి రీసైక్లింగ్ చేసి విద్యుత్ బంధకాలు, ఎలక్ట్రికల్ స్విలు, గ్రుడ్ల పెట్టెలు, ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్లు, ఫోమ్ ప్యాకింగ్ న్లు, క్యారి అవుట్ కంటైనర్లు మొదలగునవి తయారు చేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 10.
రకరకాల కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు వివరించేటట్లు ఒక పట్టిక తయారు చేయండి. (AS4)
జవాబు:

కృత్రిమ దారం కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు
1. నైలాన్ బ్రష్ యొక్క కుంచె, తాళ్ళు, చేపలవేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్ళు మరియు కాళ్ళకు వేసుకునే చిన్న మేజోళ్ళు (Socks), బెల్టులు, దిండ్లు (Sleeping bags), డోర్ కర్టన్స్, పారాచూట్లు, ఈతదుస్తులు, లో దుస్తులు (Sheer hosiery), తెరచాపలు, గొడుగులకు వాడే గుడ్డ, బట్టలు, కారు టైర్లు మొదలగునవి.
2. రేయాన్ దుస్తులు, దుప్పట్లు, తివాచీలు, లంగోటాలు (Diapers), బ్యాండేజీలు మొదలగునవి.
3. అక్రలిక్ స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లు, రగ్గులు, కాళ్ళకు వేసుకొనే మేజోళ్ళు (Socks), క్రీడా దుస్తులు, ప్రయాణ సామగ్రి మరియు వాహనాల కవర్లు మొదలగునవి.
4. పాలిస్టర్ దుస్తులు, చీరలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, జాడీలు, సీసాలు, ఫిల్మ్ లు, తీగలు, ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు మొదలగునవి.

ప్రశ్న 11.
థర్మోప్లాస్టిక్ లకు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లకు మోనోమర్ అమరిక విషయంలో ఉండే భేదాలను పట సహాయంతో వివరించండి. (AS5)
జవాబు:

థర్మో ప్లాస్టిక్లు థర్మోసెట్టింగ్ ప్లాస్టికు
1. వేడి చేసినప్పుడు మృదువుగాను, చల్లబరచినప్పుడు కఠినంగాను మారే ధర్మం గల ప్లాస్టికన్ను థర్మోప్లాస్టిక్ అంటారు. 1. ఒకసారి ఒక రూపంలోనికి మలచి, చల్లబరచిన తర్వాత దాని రూపాన్ని మరలా వేడిచేసినా సరే మార్చలేని ప్లాస్టిక్ ను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు.
2. థర్మోప్లాస్టిక్ లోని మోనోమర్లు రేఖీయ అమరికను కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 1
మోనోమర్ల రేఖీయ అమరిక
2. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లోని మోనోమర్లు అడ్డంగా అనుసంధా నించబడిన అమరిక కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 2
మోనోమర్లు అడ్డంగా అనుసంధానించబడిన అమరిక
3. వీటిని వేడి చేసినపుడు ద్రవస్థితిలోనికి, తగినంత చల్లబరిస్తే గాజు స్థితిలోకి ఘనీభవిస్తుంది. 3. వీటిని వేడి చేసినపుడు నల్ల బొగ్గుగా మారుతుంది లేదా మండుతుంది.
4. వీటిని రీసైక్లింగ్ చేయవచ్చును. 4. వీటిని రీసైక్లింగ్ చేయలేము.

ప్రశ్న 12.
“వస్త్ర పరిశ్రమలో కృత్రిమ దారాల పరిచయం వస్త్రధారణ విషయంలో ప్రపంచమంతటా సంస్కృతి, సాంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది”. దీనిని మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS6)
జవాబు:
వస్త్ర పరిశ్రమలో సహజ దారాలు సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండేవి. సహజ దారాల స్థానంలో వచ్చిన కృత్రిమ దారాలు సహజ దారాలకంటే మెరుగైన లక్షణాలు కలిగి ఉన్నాయి. పాలిస్టర్ అనే కృత్రిమ దారాన్ని కనుగొన్న తరువాత, పాలిస్టర్ దారాలు వస్త్ర పరిశ్రమలో మరియు దుస్తుల సంస్కృతిలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వస్త్రము సులభంగా ముడుచుకుపోదు. ఇది ఎక్కువ మన్నికగాను, సులువుగా ఉతుక్కోవడానికి వీలుగాను మరియు తక్కువ ధరలో ఉంటుంది. అందుకే దుస్తులు తయారుచేయడానికి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. పాలిస్టర్ మిగిలిన దారాల వలె నేయడానికి కూడా వాడవచ్చును. పాలిస్టర్ దారాన్ని సహజదారాలతో కలిపి మిశ్రణం చెందించడం వల్ల సహజ దారాల మరియు కృత్రిమ దారాల లక్షణాలు గల వస్త్రం తయారగును.

వివిధ వృత్తుల వారికి కావలసిన లక్షణాలు గల వస్త్రాలను కృత్రిమ మరియు మిశ్రణం చెందించగా ఏర్పడే వస్త్రాల నుండి పొందవచ్చును. ఈ వస్త్రాలు ప్రపంచమంతటా సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయని చెప్పవచ్చును.

ప్రశ్న 13.
కృత్రిమ దారాలు మన రోజువారీ జీవితాన్ని ఏ విధంగా మార్చివేసినవి? (AS7)
జవాబు:

  1. కృత్రిమ దారాలతో తయారైన గృహోపకరణాల జాబితా చాలా పెద్దది. ఇవన్నీ మన రోజువారీ కృత్యాలతో ముడిపడి ఉంటాయి.
  2. కృత్రిమ దారాలు పట్టు వస్త్రాల కంటే ఎక్కువ మెరుపుగల దుస్తులు తయారు చేయడానికి సహాయపడతాయి.
  3. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ దుస్తులు త్వరగా చిరిగిపోవు.
  4. తక్కువ నీటిని ఉపయోగించి తేలికగా ఉతకవచ్చు.
  5. తివాచీలు తయారుచేయడానికి ప్రస్తుతం ఉన్నికి బదులు నైలాన్ వాడుతున్నారు.
  6. ఈత కొట్టేటప్పుడు ధరించే దుస్తులు, లోదుస్తులు, గొడుగులు, తెరచాపలు, చేపలు పట్టే వలలు, కార్ల టైర్లు వంటి ఉపయోగకరమైన వస్తువులెన్నో తయారుచేస్తున్నారు.
  7. కనుక మన జీవిత విధానం ఈ కృత్రిమ దారాల వినియోగం వలన పూర్తిగా మారిపోయింది.

ప్రశ్న 14.
సుజాత తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులు కొనాలని అనుకొంది. నీవు ఏ రకమైన బట్టలను కొనమని సలహా ఇస్తావు? కారణాలు చెప్పండి. (AS7, AS1))
జవాబు:

  1. సుజాత, తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులను కొనాలని అనుకుంది.
  2. నేనైతే నిభాకు ఈ క్రింది దుస్తులను కొనమని సలహా ఇస్తాను.
  3. సహజమైన ఉన్నితో తయారైన స్వెట్టర్లూ, శాలువాలూ, దుప్పట్లూ మొదలైనవి. కాని ఇవి చాలా ఖరీదైనవి.
  4. శీతాకాలంలో వేసుకొనే దుస్తులలో చాలా వాటిని ప్రస్తుతం అక్రలిక్ అనే కృత్రిమ దారంతో తయారుచేస్తున్నారు.
  5. ఈ అక్రలిక్ చూడటానికి సహజ ఉన్ని మాదిరిగానే ఉంటుంది.
  6. దీనిని కృత్రిమ ఉన్ని అనవచ్చు లేదా నకిలీ ఉన్ని అని కూడా అనవచ్చు.
  7. అక్టోలిక ను తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో మెలి పెట్టి పురి పెడతారు.
  8. దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి.
  9. అజోలిక్ తో తయారైన బట్టలు సహజ ఉన్ని బట్టల కన్నా చౌకగా లభిస్తాయి.
  10. కనుక నిభా తన తల్లిదండ్రులకు అక్రలిక్ తో చేసిన దుస్తులను కొనడం మంచిది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 15.
వాడిన ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే (Dispose) వచ్చే అనర్థాలేమిటి? (AS7)
జవాబు:
ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే వచ్చే అనర్థాలు :

  1. ప్లాస్టిక్ కు జీవ విచ్ఛిన్నం చెందనివి కావున ప్లాస్టిక్ వలన భూమి కలుషితం అవుతుంది.
  2. వాడి విసిరేసిన పాలిథీన్ సంచులు డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడి, డ్రైనేజి నీరు రోడ్లపై ప్రవహించుట మరియు కాల్వలో డ్రైనేజి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి వివిధ రోగాలకు కారణమౌతాయి.
  3. ఆవులు, మేకలు మొదలగు జంతువులు పాలిథీన్ సంచుల్లోని ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ, శ్వాసక్రియలు చెడిపోవడం ద్వారా జంతువులు చనిపోతున్నాయి.
  4. ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువులు, సరస్సులు, నదులు మరియు సముద్రాలలో చేరడం వలన జలచరాలు చనిపోవడం జరుగుతుంది.
  5. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడం వలన వర్షం నీరు భూమిలోకి చేరక భూ జలవనరులు క్రమంగా తగ్గిపోతాయి.
  6. ప్లాస్టిక్ వ్యర్థాలను మండిస్తే, వాతావరణంలో విషవాయువులు విడుదలవడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

ప్రశ్న 16.
“ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం జీవ వైవిధ్యానికి ప్రమాదకర హెచ్చరిక” దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తీసుకొంటున్న చర్యలేమిటి? (AS7)
జవాబు:

  1. ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం వలన ప్రకృతిలో కాలుష్యం ఎక్కువైపోతుంది.
  2. ఈ వస్తువులు త్వరగా జీవ విచ్ఛిన్నం చెందవు.
  3. అందుచేత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి “4R” సూత్రాన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాల
    మేరకు విధిగా పాటిస్తున్నాయి.
  4. ఈ “4R” లు ఏమంటే
    i) తగ్గించడం (Reduce) : మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.
    ii) మరల ఉపయోగించడం (Reuse) : ప్రతి సారి కొత్త క్యారీ బ్యాగులాంటి వాటిని కొనకుండా వీలైనన్ని ఎక్కువసార్లు మరల మరల తిరిగి వాడాలి.
    iii) తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయడం (Recycle) : పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను వదలివేయకుండ. పాత సామానులు కొనేవాడికి ఇవ్వాలి.
    iv) తిరిగి పొందడం (Recover) : సేకరించిన ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను విద్యుత్, ఉష్ణం వంటి రూపాలలోకి మార్చే పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించాలి.
  5. ప్రభుత్వ సంస్థలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, “మేజిమెంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్” కొరకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

పరికరాల జాబితా

పట్టుచీర, నూలు చీర, స్వెటర్, కార్పెట్, బ్రష్, నైలాన్ తాడు, పూసల దండ, పేపర్ క్లిట్ల దండ, వివిధ దారాలు, దారాల ‘మిశ్రణానికి సంబంధించిన లేబుల్స్, రీసైక్లింగ్ చిహ్నాలు గల వస్తువులు, ప్లాస్టిక్ వస్తువుల నమూనాలు, థర్మో ప్లాస్టిక్ వస్తువులు (పివిసి పైపు ముక్క పాలిథీన్ కవర్, బొమ్మలు, దువ్వెన) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వస్తువులు (బేకలైట్ స్విచ్, వంటపాత్ర పిడి, మెలమిన్ (కీబోర్డు, ఫైబర్ ప్లేటు) టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ కప్పు, కూరగాయలు, పండ్ల తొక్కలు, తినగా మిగిలిన పదార్థాలు, కాగితం, నూలు బట్ట, ప్లాస్టిక్ సంచి, ఇనుప స్టాండ్, బరువులు వేయడానికి అనువైన పళ్లెములు, బరువులు, లాండ్రీ లేబుల్ కోడ్స్ చార్టు, పట్టుకారు, సారాయి దీపం, రీసైక్లింగ్ చిహ్నాలు చార్టు.

ప్రయత్నించండి

ప్రశ్న 17.
జుట్టు, ఉన్ని, పట్టు, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క మొదలగునవి తీసుకొని జాగ్రత్తగా జ్వాల పరీక్ష (Flame test) ను నిర్వహించండి. వాసన, కరిగే విధానాన్ని బట్టి వాటిని సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించండి. (AS1)
జవాబు:
జ్వా ల పరీక్ష:
ఉద్దేశ్యము :
జ్వాల పరీక్ష ద్వారా నమూనాలను సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయిదీపం, నమూనాలు (జుట్టు, ఉన్ని, పట్టు, కాగితం, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క)

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో నమూనాలను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు వాసన, కరిగే మార్పులను గమనించండి.
  4. మిగిలిన నమూనాలతో ఇదే విధంగా మరలా చేయండి. ఫలితాలను పట్టికలో నమోదు చేయండి.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 3

ప్రశ్న 18.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ చిహ్నాలు, వాటి పూర్తి పేరు, మరియు దాని సంక్షిప్త నామం, గృహ అవసరాలలో వాటి వినియోగం, రీసైక్లింగ్ అవుతుందా లేదా ఒకవేళ రీసైక్లింగ్ అయితే వాటి నుండి ఏమి తయారు అవుతాయో వీటన్నింటినీ వివరించే ఒక చార్టను తయారుచేయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 4
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 5

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 46

ప్రశ్న 1.
సహజ దారాలకు ప్రత్యామ్నాయాలను గూర్చి మానవులు అన్వేషించడానికి కారణమేమిటి?
జవాబు:

  1. సహజ దారాల ఉత్పత్తి ప్రస్తుతం సరిపోవకపోవడం.
  2. వీటికి మన్నిక తక్కువ.
  3. ఇవి అధిక ఉష్ణం మరియు పీడనాలకు తట్టుకోలేవు.
  4. ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి.
  5. వీటితో తయారుచేయబడిన వస్త్రాలు త్వరగా ఆరవు.
  6. వీటిని ఎక్కువగా వాష్ చేస్తే పాడవుతాయి. కారణం సంపీడనాలను ఇవి తట్టుకోలేవు.
  7. ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.
  8. ఇవి ముడులుగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇస్త్రీ చేయాలి.
  9. ఇవి మెరుపును కలిగి ఉండవు.
  10. వీటికి గట్టితనం తక్కువ.
    పై కారణాల వల్ల మానవులు సహజదారాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 2.
ఏ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
సహజ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే సహజ దారములు వృక్ష మరియు జంతువుల నుండి తయారవుతాయి.

8th Class Physical Science Textbook Page No. 47

ప్రశ్న 3.
ప్రస్తుత స్థానానికి కృత్రిమ దారాల పరిణామం ఎలా జరిగింది?
జవాబు:
సహజ దారాలు మానవ అవసరాల కన్నా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతున్నాయి. సహజ దారాలకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ దారాల కొరకు అన్వేషించవలసిన అవసరం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మొట్టమొదట నైలాన్ అనే కృత్రిమ దారాన్ని కనుగొనడం జరిగింది. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థం. నైలాన్ తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ, తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉండడం మరియు త్వరగా ఆరే గుణం ఉండడం వల్ల కృత్రిమ దారాల వాడకం పెరిగింది.

8th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 4.
పారాచూట్ తయారుచేయడానికి నూలుగుడ్డ, నూలు తాడులను వాడితే ఏం జరుగుతుంది?
జవాబు:
నూలుగుడ్డ, నూలు తాడులను పారాచూట్లో వాడితే కింద పడిపోవడం జరుగుతుంది.

కారణాలు :

  1. నూలు గుడ్డ, నూలు తాడులు అధిక పీడన, సంపీడనాలను తట్టుకోలేవు.
  2. నూలు గుడ్డలో సన్నని రంధ్రాలు ఉండడం వలన గాలి సన్నని రంధ్రాల గుండా సులభంగా ప్రయాణిస్తుంది.
  3. నూలు తాడు అధిక బరువులకు తెగిపోతుంది.

ప్రశ్న 5.
పూర్వకాలంలో చేపలు పట్టేవారు నూలు వలలను వాడేవారు. ప్రస్తుతం వారు నైలాన్ వలలను వాడుతున్నారు. నైలాన్ వలల వాడకం వలన లాభాలు ఏమిటి?
జవాబు:

  1. నైలాన్ దారాలు అధిక బరువులను తట్టుకోగలవు. కావున వలలు తెగిపోవు.
  2. ఇవి గట్టిగా, దృఢంగా ఉండడం వలన చేపలు కొరికినా తెగిపోవు.
  3. ఈ దారాలు తడిసినా పాడుకావు.
  4. ఇవి అధిక పీడనాన్ని తట్టుకోగలవు.
  5. ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకోవు. నీటిలో వీటి బరువు ఎక్కువగా ఉండదు.

ప్రశ్న 6.
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. మీరు అంగీకరిస్తారా? ఎందుకు?
జవాబు:
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. ఎందుకంటే

  1. తేలికగా ఉంటాయి.
  2. మెరుపును కలిగి ఉంటాయి.
  3. ఎక్కువ కాలం మన్నికగా, ఉంటాయి.
  4. సులభంగా ఉతకవచ్చును.
  5. నీటిని ఎక్కువగా పీల్చవు.
  6. త్వరగా ఆరతాయి.
  7. ముడుతలు పడవు. ఇస్త్రీ చేయవలసిన అవసరం ఉండదు.
  8. కీటకాలు తినవు.
  9. పీడన, సంపీడనాలను తట్టుకుంటాయి.
  10. తక్కువ ఖరీదుకు లభిస్తాయి.

8th Class Physical Science Textbook Page No. 50

ప్రశ్న 7.
సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనదిగా తయారు కావడానికి ఏ లక్షణాలు తోడ్పడతాయి?
జవాబు:

  1. రేయాన్ సహజ పట్టు కన్నా చవకైనది.
    చెమటను పీల్చుకొనే స్వభావం ఉండడం.
    స్పర్శకు మృదువుగా మరియు సిల్కీగా ఉండడం.
    కాంతి మరియు మెరుపును కలిగి ఉండడం.
    పై లక్షణాలు సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనది అనడానికి తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 8.
కృత్రిమ దారముతో తయారైన ఇంటి గడప ముందు కాళ్లు తుడుచుకునే గుడ్డ (Door mat) ను కొనాలని భావిస్తే ఎలాంటి దానితో తయారైన కృత్రిమ దారంను ఎన్నుకుంటావు? ఎందుకు?
జవాబు:
రేయాన్ దారముతో తయారైన కాళ్లు తుడుచుకొను (Door mat) గుడ్డను ఎన్నుకుంటాను. ఎందుకంటే రేయాన్ కి నీరు, తేమను పీల్చుకునే స్వభావం ఉన్నది కనుక.

ప్రశ్న 9.
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు (Diapers) మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే నీటిని, చెమటను పీల్చుకొనదు.

8th Class Physical Science Textbook Page No. 51

ప్రశ్న 10.
శీతాకాలంలో ఏ రకపు మిశ్రణం దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
శీతాకాలంలో టెర్లిన్, ఉన్నితో మిశ్రణం చేసిన టెరిడోల్ దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇది సహజదారాలు మరియు కృత్రిమ దారాల ధర్మాలను కలిగి ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 11.
సహజ, కృత్రిమ, మిశ్రణం దుస్తులు మనకు లభ్యమవుతున్నాయి కదా! శుభకార్యాలు, పండుగల సమయంలో ఏ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు? ఎందుకు?
జవాబు:
శుభకార్యాలు, పండుగల సమయంలో సహజ దారాలతో తయారైన పట్టు దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే

  1. శరీరానికి ఎక్కువ గాలిని తగిలేటట్లు చేస్తాయి.
  2. చెమటను పీల్చుకుంటాయి.
  3. శరీరానికి చిరాకును కలిగించే రసాయనాలు ఉండవు.
  4. వేడికి కరగవు కావున శరీరానికి అంటుకుపోవు.
  5. సహజ దారాలు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి.

8th Class Physical Science Textbook Page No. 52

ప్రశ్న 12.
సహజ లేదా కృత్రిమ దుస్తులలో వేటిని మీరు ఇష్టపడతారు? ఎందుకు? ఈ రెండింటి మధ్య భేదాలను వ్రాయండి.
జవాబు:
కృత్రిమ దుస్తులు ఇష్టపడతాను. ఎందుకంటే కృత్రిమ దుస్తులు మన్నికైనవి, కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి. అన్ని కాలాలకు అణుగుణమైన కృత్రిమ దుస్తులు లభిస్తాయి.

సహజ దుస్తులు కృత్రిమ దుస్తులు
1) సహజ దారాలు ఎక్కువ ఖరీదైనవి. 1) కృత్రిమ దారాలు చౌకైనవి.
2) సహజ దుస్తులు ముడతలు పడతాయి. 2) కృత్రిమ దుస్తులు ముడతలు పడవు.
3) ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. 3) ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి.
4) ఇవి త్వరగా ఆరవు. 4) ఇవి త్వరగా ఆరుతాయి.
5) ఇవి మన్నికైనవి కావు. 5) ఇవి మన్నికైనవి.
6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉండవు. 6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి.

ప్రశ్న 13.
మన దుస్తులను ఇంట్లో ఉతకడానికి, లాండీల్లో డ్రైక్లీనింగ్ చేయడానికి తేడా ఏమిటి?
జవాబు:

ఇంట్లో ఉతకడం డ్రైక్లీనింగ్
1. దుస్తులను ఉతకడానికి డిటర్జెంట్లు, వాషింగ్ పౌడర్లను ఉపయోగిస్తారు. డ్రైక్లీనింగ్ లో కర్బన ద్రావణులను ఉపయోగిస్తారు.
2. దుస్తులు అధిక ఉష్ణోగ్రత మరియు ఒత్తిడికి లోనౌతాయి. 2. దుస్తులు అధిక ఒత్తిడికి లోను కావు.
3. రక్తం, గ్రీజు, నూనె, , పెయింట్ల వంటి మరకలు పోవు. 3. రక్తం, గ్రీజు, నూనె, పెయింట్ల వంటి మరకలు పోతాయి.

8th Class Physical Science Textbook Page No. 57

ప్రశ్న 14.
కొన్ని వేపుడు పెనాలకు (Fry Pans) ఆహార పదార్థాలు అంటుకోవు ఎందుకు?
జవాబు:
కొన్ని వేపుడు పెనాలకు ఆహార పదార్థాలు అంటుకోవు. ఎందుకంటే టెఫ్లాతో వేపుడు పెనాలపై పూత పూయబడి ఉంటుంది.

ప్రశ్న 15.
అగ్నిమాపకదళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు. ఎందుకు?
జవాబు:
అగ్నిమాపక దళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు, ఎందుకంటే అవి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన దుస్తులు కాబట్టి.

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ ఇంటిలో సహజ మరియు కృత్రిమ దారాలతో తయారైన వస్తువులను గుర్తించండి. మీ పాఠశాల, ఇల్లు మరియు మీ పరిసరాలలో ఉన్న వివిధ వస్తువులను, గృహోపకరణాలను గుర్తించి ఆ జాబితాను పట్టికలోని సరియైన గడిలో పొందుపరచండి.
జవాబు:

వనరు గృహోపకరణాలు
మొక్కల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి. నూలు చీర, ఖాదీ బట్టలు, దుప్పట్లు, డోర్ కర్టన్లు, బ్యాండేజీలు మొదలగునవి.
జంతువుల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి. పట్టు చీర, స్వెటర్లు, శాలువాలు, డోర్ కర్టన్లు, రగ్గులు మొదలగునవి.
కృత్రిమ దారాలతో తయారయ్యేవి. బ్రష్ యొక్క కుంచె, తాళ్లు, చేపల వలలు, గుడారాలు, మేజోళ్లు, బెల్ట్ లు, దిండ్లు, తివాచీలు, ఈత దుస్తులు, గొడుగుకు వాడే గుడ్డ, బ్యాండేజీలు, లంగోటీలు మొదలగునవి.

కృత్యం – 2 పూసలు మరియు పేపర్ క్లిక్స్ అమరిక :

ప్రశ్న 2.
కొన్ని పేపర్ క్లిప్ ను తీసుకొని వాటిని పటంలో చూపినట్లు ఒకదానితో ఒకటి కలపండి. క్లిక్స్ అమరిక పద్ధతిని గమనించండి. పూసల దండకు, పేపర్ క్లిక్స్ గొలుసుకు మధ్య ఏమైనా పోలికలు గుర్తు పట్టగలరా?
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 6
జవాబు:
పూసల దండలోనూ, పేపర్ క్లిప్ ల గొలుసులోనూ ఒక్కొక్క పేపర్ క్లిప్ పేపర్ క్లి గొలుసు పూస లేక ఒక్కొక్క పేపర్ క్లిప్ రెండవ దానితో కలిసి ఒక పెద్ద గొలుసులాగా ఏర్పడినాయి.

కృత్యం – 3 దారాలను గుర్తించడం – మండించే పరీక్ష :

ప్రశ్న 3.
వివిధ సహజ, కృత్రిమ దారాలను మండించి వాటి లక్షణాలను ఒక పట్టికలో నమోదు చేయండి.
(లేదా)
వివిధ రకాల దారాలను కాల్చినపుడు జరిగే మార్పుల ఆధారంగా దారాలను గుర్తించి పట్టికలో నింపుము.
జవాబు:
పరీక్షించవలసిన వివిధ సహజ, కృత్రిమ దారాలను ఒక్కొక్కటిగా తీసుకొని దాని పురిని, ముడులను విప్పి సారాయి దీపముపై మండించితిని. మండినపుడు పరిశీలించి వాటి లక్షణాలను పట్టికలో వ్రాసితిని.

దారం లక్షణాలు (మండించినపుడు)
1. నూలు (పత్తి) వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
2. ఉన్ని నెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
3. పట్టు నెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
4. రేయాన్ వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
5. నైలాన్ నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.
6. అక్రలిక్ నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 4

ప్రశ్న 4.
నైలాన్ ఎంత బలమైనది ? వివిధ దారాల బలాలను తెలుసుకొను కృత్యమును వివరించండి.
జవాబు:
క్లాంపుతో ఉన్న ఒక ఇనుపస్టాండును తీసుకోండి. 50 సెం. మీ. పొడవున్న నూలు, ఉన్ని, నైలాన్ మరియు పట్టుదారాలను తీసుకోండి. కింది పటంలో చూపిన విధంగా నూలు దారాన్ని కట్టండి. దారం మరొక చివర బరువులు వేయడానికి వీలుగా ఉండే పళ్లెమును వేలాడదీయండి. ఆ పళ్లెములో మొదట 10గ్రా.ల బరువుతో ప్రారంభించి బరువును దారం తెగేంత వరకు పెంచండి. దారం తెగగానే దాని బరువును పట్టికలో నమోదు చేయండి. ఈ విధంగా వివిధ దారాలతో చేసి బరువులను పట్టికలో నమోదు చేయండి. తీసుకున్న అన్ని దారాలు ఒకే పొడవు, దాదాపు ఒకే మందము ఉండేటట్లు చూడండి.

దారపు రకం దారం తెగిపోవడానికి అవసరమైన భారం సంఖ్య  (గ్రాములలో)
1. నూలు 250
2. ఉన్ని 500
3. పట్టు 550
4. నైలాన్ 1200

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 7

పై కృత్యంలో దారాల బలాలు పెరిగే క్రమం : నూలు < ఉన్ని < పట్టు < నైలాన్

కృత్యం – 6

ప్రశ్న 5.
ఇచ్చిన సీసా (Bottle) PET సీసా అని ఎలా చెప్పగలవు?

మీ తరగతి స్నేహితుల నుండి వేర్వేరు నీటి సీసాలను సేకరించి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. సీసాల అడుగున త్రిభుజాకారములో ఏదైనా గుర్తు ఉన్నదా? లేదా బ్రాండ్ లేబుల్ స్టిక్కర్ (brand label sticker) పైన ఆ గుర్తు ఉందా? ఆ త్రిభుజంలో ఏ అంకె ఉన్నది? కింది పటంను పరిశీలించండి. చాలా బాటిళ్లకు త్రిభుజాకోరం మధ్యలో 1 అనే అంకె ఉండడం గమనిస్తావు. ఇలా ‘1’ ఉన్నట్లైతే అది PET బాటిల్ అవుతుంది.
రెసినను గుర్తించేందుకు చిహ్నములు :
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 8

చిహ్నముల సంఖ్యలు (Code Numbers)

  1. పాలీఎథిలీన్ టెరిఫాల్ట్ (PET, PETE)
  2. అధిక సాంద్రత గల పాలీ ఎథిలీన్ (HDPE)
  3. పాలీవినైల్ క్లోరైడ్ (PVC)
  4. అల్ప సాంద్రత గల పాలీ ఎథిలీన్ (LDPE)
  5. పాలీ ప్రొపిలీన్ (PP)
  6. పాలీ స్టెరీన్ (PS)
  7. ఇతరము (1, 2, 3, 4, 5 లేక 6 అని స్పష్టంగా లేని వాటిని లేదా ఒకటి కంటే ఎక్కువ రెసిన్ కలయిక ద్వారా ఏర్పడిన వాటిని ఈ కోడ్తో సూచిస్తారు.)

కృత్యం – 7

ప్రశ్న 6.
వివిధ రకాల వస్తువులను వాటికి గల రీసైక్లింగ్ చిహ్నం ద్వారా గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 9

కృత్యం – 8

ప్రశ్న 7.
ప్లాస్టిక్ రకాలు :
ప్లాస్టిక్ తో తయారైన ఒక PP బాటిల్, మరొక సాధారణమైన బాటిల్ (PET)ను తీసుకొని వేడి నీటిని రెండింటిలో పోయండి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 10

a) ఏమి మార్పులను గమనించారు?
జవాబు:
సాధారణమైన బాటిల్ ముడుచుకొనిపోయింది. తద్వారా దాని ఆకృతి మారినది.

b) రూపం మారిన సీసా యొక్క చిహ్నము (Code) ను చూడండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 11

c) టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఏ రకమైనదో నీవు చెప్పగలవా?
జవాబు:
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 8.
మీకు ఇచ్చిన ప్లాస్టిక్ థర్మో ప్లాస్టిక్లు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించండి.
(లేదా)
ప్లాస్టిక్ దువ్వెన, పళ్ళుతోముకునే బ్రష్, ప్లాస్టిక్ బకెట్, కుక్కర్ పిడిలు, ఎలక్ట్రిక్ స్విచ్, ప్లాస్టిక్ ప్లేటు, కాఫీ మగ్లను నీకు ఇచ్చినపుడు ఏ కృత్యం చేయడం ద్వారా ఏది థర్మోప్లాస్టిక్, ఏది థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని గుర్తించగలవో ఆ కృత్యమును వివరింపుము.
ఉద్దేశము :
జ్వాల పరీక్షను ఉపయోగించి థర్మోప్లాస్టికు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయి దీపం, ఇచ్చిన ప్లాస్టిక్ నమూనాలు.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 12

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని దానిని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో ప్లాస్టిక్ నమూనాను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై ఈ నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి.
  4. ఈ విధంగా అన్ని నమూనాలను పరీక్షించండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
  5. వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే వాటిని థర్మోప్లాస్టిక్ అంటారు.
  6. ఒకసారి మలచిన తర్వాత వేడిచేయుట ద్వారా మృదువుగా మార్చలేకపోతే అటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని అంటారు.
ప్లాస్టిక్ నమూనా మెత్తబడడం/కాలిన వాసనతో మండడం/తర్వాత గట్టిపడడం థర్మోప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
1. టూత్ బ్రష్ కుంచె నెమ్మదిగా మండి మెత్తబడడం, కాలిన వాసనతో మండడం థర్మోప్లాస్టిక్
2. దువ్వెన మెత్తబడడం, కాలినవాసనతో మండడం థర్మోప్లాస్టిక్
3. బకెట్ చిన్నముక్క మెత్తబడడం, కాలిన వాసనతో మండడం థర్మోప్లాస్టిక్
4. వంటపాత్ర పిడి తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
5. విద్యుత్ స్విచ్ తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
6. పళ్లెం తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
7. కాఫీకప్పు తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 9 జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి :

ప్రశ్న 9.
ఇచ్చిన పదార్థాలలో జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి గుర్తించి, జీవ విచ్ఛిన్నం చెందుటకు పట్టేకాలాన్ని కనుగొనండి.
జవాబు:
ఒక గుంతను తవ్వి, ఇచ్చిన పదార్థాలను గుంతలో వేయండి. కొన్ని రోజుల తర్వాత గుంతను మరల తవ్వి ఏ పదార్థాలు భూమిలో కలిసిపోయాయో, ఏవి మిగిలిపోయాయో పరిశీలించండి. వివరాలను పట్టికలో వ్రాయండి.

వ్యర్థం పేరు భూమిలో కలిసిపోవడానికి పట్టేకాలం మార్పు
1. కూరగాయలు, పండ్ల తొక్కలు 10 – 20 రోజులు జీవ విచ్ఛిన్నం చెందును.
2. తినగా మిగిలిన పదార్థాలు 10-20 రోజులు జీవ విచ్ఛిన్నం చెందును.
3. కాగితం 10-30 రోజులు జీవ విచ్ఛిన్నం చెందును.
4. నూలు బట్ట 2-6 నెలలు జీవ విచ్ఛిన్నం చెందును.
5. ప్లాస్టిక్ సంచి 100 సం||ల కన్నా ఎక్కువ జీవ విచ్ఛిన్నం చెందదు.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 6th Lesson భారతదేశంలో వ్యవసాయం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 6th Lesson భారతదేశంలో వ్యవసాయం

9th Class Social Studies 6th Lesson భారతదేశంలో వ్యవసాయం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఏదైనా ఒక పానీయపు పంటను పేర్కొనీ దాని పెరుగుదలకు కావలసిన భౌగోళిక అంశాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
పానీయపు పంట – తేయాకు :
భౌగోళిక అంశాలు :

  1. అయన, ఉప అయన ప్రాంతపు పంట.
  2. లోతైన, సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి నీటి పారుదల వసతులు కలిగి హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం.
  3. వెచ్చని, ఆర్ధ శీతోష్ణస్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
  4. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగును.
  5. తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు అవసరం.
  6. తేయాకు పండించే రాష్ట్రాలు అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ.

ప్రశ్న 2.
సాగుభూమి యొక్క విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతున్నది. దీని పరిణామాలను ఊహించి రాయండి. (AS4)
జవాబు:
సాగుభూమి యొక్క విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతున్నది దీనికి కారణం :

  1. రియల్ ఎస్టేట్ రంగం విస్తరించడం.
  2. పంటలకన్నా ఇంటి నిర్మాణాలకు భూములను మారిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అనే భావం.
  3. పారిశ్రామిక ప్రాంతాలుగా మార్చటం.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 3.
భారతదేశంలో చిరుధాన్యాలు పండే ప్రాంతాలను గుర్తించండి. (AS5)
జవాబు:
భారతదేశంలో చిరుధాన్యాలు పండే ప్రాంతాలు.
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 1

జొన్నలు : మహారాష్ట్ర
కర్ణాటక
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
మధ్యప్రదేశ్
సజ్జలు : రాజస్థాన్
ఉత్తరప్రదేశ్
మహారాష్ట్ర
గుజరాత్
హర్యానా
రాగులు : కర్ణాటక
తమిళనాడు

ప్రశ్న 4.
కనీస మద్దతు ధర (MSP) అంటే ఏమిటి? దీని అవసరం ఏమిటి? (AS1)
జవాబు:

  1. రైతు పండించిన పంటను వ్యాపారస్థులు చెప్పిన రేటుకు అమ్మవలసి ఉంటుంది.
  2. అలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది.
  3. కారణం : ఒక్కొక్కసారి రైతు పండించటానికి అయిన ఖర్చు కూడా పరిగణనలోనికి తీసుకోకుండా, వ్యాపారస్థులు చాలా తక్కువ రేటు అడగడం.

అందువల్ల ప్రభుత్వం పంటను పండించటానికి రైతుకు ఎంత ఖర్చు అవుతుంది. ఎంత దిగుబడి వస్తుంది. అనే అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని పండిన పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది.

ప్రశ్న 5.
భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా ఎందుకు సహకారాన్ని అందించినదో తెలపండి. (AS1)
జవాబు:
భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా సహకారాన్ని అందించడానికి గల కారణం :

  1. భారత దేశ జనాభా నానాటికి రెట్టింపు అవుతుంది.
  2. రెట్టింపు అవుతున్న జనాభాకు సరిపడ ఆహారధాన్యాల ఉత్పత్తి జరగడం లేదు.
  3. ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించలేకపోతున్నారు.
  4. వ్యవసాయం లాభసాటిగా ఉండటం లేదు.
  5. వ్యవసాయ విస్తీర్ణ భూమి శాతం రోజు రోజుకు తగ్గిపోతుంది.
  6. నీటి పారుదల సదుపాయాలు లేకపోవడం వలన పూర్తి స్థాయిలో వ్యవసాయం జరగడం లేదు.
  7. రసాయన ఎరువులను అందించవలసిన అవసరం ఏర్పడినది.
  8. రైతులకు ఋణసదుపాయం కల్పించవలసి వచ్చింది.
  9. పండిన పంటకు గిట్టుబాటు రేటు కల్పించవలసి వచ్చింది.
  10. తగిన మార్కెట్ సదుపాయం ఏర్పాటు చేయవలసివచ్చింది.

అందువల్ల భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా సహకారాన్ని అందజేసినది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 6.
భారతదేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తారా? చర్చించండి. (AS1)
జవాబు:

  1. ఆహారధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.
  2. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగడం వలన ఇతర దేశాల నుండి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవల్సిన అవసరం లేకుండా పోయింది.
  3. ప్రస్తుతం భారతదేశ దిగుమతిలో ఆహార పదార్థాల వాటా కేవలం 3% మాత్రమే.
  4. గడిచిన 7 దశాబ్దాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 242 మిలియన్ టన్నులకు పెరిగింది.
  5. భారత, ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం భారీగా ఆహార ధాన్యాలు నిల్వ చేస్తుంది.
  6. వీటిని కరవు కాటకాలు వచ్చినపుడు గాని, ఆహార ధాన్యాల కొరత ఏర్పడినపుడు గాని ఉపయోగిస్తారు.
  7. ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు.
  8. 1967లో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ఆహారధాన్యాలు 19 లక్షల టన్నులు. 2010 – 11 సంవత్సరం నాటికి ఇది 220 లక్షల టన్నులకు పెరిగింది.
  9. మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10 వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 7.
ఇతర ప్రాంతాలలోని వ్యవసాయానికి, వర్షాధార వ్యవసాయానికి తేడా ఏమిటి? (AS1)
జవాబు:

  1. ఇతర ప్రాంతాలలో నీటి పారుదల సదుపాయం ఉంటుంది. కాబట్టి పంటలు అన్ని రకాల అన్ని వేళలా పండించవచ్చును.
  2. కానీ వర్షాధార ప్రాంతంలో వ్యవసాయం వర్షం పై ఆధారపడటం వలన అన్ని రకాల పంటలు. పండించలేము.
  3. జొన్న, సజ్జ, వేరుశనగ, రాగులు, పత్తి, సోయాబీన్, కంది, శనగ మొ||న పంటలను మాత్రమే పండించగలము.
  4. వర్షాధార ప్రాంతంలో నీటిని వర్షం పడినపుడు వేగంగా ప్రవహించనీయకుండా చూడాలి.
  5. దీని వలన నీరు భూమికి ఇంకడానికి అవకాశం లభించి భూగర్భ జలం వృద్ధి చెందుతుంది.
  6. వనీకరణ, కరకట్టల నిర్మాణం, చెక్ డ్యామ్ లు, చెరువుల నిర్మాణం మొదలయిన కార్యక్రమాలు అమలు చేసి పంటలను పండించవచ్చును.
  7. అదే నీటిపారుదల కలిగిన ప్రాంతాలలో అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు.

ప్రశ్న 8.
‘శీతల పానీయాలలో క్రిమి సంహారకాలు కనబడ్డాయి.’ వంటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారా? ఇది క్రిమిసంహారకాల వాడకంతో ఏ సంబంధాన్ని కలిగి ఉంది? చర్చించండి. (AS4)
జవాబు:

  1. శీతల పానీయాలు నిల్వ ఉండటానికి ఉత్పత్తిదారులు క్రిమిసంహారకాలు వాడుతున్నారు. దాని వలన మానవులు వాటిని తాగినపుడు అనేక సమస్యలకు లోనౌతున్నారు.
  2. బయట పంటలపై క్రిమి సంహారకాలు ఉపయోగించినపుడు కూడా క్రిములు చావడంతో పాటు మొక్కలు కూడా ఆ మందులను కొంత వరకు గ్రహిస్తున్నాయి.
  3. మొక్కలు గ్రహించినది వాటి పంటలకు పంపిస్తున్నది అందువలన వాటిని తినడం వలన మానవులు అనేక రకాల జబ్బులకు లోనుకావలసి వస్తుంది.
  4. అలాగే శీతల పానీయాలలో కూడా పురుగుమందులను వాడటం వలన అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 9.
నూతన వ్యవసాయ పద్ధతులలో రసాయనిక ఎరువులను ఎందుకు వాడుతున్నారు? వీటి వాడకం వల్ల నేల సారం ఎలా తగ్గుతుంది? నేలను సారవంతం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? (AS1)
జవాబు:
నూతన వ్యవసాయ పద్ధతులలో రసాయనిక ఎరువులను వాడటానికి కారణం.

  1. రసాయనిక ఎరువులు (సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలను నీటిలో కరిగే రూపంలో కలిగి ఉండటం వల్ల ఇవి మొక్కలకు వెంటనే అందుబాటులోకి వస్తాయి.
  2. కానీ ఇవి నేలలో ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు.
  3. ఇవి మట్టిలో నుండి నీటి ద్వారా లోపలి పొరలకు ఇంకి భూగర్భ జలాలను, నదులను, చెరువులను కలుషితం చేస్తాయి. వీటి వాడకం వల్ల నేలసారం తగ్గడానికి కారణం : రసాయనిక ఎరువులు నేలలోని బాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి.

ప్రశ్న 10.
హరిత విప్లవం ఎందుకు కొన్ని ప్రాంతాలలో రైతులకు స్వల్పకాలంలో లాభాన్ని, దీర్ఘకాలంలో నష్టాన్ని ఎలా కలిగించింది?
జవాబు:
హరిత విప్లవం వలన అధిక దిగుబడి విత్తనాలు ప్రవేశపెట్టడం.
1. దీని వలన వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణం పెరగలేదు. కానీ వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది.

2. రసాయనిక ఎరువుల వినియోగం
వీటిని ఉపయోగించడం వలన తాత్కాలికంగా మెరుగైన ఉత్పత్తులు సాధించాము. కానీ దీర్ఘకాలికంగా భూములు నిస్సారవంతమైనవి.

3. డాక్టర్ మొదలైన యాంత్రాల వినియోగం.
యంత్రాలను ఉపయోగించడం వలన వ్యవసాయరంగంపై ఆధారపడిన కార్మికులు ఉపాధిని కోల్పోయారు.

4. నీటి పారుదల సదుపాయాలను కలిగించడం.
నీటి కొరత ఏర్పడింది. వివిధ ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి.

5. క్రిమి సంహార మందుల వినియోగం
వీటి వలన జీవన సమతుల్యత దెబ్బతింది.
పై విధంగా హరితవిప్లవం వల్ల రైతులకు స్వల్పకాలంలో లాభించినా దీర్ఘకాలంలో కొన్ని ప్రాంతాలలో నష్టాలు వచ్చాయి.

ప్రశ్న 11.
వ్యవసాయదారుల ఆదాయంపై విదేశీ వర్తక ప్రభావం ఏమిటి? (AS1)
జవాబు:

  1. ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ విధానాలలో చాలా గమనించదగిన మార్పులు వచ్చాయి.
  2. గతం కంటే ఎక్కువగా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి.
  3. అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ వ్యాపారాన్ని అనుమతించమని చేసే ఒత్తిడి.
  4. ఈ అభివృద్ధి చెందిన దేశాలు వారి వ్యవసాయ మిగులు ఉత్పత్తిని ఎక్కువ సంఖ్యలో కొనుగోలుదారులున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో విక్రయించాలని కోరుకుంటున్నాయి.
  5. విదేశీ వ్యాపార విధానంలో వచ్చిన మార్పుల వలన ప్రస్తుతం అనేక పంటల క్రయ విక్రయాలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి.
    ఉదా : రైతులు కూరగాయలు, పండ్లు, పంచదార, బెల్లాన్ని ఎగుమతి చేయగలుగుతున్నారు.
  6. పై విధంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం వలన అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాలు నష్టపోతున్నాయి.

ప్రశ్న 12.
కింది తరగతుల్లో భూమి పంపిణీ గురించి చదివియున్నారు. ఆ భావాన్ని ఈ చిత్రం ఎలా ప్రతిబింబిస్తుంది? భారతీయ వ్యవసాయం దృష్టికోణంలో దీనిపై ఒక పేరా రాయండి. (AS1)
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 2
జవాబు:
ఒంటరిగా నిలిచియున్న వ్యక్తి ఒక పెద్ద రైతు అయి ఉండవచ్చు. అయితే భూమి పంపిణీ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది నిలిచియున్న వారికి కొంత భూమిని పంచిపెట్టి ఉండవచ్చును. కానీ వారికి ఆ భూమి కేటాయించబడి ఉండదు. ఒక వేళ అది కేటాయించిన భూమి అయిన్నటికి బీడు భూమి అయి ఉండవచ్చును. దానితో వారంతా మా భూమి ఏది అని అడగటానికి వచ్చి ఉండవచ్చును. అప్పుడు ఆ పెద్ద రైతు వారికి మొహం చూపించకుండా పక్కకు నిలబడి ఉన్నాడు. (లేదా) వారికి కేటాయించిన భూమి బీడు భూమి కావడంతో మాకు ఇలాంటి భూమి ఎందుకు అని అడగటానికి వచ్చి ఉండవచ్చును. అప్పుడు వారికి సరైన సమాధానం చెప్పక పక్కకు తిరిగి ఉండవచ్చును.

ప్రశ్న 13.
పేజీ నెం. 70లోని “ఎరువుల సమస్యలు” అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
నేల సారం, భూగర్భజలం వంటి పర్యావరణ వనరులు ఏర్పడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒకసారి వీటిని కోల్పోయామంటే తిరిగి పునరుద్ధరించడం కష్టం. రసాయనిక ఎరువులు నేలలోని బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి. ఈ ఎరువులను వాడటం మొదలు పెట్టిన కొంత కాలానికి నేల మునుపటి కంటే తక్కువ సారాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వాడకం వలన మిత్ర కీటకాలు, మేలు చేసే జీవులు అంతరించి, భూసారం నిస్సారమౌతుంది.

దీనికి బదులుగా సేంద్రియ ఎరువు, పెంటకుప్పలో హ్యూమస్, సూక్ష్మజీవులు ఉంటాయి. సంప్రదాయ ఎరువులు వాడకం వలన ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు దూరమౌతున్నాయి.

వ్యవసాయం ప్రధానంగా సహజ వనరులపై ఆధారపడిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా వ్యవసాయం ప్రగతి సాధించేలా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు ఉపయోగించడం హర్షదాయకం.

ప్రశ్న 14.
ఓ నెం. 74లోని పటాన్ని పరిశీలించి, భారతదేశంలో అవుట్ లైన్ పటంలో వరి పండించే రాష్ట్రాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 3

9th Class Social Studies 6th Lesson భారతదేశంలో వ్యవసాయం InText Questions and Answers

9th Class Social Textbook Page No.59

ప్రశ్న 1.
మన దేశంలో సాంద్ర జీవనాధార వ్యవసాయ విధానం అమలులో గల రాష్ట్రాలను పేర్కొనండి.
జవాబు:
సాంద్ర జీవనాధార వ్యవసాయం అమలులో గల రాష్ట్రాలు :

  1. పంజాబ్
  2. హర్యానా
  3. ఉత్తరప్రదేశ్
  4. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అమలులో ఉంది.

9th Class Social Textbook Page No.60

ప్రశ్న 2.
ఒక ప్రాంతంలో వాణిజ్య పంటగా, మరొక ప్రాంతంలో జీవనాధార వ్యవసాయంగా పండించే మరికొన్ని పంటలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
వరి హర్యానా, పంజాబలో వాణిజ్య పంట కాగా ఒడిశాలో జీవనాధార పంటగా పండిస్తున్నారు.

9th Class Social Textbook Page No.62

ప్రశ్న 3.
కందులు, బఠాణి, పెసలు, మసూర్, శనగలు, మినుములు, వేరుశనగ మొదలైన పప్పు ధాన్యాలలో ఖరీఫ్, రబీలలో పండే వాటిని వేరుచేయండి.
జవాబు:
ఖరీఫ్ కాలంలో పండే పప్పుధాన్యాలు కందులు, పెసలు, మినుములు, వేరుశనగ.
రబీ కాలంలో పండే పప్పు ధాన్యాలు బఠాణి, మసూర్, శెనగలు.

9th Class Social Textbook Page No.64

ప్రశ్న 4.
1. కింది పట్టికలో ముఖ్యమైన పంటలు, అవి పండే రాష్ట్రాల సమాచారం ఇవ్వబడింది. పూర్తి సమాచారం ఇవ్వలేదు. వాటి పూర్తి సమాచారాన్ని అట్లాస్, మీ టీచర్ సహాయంతో చర్చించి పట్టికను పూర్తిచేయండి.
2. ప్రతి పంటకు ప్రత్యేకమైన గుర్తును ( ⋅0⋅⋅) కేటాయించి, దానిని భారతదేశ రాజకీయ పటంలో గుర్తించి, ఆయా రాష్ట్రాలలో ఆయా పంటలు పండుటకు కారణాలను తరగతి గదిలో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 5
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 4

అధిక వాటాకు సహజమైన ఇతర కారణాలు :
1. వరి :

  1. అత్యధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ధతను కలిగి 100 సెం.మీ.ల సాంవత్సరిక వర్షపాతం పడే ప్రాంతాలలో బాగా పండుతుంది.
  2. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ నీటి పారుదల బాగా ఉంటే వరి పండించవచ్చును.
  3. మన దేశంలో ఉత్తర మైదానాలు, ఈశాన్యప్రాంత మైదానాలు, తీరప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు వరి పంటకు ప్రసిద్ధి.
  4. అందువల పశ్చిమ బెంగాల్,పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో అధికంగా పండుతుంది.

2. గోధమ :

  1. పంట కాలమంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుండి 70 సెం.మీ వర్షపాతం అనుకూలం.
  2. మిత ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి.
  3. గంగా సట్లెజ్ మైదాన ప్రాంతం, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాలు.

3. చిరుధాన్యాలు :

  1. జొన్న, సజ్జ, రాగులు వంటి వాటిని చిరు ధాన్యాలు అంటారు. ఇవి ప్రధానంగా వర్షాధార పంటలు.
  2. జొన్నను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర, తరువాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇతర వరుస స్థానాలలో ఉన్నాయి.
  3. సజ్జ, ఇసుక నేలల్లోనూ, తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా సజ్జ పండించే రాష్ట్రాలు.

రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో బాగా పండుతుంది.

4. మొక్కజొన్న :

1. ఈ పంటకు 21°C నుండి 27°C ల ఉష్ణోగ్రత అవసరం.
పురాతన ఒండ్రునేలలు అత్యంత అనుకూలం.
బీహార్ లో రబీ కాలంలో పండిస్తారు.
అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, నీటిపారుదల సదుపాయాలు ఈ పంటకు బాగా అనుకూలమైనవి.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్‌లో అధికంగా పండుతుంది.

5. పప్పుధాన్యాలు :
1. భారత దేశంలో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు, కందులు, మినుములు, పెసలు, బఠాణి, మసూర్, శెనగలు.

తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాలలో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నత్రజని గ్రహించి నేలలో, ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి.

6. చెరకు :

  1. అధిక ఉష్ణోగ్రతలు (21°C నుండి 27°C), ఆర్ధత, 75 నుండి 100 సెం.మీ.ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం.
  2. అల్ప వర్షపాతం గల ప్రాంతాలలో నీటి పారుదల తప్పనిసరి.
  3. మన దేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్,చెరకు పండించే రాష్ట్రాలు.

7. నూనెగింజలు :

  1. నూనె గింజలను అత్యధికంగా మన దేశంలోనే పండిస్తున్నారు. ప్రధానంగా వంట నూనెలుగా ఉపయోగిస్తారు.
  2. మరికొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాలతో ముడిపదార్థాలుగా ఉపయోగిస్తారు.

8. ప్రత్తి :

  1. ప్రపంచంలో పత్తిని సాగు చేసిన మొదటి దేశం భారతదేశం.
  2. శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం.
  3. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం కనీసం 210 రోజులు ‘మంచురహిత వాతావరణం ప్రత్తి పంటకు అనుకూలం.
  4. ఖరీఫ్ పంట అయినప్పటికీ పంట కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 6

9th Class Social Textbook Page No.65

ప్రశ్న 5.
‘1971 – 2001 లలో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఎంత శాతం ఉన్నారో పై ‘దిమ్మ చిత్రం పూరించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 7
1971 లో వ్యవసాయదారులు – 62% 1971 లో వ్యవసాయ కూలీల శాతం – 38%
2001 లో వ్యవసాయదారులు – 54% 2001 లో వ్యవసాయ కూలీల శాతం – 46%

ప్రశ్న 6.
స్వయం ఉపాధి పొందేవారికి, పని కోసం చూసేవారి మధ్యగల తేడాలను మీ ప్రాంతంలో గల ఉదాహరణల ద్వారా చర్చించండి.
జవాబు:

  1. స్వయం ఉపాధి పొందే వారికి ఆదాయం వస్తుంది. ఉపాధి కల్పించబడుతుంది.
  2. వారు ఉపాధి పొందడం మాత్రమే కాక మరికొంత మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు.
  3. వారికి వారే యజమానులు కాబట్టి వారి శక్తియుక్తుల మేరకు పనిచేసి ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.
  4. పనికోసం చూసేవారికి ఉపాధి ఉండదు.
  5. ఆదాయం రాదు.
  6. ఎవరు పని కల్పిస్తారా అని ఎదురు చూస్తారు కాబట్టి పని అంతగా చేయలేరు.
  7. పనికోసం చూసే వారు ఎవరి కిందో పనిచేయవలసి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 7.
ఒకప్పటి వ్యవసాయదారుల కుటుంబాలు కొన్ని ఇప్పుడు వ్యవసాయ కూలీలు అవుతున్నాయని భావిస్తున్నావా? చర్చించండి.
జవాబు:
ఒకప్పటి వ్యవసాయదారుల కుటుంబాలు కొన్ని ఇప్పుడు వ్యవసాయ కూలీలు అవుతున్నాయని భావించటం లేదు. ఎందుకనగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఒకప్పటి వ్యవసాయ కూలీలు కూడా నేడు వ్యవసాయ దారులుగా మారారు. కానీ ఒకప్పటి వ్యవసాయదారులు నేడు వ్యవసాయ కూలీలుగా మారలేదు. భూములు లేని వారికి కూడా భూ పంపిణీ చేసి భూ యజమానులుగా మార్చుతున్నారు.

9th Class Social Textbook Page No.67

ప్రశ్న 8.
అట్లాస్ సహాయంతో పైన పేర్కొన్న డ్యామ్ ను అవి నిర్మించబడిన నదులను భారతదేశ పటంలో గుర్తించండి.
జవాబు:

  1. భాక్రానంగల్ ప్రాజెక్టు – సట్లెజ్ నదిపై కలదు. – పంజాబ్ రాష్ట్రం
  2. దామోదర లోయపథకం – దామోదర్ నదిపై కలదు. – పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
  3. హీరాకుడ్ ప్రాజెక్టు – మహానదిపై కలదు. – ఒడిషా రాష్ట్రం
  4. నాగార్జున సాగర్ ప్రాజెక్టు – కృష్ణానదిపై కలదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు
  5. గాంధీ సాగర్ – నర్మదానదిపై కలదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 8

9th Class Social Textbook Page No.68

ప్రశ్న 9.
నూతన వ్యవసాయ విధానాలను ఏ ప్రాంతంలో మొట్టమొదటిడా అమలుచేయ ప్రయత్నించారు? దేశం మొత్తం ఎందుకు వర్తింపచేయలేదు?
జవాబు:
నూతన వ్యవసాయ విధానాలను మొట్టమొదట పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో అమలు చేశారు. అవి మైదాన ప్రాంతాలు కావడం వలన, మరియు సారవంతమైన నేలలు కావడం వలన ముందుగా అక్కడ అమలుచేయ ప్రయత్నించారు. అక్కడ విజయవంతం అయిన తరువాత మిగిలిన ప్రాంతాలలో ప్రవేశపెడదాం అనే భావనతో ఉండటం వలన దేశం మొత్తం వర్తింపచేయలేదు.

ప్రశ్న 10.
వర్షాధార వ్యవసాయానికి విభిన్న పద్దతులు ఎందుకు అవసరం?
జవాబు:

  1. నీటి పారుదల కలిగిన భూములలో అధిక దిగుబడి విత్తనాలే కాకుండా ఈ ప్రాంతాలు మనకు అనేక సవాళ్లు విసురుతున్నాయి.
  2. ఈ ప్రాంతాలలో పడిన వర్షపాతాన్ని సంరక్షించుకోవడం మొదటి బాధ్యత.
  3. పడిన వర్షపు నీరు వేగంగా ప్రవహించనీయకుండా చూడగలగాలి.
  4. దీని వలన నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం లభించి భూగర్భజలం వృద్ధి చెందుతుంది.
  5. వనీకరణ, కరకట్టల నిర్మాణం, చెక్ డ్యామ్ లు, చెరువుల నిర్మాణం మొదలైన కార్యక్రమాలు నీటి యాజమాన్య విధానంలో కలిసి ఉన్నాయి.

9th Class Social Textbook Page No.69

ప్రశ్న 11.
కరవు కాటకాలను అధిగమించడానికి అదనపు ఆహార నిల్వలు ఎలా సహకరిస్తాయి?
జవాబు:

  1. భారత ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం గిడ్డంగులలో భారీగా ఆహార ధాన్యాలను నిల్వ చేస్తుంది.
  2. వీటిని కరవు కాటకాలు వచ్చినపుడుగాని, ఆహారధాన్యాల కొరత ఏర్పడినపుడు గాని ఉపయోగిస్తారు.
  3. ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 12.
రైతులు తమకు గల కొద్దిపాటి విస్తీర్ణంలో ఆహార ధాన్యాల దిగుబడిని ఎలా పెంచుకోగలిగారు?
జవాబు:
రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలు, ఆహారేతర పంటలను ఒకే పొలంలో సాగు చేయడానికి హరితవిప్లవం తోడ్పడింది.

ప్రశ్న 13.
ఏ దశాబ్దాలలో ఆహార ధాన్యాల దిగుబడి వేగంగా పెరిగింది? దానికి సరైన కారణం ఏమై ఉండవచ్చు?
జవాబు:

  1. 1980 – 81 – 1990 – 91 దశాబ్దకాలంలో ఆహార ధాన్యాల దిగుబడి ఎక్కువగా ఉంది.
  2. కారణం హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం.
  3. హరిత విప్లవంలో భాగంగా వివిధ అంశాలకు ప్రాధాన్యమివ్వడం.

9th Class Social Textbook Page No.71

ప్రశ్న 14.
హరిత విప్లవ సమయంలో రైతులు ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదు?
జవాబు:

  1. భారతదేశ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.
  2. కొరత ఏర్పడిన సందర్భంలో కేవలం ప్రభుత్వానికి మాత్రమే దిగుమతి చేసుకునే హక్కు ఉండేది.
  3. ప్రభుత్వం రైతాంగానికి కావలసిన ఉత్పాదకాలను చౌకగా అందజేయడం.
  4. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరతో కొనడం.
  5. స్వదేశీ మార్కెట్ సదుపాయాన్ని కల్పించడం.
  6. వ్యవసాయం ద్వారా ఏదైన ఆదాయాన్ని కల్పించుట కొరకు.

ప్రశ్న 15.
ప్రభుత్వం ఎగుమతులను / దిగుమతులను ఎందుకు నిషేధించినది? ఈ విధానం భారతీయ రైతులకు ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:

  1. భారతీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి
  2. భారతీయ రైతులు తమ ఉత్పత్తులు పెంచుకున్నారు.
  3. మార్కెట్లో గిట్టుబాటు రేటు లభించింది. తద్వారా ఆదాయం పెరిగింది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో పండే పంటలు ఏవి ? వీటిలో ఏవి HYV వంగడాల ద్వారా, సాంప్రదాయ వంగడాల ద్వారా పెరుగుతాయి? ఈ క్రింది అంశాలను HYV వంగడాలు, సాంప్రదాయ వంగడాలతో పోల్చి చూడండి. (T.Q.)
అ) పంటకాలం ఆ) ఎన్నిసార్లు నీరందిస్తారు. ఇ) ఉత్పతి ఈ) ఎరువులు ఉ) వ్యాధులు ఊ) క్రిమి సంహారకాలు
జవాబు:
మా ప్రాంతంలో పండే పంటలు :
వరి, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జ మొదలగునవి. వీటిలో ఏవి HYV వంగడాల ద్వారా, సాంప్రదాయ వంగడాల ద్వారా పెరుగుతాయి అనగా ప్రస్తుతం అన్నియు HYV వంగడాల ద్వారా మాత్రమే పెరుగుతున్నాయి.

వరి :
HYV వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా తక్కువ పంటకాలంలో అధిక దిగుబడిని సాధించటానికి అవకాశమేర్పడు తుంది. ప్రాచీన సంప్రదాయ వంగడాలైతే పంటకాలం 6 నెలలు ఉంటుంది. తక్కువ దిగుబడి (ఉదా : 10 బస్తాల కన్నా తక్కువ) వస్తుంది. పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ మొదలైన పంటల విషయంలో కూడా HYV వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా తక్కువ పంటకాలం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరియు అన్ని కాలాలయందు ఆయా పంటలను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 2.
విద్యార్థులను రెండు జట్లుగా చేసి ఒక జట్టు వారు వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని సమర్థిస్తూ, ఇంకొక జట్టు వారు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించండి. (డిబెట్ నిర్వహించండి.)
జవాబు:

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

SCERT AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 1st Lesson Questions and Answers బలం

8th Class Physical Science 1st Lesson బలం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
బలం అంటే ఏమిటి? బలం వల్ల తీసుకురాగలిగే మార్పులేమిటి?
జవాబు:
వస్తువుల నిశ్చల స్థితినిగాని, సమవేగంతో ఋజుమార్గంలో పోయే స్థితినిగాని మార్చేదీ లేక మార్చడానికి ప్రయత్నించే దానిని బలం అంటారు. బలం సదిశరాశి. బలానికి ప్రమాణాలు MKS పద్ధతిలో న్యూటన్లు, CGS పద్ధతిలో డైన్లు.

బలం వల్ల తీసుకురాగలిగే మార్పులు :

  1. నిశ్చల స్థితిలో గల వస్తువును బల ప్రయోగం వలన గమనంలోనికి మార్చవచ్చును.
  2. గమనంలో ఉన్న వస్తువును బల ప్రయోగం వలన వడిని మార్చవచ్చును.
  3. గమనంలో ఉన్న వస్తువును బలప్రయోగం వలన నిశ్చల స్థితిలోకి మార్చవచ్చును.
  4. గమనంలో ఉన్న వస్తువును బలప్రయోగం వలన గమన దిశను మార్చవచ్చును.
  5. బల ప్రయోగం వలన వస్తువు యొక్క ఆకృతిని మార్చవచ్చును.
  6. బల ప్రయోగం వలన వస్తువు యొక్క పరిమాణాన్ని మార్చవచ్చును.

ప్రశ్న 2.
బలాన్ని ప్రయోగించడం ద్వారా జరిగే కింది సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
ఎ) వస్తువు వడిలో మార్పు బి) వస్తువు ఆకృతిలో మార్పు సి) వస్తువు కదిలే దిశలో మార్పు
జవాబు:
ఎ) వస్తువు వడిలో మార్పు :

  1. ఒక పిల్లవాడు రబ్బరు టైరును కర్రతో కొడుతూ ముందుకు పరిగెడుతున్నాడు.
  2. ఆ టైరు ఎక్కువ వడిగా వెళ్ళడానికి దానిని కర్రతో మళ్ళీ మళ్ళీ కొడుతూ (బలాన్ని ఇస్తూ) ఉన్నాడు. అనగా బలాన్ని పెంచితే వస్తువు వడి పెరుగుతుంది.

బి) వస్తువు ఆకృతిలో మార్పు :

  1. ఒక స్పాంజ్ డస్టర్‌ను బలం ప్రయోగించి పిండడం వలన ఆ స్పాంజ్ డస్టర్ యొక్క ఆకృతి మారును.
  2. రొట్టెలు తయారు చేయునప్పుడు పిండి ముద్దను రొట్టెలు తయారు చేయు కర్రతో బలం ప్రయోగించి పలుచని వృత్తాకార ఆకృతిలోకి మార్చినపుడు లేదా సాగదీసినపుడు పిండి ముద్దను కొద్దిగా మార్చవచ్చును.

సి) వస్తువు కదిలే దిశలో మార్పు :

  1. కేరమ్ కాయిన్ ను స్ట్రైకర్ తో కొట్టినప్పుడు కాయితో పాటు స్ట్రైకర్ కూడ దిశని మార్చుకుంటుంది.
  2. క్రికెట్ ఆటలో బౌలర్ వేసే బంతి యొక్క దిశను బ్యా ట్స్ మేన్ తన బ్యాట్ తో మార్చుతాడు.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 3.
స్పర్శాబలం, క్షేత్రబలం మధ్యగల భేదాలను వివరించండి. (AS1)
(లేదా)
స్పర్శాబలం, క్షేత్రబలంతో ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:

స్పర్శాబలం క్షేత్రబలం
1) రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శా బలాలు అంటారు. 1) రెండు వస్తువులు ఒక దానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్లయితే అటువంటి బలాన్ని క్షేత్రబలం అంటారు.
2) కండర బలం, ఘర్షణ బలం, అభిలంబ బలం మరియు తన్యతా బలాలు స్పర్శా బలానికి ఉదాహరణలు. 2) అయస్కాంత బలం, విద్యుత్ బలం మరియు గురుత్వాకర్షణ బలాలు క్షేత్ర బలానికి ఉదాహరణలు.
3) రెండు వస్తువుల మధ్య తాడనం వలన ఏర్పడుతుంది. 3) రెండు వస్తువులు క్షేత్రంలో ఉన్నపుడు ఏర్పడును.
4) దీనిలో క్షేత్ర ప్రాంతం ఉండదు. 4) దీనిలో క్షేత్రప్రాంతం ఉంటుంది.
5) స్పర్శాబలం చాలా వేగంగా పనిచేస్తుంది. 5) క్షేత్రబలం కొద్ది నెమ్మదిగా పనిచేస్తుంది.
6) ఇది సదిశ రాశి. 6) ఇది సదిశ క్షేత్రం.

ప్రశ్న 4.
స్పర్శాబలానికి, క్షేత్రబలానికి రెండేసి ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
స్పర్శాబలానికి ఉదాహరణలు :

  1. టూత్ పేస్ట్ ట్యూబ్ ను చేతి వేళ్ళతో నొక్కినపుడు టూత్ పేస్ట్ ట్యూబ్ నుండి టూత్ పేస్ట్ బయటకు రావడం.
  2. ఒక బంతిని నేలపై విసిరినపుడు కొంతదూరం వెళ్ళి ఆగిపోతుంది. నీరు, బంతి ఉపరితలాల మధ్య ఘర్షణ బలం స్పర్శాబలంగా పనిచేసింది.
  3. సైకిల్ తొక్కడం ఆపేస్తే క్రమంగా సైకిల్ వడి తగ్గిపోయి ఆగిపోతుంది. సైకిల్ టైర్లకు, నేలకు మధ్య ఘర్షణ బలం స్పర్శాబలంగా పనిచేసింది.

క్షేతబలానికి ఉదాహరణలు :

  1. రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలాలు.
  2. ఒక బెలూనను ఒక కాగితంతో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తీసుకువస్తే ఆ కాగితం ముక్కలను బెలూను ఆకర్షిస్తుంది.
  3. పైకి విసిరిన రాయి తిరిగి భూమి మీద పడడం.

ప్రశ్న 5.
కింద ఇవ్వబడ్డ వాక్యంలో తప్పును సరిదిద్ది రాయండి. (AS1)
“కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దానిమీద ఎటువంటి బలాలు లేవు”
జవాబు:
“కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దాని మీద పనిచేసే బలాల ఫలిత బలం శూన్యం”.

ప్రశ్న 6.
కోయడానికి ఉపయోగించే పరికరాల అంచులు పదునుగా ఉంటాయి. ఎందుకు? (AS1)
జవాబు:

  1. కోయడానికి ఉపయోగించే పరికరాల అంచులు పదునుగా ఉంటాయి.
  2. ఎందుకంటే పదును ఉన్నవైపు స్పర్శా వైశాల్యం తక్కువగా ఉంటుంది.
  3. బలాన్ని ప్రయోగించినపుడు పదునైన భాగం వైపు ఉపరితల వైశాల్యం తక్కువ కాబట్టి అధిక పీడనాన్ని కలుగచేస్తుంది. కాబట్టి సులభంగా కోయవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 7.
“ఫలిత బలం వల్ల వస్తువుల గమన స్థితిలో మార్పు వస్తుంది” ఈ వాక్యం ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారో వివరించండి. (AS1)
(లేదా)
ఫలిత బలం వస్తువులపై ప్రయోగించబడడం వల్ల వాటి యొక్క చలనస్థితి మారుతుంది. సరైన ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

  1. ఒక వస్తువు పై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు.
  2. ఫలిత బలం శూన్యమైతే ఆ వస్తువు నిశ్చలస్థితిలో ఉంటుంది.
  3. ఫలిత బలం శూన్యం కాకుండా ఉంటే ఆ వస్తువు గమనంలో ఉంటుంది.
  4. ఫలిత బలం విలువ మారుతూ ఉంటే వస్తువు గమన స్థితిలో మార్పు వస్తుంది.

ప్రశ్న 8.
“ఒక బరువైన వస్తువుని, నీవు ఎంత బలంగా నెట్టినా అది కదలదు” దీనికి గల కారణాన్ని “ఫలిత బలం” అనే భావనతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ఒక బరువైన వస్తువుని నీవు ఎంత బలంగా నెట్టినా అది కదలదు దీనికి గల కారణం దాని ఫలిత బలం శూన్యం అగుట.
  2. ఒక వస్తువులో కదలిక దాని ఫలిత బలంపై ఆధారపడి ఉంటుంది.
  3. ఫలిత బలం శూన్యం అయితే ఆ వస్తువు కదలదు.
  4. ఫలిత బలం శూన్యం కానట్లైతే ఆ వస్తువు కదులుతుంది.

ప్రశ్న 9.
కింది పటాలలో ఫలిత బలాన్ని కనుక్కోండి. (AS5) (AS1)
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 1
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 2
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 3

ప్రశ్న 10.
భూమి మీద ఘర్షణ లేదని ఊహించండి. ఏం జరుగుతుందో వివరించండి. (AS2)
జవాబు:

  1. ఘర్షణ బలం లేకపోతే మనం నడవలేము.
  2. వాహనాలు జారిపడి పోయే ప్రమాదం గలదు.
  3. పెన్నుతో పేపరుపై వ్రాయలేము.
  4. అగ్గిపుల్లతో అగ్గి పెట్టె పై రుద్ది మంటను పుట్టించలేము.
  5. నల్లబల్లపై చాక్ పీతో వ్రాయలేము.
  6. బల్లపై ఉంచిన వస్తువులు జారిపడతాయి.
  7. రాక్స్ లేదా అల్మారాలో ఉంచిన వస్తువులు జారిపడిపోతాయి.
  8. గుర్రపు మరియు ఎద్దుల బండ్లను నడుపలేము.
  9. మేకులను గోడలో మరియు చెక్కలో దింపలేము.
  10. ఆహారాన్ని నమలలేము.
  11. ఏ వస్తువుకు నిశ్చలస్థితి ఉండదు.
  12. భవనాలు నిర్మించలేము.

ప్రశ్న 11.
కార్తీక్ టి.వి.లో “వన్డే క్రికెట్ మ్యాచ్” చూస్తున్నాడు. ఆట భోజన విరామంలో క్రికెట్ పిచ్ పై రోలర్‌ను దొర్లించడం గమనించాడు. ఆ రోలర్ దొర్లేటప్పుడు దానిపై పనిచేసే వివిధ బలాలు, ఫలిత బలం గురించి అతను ఆలోచించాడు. ఫలితబలం పనిచేసే దిశ గురించి అతని మదిలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ ప్రశ్నలేవో మీరు ఊహించగలరా? (AS2)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 4

  1. బలం ప్రయోగించిన దిశలో రోలర్ ఎందుకు కదలలేదు?
  2. బలం ప్రయోగించిన దిశలో ఫలిత బలం ఎందుకు లేదు?
  3. బలం ప్రయోగించిన దిశకు కొంత కోణంలో ఫలిత బలం దిశ ఎందుకు ఉన్నది?
  4. ఫలిత బలం దిశలో రోలర్ కదిలితే పిచ్ ఎందుకు చదును అయినది?
  5. పిచ్ చదును అగుటకు ఏ బలం ఉపయోగపడినది?
  6. ఘర్షణ బలం ఏ దిశలో పని చేస్తుంది?

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 12.
ఎ. ఒకే విధమైన స్త్రాలు రెండు తీసుకుని, అందులో ఒక దానిని స్వేచ్ఛగా వేలాడదీయండి. రెండవ దానిని కాగితంతో రుద్ది వేలాడదీసిన స్ట్రా వద్దకు తీసుకురండి. ఈ కృత్యం ద్వారా మీరు ఏం గమనించారు? ఇవి ఏ రకమైన బలం? (AS3)
జవాబు:

  1. కాగితంతో రుద్దిన స్ట్రాను స్వేచ్ఛగా వేలాడదీసిన స్ట్రా వద్దకు తీసుకొని వచ్చినపుడు మొదట ఆకర్షించుకున్నది. ఆ తర్వాత వికర్షించుకున్నది.
  2. కాగితంతో రుద్దిన స్ట్రా మరియు స్వేచ్ఛగా వేలాడదీసిన స్ట్రాల మధ్య వికర్షణ బలం, స్థావర విద్యుత్ బలం ఏర్పడ్డాయి.

బి. పొడి జుట్టుని దువ్వెనతో దువ్వి ఆ దువ్వెనను చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకురండి. ఏం గమనించారు? వివరించండి. (AS3)
జవాబు:

  1. పొడిజుట్టుని దువ్వెనతో దువ్వి ఆ దువ్వెనను చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకువస్తే అది కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.
  2. పొడి జుట్టు దువ్వెనతో దువ్వడం వలన ఘర్షణ బలం వల్ల స్థావర విద్యుత్ ఆవేశాలు ఏర్పడ్డాయి.
  3. దువ్వెనకు గల స్థావర విద్యుత్ ఆవేశాలు కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.

ప్రశ్న 13.
స్పర్శాబలాలను, క్షేత్రబలాలను వివరించే చిత్రాలను వార్తాపత్రికలు, అంతర్జాలం మొదలైన వాటి నుండి సేకరించి నోట్ బుక్ లో – అంటించి ప్రదర్శించండి. (AS4)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 5

ప్రశ్న 14.
పటంలో చూపిన విధంగా మెట్ల మీద ఒక కర్రని పెట్టారు . ఆ కర్ర మీద పనిచేసే అభిలంబ బలాలను గీయండి. (AS5)
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 6
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 7

ప్రశ్న 15.
చెట్టు ఊడని పట్టుకొని ఒక కోతి నిశ్చలంగా వేలాడుతూ ఉందనుకోండి. ఆ కోతిపై పనిచేసే బలాలు ఏవి? (AS7)
జవాబు:
కోతిపై పనిచేసే బలాలు :

  1. కోతిపై గురుత్వ బలం భూమి వైపు పనిచేస్తుంది.
  2. కోతి నుండి పైవైపు ఊడ తన్యతాబలం పనిచేస్తుంది.

ప్రశ్న 16.
నిశ్చలంగా ఉన్న ఒక బరువైన వస్తువును కదల్చాలంటే నువ్వు దానిపై కొంత బలాన్ని ప్రయోగించాలి. అయితే ఒకసారి కదిలిన తరువాత, దానిని అదే గమనస్థితిలో ఉంచడానికి కొద్ది బలం ప్రయోగిస్తున్నా సరిపోతుంది. ఎందుకు? (AS1)
జవాబు:

  1. నిశ్చలస్థితి గల ఒక బరువైన వస్తువును గమన స్థితిలోకి మార్చుతూ ఉంటే సైతిక ఘర్షణబలం వ్యతిరేకిస్తుంది.
  2. గమనంలో ఉన్న వస్తువును జారుడు ఘర్షణ బలం నిశ్చలస్థితిలోకి మారుస్తుంది.
  3. సైతిక ఘర్షణ బలం కంటే జారుడు ఘర్షణ బలం చాలా తక్కువగా ఉంటుంది.
  4. కాబట్టి వస్తువు ఒకసారి కదిలిన తరువాత, దానిని అదే గమన స్థితిలో ఉంచడానికి కొద్దిగా బలం (జారుడు ఘర్షణ బలానికి సరిపడు) ప్రయోగిస్తే సరిపోతుంది.

ప్రశ్న 17.
కింది రెండు సందర్భాలలో పీడనాన్ని ఎలా పెంచగలవు? (AS1)
ఎ) వైశ్యాలంలో మార్పు లేనపుడు బి) బలంలో మార్పు లేనపుడు
జవాబు:
ఎ) వైశాల్యంలో మార్పు లేనపుడు :

  1. వైశాల్యం మార్పు లేనపుడు పీడనాన్ని పెంచాలంటే దానిపై బలాన్ని పెంచాలి.
  2. పీడనం బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

బి) బలంలో మార్పు లేనపుడు :

  1. బలం మార్పు లేనపుడు పీడనాన్ని పెంచాలంటే స్పర్శావైశాల్యాన్ని తగ్గించాలి.
  2. పీడనము, స్పర్శా వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 18.
ఘర్షణని తగ్గించడానికి కొన్ని మార్గాలను సూచించి, వాటిని పరీక్షించడానికి ప్రయోగాన్ని రూపకల్పన చేసి నిర్వహించండి.
జవాబు:
ఘర్షణని తగ్గించడానికి కొన్ని మార్గాలు :

  1. ఘర్షణను తగ్గించడానికి స్పర్శించుకొనే తలాలను నునుపుగా ఉంచాలి.
  2. ఘర్షణను తగ్గించడానికి స్పర్శించుకొనే తలాలకు కందెనలను, నూనెలను పూయాలి.
  3. యంత్రాలలో, చక్రాలలో ఘర్షణను తగ్గించడానికి బాల్ బేరింగ్ ను ఉపయోగించాలి.

నునుపైన తలాలు ఘర్షణ బలాలు తగ్గిస్తాయి అని ప్రయోగపూర్వకంగా నిరూపించుట :
1) ఉద్దేశ్యము : నునుపైన తలంపై ఘర్షణ తక్కువగా ఉంటుంది.

2) పరికరాలు : 1) నునుపుగా ఉండే పొడవైన చెక్క, 2) గరుకుగా ఉండే పొడవైన చెక్క, 3) రెండు గోళీలు.

3) ప్రయోగము :

  1. నునుపైన మరియు గరుకుగా ఉండే చెక్కలను ఒకదాని ప్రక్కన ఒకటి క్షితిజ సమాంతరంగా అమర్చాలి.
  2. ఒక్కొక్క చెక్కపై ఒక్కొక్క గోళీని ఉంచి ఒకే బలంతో రెండింటిని కదల్చండి.
  3. ఏ గోళీ ఎక్కువ దూరం కదిలినదో కనుగొనండి.
  4. నునుపైన చెక్క తలంపై గోళీ ఎక్కువ దూరం కదిలినది. కావున నునుపైన తలంపై ఘర్షణ బలం తక్కువగా ఉండుట వలన గోళీ ఎక్కువ దూరం కదిలినది అని తెలుస్తుంది.
  5. గరుకైన చెక్క తలంపై గోళీ తక్కువ దూరం కదిలినది. కావున గరుకు తలంపై ఘర్షణ బలం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

పై ప్రయోగము వలన నునుపైన తలాలు తక్కువ ఘర్షణ బలాన్ని కల్గిస్తాయి అని తెలుస్తుంది.

ప్రశ్న 19.
క్రింది పటం పరిశీలించండి. అందులో ఘర్షణ బలం, అభిలంబ బలం ఏ దిశలో పనిచేస్తాయో తెలపండి. (AS5)
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 8
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 9

ప్రశ్న 20.
సమతలంపై స్థిరంగా నిలబడ్డ వ్యక్తిపై ఏయే బలాలు పని చేస్తుంటాయి? అతనిపై పనిచేసే బలాలన్నింటిని సూచించే స్వేచ్ఛావస్తుపటాన్ని (FBD) గీయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 10

ప్రశ్న 21.
నిత్య జీవితంలో మనం వివిధ కృత్యాలు చేయడానికి ఉపయోగపడే ఘర్షణ యొక్క పాత్రని నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:

  1. నడవడం, పరుగెత్తడం అనే కృత్యాలలో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  2. వాహనాలు నడపడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  3. మేకులను చెక్కలోకి మరియు గోడలోనికి దించడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  4. గుర్రపు బండ్లు మరియు ఎడ్ల బండ్లు నడపడానికి ఘర్షణబలం ఉపయోగపడుతుంది.
  5. కాగితంపై పెన్నుతో వ్రాయడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  6. బోర్డ్ పై చాపీ తో వ్రాయడానికి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  7. భవన నిర్మాణములో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  8. వస్తువులను చేతితో పట్టుకోవడంలో ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.
  9. వడ్రంగి చెక్క తలాలను నునుపు చేయుటకు ఘర్షణ బలం ఉపయోగపడుతుంది.

నిత్య జీవితంలో మనం వివిధ పనులు చేయడానికి ఉపయోగపడే ఘర్షణ యొక్క పాత్రను ఎంతగానో అభినందించ వలసిన అవసరం ఉన్నది.

8th Class Physical Science 1st Lesson బలం Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 5

ప్రశ్న 1.
m ద్రవ్యరాశి గల క్రికెట్ బంతిని కొంత వేగంతో పైకి విసిరారనుకోండి. గాలి నిరోధాన్ని విస్మరిస్తే (ఎ) అది చేరుకునే గరిష్ఠ ఎత్తులో సగం ఎత్తు వద్ద (బి) గరిష్ఠ ఎత్తు వద్ద ఆ బంతిపై ఏ ఏ బలాలు పనిచేస్తుంటాయి?
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 11
(ఎ) గరిష్ఠ ఎత్తులో సగం ఎత్తు (h/2) వద్ద పనిచేసే బలాలు:

  1. గురుత్వ బలం (mg)
    విసిరిన బలంలో కొంత బలము.

(బి) గరిష్ఠ ఎత్తు (h) వద్ద పనిచేసే బలాలు:

  1. గురుత్వ బలం (mg)

8th Class Physical Science Textbook Page No. 6

ప్రశ్న 2.
ఒకే రంగు పూసిన రెండు లోహపు కడ్డీలు మీ వద్ద ఉన్నాయనుకోండి. అందులో ఒకటి ఉక్కుది, రెండవది అయస్కాంతం. అందులో ఏది అయస్కాంతమో, ఏది ఉక్కు కడ్డీయో మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు? (నిబంధన : కడ్డీలను విరచరాదు)
జవాబు:
ఇనుప రజనును ఏ కడ్డీ ఆకర్షిస్తుందో ఆ కడ్డీ అయస్కాంతంగాను, ఇనుప రజనును ఆకర్షించని కడ్డీని ఉక్కు కడ్డీగా గుర్తించవచ్చును.

8th Class Physical Science Textbook Page No. 8

ప్రశ్న 3.
ఒక పుస్తకం బల్లపై నిశ్చలస్థితిలో ఉంది. ఆ పుస్తకంపై ఘర్షణ బలం పనిచేస్తున్నదా? లేదా? వివరించండి.
జవాబు:

  1. బల్లపై గల పుస్తకంపై ఘర్షణ బలం పనిచేస్తుంది.
  2. నిశ్చలస్థితిలో గల వస్తువులపై పనిచేసే ఘర్షణ బలాన్ని సైతిక ఘర్షణ బలం అంటారు.
  3. నిశ్చల స్థితిలో గల పుస్తకాన్ని చలన స్థితి పొందుటకు కావలసిన బలం కంటే తక్కువ బలం ప్రయోగించినపుడు పుస్తకం చలనంలో ఉండదు. కారణం ప్రయోగించిన బలాన్ని సైతిక ఘర్షణ బలం నిరోధిస్తుంది.

8th Class Physical Science Textbook Page No. 10

ప్రశ్న 4.
A మరియు B అనే వస్తువులతో కూడిన ఒక వ్యవస్థ ప్రక్క పటంలో చూపబడింది. A మరియు B వస్తువుల మీద ఏ ఏ బలాలు పనిచేస్తున్నాయో చెప్పండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 12
జవాబు:
A వస్తువుపై పనిచేసే బలాలు :

  1. గురుత్వ బలం
  2. అభిలంబ బలం
  3. B యొక్క భారం (B యొక్క గురుత్వబలం)

B వస్తువుపై పనిచేసే బలాలు :

  1. 1గురుత్వ బలం
  2. అభిలంబ బలం

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

ప్రశ్న 5.
స్పర్శా బలాలను ఘర్షణ బలం, అభిలంబ బలం అని వేరుపరచి చూడాల్సిన అవసరం ఏమిటో రెండు కారణాలతో వివరించండి.
జవాబు:

  1. ఘర్షణ బలం, అభిలంబ బలాలు వేరువేరు దిశలలో పని చేయడం.
  2. ఘర్షణ బలం చలన దిశకు వ్యతిరేక దిశలో ఉండి, వస్తువు చలనాన్ని నిరోధిస్తుంది. కాని అభిలంబ బలాన్ని గురుత్వ బలం సమతుల్యం చేస్తుంది.

8th Class Physical Science Textbook Page No. 13

ప్రశ్న 6.
మీ స్నేహితునితో మోచేతి కుస్తీ (arm wrestling) ఆట ఆడండి. ఆటలో గెలుపుని ‘ఫలితబలం’ భావనతో వివరించండి. ఈ ఆట ఆడేటపుడు మీ మోచేతిపై పనిచేసే బలాల పేర్లు, వాటి దిశలను తెల్పండి. ఈ సన్నివేశానికి స్వేచ్ఛా వస్తుపటం (FBD) ను గీయడానికి ప్రయత్నించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 13
పటం – 1 లో స్వేచ్చా వస్తుపటం FBD :

F1, F2 లు → అభిలంబ బలాలు
Fg → గురుత్వబలం
Fm1 → మొదటి వ్యక్తి కండర బలం
Fm2 → రెండవ వ్యక్తి కండర బలం
X – అక్షం వెంట ఫలితబలం Fnet = Fm2 – Fm1
X – అక్షం వెంట ఫలిత బలం = Fg – (F1+ F2)

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 14
పటం – 2 లో ఆటలో గెలుపును పొందిన భావనతో స్వేచ్ఛా వస్తుపటం

F1, F2 లు → అభిలంబ బలాలు
Fg → గురుత్వబలం
Fm1 → మొదటి వ్యక్తి కండర బలం
Fm2 → రెండవ వ్యక్తి కండర ,బలం
X – అక్షం వెంట ఫలిత బలం = (Fm1 + F1 + F2) – (Fg+ Fm1)

ప్రశ్న 7.
బలాలు ఏమి చేయగలవు?
జవాబు:

  1. నిశ్చలస్థితిలో గల వస్తువును గమన స్థితిలోకి మార్చగలవు.
  2. గమన స్థితిలో గల వస్తువుల వడిని పెంచగలవు.
  3. గమన స్థితిలో గల వస్తువుల వడిని తగ్గించగలవు.
  4. గమన స్థితిలో గల వస్తువులను నిశ్చలస్థితిలోకి మార్చగలవు.
  5. వస్తువుల ఆకృతిని మరియు ఆకారాన్ని మార్చగలవు.

8th Class Physical Science Textbook Page No. 16

ప్రశ్న 8.
పీడనానికి దిశ ఉంటుందా? వివరించండి.
జవాబు:

  1. పీడనం అదిశ రాశి. పీడనానికి పరిమాణం మాత్రమే ఉంటుంది. దిశ ఉండదు.
  2. మృదువైన పదార్థాలు మాత్రమే బలాన్ని ప్రయోగిస్తే పీడనాన్ని కలుగజేస్తాయి.
  3. దృఢమైన వస్తువులపై బలాన్ని ప్రయోగిస్తే బలం ప్రయోగించిన దిశలో వస్తువు కదులుతుంది.
  4. మృదువైన పదార్థాలపై బలాన్ని కలుగజేస్తే, ఆ పదార్థాలు అన్ని దిశలలో పీడనాన్ని కలుగజేస్తాయి.
    ఉదా : నీరు గల పాత్ర ; వాయువు గల వాయుపాత్ర మరియు గాలి గల బెలూను.

8th Class Physical Science Textbook Page No. 15

ప్రశ్న 9.
స్కూలు బ్యాగులు, షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్ లు ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
స్కూలు బ్యాగులు, షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్ లు ఉండడానికి కారణము స్పర్శా బలం పెరిగి బల ప్రభావమును, పీడనమును తగ్గించుటకు.

ప్రశ్న 10.
అధిక బరువులు తీసుకువెళ్ళే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఎందుకు ఉంటాయో తెల్పండి.
జవాబు:
అధిక బరువులు తీసుకువెళ్ళే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఉంటాయి. ఎందుకంటే భూమిపైన పీడనమును తగ్గించుటకు.

పరికరాల జాబితా

స్ట్రా, డస్టరు, అయస్కాంతము, తాడు, టూత్ పేస్టు, మూతగల సీసా, కార్పెట్, గరుకు రోడ్డు, నున్నని గచ్చు, వివిధ దారాలు, సూది, థర్మోకోల్ బాల్స్, బెలూన్, కాగితపు ముక్కలు, డ్రాయింగ్ షీట్, టేబుల్, రబ్బరు బ్యాండ్, క్యారమ్ బోర్డు, స్పాంజ్, ప్లాస్టిక్ బాటిల్, అద్దము, పెన్సిల్, వాలుతలము, రూపాయి నాణెం, స్ప్రింగ్ త్రాసు, భారాలను తగిలించే కొక్కెం, భారాలు, దండాయస్కాంతం, ఇనుపరజను, పుట్ బాల్ (పెద్దబంతి), ప్లాస్టిక్ ట్రేలు, ఇటుకలు.

8th Class Physical Science 1st Lesson బలం Textbook Activities

కృత్యములు

కృత్యం -1

1. వివిధ పనులలో నెట్టడాన్ని, లాగడాన్ని గుర్తించడం :
ఈ క్రింది పట్టికలో వివిధ పనులు చేస్తున్న పటాలను పరిశీలించి నెట్టడాన్ని, లాగడాన్ని గుర్తించి పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 15
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 16

కృత్యం – 2

2. అయస్కాంత బలాన్ని పరిశీలించుట :
ఒక సూదిని తీసుకోండి. ఒక దండయస్కాంతాన్ని తీసుకుని దానిపై ఒకే దిశలో అనేకసార్లు రుద్దండి. ఆ సూది అయస్కాంతంగా మారడం మీరు గమనించవచ్చు. దిక్సూచి సహాయంతో ఆ సూది యొక్క ఉత్తర, దక్షిణ ధృవాలను గుర్తించవచ్చు. దక్షిణ ధృవం ఉన్న వైపు ఒక చిన్న ఎరుపు బెండు బంతిని గుచ్చండి. ఉత్తర ధృవం వైపు ఒక తెల్ల బెండు బంతిని గుచ్చండి. ఇదే విధంగా ఇంకొక సూదిని తీసుకొని తయారుచేయండి. ఈ క్రింది విధంగా చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 17

ఎ) ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఎదురెదురుగా ఉండేలా ఆ సూదులను నీటిలో ఉంచండి. ఏం జరుగుతుంది?
జవాబు:
ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివరలు వికర్షించుకోవటం గమనించవచ్చును.

బి) వేర్వేరు రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఎదురెదురుగా ఉండేలా నీటిలో వదలండి. ఏం జరిగింది?
జవాబు:
వేరువేరు రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఆకర్షించుకోవడం గమనించవచ్చును.

సి) ఆ సూదులు ఒకదానికొకటి ఆకర్షించుకొంటే లేదా వికర్షించుకొంటే ఆ బలాన్ని ఏమంటారు?
జవాబు:
రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 3

3. స్థావర విద్యుత్ బలాలను పరిశీలించుట :

ఒక బెలూనను ఊది దాని చివర ముడి వేయండి. ఒక కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గచ్చుపై వేయండి. ఇప్పుడు బెలూనను ఒక కాగితంతో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తీసుకురండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 18

ఎ) ఏం జరిగింది? చిన్న చిన్న కాగితపు ముక్కలు బెలూన్ వైపుకి లాగబడ్డాయా?
జవాబు:
చిన్న చిన్న కాగితపు ముక్కలు బెలూన్ వైపుకి లాగబడ్డాయి.

బి) కాగితపు ముక్కలను బెలూన్ ఎందుకు ఆకర్షించింది?
జవాబు:
బెలూనను రుద్దడం వల్ల దానిపై విద్యుత్ బలం ఏర్పడడం వలన కాగితం ముక్కలు ఆకర్షింపబడినవి.

సి) కాగితపు ముక్కలకు బదులు ఉప్పు, మిరియాల పొడిని ఉపయోగించి చూడండి. ఏం జరుగుతుందో గమనించండి.
జవాబు:
ఉప్పు, మిరియాల పొడి బెలూన్ చే ఆకర్షింపబడవు.

కృత్యం – 4

4. అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించుట :

ఒక దండయస్కాంతాన్ని టేబుల్ పై పెట్టి దానిపై మందంగా ఉండే ఒక తెల్లకాగితాన్ని ఉంచండి. ప్రక్క పటంలో చూపిన విధంగా కాగితంపై ఇనుప రజను వెదజల్లండి. ఇపుడు టేబుల్ ని గానీ, కాగితాన్ని గానీ మెల్లగా పెన్ / పెన్సిల్ తో తట్టండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 19

ఎ) ఏం గమనించారు? ఇనుప రజను ఏదైనా ఒక ప్రత్యేక ఆకృతిలో అమరిందా?
జవాబు:

  1. దండయస్కాంతం యొక్క అయస్కాంత బలం ప్రభావం వల్ల ఇనుపరజను ఆ అయస్కాంతం చుట్టూ కొంత ప్రాంతంలో వక్రరేఖలుగా తమకు తాము సర్దుకోవడం గమనించాను.
  2. ఇనుపరజను దండయస్కాంతం యొక్క ఉత్తర ధృవం నుండి దక్షిణ , ధృవం వరకు వరుసగా వక్రరేఖ వలె అనేక రేఖలు ఏర్పడ్డాయి. ఈ వక్రరేఖలు దండయస్కాంతంకు ఇరువైపుల ఏర్పడ్డాయి. ఈ రేఖలు అయస్కాంత క్షేత్రం ఏర్పడిన ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు.

కృత్యం – 5

5. కండర బలాన్ని ఉపయోగించే సందర్భాల జాబితా తయారు చేయడం :

కండర బలాన్ని ఉపయోగించి పనిచేసే సందర్భాలను వ్రాయండి.

  1. సైకిల్ తొక్కడం
  2. ఈత కొట్టడం
  3. పరుగెత్తడం
  4. బరువులు మోయడం
  5. త్రవ్వడం
  6. స్ట్రాతో పానీయాన్ని తాగడం
  7. డస్టరుతో నల్లబల్లపై అక్షరాలను చెరపడం
  8. ఇల్లు ఊడ్చటం
  9. కొండరాళ్ళు కొట్టడం
  10. స్నానం చేయడం
  11. ఆటలు ఆడడం

కృత్యం – 6

6. పనిచేసేటప్పుడు ఏదేని కండరంలోని మార్పును పరిశీలించుట :
బంతిని విసిరినపుడు కండరంలోని మార్పును పరిశీలించి వ్రాయండి.
జవాబు:
బంతిని విసురుతున్నపుడు ఛాతి, భుజం ముందు భాగంలోని కండరాలు వ్యాకోచించి మన చేతిని ముందుకు లాగితే, భుజం వెనుక భాగంలోని కండరాలు సంకోచించి మన కదలికని నియంత్రిస్తాయి.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 7

7. వివిధ తలాలపై బంతి గమనాన్ని పరిశీలించుట :

కార్పెట్, గరుకుతలం, నున్నటి తలాలపై బంతి గమనాన్ని పరిశీలించి, బంతి గమనాన్ని ఏ తలం ఎక్కువగా నిరోధించునో, ఏ తలం తక్కువగా నిరోధించునో పరిశీలించి తెల్పండి.
జవాబు:

  1. కార్పెట్, గరుకు తలం మరియు నున్నటి తలాలపై ఒకే బలం ఉపయోగించి ఒక బంతిని కదిలేటట్లు చేసినాను.
  2. కార్పెట్ తలంపై బంతి తక్కువ దూరం ప్రయాణించినది.
  3. కార్పెట్ కంటె గరుకు తలంపై బంతి ఎక్కువ దూరం ప్రయాణించినది.
  4. కార్పెట్, గరుకు తలాల కంటె నున్నటి తలంపై బంతి ఎక్కువ దూరం ప్రయాణించింది.
  5. బంతి చలనాన్ని నిరోధించే క్రమము : కార్పెట్ తలం > గరుకుతలం > నున్నటి తలం
  6. బంతి కదిలిన దూరాల క్రమం : కార్పెట్ తలం – గరుకు తలం < నున్నటి తలం.

కృత్యం – 8

8. వాలుతలంపై వస్తువుల చలనాన్ని పరిశీలించుట :

ఒక ట్రేని తీసుకోండి. దానిమీద ఒక చివర అంచు దగ్గర చిన్న మంచు ముక్కను, ఎరేజర్ (రబ్బరు)ను మరియు ఒక రూపాయి బిళ్ళను ఒకే వరుసలో పెట్టండి. ఇపుడు ప్రక్క పటంలో చూపిన విధంగా ట్రేను అదే చివర పట్టుకొని నెమ్మదిగా పైకి ఎత్తి పరిశీలించండి.

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 20

ఎ) ఈ మూడు వస్తువులలో ఏది మొదట కిందికి జారడం ప్రారంభించింది?
జవాబు:
ఈ మూడు వస్తువులలో మొదట జారిన వస్తువు మంచు ముక్క.

బి) అన్ని వస్తువులకు ఒకే పరిమాణంలో ఘర్షణ పనిచేస్తుందా?
జవాబు:
అన్ని వస్తువులకు ఘర్షణ, పరిమాణం వేరువేరుగా ఉన్నాయి.

సి) ఏ వస్తువుపై ఘర్షణ బలం ఎక్కువ? ఏ వస్తువుపై ఘర్షణ బలం తక్కువ?
జవాబు:
ఎరేజరు ఘర్షణ బలం ఎక్కువ. మంచు ముక్కకు ఘర్షణ బలం తక్కువ.

డి) ఈ మూడు వస్తువుల ఘర్షణ బలాల క్రమాన్ని వ్రాయండి.
జవాబు:
ఈ మూడు వస్తువుల ఘర్షణ బలాల క్రమం : ఎరేజర్ > రూపాయి బిళ్ళ > మంచు ముక్క

ప్రయోగశాల కృత్యం

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 21
9. ఉద్దేశ్యం : దారం భరించగలిగే గరిష్ఠ బలాన్ని కనుగొనుట.
కావలసిన పరికరాలు : స్ప్రింగ్ త్రాసు, భారాలు, తేలిక దారాలు, భారాలు తగిలించే కొక్కెం (వెయిట్ హేంగర్)

నిర్వహణ పద్ధతి :
i) పరికరాలని పటంలో చూపిన విధంగా అమర్చండి.
ii) 50గ్రా.ల భారాన్ని వెయిట్ హేంగర్ కి వేలాడదీసి, స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ గమనించండి.
iii) అలా దారం తెగిపోయేంత వరకు కొద్ది కొద్దిగా భారాలు పెంచుతూ స్ప్రింగ్ త్రాసులో రీడింగులు గమనిస్తూ ఉండండి.
iv) దారం తెగే దగ్గర రీడింగును గుర్తించండి.
v) వివిధ రకాల దారాలను ఉపయోగించి, అవి భరించగలిగే గరిష్టబలము యొక్క విలువలను క్రింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 22
vi) ఈ మొత్తం వ్యవస్థని (అమరికని) సీలింగ్ నుంచి వేరుపరచి, మరల దారానికి భారాన్ని తగిలించే కొక్కెంను అమర్చి హేంగర్ పై తక్కువ భారం ఉండేలా చూసుకుని, చేతితో నెమ్మదిగా పైకి లేపండి.
vii) అలా పైకి ఎత్తుతున్నప్పుడు స్ప్రింగ్ త్రాసు రీడింగును గమనించండి.

అలాగే మెల్లగా కిందికి దించుతూ స్ప్రింగ్ త్రాసు రీడింగును గమనించండి.

ఎ) పైకి ఎత్తేటప్పుడు, కిందికి దించేటప్పుడు మీరు గమనించిన స్ప్రింగ్ త్రాసు రీడింగులను బట్టి మీరు ఏం చెప్పగలరు?
జవాబు:
స్ప్రింగ్ త్రాసులోని రీడింగులను బట్టి వేరొక బల ప్రభావం ఈ వ్యవస్థపై ఉందని తెలుస్తోంది.

బి) ఒక్కసారిగా మొత్తం అమరికని వేగంగా పైకి లేపితే దారం తెగిపోయిందా?
జవాబు:
ఒక్కసారిగా మొత్తం అమరికని వేగంగా, పైకిలేపితే దారం ఒక్కొక్కసారి తెగవచ్చు లేదా తెగకపోవచ్చు.

కృత్యం – 9

10. టేబుల్ పై ఫలితబలం ప్రభావం :

ఒక టేబుల్ ను ఇద్దరు విద్యార్థులు కింద పటంలో చూపిన విధంగా నెట్టుచున్నారు. ఆ పటాలను పరిశీలించి పటాల కింద గల ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 23 AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 24 AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 25

ఎ) పటం -1 లో చూపిన విధంగా బరువైన టేబుల్ ను నెట్టడానికి ప్రయత్నించండి. కష్టంగా ఉంటుందా? సులభంగా ఉంటుందా?
జవాబు:
కష్టంగా ఉంటుంది.

బి) పటం – 3 లో టేబుల్ ఏ దిశలో కదిలింది?
జవాబు:
ఇద్దరు విద్యార్థుల బలం ప్రయోగించిన దిశలో కదిలింది.

సి) పటంలో – 3లో చూపిన విధంగా టేబుల్ ని ఇద్దరు విద్యార్థులు ఒకే వైపు నుండి నెట్టినారు. ఇపుడు సులభంగా ఉందా? ఉంటే ఏమిటి?
జవాబు:
సులభంగా కదిలింది. ఎందుకంటే ఇద్దరి బలాలు ఒకే దిశలో పనిచేయడం వల్ల, ఫలిత బలం పెరిగి ఆ టేబుల్ సులభంగా కదిలింది.

డి) పటం – 2లో చూపిన విధంగా విద్యార్థులు బలాన్ని ప్రయోగించినపుడు ఒకవేళ టేబులు కదలలేదు. ఎందుకు కదలలేదో వివరించండి.
జవాబు:
ఇద్దరు విద్యార్థులు రెండు వైపుల నుండి (వ్యతిరేక దిశలో) నెడుతున్నప్పుడు ఇద్దరి బలపరిమాణం సమానంగా ఉంటే ఫలితబలం శూన్యం అగును కాబట్టి,టేబులు కదలదు.

ఇ) పటం – 2 లో చూపిన విధంగా విద్యార్థులు బలాన్ని ప్రయోగించినపుడు ఒకవేళ టేబులు కదిలినది. ఎందుకు కదిలినదో వివరించండి. ఏ దిశలో కదులనో తెల్పుము.
జవాబు:
ఇద్దరు విద్యార్థులు రెండు వైపుల నుండి (వ్యతిరేక దిశలో) నెడుతున్నప్పుడు ఇద్దరి బలపరిమాణాలు సమానంగా లేకుంటే ఫలిత బలం శూన్యం కాదు కాబట్టి టేబులు కదులును. ఏ విద్యార్థి బలం పరిమాణం ఎక్కువ ఉన్నదో ఆ విద్యార్థి ప్రయోగించిన బలదిశలో టేబులు కదులుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 10

11. చేతివేళ్ళపై సాగదీసిన రబ్బరుబ్యాండు ప్రభావం :

ఒక రబ్బరు బ్యాండుని తీసుకొని మీ చేతివేళ్ళతో సాగదీయండి. ఇలా సాగదీస్తున్నప్పుడు రబ్బరు బ్యాండు మీ వేళ్ళపై కలుగజేసే బలాన్ని మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. ఇప్పుడు అలాంటిదే ఇంకొక రబ్బరు బ్యాండుని తీసుకుని, రెండింటిని కలిపి ఒకే పొడవుకి సాగదీయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 26

ఎ) ఏం గమనించారు? ముందుకన్నా ఇప్పుడు మీ వేళ్ళపై కలుగజేయబడిన బలం అధికంగా ఉందా?
జవాబు:
ముందుకన్నా ఇప్పుడు వేళ్లపై కలుగజేయబడిన బలం అధికంగా ఉంది.

బి) ఇలాగే రబ్బరు బ్యాండ్ల సంఖ్య పెంచుతూ, అవి మీ వేళ్ళపై కలుగజేసే బలాన్ని పరిశీలించండి.
జవాబు:
రబ్బరు బ్యాండ్ల సంఖ్య పెరిగేకొలదీ అవి వేళ్ళపై కలుగజేసే బలం పెరుగుతుంది.

కృత్యం – 11

12. వస్తువు చలనదిశపై, స్థితిపై బల ప్రభావం : –
మీ పాఠశాలలో ఆటల పీరియడ్ నందు మైదానంలో ఫుట్ బాల్ ఆడినపుడు ఫుట్ బాల్ ను వివిధ రకాలుగా తన్నే ఉంటారు. ఫుట్ బాల్ ను తన్నినపుడు బాల్ గమనంలో జరిగే మార్పులను మీరు పరిశీలించిన వాటిని వ్రాయండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 27
నేను ఫుట్ బాల్ ఆట ఆడినపుడు బాల్ లో కనిపించిన మార్పులు

  1. ఫుట్ బాల్ ను తన్నినపుడు బలప్రయోగం వల్ల నిశ్చల స్థితిలోని బాల్ గమన స్థితిలోకి మారినది.
  2. గమనస్థితి గల బాల్ పై బలప్రయోగం వల్ల వడిని పెంచవచ్చును.
  3. గమనస్థితిలో గల బాల్ పై బల ప్రయోగం వల్ల వడిని తగ్గించవచ్చును.
  4. గమన స్థితిలో గల బాల్ పై బల ప్రయోగం వల్ల గమన దిశను మార్చవచ్చును.
  5. గమన స్థితిలో గల బాల్ ను బల ప్రయోగం వల్ల నిశ్చల స్థితికి తీసుకు రావచ్చును.

కృత్యం – 12

13. వస్తువు దిశని మార్చడంలో ఫలితబల ప్రభావం :

ఒక కేరమ్ బోర్డు కాయిన్ ను స్టైకర్ తో కొట్టండి. మీ స్నేహితులని కూడా అలాగే కొట్టమని చెప్పండి. మీరు కొట్టిన ప్రతీసారీ కాయిన్ ఒకే దిశలో కదులుతుందా? లేదా? ఎందుకు? ఈ ఆటలో మీరు పరిశీలించిన పరిశీలనలను వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 28
జవాబు:

  1. ప్రతి సందర్భంలో కాయిన్ కదిలే దిశ మారుతుంది.
  2. కేరమ్ కాయినను స్టెతో కొట్టినప్పుడు కాయితో పాటు స్ట్రైకర్ కూడా దిశని మార్చుకుంటుంది.
  3. కాయిన్ లేదా స్ట్రైకర్ దిశ మారుతుంది. ఎందుకంటే ఫలిత బలం దిశలో కాయిన్ లేదా స్ట్రైకర్ కదులుట వలన.

కేరమ్ బోర్డ్ ఆటలో పరిశీలించిన పరిశీలనలు :

  1. ఫలిత బలం నిశ్చల స్థితిలో ఉండే కాయిన్లను గమనస్థితిలోకి మారుస్తుంది.
  2. ఫలిత బలం గమనస్థితిలో ఉండే స్ట్రైకర్ ను నిశ్చల స్థితిలోకి మారుస్తుంది.
  3. ఫలిత బలం స్ట్రైకర్ వడిని, దిశను మారుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం

కృత్యం – 13

14. వస్తువు ఆకారంపై బలం ప్రభావం :

ఈ క్రింది పట్టిక మొదటి వరుసలో ఇచ్చిన వివిధ సందర్భాలు వస్తువుపై బలం ప్రయోగించడానికి ముందు, బలం ప్రయోగించిన తర్వాత వస్తువు యొక్క ఆకారంలో మార్పు గమనించండి. ఆయా వస్తువు ఆకృతి తాత్కాలికంగా మారిందో, శాశ్వతంగా మారిందో గుర్తించి పట్టికలో నింపండి. తాత్కాలిక మార్పును “T’ తో, శాశ్వత మార్పును ‘P’తో సూచించండి.
జవాబు:

బలం ప్రయోగించు సందర్భం ఆకారంలో మార్పు (తాత్కాలికం (1), శాశ్వతం(P))
రబ్బరు బ్యాండును సాగదీయడం T
స్పాంజ్ ని పిండటం T
కాగితాన్ని చింపడం P
ప్లాస్టిక్ బాటిల్ ని / గ్లాసును నలిపివేయడం P
రొట్టె చేయడం P
అద్దాన్ని పగలగొట్టడం P

కృత్యం -14

15. స్పర్శాతల వైశాల్యాన్ని బట్టి బల ప్రభావంలో మార్పు :

ఒక పెన్సిల్ ను తీసుకుని, పెన్సిల్ యొక్క వెనుకవైపు గుండ్రని చివరతో మీ అరచేతిపై నొక్కండి. తరవాత పెన్సిల్ యొక్క ముందువైపు అంటే మొనదేలి ఉన్న వైపు నుంచి మీ అరచేతిపై గుచ్చండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 29

ఈ రెండు సందర్భాలలో మీరు పొందిన అనుభూతిలో తేడా ఏమైనా ఉందా? ఎందుకు?
జవాబు:

  1. ఈ రెండు సందర్భాలలో మనము పొందే అనుభూతి తేడాగా ఉంటుంది. మొనదేలి ఉన్నవైపున గుచ్చుకొన్నట్లుగా ఉంటుంది. ఎందుకనగా పెన్సిల్ వెనకవైపు వైశాల్యము ఎక్కువ కనుక చేతిపై పీడనము తక్కువగా ఉంటుంది.
  2. పెన్సిల్ మొనదేలి ఉన్నవైపు వైశాల్యము తక్కువగా ఉంటుంది కనుక పీడనము ఎక్కువగా ఉంటుంది.

కృత్యం – 15

16. బలం ప్రభావాన్ని గుర్తించుట :

రెండు ట్రేలు తీసుకుని వాటిని పొడి సున్నంతో లేదా మెత్తని ఇసుకతో నింపండి. ఒకే ఆకారం, ఒకే ద్రవ్యరాశి గల రెండు ఇటుకలు తీసుకోండి. ప్రక్కపటంలో చూపిన విధంగా ఒక ఇటుకని మొదటి ట్రేలో నిలువుగా, రెండవ దానిని వేరొక ట్రేలో అడ్డంగా పెట్టండి. రెండు ఇటుకలు సున్నంలోకి ఒకే లోతుకి దిగాయా పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 1st Lesson బలం 30

ఎ) ఏ ట్రేలోని ఇటుక ఎక్కువ లోతు సున్నంలోకి దిగినది? కారణం ఏమిటి?
జవాబు:
మొదటి ట్రే (ఎ) లోని ఇటుక ఎక్కువ లోతు సున్నంలోకి దిగినది. కారణం, మొదటి ట్రేలో సున్నంపై తాకే నిలువుగా పెట్టిన ఇటుక యొక్క స్పర్శా వైశాల్యం తక్కువగా ఉండుట.

బి) ఏ ట్రేలోని ఇటుక తక్కువ లోతు సున్నంలోకి దిగినది? కారణం ఏమిటి?
జవాబు:
రెండవ ట్రే (బి) లోని ఇటుక తక్కువ లోతు సున్నంలోకి దిగినది. కారణం, రెండవ ట్రేలో సున్నంపై తాకే అడ్డంగా పెట్టిన ఇటుక యొక్క స్పర్శా వైశాల్యం ఎక్కువగా ఉండుట.

సి) ఈ కృత్యం వల్ల నీవు పరిశీలించినది ఏమిటి?
జవాబు:
ప్రయోగించిన బలం ఒకటే అయినప్పుడు తక్కువ స్పర్శా వైశాల్యం గల వస్తువు ఎక్కువ పీడనాన్ని కలుగజేస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 5th Lesson జీవావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 5th Lesson జీవావరణం

9th Class Social Studies 5th Lesson జీవావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జీవులను ఒక ప్రత్యేకమైన జీవావరణంగా వర్ణిస్తారు. వివరించండి. (AS1)
జవాబు:

  1. భూ శాస్త్రజ్ఞులు జీవాన్ని ఒక ప్రత్యేక ఆవరణంగా పరిగణిస్తారు. దీనినే “జీవావరణం” అంటారు.
  2. జీవంతో కళకళలాడే ఏకైక గ్రహం భూమి.
  3. అతి సూక్ష్మ బాక్టీరియా నుంచి అత్యంత పెద్దవైన మర్రి చెట్టు, నీలి తిమింగలాలు, ఏనుగులు వంటి జీవులు, పులులు మానవులతో భూమి విలసిల్లుతోంది.
  4. సూర్యుడికి భూమి మరీ దగ్గరగా, మరీ దూరంగా లేనందున ఇక్కడ అనువైన ఉష్ణోగ్రతలు ఉండటం.
  5. నేల, నీరు, గాలి మూడు కలిసి ఉండటం వల్ల ఒక్క భూమిపైన మాత్రమే జీవం సాధ్యమైంది. అందువల్ల జీవులతో కూడిన దానిని జీవావరణం అంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 2.
ఆధునిక కాలంలో పర్యావరణ సంక్షోభం సృష్టించబడుతున్నది. వాటి యొక్క ప్రభావాన్ని వివరించండి. (AS4)
(లేదా)
పర్యావరణ సంక్షోభ పరిణామాలను తెలపండి.
జవాబు:

  1. పారిశ్రామికీకరణం, వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు ఇంతకు ముందు కనీవిని ఎరగని స్థాయిలో దోపిడికి గురవుతున్నాయి.
  2. ఇదే క్రమంలో భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిలవ ఉన్న ఇంధన వనరులను కొల్లగొడుతున్నారు.
  3. దీని వల్ల అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి.
  4. ఖనిజ, చమురు, భూగర్భజలవనరులు అంతరించిపోతూ ఉన్నాయి.
  5. ప్రస్తుత జీవన విధానం సుస్థిరమైనది కాదని చాలా మంది శాస్త్రజ్ఞులు అంటున్నారు.
  6. ప్రకృతి వనరులను ఇదే తీరులో వినియోగించుకుంటూ పోతే మన పిల్లలు, వాళ్ల పిల్లలకు ఏమీ మిగలదు.
  7. మానవులు అభివృద్ధి, సంతోషం పేర్లతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు.
  8. మానవుల వ్యాపార కార్యకలాపాల వల్ల భూమిపై ప్రతిజీవి, ప్రతి పదార్థమూ ప్రభావితం అవుతున్నాయి.
  9. ఇది ఇలాగే కొనసాగితే ఇతర జీవ జాతులకే కాక అంతిమంగా మనుషులకు కూడా ముప్పుగా పరిణమిస్తుంది.

ప్రశ్న 3.
సహజ వృక్ష సంపదను శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది. వివిధ రకాలైనటువంటి అడవులను, వాటిని ప్రభావితం చేసే శీతోష్ణస్థితులను వివరించండి. (AS1)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 1
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 2

ప్రశ్న 4.
అంతరించిపోతున్న అడవులను ఎలా సంరక్షించుకోవచ్చు? (AS6)
(లేదా)
అడవుల సంరక్షణకై ఏవేని రెండు మార్గాలను సూచించండి.
(లేదా)
ప్రస్తుతం అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకొనుటకు నాలుగు సూచనలు రాయండి.
జవాబు:
అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకొనే విధానం :

  1. పారిశ్రామిక ప్రాంతాల యందు, పాఠశాలల ఆవరణంలోను, కళాశాలల ఆవరణంలోను,ఇంటి ఆవరణంలోను, రోడ్లు కిరువైపుల, కాలువ గట్లపైన, నదుల గట్లపైన, ఖాళీస్థలాల యందు, మొక్కలను పెంచాలి.
  2. అడవుల అక్రమ నరికి వేతలను అరికట్టి ఆక్రమ రవాణాను పూర్తిగా ఆపుచేయాలి.
  3. అడవులను నరుకుతున్న ప్రదేశాల యందు మొక్కలను నాటాలి.
  4. మొక్కల పెరుగుదలకు అన్ని రకాల చర్యలు చేపట్టాలి.
  5. అడవుల ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేయాలి.

ప్రశ్న 5.
పాఠ్యాంశాన్ని చదివి కింద పట్టిక నింపండి.
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 3
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 4

ప్రశ్న 6.
ప్రపంచ పటంలో ఈ కింది దేశాలను గుర్తించండి.
1. న్యూజిలాండ్ .2. బ్రెజిల్ 3. ఆస్ట్రేలియా 4.ఉత్తర అమెరికా 5. చైనా 6. ఇండియా
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 5

ప్రశ్న 7.
పేజీ నెం. 57లోని “వనరులు అంతరించిపోవడం” అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
వనరులు అంతరించిపోవడం ఇటీవల చాలా తీవ్రమైంది. పారిశ్రామికీకరణ వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు కనీవినీ ఎరుగని రీతిలో, స్థాయిలో దోపిడీకి గురౌతున్నాయి. అదే విధంగా భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిలవ ఉన్న ఇంధన వనరులు అనగా బొగ్గు, ముడిచమురు కొల్లగొడుతున్నారు. వనరులు అంతరించడం వలన అటు జీవ వైవిధ్యానికి కూడా పెను సవాలు ఎదురౌతుంది. అడవులు తగ్గిపోతూ, ఖనిజాలు, చమురు, భూగర్భజల వనరులు అంతరించిపోతున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రకృతి వనరులు అంతరించడం వల్ల భవిష్యత్తు తరాల భవిష్యత్తు చీకటిలో కొట్టుమిట్టాడుతుంది. పర్యావరణం కూడా కలుషితమౌతూ, మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.

9th Class Social Studies 5th Lesson వాతావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.51

ప్రశ్న 1.
గాలి, నీరు మీద మొక్కలు ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పండి ; మొక్కలు ఆ రెండింటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి.
జవాబు:

  1. అన్ని రూపాలలోని జీవులకు వాటి చుట్టూ ఉండే నేల, నీరు, గాలి, సూర్యరశ్మిలతో అవినాభావ సంబంధం ఉంది.
  2. వీటినుండి జీవం తనకు కావలసినవన్నీ పొందుతుంది, తిరిగి వాటిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
  3. తమ చుట్టూ ఉన్న మూడు ఆవరణాలతోనే కాకుండా వివిధ జీవరూపాల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సంక్లిష్ట ‘ఆహార శృంఖలం’లో భాగం – అంటే ఒక రకమైన జీవరూపం మరొకదానికి ఆహారం అవుతుంది.
  4. అనేక రకాల జీవరూపాలు అత్యవసర పదార్థాలను ఒకదానితో ఒకటి పంచుకుంటూ పరస్పర ప్రయోజన సంబంధాలలో ఉంటాయి. వీటన్నిటికీ ఉదాహరణలు తెలుసుకుందాం.
  5. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు మొక్కలు. సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఇవి ఆహారం తయారుచేస్తాయి. వీటికి కావలసిన పోషకాలను నేలనుంచి, ప్రత్యేకించి ఇతర మొక్కలు, పశువుల వ్యర్థపదార్థాలు కుళ్లగా ఏర్పడిన సేంద్రియ మూలకాల నుంచి గ్రహిస్తాయి.
  6. నేలలో బ్యాక్టీరియా స్థిరీకరించిన నత్రజనిపై కూడా. ఇవి ఆధారపడతాయి. మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని ‘శాకాహారులు’ అని పిలిచే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి గడ్డి తినే జంతువులు తింటాయి.
  7. కుక్క, పిల్లి, డేగ, పులి వంటివి మాంసాహారులు, ఇవి శాకాహార జంతువులను తినడం వల్ల పరోక్షంగా మొక్కలపై ఆధారపడినవే. చనిపోయిన మొక్కలు, జంతువులు, వాటి వ్యర్థ పదార్థాలపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటివి పనిచేసి సేంద్రియ మూలకాలుగా విచ్ఛిన్నం చేస్తాయి.
  8. మొక్కలు తమ ఎదుగుదలకు సేంద్రియ మూలకాలపై ఆధారపడతాయి. ఈ విధంగా జీవన చక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 2.
దోమలు, సీతాకోకచిలుకలు వంటి పురుగులు రాళ్ళు లేదా మట్టి మీద, నీటి మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాయి? తిరిగి వాటిని అవి ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:

  1. దోమలు, సీతాకోకచిలుకలు వంటి పురుగులు రాళ్ళు లేదా మట్టి మీద, నీటి మీద ఆధారపడి ఉండటానికి కారణం దోమలు నీటి మీద నివసిస్తూ, గుడ్లు పెడుతూ తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ మానవుల, జంతువుల ఇతర విధములైన రక్తమును పీలుస్తూ జీవిస్తాయి.
  2. సీతాకోక చిలుకలు పుష్పాలలో మకరందాన్ని సేవిస్తూ జీవిస్తాయి. అలాగే ఇతర క్రిమికీటకాదులు తమతమ రీతులలో జీవనం చేస్తాయి.

9th Class Social Textbook Page No.55

ప్రశ్న 3.
మీ పరిసరాల్లో గట్టి కలప, మెత్తటి కలపతో చేసిన వస్తువులను గుర్తించండి.
జవాబు:
గట్టి కలపతో చేసిన వస్తువులు :
తలుపులు, కిటికీలు, మంచాలు, కుర్చీలు, బల్లలు, సోఫాలు, వివిధ రకాలైన గృహోపకరణాలు.

మెత్తటి కలపతో చేసినవి :
అగ్గి పుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు.

ప్రశ్న 4.
మీ ప్రాంతంలో ఉండే చెట్ల పేర్లతో పాటు వాటి గురించి తెలుసుకోండి.
జవాబు:
మా ప్రాంతంలో ఉండే చెట్లు
మామిడి : కాయలు, కలపనిస్తుంది.
వేప : ఆరోగ్యప్రదాయిని, కలప, ఔషధాల సపోటానిస్తుంది.
చింత : కలప, చింతపండుకు ఉపయోగపడుతుంది.
సరుగుడు : కలపనిస్తుంది.
జీడిమామిడి : జీడిపప్పునిస్తుంది.
జామ : కాయలు, కలపనిస్తాయి.
సపోటా : కాయలనిస్తుంది.
ద్రాక్ష : పండ్లనిస్తుంది.
బాదం : పప్పునిస్తుంది.
మఱ్ఱి : కలపనిస్తుంది.

ప్రశ్న 5.
ప్రపంచ పటంలో ఎడారి ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:

  1. సహారా ఎడారి
  2. కలహారి ఎడారి
  3. థార్ ఎడారి
  4. అరేబియన్ ఎడారి
  5. ఆస్ట్రేలియన్ ఎడారి
  6. అటకామా ఎడారి
  7. సోనోరన్ ఎడారి

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 6

9th Class Social Textbook Page No.56

ప్రశ్న 6.
వ్యవసాయం, పశుపోషణ మొదలు పెట్టినప్పుడు మనుషులు తమ చుట్టూ ఉన్న భూమి, నీరు, మొక్కలు, జంతువులను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటారో చర్చించండి.
జవాబు:

  1. మానవులు వ్యవసాయం, పశుపాలన మొదలు పెట్టినప్పుడు, పర్యావరణాన్ని మరింతగా ప్రభావితం చేయసాగారు.
  2. ఇత్తడి, ఇనుము వంటి లోహాల వినియోగం, నగరాల నిర్మాణంతో, పర్యావరణంతో మానవ సంబంధాలు మారిపోయాయి.
  3. అనతి కాలంలోనే ప్రజలు నీళ్లు నిల్వచేయటానికి చెరువులు, పొలాలకు నీళ్ళు ‘ మళ్లించటానికి కాలువలు, నదులకు ‘ అడ్డంగా ఆనకట్టలు వంటివి నిర్మించటం మొదలు పెట్టారు.
  4. వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రజలు రహదారులు వేశారు.
  5. మహా సముద్రాల మీద ఓడలు, పడవలతో ప్రయాణం చేశారు.

ప్రశ్న 7.
వాళ్లు ఏ ఇంధన వనరులను ఉపయోగించి ఉంటారు? వాటిని ఎలా పొంది ఉంటారు?
జవాబు:

  1. ఇంధన వనరుల కోసం పారిశ్రామిక దేశాలు ప్రపంచమంతటా వెదకసాగాయి.
  2. వాళ్లు ప్రపంచమంతా అన్వేషించి అన్ని రకాల వనరుల జాబితా తయారు చేశారు.
  3. లోతైన బావులు తవ్వి భూమి లోపల పొరల్లో ఏముందో చూశారు.
  4. అనతి కాలంలోనే భూమి అంతటా పెద్ద ఎత్తున గనుల తవ్వకం, అడవులు నరికి వేయటం, కర్మాగారాల నిర్మాణం, రోడ్లు వేయటం, వ్యవసాయ పొలాలుగా మార్చటం వంటివి చేపట్టారు.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 8.
నగరాలు నిర్మించటం వల్ల వాటి చుట్టూ నేల, నీళ్లు ఏ విధంగా ప్రభావితమై ఉంటాయి?
జవాబు:

  1. నగరాలు నిర్మించటం. వల్ల, పరిశ్రమలు స్థాపించటం వల్ల, జనాభా పెరుగుదల వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు ఇంతకు ముందు కనీవినీ ఎరగని స్థాయిలో దోపిడికి గురవుతున్నాయి.
  2. నేల, నీళ్ళు కలుషితం అవుతున్నాయి.
  3. నేల వేడెక్కుతుంది. నీళ్ళు కలుషితం అవుతున్నాయి. వీటి వలన మానవుల జీవితం రోగాల బారిన పడుతుంది.
  4. శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల ఆధునిక పరిశ్రమలు ఘన, ద్రవ,వాయు రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేసి గాలి, నీరు, నేలను కలుషితం చేస్తున్నాయి.

ప్రశ్న 9.
భూమి స్వరూపాన్ని, నీటి చక్రాన్ని ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తోంది?
జవాబు:

  1. కాలుష్యాల వల్ల కొంతకాలానికి మన పర్యావరణం విషపూరితం అవుతుంది.
  2. ముఖ్యమైన మార్పు ప్రపంచ వ్యాప్తంగా శీతోష్ణస్థితులు మారటం.
  3. దీనినే ప్రపంచం వేడెక్కటం అంటున్నారు.
  4. దీనితో వర్షాలు తగ్గిపోతున్నాయి.
  5. కాలుష్యం పెరిగిపోతుంది.
  6. మంచి నీటి ప్రవాహం ఏర్పడుతుంది.
  7. మరొక వైపు ధృవాల వద్ద మంచు సముద్రాల నీటి మట్టం పెరిగి దీవులు జలమయం అవుతాయి.
  8. శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గు పులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరై పోయే కర్బన మూలకాలు, భార లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.
  9. వీటి వల్ల గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై ఆమ్ల వర్షాలు కురుస్తాయి. దీనితో జలచక్రం దెబ్బతింటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
దగ్గరలోని పరిశ్రమను సందర్శించి దానినుంచి వెలువడుతున్న వాయు, ద్రవ, ఘన వ్యర్థ పదార్థాలను గమనించండి. వాటి వల్ల మొక్కలు, పశువులు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయో చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళను అడిగి తెలుసుకోండి. సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని ఒక నివేదిక తయారుచేసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:

  1. మాకు దగ్గరలోని రవాణా పరికరాలు తయారుచేసే పరిశ్రమను సందర్శించడం జరిగింది.
  2. ఈ పరిశ్రమ బొగ్గు, చమురు నుంచి వచ్చే ఇంధనాలను పెద్ద ఎత్తున వినియోగిస్తారు.
  3. ఈ విధంగా శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గుపులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సెడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు, భారీ లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.
  4. వీటివల్ల గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై, దాని ఫలితంగా ఆమ్ల వర్షాలు కురుస్తాయి.
  5. ఈ పరిశ్రమ ఘన, ద్రవ, వాయు రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేసి గాలి, నీటి (వాగులు, నదులు) వంటి ఉపరితల ప్రవాహాలను, బావులలోని భూగర్భ జలాలను నేలను కలుషితం చేస్తున్నాయి.
  6. ఇలాంటి కాలుష్యం వల్ల కొంత కాలానికి పర్యావరణం వేడెక్కుతుంది, శీతోష్ణస్థితులు మారిపోతాయి.
  7. ఈ ప్రభావం మొక్కలు, జంతువులు, మానవుల పై పడుతుంది.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో లేదా మీ గ్రామంలో అంతరించిపోతున్న జంతువులు లేదా పక్షులు వివరాలను సేకరించి, క్రింది పట్టికలో నింపి, తరగతి గదిలో చర్చించండి. అందుకు మీ తల్లిదండ్రుల, పెద్దల సహకారం తీసుకోండి.
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 7
జవాబు:

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

SCERT AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 3rd Lesson Questions and Answers మన చుట్టూ ఉన్న పదార్థం

8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిని వివరించే కృత్యాలను తెలపండి. (AS1)
(అ) కణాల చలనం (ఆ) కణాల మధ్య ఆకర్షణ , (ఇ) కణాల మధ్య స్థలం
జవాబు:
(అ) కణాల చలనాన్ని వివరించే కృత్యం :

  1. రెండు ‘250 మి.లీ. బీకర్లు తీసుకొని వాటిలో కొద్దిగా నీరు నింపండి.
  2. ఒక డ్రాపర్ సహాయముతో ఎరుపు / నీలం ఇంకును ఒక బీకరు గోడల వెంబడి నీటిలో కలపండి.
  3. రెండవ బీకరులోని నీటికి పొటాషియం పర్మాంగనేటు (KMNO4) ద్రావణాన్ని కలపండి.
  4. మొదటి బేకరులో ఇంకు కణాలు నెమ్మదిగా నీటిలో వ్యాపనం చెందడాన్ని గమనిస్తాము.
  5. రెండవ బీకరులో పొటాషియం పర్మాంగనేటు కణాలు నీటిలో త్వరగా వ్యాపనం చెందడాన్ని గమనిస్తాము.
  6. ఈ కృత్యం ద్వారా పదార్థంలోని కణాలు చలిస్తాయని తెలుస్తుంది.

(ఆ) కణాల మధ్య ఆకర్షణను వివరించే కృత్యం : (కృత్యం – 9 )
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 1

  1. ఒక కుళాయి (నల్లా)ను విడిచి నీరు ధారగా వచ్చునట్లు చేయండి.
  2. నీటి ధారను మధ్యగా మీ చేతి వేలితో విడగొట్టే ప్రయత్నం చేయండి.
  3. నీటి ధారను పాక్షికంగా విడగొట్టగలిగాముగాని, శాశ్వతంగా విడగొట్టలేము.
  4. నీటి అణువుల మధ్య గల ఆకర్షణ బలమే నీటి ధార విడిపోకుండా నిరంతరంగా కలిసి ఉండడానికి కారణము.
  5. ఇప్పుడు ఒక మేకును మీ చేతితో విరగగొట్టడానికి ప్రయత్నం చేయండి.
  6. మేకులోని కణాల మధ్యగల ఆకర్షణ బలం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మేకును విరగగొట్టలేము.
  7. ఇదే విధంగా సుద్దముక్కను విరవడానికి ప్రయత్నించినపుడు సులభంగా విరవగలము.
  8. దీనికి కారణం, సుద్దముక్కలోని కణాల మధ్య గల బలహీన ఆకర్షణ బలాలే.
  9. పై పరిశీలనల ద్వారా పదార్థపు కణాల మధ్య ఆకర్షణ బలం ఉంటుందని, ఆ బలం పదార్థ కణాలను కలిపి ఉండేలా చేస్తుందని చెప్పవచ్చు.
  10. కణాల మధ్య ఉండే ఈ ఆకర్షణ బలం పదార్థం యొక్క అన్ని స్థితులలో ఒకేలా ఉండదు.

(ఇ) కణాల మధ్య స్థలాన్ని వివరించే కృత్యం : (కృత్యం – 8)
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 2

  1. ఒక బీకరులో కొంత నీటిని తీసుకొని దాని మట్టాన్ని గుర్తించండి.
  2. దానికి కొద్దిగా ఉప్పును కలిపి, అది కరిగే వరకు గాజు కడ్డీతో తిప్పండి.
  3. నీటి మట్టంలో ఏమైనా తేడా ఉందేమో గమనించండి. ఎటువంటి ఆ తేడాను గమనించము.
  4. మరికొంత ఉప్పును కలిపి చూడండి.
  5. మరల నీటి మట్టాన్ని గుర్తించండి. ఇప్పుడు కూడా ఎటువంటి తేడాను గమనించము.
  6. బీకరులోని నీటిలో కొంత ఉప్పు కరగకుండా ఉండే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి.
  7. ఈ కృత్యము నుండి ఘన, ద్రవ పదార్థాలలోని కణాల మధ్య కొంత ఖాళీస్థలం ఉంటుందని తెలుస్తుంది.
  8. ఘన పదార్థాలను ద్రవ పదార్థాలలో కరిగించినపుడు ఘన పదార్థాలలోని కణాలు ద్రవాల మధ్య గల ఈ ఖాళీ స్థలంలోకి చేరతాయి.
  9. ఈ విధంగా కణాలు ఖాళీ స్థలాన్ని ఆక్రమించిన తరువాత ఘన పదార్థంలోని కణాలను, ఆక్రమించుకోవడానికి ఖాళీ స్థలం లేకపోవడం వల్ల కరగకుండా ఉండిపోతాయి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 2.
వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థ లక్షణాలను వివరించండి. (AS1)
జవాబు:
వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థ లక్షణాలు కింది విధంగా ఉన్నాయి. అవి :

  1. పదార్థం అతి సూక్ష్మమైన కణాలచే నిర్మింపబడి ఉంటుంది.
  2. పదార్థంలోని కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది.
  3. ఘన మరియు ద్రవ పదార్థ కణాలు ద్రవాలలోకి వ్యాపనం చెందుతాయి.
  4. వాయు కణాలు వాయు పదార్థంలోకి వ్యాపనం చెందుతాయి.
  5. వ్యాపన రేటు వాయు పదార్థాలకు అధికంగాను, ఘన పదార్థాలకు అత్యల్పంగాను, ద్రవ పదార్థాలకు మధ్యస్థంగాను ఉంటుంది.
  6. ఘన పదార్థాలను ద్రవ పదార్థాలలో కరిగించినపుడు, ఘన పదార్థాలలోని కణాలు ద్రవకణాల మధ్య గల ఖాళీ స్థలంలోకి చేరతాయి.
  7. పదార్థం యొక్క కణాలు ద్రవ మరియు వాయు పదార్థాలలో నిరంతరం చలిస్తుంటాయి.

ప్రశ్న 3.
“నీటిలో చక్కెర కలిపినపుడు ద్రావణం ఘనపరిమాణం పెరగదు.” ఈ వాక్యం సరైనదా? కాదా? కారణాన్ని తెలపండి. చక్కెర, నీటి పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని పై వాక్యాన్ని గురించి వ్యాఖ్యానించండి. (AS1)
ఈ వాక్యం సరైనదే.
కారణం :
చక్కెరను నీటిలో కలిపినపుడు చక్కెర కణాలు నీటి అణువుల మధ్యనున్న ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తాయి. కావున నీటి ఘనపరిమాణములో ఎటువంటి మార్పూ ఉండదు.

ప్రశ్న 4.
పదార్థ స్థితిలో మార్పు జరిగినపుడు దాని ద్రవ్యరాశిలో మార్పు ఉంటుందా? ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ఒక బీకరును తీసుకొని దానిని మంచు ముక్కలతో నింపండి.
  2. స్ప్రింగు బాలెన్స్ ద్వారా మంచు ముక్కలతో సహా బీకరు ద్రవ్యరాశిని (m1) కనుగొనండి.
  3. బీకరును కొంత సేపు నిలకడగా ఉంచి మంచు ముక్కలు కరగనివ్వండి.
  4. ఇప్పుడు మరల స్ప్రింగు బాలెన్స్ సహాయంతో బీకరు ద్రవ్యరాశిని (m2) కనుగొనండి.
  5. m1 = m2 అని మనము గమనిస్తాము.
  6. దీని ద్వారా పదార్థ స్థితిలో మార్పు జరిగినపుడు దాని ద్రవ్యరాశిలో మార్పు ఉండదని తెలుస్తుంది.

ప్రశ్న 5.
అన్ని పదార్థాలు వేడిచేసినపుడు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతాయా? వివరించండి. (AS1)
జవాబు:
అన్ని పదార్థాలు వేడిచేసినపుడు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారవు.
ఉదా :

  1. చెక్కను వేడిచేసినపుడు అది ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారదు. కానీ దాని రూపంలో మార్పు వస్తుంది.
  2. రక్తాన్ని వేడిచేసినపుడు ద్రవస్థితి నుండి ‘ఘనస్థితికి మారును.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 6.
కింది వానిని నిర్వచించండి. (AS1)
అ) ద్రవీభవన స్థానం – ఆ) మరుగుస్థానం ఇ) ఇగురుట
జవాబు:
అ) ద్రవీభవన స్థానం :
ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం కరిగి ద్రవ పదార్థంగా మారుతుందో, ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు.

ఆ) మరుగుస్థానం :
వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను ‘మరుగుస్థానం’ అంటారు.

ఇ) ఇగురుట :
మరుగు స్థానం కన్నా దిగువున ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవాలు బాష్పంగా మారగలిగే దృగ్విషయాన్ని ‘ఇగురుట’ అంటారు.

ప్రశ్న 7.
కింద ఇవ్వబడిన వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) వాతావరణ పీడనంలో 100°C.వద్ద నీరు మరుగును.
జవాబు:
ఈ వాక్యము సరియైనది.

ఆ) ద్రవం ఉష్ణోగ్రత మరుగుస్థానం దాటిన తరువాత మాత్రమే ద్రవం ఇగురుతుంది.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు.
కారణం :
మరుగు స్థానం దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవం ఇగురుతుంది.

ఇ) ఘన పదార్థాలలో కణాల మధ్య ఎక్కువ స్థలం ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యం సరియైనది కాదు.

కారణం :

  1. ఘన పదార్థాలలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువ.
  2. దీనివల్ల కణాల మధ్య ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది.
  3. అందువల్లనే ఘనపదార్థాలు నిర్దిష్ట ఆకారాన్ని, స్థిరమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.

ఈ) వాయు పదార్థాలలో కణాల మధ్య బలమైన ఆకర్షణ బలం ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు.

సరైన వాక్యం :
వాయు పదార్థాల కణాల మధ్య బలహీనమైన ఆకర్షణ బలం ఉంటుంది.

వివరణ :

  1. వాయువులలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కణాల మధ్య ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటాయి.
  2. దీనివల్ల వాయు పదార్థాలు స్థిరమైన ఆకారాన్ని గాని, నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని గాని కలిగి ఉండవు.
  3. వాయు పదార్థాలను మూయబడిన సిలిండర్లలో మాత్రమే నిలువ చేస్తారు.

ప్రశ్న 8.
వేడిగా ఉన్న ‘టీ’ ని కప్పుతో పోల్చినపుడు సాసర్ తో త్వరగా త్రాగవచ్చు. ఎందుకు? (AS1)
జవాబు:

  1. సాసర్ యొక్క ఉపరితల వైశాల్యము కప్పు యొక్క ఉపరితల వైశాల్యము కన్న ఎక్కువ.
  2. ఉపరితల వైశాల్యం పెరిగినపుడు వేగంగా ఇగరడం మనకు తెలుసు.
  3. దీనివల్ల వేడి ‘టీ’ లోని కణాలు కప్పుకన్నా సాసర్ నుండి త్వరగా తప్పించుకొనిపోగలవు.
  4. అందువల్ల కప్పుకన్నా సాసరులో టీ త్వరగా చల్లారును.

ప్రశ్న 9.
నీరు ఘనీభవించి మంచుగా మారుతుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రత ………. (AS1)
అ) కోల్పోతుంది ఆ) గ్రహిస్తుంది ఇ) మార్పు ఉండదు
ఈ) ఆయా పరిస్థితులననుసరించి గ్రహించడం కాని, కోల్పోవడం కాని జరుగుతుంది.
జవాబు:
అ) కోల్పోతుంది.

ప్రశ్న 10.
కింద ఇవ్వబడిన ఉష్ణోగ్రతలను సెల్సియస్ డిగ్రీలలోకి మార్చండి. (AS1)
అ) 283K
ఆ) 570K
జవాబు:
అ) 283K
283K = 283 – 273 = 10
∴ 283K = 10°C

ఆ) 570K
570K = 570 – 273 = 297
∴ 570K = 297°C

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 11.
కింద ఇవ్వబడిన ఉష్ణోగ్రతలను కెల్విన్ డిగ్రీలలోనికి మార్చండి. (AS1)
అ) 27°C
ఆ) 367°C
జవాబు:
అ) 27°C
0°C = 273K
27°C = 273 + 27 = 300
∴ 27°C = 300K

ఆ) 367°C
0°C = 273K
367° = 273 + 367 = 640
∴ 367°C = 640K

ప్రశ్న 12.
ఖాళీలను పూర్తి చేయండి. (AS1)
అ) పదార్థాన్ని ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మార్చడానికి ………. ను తగ్గించాలి, లేదా ……. ను పెంచాలి.
జవాబు:
ఉష్ణోగ్రత, పీడనము

ఆ) ఘన పదార్థం ద్రవస్థితిలోకి మారకుండానే నేరుగా వాయు స్థితిలోకి మారడాన్ని ……… అంటారు.
జవాబు:
ఉత్పతనం

ప్రశ్న 13.
కింది వాటిని జతపరచండి. (AS1)

1. ద్రవస్థితి నుండి వాయు స్థితికి మార్పు A. వాయువు
2. సంపీడ్యము కాకపోవటం B. ఘనస్థితి
3. వీలైనంత విస్తరించటం C. కణం
4. పదార్థంలో భాగం D. ఇగురుట

జవాబు:

1. ద్రవస్థితి నుండి వాయు స్థితికి మార్పు D. ఇగురుట
2. సంపీడ్యము కాకపోవటం B. ఘనస్థితి
3. వీలైనంత విస్తరించటం A. వాయువు
4. పదార్థంలో భాగం C. కణం

ప్రశ్న 14.
అత్తరు ఉంచిన స్థానం నుండి కొన్ని మీటర్ల దూరం వరకు వాసనను గుర్తించగలం. ఎందుకు? (AS2, AS1)
జవాబు:

  1. వాయు కణాలు, గాలిలో వేగంగా చలిస్తాయని మనకు తెలుసు.
  2. అదే విధంగా అత్తరు కణాలు కూడా గాలిలో కొన్ని .మీటర్ల దూరం వరకు చలిస్తాయి.
  3. అందువల్ల అత్తరు ఉంచిన స్థానం నుండి కొన్ని మీటర్ల దూరం వరకు వాసనను గుర్తించగలం.

ప్రశ్న 15.
శరీరంపై వేడి నీరు కన్నా నీటి ఆవిరి (steam) ఎక్కువ గాయం కలుగజేస్తుంది. ఎందుకు? (AS2, AS1)
జవాబు:

  1. వేడి నీటి కణాలకన్నా నీటి ఆవిరి కణాలకు ఎక్కువ శక్తి ఉంటుంది.
  2. బాష్పీభవన గుప్తోష్ణం రూపంలో నీటి ఆవిరి కణాలు అధిక శక్తిని గ్రహించడం వల్ల వీటి శక్తి అధికంగా ఉంటుంది.
  3. అందువల్ల శరీరంపై వేడి నీరు కన్నా నీటి ఆవిరి ఎక్కువ గాయం కలుగజేస్తుంది.

ప్రశ్న 16.
ఘన, ద్రవ, వాయుస్థితులలో కణాల అమరికను చూపే నమూనాను రూపొందించండి. (AS5)
జవాబు:
విద్యార్థులు జాగ్రత్తగా ఆలోచించి తమ సొంత నమూనాలు ఉపాధ్యాయుని సహకారంతో తయారు చేసుకోవాలి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 17.
శరీరంలోని చెమట ద్వారా మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రక్రియను నీవు ఎలా ప్రశంసిస్తావు? (AS6)
జవాబు:

  1. మనం ఏదైనా భౌతిక వ్యాయామం చేసినపుడు కానీ, ఎండలో కష్టపడి పనిచేసినప్పుడు గాని మన శరీరంపై చెమట ఏర్పడుటను గమనిస్తాము.
  2. మన శరీరంలోని వేడిని సంగ్రహించిన చెమట శరీర ఉపరితలం నుండి ఇగురును.
  3. అనగా ద్రవరూపంలోని చెమట బిందువులు, మన శరీరం నుండి వేడిని సంగ్రహించి పరిసరాలలోనికి ఇగిరిపోవును.
  4. దీనివల్ల మనము చల్లదనాన్ని అనుభవిస్తాము.

8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 34

ప్రశ్న 1.
రబ్బర్ బాండ్ లాగండి, దాని ఆకారం మారిందా?
రబ్బర్ బాండ్ ఘన పదార్థమా లేక ద్రవ పదార్థమా? ,ఎందుకు? అలాగడం ఆపినపుడు ఏం జరుగుతుంది? అలాగే ఎక్కువగా లాగినపుడు ఏం జరుగుతుంది? ఆలోచించండి.)
జవాబు:

  1. రబ్బరు బ్యాండును లాగినపుడు దాని ఆకారం మారుతుంది.
  2. ఇది ఒక ఘనపదార్థం.
  3. లాగడం ఆపినపుడు తిరిగి పూర్వపు ఆకారాన్ని పొందుతుంది.
  4. అలాగే ఎక్కువగా లాగినపుడు అది తన ఆకారాన్ని శాశ్వతంగా కోల్పోతుంది. (తెగిపోతుంది)

కారణం :
రబ్బరు బాండ్ ఘనపదార్థమే అయినప్పటికీ, దానిని తయారుచేసిన పదార్థ కణాల స్వభావం వల్ల పై ఫలితాలు కనబడుతాయి.

ప్రశ్న 2.
సన్నని పొడిగా ఉన్న ఉప్పును కొంత పరిమాణంలో తీసుకుని రెండు వేర్వేరు గాజు గ్లాసులలో వేసినపుడు ఆ ఉప్పు ఏ ఆకారాన్ని పొందింది? ఆకారంలో వచ్చిన మార్పు కారణంగా ఉప్పు ద్రవస్థితిలో ఉందని చెప్పగలమా? సమర్థించండి.
జవాబు:

  1. పొడిగా ఉన్న ఉప్పు అది పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుంది.
  2. ఇది ఒక ఘనపదార్థము.

సమర్థన :

  1. స్థితి లేదా ఆకారంలోని మార్పు అనగా కణాల అమరికలో పూర్తి మార్పు.
  2. కానీ పొడిగానున్న ఉప్పు అతి సూక్ష్మ కణాల కలయిక. ఇవి తమ ఆకారాన్ని కోల్పోవు.

ప్రశ్న 3.
ఒక స్పాంజ్ ముక్కను తీసుకొని దాని ఆకారాన్ని పరిశీలించండి. స్పాంజ్ ను మీరు అదమగలరా? ఇది ఘన పదార్ధమేనా? ఎందుకు? (స్పాంజ్ ను అదిమినపుడు దాని నుండి ఏదైనా పదార్థం బయటకు వస్తుందా? ఆలోచించండి) మనం కర్రముక్కను ఎందుకు అదమలేం?
జవాబు:
స్పాంజ్ ని అదమగలము. ఇది ఒక ఘనపదార్థము.
సమర్థన:

  1. సాధారణ దృఢ వస్తువు కన్నా, స్పాంజ్ లోని కణాల మధ్య ఖాళీ స్థలం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
  2. కావున దీనిని అదిమి, దాని ఆకారాన్ని మార్చగలము.
  3. చెక్కముక్కలో కణాల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువగా వుంటుంది.
  4. కావున కర్ర/ చెక్కను సాధారణ పరిస్థితులలో అదిమి, దాని ఆకారాన్ని మార్చలేము.

8th Class Physical Science Textbook Page No. 42

ప్రశ్న 4.
వేసవి కాలంలో నూలు దుస్తులు ఎందుకు ధరిస్తాము?
జవాబు:

  1. వేసవిలో బాహ్య వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత వల్ల మన శరీరం నుండి చెమట అధికంగా వెలువడుతుంది.
  2. చెమట బాష్పంగా మారినపుడు మన శరీరం చల్లగా ఉందనే అనుభూతి కలుగుతుంది.
  3. నూలు దుస్తులు చెమటను త్వరగా పీల్చుకుంటాయి. అందువల్ల చల్లదనం అనే అనుభూతి కలుగుతుంది.
  4. సిల్కు పాలిస్టర్ లాంటి సింథటిక్ వస్త్రాలు చెమటను పీల్చుకోవు.
  5. అందువల్ల వేసవిలో నూలు దుస్తులను మాత్రమే ధరిస్తాము.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 5.
మంచుముక్కలు గల గాజుపాత్ర వెలుపలి గోడలపై నీటి బిందువులు ఎందుకు ఏర్పడతాయి?
జవాబు:

  1. గ్లాసులోని మంచుముక్కలు గ్లాసు యొక్క ఉపరితలాన్ని చల్లబరుస్తాయి.
  2. గ్లాసు ఉపరితలం చుట్టుపక్కల గల గాలిలో నీటి బాష్పం ఉంటుంది. ఈ నీటి బాష్పం , గ్లాసు ఉపరితలం కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది.
  3. చల్లని గ్లాసు ఉపరితలం, తన చుట్టుపక్కలనున్న నీటి బాష్పాన్ని చల్లబరుస్తుంది.
  4. ఈ నీటి బాష్పం మరల నీరుగా మారుతుంది.
  5. ఈ నీరు గ్లాసు ఉపరితలంపై నీటి బిందువులుగా ఏర్పడుతుంది.

ప్రశ్న 6.
వేడి ఎక్కువగా ఉన్న రోజులలో పందులు నీటి గుంటలలో ఎక్కువ సమయం గడుపుతాయి. ఎందుకు?
జవాబు:

  1. పందుల చర్మం పైనున్న స్వేదరంధ్రాలు మామూలు జంతువులు/ మనుషుల కన్నా కొంచెం పెద్దవిగా వుంటాయి.
  2. పెద్ద స్వేదరంధ్రాల ద్వారా శరీరంలోని నీరు అధికంగా చెమట రూపంలో బయటకు రావడంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది.
  3. దీనిని అరికట్టడానికై పందులు బురదలో పొర్లి తమ చర్మం పైనున్న పెద్ద స్వేద రంధ్రాలను బురదతో కప్పి ఉంచుతాయి.
  4. అందువల్ల చెమట ఇగురుట అనేది త్వరగా జరుగదు.

8th Class Physical Science Textbook Page No. 31

ప్రశ్న 7.
నీటి వలె మూడు స్థితులలో లభించే పదార్థాలేమైనా ఉన్నాయా?
జవాబు:
‘మైనం’ కూడా నీటి .వలె మూడు స్థితులలో లభిస్తుంది.

ప్రశ్న 8.
పెట్రోల్, పాలను ఏ ధర్మాల ఆధారంగా ద్రవాలుగా పరిగణిస్తాము?
జవాబు:
పెట్రోల్, పాలు వంటి వాటికి నిర్దిష్ట ఆకారం లేదు. ఇవి, వాటిని పోసిన పాత్రల ఆకారాన్ని పొందుతాయి. అందువల్ల వీటిని ద్రవాలుగా పరిగణించవచ్చు.

8th Class Physical Science Textbook Page No. 32

ప్రశ్న 9.
ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం, ఘనపరిమాణం ఉంటుందా?
జవాబు:
ఘన పదార్థాలు నిర్దిష్ట ఆకారాన్ని, స్థిరమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 10.
నీటిని నేలపై పోస్తే ఏ ఆకారంలోకి మారుతుంది?
జవాబు:
నీటిని నేల పై జారవిడిస్తే అది నేలపై ప్రవహిస్తుంది.

ప్రశ్న 11.
ప్రవాహి అంటే ఏమిటో చెప్పగలరా?
జవాబు:
ప్రవహించే పదార్థాన్ని ‘ప్రవాహి’ అంటారు.

8th Class Physical Science Textbook Page No. 33

ప్రశ్న 12.
CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉంటుందా?
జవాబు:
CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉండదు.

ప్రశ్న 13.
CNG కి నిర్దిష్టమైన ఆకారం ఉంటుందా?
జవాబు:
CNG కి నిర్దిష్టమైన ఆకారం లేదు. అది దానిని నిల్వ ఉంచిన సిలిండర్ ఆకారాన్ని పొందుతుంది.

8th Class Physical Science Textbook Page No. 34

ప్రశ్న 14.
అగరబత్తి, అత్తరు వాసనలు ఒకే సమయంలో ఒక మూల నుండి మరొక మూలకు చేరతాయా?
జవాబు:
అత్తరు వాసన, అగరబత్తి వాసన కన్నా త్వరగా ఒక మూల నుండి మరొక మూలకు చేరుతుంది. వాయువుల వ్యాపన వేగంలో మార్పే దీనికి కారణము.

8th Class Physical Science Textbook Page No. 36

ప్రశ్న 15.
ఘన, ద్రవ పదార్థాల కన్నా వాయువులు ఎందుకు వేగంగా వ్యాపనం చెందుతాయి?
జవాబు:
వాయుకణాల మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖాళీ స్థలం ఘనపదార్థ కణాలు, ద్రవపదార్థ కణాల కన్నా అధికం. అందువల్ల వాయుకణాల మధ్య ఆకర్షణ బలం చాలా బలహీనంగా ఉంటుంది. కావున వాయువులు త్వరగా వ్యాపనం చెందుతాయి.

ప్రశ్న 16.
నీరు ఎప్పుడు మంచుగా మారుతుంది? ఎప్పుడు బాష్పంగా మారుతుంది?
జవాబు:

  1. నీటిని రిఫ్రిజిరేటరులో ఉంచి చల్లబరచినపుడు (ఉష్ణోగ్రతను తగ్గించినపుడు) మంచుగా మారును.
  2. నీటిని వేడిచేసినపుడు (ఉష్ణోగ్రతను పెంచినపుడు) భాష్పంగా మారును.

8th Class Physical Science Textbook Page No. 38

ప్రశ్న 17.
పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారేటప్పుడు ఆ పదార్థంలో అంతర్గతంగా ఏ ఏ మార్పులు సంభవిస్తాయి?
జవాబు:
పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారేటప్పుడు ఆ పదార్థంలో అంతర్గతంగా ఘనపరిమాణం పెరుగుట/ తగ్గుటను గమనిస్తాము.

8th Class Physical Science Textbook Page No. 39

ప్రశ్న 18.
పదార్థంలో స్థితి మార్పు ఎలా జరుగుతుంది?
జవాబు:
పదార్థ ఉష్ణోగ్రతలో మార్పు వల్ల స్థితి మార్పు జరుగుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 19.
పదార్థ స్థితిలో మార్పు జరిగేటప్పుడు కణాలు ఎలాంటి మార్పుకు లోనవుతాయి?
జవాబు:
పదార్థ స్థితిలో మార్పు జరిగేటప్పుడు కణాల గతిశక్తిలో (పెరుగుదల/తగ్గుదల) మార్పు జరుగుతుంది. దీనివల్ల కణాల మధ్య ఆకర్షణ బలం (పెరుగుట / తగ్గుట)లో మార్పు జరుగుతుంది.

8th Class Physical Science Textbook Page No. 41

ప్రశ్న 20.
ఒక సిలిండర్ లో ఉన్న వాయువుపై పీడనాన్ని పెంచి సంపీడ్యం చెందిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఒక సిలిండర్ లో ఉన్న వాయువుపై పీడనాన్ని పెంచి సంపీడ్యం చెందిస్తే దాని ఘనపరిమాణం తగ్గుతుంది (బాయిల్ నియమం).

ప్రశ్న 21.
సిలిండర్ లోని వాయు కణాలు దగ్గరగా వస్తాయా?
జవాబు:
వాయు కణాల మధ్య ఖాళీస్థలం బాగా తగ్గి, సిలిండర్ లోని వాయుకణాలన్నీ దగ్గరగా వస్తాయి.

ప్రశ్న 22.
పదార్థ పీడనంలో మార్పు కలిగిస్తే పదార్థపు స్థితిలో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా?
జవాబు:
పదార్థ పీడనంలో మార్పు కలిగిస్తే పదార్ధపు స్థితిలో మార్పు వస్తుంది.

ప్రశ్న 23.
పీడనాన్ని పెంచటం ద్వారా లేదా ఉష్ణోగ్రత తగ్గించడం ద్వారా వాయువును ద్రవస్థితిలోకి మార్చగలమా?
జవాబు:
వాయువును వాటి సంక్లిష్ట ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరచినపుడు ద్రవస్థితిలోకి మార్చవచ్చు. కావున – పీడనం, ఉష్ణోగ్రతలలో మార్పు ద్వారా వాయువును ద్రవస్థితిలోకి మార్చవచ్చు.

ప్రశ్న 24.
పదార్థ స్థితిని మార్చడానికి మనం ప్రతిసారి దానికి ఉష్ణాన్ని అందించడం లేక పీడనంలో మార్పు కలిగించడం చేయవలసిందేనా?
జవాబు:
సహజంగా నీరు ఇగిరే ప్రక్రియ వంటి కొన్ని సహజ దృగ్విషయాలకు మినహా మిగిలిన సందర్భాలలో స్థితిని మార్చడానికి దానికి ఉష్ణాన్ని అందించడం లేక పీడనంలో మార్పు కలిగించడం అవసరమే.

ప్రశ్న 25.
ద్రవాలు వాటి ఉష్ణోగ్రత బాష్పీభవన స్థానాన్ని చేరకుండానే ద్రవస్థితి నుండి బాష్పంగా మారడం సాధ్యమేనా?
జవాబు:
తడి బట్టలు పొడిగా మారే ప్రక్రియలో, నీరు దాని బాష్పీభవన స్థానాన్ని చేరకుండానే ద్రవస్థితి నుండి బాష్పంగా మారుతుంది. కావున ఇది సాధ్యమే.

ప్రశ్న 26.
స్థితి మార్పులకు మరికొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
అయొడిన్ ఉత్పతనము, తడిగావున్న శరీరం ఆరుట మొదలైనవి.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

ప్రశ్న 27.
ఈ రకమైన స్థితిమార్పులకు కారణం ఏమై ఉంటుంది?
జవాబు:

  1. పదార్ధంలోని ప్రతికణం దాని స్థితులతో సంబంధం లేకుండా నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద ఎంతో కొంత శక్తిని కలిగి ఉంటుంది.
  2. ఉదాహరణకు ద్రవాల ఉపరితలంపై ఉండే కణాలు ద్రవం లోపలి భాగంలో ఉండే మిగతా కణాల కన్నా అధిక శక్తిని కలిగి ఉంటాయి.
  3. అందువల్ల ఈ కణాలు వాటి మధ్యగల ఆకర్షణ బలాన్ని సులువుగా అధిగమించి బాష్పంగా మారతాయి.

పరికరాల జాబితా

వివిధ ఆకారములలో ఉన్న పాత్రలు, బీకరు, కొలజాడీ, శాంకువకు ప్పె, గోళాకారపు గాజుకుప్పె, పరీక్ష నాళిక, పెద్ద సిరంజి, అగరుబత్తి, సెంటు సీసా, పొటాషియం పర్మాంగనేట్, కాపర్ సల్ఫేట్, గుర్తించబడిన స్కేలు గల గాజు గొట్టం, రెండు రబ్బరు కార్కులు, దూది, అమ్మోనియా, హైడ్రోక్లోరికామ్ల ద్రావణాలు, డ్రాపర్, నీరు, ఉప్పు, ధర్మామీటరు, సారాయి దీపం, పింగాణి పాత్ర.

8th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
ద్రవాల ఆకార, పరిమాణాలను గుర్తించటం :
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 3
a) ద్రవ పదార్థాలకు నిర్దిష్ట ఆకారం లేదని నిరూపించుము.
జవాబు:

  1. ఒక స్థూపాకార కొలజాడిని, వేరు వేరు ఆకారాలలో ఉన్న పారదర్శకమైన పాత్రలను కొన్నింటిని తీసుకోండి.
  2. కొలజాడిలో కొంత పరిమాణంలో నీటిని తీసుకోండి.
  3. ఈ నీటిని ఒక పాత్రలో పోసి ఆ నీటి ఆకారాన్ని గమనించండి.
  4. ఇదే నీటిని వేరు వేరు పాత్రలలో పోసి, నీరు పొందిన ఆకారాన్ని ఒకే ఘనపరిమాణం, వివిధ ఆకారం గల ద్రవం గమనించండి.
  5. నీరు (ద్రవపదార్థం) అది పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుందని గమనిస్తాము.
  6. ఈ కృత్యం ద్వారా ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం లేదని, అవి వాటిని పోసిన పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయని తెలుస్తుంది.

b) ద్రవ పదార్థాలు నిర్దిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయని నిరూపించండి.
జవాబు:

  1. ఒక కొలజాడి సహాయంతో 50 మి.లీ. నీటిని తీసుకోండి.
  2. ఈ నీటిని ఒక గాజు బీకరులో పోయండి.
  3. ఈ బీకరులో నీటి మట్టాన్ని గుర్తించి, నీటిని పారపోయండి.
  4. ఇప్పుడు కొలజాడితో 50 మి.లీ. పాలను కొలిచి అదే బీకరులో పోయండి.
  5. పాల మట్టాన్ని గ్లాసుపై గుర్తించండి. ఫాలను బీకరు నుండి తొలగించండి.
  6. పాలు మరియు నీరు ఒకే మట్టంలో ఉన్నట్లు గుర్తిస్తాము.
  7. ఇప్పుడు కొంత నూనెను తీసుకొని, దానిని గాజు బీకరులో నీటి మట్టం గుర్తించినంత వరకు పోయండి.
  8. ఈ నూనె ఘనపరిమాణాన్ని కొలజాడి సహాయంతో కొలవండి. అది 50 మి.లీ. ఉండడం గమనిస్తాము.
  9. ఈ కృత్యం ద్వారా ద్రవాలను వివిధ ఆకారాలు గల పాత్రలలోనికి మార్చినపుడు అవి వేర్వేరు ఆకారాలు పొందినప్పటికి వాటి ఘనపరిమాణంలో ఎలాంటి మార్పూ ఉండదు అని తెలుస్తుంది.

కృత్యం – 2 వాయువులకు నిర్దిష్ట ఆకారం, ఘనపరిమాణాలను పరిశీలించడం :

ప్రశ్న 2.
వాయువులకు నిర్దిష్టమైన ఘనపరిమాణంకాని, ఆకారంగాని ఉండదని ఒక కృత్యం ద్వారా నిరూపించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 4 AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 5

  1. CNG అనగా సంపీడత సహజ వాయువు (Compressed Natural Gas).
  2. ఈ వాయువును ఫిల్లింగ్ స్టేషన్లలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువును తక్కువ పరిమాణంలో నిల్వ చేస్తారు.
  3. అదే విధంగా ఫిల్లింగ్ స్టేషన్ నుండి వాహనాలలోనికి ఎక్కువ పరిమాణ వాయువును తక్కువ పరిమాణంలో ఎక్కిస్తారు.
  4. కనుక CNG కి నిర్దిష్టమైన ఘనపరిమాణం, నిర్దిష్టమైన ఆకారం ఉండదు.
  5. పై పరిశీలనల ఆధారంగా CNG మరియు ఇతర అన్ని వాయువులు నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కాని, ఆకారాన్ని కాని కలిగి ఉండవని నిర్ధారించవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

కృత్యం – 3 వివిధ పదార్థాల సంపీడ్యతా ధర్మాన్ని పరిశీలించడం :

ప్రశ్న 3.
ఘన, ద్రవ పదార్థాలతో పోల్చినపుడు వాయు పదార్థాలు అధిక సంపీడ్యతను కలిగి ఉంటాయని చూపండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 6

  1. 50 మి.లీ.ల సిరంజిని తీసుకోండి.
  2. సిరంజిలోకి గాలి వెళ్ళేలా పిస్టన్ ను వెనుకకు లాగండి.
  3. నాజిల్ నుండి గాలి బయటకు రాకుండా మీ వేలును అడ్డంగా ఉంచి పిస్టనన్ను ముందుకు వత్తండి.
  4. సిరంజిలోనికి పిస్టన్ ఎంత దూరం నెట్టబడిందో గమనించి, గాలి స్తంభం ఎత్తును గుర్తించండి.
  5. గాలి స్తంభం కొంత ఎత్తును చేరుకున్న తరువాత పిస్టనను నెట్టడం కష్టమవడాన్ని గమనిస్తాము.
  6. ఇక్కడ సిరంజిలోని గాలి సంపీడ్యం చెందబడింది.
  7. ఇప్పుడు సిరంజిని నీటితో నింపి ఇదే ప్రయోగాన్ని చేయండి.
  8. సిరంజిలోని పిస్టనను నొక్కడం కష్టమనిపించినపుడు నీటి స్తంభం ఎత్తును కొలవండి.
  9. నీటి, స్తంభం ఎత్తు, గాలిస్తంభం ఎత్తుకన్న ఎక్కువగా ఉండడాన్ని గమనిస్తాము.
  10. ఇప్పుడు ఒక చెక్కముక్కను తీసుకొని నీ బొటనవేలితో నొక్కి చూడండి.
  11. చెక్క ఘనపరిమాణంలో ఎటువంటి గమనించదగ్గ మార్పూ కనబడదు.
  12. పై పరిశీలనల నుండి వాయు పదార్థాలు, ఘన, ద్రవపదార్థాల కంటే అధికంగా సంపీడ్యత చెందుతాయని తెలుస్తుంది.

కృత్యం – 4 వాయువుల వ్యాపనంను పరిశీలించుట :

ప్రశ్న 4.
వాయువుల వ్యాపనాన్ని పరిశీలించడానికి ఒక కృత్యాన్ని వివరింపుము.
జవాబు:

  1. మీ స్నేహితుడిని ఒక అగర్ బత్తి పట్టుకొని గదిలోని ఒక మూల నిలుచోమని చెప్పండి.
  2. మీరు గదిలో ఇంకో మూలలో నిలబడండి.
  3. గదిలో వాసనలో ఎటువంటి మార్పును గమనించము. (కొన్ని రకాల అగర్బత్తిలకు ఇది వర్తించదు)
  4. ఇప్పుడు అగర్బత్తిని వెలిగించమని మీ స్నేహితుడికి చెప్పండి.
  5. కొన్ని సెకనుల తరువాత గదిలో అగరబత్తి వాసనను గమనిస్తాము.
  6. అగర్ బత్తి వెలిగించగానే దానిలోని సుగంద ద్రవ్యం ఆవిరిగా మారి అగరబత్తి పొగతో బాటు గాలిలో కలిసి, గది అన్ని వైపులా వ్యాపించి మన ముక్కును చేరుతుంది.
  7. ఈ కృత్యం ద్వారా వాయువులు వ్యాపనం చెందుతాయని తెలుస్తుంది.

కృత్యం – 5 ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించుట :

ప్రశ్న 5.
ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించుట :
జవాబు:
250 మి.లీ. గోళాకార గాజుకుప్పెను తీసుకొని దానిలో కొద్దిగా నీరు నింపండి. డ్రాపర్ సహాయంతో రెండు లేదా మూడు చుక్కల నీలం లేదా ఎరుపు సిరాను లేదా పొటాషియం పర్మాంగనేట్ (KMnO4) ద్రావణాన్ని బీకరు గోడల వెంట నెమ్మదిగా నీటిలో వేయండి.

పరిశీలన :
వాయువులలో వ్యాపనం జరిగినట్లుగానే ద్రావాలలోనూ వ్యాపనం జరుగుతుందని మీరు గుర్తించవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

కృత్యం – 6 ద్రవాలలో ఘనపదార్థ కణాల వ్యాపనం పరిశీలించుట :

ప్రశ్న 6.
ద్రవాలలో ఘనపదార్థాల కణాలు వ్యాపనం చెందుతాయని ఒక కృత్యం ద్వారా చూపండి.
జవాబు:

  1. ఒక బీకరును తీసుకొని దానిని పూర్తిగా నీటితో నింపండి.
  2. అందులో కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను కలిపి మార్పులను గమనించండి.
  3. పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు నీటిలో వ్యాపనం చెంది నీటి రంగును మార్చుటను గమనిస్తాము.
  4. ఇదే ప్రయోగాన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికంతో చేయండి.
  5. ఇక్కడ కూడా కాపర్ సల్ఫేట్ స్ఫటికం నీటిలో వ్యాపనం చెంది నీటి రంగును మార్చుటను గమనిస్తాము.
  6. పై ప్రయోగాల నుండి, ఘనపదార్థ కణాలు ద్రవాలలో వ్యాపనం చెందుతాయని తెలుస్తుంది.

ప్రయోగశాల కృత్యం రెండు వాయువుల మధ్య వ్యాపనం :

ప్రశ్న 7.
రెండు వాయువుల మధ్య వ్యాపన వేగం కనుగొనుటకు ఒక ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
లక్ష్యం : రెండు వాయువుల వ్యాపన వేగం పరిశీలించుట.

కావలసిన పదార్థాలు :
గుర్తించబడిన స్కేలు గల గాజు గొట్టం, అమ్మోనియం ద్రావణం(NH3), హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl), దూది, రెండు రబ్బరు బిరడాలు, టాంగ్స్.
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 7

విధానం :

  1. 1 మీటరు పొడవైన, గుర్తించబడిన స్కేలు గల సన్నని గాజు గొట్టం తీసుకోండి.
  2. రెండు దూది ఉండలు తీసుకొని టాంగ్స్ సహాయంతో ఒకదానిని అమ్మోనియం ద్రావణంలో, రెండవ దానిని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ముంచండి.
  3. వాటిని గాజు గొట్టం రెండు చివర్లలో ఉంచి బిరడాలతో రెండు చివరలను మూయండి. ఇప్పుడు గొట్టాన్ని పరిశీలించండి.
  4. హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును, అమ్మోనియా ద్రావణం అమ్మోనియా వాయువును వెలువరిస్తాయి.
  5. రెండు వాయువులు పరస్పరం చర్య జరుపుకొని అమ్మోనియం క్లోరైడ్ అనే తెల్లని పదార్థాన్ని ఏర్పరుస్తాయి.
  6. గొట్టం రెండు చివరల నుండి, తెల్లని అవక్షేపం ఎంత దూరంలో ఉందో కొలవండి.
  7. అమ్మోనియా ద్రావణం ఉన్న చివరి నుండి ఎక్కువ దూరంలో అవక్షేపం ఏర్పడినది.
  8. ఈ ప్రయోగం ద్వారా అమ్మోనియా వాయువు ఎక్కువ వేగంతోనూ, హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు తక్కువ వేగంతోనూ వ్యాపనం చెందాయని తెలుస్తుంది.

కృత్యం – 7 పదార్థంలో ఉండే కణాలు ఎంత చిన్నవి?

ప్రశ్న 8.
పదార్థంలోని కణాలు ఎంతో చిన్నవని ఒక ప్రయోగం ద్వారా చూపుము.
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 8
జవాబు:

  1. ఒక బీకరులో నీరు తీసుకొని, దానిపై నీటి మట్టాన్ని గుర్తించండి.
  2. దానికి 1 లేదా 2 పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను కలపండి.
  3. నీరు, ఊదారంగులోకి మారడాన్ని గమనిస్తాము.
  4. ఇప్పుడు ఆ ద్రావణాన్ని సుమారు 10 మి.లీ. తీసుకొని, వేరొక బీకరులోని 90 మి.లీ. నీటికి కలపండి.
  5. ఇప్పుడు నీటి యొక్క ఊదారంగు ఇంతకు మునుపు కంటే కొంచెం తక్కువగా ఉండడాన్ని గమనిస్తాము.
  6. మరల దీని నుండి 10 మి.లీ. ద్రావణాన్ని తీసుకొని మరొక బీకరులోని 90 మి.లీ. నీటికి కలపండి.
  7. ఈ ప్రక్రియను 4, 5 సార్లు చేసి ద్రావణం యొక్క రంగులోని మార్పును గమనించండి.
  8. చివరి బీకరులోని నీరు కూడా కొంచెం ఊదారంగు కలిగి ఉండుటను గమనిస్తాము.
  9. ఈ కృత్యం ద్వారా ఘన, ద్రవ పదార్థాలు అతి సూక్ష్మ కణాలను కలిగి ఉంటాయని తెలుస్తుంది.

కృత్యం – 10 పదార్థ స్థితి మార్పుపై ఉష్ణోగ్రత ప్రభావం :

ప్రశ్న 9.
ఒక పదార్థం యొక్క స్థితిలో జరుగు మార్పుపై ఉష్ణోగ్రత ప్రభావంను తెల్పు కృత్యంను వ్రాయుము.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం 9

  1. పటంలో చూపిన విధముగా ఒక బీకరులో సుమారు 100 గ్రా||ల మంచు ముక్కలను తీసుకొనుము.
  2. ప్రయోగశాలలో ఉపయోగించు థర్మామీటరును తీసుకొనుము.
  3. దాని బల్బ్ ను మంచు ముక్కలకు తాకు విధముగా అమర్చుము. ఉష్ణోగ్రతను గుర్తించుము.
  4. బీకరును నెమ్మదిగా సారాయి) దీపంతో వేడి చేయుము.
  5. గాజు కడ్డీతో మంచు ముక్కలను కలుపుతూ ప్రతి 30 సెకన్లకు ఉష్ణోగ్రతలో వచ్చు’ మార్పులను పరిశీలించుము.
  6. పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారుటకు ఉష్ణోగ్రతలో పెరుగుదల కారణమైనది.
  7. ఒక గాజు కడ్డీని బీకరులో ఉంచి వేడి చేయుము.
  8. నీరు క్రమముగా మరగడం ప్రారంభమై కొంత సమయం తర్వాత బాష్పంగా మారును.
  9. ఇక్కడ పదార్థం ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుటకు ఉష్ణోగ్రతలో పెరుగుదల కారణమైనది.
  10. దీనిని బట్టి పదార్థ స్థితిలో మార్పునకు ఉష్ణోగ్రత ప్రభావం కారణమని అవగాహన చేసుకొనవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం

కృత్యం – 11

ప్రశ్న 10.
బాష్పీభవనంపై పదార్థ ఉపరితల వైశాల్యం, గాలి వేగం, ఆర్థతల ప్రభావం :
ఎ) బాష్పీభవనంపై ఉపరితల వైశాల్యం యొక్క ప్రభావమును వివరింపుము.
జవాబు:
ఉపరితల వైశాల్యం పెరిగినపుడు ఇగిరే వేగం పెరుగుతుంది.

వివరణ :

  1. ఇగిరే ప్రక్రియలో, ద్రవ ఉపరితల కణాలు బాష్పంగా మారతాయి.
  2. ఉపరితల వైశాల్యం పెరగడం వల్ల ఉపరితలంలోని ఎక్కువ కణాలు బాష్పంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది.
  3. అందువల్ల ఇగిరే వేగం పెరుగుతుంది.
    ఉదా : పింగాణి పాత్రలోని నీరు, పరీక్షనాళికలోని నీటి కన్నా వేగంగా ఇగురుతుంది.

బి) బాష్పీభవనంపై ఆర్థత యొక్క ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
గాలిలో ఆర్ధత అధికంగా ఉంటే ఇగిరే వేగం తగ్గుతుంది.

వివరణ :

  1. గాలిలో గల తేమ శాతాన్ని ఆర్ధత అంటారు.
  2. మన పరిసరాలలో ఉన్న గాలి ఒక నిర్దిష్ట పరిమాణం వరకు మాత్రమే నీటి బాష్పంను నిలిపి ఉంచగలుగుతుంది.
  3. గాలిలో నీటి బాష్పం అధికంగా ఉంటే ఇగిరే వేగం తగ్గుతుంది.
    ఉదా : సాధారణ రోజు కన్నా వర్షమున్న రోజున బట్టలు నెమ్మదిగా ఆరతాయి.

సి) బాష్పీభవనంపై గాలి వేగం యొక్క ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
గాలి వేగం పెరిగినపుడు ఇగిరే వేగం పెరుగుతుంది.

వివరణ :

  1. గాలి వేగంగా వీయడం వల్ల అందులోని నీటి బాష్పం గాలితో పాటు దూరంగా వెళుతుంది.
  2. తద్వారా పరిసరాలలోని గాలిలో నీటి బాష్పం కూడా తగ్గుతుంది.
  3. ఇది ఇగిరే వేగాన్ని పెంచుతుంది.
    ఉదా : గాలి బలంగా వీచే రోజున కాని, ఫ్యాను కింద కాని బట్టలు సాధారణంగా కన్నా త్వరగా ఆరతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 4th Lesson వాతావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 4th Lesson వాతావరణం

9th Class Social Studies 4th Lesson వాతావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
వాతావరణంలోని వివిధ అంశాలను వివరించండి. (AS1)
జవాబు:
వాతావరణంలోని వివిధ అంశాలు:

  1. ఉష్ణోగ్రత
  2. పీడనం
  3. పవనాలు
  4. గాలిలోని తేమ
  5. వర్షపాతం

1. ఉష్ణోగ్రత :
భూ ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

2. పీడనం :
వాతావరణం యొక్క బరువు భూమి ఉపరితలముపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనినే పీడనం అంటారు.

3. పవనాలు :
అధిక పీడన ప్రాంతం నుంచి ఎల్లప్పుడు అల్పపీడన ప్రాంతానికి వీచే గాలిని పవనాలు అంటారు.

4. గాలిలోని తేమ :
గాలిలోని తేమను ఆర్ధత అంటారు.

5. వర్షపాతం :
నీటి బిందువుల రూపంలో పడుతుంది.

ప్రశ్న 2.
చిత్రం సహాయంతో వాతావరణంలోని పొరలను చర్చించండి. (AS1)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం 1
సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా కూడా వాతావరణాన్ని వివిధ పొరలుగా విభజించవచ్చు.

1. ట్రోపో ఆవరణం :

  1. వాతావరణంలో అన్నిటి కంటే కింద ఉన్న పొర.
  2. ధృవాల వద్ద 8 కిలోమీటర్లు భూమధ్యరేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  3. ఈ పొర సగటు ఎత్తు 13 కిలోమీటర్లు.
  4. వాతావరణంలో మార్పులు జరుగుతాయి.
  5. జీవరాశి నివసిస్తుంది.
  6. మేఘాలు ఏర్పడతాయి.

2. స్ట్రాటో ఆవరణం :

  1. 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  2. జెట్ విమానాలు ఎగరటానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుంది.
  3. ఓజోన్ పొర ఈ ఆవరణలోనే కలదు.
  4. ఎత్తుకు వెళ్తున్న కొలది ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

3. మీసో ఆవరణం :

  1. 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  2. విశ్వంలో రాని ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి.
  3. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

4. థర్మో ఆవరణం :

  1. 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  2. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతాయి.
  3. ఈ పొరలో అయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి.
  4. భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు ఈ అయాన్ల కారణంగా తిరిగి – భూమికి పరావర్తనం చెందుతాయి.

5. ఎక్సో ఆవరణం :
వాతావరణంలోని అన్నిటి కంటే చివరి పైపొర ఇదే. అత్యంత ఎత్తులో ఉండే ఈ పొర గురించి మనకు తెలిసింది చాలా తక్కువ.

AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

ప్రశ్న 3.
శీతోష్ణస్థితులు (climate), స్థానిక వాతావరణ స్థితులు (weather) మధ్య తేడాలను తెలియజేయండి. (AS1)
జవాబు:

  1. శీతోష్ణస్థితులు అనగా ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలోని తేమ, వర్షపాతం వంటి అంశాలను శీతోష్ణస్థితి అంశాలు అనవచ్చును. సాధారణంగా అంతటా ఉన్న పై అంశాలను గురించి తెలియజేసేది శీతోష్ణస్థితి.
  2. స్థానిక వాతావరణ స్థితులు అనగా ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలోని తేమ, వర్షపాతం వంటి అంశాలను గురించి వివరించడాన్ని స్థానిక వాతావరణ స్థితులు అంటారు. స్థానికం అనగా ఒక ప్రాంతం గురించి వివరించడం.

ప్రశ్న 4.
సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతాల మధ్య తేడాలు, పోలికలు తెలియజేయండి. (AS1)
జవాబు:
1. సంవహన వర్షపాతం :
వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకిలేచి చల్లబడినపుడు పడే వర్షాన్ని సంవహన వర్షపాతం అంటారు.

2. పర్వతీయ వర్షపాతం :
తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న కొండ లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినపుడుఈ రకమైన వర్షం కురుస్తుంది.

తేడాలు :
సంవహన వర్షం తేమ కలిగిన గాలి పైకి లేచి ఆదే ప్రాంతంలో వర్షం పడుతుంది. పర్వతీయ వర్షపాతం తేమతో కూడిన గాలి వీయడం వల్ల పర్వతాలు అడ్డు వచ్చే వరకు వెళ్ళి అక్కడ వర్షం సంభవిస్తుంది.

పోలికలు :
రెండు రకాలైన వర్షాలు తేమతో కూడిన గాలుల వలన సంభవిస్తాయి.

రెండు రకాల వర్షాలు భూ ఉపరితలం పైనున్న నీరు ఆవిరై నీటి ఆవిరిగా మారి వర్షపాతం సంభవిస్తుంది.

ప్రశ్న 5.
ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం ఎలా ఉంటుందో వివరించండి. (AS1)
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా వర్షాలు :

  1. భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ దిశలలో 10° నుంచి 30° అక్షాంశాల మధ్య వాణిజ్య పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు పడతాయి, పశ్చిమం వైపునకు వెళ్ళే కొద్దీ వర్షాలు తగ్గుతాయి.
  2. భూమధ్యరేఖకు, ఉత్తర, దక్షిణ దిశలలో 40° నుంచి 60° అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వల్ల పడమటి తీరంలో భారీ వర్షాలు పడతాయి. తూర్పునకు వెళుతున్న కొద్దీ వర్షాలు తగ్గుతాయి.
  3. తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలలో, ప్రత్యేకించి భూమధ్యరేఖకు సమీపంలో ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకంటే ఎక్కువ వర్షాలు పడతాయి.
  4. ఖండాల మీదకంటే సముద్రాల మీద వర్షాలు ఎక్కువ పడతాయి.

ప్రశ్న 6.
శీతోష్ణస్థితులలోని మార్పులు మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? (AS4)
(లేదా)
వాతావరణంలో వస్తున్న మార్పులు మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
జవాబు:
శీతోష్ణస్థితులలోని మార్పులు మానవజీవితాన్ని ప్రభావితం చేసే విధానం:
శీతోష్ణస్థితి అంశాలు –

  1. ఉష్ణోగ్రత
  2. పీడనం
  3. పవనాలు
  4. గాలిలోని తేమ
  5. వర్షపాతం వంటి అంశాలు మానవుని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని నిర్ణయిస్తాయి. ఉష్ణోగ్రత పీడనం, పవనాలు, గాలిలోని తేమ, వర్షపాతాలపై ఆచారాలు, అలవాట్లు, వేషధారణ, ఆహారం మొ||న విషయాలు ఆధారపడి ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

ప్రశ్న 7.
సాపేక్ష ఆర్ధతను వివరించండి. (AS1)
జవాబు:

  1. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనము వద్ద గాలి గ్రహించగల మొత్తం నీటి ఆవిరి పరిమాణమునకు మరియు లెక్కకట్టిన సమయంలో గాలిలోగల నీటి ఆవిరి పరిమాణానికి మధ్యగల నిష్పత్తిని సాపేక్ష ఆర్ధత అంటారు.
  2. దీనిని ఎల్లప్పుడూ శాతములో చూపుతారు.
  3. వాతావరణంలో సాపేక్ష ఆర్ధత 100 గా ఉన్నప్పుడు దానిని సంతృప్తి స్థాయి అంటారు.

ప్రశ్న 8.
ఎత్తు పెరిగేకొలది నీటి ఆవిరి వేగంగా తగ్గుతుంది. ఎందువల్ల? (AS1)
జవాబు:
ఎత్తు పెరిగేకొలది నీటి ఆవిరి వేగంగా తగ్గుతుంది. కారణం ఎత్తుకు నీటి ఆవిరికి విలోమ సంబంధం కలదు.

  1. థర్మో ఆవరణం 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
  2. ఈ ఆవరణలో ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుంటాయి. అందువల్ల నీటి ఆవిరి కూడా వేగంగా తగ్గిపోతుంది.

ప్రశ్న 9.
కొరియాలిస్ ప్రభావం అనగానేమి? దాని ప్రభావాన్ని వివరించండి. (AS1)
జవాబు:

  1. భూభ్రమణము వలన జనించు శక్తిని కొరియాలిస్ ప్రభావం అంటారు.
  2. దాని ప్రభావం : ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలు కుడివైపునకు, మరియు దక్షిణార్ధ గోళములో. వీచే పవనాలుఎడమవైపునకు నెట్టబడుతున్నాయి.
  3. ఇది భూమధ్యరేఖ వద్ద శూన్యంగానూ, ధృవ ప్రాంతాల వద్ద అత్యధికంగానూ ఉంటుంది.
  4. కాబట్టి ప్రపంచం అంతటా నిరంతరం వాతావరణ ప్రసరణ జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న 10.
ప్రపంచ పటంలో కింది స్థానిక పవనాలను గుర్తించండి. (AS5)
ఎ) చినూక్ బి) లూ సీ) సైమూన్ డి) యోమా ఇ) నార్వెస్టర్ ఎఫ్) మిస్ట్రాల్ జి) ప్యూనా హెచ్) పాంపెరో
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం 2

ప్రశ్న 11.
పేజి నెం. 43లోని “ప్రపంచ పవనాల ప్రభావం” అంశాన్ని చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా వేడిని, తేమను రవాణా చేయటంలో ప్రపంచ పవనాలు కీలకపాత్ర పోషిస్తాయి. కనుకనే ప్రపంచంలో ఏ భాగము కూడా ప్రాణులు మనలేనంతగా వేడెక్కదు, లేదా చల్లబడదు. వాతావరణం, లేకపోతే పగటి పూట, లేదా ఉష్ణ మండలాల్లో భరించలేనంత వేడిగా ఉండేది, రాత్రిళ్లు లేదా ధృవప్రాంతాల్లో భరించలేనంతగా చల్లగా ఉండేది. అయితే వేడిని, తేమను ప్రపంచ పవనాలు సమంగా పంచటం లేదు. అందుకే మనకు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు వేడిగా, కొన్ని ప్రాంతాలు చలిగా, కొన్ని ప్రాంతాలు అధిక వర్షపాతంతో, కొన్ని ప్రాంతాలు ఎడారులుగా ఉన్నాయి.

9th Class Social Studies 4th Lesson వాతావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.37

ప్రశ్న 1.
గాలిలో నీటి ఆవిరి లేకపోతే ఏమవుతుంది?
జవాబు:

  1. గాలిలో నీటి ఆవిరి లేకపోతే వేడిగా ఉంటుంది.
  2. వేడిగాలులు వలన మనం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
  3. వర్షాలు పడవు.
  4. దానితో నీరు ఉండదు. సముద్రాలలో మార్పులుండవు.

ప్రశ్న 2.
శీతాకాలంలో మన చర్మం పొడారి పోతుంది. ఎందుకు?
జవాబు:
శీతాకాలంలో మన చర్మం పొడారి పోవడానికి కారణం :

  1. శీతాకాలంలో గాలి చలిగా, పొడిగా ఉంటుంది.
  2. ఇటువంటి వాతావరణంలో మన చర్మం దురద పెడుతుంది.
  3. ఇటువంటి సమయంలో పెదాలు పగులుతాయి. కారణం గాలిలో తేమ లేకపోవడమే.

9th Class Social Textbook Page No.37

ప్రశ్న 3.
వాతావరణంలోని రేణువులు మనకు ఏ రకంగా ఉపయోగకరమో, ఏ రకంగా హానికరమో పేర్కొనండి.
జవాబు:

  1. వాతావరణంలోని రేణువులు ప్రకృతి ప్రక్రియల ద్వారా, మానవ చర్యల ద్వారా ఏర్పడతాయి.
  2. భూమి మీద జీవనానికి అనువుగా వాతావరణ పరిస్థితులను ఈ రేణువులు మారుస్తాయి.
  3. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడు నారింజ రంగులో ఉండటానికి కారణం ఈ రేణువులే.
  4. వర్షానికి, వడగండ్లు పడడానికి కూడా రేణువులు చాలా వరకు కారణమవుతాయి.

హానికరం :

  1. దుమ్ము, ధూళీ వలన కళ్లు దెబ్బతింటాయి.
  2. మృత్తికా క్రమక్షయం జరుగుతుంది.
  3. వీటి వలన ఎడారుల మీద ఇసుక తుపానులు, అడవుల్లో మంటలు సంభవిస్తాయి.

AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

ప్రశ్న 4.
మనకు వాతావరణం ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:

  1. మనం పీల్చే గాలితో పాటు ప్రాణవాయువు తీసుకుంటాం.
  2. అది లేకపోతే మనం బతకలేం. మనకు కావలసిన ప్రాణవాయువు వాతావరణంలో ఉంటుంది.
  3. మనం ఊపిరి బయటికి వదిలినపుడు బొగ్గుపులుసు వాయువు వదులుతాం.
  4. సూర్యుని నుండి వెలువడే హానికరమైన కిరణాల నుండి వాతావరణం మనల్ని కాపాడుతుంది.
  5. ఆకుపచ్చని చెట్లు బొగ్గుపులుసు వాయువు తీసుకుని సూర్యరశ్మి, నీటితో కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి.
  6. తత్ ఫలితంగా వాటి నుంచి తియ్యటి పళ్లు, కూరగాయలు, ఆహారధాన్యాలు వంటివి లభిస్తాయి.
  7. వీటి నుంచి మనకు మాంసకృత్తులు, పిండిపదార్థాలు, చక్కెరలు, కొవ్వు పదార్థాలు, ఖనిజలవణాలు, మనం జీవించటానికి అవసరమయ్యే ఇతర పోషకాలు లభిస్తాయి.
  8. వాతావరణం, వానను కూడా ఇస్తుంది.
  9. వాతావరణం లేకపోతే చాలా రాళ్లు కోతకు గురయ్యేవి కావు. అంటే మనకు అనేక రకాల నేలలు ఉండేవి కావు. అనేక రకాల పంటలు పండించగలిగేవాళ్లం కాదు.

ప్రశ్న 5.
చంద్రుని మీద జీవనం ఎందుకు సాధ్యం కాదో ఊహించండి.
జవాబు:
చంద్రుని మీద వాతావరణం లేదు. వాయువులు లేవు. నీరు లేదు. అందువలన మానవ జీవన విధానానికి కావలసిన వాతావరణం చంద్రుడి మీద లేదు కాబట్టి జీవనం సాధ్యం కాదు.

9th Class Social Textbook Page No.39

ప్రశ్న 6.
ఏ ఆవరణంలో జీవం ఉంది?
జవాబు:

  1. ట్రోపో ఆవరణంలో జీవం ఉంది.
  2. శీతోష్ణస్థితులు, వర్షపాతం వంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి.
  3. అందువల్ల జీవం ట్రోపో ఆవరణంలోనే కలదు.

ప్రశ్న 7.
ఏ ఆవరణం గురించి మనకు చాలా తక్కువ తెలుసు?
జవాబు:

  1. ఎక్సో ఆవరణం గురించి మనకు చాలా తక్కువ తెలుసు.
  2. వాతావరణంలో అన్నిటి కంటే చివరి పై పొర ఇదే.
  3. అత్యంత ఎత్తులో ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 4 వాతావరణం

ప్రశ్న 8.
జెట్ విమానాలు ఎగరటానికి ఏ ఆవరణం అనువైనది? ఎందుకు?
జవాబు:

  1. జెట్ విమానాలు ఎగరటానికి అనువైన ఆవరణం స్ట్రాటో ఆవరణం.
  2. ఈ ఆవరణంలో మబ్బులు ఉండవు. వర్షపాతం, తుపానులు వంటివి ఉండవు.
  3. అందువల్ల బాగా అనుకూలంగా ఉంటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
వాతావరణ పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని పత్రికలు, రేడియో, టీవీల ద్వారా సేకరించండి. (T.Q.)
జవాబు:

ప్రశ్న 2.
జూలై నుండి డిసెంబర్ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన అత్యధిక వర్షపాతానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. (T.Q)
జవాబు:

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 3rd Lesson జలావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 3rd Lesson జలావరణం

9th Class Social Studies 3rd Lesson జలావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భిన్నంగా ఉన్న దానిని గుర్తించి మీ ఎంపికకు కారణాన్ని వివరించండి. (AS1)
i) అ) బాష్పీభవనం ఆ) ద్రవీభవనం ఇ) లవణీకరణ ఈ) అవపాతం
జవాబు:
ఇ) భిన్నంగా ఉన్నది లవణీకరణ.
బాష్పీభవనం :
నేలమీదనున్న నీరు ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశించే ప్రక్రియలో నీరు ద్రవరూపం నుంచి వాయు రూపంలోకి మారడాన్ని బాష్పీభవనం అంటారు.

ద్రవీభవనం :
రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా, మబ్బులుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు.

అవపాతం :
అవపాతం అనగా వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం.
పై మూడు ఒకే తరగతికి చెందిన ప్రక్రియలు. కాబట్టి లవణీకరణ భిన్న ప్రక్రియ.

లవణీకరణ :
అనగా సముద్రనీటిలో ఉన్న ఉప్పదనం. ఉప్పు రుచిని చూపిస్తుంది.

ii) అ) ఫలకాలు ఆ) అపకేంద్రబలం ఇ) సౌరశక్తి ఈ) అవపాతం
జవాబు:
అ) భిన్నంగా ఉన్నది ఫలకాలు.
ఫలకాలు రెండవ పాఠ్యాంశానికి చెందిన అంశం.

ఆ) అపకేంద్ర బలం ఇ) సౌరశక్తి ఈ) అవపాతం
ఈ మూడు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు.

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 2.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) సముద్రాలకు దగ్గరగా సముద్రపు అగాధాలు ఉంటాయి.
ఆ) మైదాన ప్రాంతంలో మాదిరిగానే సముద్రాలలోనూ ఉపరితల రూపాలు ఉంటాయి.
ఇ) శతాబ్దాలుగా భూమి మీద నుంచి కొట్టుకురావటం వల్ల సముద్రాలలో, అధికశాత లవణం ఏర్పడింది.
ఈ) ప్రపంచమంతటా మహాసముద్రాల నీళ్ళు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి.
జవాబు:
అ) సముద్రాలకు దగ్గరగా సముద్రపు అగాధాలు ఉంటాయి. ఇది సరైన వాక్యము కాదు.
జవాబు:
సముద్ర అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి.

ఆ) మైదాన ప్రాంతంలో మాదిరిగానే సముద్రాలలోను ఉపరితల రూపాలు ఉంటాయి.
జవాబు:
ఇది సరైన వాక్యము.

ఇ) శతాబ్దాలుగా భూమి మీద నుంచి కొట్టుకురావటం వల్ల సముద్రాలలో, అధికశాత లవణం ఏర్పడింది.
జవాబు:
ఇది సరైన వాక్యము.

ఈ) ప్రపంచమంతటా మహాసముద్రాల నీళ్ళు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఇది సరైన వాక్యము కాదు.
జవాబు:
సముద్రపు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మొదటి కిలోమీటరు లోతుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయ.

ప్రశ్న 3.
మీరు నివసిస్తున్న ప్రాంతంపై సముద్ర తరంగాలు చూపే ఒక ప్రభావాన్ని వివరించండి. (AS6)
జవాబు:
మన దక్షిణ భారతదేశంపై సముద్ర ప్రవాహాలు నేరుగా కాకుండా పరోక్షంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో కొద్దిపాటి తేడాలే ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతల తేడాల వల్ల సముద్ర ప్రవాహాలు ఏర్పడుతున్నాయి. ఈ – ఉష్ణోగ్రతలలో తేడాల వల్ల మా ప్రాంతంపై నైరుతి రుతుపవనాలు ప్రభావితమవుతున్నాయి. ఈ ప్రభావం వలన వర్షాలు, తుపానులు మా ప్రాంతంలో వస్తున్నాయి.

ప్రశ్న 4.
భూమిని నీలిగ్రహం అనడం సరైనదేనా? సముద్రాలను ప్రభావితం చేసే మీ చర్యల్లో ఒకదానిని వివరించండి. (AS1)
జవాబు:
భూమిని నీలిగ్రహం అనడం సరైనదే. కారణం ఇప్పటి వరకు నీరు ఉన్న గ్రహం భూమి మాత్రమే. అందువల్ల భూమిని జలయుత గ్రహం అంటారు.

సముద్రాలను ప్రభావితం చేసే మానవచర్యలు :

  1. భూమి మీద మానవుడు అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నాడు. . వీటివలన సముద్రజలం కలుషితం అవుతుంది.
  2. భూమి మీద మానవుడు అనేక రకాల యంత్రాలను ఉపయోగించడం వలన అవి విడుదల చేసే వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది. దానితో ధ్రువాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రాలలోనికి ప్రవేశిస్తుంది.
  3. దానితో సముద్రాల నీటిమట్టం పెరుగుతుంది. భూమి మీద తక్కువ ఎత్తులో ఉన్న దీవులు ముంపునకు గురౌతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 5.
సముద్రాల లవణీయతలో వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయి? (AS1)
జవాబు:
సముద్రంలోని అధిక శాతం ఉప్పు నేల నుంచే వచ్చింది. లక్షల సంవత్సరాలపాటు సోడియం క్లోరైడ్ మూలకం ఉన్న కొండలపై వర్షంపడి వాగులు, నదులు ప్రవహించి దానిని సముద్రంలోకి చేర్చాయి. మహాసముద్రాలలోని ఉప్పు కొంతవరకు సముద్రపు అగ్ని పర్వతాల నుంచి, జల-ఉష్ణదారుల నుంచి వస్తుంది. సాధారణంగా సముద్రాల లవణీయతలో వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయంటే ………………..

  • నీరు ఆవిరి కావటం, అవపాతాలలో తేడాలు వలన
  • తీర ప్రాంతంలో నదుల నుంచి ప్రవహించే మంచినీళ్ళు, ధృవప్రాంతాలలో మంచు గడ్డకట్టటం, కరగటంలో తేడాలు వలన
  • నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలుల వలన.
  • సముద్రపు ప్రవాహాలు / తరంగాల వలన వచ్చే తారతమ్యాల వలన లవణీయతలో తేడాలు కానవస్తాయి.

ప్రశ్న 6.
మానవ మనుగడ మహాసముద్రాలతో ఏ విధంగా ముడిపడి ఉంది? (AS6)
(లేదా)
సముద్రాలు మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి?
జవాబు:
భూమి మీద అధిక శాతం జీవులు నీటిలో ఉన్నాయి. నీటిలో ఉన్న అన్ని జీవాలను గుర్తించే ప్రక్రియను మానవులు ఇంకా పూర్తి చేయలేదు. పురాతన కాలం నుంచి మానవులు తమ ఆహారం కోసం, జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడేవారు. అనంతమైన ఉప్పు, మత్స్య సంపదను సముద్రాలు అందిస్తాయి. ఇసుక, గులక రాళ్ళు వంటి వాటిని ఇళ్ళకు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను మానవులు సముగ్రాల నుంచి వెలికి తీస్తున్నారు. సముద్ర అలలతో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. సముద్రగర్భం నుంచి చమురు వెలికి తీస్తున్నారు. సముద్రం నుంచి ముత్యాలు, రత్నాలు కూడా లభిస్తున్నాయి. శతాబ్దాలుగా సముద్ర తీరాలలో నాగరికతలు వెల్లివిరిశాయి. సముద్రఁ పై ప్రయాణాలు చేస్తూ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 7.
ఓ నెం. 35లోని పటాన్ని పరిశీలించి, కొన్ని ఉష్ణ, శీతల ప్రవాహాలను రాయండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 1
జవాబు:
ఉష్ణప్రవాహాలు

  1. కురోషివో సముద్ర ప్రవాహం
  2. తూర్పు ఆస్ట్రేలియా సముద్ర ప్రవాహం
  3. కరేబియన్ సముద్ర ప్రవాహం
  4. మెక్సికన్ గల్ఫ్ సముద్ర ప్రవాహం
  5. బ్రెజిల్ సముద్ర ప్రవాహం
  6. పాక్ లాండ్ సముద్ర ప్రవాహం
  7. భారతీయ ప్రతి ప్రవాహం
  8. మడగాస్కర్ సముద్ర ప్రవాహం
  9. మెజబిక్ సముద్ర ప్రవాహం

శీతల ప్రవాహాలు

  1. కురైల్ ప్రవాహం
  2. పెరువియన్ సముద్ర ప్రవాహం
  3. లాబ్రడార్ సముద్ర ప్రవాహం
  4. బెంగ్యులా సముద్ర ప్రవాహం
  5. అసలహాన్ సముద్ర ప్రవాహం

AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం

ప్రశ్న 8.
పేజి నెం. 33, 34లోని ‘వనరులుగా మహాసముద్రాలు’ అంశం చదివి, వాఖ్యానించండి. (AS2)
జవాబు:
మానవ జీవితంలో అతి ప్రధానమైన అంశం వనరులుగా మహాసముద్రాలు. ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అనాదిగా మానవుడు సముద్రాల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. అతి ప్రధానమైన నాగరికతలన్నీ సముద్ర తీరాలలోనే వెలిశాయి. అతి విలువైన, అతి ఖరీదైన ముత్యాలు, రత్నాలు వంటి అమూల్యమైన వస్తువులకు సముద్రాలే ఆధారం. అతి ప్రధానమైన విద్యుత్ ఉత్పత్తికి సముద్రాలే కారకాలు. పెట్రోలియం వంటి అతి విలువైన ఖనిజ వనరులకు సముద్రాలే కీలకాధారం. మత్స్య సంపదను మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జించి పెడుతున్నాయి.

అయితే ఇటీవలి కాలంలో సముద్రాలు కూడా కలుషితమౌతూ, దోపిడీకి గురౌవుతున్నాయి. తిమింగలాల వంటి పెద్ద జంతువులు అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు సముద్రాలలో పారవేస్తూ వాటిని కలుషితం చేస్తున్నారు.

9th Class Social Studies 3rd Lesson జలావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.32

ప్రశ్న 1.
బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండటానికి గల కారణాలను పేర్కొనండి.
జవాబు:
బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండటానికి గల కారణాలు :

  1. నదులు వచ్చి ఎక్కువగా కలుస్తాయి.
  2. హిమానీనదాలు కలుస్తాయి.
  3. మంచు కరిగి ఆ నీరు వచ్చి ఎక్కువగా కలుపుంది. 4) నీరు చాలా తక్కువగా ఆవిరి అవుతుంది.
    అందువలన బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉంటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పసిఫిక్, అట్లాంటిక్ హిందూ మహాసముద్రాలలో కనపడే ప్రవాహాల జాబితా తయారుచేయండి. వివిధ మహాసముద్రాలలోని ఉష్ణ, శీతల ప్రవాహాలను గుర్తించి క్రింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 2
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 3 జలావరణం 3